inputs,targets,template_id,template_lang "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: దైవ పాదసేవను మించిన పరమోత్కృష్ట భక్తి మరేమీ ఉండదని చెప్పిన భక్తినీతి పద్యమిది. సాలెపురుగు, ఏనుగు, పాముతో పాటు బోయవానికి సైతం మోక్షసిద్ధి ఎలా కలిగింది? వేదాలు, శాస్త్రాలు, విద్యాభ్యాసం, మంత్రాలు వంటి వాటన్నింటికంటే విలువైంది కాళహస్తీశ్వరుని పాదసేవ. ఆ భాగ్యాన్ని నాకూ కలిగించుము స్వామీ!",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్ చెడుగుల్ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: ఈ భూమిమీద మానవ జీవితం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా సరే ఎంతటి వారికైనా మరణం తథ్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలియకో లేదా తెలిసి కూడా ఏమవుతుందిలే అని అనుకొంటారో కానీ చాలామంది పాపపు పనులు చేస్తూ అధర్మమార్గంలోనే జీవిస్తున్నారు. ఒక్క ధర్మాన్నయినా పాటించకుండా అజ్ఞానంతో వుంటున్న ఈ మానవులను సర్వేశ్వరుడివైన నువ్వే క్షమించాలి సుమా.",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: భాస్కరా! పూర్వము చిత్రాంగియను నామె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని, తన కామము తీర్చమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె యెన్నో దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు ఖండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపనివాడెంత బలాడ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు. కాన, స్త్రీలను నమ్మరాదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ లించెదవైరివర్గ మెడలించెదగోర్కుల నీదుబంటనై దంచెదకాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: రామా!నీదయనాపై కాస్తచిలకరిస్తేచాలు. చెడుపనులువదులుతాను.విరోధులనిఅదలిస్తాను.కోర్కెలువదలి నీకుబంటునై యమదూతలనెదిరిస్తాను..రామదాసు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు చేరవలయు బ్రతుకజేయు నతడు ఆ విభీషణునకు నతిగౌరవంబీడె భూతలమున రామమూర్తి వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: వేరే యేవిధమైన సహయము లేనప్పుడు ధర్మాత్ముని యిల్లు చేరితే అతడే కాపాడుతాడు. రాక్షస రాజైన రావణుని సోదరుడు విభీషణుడిని శ్రీ రాముడు ఆదరించ లేదా?",3,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌ కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: స్వామీ! రామచంద్రమూర్తీ!! నిన్నే నమ్మి, మనసారా కొలిచిన వారికి నువ్వెన్నటికీ లోటు చేయవు కదా. అలాంటి వారి పాపాలు కొండలంతగా వున్నా సరే వాటిని నువ్వు నశింపజేస్తాయి. నీ కరుణా కటాక్షాలతో వారికి అఖండ వైభవాలు కలుగకుండా ఉండవు! ఆఖరకు మోక్షలక్ష్మి కూడా వారిని వరించేస్తుంది కదా.",2,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్ కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: గరుడవాహనా!దశరధ రామా!నిన్నునమ్మి కొలిచెడువారి పాపములు కొండలంతటివైననూకరిగి సుఖములందుటేకాక మోక్షముసిద్ధించును.",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అండజవాహన వినుబ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్ గొండల నెత్తితివందురు కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఓగరుడవాహనుడవైన కృష్ణా!నీవు గోవర్ధనమనేకొండ నెత్తావంటారు.బ్రహ్మాండాలనే బంతుల్లా ఆడేవాడవునీవు. గోవర్ధనగిరిని ఎత్తడంఓవింతా?నీకది పిల్లాట వంటిదికాక అదోపెద్ద కొండకిందలెక్కా?",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను అంతరంగ మెఱుగ నార్యుడగును అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఇతరుల మనస్సులో ఏముందో పసిగట్టడం చాల కష్టం. దాన్ని పసిగట్టినవాడె గొప్పవాడు, గురువుకి కావలిసిన అర్హతలు కలవాడు.అంతెందుకు అతడు సరాసరి శివుడితో సమానం.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అంతరంగమంద అపరాధములుచేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లేరుగాకున్న ఈశ్వరుండేరుగడ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: లోకంలో కొంతమంది మనుస్సులో చెడ్డభావాలు పెట్టుకొని పైకి మంచివారిలాగా ప్రవర్తిస్తారు. ఈవిషయాన్ని మనుష్యులు గుర్తించలేక పోయిన భగవంతుడు మాత్రం గుర్తిస్తాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అంతరంగమందు సపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణ.. ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామపఠనం పట్ల చింతాకు అంతైనా ధ్యాస నిలుపరు కదా.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా, ఈప్రపంచమున కన్పించు ప్రతియొకటి వాస్తవమైనదిగ కన్పించుచున్నది. కాని వాస్తవము కాదు. వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమగుచున్నది. సత్యాసత్యములు ఎరుగగలిగిన ప్రతియొకడు తన భార్య/భర్త పుత్రులు, ధనము, శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలచుచు వానికై మరియు వానివలన సుఖము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మోహమను సముద్రమున పడి ఒడ్డు చేరక లోపలలోపలనే తిరుగుతున్నాడు. ఆలోచించినవారికి నీవు మాత్రమే పరమసత్యవస్తువని తెలుయును. అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు. ఇది చాల శోచనీయమగు విషయము కదా!",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్ జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించగా అంతయూ సత్యమా కాదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది ఉచితమా అనుచితమా అను సంశయములతో నిండిన విషయమే కాని నిశ్చితముగ ఇది యిట్టిదని చెప్ప శక్యము కాదు. ఈ శరీర నిర్మాణమంతా విచారము, దుఃఖము కలిగించునదియే. మనస్సులలో అంతయు దుఃఖపరంపరలతో నిండినదే కాని ఆనందకరమగునది ఏదియు లేదు. ఈ శరీరమంతయు వ్యాధులు ఆపదలు మొదలైనవాని వలన కలుగు భయములతోభ్రాంతులతో నిండినదియే. జీవన గమనములో ప్రతి అంశము మానవుని శరీరమును అనంతముగ శోషింపజేయు నదియే, అంతయు దుర్వ్యాపారములతోనే కాని సద్వర్తనముతో సరిగ జరుగదు. ఇంత కనబడుచున్నను మానవులు ధ్యాన నిష్ఠతో నిన్ను తలంచి నీ యనుగ్రహమును పొంద యత్నించకున్నారు కదా!",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అందరానిపం డదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండుపడిన జెట్టు బట్టంగలేరయా! విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మోక్షమనేది ఎత్తయిన చెట్టుకున్న పండు లాంటిది. అది పొందాలంటే ఙానముతొ కష్టపడి ప్రయత్నించాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా నందముగ కూర్మరూపున మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం. విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: అందెల బాదములందును సుందరముగా నిల్చినావు సొంపమరంగా సుందర మునిజనసన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: పాదములకు అందెలు ధరించి అందముతో మునిజనులతో పొగడబడుతూ సౌందర్యముతో నిలబడిన నందుని వరపుత్రా! నిన్నే నమ్ముకున్నాను శ్రీకృష్ణా!కృష్ణ శతక పద్యం.",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! అడవిలో గర్వముతో పొగరుతో తిరుగుచు బాధించు మృగమును బంధించుటకు, అడవినుండి బయటకు వచ్చు మార్గమును ముందే ఏర్పచుకుని, దాని పరిసరములకు పోయి భయంకరములైన ఘంటలు, ఢంకాది వాద్యముల ధ్వనులతో భయపెట్టి లొంగదీసుకుందురు. అట్లే ఉపాసకులు ప్రణవనాదమను ఘంటయు, బిందువను దీపకాంతుల శ్రేణులు, వివేకాదులు సాధనములుగ చేసికొను, మనస్సు స్వాధీనమైన తర్వాత సంసారారణ్యము నుండి వెలికి వచ్చు మార్గముగా తారకయోగము తోడు చేసికొని సంసారబంధములను భయంకరమైన తీగలకట్టలను త్రెంచుట ఏమి ఆశ్చర్యము. కాని ఇవి లేని వారికి ఇట్టి సాధనములనుపయోగిచనివారికి సంసారబంధములు ఎట్లు వీడును.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా నెక్కిన బాఱని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయనివారు బంధువులు కారు. అటువంటివారిని దూరంగా ఉంచాలి... అని చెబుతూ ఎటువంటివాటిని దూరంగా ఉంచాలో మరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో ఉన్నాయి. ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి. ‘అక్కరకు రావటం’ అంటే అవసరానికి ఉపయోగపడడం, వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అని అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నిటికీ సంబంధించినది. అవసరానికి ఉపయోగపడని బంధువును, దేవతను, గుర్రాన్ని... ఈ మూడిటినీ వెంటనే విడిచిపెట్టాలి అని సుమతీ శ తకం రచించిన బద్దెన వివరించాడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అక్షమాలబూని యలసటజెందక కుక్షినింపుకొనుట కొదువగాదు పక్షి కొంగరీతి పైచూపు లేదొకో! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: జపమాలలు ధరించి దొంగ జపాలు చేసేది భక్తి ఎక్కువై కాదు, కడుపులు నింపుకోవడానికి. ఇది ఎలాంటిది అంటే చేపలను మెక్కడానికి కొంగ నీళ్ళలో పైకి చూస్తూ ఉంటుంది కదా అలాంటిది.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అక్షరాశివెంట అడవులవెంటను కొండరాల గోడు గుడవనేల హ్రుదయమందు శివుడుండుట తెలియదా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దెవుడుని వెతుక్కుంటూ దైవ గ్రంధాలను అడవులను కొండలను పట్టుకుని తెగ తిరుగుతూ ఉంటారు కాని మనలో ఉన్న దెవుణ్ణి మాత్రం గుర్తించలేరు.",3,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అగణిత వైభవ కేశవ నగధర వనమాలీ యాది నారాయణ యో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: లెక్కలేనంత వైభవము గల కేశవా, కొండ నెత్తిన వాడా,పూమాలలు ధరించే ఆదినారాయణా, భగవంతుడా, లక్ష్మిగలవాడా, జగత్తుని కాపాడువాడా!రక్షించు.రక్షించు.రక్షించు. కృష్ణా!",2,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము, విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు.","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: ఇతరులను చెడుపనులనుండి నివారించేవాడు, మంచిపనులను చేయడానికి ప్రోత్సహించేవాడు, ఇతరులరహస్యాలను కాపాడటం, పరులయొక్క సద్గుణాలను మెచ్చుకొనడం, తమను ఆశ్రయించిన వారిని మాత్రమేకాక ఆపదలో ఉన్నకాలంకో ఎవరినైనా విడువకుండా ఉండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ పనులకు అవసరమైనవి అందించడం ఈ గుణాలున్న వాడు మంచి మిత్రుడని భావం.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అఘమువలన మరల్చు హితార్ధకలితు జేయు గోప్యంబుదాచు బోషించు గుణము విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలంగుచుండు","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: పాపపు పనులు చేయకుండా చూచుట, మేలు చేయుటకే ఆలోచించుట, రహస్యములను దాచిఉంచుట, మంచిగుణాలను అందరికీ తెలుపుట, ఆపదల్లో తోడుండుట, అవసరానికి సాయపడుట మిత్రుని గుణములు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా ద్ద్విజ మిము బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: బ్రహ్మకు తండ్రివి,సనకాదులకు పరతత్వానివి,మునులకు పరదేవతవు.సూర్యవంశ రాజులలో మేటివి.నిన్నునుతింతును.గోపన్న",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనుష్యులు ఆవులయొక్క లేగదూడలను వాని తల్లుల పాలు త్రాగనీయకుండ, వారు పాలు తీసికొందమన్నచో నా యావులు వారికి పాలనివ్వక తన్నును. అదేవిధముగా లోభివానివలె వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షకుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొకప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నాకు నీ సేవ లభించినందున, ఇక నా కొఱకై నిన్ను సేవించుటయందాసక్తి లేని వారినెవ్వరిని ఏమియు కోరను. ఒక వేళ ఆవశ్యకత కలిగిన, నీ పాద పద్మములనారాధించు వారి దగ్గరికి మాత్రమే పోయెదను. వారినే యాచింతును. నీ సేవ లభించిన తరువాత కూడ నేను ఇతర దేవతలను కాని నీ భక్తులు కానివారిని కాని ఏల యాచింతును? నీ అనుగ్రహమొక్కటియే నాకు చాలును.",2,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము ఇవ్వండి: అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్ క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము: ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా, నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా, మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా ఔతాయి అని భావం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అతి నిద్రావంతునకును నతి పానికి నిరశనునకు నతి కోపునకున్ ధృతిహీనున కపకృతునకు జతపడదీ బ్రహ్మ విద్య చాటరా వేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: అతిగా నిద్ర పోయెవానికి, అతిగా త్రాగేవానికి, అతిగా ఆకలి కలవానికి, అతి కోపిష్టికి, పిరికి వానికి, అపకారికి వీరందరికీ కష్టమైన విద్యలు తలకెక్కవు.",5,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అతి బాల్యములోనైనను, బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స ద్గతిమీఱ మెలఁగ నేర్చిన నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: అతిధి రాకచూచి యడలించి పడవైచి కఠిన చిత్తులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఇంటికి అతిధి రాగనే అదిలించి కసిరి పొమ్మని చెప్పే మూర్ఖులు తమ ధర్మాన్ని గుర్తించరు. మనకు మంచి కర్మలు కలగాలంటే ముందు ధర్మం ఆచరించాలి కదా?",4,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె, సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె, సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె, దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె, యితర కామంబు గోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె, భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము: ప్రతి పని వెనుకా ఒక పరమార్థం దాగుంటుంది. పెద్ద చదువులు అన్నవస్ర్తాలకు, ఉద్యోగ వృత్తులు ఆర్థిక సంపాదనకు, భార్య సంసారసుఖానికి, పిల్లలపోషణ ఉత్తమగతులకు, సైన్యం శత్రు నాశనానికి, సామువిద్యలు వీరత్వానికి, దానాలు పుణ్యానికి.. ఇలా ఎంత గొప్ప కార్యమైనా పొట్టకూటి కోసమే కదా. అలాగే, నీ పట్ల నిలిపే భక్తి అంతా ముక్తికోసమే స్వామీ!",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అతిహితమగునట్టు లాడిన మాట సంతసించు రెల్ల సత్పురుషులు అధికభాషణంబు లాయాసదంబులు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఉత్తమమైన వాళ్ళు ఎవరైన మిక్కిలి హితముగా మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు. కాని అర్ధం లేకుండా అధిక ప్రసంగములు చేస్తే వారికి నచ్చదు. మనము ఉత్తములుగా ఉండి అర్ధరహితమైన సంబాషణలను ఖండించాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా.","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: భాస్కరా! ఈభూమియందెవరికైనను పాలు కావలసివచ్చినప్పుడు ఆవులవద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలు కొరకు ఆ ఆవుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవంగా చూచినచో వారు ఆదరాభిమానము ఆతనిపై చూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: ఇనుముతో గూడిన అగ్నికి(అగ్నహోత్రునకు) సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో గూడ మరియే సంబంధము లేకపోయినను వానితో కూడినంతమాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అనువు గాని చోట అధికులమనరాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు కొండ అద్దమందు కొంచెమై యుండదా? విశ్వదాభిరామ వినురవేమ.","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: తనకు అనుకూలము కాని పరిస్థితులలో/ప్రదేశాలలో, ఎంత గొప్పవారైనా తగ్గి ఉండాలి. అలా తగ్గి, తలొగ్గినందు వల్ల తమ గొప్ప తనానికి వచ్చే లోటు ఏమీ ఉండదు. ఎలాగంటే, ఎంతో పెద్దదయిన కొండ కూడా అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది కదా!",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై యుండదా ? విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అనువుగాని మీఱ మదిని నానంద మందెడి నరుడు పరుడుగాడె నయముగాను మనసు నిలుపకున్న మఱిముక్తి లేదయా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మనస్సుని మన ఆధీనంలో పెట్టుకుంటే ఎంతటి కష్టంలో కూడ ప్రశాంతంగా ఉండవచ్చు. అటువంటి మనస్సుతో ఆనందం అనుభవించువాడే పరమాత్ముడు కూడ. అలాగే మనస్సును ఆధీనంలో ఉంచుకోకపోతే ముక్తి అనేది కలుగదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అనువుగానిచోట బనిగొని జూదము నాడి యాడి యెడి యడవి సొచ్చు ఘనుని జూడజూచి గడువుము మూర్ఖత విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: అనుకూలము కాని చోట మనకు అచ్చిరాని చోట జూదము ఆడరాదు. అలా ఆడె ధర్మరాజు అడవి పాలైనాడు. అతనిని చూసి మనము నేర్చుకొవడము మంచిది.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అన్న మిడుట కన్న నధిక దానంబుల నెన్నిచేయ నేమి యెన్న బోరు అన్న మెన్న జీవనాధార మగువయా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: అన్నదానముకన్న మంచి దానం ఈ ప్రపంచంలోనే లేదు. అది కాకుండా మీరెన్ని ఎంతమందికి ఇచ్చినా అది గొప్ప అనిపించుకోదు. ఎందుకంటే ఆన్నం జీవనాధరం. మీరొక జీవాన్ని బతికించినట్లే.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అన్న మిడుటకన్న అధిక దానంబుల నెన్ని చేయనేమి యేన్నఁబోరు అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: అన్న దానం చేయడం చేత అధిక పుణ్యం కలిగి దేవలోకంలో కూడ పుజ్యుడవుతారు మీరు. అన్నమే పర బ్రహ్మస్వరూపం. దానికి మించిన దానం ఈ లోకంలో లేదు. కాబట్టి అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేయండి.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్టతోడ నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన! విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: అన్ని మార్గాలనూ నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు వేమన. అన్ని జాడలు అంటే మార్గాలు, అంటే అనేక సంప్రదాయాలు, షణ్మతాలు కావొచ్చు. ఇంకా చిన్నాచితకా పలు పంథాలు కావొచ్చు. వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్లమంటున్నాడు వేమన. ఇంతకూ ఆనందమంటే ఏమిటి? అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నెలవైంది ఆనందం అని పెద్దలు చెప్తున్నారు. ఇంగ్లిషులో దీనిని bliss అంటారు. బ్లిస్ అంటే పరమ సుఖం, బ్రహ్మానందమని అర్థాలు. ఆనందానికి అనేక సూక్ష్మ భేదాలున్నాయి. వాటిలో బ్రహ్మానందం, విషయానందాలు ప్రస్తుతానికి తెలుసుకోదగ్గవి. బ్రహ్మానందమంటే సుషుప్తియందు అనుభవించబడే ఆనందం. దీనికి స్వయం ప్రకాశం ఉంటుంది. విషయానందాలు అంటే ఇవి అంతఃకరణ వృత్తి విశేషాలు. అంటే ఇష్ట ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిఫలించేవి విషయానందాలు. ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఆనందమంటే పరబ్రహ్మమే. నిష్ఠ అంటే నియమ పాలన. బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం. జాడ అంటే దారి, రీతి, విధం, వైపు, గతి, వృత్తాంతం అని అర్థాలు. ఇక్కడ మార్గం. నిక్కం అంటే నిజం, నిశ్చయం, వాస్తవం, శాశ్వతత్వం అని అర్థాలు. ఆన అంటే ఒట్టు, తోడు, ఆజ్ఞ, ప్రమాణం అని అర్థాలు. ‘నీ యాన’ అనేది చక్కని తెలుగు నుడికారం. బహుశా ‘అనుట’ నుంచి వచ్చి ఉంటుంది. నిక్కచ్చితనానికి వాడుతారు. ‘నీయాన’ అంటే నీ మీద ఒట్టు అని. ‘నా యాన’ అంటే నాపై ఒట్టు అని. ఇంగ్లిషులో ’upon my word upon my honor' అంటారు. తెలుగులో 'నా ధర్మంగా' అనేది ఇట్లాంటిదే. అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణుజొచ్చాలనే గీతావాక్యం ఇట్లాంటిదే. ఉడుగు అంటే నశించు అని. ‘రోగాపమృత్యు వార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె’ అని ప్రయోగం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనము లేదు ఎన్న గురునికన్న నెక్కువ లేదయా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అన్నదానంలోని మంచితనాన్ని, కన్నతల్లి గొప్పతనాన్ని, గురువు వెల కట్టలేని విలువను వెల్లడించిన అద్భుత నీతిపద్యమిది. పుణ్యకార్యాల్లో అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమం. ఎలాగంటే, ప్రపంచంలో కన్నతల్లిని మించిన ఘనులెవరూ వుండరు. అలాగే, గౌరవాన్ని చూపించడంలోనూ గురువును మించిన వారుకూడా ఉండరు.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఒక గ్రామంలో మనుషులు నివసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి. మొదటిది... అవసరానికి ఆదుకుని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు. కష్టాలు అనుకోకుండా వస్తాయి. ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. వెంటనే ఆదుకునే వాడు తప్పనిసరి. ఇక రెండవది... వైద్యుడు. బుద్ధిమతీ! అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చేవాడు, జబ్బుచేయకుండా లేదా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, తాగటానికి అవసరమయిన నీటినిచ్చే జీవనది, పెళ్లి వంటి శుభకార్యాల సందర్భాలలో పూజలు చేయించేందుకు బ్రాహ్మణుడు... ఈ సౌకర్యాలు లభించే ఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదు. ప్రాణాంతకమైన అనారోగ్యాలు కలిగిన సమయంలో డాక్టరు వెంటనే తగిన చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణం నిలబడుతుంది. డాక్టరు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటే, రోగిని తీసుకు వెళ్లేలోపే ప్రాణం పోవచ్చు. అందుకని డాక్టరు చాలా అవసరం. మూడవది... మంచినీరు గల నది. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అందువల్ల నివసించే ప్రాంతంలో నీరు తప్పనిసరి. ఇక చివరగా... అన్ని రకాల కర్మలుచేసే బ్రాహ్మణుడు. ఏ ఇంట్లోనైనా మంచి కాని చెడు కాని జరిగితే దానికి కావలసిన పూజలు చేయటానికి బ్రాహ్మణుడు తప్పనిసరి... అని బద్దెన వివరించాడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీదగీడు దెచ్చుర సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: అప్పుచేసి చేసే వేడుకలు [ఫంక్షన్లు], ముసలితనంలో పడుచుపెండ్లాము, మూర్ఖుడు చేసేతపస్సు,తప్పుసరిగ్గావిచారించని రాజుయొక్కరాజ్యము సహించరానివై చెడుచేయును.అంటున్నాడు బద్దెన.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: అభిజాత్యముననె యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక మురికి భాండమునను ముసరునీగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తమని తాము తెలుసుకోలేక మూర్ఖులు గొప్ప కులంలో పుట్టాము ఎంతో గొప్ప వారమని భ్రమపడుతుంటారు. కాని వారికి తాము భ్రాంతిలో ఉన్నట్లు తెలియదు. మనం చేసె పనుల బట్టి గొప్పవారమవుతాము కాని జన్మించిన కులము బట్టి కాదు. ఇలాంటివారందరు మురికి కుండలమీద వాలే ఈగల లాంటివారు.",6,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి యురు దయాఢ్యులమేను పరోోపకార కలన రాణించు గంధంబు వలన గాదు","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: చెవులకుశాస్త్రాలు[మంచివిషయాలు]వినడమేఅందం.కుండలాలుకావు.చేతులకు దానంచేయుటేఅందం.కంకణాలుకావు.శరీరానికిఇతరులకి సాయపడడమేఅందం. పైపూతలుకావు.వీరేదయగలవారు.భర్తృహరి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అమృత సాధనమున నందఱు బలిసెద రమృత మెంచి చూడ నందలేరు అమృతము విషమాయె నదియేమి చిత్రమో విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: అమృతమువలన మరణాన్ని జయించి చిరంజీవులమవుదామనుకుంటారు. అలాంటి అమృతాన్ని ఏవరూ చూడలేదు. కాని ఒక్కొసారి అమృతమే విషమవుతుంది.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నేనెప్పుడైన బాధలలో ’అమ్మా! అయ్యా!’ అనిన అది నిన్నుద్దేశించియే సుమా! ఆ మాటలు నన్ను కన్నవారినుద్దేశించి అనుచున్నట్లు తలచి నన్ను నీవు వదలవద్దు. అట్టి నా ఆపదలు తొలగించి నన్ను రక్షించుచు నాకు ఆనందము కలిగించు తల్లియు తండ్రియు గురుడువు నీవు మాత్రమే. కనుక నన్ను సంసారపు చిమ్మచీకటులు చుట్టుముట్టిన సమయమున నీవు నన్ను వానినుండి ఆవలకు పోగలుగునట్లు చేయుమని వేడుచున్నాను.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్ దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని ష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కేవలము శుష్కమగు పాండిత్యము కలవారు ’అయ్యవారు’ అయి తమ శిష్యుల దగ్గరకు సంచారార్ధమై పోవచ్చును, సేవలు చేయించుకోవచ్చును. తమ పాదోదకము వారితో త్రాగించి అదియే వారియెడ తమ అనుగ్రహమని చెప్పవచ్చును. ఇట్టివే మరికొన్ని చేసినను సిరులు, ప్రాపంచిక భోగములందు వాస్తవిక వైరాగ్యము కలిగి ఆత్మనైష్కర్మయోగముతో అమనస్క యోగమున నిన్ను దర్శించుట మాత్రము వారికి శక్యము కాదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్ జయ్యన గలుగుచు నుంటిని గుయ్యాలింపుము మహాత్మ గురుతుగ కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీకృష్ణా! నా పంచేంద్రియములు నన్ను[నామనసును] ఉయ్యాలలూచుచూ నన్ను కలతలకు లోనుచేయుచున్నవి. మహాత్మా! నామొరాలకించి నన్ను కాపాడి నీమహత్యమును నిలుపుకో తండ్రీ!.కృష్ణ శతకం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అరయ దఱచు కల్లలాడెది వారింట వెడల కేల లక్ష్మి విశ్రమించు? నీరమోటుకుండ నిలువనిచందాన విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చిల్లుకుండలో ఏవిధంగా నైతే నీరు నిలవదో అదే విదంగా అబద్దాలాడి మనుషులను మోసగించే వారి ఇంట లక్షి నిలువదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అరయ నాస్తియనక యడ్డుమాటాడక పట్టుపడక మదిని దన్ను కొనక తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఆలోచింపగా , లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో ""యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం గారములోన నైన వెలిగారము గూడక యున్న భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏదో నొక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారుకాదు. అట్లే యెంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తిలేక అతని గొప్పతనము రాణింపదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య జనన మరణ సంఖ్య జాతి సంఖ్య దీనినెఱిగి యోగి ధీరుడై యుండును విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: సుర్యోదయాస్తమయాలు, జననమరణాలు, జాతులు లెక్కింపరానివి. అది తెలుసుకున్న వాడే ధీరుడైన యోగి అవును.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అఱుత లింగముండ నదియెఱుంగగలేక పర్వతంబుబోవు బానిసీడు ముక్తిగాననగునె! మూఢాత్ముడగుగాని విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: అయ్యో! మూర్ఖులకు ఎంత చెప్పినా అర్ధం కాదే? మెడలో శివలింగాన్ని ఉంచుకుని దైవ దర్శనమని కొండలు గుట్టలు ఎక్కుతారే? ఇలా ఎక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా ఏమిటి. వీరందరూ మూర్ఖులు అవుతారు కాని మరెవరూ కాదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్ వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణునికి చారెడు అటుకులు ఇచ్చాడు. ఆ మాత్రం స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణ్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు. అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైనవారు... నిరుపేద స్నేహితుడు ప్రేమతో తనకు ఏది ఇచ్చినా దానిని గొప్పగా భావించి, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటికదేబెలెల్ల నెలమి మన్నుదినెడి యెఱ్ఱ్లౌదురు సుమీ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఇంటికొచ్చిన అతిధిని నానా భాదలకు గురిచేసి, మాటలతో సాధించి అన్నము పెట్టె మూర్ఖులు మరు జన్మలో పెండకుప్పల మీద జీవిస్తూ మట్టిదినే వాన పాములై పుడతారు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అల్పజాతి వాని కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: అల్పబుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును, మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెఱకు తీపి యేమి తెలియును. అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వ దాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము.",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అల్ల జగన్నాధుకు రే పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయు దల్లియునై చన్ను గుడిపె దనరగ కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా! జగత్తుకే నాధుడవైన నీకు రేపల్లె క్రీడారంగ మయింది.పరమాత్ముడవైన నీవు ఓ గొల్ల భామ యశోదని తల్లిగా చేసుకుని ఆమె చన్ను గుడిచి ఆమెను తరింప జేశావు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ ఒడల బూతిపూసి యుందురెపుడు ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమీ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తలలు బోడి చేసుకుని , ఒంటికి బూడిద పూసుకుని, కంభళ్ళు కట్టుకుని మెము భక్తులమని చెప్పుకు తిరిగే వాళ్ళందరు, అవి తిండి కొసం వేసె వేషాలు కాక మరేమి కాదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా!",4,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అవయవహీనుని సౌంద ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం స్తవనీయు, దేవశృతులన్ భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము: ఓ కుమారా ! వికలాంగుని, కురూపిగా వుండువానిని, ధనము లేని దరిద్రుని, విద్యరానివానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: అసువినాశమైన నానంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: అస్థిరమగు మేని కదరిపాటుల బొంది పెక్కు విధములందు బెంచి బెంచి అగ్నికిచ్చు; లేక యడవి నక్కల కిచ్చు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మనిషికి ఈ శరీరం మీద మక్కువ చాలా ఎక్కువ. ఎంతో వ్యయప్రయాసలు కోరి పెంచి పొషించిన ఈ దేహం తుదకు అగ్ని పాలో నక్కలపాలో అవుతుందన్న విషయం గ్రహించరు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఆకలిగొని వచ్చెనని పరదేశికి పట్టెడన్నమైన బెట్టలేడు లంజెదానికొడుకు లంజెల కిచ్చును విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఆకలితో వచ్చె వాళ్ళకి పట్టెడన్నం కూడ పెట్టరు కాని వేశ్యలకి ఎంత డబ్బు అయినా ఇస్తారు.",1,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం ఇవ్వండి: ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ స్తోకాంభోది బయోధినుండి పవనాంధోలోకముంజేరె గం గాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం: ఆకాశగంగ శివుని తలమీంచీ హిమాలయం,భూమి,సముద్రం,పతాళాలకు దిగాజరినట్లు వివేకహీనుడు దిగజారుతాడు.భర్తృహరి",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఆకుమీదివ్రాత యందఱికిదెలియు చేతిలోనివ్రాత జెప్పవచ్చు తోలుక్రిందివ్రాత దొడ్డవాడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఆకులమీద వ్రాసింది ఎవరైనా చదవవచ్చు. అలాగే చేతిలోని రెఖలబట్టి ఊహించి చెప్పవచ్చు కాని మన నుదిటిమీద బ్రహ్మ వ్రాసిన రాత చదవడం ఎవరితరమూ కాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఆకులెల్ల దిన్న మేకపోతులకేల కాకపోయెనయ్య కాయసిద్ది లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళ బోదురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఆకులు, వనమూలికలు తింటే కాయసిద్ది కలుగుతుందని మూర్ఖులు వాటిని తింటూ ఉంటారు. ఎప్పుడూ ఆకులు తింటున్నా కాని మేకలకెమన్న మోక్షం కలుగుతుందా?",5,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు. ఈ పద్యంలో మనిషికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలను వివరించాడు కవి. ఆ లక్షణాలను అలవరచుకుంటే మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నడుస్తుంది. అందుకే వీటిలో కొన్నిటినైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా లోచనము లొందజేయకు మాచారము విడువ బోకుమయ్య కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము: నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు.",4,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్, బ్రాజ్ఞతను గలిగి యున్నన్, బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు.",6,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్రసంరక్షణం చ యేషామేతే షడ్గుణా ప్రవృత్తాః కోऽర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ?","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం: గుణవంతుడైన రాజుకు 6 గుణాలుంటాయి 1. దుష్టశిక్షణ నైపుణ్యం 2.. గొప్పకీర్తి 3. బ్రాహ్మణాదరణ 4. భోగాలను అనుభవించే గుణం 6. గొప్ప విరాళాలను దానంగా ఇవ్వగలగడం 6. శరణన్నవారిని రక్షించడం వీటిలో ఏది లోపించినా అలాంటి రాజును కొలవడం వృథా అంతేకాదు దగ్గరికి వెళ్ళినా లాభం ఉండదు. అని భావం",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఆడదానిజూడ నర్ధంబు జూడగ బమ్మకైన బుట్టు దిమ్మతెగులు బ్రహ్మయాలిత్రాడు బండిరేవున ద్రెంప విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఆడువారిని, బంగారాన్ని మరియు ధనాన్ని చూసి ఆశ పుట్టనిది ఎవరికి. సాక్షాత్తు బ్రహ్మకూడ తనకు వరుసకు కుమార్తె అయిన సరస్వతి దేవిని చూసి మోహించలేదా? అందుకే అంటారు బ్రహ్మకైన పుట్టు దిమ్మతెగులు అని.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధము అని వేమన భావన)",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు ధీరవృత్తి కలిగి తిరుగబోరు రూపుకుదరనుంచి రూఢిగావింతురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: నిజమైన ఙానులు తాము గొప్ప వాళ్ళమని గర్వపడరు. ధీరులైయున్నను తిరగరు. ప్రశాంతముగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఆదండకావనంబున గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ నాదండ కావరమ్మీ వేదండము గాచినట్టి వేల్పువు కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా! నీవు గజరాజుఆర్తితో చేసిన మొరను విని వెంటనే కాపాడినదేవుడవు దండకారణ్యమున కోదండ ధారివై తిరిగిన కోమల మూర్తివైన రాముడవు. నాయందుండి నన్ను ఎల్లవేళలా కాపాడవయ్యా!కృష్ణ శతక పద్యము.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు? చెప్పలేడుగాని తప్పుబట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మంచివారు చేసె పనులకు అర్ధం మూర్ఖుడు తెలుసుకోలేడు కాని వాటిని చెడకొడతానికి మాత్రం అన్ని వేళళా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలానే చేసే ప్రతి మంచి పనిలోనూ కూడ తప్పులు పడుతూ ఉంటాడు. జాగ్రత్తగా పేర్చిన కుండలను కుక్క త్రోసి పడగొట్టి చిరాకు చేస్తుంది కాని తిరిగి వాటిని పేర్చలేదు కదా?",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ మోదమున సురలు పొగడఁగ మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడు అని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమమరు ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన. ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి. భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ ""But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం. ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతర సమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు. ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగం గల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైంది ప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం. ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఆపదల వేళ బంధులరసిజూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము.",3,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము: ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడక చివరివరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి లక్షణం . అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.ఎప్పుడు కార్యసాధకుల వలనే ఉండాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ) కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆత్మకు ఆశ్రయస్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచేర్మడిన ’ఓం’ కారము. దీనిని ఉపాసనా సంప్రదాయమునందు ""తారకము"" అని అందురు. మరియొక నామము ""నాదము"". దీనినుండి దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. ఈ విశ్వమునకు ""బిందువు"" అనియు వ్యవహిరింతురు. నాదము కాని బిందువు కాని చక్కైని శోభతో ప్రకాసించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు. అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు సబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. దానిని తెలుపు సావయవసబ్దముల మూలతత్త్వము ""కలలు"" అనబడు వర్ణములు. ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు శక్తి అను అంశములుగ చూడవలయును. ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఆర్యులైనవార లనుభవరూఢిని దెలియజెప్పుచుంద్రు తేటపడగ గుఱుతుగననివాడు గుఱియొప్పజెప్పునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: నిజమైన జీవితానుభవం కలిగినవారు తమ అనుభవములను స్పష్టంగా చెప్పగలరు. కాని ఇతరులావిధంగా చెప్పలేరు. తమకు లేని అనుభవాలని కల్పించి చెప్పేవారు బుద్దిహీనులు. అసలు గురుతే తెలియని వాడు గురిని చూపుట సాధ్యమా?",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! సంసార బంధములలోని అంశముగ మానవులలో పురుషునకు భార్య, భార్యకు భర్త అను బంధములను గట్టుచున్నావు. దానికితోడు సంతానమను బంధపరంపరను కల్పించుచున్నావు. ఈ సంతతితో కోడండ్రు అల్లుళ్లు అను బాంధవ్య బంధములను కల్పించి మాలిమి ఆసక్తి మమకారము ఉద్భవింపచేస్తున్నావు. ఇది ఎట్లున్నదనగా ఒక వస్తువును మరియొక వస్తువుతో కలిపి విడిపోకుండ ఒక సీలను కొట్టి ఆపై మరికొన్ని సీలలు కొట్టినట్టున్నది. నన్ను అట్టి బంధములలో ఇరికించవలదు. ఇప్పటివరకు నేను చిక్కుకున్న బంధములనుండి నన్ను విడిపించుము.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు కుక్క తోకఁబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురము పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుత అసాధ్యము కదా! కనుక భార్యం మాట విని ఆలోచించి కాపురము పెట్టాలని భావము.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఆలినమ్మి భువిని నాచారహీనుడై ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు ఆడి తప్పకుండ కాడుకాచినవాడు వాడె పరమ గురుడు వసుధ వేమ.","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఆడిన మాట కొరకు హరిచంద్రుడు ఆలిని అమ్మి, ఆచారము విడనాడి కాటి కాపరియై, పుత్రశోకము అనుభవించి కష్టనష్టాల పాలైనాడు. కాని సత్యానికి ప్రతీకగా నిలిచాడు. కావున నిజం చెప్పెవాళ్ళు మొదలు ఎన్ని కష్టాలు పాలైనా చివరకు సుఖపడతారు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు కుక్కతోకబట్టి గోదావరీదును విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: భార్య మాటవిని అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని వేరుపడే నరుడు మహా మూర్ఖుడు. అలా చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు మద్దతునిచ్చేది మన తోబుట్టువులే.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్థసంపదలనిచ్చి వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో. కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా. కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా నీవు ఎల్లజీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా వారికి ఆ యా జన్మలందు ప్రారబ్ధమును నిర్ణయించి దానితోపాటు వారిని జన్మింపజేయుదువు. అట్టి ప్రారబ్ధఫలములోని అంశముగా నీవు నాకు సంసారబంధము అంటగట్టితివి. అందలి అంశముగా ఆలు, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకొనినవి. అందులకు సంబంధించిన పనులతోనే నాకు సమయము గడచుచున్నది. మరి ఏసమయమున ఏవిధముగ నిన్ను ధ్యానించగలను? మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసునందు దుష్టమోహమున్నది. అందుచే కలుగు క్షుద్రచింతలను మానిపి ఎట్లు నన్ననుగ్రహింతువో!",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు తవిలిలోన గలదు నవనీత మిట్లురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఆవు పాలను పిదికి, వేడి చేసి, తోడు వేస్తె ఎలాగైతె వెన్న, పెరుగు, మజ్జిగ దొరుకుతాయొ అలానే ఆత్మను శొధిస్తే కొత్త సంగతులు అవగతమవుతాయి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఆశను కోసి, అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియ కట్టి, ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వాడినే యోగి అందురు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఆశ పాపజాతి యన్నింటికంటెను ఆశచేత యతులు మోసపోరె చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల గట్టుబడునుగాన నిట్టలమున ఙానమనెడి చురియ బూని కోయగరాదె? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఆశ అనే పాశంతో జగములో ఉన్న ప్రాణులన్ని బంధించబడి ఉన్నాయి. దాన్ని మాములు కత్తులతో కాక ఙానమనే చురకత్తితోనె తెంచగలం.",6,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్ వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ శ్రీశాలిత్వము, దీనులందుఁగృపయున్ శిష్టాలికిన్ ధర్మ ముల్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి ఉండటం, మదాన్ని వీడడటం, పాపకార్యాలపై కోరికలేకుండటం, సత్యాన్నే పలకడం, సజ్జనులను సేవించడం, సంపద కలిగి ఉండడం, శత్రువులనైనా చక్కగా చూడడం, పూజ్యులను పూజించడం, పెద్దలయెడ అణకువ కలిగి ఉండడం, దుఃఖితులయెడ దయ చూపడం ఇవ్నీ సత్పురుషులలో ఉండే లక్షణాలు అని భావం.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు పంటచేను విడిచి పరిగయేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఫెళ్ళాడిన భార్య ఇంట్లో ఉండగా ఆమెను కాదని పర స్త్రీల కోసం వెళ్ళె వాళ్ళు మహా మూర్ఖులు. పంట ఉన్న చేనును వదిలి పరిగ గింజల కోసం ఎవరైనా ఆశ పడుతారా?",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక అంటిచూడలేక యడవులందు నుండగోర దైవ ముండనీయడువాని విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఇంటిలో ఉన్న దెవున్ని ఎరుగక అతని కొరకై అడవులకు వెల్లె వాళ్ళు మూర్ఖులు. అలాంటి అవివేకుకలను ఏమనాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు కోతి నోకటి నిల్పి కుదురుండలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఇంటిలోన దూరిన కోతి ఎలాగైతే చక చక తిరుగుతూ అన్ని వెతుకుతుంటుందో, అలానే మనస్సు ఒక చోట నిలువక తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సును అదుపులో పెట్టడమమే ముక్తికి మొదటి మార్గం.",4,['tel'] "క్రింద ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి భావము ఇవ్వండి: ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!","ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి భావము: ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం వద్దు.అంతటా వ్యాపించియున్న చక్రధారి ఎక్కడ కావాలంటే అక్కడే కనబడతాడు.విన్నావా?దానవేశ్వరా!' అంటున్నాడు ప్రహ్లాదుడు.హిరణ్యకశిపుడితో.పోతన భాగవతం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఇంద్రియ పరవశు డధమం డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ డింద్రియ జయడుత్తముడు జి తేంద్రియసంధికుడు విన మహేశుండు వేమా","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఇంద్రియాలకు లొంగు వాడు అధముడు. ఇంద్రియాలకు దాసుడైనను భక్తి కలవాడు మధ్యముడు. ఇంద్రియాలను జయించినవాడు ఉత్తముడు. అలాంటి జితేంద్రియుడు ఈశ్వరునితో సమానం.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు వాదుకు వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: ధనము సంపాదించ గలిగేదేవిద్య.యుద్ధమునందు జొరబడితేనే పౌరుషవంతుడవుతాడు.[పిరికితనం పనికిరాదని అర్ధం]గొప్పకవులు మెచ్చితేనే నేర్పరితనం.తగవులాడుట కీడుకిదారితీస్తుంది.సుమతీ.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న జచ్చుగాని యీవి సాగనీఁడు కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: దానము చేయువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు. కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్షసమీపమునకు రానివ్వదు కదా! ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఇచ్చువానియొద్ద నీనివాడుండిన జచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చచెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దానము చేయువాని యొద్ద పిసినారి ఉన్నయడల చచ్చినా ఎవ్వరికీ తాను దానం చెయ్యడు. చేసేవారిని చెయ్యనియ్యడు.కల్పవృక్షమును గచ్చచెట్టు మూసినట్లుగా అగును.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఇనుము విరిగిన కాల్చి , అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని కాల మొక్కరీతి కడపవలయు విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొల్వుయందు ఉన్నాడు కదా! అట్లే స్థానము దప్పినపుడు విషయ వాంఛను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిది అని భావం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేది? ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఇరుగు పొరుగు వారిని చూసి, వారికి ధనమున్నదని మీకు లేదని దుఃఖింపకూడదు.వెనుకటి జన్మలో దాన ధర్మాలు చేస్తే ఇప్పుడు సంపద వచ్చియుండేది. అప్పుడేమియు చేయకుండా ఇప్పుడెల వస్తుంది? కావున బుద్ది తెచ్చుకుని ఇప్పుడు దానము చేస్తే కనీసము మరుజన్మలో అయిన ధనము పొందగలవు.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్ ధర గశ్యపునకు నిచ్చియు బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు. జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్ అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా! సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనా వరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి వంటకంబు నీటివాంచ లుడిగి ఒంటినున్నయంత నొదవునా తత్వంబు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఇల్లు, వాకిలి వదిలి కొరికలను చంపుకుని, గోచి కట్టుకుని అడవిలో ఒంటరిగా తపస్సు చేసినంత మాత్రాన సుఖమేమి ఉండదు. అలా చెస్తె తత్వం తెలుస్తుందనుకోవడం మూర్ఖత్వం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె? నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి కష్టపడుటగాని కలగదు దైవంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఇష్టమని చెప్పి దెవుని చిత్రాలు, లింగాలు మెల్లొ వేసుకుని కష్టపడి మోస్తు తిరుగుతూ ఉంటారు. దీనివల్ల కష్టమే కాని దైవం ఇష్టపడదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి పల్లు దోమినంత బరిశుద్దులగుదురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వెపనూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిది నిజము విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము.",4,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్ భోజనమై తగన్వనికి బోయి చరింపడే మున్ను భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: మనుజుడెంత గొప్పవాడైనను దైవగతి మారునప్పుడన్నిటిని గోల్పోయి బేలయై తిరుగును. దశరథునంత వారి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటిని విడిచి యడవిలో కూరలు కాయలు భుజించి తిరుగలేదా?",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే మీదెఱిగి మురికి గడుగుచు భేదంబులు మాని ముక్తి బెరయును వేమా!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఈ దేహాన్ని ఎంత పోషించినా చివరకు మట్టిపాలు కాక తప్పదు. అంతిమ సత్యమైన ఈ నిజాన్ని గమనించి తన పర అనే భేదభావం వదిలి అందరిని సమాన దృష్టితో చూడాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు త్యాగి కాని వాని ధర్మ మడ్గిన జచ్చు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తేనె రుచి చూడటానికి ఈగ ఎగురుకుంటూ వచ్చి, దాని మీద వాలి అతుక్కుని చచ్చి పోతుంది. కామావేశం ఉన్నవాడు కామ సుఖానికి లోంగి చచ్చిపోతాడు. దాత కాని లోభిని దానమడిగినంతనే చస్తాడు. ఇదే లోక రీతి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు క్రొతి కొమ్మ కెక్కి కుప్పుంచి దూకదా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఈత వచ్చినవానికి లోతనిపించదు. పాత నేరస్థునికెప్పుడూ భయము లేదు. ఇదంతా వారికి ఎంత సులభం అంటే కోతి ఒక కొమ్మ మీదనుంచి మరోక కొమ్మ మీదకి దూకినంత.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు చావుకన్న కీడు జగతిలేదు గోచిపాతకన్న కొంచెబింకను లేదు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఈత వచ్చిన వాడికి లోతుతో పని లేదు. చచ్చిపోవడం కన్న మనకు జరిగే గొప్ప కీడు లేదు. అలాగే గొచి ఉండతం కన్న మనకు కలిగే పేదరికం లేదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి? పరుడు కానివాడు పరలోకమందునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఈత రాని వాడు ఎన్ని సార్లు నీళ్ళలో దిగినా మునిగిపోతాడు కాని ఏరు దాటలేడు. అదే విధంగా ఙాని కాని వాడు ఎన్ని సార్లు ప్రయత్నించినా ముక్తిని పొందలేడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా? ఈతలు నేర్చిన యోగము చేతిరుగకయున్న నేమిచేయుదు వేమా?","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఎంత ఈత వచ్చిన వారైనా కాని లోతైనటువంటి బావిలో పడితో చావు తప్పదు. అలాగే ఎంత యోగము తెలిసినా మనస్సులో ఏకాగ్రత లేకపోతే వ్యర్దము.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు వేషధారి యుదర పోషకుండధముండు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికి మహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన. ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది. మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోని మహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి. ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు ఎఱుక మఱుగు దెలిసి యేకమై యట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైన పట్టగలదు. అదే ముసలి ఒడ్డుమీద ఉన్నప్పుడు ఏనుగు చేతులో చస్తుంది. బలాబలాలు ఒకటే ఐనప్పటికీ, స్థాన బలాన్ని బట్టి మారుతుంటాయి.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె బ్రహ్మదేవు సేత పదడైన సేతరా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: వయస్సుతో సంబందం లేకుండా మనం చేసే పనులు చూసి మనల్ని గౌరవిస్తారు. వయసులో పెద్ద కదా అని శ్రీ కృష్ణుని విడిచి వసుదేవుడికి గౌరవం ఇవ్వడం లేదు కదా? కాబట్టి గౌరవం పొందాలంటే పెరిగే వయస్సు గురించి ఆలోచించకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్దతనము నెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం.",4,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కుమారా! నీకు రహస్యము తెలసి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ బయట చెప్పుటకై పోవద్దు. అనగా రహస్యము తెలిసినదైననూ నీవు మాత్రం తెలియజేయవద్దు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నీవు నడచుకొనుము.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు కలవాడు. ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసినవారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పు చేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: చెరుకుగడ మొదలు తియ్యగానుండును.నడుమభాగమున తీపికొంతతగ్గి కొసకు చప్పగా నుండును. అట్లే చెడ్డవారితోస్నేహము మొదట ఇంపుగాను,నడుమ వికట ముగాను,కడకు చెడ్డగాను తోచును.సుమతీ శతకపద్యము.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు గురుడు చెప్పు రీతి గుఱి మీఱ రాదయా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: స్వతహాగా తెలివిగలవాడు ఊరికే కాలక్షెపము చేస్తూ కూర్చోకూడదు. సరైన గురువుని ఆశ్రయించి ఙానం పొందాలి. గురువు చెప్పిన విధానాన్ని పాటించి గొప్పవాడవ్వాలి. లేకపోతె అతని తెలివితేటలు వృదానే.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఉపవసించినంత నూఱబందిగ బుట్టు తపసియై దరిద్రతను వహించు; శిలకుమ్రొక్కనగునె జీవముగల బొమ్మ? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: తిండి తినక ఉపవాసాలుండి శరీరన్ని భాద పెడితే మనుజన్మలో ఊర పందియై పుడతారు.అలానే ఎంత తప్పస్సు చేసే ముని అయినా కాని లాభం లేదు. ఎందుకంటే జీవముండి ఎంతో చైతన్యముకల మానవుడు ప్రాణములేని రాతికి దండము పెట్టి ఫలము ఆశిస్తున్నాడు కదా?",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు దాని నోరుకట్టి తమె తిందురుకదా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: దాంభికులు (గొప్పలు చెప్పుకునె వాళ్ళు) ఎలాంటి వాళ్ళంటే భక్తి నటించి, ఉపవాసాలు ఉన్నట్లు పదిమందికి చూపించి, నైవెద్యెము పేరుతో వాళ్ళె దాన్ని తిని ఆకలి తీర్చుకుంటారు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ.","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఉప్పుగల్లు, కర్పూరము చూపులకు ఒకే విధముగా తెల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుని రుచి చూస్తేగాని తేడా తెలియదు. అలాగే, మనచుట్టూ ఉండే మనషుల్లోనూ... మంచివారు/గొప్పవారు ఎవరో కాని వారెవరో అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు లుప్పతిల్లు మదిని నొప్పుగా శివుడుండు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఉప్పు నీళ్ళలో ఎలగైతె కలిసిపోతుందో, కర్పూరం జ్యోతిలో ఎలాగైతె కలిసిపోతుందో, అలాగే మంచి మనసులో దెవుడు కలిసిపోయి ఉంటాడు. అందుకని మనం దెవుణ్ణి ఎక్కడో వెతకక్కరలేదు. అందరి మంచి వాళ్ళలో దెవుడుంటాడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడు యధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పప్పులేని భోజనము, అలానె ఉప్పులేని కూర నోటికి రుచించవు. లోకంలో అప్పులేని వాడె అందరికన్న ధనవంతుడి కింద లెక్క.",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్ దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: గుణవంతుడు పరులు తన కెంత యపకారము చేసినను ఆ యపకారుల కుపకారమునె చేయును కాని చెడ్డ చేయడు. పెరుగు ఎంతగా తన్ను కలియబెట్టి చిలికినను వెన్ననే యిచ్చునుగదా?",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి తెగడువారుగాని తెలియలేరు అమృతపు రుచులను హస్తమేమెరుగును విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అమృతము రుచిని ఆమాటకొస్తే ఏరుచైనా నాలుకకి తెలుస్తుంది గాని చెయ్యి తెలుసుకొన లేదుకదా!అలాగే పరమయోగీశ్వరులయొక్క విలువ తెలిసికొనలేక కించపరుస్తూవుంటారు సామాన్యులు.వేమన.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా? విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఊపిరిలేని కొలిమితిత్తి కొద్దిగా ఊదితేనే మంటలోఉన్న పంచలోహలు భస్మమవుతాయి. అలాగే ఙానులు ఉసూరుమంటే లోకములే దగ్దముకావా? కావున ఙానులు నిశబ్దముగా ఉండకూడదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేరు పట్టు పూంకి కొలది పనిచేయ లక్ష్యంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఏదైన పని సాధించాలంటే కష్టపడి ప్రయత్నము చేయాలి. అంతే కాని ఒకసారి చేసి వదిలెస్తే మన లక్ష్యము నెరవేరదు. చెట్టుకొమ్మని విరగగొట్టడానికి ఒకసారి ఊపితే సరిపోదు కదా! అది మెత్తపడి విరిగే వరకు గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నములో లోపము ఉంటే లక్ష్యము నెరవేరదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్ చెడ్డనరక మెల్లజెందుగాని సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఊరపందికి మంచి వస్తువుల విలువ ఎలా తెలుస్తుంది. మనం ఎంత మంచి ప్రదెశం చూపినా, వెళ్ళి బురద బురద గుంటలోనె పడుకుంటుంది. అలాగే తిరుగుబోతులకు మంచి విలువ తెలియదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్ వార లటుండగా నడుమ వచ్చినశౌరికి గల్గె గాదె శృం గారపుబ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: సురాసురులు అమృతమునకై మందరపర్వతమును కవ్వముగాను, వాసుకియను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభ రత్నమును, కల్పవృక్షమును, కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో 'లక్ష్మియు, కౌస్తుభరత్నము' అను నీ రెండును ప్రయాసపడకుండగనే విష్ణువుకు లభించెను. అదృష్టవంతునకు అభివృద్ధి కలుగబోవునెడల అతడికే ప్రయాస కలగకుండనే భాగ్యములబ్బును.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినను దుర్జనుఁడోర్వలేమిచే వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమటపురుగున కేమి లాభముండును?",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి, మూగచింతపల్లె, మొదటి యిల్లు, ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కొండవీడు ప్రాంతములోని మూగ చింతపల్లెలోని పశ్చిమవీథిలో మొదటి ఇల్లు తనదని, తనది రెడ్డి కులమని వేమన వివరించుచున్నాడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించినచో పండితులు కవులు రాగులను ఆశ్రయించవలసిన ఆవశ్యకత ఏమున్నది? బిచ్చమెత్తుటకు పోయినచో జనులు బిచ్చము పెట్టరా. ఎండనుండి వాననుండి కాపాడుకొనుటకు కొండ గుహలు లేవా. మానసంరక్షణకు చింకిపాతలు దొరకవా. జలప్రవాహములందు చల్లని తీయని నీరు దొరకదా. అట్టి జీవనము గడుపుతూ నిన్ను సేవించువారిని నీవు దయతో అనుగ్రహించనున్నావు కదా. మరి రాజుల నాశ్రయించుట ఎందుకు?",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత భార్యలనుచు వారి భరియింపమియు రోత విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: అడవిలో ఉంటూ ఋషులమని చెప్పుకుంటూ షడ్రుచుల భోజనం కోరుకొనడం, తినే అవకాశం ఉన్నా తినకుండా ఉండటనం, పెండ్లాడిన భార్యలను పోషింపకుండా ఉండటం, వీటి కంటే రోత పని ఇంకొకటి లేదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు కాన పూజ సేయగారణ మెఱుగుడీ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఎన్నెన్ని పూజలు పేరు పేరున చేసినా ప్రయోజనమేమిటి? భక్తి లేని పూజకి ఫలములేదు గాన పూజ చేసే ముందు దేనికి చేస్తునారో, ఆ కారణం తెలుసుకోవాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎండిన మానొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యీడ్చును చెట్లన్ దండి గల వంశమెల్లను చండాలుం డొకడు పుట్టి చదుపును వేమా","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎండిన మ్రాను అడివిలొ ఉంటే దానిలో పుట్టె అగ్ని మొత్తం అడివిని కాల్చెస్తుంది. అలాగే నీచుడొకడు పుడితే చాలు మొత్తం వంశం నాశనమైపొతుంది.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె? ఎల్లకాలమందు నెంగిలి తగు ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఎంత కడిగినా నోటిలో ఎంగిలి పోతుందా ఎమిటి. అలానే ప్రతిదినము అసత్యాలాడుతూ అందరిని భాద పెట్టే నోరు ఉన్నంత కాలం దాని చెడ్డ గుణము పోదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఎంత గొప్ప చదువులు చదివి ఎన్ని వాదోపవాదాలు విన్నాగాని, మూర్ఖుడు అవలక్షణాలను మానలేడు. నల్లని బొగ్గుని ఎన్నిసార్లు పాలతో కడిగినా తెల్లగా అవుతుందా? ఇది అంతే!",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు పంతగించి మదిని పరికించి చూడరా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎంతో కష్టపడి, ఎమేమో చదవినా మన దగ్గర ఆలోచించే గుణం లేకపోతే వృదానే. ఎంత చదివినా చింతన కలిగియుండాలి, విడువకుండా మన మనస్సుని శోధించ కలగాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత చింతచేత మనసు చివుకుమనును చింతలేకయుంట చెడిపోని సంపద విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ధనం ఎక్కువ అయిన కొద్ది విచారము పెరుగుతూ ఉంటుంది. ఆటువంటి విచారము చేత మనస్సులో చింత పెరుగుతుందే కాని తరగదు. మనకేమి చింతంటూ లేకుండా ఉండటమే అసలైన సంపద.",5,['tel'] "క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా మంతులు బంధువులును నిసు మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!","ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం: పదిమందిలో ఎవరైనా సరే వినయ విధేయతలను మరవకూడదు. ప్రత్యేకించి పంక్తి భోజనాల వేళ ఆకలి దంచేస్తున్నదని తొందరపడి, అందరికంటే ముందు తినడం మంచిదికాదు. అలా తినేవాళ్లను ఎదుటివాళ్లు తిండిపోతుగా ముద్ర వేస్తారు. కాబట్టి, ఇంట్లోని వారంతా కూర్చుని భోజనం చేసేప్పుడు అందరూ వచ్చాకే తినడం షురూ చేయాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కులజన్మము లేమిలెక్కవే దాంతముగాదె నీమహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: రామా!శబరిపుణ్యమేమో ఆమెఇచ్చిన ఎంగిలిపండ్లనుతిన్నావు.ప్రేమతోఉడుతను గోళ్ళతోనిమిరి ఆనందింపజేశావు.కులాలలెక్కించక వేదాంతముచూపావు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య తగ్గి యొగ్గకెపుడు తాకుట పరమురా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మూర్ఖునికి సిగ్గు లజ్జ లేకుండా అంతా ఒకేలా కనిపిస్తుంది. అది మంచిది కాదు. ఉచ్చ నీచ స్థితిగతులను ఎరిగి ప్రవర్తించుటయె మంచి మార్గం.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన ఎంగి లెంగిలందు రీ నాటితోడనే విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎలాంటి మంత్రమునైన నొటితో పలికితే ఎంగిలి అవుతుంది. ఎంగిలి కాకుండ పలకడం బ్రహ్మకైన తరము కాదు. ఎంగిలి ఎంగిలి అని ఎందుకాగోల?",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ తెలియవచ్చునేని తేటగాను యోగమెల్ల మండి జోగియై పాడగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఎంతటి గొప్ప యోగి అయినా మన్మధుడికి దాసుడైతే అతని యోగత్వం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కావున గొప్పతనం నిలవాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహమొక్కటినైన భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: చీడపురుగు పెరుగుతున్నచెట్టునుపట్టితినునుగాని నీరుపోసిపెంచనట్లే దుర్జనుడు కీడుచేయునేగాని మేలుచేయడు",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ప్రపంచజ్ఞానములేని వానిని ప్రయత్నించి ఒకేడాదికి జ్ఞానిని చేయచ్చు.మాటవినిపించుకోని మౌనికైన ఎలాగోచెప్పిఒకనెల్లో జ్ఞానిని చేయచ్చు.మూర్ఖుని ముప్ఫై ఏళ్లయినా మార్చలేం.వేమన.",4,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే? తెడ్డది కూరలోగలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: వెడ్డివారి (మూర్ఖులు) స్వభావం ఎలా ఉంటుందో తెలిపే నీతిపద్యమిది. సత్పురుషులతో ఎన్నాళ్లు సావాసం చేసినా సరే, మూఢులైన వారు సద్గుణాలను ఎప్పటికీ ఒంట పట్టించుకోరు. మంచివాళ్ల ప్రజ్ఞాపాటవాలు వారి మనసుకు ఎక్కవు కాక ఎక్కవు. ఎలాగంటే, వంట ఎంత రుచిగా ఉందో తినే నాలుకకు తెలుస్తుంది కానీ, కలిపే గరిటెకు తెలియదు కదా.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మూర్ఖునికి ఎంత వివరించి చెప్పినా ప్రయోజనము ఉండదు. మంచిని అర్ధం చేసుకునే తెలివి లేక ఇంకా మూర్ఖంగానే ఉంటాడు. అదే విధంగా చెడ్డ వాడైన కొడుకు, తండ్రి ఎంత మంచి చెప్పినను వినిపించుకోక చెడ్డ దారిలోనే జీవిస్తాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చలముననె దీర్చెనేని ఎలుగు దివిటిసేవకేర్పడు చందము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎదుటివారి బలము, తమ సొంత బలము తెలియక మొండిపట్టు పడితె ప్రయోజనం ఉండదు.కాబట్టి తమ, పర బల బలహీనతలు తెలిసి నడచుకోవడం మేలు. ఎంత జంతువైన కాని ఎలుగుబంటిని దివిటి మోయమంటే మొస్తుందా? దానికి ఒల్లంతా జుట్టు ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళదు. మనమూ అలానే ఉండాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయొధుడందురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చూడటానికి ఎద్దు, దున్న ఒకెలా పని చేస్తున్నా, తరచి చూస్తే ఆ పనిలో మనకు తేడ కనిపిస్తుంది. అలానే చేసే పనిలో నేర్పులేవాడు ఎంత కష్టపడి చేసినా గొప్ప యోధుడనిపించుకోలేడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన మాటదెలిసి నడుచు మర్మమెరిగి మొప్పెదెలియలెడు ముప్పదేండ్లకు నైన విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తే జంతువు అయిన ఎద్దు కూడ మనం చెప్పేది అర్దం చేసుకుని దానికి తగ్గట్టు మసులుతుంది. కాని మూర్ఖుడైన మనిషి ముప్పై ఏళ్ళకి కూడ అర్ధం చేసుకోలేడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు.",2,['tel'] "క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఎన్నాళ్లు బ్రతుక బోదురు కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం దున్నట్టివారి కందఱి కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!","ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం: సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి? భక్తిలేనిపూజ ఫలములేదు భక్తిగల్గుపూజ బహుళ కారణమగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనస్సులో భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. భక్తి చేసే పూజ అన్ని విధాల సత్ఫలితాలను ఇస్తుంది.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఎన్ని స్థలములు తిరిగిననూ, ఎన్ని కష్టములు పడిననూ, ఏమి యును పొందనీయక శని వెన్నంటుచూ తిరుగుచుండును. మునుపు శివుని వెంబడించి బాధలు పెట్టెను కదా! అలాగే భూమి కొత్తదైనచో జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా! అని భావం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు భూమి క్రొత్తయైన భొక్తలు క్రొత్తలా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కాలం కలిసి రానప్పుడు ఎంత శ్రమ పడిన ప్రయొజనం ఉండదు. శని మనల్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. భూమి మార్చినా కాని భొక్త మారడు కదా?",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం? జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈనాటివరకు ఎంతో కొంత కాలము జీవించితిని. ఇంకను ఎన్నాళ్లు జీవింతును. జీవించినను ఏమి ప్రయోగనము. నన్ను నేనే కాపాడుకున్నను ఎవ్వరిని రక్షించినను కలుగు ప్రయోగనమేమి. వీనివలన సాటిలేని శాశ్వతమైన ఆనందము ఎట్లు కలుగును? ఇకమీదట నేను నిన్నే త్వదేకనిష్థాభవముతో సేవింతును. ప్రభూ నన్ను చిన్నబుచ్చకుము. నన్ను నీవానిగా అంగీకరించి నీసన్నిధియందు నీ సేవకునిగా ఆశ్రయమునిమ్ము.",4,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: ఎప్పటికిన్ + ఏ + అది అంటే ఆయా సందర్భాలను బట్టి. ఎయ్యది అంటే ఏ మాట. ప్రస్తుతం అంటే అనుకూలంగా ఉండి మన్నన పొందుతుందో. (ఏ సమయంలో ఏ మాట మాట్లాడితే అక్కడ గౌరవమర్యాదలు కలుగుతాయో). అప్పటికిన్ అంటే ఆ సమయానికి. ఆ మాటలు అంటే అటువంటి పలుకులు. ఆడి అంటే పలికి. అన్యులమనముల్ అంటే ఇతరుల మనసులను. నొప్పింపక అంటే బాధపడేటట్లు చేయక. తాన్ అంటే తాను కూడా. నొవ్వక అంటే బాధపడవలసిన స్థితి కల్పించుకుని బాధపడకుండా. (తన మాటలకు ప్రతిగా ఇతరులు తన మనసు కష్టపెట్టేలా మాట్లాడనివ్వకుండా). తప్పించుక అంటే అటువంటి పరిస్థితులను తొలగించుకొని. తిరుగువాడు అంటే ప్రవర్తించే వ్యక్తి. ధన్యుడు అంటే కృతకృత్యుడు. విజ్ఞతను ప్రదర్శించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడితే అది తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివ్యక్తి మనస్సు కష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు మాట్లాడటంలో కృతకృత్యుడయ్యినట్లే.",5,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగ బోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, విలువ ఏర్పడేలా చేయాలనే తలంపుతో దానిని కర గించి అచ్చుగా పోసినా అది బంగారం కాలేదు. ఇలలోన్ అంటే ఈ భూమి మీద. నీచునకున్ అంటే దుష్టస్వభావం కలవానికి. ఉత్తమగుణములు అంటే గొప్పవి అయిన సుగుణాలు. ఎత్తెరగున అంటే ఏవిధంగా. కలుగనేర్చున్ అంటే అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయ్యెడలన్ అంటే ఏ ప్రాంతంలోనైనా. ఎత్తిచ్చి అంటే గొప్పదాన్ని. కరగి అంటే ద్రవరూపంలోకి మారేటట్ల్లు కాచి. పోసినన్ అంటే అచ్చులో పోసినప్పటికీ. ఇత్తడి అంటే ఒకానొక లోహం. తాను అంటే అది. బంగారము అంటే స్వర్ణం. అగునె అంటే కాగలదా. ఇత్తడి, బంగారం చూడటానికి ఒకే తీరులో ఉంటాయి. కాని బంగారానికున్న విలువ ఇత్తడికి లేదు. అదేవిధంగా మంచి గుణాలు కలవారికి ఉండే సంస్కారం చెడు గుణాలు ఉన్నవారికి కలుగదు అని కవి వివరించాడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది. మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలం బతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది. ఉడుము అంటే బల్లి ఆకారంలో దానికంటె ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండే జంతువు. నూరేండ్లును అంటే వంద సంవత్సరాలు. ఉండ దె అంటే జీవించదా. పాము అంటే సర్పం. పేర్మిన్ అంటే ఎంతో గొప్పగా. పది నూరేండ్లున్ అంటే వెయ్యి సంవత్సరాలైనా. పడి ఉండదె అంటే నిష్ర్పయోజనంగా జీవించి ఉండదా. కొక్కెర అంటే కొంగ. మడువునన్ అంటే చెరువులో. ఉండదె అంటే జీవించి ఉండదా. మానవుడు... ఇలన్ అంటే భూలోకంలో. కడున్ అంటే మిక్కిలి. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తి కలవాడు. కావలెన్ అంటే అయి ఉండాలి. ఈ పద్యంలో మనిషి ధర్మబద్ధంగా ఉంటూ ధనాన్ని సంపాదించుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, చివరకు మోక్షం పొందాలని వివరించాడు కవి.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్ దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: అర్హులు కాని వారిని సేవించడం వల్ల కలిగే అనర్థాన్ని తెలియజెప్పిన పద్యరత్నమిది. నల్ల తాచుపాము పడగ నీడలో నివసించే కప్ప బతుకు క్షణక్షణం ప్రాణగండమే. ఇదే విధంగా, ఎప్పుడూ అయిన దానికీ, కాని దానికీ దోషాలను వెదికే యజమానిని సేవిస్తే వచ్చే లాభమేమో కానీ అనుక్షణం ప్రమాదకరమైన పరిస్థితే పొంచి ఉంటుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం. ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలు అంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము). పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైన మనస్సును నిలపడం కోసమే శివపూజ. భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది. చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది. అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్న ప్రత్యేకత.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎరుకమాలువాడు ఏమేమిచదివిన జదివినంతసేపు సద్గుణియగు కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తెలివిలేనివాడు ఎన్నినీతి,ధర్మశాస్త్రములు చదివినంత సేపేసజ్జనుడుగా ఉండును. బైటికివస్తే దుర్మార్గములు ప్రారంభించును.కప్పతామరాకుమీద ఉన్నoతసేపూఉండి బైటికివచ్చి పురుగుల్నితింటుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే కదా! అని భావం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటావుపాలు కోరినచేపున విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: గొడ్డుటావు ఎంత ప్రయత్నించినా చేపనట్లే మూర్కుడైన ప్రభువును ఎన్నాళ్ళు సేవించిన ప్రయోజనంలేదు. అతడు సహాయం చేస్తాడు అనుకోవడం వట్టి బ్రాంతి మాత్రమే.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు నొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తెలిసిన వానికి అన్ని తెలిసే ఉంటాయి. తెలియని వానికి ఏమీ తెలియదు. తెలియని దానిని తెలుసుకొనడమే ఙానము. కాబట్టి బద్దకము వదిలించుకుని తెలియని దాని గూర్చి పరిశోదిస్తూ తెలుసుకొనిన వాడే గొప్ప ఙాని.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం. ఎలుక తోలును ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప, దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా. అలాగే, కొయ్యబొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం? అది మాట్లాడుతుందా! కాబట్టి, స్వతసిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు. అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె యపకీర్తి గనలేక విరగబడు నరుడు వెఱ్ఱి వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మన ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ సత్యం తెలియక మూర్ఖుడు తను శాశ్వతము అని తలచి అపకీర్తి తెచ్చుకుంటాడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుండై ఏ గుణములు మేలొనరచు నా గుణముల ననుసరించి యలరుము వేమా!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఏ గుణముల మూలంగా మనకు ఆపదలు వస్తాయొ, ఆ గుణాలను వెంటనే వదిలి పెట్టాలి. అలాగే ఏ గుణముల మూలంగా మనకు మేలు జరుగుతుందో వాటిని వెంటనె అనుసరించి, గొప్ప పేరు పొందాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఏది కులము నీకు? ఏది మతంబురా? పాదుకొనుము మదిని పక్వమెరిగి యాదరించు; దానియంతము తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కులమేంటి? మతమేంటి? ముందు ఙానం తెచ్చుకుని అందరిని ఆదరించు. ఈ భేదములు అంతరించి నీకు అంతా తెలుస్తుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనుషులు ధనంపై లేనిపోని ఆశలు కల్పించుకోవడం వ్యర్థం. ఎవరైనా సరే, భూమిపై పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. చనిపోయేటప్పుడు కూడా దేనినీ తీసుకుపోరు. సంపాదించే ధనం ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. తాను అదేమీ లేకుండానే జీవితాన్ని చాలించక తప్పదు. కాబట్టి, లోభత్వాన్ని వదిలేసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు బుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మనుజుడు పుట్టుకతో ఏమి తీసుకురాడు, చచ్చినచో ఏమీ తీసుకుపోడు. అట్లే ఈ సంపదలు ఎక్కడికీ పోవు. తానేక్కడికీ పోడు అని తెలుసుకోలేడు అని భావం.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: పసిరి కాయలు కోయరాదు. బంధువులను దూషించడం పాపము. యుద్ధమునకు సిద్ధమైన తరువాత వెనుదిరిగి పారిపోడం ధర్మం కాదు.[అదే గీతాసారం] గురువులు చెప్పిన మాట జవదాటరాదు.ఇది సుమతీశతక పద్యం. బద్దెన.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకుగొనక పోయినట్లు యోగపురుషు డేలయొడలు పాటించురా? విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: నదినిదాటినతరవాత పడవనువదలి పట్టించుకోకుండా తనదారిన వెళ్ళినట్లుగా ధ్యానయోగాములో మునిగి సంకల్పసిద్ధి పొందినయోగి శరీరమును విడుచుటకు కొంచెముకూడా సందేహింపక వదులుతాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం జాలుఁజాలుఁ గవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నావంటి కవులు తమ పరిమితమగు బుధ్ధిశక్తితో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము. చాలు చాలును. సత్యమగు వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు న్నీ వంక మనసు కలిగిన నేవంకకు నింద్రియంబు లేగవు వేమా.","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మన ఇంద్రియాలన్ని మనసు ఆధీనంలో ఉంటాయి. మన మనసు ఎటువైపు మరలితే ఇంద్రియాలు అటువైపు వెళతాయి. కావున మనలో ఉన్న పరమాత్మయందు మనస్సు ఉంచితే ఇంద్రియాలు మరే వైపునకు మరలవు.",3,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఏవిభుడు ఘోరరణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్ దీవించి యా విభీషణు నా విభునే దలతు మదిని నత్యుత కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: అత్యుతా!కృష్ణా!ఘోరమైన యుద్దముచేసి దుష్టుడైనరావణునివధించి సౌమ్యుడైన అతనితమ్ముడు విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన ఆరామవిభునే మదిలో ధ్యాన్నిస్తాను.కృష్ణశతకం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డీ వెంటబెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఐకమత్యం మొక్కటే మనకెప్పుడూ అవసరం. దానికి ఉన్న బలం దేనికి సాటి రాదు. దాని వలన ఎంత ప్రయొజనం ఐనా చెకూరుతుంది. గడ్డి పరకలన్నింటిని చేర్చి ఎనుగును కట్టలేమా?",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చేతికి ఐదు వేళ్ళూ ఉన్నపుడే నువ్వు చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్కవేలు లోపించినా ఆ హస్తం ఎందుకూ కొరకరాదు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ధి సాధించటం కూడా చాలా కష్టం అవుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం: భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలో చెప్పిన నీతిపద్యమిది. ఐశ్వర్యం కోసమో, ద్రవ్యం ఆశించో, బంగారమీయమనో, పల్లకి కావాలనో, సొమ్ములివ్వమనో ఇంకా భూములు, కీర్తి, సామర్థ్యం, ఆఖరకు బతుకుదెరువు కోసం ఏవైనా పనులు అప్పజెప్పమనీ.. ఇలాంటివేవీ అడగకుండా కేవలం మోక్షమొక్కటి ఇస్తే చాలు అన్నదే మన వేడుకోలు కావాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరుగున గుణియింప వరుస బెరుగు అట్టీరీతి గుణులు నరయ సజ్జనులిల విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఒక అంకె క్రింద మరొకటి పెట్టి గుణిస్తె ఎలా వృద్ది చెందుతాయొ, అలానె మంచి వాళ్ళ గుణాలు వృద్ది పొందుతాయి కాని తగ్గవు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు తమదు చే టెరుఁగరు ధరను నరులు తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మనుషులు తమకు ఒకపూట కొంచెము కూడు తక్కువయినచో ఓర్చుకొనడు. ఎండ తగులుచున్నచో ఒర్చుకొనజాలక నీడకై వెదకుచు పోవును. చలి వేసినచో వెచ్చదనమునకు కుంపటి ఎత్తుకొన యత్నించును. ఎక్కడికైన పోవునప్పుడు వాన వచ్చినచో ఇల్లుల్లు దూరి వాననుండి రక్షించుకొన యత్నించును. శరీరమును సుఖపెట్టుటకు ఈ ప్రయత్నములన్ని చేయుచున్నాడు. ఈ శరీరము వలన కలుగు సుఖములు అశాశ్వతము, కృత్రిమము. ఇది ఎరుగక పరమార్ధమునకై ప్రయత్నించుటయు లేదు. ఎంత శోచనీయము.",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ నుండి ఏ ప్రయోజనమును, ఫలమును అడుగబోవుట లేదు. ఏది ఏట్లు జరుగునో అట్లే జరగనిమ్ము. నీ పై నా స్వభావసిధ్ధముగ కవిత్వమును మాత్రము చెప్పుదును, చెప్పుచునేయుందును. అవి నాకు చెందనివి. నీవు వలదనిను ఆ కవిత్వము నా స్వభావసిద్ధముగ వచ్చుచుండునే యుండును. నీ అనుగ్రహము నీ అంతటే కలుగువలయును గాని నేను కోరితే వచ్చుట సాధ్యమా.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేప పిండు బెద్ద చేపలు చంపును చేపలన్ని జనుడు చంపు వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చిన్న వారిని పెద్దవారు మోసగించినప్పటికి, ఆ పెద్దవారిని తమని మించిన వారు మోసం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చేపల్ని వాటికంటే పెద్ద చేప తినగా, ఆ పెద్ద చేపని మనిషి చంపి తింటున్నడు కదా! అలాగా. కాబట్టి ఒకరికొకరు మోసగించుకోవడం మాని సహకారం చేసుకోవాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు ఇతరులని చంపి తాము ఉన్నత పదములను పొంది సుఖించవలెనని తలచుచుందురు. ఆలోచించి చూడగ తామెన్నడును చావరా? తమ సంపదలు ఎన్నటికి పోక అట్లే ఉండునా? తాము హింసతో, క్రౌర్యముతో సంపాదించిన ఉన్నత పదములతో తాము తమ పుత్ర, మిత్ర, కళత్రములతో కూడి శాశ్వరముగా సుఖించగలరా? అట్లుండదని వారికి తెలియదా.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్ వికలములై తొలగుటకును సకలాత్మ యజామీళుడు సాక్షియె కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా!ఒక్కసారి నీపేరు గట్టిగా తలిస్తే పాపాలన్నీ పోతాయనుటకు సాక్ష్యము కావలెనన్న అజామీళుని కథఉంది.అతడు జారుడుగా చోరుడుగా తిరిగి కడకు కుమారుని నారాయణ అని పిలిస్తే కాపాడావు.",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్ జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్ మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్కకిరీటిభాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: కౌరవసేనవచ్చి విరాటరాజుగోవులను తరలించుకొనిపోతున్నప్పుడు అర్జనుడొక్కడెదిరించెను.కార్యసాధకుడొక్కడుచాలు",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఒడల భూతి బూసి జడలు ధరించిన నొడయు డయిన ముక్తి బడయలేడు తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తడికెను జాగ్రత్తగా మూసి బిగించి కట్టినా తలుపుతో సమానం కాదుకదా ! అలాగే అసలయిన సాధన లేకుండా వొళ్ళంతా విభూతి పూసుకున్నా, వెంట్రుకల్ని జడలు కట్టించిన సాములోరయినా.. అవన్నియు వేషానికే గాని మోక్షానికి పనికి రాదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన దానగుణము లేక దత యగునె? ఎనుము గొప్పదైన నెనుగుబోలునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: దానం చేస్తె దాత అవుతాడు కాని, చక్కని రూపు రేఖలు కలిగి, పెద్దగా గడ్డం పెంచుకుని మునిలా తయారైనా కాని దాత కాడు. ఎంత పెద్ద శరీరం ఉన్న దున్నపోతు ఏనుగై పొతుందా?",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: చెడ్డవారుఎప్పుడూ చెడ్డవారినే మెచ్చుకొందురు.అజ్ఞానిఎప్పుడూఅజ్ఞానినే ప్రశంసించుచుండును.సర్వమూతెలిసినజ్ఞానులను మెచ్చుకొనలేరు. పందిబురదనేగాని పన్నీరుమెచ్చదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు నిల సుధీజనముల నెంచజూచు కరినిగాంచి కుక్క మొఱిగిన సామ్యమౌ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: గుణవంతుల విలువ తెలియక మూర్ఖులు వారిని లక్ష్యపెట్టరు. దాని మూలంగా మంచి వారికొచ్చె నష్టమేమి ఉండదు. ఏనుగు వెనుక కుక్కలు పడితే ఏనుగుకు ఏమౌతుంది.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి సద్గుణంబు లేని చదువరి యేలరా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఓర్పు లేని భార్య, బుద్ది లేని బిడ్డ, మంచి గుణాలు లేని చదువుకున్న వాడు, వీరి మూలంగా మనకు ఏమి ప్రయొజనము ఉండదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు దాని నిలువదీయ దాతలు దిగివచ్చు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఎవరన్నా ఒక మాట మాట్లడితే మరుక్షణమే దానిని ఇంకొకరు అంగీకరించకపోవచ్చు. పైగా ఒకరిద్దరు అంగీకరించిన దాని మిగిలిన వారు సమర్ధించుట కష్టము.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కంకుభట్టనంగ గాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరట కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: అఙాతవాసంలో ధర్మరాజు అంతటి వాడు కూడ కాలం కలిసిరాకనే కంకుభట్టుగా విరాట రాజును సేవించవలసి వచ్చింది. కాలధర్మాలను ఎరిగి ప్రవర్తించకపోతె ఇలాంటి తిప్పలు తప్పవు.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కంటికి రెప్ప విధంబున బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్ జంటయు నీవుండుటనే కంటక మగు పాపములను గడచితి కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: శ్రీకృష్ణా! నేను నీసేవకుడనని కంటికి రెప్పవలె కాపాడుచూ జంటగా నీవు వచ్చు చుండుటచే కంటకాల వంటి పాపములను దాటుకుని వచ్చుచుంటిని. కృష్ణ శతకం",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కంటిమంటచేత గాముని దహియించి కామమునకు కడకు గౌరిగూడె నట్టి శివునినైన నంటును కర్మము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: కోపంతో శివుడు తన మూడో కంటితో మన్మదుణ్ణి దహించాడు. అలాంటి బైరాగి అయిన శివుడు కూడ కామాగ్నికి లోబడి గౌరిదేవిని పెళ్ళి చేసుకున్నాడు. శివుడంతటివాడే కర్మని తప్పించుకోలేకపొయాడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె? కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: బాగా చక్కెర కలిపి మంచి పాలు పోసినను పాము చంపడానికి వెనుకపడినట్లే, కపటమున్నవాడు ఎంత సహయము చేసినను మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి కపటులకి దూరంగా ఉంటూ, వారి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది.",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్ దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ... వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు. కట్టడదప్పి అంటే దారి తప్పి లేదా అదుపు తప్పి; తాము అంటే ఎవరికి వారు; చెడుకార్యమున్ అంటే తప్పుడు పనులను; చేయుచున్ + ఉండిరి + ఏని అంటే చేస్తున్నట్లయితే; తోబుట్టిన వారినైన అంటే ఒక తల్లికి పుట్టినవారైనప్పటికీ; విడిచిపోవుట అంటే వదిలి వెళ్లిపోవటం; కార్యము అంటే మంచిది; దౌర్మద + అంధ్యమున్ అంటే చెడుపనులతో మదము; దొట్టిన అంటే కలిగిన; రావణాసురునితో అంటు రాక్షసరాజయిన రావణునితో; ఎడబాసి అంటే విభేదించి; విభీషణ + ఆఖ్యుడు అంటే విభీషణుడు అనే పేరు కలిగిన రావణుని సోదరుడైన విభీషణుడు, ఆ పట్టునన్ అంటే ఆ సమయంలో; రాముని చేరి అంటే శ్రీరామచంద్రునితో స్నేహం చేసి; చిరపట్టము అంటే శాశ్వతమైన లంకాధిపత్యాన్ని; కట్టుకొనడె అంటే పొందలేదా! అరచేతిలోని ఐదు వేళ్లలో ఒక వేలు పాడైతే ఆ వేలిని తొలగించేయాలి. లేకపోతే చెయ్యి తీసేయవలసి వస్తుంది. అలాగే ఒక వంశ ంలో ఒకరు దుర్మార్గుడైతే వారిని త్యజించాలని శాస్త్రం చెబుతోంది. అలా చేయకపోతే ఆ వంశానికే కళంకం ఏర్పడుతుంది. అందుకే చెడుని విడిచిపెట్టకపోవటం వల్ల కష్టాలు కలుగుతాయే కాని, ఏ మాత్రం మేలు జరగదని కవి ఈ పద్యంలో వివరించాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా గట్టుక వ్రేలుడంచు దలక్రిందుగగట్టిరే ఎవ్వరైననా చెట్టున గబ్బిలంబులకు జేసినకర్మముగాక భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: విధినిర్ణయముబట్టి చేసినకర్మఫలము అనుభవమగును.గబ్బిలములను తల్లకిందులుగావేలాడమని కాళ్ళుకట్టలేదే!",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు; లోని ఘనతలెల్ల జంగమైన వాని జాతి నెంచగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కట్టిన బట్టలు చూసి గొప్పతనాన్ని చెప్పకూడదు. మనిషిలోని గొప్పతనం వేషంలో ఉండదు. బూడిధ పూసుకున్నంత మాత్రాన సాదువులైపొతారా ఎంటి?",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కడక నఖిలమునకు నడి నాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే. ఆయన సమస్త ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ నాడిని అంటుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పొడిచే నక్షత్రంలా వెలుగుతున్నాడు. ఆ వెలుగే మనకు దిక్కు. ఎంత ఆలోచించినా ఆ వెలుగు కన్న దిక్కు మనకెవ్వరూ లేరు. కడక అంటే పూనిక, ప్రయత్నం, కోరిక అనే అర్థాలున్నా ఇక్కడ సాధన. అఖిలం అంటే ప్రపంచం మొత్తం. ఇది ‘నడినాళం’. నడినాళం అంటే వెన్నెముకలోని ఇడపింగళ అనే నాడులకు మధ్యనుండే నాడి. సుషుమ్న అని దాని పేరు. ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముకలో వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇడ అనేది మనస్సంబంధమైన నాడి. ఇది ఎడమ వైపు నుండి ప్రసరిస్తుంది. పింగళ కూడ నాడే. ఇది ఎడమ వైపుకు ప్రవహిస్తుంది. ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు. మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములు అంటే ఆకులు. సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్). జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమన చెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం. జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కడగి వట్టి యాస కడతేరనివ్వదు యిడుములందు బెట్టి యీడ్చుగాని పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల గ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన. బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం. కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలి అని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం. పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం. ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కడుపుకేల మనస! కళవళ పడియెదు కడుపుకేల తృప్తి కలుగుచుండు కడుపు రాతిలోని కప్పకు గలుగదా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అని ఆలోచించమంటున్నాడు వేమన. రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం. కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం స్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం. ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటే ఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది. అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చం దన ఘనసార సారయశ! దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: బంగారు వర్ణంలో వస్ర్తాలను ధరించిన వాడు, సంసారమనే అడవికి గొడ్డలిమొన వంటివాడు, సజ్జనులను పాలించే వాడు, దేవతలతో స్తోత్రింపబడే వాడు, ఉత్తమ గుణాలు గలవాడు, విలువిద్యలో నిష్ణాతుడు, శరత్కాల మేఘం, మొల్లలు, గంధం, పచ్చకర్పూరాల వలె నిగ్గు తేలిన కీర్తిగల వాడు సాక్షాత్తు ఆ కరుణాపయోనిధి అయిన శ్రీరామచంద్రమూర్తియే!",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కనకమృగము భువిని కద్దు లేదనకనే తరుణి విడిచిపోడె దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ధనము అనగానే ఎంతటి వారికైన ప్రేమ కలుగుతుంది. రాముడు అంతటి వాడే బంగారు లేడి అనగానే, అసలు భూమి మీద బంగారు లేడులు ఉంటాయా ఉండవా అని ఏమాత్రం ఆలోచించకుందా దాని కోసం భార్యను విడిచి బయలుదేరాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి పసుల వన్నె లెన్నొ పాలొకటియె పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధభరిత పుష్ప జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా , వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కనియు గానలేడు కదిలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున సంపద గలవాడు సన్నిపాతక మది విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కొందరు ధనవంతులు పేదవారిని చూడగనే అతడేమి యడుగునో యని వేషభాష లనిబట్టి పేదయని గ్రహించి చూసీ చూడనట్లూరకుంటారు.మాటలు విననట్లుంటారు. సన్నిపాతరోగ మొచ్చినట్లుందురు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కనులు చూడ్కిని చెదరక నొక్కి తనువుపై నాశ విదిచిన తావు బట్టి యున్న మనుజుడె శివుండయా యుర్విలోన నతని కేటికి సుఖ దుఃఖ వితతి వేమ.","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: దృష్టిని స్థిరంగా ఉంచి, శరీరముపై మొహము వదిలి పెట్టి, పరమాత్మునిపై మనసు నిలిపిన వాడె ఈలోకాన శివుడౌతాడు. అతడికి సుఖ దుఃఖాలుండవు.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: తామర (కమలం) నీటిలో ఉన్నంత సేపు సూర్యరశ్మి తాకి వికసిస్తుంది. కానీ, దానిని నీటినుంచి బయటకు తెస్తే అదే సూర్యరశ్మి తాకి కొంత సమయానికి వాడిపోతుంది. ఎవరైనా సరే, తాము ఉండాల్సిన చోట ఉంటేనే విలువ, గౌరవం. స్థానభ్రంశం చెందితే జరగకూడనివి జరగవచ్చు. ఒక్కోసారి మిత్రులు సైతం శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్ సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము: చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం, నోటికి సత్యవాక్కును పలికే లక్షణం, శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం, బాహువులకు ఎదురులేని పరాక్రమం కలిగి ఉండే గుణం, మనస్సునకు అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం, చెవులకు శాస్త్రశవణం అనే గుణం ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి.",4,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: దశరథుని కుమారా, కరుణకు సముద్రము వంటివాడా, శ్రీరామా, నా శరీరంలో.... చేతులు నిన్ను నమస్కరించటానికి, కన్నులు నీ అందాన్ని చూడటానికి, నాలుక నీ నామాన్ని జపించడానికి, చెవులు నీ కథలను వినడానికి, ముక్కు నువ్వు ధరించే పూల వాసనలను ఆస్వాదించడానికి ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు వాటివాటి పనులను చేయడం అంటే ఆ భగవంతుడి సన్నిధి పొందడానికే కాని ఇతరమైన నీచపనులు చేయడానికి మాత్రం కాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ యరుతనుబెట్టు పూసరులకానుగొనం బరమార్ధసాధనో త్కరమిదిచేయవేకృపను దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: రామా!చేతులుమీకుమ్రొక్కేట్లు,కళ్ళుమిమ్ముచూసేట్లు,నాలుకనిన్నుజపించేట్లు, చెవులునీకథలువినేట్లు,ముక్కునీపూలవాసనపీల్చేట్లుచెయ్యి",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నీవు ఏ త్రిశూలముతో గజాసురుని పొడిచి చంపితివో ఆ త్రిశూలము ఇపుడు నీ హస్తమున లేదా! రతీదేవి పతి యగు మన్మధుని ఏ కంటి మంటలతో కాల్చితివో ఆ అగ్నిజ్వాలలు చల్లారినవా? నిన్ను, నీభక్తులను పరనిందగ చేయువారిని వధించకున్నావేమయ్యా! ఆ దుష్టులు నీకేమి పరమోపకారము చేసినారని వారిని దండించక ఉపేక్షించుచున్నావో తెలియుట లేదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు దానశీలుడంచు దలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: లోకంలో కెల్ల కర్ణునికి మించిన దాత లేడని ప్రతీతి. కర్ణుడు తన దగ్గర ధనం ఉండబట్టె కదా దానం చేయగలిగాడు. కాబట్టి అతనికొచ్చిన కీర్తంతా ధనానిదే.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు వెండికొండ నివాసము, ఎముకల మాలయే కంఠహారము, తలపుర్రె ఆహారపాత్ర, పులితోలు కట్టుబట్ట, బూడిద నీ మెయిపూత, పాములు శరీరలంకారములు. ఎవరికి లేని ఎవరికి చెందని చంద్రకళ గంగ మొదలైనవి నీకే ఉన్నవి. ఒకవేళ నీకు అన్నలో తమ్ములో ఉన్న, ఈ నీ ధనమును వాహనాదికములు తమకు కావలెనని కాని భాగమిమ్మని కాని అడుగు అవకాశము లేదు. అయినను నీవు నీకు అట్టి చిక్కులు రాకుండవలెనని ముందే ఏ తోబుట్టువులు లేకుండ చేసికొంటివి. ధనము నుండి భాగము కోరువారు లేకపోవుట మేలైనది. ఎవరైన ఉన్నయెడల వారికి భాగమునీయవలసియైన వచ్చును లేదా పంచుటకు శక్యము కాని వానిని అట్లే వారికి ఈయవలసివచ్చును. ఈ గొడవలేలని నీవు తెలిసియే నీకు తమ్ములెవరూ లేకుండ చేసికొంటివ్.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులముగు మాకు మేము మామంచిచెడుగులను మేమే నిర్ణయించు కొనగలమను అజ్ఞానము కలిగించి వెర్రి మొర్రి ప్రాపంచిక విద్యలైన స్వప్నములు వాటి ఫలితములు, శుభ దుశ్శకునములు, శుభాశుభ గ్రహయోగములు, సాముద్రిక లక్షణములు, అరిష్థములు, దృష్థిదోషములు, భూతములు, విషాదులు మొదలగునవి మామెడకు కట్టితివి. వాని మోహములో వాటిని నమ్ముతు పొరపాటు చేయుచున్నాము. ఇది అంతయు అర్ధనిమేష అల్పకాలజీవనము కొరకే కదా! ఈ లోతును మేము ఆలోచించలేకున్నాము. ఏల ఇట్లు చేసి మమ్ము బధింతువయా ప్రభూ.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగులు తేజమునకు మెఱయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ధనమున్న మనిషి మన్మధుని లాగ చంద్రుడిలాగ మెరిసిపోతుంటాడు.లేకపోతే బోడి సన్యాసియె.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక కలిమి వెన్నెలగతి గానంగలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: సంపద కలవారు కొంతమంది చాల కఠినంగా మూర్ఖులవలే ప్రవర్తిస్తుంటారు. కాని సంపద వచ్చి పొయే వెన్నెల లాగ స్థిరముగ ఉండదు అని గ్రహించలేరు. కావున ఎంత కలిమి గలిగియుండినను ప్రశాంతంగా అందరిని ఆదరించాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమి లేనివాని కుమేమి కులమయా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: లోకమలో గొప్పకులం ధనము కలిగిఉండే కులం. అది ఉంటే చాలు మనకు కావలిసిన భొగభాగ్యాలన్ని దక్కుతాయి. అటువంటి ధనము లేకపోతె ఎంతటి వాడైన హీన కులస్థుడే.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్ములకును తేనె గూర్ప నీగ తెరువునా బోవదా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఏంతో కష్టపడి తేనెటీగ సంపాదించిన తేనె ఎలా తనకు దక్కకుండా పోతుందో అలానే కరుణలేని మనిషి సంపాదించిన ధనం అంతా ఆ వ్యక్తికి దక్కకుండా పోతుంది. కావున ధర్మంతో సంపాదించిన ధనం మాత్రమే మన దగ్గర ఉంచుకోవాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో, శరీరముకోసి ఇచ్చినంత భాద పెట్టగలరు. మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది. సమానునికి ఇస్తే కొంత నయము. మనకంటే పేద వానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది. కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమఉజ్జి అవసరము.",4,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో బిలిచిన బల్కవింతమరపే నరులిట్లనరాదు గాకనీ తలపునలేదె సీతచెర దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: రామా!కలికాలమున మనుషులు నిన్నుగనలేకున్నారో,నీకుదయలేదో,ఆపదలలో పిలిచిన పలుకవు.నాడు సీతచెర విడిపించినట్లు కాపాడలేవా?",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని దృశ్యములను ద్రుంచి తెంపుగానుండుము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఎలాగైతే పొలంలో నుంచి కలుపును తీసి రైతు పొలాన్ని కాపాడుతాడో అదేవిధంగా మనస్సులో మొలకెత్తిన చెడ్డ ఆలోచనలను తొలగించి మనస్సును ప్రశాంతంగా, నిర్భయంగా ఉంచుకోవాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కలువపూలవంటి కన్నులుండిననేమి? చిలుక పలుకులట్లు పలుకనేమి? తెలివి బలిమి గల్గి తేజరిలిననేమి? తులువ గామి నలరు నెలత వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: అందమైన చక్కని కన్నులు కలిగి యుండినను, చిలుకలా ఇంపుగా మాట్లాడే స్వరము కలిగినను తెలివితేటలు ఉన్నప్పుడే స్త్రీ ఒక యోగ్యురాలిగా రాణించును. తెలివిలేని యెడల హీనురాలగును. కాబట్టి అందచందాల కంటే తెలివితేటలు పెంచుకొనుటకు స్త్రీలు ప్రయత్నించాలి.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసు లోన భాను డడగినట్లు తేట నీరు పుణ్య దేహ మట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబబు కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ ఙానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది.కాబట్టి ఙానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడడగినట్టు తేటనీరు పుణ్యదేహమట్లుండురా? విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అలాగే పాప చిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేటనీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సుగల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని అర్థం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లితానెరుగు తనయుని జన్మంబు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: నీరు పల్లమెరుగును , సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడుకలుగజేయు ద్విజుడననుట చొద త్రిమ్మరి తనమురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: అబద్దాలడటం కంటే చెడ్డపని ఇంకొకటి లేదు. దాని వలన ఎప్పుడోకప్పుడు కీడు తప్పదు. కాబట్టి ఎల్లప్పుడూ నిజములు పలుకడం ఉత్తమం. పైగా అబద్దాలాడుతూ తమకు అంతా తెలుసునని చెప్పుకునే వాడు ధూర్తుడు..",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె? తులువ పదవిగొన్న దొలిగుణమేమగు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కల్లు కుండకి ఎన్ని అభరణాలు పెట్టినా, ఎంత బాగ అలంకరించినా, దానిలో ఉన్న కల్లు కంపు పోదు. అలానే నీచునికి ఎంత ఉన్నతమైన పదవి ఇచ్చినా వాని చెడ్డ గుణము పోదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు కల్లుత్రాగుటకంటె కల్లలాడుట కీడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కల్లు తాగే వాడిని కల్లుమ్రుచ్చు, చెడిపొయాడు అంటారు కాని అబద్దాలు చెప్పెవాడే నిజమైన మ్రుచ్చు. కల్లు తాగడం కంటే అబద్దాలు చెప్పడమే హానికరం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కష్టలోభివాని కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగలిన చందము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: గొరె వెనుక నక్క నిరుపయొగంగా తిరిగినట్టు, అసలు కొంచెం కూడ దానమియ్యని లోభివాని చుట్టు సంపద ఆశించి దరిద్రుడు తిరుగుతుంటాడు.",2,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కసుగాయ గఱచి చూచిన మసలక తగు యొగరుగాక మధురంబగునా పసగలుగు యువతులుండగ బసిబాలల బొందువాడు పశువుర సుమతీ.","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: పండినపండుతినక పచ్చికాయకొరికినచో వగరుతప్ప మధురముగా నుండదు.అట్లే ఇష్టమైన యౌవనవతి పొందుఆనందముగాని పసిబాలికలపొందు వికటము.అట్టివాడు పశువుతో సమానము.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కసువు తినును గాదె పసరంబు లెప్పుడు చెప్పినట్లు వినుచు జేయు బనులు, వానిసాటియైన మానవుడొప్పడా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మనం తిండి పెట్టె పశువులు మన మాట వింటూ మన పనులు చేసిపెడతాయి. కాని మన మీద బ్రతుకుతూ మన మాట పట్టించుకోని మూర్ఖులు పశువుల కంటే హీనం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కసువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడుగాదె వానియట్లు చిన్న చదువులకును మిన్నఙానమురాదు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: గడ్డి గాదము తినె మూర్ఖునికి మధురమైన పండు రుచి ఎలా తెలుస్తుంది. అలాగే తక్కువ చదువు ఉన్నవానికి మంచి ఙానం కలుగదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు పరిమళించు దానిపరిమళంబు గ ురువులయిన వారిగుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చూచుటకు చదువున్నవారు ఏమాత్రంలేనివారు ఒకేవిధముగా ఉంటారు.అయితే విద్యావంతుల విద్యేవారిని ఉత్తములుగా తెలుపుతుంది.కస్తూరినల్లగావున్నా దానిపరిమళముతో అందర్నీఆకర్షిస్తుంది.వేమన.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కాంచనంబుపైన గాంతలపైన బమ్మకైనబుట్టు దిమ్మతెగులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: బంగారాన్ని కాని అందమైన అమ్మాయిని కాని చూస్తే బ్రహ్మ అంతటి వాడికే వీపరీత బుద్ది పుడుతుంది. మనమెంత. అసలు స్త్రీ అక్కరలేని వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా?",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన కాంక్ష లేనివారు కానగరారయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ధనము మీద ఉన్న ఆశనే మోహము అంటారు. ఆ ధనం మీద ఆశను విద్వాంసులు కూడ విడువలేరు. అసలు ధనకాంక్ష లేని వారు లోకములో ఎక్కడా కానరారు. ఇది సత్యం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ( దరుణి చిక్కునపుడె వింతయమరబోదు విశ్వసాక్షిని గూడ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: స్త్రీల మీద ఉన్న ప్రేమ చేత మనసుకు ఆనందం లభిస్తుంది. కాని ఆమెను పొందగానె చింతలన్ని తీరిపోవు. పరమాత్ముని పొందినప్పుడే శాశ్వతానందం దొరుకుతుంది.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక ఇంత రోత గల్గు నీ దేహ మేలరా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఆడదాన్ని శరీరాన్ని చూడగానె కలవరపడతారు కాని ఆమె కడుపులోన దాగి ఉన్న అసహ్యాన్ని చూడలేరు. ఇంత రోత కలిగియున్న ఈ దేహముపైన ఎందుకింత వ్యామోహపడతారో?",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: పందికొక్కు బోనులో ఉన్న ఎరని చూసి ఆశపడి అందులో అడుగుపెడితే దానికి హాని తప్పదు కదా! దుర్మార్గుడు తియ్యతియ్యగా ఎన్ని మాటలు చెప్పినా నమ్మి, వాడిని అనుసరించకూడదు. వాడి మాటలు నమ్మామా.... పోయి పోయి ఉచ్చులో చిక్కుకున్నట్లే!",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడ్డినబోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుకూలదెకొక్కు భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: పందికొక్కు బోనులోఆహారముచూసి తనచావునకనితెలియక వెళ్లిచచ్చినట్లు దుర్మార్గుడిమాటలునమ్మి సామాన్యులుహానిపొందుదురు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కాననంబు చేరి కడుశ్రమ లొందిన యానలుండు రాజ్యమందె మఱల కష్టములకు నోర్ప గల్గును సుఖములు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కష్టాలకి భయపడి వెనుదిరిగిపోతే సుఖాలను పొందలేము. నల మహరాజు లాంటి వాడే అడవులకి పోయి ఎన్నొ కష్టాలనుభవించిన తర్వాత కాని రాజ్యం పొందలేక పొయాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కాననమున రణమున సలి, లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర స్థానమున సత్తునిద్రితు బూనికతో బూర్వపుణ్యములు రక్షించున్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం: అరణ్యమందు,యుద్దమందు,శత్రువులమధ్య,నీటియందు,నిప్పులవలన,గుహలయందు,సముద్రములయందు,పర్వతాగ్రములయందు చిక్కుకున్నను పూర్వజన్మలందు చేసుకున్న పుణ్యములే రక్షిస్తాయిభర్తృహరి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కానివాని చేతఁగాసు వీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం.",1,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన? భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము: మన దేహాన్ని ఎంత రక్షించుకుంటే ఏం లాభం? అది శాశ్వతంగా నిలిచేది కాదుగా. ఎప్పుడు, ఏ రోగం వచ్చి ఏ రకంగా నశిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత మంచి చికిత్స చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఎవరూ ఆపలేరు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం తప్పు కాకపోవచ్చు. కానీ, అంత్యకాలమంటూ వస్తే దానిని ఎవరూ ఆపకలేకపోగా, ఒక్క క్షణమైనా అది నిలవదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కామసుఖములనుభవించు సందర్భమున స్త్రీలు గోళ్లతో కలిగిన నఖక్షతములతో నా శరీరము కాచినది. స్త్రీలు తమ స్తనములతో రాయుటచే నా రొమ్ము బండబారినది. కామక్రీడచే కలుగు క్లేశము కూడ సుఖమేనను భ్రమతో నా వయస్సంతయు గడచిపోయినది. తల అంతయు కేశములు లేక బట్టతల అయినది. ఇట్లు చెప్పుచు పొయినచో అంతయు రోతయే. ఇట్టి సంసారము చేయుటకు నాకు ఇష్థము లేదు. అట్లని నాకు విరక్తియు కల్గుటయు లేదు. కనుక శివా, నాకు వైరాగ్యము ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము.",2,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం ఇవ్వండి: కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములం దసహిష్ణుత్వమనగ జగతి బ్రకృతి సిద్ధంబులివి దుష్టనికరమునకు","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం: దయనేది లేకపోవుట, కారణము లేకనే అందరితో పోట్లాడుట, పరధనముల మీద, పర స్త్రీల మీద కోరిక కలిగి ఉండుట, సజ్జనులను, బందుజనాలను, ఎదిరించుట, బాధించుట. ఇవి దుష్టచిత్తుల గుణాలు.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించి చూడగ నీ నామము యముని వాకిటి తలుపును మూసివేసి బిగించునట్టి గడియ యగునది. దుష్టుడగు యముడు తనకు ప్రమాణముగ అతని లేఖకుడు చిత్రగుప్తుడు, ఆ చిత్రగుప్తుని నోరు అను పుట్టయందు మహాభయంకరమగు నాలుక యను సర్పము, ఇట్టి సర్పము పాలిటి గరుడునివంటిది నీ నామము. మృత్యువు అను కౄరమృగపు నోటియందలి కోరలను పర్వతమునకు వగ్రమువంటిది నీ నామము.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి కాకి కరణి బల్కి కానరారు బాపలైనవారు బ్రహ్మము నెఱుగరు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కాకులు కావ్ కావ్ మని ఎలా అరుస్తాయొ అలానే మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ బ్రహ్మణులు. అంతే కాని వాటి అర్ధం పరమార్ధం తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండదు. ఇలాంటి వాళ్ళకా బ్రహ్మత్వం అర్ధమయ్యెది?.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కావున ననంత మంజర మక్షర మజంబు బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను బ్రహ్మసంగికి భువనాధిపత్య భోగ పదవియును నీకుదుచ్చమై పరగుజువ్వె","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం: అంతములేనిది,మిక్కిలిగొప్పదిఐన అంతావ్యాపించియున్నట్టి ఆపరబ్రహ్మమునే ధ్యాన్నించుము.చెడుఆలోచనలవలన ప్రయోజనమేమి?సుఖభోగములు,భువనాధి పత్యముకూడానీచమే.భర్తృహరి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మొసమగును గాన ముక్తిలేదు పాశముడుగబూను ఫలమెయాకాశిరా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఏదో ముక్తి వస్తుంది కదా అని ఎన్నో కష్టాలు పడి కాశియాత్రలు తిరుగుతూ ఉంటారు. వాటి మూలంగా ఉన్న ధనం పోవడమే కాని ఫలితం ఉండదు. ఆశని త్యజించినవానికి ముక్తి కలుగుతుంది.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులకు ఈ ప్రాపంచిక మరియు సంసారిక సుఖాదులు కోరి దురాశతో చేయు కార్యముల వలన కలుగు ప్రయోజనమేమి? ఏ కొంచెమైన సుఖమును కలిగించగలదా. మనసులోని కోరికలను శాశ్వతముగా తీర్చునా? పరలోకప్రయాణ సమయమున వీసమంతైన సంపదలు వెంట వచ్చునా? జగద్విఖ్యాతి కలుగునా? సంపాదించిన ధనముతో చేసిన దోషములు పాపములు దూరమగునా? కోరిన సమయమున కోరిన విధమున ఈ ధనము నిన్ను దర్శింపచేయునా? ఇట్టి సంసారదురాశను మామనస్సుల నుండి తొలగించుము.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు యుప్పు లవణ మండ్రు యొకటి గాదె? భాషలింతె వేఱు పరతత్వమొకటే విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు పనికి వీలుపడును బాగుగాను కూలబడిన నరుడు కుదురుట యరుదయా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కుండకు చిల్లుపడినా కాని దాంట్లో గుడ్డను కుక్కి వాడుకోవచ్చు. అది బాగానే పని చేస్తుంది. కాని ఒక్కసారి జీవితంలో బాగ దెబ్బతిన్న మనుషులు మళ్ళీ కోలుకోవడం కష్టం.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దొమ గజముగాదు దొడ్డదైన లొభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎంత భారి శరీరం ఉన్న దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు. అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు పిక్కబట్టి యొడిసి పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: వీధిన పొయె కుక్క జంగముని పట్టి కరుస్తుంది కాని దానికి అతని గొప్ప తనముతో పని లేదు. అలాగే మూర్ఖులకు గొప్ప వాళ్ళ ఙానముతో పని ఉండదు కాని వారి వెంట పడి చిరాకు పెడుతూనే ఉంటారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా పక్షము నీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్తనీవెకద దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: కడుపులో బ్రహ్మాండములనుంచుకుని అందరినీకాపాడు నీవేనాకుదిక్కు. మేముచేసిన పాపములనుక్షమించి రక్షించువాడవు నీవేగా రామా!",3,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కులకాంత తోడ నెప్పుడు గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ కలకంఠకంఠీ కన్నీ రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: భార్యతో లేని తప్పులుమోపి జగడమాడి కంటతడి పెట్టించరాదు. పతివ్రతయైన స్త్రీయొక్క కంటి నీరు పడినచో ఇంటియందు సిరి [లక్ష్మి,డబ్బు] సంపద ఉండదు. సుమతీ శతక పద్యం",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మంచి కులము గలవాడు , మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కులము నీఱుచేసి గురువును వధియింప బొసగ నేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పేరును బట్టి మనిషి గుణము అంచనా వేయరాదు.ధర్మరాజనే పేరు పెట్టుకుని ధర్మం ప్రకారమేమన్నా నడిచాడా? వంశగౌరవం నశింపజేసె అబద్దం బొంకి గురువైన ద్రొణునినే చంపించాడు. పేరుకు ధర్మరాజు నడత మొత్తం అధర్మం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱుంగగవచ్చు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: కులానికి గొప్ప తక్కువ అన్న భెదం లేదు. కులాలన్ని సమానమే. కాబట్టి ఒకటి గొప్ప మరోకటి చిన్న అనే భావనలు వ్యర్ధం",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మూర్ఖుడు, కుళ్ళుబోతు అయిన వాడితో కబుర్లు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా రహస్య విషయాలు అసలు చెప్పరాదు. అలా చెప్తే వాడి కుళ్ళుబోతు తనము వల్ల ఊరంత చాటించి మన పరువు తీస్తాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కూరయుడుకు వెనుక కూడునా కసవేర? యెఱుకగల్గి మునుపె యేరవలయు; స్థలము తప్పువెనుక ధర్మంబు పుట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కూర ఉడికే ముందే అందులో ఉన్న చెత్తని వేరుచేసి పారేయాలి. ఒకసారి ఉడికిన తరువాత చెత్త తీయడం ఎవరికీ సాధ్యము కాదు.అలానే సమయము తప్పిన యెడల ధర్మము చేయడము సాధ్యము కాదు. కాబట్టి సరి అయిన సమయములో జాగు చేయక ధర్మాన్ని ఆచరించాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కూరలేనటువంటి భొజనం, మారు వడ్డన లేని భొజనం, నేతి ధార లేని భొజనం హీనమైనవి.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: అందరూ ఇలా వుండకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టిలో ఇదే నిజం. ఏ ఇద్దరి మధ్యయినా స్నేహం చెడకూడదన్నది నీతి. పరస్పరం మిత్రత్వంతో ఉన్నపుడు ఒకరి నేరాలు మరొకరికి నేరాల్లా కనిపించవు. కానీ, అదే స్నేహం చెడిందా, అంతే. ఎదుటి వ్యక్తి చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి, ఎంతటి వారికైనా స్నేహం కొనసాగితే ఏ బాధా ఉండదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు లేమిజిక్కు విభుని వేమారు తిట్టును విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: కూలి నాలి చేసైనా, సెవకుడిగా ఉండైనా, ఎదో ఒక విధంగా డబ్బు తెచ్చిన భర్తనే భార్య గౌరవిస్తుంది. లేకపోతే ఎళ్ళవేళలా తిడుతూ ఉంటుంది.ధనమే అన్ని సుఖాలకు మూలం, జీవితము గడపడానికి అత్యవసరం. కాబట్టి సొమరియై ఇంట్లో కూర్చోకుండా కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాని మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లా ఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన. ‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నే మరోచోట.. . తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన కూళ విటుడు యువతి కూడుటెల్ల పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు. దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటే ఈ దృష్టాంతం కుదురుతుంది. నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం. ‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాదయా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: బుద్దిమంతుడైన వాడు సమయానుకూలంగా నడుచుకుంటాడు. ఎలాగంటే కల్లు తాగి మత్తెక్కి ఉన్నవాని జోలికి పోడు. ఎటువంటి సమయములోనైనా అదుపుతప్పి మాట్లాడడు. ఇటువంటి మంచి లక్షణాలు కలవానికెప్పుడు అపకారము జరుగదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు కాశి కరుగఁ బంది గజము కాదు వేరుజాతి వాడు విప్రుండు కాలేడు విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కొంచెపు వాడని మదిలో కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ యంచితముగ నీకరుణకు గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీకృష్ణా! నీభక్తిలో నేను చాలాఅల్పుడినని నాభక్తి చాలాకొంచెమని నీవనుకొన వలదు. వాసుదేవ! గోవిందా! హరీ! నీకరుణకు కొంచెము,ఎక్కువ అనే కొలతలు ఉండవు కదా!నన్నుకాపాడవయ్యా!కృష్ణ శతకం.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్ రంజిలద్రవ్వి కన్గొనని రామవిధానము నేడుభక్తి సి ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీయనగామదీయహృ త్కంజమునన్ వసింపుమిక దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: తర్కవాదములను గొడ్డలితో కనుగొనలేని రాముడనునిధి భక్తియనుయజ్ఞ కాటుకచే దొరికినది.రామా!శాశ్వతముగానాలోనిలుగోపన్న.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన గుళ్ళలోన త్రిగి కుల్లనేల పాయరాని శివుడు ప్రాణియై యుండంగ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: కొండలు పగులగొట్టి తెచ్చిన రాళ్ళతో గుళ్ళు కట్టి ఆ గుళ్ళకు యాత్రలుగా పోయి ఆ రాళ్ళ మద్యనే శివుడున్నాడనుకోవడం అఙానం. ప్రాణంతో ఉన్న మనుష్యుల్లో ఉన్న దేవునికోసం ప్రాణంలేని రాళ్ళలో వెతకడం శుద్ద దండగ. మానవుడే దేవుడు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కొండగుహలనున్న గోవెలలందున్న మెండుగాను బూది మెత్తియున్న దుష్టబుద్దులకును దుర్బుద్ది మానునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దుష్టుడు కొండలలో తపస్సు చేసినా, దేవాలయములో పూజలు చేసినా, ఒంటినిండా దట్టముగా విభూది పూసి తిరిగినా, అతని బుద్ది మారదు. కాబట్టి ఎటువంటి వేషాలు వేసినా సరె దుష్టుడికి దూరంగా ఉండాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు మొండివాని హితుడు బండవాడు దుండగీడునకు కొండెడు దళవాయి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు అయినట్టు, మొండివాడికి బండవాడు మిత్రుడైనట్టు, దుర్మార్గునికి అబద్దాలకోరు సహాయపడును. కాబట్టి ఇటువంటి మూర్ఖులకు దూరంగా ఉండటం మంచిది.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కొండెగాడు చావ గొంపవాకిటికిని వచ్చిపోదురింతే వగపులేదు దూడ వగచునె భువి దోడేలు చచ్చిన? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: దుర్జనుడు అయిన వాడు చచ్చినా, జనులు వాని ఇంటి ముందు నుంచి తొంగి చూచి వెళ్ళిపోతారే కాని పట్టించుకోరు. ఏమి భాద పడరు. తోడేలు చచ్చిపోతే దూడలు ఏమి భాద పడవు కదా! ఇదీ అంతే.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్! చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏద్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కొమతి మదిగోరు క్షామమే యెల్లెడ వైద్యుడొరులకెపుడు వ్యాధిగోరు ఊరివాడు ధనికుజేరగాగోరును విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: వ్యాపారస్తుడు తనకొచ్చె లాభంకోసం కరువు రావాలని కోరుకుంటాడు. వైద్యుడు అందరికి జబ్బులు రావాలని కోరుకుంటాడు. అలానే బీదవాడు ధనవంతుని చెంత జేరాలని కోరుకుంటాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కొఱగాని కొడుకుపుట్టిన కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్ చెఱకు తుద వెన్ను పుట్టిన చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం. కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కోటిదానమిచ్చి కోపంబు పొందుచో బాటిసేయ రతని బ్రజలు మెచ్చి; సాత్విక గుణముల సజ్జనుడగునయా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కోటి రూపాయలు దానమిచ్చినా ఎప్పుడూ కోపంగా ఉండే వాడిని ఎవరూ మెచ్చుకోరు. ఎప్పుడైనా సాత్విక గుణమున్నవాడే సజ్జనుడు అనిపించుకుంటాడు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని శాంతిగా మెలగడం అలవాటుచేసుకోవాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కొండముచ్చులు కోతిని తెచ్చి , క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కోతులలో ఒకజాతియైన కొండముచ్చు లన్నీచేరి కోతికి కొత్తబట్టలుకట్టి కొలుస్తున్నట్లుగా అవినీతి పరుని అలాంటిఅవినీతిపరులు,దౌర్భాగ్యులు చుట్టూచేరికొలుస్తూంటారు.వేమన పద్యం",4,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా సీత పతివ్రతామహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: దశరథుని కుమారుడైన శ్రీరామా! దయాగుణంలో సముద్రుడవైన ఓ రామా! ఒక సామాన్యమైన కోతి, కోట్లకొలదీ భయంకరమైన రాక్షసులను గెలవటం సాధ్యం కాదు. పోనీ ఏదో ఒక ప్రభావంతో గెలిచిందనుకుందాం. కాని ఆ కోతి తోకకు అంటించిన నిప్పు వేడిగా ఉండక చల్లగా ఉండటం ఆశ్చర్యం కాదా! మా తల్లి సీతామాత పాతివ్రత్య ప్రభావాన్ని, నిన్ను సేవించిన వారికి లభించిన భాగ్యాన్ని, నీ కటాక్షవీక్షణాల గొప్పదనాన్ని... బ్రహ్మ మొదలుగా గల దేవతలకైనా సాధ్యమేనా.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం బాతనిమేన శీతకరుడౌటదవానలు డెట్టివింతమా సీతపతివ్రతామహిమ సేవకుభాగ్యము మీకటాక్షమున్ ధాతకుశక్యమాపొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: రామా!హనుమకి రాక్షసులనుగెలవడంసాధ్యమా?అతడితోకకి పెట్టిననిప్పు చల్లబడుట సీతమ్మపాతివ్రత్యమహిమ,నీసేవకిఫలము.మిమ్ముపొగడబ్రహ్మతరమా?గోపన్న",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కోపమునను ఘనత కొంచమై పోవును కోపమునను మిగుల గోడు జెందు గోప మడచెనేని గోరిక లీడేరు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కోపమువలన మనిషికి కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడిన విలువ తగ్గిపోవును.మంచిగుణములు నశించును.కష్టములు వచ్చిచేరును.కోపము నణచుకొన్నచో కోరికలు తీరుమార్గముతోచి పొందుటసులభమగును.వేమన శతకము.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన సింహబలుని చావుజెప్పదరమె? ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: కాలం మూడితె ఎంతటి బలవంతుడికైనా చావు తప్పదు. తన కండబలము మీద గర్వంతో ద్రౌపదిని చెరపట్టిన కీచకుడు కాలం మూడి చచ్చాడు కదా?",1,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములుసేయవలెనా?లక్ష్మీ పతి!మిము దలచినవారికి నతులిత పుణ్యములు గలుగుటరుదా?కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా!పుణ్యముల కొరకు తీర్థయాత్రలు, వ్రతాలు,దానాలు చేయాలా? లక్ష్మీపతివైన నిన్ను తలచిన చెప్పనలవికానన్ని పుణ్యములు కలగకపోవునా?కలుగుతాయికదా!",3,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య వి త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా ప్రముఖపదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: ఓర్పు ఉంటే కవచము అక్కరలేదట. క్రోధముంటే హాని కలిగించటానికి శత్రువు పనిలేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు. దుష్టులుంటే భయంకరమైన పాము అక్కరలేదు. ఉదాత్తకవిత్వముంటే రాజ్యంతో పనిలేదు. చక్కని విద్య ఉంటే సంపదలతో ప్రయోజనంలేదు. తగురీతిన సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కరలేదు. కాబట్టి ఓర్పు మొదలైన పదార్థాలుంటే కవచము మొదలైన వాటితో పనిలేదు. అంటున్నాడు కవి.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్ ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! రాజసభయందు భృత్యుడు వచ్చి ""ఓ రాజశ్రేష్థా సత్కవీశ్వరుడు మీ దర్శనమునకై వేచి యున్నాడు, కవితా నిర్మాణమునందు అతడు గొప్పవాడుట, అతని పాండిత్య ప్రతిభ గొప్పదియట, అడిగిన తత్క్షణమునే కావ్య రచన శీఘ్రముగ చేయగలడట, అతను తిట్టు కవిత్వము కూడ చెప్పువాడు కాడట."" అని చెప్పగా ఆ రాజు ""అతడా, నన్నింతకుముందే చూచినాడు వానిని ఇక చూడవలసిన పనిలేదు పొమ్ము"" అని అనాదరణముతో మాటలాడును. రాజుల్ ఇంతటి అధములు. శివా నీవు కవులను ఎంతటి సామాన్యులైనను అనాదరించవు, వారిని అనుగ్రహించి శాశ్వతఫలమునిచ్చు మహానుభావుడవు.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో జితపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ పాదపద్మములను అర్చించినచో ఆ భక్తులకు ఈ లోకమున శ్రేష్ఠములగు అశ్వములను, గజములను లభించుట ఏమి ఆశ్చర్యకరము! పాలకీలు మేనాలు మొదలగు వాహన సమూహములు లభించుట ఏమి లెక్క! సుందరులగు స్త్రీలును విలాసినులగు దాసీజనములు దాసులు ఉత్తములగు వస్త్రసమూహములు భూషణముల సమూహములు సుగుణవంతులగు పుత్రులును ఏ మొదలగు ప్రాపంచిక సంపత్సమృద్ధి సిద్ధించుట ఎంతమాత్రము దుర్లభము కాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం ఇవ్వండి: ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును నభివృద్ధి చెందుసోము డివ్విధమున విచారించి యెడల దెగిన జనములకు దాపమొందరు సాధుజనులు","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం: చెట్లు నరికిన చిగురిస్తాయి.చంద్రుడు క్షీణించి తిరిగి పెరుగుతాడు.అట్లే లోకములో మంచి స్వభావము గలవారు మిక్కిలి కష్టాలను పొందినా ధైర్యముతో నిలబడతారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఖచరవరులు భూమి గనబడరందురు కాన వచ్చినంత గౌరవింత్రొ? తల్లితండ్రి గురువు తత్సముల్ కారొకో? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: దైవం ఈ భూమి మీద కనపడదు. కనపడినా ఈ మూర్ఖమానవులు అసలు గౌరవించరు. కనపడే దైవాలైన తల్లి తండ్రి గురువు వీళ్ళనే గౌరవించడం లేదు. ఇక దేవతలను ఏమి గౌరవించుతారు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పాదాబ్జవి స్ఫురదుర వజ్రపంజరము జొచ్చితినీయెడదీనమానవో ద్దరబిరుదాంకమేమరకు దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఓసూర్యవంశజుడవైనరామా!నీవు భూతప్రేతపిశాచ జ్వరపీడలనుండి కాపాడుతావనినమ్మి నీపాదాలనునమ్మాను దీనులరక్షించెదవన్న బిరుదుమరువకు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లే యెంత చెప్పి చివరనెసగిన బొసగునే విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: గాడిద పాలు తెచ్చి బాగ కాచి పంచదార వేసినా ఎందుకూ పనికి రావు. అలాగే ఙానములేని వాడికి ఎంత చెప్పినా వృదాయె.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు మాన దెంత మేటి వానికైన వాని చేదదీయ వలవదు చెడుదువు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: చెడ్డవారితో స్నెహం ఎటువంటి వారికైన మంచిది కాదు. ఎంత గొప్పవాడైన దుష్టుని సహవాసం మూలంగా తప్పకుండా చెడిపోతాడు.కావున దుష్టులను చేరదీయరాదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఖలులు తిట్టిరంచు గలవరపడనేల? వారు తిట్ల నేమి వాసి చెడును? సజ్జనుండు తిట్ట శాపంబదౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: దుష్టులైనట్టి వారు తిట్టినా లెక్కచేయక్కరలేదు. దాని మూలంగా మనకు ఎటువంటి నష్టము ఉండదు.కాని మంచి వారు మనల్ని నిందించకుండా జాగ్రత్త పడాలి. సజ్జనుల తిట్టు శాపమువలె పనిచేస్తుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది.",1,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్ సంగతి గలిగిన ఫలములు రంగుగ మిముదలచు సాటి రావుర కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: కృష్ణా!గంగమొదలైన నదులలో స్నానము చేసిన యెడల పుణ్యములు కలుగునని చెప్పుచుందురు.అయితే అవి మిమ్ములను తలచి ధ్యాన్నించేవారికి కలిగే ఫలితములతో సాటిరావు.[స్థాయికి]తీసికట్టే అనిఅర్ధం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది. అలాగే, భక్తి/ప్రేమ తో పెట్టే తిండి పిడిసెడు అయినా చాలు సంతృప్తి పొందవచ్చు.",3,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: గజరాజ వరద కేశవ త్రిజగత్కళ్యాణ మూర్తి దేవమురారీ భుజగేంద్ర శయన మాధవ విజయాప్తుడ నన్నుగావు వేడుక కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: శ్రీకృష్ణా! గజేంద్రుని కాపాడినవాడా! కేశవా! మూడులోకాలకూ శుభాలుచేకూర్చేవాడా! దేవతలమొర లాలకించువాడా!శేషునిపైపవళించు మాధవా! అర్జునునికి ప్రాణహితుడా!వేడుకగా నన్నుకాపాడుమయ్యా!",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి కాచి యులులచేత గాసిజేసి మొఱకు ఱాళ్ళ కెఱగు ముప్పేల నేమందు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కొండలమీద ఉన్న రాళ్ళు తెచ్చి, ఉలితో చేతులు కాళ్ళు చెక్కి, విగ్రహాలు తయారు చేసి వాటికి నమస్కరిస్తూ ఉంటారు. అలాంటి మూర్ఖులను ఎమనాలి?",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్ చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! ఇప్పటినుండి రెండు లేదా మూడు లేదా ఒక గడియ తరువాతనే కాని మరికొంత తడవుగ ఈనాడో మరునాడో కాకున్నను సంవత్సరమునకో మరి ఎన్నడో తెలియదు కాని మొత్తము మీద ఈ శరీరములు జీవరహితము లగుచు భూమిమీద పడక తప్పదు. దేహములు నశించక ఉండిపోవు. కాని యిది ఎరుగియు మానవులు ధర్మమార్గమును ఒక్కదానినైన ఆచరించక ఉన్నారు. అధమము నీ పదములయందు భక్తిని పూనలేక యున్నారు కదా.",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమున కొందరకు నిన్ను సేవించవలయునని, ధ్యానించవలెనని, తత్వమునెరుగవలెనని ఆలోచన వచ్చుటలేదు. నీవే గతియని నమ్మినవారు మోక్షము నొందుట చూసి కూడ నిన్నెరుగక, ధ్యానించక, సేవించక నిరంతర ధన సంపాదనకు, ఉదరపోషణకు యత్నములు చేయుచు కాలయాపన చేయుచున్నారు. వారు ’ఆయు రన్నం ప్రయచ్ఛతి’ పూర్వజన్మకర్మఫలమగు ప్రారబ్ధముచే ఈ జన్మమునకు నిర్ణయించబడిన ఆయువే వీరి జీవితకాలము. ఆ ఆయువున్నంతవరకు బ్రదుకుటకు ఆవశ్యకమగునంత ఆహారము కూడ ఇచ్చును అను శ్రుతుల మాటలు కూడ చెవినబెట్టకున్నారు. వీరిని సంసారాంధకారము క్రమ్మి వీరి అంతఃకరణమును మూసివేసినది.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: గాజు కుప్పెలోన గడగుచు దీపంబ దెట్టులుండు జ్ఞాన మట్టులుండు తెలిసినట్టి వారి దేహంబు లందును విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: గాజుగిన్నె లోనుండు దీపం గాలితాకిడిలేక నిలకడగా వెలుగుతుంది. వివేకము గలవారి దేహమునందు జ్ఞానము కూడా అట్లే ఒడిదుడుకులు లేకుండా నిర్మలముగా నుండును.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గాడ్దెమేనుమీద గంధంబు పూసిన బూదిలోన బడుచు బొరల మరల మోటువాని సొగసు మొస్తరియ్యది సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: గాడిద మీద గంధం పూసిన కాని ఎం ప్రయొజనం. అది మల్లి వెల్లి బురదలో పడుకుంటుంది. అలాగె మోటు వాని సొగసు కూడ.",3,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు? ద్రోహచింతన చేసెడి దుర్జనులకుమధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నారసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం: గాడిదకు కస్తూరి తిలకం, కోతికి గంధం వాసన, పులికి చక్కెర వంటలు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు చెవిపోగులు, దున్నపోతుకు మంచి వస్ర్తాలు, కొంగలకు పంజరం.. ఎందుకు? వాటి అవసరం ఆ జంతువులకు ఉండదు. ఇలాంటి పనులవల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే, ద్రోహబుద్ధిని ప్రదర్శించే దుర్జనులకు మధురమైన నీ నామము రుచించదు కదా.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో బుట్టదుచావు జానువుల పున్కలనూడిచి కాశిజావగా ల్గట్టిన శూద్రకున్ భ్రమలగప్పుచు దద్విధి గుఱ్ఱమౌచు నా పట్టునగొంచు మఱ్ఱికడబ్రాణముదీసె గదయ్యభాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: శూద్రకుడనురాజు కాశీలోచావవలె ననిమోకాళ్ళు విరగ్గొట్టుకున్నాడు.కాళ్ళుంటే తిరిగి ఎక్కడికైనావెళ్ళబుద్ధి పుడుతుందని. ముక్తిపొందాలని అతడి ఆలోచన.అయితే విధి లిఖితం మరోలా వుంది.అక్కడి అధిపతి ఒకరు గుఱ్ఱమును కొని స్వారీ చేయుట చేతగాక ఎలాగాని బాధపడుతుంటే చూసిన ఈరాజు నన్ను గుఱ్ఱం మీదకి ఎక్కిస్తే నేను గుఱ్ఱాన్ని అదుపులోకి తేగలను.అంటే అతడెక్కించాడు.అదిఊరివెలపల చెట్టుకి గుద్ది చంపింది.",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గిరులందు మేరువౌదువు సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్ బరమాత్మ చంద్రుడౌదువు నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా!నువ్వు గిరులలో మేరు పర్వతానివి.దేవతలలో ఇంద్రుడవు.చుక్కల్లో చంద్రుడివి.నరులలో రాజువి.అంటున్నాడు కృష్ణ శతక కవి.ఈభావం భగవద్గీతలో పదవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినది.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: గుణములుగలవాని కులమెంచగానేల? గుణము కలిగెనేని కోటిసేయు గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు లేదు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మనుషుల కులము కంటే గుణమే ముఖ్యము.మంచి గుణము కలవాని కులమును ఎవరూ అడుగజాలరు. అలాగే ఎంత మంచి కులములో పుట్టినా గుణము లేకపొతే గుడ్డి గవ్వంత విలువ కూడ చేయరు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత కొండయంత మేలు గుణహీనుడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: గుణవంతునికి ఒక చిన్న సహాయం చేసినా కూడ పెద్దదిగా భావించి కృతఙతాభావంతో ఉంటాడు. అది అతని సహజగుణం. కాని చెడ్డ గుణం కలవారికి ఎంత సహాయం చేసినా పట్టించుకోనట్లే ఉంటారు. అటువంటి వారికి ఏవిధమైన సహయము చేసినా మనమే భాద పడాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: గుణవిహీన జనుని గుణ మెంచగనేల? బుద్దిలేనివాని పూజయేల? మనసులేనివాని మంత్రంబు లేలయా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మంచిగుణములేని వాని గుణగణాలని తలచరాదు. బుద్దిలేని వాడిని, గొప్పవాడని వారిని పూజించకూడదు. అలానె మనస్సు శుద్దిగాలేని వాని మంత్రాలను నమ్మకూడదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన గొండయగును వాని గుణముచేత గుణ విహీనుకెట్లు కుదురు నా రీతిగ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మంచి గుణము కలవానికి ఙానము సంపాదించుకోవడంలో గల గొప్పతము గురించి కొంచెము చెప్పినను అది కొండంత అవుతుంది.అదే గుణహీనునికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మంచి గుణములేని వానికి మంచి మాటలు చెప్పడం వృదా.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న గుఱ్ఱములు నడుచు గుఱుతుగాను గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: రౌతు సరిగా ఉన్నప్పుడే గుర్రము మంచి దారిలో నడుస్తూ ఉంటుంది. కొంచెమైన ఏమరుపాటుగా ఉన్న దారి తప్పుతుంది. అప్పుడు దాన్ని శిక్షించి సరి అయిన దారిలోకి తేవాలి. అలానే దుర్జనుణ్ణి కూడ అవసరమైతే శిక్షించి సరియైన దారిలోకి తేవాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గువ్వకొఱకు మేను కొసియా శిబిరాజు వార్త విడువరాక కీర్తి కెక్కె ఒగునెంచబోన రుపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఒక పక్షి కోసం శరీరాన్ని ఇచ్చిన శిబి చక్రవర్తి రాక్షసుడైన గొప్ప వానిగా కీర్తి పొదాడు. లోకానికి మంచి చెయాలనుకునే వారికి ఎప్పుడూ చెడ్డ పేరు రాదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ క్రూరమృగ మెకండు తారసిలిన ముక్తిదారి యదియె ముందుగా జూపురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ముక్తి కోసం గురువుని వెతుక్కుంటూ గుహలలోకెల్లే మూర్ఖులకు క్రూరమృగమొకటి కనపడితే చాలు, అదే వాళ్ళకి ముక్తి చూపిస్తుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు లోభమోహము లుడుగంగ లాభమగును దేబెలై బిక్షమెత్తుట తీర్పదెపుడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: సాధువులా బిచ్చమెత్తినంత మాత్రాన విషయ వాంచ లేనట్లు కాదు, యొగి కాడు. గుడ్లగూబ లాగ గ్రుడ్లుతిప్పినంత మాత్రాన ఉన్న గుణము పోదు. లోభము మోహము వదిలినప్పుడే ప్రయొజనం ఉంటుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన పాలనీక తన్ను పండ్లురాల లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము.",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గోపాల దొంగ మురహర పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి దయతో నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు. లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి. పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను. నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలో వివరించాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: గోలి పాతబెట్టి కోరి తా మునినంచు మనసులోన యాశ మానలేడు ఆకృతెన్నవేఱికాశ యెన్నగ వేఱు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: బయటకు కనిపించే వేషధారణ వేరు, మనసులో ఉండే ఆశ వేరు.నడుముకి గోచి కట్టుకుని మునిగా భావించేవాడెవ్వడు ఆశను జయించలేడు. అలా అనుకునే యోగిపుంగవుడు ఉభయభ్రష్టుడు.",2,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టములకోర్వ నా చేతగాదు, నిన్ను స్మరణ జేసెద నా యథాశక్తి కొలది భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము: పవిత్ర గౌతమీ (గోదావరి) నదిలో చన్నీళ్ల స్నానం చేయలేను. తీర్థయాత్రలు చేసే ఓపికా లేదు. దానధర్మాలు చేయడానికి కావలసినంత ధనం లేదు. ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి మనోనిగ్రహం లేదు. ఇంకే కష్టాలనూ భరించలేను. నాకు చేతనైన మేర నీ నామస్మరణ చేస్తాను. ఇదొక్కటే నాకున్న నిర్మల భక్తికి నిదర్శనం స్వామీ!",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే? దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! జనులు సాధారణముగ నిన్ను సేవింపక అనేక క్లేశములు పడుతున్నారు. అనుదినము శుభకరమగు నీ నామమును స్మరించు ఉత్తమోత్తములను గ్రహదోషములు కాని దుర్నిమిత్తములు కాని బాధించవు. మిడుతల గుంపు ఎంతఁగ్రమ్మిన అగ్నిని ప్రకాశించకుండ కప్పివేయజాలవు కదా!",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: గ్రహభయదోషము బొందదు బహుపీడలు చేరవెరచు బాయును నఘముల్ ఇహపర ఫలదాయక విను తహతహలెక్కడివి నిన్నుదలచిన కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీకృష్ణా!నిన్నుమనసులో ధ్యాన్నించేవారికి గ్రహపీడలవల్ల జరిగేకష్టనష్టాలు అనారోగ్యాలువంటివి దరిచేరవు. ఇహపరసుఖాలు ఇచ్చేనిన్ను తలచేవారికి మనసుకి ఇక భయాలెక్కడివి?ఉండవు.కృష్ణ శతకం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న విద్యయేల నిలుచు, వెడలుగాక పచ్చికుండ నీళ్ళు పతిన నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: పచ్చికుండలో నీళ్ళు వేస్తే మెల్లగా కుండ కరిగి ఆ నీళ్ళంతా నేల పాలు అవుతాయి. అలానే తిండిలేక కష్టపడుతున్న వాని వద్ద సరస్వతీ దేవి కూడ నిలువకుండా మెల్లగా కరిగిపోవును. ఎంత విద్యలున్న తిండిలేక పోతే ఏమి ప్రయోజనం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు ఙానులైనవారి గర్హింతు రూరక విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పిచ్చి వాళ్ళు తమకు తెలిసిందే వేదమనుకుని ఙానుల ముందుకొచ్చి విమర్శిస్తూ ఉంటారు. అదెలాగుంటుందంటే గుడ్డొచ్చి పిల్లను ఎద్దెవా చేసినట్లుంటుంది.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఘటము నింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునపుడు సన్న్యసించు నాత్మశుద్దిలేక యందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: వయస్సులో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహములేక, ముక్తి కొరకు మరణకాలమాసన్నమవగానే సన్న్యాసము తీసుకొందురు. అంత మాత్రముచేత ముక్తి కలుగదు. అత్మశుద్ది ఇంద్రియ నిగ్రహము ఉన్నప్పుడే ముక్తి కలుగుతుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా కనుగొన నొక్క సత్ప్రభువుగాక నరాధము లోపరెందఱుం బెను జెఱు వెండినట్టితఱి బెల్లున మేఘుడుగాక నీటితో దనుపదుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: పెద్ద చెరువు ఎండిపోయినపుడు చిన్న వర్షంతో అది నిండదు కదా. దానికి తగ్గట్టు అంత పెద్ద వాన పడాల్సిందే. ఏనుగు కింద పడితే అంతటి ఏనుగే దానిని లేవనెత్తాలె. ఇదే మాదిరిగా గొప్పవాడు పేదరికంలో పడితే అతనిని ఆదుకోవడానికి ఎందరు పేదవాళ్లున్నా ప్రయోజనముండదు! ధనవంతుడే (సత్ప్రభువు) ఆదుకోవాలి మరి.",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఘనులగు ధేనుక ముష్టిక దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి. నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలో బలరామావతారాన్ని వర్ణించాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచసంహరణ కార్యవినోది వికుంఠమందిర ద్వారకవాటభేది నిజదాస జనావళికెల్లప్రొద్దు నీ తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: నీనామమన్న యమభటులకు దిగులుపుట్టును.దరిద్రపిశాచము నశించును.నీభక్త జనులకు ఎల్లప్పుడూ వైకుంఠద్వారము బ్రద్దలై దారిచ్చునుగోపన్న",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు కాని కాడు మోక్ష కమి గాని నియమ నిష్ఠ లుడిపి నిర్గుణ ముందురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఙానాన్ని పొందాలనే ఆలొచనతో తన దేహాన్ని తనే మరుచు వాడు మొక్షాన్నే కాని కామాన్ని కోరడు. అటువంటి వారు కచ్చితంగా ఙానము పొందగలుగుతారు. కాబట్టి ఙానం కోసం శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చందమెఱిగి మాటజక్కగా జెప్పిన నెవ్వడైన మాఱికేల పలుకు? చందమెఱికియుండ సందర్భమెఱుగుము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనుషులు నేర్పుగా, ఇంపుగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. అలా మాట్లాడగలిగిన వాడినే అందరు గౌరవిస్తారు. వాడు చెప్పినట్టు వింటారు. అలా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే మూర్ఖుని మాటలు ఎవరూ పట్టించుకోరు సరి కదా ఎదిరిస్తారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: చంప దగినయట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలుజేసి పొమ్మనుటే చావు! విశ్వదాభిరామ వినురవేమ.","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: తనను చంపతగినంత కీడు చేసిన శత్రువే అయినా ఆపదలో సాయం కోరి వస్తే, అలాంటి వారికి హాని తలపెట్టరాదు. చేతనయినంత సాయం చేసి పంపడం మంచిది. అదే అతనికి తగిన శిక్ష. సమాజానికి ఈ క్షమాగుణం ఎంతో అవసరము.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము తేలుకొండిగొట్ట దేలేమిచేయురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: నోరులేని మూగ జీవాలను చంపకూడదు. దేన్నైనా నిర్మూలించాలి అంటే లోకములో మనష్యుల మద్య ఉండే శత్రుభావనలను నిర్మూలించాలి. మనకు హాని చేసే తేలుని చంపకుండా దాని కొండిని తీసివేస్తే అది మనల్ని ఏమి చేయలేదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా జిక్కియవస్థలం బొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్ మిక్కిలి సత్వసంపదల మీరిన గంధగజంబు మావటీ డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదే యోర్చి భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: మదపుటేనుగు మావటివానిచేతిలో అణగియున్నట్లు ఎంతబలవంతుడైననూ విధివశమున అల్పునియొద్ద కష్టపడును.",4,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీక యీవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: దయాగుణం కలిగిన దశరథరామా! జ్ఞానం లేని వారు తియ్యగా ఉండే పంచదారను వదిలి, చేదుగా ఉండే వేప ఆకును తింటారు. ఆ విధంగా కొందరు నీ గొప్పదనాన్ని తెలుసుకోలేక, చిల్లరదేవుళ్లను కొలుస్తున్నారు. ఇది మంచిది కాదు. అందరూ మొక్కదగినవాడవు నువ్వే. మోక్షమిచ్చేవాడివి కూడా నువ్వే. ఇంక ఇతరమైన మాటలు మాట్లాడటం అనవసరం.",4,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవములవేమరుగొల్చెద రట్లకాదయా మ్రొక్కిననీకుమ్రొక్కవలె మోక్షమొసంగిననీవయీవలెం దక్కినమాటలేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: రామా!మ్రొక్కదగినవాడవు,మోక్షమొసగేవాడవునీవనిఎరుగక కొందరుఅధములు చక్కెరమానిచేదుతిన్నట్లుగా బక్కదైవాలనిపూజిస్తారు",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును , కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చచ్చువాని జూచి చావని పుట్టని తత్వమెల్ల నాత్మ దలపుజేసి యరసి చూచునట్టి యతడె పో సుజనుండు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చనిపొయిన మనిషి శవాన్ని చూసి దేహము అసత్యం, ఆత్మ సత్యమనే తత్వాన్ని గ్రహించిన వాడే నిజమైన ఙాని.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: చదివినయ్యకన్న చాకలియె మేలు గృహమువేల్పు కన్న గేదెమేలు బాపనయ్యకన్న బైనీడు మేలయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మంచితనం లేని విద్వాంసునికన్నా మన బట్టలు ఉతికే చాకలి వాడు మేలు. అలాగే కోరిన వరాలియ్యని ఇలవేల్పు కన్నా, పాలిచ్చె పాడి గేదె మేలు. నీతిలేని బ్రహ్మణుని కన్నా నీచజాతి మానవుడు మేలు.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం పొదవెడునుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: వంటఎంత అమోఘంగాచేసినా అందులోఉప్పులేకరుచిలేనట్లే ఎంత గొప్పచదువుచదివినా స్పందించేగుణం లేనిదేరాణించరు.",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం పాదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య! భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఎంత చదివితే ఏం లాభం? అందులోని సారం గ్రహించనంత వరకు అదంతా వ్యర్థమే కదా. మంచి గుణవంతులుగా కావాలంటే చదువులోని పరమార్థాన్ని గ్రహించాలి. ఎలాగైతే, నలభీమ పాకాలకైనా సరే చిటికెడు ఉప్పు లేకపోతే అవి రుచించనట్టు. కనుక, పిల్లలైనా పెద్దలైనా ఏది చదివినా, ఎంత చదివినా మనసు పెట్టి చదవాలి. అందులోని సారాన్ని తెలుసుకోవాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: చదువు చదవనేల? సన్యాసి కానేల? షణ్మతముల జిక్కి చావనేల? అతని భజనచేసి యాత్మలో దెలియుండీ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: సన్యాసి అయ్యి వేదాంతాలన్ని చదివి ఆరు మతాలలో చిక్కి చావడం కన్నా, అత్మతత్వాన్ని తెలుసుకోని నిర్గుణస్వరూపుడైన భగవంతుని సేవించడం ఉత్తమం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము దాలిగుంటగక్క తలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: విద్వాంసుడు దుష్టుడైతే అతని యొక్క మంచి బుద్ది కొంతకాలమే ఉంటుంది. తరువాత తన సహజమైన నీచ ప్రవర్తనలోకి మారిపోతాడు. కుక్క దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలొచన ఎలా చేస్తుందో ఇది అంతే.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్ వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం జెదరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! శాస్త్రములను బాగుగా చదివిన పండితులు వాస్తవమున పండితులనదగిన వారు కాదు. పండితులలో అధములు లేదా పండితులుగ కాన్పడు అధములు. వారు తాము నేర్చిన పాండిత్యములో తమకు తోచినదానినే ఉచితమనుచు తమ ఇచ్చవచ్చినట్లు స్వేచ్ఛాభాషణములను చేయుచు వదరుచుందురు. కాని వాస్తవమున వారికి ఏ విషయమునను నిశ్చయ జ్ఞానము ఉండదు. సంశయములు తీరియుండవు. అందుచే వారు సంశయములను భయంకరారణ్యములో సరియగు త్రోవనెరుగక దారి తప్పి తిరుగుచుందురు. అట్టి స్థితిలో నున్న వారి చిత్తము ఏమియు తోచనిదై చెదరిపోవును. ఆ స్థితిని నీవు చిత్తగించవలయునని వేడుచున్నాను.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్ మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! అవివేకులు తమ బంధువులో, మిత్రులో మరి ఏ ఆప్తులో మరణించుట చూచి మహాదుఃఖముతో ఏడ్చెదరు.. యమునుద్దేశించి యమా! మేము వీరి ఏడబాటును ఓర్వజాలము, మేము కూడ వీరితోబాటు మరణింతుమని రకరకములుగ ప్రతిజ్ఞలు పలుకుతు శపధములు చేయుదురు. కాని వారాప్రతిజ్ఞలలోని అర్ధములెరుగక ఆవిధముగ చేయజాలరు. ప్రతివారు లోకసహజమగు మోహముతో ప్రేమ ఒలుకబోయువారే గాని చచ్చువారితో తాము చావను లేరు. తత్వమునెరిగి, నిన్ను సేవించి మోక్షము నందుటకు యత్నించినలేరు. ఇట్టివారి జీవితము వ్యర్ధము కదా.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: చపలచిత్తవృత్తి జయమొంద గమకించి నిపుణుడయ్యు యోగనియతి మీఱి తపము చేయువాడు తత్వాధికుండురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మనస్సులో వచ్చె పిచ్చి పిచ్చి ఆలొచనలను కట్టిపెట్టి, యోగ నియమాలు పాటించి తపస్సుచేయువాడే గొప్ప వేదాంతి అవుతాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చమురు గల్గు దివె సంతోషముగ వెల్గు ధనముగల్గుదాని తలపుజెలగు ధనములేనివాని తలపులు తీరునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: బాగా నూనె ఉన్నప్పుడే దీపం వెలుగుతుంది. అలానే ధనం బాగా ఉన్నప్పుడు ఆలోచనలు పెరుగుతాయి. ధనం లేకపోతే ఆలొచనలు ఉండవు ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ జీవించవచ్చు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు సాముచేయ మేన సత్తువెక్కు ఙానమార్గ మెఱుగ గడతేరు జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఒంటికి నూనె రాసి బాగ మర్దనా చేస్తే మెరుపు వస్తుంది. కష్టపడి వ్యాయమం చేస్తే దారుఢ్యమవుతుంది. అలానే ఎన్ని ఆటంకాలెదురైనా ఙానాన్ని పెంచుకుని మోక్షం పొందాలి.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత, యీ ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: సీతాదేవికి పతి అయినవాడా, దశరథుని కుమారుడా, కరుణలో సముద్రము వంటివాడా, నీ పాదాల స్పర్శ తగలగానే ఒక రాయి స్త్రీగా మారింది. ఇది ఒక ఆశ్చర్యం. నీటిమీద నిలకడగా కొండలు తేలాయి. ఇది మరొక వింత. అందువ ల్ల ఈ భూమి మీద నిన్ను ధ్యానించే మానవులు వేగంగా మోక్షం పొందడంలో ఎటువంటి వింతా లేదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు చ్చి వినోదింపఁగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంద్రజాలికుడు చిత్రవిచిత్రములను కనబర్చునట్లుగా నీవు జంతువులయందు చూచుటకు నేత్రములు, వినుటకు చెవులు, వాసన చూచుటకు ముక్కు, రుచులను తెలిసికొనుటకు నాలుక, శీతోష్ణ స్పర్సలు తెలిసికొనుటకు చర్మము సృజించితివి. అవివేకులు వాటిని సద్వృత్తులయందు ప్రవర్తింపజేయలేక దుర్వృత్తులందు ప్రవర్తింపజేసి పాపములు చేయుచున్నారు. ఇట్లు చేయుటవలన నీకేమి లాభమో తెలియదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: చాకి కొకలుతికి చీకాకుపడజేసి మైలతీసి లెస్స మడిచినట్లు బుద్దిజేప్పువాడు గుద్దినా మేలయా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: చాకలి వాళ్ళు బట్టలకున్న ఉన్న మురికి వదలకొడతానికి బండకేసి బాదతారు. మెలితిప్పి నీళ్ళను పిండుతారు. రాయి తీసుకుని రుద్దుతారు. కాని చివరకు బట్టలను శుభ్రం చేస్తారు. అలాగే మనకు మంచి చెప్పె వాళ్ళు ఒక దెబ్బ వేసినా ఫర్వాలేదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చాలదయ్య ఇంక చార్వాక మతరీతి శక్తిశైవమనుచు జాల నమ్మి సరణి మిగిలి చెడును చండాలసేవచే విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దెవుడు లేడు అనే చార్వాకమతం కాని, శక్తి, శైవ మతాలు కాని వెటిని నమ్మ రాదు. అవి అన్ని తప్పుడు మార్గాలే పైగా నీచమైన సేవ పద్ధతులు.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా జీవచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కొందరు ఐహికజీవితముపై విరక్తి కలిగినట్లు జీవచ్చ్రాద్ధము జరుపుకొనెదరు. సంన్యాసమును కూడ స్వీకరింతురు. కాని వారికి దేహ భ్రాంతి వదలదు. దేహముపై మమకారము పోదు. మరికొంత కాలము సుఖముగ, ఆరోగ్యముగ బ్రతుకవలయునను కోరికతో తనను ఏ వైద్యుడైనను చికిత్స చేసి తన దేహ భాధలు పోగొట్టగలడో, ఏ మందు తనను కాపాడునో, ఏ దేవుడో దేవతో రక్షించునని మ్రొక్కుచు ఆ ప్రయత్నములలో మునిగియుందురే కాని నిన్ను కొంచెమైన ధ్యానించరు. నాకు యిట్టి స్ఠితి వలదు. నిన్నే ఆశ్రయించుచున్నాను. నీకడ ఆశ్రయమిచ్చి నన్ను నీ సేవకునిగ చేసికొనుము.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింప దా జీవశ్శ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: మరణ సమయం ఆసన్నమైందని తెలిసి కూడా రోగిష్టి ఏ వైద్యుడో, మరే చికిత్సో తనను మృత్యువు నుంచి కాపాడుతారేమో అని ఎదురుచూస్తుంటాడు. ఆఖరకు తన పిండాన్ని తానే పెట్టుకొనే యోగి సైతం ఏ దైవమో తనపట్ల కృప చూపక పోతాడా అనీ ఆశపడుతుంటాడు. నా మనసు మాత్రం అలా కాకుండా, నీ ధ్యానం పైనే దృష్టి పెట్టేలా చూడు స్వామీ!",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు కడకు మొదటి కులము చెడినయట్లు పాపమొకటి గలదు ఫలమేమి లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది అంటున్నాడు వేమన. ‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అని సూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని. ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం. కోరికలకు సంబంధించిన పనులను వదిలెయ్యటం. ఏవో కారణాల వల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది. చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన్న సందేశం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: చింతమానుకొనను జేరిన నలకాంత వింత చూపి చనును విడువరాదు పంతగించి దాని బట్టిననే మేలు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మనసు విపరీతమైన చంచంల స్వబావం కలది. వింతలు విడ్డూరాలు చూపి తప్పు దారులు పట్టించడానికి ప్రయత్నిస్తుంది. కావునా మనస్సునెపుడు స్థిరముగా నిలిపి మన స్వాధీనములో ఉంచుకోవాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది. అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!",4,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు పారమార్థికమునకు నే బాటుపడితి గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ! భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార!నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం: నల్లనయ్యా! చిత్తశుద్ధితోనే నీకు సేవ చేశానే కానీ, లోకం మెప్పుకోసం కాదు. జన్మపావనం కావాలనే నీ నామస్మరణ చేశాను కానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు. ముక్తికోసమే నిన్ను వేడుకొన్నానే తప్ప, భోగభాగ్యాలకు ఆశపడలేదు. విద్య నేర్పుతూ నిన్ను పొగడొచ్చు అనుకొన్నా కానీ, కూటికోసమైతే కాదు. పారమార్థికం కోసమే నా ఆరాటమంతా, కీర్తికోసం కాదు!",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళగలసె ప్రాప్తమున్నచోట ఫలమేల తప్పురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యంగా తయారవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే ఒక నీటి బొట్టై తన అస్థిత్వాన్నె కోల్పోతుంది. అదే విధంగా మనకు ప్రాప్తం ఉన్నప్పుడు ఫలం తప్పకుండా లభిస్తుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షము నిచ్చితి వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం. ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి కచ్చడంబు బిగియగట్టికొన్న మనసు వశముగాదె? మహినేమి పాపమో? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తీయగా పలికే నోటిని నొక్కి, మన్మథుని నిగ్రహించడానికి గోచి బిగించి కట్టినా మనసు మన మాట వినదు. ఇదెక్కడి కర్మరా నాయనా?",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: చిలుకయొక రమణి ముద్దుగ చిలుకను శ్రీరామయనుచు శ్రీపతిపేరం బిలిచిన మోక్షమునిచ్చితి వలరగనిను దలచుజనుల కరుదా కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీకృష్ణా!ఒకవనిత తనుముద్దుగా పెంచుకున్నచిలుకకు నీవిష్ణునామాలలో ఒకటైన రామనామమును పెట్టినేర్పించిపిలిచిన మోక్షమిచ్చితివి.నిన్నునమ్మిన వారికిమోక్షము రాకుండునా?కృష్ణశతకం",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్ జొక్కపు నీగుణ జాలము నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీకృష్ణా!ఆకాశంలో నక్షత్రాలులెక్కపెట్టవచ్చేమో!భూమిమీదఉండే ఇసుక రేణువులను లెక్కించవచ్చేమో!అవిచెయ్యలేనివైనా చెయ్యచ్చేమో!నీగుణములను మాత్రమూ బ్రహ్మకూడా లెక్కపెట్టలేడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి ఇట్టునట్టు పెద్ద ఇల్లుకట్టి మిట్టిపడును మీది పట్టేల యెఱుగడో విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పెద్ద పెద్ద గోడలతో, చెట్లు కొట్టేసిన కొయ్యలతో, మంచి ఇటుకులతో ఇల్లు కట్టి అదే శాశ్వతమని ఆనందిస్తూ ఉంటారు. కట్టినవాళ్ళె శాశ్వతంగా ఉండరు అనే సత్యాన్ని తెలుసుకోలేరు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చురికితోడగోయ జొప్పడునేకాని దానిపిడినిగోయ దరమె నీకు? తెలివిలేనిమేని బలమేమి చేయును? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దేన్నైన కోయాలంటే కత్తితో చేయాలికాని దాని పిడితో చేయలేము. పిడి పట్టుకొనడానికి ఉపకరిస్తుంది కాని కోయడానికి కాదు. అదే విధంగా ఏదైనా సాధించాలంటే తెలివి ఉండాలి కాని దేహ బలంతో ఏమి చేయలేము. దేహము మనకు పిడిలాంటిది మాత్రమే.",3,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చూపుము నీరూపంబును పాపపు దుష్కృతము లెల్ల బంకజనాభా పాపుము నాకును దయతో శ్రీపతి నిను నమ్మినాడ సిద్ధము కృష్ణా లక్ష్మీపతీ!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: కృష్ణా! నిన్నే నమ్ముకున్నాను. నాకు నీ రూపాన్ని చూపు. తామర నాభియందు కల వాడా! బ్రహ్మకు తండ్రీ ! నేను చేసిన కర్మల పాపములను పోగొట్టు తండ్రీ!",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటియై ధరజెల్లు విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: చెడిన మానవులని చేపట్టి రక్షింప కడకు జేర్చునట్టి ఘనులు తలప విబుభ జనులు గాంత్రు విశ్వేశు సన్నిధి విశ్వదాభి రామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: చేడ్డవారిని ఆదరించి వారికి మంచి చేడులు చేప్పి, మంచివారిగా మార్చిన వారిని భగవంతుడు మెచ్చి తన దగ్గర చేర్చుకుంటాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: చెడు గరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడుచెనటులకున్ జెడక మనునట్టి సుగుణులకు జెడని పదార్దములు విష్ణు సేవానిరతుల్","ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి అర్ధం: చెడుగుణములు గలవారికి ఏనుగులు,గుర్రములు,ధనము, భార్యా,పుత్రులు సర్వము నశించును.విష్ణువునునమ్మి ధ్యాన్నించువారికి ఏవీచెడకుండుటయేగాక ముక్తులగుదురు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి పరమపదవి సిద్దపడగ జూపు నట్టి గురుని వేడి యపరోక్షమందరా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మనలో ఉన్న చెడ్డ గుణాలను పోగోట్టి, మంచి మాటలు చెప్పి, మనల్ని మార్చి, మనయొక్క జీవితాశయాన్ని చూపగల గురువుని సేవించాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్ వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దుష్టులు నాము ఒకటిగా కూడి చెడుపనులు చేయుచుండిరి. నేనును వారితో చేరి చెడుపనులను చేసితిని. చీకట్లలో దూరుటకు, వారు వినరాని, ఎరుగరాని చెడుపనులను చేయుటకు పాలు పడితిని. ఈ కారణముచే నన్ను నీవు స్వీకరించదగనివానిగా భావించితివి. నన్ను నీ భక్తుని చేసికొనుటకు తిరస్కరించి వెడలగొట్టితివి. ఐనను నేను లెక్కపెట్టను. ఇంటిలోనుండి వెడలగొట్టుచుండగా చూరులు పట్టుకొని వ్రేలాడుచున్నాడు అన్న సామెతగ నేను నిన్నే ఆశ్రయించుచున్నాను. నన్ననుగ్రహించి నా కోరికలను అభీష్ఠములను ఏల ఈయవు.",4,['tel'] "క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: చెప్పకు చేసిన మేలు నొ కప్పుడయిన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!","ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి అర్ధము: ఆడవారికైనా, మగవారికైనా వర్తించే నీతి ఇది. చేసిన మేలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే, దానికి విలువ ఉండదు. ఏదో ప్రచారం కోసం చేశారనుకోవచ్చు. పైగా, అదేదో గొప్పలు చెబుతున్నట్టుగానూ ఉంటుంది. నిజంగానే మనం గొప్ప పనే చేసినా సరే, ఎవరికీ చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమం. దీనిని మనసులో పెట్టుకొని మెలగాలి సుమా.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోనిపోరు ఇతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చెప్పులోపడినరాయి, చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలిలోదిగినముల్లు,ఇంటిలోమొదలైనపోరు చిన్నవేఅయినా భరించడంకష్టం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ కంటిలోనినలుసు కాలిముల్లు యింటిలోనిపోరు ఇంతింతకాదయా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చెప్పులో దూరినరాయి,చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంటిలోఎవరైనా పెట్టేపోరు కొంచెమైనా ఎక్కువగా బాధిస్తాయి. ఆసమయంలో బుర్రకూడా పనిచెయ్యదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు పరగ గుణములేని పండితుండు దూఱుపడునుగాదె దోషమటుండగ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: చెఱుకు నందు తీపి లేకపోతె ఎంతో ఆశగా తిందామని తీసుకున్న వారు కూడ చెత్త అని అవతల పడెస్తారు. అలాగె ఎంత చదువు ఉండి కూడ మంచి గుణాలు లేకపోతె జనాలు వాళ్ళని నీచులుగా చూస్తారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన కొచెమైన దాని గుణము చెడదు ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: చెరకుతోటలో పిచ్చి పిచ్చి మొక్కలుండిన చెరకుకు వచ్చె నష్టమేమి లేదు. తను ఎల్లపుడూ తన తీపి తనము కోల్పోదు.అలానే ఙానుల గుంపులో మూర్ఖుడున్న వారి ఙానమునకు వచ్చిన నష్టమేమిలేదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: చేకొనుచును తమకు చేసాచినంతలో చెడిన ప్రజల రక్ష చేయకున్న తమది సాగుటేమి? తమ తను వదియేమి? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తనని శరణుకోరి వచ్చిన వారికి దయతలచి రక్షించి కాపాడుట మన కనీస ధర్మం. అట్లు చేయని వాని పుట్టుక కూడ వ్యర్దం.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: చేతులకు తొడవు దానము భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో నీతియె తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: చేతులకు అలంకారము దానము.పాలకులకు సత్యము పలుకుటే అలంకారము. నీతి,న్యాయము అందరికీ అలంకారము. స్త్రీకి పవిత్రతే[పాతివ్రత్యం]అలంకారము. ఈసుగుణాలు లేకున్న వ్యర్ధమని భావం.బద్దెన.",3,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్ జేయకుము రిపు గృహంబున గూయకు మొరుమనసు నొచ్చు కూత కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం: మన వల్ల సాధ్యం కాని పనిని ఎప్పుడూ చేయబోకండి. అలాగని మంచిపని చేయకుండా ఊరుకోకూడదు కూడా. అట్లాగే, పగవారి ఇంట్లో భోజనం చేయరాదు. అంతేకాదు, తోటివారిని బాధపెట్టేలా నిష్ఠూరపు మాటలు మాట్లాడకూడదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: చేయదగినవేళ జేసిన కార్యంబు వేగపడి యొనర్ప విషమగు బుడమకాయ చేదు; ముదిసిన తీపగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మనమెప్పుడు తగిన సమయంలో తగిన పనినే చేయాలి. సమయమికి కొంచెం అటు ఇటు అయినా ఆపని పనికిరాకుండా ఉండే ప్రమాదం ఉంది. బుడమకాయ పచ్చిగా ఉన్నఫ్ఫుడు చేదుగా ఉంటుంది. బాగా పండితే కుళ్ళు వాసన వస్తుంది. దోరగా ఉన్నప్పుడే బాగుంటుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగు భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనుషులు ఎప్పుడూ సత్కార్యాలే చెయ్యాలి. చెడు పనులు చేసి, వాటిని దాచినా అవి శాశ్వతంగా దాగవు. ఏనాటికో ఒకనాటికి బయట పడకుండా ఉండవు. ఎలాగైతే, రాగిపైన బంగారు పూత పూస్తే కొన్నాళ్లకు అది తొలగి, ఆ బండారం బయట పడుతుందో అలాగ. కాబట్టి, దుర్మార్గపు పనులు దాగేవి కావు. కనుక వాటిని చేయకపోవడమే మంచిది.",4,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా మూసినయంతటన్ బయలుముట్టకయుండ దదెట్లు రాగిపై బూసినబంగరుం జెదిరిపోవగడంగిన నాడునాటికిన్ దాసినరాగి గానపడదా జనులెల్లరెరుంగ భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: రాగిపాత్రపైపూసిన బంగరుపూతచెదిరి రాగిబైటపడినట్లు దుష్టుడుచేసినపాపపుపని దాచినను బైటపడకపోదు.భాస్కరశతకం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు గుక్క విన్నివెంట కూయదొడగు ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: గుర్రమెక్కి వీధుల వెంట పోయే వాని మీద కుక్కలు మోరిగినా ఏమి లాభము. దర్జాగా తనదారిన తను పోతుంటాడు. మూర్ఖులు మంచివారి మీద వేసే నిందలు అంతే, సజ్జనులు వాటికి చలింపక తమ మార్గములో సాగిపోతారు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు తేను లేదు మున్ను పోనులేదు నడుమగర్తననుట నగుబాటు కాదటే విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఫుట్టే చచ్చె వేళలయందు స్వాతంత్ర్యము లేదు. పోని తన వెంట తీసుకొచ్చింది లేదు తీసుకు పోయేది లేదు. మద్యలో మాత్రము అన్నిటికి తామే కర్తనని చెప్పుకుంటారు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: జయము భయము దాటి చలపట్టి యుండును దయకు బాత్రుడగును ధర్మపరుడు నయముగాను గురుని నమ్మి నెమ్మది వేడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: జయాపజాయలనేవి పట్టించుకోకూడదు. అటువంటివి అన్ని వదిలిపెట్టి మంచి గురువుని ఎన్నుకుని పట్టుదలతో, అతని సహాయంతో మనం అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను కవిని కనుక చేతనయిన విధమున కావ్యరచనతో ఆయాయుపచారములతో నిన్ను ఆరాధించుటకు యత్నింతును. ఎట్లన కావ్యమున ఆయా వర్ణన చేత స్ఫురింపజేయబడు శృంగారాది రసములే నీకు అభిషేక సాధనమగు పవిత్ర తీర్ధ జలములగును. అందలి సాధు శబ్దముల కూర్పులు పుష్పములు మాలలు అగును. శ్రవణమధురములగు శబ్దాలంకారముల కూర్పుచే సంపన్నమగౌ మధురోఛ్ఛారణ ధ్వనులు నీ పూజలో మ్రోగించు మంగళవాద్యములగును. ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అర్ధాలంకారములు నిన్ను అలంకరించు వస్త్రములగును. కైశికి మొదలగు వృత్తులు, వైదర్భి మొదలగు రీతులతో ఏర్పడు కావ్యరచనలలోని మెఱగులు నీ సన్నిధియందు వెలిగించు దీపములగును. కావ్యమునందలి ఆయీ ఉత్తమగుణములు మననము చేయుటచే కలుగు ఆనందమాధుర్యము నీకు నైవేద్యమగును. ఈ విధముగ కావ్యరచనలతోనే నిన్ను భక్తితో దివ్యమగు అర్చనాసామగ్రి కూర్చి చక్కని ప్రక్రియతో చేతనయిన విధముగ ఆరాధించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే! వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా! నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు నా విషయమున ""అరరె పద్మములతో శోభిల్లు నీరు సరస్సులయందో నదులయందో ఉండును కాని చట్టురాతిలో ఉండునా, బ్రాహ్మణుల గృహము పవిత్ర మగు బ్రాహ్మణాగ్రహారములో ఉండును కాని చండాలవాటికలలో ఉండునా, అట్లే ఆయా దుష్కృత్యములను చేసి చేసి అపవిత్ర మయిన శరీరమునకు పవిత్రత ఎక్కడిది, పవిత్రమగు ఆలోచనలెట్లు వచ్చును, మలినములగు సంస్కారములతో పాడయిపోయిన నా చిత్తమున నిన్నుపాసించు పవిత్ర ఆలోచనలెక్కడనుంచి వచ్చును"" అని నాలో శారీరకముగ మానసికముగ అపవిత్రత భావించి నీలో నాపై రోత కలుగుట తగదు. నాలో ఎన్ని దోషములైన ఉండనిమ్ము. నీలో కల దయాదిగుణములు ఉత్తమములయినవి ఎన్నియో కలవు కదా. వాని విషయమున లోకమునకు నమ్మిక కలుగుట కైన నీవు నన్ను స్వీకరించి నన్ను అనుగ్రహింపుము.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం పలరగ జేసెనాతిగ బదాబ్జపరాగము నీచరిత్రముం జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు గావునం దలప నగణ్యమయ్యయిది దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: రామా!ఒకేబాణముతో ఏడుసముద్రాలని ఒకచోటికితెచ్చావు.నీపాదధూళితోరాయి స్త్రీగామారింది.నీమహిమపొగడ బ్రహ్మాదులకిసాధ్యంకాదుగోపన్న",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: జాతి మతము విడిచి చని యోగి కామేలు జాతితోనె యున్న నీతి వలదె? మతము బట్టి జాతి మానకుంట కొఱంత విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: జాతిని ఆశ్రయించు వాడు ఎన్నటికి నీతిని వదలరాదు. జాతి కంటే నీతి ఎక్కువ. అలానే మతముని నమ్మిన వాడు జాతిని అశ్రద్ద చేయకుఊడదు. మతము కంటే జాతియే గొప్ప. అసలు వీటన్నిటిని వదిలి యోగి అగుట ఇంకా మేలు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిన నభవుని నిలిపెనేని అఖిల జనులలోన నతడు ఘనుడండయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పుట్టిన నాటినుంచే జాతి భేదముమరచి సర్వేశరుడను మనసులో నిల్పినవాడే ఉత్తముడు. అతడే ముక్తిని పొందగలడు. కాబట్టి అందరూ కుల మత బేధాలు వదిలి శాంతిగా ఉండి సజ్జనులు కావాలి.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: జాతి, కులములంచు జనులెల్ల బద్దులై, భావ పరమునందు బ్రాలుమాలి, చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై, వివేచనా ఙానము నశించి, చచ్చి పుడుతుంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావముతో కులభేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: జాతిభేదమెంచి జన్మముల్ తెలియక ముక్తిగానలేరు మూర్ఖజనులు జాతి నెంచనేల జన్మమును తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మూర్ఖులు సమానత్వం అనేది తెలియకుండా తన పర అనే జాతి భేదాలు చూపెడుతూ ఉంటారు. కాని భూమి మీద ఉన్న జీవులన్నియు సమానమే.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు మెఱుకలేక తిరుగ నేమిఫలము? ఎఱుకకల్గ మనుజుడేజాతి కలవాడొ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మనుషులలో ఉన్న జాతులలో ఏజాతి గొప్పదని తర్కించి ప్రయొజనం లేదు. అన్ని జాతులకంటే కూడ ఙానమే ముఖ్యమని గ్రహించిన ఙానుడిదే ఉత్తమజాతి. కాబట్టి నా జాతి గొప్పదనే వితండవాదంతో సమయం వృదా చేయకుండా ఙానాన్ని పెంచుకోవాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! భవిష్యత్ చెప్పుట, యితరుల సేవ చేయుటయు, అసత్యములను పలుకుటయు అన్యాయములు ఆచరించుచు ఆ విషయమున పేరు పొందుటయు, కొండెములు చెప్పువాడు, ప్రాణిహింస చేయువాడగుట, అసత్యములను ఇతరులకు ప్రవచించుట ఎందులకు? పరుల ద్రవ్యము తాను సంపాదించవలెనన్న ఆశతోనే కదా. ఇట్లు అధర్మముతో సంపాదించినది ఎన్నినాళ్లుండును? కనుక మానవుడు యిట్టి ప్రాపంచిక ధనమును ఆశించి అధర్మ వర్తనమున వర్తించుటకంటె నిశ్చల నిర్మల భక్తితో నిన్ను ఆరాధించుటచే శాశ్వర మోక్షపదము లభించును.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవి నరసి కనుడు శివుడె యగును జీవుడు శివుడనుట సిద్దంబు తెలియురా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: జీవుని చంపడమంటే శివుని తిరస్కరించినట్లే. భూమి మీద కల ప్రతి జీవిలోను శివుడున్నాడు. జీవుడు శివుడు ఒక్కరే అని తెలుసుకోవడమే ఙానం.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం దావలమైన దాని గురి తప్పనివాడు తరించువాడయా తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: దయకు సముద్రము వంటివాడా! దశరథమహారాజ కుమారా! శ్రీరామా! కొలనులో నీరు ఇంకిపోయిన తరువాత అందులో బురద మాత్రమే మిగులుతుంది. ఆ బురదలో చిక్కిన చేపపిల్ల అక్కడ నుంచి కదలలేకపోతుంది. అప్పుడు అది నీరు కావాలని కోరుకుంటుంది. అదేవిధంగా మానవులు ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత వారికి నువ్వు గుర్తు వస్తావు. అప్పుడు నీ మీద మనసు లగ్నం చేస్తారు. అలా చేసినప్పటికీ వారిని నువ్వు తప్పక అనుగ్రహిస్తావు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలగె నేని జావనౌషథ మేల? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ప్రాణాలు పోక ముందే తగిన మందిచ్చి మనిషిని బతికించాలి. ఒక్కసారి ప్రాణం పోతే ఎంత గొప్ప ఔషథమైనా ఉపయొగం ఉండదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే తర్రుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: దయాగుణం కలిగిన దశరథరామా! నీ గురించిన కథలు అమృతంలా ఉంటాయి. ఆ అమృతాన్ని తాగుతాను. కమలాల వంటి నీ పాదాల నుంచి పుట్టిన తీర్థజలాన్ని నోరారా జుర్రుతాను. ‘రామా’ అనే మాటను పలకడం వలన కలిగిన సుధారసాన్ని ఎంతో ఇష్టంతో ఆరగిస్తాను. నన్ను నీచులైన మనుష్యులతో స్నేహం చేయకుండా కాపాడు. జాలిగుణం కలిగిన నిన్ను, నీ పాదాలను సేవించే రుచులను పొందే వారి స్నేహాన్ని కలగచేయి.",3,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్ జుర్రెదరామనామమున బొబ్బిలుచున్నసుధారసంబునే జుర్రెదజుర్రజుర్రగరుచుల్ గనువారిపదంబుగూర్పవే తర్రులతోడిపొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: మీకథలనెడిఅమృతమును.మీపాదజలమును.రామనామముతోఉప్పొంగుచున్న అమ్రుతరసము జుర్రెదను.రామా!దుష్టులస్నేహముకాక ఇటువంటివారి స్నేహమివ్వు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్ మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నా జ్ఞాతులు నాకు ద్రోహము చేయువారే కాని హితము చేయువారు కారు. నా విషయమున చూపు కపటము అసూయ మొదలగు దుర్భావనలను ఆ భావములతో వారు చేయు పనులను సహించుట శక్యము కాదు. నా తండ్రిపై ఆన. వారు నా విషయమున చేయు చెడుగులకు ప్రత్యపకారము చేయను. ఎందుకనగా దాని వలన నాకు దోషము కల్గును. వారి విషయము ఆలోచించక వారికి దూరముగ తొలగిపోదుమన్న మనస్సునందు ఆ జ్ఞాతులపై క్రోధము తగ్గవలయును. కాని అది తగ్గుట లేదు. ఏమి చేయుదును? నా అంతఃకరణవృత్తులందలి సకలదోషములను మానిపి నీ పాదపద్మముల యంద్ నిశ్చల నిర్మల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఉల్లితోటలో ఉన్న మల్లెమొక్క గుణము ఎలా నశించునో, అలానే ఉత్తముడైనవాడు చెడ్డవారితో తిరుగుతూ పక్కవారిని వెక్కిరించిన వాని మంచితనము నశిస్తుంది. కాబట్టి చెడ్డ వారితో స్నేహం మానుకొని ఇతరులని గౌరవించడం అలవరచుకోవాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: టింగణాలు బలిసి నింగికి నెగిరినా చెట్టుచివరి పండు చేతబడునే? పుస్తకముల జదువ బొందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: పొట్టి వాళ్ళు ఎంత బలవంతులైనా నింగికి ఎగిరి చెట్టు చివర ఉన్న పండుని అందుకోలెరు. అలాగె ఎన్ని వేదాంత గ్రంధాలు చదివినా ఆచరించకపోతె మోక్షం రాదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: టిప్పణములు చేసి చప్పని మాటలు చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు విప్పి చెప్పరేల వేదాంతసారంబు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తమ పాండిత్యాన్ని తెలియచెప్పడానికి మూర్ఖులు వేదాలని, ధర్మ శాస్త్రాలని, వ్యాఖ్యలని వివరిస్తారు కాని వీటి యోక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో మాత్రం చెప్పలేరు. వీరి గొప్పతనమంత పదాల గారడీ తప్ప పాండిత్యం శూన్యం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు లొకమందు జెప్పి రేకమంచు కాకులబట్టి జనులు కాన రీ మర్మము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: దేవుడొక్కడే, మతాలన్ని సమానమే అంటూ అనేకమంది పెద్దలు లోకములో వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు సవివరంగా విడమరచి చెప్పారు. అయినా కాకులలాంటి ఈ జనం, దానిలో మర్మమును చూడలేక ఇంకా అఙానంగానే ఉన్నారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: డాగుపడిన వెనుక దాగ నశక్యము అరసి చేయుమయ్య యన్ని పనులు తెలియకున్న నడుగు తెలిసినవారిని విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: చేసే పని ఏదైనా పూర్తిగా గ్రహించి అర్ధం చేసుకుని చేయాలి. ఒకవేళ దాని గురించి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకుని మొదలుపెట్టాలి. అంతే కాని పైపైన చూసి ఏదీ చేయరాదు. బయటకు బాగానే కనిపించే పాత్రలో లోపల కన్నం ఉండగా, ఏదైనా దాయడం కష్టమే కదా? పని కూడ అంతే.",4,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ దాసునిదాసుడాగుహుడు తావకదాస్య మొసంగినావునే చేసినపాపమా వినుతిచేసిన కావవు కావుమయ్యనీ దాసులలోననేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: రామా!శబరినీకు దగ్గరిచుట్టమా?దయతోఏలావు.నీభక్తునికిభక్తుడా?గుహుడు.అతడికిిసేవా భాగ్యమిచ్చావు.నేనేంపాపంచేశాను?నీభక్తుణ్ణి.కాపాడు.గోపన్న",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: డెందమందు దలచు దెప్పరమెప్పుడు వోర్వలేనిహీను డొరునికట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అసూయకలిగిన హీనుడు ఇతరులకి హాని తలపెడతానికి శతవిధాల ప్రయత్నిస్తాడు కాని చివరకు వానికే హాని కలుగుతుంది. కాబట్టి అటువంటి వారి మాయలో పడి ఇతరులను బాద పెట్టకూడదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన మానవుండు ముక్తి మానియుండు ధర్మమునె పలికిన దైవంబు తోడగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: న్యాయం చెప్పమని మన దగ్గరకు వచ్చిన వాళ్ళ తగువులు తీర్చే సమయములో ధర్మం తప్పి ప్రవర్తించరాదు. అలా చేసిన వాళ్ళకు ముక్తి ఉండదు. ధర్మం పలికిన వాళ్ళకు దైవం కూడ తోడుగా ఉంటాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్ దెగి యొకకొండతో దగరుఢీకొని తాకిననేమి భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: గొప్పవారిబలము తెలియకకోపముతో ఎదిరించిన చెడుదురు.పొట్టేలు కొండతో పోరుసలిపిన తానే చెడును.భాస్కరశతకం",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: తట్టు నెక్కి తిరుగునట్టె వేటయ్యెనా? ఎపుడో క్రిందబడిన నేదొ విరుగు చెల్లియుండి యొర్పుజెందిన భూషింత్రు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: గుర్రం ఎక్కి అడవుల వెంట తిరగడం వేట అనిపించుకోదు. ఎప్పుడోకప్పుడు కింద పడి ఎదో ఒకటి విరగ్గొట్టుకుంటారు. ధైర్యం, ఓపిక కలిగి కార్యం సాధించినప్పుడే నిజమైన వేట అనిపించుకుంటుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: తడ వోర్వక, యొడ లోర్వక కడు వేగం బడిచి పడిన గార్యం బగునే తడ వోర్చిన, నొడ లోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: కార్య సాఫల్యత అంత తేలిక కాదు. మరీ ముఖ్యంగా చెడిన పనులైతే మరింత కష్టం. ఆలస్యమవుతుందని, శరీర శ్రమకు గురి కావలసి వస్తుందని తొందరపాటు ప్రదర్శించకూడదు. అలా చేస్తే పనులు మరింత వెనుకబడి పోతాయి. అటు ఆలస్యాన్ని, ఇటు శారీరక శ్రమను రెండింటినీ భరిస్తూ ఓపిగ్గా, కష్టపడినపుడే చెడిన పనులైనా సరే నెరవేరుతాయి.",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా చెడుగుణమిట్లు వల్వదనిచెప్పిన గ్రక్కునకోపచిత్తుడై కడుదెగజూచుగా మరుగగాగిన తైలము నీటిబొట్టుపై బడునెడ నాక్షణంబెగసి భగ్గునమండకయున్నె భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: మరుగుతున్ననూనెలో నీటిబొట్టుపడిన భగ్గునమంటలేచును.దుష్టునికి మంచిచెప్పిన అట్లేమండిపడును.దూరముండాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ!",2,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచిపడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకురుసుమతీ.","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: ఆలస్యము,శరీరశ్రమ సహించలేక త్వరపడినచో ఏపనీ సాధించలేరు.కాస్త ఓపికతో ఎదురుచూసిన చెడిపోయాయనుకున్నవికూడా తిరిగి ఫలించవచ్చు.ఆలస్యం అమృతంవిషం,నిదానంప్రధానం.ఏదెక్కడోతెలియాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తన మది కపటము కలిగిన తనవలెనే కపటముండు తగ జీవులకున్ తన మది కపటము విడిచిన తన కెవ్వడు కపటిలేడు ధరలో వేమా!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనసులో కపటము/మోసము వున్న వారికి అందరూ అకారణంగా మోసగాళ్ళ లాగానే కనిపిస్తారు. మనిషి లో ఆ గుణం పోయినప్పుడు... యెవరూ అకారణంగా మోసకారులుగా అనిపించరు.",4,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తనకలిమి ఇంద్రభోగము తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తనచావు జగత్ప్రళయము తనువలచిన యదియెరంభ తథ్యము సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: తన భాగ్యమే ఇంద్రవైభవము వంటిదని, తనదరిద్రమే ప్రపంచమున కంతటికీ దరిద్రమనీ, తనచావు యుగాంత ప్రళయమని, తను ప్రేమించిన స్త్రీయే రంభ అని ప్రజలనుకొనుచుందురు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేర మెంచు నోగి యెపుడు జక్కిలంబు చూచి జంతి కేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: చక్కిలాన్ని చూసి జంతిక వెక్కిరించినట్లు, తను చేసిన తప్పులు ఎన్నో ఉండగా మూర్ఖులు పక్క వాళ్ళ తప్పులను వెదకడానికి మహా ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటివారిని అసలు పట్టించుకోకూడదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి కలిమి గలయజూచి కాంక్షపరుడు దక్షిణలనొసంగి తరుణి నీయగజూచు విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మన దగ్గర ధనం ఉన్నదని తెలియగానె ఆశ పరుడు ఏదో బంధుత్వం కలుపుకొని, కానుకలిచ్చి, తన కన్యనిచ్చి పెల్లి చేయాలనుకుంటాడు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తనకు బ్రాప్తిలేక దానం చిక్కదు దైవనింద వెఱ్ఱితనము గాదె? కర్మజీవులేల కర్మంబు దెలియరు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మనకు ప్రాప్తం లేకపొతే అవసరం వచ్చినప్పుడు ఎంత తిరిగినా దానం దోరకదు. అలాంటప్పుడు దైవాన్ని నిందించి ఏమి లాభం? కర్మజీవులని చెప్పుకుంటామే ఆ మాత్రం తెలియదా?",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు నెలమితోడ గుక్కయెఱుక భువిని తనకు మేలు చేయదా నెఱుంగగ వేమి మనుజుడెంత ఖలుడొ మహిని వేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: తనకు చేసిన మేలును మంచి వాడెన్నటికి మరువడు. కుక్క జంతువైన కూడ విశ్వాసముతో యజమాని యెడల భక్తి కలిగి ఉండును.చేసిన మేలును మరిచిన దుర్జనుడు అటువంటి కుక్క కంటే కూడ హీనుడు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా ఓగు నేర మెంచు నొరులఁగాంచి చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా, వాడు ఇతరులను తప్పులను లెక్కించుచూ ఉండును. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉండునని భావం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ పరగదన్న బోలి బ్రతుకుగాదె ఙానిప్రాణి జంప గారణమేమయా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఈ భూప్రపంచంలో అన్ని ప్రాణులు సమనామే. ఇతర ప్రాణులను కూడ తమతో సమనంగా చూడాలి.ఇది విస్మరించి దుర్జనులు జీవులను హింసిస్తుంటారు.నిజమైన ఙాని ఏనాడు ప్రాణిని చంపడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తనకోపమె తనశత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: తనకోపము శత్రువువలె తననే బాధపెట్టును.శాంతము రక్షకుని వలె తనను కాపాడును.మనము ఇతరులపై చూపిన దయ బంధువులా సాయపడును.సంతోషమే స్వర్గము,దుఃఖమే నరకము వంటివి.అవి ఎక్కడో లేవు.బద్దెన.",5,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తనజులనుం గురువృద్ధుల జననీజనకులను సాధుజనుల నెవడు దా ఘనుడయ్యు బ్రోవడో యా జనుడే జీవన్మ్రుతుండు జగతి కుమార !","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావం: ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లితండ్రులను, సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వాడితో సమానమే అగును.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన దిట్టుచుండు నధము డెట్టయెదుట గడ్డి వేయ బోట్ల గొడ్డు కొమ్మాడించు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తన మేలు కోరి మంచి చెప్పినా మూర్ఖుడు అందరిముందూ మన మొహం మీదనే తిడతాడు. పొన్లె పాపం అని దయతో గడ్డి వేసె వారి పైనే కొమ్ము విసిరే పొట్లగిత్తలాంటివాళ్ళు.",1,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తనపై దయ నూల్కొనఁగను గొన నేతెంచినను శీల గురుమతులను వం దనముగఁ బూజింపం దగు మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం: ఓ కుమారా! తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట అవతలి వారి మనస్సు సంతోషపడునట్లుగా నడుచుకొనుటయే బుద్ధిమంతులు చేయుపని.",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! సత్పుత్రుని కనుట, ధనమును నిక్షేపించుట, దేవాలయమును నిర్మించి దేవతాప్రతిష్థ జరిపి దేవతల పూజ మొదలగునవి జరుగుటకు వ్యవస్థలు చేయుట, బ్రహ్మచారి బ్రాహ్మణునకు వివాహము జరుపుట, కవిచే కావ్యము వ్రాయించి తాను అంకితము నందుట, చెరువులు త్రవ్వించుట, ఉద్యానవనములను ప్రతిష్థించుట యను సప్త సంతానములందురు. ఇవి అన్ని జరిపి గొపదనము వహించినవాడుకూడ నిన్ను సేవించిన పుణ్యాత్ముడు పొందు ఉత్తమఫలములను పొందడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా వున నీ జననీ జనకుల కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం: పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా? వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనవసరం లేదా? గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులై పోతారు. అందుకే, ఉదా॥కు కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి. కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి. అలాగే, పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తనలోన జీవతత్త్వము తెలియక వేఱుయనుచు దలచి వెతుకుటెల్ల భానునరయ దివ్వె పట్టినరీతిరా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఆత్మఙానం, పరతత్వం తనలో ఉన్నవని తెలియక బయట దాని కోసం అన్వెషించే వాడు మూర్ఖుడు, అది ఎలా ఉంటుందంటే సూర్యుని ముందు దివ్వెతో వెదికినట్లుగా ఉంటుంది.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా సిన చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా శరీరము ఎంతవరకు భూమిపై ఉండునో అంతవరకు ఇది మహారోగముల పాలయి, అవి అధికము కాగా కలుగు దుఃఖములను నేను పొందకుండునట్లు దయాదృష్టితో చూడుము. తదుపరి కోరికయేమనగా నేను నీ పాదపద్మములనే సేవించుచు ధ్యానించుచు నాచిత్తము ఈ సర్వప్రపంచపు వాసనలను వదలగల్గునట్లు అనుగ్రహింపుము.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తనువ దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ ప్రాణమెవరిసొమ్ము పాయకుండగ నిల్ప విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఇదినాశరీరం కాపాడుకోవాలి అనుకున్నాఅది అనారోగ్యాలపాలవుతూనే వుంటుంది.ప్రాణం కాపాడుకోవాలనుకున్నా ఏదోఒకనాడు వదిలిపోతుంది.ఇంక ధనంమాత్రం ఎవరిసొమ్మని దాచుకుంటాం?వేమనశతకపద్యం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ తనదు భార్య సుతులు తగినవారు నొక్కరైన నేగ రుసురు మాత్రమే కాని తనదు మంచి తోడు తనకు వేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మన ప్రాణం దేహాన్ని వదిలి వెళ్ళే వేళ, భార్య కాని, కొడుకులు కూతుళ్ళు కాని, చుట్టాలు కాని, స్నెహితులు కాని ఎవరూ వెంట రారు. మన ప్రాణంతోటి మనం చేసిన మంచి పనులు మాత్రమే తోడు వస్తాయి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తనువులస్థిరమని ధనము లస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: శరీరము, ధనము అశాశ్వతాలని దాంభికుడు ఇతరులకు నీతులు చెపుతూ ఉంటాడు, కాని తాను మాత్రము ఆచరించడు. ఇటువంటి నీతులు చెప్పడం తెలికే గాని చేయడం మహా కష్టం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: తనువులోని యాత్మ తత్వ మెఱుంగక వేరె కలడటంచు వెదుక డెపుడు భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా? విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ""దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః"" అన్నారు ఆర్యులు. దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారేగానీ వేరొక చోట వెతకరు. కోటి ప్రభలలో సూర్యుడు ప్రకాశించుచుండగా గుడ్డిదీపంతో వస్తువులను అన్వేషించడం అజ్ఞానం కదా! అని భావం.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ శరీరము ఉన్నంతవరకు నిన్ను శాశ్వతముగా సేవించుచుండవలయును. అందుకు అనుకూలముగ నా శరీరము శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది కుదరనిచో నేను చచ్చింతరువాత మరల పుట్టకుండునట్లు నీతో సాయుజ్యము పొందునట్లు అనుగ్రహించుము. ఈ రెండును చేయజాలనిచో ఆ విషయము యిప్పుడే చెప్పుము; నేను ఏమి చేయవలెనో ఆలోచించుకొని నిర్ణయించు కొందను. ఏమియు స్ఫురించనిచో ఇట్లే సేవించి సేవించి నీ యనుగ్రహమును పొంది నిన్ను దర్శించుకొనెదను.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు తానె దైవమంచు తత్వయొగి తలచుచుండు నెపుడు ధరలోన నరయుము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: తానెవరో తాను తెలుసుకున్న వానికి వేరోక దైవంతో పని లేదు. గొప్ప గొప్ప తత్వ ఙానులందరు తమను తామే దైవమనుకుంటారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని సొమ్ములెఱపుదెచ్చి నెమ్మిమీఱ నొరులకొరకు తానె యుబ్బుచునుండును విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఇతరులు తమను పొగడాలని మూర్ఖులు ఇరుగు పొరుగు వారి సొమ్ములు తెచ్చిమరీ ధరిస్తూ ఉంటారు. ఇంతటితో ఆగకుండా వారు పొగడకపొయే సరికి తమను తామే పొగుడుకుని ఆనందపడుతుంటారు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు తనువులోన ముక్తి దగిలియుండు తన్నెఱుంగని వాడు తానెట్టి బ్రహ్మంబు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తనను తాను తెలుసుకున్న వాడె నిజమైన బ్రహ్మ. ముక్తి అనేది ఎక్కడో లేదని తన దేహంలోనె ఇమిడి ఉందని తెలుసుకోవాలి. తనను తానే తెలుసుకోలేనివాడు దేన్ని తెలుసుకోలేడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తపలేలమరయ ధాత్రి జనులకెల్ల నొనరఁ శివునిఁజూడ నుపమకలదు మనసు చెదరనీక మదిలోనచూడరో విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: శివుని చూడడానికి తపస్సు చేయవలసిన పనిలేదు, మనస్సు స్థిరంగా ఉంచుకొని మనస్సులోనికి పరిశీలించినట్లయితే పరమేశ్వరుని సాక్షాత్కారం జరుగుతోంది.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తప్పు పలుకు పలికి తాచోట చేసిన కూడియున్న లక్ష్మి క్రుంగిపొవు నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: అబద్దాలు చెప్పి, ఇతరులను మాయ చేసి సంపాదించిన వాని ఇంట ధనము నిలువదు. చిల్లి కుండలో నిళ్ళు పొయినట్లు లక్ష్మి పోతుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనుల కెల్లా నుండు దప్పు తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఎదుటివారు తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు. తన యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే యందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరు అని భావం.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా యప్పవుగావుమంటి నికనన్యులకున్ నుడురంటనంటి నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకుబంటునంటి నా తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: రామా!తప్పులు చేసితిని,నీవేఇక నాదైవం,నిన్నుతప్ప ఇతరులను కొలువను.,నీదాసానుదాసులను సేవించెద.నన్నుకాపాడు.గోపన్న[రామదాసు].",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను వేడెదేమనగా ’మనస్సు అత్యంత ఆశక్తితో పరస్త్రీలతో సంగమించి సుఖించగోరుచున్నది. పరద్రవ్యములను దొంగిలించవలె ననుకొనుచున్నది. అందుకు అధిక ప్రయత్నములు చేయుచున్నది. నా మనస్సు దొంగయి నాకు తెలియకుండనే ఇట్టి దుష్ప్రయత్నములు చేయుచున్నది. కనుక నీవు ఈ దొంగను పట్టుకొని వైరాగ్యమను పాశములతో బంధించుము. పిమ్మట ఎచ్చటికి పోనీయక నీ పాదములను స్తంభమునకు కట్టివేయుము. ఆ విధముగ నాకు సంతోషమును ఆనందమును కలిగించుము.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! మనుష్యులు ఉత్తమ మగు యోగసాధనము చేసి తమ నేత్రమునందలి తేజోబిందువును తామే చూచినచో వారు తాదాత్మ్యమును పొంది బ్రహ్మానందము నందగలరు. కాని వీరు అది మాని సుందరులగు స్త్రీల కనుల జంటకు కల సౌందర్య విషయమున మోహము పొందుచున్నారు. ఆ సుందరుల కన్నులు నిర్మములు, పద్మములను పోలునవి, కదలికలు మెఱుపుతీగల లాస్యమను సుకుమారనృత్యమును పోలునవి, ఆ సౌందర్యముతోనే మన్మధుడు లోకములను జయించగలుగుచున్నాడని వర్ణించుచున్నారు. వీరెంతటి అవివేకులో కదా!",3,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తమ్ములు తమయన్న యెడ భ యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌ దమ్ముల నన్నయు సమ్మో దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము: రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్ సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ప్రాణములు, నీటి అలలవలె, రావిఆకులవలె, మెఱపులతో చెయబడిన అద్దములవలె, గాలిలో పెట్టిన దీపమువలె, ఏనుగు చెవుల కొనలవలె, ఎండమావులవలె, మిణుగురు పురుగుల కాంతులవలె, ఆకాశమందు వ్రాయబడిన అక్షరములవలె భ్రాంతిచే కల్పింపబడిన అవాస్తవములు , క్షణికములు అయియున్నవి. సంపదలు మంచునీటి బొట్టులవలె ఎప్పుడు కరిగిపోవునో తరిగిపోవునో తెలియదు. జనులు వానియందు మునిగి, మదముచే కన్నును మిన్నును కానని గ్రుడ్డివారుగా అజ్ఞానులుగా ఏల అవుదురో చెప్పజాలకున్నాను.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తరచు కల్లలాడు ధరణీశులిండ్లలో వేళవేళ లక్షి వెడలిపోవు నోటికుండలోన నుండునా నీరంబు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: అసత్యమాడేవాడు రాజైనా సరె అతని సంపద నశించును. చిల్లి కుండలో ఏవిధంగానైతే నీరు ఉండదో, అదే విధంగా అబద్దాలాడే వాడు ఎంతటివాడైనా లక్షి అతని చెంట ఉండాలనుకోదు.కాబట్టి అసత్యాలని వదిలివేసి ఎల్ల వేళలా నిజం పలకాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం ఇవ్వండి: తరువు లతిరస ఫలభార గురుతగాంచు నింగి మ్రేలుచు నమృతమొసంగు మేఘు డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత జగతి నుపకర్తలకు నిది సహజగుణము","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం: నిండుగాపండ్లు ఉన్నవృక్షం వంగే ఉంటుంది.నీటిని నింపుకుని వర్షించే మేఘాలు కిందికి వంగే ఉంటాయి.సంపదలున్నా ఉపకార గుణమున్నవారు ఆహంకరించరు.భర్తృహరి సుభాషితములు.",2,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ చ్చరణము సోకి దాసులకు సారములై ధనధాన్య రాసులై కరిభట ఘోటకాంబరని కాయములై విరజానదీ సము త్తరణ మొనర్చు జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం: చెట్లకుపూసి కాయలుగామారేపువ్వులు మీపాదాలను చేర్చిన భక్తులకు ధనధాన్యములు,సకలసంపదల నిచ్చును.విరజానదిని దాటించునుకదా!రామా!",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: తలను వ్రేలతీసి తొలిమించుకలేక యోగితెఱచు గన్ను మూగ ఙానమది యెటౌను? కష్టంపు దేహమౌ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తలకిందులుగా తపస్సుచేసే యొగులైనా కాని మనస్సును అదుపులో ఉంచుకోకపోతే ఙానం కలగదు. దాని వల్ల శరీరాన్ని కష్టపెట్టినట్టు అవుతుందేకాని ఏమి ఉపయోగం ఉండదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్ దలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: పాముకి విషము తలలో ఉంటుంది. తేలుకి తోక[కొండెం]లో ఉంటుంది. దుర్మార్గుడికి తల,తోక అని కాక ఒళ్ళంతా విషము నిండి ఉంటుంది. అందుకే అతడికి కీడు చేసే గుణమే మెండుగా ఉంటుంది.బద్దెన.",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్ గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో పల నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాభక్తుండు నీకెప్పుడుం జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఏ మానవుడు నీ యందలి అవ్యాజభక్తితో తన తలమీద నిన్ను పూజించుటచే ఏర్పడిన పుష్పప్రసాదము ధరించునో, తన నుదుటియందు విభూతిని ధరించునో, తన కంఠప్రదేశమున రుద్రాక్షదండ ధరించునో, తన ముక్కుకొనయందు గంధపూతన ధరించునో, తన కడుపులోనికి నీకు నివేదించిన పవిత్రాహారము తీసికొనునో ఆ భక్తమానవుడు నీ నివాసమగు వెండికోడమీద నీ కైలాసమున నీ చెలికానిగా అయి ఆనందముతో విహరించును.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తల్లి కన్న తల్లి తన తల్లి పినతల్లి తండ్రిగన్న తల్లి, తాత తల్లి ఎల్లశూద్రులైరి యేటి బ్రాహ్మణుడిక? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తల్లిని కన్న తల్లి, తల్లి పిన తల్లి, తండ్రి తల్లి, తాత తల్లి ఇలా అందరూ బ్రహ్మనుంచి వచ్చిన శూద్రులే. వీరిలో కొంత మంది బ్రహ్మణులమని చెప్పుకుంటారు. అందరూ ఒకరే అని తెలియని ఇలాంటి మూర్ఖుల గొప్పతనమేమిటి?",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తల్లి దండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిన నిరుపేద నరుల యందు ప్రభుల యందు జూడ భయభక్తులుంచుము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తల్లితండ్రుల యందూ, దారిద్ర్యము అనుభవించే వారి యందు, నమ్మిన నిరుపేదలందు, ప్రభువుల యందు భయ భక్తులు కలిగియుండాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చు నని గడింత్రు కాని యెల్ల యెడల ఘన దుఖకరమది విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తల్లి బిడ్డల మద్య తగువులు పుట్టించగలిగినంత ప్రమాదకరమైనది ధనము. దాని వల్ల ఎంతో సుఖం కలుగుతుందని సంపాదిస్తారు కాని చివరకు అది ఎప్పుడూ దఃఖానికి కారణమవుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి ? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు పార్వతీ భవులును పరమ గురులు కూలికాండ్ల జగతి గురులన ద్రోహంబు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తల్లిదండ్రులు తొలి గురువులు. పార్వతీపరమేశ్వరులు పరమ గురువులు. కాసుల కోసం బోధలు చేసేవారు గురువులుకారు. వారిని అలా అనడమే ద్రోహం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తల్లిదండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిననిరుపేద నరులయందు ప్రభువులందు జూడభయభక్తు లమరిన నిహము పరము గల్గు నెసగు వేమా","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తల్లిదండ్రుల యందును, నిరుపేదల యందును, తమను నమ్మివచ్చిన పేదలయందు, రాజులయందు భయభక్తులు కలిగియుండుట ఇహము పరము,శ్రేయస్సు కలుగ గలదు.వేమన శతకము",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తల్లియేడ్వ వినక తనయాలు వగచిన జాలిపడెడువాడు జడుడు సుమ్మి తారతమ్య మెఱుగనేరని పశువువాడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: కన్నతల్లి బాధపడుతూ ఉంటే అది పట్టించుకోకపోయినా భార్య బాధని చూసి చలించిపోయెవాడు పరమ మూర్ఖుడు. అటువంటి వాడు పశువుతో సమానం. కన్నతల్లె దేవునికన్న గొప్ప. ఇది ఎవరూ మార్చలేని సత్యం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తవిటి కరయ వోయ దండులంబులగంప శ్వాన మాక్రమించు సామ్యమగును వైశ్వవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తవుడును చూచుటకు బోవగా బియ్యము గంప కుక్క తినివేసినట్లుగ , వైశ్యునిసొమ్ము నీచుల పాలగు చుండును.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! తమ తాతలు తల్లియు తండ్రియు మరియు ఇట్టివారెందరో పెద్దలు చావగా జనులు చూచియుండరా. చావు అనునది ప్రతిప్రాణికి తప్పక జరుగునని యిది స్వాభావికమని తెలియదా. అట్టి చావునుండి భయపడుట ఏల! మానవుడు యిట్టి మృత్యువునకు భయపడుచు దుఃఖముతో కాలమును గడుపుచుండునే కాని మృత్యువును జయించి అమృతతత్వరూపమగు ముక్తి పొందుటకు సాధనమైన నీ సేవ చేయకున్నాడే. ఇది ఎంత ఆశ్చర్యకరమగు విషయము.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తాను దినక తగిన ధర్మము చేయక కొడుకుల కని సొత్తు కూడబెట్టి తెలియజెప్ప లేక తీరిపొదురు వెన్క సొమ్ము పరుల జేరు చూడు వేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తాము తినకుండ, ధర్మమైనా చేయకుండా కొడుకుల కోసం సంపద కూడ బెట్టి అంత్య సమయంలో అది చెప్పలేక చనిపోతారు. ఆ సొమ్మంతా పరులపాలు అవుతుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తామసించి చేయఁదగ దెట్టికార్యంబు వేగిరింప నదియు విషమెయగును పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన ? విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడ జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా!",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: తొందరపడి ఎటువంటి పని చేయకూడదు.తొందరపాటు వలన చేసే పని సఫలం కాకపోగా సర్వనాశనమవుతుంది. దోరగా ఉన్న పండుని తీసుకొచ్చి పండబెడితే పండుతుంది కాని, లేత పచ్చి కాయని పండబెడితే కుళ్ళిపోతుంది కాని పండదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టి యూరువిడిచి యవలబోరె? కొలకు లెండినంత గొక్కెరలుండునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఎలాగైతే ఎండిన చెరువులోనుంచి కొంగలు తరలి వెల్లిపోతాయో, అలానే కరువు వచ్చిన ఊరుని విడిచి వెల్లిపోవడం ఉత్తమం. బ్రతుకు తెరువు దొరకనప్పుడు ఉన్న ప్రదేశాన్ని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్ బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం జాలంగ నంతకంతకొక చాయను హెచ్చునుగాక భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: కృతఘ్నులకు ఎంత సహాయం చేసినా వ్యర్థం. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? దానితోపాటు విషమూ పెరుగుతుంది. చెరువులో నీరు కూడా ఇంతే. పొలాలకు పారుతుందే తప్ప, వాడనంత మాత్రాన అందులో నిల్వ వుండదు కదా. ఇదే పద్ధతిలో బాధ్యత తెలియని యజమానికి ఎంత ధన సహాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్ మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగు బాముపిల్లకున్ బాలిడిపెంచినన్ విషము పాయగనేర్చునే దానికోరలన్ జాలగనంతకంత కొకచాయను హెచ్చునుగాక భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: పాముపిల్లకు పాలుపోసి పెంచిన విషము పెరుగునుగాని తగ్గదు. అట్లే దుష్టునకు ఎంతమేలుచేసినా కీడే జరుగును.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తావసించు చోట తగనల్జడాయెనా సౌఖ్యము గల భూమి జరుగవలయు కొలకులింకెనేని కొంగలందుండునా? విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మడుగుల్లో నీళ్లు ఇంకిపోయి ఆహారం దొరక్కపోతే కొంగలు ఏం చేస్తాయి? నీళ్లున్న మరోచోటికి వలస పోతాయి. అట్లాగే ఎవరైనా తాను ఉన్న ఊరిలో ఆపదలు, బాధలు ఎదురైతే ప్రశాంతత గల మరో ఊరికి తరలిపోవడం మంచిది అని సూచిస్తున్నాడు వేమన. వేమన పద్యాలు కేవలం వైయక్తిక అనుభవాలు కాదు. అవి చాలా వరకు నాటి పరిస్థితులను ప్రతిబింబించాయి. విజయ నగర సామ్రాజ్యం చాలాకాలం కొన ఊపిరితోనే కొట్టుమిట్టాడింది. పాలెగాండ్లు కేంద్రాధికారాన్ని సాగనివ్వలేదు. పాలెగాళ్ల మూకుమ్మడి దాడులతో గ్రామాలు తల్లడిల్లాయి. శాంతి కరువైన పల్లెల నుండి వలసలు మొదలైనాయి. బహుశా అట్లాంటి సందర్భాన్ని ఈ పద్యం ప్రతిబింబిస్తున్నదనుకోవాలి. రాజకీయంగా గాని, సాంఘికంగా గాని, ఆర్థికంగా గాని శాంతి లేకపోతే ఎక్కడైనా జీవనోపాధి కరువౌతుంది. భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అటువంటప్పుడు మరోచోటికి వలస పోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తా అంటే తాను, వ్యక్తి, వసించు చోటు అంటే నివసించే ఊరు. అలజడి (అల్జడి) అంటే అశాంతి, ఆపద, బాధ అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో అలసికె అంటారు. అంటే అలసట. తమిళంలో అలచటి, అలైచటి అంటే విసుగు. మలయాళంలో అలసల్, అలశల్ అంటే కలత. ఇంచుమించు అర్థమొక్కటే, ఇవన్నీ ఛాయాభేదాలు. ‘నృపతికి లేవలజళ్లు భయలోక లీలల యందున్’ అని ప్రయోగం. సౌఖ్యం అంటే వెసులుబాటు, హాయి. ఈ ఇంట్లో నాకు సౌఖ్యంగా లేదు అంటే సౌకర్యంగా లేదని. భూమి అంటే ఇక్కడ మరోచోట. ‘జరుగవలయు’ అంటే వెళ్లిపోవాలని. చోటు మార్పు అన్నమాట. ఇది నుడికారం. ‘అతడు జరిగిపోయినాడు’ అంటే చనిపోయాడని. ‘ఇక్కడ జరుగుబాటు లేదు’ అంటే గడవటం లేదని. కొలకు అంటే అడవిలో ఉండే నీటి మడుగు. కొలను. కొలకులు అనేది కొలనుకు బహువచనం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రష్యాలోని సైబీరియా నుండి మన కొల్లేరుకు కొంగలు వలస వస్తాయి. కొల్లేటి కొంగలని పేరు వీటికి. ఆ సమయంలో ఇక్కడి చిన్న చేపలు, తుంగ గడ్డి, రెల్లుగడ్డి చిగుళ్లు వాటికి ఆహారం. సైబీరియాలో వాటికి ఈ సమయం ప్రతికూలం కావొచ్చు. వేలాది మైళ్లు ఎగుర్తూ రావడం విశేషం. ఒక్కసారి అవి వచ్చేటప్పుడు అది రమణీయ దృశ్యమని అకారంలో తెల్లటి మేఘాలు కమ్మినట్లుందని అక్కడివారు చెప్తారు. అయితే అప్పటివరకు కొల్లేటి పరిసరాల్లో ఉండే పిట్టలు వీటి ధాటికి పారి పోతాయంటారు. ఈనాటి మన కలుషిత పరాక్రమానికి కొంగలు కూడా ముఖం చాటేస్తున్నాయంటున్నారు.మొదటి పాదంలోని ‘తగ’ తరచుగా పాద పూరణమే. సరిపోయినట్లుగా అని అర్థం. తగుట నుంచి వచ్చిందే తగ.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక అట్టు నిట్టు చూచి యదరి పడక తన్నుగానియట్లు తత్వఙుడుండును విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: గొప్ప ఙానం కలవాడు మనం కొట్టినా తిట్టినా ఏమి చలించక మన అమాయకత్వాన్ని సహించి ఊరుకుంటాడు. వారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదొర్కొనగల ధైర్యం కలిగు ఉంటారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తిరుపతికి బోవ దురక దాసరికాడు, కాశికేగ పంది గజము కాదు, కుక్క సింహమగునె గోదావరికిబోవ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తిరుపతికి పోయినా తురక దాసరికాలేడు. కాశికి పొయినా పంది ఏనుగు కాలేదు. గోదావరిలో మునిగినా కుక్క సింహము కాలేదు. అలానే ఎన్ని ఘనకార్యాలు చేసినా నీచుడు ఉత్తముడు కాలేడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: ప్రయత్నం చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందు నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు పామరుండుగాక భక్తుడగునె? తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనస్సులో భక్తి ఉంటే తీర్థయాత్రలు చేయడం వృధా. అలానే మనస్సులో భక్తి లేకుండా తీర్థయాత్రలు చేయడం వృధానే.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తుమ్మచెట్టు ముండ్లతోడనెపుట్టును విత్తులోననుండి వెడలునట్లు మూర్ఖునకు బుద్ది ముందుగాబుట్టును విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఎలగైతే తుమ్మచెట్టుకు పుట్టూకతోనే ముల్లుంటాయొ, అలానె ముర్ఖునికి చెడ్డబుద్ది పుట్టుకతో ఉంటుంది. కావున మూర్ఖుడు ఎంతవాడైనా జాగ్రత్తగా ఉండటం మేలు.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తురగాధ్వరంబు జేసిన పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో హరి మిము దలచిన వారికి నరుదా కైవల్య పదవి యత్యుత కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా!ఆశ్వ మేధ యాగము చేసిన వారికి ఏ పదవి దక్కునో, ఏమో గాని, మిమ్ము నమ్మి తలచిన వారికి మీ సాన్నిధ్యము[కైవల్యము] దక్కుట కష్టమా?కాదు. లభించియే తీరునని అర్ధము.కృష్ణ శతకం.",3,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్ దెలిసినవానిం దెలిసియు దెలియని నరుదెల్ప","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: బ్రహ్మ దేవునివశమే తెలియనివారికి చెప్పడంసులువు.బాగాతెలిసినవారికి చెప్పడంఅతిసులువు.ఏదో కొద్దిగాతెలుసుకుని తనకేఅంతా తెలుసనుకుని ఎదటివారి మాటవిననివారికి బ్రహ్మకూడా చెప్పలేడు.భర్తృహరి.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు? గుట్టెఱుంగునంత బట్టబయలు సొరిది భాండమందు సూర్యుని చందంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తెలిపే వాడెవడు? తెలుసుకునే వాడేవడు? సృష్టి రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం. అది నీటి కుండలో సూర్యబింబం లాంటిది. దాన్ని చూసి సూర్యుడని పొరబడరాదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తేలునకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు తెలివిలేనివాండ్ర దేహమెల్ల విషంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తేలుకు తోకలో విషము ఉంటుంది, పాముకు కోరలలో విషము ఉంటుంది కాని మూర్ఖునికి ఒళ్ళంతా విషమే. కాబట్టి తెలివితక్కువ మూర్ఖుడు మన మిత్రుడైనను వానితో జాగ్రత్తగా మసలడం మంచిది.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: తోలుకడుపులోన దొడ్డవా డుండగ రాతిగుళ్ళనేల రాశిదోయ రాయిదేవుడైన రాసులు మ్రింగడా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఆత్మ, పరమాత్మ అనేవి మన దేహంలొ ఉన్నాయి కాని రాళ్ళలో ఉన్నాయనుకోవడం మన భ్రాంతి. రాయిలో దెవుడుంటే మనం పెట్టిన నైవెద్యాలు తింటాడు కదా?",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: త్రాడు పామటంచు దాజూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: త్రాడును పాముగా బ్రమించి భయపడతాడు మానవుడు. అది పాము కాదు, త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో భయం తొలగి పోతుంది. భయం తొలగితే ఆనందం కలుగుతుంది. రజ్జుసర్ప భ్రాంతి వంటిదే సంసారం. సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించినవాడు తానే బ్రహ్మ అవుతాడు. అందుకే ""ఆనందో బ్రహ్మ"" అని అన్నారు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము పోయె ననెడి దెల్ల బుద్ది లేమి మది నిలుపక త్రాడు మఱి వన్నె దెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: జంధ్యం మెల్లో వేసుకుని తనకి శూద్రత్వం పొయి బ్రహ్మణత్వం వచ్చిందనుకోవడం బుద్దిహీనత. మనస్సుని స్థిరంగా ఉంచుతూ ఙానం సంపాదించకపోతే ఎన్ని జంద్యాలు వేసుకున్నా ఏమి లాభం.",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి.",3,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దండమయా విశ్వంభర దండమయా పుండరీకదళ నేత్ర హరీ దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం: సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి. జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: ఏ కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుంది. ఎలాగంటే, గండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవు. ఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదా. గృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే మరి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దగ్గఱకుము పాపదాంభికులము నీవు మోసపుత్తురయ్య దోసమనక క్రూరమృగములట్టివారురా నమ్మకు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తీయని మాటలు చెప్పే దాంభికులు మహ మోసగాళ్ళు. వారి దగ్గరకు పొరపాటున కూడ చేరకూడదు. క్రూర జంతువులులాంటి వారు, ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తెలికగా మోసపుచ్చుతారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్ నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని ష్క్రియతన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు నిన్ను అనుదినము సేవించుచు ’నన్ను దయతో చూడుము’ అని ప్రార్ధింతురు. వాస్తవము ఆలోచించగా ఇట్లు ప్రార్ధించుట పనిలేని పని. నీవు భక్తుని నియమనిష్ఠలు, శ్రద్ధయు, విశ్వాసము, భక్తియందలి నిర్మలత్వము ఎంత ఎట్లుండునో అంత ఫలము వారికి లభించును. అల్పసేవతో అధికఫలము లభించదు. అట్లే నిర్మల భక్తితో చిత్తనైష్కర్మ్య యోగముతో నిన్ను సేవించనిదే ఎవరికిని వారికిష్టమగు సుఖములు లభించవు.",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దశకంఠుని బరిమార్చియు కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య న్విశదముగ కీర్తి నేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: రామావతారంలో దశరథ మహారాజుకు సుకుమారునిగా జన్మించితివి. ఆసాంతం అద్భుతమైన రామావతారాన్ని పరిసమాప్తి చేశావు. పది తలల రావణాసురుని హతమార్చావు. సీతమ్మతో క్షేమంగా అయోధ్యా నగరానికి వచ్చావు. యుగయుగాలుగా కీర్తింపదగ్గ స్థాయిలో రాజ్యాన్ని పరిపాలించావు. నీవెంత ధన్యుడవో కదా కృష్ణా!",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దాత కాని వాని దరచుగా వేఁడిన వాఁడు దాత యౌనె వసుధలోన ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దాతయైనవాడు తానె మున్నిచ్చెడు గాని వాడొసగునె కానియైన జలము దప్పిదీర్చు మలమెట్లు తీర్చును? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దాత ఇతరులతో పోటీ పడకుండా తనకు తోచిన సహయమేదో ముందుగానే ఇస్తాడు. అది ఎంతైనా కావొచ్చు. కాని లోభి ఎంత వేడుకొన్న కొంచమైనా సహయం చేయడు. నీరు మన దాహం తీరుస్తుంది కాని, మలము తీర్చదు కదా?",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దానధర్మములకు దగు రేపురేపని కాల వ్యయము చేయు గష్టజనుడు తానునేమియౌనొ? తనబ్రతుకేమౌనొ? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: అనుకున్న వెంటనే దానము చేయకుండా ""రేపు రేపు"" అంటూ జాప్యము చేస్తాడు మూర్ఖుడు.రేపు అన్నది అసత్యమని తెలుసుకోలేడు.రేపు అన్నది రావచ్చు రాకపోవచ్చు. రేపు తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకే తెలియదు. కాబట్టి చేసే దానాన్ని వాయిదా వేయకుండా తక్షణమే చేయడం మంచిది.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్ లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్ పూనిన వేళ నొక్క సరిపోలును జీకునకర్థరాత్రి యం దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: దానం, పరోపకారం అనే గుణాలు మనస్సులో లేని అవివేకికి పేదరికం వచ్చినా, సంపదలు కలిగినా ఒకే లాగ ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్థరాత్రి అయినా , పట్టపగలైనా ఒకటే కదా !(మార్పేమి ఉండదని భావం )",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దానమరసిచేయు దాత దగ్గఱజేరి వక్రభాషణములు పలుకు మొఱకు చందనతరునందు సర్పమున్నట్లయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: గంధపు చెట్టుమీద ఉండే పాము ఎలాగైతే గంధము వాసన పీల్చడానికి వచ్చిన వాళ్ళను బెదరగొట్టి వెల్లకొడుతుందో, అదే విధంగా మూర్ఖుడు, దానం చేసే దాత వద్దన చేరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఆశ్రయం సంపాదించి ఇంక ఎవరినీ అతని వద్దకు చేరనీయడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్ దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతిద్రుతీయమె పొసగన్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము: ధనము ఖర్చగుటకు మూడు మార్గములు.దానము చేయుట,అనుభవించుట,దొంగలెత్తుకొని పోవుట. ధనవంతులు దానముచేయక,తామనుభవింపక ధనము కూడబెట్టిన కడకు దొంగలపాలవును.భర్తృహరి సుభాషితములు.",4,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో నైన బరోపకారమునకై యొకదిక్కున దేచ్చియైన నీ బూనును మేఘుడంబుధికి బోయిజలంబులదెచ్చి యీయడే వాని సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: మేఘములు సముద్రమునకుబోయి ఆవిరిరూపమున నీటినిదెచ్చి వర్షించును.అట్లే దానబుద్ధి ఉన్నవాడు మరొకచోటతెచ్చి ఇచ్చును.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్ దానెపలాయనంబగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్ దానిఫలంబులూరక వ్రుధాపడిపోవవె ఎండిగాలిచే గానలలోననేమిటికిగాక యభోజ్యములౌటభాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: అడవులలో బూరుగు చెట్లు కాసి పండినప్పుడు కోసి ఆదూది వాడక గాలికి ఎగిరిపోయి వృధా అయినట్లు సంపదలు దానము చేయక వృధా అగును.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దానములజేయ ధర జేతులాడక బహుధనంబు గూర్చి పాతిపెట్టి తుదకు దండుగనిడి మొదలుచెడు నరుండు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మూర్ఖుడు ఎక్కువధనము సంపాదించి ఇంకొకళ్ళకి దానం చేకుండా ఉంచి, దాన్ని నేలలో పాతిపెట్టో వ్యర్ధంగా ఖర్చుపెట్టో నాశనం చేస్తాడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: దానములను సేయ ధరచేతులాడక బహు ధనంబు గూర్చి పాతిపెట్టి తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఈ మనిషి ఉన్నాడే అపార ధన రాసులను సంపాదిస్తాడు. కాని చిత్రమేమిటంటే దాన ధర్మాల రూపంలో ఒక్క పైసా అయినా విదల్చడు. పైగా వాటిని భూమిలో పాతి పెడతాడు. ఇది ఎవరి కోసం? దీని గురించి వేమన్న ఏమంటున్నాడంటే ఇతడు దానాలు చెయ్యక అపరాధం చేశాడు. అపరాధికి ద్రవ్య శిక్ష తప్పదు. అతని మరణానంతరం అది అధికారుల పాలో, రాజుల పాలో అవుతుంది. అది అతడు చెల్లించిన దండుగ. అంతేకాదు పుణ్యం మిగలని అతని జీవితం నిర్మూలమైపోయింది. కాబట్టి సంపాదించిన దానిలో కొంతైనా నలుగురి సాయానికి వెచ్చించడం మంచిది అని వేమన్న సందేశం. చేతులాడక అంటే మనసొప్పక అని. ఇది మంచి నుడికారం. దండుగ అంటే వృథా. కాని ఇక్కడ జరిమానా. నేరం చేసిన వారికి చెల్లించాలని విధించే సొమ్ము. అపరాధి నుండి అపరాధ పరిహారంగా అధికారి తీసుకునే దండుగ గురించి హనుమకొండ శాసనం (క్రీ.శ. 1079)లో ఉంది. ఈ దండుగను రాజులు ధనవంతుల నుంచి బలాత్కారంగా తీసుకునేవారు. ఎవరినైనా బాధిస్తే దండుగ ఈనాం అని కూడా ఇచ్చేవారు. అంటే అనవసరంగా బాధించినందుకు ప్రతిఫలంగా ఇచ్చే భూమి. ‘కలవారిగని దండుగలు వెట్టె నృపుడు’ అని ప్రయోగం. పాతిపెట్టిన ధనంతో తనకూ సుఖం లేదు. మరణిస్తే గుప్తంగా వ్యర్థంగా భూమిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా ఇది దండుగే. తుదను అంటే అవసాన వేళ. ‘మొదలు చెడు’ అంటే వేళ్లూ కొమ్మలూ లేని చెట్టులా నామ రూపాలు లేకుండా పోతాడని.",6,['tel'] "క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దానములు ధర్మకార్యము లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌ మానవతుల కిది ధర్మము గా నెఱిగి యొనర్పవలయు గాదె కుమారీ!","ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: దానధర్మాలు ప్రతీ ఒక్కరికీ ఆచరణదాయకం. ప్రత్యేకించి వనితలకైతే దానాలు, ధర్మకార్యాలు ఆభరణాల్లా వెలుగొందుతాయి. ‘ఇవి మగవారి పనులు, మావి కావు’ అని అనుకోకుండా మహిళలు తప్పకుండా వీటిని పాటించాలి. అప్పుడే ఉత్తమ మహిళలుగా కీర్తింపబడతారు. కనుక, వారు ఈ నీతిని తెలుసుకొని మసలుకోవాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! అనుదినము నీ ఆలయ సమీపమున ప్రవహించు సువర్ణముఖీ నదీతీరమున ఉన్న మామిడితోట నడుమనున్న అరుగు పై పద్మాసనమున కూర్చుండి నిష్థాపూర్వకముగ ధ్యానమున నిన్ను దర్శ్ంచుచు చిత్తమునందు ఆనందమును అనుభవించ కలిగినచో అదియే వాస్తవమగు ఆనందము. అదియే సత్యమగు సుఖము. అంతేకాని లక్ష్మీవిలసనములచే ధనసాధ్యములగు భ్రాంతి కల్పితములగు భోగములతో కలుగు ఆనందము ఆనందమా?",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం డువిశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా మేరుపర్వతము స్వయముగ బంగారుకొండ. దానికి రత్నసానువు అను పేరు సార్ధకమగును. దేవ వృక్షములగు కల్పవృక్షము మొదలగు ఐదు వృక్షములును, కామధేనువును, వివిధమహారత్నములును మున్నగు వాటితో ఘనమైన ఐశ్వర్యముతో ప్రకాశించునది ఆ పర్వతము. అట్టి మేరువు త్రిపురాసురసంహారివగు నీకు విల్లు. నవనిధులకును అధినాధుడగు కుబేరుడు నీకు మిత్రుడు. సముద్రమునకు బిడ్డ యగు లక్ష్మికి పతి శ్రీమహావిష్ణువు నిన్ను అర్చించువారందరిలో ముఖ్యుడు. ఇట్లు ఏ విధముగ చూచినను నీతో సమానులగు దేవులు ఎవ్వరును లేరు. మహాదేవా! అట్టి నీవే నా విషయమును విచారింపకున్నావే! మరి ఎవ్వరు నా దారిద్ర్యమును పోగొట్టగలరు?",1,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ ద్రక్షక తొల్లి యాద్రుపదరాజ తనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నామొర చిత్తగించి ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: రామా! పట్టుదలతో నావంటి దీనుల నెందరినో రక్షించితివి.ద్రౌపది కోరగానే చీరలు ఆక్షయముగా నిచ్చితివి.నామొర వినవేమి?",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు బండరాజునకు బడుగుమంత్రి కొండముచ్చునకును కోతియె సరియగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: బండరాజు కొడుకు దుండగుడు. మిత్రుడు కొంటెవాడు. మంత్రేమో శక్తిలేనటువంటి వాడు. కొండముచ్చుకు కోతి దొరికినట్లు అందరు బాగానే కుదిరారు.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్ నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్ అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్ సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తాము అధికులమనిపించుటకు ధనము సంపాదించుటకు ఎన్నియో మార్గములు కలవు. వానిలో రాజుల యుద్ధమొక తంత్రముగ వాడుదురు. కోట రాజులకు ఆత్మరక్షణ సాధనము. రాయబారములు ఒక ఉపాయము. జనులకు దొంగతనము, కులవృత్తులు సాధనములు. కవులు, పండితులు, కళలు నేర్చినవారికి రాజాశ్రయము చక్కని మార్గము. ఓడవ్యాపారము అన్ని సాధనములలో గొప్పది. మంత్రోపాసనతో సిద్ధి పొందినవారు ఎన్నియో అద్భుత కార్యములను సాధింవచ్చును. పైన పేర్కొన్న ఏఒక్క సాధనము ఫలించినా మహాఫలము లభించును. కానిచో ఫలము లభించకపోగా ఉన్న ధనము కాని ప్రాణము కాని పోవును. కాని నీ సేవ అట్టిది కాదు. నిన్ను ఎట్లు ఎంతగా సేవించినను నీ అనుగ్రహము కలుగును మరియు మహాఫలము తప్పక సిద్ధించును. లౌకిక ప్రయోజనములను సాధించు ఉపాయములు ఒకప్పుడు హానికరములు కావచ్చును, కాని శివపూజ అట్టిది కాదు. మహాఫలప్రద దాత.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దుర్జనులగు నృపసంఘము నిర్జింపగ వలసి నీవు నిఖిలాధారా దుర్జనుల సంహరింపను నర్జునునకు బ్రేమసారధైతివి కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: కృష్ణా! ముల్లోకాలకీ ఆధారమైన నీవు దుర్జనులైన రాజ సమూహములను చంపదలచినవాడవై ఆకారణముగా అర్జనుడికి ప్రేమతోసారధివై సంగ్రామము నడిపితివికదా!'పార్ధసారధి'అనిపేరుపొందావు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ జేయుచుంద్రు కూడదనెడువారి గూడ నిందింతురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: దుష్టులు తాము చేసేవి చెడ్డపనులైనా కాని మంచి పనులేనని వాదిస్తూ ఉంటారు.పైగా అలాంటి పనులు చేయకూడదు అని చెప్పినవారిని తిడతారు. ఈ విధమైన వారికి దూరంగా ఉండటం మేలు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దూరదృష్టిగనరు తూగినదనుకను బాఱుపట్టెఱుగరు పడినదనుక దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మూర్ఖులు తమమీద బరువు పడెవరకు వచ్చె ఆపద గురించి ఆలొచించరు. ఒక వేళ ఎదన్నా సమస్య వచ్చిందా, దాని నుంచి దూరంగా పరుగు అందుకుంటారు. ఇలాంటి వారు మంచి మాటలకు లొంగరు, శిక్షించి దారిలోకి తేవడమే సరియైన పద్దతి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దేవభూములందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక తిరుగుచుండు వాడు దేవాది దేవుడా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: పుణ్యక్షేత్రాలలో, దేవాలయాలలో దేవుడున్నాడని మ్రొక్కేవారు అసలు దేవుణ్ణి గాంచలేక తిరుగుతుంటారు. ఇలాంటివాళ్ళు ఎంత తిరిగినా దైవత్వం మోక్షం కలుగుతుందా?",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దేవుడనగ వేఱుదేశమందున్నాడే? దేవుడనగ దనదు దేహముపయి వాహనంబునెక్కి వడిగదులును చూడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: దేవుడనేవాడు ఇంకో దేశంలోనో ఇంకో లోకంలోనో ఉన్నాడా ఏమిటి. దైవము మన శరీరంలోని అణువణులో ఇమిడి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మూర్ఖులు వాహనమెక్కి దేవాలయాల్లో దైవ వేటకు బయలుదేరుతారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దేవేంద్రు డలుకతోడను వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్ గోవర్ధన గిరి యెత్తితి గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: శ్రీకృష్ణా!తనకుపూజ చేయలేదను కోపముతో దేవేంద్రుడు వడివడిగా రాళ్ళవాన కురిపించగా గోవుల్ని,గోపాలకుల్ని కాపాడడంకోసం నువ్వు గోవర్ధన పర్వతాన్ని చేతితో ఎత్తిపట్టావుకదా!కృష్ణశతకం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి మోహమందు దనివి మోసపోడు ఇంద్రజాలకుం డటెందునకు జిక్కండు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: గారడివాడు ఇతరులను మోసగించుతాడు కాని తన మాయలో తానెప్పుడు పడిపోడు. అలాగే దేహతత్వమేరిగిన యొగి మొహావేశాలలో చిక్కడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా భావనసేయుచున్నతరి పాపములెల్ల మనోవికారదు ర్భావితు చేయుచున్నవి కృపామతివై ననుగావుమీ జగ త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: రామా!తల్లి,తండ్రి,గురువు,దైవం,దాత,సఖుడునీవేఅనినమ్మిన నన్నుపాపములు నాచేచెడుచేయించుచున్నవికాపాడు.గోపన్న",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దొంగ మాటలాడు దొరకునె మొక్షము చేతగాని పలుకు చేటు దెచ్చు గురువు పద్దు కాదు గునహైన్య మది యగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దొంగ మాటలు మాట్లడే వారికి మోక్షము కలుగదు.చేత కాని అటువంటి మాటల వలను వాళ్ళె నష్టపోతారు. అలాగే మనస్సులో దుర్గుణాలు ఉన్న వాళ్ళు గురువులకింద పనికిరారు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి నెవ్వరెఱుగకుండ నిముడుకున్న తాముచేయు పనులు దగులుకోకుందురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: దొంగతనాలు, ద్రోహాలు చేసి ఎవరికీ తెలియదని మనుషులు అనుకుంటారు. కాని ఎప్పటికైనా వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు చేతగానిచేత చెల్లదెపుడు గురువటండ్రె వాని గుణమీనుడనవలె విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: నీచమైన దాంభికులు గురువులమని నీచమంత్రములు చెప్పి మోసగిస్తుంటారు. అట్టి వారు గుణవిహీనులు. వారిని నమ్మరాదు. మనకు ఆత్మశుద్ది లేకుండా అటువంటివారు చెప్పె మాటలు ఎన్ని విన్నా మోక్షము లభించదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి చాడి చెప్పు పాపజాతి నరుడు చాడి చెప్పువాడు సాయజ్యమెందునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పెద్దవాల్ల మని గొప్పలు చెప్పుకొని రాజుల దగ్గర, దొరల దగ్గర ఉండి అందరి మీద చాడిలు చెబుతూ ఉంటారు. అలాంటి వాల్లకు ముక్తి ఎలా కలుగుతుంది.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దొడ్డివాడు పెద్ద తోడేలునైనను మట్టుచూచి దాని మర్మమెఱిగి గొడ్డుగొఱ్ఱెనైన గొని చననీయడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మాములు మనిషైన గొఱ్ఱెల కాపరి కూడ తోడేలు తన మందమీద పడితే దానిని చంపో బెదరగొట్టో పశువులను కాపాడుకుంటాడు. అలానే మనం కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన తత్వం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: దొమ్మ మాయు కొఱకు నమ్మవారికి వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ తెగులొ? అమ్మవారి పేర నందఱు దినుటకా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: అమ్మోరు ఆటలమ్మ అని జబ్బులకి పేర్లు పెట్టి, అవి తగ్గటానికి అమ్మవారికి జంతువులని బలి ఇస్తూ ఉంటారు. ఇదేమి మాయ తెగులోకాని, ఇవన్ని చేసేది అమ్మ వారి పేరు చెప్పి అందరు తినడానికే.",4,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ వ్యసనము మాను మాను, ప్రళయంబున వితనిజక్రమంబు లై ససి నెడ వించుకంతయును సాగరముల్ గులపర్వతంబు లున్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: కుల పర్వతాలు 7 మహేంద్ర, మలయ, సహ్య, వింధ్య, సానుమంత, ఋక్ష, పారియాత్రము అనేవి కులపర్వతాలు సముద్రాలు 7 దధి, ఇక్షు, సుర, క్షీర, ఘృత, లవణ,జల అనేవి సప్తసముద్రాలు కులపర్వతాలు, సప్తసముద్రాలు ధ్వంసమైనా, ప్రళయం వచ్చి కల్పమే అంతరించినా మహాత్మలకు ఎటువంటి ఆపదలు వచ్చినా వారి ధైర్యాన్ని విడనాడరు అని భావం.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం గాలిడుఁద్రవ్వుఁబిండదునికట్టెదుటన్ శునకంబు భద్రశుం డాలము శాలితండులగుడంబులు చాటువచశ్శతంబుచే నోలి భుజించి ధైర్యగుణయుక్తిగఁ జూచు మహోన్నతస్థి తిన్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: తనకు గుప్పెడు మెతుకులు వేస్తే వాడిముందర తోకాడిస్తూ నిలబడటమో నేలమీద పొర్లుతూ కాలితో తన పొట్టకేసి చూపించడమో చేస్తుంది కుక్క. కాని ఏనుగు అలా కాదు.... ఠీవిగా నిలబడి మావటి వాడు ఆప్యాయంగా అందించే మేతను లాలింపు ద్వారా గ్రహిస్తూ ధైర్యదృక్కులతో చూస్తూంటుంది. కవినిశిత పరిశీలనకు ఇది మచ్చు తునకగా చెప్పవచ్చు. ఉత్తములు నీచ చేష్టలు చేయరని దీని భావం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: దోసకారియైన దూసకాడైన బగతుడైన వేదబాహ్యుడైన ధనికు నెల్లవారు తనియింపుచుందురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ధనికుడైన వాడు తప్పు చేసినా, చెడ్డ వాడైనా, విరొధియైనా, నిందితుడైనా సరే జనులు వాడి చెప్పింది చేస్తూ వాణ్ణె తృప్తిపరుద్దామనుకుంటారు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: దోసకారియైన దూసరి కాడైన పతితుడైన వేద బాహ్యుడైన వట్టి లేని వేద వానికీదగు నీవి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఎలాంటి దోషగుణం కలవాడైనా, దూషింప తగినవాడైనా, పతితుడైనా, కష్టాల్లో ఉంటే సాయం చేయడంలో తప్పు లేదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైన జెఱుపుచేయు నూహ కలిగియుండు నోగుబాగులు లేక విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: చెడ్డవాడు మంచి చెడ్డలు ఆలోచించక ద్రోహ బుద్దితో తన మిత్రులకి కూడ హాని తలపెడతానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలంటి వాని వలలో పడి మోసపోకూడదు. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎల్లవేళలా మంచి చెడుని అంచనా వేయగలిగి ఉండాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్ దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్ వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మోక్షలక్ష్మీరాజ్యము గోరు నీ భక్తులు, రాగులిచ్చు తుచ్చములగు లక్ష్మిని కోరి రాజసేవ చేయుటకిష్ఠపడరు. రాజాశ్రయము కోరి వారి దర్శనము కోరిన వారి పాట్లు చూసేవ వారు రాజుల సేవ చేయరు. ఆ పాట్లెట్లుండుననగా, రాజ దర్శనమునకు పోవు వారు త్రోవలో దుర్గములు, ప్రాకారములు ద్వారా పోవలయును. అట్టి ప్రదేశములలో కంచుకులను రక్షకులుందురు. వారు వీరి యోగ్యత గణించక, కంచుకములతో త్రోయుచు శరీరభాగములంచు గాయములు చేయుదురు. దుర్భాషలు కూడ పలుకుదురు. వీరు ఆ కంచుకులను బ్రతిమాలి బామాలి రాజ దర్శనము చేయవలెను. దేవా నీ దర్శమునకై ఇన్ని పాట్లు పడవలసిన పనిలేదు. నిర్మలమగు భక్తితో సేవించినవారిని వారు భక్తితో సమర్పించిన మారేడుదళముతో సంతృప్తినొంది అనుగ్రహింతువు. ఇహమున సుఖములిచ్చుటయే కాక పరమున మోక్షసామ్రాజ్యము ప్రసాదింతువు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ద్వారబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెఱిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: గుమ్మానికి తలుపులు, గడియలు ఉన్నట్లే, మాటకు నియమాలు రక్షణగా పనిచేస్తాయి.ధర్మం గ్రహించి జాగ్రత్తగా మాట్లాడి మెప్పు పొందాలి గాని, విచ్చలవిడిగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ధనము సంపాదించి , దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ధనము గూడ బెట్టి ధర్మంబు చేయక యూరకుంద్రు పాపు లూహలేక ధనము వెంటరాదు ధర్మంబు సేయుడీ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పాపాత్ములు ధనము కూడబెట్టి వాటిని దానం చేయకుండా ఇంకొక ఆలోచనలు లేకుండా అలానే దాచి పెట్టుకుంటారు. మీరు పోయెటప్పుడు ధనము మీ వెంట రాదు అది గుర్తుపెట్టుకుని దానం చేయడం మొదలుపెట్టాలి.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ధనము చాల గూర్చితను దాన ధర్మముల్ పొనరుపకయ యిచ్చు తనయులకును తేనెకూర్చు నీగ తెరువరులకు నీదె విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తేనెని సమకూర్చిన ఈగ దానిని పరులపాలు చేసినట్లుగా, నరుడు చాల కష్టపడి ధనము సంపాదించి, దానిని ధర్మము చేయక చివరకు ఇతరుల పాలు చేస్తాడు. కాబట్టి తనకు సరిపడిన ధనాన్ని ఉంచుకుని మిగిలిన దాన్ని పరులకివ్వడం పుణ్యుని లక్షణం.",6,['tel'] "క్రింద ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ధనము వీథిబడిన దైవవశంబున నుండు బోవు మూలనున్ననైన నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు","ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి తాత్పర్యం: దేవునిదయవుంటే వీధిలోపడేసినా డబ్బుపోదు.లేకపోతే ఇంట్లోమూల జాగ్రత్తచేసినా పోతుంది.అడవిలో రక్షణ,బలములేకున్నా దైవబలంతో మనిషిబతుకుతాడు. లేకపోతే ఇంట్లోఉన్నాచస్తాడు.భాగవతం.పోతన.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యమొదవదేని ధనమొదవదు ధనము ధైర్యమరయదగు భూమి నరులకు, విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ధనము లేని చోట ధైర్యం ఉండదు, ధైర్యం లేని చోట ధనము ఉండదు.కాబట్టి మనిషి ధనాన్ని ధైర్యాన్ని రెంటిని సాధించాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ధనమెచ్చిన మదమెచ్చును మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్ ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై త్వరతోడన్ బరువెత్తి చేరినిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ ద చ్ఛిరముం దత్ఫలపాత వేగంబున విచ్చెన్ శబ్దయోగం బు గాఁ బోరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: ఒకానొక బట్టతలవాడు, మిట్టమధ్యాహ్నం సూర్య తాపం భరించలేక అందులోనూ మరీ ముఖ్యంగా మాడుతున్న శిరస్సును కాపాడుకోవటానికి దగ్గర్లో ఓ చెట్టూ కనబడక తాటిచెట్టును చూశాడు. అదీ కొద్దిపాటి నీడలో తలదాచుకోవాలనుకొని దాని క్రిందికిచేరాడు అది వేసవికాలం కావడంతో చాల ముగ్గిన తాటిపండు ఒకటి దైవికంగా సరిగ్గా అప్పుడే వానితలపై పడింది వెంటనే వాడితల బ్రద్దలైపోయింది. దైవబలం చాలకపోతే ఇలాగే జరుగుతుందిమరి.",5,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు, వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను భజన జేసెడి వారికి బరమ సుఖము భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం: ఎవరూ వెయ్యేండ్లు జీవించరు. ధనం శాశ్వతం కాదు. చనిపోయాక భార్యాపిల్లలు వెంటరారు. సేవకులూ మరణాన్ని తప్పించలేరు. బంధువులైనా బతికించలేరు. బలపరాక్రమమూ పనికిరాదు. వెర్రికుక్కల వంటి భ్రమలను విడిచి పెట్టాలి. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక విషయాలను వదిలేసి, శాశ్వతమైన ముక్తికోసం స్వామి భజన చేయడం ఉత్తమోత్తమం!",5,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కులకాంతను గ న్న రమణి దనుగన్న దియును ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎవరికైనా కన్నతల్లిని మించిన వారుండరు. ఐతే, ఇదే సమయంలో లోకంలో ప్రతి ఒక్కరికీ మరొక అయిదుగురు తల్లులు ఉంటారు. వారినీ కన్నతల్లి మాదిరిగానే తప్పక గౌరవించాలి. వారెవరంటే రాజు భార్య, గురు పత్ని, అన్న భార్య (వదిన), కులకాంత, భార్య తల్లి (అత్త). వీరంతా కన్నతల్లితో సమానమన్నమాట.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును? నీరుచొరమి లోతు నిజముగా దెలియదు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: నీటిలోతు తెలియాలంటే ఎలాగైతే దానిలో దిగిన వానికి మాత్రమే తెలుస్తుందో అలానే దానం యొక్క విలువ దాతకు మాత్రమే తెలుస్తుంది.",1,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ధీరులకు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: కొబ్బరి చెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను ఇచ్చును. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదయును, తరువాత మిక్కిలి సుఖమును,సంతోషమును కలిగించును. ఇదిసుమతీ శతక పద్యము.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ధైర్యయుతున కితర ధనమైన నరు దాన మిచ్చినపుడె తనకు దక్కె ఎలమి మించుపనికి నెవరేమి సేతురు? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ధైర్యవంతుడు ఎటువంటి కార్యముచేసినా సఫలమవుతుంది. దాని ఫలములు ఖచ్చితంగా దక్కుతాయి. పైగా అది తన వద్ద ఉంచుకోక ఇతరులకు దానిమిస్తాడు. ఇటువంటి వాడు ఉత్తములలోకెల్ల ఉత్తముడు. ఈ లోకములో దెన్నైనా ధైర్యముతో సాధించవచ్చు, కాబట్టి పిరికితనము కట్టిపెట్టి ధైర్యముతో పని మొదలుపెట్టాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నందుని ముద్దుల పట్టిని మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ వందితు నినుదలతు భక్త వత్సల కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా!నందుని ముద్దుల కుమారుడిగా పెరిగి మందర గిరిని చేతధరించి మునిగణములచే హరీ!మాధవా!విష్ణూ!అని స్తుతింప బడిన సుందరాకారా నిన్ను తలచు[ధ్యాన్నించు]చున్నాను.కృష్ణ శతకం",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నక్క వినయములను నయగారముల బల్కి కడకు ధనముగూర్ప గడగచుండ్రు కుక్కబోనువాత గూడు చల్లినయట్లు విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కుక్కను లోంగ దీసుకొవడానికి ఎలగైతే దాని బోను దగ్గర మెతుకులు చల్లుతామో, అదే విధంగా ధనాన్ని సంపాదించడానికి మనుషులు నక్క వినయాన్ని చూపుతూ తీయ్యగా మాట్లాడతారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నక్కనోటికండ నదిలోని మీనుకై తిక్కపట్టి విడిచి మొక్కుచెడద? మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకపోవు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తన దగ్గర ఉన్న మాంసపు ముక్కతో తృప్తి చెందక, నదిలోన చెపను చూసిన వెంటనే, నక్క తన దగ్గరున్న మాంసపు ముక్కను జాగ్రత్తగా ఒడ్డున పెట్టి చేపను పట్టుకోవడానికి నదిలోకి దిగుతుంది. ఈ లోపులో గ్రద్ద ఒడ్డున ఉన్న మంసాన్ని తన్నుకుపోతుంది, చేప నక్క చూపునుంచి చేజారిపోతుంది. అదేవిధంగా లోభి అత్యాశకి పొయి ఉన్నదంతా నష్టపోతాడు. కాబట్టి మనదగ్గరున్న దానితో సంతృప్తి పడటం మేలు.",1,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నడువకుమీ తెరువొక్కట కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకుమీ పరధనముల నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యము: మంచిబుద్ధిగలవాడా! ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు. ఇతరుల మనసు బాధపడేలాగ మాట్లాడవద్దు. పూర్వం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అడవులు దాటి వెళ్లవలసి వచ్చేది. అలాగే శుభ్రంచేసిన దారులు కూడా తక్కువగా ఉండేవి. అందువల్ల పాములు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు వీరి బాధ ఎక్కువగా ఉండేది. ప్రజలందరూ గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఒంటరిప్రయాణం మంచిది కాదు. శత్రువు ఇంటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, అక్కడ వారు ఎంత ప్రేమగా ఏ పదార్థం పెట్టినా తినకుండా వ చ్చేయాలి. ఎందుకంటే శత్రువు తన పగ తీర్చుకోవటానికి ఆహారంలో విషంవంటివి కలిపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమీ తినకుండా వచ్చేయాలి. ఇతరుల మనసులను బాధపెట్టేలా మాట్లాడటం వలన వారి మనసు విరిగిపోతుంది. ఇంక ఎప్పటికీ మనతో సరిగా మాట్లాడలేరు. ఈ మూడు సూత్రాలను పాటించడం ప్రతిమనిషికీ అవసరమని బద్దెన చక్కగా వివరించాడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకందము కలిగించు వస్త్రము ఏనుగుతోలుదుప్పటము కదా! కాలకూట మహావిషము నీ ఆహారము కదా! బ్రహ్మదేవుని తలపుర్రె నీవు అన్నము తినుటకుపయోగించు గిన్నె కదా! నీ కంఠహారము భయంకరమగు సర్పము కదా! మంచిది. ఇటువంటి లక్షణములు కలవని తెలిసీ పురుషోత్తముడగు విష్ణువు తన మానసమును నీ పాదపద్మములందు నిలిపెను కదా! అనగా సర్వదేవోత్తముడవగు మహాదేవుడవయిన నీ పరికరములేమి అయిన ఏమి? అందులకే విష్ణువే నిన్ను ఆరాధించుచుండగా నేను కూడ నిన్నే ఆశ్రయించి సేవింతును.",3,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నరవరుఁడు నమ్మి తను నౌ కరిలో నుంచునెడ వాని కార్యములందున్ సరిగా మెలంగ నేర్చిన పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్ధతో చేయుచుండిన కీర్తి పొందును.",6,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు భళిర! నే నీ మహామంత్ర బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావము: పావనమైన నరసింహ మంత్ర ప్రభావంతో అన్ని పాపాలనూ తొలగించుకోవచ్చు. తీవ్ర రోగాలను దూరం చేసుకోవచ్చు. విరోధులను మట్టుపెట్టవచ్చు. యమభటులనైనా పారిపోయేలా చేయవచ్చు. నీ నామ మహత్తును తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. నేనైతే చక్కగా దివ్యమైన ఆ వైకుంఠ పదవినే సాధిస్తాను. అనుగ్రహించు స్వామీ!",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నరుడు జాగరమున నటియించు చుండును నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము నరుడు జాగ్రతనుట ధరణిలో బరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మనిషి జాగ్రత్తగా ఉన్నట్లు నటిస్తుంటాడు లేదా తను జాగ్రత్త పడ్డానని ఊహించుకుంటూ ఉంటాడు కాని లోకములో మనిషికి జాగ్రత్త అరుదుగా ఉంటుంది. బయట జరిగే సంఘటనలు ఏవీ మనిషి ఆధీనంలో ఉండవు జాగ్రత్త పడటానికి, అసలు జాగ్రత్తగా ఉండగలిగే మనిషే పరమాత్మ. కాబట్టి అతి జాగ్రత్తకు పొయి జీవితాన్ని ఆస్వాదించడం మానుకోవద్దు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: నరుడెయైన లేక నారాయణుండైన తత్వబద్దుడైన ధరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మామూలు నరుడైనా గాని, దేవుడైన నారాయణుడైనా గాని, మహ గొప్ప తత్వవేత్తైనా గాని ఎలాంటివారైనా ఈ శరీరానికి మరణమున్నదని తప్పక గ్రహించాలి. ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని పరులకొరకు కొంత పాటుపడాలి. ఎవరూ ఇక్కడ శాశ్వతము కాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నవరస భావాలంకృత కవితా గోష్టియును మధుర గానంబును దా నవివేకి కెంతజెప్పిన జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: నవరసములతోడ భావములతో అలంకారములతో కవిత్వ ప్రసంగములు,మనోహరములగు పాటలు పాడుటయు తెలివి లేనివానికి[వాటియందు ఆసక్తి లేనివారికి]చెప్పడం చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లేబద్దెన.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతులతో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: సభలోపలను,తల్లిదండ్రులతోనూ,అధికారులతోనూ,పరస్త్రీలతోనూ,బ్రాహ్మణోత్తములతోనూ పరిహాసములు[ఎకసక్కెము]లాడరాదు.ఈపద్యములో నవ్వకుమీఅంటే వెటకారాలు,వెక్కిరింతలు చేయకూడదని.",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరీ క్షీరాబ్దిశయన యదుకుల వీరా ననుగావుకరుణ వెలయగ కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: నారాయణా,పరమేశ్వరా,భూదేవిని ధరించినవాడా,నీలిరంగు దేహముకలవాడా,దుష్టులను శిక్షించువాడా, పాలసముద్రమందు పవళించువాడా,యదువంశవీరా నన్ను కరుణతో కాపాడు కృష్ణా!",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: నారాయణ అన్న నామాన్ని ఎన్నిసార్లు పలికినా తనివి తీరదు కదా. ఓ శ్రీ కృష్ణా! నువు మహాలక్ష్మీపతివి. ఇటు వసుదేవునికి, అటు నందునికి సుపుత్రుడవైనావు. బ్రహ్మాండమైన కొండనే ఆభరణంగా ధరించిన వీరుడవు. నాకు నువ్వు తప్ప మరెవరు దిక్కు, నిన్నే నమ్ముకొన్నాను. నను బ్రోవుమయా స్వామీ!",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి వాసిగాను జూడ వశ్యమగును గాశికంచుల గన గడగండ్ల పడనేల? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: నాసిక చివర దృష్టి నిలిపి, ఆలొచనలన్ని త్యగించి, నిశ్చలంగా మనసును అదుపులో ఉంచుకొనిన సమస్త ప్రపంచము అర్దమవుతుంది. ఈ యోగము సాధ్యమయితే కాశికి కంచికి వెళ్ళవలసిన పని లేదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెఱ్ఱివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎప్పుడైనా నిండుకుండలు తొణకవు. బాగా నీటితో వుండే నదులు గంభీరంగా ప్రవహిస్తుంటాయి. కానీ, నీళ్లు లేని వెర్రివాగులు మాత్రమే వేగంగా పొర్లి పొర్లి ప్రవహిస్తుంటాయి. ఇదే విధంగా, అల్పులైన దుర్జనులు ఎప్పుడూ ఆడంబరాలే పలుకుతుంటారు. కానీ, సజ్జనులు తక్కువగా, విలువైన రీతిలోనే మాట్లాడుతారు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నిక్క మైన మంచినీల మొక్కటి చాల తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? చాటుపద్యములను చాలదా ఒక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె పలుకవలయుగాని పరులకొఱకు దాపగూడ దింక నోప దన్యము పల్క విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: నిజము తెలిసి ఉన్నప్పుడు మంచి వాడు ఆ నిజమునే మాట్లాడాలిగాని పరుల కోసం దాచి పెట్టకూడదు. ఎంత బ్రతిమిలాడినను ఒకరికోసం తను నిజం మాట్లాడడము అనే అలవాటు తప్పకూడదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నిజముకల్ల రెండు నీలకంఠ డెఱుంగు నిజములాడకున్న నీతి దప్పు నిజము లాడునపుడు నీ రూపమనవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: నిజమైనా అబద్దమైనా ఆ నీలకంఠునికి తప్పకుండా తెలుస్తాయి. మనం నిజం చెప్పకుంటే నీతి అనేది తప్పినట్టె. కాబట్టి నిజం చెప్పడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నిజం చెప్పే వాళ్ళు ఈశ్వరునితో సమానం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నిజములాడునతడు నిర్మలుడైయుండు నిజమునాడు నతడు నీతిపరుడు నిజముపల్కకున్న నీచచండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: నిజము చెప్పెవాడెప్పుడు మంచి మనస్సు కలవాడై ఉంటాడు. పైగా నీతిపరుడు కూడ. కాబట్టి నిజము మాట్లాడేవారిని ఎల్ల వేళలా గౌరవించాలి. అబద్దం మాట్లాడెవాడు మాత్రం పరమ చండాలుడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింపఁజే సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను బాణాసురునివలె నా గుమ్మమువద్ద కావలియుండుమని నిన్ను కోరను. మను అను భక్తుడువలె దేవతాస్త్రీ కొఱకు దూతవై వెళ్లుమని ప్రార్ధించను. తిన్నని వలె ఎంగిలి మాంసము తినుమని నిర్భందించను. నిన్ను నమ్మిన సజ్జనులను రక్షించువాడవని విని, నన్ను రక్షింపుమని ఎంత మొఱపెట్టుకున్నను వినకున్నావు. ఎందుకు ప్రభూ.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నిన్ను నిందించిన దక్షుని విషయమున అతనిని దండించితివి కదా! నీవిషయమున అపరాధము చేసిన బ్రహ్మదేవుని కూడ శాసించితివి కదా! అట్టిధర్మరక్షకుడవగు నీవు నీ పాదపద్మములను ఆరాధించు సేవకులను తుచ్ఛమగు మాటలతో దూషించు దుర్మార్గులను దండించకపోగా వారిని వృద్ధిలో నుండునట్లు చేయుచున్నావే! నీ భక్తులకు కలిగిన నిందావమానములు నీవి కావా! ఒక వేళ నీవు వేరు నీ భక్తులు వేరను భేద భావమున ఉన్నావా! అట్లు కానిచో నీ భక్తులకు కలుగుచున్న ఈ నిందలను అవమానములను నీవు సహించగలవా?",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించుటచేత నాకు ఆపదలు కలుగనీ, నిత్యము ఉత్సవములే సిధ్ధించనీ, ఇతరులు నన్ను సాధారణ మానవునిగ అననీ, మహాత్ముడని మెచ్చుకొననీ, సంసారబంధవిషయమున సుఖభ్రాంతిచే, మోహమే కలుగనీ, వివేకముచే శివతత్వ జ్ఞానమే కలుగనీ, గ్రహచారవశమున బాధలే రానిమ్ము, మేలే కలుగనీ. అవి అన్నియు నాకు అలంకారములే అని భావించుచు వదలక నిన్ను సేవింతును.",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్ విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈ జనులు నిన్న మొన్న నిత్యము ప్రతి ప్రాణియు ప్రతి మానవుడు మరణించుట చూచుచునే యున్నారు. దేహములు అనిత్యములని అట్టి దేహముల సౌఖ్యమునకై ధనము సంపాదించనాశపడుట వ్యర్ధమని వీరు తెలిసికొనుట లేదు. ఆపదలలో ఉన్నవాడు పెన్నిధిని చూచి తాపత్రయ పడునట్లు ధనమునందు భ్రాంతిచే ధనార్జనకు యత్నించుచున్నారే కాని ధన విరక్తి చెందకున్నారు. వీరు నిన్నెడును సేవించనే సేవించరో ఏమో అన్పించుచున్నది. నిన్ను గాక యితర దేవతలయందాసక్తులగు వారికి యిహపరములందు ఏ సుఖము పొందలేక పోవుటను చూచి నీవయిపునకు రావలయును కదా. కాని అట్లు వచ్చుటలేదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య ఛ్చిన్నానందసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు మరి ఎవ్వరిని విశ్వసించను. అన్నలు, తమ్ములు తల్లియు తండ్రియు, గురుడు ఇతరులెవ్వరును ఆపదలందు నాకు సాయపడువారు లేరు. నా తండ్రీ నిన్నే విశ్వసించి ఆశ్రయించిన నన్ను ఈ సంసారదుఃఖసాగరమునుండి దాటించి యెప్పుడు అఖండానందామృతసముద్రమున తేలియాడునట్లు చేయుదువో కదా!",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! చిత్తతత్వమునకు ఆధారమగు పద్మమునందు విహరించుచు మత్తమయి యందు తుమ్మెద యగు నీ సగుణరూపమును కన్నులార చూచి, సేవించి తరించవలెనని కోతికగ ఉన్నది. కాని అది యెట్టిదియో నాకు తెలియదు. మునుపు కొందరు వివిధరూపములతో నిన్ను భావించి సేవించిరని తెలియుచున్నది. మోకాలు, ఆడుదాని స్తనము, కుంచము, మేకపెంటిక వీనిలో ఏది నీ సగుణరూపమో నాకు తెలియకున్నది. నా ఈ సందేహమును పోగొట్టి వాస్తవమగు నీ సగుణరూమును నాకు చూపుము. కన్నులార కాంచి నిన్ను సేవింతును.",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్ తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్ తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్ చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా శాస్త్రములు, వాటినెరగిన వారు, అనుభవము కలవారు, పండితులు చెప్పు వచనములు ఏమనగా ""శివనామము అగ్ని అని అనదగినిది; దానిని మానవులు తప్పుగానో పొరపాటుగానో తెలిసియో తెలియకయో దూరమునుండి యైన వినినంత మాత్రముచేత కూడ అది కొండలంత పాపములను దూదికుప్పలను అగ్ని కాల్చినట్లు కాల్చును. ఇట్టి నిశ్చితవచనములు ఉండగా మానవులు ’నిన్ను అర్చించుటచే మోక్షము లభించును’ అన్న విషయమున సంశౌయింప పనిలేదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్ గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్ జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవనిపై నీ కరుణ కలుగునో వాడు తన జీవన నిర్వహణమునకై ఏ నీచప్రభువులను, ధనికులను సేవలకై వారి భవనములలో ప్రవేశించవలసిన పనిలేదు. కృపణత్వమును (దైన్యము) ప్రకటించవలసిన పనిలేదు. ఏ కపట వేషము వేయలసిన పనిలేదు. శివ భక్తినే కాని ఇతరమతములను ఆదరించడు, స్వీకరించడు, ఏ కష్టమగు రీతులతో తన చిత్తము చీకాకు చెంది చెడిపోడు. తన జీవన దశలో స్థిరచిత్తుడై వర్తించును. తద్వారా ఉత్తమగతిని పొందును.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలుఁ దే జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నేను నీ సేవకుడనుగాక ముందు మనకొక ఏకాభిప్రాయము కుదురుటకు ఒక మాట చెప్పుచున్నాను వినుము. నేను నిన్ను ఎంతో ఆసక్తితో అన్ని సమయములందు సేవింతును. ప్రతిఫలముగ జీతము కోరను, గుఱ్ఱములు అక్కరలేదు, ఏనుగులు అక్కరలేదు, సంపదలు అక్కరలేదు. ఎందుకనగా వానియందు నాకు ఇఛ్చలేదు. కాని నా చిత్తమందుండి నన్ను భాధించు ఆరుమంది శతృవులకు (కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు) మాత్రం నన్ను అప్పగించవలదు. అంతయే చాలును. ఇంతచేసిన నాకు ఎంతో వేతనమిచ్చినట్లే.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్ క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ పంచయందు పడియుండి, నీ అనుగ్రహము మరియు ఆశ్రయము లభించినచో అది మాత్రమే చాలును. భిక్షాన్నము లభించినచో చాలును. మహానిధి లభించు అవకాశమున్నను కీటకములవలె క్షుద్రులగు రాజులను సేవించజాలను, ఇష్టపడను. నీవు నన్ను సేవకునిగా స్వీకరించు దయ నాపై కలిగినచో నన్ను ఆశాపాశములతో చుట్టి బంధించకుము. సంసారసుఖములకై యత్నించుచుండునట్లు చేయకుము.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్ నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ నామమును నా నామముగా ధరించియున్నాను. నీ నామమే నా ధ్యేయముగా గ్రహించుచున్నాను. నీ పాదతీర్ధమును త్రావుచుందును. నీవు నమిలి ఉమిసిన తాంబూలము భక్తితో గ్రహించుచుందును. నీకు నివేదించిన ఆహారపు పళ్లెరములో లభించిన ప్రసాదమును తినుచుందును. ఇట్లు అనేక విధములుగ పుత్రుడనైన నన్ను నీ బిడ్డగనే ఉండనిమ్ము. మరియొకరెవరికి పుత్రుడనవను. తండ్రి తన పుత్రుని విడువదగదు కదా!",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచేఁ జేకొం టెంగిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు మాంసము తినుటయందిష్టమున్న నీచేత నున్న లేడిని ఇంకొక చేతనున్న గండ్రగొడ్డలితో కోసి ఆ మాంసమును తలనున్న గంగాజలముతో నుదుటనున్న నేత్రాగ్నియందు పాకముచేసి ఇంకొక బ్రహ్మకపాలములో భుజించు అవకాశము ఉండగా ఆ బోయవాని చేతి ఎంగిలిమాసమును తినుట నీకు తగునా!",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధ మలద మేనికంపడగినయట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి అని అర్థం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదువలేదు సుజనగోష్టివలన గంధమలద మేనికం పడగినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: సజ్జనులతో మాట్లాడుతూ, వాళ్ళ పంచన చేరితే మనకున్న దుర్గుణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వారిని చూసి మనమూ కాసింత మంచితనం నేర్చుకోవచ్చు. గంధము పూసుకుంటే శరీర దుర్గందము ఎలా పోతుందో ఇదీ అంతే.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటిజగతిలేదు పరములేదు మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మూర్ఖుని యొక్క మాటలు నీటిమూటలే అవుతాయి. ఎందుకంటే నీటిని ఒక మూటలో కడితే నిలుస్తుందా ఎమిటి? ఈ రకంగా మూర్ఖుడు ఒకసారి చెప్పిన మాటను మరొకసారి చెప్పక మారుస్తూ ఉంటాడు. ఒకసారి మంచి అన్న దానిని మరోకసారి చెడు అంటుంటాడు. కాబట్టి ఈ విధంగా మాటలు మార్చే మూర్ఖులను నమ్మరాదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం బ్రీతుంజేయగలేను నీకొఱకు దండ్రింజంపగాఁజాల నా చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుంజీకాకు నాభక్తి యే రీతిన్నాకిఁక నిన్ను జూడగలుగన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా నేను నిన్ను భక్తితో మెప్పింపజాలను. అర్జునునివలె నీతో యుధ్ధము చేయు శక్తి నాకు లేదు; పుష్పదంతుడను మహాభక్తునివలె నిన్ను మెప్పించునట్లు స్తుతిచేయుటకు సరిపోవు కవితాశక్తి నాకు లేదు; నీకొరకై తండ్రిని చంపునంతటి తీవ్రభక్తియు నాకు లేదు; రోకటితో నిన్ను మోదిన భక్తురాలియంతటి భక్తుడను కాను. అట్టి గాఢమగు భక్తిపరిపాకము లేని నేను ఏవిధముగ నిన్ను ఆరాధించి మెప్పించి నీ సాక్షాత్కారము పొందగలను. కనుక దేవా నీవే నా అసమర్ధతను గమనించి అకారణ దయతో నన్ననుగ్రహింపుము.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నీనామము భవహరణము నీనామము సర్వసౌఖ్య నివహకరంబున్ నీనామ మమృత పూర్ణము నీనామము నే దలంతు నిత్యము కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: కృష్ణా! నీనామము భవ బంధాలను తెంచి మనసుకు శాంతినిస్తుంది. ఈజన్మలో కావలసిన సుఖముల నిస్తుంది. అమృతమువంటి నీనామమును నేను అనుదినమూ తలచుచుందును.కృష్ణ శతక పద్యము.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్‌ వ్రాసి యి మ్మాపాఠం బొనరింతునన్న యతడున్‌, మంజు ప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచుకున్న యతడున్‌ సద్బాంధవుల్‌ గాక, ఛీ ఛీ! పృష్ఠాగల బాంధవంబు నిజమా! శ్రీకాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: భక్తి ప్రపత్తులున్న వారే దైవ బాంధవులు. పుట్టుకతో వచ్చే బంధుత్వాల కన్నా భగవంతునిపట్ల విశ్వాసం గల వారందరిలోని భావ బంధుత్వం ఎంతో గొప్పది. దేవునిపై కావ్యాలు చెబుతూ, పద్యాలు రాస్తూ, మహిమలను వల్లిస్తూ ఉండేవారు, పని కట్టుకొని ప్రబంధాలను మనోహరంగా నియమనిష్ఠలతో పఠించేవారు అసలైన పరమాత్మ బంధువులు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్ గాక చీ చీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కవిగా నా భావములు చెప్పుచున్నాను. మా ఉత్తమ బంధువులెవరన్న నిన్నుద్దేశించి కావ్యము రచించుమని కోరిన కవిపోషకుడు, నీ పై కవితను చెప్పు కవియు, నిన్ను వర్ణించు పద్యములను చదువుకొనుటకు వ్రాసిమ్మని కోరినవారు, నిన్ను స్తుతించుచు వ్రాసిన మనోహరమగు ప్రబంధములను ఇచ్ఛాపూర్వకముగ అత్యంతాశక్తితో చదువుచుండువాదును. అంతియె కాని ఛీ ఛీ రక్తసంబంధమును ఆ బాంధవముతో తమ ప్రయోజనములకై వీరి వెంట పడుచుండు బంధువులను వాస్తవ బంధువులగుదురా. కానే కారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా దా భవ్యంబుఁ దలంచి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ శ్రీ భాండరములోఁ గొఱంతపడునా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నీ భక్తులు నిన్ను బహువిధముల సేవించుచు అనేకపర్యాయములు ’మాకు అది యిమ్ము, ఇది యిమ్ము, ముక్తి ప్రసాదించుము’ అని వేడుచున్నారే. వారి కోరికలు తీర్చక వారికి ఇష్టార్ధములనీయక యున్నావే. నీ వద్ద యున్నవే కదా వారు కోరుచున్నారు. అవి యిచ్చుటలో నీకు లోభము ఏల? దయతో వారి కోరికలను తీర్చరాదా. నీ దగ్గర యున్నదానిలో చాల గొప్పది పరమార్ధ తత్త్వము కదా. అది ఇచ్చిన నీ భాండరములోని ధనము తరిగి పోవునా?",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ నిప్పుమీద కుండ నీరు పెట్ట కళ పెళనుచు గ్రాగు కడుచోద్య మిది గదా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: నీటి పైన నిప్పులు పడితే అవి బొగ్గులు కింద మారిపోతాయి. అవే నీటిని కుండలో పోసి నిప్పులను కింద పెడితే అవి పెళ పెళా కాగుతాయి. చూసారా ఈ ప్రపంచం ఎంత విచిత్రమైనదో!",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో రారా రమ్మని యంచుఁ జెప్పవు పృధారంభంబు లింకేటికిన్! నీర న్ముంపుము పాల ముంపు మిఁక నిన్నే నమ్మినాఁడం జుమీ శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీరాముని చేత లేదా లక్ష్మీపతియైన విష్ణువు చేత పూజింపబడు పాదపద్మద్వయము కలవాడా నీ సగుణరూపమును ధ్యానించవలయునని నాకు కోరిక యున్నది. కాని అట్టి నీ రూపపు తుద ఏదియో మొదలు ఏదియో నేను యెరుగను. పూర్వము బ్రహ్మ అంతటివాడే ఎంత పైకి పోయియు విష్ణువు ఎంత లోతునకు పోయినను నీతుది కానలేదు. మరి నేను ఎంతటివాడను! నీవయినను వాత్సల్యముతో నన్ను రారమ్మని దగ్గరకు పిలిచి ’ఇదిగో ఇట్టిది నారూపము’ అని చూపకుంటివి. నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనము లేకున్నది. కనుక శరణాగతి చేయుచున్నాను. నీవు నన్ను నీట ముంచినను పాలముంచినను రక్షించినను, రక్షిమ్చక త్రోసివేసినను సరియే. నిన్ను నమ్ముకొని యున్నాను. ఇక నీ ఇష్టము.",1,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నీలఘనాభ మూర్తివగు నిన్నుగనుంగనగోరి వేడినన్ జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కినరామనామమే మూలను దాచుకోగలవు ముక్తికిబ్రాపది పాపమూలకు ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: రామా!నిన్నుచూడవలెనన్న దాగెదవు.స్తోత్రములలోనున్న నీరామనామమెందు దాచుకొందువు?అదిముక్తికిదారి.పాపముల తెగకొట్టుగొడ్డలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైనఁబాఱలేదు నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పడవ నీటియందు చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ పోజాలదు. అట్టే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైననూ మంచిని గ్రహింపలేరు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నీళ్ళ మునుగనేల? నిధుల మెట్టగనేల? మెనసి వేల్పులకును మ్రొక్కనేల? కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ప్రజలసొమ్మంతా దిగమింగుకొని పుణ్యతీర్దాలలో మునుతారు, కడుపులో కల్మషం పెట్టుకొని గుళ్ళో దైవానికి మొక్కుతారు. వీటి మూలంగా ఏమి ఉపయొగం ఉండదని తెలుసుకొలేరు మూర్ఖులు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నీళ్ళ లోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బైట కుక్కచేత భంగ పడును స్థానబలిమి గాని తనబలము గాదయా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మనుజునకు స్థానము,కాలము,దైవముజయాపజయములు కలిగిస్తాయి.మొసలి నీటిలో నున్న యెడల బలమైన ఏనుగుని కూడా బాధించ గలదు.ఆదే మొసలినీళ్ళబైట ఉన్నప్పుడు కుక్కలు కరిచిచంపుతాయి.వేమన.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నీళ్ళమీది నోడ నిలిచి తిన్నగసాగు బైట మూరెడైన బ్రాకలేదు నెలవుదప్పుచోట నెర్పరి కొఱగాడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: నీళ్ళలో ఎంతో వేగంగా వెల్లె ఓడ భూమి మీధ బారెడు దూరం కూడ కదలలేదు. కొన్ని చోట్ల స్తానబలం బాగ పని చేస్తుంది.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు బైట మూరుడైన బారలేదు స్ధానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: నీటిలో స్వేచ్చగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా!",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడ జయింస్తుంది. కాని బయట కుక్కను కూడ ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి గాలమందు జిక్కుకరణి భువిని ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: నీటియందలి చేప మాంసమును ఆశించి గాలమునకు చిక్కుకున్నట్లు, భూమియందు ఆశతో నరుడు చేపవలె జీవించి నశించును అని భావం.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నీళ్ళలోని మెను నిగిడి దూరము పాఱు బయలు మూరెడైన బాఱలేదు స్థానబలిమి కాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: నీళ్ళలో ఉన్న చేప ఎంత దూరమైన చాలా తెలికగా పోగలదు. అదే చేప బయట ఉంటే మూరెడు దూరం కూడ పోలెదు. అలా నీళ్ళలో వెల్లడం చేపకు దాని స్థాన బలం చేత నచ్చిందే కాని తన సొంత బలం కాదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణునే సర్వస్వంగా భావించినపుడు మనకిక తిరుగుండదు. ఆ స్వామినే తల్లిగా, తండ్రిగా, తోడు నీడగా, స్నేహితుడిగా, గురువుగా, దైవంగా భావిస్తూనే అంతటితో ఊరుకోరు చాలామంది. తన ప్రభువూ ఆయనే. ఆఖరకు తనకు దిక్కూమొక్కూ అన్నీ నువ్వే అని వేడుకోవడంలో లభించే తృప్తి అంతటి భక్తులకు తప్ప అన్యులకు తెలియదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం గడుగృపతోజెలంగుదురు కానియదల్పరు తజ్ఞులెల్లద ప్పడుగులువెట్టుచున్నడచు నప్పుడు బాలునిముద్దుచేయగా దొడుగురురింతెకాని పడద్రోయుదురేఎవ్వరైన భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: ఎవరైనపసివారి తప్పటడుగులు ప్రేమింతురు.అట్లేపండితులు మాటలనేర్పు లేనివారినిచూసి సంతసింతురు.",6,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం ఇవ్వండి: నేత్రా యస్య బృహస్పతిః, ప్రహరణం వజ్రం, సురాః సైని కాః స్వర్గో దుర్గ, మనుగ్రహః ఖలు హరే, రైరావణో వారణః ఇత్యాశ్చర్యబలాన్వితో2పి బలభి ద్భగ్నః పరైః సఙ్గరే తద్వ్యక్తం నను దైవ మేవ శరణం ధిగ్ ధిగ్ వృథా పౌరు షమ్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం: బృహస్పతివంటి దేవగురువు. ఎదురులేని వజ్రాయుధం, దేవతలే సేనాసమూహం, స్వర్గమే కోట, ఐరావతమనే ఏనుగు, అన్నిటినిమించి శ్రీహరి అనుగ్రహం అన్నీ ఉన్నా దేవేంద్రుడు యుద్ధంలో ఓడిపోయాడు అదీ శత్రువులైన దానవులచేతిలో కారణం ప్రయత్నలోపం దీన్ని బట్టి ఏంతెలుస్తుందంటే ఎంతవారైనా ప్రయత్నించకుండా ఫలితం ఉండదు. ప్రయత్నం చేస్తేనే దైవానుగ్రహమైనా ఫలిస్తుంది అని భావం.",2,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నేనొనరించు పాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావన నామము దొంటిచిల్క రా మాననుగావుమన్న తుదిమాటకు సద్గతిజెందె గావునన్ దాని ధరింప గోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము జపించుట నాకుతియ్యగా నున్నది.రామచిలుక'రామా'అన్నంతనే మోక్షమొసంగితివి.నాకునుఇవ్వు.గోపన్న.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: నేనొనరించుపాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావననామము దొంటిచిల్క'రా మా' ననుగావుమన్నతుదిమాటకు సద్గతిజెందెగావునన్ దానిధరింపగోరెదను దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము నాకుతియ్యగానున్నది.రామచిలుక కడసారి'రామా'అన్నంతనే మోక్షమిచ్చితివి.అదేనాకుకావాలి.గోపన్న",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టి పడును పెరుగురీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: వెన్నని కాచి నేతిగా మర్చి నీడ పాటు ఉంచినచో పెరుగులాగ గట్టిపడుతుంది. అలాగే సాధించి సాధించి మనస్సుని గట్టి పరుచుకోవాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాఁడు నింద జెందు ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం గారణ మున్నవానికది కైకొనకూడదు నిక్కమే దురా చారుడు రావణాసురు డసహ్యమునొందడె చేటుకాలముం జేరువయైననాడు నిరసించి విభీషణుబుద్ధి భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: దుష్టుడగు రావణుడు పోగాలము దాపరించి విభీషణుని మంచిమాటలు వినలేదు.చెడుకాలములో మంచిమాటలు చెవికెక్కవు.",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నొగిలినవేళ నెంతటిఘనుండును దన్నొకరొక్క నేర్పుతో నగపడి ప్రోదిసేయక తనంతటబల్మికిరాడు నిక్కమే జగముననగ్నియైన గడుసన్నగిలంబడియున్న నింధనం బెగయగద్రోచి యూదకమరెట్లు రగుల్కొననేర్చు భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: నిప్పుదిగజారినప్పుడు కట్టెలెగదోసిఊదితే మండుతుంది.గొప్పవాడు ధనము పోయినపుడు చేరదీసిపోషించిన తేరగలడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె మనసు భూతమువలె మలయగాను శివునిగాంతు ననుచు; సిగ్గెలగాదురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: భూతం వంటి మనసుతో, తోడేలు వంటి నోరెసుకుని నొసలకు విబూది పెట్టుకుని శివభక్తులమని ప్రచారము చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాల్లకు సిగ్గు ఉండదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే జాచనివాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు నో రాచి నిజంబు కాని పలుకాడనివాడు రణంబులోన మేన్ దాచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: పూర్వజన్మ పుణ్యం కారణంగా... చేయి చాచి ఇతరులను ధనం కోరని కొడుకు ఒక్కడు కలిగితే చాలు. ఇతరులు సహాయం కోరితే లేదనకుండా దానం చేసేవాడు ఒక్కడు చాలు. నోరు తెరిచి నిజం మాత్రమే పలికేవాడు ఒక్కడు చాలు. యుద్ధంలో వెన్ను చూపని ధైర్యవంతుడు ఒక్కడు చాలు. అటువంటి కొడుకు మాత్రమే కొడుకు కాని, ఇతరులైన వారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: నోరెత్తి మాటలాడకు మారాడకు కోపపడిన ; మర్యాదలలో గోరంత తప్పి తిరుగకు మీరక మీ అత్త పనుల మెలగు కుమారీ !","ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: బిగ్గరగా మాటలాడకు. అత్త గాని , మామ గాని దేనికైనా కోపించి ఏమైనా అంటే నువ్వు ఎదిరించి మాట్లాడకు. మన్ననగా మసలుతూండాలి. ఏ మాత్రం మర్యాదకి దెబ్బ తగిలేట్టు నడచినా నీకూ నీ పుట్టింటి వారికి అపకీర్తి తెచ్చిన దానవవుతావు. అత్త చెప్పిన పని వెంట వెంటనే చేస్తూ ఆమెకి సంతోషం కలిగిస్తూ ఉండు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: నోరెరిగి తా మవేవియు నేరని జంతువుల జంపి నెమ్మది దిను నా క్రూరపు సంకర జాతుల మారణ మేమందు రింక మహిలో వేమ.","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: నోరు లేని, తిరిగి ఎదిరించలేని, అమాయక జంతువులని చంపి తమ ఆకలి తీర్చుకుంటారు. అలాంటి వారి చావు చెప్పడానికి వీలుకానంత హీనంగా ఉంటుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పంచమ నిగమంబు భారతంబగునని పొగడిరేల జనులు బుద్దిమాలి! హింస నెంచి చొద నిష్టమెట్లయ్యెనో విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: భారతం పంచమ వేదమని గొప్పదని జనాలు ఎందుకు పొగుడుతారో బుద్ది లెకుండా? దాంట్లో ఎంత వెతికినా హింస తప్ప ఇంకేమి ఉండదు. హింసను కీర్తించడం వారికెల ఇష్టమైందో.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్ గొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే రుండమదేభసింహ నికురుంబములుండవెచేరి భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: చెట్టుకింద ఏనుగు, సింహము వంటి మృగముల విలువ చెట్టుపై కోతి ఉన్న తగ్గనట్లే అల్పుడొకడు పీఠమెక్కిన పండితుల విలువ తగ్గదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పందనధిపుజేసి బవరంబునకు బంప బాఱిపోవు గార్యభంగమగును పాఱునట్టి బంటు పనికిరా డెందును విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: యుద్దనికి వీరుడే అవసరం. పిరికివానిని సేనాధికింద పెట్టుకుంటే యుద్దమునుండి ముందు తనే పారిపోతాడు. ఆ సేన అపజయం పాలవుతుంది. అలానే మనం కార్యం తగిన సమర్ధునికిచ్చి సాధించుకోవాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పందిపిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబు లీను కొదమ నొకటి యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా? విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: పంది ఒక్కసారే పదునైదు పిల్లలను కనును. కాని గొప్పదైన ఏనుగు ఒక పిల్లనే కనును. కాబట్టి పెక్కు సంతానమున కంటే గుణవంతుడగు ఒకడు మేలు అని అర్థము.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పక్షిజాతి బట్టి పరగ హింసలు పెట్టి గుళ్ళుగట్టి యందుగదురబెట్టి యుంచు వారి కట్టి వంచనరాదొకో విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: అపకారులుకాని అమయకులైన పక్షులను పట్టుకుని పంజారాలలో పెట్టి హింసించే వారికి కూడ అలాంటి దుర్గతియే పడుతుంది.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పక్షిజాతిబట్టి పరగ హింసలబెట్టి కుక్షినిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తన కడుపు నింపుకోవడానికి, అమాయకులైన పక్షులను పట్టుకుని, హింసించి, కాల్చి, వండుకు తినె అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను వృక్షము పదమూడు విత్తులయ్యె విత్తులందు నుండు వృక్షమాలించుమీ! విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమయ్యింది. ఆ వృక్షానికి అనేకమైన విత్తులు ఏర్పడ్డాయి. గమనిస్తే, ఇక ఆ విత్తులు ప్రతిదానిలో ఒక్కో వృక్షం సుప్తావస్థలో ఉంటుంది. ఏమైనా అర్థమయ్యిందా? ఒక రకంగా ఇది పొడుపు కథలాంటి పద్యం. లౌకికార్థంలో దీనిని విప్పడం కష్టమే. రెక్కలు గల దానిని పక్షి అంటారు అంటే సరిపోదు. ఒక తాత్త్వికార్థానికి పక్షి, వృక్షం, విత్తు అనేవి ప్రతీకలనుకుంటే కొంత ప్రయత్నించవచ్చు. పక్షి అంటే సృష్టి. వృక్షం అంటే శరీరం. పదమూడు విత్తులేమో శరీరంలోని త్రయోదశ తత్త్వాలు. సృష్టి మూలకమైన మానవ దేహంలో పదమూడు రకాల అంశాలున్నాయంటున్నాడు వేమన. అవి వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, అన్నం, జలం, తేజస్సు, అగ్ని, ఆకాశం, మన్మథుడు, ఆశ. వీటన్నింటికీ మూలం ప్రాణం. వాక్కు వ్యక్తీకరిస్తుంది. మనస్సు ఆలోచిస్తుంది. సంకల్పం స్థిరంగా ఉంచుతుంది. చిత్తం చపలంగా ఉంటుంది. ధ్యానం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. అన్నం, జలం శరీరాన్ని పోషిస్తాయి. తేజస్సు అంటే అగ్ని, జఠరాగ్ని లాంటివి. ఆకాశం శబ్ద స్వభావం గలది, మన్మథుడు కోరికలు కలిగిస్తాడు. ఆశ చూసిందెల్లా కావాలంటుంది. ఇంక అనేక రకాలుగా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు. గహనమైన వేదాంత విషయాలు కూడా వేమన్న చేతిలో క్రీడలాగ భాసిస్తాయి అని దీని వల్ల భావించవచ్చు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి ఉచ్చ దప్పి తీర్చి యుడుకు కోర్చి కచ్చము బిగియింప గలుగునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పచ్చి కూరగాయలు తింటూ, పండుటాకులు నములుతూ, మురికి నీళ్ళతో దాహము తీర్చుకొంటూ, మనసులో కామమును అణిచివేసినంత మాత్రాన మోక్షము దొరుకుతుందా?",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్ చిటుకన్నం దలపోయఁజూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదాంత శాస్త్రము చదివియు (అ) కాలిన బట్టమడత వస్త్రమువలె ఉపయోగము లేని విధముగ జ్ఞాని కర్మేంద్రియములతోను జ్ఞానేంద్రియములతోను ప్రారబ్ధకర్మానుసారముగ వ్యవహరించుచున్నప్పటికి వాని యింద్రియములు శబ్ధ స్పర్స రూప రస గంధముల ననుభవించుట కుపయుక్తములు గాకుండుననియు, (ఆ) చీకటి వలన త్రాటి యందు సర్పభ్రాంతియు ప్రపంచబుద్ధియు కలుచుండుననియు, (ఇ) ముత్యపు చిప్పయందు గల్గిన రజతభ్రాంతి ఆ వెండితో మురుగులు మొదలైనవి చేసినొనుట కుపయోగింపనీయని విధముగ సంసారమునందు కల్గిన సుఖభ్రాంతి నిత్యసుఖము నీయలేదనియు, (ఈ) మంకెనపువ్వుల కాంతి చంద్రకాంతమణియందు ప్రతిబింబించి ఆ మణికి ఎర్రదనమును కలుగచేసినవిధముగ బ్రహ్మపదార్ధము జడమైన అంతఃకరణమందు ప్రతిబింబించి దానికి చైతన్యము గలుగచేయుననియు, (ఉ) కుడలవలె శరీరము లొక క్షణమున నశించుననియు వేదాంతశాస్త్రములోని మాటలు మాత్రము చెప్పుచుందురుగాని అనుభవము లేకుందురు. ఏ మాత్రమాపద కలిగినను వారు విచారపడుచుండుటయే వారికి అనుభవవిజ్ఞానము లేదన్టకు ప్రమాణము.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును అల్ప జాతి కుక్క యధికుల నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పట్టక పట్టక గొప్ప భాగ్యం పట్టిందంటే, మూర్ఖులు మిడిసిపడి పెద్దవారందరిని తిట్టడం మొదలు పెడతారు. అల్ప జాతిలో పుట్టిన కుక్కకి చిన్న పెద్ద తెడ ఎలా తెలుస్తుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పట్టనేర్చుపాము పడగ నోరగజేయు జెఱుపజూచువాడు చెలిమిజేయ చంపదలచురాజు చనవిచ్చుచుండురా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కాటువేయడానికి ముందు పాము పడగ ఓరగా పెట్టి ఎదురుచూస్తుంది. రాజు కూడ చంపదలచినప్పుడే చనువిస్తాడు. అదే విధంగా దుష్టుడు మంచి వారిని చెడగొట్టడానికే స్నేహం చేస్తాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టేనేని బిగియ బట్టవలయు బట్టి విడుచుకన్న బరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పట్టుదల అంటే ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పిన పద్యమిది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ముందే నిర్ణయించుకొని పట్టుదలకు సిద్ధం కావాలి. ఒకసారి పట్టు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విడవకూడదు. పట్టిన పట్టును మధ్యలోనే వదిలేయడమంటే మనిషి మరణంతో సమానం. అంటే, పట్టుదలకు అంత విలువ ఇవ్వాలన్నమాట.",4,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పట్టుగనిక్కుచున్ మదముబట్టి మహాత్ముల దూలనాడినన్ బట్టినకార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్ధదోషముల్ పుట్టు మహేశుగాదని కుబుద్ధినొనర్చిన యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునికి మోసమువచ్చెగదయ్య భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: శివునిపిలవక దక్షుడుయజ్ఞముచేసి అగచాట్లుపొందెను.మహాత్ములను ఎదిరించితూలనాడిన అట్లేఅగును.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా గుడి దేహ మాత్మ దేవుడు చెడుఱాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పదే పదే మ్రొక్కినంత మాత్రాన గుడిలో ఉన్న కఠిన శిలల గుణాలు మారతాయా ఏమిటి? దేహమే దేవాలయము, ఆత్మయే దేవుడు అనే నిజము గ్రహించక రాతి విగ్రహాలకు పనికి మాలిన పూజలు చేయడము నిరర్దకము.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పడుచు నిచ్చి నతని బత్తె మిచ్చిన వాని కడుపు చల్ల జేసి ఘనత నిడుచు నడుప నేఱ నతడు నాలి ముచ్చె గదా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కన్నె నిచ్చి పెళ్ళి చేసిన వాణ్ణి, కడుపు నిండా ఆహారం పెట్టిన వాణ్ణి గౌరవించి ఆదరంగా చూసుకోవాలి. అలా చేయని వాడు ముచ్చు వాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పతి కత్తకు మామకు స మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్ హిత మాచరింపవలయును బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!","ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి అర్ధము: పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో జీవించగలగాలి.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పతిని విడువరాదు పదివేలకైనను బెట్టి చెప్పరాదు పెద్దకైన పతిని తిట్టరాదు సతి రూపవతియైన విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: పదివేలు ఇస్తానన్నా భర్తను విడువరాదు.అంతేకాదు, భర్తపై చాడిలు చెప్పరాదు, భర్తను నిందించరాదు. ఎంత అందగత్తె అయిన భార్య ఐనా ఇవన్ని చేయడం తగదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని విక్రమా స్పదమగునబ్బలీంద్రు నొకపాదమునం దలక్రిందనొత్తి మే లొదవజగత్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి త్సదమలమూర్తినీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: రామా!నీవు బలినణచి దేవేంద్రునికి ముల్లోకాలనిచ్చుటకై వామనుడవై రెండుపాదాల భూమ్యాకాశములను మూడవడుగు అతడితలపై పెట్టితివికదా!",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా నదయాదుల్ గల రాజు నాకొసఁగు మేనవ్వాని నీ యట్లచూ చి దినంబున్ ముదమొందుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! లోకకంటకులగు దుష్టప్రభువుల వలన లభించు సౌఖ్యము పదివేల విధములుగా ఉండినను లేదా పదివేల బంగరు నాణేముల వెల చేయునదియె యైనను నాకు అది పథ్యము కాదు. ప్రతియొక ప్రాణి విషయమున నిస్పక్షపాత భావమును వహించి సత్యము దానము దయ మొదలగు సద్గుణములు గల రాజెవరైన ఉన్నచో అట్టివానిని నాకు చూపుము. అతనిని నిన్ను సేవించినట్లే సేవించుచు అతనివలన లభించునది ఎంతల్పమైనను అనుదినము ఆనందము ననుభవించుచు హాయిగా ఉందును.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వ చక్రవర్తులు పూర్వ రాజులలో ఒకరు పదునాల్గు మహాయుగములకాలము భూమండలమును పాలించెను. మరియొక రాజు దీర్ఘాయుష్మంతుడై ఉదయ పర్వతమునకు అస్తపర్వతమునకు నడుమనున్న సమస్త భూమిని చక్రవర్తియై పాలించెను. ఆ పూర్వ ప్రభువులముందు నేటి ఈ రాజుల జీవితకాలమెంత, రాజ్యవిస్తారమెంత. ఈ విషయములను తెలిసియు వీరు ఏల అహంకారముతో మత్తులై యుందురో తెలియుట లేదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పనస తొనల కన్న పంచదారల కన్న జుంటి తేనె కన్న జున్ను కన్న చెఱకు రసము కన్న చెలుల మాటలె తీపి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పనస తొనలు, పంచదార, జున్ను, పుట్టతెనె, చెరుకు రసము వీటన్నికన్నా ప్రియురాలి మాటలు మహా మధురంగా ఉంటాయి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పని తొడవులు వేరు బంగారమొక్కటి పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్నో రకాలు, కానీ దానికి వాడే మూల వస్తువు బంగారం ఒక్కటే. శరీరాలు వేరు వేరు కాని వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైనా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం.",2,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పనిచేయు నెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్ దనభుక్తి యెడల తల్లియు యనదగు కులకాంత యుండ నగురా సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యము: భార్య ఇంటిపనులు చేయునపుడు సేవకురాలు గాను, భోగించునపుడు రంభ వలెను, సలహాలు చెప్పునప్పుడు మంత్రి వలెను, భుజించు నప్పుడు తల్లివలెను ఉండవలయును.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పనితొడవులు వేఱు బంగారు మొక్కటి పలు ఘటములు వేఱు ప్రాణమొకటి అరయదిండ్లు వేఱుటాకలి యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పనితనము మూలంగా నగలు వేరుగా కనపడతాయి కాని వాటిలో ఉన్న బంగారమొకటే. ఆహారాలలో అనేక రకాలున్నాగాని ఆకలి ఒక్కటే. అలాగే దేహాలు వేరు కాని ప్రాణమొక్కటే? కాబట్టి అన్ని ప్రాణులను సమానంగా ఆదరించాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై వినగోరుము సత్కథలను కాని విబుధులు సంతసించు గతిని కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం: తీరిక లేనంత బిజీగా, ఎన్ని పనుల ఒత్తిడిలో వున్నా కానీ, జ్ఞాన సముపార్జన కోసం బద్ధకానికి పోకుండా సమయం కేటాయించాలి. రోజురోజుకూ మన విద్యాబుద్ధులను పెంచుకొంటూ ఉండాలి. సత్కథలు (మంచికథలు) వినడానికి ఇష్టపడాలి. అప్పుడే మనలోని ప్రజ్ఞ ఇనుమడించి, ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు.",5,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పనులెన్ని కలిగియున్నను దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై వినఁగోరుము సత్కథలను కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావం: ఓ కుమారా! నీకు ప్రతిదినము పనులెన్ని యుండినప్పటికీ విద్య యందలి గౌరవముతో,పెద్దలయందున్న మెచ్చుకొనునట్లుగా మంచి మంచి కథలను పరిశీలించి వినుచుండును.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పప్పులేని కూడు పరుల కసహ్యమే యప్పులేని వాడె యధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుఙానిరా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: పప్పులేని భొజనం పరులకి ఇస్టం ఉండధు. అప్పులేని వాడే గొప్ప బలవంతుడు. అలాగె ఇంటా బయటా ఎటువంటి ముప్పు లేని వాడే గొప్ప ఙాని అనిపించుకోగలడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పర పురుషులన్న దమ్ములు వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్ మరదండ్రు నత్తమామలు దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!","ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి అర్ధము: కొత్తగా అత్తవారింటికి వెళ్లే అమ్మాయికి ఉండాల్సిన ఉత్తమ సంస్కారాల్ని బోధించే పద్యమిది. భర్త మినహా పర పురుషులందరినీ అన్నదమ్ములుగా భావించుకోవాలి. తన భర్తే తనకు దైవసమానుడు. భర్త అక్కలూ, చెల్లెండ్లనూ తన అక్కాచెల్లెండ్లలానే తలచుకోవాలి. అలాగే, అత్తామామలను తల్లిదండ్రులుగా ఎంచుకొని మెలగాలి.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: రాతి గుండు పగులగొట్టవచ్చును. కొండలన్నియు డండిగొట్ట వచ్చును. కఠిన హృదయుని మనసు మాత్రము మార్చలేము.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమింతలేక జారుడగును ద్విజులమంచు నెంత్రుతేజ మించుకలేదు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పరులధనం కోసం ఎంత పనైనా చేస్తారు. అబద్దాలతో తిరుగుతూ ఉంటారు. అసలు నిజము పలుకరు. తేజస్సు ఏమి లేకున్నా తామే గొప్ప వాళ్ళమని భావిస్తూ ఉంటారు.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరుల దనుబొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పరనారీ సోదరుడై పరధనముల కాసపడక! పరహితచారై పరు లలిగిన తా నలగక పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తోటి స్త్రీలను తన సొదరిలుగా భావించి, పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరుల కోపించినను తాను కోపించుకొనక, ఇతరులచే కీర్తింపబడుతూ జీవన విధానమును చేయవలెను అని భావం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పరమయోగులమని పరము చేరగలేని మాయజనులకెట్లు మంచి కలుగు? వేషములను విడిచి విహరిమప ముక్తియౌ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: యోగిలాగ వేషలు కట్టి కొన్ని బోధనలు చేసినంత మాత్రాన దాంభికులు ముక్తి పొందలేరు. కాబట్టి ఇలాంటి వేషాలు విడిచి సక్రమంగా నడవాలి. మంచి నడవడికె ముక్తికి మూల మార్గం.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స త్పురుషులు లోకముల్పొగడ బూర్వము నందొకఱాల వర్ష మున్‌ కురియగ జొచ్చినన్‌ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై గిరినొక కేలనైతి నంట కృష్ణుండు ఛత్రముభాతి భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: సజ్జనుల పట్టుదల సామాన్యమైంది కాదు. పరుల హితాన్ని కోరి, వారు చేసే కార్యం ఎంత భారమైనా సరే వెనుకడుగు వేయకుండా వెంటపడి మరీ సాధిస్తారు. అలాంటి వారే ప్రజలతో ప్రశంసలందుకొంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎలాగైతే ఎంత సునాయసంగా ఎత్తి చూపాడో అంత సులభంగా సత్పురుషులు కార్యభారాన్ని మోస్తారు.",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస త్పు రుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక రాలవర్షమున్ గురియగజొచ్చినన్ గదిసిగొబ్బున గోజనరాక్షణార్ధమై గిరినొకకేలనెత్తెనట కృష్ణుడుఛత్రముభాతి భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: మహాత్ములుపరులకు కష్టములోసాయపడుదురు.రాళ్ళవాననించి కృష్ణుడు కొండెత్తి గోవుల్ని.గోపకుల్ని కాపాడాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే స పశ్చాత్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృనసమాం అతశ్చానేకాన్తా గురులఘుతయా2ర్థేషు ధనినా మవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: ఇ ది ఎంత చిత్రమైనదంటే ఒకప్పుడు ఆపత్కాలంలో అతి సామాన్యమైనవస్తువే పెన్నిధిగా తోచవచ్చు అదే వస్తువుసంపదలొచ్చిన వేళ అల్పంగా అనిపించ వచ్చు ఉదాహరణకు దారిద్య్రంతో సతమత మవుతున్నపుడు గుప్పెడు గింజలు మహద్భాగ్యంగా తోచవచ్చు కాలాంతరంలో అతనికే ఐశ్వర్యం అబ్బినపుడు భూమండలం, మొత్తాన్ని గడ్డి పరకలా భావిస్తాడు సమయాన్ని బట్టి ఒకప్పుడు అధికమైనది మరొకప్పుడు అల్పంగా, సాధారణమైనది గొప్పగా తోచడం జరుగుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచ్ంచి సు స్థిరవిజ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను ఎన్నియో మంత్ర తంత్రములను పరిశీలించితిని. వానిననుష్థించి వానివలన కలుగు ఫలమేమియో ఎంతయో అనుభవమున కూడ ఎరిగితిని. సాంఖ్యయోగము మొదలగు శాస్త్రములను పండితులు ప్రవచించగా వింటిని. శాస్త్రార్ధములనె ఎరిగియుంటిని. ఎన్ని చేసినను, అవి గుమ్మడికాయంతనుండి ఆవగింజంత కూడ నా సందేహములు తీరలేదు. కనుక అన్య శరణములేని వాడనై నిన్ను ఆశ్రయించి వేడుచున్నాను. నీవు నాకు తత్త్వవిషయమై విశ్వాసము కలిగించి స్థిరమైన సత్యము విజ్ఞానము కలుగునట్లు చేసి అనుగ్రహించుము.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్‌, శంక వో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన, నమ్మించి, సు స్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: మంత్రతంత్రాలన్నీ పరిశీలించాను. సాంఖ్యాది యోగ రహస్యాలను తెలుసుకొన్నాను. వేదశాస్ర్తాలను చదివాను. అయినా, నాలోని అనుమానాలు నివృత్తి కావడం లేదు. అవేవీ నా శంకలను తీర్చలేకున్నాయి. కాసింత నమ్మకమనే దీపాన్ని నాలో వెలగించవా దేవా! తద్వారా సుస్థిరమైన జ్ఞానజ్యోతిని నాలో ప్రసరింపజేయుమా!",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పరుల కుపకరించి పరసొమ్ము పరునకు పరగ నిచ్చెనేని ఫలము కలుగు, పరముకన్న నేమి పావనమా సొమ్ము? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: తోటి వారికి సహాయం చేస్తూ, పరుల సొమ్ము మనకు దొరికినట్లైతే దాన్ని ఇతరుల కోసమే ఉపయొగించుట మంచిది. అలా చేయటం మూలంగా వచ్చె పుణ్యం కంటే దొరికిన సొమ్ము విలువ ఏమి ఎక్కువ కాదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పరుల చదువజూచి నిరసనబుద్దితో వట్టి మాటలాడ వ్యర్ధుడగును అట్టివాని బ్రతుకు లరయగా నేటికి? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ప్రక్కన ఉన్న వాళ్ళ ఙానము చూసి, కుళ్ళు బుద్దితో మూర్ఖుడు ఉత్తుత్తి మాటలాడుతుంటాడు. అలాంటి మాటలవలన ప్రయొజనం ఉండదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ విడువదెన్నటికిని విశ్వమందు పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఇతరులను తిట్టరాదు. అలా తిడితే ఆ పాపమెన్నటికీ పోదు. వారిలోనూ ఉండేది పరమాత్మే. కాబట్టి ఇతరులను కించపరచకుండా గౌరవించడం నేర్చుకోవాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పరులను నడిగిన జనులకు గురుచసుమీ ఇదియటంచు గురుతుగ నీవున్ గురుచుడవై వేడితి మును ధర బాదత్రయము బలిని దద్దయు కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీకృష్ణా! ఇతరులను వేడుట నీచకార్యమని తెలుపుటకై వామనుడవై బలిచక్రవర్తిని మూడడుగులడిగితివి.నీభక్తులైన దేవతలకష్టాలు తీర్చుటకొరకు అట్టిపనికి సిద్ధపడితివి భక్తప్రియుడివి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పరులను నీవని తలచెడి పరబుద్దిని మీఱ్కీవు పదరక యున్నన్ సిరి వేత్తృతందు దోచెను పరిపూర్ణమె బట్టబయలు బాగుగ వేమా!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మ్మనుషులందరూ తమ పర తారతమ్యాలు వదిలి అందరికి సమత్వము చూపినిచో అదే బ్రహ్మస్వరూపమై బయటపడుతుంది. అనగా అందరు సమానంగా ఉన్న సమాజమే స్వర్గం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి పురుషుడవనిలోన పుణ్యపూర్తి పరులవిత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఇతరుల ధనం మీద ఆశకలుగని మానవుడే ఈ లోకంలో పుణ్యమూర్తి అవుతాడు. పరుల ధనమును పొందినచో అది పాపం చేత సంపాదించినదే అవుతుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పరుసము సోకిన ఇనుమును వరుసగ బంగారమైన వడువున జిహ్వన్ హరి నీనామము సోకిన సురవందిత నేను నటుల సులభుడ కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: కృష్ణా! పరుసవేది తగిలితే ఇనుము బంగార మైనట్లు దేవతలచే స్తుతింపబడు నీనామ స్మరణ చేయుటవల్ల నేను నట్లే మోక్షము సులభాముగా పొందెదను. కృష్ణ శతకము.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పలుగు ఱాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ చేయనేల? శిలల సేవజేయ ఫలమేమి గల్గురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: పలుగు రాళ్ళు తెచ్చి గొప్ప గొప్ప దేవాలయాలు కట్టి అందమైన శిలా విగ్రహాలు తయారుచేసి వాటికి మొక్కడం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే? మీరు తయారుచేసిన శిలలకి దేవుళ్ళని పేరు పెట్టి మీరే పూజిస్తే ఫలితమేమిటి? దేవుళ్ళని ఎవరైన తయరు చేయగలరా?",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్ పలుక డొకానొకప్పుడవి పల్కిన గీడును గాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను దా వడగండ్ల రాల్పినన్ శిలలగునౌట వేగిరమె శీతల నీరము గాక భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: మేఘాలు నీటిబిందువులను వానగా కురిపిస్తాయి. అయితే చల్లదనం కోసం అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపించినా, అవి వెంటనే చల్లని నీరుగా మారిపోతాయే గాని కఠిన శిలలా ఉండవు. అదే విధంగా మంచివాడు నిరంతరం మంచిమాటలనే పలుకుతాడు. ఒక్కోసారి సమయానుకూలంగా కఠినంగా పలుకుతాడు. అయితే ఆ మాటల వలన మేలు జరుగుతుందే కాని కీడు జరుగదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్ బలుక డొకానొకప్పుడవి పల్కినగీడునుగాదు నిక్కమే చలువకువచ్చి మేఘు డొకజాడను దావడగండ్ల రాల్చినన్ శిలలగు నోటువేగిరమె శీతలనీరము గాక భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: మంచివాడు మంచేమాట్లాడతాడు.ఓసారికఠినంపలికినా తప్పుకాదు.మేఘాలుఒకసారి వడగళ్ళు కురిసినా చల్లనీరగును.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్ భవదుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు గాలిని ఆహారముగా గ్రహించి జీవించు సర్పములను ఆభరణసమూహములును మదపుటేనుగుతోలును ఆటవికుని రూపమును నీకు ఇష్థములగుచు తిరుగుచున్నావు. సర్పమును, ఏనుగును కన్నప్పను కరుణించి సంసార దుఃఖము పోగొట్టి మోక్షమునిచ్చితివి. అంతకంటె క్షుద్రప్రాణియగు సాలెపురుగును కూడ చాల ఆదరించి కైవల్యమునిచ్చి వినోదించుచున్నావు. ఇందులకేమి కారణమో చెప్పగలవా? అట్టి క్షుద్రప్రాణులననుగ్రహించిన నీవు ఏకాంత భక్తితో ఆరాధించు నన్ను ఏల అనుగ్రహించక యున్నావయ్యా!",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును.",2,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు, భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు, ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం: పశువులు దారితప్పితే కాపరిది, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడునడతకు తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది.. తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వుంటే ఎలా? నీవైనా వారికి జ్ఞానోదయం కలిగించు స్వామీ!!",2,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పాటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్ జేటెత్త జేయు జెలిమియు నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ.","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: పనియందు కష్ట సుఖములు తెలుసుకోలేని అధికారి సేవ, ఇష్టములేని స్త్రీతో సంభోగము,చెడు స్నేహము ఏటికి ఎదురీదినట్లు కష్టము కలుగ జేయును.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయగ బింఛం బాణీముత్యము ముక్కున బాణువువై దాల్తు శేషశాయివి కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: కృష్ణా! చేతిలో వెన్నముద్ద, జుట్టు ముడిలో నెమలి పింఛము, ముక్కునందు ముత్యమును నేర్పుతో ధరించి శేషునిమీద పవళించేనీవు ఏమీ ఎరుగని గొల్లపిల్ల వాడివలె తిరిగితివి కదా!కృష్ణశతకము.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ ట్రాతికిగల్గెభావన మరాతికి రాజ్యసుఖంబు గల్గెదు ర్జాతికిబుణ్యమబ్బె గపిజాతిమహత్వమునొందె గావునన్ దాతవుయెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: నీదయకన్నిజాతులవారూపాత్రులేకదా!రామా!రాతినహల్యగా మార్చావు.వైరితమ్ముని లంకారాజుచేశావు.గుహునికిపుణ్యము,కోతులకిమహిమిచ్చావు.",2,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పాపపు బని మది దలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్ లోపల దలపకు, క్రూరుల ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావం: పాపపు కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా కనీసం మదిలోకూడా తలవకూడదు. మనపైనే ఆధారపడిన భార్యాబిడ్డలను ఎన్నడూ విడువరాదు. కాపాడుతానన్న వారిని వదిలి వేయవద్దు. మనసులో కూడా ఎవరికీ కీడు తలపెట్టకూడదు. అలాగే, దుర్మార్గులను ఎంతమాత్రం నమ్మరాదు. ఇలాంటి తగని పనులను తెలుసుకొని నడచుకోవాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్ లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగగూడదాతనిన్ బాపటకాయకున్ నునుపుపైపయి గల్గినగల్గుగాక యే రూపున దానిలోగల విరుద్ధపుచేదు నశించు భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: పాపటకాయ పైకినున్నగానున్ననూ లోపలచేదుపోదు.దుర్మార్గుడు పైకందముగా నున్ననూదుర్గుణములుపోవు.నమ్మరాదు.భాస్కరశతకం",4,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్ బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: అయోధ్యను పాలించే దశరథమహారాజు కుమారుడైన శ్రీరామా, కరుణకు మారుపేరయినావాడా, రామా! పాపం చేసినప్పుడు, పాపం వలన భయం కలిగినప్పుడు, బాధలు పీడించినప్పుడు, శరీరం జ్వరం వంటి రోగాలతో బాధ పడుతున్నప్పుడు, ఆపదలు కలిగిన సమయంలోనూ... నిన్ను పూజించేవారికి సహాయం చేయడం కోసం నువ్వు, నీ తమ్ముడైన లక్ష్మణుడితో కలసి వచ్చి, కష్టాలలో ఉన్నవారికి ఇరుపక్కల నిలబడి, ఆ బాధల నుంచి రక్షిస్తావని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పాముకన్నలేదు పాపిష్టియగు జీవి యట్టి పాము చెప్పినట్టు వినును ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పాము ఎంతటి విషజంతువు. దానితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పాము కూడ పాములవాడు చెప్పినట్టు వింటుంది. కాని ముర్ఖుడు ఇంతకంటే ప్రమాదకరమైన వాడు. ఎవరు చెప్పినా వినడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పాలగతియు నీరు పాలెయై రాజిల్లు గురునివలన నట్లు కోవిదుడగు సాధుసజ్జనముల సంగతులిట్లరా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పాలల్లో కలిసిన నీళ్ళు పాల లాగ మారిపోతాయి. అలాగే గురువు మూలంగా శిష్యుడుకూడ విద్వాంసుడవుతాడు.కాబట్టి సాధు సజ్జనులలో చేరితే సద్గుణాలే వస్తాయి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పాలగలయు నీరు పాలెయైరాజిల్లు నదియు పానయోగ్య మయినయట్లు సాధుసజ్జనముల సాంగత్యములచేత మూఢజనుడు ముక్తిమొనయు వేమా","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పాలతో కలిసిన నీరు పాలరంగులో ఉండి తాగేందుకు రుచిగా ఉంటుంది.అలాగే మంచివారితో స్నేహంచేసిన ఏమీతెలియని అమాయకుడుకూడా సజ్జనులతో కలిసి సజ్జనుడుగానే పేరుతెచ్చుకుంటాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండు బరికింపంగా బాలచవి జెరుచు గావున బాలసుడగువాని పొందు వలదుర సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: పాలలోకలిసిననీరు చూచుటకు పాలలాగేఉండును.కానిరుచిచూచిన యెడల పాలరుచిని తగ్గించును. అట్లేచెడ్డవారితో స్నేహముచేసిన యెడల మంచి గుణములు తగ్గిపోవును.కావున చెడ్డవారిస్నేహము వలదు.బద్దెన.",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పాలను వెన్నయు మ్రుచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్ లీలావినోదివైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: ఓ కృష్ణా! నువ్వు నీ ఇంట్లోవే కాక ఇరుగుపొరుగు ఇళ్లనుంచి కూడా పాలువెన్నలను దొంగిలించావు. అందుకు నీ తల్లికి కోపం వచ్చి నిన్ను తాడుతో రోలుకి కట్టింది. దానిని నువ్వు ఒక లీలావినోదంగా చూశావు. నువ్వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చిన దేవదేవుడివి. అంతేకాని నువ్వు పసిపిల్లవాడివి మాత్రం కావు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి చెలగి శిలలు పూజ చేయుచుంద్రు శిలల బూజచేయ చిక్కునదేమిటి? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పాలరాళ్ళను తెచ్చి అత్యద్బుతంగా ఆలయం నిర్మించి, దానిలో శిలా విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. మనసులో భక్తేమి లేకుండా శిలలను పూజించడం మూలంగా ఏమి లాభం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పాలలోన బులుసు లీలతో గలసిన విఱిగి తునకలగును విరివిగాను తెలియ మనములోన దివ్యతత్త్వము తేట విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: పాలలో కొంచెం పులుసు పడినా కాని ఆ పాలు విరిగి పనికి రాకుండా పోతాయి. అలానే చెడు సహవాసాలవలన చెడు, మంచి సహవాసాలవలన మంచి కలుగుతాయి. అదే విధంగా ఙాన సంపర్కం వలన వివేకం కలుగుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ దే లగ్నిబడగఁ బట్టిన మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పాలు పంచదార పాపర పండ్లలోఁ జాల బోసి వండఁ జవికిరాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: చేదుగల పండ్లలో పాలు, పంచదార పోసి వంటకం చేసిననూ ఆ పండ్లకు గల చేదు గుణములెట్లు ఉండునో, అలానే మంచి గుణములు ఎన్ని ప్రభోధించిననూ కుటిలుడు దుర్గుణములను వీడడని భావము.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్యవిశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు. అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపరసుఖములని అనుభవింపజేయుమా.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పిండములను జేసి పితరుల దలపొసి కాకులకును బెట్టు గాడ్దెలార పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పిండాలు తయారు చేసి పితృదేవతలని కాకులని పిలిచి పెడతారెం పిచ్చివాళ్ళారా. కనిపించిన చెత్తంతా తినే కాని మీ పితృదేవత ఎట్లయింది?.",4,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పిన్నల పెద్దలయెడఁ గడు మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ వెన్నుకొని తిరుగుచుండిన నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఓ కుమారా! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినయెడల మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడచు మార్గములందు నడువు, అట్లు నీవు ప్రవర్తించుచుండిన యెడల లోకమునందంతటనూ ప్రఖ్యాతికెక్కగలవు.",1,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పిలువని పనులకు బోవుట గలయని సతి రతియు రాజు గానని కొలువున్ బిలువని పేరంటంబును వలవని చెలిమియును జేయవలదుర సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: పిలవనిదే పనులకు పోరాదు.ఇష్టపడనిదే భార్యతో భోగించరాదు.అధికారి చూడని ఉద్యోగము చేయరాదు.పిలవనిపేరంటము పోరాదు.ఇష్టములేనిదే స్నేహము చేయరాదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పిసిని వానియింట బీనుగు వెడలిన గట్టె కోలలకును గాసు లిచ్చి వెచ్చమాయనంచు వెక్కివెక్కి మరేడ్చు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: పిసినారివాడి ఇంట్లో మరణం సంభవిస్తే పాడె కట్టెలకు డబ్బులిచ్చి, అవి ఖర్చై పొయాయని వెక్కి వెక్కి మరీ ఏడుస్తాడు లోభి.",1,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి నేమిటికి విస్తరించె నీకింత కీర్తి? ద్రోహినైనను నాకీవు దొరకరాదె? భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యం: రెండు కండ్లనిండా నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ! నిండైన నా మనోవాంఛ తీరేలా సొగసైన నీ రూపాన్ని చూపించు. పాపకర్మలు చేసే వారికంట పడకూడదని తీర్మానించుకున్నావా? సృష్టిలో పతిత పావనుడవు నీవేనని పుణ్యాత్ములంతా నిన్నే పొగడుతారు కదా! నీకింత కీర్తి ఎలా వచ్చెనయ్యా! ఇకనైనా నను బ్రోవవయ్యా నారసింహా!!",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు వట్టిదెపుడు యముని లెక్క రీతి అరుగుచు నుందురు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని గానలేక నరుడు కాశికేగి వెదకి వెదకి యతడు వెఱ్ఱియైపొవును విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మనుషులు తమ అంతరాత్మలోనె భగవంతుడు ఉన్నాడనే చిన్న విషయం గ్రహించలేక కాశి యాత్రలకని, తీర్దయాత్రలకని పిచ్చిపట్టిన వాళ్ళలా తిరుగుతూ ఉంటారు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పుట్టు దుఃఖమునను బొరల దుఃఖమునను గిట్టు దుఃఖమునను గ్రిందపడును మనుజుదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఫుట్టగానే ఏడుపు, జీవితాంతం ఏడుపు, చావు సమయం దగ్గర పడగానే మళ్ళీ ఏడుపు ఇలా జీవించినంత కాలం మనిషి లోకం దుఃఖమయమే. ఇటువంటి దుఃఖనికి సాటిగల దుఃఖం మరెక్కడా లేదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత అందఱెఱిగినట్టి యల్పవిద్య చచ్చుగాన బుట్ట జప్పున నేడ్వరే? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పుట్టగానే సంతోషిస్తారు. చనిపోగానే ఏడుస్తారు. పుట్టిన వారల్లా చావక తప్పదన్న చిన్న విషయం అందరికి తెలుసు. కాని ఈ ఏడుపులెందుకో అర్దంకాదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం జెడి యెందుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యందు సరియైన భక్తిగల తత్వజ్ఞానియైన భక్తుడు ఒక మారేడు దళముతో నిన్ను పూజించెనేని అనంతపుణ్యము పొందగలడు. అట్టి భక్తి లేకయో ఏమో కొందరు ఇతరదైవములను నమ్మి వారికి భక్తులగుచు వారికి పప్పులు, ప్రసాదములు, కుడుములు, దోసెలు, సారెసత్తులు, అటుకులు, గుగ్గిళ్ళు మొదలగు పదార్ధములను నైవేద్యముగ సమర్పించి ఆరాధించుచున్నారు. దీనివలన వారు తగినంతగా ఐహిక సుఖమును పొందజాలరు. పరమున మోక్షానందమును పొందనే పొందజాలరు.",1,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పుడమిని దుష్టత గలయా తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ నడవడి మిడి యందఱి వెం బడి ద్రిప్పికొనుచును గీడు పఱుపకుఁబుత్రా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఓ కుమారా! చెడ్డనడవడి కలవాడు దుడుకుతనముచే లంచములను తీసికొనుటకు ఉద్దేశించును. కాబట్టి దుష్టబుద్ధిగల వాడవై లోకులందరనూ మర్యాదనతిక్రమించి వెంటతిప్పుకొనుచూ హాని చేయవద్దు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పుడమిలోన నరులు పుత్రుల గనగోరి యడలుచుందు రనుపమాశచేత కొడుకు గలిగినంత కులముద్ధరించునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: లోకంలో జనులు కొడుకుని కనాలని విపరీతమైన ఆశతో తహతహలాడుతుంటారు. కాని కొడుకు పుట్టినంత మాత్రాన కులాన్ని ఉద్దరిస్తాడా ఎంటి?. అదంతా మూర్ఖత్వం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పుత్తడి గలవాని పుండుభాదయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు పేదవానియింట బెండ్లైన నెఱుగరు విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ధనవంతుడికి చిన్న పుండు వచ్చినా లోకమంతా తెలుస్తుంది కాని పెద వాని ఇంట్లో పెల్లైనా ఎవరికి తెలియదు. ఇదే లొకం పోకడ.",4,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడుజన్మించి నపుడెపుట్టదు జనులా పుత్రునిగనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడుపొందుర సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: కొడుకుపుట్టగానే సంతోషంతండ్రికి కలగదుట. ఆకొడుకుపెద్దవాడై మంచిపేరుతెచ్చుకుని ప్రజలందరూ మెచ్చుకుంటూంటే అప్పుడుకలుగుతుందిట.కవిభావం పుట్టినప్పటికన్నాఅప్పుడెక్కువని.",5,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పురుషుండొనర్పని పనికిని నరయగ దైవం బదెట్టు లనుకూలించున్ సరణిగ విత్తకయున్నను వరిపండునె ధరణిలోన వరలి కుమారా !","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యం: విత్తనము వేయకుండానే భూమ్మీద ఎక్కడైనా వారి పండుతుందా? అలాగే మనిషి తన ప్రయత్నం తాను చేయకపోతే భగవంతుడు ఎలా అనుకులిస్తాడు? కాబట్టి ఏ పనికైనా మానవ ప్రయత్నం అనేది ముఖ్యమని ఈ పద్యభావము.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన వానియెడ దొడ్డగజూతురు బుద్దిమంతు లె ట్లారయ గొగ్గులైన మరియందుల మాధురి జూచికాదె ఖ ర్జూరఫలంబులం ప్రియముచొప్పడ లోకులుగొంట భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: ఖర్జూరపండ్లు పైకిఅందముగాలేకున్నాతియ్యగానుండుటచే తిందురు. అట్లేమంచివారిని అందములేకున్నాగౌరవింతురు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి తా ధనంబు బడయలేడు విత్తమరచి కోయ వెదకిన చందంబు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పూర్వజన్మలో ఒక్క పుణ్య కార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తుల తూగాలని, స్వర్ణ సుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు. విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడడం ఎంత అజ్ఞానమో, పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవటం కూడా అజ్ఞానమే అని భావం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు సంపదగలవాడు జగతియందు హీనకులజుడైన హెచ్చని యందురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: అభరణాలు బంగారు పుష్పాలు వంటివి గల సంపన్నుడు భూమి మీద తక్కువ కులస్తుడైనా గౌరవం పొందుతాడు. కులం అనేది పేరుకే గాని, మనుషులందరికి డబ్బంటే ఆశ, డబ్బు ఉన్నవాడంటే గౌరవం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పూసపోగులైన పుట్టంబు విడియంబు కాయపుష్టి మిగుల గలిగియున్న హీనజాతినైన నిందు రమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: విలువైన బట్టలు,నగలు ధరించి ధనవంతునిగా నున్నయెడల దానికితోడు కండబలముకూడా నున్నయడల అట్టివానికి ఎదురేగి తీసుకొచ్చి సింహాసనమున కూర్చుండబెట్టి సత్కరించెదరు.నీచుడైననూ సరే.వేమన.",1,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: దయాగుణం కలిగిన ఓ దశరథరామా! మమ్మల్ని పెంచి పోషించటానికి తల్లి రూపం ధరిస్తావు. పాపాలను పోగొట్టడానికి తండ్రి రూపం ధరిస్తావు. ప్రతి మనిషికి శరీరంలో ఉండే పది ఇంద్రియ రోగాలను తగ్గించడానికి వైద్యుని రూపం ధరిస్తావు. ప్రజలందరి మీద దయ చూపటానికి, మోక్షం ఇవ్వడానికి, అవసరమైన సంపదలను కలిగించడానికి నువ్వే దిక్కుగా ఉన్నావు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర క్షింపనుతండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా రింపనువెజ్దవై కృపగురించి పరంబుదిరంబుగాగస త్సంపదలీయనీవెగతి దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: పోషించుటకుతల్లిగా,దుష్టులచేరకుండాకాపాడు తండ్రిగా,అనారోగ్యాలనుండీ కాపాడువైద్యుడుగా రామా!ఇహపరాలకునీవేగతి.గోపన్న",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పెక్కు చదువులేల చిక్కువాదములేల? ఒక్క మనసుతోడ నూఱుకున్న సర్వసిద్దుడగును సర్వంబు దానగు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: అనేకమైన చదువులెందుకు? అర్ధరహితమైన వాదనలెందుకు? స్థిరమైన మనస్సుతో మౌనం వహించిన వేళ మనిషి ముని అవుతాడు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: పెక్కు జనులగొట్టి పేదల వధియించి డొక్కకొఱకు నూళ్ళ దొంగలించి యెక్కడికరిగిన నెఱిగి యముడు చంపు విశ్వదాభి రామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తనను పోషించుకుంటానికి దుష్టుడు జనాల్ని హింసిస్తాడు, వాళ్ళ సొత్తును దొంగలించుతాడు, చివరికి చంపటానికి కూడ వెనుకాడడు. అలాంటి వాళ్ళు తమ సంపద కలకాలం ఉంటదనుకుంటారు, అది వాళ్ళను కాపాడుతుందనుకుంటారు. కాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా యముని చేత చావు తప్పదని తేలుసుకోలేరు",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహభీకర స్ఫుట వటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం తట గృపజూచితివికద దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: ఉక్కుస్థంభమునుండి భయంకర నృసింహరూపముతో వెలువడి హిరణ్యకశిపుని గోళ్ళతోచంపి అతడికొడుకు ప్రహ్లాదుని కాపాడితివి",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: ఇతరులకు దానం చేసిన రోజులలో దట్టమైన అరణ్యమధ్యభాగాలలో ఉన్నప్పటికీ అక్కడ కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. అదే ఇతరులకు దానం చేయని రోజులలో అయితే బంగారపు కొండ మీద ఉన్నప్పటికీ అక్కడ అనుభవించదగినదేదీ దొరకదు కదా! కనుక ఉన్నంతలో ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కనుక వీలయినంతగా అవసరంలో ఉన్నవారికి దానం చేయవలసిందిగా కవి ఈ పద్యం ద్వారా నొక్కి చెప్పాడు. పెట్టిన దినములలోపలన్ అంటే ఇతరులకు దానం చేసిన రోజులలో; నడు + అడవులకున్+ ఐనన్ అంటే దట్టమైన అడవుల మధ్యభాగంలో ఉన్నప్పటికీ; నానా + అర్థములున్ అంటే కావలసిన ద్రవ్యాలన్నీ; వచ్చున్ అంటే దొరుకుతాయి; పెట్టని దినములన్ అంటే ఇతరులకు దానం చేయని రోజులలో; కనకము + గట్టు అంటే బంగారంతో నిండిన కొండ ను; ఎక్కినన్ అంటే అధిరోహించినప్పటికీ; ఏమి అంటే అనుభవించదగినదేదీ; లేదు + కదరా అంటే ఉండదు కదయ్యా!",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి జేయకున్న దాను చెఱపకున్న పెండ్లి చేయునట్టి పెద్ద ఫలమురా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎవరన్నా ఇతరులకు సహాయము చెద్దామని వస్తే, తను పెట్టకపొయినా ఫర్వాలేదుకాని చెడగొట్టకుండా ఉంటే చాలు. అలా చేసినట్లైతే తనే పెట్టినంత ఫలమే కాకుండా ఒక పెల్లి చేసినంత పుణ్యము వస్తుంది. కాబట్టి ఎవరన్నా ఇతరులకు సహాయము చేయడానికి సిద్దపడితే తనలోని ద్వేషభావాలను వదిలివేసి వారిని ప్రోత్సహించడం మంచిది.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పెట్టిపోయువాడు కట్టడి గలదాత తిట్టి పోయువాడు తుట్టె పురువు రట్టు సేయువాడు రాణింపునకు రాడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మనమేమి అడగకుండానే ఇచ్చేవాడు నిర్మలమైన దాత. అలా కాకుండా నొటికొచ్చినట్టు తిట్టి ఇచ్చెవాడు ఒక పురుగులాంటి వాడు. అసలేమి ఇవ్వకుండా పైపై ఆర్బాటం చేసే వాడు అసలెన్నడు పైకెదగడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁబోవంగరాదు పరకాంతల నే ప్రొద్దే నెదఁబరికించుట కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము: ఓ కుమారా! పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు. ఇతర స్త్రీలను ఎపుడైనా చూచుటకు కోరవలదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పెద్దలు విచ్చేసినచొ బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దు వలెం జూతురతని ముద్దు కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావం: పెద్దలను గౌరవించే పద్ధతిని చక్కగా తెలిపిన నీతిపద్యమిది. పెద్దలు మనమున్న చోటుకు వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ, పొగరుతోనో, చిన్నాపెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరకు బద్ధకం వల్లనైనా సరే మన హద్దు గ్రహించకుండా, అలానే కూచుండిపోయే వారిని బుద్ధిలేని మొద్దుగా, మూర్ఖునిగా జమకడతారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్ గనపడగ రాదు కోపము మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!!","ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం: ప్రతి మహిళా పుట్టినింటి గౌరవాన్ని నిలుపుతూ, మెట్టినింటి మేలు కోసం పాటుపడాలి. భర్త వద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదు. బావల ముందు అర్థం పర్థం లేకుండా తిరుగకూడదు. చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకుండా మనసులో కల్మషం లేకుండా మెలగాలి. అలాంటి కోడలును ఆ అత్తింటి వారు కన్నకూతురు వలె చూసుకోకుండా ఉంటారా!",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: పేరు సొమయాజి పెనుసిమ్హ బలుడాయె మేకపొతు బట్టి మెడను విరవ కాని క్రతువువలన కలుగునా మొక్షంబు విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: సోమయాజి అని పేరు పెట్టుకుని పెద్ద బలవంతుడినని ఊహించుకుంటూ అమాయకమైన మేక పిల్లని, కోడి పిల్లని బలి ఇస్తారు. ఇలాంటి బలులు ఎన్ని ఇచ్చిన మోక్షం దొరకదని తెలియని మూర్ఖులు వాళ్ళు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు పైరు నిడని వాడు ఫలము గనునె? పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడౌ? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: పైరు వేసి దానిని బాగా సంరక్షించిన వానికే పంట చెందుతుంది.ఏమి వేయకుండా ఊరికే కూర్చున్న వానికి పంట ఏవిధంగా దోరుకుతుంది. అదే విధంగా ఎంత చదివిన వానికైనను ప్రయత్నింపనిదే ఙానము రాదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: పోషకుల మతముఁగనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్, దోషముల నెంచుచుందురు, దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కుమారా! నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయు చుండుము. అప్పుడే వారు సంతోషింతురు. లేకున్న దోషములను లెక్కింతురు. నీ యందు తప్పు కల్గిన యెడల నీకు హాని కలుగును.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు పై గిరీటముండు బ్రభుడుకాడు ఓగు దెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ధైర్యవంతుడు పట్టభద్రుడుకాకున్నను ప్రజలు గుర్తిస్తారు, రాజు కాకున్నను గౌరవిస్తారు అలాగే యోగి కాకున్నను మంచి చెడ్డలు ఎరిగి జాగ్రత్తగా మాట్లడుతారు. కాబట్టి సమాజంలో మన్నన పొందడానికి ధైర్యం కలిగి ఉండాలి. చెడ్డని ఎదిరించగలగాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ప్రధమున మాతృదేవత పదపడి జనకుండుటగును బరికింప నికన్ కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు వేఱు తోరము వేమ.","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనకు తోలి దైవం తల్లి. ఆ తర్వాత తండ్రి . ఇక గురువు తుది దైవము. ఈ ముగ్గురిని మించిన దైవం లేదని అందరు గ్రహించాలి.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు వనిత కిచ్చునట్లు వటులకీరు సురకు నిచ్చునట్లు సుధనుకును నీయరు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: రాజులకి అపరాధములు చెల్లిస్తారు కాని బీదవానికి దానం చేయరు. వేశ్యలకు ధనమిచ్చినట్లు విద్యార్ధులకివ్వరు. కల్లు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కాని పాలు కోసం పది సార్లు ఆలోచిస్తారు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ సైనికుండు పక్కి సేన పనులు ఏన్గులశ్వములను నెలుకలు పిల్లులు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: రాజు కాని కోతిలాగ చపలచిత్తుడైతే గనుక మంత్రి అశుద్దాన్ని తినే పందిలా మారతాడు. సైనికులు పశువుల్లా మారిపోతారు. ఇక గుర్రాలు ఏనుగులు, ఎలుకలు పిల్లుల్లా అవుతాయి. కాబట్టి ఎంత బలగం ఉన్నా రాజ్యన్ని పరిపాలించే ప్రభువు సమర్దుడు కావాలి.",6,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్?","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము: ఇందులో నాలుగు ప్రశ్నలున్నాయి 1. ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? కోరికలన్నీ తీర్చే సంపదలు పురుషునికెన్ని కలిగితేనేమి? 2. న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? శత్రువులపై విజయం సాధించి భూభాగాన్ని ఎంత విస్తరిస్తేనేమి? 3. సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? బాగా మిత్రులకు ధనకనక వస్తువాహనాలిచ్చి గౌరవిస్తేనేమి? 4. కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్? కల్పాంతందాకా చావులేకుండా బ్రతికితేనేమి? అనేవి ప్రశ్నలు దీనికి సమాధానాలేమిటి? అంటే ఇందులో లేవు. బయటినుండి తీసుకోవాలి ఆలోచించగా ఇవన్నీ ప్రయోజనం లేనివని అర్థం. మరేమి కావాలి ఎప్పుడు ఇవి ఫలవంతమైనవి. అంటే మోక్షదాయకమైనపుడు అనేది సమాధానం లేదా మోక్షమివ్వవుకనుక ఇవి నిష్ప్రయోజనాలే అని అర్థం స్ఫురుస్తుంది.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ప్రియములేని విందు పిండి వంటలచేటు భక్తిలేని పూజ పత్రిచేటు ఓజమాలు నాల దోలి మాడల చేటు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ప్రేమతో పెట్టకపోతే పంచభక్ష్య పరమాన్నాలు కూడ రుచించవు. భక్తిలేని పూజ వలన పూజ సమాగ్రి దండగ. అలానే పతి భక్తి లేని భార్య నిరుపయోగము.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ప్రియములేనివిందు పిండివంటలచేటు భక్తిలేనిపూజ పత్రిచేటు పాత్రమెరిగి నీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ప్రేమలేకుండా విందుచేస్తే పిండివంటలు వృధా.భక్తిలేకుండా పూజచేసి ప్రయోజనం ఉండదు. పత్రీ,పూలు చేటు.అర్హత లేనివారికి సువర్ణ దానమిస్తే పుణ్యం రాదుసరికదా!బంగారం వృధా.వేమన శతకం.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం దామతి తుచ్చపుంబని నెదంబరికింపక యీయరాదుగా వామకరంబుతోడ గడువం గుడిచేత నపానమార్గముం దోమగవచ్చునే మిగులదోచని చేతగుగాక భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: మనిషిఎడమచేతతినుట,కుడిచేత గుదముకడుగుటకూడనట్లే ప్రభువులునీచునికి గొప్ప అధికారము,గొప్పవారికి నీచపనిచ్చుటతగదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల? దిక్కుకలిగి మ్రొక్క నొక్కటి చాలదా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: అందరికి ఉపయోగపడే మంచి విషయం ఒక్కటి చెప్తే చాలు. అనవసరమైన వ్యర్ధ ప్రేలాపలనలు వెయ్యి పలికినా ఉపయోగం ఉండదు. అలాగే భక్తి లేకుండా ఎన్ని మొక్కులు మొక్కినా శూన్యం. భక్తి కలిగిన మొక్కు ఒక్కటి చాలు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఫణికి గోరలుండు భయమొందునట్టులే వెఱుతురయ్య దుష్టువిభవమునకు కోఱలూడ ద్రాచు మీఱునా దుష్టత విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మూర్ఖుని దగ్గర కాని ధనం చేరిందా, తమకేమన్న హాని చేస్తాడెమో అని కోరలున్న పాముని చూసి భయపడినట్లు భయపడుతారు. కాని ధనం పొయిందా, అతన్నెవరూ పట్టించుకోరు, చేరదీయరు. కోరలు పొయిన పాముని ఎవరూ పట్టించుకోరు కదా ఇదీ అలానే.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు గుణములేక యున్న గుదురునే యూహలు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఏదైనా సమస్య వచ్చినపుడు న్యాయం తెలుసుకుని జవాబివ్వడం ఉత్తమం. అలా సమాధానం ఇచ్చినవాడే ఉత్తముడై గౌరవించబడతాడు. అలాంటి న్యాయ గుణము లేకపొయినా, కావాలని అన్యాయాన్ని ప్రోత్సహించినా గౌరవం పొందలేరు.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకు లాతనికపేక్ష యొనర్తురదెట్లు చంద్రికా విలసనమైన దామనుభవింప జకోరములాసజేరవే జలువగలట్టి వాడగుటజందురు నెంతయుగోరి భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: చకోరపక్షులు చంద్రునిచల్లనివాడని దరిచేరును.అట్లేఅధికారి మంచివాడైన లాభముకొంచమైననూ అంతాదగ్గరచేరుదురు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: బంగరు పొడగన్న భామల పొడగన్న చిత్తమునను చింత సేయడేని వాడె పరమయోగి వర్ణింప జగమందు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: సాధారణముగా కొందరు కామినీ కాంచనముల యందు ఆశ కలిగి యుందురు.ఎవరు బంగారమును,స్త్రీలను చూచినను మనసు చలించక యుందురో అట్టివారు యోగులలో అగ్రగణ్యులని చెప్పబడుదురు.",6,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యము: బంగారము తాకట్టుపెట్టకు అసలు,వడ్డీ అంటూ మొత్తం లాగేస్తారు.యుద్ధంలోంచీ భయంతో పారిపోయిరాకు.దుకాణములనుండీ సరుకులు అప్పుగా[అరువు]తీసుకోకు. వివేక హీనుడితో స్నేహముచేయకు.సుమతీ శతకపద్యం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: బంటుతనముగాదు బలముతొగట్టగా వెంటనుండి మనసు వెతలబఱచు ఇంటగెల్చి రచ్చ నిల గెల్వవలెనయా! విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మనస్సే అన్ని కర్మలకు మూలం. దానిని అదుపులో ఉంచుకోనె మిగిలిన వాటిని జయించాలి. మన మనస్సునే అదుపులో ఉంచుకోలేనప్పుడు బయట వాటిని ఎలా సాదిస్తాం. ఇంట గెలిచాకనే బయట కూడ గెలవాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: బండబూతులాడు పరమనీచుండెన్న దండివాని మేల్మి తానెఱుగునె? చందనంబు ఘనత పంది యేమెఱుంగును? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఎప్పుడూ బురదలో దొర్లె పందికి గంధం వాసన ఎలా తెలియదో, అలాగే ఏప్పుడూ బండబూతులు మాట్లాడుతూ అందరిని ఇబ్బంది పెట్టెవాడికి మంచి వాళ్ళ విలువ అసలు తెలియదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో వండి శుద్ధిచేయ దండి యగునె పుట్టునందు గల్గు పూర్వపున్యంబున విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: పాడైపోయిన పదార్థాలను నాలుగుబానలతో నూనిపెట్టి వంట చేసినప్పటికీ ఆవంటకు రుచిరాదు. అదేవిధంగా పూర్వపుణ్యం ఉంటే వాళ్ళజీవితం బాగుపడుతుందిగానిఅది లేనప్పుడు ఏమి బాగుపడదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల ప్రోది యిడని బంధు భూతమేల వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పేదవారి కష్టాన్ని తెలుసుకుని వారికి సాయపడని ధనవంతుడి ధనంవల్ల ప్రయోజనమేమిటి?కలిసిరాని బంధువుతో లాభమేమిటి?రోగి వ్యాధిఏమిటో తెలుసుకో లేని వైద్యుడెందుకు?అంటున్నాడువేమన.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా? అందు సార్ధకంబు చెందకున్న విన్నవారు వారి వెఱ్ఱులుగా నెంత్రు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: గెదెలు అరిచినట్లు వేదాలు వల్లిస్తే ఫలితమేమి ఉండదు. దానిలో ఉన్న భావార్ధకములు గ్రహించి సార్ధకులు కావాలి. అలా కానట్లైతే వినెవారు వెఱ్ఱివారుగా నెంచుతారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వడు రవిసుతునకు బలమెవ్వడు నాకునీవు బలమౌ కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా! నువ్వు కరిరాజు గజేంద్రుడికి బలమై కాపాడావు. ద్రౌపదికి కౌరవులు మాన భంగం చేయు సమయములో చీరలిచ్చి ఆమె మానాన్ని కాపాడావు.సుగ్రీవునికి బలమయ్యావు.నాకూనీవు బలమౌతండ్రీ!",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై జ్వలనుడుకానగాల్చుతరి సఖ్యముచూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదేగాలిభాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: బలముంటే బంధువులసాయముంటుంది లేకుంటేశత్రువులౌతారు. మంటల్నిగాలి మరింతపెంచుతుంది.కొంచెమైతే ఆర్పుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైన చీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ప్రపంచంలో చాలామంది తమకు చాలా బలం ఉందని, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉంటారు. ప్రతివారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎవరు పలకరించినా వారిని తక్కువగా చూస్తూ హేళనగా మాట్లాడతారు. తలనిండా విషం ఉన్న పామును సైతం అతి చిన్నవైన చీమలన్నీ క లిసి చంపేస్తాయి. పాములతో పోలిస్తే చీమలకు బలం కాని శక్తి కాని లేదు. అయినప్పటికీ ఐకమత్యం గల కొన్ని చీమలు కలిసి ఆ విషసర్పాన్ని చంపుతాయి. ఇది లోక ంలో ఉన్న వాస్తవం. అటువంటి వాస్తవంతో పోల్చి, మనుషుల ప్రవర్తనను వివరించాడు బద్దెన తన సుమతీ శతకంలో.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గ దెయ్యెడన్ జల్లని చందురుం డెడసి సన్నపు జుక్కలు కోటియున్న జల్లునే వెన్నెలల్ జగము జీకటులన్నియు బాయ భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: చంద్రుడున్నచో వెన్నెలకాయునేగాని నక్షత్రములెన్నున్న వెలుగులేనట్లే రాజువల్లే సభకు కాంతి.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫలములగు ననుచు సంతసించి, కానిపనులకు దమ కర్మ మటందురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మూర్ఖులు ప్రయత్నమేమి లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యము సఫలమవుతుందని సంతోషిస్తారు. ఒకవేళ అవకపోతే తమ కర్మమని వాపోతారు. పనులు ప్రయత్నముతో అవుతాయని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్దం కాదు. శకునాలు విడిచి కష్టపడుట మేలు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: బాపడనగనేమి? భక్తుడనగనేమి? జోగియనగనాఎమి? స్రుక్కనేమి? ఇన్నియేల వెన్కని నజుండు పని తీర్చు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: బ్రాహ్మనుడైతే ఏమిటి, భక్తుడైతే ఏమిటి, జోగి ఐతే ఏమిటి, యొగి ఐతే ఏమిటి. యముడు ముందు ఇలాంటి భెదాలేమి ఉండవు. ఎవరి పాపలకు తగ్గట్టు వాళ్ళకి శిక్ష వేస్తూనే ఉంటాడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: బాలుడువై యున్నప్పుడు చాలవు, యౌవనమందు సంపదరూపుల్ మేలమౌ, ముదిమియె యే వేళను కడతేర్చు, శివుని వెదకుర వేమా","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: బాలుడిగా ఉన్నప్పుడెమో భగవచ్చింతన తగదు. యవ్వనములో సిరి సంపదలు, అందచందాల వెంటపడి తిరుగుతావు. ముసలితనం వచ్చి చావు దగ్గరపడే సరికి శివుడు గుర్తొచ్చి, ఆరాధించడం, అన్వేషించడం మొదలుపెడతావు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: బాసలాడనేర్చి పలుమోసములు చేసి గ్రాసమునకు భువిని ఖలుడవైతి దోసకారి! నీకు దొరుకునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: పొట్టకూటి కోసం ప్రతిఙలు చేసి, వాటిని పట్టించుకోక, ఇతరులను మోసము చేసి కాలము గడుపుతూ ఉంటారు దుర్జనులు. ఇన్ని చేసిన తరువాత చివరి దశలో మోక్షము కోసము ప్రాకులాడుతుంటారు. వీరికెలా మోక్షము కలుగుతుంది?",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు సంకళ్చునకు ఎచ్చు కలుగుదిచట, జచ్చిన రాదట విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మూర్ఖుడు తనకు తానే పెద్ద వాడిని గొప్ప వాడినని బింకాలు పోతుంటాడు. కాని అటువంటి వాడికి ఇంటా బయట ఎటువంటి మర్యాద ఉండదు. వాడు చచ్చినా గౌరవం పొందలేడు. గొప్పతనము మనకు ఇతరులు ఇచ్చేది కాని మనకు మనము ఇచ్చుకునేది కాదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: బుద్దియతునికేల పొసగని సఖ్యము కార్యవాదికేల కడు చలంబు కుత్సితునకు నేల గురుదేవభక్తి? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: బుద్దిమంతునికి పనికి మాలిన స్నేహము, కార్యసాధకునికి చంచలత్వము, కుత్సితుడికి గురుభక్తి కుదరవు. ఇవన్ని ఒకదానికోకటి వ్యతిరేకమైనవి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు కార్యవాదికేల కడుచలంబు కుత్సితునకేల గురుదేవతాభక్తి విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: బుద్ధిమంతునకు కుదరని స్నేహముతో పనిలేదు. కష్టించి పనిచేయువానికి పట్టుదలలు,పంతాలతో పనిలేదు. అట్లే దుష్టునికి గురువులయందు, దేవతలయందూ భక్తి కుదరదు.అనవసరమని తలతురు.ఇదివేమన పద్యం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని నాటకంబు లాడి నయముచూపి దీటులేక తాము తిరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: బూటకపు మాటలు చెపుతూ, నాటకాలాడి, దొంగ వినయము చూపి, వంచన చేస్తూ తమకెదురు లేదనే గర్వంతో తిరుగుచుంటారు కొందరు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్ జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్ గొంకని వాడె దాత మిము గొల్చి భజించిన వాడె పో నిరా తంక మనస్కుడెన్నగను దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం: దశరథుని కుమారా, దయలో సముద్రమువంటివాడా, అబద్ధం చెప్పనివాడు గొప్పవాడు, యోగ్యుడూను. శత్రువు బాగా దగ్గరకు వచ్చినప్పటికీ భయపడని వాడే వీరుడు, ధీరుడూను. యాచకుడు చేయి చాచి దానం అడిగినప్పుడు మంచిమనసుతో దానం చేసేవాడే అసలయిన దాత. నిన్ను పూజించేవాడే అనుమానం లేని మనసు ఉన్నవాడు (నిర్మలమైన మనసు కలిగినవాడు).",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడీ పద్యంలో వేమన. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు. ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినా మిగిలి ఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన. బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు. అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది. ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకితభావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమే వివేకం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: బొంది నమ్మి మిగులు బోషించి పలుమాఱు ప్రాణి విడుచుటెల్ల బాతకంబె తనదులోన భక్తి దనరటే మొక్షము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఈ శరిరాన్ని నమ్మి, మంచి ఆహారమిచ్చి పోషించి మళ్ళి దేవుని పేరుమీద ఉపవాసాలతో శుష్కింపజేయడం మహా పాపం. తన హృదయంలో మనస్పూర్తిగా భక్తిని నిలిపితే అదే మోక్షం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు బ్రాణమెవరిసొమ్ము భక్తిసేయ ధనముఎవరిసొమ్ము ధర్మమేతనసొమ్ము విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: శరీరంఎంతపోషించినా చూస్తూండగానే ముసలిదయిపోతోంది.ప్రాణంఎలా వచ్చిందోఅలాగేపోతోంది,ధనము మనదనిప్రేమిస్తే అనుకోనిఖర్చులొచ్చి కరిగి పోతోంది.ధర్మమేమిగిలిమనతో పుణ్యం గావస్తుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: బొల్లి మాటలాడు బోగముదానితో దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి వెళ్ళి రమ్మటంచు వెడలించు నింటిని విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: వేశ్య కల్లబొల్లి మాటలు చెప్పి విటుని ఇల్లు గుల్ల చేసి, దరిద్రుని చేసి, తర్వాత వెల్లి రమ్మంటూ తన ఇంటినుంచి వెళ్ళగొడుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: బోడి తలలు నెల్ల బూడిద పూతలు నాసనముల మారుతాశనముల యోగిగాడు లోను బాగు గాకుండిన విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తలను బోడిగా చేసుకున్నా, విభూతి పూతలు పూసుకున్నా, ఎంతగా యోగ విద్యలు ప్రదర్శించినా, ప్రాణాయామాయాలు చేసినా మనసులోని మాలిన్యాలు తొలగిపోకుండా ఎవరూ యోగి కాజాలరు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: బోనులోన యెలుక పోజూచునట్టుల ఙానమొంద ఎఱుక చనును మీద గాన మేను మఱచి ఘనతత్వమందరా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఙానము పొందాలంటే నిష్టగా కష్టపడి ప్రయత్నించాలి. లేదంటే బొనులో ఉన్న ఎలుక ఎలగైతె బయటకు పోవాలని దారులు వెతుకుతుందో మనసు కూడ అలాగే చేసె పని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు ప్రాణులెల్ల యముని బారికి గొఱ్ఱెలు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: బ్రతుకు శాశ్వతమని భావించి విర్రవీగుచూ తిరిగేవాడు వెఱ్ఱివాడు.భూమిమీద ఉన్న ప్రాణులందరు యముని కత్తిముందు గొఱ్ఱెలే.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై యుండ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: దైవం ఎక్కడ, బ్రహ్మం ఎక్కడ అని పదే పదే అడుగుతూ ఉంటారు మూర్ఖజనులు, సమస్తమంతా బ్రహ్మతో నిండియుండగా అనుమానం ఎందుకో?",2,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: యుద్ధము చేయుటలో ఆరితేరిన భయంకరుడు, దుఃఖములో ఆర్తితో నున్నవారిని అక్కున జేర్చుకునే ఆత్మబంధువు. బాణప్రయోగ విద్యయందును, భుజ బలము నందును రామునకు దీటైన దేవుడు మరియొకడు లేడు గాక లేడని మదగజము నెక్కి 'డాం డాం' అంటూ డప్పు కొట్టి ప్రపంచమంతటా చాటింపు వేస్తాను.దశరధ రామా! కరుణా సముద్రా!ఇది దాశరధీ శతకం లోని పద్యం.కవి రామదాసుగా పేరుపొందిన గోపన్న.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును చిత్తమెఱుగు పడతి చెంత బతికి చిత్తమెఱుగని సతి జేరంగరాదురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: అనుకూలవతి అయిన భార్య దోరికిందా అతడు అదృష్టవంతుడే. అటువంటి భార్య మూలంగా భక్తి, ముక్తి, భాగ్యము మూడు కలుగుతాయి. కాని భర్త మనస్సు గ్రహించలేని భార్యతో సంసారం వ్యర్ధము.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా, నీవు నా విషయమై ""వీడు సంసార సుఖములయందాసక్తుడై అందు క్రీడించుచు మహాపాపము చేసినాడు, నన్ను యెరగకున్నాడు, మహాపాపాత్ముడై యున్నాడు, వీనితో నాకేమి?"" అని తలచుచున్నావు. నేను నరకసముద్రములో పడియున్నను పట్టించుకొనకున్నావు. ఇది నీకు తగునా! తన పిల్లవాడు ఆడుకొనుచు ఆటలోని పారవశ్యములో, యెరుగక నూతిలో పడినచో వాని తండ్రి తన పిల్లవాడు ఏమయ్యెనో విచారింపక, వానిని నూతినుండి బయటకు తీయకుండ ఊరకుండునా!",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ ష్థివిశేషంబున నిచ్చి చంటఁబలె నో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! సంసారదుఃఖములు తొలగుట నీ పాదపద్మస్తుతిచేతనే అగును కాని నీ ముందు కీటకములవంటి వారగు రాజులను స్తుతించుటచే కాదు. ఎట్లన పసివారికి తమ తల్లులు వాత్సల్యముతో దయాభావముతో ఇచ్చు స్తన్యమును త్రాగుటచే వారి ఆకలిదప్పులు తీరునే కాని మేకల మెడలనుండి వ్రేలాడు చంటినుండి తీరవు కదా!",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! విభూతి ధూళి రేగునట్లు పూసికొనుటచే దుమ్ముతో నిండిన శరీరము కలవారు, తమ తలలపై ఉన్న జడల బరువుతో నిండిన తమ శిరస్సులు కలవారు, శివతత్త్వమునే నిరంతరము భావన చేయుట అను తపమునందే మునిగి చిక్కుకొనియుండు అంతఃకరణవృత్తులు కలవారు, తమ నాలుకలపై పంచాక్షరీమంత్రమును నిలుపుకొని జపసిద్ధి పొందినవారు ప్రాపంచిక సుఖముల విరక్తి నొందినవారు, తమకు ఏమియున్నను లేకున్నను ఉన్నదానితోనే ఆనందముతో నుండువారు సత్యమునే పలుకువారు, మిగుల ప్రకాశించుచుండు రత్నములవలె శ్రేష్ఠరుద్రాక్ష పంక్తులతో కూడిన వారును అగునట్టి నీ భక్తులు ఎవ్వరు అయినను వారి యితరము లగు భేదములను ఎన్నక వారిని సేవింతును.",3,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్ హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీపద ధ్యానముచేయుచున్న బరదైవమరీచు లడంగకుండునే దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: రాక్షసాంతక రామా!సూర్యుడుదయించగానే చంద్ర,అగ్నితేజస్సులు వెలవెలపోయినట్లు నీపదధ్యానము చేసినయెడల ఇతరదేవతలకాంతు లణగిపోవును.గోపన్న.",4,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి సజ్జనుల జేయలేడెంత చతురుడైన భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం: భయంకరమైన పెద్దపులులనైనా భుజబలంతో చంపగలం. పాముకంఠాన్ని చేత్తో పట్టుకోగలం. కోటి బ్రహ్మరాక్షసులనైనా పారదోలగలం. మనుషుల రోగాలనూ మాన్పగలం. నాలుకకు రుచింపని చేదునైనా మింగగలం. పదునైన కత్తిని చేత్తో అదుమగలం. కష్టమైనా సరే, ముండ్లకంపలోకి దూరగలం. ఆఖరకు, తిట్టేవాళ్ల నోళ్లనైనా కట్టడి చేయగలం. కానీ, దుష్టులకు జ్ఞానబోధ చేసి, వారిని మంచివారిగా మాత్రం మార్చలేం. ఎంతటి చతురులకైనా ఇది సాధ్యపడదు సుమా.",2,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి వనము పురమగుఁ, బరులాత్మజనము లగుదు, రవని నిధిరత్నపరిపూర్ణ యయి ఫలించు","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం: ఎవనికి పూర్వజన్మలో సంపాదిచుకున్న సుకృత సంపద సమృద్ధిగా ఉంటుందో అలాంటి సుగుణశాలికి అడవి నగరంగాను, శత్రువులు ఆత్మీయులుగాను, భూమి అంతా నిధులతోను, రత్నాలతోను నిండినదిగా అగును అని భావం.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగలవారు భాస్కరా!!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: పాలకుడు సమర్థుడు కాకపోతే ప్రజలకు మేలు జరగదు. మహాభారతంలో కౌరవులవైపు అతిరథ మహారథులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యుల వంటి వారెందరో ఉన్నారు. అయినా, ఏం లాభం? ప్రభువు దుర్యోధనుడి బుద్ధిలోనే ఉంది కదా అసలు లోపం. మంత్రులు, ప్రధానులు ఎంత ప్రజ్ఞాదురంధరులైతేనేం, పాలకుడు సమర్థుడైనప్పుడే కార్యాలు చెల్లుతాయి.",1,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్ బాపగదయ్యరామ నినుప్రస్థుతి చేసెదనయ్యరామసీ తాపతిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: రాజశ్రేష్టుడవైనరామా!ముల్లోకాలలో రాజ్యము స్థాపించిన రామా!మోక్షాన్ని ఇవ్వగల రామా!ఓసీతాపతిరామా!నిన్ను స్టుతిస్తాను.పాపాలుపోగొట్టు.గోపన్న",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదన భీతుఁజూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా వీరవరేణ్యుడర్జనుడు వింటికినేనధికుండనంచుదా నూరక వింటినెక్కిడగనోపడు కృష్ణుడులేమి భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: అర్జనుడెంతగొప్పవిలుకాడైననూ క్రిష్ణనిర్యాణానంతరము కృష్ణునిభార్యలను బోయవారినుండీ కాపాడలేకపోయెను.దైవబలంముఖ్యం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: మంచినీరు పోయ మల్లెపూచునుగాని ఫలిత మొనరుటెట్లు పని జొరమిని వంటచేయకెట్లు వంటక మబ్బును? విశ్వదాభి రామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మొక్కకు నీళ్ళు పోయకుండా మల్లెపూలు పూస్తాయా? అలాగే వంట వండకుండా వంటకం దోరుకుతుందా? ఎదైనా పొందాలంటే కష్టపడి పని చేయాలి. పని చేయకుండా ఫలితం పొందాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మంచివారు లేరు మహిమీద వెదికిన కష్టులెందఱైనగలరు భువిని పసిడి లేదుగాని పదడెంత లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు దోరకడం చాలా కష్టం. అదే చెడ్డవాళ్ళైతే ప్రతిచోట కనపడుతూ ఉంటారు. లోకంలో మంచి బంగారం దోరకడం కష్టం కాని బూడిద దోరకడం చాలా తేలిక.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మంచిశకునములని యెంచి పెండిలి సేయు వారె కానివారు లేరు వసుధలోన జనుల కర్మములకు శకునముల్ నిల్పున? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మంచి శకునాన్ని ముహుర్తాన్ని జూసి లోకంలో అందరూ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు, అయినప్పటికీ మంచిచెడ్డలు జరుగుతూనే ఉంటాయి. మనుష్యుల కర్మలని శకునాలు అడ్డుకుంటాయా? అనుభవించి తీరవలసిందే.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి మంటిలోనె దిరిగి మనుజుడాయె మన్నుమంటి గలువ మనుజుడే తత్వము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనిషి మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో తిరిగి, చివరికి మట్టిలోనే కలిసిపోతున్నాడు. మనిషి అనేవాడు మట్టిలో కలవడమే తత్వము. ఇది తప్పుబట్టరాని నిజం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకు గరుణ చెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: నోటికొచ్చిన కొన్ని మంత్రాలు జపించి, కాసేపు దేవతారాధన చేసి, తామింకా గొప్పవాళ్ళమైపొయామని తలచి వేద పఠనము మొదలు పెడతారు. ఇదంతా వెఱ్ఱితనము. మంత్ర తంత్రాల వలన కరుణ జనించదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ స్తకమునఁ బూవుదండవోలె సర్పమునైన భరింప వచ్చు, మ చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరి కిన్","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: మొసలి నోట్లో దాని కోరల మధ్య ఇరుక్కొన్న రత్నాన్ని ఎంతో ప్రయత్నంచేత(దాన్ని చంపకుండా) బైటకు తీయవచ్చు పెను కెరటాలు క్షణం ఆగుండా ఒడ్డుకువిసిరే సముద్రాన్నయినా దాటవచ్చు మహాభీకరంగా బుసలు కొట్టే పామును సయితము మచ్చికతో పూలదండవలె తలమీద ధరించవచ్చు కానీ పట్టరాని క్రోధంతో మూర్ఖుడై వున్నవాడిని సమాధాన పరచడం మాత్రం నిజంగా అసాధ్యం అని భావం.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మగ మీనమువై జలధిని పగతుని సోమకుని జంపి పద్మ భవునకు న్నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం. చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలో వివరించాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గల వెంతవారికి విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఆడది భర్త ఉన్నపుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును. సంపద, దారిద్ర్యములు రెండునూ ఎంతవారైననూ అనుభవించవలసిందే కదా! అని భావం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మఘవుడైననేమి? మర్యాదయెఱుగని వారలేల తెలిసి గౌరవింత్రు ఉరిమి మొఱుగుకుక్క యొగినేమెఱుగురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మంచి మర్యాద తెలియని వాని ఇంటికి స్వయంగా దేవేంద్రుడు వెళ్ళినా అతనిని గౌరవించరు. అవమానించి పంపివేస్తారు. దారివేంట తిరిగే ఊర కుక్క మొఱుగుతూ యోగి వెంటపడుతుంది. అతని గొప్పతనం కుక్కకేమి తెలుస్తుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: మడుగుకు జని కాళింగుని పడగలపై భరతశాస్త్ర పధ్ధతి వెలయం గడువేడుకతో నాడెడు నడుగులు నేమదిని దాల్తు నత్యుత!కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: అత్యుతా! కృష్ణా! నీవు మడుగులోదూకి కాళీయుడను విషసర్పముతలలపై భరతశాస్త్ర రీతిలో ఆనందముగా నాట్యమాడితివి కదా!ఆనీ పాదములను నేను మనసులో నిలిపి ధ్యాన్నించు చున్నాను.కృష్ణశతకం.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: మతముచేత లోకమాయల తెలియక మదముచేత తన్నుమరచు నెపుడు బుధ్ధిలేనిపనులు బధ్ధులై చెడుదురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తాను అనుచరించే మతంపై నమ్మకం ఉండడంవలన ఆ మతం పేరుతో జరిగే మాయల్ని తెలుసుకోలేక పోతున్నాడు. మనిషిలో గర్వం పెరిగినప్పుడు తనని తాను మరిచిపోయి తిరుగుతూ ఉంటాడు. వీటివలన బుధ్ధిలేని పనులు చేస్తూ చెడిపోతాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే? మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబుఁ గా చి దినంబుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! మదపుటేనుగులును, అందలములును, అశ్వములును, మణులును, పల్లకులును, సుందరులగు స్త్రీలును, మేలగు సన్నని వస్త్రములును, సుగంధద్రవ్యములును మోక్షమునీయగలవా! ఇది ఆలోచించని అవివేకులు కొందరు ఇవి కావలయునని, అవి లభించునన్న విశ్వాసముతో రాజభవనద్వారప్రదేశమున కాచి వేచి యుండి దినములను వ్యర్ధముగ గడుపుచుందురు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: మదమువలన గలుగు మాటలు మఱి పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఒళ్ళంతా మదమెక్కి ప్రగల్భాలు పలుకుతూ, మాయ మాటలతో పరులను మోసగించి వారి ధనాన్ని ఆర్జించే వాడు ఎక్క్డైనా గురువు అవుతాడా? కీనె కాడు. అలాంటి వాణ్ణి గురువుగా స్వీకరించడం మూర్ఖత్వం.",6,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్ వదలడు మేలుపట్టున నవశ్యముమున్నుగ నాదరించుగా త్రిదశ విమానమధ్యమున దెచ్చికృపామతి సారమేయమున్ మొదలనిడండె ధర్మజుడు మూగిసురావళిచూడ భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: కూడావచ్చినకుక్కను ధర్మజుడుముందుగా విమానమున కూర్చుండబెట్టెను. తన్నాశ్రయించినవారిని మంచివారాదరింతురు.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంతటి మేనిబిగిదప్పకమున్నె నరుండుమోక్షసా ధన మొనరింపగావలయు దత్వవిచారము మానియుండుట ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: మనస్సు,బుద్ధి పనిచేస్తున్నప్పుడే ఆయాసంవంటి కఫరోగాలురాకముందే శరీర పటుత్వంతగ్గకముందే మోక్షసాధనచెయ్యాలి మానితేకీడే.గోపన్న",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మనసునంటి నిలిచి మనసున సుఖియింప గడకు మోక్షపదవిగనకపోడు చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: చెట్టునాటిన వెంటనే ఎక్కడైనా కాయ కాస్తుందా? కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. అలా ఆగితే తప్పకుండా ఫలం పొందవచ్చును. అదే విధంగా స్థిరంగా కొంత కాలం మనస్సును భగవంతునియందు నిమగ్నం చేసిన మోక్షం దొరుకుతుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మనసులోన నున్న మమతలన్నియు గోసి దృఢము చేసి మనసు తేటపరచి ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగినవాడే నిజమైన యోగి అవుతాడు అంటున్నాడు వేమన. మనసు అంటే చిత్తం, హృదయం అని అర్థాలున్నా తాత్వికంగా చెప్పాలంటే ఇది జీవాత్మ కంటే భిన్నమైన జ్ఞాన జనక ద్రవ్యం. దీనికి మనన ధర్మం ఉంటుంది. దీనికో రూపం ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారానే వ్యక్తమౌతుంది. లోకంలో ప్రేమికులు మనసును పారేసుకున్నామంటారు. ఇది కవితాత్మకంగా చెప్పడం. నిజానికి పారేసుకునేది తలపులనే కాని మనసుని కాదు. మమత అంటే నాది అనే అభిమానం. దీనిని నిర్దాక్షిణ్యంగా తీసేసుకోవాలి. కోసి అనే మాట వాడాడు వేమన. దృఢం చేసి అంటే పటిష్ఠ పరచుకొని. తేట అంటే స్వచ్ఛత, నిర్మలత్వం. తేట అంటే ఒక పదార్థంలోని సారం. ద్రవ పదార్థాలపైన తేరే భాగాన్ని తేట అంటారు. అట్లా పరిశుభ్రమైన మనస్సుతో శరీరాన్ని నిర్వహించుకోవాలి. ఇక ఘటం. ఘటం అంటే కుండ. ఇది దేహానికి సంకేతం. ఘటం అనేది శరీరానికి వేదాంత పరిభాష. ఘటం అంటే కుంభకం అనే ఒక ప్రాణాయామ భేదం కూడ. ఘనం అంటే దృఢత్వం, దిటవు అని అర్థాలు. గట్టిదైన అని. తోడుకొన్న పెరుగులో పైదీ కిందదీ కాక నడిమి గట్టి భాగాన్ని ఘనం అంటారు. ఘనతరం అంటే మరింత గట్టిదని. యోగ సాధనకు ముందుగా కావల్సినవి నిర్మమమత్వం, మానసిక నిర్మలత్వం. ఇవి పూజకు ముందు ఇల్లు అలకటం లాంటివి. ‘మనసులోన నున్న మర్మమెల్ల దెలసి, దిట్టపరచి మనసు తేటజేసి అనేవి పాఠాంతరాలు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: మనసులోని ముక్తి మఱియొక్కచేటను వెదకబోవువాడు వెఱ్ఱివాడు గొఱ్ఱె జంకబెట్టి గొల్ల వెదకురీతి విశ్వదాభి రామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనస్సె ముక్తి మార్గం. అది తెలియక మూర్ఖులు దేవాలయలకి, పుణ్యక్షేత్రాలకి, తీర్ధయాత్రలికి తిరుగుతూ ఉంటారు. అది గొర్రె పిల్లని చంకలో పెట్టుకుని ఊరంత వెతికినట్టు ఉంటుంది.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మరణమన్న వెఱచి మది కలంగగనేల నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువు విడుచి నతడు తనకన్న తక్కువా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మరణం గురించి అంతలా ఎందుకు భయపడతారు. యుగయుగాలుగా మనకన్నా మహమహులెందరో మరణిస్తానే ఉన్నారు కదా? వారెం చేయలెకపొయిన దాన్ని మీరెం చేయగలరు.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు శ్రమపడుచు స్త్రీలతో కామసుఖములననుభవించు ప్రయత్నములో మునిగియుందురు. ఇది యోగసాధనములోని అంశమా ఏమి? స్త్రీ దేహాంశములలో ఈ కామసుఖస్థానము మలమూత్రాది మాలిన్యములతో నిండియుండు చోటే కాని సుషుమ్నా నాడీద్వారము కాదు. బొడ్డునుండి పైన కనబడు ’నూగారు’ అనబడు రోమరేఖ ’కుండలినీ’ కాదు. రెండు పాదములు, రెండు చేతులు రెండు కన్నులును పద్మములతో పోల్చి ఆనందింతురు. అవి మూలధారము మొదలైన ఆరు పద్మములు కావు కదా. ముఖమును పద్మముతో సమమని బావించి అందు ఆసక్తి చెందుదురు. అది వాస్తవ సహస్రారపద్మమా? కాదు. నుదురును అష్టమీచంద్రరేఖగా భావింతురు. అది వాస్తవమగు చంద్రరేఖ కానే కాదు. సంభోగప్రక్రియ యోగసాధనము కాదు. దేవా! నన్నట్టి మోహమునుండి తప్పింపుము. నిన్ను సేవించి తరించగల్గునట్లు అనుగ్రహింపుము.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మాట నిలుపలేని మహితుండు చండాలు డాఙ్లేని నాధు డాడుముండ మహిమలేని వేల్పు మంటిజేసిన పులి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మాటమీద నిలువని వాడు నీచుడు. అలానే ఆఙ ఇవ్వలేని రాజు వల్ల ప్రయొజనం లేదు. వరములివ్వని ఇంటి వేల్పు మట్టితో చేసిన పులితో సమానం.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: మాటకు సత్యము,కోటకు మంచి భటుల సమూహము, స్త్రీకి సిగ్గు, ఉత్తరమునకు సంతకము ప్రాణము వలె ముఖ్యమైనవని అర్ధము.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి పరగ ప్రియము జెప్పి బడలకున్న నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా? విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మంచి మాటలు పలికి, మనసును రంజింపజేసి, ప్రియంగా హితవులు చెప్పి ఇతరులకు ఆనందం కలుగ చేసినపుడే వారి నుంచి ధనాన్ని పొందగలుగుతాము. కనుక సుమధుర, సరస సంభాషణ అన్ని వేళలా లాభదాయకం అని తెలుసుకోండి.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు తెలుపవచ్చు దన్ను దెలియరాదు సురియు బట్టవచ్చు శూరుండు గారాదు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: కొందరు ఏవేవోమాట్లాడతారు. మనసుఆమాటలకి కట్టుబడిఉండదు. ఏవేవో చెప్తారుగాని తమమనసు ఏమిటో ఎవరికీ తెలియనివ్వరు.కత్తి చేతబట్టినంత మాత్రాన అతడువీరుడని చెప్పలేముకదా!",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: చెడ్డవారు ఒకటి చెప్పి మరొకటి చేస్తుంటారు. మనస్సులో ఒకటి పెట్టుకుని నడతలో మరొకటి పాటిస్తారు.ఇట్లాంటి నీచులకు ముక్తి ఎలా లభిస్తుంది. మనం నమ్మిన దాన్ని మనసా వాచ పాటించడమే ముక్తికి నిజమైన మార్గం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మనసులో ఉన్నది ఒకటి , పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే! భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే! అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్! తస్మా దర్థ ముపార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!!","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: ఓయి మిత్రమా!నే చెప్పు హితమాలింపుము.ధనము లేనిచో తల్లి దూషించును; తండ్రి మెచ్చుకొనడు; సోదరులు మాట్లాడరు; సేవకుడు మిడిసిపడును; కుమారుడును చెప్పినమాట వినడు; భార్య దగ్గరకు చేరబోదు; బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడ ఆడరారు; గనుక ధనము ఆర్జింపుము. ధనమునకు అందరూ వశులగుదురు. అదన్నమాట సంగతి. అందుకే ధనసంపాదన కోసం మనం ఇన్ని పాట్లు పడేది.కాని అదే అంత ముఖ్యమా? దానిని మించిన విలువలు ఇంకా ఎన్నో ఉన్నాయే.మరి వాటి సంగతి? ఇది ఎవరికి వారుగా నిర్ణయించుకోవలసిన విషయం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మాదిగయనగనె మఱి తక్కువందురు మాదికయిలసురుల మామ గాదె మాదిగకును బిడ్డ మన యరుంధతి గదా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మాదిగలనగానే ఎంతో చులకనగా చూస్తారు మూర్ఖులు. పురాణాలను చూస్తే మాదిగ దేవతలకు మామ కదా! అంతెందుకు మాదిగలలో పుట్టిన బిడ్డే మన అరుంధతి కదా! ప్రతి నవదంపతులకె చూపె దేవత తనే. కాబట్టి మనుషులందరు సమానమనే సత్యం తెలుసుకోవడం ముఖ్యం.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మానధను డాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెండు జలము లోపల నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: అభిమానము గలవాడు ధైర్యము వదిలి ఒక దుర్మార్గుడి కింద పనిచేయుట అనగా మానెడు[లీటర్]నీళ్ళల్లో ఒక ఏనుగు శరీరాన్ని దాచినట్లుగా ఉంటుందని కవి బద్దెన అంటున్నాడు. ఈపద్యంలో.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మానసమున మంచి మల్లెపూలచవికె బావితోటజేసి బాలగూడి భోగినయ్యెదనన బోయె బోకాలంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: పెరట్లో మల్లెపాదును వేసి, దాని నీటికోసము బావి తవ్వి, అది ఎదిగి పెద్దదయ్యాక, దానికింద పందిరి వేసి, ఆ పందిరి కింద మంచము వేసి, దాని మీద మంచి భామతో సరససల్లపములు సాగిస్తామని మనస్సునందు ఊహించుకోంటూ ఉంటారు మూర్ఖులు. అటువంటి ఊహల మూలంగా కాలము వ్యర్ధమేగాని ప్రయోజనమేమి ఉండదు. కాబట్టి ఊహలు కట్టిపెట్టి కష్టపడుట మేలు.",1,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత, యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత, యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల, దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత, యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును బలుకవలెను భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం: భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ!",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే మేమని వ్రాయునో శమనుడేమి విధించునో కాలకింకర స్తోమ మొనర్చుటేమొ విన జొప్పడదింతకుమున్నె దీనచిం తామణి యెట్లు గాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: నాపాపములు లెక్కలేనివి చిత్రగుప్తుడేమని వ్రాయునో యముడేశిక్షవేయునో ముందుగా తెలియదు.రామా! నిన్నేనమ్మాను.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ) జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! తొల్లి చెప్పిన శుష్కపండితులగు గురువులను కాని, ఇతరదేవతలు కాని, రాజులు కాని నీ మాయచే ఏర్పడిన బ్రహ్మాండముల కోటలను మర్దించినారా. వానియందలి సుఖసంపదల విషయమై విరక్తిని పొందినారా. ఎవ్వరికి జయింపశక్యము గాని శక్తిశాలియైన మన్మధుని జయించినారా. అశాశ్వతమైన సంపదలయందు మోహమును వదిలినారా. ఆయుహరణము చేయు కాలసర్పమను మృత్యువును అధిగమించినారా. ఇట్టి ఏ లక్షణములు లేని గురువులు, ఇతర దేవతలు, రాజులు మానవులకు ఎట్లు శ్రేయము కలిగించగలరు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు మాట తిరుగు వాడె మాల గాక వాని మాల యన్న వాడె పో పెనుమాల విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మాలజాతి వాని చేత మాలకాడు. జగత్తులో ప్రతిపూట మాట తప్పిన వాడే మాల. పైగా మాల జాతిలో పుట్టిన వాడిని మాల అని నిందిస్తే అలా అన్న వాడే భూమి మీద అతిపెద్ద మాలవాడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మాల మేలు గుణము మంచిది గల్గిన మాలకూడు గుడుచు మనుజుకంటె గుణమే మేలుకాని కులమేమి మేలురా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తక్కువ కులంవాడైన మంచిగుణమున్న వ్యక్తే మేలు. మనం చేసే పనులు మన గుణాన్ని నిర్ణయిస్తాయి కాని వేరొకటి కాదు. కావున గుణమే ప్రదానం కాని కులం కాదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మాసినపనితోడ మలినవస్త్రముతోడ యొడలు జిడ్డుతోడ నుండెనేని యగ్రజన్ముడైన నట్టె పొమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మాసినబట్టలతో,మలిన దేహముతో అశుభ్రమైన పనులుచేయువారిని ఎంతటి ఉన్నతకులస్థుడైనను చూచిఅసహ్యించుకొని దరికిరానియ్యక పొమ్మందురు.పరిశుభ్రతే ఆచారమయింది. వేమనశతక పద్యము",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు గొరికి చూడ లోన జురుకు మనును సజ్జను లగువారి సారమిట్టులనుండు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: సత్పురుషులు మ్రుదుస్వభావము గలిగియున్నను వారిమనసులో కోపముండును. ఇందుకు ఋషులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెరపకాయ చూడ్డానికి ఎర్రగా ఉన్నా కొరికితే నోరు మండుతుందికదా!అలాగే",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మిరపగింజచూడ మీద నల్లగనుండు కొరికిచూడు లోనచురుకు మనును సజ్జను లగునారి సారమిట్లుండురా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు కొఱికి చూడ లోనంజుఱు మనును సజ్జనులగువారి సార మిట్లుండురా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మిరియము గింజ పైకి చూచినచో నల్లగా యున్ననూ, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు అలంకారములు లేకపోయిననూ, లోపల హృదయమునందు మేధాసంపత్తి నిండియుండును అని భావం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మీది యీకతీసి మిగులు పెద్దలమని కానరాక తిరుగు కర్మజనులు బయలు కోరినట్లు భావంబు గోరరు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: నెత్తిన గుండు కొట్టిచ్చుకొని పెద్దలమని పవిత్రులమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయట ఎంత శుద్దిగా కనిపించిన మనసులో మాత్రం శుభ్రత ఉండదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ముందరి పోటుల మాన్పను మందెందైనను గలుగును మహిలోపల నీ నిందల పోటుల మాన్పను మందెచ్చటనైన గలదె మహిలో వేమా!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: శరీరమునకు తగిలిన గాయలు తగ్గించడానికి, మాన్పడానికి ఈ లోకంలో మందులు దొరుకుతాయి కాని, మనసుకి తగిలిన గాయాలు మాన్పె మందులు ఎక్కడా దొరకవు. కాబట్టి ఎవరి మనస్సుని నొప్పించకుండా , సుటి పోటి మాటలతో భాద పెట్టకుండా ఉండటం మానవత్వం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు ఎక్కడి తల్లిదండ్రు లేమైన దనకేల? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: గయ్యాలితనము గల భార్య దొరికిన వాడు, ఆమెను భరించలేక దేశాలు పట్టి తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాని తల్లిదండ్రులెమై పోతారో అని తలుచుకుంటుంటే భాద కలుగుతుంది.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ భక్తి యెవరిసొమ్ము భజనచేయ శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ముక్తి గాని, భక్తి గాని మరియు శక్తి గాని ఒకరికి సంబందించినవి కాదు. మనం ఒకరి దగ్గరనుంచి ఇవన్ని తీసుకోలేము. ఇవన్ని యుక్తితోనూ కష్టంతోను సాధించాల్సినవే.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది వసము గాక విటుని వలను జిక్కు వెఱ్ఱి మొద్దునకును వేదశాస్త్రములేల? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: అందమైన అమ్మాయిని ముసలివానికిచ్చి పెళ్ళి చేస్తే మనస్సు అదుపులో ఉండక వేరొకరి చెంతకు చేరుతుంది. అలానే వెర్రిమొద్దుకు వేదశాస్త్రాలు నేర్పించడం దేనికి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి పక్కి పక్కి తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: తత్వము తెలియని మూర్ఖులు పుణ్యతీర్ధాలలో మునిగినా, కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, కడుపు కాల్చుకుని ఉపవాసాలు చేసినా ముక్తి లభించదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా. ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని. నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాము గానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మములయందు ధ్యానించి యుండలేదు కాబోలు. అందుకే అట్టి జన్మము రాక అపవర్గ మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైన నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము. నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను. ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను. జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ గన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా వెనుకటిజన్మమం దనుభవింపకతీరదు రాఘవుండు వా లినిబడవేసితామగుడలీల యదూద్భవుడై కిరాతుచే వినిశితబాణపాతమున వీడ్కొనడేతనమేను భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: ఎవరికైనాపాపఫలము మరుజన్మలోనైన అనుభవించాలీ.రాముడు చెట్టుచాటునుండీవాలినిచంపిన పాపము కృష్ణునిగా బోయవానిచే చంపబడెను.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి సన్నుతించి పిదప సంతతమును ఙాన దాత గొల్వ ఘనతచే విబుధిని విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఉదయాన్నే జన్మనిచ్చిన తల్లి తండ్రులను పూజించి, ఆ తరువాత ఙానముని అందించిన గురువుని పూజించి కార్యాలు మొదలు పెట్టాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్ గొప్పరమైనచో కఫముకుత్తుక నిండినవేళ బాంధవుల్ గప్పినవేళ మీస్మరణ గల్గునోగల్గదో నాటికిప్పుడే తప్పకచేతుమీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: ప్రాణముకొరకు యమభటులొచ్చినప్పుడు.రోగముతో గొంతులోశ్లేష్మ మడ్డుకున్నప్పుడు,బంధువులున్నప్పుడు మీస్మరణకలుగదు ఇప్పుడేచేస్తాను",3,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదో నాటి కిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీరామా! నిన్ను సేవించడానికి.. వృద్ధాప్యంలో యమభటులు వాకిట్లోకి వచ్చినప్పుడో, రోగం ఎక్కువైపోయి కఫం గొంతులో నిండినప్పుడో, బంధుగణం చుట్టూ మూగినప్పుడో.. నీ పేరు తలుస్తానో లేదో. కీర్తనలు, భజనలు చేస్తానో లేదో. అందుకే, ఆలస్యం చేయకుండా తక్షణం నీ సేవకు సిద్ధమవుతాను.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: మూడు గుణములంటు మూలంబు గనవలె వీలుగాను త్రిపుటి వెలయనొక్కి త్రాడుత్రొక్కి బాము దలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: వాక్కు, దృశ్యము, ద్రష్ట వీటిని త్రిగుణాలంటారు. వీటిని మనము ఎల్ల వేళలా ఆధినంలో ఉంచుకోవాలి. అలా కానట్లైతే తాడుని తొక్కి పాము అని భ్రాంతి పడె మనిషిలాగ ఉంటుంది జీవితం.",4,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మృగమీన సజ్జనానాం తృణ జలసన్తేష విహితవృత్తీనామ్ లుబ్దకధీవరపిశునా నిష్కా రణమేవ వైరిణో జగతి","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టక ఏదో దొరికిన నాలుగు గడ్డిపరకలు మేస్తూ జీవించే జింకలకు అకారణ విరోధులు బోయవాళ్ళు. నీటిలో దొరికిన మేతతో బతికే చేపలకు అకారణ వైరం పూని వలవేసి పట్టేవారు జాలరులు ఇతరుల జోలికి పోక తనమానాన బ్రతికే సజ్జనుల్ని నిష్కారణంగా పీడించేవారు కొండెగాళ్ళు ఇదీ లోకరీతి. అని భావం",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: మృగము మృగమనుచును మృగమును దూషింత్రు మృగముకన్నజెడ్డ మూర్ఖుడగును మృగముకన్న గుణము మూర్ఖునకేదయా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: నోరులేని మృగాలు అపాయం తలపెడతాయని వాటిని ద్వేషిస్తారు, వేటాడి చంపుతారు. కాని మూర్ఖులు మృగము కంటే అపాయం అని తెలుసుకోలేరు. మృగము తన ఆకలి కోసం వేటాడి అది తీరిన వెంటనే ఇంకెవరి జోలికి వెళ్ళదు. కాని మూర్ఖులు అలా కాదు తమ ద్వేషం చల్లారేదాకా హింసిస్తూనే ఉంటారు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మేఘ మడ్డమయిన మిహిరుని జెరుచును చిత్త మడ్డమయిన స్థిరము జెరుచు మరపు లడ్డమయిన మరిముక్తి జెరుచురా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ప్రకాశించు సూర్యుని మేఘము లడ్డమొచ్చిన కాంతిమరుగవును.చిత్త చాంచల్యము[మనోవికారములు బుద్ధినిచెరిచి]స్థిరత్వము తొలగును.అజ్ఞానము జ్ఞానమును పోగొట్టి ముక్తినిచెరచును.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఓ వేమనా! పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కన్పించుచుండును. దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యముగా ప్రదర్శించినప్పటికీ పిరికి తనము కలిగియుండును.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మైల కోకతోడ మాసిన తల తోడ ఒడలి మురికి తోడ నుండెనేని అధిక కులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మురికిగా ఉన్న బట్టలతోటి, మాసిన తలతోటి, ఒంటినిండా మురికి పట్టిన వాడు ఉత్తమ కులముకలవాడే అయినా వాడిని ఎవరు గౌరవించరు. కాబట్టి పరిశుభ్రంగా ఉండటం మనుషులకు ఎంతో ముఖ్యం.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మైలకోక తోడ మాసిన తలతోడ ఒడలు ముఱికి తోడ నుండెనేని అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను పరలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మొదట ఉపకారము చేసెదననిచెప్పి , త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే సెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దురాత్ములు సన్మార్గులవలె నటించుచు గతంలో కొందరు ధర్మకర్తలు నిర్మించిన దేవాలయములను నిర్మూలించి తాము మరియొక ధర్మకార్యమును ఆచరింతురు. వీరిని వీరిదోషములతో కూడిన ధర్మకార్యములను చూసి, దేవుడు తప్పక నవ్వుకొనును. ఇటువంటివారి వలన లోకమున వాస్తవమగు ధర్మము భ్రష్థమగుచున్నది. ఈ చెడుపనుల వలన తమకు పుణ్యము లభించునా లేదా అని కాని తమవలన లోకమునకు హాని కలుగునని కాని తమకు పరమున నరకాది లోకములు ప్రాప్రించునని కాని భయపడకున్నారు.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా ’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ ల్చి దినంబున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! పూరవము మార్కండేయుడు మొదలగు భక్తులకు ఎందరకో వారు ఒక్కమారు వేడినంతనే వారికి ఐహికఫలములను, దీర్ఘాయువు, జీవన్ముక్తి, విదేహకైవల్యము మొదలగునవి కూడ ఇచ్చియుంటివి. ఇపుడు నావంటి దీన భక్తుడు ఎంత వేడుకున్ననూ అనుగ్రహింపకున్నావు. ఇది ఏమి కాఠిన్యమయ్యా. మునుపు నీలో ఉన్న పరమదయళుతాస్వభవము ఇపుడు ఎచటికి పోయినది. ’ముదియగా ముదియగా ప్రాణికి లోభమును మోహమును పుట్టుకొని వచ్చును’ అన్న సామెతగ నీకు వయస్సు గడచిన కొలది నీవు నీకు ఉన్నది ఎవరికిని ఈయక దాచుకొని మూటకట్టుకొనవలయు నను ధనమోహము, ధనలోభము పుట్టినట్లున్నది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన బాదమైన ముక్తి పదవి గనడు మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: మనసులో మలినము పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు. నిశ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు. కాబట్టి మనలోని చెడుని తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: రక్తిలేని పనులు రమ్యమై యుండునా? రక్తికలిగెనేని రాజు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: మనకు ఇష్టము లేని పనులు చేస్తే మన దగ్గరి వారి మెప్పు కూడ పొందలేము. అదే ఏ పనైనా మనసుపెట్టి ఇష్టముతో చేస్తే రాజు కూడ మెచ్చుకుంటాడు. రాజేంటి, అందమైన యువతుల మెప్పుకూడ అవలీలగా పొందవచ్చు. కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్దగా చేయాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: రఘునాయక నీనామము లఘుపతితో దలపగలనె లక్ష్మీరమణా! అఘముల బాపుము దయతో రఘురాముడ వైన లోక రక్షక కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం: రామావతారం ఎత్తిన ఓకృష్ణా! అల్పము, చంచలము అయిన నాబుద్ధితో రోజూ నీనామజపము నేను చేయలేక పోయిననూ నీవు దయగల తండ్రివి. నీవు నాపై దయజూపి నాపాపాలు పోగొట్టి రక్షించు తండ్రీ!",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: రజ్జు లాడరాదు రణభూమి లోపల బుజ్జగింప రాదు బొంకు వాని నొజ్జతోడ వాదు లొనరంగ మానరా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: యుద్ధభూమిలో మనలో మనం గొడవపడకూడదు. అబద్దలాడేవానిని బుజ్జగింపకూడదు. అలాగే గురువులతో వితండవాదం చేయకూడదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! శివభక్తుల మనస్సులందు ఒకప్పుడు స్వాభావికమగు కామభావము తన శక్తిని అధికముగ చూపును. అట్లు మన్మధుడు శివుని అణచివేయుచుండును. మరియొక సమయమున శివుడే తన శక్తి పైచేయి కాగా భక్తుల మనస్సులయందలి మన్మధుని నొక్కివేయుచుండున్. ఇట్లు శివ మన్మధులు తమ బలములను చూపుచూ బాగుగా పోరాడుచుండుట గవయ మృగము ఆబోతు పోరాడుచున్నట్లున్నది. అట్టి పోరాటములో లేగ నలిగిపోవునట్లు, నీ భక్తులు ఈ రెండు భావముల మధ్య నలిగిపోవుచున్నారు. కనుక ప్రభూ వీరి ఇట్టి కష్టమును తెలిసికొని వీరలపై దయవహించి రక్షించుమా.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్ సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు ర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులందు ధర్మముగ ఉండవలసిన గుణములు దయ, ధర్మము, అభిజాత్యము, విద్య, ఓర్పు, సంస్కారము, సత్యము పలుకుట, విద్వాంసులను మిత్రులను కాపాడుట, సుజనత్వము, కృతజ్ఞత, విశ్వాసము, ఇతరులు తనను నమ్మదగిన వానిగ ఉండుట రాజులందు కనబడుట లేదు. రాజు కాగానే మానవతాలక్షణములైన్ పై గుణములన్నియు సహజముగానే పోవును కాబోలు. అట్లు కానిచో రాజులు పైన చెప్పిన గుణములు లేని పరమనీచులగుటకు కారణమేదియు కానరాదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ రేజంబుల్ భజియింతు రేతెఱఁగునన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! రాజు ధనమునందు పేరాస కలవాడైనచో ఏదో ఒక విధముగ ప్రజలను పీడించి వారి ధనమును రాబట్టుకొనును. అపుడు ధర్మమెట్లు నిలుచును. వర్ణాశ్రమధర్మవ్యవస్థలు ఎట్లు ప్రవర్తుల్లును? చివరకు వేశ్యలకు కూడ జీవనము సాగక పోవచ్చును. వారి కళలకు ఆదరణ లభించదు. ధనము లభించినను రాజు దక్కనీయడు. నీ భక్తులు ఎవ్వరును నిబ్బరముతో మనస్సు నిలుకడతో నీ పాదపద్మములను సేవించజాలరు. కనుక లోకవ్యవస్థ సరిగ్గా ఉండి భక్తులు నిన్ను సేవించుటకు వీలుగా రాజులందు ఈ అర్ధకాంక్షాధిక్యము లేకుండునట్లు చేయమని ప్రార్ధించుచున్నాను.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల్ పాప చిత్తవృత్తులతో పాపములనాచరించుచు మదముచేత తమ బుద్ధులు గ్రుడ్డివి కాగా తమ పాండిత్యమో లేక యితర విజ్ఞానమో కారణముగ రాజులను సేవించి, దాసులగుచు పొందిన సంపదలు సుఖము కలిగించునా! లేక ఈ జన్మ దాటించి మరల జన్మించనవసరము లేని మోక్షమునిచ్చు నీ నిరంతర సేవ అధిక సుఖమిచ్చునా! ఇది తెలిసికొనజాలక ఉన్నారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: రాజసంబుచేత రాజ్యభారం బందు నోర్పులేని యాత డుభయతజెడు నీటిపైన గుండు నిలుచునా మునగక విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: రాజసం చేత రాజ్యాదికారం లభిస్తుంది. కాని ఓర్పు లేకుండా ఉంటే రాజ్యం మోక్షం రొండూ పోతాయి. రాతి గుండును నీటిలో వేస్తె తేలదు కదా?",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! రాజులు అన్ని విధములుగ మత్తులు. వారి సేవ నరకబాధతో సమానము. వారు మెచ్చిన ఇత్తురు సుందర స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుఱ్ఱములు, భూషణములు మొదలైనవి. ఇవి చిత్తమునకు ఆత్మకు వ్యధ కలుగుటకు మూలసాధనములు. వాటియందు కోరిక కూడదు. వానిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలును. వానితో తగిన సంతృప్తిని పొందినాను. ఇక వారివలన ఏవిధమైన లక్ష్మి వలదు. నీవు నన్ను అనుగ్రహించి పరిపాకము పొందిన జ్ఞానలక్ష్మీజాగృతిని యిమ్మని వేడుచున్నాను.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: రాజువరుల కెపుడు రణరంగముల చింత పరమ మునులకెల్ల పరము చెంత అల్పనరులకెల్ల నతివలపై చింత విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: రాజులకు ఎప్పుడూ యిద్దముల గురించిన ఆలోచనే, మునులకు ఎప్పుడూ పరమాత్మగురించి ఆలొచనే, అల్పునకు ఎప్పుడూ అతివల గురించిన ఆలొచనే.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ ఛీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! చంద్రునకు రాజనుపేరు కలిగి గురుభార్యా సాంగత్యమువలన మహాపాతకి అయ్యెను. కుబేరునకు రారాజను శబ్ధము ఉండినందుననే అతనికొక కన్ను పార్వతీశాపము వలన వికలమాయెను. దుర్యోధనునకును రారాజను పేరున్నందుననే అతడు బంధుసమేతముగా యుధ్ధములోఁ జచ్చెను. రాజను పేరు గలవారందరు ఏదోయొక కీడును పొందియేయుండిరి. కావున నాకీ జన్మముననే కాక మరి ఏ జన్మమందైనను ఆ రాజ శబ్ధమునియ్యవలదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: రాతి బసవని గని రంగుగా మొక్కుచూ గనుక బసవనిగని గుద్దుచుండ్రు బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: జీవం లేని నందిని మొక్కి జీవమున్న ఎద్దును భాదలు పెడుతూ ఉంటారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను మించిన పాపులు ప్రపంచంలో ఉండరు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక, భక్తి నిల్ప నతడు, భజన చేయునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: రాముని భక్తులమని అనుకుంటూ మనసులో భక్తి లేకున్నా కూడ తెగ భజనలు చేస్తుంటారు. నిజమైన భక్తి ఉన్న వాడు భజనలు చేయవలసినా అవసరం ఉందా? భక్తిని మనస్సులో ఉంచుకుంటే చాలు, భజనలు చేయవలసిన అవసరం లేదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా నేమిఎరుంగనట్టుల సహించుచునున్నపనేమిచెప్పురా నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్ కోమలనీలవర్ణ రఘుకుంజర మద్గతిజానకీపతీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: రామా!దుష్టులు నన్నుఅన్యాయంగాహింసిస్తూంటే ఊరుకుంటావా?నన్నుకాపాడు'రామదాసు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె కురువిభుండుపుట్టి కులముచెరిచె యెవరిమంచిచెడ్డ లెంచిచూచిన దేట విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ధర్మాధర్మముల సూక్ష్మమును గ్రహించవలెను.రాముడు గొప్పరఘువంశమునబుట్టి ధర్మముతో మరింతపేరుతెచ్చెను.దుర్యోధనుడుగొప్ప కురువంశములోపుట్టి అధర్మముతో దానికికీడుతెచ్చాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీలనీరద శ్యామ కకుత్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్బలో ద్దామవిరామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: నీలమేఘపురంగుతోవెలుగుతూ జనులకానందకారకా పరశురామునిగెలిచి ఏకపత్నీవ్రతుడవై కాకుత్సవంశచంద్రుడవైన రాక్షససంహారీరామా!గోపన్న",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో ద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఘోరపాపాల నుండి విముక్తిని కలిగించేవాడు, సద్గుణములతో కూడిన కల్పవృక్షం వంటివాడు, తీగెలెన్నో విచ్చుకొనే తోట వంటివాడు, ఆరు రకాల వికారాలను జయించిన వాడు, సాధుపుంగవులను రక్షించడమే వ్రతంగా గలవాడు.. ఎవరంటే రాముడే. పరమదైవమూ ఆయనే కదా. నీ అడుగులలో పూచే తామరలనూ కొలవడమే నా పని భద్రగిరి వాసా!",1,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయరాముడు సాధుజనావన వ్రతో ద్దాముడు రాముడేపరమదైవము మాకనిమీయడుంగుగెం దామరలేభజించెదను దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: పాపముల పోగొట్టువాడవు, మంచిగుణములకు కల్పవృక్షపు వంటివాడవు,ఆరువికారములజయించి మంచినికాపాడు రామా!నిన్నేనమ్మానుగోపన్న",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన యట్టు లన్ని పనులు పాటు చేసినంత పరిపాటి యగునయా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఒక రాయిని పట్టుకుని మరొక రాయితో అదె పనిగా రాస్తూ ఉంటే ఎంత గరుకు తనము అయినా పొయి నున్నగా తయారవుతాయి. అలాగే పట్టుదలతో చేస్తూ ఉంటే ఎలాంటి పనినైనా సాధించవచ్చు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు కానలేరు ముక్తికాంత నెపుడు తానయుండుచోట దైవంబు నుండదా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మూర్ఖులకు దైవము తావు తెలియక మోక్షం కోరకు విగ్రహాలను పూజించుట, అడవులు, దేశదేశాలు పట్టి తిరుగుట చేస్తుంటారు.దైవము తన మనస్సులోనే ఉన్నాడని తెలుసుకోలేరు. తీర్ధయాత్రలు మాని మనస్సులోనున్న దైవాన్ని పూజించుటయే మేలు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: రూఢిమదిని మించి రొద వినజాలక కాడు చేరనేమి ఘనము కలుగు? వీటిలోన రవము విన్నంద వినుచుండు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మన మనస్సు ఏమి చెబుతుందో వినకుండా ఆవేశంతో అడవులబట్టి పోతే ప్రయొజనం ఉండదు. కావున ముందు మన మనస్సులో ఎముందో అది ఏమి చేప్పాలనుకుంటుందో విని అర్దం చేసుకోవాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: స్థిరముగా చేసెదననిచెప్పి తరవాత మానరాదు.సహాయముగా నుండే బంధువులకి చెడు మనసులోకూడా తలవకూడదు. కోపించే అధికారిని సేవించకూడదు.పాపులున్న దేశానికి వెళ్ళరాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: రూపించి పలికిబొంకకు ప్రాపగుచుట్టంబు కెగ్గుపలుకకుమదిలో గోపించురాజు గొల్వకు పాపపుదేశంబుసొరకు పదిలము సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: ఏదైనా రూఢిగా చెప్పి అనలేదని అబద్ధామాడకు.సహాయముగానుండు. బంధువులకు కీడుచేయకు.[మిగతావారికి చెయ్యచ్చని కాదు]కోపించే అధికారిని సేవించకు.పాపాత్ములుండెడి దేశానికి వెళ్ళకు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: రూపు నడక చూడదాపంబు పుట్టిన భ్రాంతిలంకురించు నంతలోనె బుద్దిమఱలకున్న రద్దికి నెక్కురా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: స్త్రీ రూపుని, నడకలో హొయలుని చూసి క్షణికావేశంలో బ్రాంతి చెందుతారు. అలాంటి బుద్ది మారక పోతె అందరి దగ్గర నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్ మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ జేసిందేంటిది చేంతలేఁటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! వాస్తవమగు తత్వజ్ఞానుభవము కాని చిత్తపవిత్రత కాని పవిత్రవర్తనము కాని లేక శుష్కమగు పాండిత్యము మాత్రము సంపాదించిన కొందరు ’మేము ప్రాపంచిక సుఖములపై రోత చెందితిమి’ అందురు. వాస్తవముగ తమ మనస్సులందు ఏ ఉత్తమ సంస్కారము లేక రోగగ్రస్తమగు మనస్సులు కలవారు. వీరికి ఏమి రోత కలిగినది. రోతనగా వీరికేమి తెలియును. నేను శివభక్తుడను, ఎంత విభూతిని పూసికొంటిని అందురు. వీరు పూసుకొన్నది లేదు వారి దేహములందు ఏపూతయు లేదు. ఎందుకంటె వారి అంతఃకరణములందు పాదుకొనియున్న మదము మొదలైన దుర్దోషములచే వారి దేహములు అపూతములు అపవిత్రములయి ఉన్నవి. నా వాంఛలు మొదలగు వాటిని మాత్రమే కాదు ధ్యానస్థితిలో కన్నులను మూసికొంటిని అందురు. వీరి కన్నులు మూతలు పడియున్నను వీరి మనస్సులు ప్రాపంచిక సుఖాదులు, వానిపై వాంఛలు, వాటిని పొందుటకు దుష్కర్మలును చూచుచునే ఉన్నవి. సదా మూఢత్వమే కాని వీరి అంతఃకరణములందు తత్వజ్ఞానము, యుక్తాయుక్త వివేకము ఉండవు. కనుక శివా నన్ను అట్టివానినిగా కానీయక నిన్ను సదా సేవించువానిగ అనుగ్రహించుము.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్ పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా మనస్సు విచిత్ర స్థితితో రీతిలో తన ఇఛ్ఛవచ్చినట్లు ప్రవర్తిల్లుచున్నది. సుందరులైన స్త్రీల యౌవన కామ సుఖానుభవమను దృష్టితో కొన్ని సమయములందు, విరక్తితో కొన్ని సమయములు సంచరించుచున్నది కాని పూర్ణవైరాగ్యము పొందుట లేదు. పుత్ర మిత్ర జనములు, సంపదల యందు ప్రీతిని కొద్దిగా వదలుచున్నది కాని పూర్తిగ వదలుట లేదు. కోరికలనెడి తీగలను కొంత కోసివేయుచున్నది కాని సంపూర్ణముగ కోసివేయుట లేదు. నీకు ప్రీతికరములగు సత్కర్మలనాచరించ సంకల్పించుచున్నది కాని పూర్ణముగ జరుగుట లేదు. కనుక దేవా నా ప్రార్ధన మన్నించి ఈ నా మనస్సునందలి ఈ విచ్చలవిడితనమును పోగొట్టి పైని చెప్పినట్లు ఉన్న నా మనోదోషములను నశింపజేయుమా.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ జాలన్ జంపంగ నేత్రము న్దివియంగాశక్తుండనేఁ గాను నా శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! విజ్జు అనెడి బోయవాని వలె ఱాలతో నిన్ను బూజించి నిన్ను మెప్పించలేను. సిరియాళరాజు వలె కొడుకుమాంసమును నీకు ఆహారముగ పెట్టి నిన్నాదరించలేను. విష్ణువువలె కన్ను పెఱికి నిన్ను పూజించి నిన్ను సంతోషపరచలేను. చపలచిత్తుడనగుటచే నాకు నీ విషయమున నిస్చలభక్తి లేదు. నిన్ను మెప్పించగల సామగ్రి యేది;యు లేకున్నను నిన్నే శరణు పొందినాను. నా అదృష్టము ననుసరించి నీ చిత్తమునకు దోచినవిధముగా జేయుము.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: లంకపోవునాడు లంకాధిపతి రాజ్య మంత కీశసేన లాక్రమించె చేటు కాలమైన జెఱుప నల్పుడె చాలు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మనకు చేటు కాలం దాపురించినప్పుడు అల్పుడు కూడ భాద పెట్టకలడు. అంత గొప్ప రాజ్యమైన లంకని కోతులు నాశనం చేయలేదా?",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: గొప్ప ధనవంతుదైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాసనము చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుదు సామాన్యులైనను అపకారము చేయుదురు.",2,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: లావుగల వానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: సమాజంలో నీతిపరులే నిజమైన బలవంతులు. శారీరకంగా ఎంత లావుంటే ఏం లాభం? నీతి లేని జీవితం వృథా. పెద్ద కొండవంటి ఏనుగునైనా సరే, చిన్నవాడైన మావటివాడు చక్కగా వశపరచుకొంటాడు. ఇదే మాదిరిగా, మనుషుల్లోనూ దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పదని తెలుసుకోవాలి.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్ సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఆహారముగ ఉపయోగించుటకు అడవులలో కందమూలఫలములు లేవా. దప్పిక తీర్చుటకు నదులయందు జలములు లేవా. నివసించుటకు ఆశ్రయముగా పర్వత గుహలు లేవా. పండుకొనుటకు ఆకుల పడకలు లేవా. జీవితమున కలుగదగు సుఖములననుభవించుటకు, యోగక్షేమములు చూచుటకు సదా జనుల ఆత్మలలో అంతర్యామివై యున్నావు. నీ అనుగ్రహమున ఇన్న్ లభించుచుండగ మానవులు ఏ సుఖములు కోరి ఈ రాజులను సేవించుటకై ఏల పోవుచున్నారో నాకు తెలియుట లేదు.",1,['tel'] "క్రింద ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి భావం ఇవ్వండి: లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది నలోకంబగు పెం జీకటికవ్వల నెవ్వం డేకాకృతివెలుగు నతనినే సేవింతున్","ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి భావం: లోకములు,లోకపాలకులు,లోకములలో నివసించువారు,కడకు లోకములన్నియు నశించినపిమ్మట గాఢమైన అంధకారము నిండియున్నవేళ ఒకేఆకారముతో వెలుగుతున్న వానినేసేవింతును.[ఆరాధింతును]గజేంద్రమోక్షం,పోతన",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: లోకములోన దుర్జనుల లోతు నెరుంగక చేరరాదు సు శ్లోకుడు చేరినం గవయ జూతురు చేయుదు రెక్కసక్కెముల్ కోకిలగన్నచోటగుమిగూడి యసహ్యపు గూతలార్చుచున్ గాకులు తన్నవే తరిమి కాయము తల్లడమంద భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: మంచివారు చెడ్డవారి విషయము తెలియకచేరితే మాటలతోవేధిస్తారు.కాకుల గుంపులోకి కోకిలవస్తేఅరిచి తరుముతాయి.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: లోకములోనదుర్జనుల లోతునెరుంగక చేరగరాదుసు శ్లోకుడుచేరినం గవయజూతురు చేయుదురెక్కసక్కెముల్ కోకిలగన్నచోట గుమిగూడియసహ్యపు గూతలార్చుచున్ గాకులుతన్నవే తరిమికాయము తల్లడమందభాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: మంచివారు ఎదటివారుఎటువంటివారో సరిగ్గాతెలిసికొనకుండా వారినిచేరరాదు. కాకుల్లోకి కోకిలవస్తే తరిమినట్లు జరుగును.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: లోనుజూచినతడు లోకంబు లెఱుగును బయలజూచినతడు పరమయోగి తన్ను జూచినతడు తానౌను సర్వము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఆత్మను చూచిన వాడు లోకంలో దెన్నైనా చూడగలడు. అలా బయట లోకం కూడ చూసిన వాడె పరమయోగి కూడ అవుతాడు. కాని తనను తాను తెలుసుకున్నవాడు, సర్వమూ తెలుసుకున్నట్లు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: వక్షమందు గురుని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాచబాట అక్షమాల జపమె యవని దొంగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఒంటి మీద రుద్రాక్షల మాల వేసుకుని, ఒళ్ళంతా బూడిద పూసుకుని దొంగ జపము చేస్తే ప్రొయొజనము లేదు. మనసులో గురువుని పెట్టుకుని గమనించడమే అసలైన ధ్యానం.",6,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వగవకు గడిచిన దానికి బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై యెగి దీనత నొందకుమీ తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము: ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.",3,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడుగలడె వాని జన్మంబు సఫల మెవ్వానివలన వంశ మధి కోన్నతి వహించి వన్నెకెక్కు.","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం: చావు పుట్టుకలు అనునవి ఎప్పుడును ఉండు ఈ సంసార చక్రమున చచ్చి పుట్టని వాడే ఉండడు. పుట్టిన వారిలో నశింపనివాడు ఉండడు. ఎవని పుట్టుకల వలన వంశము గొప్పకీర్తి చేత ప్రసిద్ది చెందునో వాడే జన్మించినవాడు. వాని పుట్టుకే గణనీయమైనది అగును.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: వద్దనంగబోదు వలెననగారాదు తాను చేసినట్టి దానఫలము ఉల్లమందు వగవకుండుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మీరు చేసిన దానముయొక్క ఫలితము వద్దంటే విడిపోదు అలానే దానము చేయకుండా రమ్మంటే రాదు.కాబట్టి ఫలితాలగురించి ఆలోచించకుండా తమ తమ తాహతుకి తగ్గట్టు దానము చేయుటయే మేలు.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: వనకరిచిక్కుమైనసకు వాచవికింజెడిపోయె మీనుతా వినికికిజిక్కెజిల్వగను వేదరుజెందెనలేళ్ళు తావిలో మనికినశించెదేటితర మాయిరుమూటిని గెల్వనైదుసా ధనములనీవెకావనగు దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: శరీరచాపల్యముచేఏనుగు,రుచికిచేప,పాటకిపాము,చూపుకిజంక,వాసనకితుమ్మెదలోబడినట్లకాక రామా!నన్నింద్రియాలనుండి కాపాడు.గోపన్న.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై కననీ సద్గుణజాలము సనకాదిమునీంద్రు లెన్నజాలరు కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: కృష్ణా!భక్తులనురక్షించువాడా!గొప్పవారైన త్రిమూర్తులలో కరుణామూర్తివైననీ సద్గుణాలను సనకాది మునీంద్రులుసహితము నిన్నుస్థుతించలేరు.ఇకనిన్ను స్తుతించుటకు నేనెంతటివాడను?",4,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: వనే రణే శత్రుజలాగ్ని మధ్యే గుహార్ణ వే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని కర్మాచరణం వల్లకలిగే ఫలితం ఎంత బలీయమైనదో ఆపదల్లో సైతము పూర్వపుణ్యమే రక్షిస్తుంది. ఈ పుణ్యం గత జన్మ సంప్రాప్తం. ఇలాంటి వాళ్లు ఎక్కడున్నా వారికి లోటేమీ ఉండదు.","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము: గతజన్మలో పుణ్యకార్యాలు చేయడం వల్ల సంపాదించిన పుణ్యరాశి ప్రభావం ఎంతటి దంటే అది మనుష్యుని ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది. అతడు అడవిలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, శత్రువుల మధ్య ఉ్నా, మహాసముద్రాలలో ఉన్నా కొండచివరల ఉన్నా, నిద్రలో ఉన్నా, మత్తులో ఉన్నా అపాయంలో ఉన్నా పుణ్యమే రక్షిస్తుంది అని భావం.",4,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనులకడ కేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: వరదలొచ్చే పొలంలో వ్యవసాయం చెయ్యకు. అది సాగవదు.కరువుతో కష్టపడుతున్నా సరే చుట్టాలిళ్ళకు వెళ్ళకు.లోకువవుతావు.ఇతరులకు ఇంటిగుట్లు చెప్పకు.చేటు.పిరికివాడికి సేనాధిపత్యము నీయకు.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు చక్కదంచి వండి మిక్కుటముగ సుష్టు బోజనముల జూఱగా నిడువాడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: రత్నాలవంటి ధాన్యాలను పండించి, చక్కగా దంచి, రుచికరంగా వండి, తృప్తిగా ఇతరులకు బోజనం పెట్టెవాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, అతనే దైవసమానుడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: వలదుపరాకు భక్తజనవత్సల నీచరితంబువమ్ముగా వలదుపరాకు నీబిరుదు వజ్రమువంటిదిగాన కూరకే వలదుపరాకు నాదురితవార్ధికి దెప్పవుగా మనంబులో దలతుమెకా నిరంతరము దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: రామా! భక్తులను కాపాడే నీకు పరాకు వద్దు. నీ మంచి చరిత్రకి, నీ బిరుదుకి కీడు తెచ్చుకోవద్దు. నా పాపసముద్రము మీద నీవు తెప్పవు.",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: వలపుల తేజీనెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్ కలియుగము తుదిని వేడుక కలికివిగానున్న లోకకర్తవు కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం: భూలోకంలో వింతను, ఆకర్షణను కలిగించే గుర్రాన్ని ఎక్కావు. దుష్టులను సంహరించావు. ధర్మాన్ని నిలబెట్టటానికి కలియుగం ముగిసే సమయంలో కలిపురుషుడిగా అవతరించి, లోకాలు సృష్టించినవాడవు నువ్వు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల బట్టవచ్చుగాని పాడుకర్మ గురుని బోధలేక కుదుట నొందదు సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అడవిలోని క్రూర మృగాలెన్నైనా వలవేసి బంధించి పట్టుకోనుట సాధ్యమేకాని గురువు సహాయం లేకుండా మనస్సును అదుపులో పెట్టుకోవడం అసాధ్యం.",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయబడ్డచో గొలవదియెకాని యెక్కువలుగూడవు తమ్ములపాకులోపలం గలసినసున్న మించుకయకాక మరించుక యెక్కువైనచో నలుగడ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుకపొక్కకయున్నెభాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: తమలపాకుల్లో సున్నంఎక్కువైతే నోరుమండిపొక్కుతుంది.తప్పనిసరై దుష్టులతో కలిసినా అధికమైతేప్రమాదం.భాస్కరశతకం",4,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం ఇవ్వండి: వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా న్మేరుఁ స్వల్పశిలాయతే, మృగపతిఁ సద్యఁ కురఙ్గాయతే వ్యాలో మాల్యగుణాయతే, విషరసః పీయూషవర్షాయతే యస్యాఙ్గే ऽ భిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం: ఇతరులకు బాధ కలిగించేవి కూడ సచ్ఛీలురైనవారు ఆనందగా భరిస్తారు. వారికి అగ్ని చల్ల నీటిలా, మహామేరు పర్వతం చిన్నరాయిలా, క్రూరమృగమైన సింహం సాధుజంతువు జింకలా, మహాసర్పం పూలహారంలా, విషము అమృతసమానంగా అనిపిస్తుంది అని భావం",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: వాక్కు చేత దప్పు వావులు వరుసలు వాక్కు చేత దప్పు వనితగుణము వాక్కుచేత గల్గు వరకర్మములు భువి విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మనిషి మాట అనేది చాలా విలువైనది మరియు చాల శక్తి కలిగియున్నది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయొగించాలి. ఎంత గొప్ప బంధుత్వమయినప్పటికి ఒక్క మాట వలన చెడిపోతుంది. దీనివలనే స్త్రీలకి చెడ్డపేరు వస్తుంది. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మనం మాట్లాడే మాటలోనె ఉన్నది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు ప్రేమ కలిగినట్టు పెట్టనేల? నోసట బత్తిజూపు నోరు తోడేలయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: దుష్టుడైన వాడు వంకర టింకర మాటలతో ఎత్తి పొడుస్తూ వంకర దండాలు పెడుతూ ఉంటాడు కాని ప్రేమ అనేది ఉండదు. అలాగే కొంతమంది విభూది పెట్టి భక్తి నటిస్తారే కాని వారి నోరు తోడేలు వలె ఇతరులను మ్రింగడానికి చూస్తూ ఉంటుంది.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: వాచవికి మెగము వాచినయట్టుల నిదియు నదియు దినగ మొదలుపెట్టు మరలదింక బుద్ది మర్యాదపోయిన విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఆకలితో మొహం వాచిపోయిన మనిషి ఎలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించినదల్లా తింటాడో, అలానే మనస్సు చలించిన మూర్ఖుడు నిలకడగా ఉండలేడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నేను ఏ జన్మలోనో నీ విషయమై గొప్ప అపచారము చేసితిని. ఏమిటనగా సరస్వతీ పతియగు బ్రహ్మకు కూడా దుర్లభమైన నీ తోడి సాయుజ్యము పొందుటకు ఉత్తమమైన ప్రణవోపాసన మొదలగు ప్రక్రియలు చేయక, బ్రహ్మాదులవలె నీ ద్వారమున నిల్చి నిన్ను అనుగ్రహింప చేసికొనక, నీ ఈశ్వరత్వ లక్షణమైన మోక్షలక్ష్మిని (నిర్వాణశ్రీని) సాహసముతో చెరబట్ట తలచితిని. ఈ మానసాపచారముతో చేసిన మహాపరాధమునకు తగిన దండన విధించితివి. నీ సన్నిధిలో ఉండి నీ కల్యాణోత్సవములు మొదలైనవి చూచి ఆనందమును పొందు భాగ్యము లేకుండ చేసితివి. రాజులలోకెల్ల అధముడగు ఒకానొక భూపాలుని సేవకై వాని ద్వారమున దూరవలసిన దౌర్భాగ్యము ఈ జన్మమున నాకు కలిగించితివి. ఈ దండననుండి విడుదల చేయుమయ్యా.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ జేరరాడు తాను చేటుదేడు ఙానియగుచు బుధుడు ఘనతబొందగజూచు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: నిజమైన ఙానము కలవాడు ఎవ్వరితోను వాదులాడక, ఎవ్వరి పంచకు చేరక, ఎవరికీ కీడు చేయక, అందరివద్ద మంచిగా ఉంటూ గౌరవము పొందుతాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వాన కురియకున్న వచ్చును కక్షామంబు వాన గురిసెనేని వఱద పాఱు వఱద కఱవు రెండు వరుసతో నెఱుగుడి విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ప్రకృతి యందు వర్షము లేకున్నా దేశమునకు కరువు కాటకములు వచ్చును, మరియు వర్షములున్నచో వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజమే కదా అని భావం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: వాన రాకడయును బ్రాణంబు పోకడ కానఁబడ దదెంత ఘనునికైన గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: వర్షము వచ్చుట, ప్రాణము పోవుట యే మనుజునకైనా తెలియదు. అది తెలిసినచో కలికాలము ముందుకు నడవదు అని భావం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వానరాకడ మఱి ప్రాణంబుపోకడ కానబడదు కాలకర్మవశత గానబడినమీద కలి యిట్లు నడుచునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: వాన రావడం, ప్రాణం పోవడం ఎవ్వరికి తెలియదు. అవి అన్ని కాల, కర్మములను అనుసరించి వాటికవే జరిగిపొతుంటాయి. అలంటివి అన్ని ముందే తెలిస్తె ఇంకెమన్నా ఉందా?",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా బూనినబూనుగాక తనపుణ్యముచాలక భాగ్యరేఖకుం బూనగనెవ్వడోపు సరిపోచెవి పెంచునుగాకదృష్టతా హీనుడు కర్ణభూషణము లెట్లుగడింపగనోపు భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: పేదవాడుచెవికుట్టు పెద్దదిచేసుకోగలడు ఆభరణం చేయించుకోలేనట్లే విద్యనేర్చినవారందరూ ధనవంతులుకాలేరు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: విత్త హీనమైన వేళలందును తల్లి తనయు లాలు సుహృదు లనెడివార లెల్ల శత్రులగుదు రెండైన నిజమిది విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ధనములేని సమయములో తల్లి, భార్య, పిల్లలు, సన్నిహితులు వీరందరు శత్రువులు అవుతారనుట నిక్కమైన నిజము. కాబట్టి అతి ప్రేమకు పొయి ధనమును త్యజించుటకన్న, కావలిసినంత సంపాదించి అందరిని బ్రతికించగలగడం ముఖ్యం.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల చిత్తమునందు వ్యధ చాల ఎత్తగు వేపచెట్టు. అది మొలకెత్తుటకు పెరుగుటకు విత్తు ఉండవలెను కదా. అజ్ఞానమే ఆ విత్తు. చిత్తము ఆ విత్తు మొలకెత్తించుటకు చేసిన పాదు. ఆ చిత్తమునందు కలుగు సంసారవిషయక మయిన ఆవేశము ఆ పాదునకు వేసిన గట్టు మరియు ఆ విత్తు మొలకెత్తుటకు కావలసిన నీరు. అహంకారము ఆ విత్తునుండి వచ్చిన మొలక. అసత్యములు ఆ మొలకకు మారాకులు. మానవులాచరించు అత్యంతదుర్వర్తనములు ఆ చెట్టున పూచిన పూవులు, కామము మొదలగు చిత్తదోషములు ఆ చెట్టున పండిన పండ్లు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు బేద వానియింట బెండ్లయిననెరుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను , ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు.",5,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం ఇవ్వండి: విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకుసాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం: విద్యఎవరికీకనపడని గుప్తఐశ్వర్యం. ధనాన్నిఎవరైనా దోచుకుంటారనేభయంతో దాచాలి.విద్యదాచపనిలేదు.విద్యాజ్ఞానమున్నవారు అవార్డులు,సత్కారాలు కోరకపోయినా కీర్తిప్రతిష్టలతో వెలుగుతూంటారు.వీరికి ధనలోపముండదు.విద్యే గురువుగాను విదేశాలలో బంధువుగాను ఉంటుంది.విద్యే దైవం.దానికిసరిపడే ధనముండదు.విద్యావంతులని రాజులు[దేశాద్యక్షులు]పూజిస్తారు.విద్యలేనివాడు మనిషా?అంటున్నాడు భర్తృహరి.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: విద్యగలికి యుండి వినయము లేకున్న నైదు వలకు మేలియైన మణులు సొమ్ములుండి కంఠ సూత్రము లేనట్లు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: విద్య ఉండి వినయము లేకపోతే ఆ విద్య ఎందుకు పనికి రాదు. ముత్తైదువుకు ఆభరణాలు అన్ని ఉండి మంగళసూత్రం లేకపోతే ఏమి ప్రయొజనం",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు కొలని హంసల కడ గొక్కెరులున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: విద్యాహీనుడు పండితుని వద్ద ఎంత సమయము గడిపినా ఙాని కాలేడు. కొలనులో హంసలతో పాటు కొంగలున్నా అవి హంసలు కాలేవు కదా!",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్ గనికల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: ఎవ్వరేది చెప్పిననూ వినవచ్చును. విన్నమాటలన్నీ నమ్మేసి ఆవేశాలు తెచ్చుకోకూడదు. ఆ మాటలయొక్క పూర్వాపరాలు తెలుసుకుని న్యాయమేదో,అన్యాయమేదో గ్రహించగలవారే నీతిపరులు.బద్దెన.",3,['tel'] "క్రింద ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: వినుదట జీవులమాటలు చనుదట చనరానిచోట్ల శరణార్ధులకో యనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యె గరుణావార్దీ!","ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి అర్ధం: ఓదయాసముద్రా!నీవుజీవులమాటలువిని,భక్తితోనిన్నుశరణువేడితే వెళ్లకూడనిచోట్లకి కూడాసర్వమూ మరిచివెళ్ళి రక్షిస్తావట.నేనుఇంతవేడుకుంటున్నానువ్వు రావడంలేదు.అందుకేసందేహంగావుంది.గజేంద్రుడు",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని వింత సుద్దులెన్నో వినగ జెప్పు దాను గన్నయట్లే దాంభికుడెప్పుడు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: దాంభికుడు తాను విన్నవి కొన్ని, విననివి కొన్ని, వింతగా ఉండేవి కొన్ని చెపుతూ ఉంటాడు. అతనికి అసలు ఎటువంటి విషయాలు తెలియక పొయినా అన్ని కళ్ళార చూసినట్లు చెపుతుంటాడు. ఇలాంటి వారి మాటలు వినరాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: విప్రులెల్లజేరి వెర్రికూతలు కూసి సతిపతులగూర్చి సమ్మతమున మునుముహుర్తమున ముండెట్లమోసెరా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: బ్రాహ్మణులంతా ఒకచోట చేసి పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి, వెర్రి లెక్కలు వేసి, ఎవరు ఎవరికి మొగుడు పెళ్ళలవ్వాలో నిర్ణయించాక కూడ ప్రపంచంలో ఇంతమంది ముండమోపిలు ఎందుకున్నారు?",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా విశ్వము జెరుపను హరుడవు విశ్వాత్మక నీవెయనుచు వెలయుదు కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: కృష్ణా! లోకములను అందలిజీవులను సృష్టించుటకు బ్రహ్మవు. అన్నిటినీ,అందరినీ రక్షించుటకు విష్ణుడవు.కడకు నశింపజేయుటకు శివడవు.అన్నీనీవేఅయి విశ్వమంతా నిండియున్నావు.",2,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్ పాడంగ వినునప్పుడున్ జెలఁగు దంభప్రాయవిశ్రాణన క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో ధనవంతులు, రాజులు తమ ఐశ్వర్యములతో వివిధ భోగములు అనుభవించు చుందురు. ఇతరులు తమను పొగుడుచుండగ విని ఆనందించుచుందురు. తమ సంపదలిచ్చు భోగములు అనుభవించుచుందురు. అట్టి ఆనందపారవశ్యములో ములిగిన సమయములో దంభమునకై దానములు చేయుదురు. అవి పవిత్రము కాదు. క్షుద్రమైనవి. నాకు అట్టి సంపదలు వలదు. నీకై ఏ ఐశ్వర్యములు ఒల్లక సకలజీవులకు సకలైశ్వర్యములు, శాశ్వత మోక్షపదము ఇచ్చు నిన్నే ధ్యానింతును, అర్చింతును.",3,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: వృద్ధజన సేవ చేసిన, బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్ సద్ధర్మశాలి యని బుధు లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగ కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కుమారా! పెద్దలను భక్తితో కొలుచుచున్న యెడల వానిని లోకమునందు పరిశుద్ధముగల మనస్సు కలవాడనియు, తెలివి తేటలు బాగుగా నుండు వాడనియు, ధర్మములనెరిగిన వాడనియు పెద్దలగువారందురు.",6,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్ వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్ నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం జెనకుంజీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది. త్వరలోనో కొంతకాలమునకో రానున్న దుర్మరణము తలుచుకొనగా ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మేలు సాధించనివాదనగుదునే. నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: వెన్న చేతిలో పెట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నెయ్యిని అడుక్కున్నట్లు తనలోనే దైవము ఉన్నాడనే విషయము గ్రహింపక మూర్ఖ మానవులు దేవుని కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి దైవుని గురించి బయట వెదకడం మాని తనలోనే పరమాత్మని సృష్టించుకోవాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: వెఱ్ఱి వేషములను వేసికోబోకుము కఱ్ఱికుక్క తెలుపుగాదు సుమ్ము పుఱ్ఱెలోని గుణము పూడ్పింపజనవలె విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మనలో ఉన్న మనసును మార్చుకోకుండా ఎన్ని వేషాలు వేసినా లాభం ఉండదు. నల్ల కుక్కను ఎంత తోమినా తెల్లబడదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: వెఱ్ఱివాని మిగులు విసిగింపగా రాదు వెఱ్ఱివాని మాట వినగ రాదు వెఱ్ఱికుక్క బట్టి వేటాడగా రాదు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మూర్ఖునితొ చర్చించి విసిగింపకూడదు. మూర్ఖుని మాటలు లెక్క చేయకూడదు. అలాగే వెఱ్ఱి కుక్కను తీసుకుని వేటకు వెల్ల కూడదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు తేనులేడు కొంచు బోనులేడు తా నదేడపోనొ ధనమేడపోవునో విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనిషి ఈ భూమి మీదకి ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే పోతాడు. వచ్చెటప్పుడు ధనాన్ని తీసుకుని రాడు, పోయెటప్పుడు తీసుకుని పోడు. నరునికి ధనానికి అసలు బందమే లేదు. అయినా ఎందుకని ధనమంటే పడిచస్తారో తెలియదు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: వేడుచున్నయట్టె విషయంబు జూపుచు గోత దింపుసుమ్ము కొండెగాడు చేర్చరాదు వాని జెఱుచును తుదినెట్లొ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కొండెగాడు/మోసగాడు అతి వినయము చూపిస్తూ మనల్ని మాయ చేసి గోతిలోకి త్రోస్తాడు. అటువంటి వానిని చేరతీస్తే గోతిలో పడక తప్పదు. ఎంత అవసరమున్నా వానికి దూరముగా ఉండటమే ఉత్తమము.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ మురారీ నాదిక్కు జూచి కావుము నీదిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఓకృష్ణా! నీవు వేదములకు కూడా దొరకని వాడవు.ఆది పురుషుడవు.పాపరహితుడవు.మురాసురుని చంపినవాడవు.అట్టి నీచూపు నిన్నే నమ్ముకున్న నాపై ప్రసరింపజేసి నన్ను కాపాడు తండ్రీ! కృష్ణ శతకము.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం జీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యంశముతోనే నీవు రజోగుణప్రధానమయిన సృష్టికర్తయగు బ్రహ్మను చేసితివి. అట్టి బ్రహ్మను తిట్టినచో నిన్ను తిట్టినట్లేయగును. ఐనను అతను చేసిన తప్పులను నీకు చెప్పుచున్నాను. భూలోకములో కొందరిని పండితులుగ, కొందరిని కవులుగ పుట్టించుట ఎందులకు? వారికి బుద్ధిచాతుర్యము కలిగించుట ఎందులకు? అట్టి వారికి ఆకలిబాధ మొదలైనవి కల్పించినాడు. అది నీవు అతనికి నియమించిన కృత్యమో ఏమో. అయినచో అతను రాజులను సద్గుణవంతులుగ పండితులను కవులను వారి యోగ్యత గుర్తించి ఆదరించు ఉత్తములుగా చేయక వారిని అనాదరము చేయు దుర్మార్గులుగ చేసినాడు. ఇది తగునా.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె అర్ధహీన వేద మఱచుచుంద్రు కంఠశొషకంటె కలిగెడి ఫలమేమి? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పిచ్చి పట్టిన కుక్కలలాగ గుంపులు గుంపులుగా అరుస్తూ పనికిమాలిన వేదాలు మంత్రాలు చదువుతూ ఉంటారు.ఇలా అరవడం మూలంగా గొంతు నొప్పి రావడమే కాని ఎటువంటి ఉపయోగం ఉండదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: వేము పాలువోసి ప్రేమతో బెంచిన చేదువిరిగి తీపజెందబోదు ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను విశ్వదాభిరామ! వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికి చేస్దు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని మంచివాడు కాలేడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: వేయి విధములమర వేమన పద్యముల్ అర్థమిచ్చువాని నరసి చూడ చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఈ పద్యం వేమన్న పద్యాల్లో ఉన్నా వేమన్న పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది. బ్రౌన్ కూడా ‘వేయి విధములను’ అన్నాడు.'చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు'ను అని వ్యాఖ్యానించాడు. ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా, విశిష్టమైన ప్రజాయోగిగా విలసిల్లుతున్నాడని భావించవచ్చు. ‘మేడపైనా అలపైడి బొమ్మ/ నీడనే చిలకమ్మా’ అన్నాడు దేవదాసులో సినీకవి. దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనగా భావించేవారు. కొందరు వేదాంతార్థాల్ని కూడా వెతికేవారు. తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ ‘మేడపైన అలపైడి బొమ్మ’ అంటే పార్వతి అనీ, ‘నీడలో చిలకమ్మా’ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు. అవాంతర సందర్భంగా ఈ ప్రసక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక వేమన పద్యంలో ‘మేడ’ ఏమిటి? మానవ శరీరమా? అయితే ‘మెచ్చుల పడుచు’ నాలుక కావాలి. నాలుక పలుకునకు ప్రతీక గదా! మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది. ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది. లేదా మేడ ఆకాశం కావొచ్చు. ఆకాశానికి శబ్ద గుణముంటుంది. మేఘధ్వని శబ్దమే. దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది. మేఘాల్లోని మెరుపే మెచ్చుల పడుచు. భాషా వాఙ్మయమే భావం. ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది. ఇలా ఒకటి రెండు ప్రయత్నాలు. అప్పటివరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే జ్ఞాని కోసం ఎదురుచూద్దాం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ లింగడేమి దొంగిలించినాడొ ఆత్మలింగమేల నర్పించి చూడరో విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: లింగాన్ని కట్టుకున్నారేమి? అరె! కట్టుతాళ్లతో గుచ్చి దొంగలాగ బంధించి మెడలో కట్టుకున్నారేమి? లింగడు (అంటే శివుడు) ఏం దొంగతనం చేశాడని! బాహ్య లింగాన్ని పట్టుకోవడం మాని భావలింగాన్ని ఆరాధించడం మంచిది కదా! అని ఆనాటి ఆరాధ్య శైవులను వెక్కిరిస్తున్నాడు వేమన. సాధారణ శిలాలింగమైతే ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. ఆత్మలింగమైతే ఎడబాయకుండా తనతోనే ఉంటుందని వీరశైవం శైవం నుంచి వచ్చిన ఒక శాఖ. పండితారాధ్యుడు స్థాపించిన ఆరాధ్య సంప్రదాయం వీరశైవంలోని మరో అవాంతర శాఖ. ఆరాధ్యులు మెడలో లింగకాయ ధరించినా వీరశైవుల్లా వర్ణాశ్రమ ధర్మాన్ని నిరాకరించరు. వీరశైవులు దర్శనపరంగా శివ విశిష్టాద్వైతులు. అయితే మాయావాదాన్ని అంగీకరించరు. వీరశైవంలో స్థలం, లింగం, అంగం అనేవి ముఖ్యమైన మాటలు. లింగం అంటే జీవుల పట్ల జాలితో లింగరూపం ధరించిన ఉపాస్య దేవత. అంగం అంటే దేవుడు. లింగం కూడా మూడు రకాలు. 1. ప్రాణలింగం. దీనికి రూపం ఉంటుంది. 2. ఇష్టలింగం. ఇది అర్చించుకునే సౌకర్యాన్ని కలిగిస్తుంది. 3. ఇక భావలింగం అంతర దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. వేమన్న మాట్లాడుతున్నది దీని గురించే! వీరశైవంలో మానవ శరీరంతో లింగానికి అభేదాన్ని కల్పించారు. అంటే అంగానికీ లింగానికీ అద్వైతం సూచించబడింది. జీవుడు తన అవధులన్నింటినీ తొలగించుకొని, తనలోనే ఒక నిరవధిక మహాతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలంటున్నాడు వేమన.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఓ వేమనా! ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱు పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు ఆ చెట్టును నాశనం చేయును. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెదగొట్టును కదా! అని భావం.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వేలకొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు మేలుకాదు; మదిని మిన్నందియుండుము విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఈ లోకములో కూటి కొరకు, కోటి వేషాలు వేస్తారు జనులు.ఇటువంటివన్ని తృప్తిలేని జీవితాలు. ఎన్ని పనులుచేసినా వీరికి తృప్తి ఉండదు. అది మన మనసులో ఉంటుందని తేలుసుకోలేరు, మూర్ఖులు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: వేషభాష లింక గాషాయ వస్త్రముల్ బోడినెత్తి లొప్ప బొరయుచుంద్రు తలలుబోడులైన దలపులు బోడులా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: వేషభాషలు మార్చి, కాషాయ బట్టలు ధరించి తలలకు గుండు కొట్టించుకుని యోగులమని చెప్పుకుని తిరుగుతుంటారు. తలలు బోడిగా ఉన్నంత మాత్రాన మనస్సులో ఉన్న కోరికలు బోడిగా ఉంటాయా ఏమిటి. నిజమైన యోగత్వం కోరికలని త్యజించినప్పుడే కలుగుతుంది.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులైన తలుపులు బోడులా విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా!",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: వేసరపు జాతికానీ వీసము దాజేయనట్టి వ్యర్ధుడు కానీ దాసికొడుకైనం గానీ కాసులుగలవాడె రాజుగదరా సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: తక్కువజాతి వాడైననూ, కొంచెమైన తెలివిలేని ప్రయోజనము లేనివాడైననూ, దాసీదాని కొడుకైననూ డబ్బు గలవాడు గొప్పవాడుగా నాయకుడుగా పేరుపొందుతూ ఉంటాడు.కోట్లుంటేనే కోటలో పాగా వెయ్యగలడు",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు తినకకాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయునా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: వచ్చిన రోగాన్ని కుదుర్చుకోవడానికి మందు తినాలి. చీకటిని పోగొట్టుకోవడానికి దీపము కావాలి. అలానే మనలో ఉన్న అఙానాన్ని నిర్మూలించడానికి విద్య కావాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు దుఃఖసంభవమున దొడరు భయము లేనివారలుండ రేనాటికైనను విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: రోగం రాని వారు, వ్యసనము లేని వారు, భయము లేని వారు ఈ లోకములో ఎవ్వరూ ఏనాడు లేరు. ఎవరైనా వీటిలో ఒకటైనా తమకు లేదని చెబుతున్నారంటే అది అబద్దమే.",4,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ విక్రమ మేమని పొగడుదు నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యం: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు. కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు. అర్జునుడి మీద ఉన్న ప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు. కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.",1,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము ఇవ్వండి: శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ తతులకు నాథు డయ్యును, సుధారససేవధి యయ్యుఁ, దారకా పతి దనరాజయక్ష్మభవబాధలఁ బాపగ నోపఁ డక్కటా హతవిధికృత్య మెవ్వనికినైన జగంబున దాటవచ్చునే","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము: శతభిష అంటే నూరుగురువైద్యులు, నక్షత్రముపేరు. చంద్రుని వెంట శతభిష నక్షత్రం ఉంటుందని దాన్నే నూరుమంది వైద్యులు ఆయనతో ఉంటారని అర్థం. అలాగే చంద్రుడు శివుని తలపై అలంకృతుడై ఉంటాడు. ఓషధులకు రాజు, అమృతానికి నిధి, అయినప్పటికి తనకు వచ్చిన క్షయరోగము తప్పినదా తప్పలేదుకదా దైవ విధిని దైవనిర్ణయాన్ని దాటడానికి ఎంతటివారికి కూడ సాధ్యంకాదు అని దీనిభావం.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడ తెలియు శాంత భావమహిమ జర్చింపలేమయా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: శాంతముగా ఉండడం వలననే జనులకు విజయము లభిస్తుంది. శాంతముగా ఉండటం వలనే తగినె గురువు జాడ తెలుస్తుంది. శాంతము మూలంగానే సకల కార్యాలు నెరవేరుతాయి. అసలు శాంతము యొక్క మహిమ వర్ణింపలేనిది.",3,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖచక్ర ఘన భూషణముల్ ఉరమున వజ్రపు బతకము సిరినాయక యమర వినుత శ్రీహరి కృష్ణా","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: తలమీద రత్నకిరీటము,చేతులలో శంఖచక్రాలు ధరించి గుండెమీద వజ్రపు పతకము వ్రేలాడు చుండగా దేవతలచేత పూజలందుకుంటూ లక్ష్మీ నాయకుడవైన శ్రీహరీ కృష్ణా వందనం.కృష్ణ శతక పద్యం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: శిలల జూచి నరులు శివుడని భావింత్రు శిలలు శిలలెకాని శివుడు కాడు తనదులోన శివుని దానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: రాళ్ళని చూసి మానవులు శివుడని భావిస్తారు. రాళ్ళు రాళ్ళే కాని శివుడు కాదు. అసలు తమ లోపల దాగి ఉన్న శివుడుని ఎందుకు గుర్తింపలేకపోతున్నారో?",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: శిలలు దేవతలని స్థిరముగా రూపించి మంటిపాలెయైన మనుజులెల్ల మంటిలోని రాళ్ళ మదిలోన దెలియరు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: శిలలను పూజిస్తూ దేవతలని నమ్మిన వారు చివరకు మట్టిలో కలిసిపోతారు కదా! కాని ఆ మట్టిలోనే దేవుడున్నాడని తెలుసుకోలేకపోతున్నారు.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: శిష్య వర్గమునకు శివు జూప నేఱక కాని మతములోన గలుపునట్టి గురుని నరసిచూడ గ్రుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తన దగ్గరకు ఙానం కోసం వచ్చిన శిష్యులకు శివతత్వము తెలుపక అన్య మతాలలోకి మార్చాలని చూస్తుంటారు. అలాంటి గురువులను నమ్ముకుంటే గుడ్డెద్దు చేలో పడినట్టె.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా రికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! చిలుకలు ఎర్రని మోదుగుపూవులను పండ్ల గుత్తులనుకొని మిగుల ఆసక్తితో ఎప్పుడెప్పుడవి తిందుమా అను తహతహతో పాటుతో వానిని తెచ్చుకొనపోవును. కాని పండ్లు లభించక పోగా మరియొక కష్థము సిద్ధించును. అట్లే కర్మానుష్థానము బోధించు వేదాది విద్యలను వానికి తోడుగ శాస్త్రములను అధ్యయనము చేయువారికి నీ అనుగ్రహము కలుగదు. కర్మల ననుష్ఠించుటకు ఫలముగ వీరికి అశాశ్వతమగు స్వర్గాది లోకసుఖములు పునః పునర్జన్మలొందుచున్నారే కాని నిన్ను నిత్యమని తెలిసికొనక నీకయి సాధనము చేయుట దానిని సాధించుటయు జరుగదుకదా.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు పట్టలేక మనసు పారవిడిచి కన్నుపోవ బిదప గాకి చందంబున విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మనకి దానగుణముండాలి. పైగ ఎవరైనా దానము చేస్తుంటే వారిని అభినందించాలి కాని అడ్డుపడకూడదు. బలి చక్రవర్తి దానము చేస్తుంటే అడ్డుపడిన శుక్రాచార్యునికి ఒక కన్ను పొయినట్టె ఎవరైనా దానము చేస్తుంటే అడ్డుపడిన వారికి ఎదో ఒక నష్టం కలుగక తప్పదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: శుభముల నందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: అభినందనలు పొందని చదువు,సరైనరాగముతో నలుగురుమెచ్చని పాటలు,కబుర్లులేని పదుగురికలయిక,సభలోవారు మెచ్చుకోనివక్తల ఊకదంపుడు ఉపన్యాసాలు విలువలేనివిఅంటున్నాడు కవిబద్దెన సుమతీశతకపద్యంలో",5,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: శ్రీ భామినీ మనోహరు సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్ లో భావించెద; నీకున్ వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం: ఓ కుమారా! శ్రీ లక్ష్మీనాథుడును, సంపదయు, ప్రేమయు రూపంగా కల వాడును అగు శ్రీ మహావిష్ణువును నీకెల్లప్పుడును సకల ఐశ్వర్యములను ఇచ్చునట్లుగా నా మనస్సునందు తలంచుచున్నాను.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీరఘువంశ తిలకుడు, పవిత్ర తులసీమాలలు ధరించినవాడు, శాంతి, ఓర్పు వంటి సుగుణాల కోవిదుడు, మూడు లోకాల వాసులు కొనియాడదగిన శౌర్యపరాక్రమాలను ఆభరణాలుగా గలవాడు, కబంధుడు వంటి ఎందరో రాక్షసులను హతమార్చినవాడు, ప్రజల పాపాలను ఉద్ధరించేవాడు, దయసాగరుడు.. ఆ రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో కదా.",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంకీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: ఓ శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. పరమేశ్వరుడవు. నారద మహర్షి చేసే గానమునందు ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థనమనే కొండను ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు. జనులు అనే రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగా గొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము. శ్రీకృష్ణుని గురించిన సమాచారాన్ని కవి ఈ పద్యంలో ఎంతో అందంగా వివరించాడు. ఆయనను మనం ఎందుకు పూజించాలో తెలియచేయడానికి శ్రీకృష్ణుడిలో దైవలక్షణాలను కేవలం నాలుగు వాక్యాలలో ఎంతో సులువుగా తెలియచేశాడు. వేమన, సుమతీ శతకాల తరవాత అంతే తేలికగా ఉన్న శతకం శ్రీకృష్ణశతకం.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను శ్రీశైలమునకు పోయి మల్లికార్జునుని సేవింతునా! కాంచీనగరము పోయి అభవుడగు (శివుడు) ఏకామ్రేశ్వరుని ఆరాధింతునా! కాశీ నగరము పోయి విశ్వేశ్వరుని సేవింతునా! ఉజ్జయినీ నగరమునకు పోయి మహాకాలేశుని ఆరాధింతునా! అనగా ఇట్టి క్షేత్రములకు పోయి అందలి దేవతలను సేవించవలయునని నేను అనుకొనుట లేదే. ఈ కాళహస్తియందే యుండి నిన్నొక్కనినే సేవించుచున్నానే. ఇట్టి ఏకాంతభక్తుడునగు నాయందు నీపై భక్తి అను శీలము అణుమాత్రమే ఐనను మహామేరువుగా భావించి నాపై నీ కృప ప్రసరింపుము.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్ సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: ఓ సూర్యభగవానుడా! సముద్రం విలువైన రత్నాలను కలిగి ఉన్న కారణంగా నదులన్నీ సముద్రంలో కలవటానికి ఉత్సాహం చూపుతాయి. అదేవిధంగా సామాన్య మానవులు తమకు కలిగిన నష్టాలనుంచి బయటపడటం కోసం ధనవంతుని ఆశ్రయిస్తారు. ఇది సృష్టి ధర్మం. ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదను తీర్చగలవానిని ఆశ్రయిస్తే ఉపయోగం ఉంటుంది. అలా కాక మరో ఆపదలో ఉన్నవారిని ఆశ్రయించటం వల్ల ప్రయోజనం ఉండదు. నదులన్నీ సముద్రంలోనే చేరటానికి కారణం, సముద్రుడు రత్నాకరుడు కావటమే. అంటే ఎప్పుడైనా సరే మన కంటె అధికస్థాయిలో ఉన్నవారినే ఆశ్రయించాలి. విద్యలో సందేహాలు కలిగినప్పుడు పండితులను ఆశ్రయిస్తే సందేహనివృత్తి లభిస్తుంది. అంతేకాని చదువురాని అజ్ఞానిని అడగటం వల్ల ఉపయోగం ఉండదని కవి ఈ పద్యంలో వివరించాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎంత సేవచేసి యేపాటు పడినను రాచమూక నమ్మరాదురన్న పాముతోడిపొందు పదివేలకైనను విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఎంత సేవ చేసి ఎటువంటి కష్టాలు పడిన, రాజులైనట్టి వారికి విశ్వాసం ఉండదు. మనయందు చిన్న అనుమానం రాగనే ముందు వెనుకలు ఆలొచించకుండా శిక్షిస్తారు. వారితో స్నేహం పాముతో పొత్తులాంటిధి. ఎంత స్నేహమున్న అది కాటువేస్తుంది కదా.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: శ్రీధర మాధవ యచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ పాదయుగళంబు నెప్పుడు మోదముతో న మ్మినాడ ముద్దుల కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: లక్ష్మీదేవిని హృదయం మీద నిలిపినవాడా, శ్రీలక్ష్మికి భర్తయైనవాడా, శాశ్వతుడవైనవాడా, దేవేంద్రునిచేత స్తోత్రం చేయబడినవాడా, భూదేవిని ధరించినవాడా, పురుషులయందు పరమశ్రేష్ఠుడవైనవాడా, ముద్దులు మూటగట్టే రూపం కలవాడా, ఓ శ్రీకృష్ణా, నీ రెండు పాదాలను నిరంతరం సంతోషంతో నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను రక్షించు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైననీపవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద చిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావం: రామా!రఘువంశమునకు చంద్రుడువంటివాడవైన నీపాదపద్మాలపై మధురమైన ఉత్పలము,చంపకముఅనెడిపద్యాలతోపూజచేసెదనుస్వీకరింపుము.గోపన్న",2,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: శ్రీరమ సీతగాగ నిజసేవకబృందము వీరవైష్ణవా చారజనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాగ వసించుచేతనో ద్దారకుడైనవిష్ణుడవు దాశరధీ కరుణాపయోనిధీ","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: లక్ష్మీదేవిసీతగా నీసేవకులుభక్తబృందముగా విరజానదిగోదావరిగా వైకుంఠమే భద్రాచలముగా రామా!మమ్మల్నికాపాడేందుకుఅవతరించావుగోపన్న",5,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులునౌరాయనగా ధారాళమైననీతులు నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: మంచిబుద్ధిగలవాడా! మీకు కొన్ని నీతులు చెబుతాను, వినండి. ఈ నీతులు నేను చెబుతున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముని అనుగ్రహమే కారణం. నేను చెప్పబోయేవన్నీ రానున్న కాలంలోనూ ప్రసిద్ధికెక్కుతాయి. అవి ఎవరూ అడ్డుచెప్పలేని ఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉంటాయి. ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ నీతులు విన్నవారు చెప్పే విధానం బాగుంది అని ఆశ్చర్యపోతారు. ఇది బద్దెన రచించిన సుమతీ శతకంలోని మొట్టమొదటి పద్యం. శతకం కాని, ఏదైనా కావ్యం కాని రాసేటప్పుడు మొదటి పద్యాన్ని సర్వసాధారణంగా శ్రీ తో మొదలుపెడతారు. అలాగే మొట్టమొదటి పద్యంలో దైవస్తుతి ఉంటుంది. బద్దెన రాసిన ఈ శతకంలో ప్రతిపద్యం చివర సుమతీ అనే మకుటం వస్తుంది. బద్దెన పద్యంలో తన పేరును పెట్టుకోకుండా రాశాడు ఈ శతకాన్ని. ‘సుమతీ’ అంటే ‘మంచి బుద్ధికలవాడా!’ అని అర్థం.",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహాజీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! మీకరుణాశరత్సమయమింతేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా నా మనస్సునకు మూలరూపము అగునది నా అంతఃకరణము. దానికి ఆశ్రయమగునది నా హృదయపద్మము. అది సహజముగ చక్కగ వికసించు స్వభావము కలదియే. అది నాస్వభావముచేతను, నీయందు కల భక్తిచేతను, సాధనబలముచేతను మరింతగా వికాసము నొందసాగినది. ఇంతలో సంపదలు అనెడు మెఱపులతో కూడి సంసారము అనెడు మహామేఘములు క్రమ్మసాగినవి. నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనెడు వర్షజలధారలు ఆ మేఘములనుండి వేగముగా పడనారంభించినవి. వాని తీవ్రతచేత నా హృదయపద్మము చినిగి చిల్లులు పడ నారంభించినది. ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగము అయినది. దేవా! ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును. దాని ప్రభావమున నేను విమలఙ్ఞానరూపుడ వగు నీ తత్వమును భావన చేయుచు అదియే నీకు నేను చేయు సేవ కాగా అది ఎడతెగక సమృధ్ధినందుచుండ నా జీవనమును సాగింతును. కనుక నాయందు లేశమయిన కరుణ చూపుము.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్ మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదములను, ఉపనిషత్తులను, శాస్త్రములను అధ్యయనము చేయుదురు. అట్లద్యయనము చేసి అవి ప్రతిపాదించిన గొప్ప తత్వస్వరూపమును తమ బుధ్ధితో బాగుగా ఊహ చేయుదురు. అట్టి అధ్యయన ఫలముగ వారు సభలయందు శరీరము అశాశ్వతము, బ్రహ్మతత్వము మాత్రమే సత్యము, శాశ్వతమను విషయములను చూచినట్లుగ పఠించుదురు, వాదించుదురు, ప్రవచనములు చేయుదురు. ఇది అంతయు నిష్ప్రయోజనము. వీరు ఇంత చేసియు, తమ చిత్తవృత్తులను జయించుటచే కలుగు స్థిరసౌఖ్యానందానుభవమును ఎరుగజాలకున్నరు కదా!",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్ శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్ శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు రతిరాజగు మన్మధ రాజ ద్వారమువద్ద కామసుఖములకై యత్నములు చేసి ఎంతోకొంత సుఖించితిని. ఇక అవి చాలు చాలును. అనేక రాగుల ద్వారములవద్ద ఆశ్రయము లభించుటచే సౌకర్యములద్వారా ఎంతోకొంత శాంతి కలిగినది. ఆ సౌఖ్యములు చాలును. ఇకమీదట పరబ్రహ్మపదమను రాజుగారి ద్వారమున కలుగు సౌఖ్యము (మోక్షము) కోరుచున్నాను. నాకు ఆ అనుభవము చూపుము. దానిని అనుభవించి శాశ్వతమగు శాంతిని పొందెదను.",2,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: సంపదలు కల్గుతరి మహాజనుల హృదయ మభినవోత్పల కోమలంబగుచు వెలయు నాపదలు వొందు నప్పుడు మహామహీధ రాశ్మ సంఘాత కర్మశంబై తనర్చు","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం: మహాత్ముల హృదయాలు సంపదలు, సంతోషాలు కలిగినప్పుడు పూవు వలె మెత్తగా ఉంటాయి. ఆపదలలో చిక్కుకున్న వేళ, కొండల యొక్క రాతిబండ వలె వారి హృదయములు కఠినమగును.",1,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్ దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం జెంపల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సాక్షాత్కారము చేసికొనవలెననిన ఈ ముఖ్యసాధనములు కావలయును. మానవుడు తనకు సంపదలున్నను వానివలన గర్వము నందరాదు. కలిగిన గర్వమును పారద్రోలవలయును. కామము, క్రోధము, లోభము మోహము మదము మత్సరము మొదలైన అంతఃశత్రువులు తన జోలికి రాకుండునట్లు వానిని భయపెట్టవలెను. ప్రాపంచిక సుఖముల వలన కలుగు ఆకాంక్షలనే తంపులు పెట్టి వానిని దగ్ధము చేయవలహును. చిత్తక్లేశముల మూలములగు అంతఃకరణవృత్తిదోషములన్నింటిని ముక్కలు చేయవలెను. వయోవిలాసములచే కలుగు వికారములు సంక్షేపించి నశింపజేయవలెను. పంచతన్మాత్ర విషయములను తమ తమ జ్ఞానేంద్రియములతో అనుభవింప వలెనను వాంఛలకి చెంపలు వేయవలెను. వానియందు విరక్తి నందవలయును. ఇటువంటి సాధనసంపత్తితో కూడిన చిత్తముతో నిన్ను ఆరాధించినవారు మాత్రమే నీ తత్వమును ఎరిగి నిన్ను దర్శించగలుగును.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: సకల జీవములను సమముగా నుండెడి యతని క్రమము దెలియు నతడె యోగి అతడు నీవెయనుట నన్యుండు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులను ఒకే దృష్ఠితో చూడగలిగిన వాడే నిజమైన యోగి. అన్నిటిలోను ఉన్నది ఒకే బ్రహ్మమని అదే బ్రహ్మము నీలో కూడ ఉన్నదని గ్రహింపుము.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సకల విద్యలందు సంపన్నులైయున్న నట్టివారు పరిచయమున జౌక పెరటిచెట్టు మందు పరికింప మెచ్చరు విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: పెరటిలో ఉన్న చెట్టు ఎలగైతే మందుగా పనికిరాదో, అలాగే బాగా పాండిత్యమున్న వారు మనకు దగ్గరివారైతే, వారి యందు వారి పాండిత్యమందు మనకు చులకన భావము కలుగుతుంది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: సకల విద్యలగని సంతోషపడవచ్చు చేయిచాచి కాసు నీయలేడు చెలగి యొరులకైన జెప్పవచ్చునుకాని తాను చేయలేడు ధరణి వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మనకొచ్చిన సకల విద్యలు చూపిస్తే అవి చూసి లోభి ఆనందిస్తాడు కాని ఒక్క రూపాయి కూడ దానం చేయడు. దానం చేయడం ఉత్తమం, మంచి పని అని అందరు తెగ చెపుతారు కాని అది ఆచరించడం చాలా కష్టం.",6,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు, రాజరాజైన పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాసుల పేర్లు చెప్పవచ్చు, నష్టాంగయోగంబు లభ్యసించవచ్చు, కఠినమౌ రాల మ్రింగంగవచ్చు, తామరసగర్భ హరపురంధరులకైన నిన్ను వర్ణింప దరమౌనె నీరజాక్ష! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం: విద్యలన్నీ నేర్చి సభలను మెప్పించవచ్చు. శూరులమై పోరాడవచ్చు. రాజుగా పుట్టి రాజ్యాలను ఏలవచ్చు. బంగారం, గోవు వంటి దివ్యదానాలు చేయవచ్చు. ఆకాశంలోని చుక్కలనూ లెక్కించవచ్చు. భూమ్మీది జీవరాసుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగయోగాన్ని అభ్యసించవచ్చు. కఠిన శిలలను మింగవచ్చు. కానీ, నీ పరిపూర్ణ వర్ణన ఎవరికి సాధ్యం స్వామీ!",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సకల శాస్త్రములను జదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు చావు దెలియలేని చదువుల వేలరా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: సకల శాస్త్రాలు చదివి, రాసి ఎన్నొ విషయాలు తెలుసుకోవచ్చు కాని చావుని గురించి మాత్రం తెలుసుకోలెరు. చావు గురించి తెలుపలేని చదువులు మనకెందుకు.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చియైన జా వెఱుగదు చవెఱుగని చదువు చదువంగ నేలనో? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: సకల శాస్త్రాలను సంపుటాలుగా వ్రాసి, చదువగలిగి ఉన్న ఙాని కూడ చావుని తెలుసుకోలేడు. ఎంత చదివినా చావుని తేలుసుకోలెనప్పుడు ఆ చదువులు చదివి లాభం ఏమిటి.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: సకలజనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికొ క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమెపాసిపోవుగా యకలుషమూర్తియైన యమృతాంశుడు రాహువుతన్ను మ్రింగినం డకటకమానియుండడె దృఢస్టితినెప్పటియట్ల భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: చంద్రునికళకొంతసేపు రాహువువల్లతగ్గినా తిరిగికాంతినిపొందినట్లు సద్గుణుడు ఆపదొచ్చినా కోలుకుంటాడు.భాస్కరశతకం.",2,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: సకలతీర్ధములను సకలయఙంబుల తలలు గొరిగినంత ఫలము గలదె తలలు బోడులైన తలపులు బోడులా విశ్వధాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: సకల యఙాలు చేసి, సకల తీర్ధాలు తిరిగి, గుండు కొట్టిచ్చుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేయదు. తలలు బోడిగా శుభ్రంగా ఉన్నట్లు ఏ ఆలొచనలు లేకుండా మనసు ఉండగలదా?",3,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు గౌరమొసంగు జనులకు గలుషమడచు గీర్తిప్రకటించు చిత్తవిస్ఫూర్తి జేయు సాధుసంగంబు సకలార్ధ సాధనంబు","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: సజ్జనులస్నేహము బుద్ధినివికసింపజేస్తుంది.ఎప్పుడూ నిజమే పలుకునట్లు చేస్తుంది.పాపాలను పోగొట్టిగౌరవాన్ని నిలబెట్టికీర్తినిస్తుంది.అదిచేయని మంచిలేదు.భర్తృహరి.",5,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సద్గోష్ఠి సరియు నొసగును సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియె యొనగూర్చును సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం: ఓ కుమారా! సజ్జనులతో సహవాసము, మాట్లాడుట సంపదలను కలిగించును. కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు సత్వసం పన్నుడు భీముడాద్విజుల ప్రాణముకావడె ఏకచక్రమం దెన్నికగా బకాసురునినేపున రూపడగించి భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: సాయముచేయువారు తామెట్లున్ననూచేస్తారు.బ్రాహ్మణ వేషములోనున్న భీముడు బకాసురునిచంపి ఊరివారిని కాపాడెనుకదా!",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: సపరమ దయానిధే పతిత పావననామ హరే యటంచు సు స్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో త్కరముల కానబెట్టునట దాశరథీ కరుణాపయోనిథీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: నిన్నే నమ్మిన వారిపట్ల అత్యంత దయను కురిపించే వాడవు. పాపులను ఉద్ధరించే వాడవు. చెదరని మనసుతో, సుస్థిరంగా, భక్తిమీరా ‘హరీ’ అంటూ భజనలు చేసే మహాత్ముల పాదధూళిని నా తలపై వేసుకొంటాను. ఆ యమధర్మరాజు భటులను మాత్రం నా వైపు రావద్దని ఒక్కసారి ఆజ్ఞాపించు స్వామీ!",4,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: సరస దయాగుణంబుగల జాణమహిం గడునొచ్చియుండియుం దరచుగవానికాసపడి దాయగవత్తురు లోకులెట్లనం జెరకురసంబు గానుగను జిప్పిలిపోయినమీద బిప్పియై ధరబడియున్నజేరవె ముదంబున జీమలుపెక్కు భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: చెరకురసమంతాతీసి పడేసినపిప్పిమీదచీమలుచేరినట్లుగా దానముచేసేవారివద్దకు ధనముపోయినాలోకులుపోవుదురు.భాస్కరశతకం",3,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం దొరసిన నిటునీకు దగునోయనిచెప్పిన మాననేర్చుగా బురదయొకించుకంత తముబొందినవేళల జిల్లవిత్తుపై నొరసిన నిర్మలత్వముననుండవె నీరములెల్ల భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: నీళ్ళుబురదగాఉంటే ఇండుప[చిల్ల]గింజ గంధంకలిపితే స్వచ్చమైనట్లు గుణవంతుడు చేసినతప్పు దిద్దుకుంటాడు.",3,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుకొరకే తథ్యము సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: ఏదైనా అతి పనికిరాదని పెద్దలు అన్నారు. ఒక్కోసారి విపరీతానికి పోతే, సరసం విరసానికి, పరిపూర్ణ సుఖం కూడా అధిక బాధలకు, నిలువునా పెరగడం విరగడానికి దారితీస్తాయి. ధరలు తగ్గుతున్నాయని సంతోషపడితే రాబోయే కాలంలో పెరగడానికే దీనినొక సూచనగా భావించాలన్నమాట. అందుకే, ఒదుగుతూ ఎదిగితే ఏ బాధా లేదన్నారు.",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం డెరిగి గ్రహించువాడె కొలనేక నివాసముగాగ దర్దురం బరయగ నేర్చునెట్టు వికచాబ్జ మకరంద సైక సౌరభో త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: దశరథుని కుమారుడైన రామా! దయ చూపడంలో సముద్రుని వంటివాడా! సరసుని (మంచి ఆలోచనలు ఉండటం) మనసును సరసజ్ఞుడు మాత్రమే అర్థం చేసుకుని, గ్రహించగలదు. అంతేకాని మూర్ఖుడయిన వాడు గ్రహించలేడు. నిరంతరం కొలనులోనే నివసించే కప్ప... వికసించిన పద్మాలలో ఉండే తేనెను గ్రహించలేదు. కాని దూరంగా తిరుగాడే తుమ్మెద మాత్రం ఆ మకరందాన్ని గ్రహించి, తుమ్మెద మీద వాలుతుంది. అదేవిధంగా నీ మహిమ నీ భక్తులకు మాత్రమే తెలుస్తుంది.",4,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సరివారిలోన నేర్పున దిరిగెడు వారలకుగాక తెరవాటులలో నరయుచు మెలగెడి వారికి బరువేటికి గీడె యనుభవంబు కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధం: ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము, కీర్తి లభించును. అంతేకాక దుష్టుల తోనూ, దొంగలతోనూ స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును.",5,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ నిల గంగాజలచంద్రఖండముల దానిందుం దుదిం గాంచు నీ చెలువం బంతయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవరు నీయందు నిశ్చలభక్తితో చుళుకప్రమాణము (అరచేతి గుంటెడు) జలముతో నీ శిరస్సును అభిషేకించి, నీ శిరస్సున ఒక పుష్పముతో అలంకరించి పూజించునో అతడు అట్టి పూజతో ధన్యుడగుచున్నాడు. వాడు ఈ లోకమునందు తన దేహావసానమున పరలోకమునందును గంగాజలమును చంద్రఖండమును పొందును. అట్లు వానికి ఇంద్ను అందును నీ చక్కదనము లభించును. నీ మహాత్మ్యము ఇటువంటిది.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: సవతితల్లి చొద సాకులు నెఱుపును స్వంత తల్లివలెను సైప దెపుడు వింతలడచి లోని విఙానమందరా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కన్న తల్లికి ఉండే ప్రేమ ఎప్పుడూ సవతి తల్లికి ఉండదు. సవతి తల్లి సాకులు చూపిస్తూ సాధిస్తూ ఉంటుంది. ఙానము మనకు స్వంత తల్లి వంటిది. మాయ సవతి తల్లి వంటిది. కాబట్టి సవతి తల్లి వంటి మాయను చేదించి సొంత తల్లి వంటి ఙానాన్ని చేరుకోవాలి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: సాధు సజ్జనులను సంతరించినవాడు ప్రజల సంతసంబు పరచువాడు కదసి శాత్రవులను గరుణ జూచినవాడు పాదుకొన్న ముక్తి పరుడు వేమా","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కష్టములందున్న సజ్జనుల కాపాడువాడు, ప్రజలను సంతోషపెట్టువాడు, తనను చంపవచ్చిన విరోధి నైన కరుణించువాడు తప్పక ముక్తిని పొందగలడు. వేమన శతక పద్యం.",4,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: కొబ్బరి కాయలోకి నీళ్లు ఎలా వచ్చి చేరుతాయో అలాగే రావాల్సిన వేళ సంపదలు వాటంతటవే వచ్చేస్తాయి. అదే విధంగా ఐశ్వర్యం పోవాల్సినరోజే కనుక వస్తే, ఏనుగు వెలగపండులోని గుజ్జును మాత్రమే ఎలాగైతే గ్రహించి వదిలేస్తుందో అలాగే సిరి చల్లగా వెళ్లిపోతుంది. కనుక, ఐశ్వర్యం పట్ల అనవసరమైన ఆశలు, భ్రమలు పెట్టుకోరాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపై గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం: సత్కార్యాలు (మంచిపనులు) అనుకొన్న వెంటనే చెయ్యాలి. దైవభక్తి విషయంలోనూ అంతే. వృద్ధాప్యం వచ్చాక, అయ్యో ఒక్క పుణ్యకార్యమైనా చేయలేకపోయానే అని బాధపడితే ఏం ప్రయోజనం? గాలి ఎప్పుడైతే బాగా వీస్తుందో అప్పుడు దాని ప్రభావం వల్ల మంటలు పెరుగుతై. దాహం తీర్చుకోవడానికి వేసవి పూట బావి తవ్వితే దప్పిక తీరేనా!",1,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచి పుణ్యముల్ పొరి బొరిసేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చువై గెరసినవేళ దప్పికొనికీడ్పడువేళ జలంబుగోరి త త్తరమున ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం: సంపదలున్నప్పుడుగర్వముతో మంచిపనులుచేయక అవిపోయాకఏడ్చి లాభంలేదు.ఇల్లుకాలిపోతున్నప్పుడు నుయ్యితవ్వినట్లుంటుంది.గోపన్న",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సిరిగలవాని కెయ్యెడల జేసినమేలది నిష్పలంబగున్ నెరిగుఱిగాదు పేదలకు నేర్పునజేసిన సత్ఫలంబగున్ వరపునవచ్చి మేఘుడొకవర్షము వాడినచేలమీదటన్ గురిసినగాక యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: మేఘములు చేలపైవర్షించిన ప్రయోజనము.సముద్రమున కురిసిలాభమేమి?పేదవారికిమేలుచేస్తే ప్రయోజనము.ఉన్నవాడికికాదు.",5,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్; నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్; వఱపున వచ్చి మేఘండొకచొ, వర్షము వాడిన చేలమీదటన్ కురిసినం గాక, యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఏ సహాయమైనా, పని అయినా సార్థకత సిద్ధించాలంటే అర్హతగల వారికే చేయాలి. ఎలాగంటే, సంపన్నులకు ధనసహాయం చేయడం వృథా. అదే పేదవారికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది. అలాగే, వానలు లేని కాలంలో ఎండిపోయే చేలపైన మేఘాలు వర్షాన్ని కురిపిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కానీ, సముద్రంపై వానలు పడితే ఏం లాభం ఉండదు కదా.",4,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్ వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం గలుగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనద్దమున్ గలిగిన జక్క జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: మనుష్యులు నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు చేతిలో అద్దం ఉంటే అందులో చూసుకుంటూ చక్కగా, పద్ధతిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా తనకు తెలియని పనిని చేయవలసివచ్చినప్పుడు... ఆ పనిలో నేర్పరితనం ఉన్నవారి సహాయం తీసుకుంటే... ఆ పనిని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా పూర్తిచేసుకోవచ్చును. ఏదైనా విషయం తెలియకపోవటంలో దోషం లేదు. కాని తెలియకపోయిన దానిని గురించి ఇతరులను అడిగి తెలుసుకోకపోవటమే తప్పు. చేతిలో అద్దం ఉంటే తిలకం దిద్దుకోవటం ఎంత సులభమో, అదే విధంగా తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని కవి ఈ పద్యంలో వివరించాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: సిరులిడసీత బీడలెగజిమ్ముటకున్ హనుమంతు డార్తిసో దరుడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణదలిర్ప మానవులగావగపన్నిన వజ్రపంజరో త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యం: రామా!సంపదలిచ్చుసీత,పీడలుబాపుహనుమ,దుఃఖములార్చు లక్ష్మన్న,పాపములార్పు నీరామనామము ఇవన్నీమానవులకునీవేర్పరిచిన రక్షణ కవచము.",1,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: సీ॥ శ్రీ మనోహర ! సురా ర్చిత ! సింధుగంభీర! భక్తవత్సల ! కోటి భానుతేజ ! కంజనేత్ర ! హిరణ్య కశ్యపాంతక శూర ! సాధురక్షణ ! శంఖ చక్రహస్త! ప్రహ్లాదవరద ! పా పధ్వంస ! సర్వేశ ! క్షీరసాగరశయన ! కృష్ణవర్ణ ! పక్షివాహన ! నీల భ్రమరకుంతలజాల ! పల్లవారుణ పాద పద్మ యుగాళ ! తే॥ చారు శ్రీ చందనాగురు చర్చితాంగ ! కుందకుట్మలదంత ! వై కుంఠ ధామ ! భూషణవికాస ! శ్రీధర్మ పుర నివాస ! దుష్ట సంహార ! నరసింహ ! దురిత దూర !","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధం: ఆభరణములచే ప్రకాశించువాడవు, శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు, విపత్తులను రూపుమాపి, దుష్టులను సంహరిచువాడవు నగు ఓ నరసింహస్వామి ! నీవు శ్రీదేవి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సముద్రము వలె గంభీరమైన వాడవు. భక్తులను బ్రోచువాడవు, కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు. పద్మముల వంటి కన్నులున్నవాడవు. చేతులందు శంఖచక్రములు కలవాడవు. హిరణ్యకశివుని జంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల రక్షకుడవు. పాల సముద్రమున పవళించువాడవు. నల్లని కేశపాశములు కలవాడవు. చిగురాకుల వంటి ఎర్రని పాదపద్మ ద్వయము కలవాడవు. మంచి గంధము మొదలగు సువాసనద్రవ్యములు శరీరమునను పూయబడిన వాడవు. మల్లెమొగ్గల వంటి పలువరుస గలవాడవు. వైకుంఠము నందుడు వాడవు. (ఆగు నమస్కారము)",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: సుఖము లెల్ల దెలిసి చూడంగ దుఖముల్ పుణ్యములను పాపపూర్వకములె కొఱతవేయ దొంగ కోరిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: సుఖదుఃఖాలు, కష్టసుఖాలు ఒకదాని వెంట ఉంటాయి. అలానే పాప పుణ్యాలు కూడ ఒకదాని వెంట మరొకటి ఉంటాయి. కనుక సుఖం కొరకు పుణ్యం కొరకు వెంపర్లాడకూడదు. అలా వెంపర్లాడితె దొంగ శిక్షను కోరుకున్నట్లె.",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న న్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమునందలి రాజులు సులభులు. వారి సేవ అశ్రమముగనే లభించును. వీరు మూర్ఖులు, జ్ఞానహీనులు, అహంకారాది దోషములు కలవారు, అనుత్తమోత్తములు, నీచులందరిలోను గొప్పవారు, పరమనీచులు. అట్టివారిని నేను సేవించను. ఆ కోపముతో వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినను లెక్కపెట్టను. విశిష్థ లక్షణమ్లతో, దుర్లభుడవు, సర్వజ్ఞుడవు, అహంకారాది దోషములు లేనివాడవు అగు నీ పాదపద్మములను వదలను. వారు ఏమిచ్చినను నాకు దానితో పని లేదు. నీవు ఏమి ఇచ్చినను దానిని నేను వెండికోడను పాలించుటగా, అంబునిధిలో కాపురముండుటగా మరియు పద్మమునందు చక్కగా సుఖించుచుండుటగా బావించి ఆనందింతును.",3,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము ఇవ్వండి: సృజతి తావ దశేషగుణాకరం పురుషరత్నమఙ్కరణం భువః తదపి త, తక్ష్ణభఙ్గి కరోతి చే దహహ కష్టమపన్డితతా విధేః","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధము: దైవం బలీయమైనదని ఒకవైపు అంగీకరిస్తూనే, భగవల్లీలల్లో కొన్నిటిని ఆక్షేపిస్తున్నాడు కవి. అన్నీ సద్గుణాలను ఇచ్చి, అందరిచేతా ప్రశంసించబడే విధంగా ఒక మహాపురుషుణ్ని సృష్టిస్తావు కానీ, ఓ దైవమా! అంతలోనే వానిని ఎక్కువకాలం బ్రతుకనీకుండా కానరానిలోకాలకు తీసుకుపోతావు అయ్యయ్యో ఇదేమి మూర్ఖపు చేష్ట నీది విధీ నీకు తెలివి అనేది ఉన్నదా అని కవి ఆవేదన చెందుతున్నాడు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: సేతువందు మునుగ క్షితి కాకి తెలుపౌనె? కాశికేగ గ్రద్ద గరుడౌనె? బదరి కరుగ వృద్దు బాలుడు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: వెల్లిపోయిన వయస్సు తిరిగిరావడం అసంభవం. సముద్రంలో మునిగినా కాకి తెల్లగా మారదు. కాశికి పొయినా గ్రద్ద గరుడ పక్షి అవదు. అలాగే బదిరీనాధ్ ని ఎన్ని సార్లు దర్శించినా ముసలివాడు బాలుడవడు.",4,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్ బాత్రం బంచు భజింపఁబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా రిత్రం బెన్నఁడు మెచ్చ నెంచ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమందు ఇతరులను స్తుతి చేయుటకు ఇష్థపదనివారుగాని, ఇతరులను స్తుతించనన్న వ్రతము పూనినవారుగాని వేసము మాత్రమే వేసి, పైకి అట్లు చెప్పుచు నటించుచుందురు. కాని తమవారిని రక్షించుటకు కాని పోషించుటకు కాని రాజాధములను ఆశ్రయించి తమ స్తోత్రములతొ సేవించబోదురు. ఇది తగిన పనియా. నేను మాత్రము అట్టి పని ఎన్నడు చేయను.",1,['tel'] "క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!","ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: మన వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావం చూపే కొన్ని మంచి పనులను చిన్న విషయాలుగా తీసి పారేయ కూడదు. అవేమిటంటే మహిళలతో ఎప్పుడూ గొడవ పడకూడదు. చిన్న పిల్లలతో స్నేహం చేసి మాట్లాడరాదు. మంచి గుణాలను ఎప్పుడూ విడువ వద్దు. అలాగే, భర్త (యజమాని)ను నిందలతో దూషించకూడదు. ఇలాంటివి తప్పక ఆచరించదగ్గది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ సేయని మనుజుండు చెడు నిజంబు ఏటిగట్టు మ్రాని కెప్పుడు చలనంబు విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఏటిగట్టుమీద వృక్షం ఎప్పుడు చెలించి కూలుతుందో తెలియదు. అట్లే ఎల్లప్పుడూ స్త్రీ సుఖమును కాంక్షించేవాడు చెడిపోక తప్పదు.",2,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము ష్కరు డతినీచవాక్యముల గాదనిపల్కిన నమ్మహాత్ముడుం గొరతవహింపడయ్యెడ నకుంఠీత పూర్ణసుధాపయోధిలో నరుగుచు గాకిరెట్టయిడినందున నేమికొఱంత భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: పైనపోవుచూ కాకి పాలసముద్రములో రెట్టవేసినసంద్రము చెడనట్లే ధర్మపరుని మూర్ఖుడు నిందించిన కొరతుండదు.",6,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: స్నాన సంధ్య జపము జరియించు భుజియించు నిష్ఠ లెన్నియైన నెఱుపుగాని ఒకని కీయడేమి సుకృతంబు కలుగునో? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ధర్మ బద్దులులాగ స్నానం చేసి సంధ్యా వందనం చేసి జపము చేశాకె భొజనం చేస్తారు. కాని ఇలాంటి నియమ నిష్ఠలెన్ని చేసినా, కష్టాల్లో ఉన్న ఇతరులకు దానం చేయక పొతే పుణ్యం కలుగదు.",3,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: స్వపరప్రతారకోऽసౌ, నిన్దతి యోऽళీకపణ్డితో ఉపతీః, యస్మాత్తపసోऽపి ఫలం స్వర్గః స్వర్గేపి చాప్సరసః","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: దుర్విరక్తులు తాము తమనే మోసం చేసుకుంటూ ఇతరుల్నీ వంచించేవారిని గురించి చెబుతున్నాడు స్త్రీలు చెడ్డవారు, వారిని కూడరాదు అంటూ సుద్దులు చెబుతుంటారు కొందరు. తపస్సే ముఖ్యం అని కూడ వీరి భాషణ. తపస్సు వల్ల ఫలితం స్వర్గప్రాప్తి. అక్కడ ఉండేది అప్సరస స్త్రీలు. స్వర్గం నిజంగా పొందడం అంటూ జరిగితే అక్కడ ఉండేదీ స్త్రీలే అయినపుడు, వీరు స్త్రీలను నిందించడం దేనికీ దీనివల్ల వీరి వైరాగ్యం అంతా నటనయే అనీ బయటకు అలా అంటారే తప్ప లోపల స్త్రీలాభాపేక్ష ఉందనీ గ్రహించవచ్చు మనం",3,['tel'] "క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ చీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా!","ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నా ప్రభువగు నిన్ను వదలి నేను మరియొక ప్రభువును సేవింపబోతినా! లేదా నేను నీవు చెప్పిన మాట వినకుంటినా! నీవే నా రక్షకుడవని భావింపక యుంటినా! ఈ విధమైన అపరాధములు నేను చేసియుండలేదే. ఐనను నీవు నన్ను అకారణముగ అపరాధినిగా తలచుచున్నావే! నన్ను మహా దుఃఖసముద్రములో ముంచివేయుచున్నావే! ఇట్లు చేయుట నీకు న్యాయమా!",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: హయమదరి పరువులిడుగతి రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా నయమో భయమో చూపుచు బయనము సాగింపనీక పట్టర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: గుర్రము దారి తప్పు పరిగెడుతుంటే దానిని నయానో భయానో అదుపులోకి తెచ్చి సరి అయిన దారిలో పెడతాము. అలాగే చంచలమైన మనస్సుని సాధనతో స్థిరపరచి సరి అయిన దారిలోకి మళ్ళించాలి.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: హరి నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్ బరమేష్ఠి సురలు బొగడగ కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: కృష్ణా! నువ్వు లక్ష్మీదేవితో కూడివచ్చి బ్రహ్మాది దేవతలు పొగిడేలా... మొసలిని చంపి దయతో ఏ విధంగా ఏనుగును కాపాడావో, నన్ను కూడా అదేవిధంగా రక్షించు. నాకు నీవే శరణు అవుతున్నావు. ఏనుగుకి, మొసలికి జరిగిన భయంకర యుద్ధంలో ఏనుగు బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఏనుగు తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలాగే వచ్చి ఏనుగును రక్షించాడు. తనను కూడా అదేవిధంగా రక్షించమని కవి ఈ పద్యంలో విన్నవించుకున్నాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: హరి సర్వస్వంబున గలడని గరిమను దైత్యుండుపలుక గంబములోనన్ ఇరవొంద వెడలిచీల్పవె శరణన బ్రహ్లాదుండుసాక్షియె కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: కృష్ణా! హిరణ్యకశిపుడు అడుగగా ప్రహ్లాదుడు నీవుఅంతటా నిండియున్నావని చెప్పగా స్థంభములోనుండీపుట్టి గొప్పవెలుగుతోవచ్చి ప్రహ్లాదుడు చూస్తుండగా అతడి తండ్రినిచంపితివి.",2,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజ నాభా హరి నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: హరి అన్న రెండక్షరాలకు వున్న శక్తిని తెలిపే అద్భుత భక్తినీతి పద్యమిది. హరి అన్నమాట పలికినంతనే ప్రపంచంలోని పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు, హరి అనే ఈ పలుకులోని మహత్తు ఎంత గొప్పదంటే, దీనిని పలికినంతనే జన్మ ధన్యమైనట్టే. అటువంటి మహోత్కృష్టమైన శ్రీమహావిష్ణువు నామస్మరణతో స్వామిని పొగడడం ఎవరి వల్ల అవుతుంది!",6,['tel'] "క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ! కరుణాపయోనిధీ!","ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: శివపార్వతులకి,విభీషణునికి మంత్రమై,కరి,అహల్య,ద్రౌపదికి ఆర్తిహరించిచుట్టమైన నీదివ్యనామము నానాలుకపైఎప్పుడూ పలుకజేయి.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: హానిచేతగల్గు నధిక దుఃఖంబులు హానిచేత దప్పు నరయ సుఖము హానిచేత గొంత యలమట గలుగురా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: పిరితనము వలన దుఃఖము కలుగును, కష్టము కలుగును, దరిద్రము కూడ కలుగును. పిరికితనము వలన మనిషి సాదింపగలిగినది ఏది లేదు. కావున పిరికితనాన్ని వీడి దైర్యం కలిగి ఉండాలి.",1,['tel'] "క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా వేళలకంతెకాని మరివెన్కకు నిల్వవు హేమకాంతి యె న్నాళుల కుండు గానియొకనాడు పదంపడి సానబట్టినన్ దాళియు నుండునే యినుపతాటక జాయలుపోక భాస్కరా","ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎవరికైనా స్వంతబుద్ధి బంగారుకాంతివలె నిలుచును.పరులుచెప్పినబుద్ధి సానబట్టిన ఇనుము తళుకువలె తాత్కాలికము.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: హీనగుణము వాని నిలుజేర నిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: దుర్గుణాలు కలిగిన వారిని ఎంత మాత్రం దరి చేరనీయరాదు. వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడమే మేలు. పొరపాటున అలాంటి వారిని ఇంట్లో వుంచుకొంటే, ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు. కర్మ కాలి ఈగ ఒకవేళ మన కడుపులోకి చేరితే.. ఇంకేమైనా ఉందా? లోన అది చేసే హాని ఇంతా అంతా కాదు కదా.",4,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: హీనగుణమువాని నిలు సేరనిచ్చిన ఎంతవానికైన నిడుము గలుగు! ఈఁగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా? విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో, ఎంతటి వానికైననూ కడుపులో ఈగ, పురుగులు ప్రవేశించి బాధపెట్టు విధంగా ఆపదలు కలుగజేయును అని భావం.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: హీననరుల తోడ నింతులతోడను పడుచువాండ్రతోడ బ్రభువుతోడ బ్రాజ్ఞజనులతోడ బలకంగరాదయా! విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: దుర్జనులతో, స్త్రీలతో, పడుచువాళ్ళతో, రాజులతో, పండితులతో మాట్లాడెటప్పుడు ఎప్పుడు, ఏమి, ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోని మాట్లాడాలి. లేనిచో వారు దేన్ని తప్పు పడతారో చెప్పలేము. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడెటప్పుడు ముందు వెనుక ఆలొచించి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.",5,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొఱకు జనుడెగాని పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె విశ్వదాభిరామ! వినుర వేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం.",1,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ౠణము పెంచి నరుని హీనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయ అలవి గాని యట్టి యాలును నట్టులే విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అప్పులు బాగా చేసి కొడుకుని దరిద్రుని చేసే విడిచిపెట్టే తండ్రి శత్రుపక్షంలో ఉన్న వీరుడు లాంటి వాడు. ఎంత వీరుడైనా శత్రువు శత్రువే కదా! అలానే మాట వినని భార్యకూడ శత్రువులాంటిదే.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును చీడపురుగుజేరి చెట్టుజెఱుచు కుత్సితుండుజేరి గుణవంతు జెఱుచురా విశ్వదాభిరామ వినురవేమ","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: వృక్షానికి వేరుపురుగు చేరిందంటే వేళ్ళు కొరికి కూల్చును.అట్లే చెట్లకు చీడపురుగు పట్టి నాశనము చేయును. అదేవిధముగా దురాత్ముడు మంచివారి దగ్గరజేరితే చెడగొట్టును.వేమన.",1,['tel'] "క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: ఉత్తుంగ మత్తమాతంగ మస్తకన్యస్తలోచనః ఆసన్నే నపి సారంగే కరోత్యాశాం మృగాధివః","ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: సీ. మందుడనని నన్ను నిందజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావము లేక తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపము చేత దిట్టనేమి? హెచ్చుమాటల చేత నెమ్మలాడిన నేమి? చేరి దాపట గేలి సేయనేమి? తే. కల్పవృక్షము వలె నీవు గల్గ నింక బ్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ! భూషణవికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార ! నరసింహ ! దురితదూర!","ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది.",3,['tel'] "క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు? ముద్దునాతి కేల ముసలిమగడు? చద్దిమిగుల నిల్లు సంసారమేలరా? విశ్వదాభిరామ వినురవేమ!","ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మొరటువానికి శాస్త్రములతో పని లేదు. ఎవరు చెప్పినా వినడు. పడుచుదానికి ముసలిమొగుడు కిట్టడు. అలాగే చద్ది మిగిలిఉండని ఇల్లు సంసారానికి సరి అవుతుందా?",6,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: వడుగుడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్ తొడిగితివి నీదు మేనునన్ గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటే లోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా! ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ. వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు.",5,['tel'] "క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కెరలి యఱచేత కంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉదరము జీరి వధించితివి నరహరి రూపావతార నగధర కృష్ణా!","ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు. నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు.",3,['tel'] "క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: సభ లోపల నవ్విన యెడ సభ వార్నిరసింతు రెట్టి జను నిన్నెరి నీ కభయం బొసంగె నేనియు బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా!","ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము: సభ జరిగే వేళ నవ్వకూడదు. ఎందుకంటే,అది తప్పుడు అర్థానికి దారితీస్తుంది. అలా నవ్విన వారు ఎంతటి వారైనా సరే, సభికులతో చిన్నచూపుకు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది. అలాగే, రాజు నీకు అభయమిచ్చి రక్షించినప్పుడు నీ పట్ల తాను చూపిన ఆ కరుణను నమ్ముకొని నువు ఎంతమాత్రం గర్వపడకూడదు కుమారా!",4,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: దైవ పాదసేవను మించిన పరమోత్కృష్ట భక్తి మరేమీ ఉండదని చెప్పిన భక్తినీతి పద్యమిది. సాలెపురుగు, ఏనుగు, పాముతో పాటు బోయవానికి సైతం మోక్షసిద్ధి ఎలా కలిగింది? వేదాలు, శాస్త్రాలు, విద్యాభ్యాసం, మంత్రాలు వంటి వాటన్నింటికంటే విలువైంది కాళహస్తీశ్వరుని పాదసేవ. ఆ భాగ్యాన్ని నాకూ కలిగించుము స్వామీ!","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: ఈ భూమిమీద మానవ జీవితం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా సరే ఎంతటి వారికైనా మరణం తథ్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలియకో లేదా తెలిసి కూడా ఏమవుతుందిలే అని అనుకొంటారో కానీ చాలామంది పాపపు పనులు చేస్తూ అధర్మమార్గంలోనే జీవిస్తున్నారు. ఒక్క ధర్మాన్నయినా పాటించకుండా అజ్ఞానంతో వుంటున్న ఈ మానవులను సర్వేశ్వరుడివైన నువ్వే క్షమించాలి సుమా.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్ చెడుగుల్ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: భాస్కరా! పూర్వము చిత్రాంగియను నామె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని, తన కామము తీర్చమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె యెన్నో దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు ఖండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపనివాడెంత బలాడ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు. కాన, స్త్రీలను నమ్మరాదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!నీదయనాపై కాస్తచిలకరిస్తేచాలు. చెడుపనులువదులుతాను.విరోధులనిఅదలిస్తాను.కోర్కెలువదలి నీకుబంటునై యమదూతలనెదిరిస్తాను..రామదాసు.","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ లించెదవైరివర్గ మెడలించెదగోర్కుల నీదుబంటనై దంచెదకాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వేరే యేవిధమైన సహయము లేనప్పుడు ధర్మాత్ముని యిల్లు చేరితే అతడే కాపాడుతాడు. రాక్షస రాజైన రావణుని సోదరుడు విభీషణుడిని శ్రీ రాముడు ఆదరించ లేదా?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు చేరవలయు బ్రతుకజేయు నతడు ఆ విభీషణునకు నతిగౌరవంబీడె భూతలమున రామమూర్తి వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: స్వామీ! రామచంద్రమూర్తీ!! నిన్నే నమ్మి, మనసారా కొలిచిన వారికి నువ్వెన్నటికీ లోటు చేయవు కదా. అలాంటి వారి పాపాలు కొండలంతగా వున్నా సరే వాటిని నువ్వు నశింపజేస్తాయి. నీ కరుణా కటాక్షాలతో వారికి అఖండ వైభవాలు కలుగకుండా ఉండవు! ఆఖరకు మోక్షలక్ష్మి కూడా వారిని వరించేస్తుంది కదా.","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌ కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: గరుడవాహనా!దశరధ రామా!నిన్నునమ్మి కొలిచెడువారి పాపములు కొండలంతటివైననూకరిగి సుఖములందుటేకాక మోక్షముసిద్ధించును.","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్ కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరధీ కరుణాపయోనిధీ",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓగరుడవాహనుడవైన కృష్ణా!నీవు గోవర్ధనమనేకొండ నెత్తావంటారు.బ్రహ్మాండాలనే బంతుల్లా ఆడేవాడవునీవు. గోవర్ధనగిరిని ఎత్తడంఓవింతా?నీకది పిల్లాట వంటిదికాక అదోపెద్ద కొండకిందలెక్కా?","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అండజవాహన వినుబ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్ గొండల నెత్తితివందురు కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇతరుల మనస్సులో ఏముందో పసిగట్టడం చాల కష్టం. దాన్ని పసిగట్టినవాడె గొప్పవాడు, గురువుకి కావలిసిన అర్హతలు కలవాడు.అంతెందుకు అతడు సరాసరి శివుడితో సమానం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను అంతరంగ మెఱుగ నార్యుడగును అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: లోకంలో కొంతమంది మనుస్సులో చెడ్డభావాలు పెట్టుకొని పైకి మంచివారిలాగా ప్రవర్తిస్తారు. ఈవిషయాన్ని మనుష్యులు గుర్తించలేక పోయిన భగవంతుడు మాత్రం గుర్తిస్తాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అంతరంగమంద అపరాధములుచేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లేరుగాకున్న ఈశ్వరుండేరుగడ విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అంతరంగమందు సపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణ.. ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామపఠనం పట్ల చింతాకు అంతైనా ధ్యాస నిలుపరు కదా.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా, ఈప్రపంచమున కన్పించు ప్రతియొకటి వాస్తవమైనదిగ కన్పించుచున్నది. కాని వాస్తవము కాదు. వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమగుచున్నది. సత్యాసత్యములు ఎరుగగలిగిన ప్రతియొకడు తన భార్య/భర్త పుత్రులు, ధనము, శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలచుచు వానికై మరియు వానివలన సుఖము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మోహమను సముద్రమున పడి ఒడ్డు చేరక లోపలలోపలనే తిరుగుతున్నాడు. ఆలోచించినవారికి నీవు మాత్రమే పరమసత్యవస్తువని తెలుయును. అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు. ఇది చాల శోచనీయమగు విషయము కదా!","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించగా అంతయూ సత్యమా కాదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది ఉచితమా అనుచితమా అను సంశయములతో నిండిన విషయమే కాని నిశ్చితముగ ఇది యిట్టిదని చెప్ప శక్యము కాదు. ఈ శరీర నిర్మాణమంతా విచారము, దుఃఖము కలిగించునదియే. మనస్సులలో అంతయు దుఃఖపరంపరలతో నిండినదే కాని ఆనందకరమగునది ఏదియు లేదు. ఈ శరీరమంతయు వ్యాధులు ఆపదలు మొదలైనవాని వలన కలుగు భయములతోభ్రాంతులతో నిండినదియే. జీవన గమనములో ప్రతి అంశము మానవుని శరీరమును అనంతముగ శోషింపజేయు నదియే, అంతయు దుర్వ్యాపారములతోనే కాని సద్వర్తనముతో సరిగ జరుగదు. ఇంత కనబడుచున్నను మానవులు ధ్యాన నిష్ఠతో నిన్ను తలంచి నీ యనుగ్రహమును పొంద యత్నించకున్నారు కదా!","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్ జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మోక్షమనేది ఎత్తయిన చెట్టుకున్న పండు లాంటిది. అది పొందాలంటే ఙానముతొ కష్టపడి ప్రయత్నించాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అందరానిపం డదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండుపడిన జెట్టు బట్టంగలేరయా! విశ్వధాభిరామ వినురవేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం. విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా నందముగ కూర్మరూపున మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: పాదములకు అందెలు ధరించి అందముతో మునిజనులతో పొగడబడుతూ సౌందర్యముతో నిలబడిన నందుని వరపుత్రా! నిన్నే నమ్ముకున్నాను శ్రీకృష్ణా!కృష్ణ శతక పద్యం.","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అందెల బాదములందును సుందరముగా నిల్చినావు సొంపమరంగా సుందర మునిజనసన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు.","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! అడవిలో గర్వముతో పొగరుతో తిరుగుచు బాధించు మృగమును బంధించుటకు, అడవినుండి బయటకు వచ్చు మార్గమును ముందే ఏర్పచుకుని, దాని పరిసరములకు పోయి భయంకరములైన ఘంటలు, ఢంకాది వాద్యముల ధ్వనులతో భయపెట్టి లొంగదీసుకుందురు. అట్లే ఉపాసకులు ప్రణవనాదమను ఘంటయు, బిందువను దీపకాంతుల శ్రేణులు, వివేకాదులు సాధనములుగ చేసికొను, మనస్సు స్వాధీనమైన తర్వాత సంసారారణ్యము నుండి వెలికి వచ్చు మార్గముగా తారకయోగము తోడు చేసికొని సంసారబంధములను భయంకరమైన తీగలకట్టలను త్రెంచుట ఏమి ఆశ్చర్యము. కాని ఇవి లేని వారికి ఇట్టి సాధనములనుపయోగిచనివారికి సంసారబంధములు ఎట్లు వీడును.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయనివారు బంధువులు కారు. అటువంటివారిని దూరంగా ఉంచాలి... అని చెబుతూ ఎటువంటివాటిని దూరంగా ఉంచాలో మరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో ఉన్నాయి. ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి. ‘అక్కరకు రావటం’ అంటే అవసరానికి ఉపయోగపడడం, వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అని అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నిటికీ సంబంధించినది. అవసరానికి ఉపయోగపడని బంధువును, దేవతను, గుర్రాన్ని... ఈ మూడిటినీ వెంటనే విడిచిపెట్టాలి అని సుమతీ శ తకం రచించిన బద్దెన వివరించాడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా నెక్కిన బాఱని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జపమాలలు ధరించి దొంగ జపాలు చేసేది భక్తి ఎక్కువై కాదు, కడుపులు నింపుకోవడానికి. ఇది ఎలాంటిది అంటే చేపలను మెక్కడానికి కొంగ నీళ్ళలో పైకి చూస్తూ ఉంటుంది కదా అలాంటిది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అక్షమాలబూని యలసటజెందక కుక్షినింపుకొనుట కొదువగాదు పక్షి కొంగరీతి పైచూపు లేదొకో! విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దెవుడుని వెతుక్కుంటూ దైవ గ్రంధాలను అడవులను కొండలను పట్టుకుని తెగ తిరుగుతూ ఉంటారు కాని మనలో ఉన్న దెవుణ్ణి మాత్రం గుర్తించలేరు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అక్షరాశివెంట అడవులవెంటను కొండరాల గోడు గుడవనేల హ్రుదయమందు శివుడుండుట తెలియదా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: లెక్కలేనంత వైభవము గల కేశవా, కొండ నెత్తిన వాడా,పూమాలలు ధరించే ఆదినారాయణా, భగవంతుడా, లక్ష్మిగలవాడా, జగత్తుని కాపాడువాడా!రక్షించు.రక్షించు.రక్షించు. కృష్ణా!","ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అగణిత వైభవ కేశవ నగధర వనమాలీ యాది నారాయణ యో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఇతరులను చెడుపనులనుండి నివారించేవాడు, మంచిపనులను చేయడానికి ప్రోత్సహించేవాడు, ఇతరులరహస్యాలను కాపాడటం, పరులయొక్క సద్గుణాలను మెచ్చుకొనడం, తమను ఆశ్రయించిన వారిని మాత్రమేకాక ఆపదలో ఉన్నకాలంకో ఎవరినైనా విడువకుండా ఉండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ పనులకు అవసరమైనవి అందించడం ఈ గుణాలున్న వాడు మంచి మిత్రుడని భావం.","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము, విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు.",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: పాపపు పనులు చేయకుండా చూచుట, మేలు చేయుటకే ఆలోచించుట, రహస్యములను దాచిఉంచుట, మంచిగుణాలను అందరికీ తెలుపుట, ఆపదల్లో తోడుండుట, అవసరానికి సాయపడుట మిత్రుని గుణములు.","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: అఘమువలన మరల్చు హితార్ధకలితు జేయు గోప్యంబుదాచు బోషించు గుణము విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలంగుచుండు",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: బ్రహ్మకు తండ్రివి,సనకాదులకు పరతత్వానివి,మునులకు పరదేవతవు.సూర్యవంశ రాజులలో మేటివి.నిన్నునుతింతును.గోపన్న","ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా ద్ద్విజ మిము బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మనుష్యులు ఆవులయొక్క లేగదూడలను వాని తల్లుల పాలు త్రాగనీయకుండ, వారు పాలు తీసికొందమన్నచో నా యావులు వారికి పాలనివ్వక తన్నును. అదేవిధముగా లోభివానివలె వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షకుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొకప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నాకు నీ సేవ లభించినందున, ఇక నా కొఱకై నిన్ను సేవించుటయందాసక్తి లేని వారినెవ్వరిని ఏమియు కోరను. ఒక వేళ ఆవశ్యకత కలిగిన, నీ పాద పద్మములనారాధించు వారి దగ్గరికి మాత్రమే పోయెదను. వారినే యాచింతును. నీ సేవ లభించిన తరువాత కూడ నేను ఇతర దేవతలను కాని నీ భక్తులు కానివారిని కాని ఏల యాచింతును? నీ అనుగ్రహమొక్కటియే నాకు చాలును.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా, నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా, మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా ఔతాయి అని భావం.","ఇచ్చిన అర్ధము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్ క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అతిగా నిద్ర పోయెవానికి, అతిగా త్రాగేవానికి, అతిగా ఆకలి కలవానికి, అతి కోపిష్టికి, పిరికి వానికి, అపకారికి వీరందరికీ కష్టమైన విద్యలు తలకెక్కవు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అతి నిద్రావంతునకును నతి పానికి నిరశనునకు నతి కోపునకున్ ధృతిహీనున కపకృతునకు జతపడదీ బ్రహ్మ విద్య చాటరా వేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమార శతకం శైలి పద్యం: అతి బాల్యములోనైనను, బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స ద్గతిమీఱ మెలఁగ నేర్చిన నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటికి అతిధి రాగనే అదిలించి కసిరి పొమ్మని చెప్పే మూర్ఖులు తమ ధర్మాన్ని గుర్తించరు. మనకు మంచి కర్మలు కలగాలంటే ముందు ధర్మం ఆచరించాలి కదా?","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అతిధి రాకచూచి యడలించి పడవైచి కఠిన చిత్తులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో విశ్వదాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: ప్రతి పని వెనుకా ఒక పరమార్థం దాగుంటుంది. పెద్ద చదువులు అన్నవస్ర్తాలకు, ఉద్యోగ వృత్తులు ఆర్థిక సంపాదనకు, భార్య సంసారసుఖానికి, పిల్లలపోషణ ఉత్తమగతులకు, సైన్యం శత్రు నాశనానికి, సామువిద్యలు వీరత్వానికి, దానాలు పుణ్యానికి.. ఇలా ఎంత గొప్ప కార్యమైనా పొట్టకూటి కోసమే కదా. అలాగే, నీ పట్ల నిలిపే భక్తి అంతా ముక్తికోసమే స్వామీ!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె, సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె, సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె, దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె, యితర కామంబు గోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె, భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉత్తమమైన వాళ్ళు ఎవరైన మిక్కిలి హితముగా మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు. కాని అర్ధం లేకుండా అధిక ప్రసంగములు చేస్తే వారికి నచ్చదు. మనము ఉత్తములుగా ఉండి అర్ధరహితమైన సంబాషణలను ఖండించాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అతిహితమగునట్టు లాడిన మాట సంతసించు రెల్ల సత్పురుషులు అధికభాషణంబు లాయాసదంబులు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: భాస్కరా! ఈభూమియందెవరికైనను పాలు కావలసివచ్చినప్పుడు ఆవులవద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలు కొరకు ఆ ఆవుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవంగా చూచినచో వారు ఆదరాభిమానము ఆతనిపై చూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు.","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా.",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఇనుముతో గూడిన అగ్నికి(అగ్నహోత్రునకు) సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో గూడ మరియే సంబంధము లేకపోయినను వానితో కూడినంతమాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును.","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనకు అనుకూలము కాని పరిస్థితులలో/ప్రదేశాలలో, ఎంత గొప్పవారైనా తగ్గి ఉండాలి. అలా తగ్గి, తలొగ్గినందు వల్ల తమ గొప్ప తనానికి వచ్చే లోటు ఏమీ ఉండదు. ఎలాగంటే, ఎంతో పెద్దదయిన కొండ కూడా అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది కదా!","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనువు గాని చోట అధికులమనరాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు కొండ అద్దమందు కొంచెమై యుండదా? విశ్వదాభిరామ వినురవేమ.",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై యుండదా ? విశ్వదాభిరామ! వినుర వేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సుని మన ఆధీనంలో పెట్టుకుంటే ఎంతటి కష్టంలో కూడ ప్రశాంతంగా ఉండవచ్చు. అటువంటి మనస్సుతో ఆనందం అనుభవించువాడే పరమాత్ముడు కూడ. అలాగే మనస్సును ఆధీనంలో ఉంచుకోకపోతే ముక్తి అనేది కలుగదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనువుగాని మీఱ మదిని నానంద మందెడి నరుడు పరుడుగాడె నయముగాను మనసు నిలుపకున్న మఱిముక్తి లేదయా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అనుకూలము కాని చోట మనకు అచ్చిరాని చోట జూదము ఆడరాదు. అలా ఆడె ధర్మరాజు అడవి పాలైనాడు. అతనిని చూసి మనము నేర్చుకొవడము మంచిది.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనువుగానిచోట బనిగొని జూదము నాడి యాడి యెడి యడవి సొచ్చు ఘనుని జూడజూచి గడువుము మూర్ఖత విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అన్నదానముకన్న మంచి దానం ఈ ప్రపంచంలోనే లేదు. అది కాకుండా మీరెన్ని ఎంతమందికి ఇచ్చినా అది గొప్ప అనిపించుకోదు. ఎందుకంటే ఆన్నం జీవనాధరం. మీరొక జీవాన్ని బతికించినట్లే.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్న మిడుట కన్న నధిక దానంబుల నెన్నిచేయ నేమి యెన్న బోరు అన్న మెన్న జీవనాధార మగువయా విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్న మిడుటకన్న అధిక దానంబుల నెన్ని చేయనేమి యేన్నఁబోరు అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అన్న దానం చేయడం చేత అధిక పుణ్యం కలిగి దేవలోకంలో కూడ పుజ్యుడవుతారు మీరు. అన్నమే పర బ్రహ్మస్వరూపం. దానికి మించిన దానం ఈ లోకంలో లేదు. కాబట్టి అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేయండి.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అన్ని మార్గాలనూ నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు వేమన. అన్ని జాడలు అంటే మార్గాలు, అంటే అనేక సంప్రదాయాలు, షణ్మతాలు కావొచ్చు. ఇంకా చిన్నాచితకా పలు పంథాలు కావొచ్చు. వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్లమంటున్నాడు వేమన. ఇంతకూ ఆనందమంటే ఏమిటి? అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నెలవైంది ఆనందం అని పెద్దలు చెప్తున్నారు. ఇంగ్లిషులో దీనిని bliss అంటారు. బ్లిస్ అంటే పరమ సుఖం, బ్రహ్మానందమని అర్థాలు. ఆనందానికి అనేక సూక్ష్మ భేదాలున్నాయి. వాటిలో బ్రహ్మానందం, విషయానందాలు ప్రస్తుతానికి తెలుసుకోదగ్గవి. బ్రహ్మానందమంటే సుషుప్తియందు అనుభవించబడే ఆనందం. దీనికి స్వయం ప్రకాశం ఉంటుంది. విషయానందాలు అంటే ఇవి అంతఃకరణ వృత్తి విశేషాలు. అంటే ఇష్ట ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిఫలించేవి విషయానందాలు. ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఆనందమంటే పరబ్రహ్మమే. నిష్ఠ అంటే నియమ పాలన. బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం. జాడ అంటే దారి, రీతి, విధం, వైపు, గతి, వృత్తాంతం అని అర్థాలు. ఇక్కడ మార్గం. నిక్కం అంటే నిజం, నిశ్చయం, వాస్తవం, శాశ్వతత్వం అని అర్థాలు. ఆన అంటే ఒట్టు, తోడు, ఆజ్ఞ, ప్రమాణం అని అర్థాలు. ‘నీ యాన’ అనేది చక్కని తెలుగు నుడికారం. బహుశా ‘అనుట’ నుంచి వచ్చి ఉంటుంది. నిక్కచ్చితనానికి వాడుతారు. ‘నీయాన’ అంటే నీ మీద ఒట్టు అని. ‘నా యాన’ అంటే నాపై ఒట్టు అని. ఇంగ్లిషులో ’upon my word upon my honor' అంటారు. తెలుగులో 'నా ధర్మంగా' అనేది ఇట్లాంటిదే. అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణుజొచ్చాలనే గీతావాక్యం ఇట్లాంటిదే. ఉడుగు అంటే నశించు అని. ‘రోగాపమృత్యు వార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె’ అని ప్రయోగం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్టతోడ నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన! విశ్వదాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అన్నదానంలోని మంచితనాన్ని, కన్నతల్లి గొప్పతనాన్ని, గురువు వెల కట్టలేని విలువను వెల్లడించిన అద్భుత నీతిపద్యమిది. పుణ్యకార్యాల్లో అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమం. ఎలాగంటే, ప్రపంచంలో కన్నతల్లిని మించిన ఘనులెవరూ వుండరు. అలాగే, గౌరవాన్ని చూపించడంలోనూ గురువును మించిన వారుకూడా ఉండరు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనము లేదు ఎన్న గురునికన్న నెక్కువ లేదయా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఒక గ్రామంలో మనుషులు నివసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి. మొదటిది... అవసరానికి ఆదుకుని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు. కష్టాలు అనుకోకుండా వస్తాయి. ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. వెంటనే ఆదుకునే వాడు తప్పనిసరి. ఇక రెండవది... వైద్యుడు. బుద్ధిమతీ! అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చేవాడు, జబ్బుచేయకుండా లేదా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, తాగటానికి అవసరమయిన నీటినిచ్చే జీవనది, పెళ్లి వంటి శుభకార్యాల సందర్భాలలో పూజలు చేయించేందుకు బ్రాహ్మణుడు... ఈ సౌకర్యాలు లభించే ఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదు. ప్రాణాంతకమైన అనారోగ్యాలు కలిగిన సమయంలో డాక్టరు వెంటనే తగిన చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణం నిలబడుతుంది. డాక్టరు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటే, రోగిని తీసుకు వెళ్లేలోపే ప్రాణం పోవచ్చు. అందుకని డాక్టరు చాలా అవసరం. మూడవది... మంచినీరు గల నది. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అందువల్ల నివసించే ప్రాంతంలో నీరు తప్పనిసరి. ఇక చివరగా... అన్ని రకాల కర్మలుచేసే బ్రాహ్మణుడు. ఏ ఇంట్లోనైనా మంచి కాని చెడు కాని జరిగితే దానికి కావలసిన పూజలు చేయటానికి బ్రాహ్మణుడు తప్పనిసరి... అని బద్దెన వివరించాడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అప్పుచేసి చేసే వేడుకలు [ఫంక్షన్లు], ముసలితనంలో పడుచుపెండ్లాము, మూర్ఖుడు చేసేతపస్సు,తప్పుసరిగ్గావిచారించని రాజుయొక్కరాజ్యము సహించరానివై చెడుచేయును.అంటున్నాడు బద్దెన.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీదగీడు దెచ్చుర సుమతీ",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తమని తాము తెలుసుకోలేక మూర్ఖులు గొప్ప కులంలో పుట్టాము ఎంతో గొప్ప వారమని భ్రమపడుతుంటారు. కాని వారికి తాము భ్రాంతిలో ఉన్నట్లు తెలియదు. మనం చేసె పనుల బట్టి గొప్పవారమవుతాము కాని జన్మించిన కులము బట్టి కాదు. ఇలాంటివారందరు మురికి కుండలమీద వాలే ఈగల లాంటివారు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అభిజాత్యముననె యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక మురికి భాండమునను ముసరునీగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: చెవులకుశాస్త్రాలు[మంచివిషయాలు]వినడమేఅందం.కుండలాలుకావు.చేతులకు దానంచేయుటేఅందం.కంకణాలుకావు.శరీరానికిఇతరులకి సాయపడడమేఅందం. పైపూతలుకావు.వీరేదయగలవారు.భర్తృహరి.","ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి యురు దయాఢ్యులమేను పరోోపకార కలన రాణించు గంధంబు వలన గాదు",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అమృతమువలన మరణాన్ని జయించి చిరంజీవులమవుదామనుకుంటారు. అలాంటి అమృతాన్ని ఏవరూ చూడలేదు. కాని ఒక్కొసారి అమృతమే విషమవుతుంది.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అమృత సాధనమున నందఱు బలిసెద రమృత మెంచి చూడ నందలేరు అమృతము విషమాయె నదియేమి చిత్రమో విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేనెప్పుడైన బాధలలో ’అమ్మా! అయ్యా!’ అనిన అది నిన్నుద్దేశించియే సుమా! ఆ మాటలు నన్ను కన్నవారినుద్దేశించి అనుచున్నట్లు తలచి నన్ను నీవు వదలవద్దు. అట్టి నా ఆపదలు తొలగించి నన్ను రక్షించుచు నాకు ఆనందము కలిగించు తల్లియు తండ్రియు గురుడువు నీవు మాత్రమే. కనుక నన్ను సంసారపు చిమ్మచీకటులు చుట్టుముట్టిన సమయమున నీవు నన్ను వానినుండి ఆవలకు పోగలుగునట్లు చేయుమని వేడుచున్నాను.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కేవలము శుష్కమగు పాండిత్యము కలవారు ’అయ్యవారు’ అయి తమ శిష్యుల దగ్గరకు సంచారార్ధమై పోవచ్చును, సేవలు చేయించుకోవచ్చును. తమ పాదోదకము వారితో త్రాగించి అదియే వారియెడ తమ అనుగ్రహమని చెప్పవచ్చును. ఇట్టివే మరికొన్ని చేసినను సిరులు, ప్రాపంచిక భోగములందు వాస్తవిక వైరాగ్యము కలిగి ఆత్మనైష్కర్మయోగముతో అమనస్క యోగమున నిన్ను దర్శించుట మాత్రము వారికి శక్యము కాదు.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్ దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని ష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా! నా పంచేంద్రియములు నన్ను[నామనసును] ఉయ్యాలలూచుచూ నన్ను కలతలకు లోనుచేయుచున్నవి. మహాత్మా! నామొరాలకించి నన్ను కాపాడి నీమహత్యమును నిలుపుకో తండ్రీ!.కృష్ణ శతకం.","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్ జయ్యన గలుగుచు నుంటిని గుయ్యాలింపుము మహాత్మ గురుతుగ కృష్ణా",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చిల్లుకుండలో ఏవిధంగా నైతే నీరు నిలవదో అదే విదంగా అబద్దాలాడి మనుషులను మోసగించే వారి ఇంట లక్షి నిలువదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అరయ దఱచు కల్లలాడెది వారింట వెడల కేల లక్ష్మి విశ్రమించు? నీరమోటుకుండ నిలువనిచందాన విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆలోచింపగా , లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో ""యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అరయ నాస్తియనక యడ్డుమాటాడక పట్టుపడక మదిని దన్ను కొనక తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు విశ్వదాభిరామ! వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏదో నొక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారుకాదు. అట్లే యెంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తిలేక అతని గొప్పతనము రాణింపదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం గారములోన నైన వెలిగారము గూడక యున్న భాస్కరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సుర్యోదయాస్తమయాలు, జననమరణాలు, జాతులు లెక్కింపరానివి. అది తెలుసుకున్న వాడే ధీరుడైన యోగి అవును.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య జనన మరణ సంఖ్య జాతి సంఖ్య దీనినెఱిగి యోగి ధీరుడై యుండును విశ్వధాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అయ్యో! మూర్ఖులకు ఎంత చెప్పినా అర్ధం కాదే? మెడలో శివలింగాన్ని ఉంచుకుని దైవ దర్శనమని కొండలు గుట్టలు ఎక్కుతారే? ఇలా ఎక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా ఏమిటి. వీరందరూ మూర్ఖులు అవుతారు కాని మరెవరూ కాదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అఱుత లింగముండ నదియెఱుంగగలేక పర్వతంబుబోవు బానిసీడు ముక్తిగాననగునె! మూఢాత్ముడగుగాని విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణునికి చారెడు అటుకులు ఇచ్చాడు. ఆ మాత్రం స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణ్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు. అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైనవారు... నిరుపేద స్నేహితుడు ప్రేమతో తనకు ఏది ఇచ్చినా దానిని గొప్పగా భావించి, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తాడు.","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్ వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటికొచ్చిన అతిధిని నానా భాదలకు గురిచేసి, మాటలతో సాధించి అన్నము పెట్టె మూర్ఖులు మరు జన్మలో పెండకుప్పల మీద జీవిస్తూ మట్టిదినే వాన పాములై పుడతారు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటికదేబెలెల్ల నెలమి మన్నుదినెడి యెఱ్ఱ్లౌదురు సుమీ విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అల్పబుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును, మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెఱకు తీపి యేమి తెలియును. అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అల్పజాతి వాని కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా విశ్వదాభిరామ! వినుర వేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వ దాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! జగత్తుకే నాధుడవైన నీకు రేపల్లె క్రీడారంగ మయింది.పరమాత్ముడవైన నీవు ఓ గొల్ల భామ యశోదని తల్లిగా చేసుకుని ఆమె చన్ను గుడిచి ఆమెను తరింప జేశావు.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అల్ల జగన్నాధుకు రే పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయు దల్లియునై చన్ను గుడిపె దనరగ కృష్ణా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తలలు బోడి చేసుకుని , ఒంటికి బూడిద పూసుకుని, కంభళ్ళు కట్టుకుని మెము భక్తులమని చెప్పుకు తిరిగే వాళ్ళందరు, అవి తిండి కొసం వేసె వేషాలు కాక మరేమి కాదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ ఒడల బూతిపూసి యుందురెపుడు ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమీ విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా ! వికలాంగుని, కురూపిగా వుండువానిని, ధనము లేని దరిద్రుని, విద్యరానివానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు.","ఇచ్చిన భావము వచ్చే కుమార శతకం శైలి పద్యం: అవయవహీనుని సౌంద ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం స్తవనీయు, దేవశృతులన్ భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అసువినాశమైన నానంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషికి ఈ శరీరం మీద మక్కువ చాలా ఎక్కువ. ఎంతో వ్యయప్రయాసలు కోరి పెంచి పొషించిన ఈ దేహం తుదకు అగ్ని పాలో నక్కలపాలో అవుతుందన్న విషయం గ్రహించరు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అస్థిరమగు మేని కదరిపాటుల బొంది పెక్కు విధములందు బెంచి బెంచి అగ్నికిచ్చు; లేక యడవి నక్కల కిచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆకలితో వచ్చె వాళ్ళకి పట్టెడన్నం కూడ పెట్టరు కాని వేశ్యలకి ఎంత డబ్బు అయినా ఇస్తారు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆకలిగొని వచ్చెనని పరదేశికి పట్టెడన్నమైన బెట్టలేడు లంజెదానికొడుకు లంజెల కిచ్చును విశ్వధాభిరామ వినురవేమ",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఆకాశగంగ శివుని తలమీంచీ హిమాలయం,భూమి,సముద్రం,పతాళాలకు దిగాజరినట్లు వివేకహీనుడు దిగజారుతాడు.భర్తృహరి","ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ స్తోకాంభోది బయోధినుండి పవనాంధోలోకముంజేరె గం గాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆకులమీద వ్రాసింది ఎవరైనా చదవవచ్చు. అలాగే చేతిలోని రెఖలబట్టి ఊహించి చెప్పవచ్చు కాని మన నుదిటిమీద బ్రహ్మ వ్రాసిన రాత చదవడం ఎవరితరమూ కాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆకుమీదివ్రాత యందఱికిదెలియు చేతిలోనివ్రాత జెప్పవచ్చు తోలుక్రిందివ్రాత దొడ్డవాడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆకులు, వనమూలికలు తింటే కాయసిద్ది కలుగుతుందని మూర్ఖులు వాటిని తింటూ ఉంటారు. ఎప్పుడూ ఆకులు తింటున్నా కాని మేకలకెమన్న మోక్షం కలుగుతుందా?","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆకులెల్ల దిన్న మేకపోతులకేల కాకపోయెనయ్య కాయసిద్ది లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళ బోదురు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు. ఈ పద్యంలో మనిషికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలను వివరించాడు కవి. ఆ లక్షణాలను అలవరచుకుంటే మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నడుస్తుంది. అందుకే వీటిలో కొన్నిటినైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కుమార శతకం శైలి పద్యం: ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా లోచనము లొందజేయకు మాచారము విడువ బోకుమయ్య కుమారా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు.","ఇచ్చిన అర్ధము వచ్చే కుమార శతకం శైలి పద్యం: ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్, బ్రాజ్ఞతను గలిగి యున్నన్, బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: గుణవంతుడైన రాజుకు 6 గుణాలుంటాయి 1. దుష్టశిక్షణ నైపుణ్యం 2.. గొప్పకీర్తి 3. బ్రాహ్మణాదరణ 4. భోగాలను అనుభవించే గుణం 6. గొప్ప విరాళాలను దానంగా ఇవ్వగలగడం 6. శరణన్నవారిని రక్షించడం వీటిలో ఏది లోపించినా అలాంటి రాజును కొలవడం వృథా అంతేకాదు దగ్గరికి వెళ్ళినా లాభం ఉండదు. అని భావం","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్రసంరక్షణం చ యేషామేతే షడ్గుణా ప్రవృత్తాః కోऽర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ?",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆడువారిని, బంగారాన్ని మరియు ధనాన్ని చూసి ఆశ పుట్టనిది ఎవరికి. సాక్షాత్తు బ్రహ్మకూడ తనకు వరుసకు కుమార్తె అయిన సరస్వతి దేవిని చూసి మోహించలేదా? అందుకే అంటారు బ్రహ్మకైన పుట్టు దిమ్మతెగులు అని.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆడదానిజూడ నర్ధంబు జూడగ బమ్మకైన బుట్టు దిమ్మతెగులు బ్రహ్మయాలిత్రాడు బండిరేవున ద్రెంప విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధము అని వేమన భావన)","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నిజమైన ఙానులు తాము గొప్ప వాళ్ళమని గర్వపడరు. ధీరులైయున్నను తిరగరు. ప్రశాంతముగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు ధీరవృత్తి కలిగి తిరుగబోరు రూపుకుదరనుంచి రూఢిగావింతురు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! నీవు గజరాజుఆర్తితో చేసిన మొరను విని వెంటనే కాపాడినదేవుడవు దండకారణ్యమున కోదండ ధారివై తిరిగిన కోమల మూర్తివైన రాముడవు. నాయందుండి నన్ను ఎల్లవేళలా కాపాడవయ్యా!కృష్ణ శతక పద్యము.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఆదండకావనంబున గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ నాదండ కావరమ్మీ వేదండము గాచినట్టి వేల్పువు కృష్ణా",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచివారు చేసె పనులకు అర్ధం మూర్ఖుడు తెలుసుకోలేడు కాని వాటిని చెడకొడతానికి మాత్రం అన్ని వేళళా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలానే చేసే ప్రతి మంచి పనిలోనూ కూడ తప్పులు పడుతూ ఉంటాడు. జాగ్రత్తగా పేర్చిన కుండలను కుక్క త్రోసి పడగొట్టి చిరాకు చేస్తుంది కాని తిరిగి వాటిని పేర్చలేదు కదా?","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు? చెప్పలేడుగాని తప్పుబట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడు అని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ మోదమున సురలు పొగడఁగ మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన. ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి. భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ ""But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం. ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతర సమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు. ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగం గల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైంది ప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం. ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమమరు ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆపదల వేళ బంధులరసిజూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడక చివరివరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి లక్షణం . అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.ఎప్పుడు కార్యసాధకుల వలనే ఉండాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఆత్మకు ఆశ్రయస్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచేర్మడిన ’ఓం’ కారము. దీనిని ఉపాసనా సంప్రదాయమునందు ""తారకము"" అని అందురు. మరియొక నామము ""నాదము"". దీనినుండి దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. ఈ విశ్వమునకు ""బిందువు"" అనియు వ్యవహిరింతురు. నాదము కాని బిందువు కాని చక్కైని శోభతో ప్రకాసించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు. అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు సబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. దానిని తెలుపు సావయవసబ్దముల మూలతత్త్వము ""కలలు"" అనబడు వర్ణములు. ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు శక్తి అను అంశములుగ చూడవలయును. ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ) కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నిజమైన జీవితానుభవం కలిగినవారు తమ అనుభవములను స్పష్టంగా చెప్పగలరు. కాని ఇతరులావిధంగా చెప్పలేరు. తమకు లేని అనుభవాలని కల్పించి చెప్పేవారు బుద్దిహీనులు. అసలు గురుతే తెలియని వాడు గురిని చూపుట సాధ్యమా?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆర్యులైనవార లనుభవరూఢిని దెలియజెప్పుచుంద్రు తేటపడగ గుఱుతుగననివాడు గుఱియొప్పజెప్పునా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! సంసార బంధములలోని అంశముగ మానవులలో పురుషునకు భార్య, భార్యకు భర్త అను బంధములను గట్టుచున్నావు. దానికితోడు సంతానమను బంధపరంపరను కల్పించుచున్నావు. ఈ సంతతితో కోడండ్రు అల్లుళ్లు అను బాంధవ్య బంధములను కల్పించి మాలిమి ఆసక్తి మమకారము ఉద్భవింపచేస్తున్నావు. ఇది ఎట్లున్నదనగా ఒక వస్తువును మరియొక వస్తువుతో కలిపి విడిపోకుండ ఒక సీలను కొట్టి ఆపై మరికొన్ని సీలలు కొట్టినట్టున్నది. నన్ను అట్టి బంధములలో ఇరికించవలదు. ఇప్పటివరకు నేను చిక్కుకున్న బంధములనుండి నన్ను విడిపించుము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురము పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుత అసాధ్యము కదా! కనుక భార్యం మాట విని ఆలోచించి కాపురము పెట్టాలని భావము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు కుక్క తోకఁబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆడిన మాట కొరకు హరిచంద్రుడు ఆలిని అమ్మి, ఆచారము విడనాడి కాటి కాపరియై, పుత్రశోకము అనుభవించి కష్టనష్టాల పాలైనాడు. కాని సత్యానికి ప్రతీకగా నిలిచాడు. కావున నిజం చెప్పెవాళ్ళు మొదలు ఎన్ని కష్టాలు పాలైనా చివరకు సుఖపడతారు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆలినమ్మి భువిని నాచారహీనుడై ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు ఆడి తప్పకుండ కాడుకాచినవాడు వాడె పరమ గురుడు వసుధ వేమ.",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: భార్య మాటవిని అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని వేరుపడే నరుడు మహా మూర్ఖుడు. అలా చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు మద్దతునిచ్చేది మన తోబుట్టువులే.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు కుక్కతోకబట్టి గోదావరీదును విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్థసంపదలనిచ్చి వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో. కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా. కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా నీవు ఎల్లజీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా వారికి ఆ యా జన్మలందు ప్రారబ్ధమును నిర్ణయించి దానితోపాటు వారిని జన్మింపజేయుదువు. అట్టి ప్రారబ్ధఫలములోని అంశముగా నీవు నాకు సంసారబంధము అంటగట్టితివి. అందలి అంశముగా ఆలు, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకొనినవి. అందులకు సంబంధించిన పనులతోనే నాకు సమయము గడచుచున్నది. మరి ఏసమయమున ఏవిధముగ నిన్ను ధ్యానించగలను? మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసునందు దుష్టమోహమున్నది. అందుచే కలుగు క్షుద్రచింతలను మానిపి ఎట్లు నన్ననుగ్రహింతువో!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆవు పాలను పిదికి, వేడి చేసి, తోడు వేస్తె ఎలాగైతె వెన్న, పెరుగు, మజ్జిగ దొరుకుతాయొ అలానే ఆత్మను శొధిస్తే కొత్త సంగతులు అవగతమవుతాయి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు తవిలిలోన గలదు నవనీత మిట్లురా విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆశను కోసి, అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియ కట్టి, ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వాడినే యోగి అందురు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆశ పాపజాతి యన్నింటికంటెను ఆశచేత యతులు మోసపోరె చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ! వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి విశ్వదాభిరామ! వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆశ అనే పాశంతో జగములో ఉన్న ప్రాణులన్ని బంధించబడి ఉన్నాయి. దాన్ని మాములు కత్తులతో కాక ఙానమనే చురకత్తితోనె తెంచగలం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల గట్టుబడునుగాన నిట్టలమున ఙానమనెడి చురియ బూని కోయగరాదె? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి ఉండటం, మదాన్ని వీడడటం, పాపకార్యాలపై కోరికలేకుండటం, సత్యాన్నే పలకడం, సజ్జనులను సేవించడం, సంపద కలిగి ఉండడం, శత్రువులనైనా చక్కగా చూడడం, పూజ్యులను పూజించడం, పెద్దలయెడ అణకువ కలిగి ఉండడం, దుఃఖితులయెడ దయ చూపడం ఇవ్నీ సత్పురుషులలో ఉండే లక్షణాలు అని భావం.","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్ వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ శ్రీశాలిత్వము, దీనులందుఁగృపయున్ శిష్టాలికిన్ ధర్మ ముల్",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఫెళ్ళాడిన భార్య ఇంట్లో ఉండగా ఆమెను కాదని పర స్త్రీల కోసం వెళ్ళె వాళ్ళు మహా మూర్ఖులు. పంట ఉన్న చేనును వదిలి పరిగ గింజల కోసం ఎవరైనా ఆశ పడుతారా?","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు పంటచేను విడిచి పరిగయేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటిలో ఉన్న దెవున్ని ఎరుగక అతని కొరకై అడవులకు వెల్లె వాళ్ళు మూర్ఖులు. అలాంటి అవివేకుకలను ఏమనాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక అంటిచూడలేక యడవులందు నుండగోర దైవ ముండనీయడువాని విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటిలోన దూరిన కోతి ఎలాగైతే చక చక తిరుగుతూ అన్ని వెతుకుతుంటుందో, అలానే మనస్సు ఒక చోట నిలువక తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సును అదుపులో పెట్టడమమే ముక్తికి మొదటి మార్గం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు కోతి నోకటి నిల్పి కుదురుండలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా పోతన పద్యాలు శైలిలో పద్యం రాయండి: ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం వద్దు.అంతటా వ్యాపించియున్న చక్రధారి ఎక్కడ కావాలంటే అక్కడే కనబడతాడు.విన్నావా?దానవేశ్వరా!' అంటున్నాడు ప్రహ్లాదుడు.హిరణ్యకశిపుడితో.పోతన భాగవతం.","ఇచ్చిన భావము వచ్చే పోతన పద్యాలు శైలి పద్యం: ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంద్రియాలకు లొంగు వాడు అధముడు. ఇంద్రియాలకు దాసుడైనను భక్తి కలవాడు మధ్యముడు. ఇంద్రియాలను జయించినవాడు ఉత్తముడు. అలాంటి జితేంద్రియుడు ఈశ్వరునితో సమానం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇంద్రియ పరవశు డధమం డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ డింద్రియ జయడుత్తముడు జి తేంద్రియసంధికుడు విన మహేశుండు వేమా",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ధనము సంపాదించ గలిగేదేవిద్య.యుద్ధమునందు జొరబడితేనే పౌరుషవంతుడవుతాడు.[పిరికితనం పనికిరాదని అర్ధం]గొప్పకవులు మెచ్చితేనే నేర్పరితనం.తగవులాడుట కీడుకిదారితీస్తుంది.సుమతీ.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు వాదుకు వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దానము చేయువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు. కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్షసమీపమునకు రానివ్వదు కదా! ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న జచ్చుగాని యీవి సాగనీఁడు కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దానము చేయువాని యొద్ద పిసినారి ఉన్నయడల చచ్చినా ఎవ్వరికీ తాను దానం చెయ్యడు. చేసేవారిని చెయ్యనియ్యడు.కల్పవృక్షమును గచ్చచెట్టు మూసినట్లుగా అగును.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇచ్చువానియొద్ద నీనివాడుండిన జచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చచెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇనుము విరిగిన కాల్చి , అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ! వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొల్వుయందు ఉన్నాడు కదా! అట్లే స్థానము దప్పినపుడు విషయ వాంఛను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిది అని భావం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని కాల మొక్కరీతి కడపవలయు విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇరుగు పొరుగు వారిని చూసి, వారికి ధనమున్నదని మీకు లేదని దుఃఖింపకూడదు.వెనుకటి జన్మలో దాన ధర్మాలు చేస్తే ఇప్పుడు సంపద వచ్చియుండేది. అప్పుడేమియు చేయకుండా ఇప్పుడెల వస్తుంది? కావున బుద్ది తెచ్చుకుని ఇప్పుడు దానము చేస్తే కనీసము మరుజన్మలో అయిన ధనము పొందగలవు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేది? ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు. జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్ అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా! సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనా వరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్ ధర గశ్యపునకు నిచ్చియు బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇల్లు, వాకిలి వదిలి కొరికలను చంపుకుని, గోచి కట్టుకుని అడవిలో ఒంటరిగా తపస్సు చేసినంత మాత్రాన సుఖమేమి ఉండదు. అలా చెస్తె తత్వం తెలుస్తుందనుకోవడం మూర్ఖత్వం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి వంటకంబు నీటివాంచ లుడిగి ఒంటినున్నయంత నొదవునా తత్వంబు? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇష్టమని చెప్పి దెవుని చిత్రాలు, లింగాలు మెల్లొ వేసుకుని కష్టపడి మోస్తు తిరుగుతూ ఉంటారు. దీనివల్ల కష్టమే కాని దైవం ఇష్టపడదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె? నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి కష్టపడుటగాని కలగదు దైవంబు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వెపనూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి పల్లు దోమినంత బరిశుద్దులగుదురా? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిది నిజము విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మనుజుడెంత గొప్పవాడైనను దైవగతి మారునప్పుడన్నిటిని గోల్పోయి బేలయై తిరుగును. దశరథునంత వారి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటిని విడిచి యడవిలో కూరలు కాయలు భుజించి తిరుగలేదా?","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్ భోజనమై తగన్వనికి బోయి చరింపడే మున్ను భాస్కరా",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ దేహాన్ని ఎంత పోషించినా చివరకు మట్టిపాలు కాక తప్పదు. అంతిమ సత్యమైన ఈ నిజాన్ని గమనించి తన పర అనే భేదభావం వదిలి అందరిని సమాన దృష్టితో చూడాలి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే మీదెఱిగి మురికి గడుగుచు భేదంబులు మాని ముక్తి బెరయును వేమా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తేనె రుచి చూడటానికి ఈగ ఎగురుకుంటూ వచ్చి, దాని మీద వాలి అతుక్కుని చచ్చి పోతుంది. కామావేశం ఉన్నవాడు కామ సుఖానికి లోంగి చచ్చిపోతాడు. దాత కాని లోభిని దానమడిగినంతనే చస్తాడు. ఇదే లోక రీతి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు త్యాగి కాని వాని ధర్మ మడ్గిన జచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈత వచ్చినవానికి లోతనిపించదు. పాత నేరస్థునికెప్పుడూ భయము లేదు. ఇదంతా వారికి ఎంత సులభం అంటే కోతి ఒక కొమ్మ మీదనుంచి మరోక కొమ్మ మీదకి దూకినంత.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు క్రొతి కొమ్మ కెక్కి కుప్పుంచి దూకదా? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈత వచ్చిన వాడికి లోతుతో పని లేదు. చచ్చిపోవడం కన్న మనకు జరిగే గొప్ప కీడు లేదు. అలాగే గొచి ఉండతం కన్న మనకు కలిగే పేదరికం లేదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు చావుకన్న కీడు జగతిలేదు గోచిపాతకన్న కొంచెబింకను లేదు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈత రాని వాడు ఎన్ని సార్లు నీళ్ళలో దిగినా మునిగిపోతాడు కాని ఏరు దాటలేడు. అదే విధంగా ఙాని కాని వాడు ఎన్ని సార్లు ప్రయత్నించినా ముక్తిని పొందలేడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి? పరుడు కానివాడు పరలోకమందునా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత ఈత వచ్చిన వారైనా కాని లోతైనటువంటి బావిలో పడితో చావు తప్పదు. అలాగే ఎంత యోగము తెలిసినా మనస్సులో ఏకాగ్రత లేకపోతే వ్యర్దము.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా? ఈతలు నేర్చిన యోగము చేతిరుగకయున్న నేమిచేయుదు వేమా?",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల విశ్వదాభిరామ! వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికి మహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన. ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది. మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోని మహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి. ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు వేషధారి యుదర పోషకుండధముండు విశ్వదాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైన పట్టగలదు. అదే ముసలి ఒడ్డుమీద ఉన్నప్పుడు ఏనుగు చేతులో చస్తుంది. బలాబలాలు ఒకటే ఐనప్పటికీ, స్థాన బలాన్ని బట్టి మారుతుంటాయి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు ఎఱుక మఱుగు దెలిసి యేకమై యట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె బ్రహ్మదేవు సేత పదడైన సేతరా విశ్వదాభిరామ! వినుర వేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వయస్సుతో సంబందం లేకుండా మనం చేసే పనులు చూసి మనల్ని గౌరవిస్తారు. వయసులో పెద్ద కదా అని శ్రీ కృష్ణుని విడిచి వసుదేవుడికి గౌరవం ఇవ్వడం లేదు కదా? కాబట్టి గౌరవం పొందాలంటే పెరిగే వయస్సు గురించి ఆలోచించకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్దతనము నెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ! వినుర వేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! నీకు రహస్యము తెలసి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ బయట చెప్పుటకై పోవద్దు. అనగా రహస్యము తెలిసినదైననూ నీవు మాత్రం తెలియజేయవద్దు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నీవు నడచుకొనుము.","ఇచ్చిన అర్ధము వచ్చే కుమార శతకం శైలి పద్యం: ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు కలవాడు. ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసినవారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పు చేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: చెరుకుగడ మొదలు తియ్యగానుండును.నడుమభాగమున తీపికొంతతగ్గి కొసకు చప్పగా నుండును. అట్లే చెడ్డవారితోస్నేహము మొదట ఇంపుగాను,నడుమ వికట ముగాను,కడకు చెడ్డగాను తోచును.సుమతీ శతకపద్యము.","ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: స్వతహాగా తెలివిగలవాడు ఊరికే కాలక్షెపము చేస్తూ కూర్చోకూడదు. సరైన గురువుని ఆశ్రయించి ఙానం పొందాలి. గురువు చెప్పిన విధానాన్ని పాటించి గొప్పవాడవ్వాలి. లేకపోతె అతని తెలివితేటలు వృదానే.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు గురుడు చెప్పు రీతి గుఱి మీఱ రాదయా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తిండి తినక ఉపవాసాలుండి శరీరన్ని భాద పెడితే మనుజన్మలో ఊర పందియై పుడతారు.అలానే ఎంత తప్పస్సు చేసే ముని అయినా కాని లాభం లేదు. ఎందుకంటే జీవముండి ఎంతో చైతన్యముకల మానవుడు ప్రాణములేని రాతికి దండము పెట్టి ఫలము ఆశిస్తున్నాడు కదా?","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉపవసించినంత నూఱబందిగ బుట్టు తపసియై దరిద్రతను వహించు; శిలకుమ్రొక్కనగునె జీవముగల బొమ్మ? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దాంభికులు (గొప్పలు చెప్పుకునె వాళ్ళు) ఎలాంటి వాళ్ళంటే భక్తి నటించి, ఉపవాసాలు ఉన్నట్లు పదిమందికి చూపించి, నైవెద్యెము పేరుతో వాళ్ళె దాన్ని తిని ఆకలి తీర్చుకుంటారు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు దాని నోరుకట్టి తమె తిందురుకదా! విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉప్పుగల్లు, కర్పూరము చూపులకు ఒకే విధముగా తెల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుని రుచి చూస్తేగాని తేడా తెలియదు. అలాగే, మనచుట్టూ ఉండే మనషుల్లోనూ... మంచివారు/గొప్పవారు ఎవరో కాని వారెవరో అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ.",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉప్పు నీళ్ళలో ఎలగైతె కలిసిపోతుందో, కర్పూరం జ్యోతిలో ఎలాగైతె కలిసిపోతుందో, అలాగే మంచి మనసులో దెవుడు కలిసిపోయి ఉంటాడు. అందుకని మనం దెవుణ్ణి ఎక్కడో వెతకక్కరలేదు. అందరి మంచి వాళ్ళలో దెవుడుంటాడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు లుప్పతిల్లు మదిని నొప్పుగా శివుడుండు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పప్పులేని భోజనము, అలానె ఉప్పులేని కూర నోటికి రుచించవు. లోకంలో అప్పులేని వాడె అందరికన్న ధనవంతుడి కింద లెక్క.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడు యధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: గుణవంతుడు పరులు తన కెంత యపకారము చేసినను ఆ యపకారుల కుపకారమునె చేయును కాని చెడ్డ చేయడు. పెరుగు ఎంతగా తన్ను కలియబెట్టి చిలికినను వెన్ననే యిచ్చునుగదా?","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్ దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అమృతము రుచిని ఆమాటకొస్తే ఏరుచైనా నాలుకకి తెలుస్తుంది గాని చెయ్యి తెలుసుకొన లేదుకదా!అలాగే పరమయోగీశ్వరులయొక్క విలువ తెలిసికొనలేక కించపరుస్తూవుంటారు సామాన్యులు.వేమన.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి తెగడువారుగాని తెలియలేరు అమృతపు రుచులను హస్తమేమెరుగును విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఊపిరిలేని కొలిమితిత్తి కొద్దిగా ఊదితేనే మంటలోఉన్న పంచలోహలు భస్మమవుతాయి. అలాగే ఙానులు ఉసూరుమంటే లోకములే దగ్దముకావా? కావున ఙానులు నిశబ్దముగా ఉండకూడదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా? విశ్వధాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏదైన పని సాధించాలంటే కష్టపడి ప్రయత్నము చేయాలి. అంతే కాని ఒకసారి చేసి వదిలెస్తే మన లక్ష్యము నెరవేరదు. చెట్టుకొమ్మని విరగగొట్టడానికి ఒకసారి ఊపితే సరిపోదు కదా! అది మెత్తపడి విరిగే వరకు గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నములో లోపము ఉంటే లక్ష్యము నెరవేరదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేరు పట్టు పూంకి కొలది పనిచేయ లక్ష్యంబు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఊరపందికి మంచి వస్తువుల విలువ ఎలా తెలుస్తుంది. మనం ఎంత మంచి ప్రదెశం చూపినా, వెళ్ళి బురద బురద గుంటలోనె పడుకుంటుంది. అలాగే తిరుగుబోతులకు మంచి విలువ తెలియదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్ చెడ్డనరక మెల్లజెందుగాని సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: సురాసురులు అమృతమునకై మందరపర్వతమును కవ్వముగాను, వాసుకియను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభ రత్నమును, కల్పవృక్షమును, కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో 'లక్ష్మియు, కౌస్తుభరత్నము' అను నీ రెండును ప్రయాసపడకుండగనే విష్ణువుకు లభించెను. అదృష్టవంతునకు అభివృద్ధి కలుగబోవునెడల అతడికే ప్రయాస కలగకుండనే భాగ్యములబ్బును.","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్ వార లటుండగా నడుమ వచ్చినశౌరికి గల్గె గాదె శృం గారపుబ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినను దుర్జనుఁడోర్వలేమిచే వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమటపురుగున కేమి లాభముండును?","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండవీడు ప్రాంతములోని మూగ చింతపల్లెలోని పశ్చిమవీథిలో మొదటి ఇల్లు తనదని, తనది రెడ్డి కులమని వేమన వివరించుచున్నాడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి, మూగచింతపల్లె, మొదటి యిల్లు, ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించినచో పండితులు కవులు రాగులను ఆశ్రయించవలసిన ఆవశ్యకత ఏమున్నది? బిచ్చమెత్తుటకు పోయినచో జనులు బిచ్చము పెట్టరా. ఎండనుండి వాననుండి కాపాడుకొనుటకు కొండ గుహలు లేవా. మానసంరక్షణకు చింకిపాతలు దొరకవా. జలప్రవాహములందు చల్లని తీయని నీరు దొరకదా. అట్టి జీవనము గడుపుతూ నిన్ను సేవించువారిని నీవు దయతో అనుగ్రహించనున్నావు కదా. మరి రాజుల నాశ్రయించుట ఎందుకు?","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అడవిలో ఉంటూ ఋషులమని చెప్పుకుంటూ షడ్రుచుల భోజనం కోరుకొనడం, తినే అవకాశం ఉన్నా తినకుండా ఉండటనం, పెండ్లాడిన భార్యలను పోషింపకుండా ఉండటం, వీటి కంటే రోత పని ఇంకొకటి లేదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత భార్యలనుచు వారి భరియింపమియు రోత విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎన్నెన్ని పూజలు పేరు పేరున చేసినా ప్రయోజనమేమిటి? భక్తి లేని పూజకి ఫలములేదు గాన పూజ చేసే ముందు దేనికి చేస్తునారో, ఆ కారణం తెలుసుకోవాలి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు కాన పూజ సేయగారణ మెఱుగుడీ విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎండిన మ్రాను అడివిలొ ఉంటే దానిలో పుట్టె అగ్ని మొత్తం అడివిని కాల్చెస్తుంది. అలాగే నీచుడొకడు పుడితే చాలు మొత్తం వంశం నాశనమైపొతుంది.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎండిన మానొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యీడ్చును చెట్లన్ దండి గల వంశమెల్లను చండాలుం డొకడు పుట్టి చదుపును వేమా",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత కడిగినా నోటిలో ఎంగిలి పోతుందా ఎమిటి. అలానే ప్రతిదినము అసత్యాలాడుతూ అందరిని భాద పెట్టే నోరు ఉన్నంత కాలం దాని చెడ్డ గుణము పోదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె? ఎల్లకాలమందు నెంగిలి తగు ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత గొప్ప చదువులు చదివి ఎన్ని వాదోపవాదాలు విన్నాగాని, మూర్ఖుడు అవలక్షణాలను మానలేడు. నల్లని బొగ్గుని ఎన్నిసార్లు పాలతో కడిగినా తెల్లగా అవుతుందా? ఇది అంతే!","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంతో కష్టపడి, ఎమేమో చదవినా మన దగ్గర ఆలోచించే గుణం లేకపోతే వృదానే. ఎంత చదివినా చింతన కలిగియుండాలి, విడువకుండా మన మనస్సుని శోధించ కలగాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు పంతగించి మదిని పరికించి చూడరా! విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనం ఎక్కువ అయిన కొద్ది విచారము పెరుగుతూ ఉంటుంది. ఆటువంటి విచారము చేత మనస్సులో చింత పెరుగుతుందే కాని తరగదు. మనకేమి చింతంటూ లేకుండా ఉండటమే అసలైన సంపద.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత చింతచేత మనసు చివుకుమనును చింతలేకయుంట చెడిపోని సంపద విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: పదిమందిలో ఎవరైనా సరే వినయ విధేయతలను మరవకూడదు. ప్రత్యేకించి పంక్తి భోజనాల వేళ ఆకలి దంచేస్తున్నదని తొందరపడి, అందరికంటే ముందు తినడం మంచిదికాదు. అలా తినేవాళ్లను ఎదుటివాళ్లు తిండిపోతుగా ముద్ర వేస్తారు. కాబట్టి, ఇంట్లోని వారంతా కూర్చుని భోజనం చేసేప్పుడు అందరూ వచ్చాకే తినడం షురూ చేయాలి.","ఇచ్చిన భావం వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా మంతులు బంధువులును నిసు మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!శబరిపుణ్యమేమో ఆమెఇచ్చిన ఎంగిలిపండ్లనుతిన్నావు.ప్రేమతోఉడుతను గోళ్ళతోనిమిరి ఆనందింపజేశావు.కులాలలెక్కించక వేదాంతముచూపావు.","ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కులజన్మము లేమిలెక్కవే దాంతముగాదె నీమహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖునికి సిగ్గు లజ్జ లేకుండా అంతా ఒకేలా కనిపిస్తుంది. అది మంచిది కాదు. ఉచ్చ నీచ స్థితిగతులను ఎరిగి ప్రవర్తించుటయె మంచి మార్గం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య తగ్గి యొగ్గకెపుడు తాకుట పరమురా! విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎలాంటి మంత్రమునైన నొటితో పలికితే ఎంగిలి అవుతుంది. ఎంగిలి కాకుండ పలకడం బ్రహ్మకైన తరము కాదు. ఎంగిలి ఎంగిలి అని ఎందుకాగోల?","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన ఎంగి లెంగిలందు రీ నాటితోడనే విశ్వధాభిరామ వినురవేమ",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంతటి గొప్ప యోగి అయినా మన్మధుడికి దాసుడైతే అతని యోగత్వం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కావున గొప్పతనం నిలవాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ తెలియవచ్చునేని తేటగాను యోగమెల్ల మండి జోగియై పాడగు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చీడపురుగు పెరుగుతున్నచెట్టునుపట్టితినునుగాని నీరుపోసిపెంచనట్లే దుర్జనుడు కీడుచేయునేగాని మేలుచేయడు","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహమొక్కటినైన భాస్కరా",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రపంచజ్ఞానములేని వానిని ప్రయత్నించి ఒకేడాదికి జ్ఞానిని చేయచ్చు.మాటవినిపించుకోని మౌనికైన ఎలాగోచెప్పిఒకనెల్లో జ్ఞానిని చేయచ్చు.మూర్ఖుని ముప్ఫై ఏళ్లయినా మార్చలేం.వేమన.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: వెడ్డివారి (మూర్ఖులు) స్వభావం ఎలా ఉంటుందో తెలిపే నీతిపద్యమిది. సత్పురుషులతో ఎన్నాళ్లు సావాసం చేసినా సరే, మూఢులైన వారు సద్గుణాలను ఎప్పటికీ ఒంట పట్టించుకోరు. మంచివాళ్ల ప్రజ్ఞాపాటవాలు వారి మనసుకు ఎక్కవు కాక ఎక్కవు. ఎలాగంటే, వంట ఎంత రుచిగా ఉందో తినే నాలుకకు తెలుస్తుంది కానీ, కలిపే గరిటెకు తెలియదు కదా.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే? తెడ్డది కూరలోగలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖునికి ఎంత వివరించి చెప్పినా ప్రయోజనము ఉండదు. మంచిని అర్ధం చేసుకునే తెలివి లేక ఇంకా మూర్ఖంగానే ఉంటాడు. అదే విధంగా చెడ్డ వాడైన కొడుకు, తండ్రి ఎంత మంచి చెప్పినను వినిపించుకోక చెడ్డ దారిలోనే జీవిస్తాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా! విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎదుటివారి బలము, తమ సొంత బలము తెలియక మొండిపట్టు పడితె ప్రయోజనం ఉండదు.కాబట్టి తమ, పర బల బలహీనతలు తెలిసి నడచుకోవడం మేలు. ఎంత జంతువైన కాని ఎలుగుబంటిని దివిటి మోయమంటే మొస్తుందా? దానికి ఒల్లంతా జుట్టు ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళదు. మనమూ అలానే ఉండాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చలముననె దీర్చెనేని ఎలుగు దివిటిసేవకేర్పడు చందము విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చూడటానికి ఎద్దు, దున్న ఒకెలా పని చేస్తున్నా, తరచి చూస్తే ఆ పనిలో మనకు తేడ కనిపిస్తుంది. అలానే చేసే పనిలో నేర్పులేవాడు ఎంత కష్టపడి చేసినా గొప్ప యోధుడనిపించుకోలేడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయొధుడందురా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తే జంతువు అయిన ఎద్దు కూడ మనం చెప్పేది అర్దం చేసుకుని దానికి తగ్గట్టు మసులుతుంది. కాని మూర్ఖుడైన మనిషి ముప్పై ఏళ్ళకి కూడ అర్ధం చేసుకోలేడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన మాటదెలిసి నడుచు మర్మమెరిగి మొప్పెదెలియలెడు ముప్పదేండ్లకు నైన విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ! వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు.","ఇచ్చిన భావం వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: ఎన్నాళ్లు బ్రతుక బోదురు కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం దున్నట్టివారి కందఱి కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సులో భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. భక్తి చేసే పూజ అన్ని విధాల సత్ఫలితాలను ఇస్తుంది.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి? భక్తిలేనిపూజ ఫలములేదు భక్తిగల్గుపూజ బహుళ కారణమగు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎన్ని స్థలములు తిరిగిననూ, ఎన్ని కష్టములు పడిననూ, ఏమి యును పొందనీయక శని వెన్నంటుచూ తిరుగుచుండును. మునుపు శివుని వెంబడించి బాధలు పెట్టెను కదా! అలాగే భూమి కొత్తదైనచో జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా! అని భావం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కాలం కలిసి రానప్పుడు ఎంత శ్రమ పడిన ప్రయొజనం ఉండదు. శని మనల్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. భూమి మార్చినా కాని భొక్త మారడు కదా?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు భూమి క్రొత్తయైన భొక్తలు క్రొత్తలా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఈనాటివరకు ఎంతో కొంత కాలము జీవించితిని. ఇంకను ఎన్నాళ్లు జీవింతును. జీవించినను ఏమి ప్రయోగనము. నన్ను నేనే కాపాడుకున్నను ఎవ్వరిని రక్షించినను కలుగు ప్రయోగనమేమి. వీనివలన సాటిలేని శాశ్వతమైన ఆనందము ఎట్లు కలుగును? ఇకమీదట నేను నిన్నే త్వదేకనిష్థాభవముతో సేవింతును. ప్రభూ నన్ను చిన్నబుచ్చకుము. నన్ను నీవానిగా అంగీకరించి నీసన్నిధియందు నీ సేవకునిగా ఆశ్రయమునిమ్ము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం? జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఎప్పటికిన్ + ఏ + అది అంటే ఆయా సందర్భాలను బట్టి. ఎయ్యది అంటే ఏ మాట. ప్రస్తుతం అంటే అనుకూలంగా ఉండి మన్నన పొందుతుందో. (ఏ సమయంలో ఏ మాట మాట్లాడితే అక్కడ గౌరవమర్యాదలు కలుగుతాయో). అప్పటికిన్ అంటే ఆ సమయానికి. ఆ మాటలు అంటే అటువంటి పలుకులు. ఆడి అంటే పలికి. అన్యులమనముల్ అంటే ఇతరుల మనసులను. నొప్పింపక అంటే బాధపడేటట్లు చేయక. తాన్ అంటే తాను కూడా. నొవ్వక అంటే బాధపడవలసిన స్థితి కల్పించుకుని బాధపడకుండా. (తన మాటలకు ప్రతిగా ఇతరులు తన మనసు కష్టపెట్టేలా మాట్లాడనివ్వకుండా). తప్పించుక అంటే అటువంటి పరిస్థితులను తొలగించుకొని. తిరుగువాడు అంటే ప్రవర్తించే వ్యక్తి. ధన్యుడు అంటే కృతకృత్యుడు. విజ్ఞతను ప్రదర్శించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడితే అది తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివ్యక్తి మనస్సు కష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు మాట్లాడటంలో కృతకృత్యుడయ్యినట్లే.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, విలువ ఏర్పడేలా చేయాలనే తలంపుతో దానిని కర గించి అచ్చుగా పోసినా అది బంగారం కాలేదు. ఇలలోన్ అంటే ఈ భూమి మీద. నీచునకున్ అంటే దుష్టస్వభావం కలవానికి. ఉత్తమగుణములు అంటే గొప్పవి అయిన సుగుణాలు. ఎత్తెరగున అంటే ఏవిధంగా. కలుగనేర్చున్ అంటే అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయ్యెడలన్ అంటే ఏ ప్రాంతంలోనైనా. ఎత్తిచ్చి అంటే గొప్పదాన్ని. కరగి అంటే ద్రవరూపంలోకి మారేటట్ల్లు కాచి. పోసినన్ అంటే అచ్చులో పోసినప్పటికీ. ఇత్తడి అంటే ఒకానొక లోహం. తాను అంటే అది. బంగారము అంటే స్వర్ణం. అగునె అంటే కాగలదా. ఇత్తడి, బంగారం చూడటానికి ఒకే తీరులో ఉంటాయి. కాని బంగారానికున్న విలువ ఇత్తడికి లేదు. అదేవిధంగా మంచి గుణాలు కలవారికి ఉండే సంస్కారం చెడు గుణాలు ఉన్నవారికి కలుగదు అని కవి వివరించాడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగ బోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది. మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి.","ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలం బతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది. ఉడుము అంటే బల్లి ఆకారంలో దానికంటె ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండే జంతువు. నూరేండ్లును అంటే వంద సంవత్సరాలు. ఉండ దె అంటే జీవించదా. పాము అంటే సర్పం. పేర్మిన్ అంటే ఎంతో గొప్పగా. పది నూరేండ్లున్ అంటే వెయ్యి సంవత్సరాలైనా. పడి ఉండదె అంటే నిష్ర్పయోజనంగా జీవించి ఉండదా. కొక్కెర అంటే కొంగ. మడువునన్ అంటే చెరువులో. ఉండదె అంటే జీవించి ఉండదా. మానవుడు... ఇలన్ అంటే భూలోకంలో. కడున్ అంటే మిక్కిలి. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తి కలవాడు. కావలెన్ అంటే అయి ఉండాలి. ఈ పద్యంలో మనిషి ధర్మబద్ధంగా ఉంటూ ధనాన్ని సంపాదించుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, చివరకు మోక్షం పొందాలని వివరించాడు కవి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్ దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అర్హులు కాని వారిని సేవించడం వల్ల కలిగే అనర్థాన్ని తెలియజెప్పిన పద్యరత్నమిది. నల్ల తాచుపాము పడగ నీడలో నివసించే కప్ప బతుకు క్షణక్షణం ప్రాణగండమే. ఇదే విధంగా, ఎప్పుడూ అయిన దానికీ, కాని దానికీ దోషాలను వెదికే యజమానిని సేవిస్తే వచ్చే లాభమేమో కానీ అనుక్షణం ప్రమాదకరమైన పరిస్థితే పొంచి ఉంటుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం. ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలు అంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము). పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైన మనస్సును నిలపడం కోసమే శివపూజ. భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది. చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది. అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్న ప్రత్యేకత.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా విశ్వదాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తెలివిలేనివాడు ఎన్నినీతి,ధర్మశాస్త్రములు చదివినంత సేపేసజ్జనుడుగా ఉండును. బైటికివస్తే దుర్మార్గములు ప్రారంభించును.కప్పతామరాకుమీద ఉన్నoతసేపూఉండి బైటికివచ్చి పురుగుల్నితింటుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరుకమాలువాడు ఏమేమిచదివిన జదివినంతసేపు సద్గుణియగు కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే కదా! అని భావం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొడ్డుటావు ఎంత ప్రయత్నించినా చేపనట్లే మూర్కుడైన ప్రభువును ఎన్నాళ్ళు సేవించిన ప్రయోజనంలేదు. అతడు సహాయం చేస్తాడు అనుకోవడం వట్టి బ్రాంతి మాత్రమే.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటావుపాలు కోరినచేపున విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు నొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తెలిసిన వానికి అన్ని తెలిసే ఉంటాయి. తెలియని వానికి ఏమీ తెలియదు. తెలియని దానిని తెలుసుకొనడమే ఙానము. కాబట్టి బద్దకము వదిలించుకుని తెలియని దాని గూర్చి పరిశోదిస్తూ తెలుసుకొనిన వాడే గొప్ప ఙాని.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వము విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం. ఎలుక తోలును ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప, దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా. అలాగే, కొయ్యబొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం? అది మాట్లాడుతుందా! కాబట్టి, స్వతసిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ! వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు. అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ సత్యం తెలియక మూర్ఖుడు తను శాశ్వతము అని తలచి అపకీర్తి తెచ్చుకుంటాడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె యపకీర్తి గనలేక విరగబడు నరుడు వెఱ్ఱి వేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏ గుణముల మూలంగా మనకు ఆపదలు వస్తాయొ, ఆ గుణాలను వెంటనే వదిలి పెట్టాలి. అలాగే ఏ గుణముల మూలంగా మనకు మేలు జరుగుతుందో వాటిని వెంటనె అనుసరించి, గొప్ప పేరు పొందాలి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుండై ఏ గుణములు మేలొనరచు నా గుణముల ననుసరించి యలరుము వేమా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కులమేంటి? మతమేంటి? ముందు ఙానం తెచ్చుకుని అందరిని ఆదరించు. ఈ భేదములు అంతరించి నీకు అంతా తెలుస్తుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏది కులము నీకు? ఏది మతంబురా? పాదుకొనుము మదిని పక్వమెరిగి యాదరించు; దానియంతము తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం.","ఇచ్చిన భావము వచ్చే కుమార శతకం శైలి పద్యం: ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులు ధనంపై లేనిపోని ఆశలు కల్పించుకోవడం వ్యర్థం. ఎవరైనా సరే, భూమిపై పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. చనిపోయేటప్పుడు కూడా దేనినీ తీసుకుపోరు. సంపాదించే ధనం ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. తాను అదేమీ లేకుండానే జీవితాన్ని చాలించక తప్పదు. కాబట్టి, లోభత్వాన్ని వదిలేసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుజుడు పుట్టుకతో ఏమి తీసుకురాడు, చచ్చినచో ఏమీ తీసుకుపోడు. అట్లే ఈ సంపదలు ఎక్కడికీ పోవు. తానేక్కడికీ పోడు అని తెలుసుకోలేడు అని భావం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు బుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పసిరి కాయలు కోయరాదు. బంధువులను దూషించడం పాపము. యుద్ధమునకు సిద్ధమైన తరువాత వెనుదిరిగి పారిపోడం ధర్మం కాదు.[అదే గీతాసారం] గురువులు చెప్పిన మాట జవదాటరాదు.ఇది సుమతీశతక పద్యం. బద్దెన.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నదినిదాటినతరవాత పడవనువదలి పట్టించుకోకుండా తనదారిన వెళ్ళినట్లుగా ధ్యానయోగాములో మునిగి సంకల్పసిద్ధి పొందినయోగి శరీరమును విడుచుటకు కొంచెముకూడా సందేహింపక వదులుతాడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకుగొనక పోయినట్లు యోగపురుషు డేలయొడలు పాటించురా? విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నావంటి కవులు తమ పరిమితమగు బుధ్ధిశక్తితో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము. చాలు చాలును. సత్యమగు వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం జాలుఁజాలుఁ గవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన ఇంద్రియాలన్ని మనసు ఆధీనంలో ఉంటాయి. మన మనసు ఎటువైపు మరలితే ఇంద్రియాలు అటువైపు వెళతాయి. కావున మనలో ఉన్న పరమాత్మయందు మనస్సు ఉంచితే ఇంద్రియాలు మరే వైపునకు మరలవు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు న్నీ వంక మనసు కలిగిన నేవంకకు నింద్రియంబు లేగవు వేమా.",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: అత్యుతా!కృష్ణా!ఘోరమైన యుద్దముచేసి దుష్టుడైనరావణునివధించి సౌమ్యుడైన అతనితమ్ముడు విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన ఆరామవిభునే మదిలో ధ్యాన్నిస్తాను.కృష్ణశతకం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఏవిభుడు ఘోరరణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్ దీవించి యా విభీషణు నా విభునే దలతు మదిని నత్యుత కృష్ణా",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఐకమత్యం మొక్కటే మనకెప్పుడూ అవసరం. దానికి ఉన్న బలం దేనికి సాటి రాదు. దాని వలన ఎంత ప్రయొజనం ఐనా చెకూరుతుంది. గడ్డి పరకలన్నింటిని చేర్చి ఎనుగును కట్టలేమా?","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డీ వెంటబెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చేతికి ఐదు వేళ్ళూ ఉన్నపుడే నువ్వు చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్కవేలు లోపించినా ఆ హస్తం ఎందుకూ కొరకరాదు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ధి సాధించటం కూడా చాలా కష్టం అవుతుంది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలో చెప్పిన నీతిపద్యమిది. ఐశ్వర్యం కోసమో, ద్రవ్యం ఆశించో, బంగారమీయమనో, పల్లకి కావాలనో, సొమ్ములివ్వమనో ఇంకా భూములు, కీర్తి, సామర్థ్యం, ఆఖరకు బతుకుదెరువు కోసం ఏవైనా పనులు అప్పజెప్పమనీ.. ఇలాంటివేవీ అడగకుండా కేవలం మోక్షమొక్కటి ఇస్తే చాలు అన్నదే మన వేడుకోలు కావాలి.","ఇచ్చిన భావం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక అంకె క్రింద మరొకటి పెట్టి గుణిస్తె ఎలా వృద్ది చెందుతాయొ, అలానె మంచి వాళ్ళ గుణాలు వృద్ది పొందుతాయి కాని తగ్గవు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరుగున గుణియింప వరుస బెరుగు అట్టీరీతి గుణులు నరయ సజ్జనులిల విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు తమదు చే టెరుఁగరు ధరను నరులు తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మనుషులు తమకు ఒకపూట కొంచెము కూడు తక్కువయినచో ఓర్చుకొనడు. ఎండ తగులుచున్నచో ఒర్చుకొనజాలక నీడకై వెదకుచు పోవును. చలి వేసినచో వెచ్చదనమునకు కుంపటి ఎత్తుకొన యత్నించును. ఎక్కడికైన పోవునప్పుడు వాన వచ్చినచో ఇల్లుల్లు దూరి వాననుండి రక్షించుకొన యత్నించును. శరీరమును సుఖపెట్టుటకు ఈ ప్రయత్నములన్ని చేయుచున్నాడు. ఈ శరీరము వలన కలుగు సుఖములు అశాశ్వతము, కృత్రిమము. ఇది ఎరుగక పరమార్ధమునకై ప్రయత్నించుటయు లేదు. ఎంత శోచనీయము.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీ నుండి ఏ ప్రయోజనమును, ఫలమును అడుగబోవుట లేదు. ఏది ఏట్లు జరుగునో అట్లే జరగనిమ్ము. నీ పై నా స్వభావసిధ్ధముగ కవిత్వమును మాత్రము చెప్పుదును, చెప్పుచునేయుందును. అవి నాకు చెందనివి. నీవు వలదనిను ఆ కవిత్వము నా స్వభావసిద్ధముగ వచ్చుచుండునే యుండును. నీ అనుగ్రహము నీ అంతటే కలుగువలయును గాని నేను కోరితే వచ్చుట సాధ్యమా.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చిన్న వారిని పెద్దవారు మోసగించినప్పటికి, ఆ పెద్దవారిని తమని మించిన వారు మోసం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చేపల్ని వాటికంటే పెద్ద చేప తినగా, ఆ పెద్ద చేపని మనిషి చంపి తింటున్నడు కదా! అలాగా. కాబట్టి ఒకరికొకరు మోసగించుకోవడం మాని సహకారం చేసుకోవాలి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేప పిండు బెద్ద చేపలు చంపును చేపలన్ని జనుడు చంపు వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు ఇతరులని చంపి తాము ఉన్నత పదములను పొంది సుఖించవలెనని తలచుచుందురు. ఆలోచించి చూడగ తామెన్నడును చావరా? తమ సంపదలు ఎన్నటికి పోక అట్లే ఉండునా? తాము హింసతో, క్రౌర్యముతో సంపాదించిన ఉన్నత పదములతో తాము తమ పుత్ర, మిత్ర, కళత్రములతో కూడి శాశ్వరముగా సుఖించగలరా? అట్లుండదని వారికి తెలియదా.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!ఒక్కసారి నీపేరు గట్టిగా తలిస్తే పాపాలన్నీ పోతాయనుటకు సాక్ష్యము కావలెనన్న అజామీళుని కథఉంది.అతడు జారుడుగా చోరుడుగా తిరిగి కడకు కుమారుని నారాయణ అని పిలిస్తే కాపాడావు.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్ వికలములై తొలగుటకును సకలాత్మ యజామీళుడు సాక్షియె కృష్ణా",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: కౌరవసేనవచ్చి విరాటరాజుగోవులను తరలించుకొనిపోతున్నప్పుడు అర్జనుడొక్కడెదిరించెను.కార్యసాధకుడొక్కడుచాలు","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్ జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్ మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్కకిరీటిభాస్కరా",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తడికెను జాగ్రత్తగా మూసి బిగించి కట్టినా తలుపుతో సమానం కాదుకదా ! అలాగే అసలయిన సాధన లేకుండా వొళ్ళంతా విభూతి పూసుకున్నా, వెంట్రుకల్ని జడలు కట్టించిన సాములోరయినా.. అవన్నియు వేషానికే గాని మోక్షానికి పనికి రాదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒడల భూతి బూసి జడలు ధరించిన నొడయు డయిన ముక్తి బడయలేడు తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దానం చేస్తె దాత అవుతాడు కాని, చక్కని రూపు రేఖలు కలిగి, పెద్దగా గడ్డం పెంచుకుని మునిలా తయారైనా కాని దాత కాడు. ఎంత పెద్ద శరీరం ఉన్న దున్నపోతు ఏనుగై పొతుందా?","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన దానగుణము లేక దత యగునె? ఎనుము గొప్పదైన నెనుగుబోలునా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవారుఎప్పుడూ చెడ్డవారినే మెచ్చుకొందురు.అజ్ఞానిఎప్పుడూఅజ్ఞానినే ప్రశంసించుచుండును.సర్వమూతెలిసినజ్ఞానులను మెచ్చుకొనలేరు. పందిబురదనేగాని పన్నీరుమెచ్చదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుణవంతుల విలువ తెలియక మూర్ఖులు వారిని లక్ష్యపెట్టరు. దాని మూలంగా మంచి వారికొచ్చె నష్టమేమి ఉండదు. ఏనుగు వెనుక కుక్కలు పడితే ఏనుగుకు ఏమౌతుంది.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు నిల సుధీజనముల నెంచజూచు కరినిగాంచి కుక్క మొఱిగిన సామ్యమౌ విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఓర్పు లేని భార్య, బుద్ది లేని బిడ్డ, మంచి గుణాలు లేని చదువుకున్న వాడు, వీరి మూలంగా మనకు ఏమి ప్రయొజనము ఉండదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి సద్గుణంబు లేని చదువరి యేలరా విశ్వదాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరన్నా ఒక మాట మాట్లడితే మరుక్షణమే దానిని ఇంకొకరు అంగీకరించకపోవచ్చు. పైగా ఒకరిద్దరు అంగీకరించిన దాని మిగిలిన వారు సమర్ధించుట కష్టము.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు దాని నిలువదీయ దాతలు దిగివచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అఙాతవాసంలో ధర్మరాజు అంతటి వాడు కూడ కాలం కలిసిరాకనే కంకుభట్టుగా విరాట రాజును సేవించవలసి వచ్చింది. కాలధర్మాలను ఎరిగి ప్రవర్తించకపోతె ఇలాంటి తిప్పలు తప్పవు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కంకుభట్టనంగ గాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరట కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా! నేను నీసేవకుడనని కంటికి రెప్పవలె కాపాడుచూ జంటగా నీవు వచ్చు చుండుటచే కంటకాల వంటి పాపములను దాటుకుని వచ్చుచుంటిని. కృష్ణ శతకం","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: కంటికి రెప్ప విధంబున బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్ జంటయు నీవుండుటనే కంటక మగు పాపములను గడచితి కృష్ణా",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కోపంతో శివుడు తన మూడో కంటితో మన్మదుణ్ణి దహించాడు. అలాంటి బైరాగి అయిన శివుడు కూడ కామాగ్నికి లోబడి గౌరిదేవిని పెళ్ళి చేసుకున్నాడు. శివుడంతటివాడే కర్మని తప్పించుకోలేకపొయాడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కంటిమంటచేత గాముని దహియించి కామమునకు కడకు గౌరిగూడె నట్టి శివునినైన నంటును కర్మము విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బాగా చక్కెర కలిపి మంచి పాలు పోసినను పాము చంపడానికి వెనుకపడినట్లే, కపటమున్నవాడు ఎంత సహయము చేసినను మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి కపటులకి దూరంగా ఉంటూ, వారి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె? కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ... వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు. కట్టడదప్పి అంటే దారి తప్పి లేదా అదుపు తప్పి; తాము అంటే ఎవరికి వారు; చెడుకార్యమున్ అంటే తప్పుడు పనులను; చేయుచున్ + ఉండిరి + ఏని అంటే చేస్తున్నట్లయితే; తోబుట్టిన వారినైన అంటే ఒక తల్లికి పుట్టినవారైనప్పటికీ; విడిచిపోవుట అంటే వదిలి వెళ్లిపోవటం; కార్యము అంటే మంచిది; దౌర్మద + అంధ్యమున్ అంటే చెడుపనులతో మదము; దొట్టిన అంటే కలిగిన; రావణాసురునితో అంటు రాక్షసరాజయిన రావణునితో; ఎడబాసి అంటే విభేదించి; విభీషణ + ఆఖ్యుడు అంటే విభీషణుడు అనే పేరు కలిగిన రావణుని సోదరుడైన విభీషణుడు, ఆ పట్టునన్ అంటే ఆ సమయంలో; రాముని చేరి అంటే శ్రీరామచంద్రునితో స్నేహం చేసి; చిరపట్టము అంటే శాశ్వతమైన లంకాధిపత్యాన్ని; కట్టుకొనడె అంటే పొందలేదా! అరచేతిలోని ఐదు వేళ్లలో ఒక వేలు పాడైతే ఆ వేలిని తొలగించేయాలి. లేకపోతే చెయ్యి తీసేయవలసి వస్తుంది. అలాగే ఒక వంశ ంలో ఒకరు దుర్మార్గుడైతే వారిని త్యజించాలని శాస్త్రం చెబుతోంది. అలా చేయకపోతే ఆ వంశానికే కళంకం ఏర్పడుతుంది. అందుకే చెడుని విడిచిపెట్టకపోవటం వల్ల కష్టాలు కలుగుతాయే కాని, ఏ మాత్రం మేలు జరగదని కవి ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్ దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: విధినిర్ణయముబట్టి చేసినకర్మఫలము అనుభవమగును.గబ్బిలములను తల్లకిందులుగావేలాడమని కాళ్ళుకట్టలేదే!","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా గట్టుక వ్రేలుడంచు దలక్రిందుగగట్టిరే ఎవ్వరైననా చెట్టున గబ్బిలంబులకు జేసినకర్మముగాక భాస్కరా",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కట్టిన బట్టలు చూసి గొప్పతనాన్ని చెప్పకూడదు. మనిషిలోని గొప్పతనం వేషంలో ఉండదు. బూడిధ పూసుకున్నంత మాత్రాన సాదువులైపొతారా ఎంటి?","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు; లోని ఘనతలెల్ల జంగమైన వాని జాతి నెంచగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే. ఆయన సమస్త ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ నాడిని అంటుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పొడిచే నక్షత్రంలా వెలుగుతున్నాడు. ఆ వెలుగే మనకు దిక్కు. ఎంత ఆలోచించినా ఆ వెలుగు కన్న దిక్కు మనకెవ్వరూ లేరు. కడక అంటే పూనిక, ప్రయత్నం, కోరిక అనే అర్థాలున్నా ఇక్కడ సాధన. అఖిలం అంటే ప్రపంచం మొత్తం. ఇది ‘నడినాళం’. నడినాళం అంటే వెన్నెముకలోని ఇడపింగళ అనే నాడులకు మధ్యనుండే నాడి. సుషుమ్న అని దాని పేరు. ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముకలో వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇడ అనేది మనస్సంబంధమైన నాడి. ఇది ఎడమ వైపు నుండి ప్రసరిస్తుంది. పింగళ కూడ నాడే. ఇది ఎడమ వైపుకు ప్రవహిస్తుంది. ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు. మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములు అంటే ఆకులు. సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్). జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమన చెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం. జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కడక నఖిలమునకు నడి నాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు విశ్వదాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల గ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన. బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం. కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలి అని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం. పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం. ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కడగి వట్టి యాస కడతేరనివ్వదు యిడుములందు బెట్టి యీడ్చుగాని పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అని ఆలోచించమంటున్నాడు వేమన. రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం. కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం స్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం. ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటే ఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది. అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కడుపుకేల మనస! కళవళ పడియెదు కడుపుకేల తృప్తి కలుగుచుండు కడుపు రాతిలోని కప్పకు గలుగదా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: బంగారు వర్ణంలో వస్ర్తాలను ధరించిన వాడు, సంసారమనే అడవికి గొడ్డలిమొన వంటివాడు, సజ్జనులను పాలించే వాడు, దేవతలతో స్తోత్రింపబడే వాడు, ఉత్తమ గుణాలు గలవాడు, విలువిద్యలో నిష్ణాతుడు, శరత్కాల మేఘం, మొల్లలు, గంధం, పచ్చకర్పూరాల వలె నిగ్గు తేలిన కీర్తిగల వాడు సాక్షాత్తు ఆ కరుణాపయోనిధి అయిన శ్రీరామచంద్రమూర్తియే!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చం దన ఘనసార సారయశ! దాశరథీ కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనము అనగానే ఎంతటి వారికైన ప్రేమ కలుగుతుంది. రాముడు అంతటి వాడే బంగారు లేడి అనగానే, అసలు భూమి మీద బంగారు లేడులు ఉంటాయా ఉండవా అని ఏమాత్రం ఆలోచించకుందా దాని కోసం భార్యను విడిచి బయలుదేరాడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనకమృగము భువిని కద్దు లేదనకనే తరుణి విడిచిపోడె దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధభరిత పుష్ప జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి పసుల వన్నె లెన్నొ పాలొకటియె పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా , వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ! వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొందరు ధనవంతులు పేదవారిని చూడగనే అతడేమి యడుగునో యని వేషభాష లనిబట్టి పేదయని గ్రహించి చూసీ చూడనట్లూరకుంటారు.మాటలు విననట్లుంటారు. సన్నిపాతరోగ మొచ్చినట్లుందురు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనియు గానలేడు కదిలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున సంపద గలవాడు సన్నిపాతక మది విశ్వదాభిరామ వినురవేమ",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దృష్టిని స్థిరంగా ఉంచి, శరీరముపై మొహము వదిలి పెట్టి, పరమాత్మునిపై మనసు నిలిపిన వాడె ఈలోకాన శివుడౌతాడు. అతడికి సుఖ దుఃఖాలుండవు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనులు చూడ్కిని చెదరక నొక్కి తనువుపై నాశ విదిచిన తావు బట్టి యున్న మనుజుడె శివుండయా యుర్విలోన నతని కేటికి సుఖ దుఃఖ వితతి వేమ.",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: తామర (కమలం) నీటిలో ఉన్నంత సేపు సూర్యరశ్మి తాకి వికసిస్తుంది. కానీ, దానిని నీటినుంచి బయటకు తెస్తే అదే సూర్యరశ్మి తాకి కొంత సమయానికి వాడిపోతుంది. ఎవరైనా సరే, తాము ఉండాల్సిన చోట ఉంటేనే విలువ, గౌరవం. స్థానభ్రంశం చెందితే జరగకూడనివి జరగవచ్చు. ఒక్కోసారి మిత్రులు సైతం శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం, నోటికి సత్యవాక్కును పలికే లక్షణం, శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం, బాహువులకు ఎదురులేని పరాక్రమం కలిగి ఉండే గుణం, మనస్సునకు అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం, చెవులకు శాస్త్రశవణం అనే గుణం ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్ సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దశరథుని కుమారా, కరుణకు సముద్రము వంటివాడా, శ్రీరామా, నా శరీరంలో.... చేతులు నిన్ను నమస్కరించటానికి, కన్నులు నీ అందాన్ని చూడటానికి, నాలుక నీ నామాన్ని జపించడానికి, చెవులు నీ కథలను వినడానికి, ముక్కు నువ్వు ధరించే పూల వాసనలను ఆస్వాదించడానికి ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు వాటివాటి పనులను చేయడం అంటే ఆ భగవంతుడి సన్నిధి పొందడానికే కాని ఇతరమైన నీచపనులు చేయడానికి మాత్రం కాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!చేతులుమీకుమ్రొక్కేట్లు,కళ్ళుమిమ్ముచూసేట్లు,నాలుకనిన్నుజపించేట్లు, చెవులునీకథలువినేట్లు,ముక్కునీపూలవాసనపీల్చేట్లుచెయ్యి","ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ యరుతనుబెట్టు పూసరులకానుగొనం బరమార్ధసాధనో త్కరమిదిచేయవేకృపను దాశరథీ! కరుణాపయోనిధీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నీవు ఏ త్రిశూలముతో గజాసురుని పొడిచి చంపితివో ఆ త్రిశూలము ఇపుడు నీ హస్తమున లేదా! రతీదేవి పతి యగు మన్మధుని ఏ కంటి మంటలతో కాల్చితివో ఆ అగ్నిజ్వాలలు చల్లారినవా? నిన్ను, నీభక్తులను పరనిందగ చేయువారిని వధించకున్నావేమయ్యా! ఆ దుష్టులు నీకేమి పరమోపకారము చేసినారని వారిని దండించక ఉపేక్షించుచున్నావో తెలియుట లేదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: లోకంలో కెల్ల కర్ణునికి మించిన దాత లేడని ప్రతీతి. కర్ణుడు తన దగ్గర ధనం ఉండబట్టె కదా దానం చేయగలిగాడు. కాబట్టి అతనికొచ్చిన కీర్తంతా ధనానిదే.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు దానశీలుడంచు దలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు వెండికొండ నివాసము, ఎముకల మాలయే కంఠహారము, తలపుర్రె ఆహారపాత్ర, పులితోలు కట్టుబట్ట, బూడిద నీ మెయిపూత, పాములు శరీరలంకారములు. ఎవరికి లేని ఎవరికి చెందని చంద్రకళ గంగ మొదలైనవి నీకే ఉన్నవి. ఒకవేళ నీకు అన్నలో తమ్ములో ఉన్న, ఈ నీ ధనమును వాహనాదికములు తమకు కావలెనని కాని భాగమిమ్మని కాని అడుగు అవకాశము లేదు. అయినను నీవు నీకు అట్టి చిక్కులు రాకుండవలెనని ముందే ఏ తోబుట్టువులు లేకుండ చేసికొంటివి. ధనము నుండి భాగము కోరువారు లేకపోవుట మేలైనది. ఎవరైన ఉన్నయెడల వారికి భాగమునీయవలసియైన వచ్చును లేదా పంచుటకు శక్యము కాని వానిని అట్లే వారికి ఈయవలసివచ్చును. ఈ గొడవలేలని నీవు తెలిసియే నీకు తమ్ములెవరూ లేకుండ చేసికొంటివ్.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులముగు మాకు మేము మామంచిచెడుగులను మేమే నిర్ణయించు కొనగలమను అజ్ఞానము కలిగించి వెర్రి మొర్రి ప్రాపంచిక విద్యలైన స్వప్నములు వాటి ఫలితములు, శుభ దుశ్శకునములు, శుభాశుభ గ్రహయోగములు, సాముద్రిక లక్షణములు, అరిష్థములు, దృష్థిదోషములు, భూతములు, విషాదులు మొదలగునవి మామెడకు కట్టితివి. వాని మోహములో వాటిని నమ్ముతు పొరపాటు చేయుచున్నాము. ఇది అంతయు అర్ధనిమేష అల్పకాలజీవనము కొరకే కదా! ఈ లోతును మేము ఆలోచించలేకున్నాము. ఏల ఇట్లు చేసి మమ్ము బధింతువయా ప్రభూ.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనమున్న మనిషి మన్మధుని లాగ చంద్రుడిలాగ మెరిసిపోతుంటాడు.లేకపోతే బోడి సన్యాసియె.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగులు తేజమునకు మెఱయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా! విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సంపద కలవారు కొంతమంది చాల కఠినంగా మూర్ఖులవలే ప్రవర్తిస్తుంటారు. కాని సంపద వచ్చి పొయే వెన్నెల లాగ స్థిరముగ ఉండదు అని గ్రహించలేరు. కావున ఎంత కలిమి గలిగియుండినను ప్రశాంతంగా అందరిని ఆదరించాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక కలిమి వెన్నెలగతి గానంగలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: లోకమలో గొప్పకులం ధనము కలిగిఉండే కులం. అది ఉంటే చాలు మనకు కావలిసిన భొగభాగ్యాలన్ని దక్కుతాయి. అటువంటి ధనము లేకపోతె ఎంతటి వాడైన హీన కులస్థుడే.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమి లేనివాని కుమేమి కులమయా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏంతో కష్టపడి తేనెటీగ సంపాదించిన తేనె ఎలా తనకు దక్కకుండా పోతుందో అలానే కరుణలేని మనిషి సంపాదించిన ధనం అంతా ఆ వ్యక్తికి దక్కకుండా పోతుంది. కావున ధర్మంతో సంపాదించిన ధనం మాత్రమే మన దగ్గర ఉంచుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్ములకును తేనె గూర్ప నీగ తెరువునా బోవదా విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో, శరీరముకోసి ఇచ్చినంత భాద పెట్టగలరు. మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది. సమానునికి ఇస్తే కొంత నయము. మనకంటే పేద వానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది. కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమఉజ్జి అవసరము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!కలికాలమున మనుషులు నిన్నుగనలేకున్నారో,నీకుదయలేదో,ఆపదలలో పిలిచిన పలుకవు.నాడు సీతచెర విడిపించినట్లు కాపాడలేవా?","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో బిలిచిన బల్కవింతమరపే నరులిట్లనరాదు గాకనీ తలపునలేదె సీతచెర దాశరథీ! కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎలాగైతే పొలంలో నుంచి కలుపును తీసి రైతు పొలాన్ని కాపాడుతాడో అదేవిధంగా మనస్సులో మొలకెత్తిన చెడ్డ ఆలోచనలను తొలగించి మనస్సును ప్రశాంతంగా, నిర్భయంగా ఉంచుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని దృశ్యములను ద్రుంచి తెంపుగానుండుము విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అందమైన చక్కని కన్నులు కలిగి యుండినను, చిలుకలా ఇంపుగా మాట్లాడే స్వరము కలిగినను తెలివితేటలు ఉన్నప్పుడే స్త్రీ ఒక యోగ్యురాలిగా రాణించును. తెలివిలేని యెడల హీనురాలగును. కాబట్టి అందచందాల కంటే తెలివితేటలు పెంచుకొనుటకు స్త్రీలు ప్రయత్నించాలి.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలువపూలవంటి కన్నులుండిననేమి? చిలుక పలుకులట్లు పలుకనేమి? తెలివి బలిమి గల్గి తేజరిలిననేమి? తులువ గామి నలరు నెలత వేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబబు కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ ఙానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది.కాబట్టి ఙానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసు లోన భాను డడగినట్లు తేట నీరు పుణ్య దేహ మట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అలాగే పాప చిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేటనీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సుగల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని అర్థం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడడగినట్టు తేటనీరు పుణ్యదేహమట్లుండురా? విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీరు పల్లమెరుగును , సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లితానెరుగు తనయుని జన్మంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అబద్దాలడటం కంటే చెడ్డపని ఇంకొకటి లేదు. దాని వలన ఎప్పుడోకప్పుడు కీడు తప్పదు. కాబట్టి ఎల్లప్పుడూ నిజములు పలుకడం ఉత్తమం. పైగా అబద్దాలాడుతూ తమకు అంతా తెలుసునని చెప్పుకునే వాడు ధూర్తుడు..","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడుకలుగజేయు ద్విజుడననుట చొద త్రిమ్మరి తనమురా విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా విశ్వదాభిరామ! వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కల్లు కుండకి ఎన్ని అభరణాలు పెట్టినా, ఎంత బాగ అలంకరించినా, దానిలో ఉన్న కల్లు కంపు పోదు. అలానే నీచునికి ఎంత ఉన్నతమైన పదవి ఇచ్చినా వాని చెడ్డ గుణము పోదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె? తులువ పదవిగొన్న దొలిగుణమేమగు? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కల్లు తాగే వాడిని కల్లుమ్రుచ్చు, చెడిపొయాడు అంటారు కాని అబద్దాలు చెప్పెవాడే నిజమైన మ్రుచ్చు. కల్లు తాగడం కంటే అబద్దాలు చెప్పడమే హానికరం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు కల్లుత్రాగుటకంటె కల్లలాడుట కీడు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొరె వెనుక నక్క నిరుపయొగంగా తిరిగినట్టు, అసలు కొంచెం కూడ దానమియ్యని లోభివాని చుట్టు సంపద ఆశించి దరిద్రుడు తిరుగుతుంటాడు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కష్టలోభివాని కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగలిన చందము విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పండినపండుతినక పచ్చికాయకొరికినచో వగరుతప్ప మధురముగా నుండదు.అట్లే ఇష్టమైన యౌవనవతి పొందుఆనందముగాని పసిబాలికలపొందు వికటము.అట్టివాడు పశువుతో సమానము.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కసుగాయ గఱచి చూచిన మసలక తగు యొగరుగాక మధురంబగునా పసగలుగు యువతులుండగ బసిబాలల బొందువాడు పశువుర సుమతీ.",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనం తిండి పెట్టె పశువులు మన మాట వింటూ మన పనులు చేసిపెడతాయి. కాని మన మీద బ్రతుకుతూ మన మాట పట్టించుకోని మూర్ఖులు పశువుల కంటే హీనం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కసువు తినును గాదె పసరంబు లెప్పుడు చెప్పినట్లు వినుచు జేయు బనులు, వానిసాటియైన మానవుడొప్పడా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గడ్డి గాదము తినె మూర్ఖునికి మధురమైన పండు రుచి ఎలా తెలుస్తుంది. అలాగే తక్కువ చదువు ఉన్నవానికి మంచి ఙానం కలుగదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కసువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడుగాదె వానియట్లు చిన్న చదువులకును మిన్నఙానమురాదు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చూచుటకు చదువున్నవారు ఏమాత్రంలేనివారు ఒకేవిధముగా ఉంటారు.అయితే విద్యావంతుల విద్యేవారిని ఉత్తములుగా తెలుపుతుంది.కస్తూరినల్లగావున్నా దానిపరిమళముతో అందర్నీఆకర్షిస్తుంది.వేమన.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు పరిమళించు దానిపరిమళంబు గ ురువులయిన వారిగుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బంగారాన్ని కాని అందమైన అమ్మాయిని కాని చూస్తే బ్రహ్మ అంతటి వాడికే వీపరీత బుద్ది పుడుతుంది. మనమెంత. అసలు స్త్రీ అక్కరలేని వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా?","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాంచనంబుపైన గాంతలపైన బమ్మకైనబుట్టు దిమ్మతెగులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనము మీద ఉన్న ఆశనే మోహము అంటారు. ఆ ధనం మీద ఆశను విద్వాంసులు కూడ విడువలేరు. అసలు ధనకాంక్ష లేని వారు లోకములో ఎక్కడా కానరారు. ఇది సత్యం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన కాంక్ష లేనివారు కానగరారయా! విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: స్త్రీల మీద ఉన్న ప్రేమ చేత మనసుకు ఆనందం లభిస్తుంది. కాని ఆమెను పొందగానె చింతలన్ని తీరిపోవు. పరమాత్ముని పొందినప్పుడే శాశ్వతానందం దొరుకుతుంది.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ( దరుణి చిక్కునపుడె వింతయమరబోదు విశ్వసాక్షిని గూడ విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆడదాన్ని శరీరాన్ని చూడగానె కలవరపడతారు కాని ఆమె కడుపులోన దాగి ఉన్న అసహ్యాన్ని చూడలేరు. ఇంత రోత కలిగియున్న ఈ దేహముపైన ఎందుకింత వ్యామోహపడతారో?","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక ఇంత రోత గల్గు నీ దేహ మేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పందికొక్కు బోనులో ఉన్న ఎరని చూసి ఆశపడి అందులో అడుగుపెడితే దానికి హాని తప్పదు కదా! దుర్మార్గుడు తియ్యతియ్యగా ఎన్ని మాటలు చెప్పినా నమ్మి, వాడిని అనుసరించకూడదు. వాడి మాటలు నమ్మామా.... పోయి పోయి ఉచ్చులో చిక్కుకున్నట్లే!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పందికొక్కు బోనులోఆహారముచూసి తనచావునకనితెలియక వెళ్లిచచ్చినట్లు దుర్మార్గుడిమాటలునమ్మి సామాన్యులుహానిపొందుదురు.","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడ్డినబోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుకూలదెకొక్కు భాస్కరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కష్టాలకి భయపడి వెనుదిరిగిపోతే సుఖాలను పొందలేము. నల మహరాజు లాంటి వాడే అడవులకి పోయి ఎన్నొ కష్టాలనుభవించిన తర్వాత కాని రాజ్యం పొందలేక పొయాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాననంబు చేరి కడుశ్రమ లొందిన యానలుండు రాజ్యమందె మఱల కష్టములకు నోర్ప గల్గును సుఖములు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: అరణ్యమందు,యుద్దమందు,శత్రువులమధ్య,నీటియందు,నిప్పులవలన,గుహలయందు,సముద్రములయందు,పర్వతాగ్రములయందు చిక్కుకున్నను పూర్వజన్మలందు చేసుకున్న పుణ్యములే రక్షిస్తాయిభర్తృహరి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: కాననమున రణమున సలి, లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర స్థానమున సత్తునిద్రితు బూనికతో బూర్వపుణ్యములు రక్షించున్",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కానివాని చేతఁగాసు వీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: మన దేహాన్ని ఎంత రక్షించుకుంటే ఏం లాభం? అది శాశ్వతంగా నిలిచేది కాదుగా. ఎప్పుడు, ఏ రోగం వచ్చి ఏ రకంగా నశిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత మంచి చికిత్స చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఎవరూ ఆపలేరు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం తప్పు కాకపోవచ్చు. కానీ, అంత్యకాలమంటూ వస్తే దానిని ఎవరూ ఆపకలేకపోగా, ఒక్క క్షణమైనా అది నిలవదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన? భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కామసుఖములనుభవించు సందర్భమున స్త్రీలు గోళ్లతో కలిగిన నఖక్షతములతో నా శరీరము కాచినది. స్త్రీలు తమ స్తనములతో రాయుటచే నా రొమ్ము బండబారినది. కామక్రీడచే కలుగు క్లేశము కూడ సుఖమేనను భ్రమతో నా వయస్సంతయు గడచిపోయినది. తల అంతయు కేశములు లేక బట్టతల అయినది. ఇట్లు చెప్పుచు పొయినచో అంతయు రోతయే. ఇట్టి సంసారము చేయుటకు నాకు ఇష్థము లేదు. అట్లని నాకు విరక్తియు కల్గుటయు లేదు. కనుక శివా, నాకు వైరాగ్యము ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: దయనేది లేకపోవుట, కారణము లేకనే అందరితో పోట్లాడుట, పరధనముల మీద, పర స్త్రీల మీద కోరిక కలిగి ఉండుట, సజ్జనులను, బందుజనాలను, ఎదిరించుట, బాధించుట. ఇవి దుష్టచిత్తుల గుణాలు.","ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములం దసహిష్ణుత్వమనగ జగతి బ్రకృతి సిద్ధంబులివి దుష్టనికరమునకు",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించి చూడగ నీ నామము యముని వాకిటి తలుపును మూసివేసి బిగించునట్టి గడియ యగునది. దుష్టుడగు యముడు తనకు ప్రమాణముగ అతని లేఖకుడు చిత్రగుప్తుడు, ఆ చిత్రగుప్తుని నోరు అను పుట్టయందు మహాభయంకరమగు నాలుక యను సర్పము, ఇట్టి సర్పము పాలిటి గరుడునివంటిది నీ నామము. మృత్యువు అను కౄరమృగపు నోటియందలి కోరలను పర్వతమునకు వగ్రమువంటిది నీ నామము.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కాకులు కావ్ కావ్ మని ఎలా అరుస్తాయొ అలానే మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ బ్రహ్మణులు. అంతే కాని వాటి అర్ధం పరమార్ధం తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండదు. ఇలాంటి వాళ్ళకా బ్రహ్మత్వం అర్ధమయ్యెది?.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి కాకి కరణి బల్కి కానరారు బాపలైనవారు బ్రహ్మము నెఱుగరు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: అంతములేనిది,మిక్కిలిగొప్పదిఐన అంతావ్యాపించియున్నట్టి ఆపరబ్రహ్మమునే ధ్యాన్నించుము.చెడుఆలోచనలవలన ప్రయోజనమేమి?సుఖభోగములు,భువనాధి పత్యముకూడానీచమే.భర్తృహరి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: కావున ననంత మంజర మక్షర మజంబు బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను బ్రహ్మసంగికి భువనాధిపత్య భోగ పదవియును నీకుదుచ్చమై పరగుజువ్వె",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏదో ముక్తి వస్తుంది కదా అని ఎన్నో కష్టాలు పడి కాశియాత్రలు తిరుగుతూ ఉంటారు. వాటి మూలంగా ఉన్న ధనం పోవడమే కాని ఫలితం ఉండదు. ఆశని త్యజించినవానికి ముక్తి కలుగుతుంది.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మొసమగును గాన ముక్తిలేదు పాశముడుగబూను ఫలమెయాకాశిరా విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులకు ఈ ప్రాపంచిక మరియు సంసారిక సుఖాదులు కోరి దురాశతో చేయు కార్యముల వలన కలుగు ప్రయోజనమేమి? ఏ కొంచెమైన సుఖమును కలిగించగలదా. మనసులోని కోరికలను శాశ్వతముగా తీర్చునా? పరలోకప్రయాణ సమయమున వీసమంతైన సంపదలు వెంట వచ్చునా? జగద్విఖ్యాతి కలుగునా? సంపాదించిన ధనముతో చేసిన దోషములు పాపములు దూరమగునా? కోరిన సమయమున కోరిన విధమున ఈ ధనము నిన్ను దర్శింపచేయునా? ఇట్టి సంసారదురాశను మామనస్సుల నుండి తొలగించుము.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు యుప్పు లవణ మండ్రు యొకటి గాదె? భాషలింతె వేఱు పరతత్వమొకటే విశ్వదాభిరామ! వినుర వేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కుండకు చిల్లుపడినా కాని దాంట్లో గుడ్డను కుక్కి వాడుకోవచ్చు. అది బాగానే పని చేస్తుంది. కాని ఒక్కసారి జీవితంలో బాగ దెబ్బతిన్న మనుషులు మళ్ళీ కోలుకోవడం కష్టం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు పనికి వీలుపడును బాగుగాను కూలబడిన నరుడు కుదురుట యరుదయా విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత భారి శరీరం ఉన్న దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు. అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దొమ గజముగాదు దొడ్డదైన లొభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వీధిన పొయె కుక్క జంగముని పట్టి కరుస్తుంది కాని దానికి అతని గొప్ప తనముతో పని లేదు. అలాగే మూర్ఖులకు గొప్ప వాళ్ళ ఙానముతో పని ఉండదు కాని వారి వెంట పడి చిరాకు పెడుతూనే ఉంటారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు పిక్కబట్టి యొడిసి పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: కడుపులో బ్రహ్మాండములనుంచుకుని అందరినీకాపాడు నీవేనాకుదిక్కు. మేముచేసిన పాపములనుక్షమించి రక్షించువాడవు నీవేగా రామా!","ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా పక్షము నీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్తనీవెకద దాశరధీ కరుణాపయోనిధీ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: భార్యతో లేని తప్పులుమోపి జగడమాడి కంటతడి పెట్టించరాదు. పతివ్రతయైన స్త్రీయొక్క కంటి నీరు పడినచో ఇంటియందు సిరి [లక్ష్మి,డబ్బు] సంపద ఉండదు. సుమతీ శతక పద్యం","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కులకాంత తోడ నెప్పుడు గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ కలకంఠకంఠీ కన్నీ రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి కులము గలవాడు , మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ! వినుర వేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పేరును బట్టి మనిషి గుణము అంచనా వేయరాదు.ధర్మరాజనే పేరు పెట్టుకుని ధర్మం ప్రకారమేమన్నా నడిచాడా? వంశగౌరవం నశింపజేసె అబద్దం బొంకి గురువైన ద్రొణునినే చంపించాడు. పేరుకు ధర్మరాజు నడత మొత్తం అధర్మం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కులము నీఱుచేసి గురువును వధియింప బొసగ నేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా! విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కులానికి గొప్ప తక్కువ అన్న భెదం లేదు. కులాలన్ని సమానమే. కాబట్టి ఒకటి గొప్ప మరోకటి చిన్న అనే భావనలు వ్యర్ధం","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱుంగగవచ్చు? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖుడు, కుళ్ళుబోతు అయిన వాడితో కబుర్లు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా రహస్య విషయాలు అసలు చెప్పరాదు. అలా చెప్తే వాడి కుళ్ళుబోతు తనము వల్ల ఊరంత చాటించి మన పరువు తీస్తాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కూర ఉడికే ముందే అందులో ఉన్న చెత్తని వేరుచేసి పారేయాలి. ఒకసారి ఉడికిన తరువాత చెత్త తీయడం ఎవరికీ సాధ్యము కాదు.అలానే సమయము తప్పిన యెడల ధర్మము చేయడము సాధ్యము కాదు. కాబట్టి సరి అయిన సమయములో జాగు చేయక ధర్మాన్ని ఆచరించాలి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కూరయుడుకు వెనుక కూడునా కసవేర? యెఱుకగల్గి మునుపె యేరవలయు; స్థలము తప్పువెనుక ధర్మంబు పుట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కూరలేనటువంటి భొజనం, మారు వడ్డన లేని భొజనం, నేతి ధార లేని భొజనం హీనమైనవి.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా! విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అందరూ ఇలా వుండకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టిలో ఇదే నిజం. ఏ ఇద్దరి మధ్యయినా స్నేహం చెడకూడదన్నది నీతి. పరస్పరం మిత్రత్వంతో ఉన్నపుడు ఒకరి నేరాలు మరొకరికి నేరాల్లా కనిపించవు. కానీ, అదే స్నేహం చెడిందా, అంతే. ఎదుటి వ్యక్తి చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి, ఎంతటి వారికైనా స్నేహం కొనసాగితే ఏ బాధా ఉండదు.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కూలి నాలి చేసైనా, సెవకుడిగా ఉండైనా, ఎదో ఒక విధంగా డబ్బు తెచ్చిన భర్తనే భార్య గౌరవిస్తుంది. లేకపోతే ఎళ్ళవేళలా తిడుతూ ఉంటుంది.ధనమే అన్ని సుఖాలకు మూలం, జీవితము గడపడానికి అత్యవసరం. కాబట్టి సొమరియై ఇంట్లో కూర్చోకుండా కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించాలి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు లేమిజిక్కు విభుని వేమారు తిట్టును విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లా ఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన. ‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నే మరోచోట.. . తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన కూళ విటుడు యువతి కూడుటెల్ల పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు. దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటే ఈ దృష్టాంతం కుదురుతుంది. నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం. ‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాని మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా విశ్వదాభిరామ వినురవేమ",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బుద్దిమంతుడైన వాడు సమయానుకూలంగా నడుచుకుంటాడు. ఎలాగంటే కల్లు తాగి మత్తెక్కి ఉన్నవాని జోలికి పోడు. ఎటువంటి సమయములోనైనా అదుపుతప్పి మాట్లాడడు. ఇటువంటి మంచి లక్షణాలు కలవానికెప్పుడు అపకారము జరుగదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాదయా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు కాశి కరుగఁ బంది గజము కాదు వేరుజాతి వాడు విప్రుండు కాలేడు విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా! నీభక్తిలో నేను చాలాఅల్పుడినని నాభక్తి చాలాకొంచెమని నీవనుకొన వలదు. వాసుదేవ! గోవిందా! హరీ! నీకరుణకు కొంచెము,ఎక్కువ అనే కొలతలు ఉండవు కదా!నన్నుకాపాడవయ్యా!కృష్ణ శతకం.","ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: కొంచెపు వాడని మదిలో కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ యంచితముగ నీకరుణకు గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: తర్కవాదములను గొడ్డలితో కనుగొనలేని రాముడనునిధి భక్తియనుయజ్ఞ కాటుకచే దొరికినది.రామా!శాశ్వతముగానాలోనిలుగోపన్న.","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్ రంజిలద్రవ్వి కన్గొనని రామవిధానము నేడుభక్తి సి ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీయనగామదీయహృ త్కంజమునన్ వసింపుమిక దాశరధీ కరుణాపయోనిధీ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండలు పగులగొట్టి తెచ్చిన రాళ్ళతో గుళ్ళు కట్టి ఆ గుళ్ళకు యాత్రలుగా పోయి ఆ రాళ్ళ మద్యనే శివుడున్నాడనుకోవడం అఙానం. ప్రాణంతో ఉన్న మనుష్యుల్లో ఉన్న దేవునికోసం ప్రాణంలేని రాళ్ళలో వెతకడం శుద్ద దండగ. మానవుడే దేవుడు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన గుళ్ళలోన త్రిగి కుల్లనేల పాయరాని శివుడు ప్రాణియై యుండంగ విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుష్టుడు కొండలలో తపస్సు చేసినా, దేవాలయములో పూజలు చేసినా, ఒంటినిండా దట్టముగా విభూది పూసి తిరిగినా, అతని బుద్ది మారదు. కాబట్టి ఎటువంటి వేషాలు వేసినా సరె దుష్టుడికి దూరంగా ఉండాలి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొండగుహలనున్న గోవెలలందున్న మెండుగాను బూది మెత్తియున్న దుష్టబుద్దులకును దుర్బుద్ది మానునా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు అయినట్టు, మొండివాడికి బండవాడు మిత్రుడైనట్టు, దుర్మార్గునికి అబద్దాలకోరు సహాయపడును. కాబట్టి ఇటువంటి మూర్ఖులకు దూరంగా ఉండటం మంచిది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు మొండివాని హితుడు బండవాడు దుండగీడునకు కొండెడు దళవాయి విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుర్జనుడు అయిన వాడు చచ్చినా, జనులు వాని ఇంటి ముందు నుంచి తొంగి చూచి వెళ్ళిపోతారే కాని పట్టించుకోరు. ఏమి భాద పడరు. తోడేలు చచ్చిపోతే దూడలు ఏమి భాద పడవు కదా! ఇదీ అంతే.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొండెగాడు చావ గొంపవాకిటికిని వచ్చిపోదురింతే వగపులేదు దూడ వగచునె భువి దోడేలు చచ్చిన? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏద్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్! చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వ్యాపారస్తుడు తనకొచ్చె లాభంకోసం కరువు రావాలని కోరుకుంటాడు. వైద్యుడు అందరికి జబ్బులు రావాలని కోరుకుంటాడు. అలానే బీదవాడు ధనవంతుని చెంత జేరాలని కోరుకుంటాడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొమతి మదిగోరు క్షామమే యెల్లెడ వైద్యుడొరులకెపుడు వ్యాధిగోరు ఊరివాడు ధనికుజేరగాగోరును విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం. కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కొఱగాని కొడుకుపుట్టిన కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్ చెఱకు తుద వెన్ను పుట్టిన చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కోటి రూపాయలు దానమిచ్చినా ఎప్పుడూ కోపంగా ఉండే వాడిని ఎవరూ మెచ్చుకోరు. ఎప్పుడైనా సాత్విక గుణమున్నవాడే సజ్జనుడు అనిపించుకుంటాడు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని శాంతిగా మెలగడం అలవాటుచేసుకోవాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోటిదానమిచ్చి కోపంబు పొందుచో బాటిసేయ రతని బ్రజలు మెచ్చి; సాత్విక గుణముల సజ్జనుడగునయా విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండముచ్చులు కోతిని తెచ్చి , క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కోతులలో ఒకజాతియైన కొండముచ్చు లన్నీచేరి కోతికి కొత్తబట్టలుకట్టి కొలుస్తున్నట్లుగా అవినీతి పరుని అలాంటిఅవినీతిపరులు,దౌర్భాగ్యులు చుట్టూచేరికొలుస్తూంటారు.వేమన పద్యం","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దశరథుని కుమారుడైన శ్రీరామా! దయాగుణంలో సముద్రుడవైన ఓ రామా! ఒక సామాన్యమైన కోతి, కోట్లకొలదీ భయంకరమైన రాక్షసులను గెలవటం సాధ్యం కాదు. పోనీ ఏదో ఒక ప్రభావంతో గెలిచిందనుకుందాం. కాని ఆ కోతి తోకకు అంటించిన నిప్పు వేడిగా ఉండక చల్లగా ఉండటం ఆశ్చర్యం కాదా! మా తల్లి సీతామాత పాతివ్రత్య ప్రభావాన్ని, నిన్ను సేవించిన వారికి లభించిన భాగ్యాన్ని, నీ కటాక్షవీక్షణాల గొప్పదనాన్ని... బ్రహ్మ మొదలుగా గల దేవతలకైనా సాధ్యమేనా.","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా సీత పతివ్రతామహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!హనుమకి రాక్షసులనుగెలవడంసాధ్యమా?అతడితోకకి పెట్టిననిప్పు చల్లబడుట సీతమ్మపాతివ్రత్యమహిమ,నీసేవకిఫలము.మిమ్ముపొగడబ్రహ్మతరమా?గోపన్న","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం బాతనిమేన శీతకరుడౌటదవానలు డెట్టివింతమా సీతపతివ్రతామహిమ సేవకుభాగ్యము మీకటాక్షమున్ ధాతకుశక్యమాపొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కోపమువలన మనిషికి కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడిన విలువ తగ్గిపోవును.మంచిగుణములు నశించును.కష్టములు వచ్చిచేరును.కోపము నణచుకొన్నచో కోరికలు తీరుమార్గముతోచి పొందుటసులభమగును.వేమన శతకము.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోపమునను ఘనత కొంచమై పోవును కోపమునను మిగుల గోడు జెందు గోప మడచెనేని గోరిక లీడేరు విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కాలం మూడితె ఎంతటి బలవంతుడికైనా చావు తప్పదు. తన కండబలము మీద గర్వంతో ద్రౌపదిని చెరపట్టిన కీచకుడు కాలం మూడి చచ్చాడు కదా?","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన సింహబలుని చావుజెప్పదరమె? ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!పుణ్యముల కొరకు తీర్థయాత్రలు, వ్రతాలు,దానాలు చేయాలా? లక్ష్మీపతివైన నిన్ను తలచిన చెప్పనలవికానన్ని పుణ్యములు కలగకపోవునా?కలుగుతాయికదా!","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములుసేయవలెనా?లక్ష్మీ పతి!మిము దలచినవారికి నతులిత పుణ్యములు గలుగుటరుదా?కృష్ణా!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఓర్పు ఉంటే కవచము అక్కరలేదట. క్రోధముంటే హాని కలిగించటానికి శత్రువు పనిలేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు. దుష్టులుంటే భయంకరమైన పాము అక్కరలేదు. ఉదాత్తకవిత్వముంటే రాజ్యంతో పనిలేదు. చక్కని విద్య ఉంటే సంపదలతో ప్రయోజనంలేదు. తగురీతిన సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కరలేదు. కాబట్టి ఓర్పు మొదలైన పదార్థాలుంటే కవచము మొదలైన వాటితో పనిలేదు. అంటున్నాడు కవి.","ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య వి త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా ప్రముఖపదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! రాజసభయందు భృత్యుడు వచ్చి ""ఓ రాజశ్రేష్థా సత్కవీశ్వరుడు మీ దర్శనమునకై వేచి యున్నాడు, కవితా నిర్మాణమునందు అతడు గొప్పవాడుట, అతని పాండిత్య ప్రతిభ గొప్పదియట, అడిగిన తత్క్షణమునే కావ్య రచన శీఘ్రముగ చేయగలడట, అతను తిట్టు కవిత్వము కూడ చెప్పువాడు కాడట."" అని చెప్పగా ఆ రాజు ""అతడా, నన్నింతకుముందే చూచినాడు వానిని ఇక చూడవలసిన పనిలేదు పొమ్ము"" అని అనాదరణముతో మాటలాడును. రాజుల్ ఇంతటి అధములు. శివా నీవు కవులను ఎంతటి సామాన్యులైనను అనాదరించవు, వారిని అనుగ్రహించి శాశ్వతఫలమునిచ్చు మహానుభావుడవు.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్ ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీ పాదపద్మములను అర్చించినచో ఆ భక్తులకు ఈ లోకమున శ్రేష్ఠములగు అశ్వములను, గజములను లభించుట ఏమి ఆశ్చర్యకరము! పాలకీలు మేనాలు మొదలగు వాహన సమూహములు లభించుట ఏమి లెక్క! సుందరులగు స్త్రీలును విలాసినులగు దాసీజనములు దాసులు ఉత్తములగు వస్త్రసమూహములు భూషణముల సమూహములు సుగుణవంతులగు పుత్రులును ఏ మొదలగు ప్రాపంచిక సంపత్సమృద్ధి సిద్ధించుట ఎంతమాత్రము దుర్లభము కాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో జితపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: చెట్లు నరికిన చిగురిస్తాయి.చంద్రుడు క్షీణించి తిరిగి పెరుగుతాడు.అట్లే లోకములో మంచి స్వభావము గలవారు మిక్కిలి కష్టాలను పొందినా ధైర్యముతో నిలబడతారు.","ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును నభివృద్ధి చెందుసోము డివ్విధమున విచారించి యెడల దెగిన జనములకు దాపమొందరు సాధుజనులు",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దైవం ఈ భూమి మీద కనపడదు. కనపడినా ఈ మూర్ఖమానవులు అసలు గౌరవించరు. కనపడే దైవాలైన తల్లి తండ్రి గురువు వీళ్ళనే గౌరవించడం లేదు. ఇక దేవతలను ఏమి గౌరవించుతారు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఖచరవరులు భూమి గనబడరందురు కాన వచ్చినంత గౌరవింత్రొ? తల్లితండ్రి గురువు తత్సముల్ కారొకో? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: ఓసూర్యవంశజుడవైనరామా!నీవు భూతప్రేతపిశాచ జ్వరపీడలనుండి కాపాడుతావనినమ్మి నీపాదాలనునమ్మాను దీనులరక్షించెదవన్న బిరుదుమరువకు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పాదాబ్జవి స్ఫురదుర వజ్రపంజరము జొచ్చితినీయెడదీనమానవో ద్దరబిరుదాంకమేమరకు దాశరధీ కరుణాపయోనిధీ",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గాడిద పాలు తెచ్చి బాగ కాచి పంచదార వేసినా ఎందుకూ పనికి రావు. అలాగే ఙానములేని వాడికి ఎంత చెప్పినా వృదాయె.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లే యెంత చెప్పి చివరనెసగిన బొసగునే విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవారితో స్నెహం ఎటువంటి వారికైన మంచిది కాదు. ఎంత గొప్పవాడైన దుష్టుని సహవాసం మూలంగా తప్పకుండా చెడిపోతాడు.కావున దుష్టులను చేరదీయరాదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు మాన దెంత మేటి వానికైన వాని చేదదీయ వలవదు చెడుదువు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుష్టులైనట్టి వారు తిట్టినా లెక్కచేయక్కరలేదు. దాని మూలంగా మనకు ఎటువంటి నష్టము ఉండదు.కాని మంచి వారు మనల్ని నిందించకుండా జాగ్రత్త పడాలి. సజ్జనుల తిట్టు శాపమువలె పనిచేస్తుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఖలులు తిట్టిరంచు గలవరపడనేల? వారు తిట్ల నేమి వాసి చెడును? సజ్జనుండు తిట్ట శాపంబదౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ! వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!గంగమొదలైన నదులలో స్నానము చేసిన యెడల పుణ్యములు కలుగునని చెప్పుచుందురు.అయితే అవి మిమ్ములను తలచి ధ్యాన్నించేవారికి కలిగే ఫలితములతో సాటిరావు.[స్థాయికి]తీసికట్టే అనిఅర్ధం.","ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్ సంగతి గలిగిన ఫలములు రంగుగ మిముదలచు సాటి రావుర కృష్ణా",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది. అలాగే, భక్తి/ప్రేమ తో పెట్టే తిండి పిడిసెడు అయినా చాలు సంతృప్తి పొందవచ్చు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా! గజేంద్రుని కాపాడినవాడా! కేశవా! మూడులోకాలకూ శుభాలుచేకూర్చేవాడా! దేవతలమొర లాలకించువాడా!శేషునిపైపవళించు మాధవా! అర్జునునికి ప్రాణహితుడా!వేడుకగా నన్నుకాపాడుమయ్యా!","ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గజరాజ వరద కేశవ త్రిజగత్కళ్యాణ మూర్తి దేవమురారీ భుజగేంద్ర శయన మాధవ విజయాప్తుడ నన్నుగావు వేడుక కృష్ణా",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండలమీద ఉన్న రాళ్ళు తెచ్చి, ఉలితో చేతులు కాళ్ళు చెక్కి, విగ్రహాలు తయారు చేసి వాటికి నమస్కరిస్తూ ఉంటారు. అలాంటి మూర్ఖులను ఎమనాలి?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి కాచి యులులచేత గాసిజేసి మొఱకు ఱాళ్ళ కెఱగు ముప్పేల నేమందు? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.","ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఇప్పటినుండి రెండు లేదా మూడు లేదా ఒక గడియ తరువాతనే కాని మరికొంత తడవుగ ఈనాడో మరునాడో కాకున్నను సంవత్సరమునకో మరి ఎన్నడో తెలియదు కాని మొత్తము మీద ఈ శరీరములు జీవరహితము లగుచు భూమిమీద పడక తప్పదు. దేహములు నశించక ఉండిపోవు. కాని యిది ఎరుగియు మానవులు ధర్మమార్గమును ఒక్కదానినైన ఆచరించక ఉన్నారు. అధమము నీ పదములయందు భక్తిని పూనలేక యున్నారు కదా.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్ చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమున కొందరకు నిన్ను సేవించవలయునని, ధ్యానించవలెనని, తత్వమునెరుగవలెనని ఆలోచన వచ్చుటలేదు. నీవే గతియని నమ్మినవారు మోక్షము నొందుట చూసి కూడ నిన్నెరుగక, ధ్యానించక, సేవించక నిరంతర ధన సంపాదనకు, ఉదరపోషణకు యత్నములు చేయుచు కాలయాపన చేయుచున్నారు. వారు ’ఆయు రన్నం ప్రయచ్ఛతి’ పూర్వజన్మకర్మఫలమగు ప్రారబ్ధముచే ఈ జన్మమునకు నిర్ణయించబడిన ఆయువే వీరి జీవితకాలము. ఆ ఆయువున్నంతవరకు బ్రదుకుటకు ఆవశ్యకమగునంత ఆహారము కూడ ఇచ్చును అను శ్రుతుల మాటలు కూడ చెవినబెట్టకున్నారు. వీరిని సంసారాంధకారము క్రమ్మి వీరి అంతఃకరణమును మూసివేసినది.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గాజుగిన్నె లోనుండు దీపం గాలితాకిడిలేక నిలకడగా వెలుగుతుంది. వివేకము గలవారి దేహమునందు జ్ఞానము కూడా అట్లే ఒడిదుడుకులు లేకుండా నిర్మలముగా నుండును.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గాజు కుప్పెలోన గడగుచు దీపంబ దెట్టులుండు జ్ఞాన మట్టులుండు తెలిసినట్టి వారి దేహంబు లందును విశ్వదాభిరామ వినురవేమ",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గాడిద మీద గంధం పూసిన కాని ఎం ప్రయొజనం. అది మల్లి వెల్లి బురదలో పడుకుంటుంది. అలాగె మోటు వాని సొగసు కూడ.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గాడ్దెమేనుమీద గంధంబు పూసిన బూదిలోన బడుచు బొరల మరల మోటువాని సొగసు మొస్తరియ్యది సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: గాడిదకు కస్తూరి తిలకం, కోతికి గంధం వాసన, పులికి చక్కెర వంటలు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు చెవిపోగులు, దున్నపోతుకు మంచి వస్ర్తాలు, కొంగలకు పంజరం.. ఎందుకు? వాటి అవసరం ఆ జంతువులకు ఉండదు. ఇలాంటి పనులవల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే, ద్రోహబుద్ధిని ప్రదర్శించే దుర్జనులకు మధురమైన నీ నామము రుచించదు కదా.","ఇచ్చిన అర్ధం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు? ద్రోహచింతన చేసెడి దుర్జనులకుమధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నారసింహ! దురితదూర!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: శూద్రకుడనురాజు కాశీలోచావవలె ననిమోకాళ్ళు విరగ్గొట్టుకున్నాడు.కాళ్ళుంటే తిరిగి ఎక్కడికైనావెళ్ళబుద్ధి పుడుతుందని. ముక్తిపొందాలని అతడి ఆలోచన.అయితే విధి లిఖితం మరోలా వుంది.అక్కడి అధిపతి ఒకరు గుఱ్ఱమును కొని స్వారీ చేయుట చేతగాక ఎలాగాని బాధపడుతుంటే చూసిన ఈరాజు నన్ను గుఱ్ఱం మీదకి ఎక్కిస్తే నేను గుఱ్ఱాన్ని అదుపులోకి తేగలను.అంటే అతడెక్కించాడు.అదిఊరివెలపల చెట్టుకి గుద్ది చంపింది.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో బుట్టదుచావు జానువుల పున్కలనూడిచి కాశిజావగా ల్గట్టిన శూద్రకున్ భ్రమలగప్పుచు దద్విధి గుఱ్ఱమౌచు నా పట్టునగొంచు మఱ్ఱికడబ్రాణముదీసె గదయ్యభాస్కరా",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!నువ్వు గిరులలో మేరు పర్వతానివి.దేవతలలో ఇంద్రుడవు.చుక్కల్లో చంద్రుడివి.నరులలో రాజువి.అంటున్నాడు కృష్ణ శతక కవి.ఈభావం భగవద్గీతలో పదవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినది.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గిరులందు మేరువౌదువు సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్ బరమాత్మ చంద్రుడౌదువు నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషుల కులము కంటే గుణమే ముఖ్యము.మంచి గుణము కలవాని కులమును ఎవరూ అడుగజాలరు. అలాగే ఎంత మంచి కులములో పుట్టినా గుణము లేకపొతే గుడ్డి గవ్వంత విలువ కూడ చేయరు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుణములుగలవాని కులమెంచగానేల? గుణము కలిగెనేని కోటిసేయు గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు లేదు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుణవంతునికి ఒక చిన్న సహాయం చేసినా కూడ పెద్దదిగా భావించి కృతఙతాభావంతో ఉంటాడు. అది అతని సహజగుణం. కాని చెడ్డ గుణం కలవారికి ఎంత సహాయం చేసినా పట్టించుకోనట్లే ఉంటారు. అటువంటి వారికి ఏవిధమైన సహయము చేసినా మనమే భాద పడాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత కొండయంత మేలు గుణహీనుడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచిగుణములేని వాని గుణగణాలని తలచరాదు. బుద్దిలేని వాడిని, గొప్పవాడని వారిని పూజించకూడదు. అలానె మనస్సు శుద్దిగాలేని వాని మంత్రాలను నమ్మకూడదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుణవిహీన జనుని గుణ మెంచగనేల? బుద్దిలేనివాని పూజయేల? మనసులేనివాని మంత్రంబు లేలయా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి గుణము కలవానికి ఙానము సంపాదించుకోవడంలో గల గొప్పతము గురించి కొంచెము చెప్పినను అది కొండంత అవుతుంది.అదే గుణహీనునికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మంచి గుణములేని వానికి మంచి మాటలు చెప్పడం వృదా.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన గొండయగును వాని గుణముచేత గుణ విహీనుకెట్లు కుదురు నా రీతిగ విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రౌతు సరిగా ఉన్నప్పుడే గుర్రము మంచి దారిలో నడుస్తూ ఉంటుంది. కొంచెమైన ఏమరుపాటుగా ఉన్న దారి తప్పుతుంది. అప్పుడు దాన్ని శిక్షించి సరి అయిన దారిలోకి తేవాలి. అలానే దుర్జనుణ్ణి కూడ అవసరమైతే శిక్షించి సరియైన దారిలోకి తేవాలి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న గుఱ్ఱములు నడుచు గుఱుతుగాను గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక పక్షి కోసం శరీరాన్ని ఇచ్చిన శిబి చక్రవర్తి రాక్షసుడైన గొప్ప వానిగా కీర్తి పొదాడు. లోకానికి మంచి చెయాలనుకునే వారికి ఎప్పుడూ చెడ్డ పేరు రాదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గువ్వకొఱకు మేను కొసియా శిబిరాజు వార్త విడువరాక కీర్తి కెక్కె ఒగునెంచబోన రుపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ముక్తి కోసం గురువుని వెతుక్కుంటూ గుహలలోకెల్లే మూర్ఖులకు క్రూరమృగమొకటి కనపడితే చాలు, అదే వాళ్ళకి ముక్తి చూపిస్తుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ క్రూరమృగ మెకండు తారసిలిన ముక్తిదారి యదియె ముందుగా జూపురా విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సాధువులా బిచ్చమెత్తినంత మాత్రాన విషయ వాంచ లేనట్లు కాదు, యొగి కాడు. గుడ్లగూబ లాగ గ్రుడ్లుతిప్పినంత మాత్రాన ఉన్న గుణము పోదు. లోభము మోహము వదిలినప్పుడే ప్రయొజనం ఉంటుంది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు లోభమోహము లుడుగంగ లాభమగును దేబెలై బిక్షమెత్తుట తీర్పదెపుడు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన పాలనీక తన్ను పండ్లురాల లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ! వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు. లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి. పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను. నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గోపాల దొంగ మురహర పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి దయతో నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బయటకు కనిపించే వేషధారణ వేరు, మనసులో ఉండే ఆశ వేరు.నడుముకి గోచి కట్టుకుని మునిగా భావించేవాడెవ్వడు ఆశను జయించలేడు. అలా అనుకునే యోగిపుంగవుడు ఉభయభ్రష్టుడు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గోలి పాతబెట్టి కోరి తా మునినంచు మనసులోన యాశ మానలేడు ఆకృతెన్నవేఱికాశ యెన్నగ వేఱు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: పవిత్ర గౌతమీ (గోదావరి) నదిలో చన్నీళ్ల స్నానం చేయలేను. తీర్థయాత్రలు చేసే ఓపికా లేదు. దానధర్మాలు చేయడానికి కావలసినంత ధనం లేదు. ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి మనోనిగ్రహం లేదు. ఇంకే కష్టాలనూ భరించలేను. నాకు చేతనైన మేర నీ నామస్మరణ చేస్తాను. ఇదొక్కటే నాకున్న నిర్మల భక్తికి నిదర్శనం స్వామీ!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టములకోర్వ నా చేతగాదు, నిన్ను స్మరణ జేసెద నా యథాశక్తి కొలది భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! జనులు సాధారణముగ నిన్ను సేవింపక అనేక క్లేశములు పడుతున్నారు. అనుదినము శుభకరమగు నీ నామమును స్మరించు ఉత్తమోత్తములను గ్రహదోషములు కాని దుర్నిమిత్తములు కాని బాధించవు. మిడుతల గుంపు ఎంతఁగ్రమ్మిన అగ్నిని ప్రకాశించకుండ కప్పివేయజాలవు కదా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే? దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా!నిన్నుమనసులో ధ్యాన్నించేవారికి గ్రహపీడలవల్ల జరిగేకష్టనష్టాలు అనారోగ్యాలువంటివి దరిచేరవు. ఇహపరసుఖాలు ఇచ్చేనిన్ను తలచేవారికి మనసుకి ఇక భయాలెక్కడివి?ఉండవు.కృష్ణ శతకం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గ్రహభయదోషము బొందదు బహుపీడలు చేరవెరచు బాయును నఘముల్ ఇహపర ఫలదాయక విను తహతహలెక్కడివి నిన్నుదలచిన కృష్ణా",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పచ్చికుండలో నీళ్ళు వేస్తే మెల్లగా కుండ కరిగి ఆ నీళ్ళంతా నేల పాలు అవుతాయి. అలానే తిండిలేక కష్టపడుతున్న వాని వద్ద సరస్వతీ దేవి కూడ నిలువకుండా మెల్లగా కరిగిపోవును. ఎంత విద్యలున్న తిండిలేక పోతే ఏమి ప్రయోజనం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న విద్యయేల నిలుచు, వెడలుగాక పచ్చికుండ నీళ్ళు పతిన నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పిచ్చి వాళ్ళు తమకు తెలిసిందే వేదమనుకుని ఙానుల ముందుకొచ్చి విమర్శిస్తూ ఉంటారు. అదెలాగుంటుందంటే గుడ్డొచ్చి పిల్లను ఎద్దెవా చేసినట్లుంటుంది.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు ఙానులైనవారి గర్హింతు రూరక విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వయస్సులో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహములేక, ముక్తి కొరకు మరణకాలమాసన్నమవగానే సన్న్యాసము తీసుకొందురు. అంత మాత్రముచేత ముక్తి కలుగదు. అత్మశుద్ది ఇంద్రియ నిగ్రహము ఉన్నప్పుడే ముక్తి కలుగుతుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఘటము నింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునపుడు సన్న్యసించు నాత్మశుద్దిలేక యందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పెద్ద చెరువు ఎండిపోయినపుడు చిన్న వర్షంతో అది నిండదు కదా. దానికి తగ్గట్టు అంత పెద్ద వాన పడాల్సిందే. ఏనుగు కింద పడితే అంతటి ఏనుగే దానిని లేవనెత్తాలె. ఇదే మాదిరిగా గొప్పవాడు పేదరికంలో పడితే అతనిని ఆదుకోవడానికి ఎందరు పేదవాళ్లున్నా ప్రయోజనముండదు! ధనవంతుడే (సత్ప్రభువు) ఆదుకోవాలి మరి.","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా కనుగొన నొక్క సత్ప్రభువుగాక నరాధము లోపరెందఱుం బెను జెఱు వెండినట్టితఱి బెల్లున మేఘుడుగాక నీటితో దనుపదుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి. నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలో బలరామావతారాన్ని వర్ణించాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఘనులగు ధేనుక ముష్టిక దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నీనామమన్న యమభటులకు దిగులుపుట్టును.దరిద్రపిశాచము నశించును.నీభక్త జనులకు ఎల్లప్పుడూ వైకుంఠద్వారము బ్రద్దలై దారిచ్చునుగోపన్న","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచసంహరణ కార్యవినోది వికుంఠమందిర ద్వారకవాటభేది నిజదాస జనావళికెల్లప్రొద్దు నీ తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఙానాన్ని పొందాలనే ఆలొచనతో తన దేహాన్ని తనే మరుచు వాడు మొక్షాన్నే కాని కామాన్ని కోరడు. అటువంటి వారు కచ్చితంగా ఙానము పొందగలుగుతారు. కాబట్టి ఙానం కోసం శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు కాని కాడు మోక్ష కమి గాని నియమ నిష్ఠ లుడిపి నిర్గుణ ముందురా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులు నేర్పుగా, ఇంపుగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. అలా మాట్లాడగలిగిన వాడినే అందరు గౌరవిస్తారు. వాడు చెప్పినట్టు వింటారు. అలా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే మూర్ఖుని మాటలు ఎవరూ పట్టించుకోరు సరి కదా ఎదిరిస్తారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చందమెఱిగి మాటజక్కగా జెప్పిన నెవ్వడైన మాఱికేల పలుకు? చందమెఱికియుండ సందర్భమెఱుగుము విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనను చంపతగినంత కీడు చేసిన శత్రువే అయినా ఆపదలో సాయం కోరి వస్తే, అలాంటి వారికి హాని తలపెట్టరాదు. చేతనయినంత సాయం చేసి పంపడం మంచిది. అదే అతనికి తగిన శిక్ష. సమాజానికి ఈ క్షమాగుణం ఎంతో అవసరము.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చంప దగినయట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలుజేసి పొమ్మనుటే చావు! విశ్వదాభిరామ వినురవేమ.",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నోరులేని మూగ జీవాలను చంపకూడదు. దేన్నైనా నిర్మూలించాలి అంటే లోకములో మనష్యుల మద్య ఉండే శత్రుభావనలను నిర్మూలించాలి. మనకు హాని చేసే తేలుని చంపకుండా దాని కొండిని తీసివేస్తే అది మనల్ని ఏమి చేయలేదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము తేలుకొండిగొట్ట దేలేమిచేయురా? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మదపుటేనుగు మావటివానిచేతిలో అణగియున్నట్లు ఎంతబలవంతుడైననూ విధివశమున అల్పునియొద్ద కష్టపడును.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా జిక్కియవస్థలం బొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్ మిక్కిలి సత్వసంపదల మీరిన గంధగజంబు మావటీ డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదే యోర్చి భాస్కరా",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దయాగుణం కలిగిన దశరథరామా! జ్ఞానం లేని వారు తియ్యగా ఉండే పంచదారను వదిలి, చేదుగా ఉండే వేప ఆకును తింటారు. ఆ విధంగా కొందరు నీ గొప్పదనాన్ని తెలుసుకోలేక, చిల్లరదేవుళ్లను కొలుస్తున్నారు. ఇది మంచిది కాదు. అందరూ మొక్కదగినవాడవు నువ్వే. మోక్షమిచ్చేవాడివి కూడా నువ్వే. ఇంక ఇతరమైన మాటలు మాట్లాడటం అనవసరం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీక యీవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!మ్రొక్కదగినవాడవు,మోక్షమొసగేవాడవునీవనిఎరుగక కొందరుఅధములు చక్కెరమానిచేదుతిన్నట్లుగా బక్కదైవాలనిపూజిస్తారు","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవములవేమరుగొల్చెద రట్లకాదయా మ్రొక్కిననీకుమ్రొక్కవలె మోక్షమొసంగిననీవయీవలెం దక్కినమాటలేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును , కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చనిపొయిన మనిషి శవాన్ని చూసి దేహము అసత్యం, ఆత్మ సత్యమనే తత్వాన్ని గ్రహించిన వాడే నిజమైన ఙాని.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చచ్చువాని జూచి చావని పుట్టని తత్వమెల్ల నాత్మ దలపుజేసి యరసి చూచునట్టి యతడె పో సుజనుండు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచితనం లేని విద్వాంసునికన్నా మన బట్టలు ఉతికే చాకలి వాడు మేలు. అలాగే కోరిన వరాలియ్యని ఇలవేల్పు కన్నా, పాలిచ్చె పాడి గేదె మేలు. నీతిలేని బ్రహ్మణుని కన్నా నీచజాతి మానవుడు మేలు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చదివినయ్యకన్న చాకలియె మేలు గృహమువేల్పు కన్న గేదెమేలు బాపనయ్యకన్న బైనీడు మేలయా! విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: వంటఎంత అమోఘంగాచేసినా అందులోఉప్పులేకరుచిలేనట్లే ఎంత గొప్పచదువుచదివినా స్పందించేగుణం లేనిదేరాణించరు.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం పొదవెడునుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత చదివితే ఏం లాభం? అందులోని సారం గ్రహించనంత వరకు అదంతా వ్యర్థమే కదా. మంచి గుణవంతులుగా కావాలంటే చదువులోని పరమార్థాన్ని గ్రహించాలి. ఎలాగైతే, నలభీమ పాకాలకైనా సరే చిటికెడు ఉప్పు లేకపోతే అవి రుచించనట్టు. కనుక, పిల్లలైనా పెద్దలైనా ఏది చదివినా, ఎంత చదివినా మనసు పెట్టి చదవాలి. అందులోని సారాన్ని తెలుసుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం పాదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య! భాస్కరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సన్యాసి అయ్యి వేదాంతాలన్ని చదివి ఆరు మతాలలో చిక్కి చావడం కన్నా, అత్మతత్వాన్ని తెలుసుకోని నిర్గుణస్వరూపుడైన భగవంతుని సేవించడం ఉత్తమం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చదువు చదవనేల? సన్యాసి కానేల? షణ్మతముల జిక్కి చావనేల? అతని భజనచేసి యాత్మలో దెలియుండీ విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విద్వాంసుడు దుష్టుడైతే అతని యొక్క మంచి బుద్ది కొంతకాలమే ఉంటుంది. తరువాత తన సహజమైన నీచ ప్రవర్తనలోకి మారిపోతాడు. కుక్క దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలొచన ఎలా చేస్తుందో ఇది అంతే.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము దాలిగుంటగక్క తలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! శాస్త్రములను బాగుగా చదివిన పండితులు వాస్తవమున పండితులనదగిన వారు కాదు. పండితులలో అధములు లేదా పండితులుగ కాన్పడు అధములు. వారు తాము నేర్చిన పాండిత్యములో తమకు తోచినదానినే ఉచితమనుచు తమ ఇచ్చవచ్చినట్లు స్వేచ్ఛాభాషణములను చేయుచు వదరుచుందురు. కాని వాస్తవమున వారికి ఏ విషయమునను నిశ్చయ జ్ఞానము ఉండదు. సంశయములు తీరియుండవు. అందుచే వారు సంశయములను భయంకరారణ్యములో సరియగు త్రోవనెరుగక దారి తప్పి తిరుగుచుందురు. అట్టి స్థితిలో నున్న వారి చిత్తము ఏమియు తోచనిదై చెదరిపోవును. ఆ స్థితిని నీవు చిత్తగించవలయునని వేడుచున్నాను.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్ వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం జెదరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! అవివేకులు తమ బంధువులో, మిత్రులో మరి ఏ ఆప్తులో మరణించుట చూచి మహాదుఃఖముతో ఏడ్చెదరు.. యమునుద్దేశించి యమా! మేము వీరి ఏడబాటును ఓర్వజాలము, మేము కూడ వీరితోబాటు మరణింతుమని రకరకములుగ ప్రతిజ్ఞలు పలుకుతు శపధములు చేయుదురు. కాని వారాప్రతిజ్ఞలలోని అర్ధములెరుగక ఆవిధముగ చేయజాలరు. ప్రతివారు లోకసహజమగు మోహముతో ప్రేమ ఒలుకబోయువారే గాని చచ్చువారితో తాము చావను లేరు. తత్వమునెరిగి, నిన్ను సేవించి మోక్షము నందుటకు యత్నించినలేరు. ఇట్టివారి జీవితము వ్యర్ధము కదా.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్ మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సులో వచ్చె పిచ్చి పిచ్చి ఆలొచనలను కట్టిపెట్టి, యోగ నియమాలు పాటించి తపస్సుచేయువాడే గొప్ప వేదాంతి అవుతాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చపలచిత్తవృత్తి జయమొంద గమకించి నిపుణుడయ్యు యోగనియతి మీఱి తపము చేయువాడు తత్వాధికుండురా విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బాగా నూనె ఉన్నప్పుడే దీపం వెలుగుతుంది. అలానే ధనం బాగా ఉన్నప్పుడు ఆలోచనలు పెరుగుతాయి. ధనం లేకపోతే ఆలొచనలు ఉండవు ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ జీవించవచ్చు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చమురు గల్గు దివె సంతోషముగ వెల్గు ధనముగల్గుదాని తలపుజెలగు ధనములేనివాని తలపులు తీరునా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒంటికి నూనె రాసి బాగ మర్దనా చేస్తే మెరుపు వస్తుంది. కష్టపడి వ్యాయమం చేస్తే దారుఢ్యమవుతుంది. అలానే ఎన్ని ఆటంకాలెదురైనా ఙానాన్ని పెంచుకుని మోక్షం పొందాలి.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు సాముచేయ మేన సత్తువెక్కు ఙానమార్గ మెఱుగ గడతేరు జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: సీతాదేవికి పతి అయినవాడా, దశరథుని కుమారుడా, కరుణలో సముద్రము వంటివాడా, నీ పాదాల స్పర్శ తగలగానే ఒక రాయి స్త్రీగా మారింది. ఇది ఒక ఆశ్చర్యం. నీటిమీద నిలకడగా కొండలు తేలాయి. ఇది మరొక వింత. అందువ ల్ల ఈ భూమి మీద నిన్ను ధ్యానించే మానవులు వేగంగా మోక్షం పొందడంలో ఎటువంటి వింతా లేదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత, యీ ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంద్రజాలికుడు చిత్రవిచిత్రములను కనబర్చునట్లుగా నీవు జంతువులయందు చూచుటకు నేత్రములు, వినుటకు చెవులు, వాసన చూచుటకు ముక్కు, రుచులను తెలిసికొనుటకు నాలుక, శీతోష్ణ స్పర్సలు తెలిసికొనుటకు చర్మము సృజించితివి. అవివేకులు వాటిని సద్వృత్తులయందు ప్రవర్తింపజేయలేక దుర్వృత్తులందు ప్రవర్తింపజేసి పాపములు చేయుచున్నారు. ఇట్లు చేయుటవలన నీకేమి లాభమో తెలియదు.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు చ్చి వినోదింపఁగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చాకలి వాళ్ళు బట్టలకున్న ఉన్న మురికి వదలకొడతానికి బండకేసి బాదతారు. మెలితిప్పి నీళ్ళను పిండుతారు. రాయి తీసుకుని రుద్దుతారు. కాని చివరకు బట్టలను శుభ్రం చేస్తారు. అలాగే మనకు మంచి చెప్పె వాళ్ళు ఒక దెబ్బ వేసినా ఫర్వాలేదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చాకి కొకలుతికి చీకాకుపడజేసి మైలతీసి లెస్స మడిచినట్లు బుద్దిజేప్పువాడు గుద్దినా మేలయా విశ్వదాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దెవుడు లేడు అనే చార్వాకమతం కాని, శక్తి, శైవ మతాలు కాని వెటిని నమ్మ రాదు. అవి అన్ని తప్పుడు మార్గాలే పైగా నీచమైన సేవ పద్ధతులు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చాలదయ్య ఇంక చార్వాక మతరీతి శక్తిశైవమనుచు జాల నమ్మి సరణి మిగిలి చెడును చండాలసేవచే విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కొందరు ఐహికజీవితముపై విరక్తి కలిగినట్లు జీవచ్చ్రాద్ధము జరుపుకొనెదరు. సంన్యాసమును కూడ స్వీకరింతురు. కాని వారికి దేహ భ్రాంతి వదలదు. దేహముపై మమకారము పోదు. మరికొంత కాలము సుఖముగ, ఆరోగ్యముగ బ్రతుకవలయునను కోరికతో తనను ఏ వైద్యుడైనను చికిత్స చేసి తన దేహ భాధలు పోగొట్టగలడో, ఏ మందు తనను కాపాడునో, ఏ దేవుడో దేవతో రక్షించునని మ్రొక్కుచు ఆ ప్రయత్నములలో మునిగియుందురే కాని నిన్ను కొంచెమైన ధ్యానించరు. నాకు యిట్టి స్ఠితి వలదు. నిన్నే ఆశ్రయించుచున్నాను. నీకడ ఆశ్రయమిచ్చి నన్ను నీ సేవకునిగ చేసికొనుము.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా జీవచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: మరణ సమయం ఆసన్నమైందని తెలిసి కూడా రోగిష్టి ఏ వైద్యుడో, మరే చికిత్సో తనను మృత్యువు నుంచి కాపాడుతారేమో అని ఎదురుచూస్తుంటాడు. ఆఖరకు తన పిండాన్ని తానే పెట్టుకొనే యోగి సైతం ఏ దైవమో తనపట్ల కృప చూపక పోతాడా అనీ ఆశపడుతుంటాడు. నా మనసు మాత్రం అలా కాకుండా, నీ ధ్యానం పైనే దృష్టి పెట్టేలా చూడు స్వామీ!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింప దా జీవశ్శ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది అంటున్నాడు వేమన. ‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అని సూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని. ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం. కోరికలకు సంబంధించిన పనులను వదిలెయ్యటం. ఏవో కారణాల వల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది. చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన్న సందేశం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు కడకు మొదటి కులము చెడినయట్లు పాపమొకటి గలదు ఫలమేమి లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసు విపరీతమైన చంచంల స్వబావం కలది. వింతలు విడ్డూరాలు చూపి తప్పు దారులు పట్టించడానికి ప్రయత్నిస్తుంది. కావునా మనస్సునెపుడు స్థిరముగా నిలిపి మన స్వాధీనములో ఉంచుకోవాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చింతమానుకొనను జేరిన నలకాంత వింత చూపి చనును విడువరాదు పంతగించి దాని బట్టిననే మేలు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది. అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: నల్లనయ్యా! చిత్తశుద్ధితోనే నీకు సేవ చేశానే కానీ, లోకం మెప్పుకోసం కాదు. జన్మపావనం కావాలనే నీ నామస్మరణ చేశాను కానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు. ముక్తికోసమే నిన్ను వేడుకొన్నానే తప్ప, భోగభాగ్యాలకు ఆశపడలేదు. విద్య నేర్పుతూ నిన్ను పొగడొచ్చు అనుకొన్నా కానీ, కూటికోసమైతే కాదు. పారమార్థికం కోసమే నా ఆరాటమంతా, కీర్తికోసం కాదు!","ఇచ్చిన భావం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు పారమార్థికమునకు నే బాటుపడితి గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ! భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార!నరసింహ! దురితదూర!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యంగా తయారవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే ఒక నీటి బొట్టై తన అస్థిత్వాన్నె కోల్పోతుంది. అదే విధంగా మనకు ప్రాప్తం ఉన్నప్పుడు ఫలం తప్పకుండా లభిస్తుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళగలసె ప్రాప్తమున్నచోట ఫలమేల తప్పురా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం. ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షము నిచ్చితి వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తీయగా పలికే నోటిని నొక్కి, మన్మథుని నిగ్రహించడానికి గోచి బిగించి కట్టినా మనసు మన మాట వినదు. ఇదెక్కడి కర్మరా నాయనా?","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి కచ్చడంబు బిగియగట్టికొన్న మనసు వశముగాదె? మహినేమి పాపమో? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా!ఒకవనిత తనుముద్దుగా పెంచుకున్నచిలుకకు నీవిష్ణునామాలలో ఒకటైన రామనామమును పెట్టినేర్పించిపిలిచిన మోక్షమిచ్చితివి.నిన్నునమ్మిన వారికిమోక్షము రాకుండునా?కృష్ణశతకం","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: చిలుకయొక రమణి ముద్దుగ చిలుకను శ్రీరామయనుచు శ్రీపతిపేరం బిలిచిన మోక్షమునిచ్చితి వలరగనిను దలచుజనుల కరుదా కృష్ణా",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా!ఆకాశంలో నక్షత్రాలులెక్కపెట్టవచ్చేమో!భూమిమీదఉండే ఇసుక రేణువులను లెక్కించవచ్చేమో!అవిచెయ్యలేనివైనా చెయ్యచ్చేమో!నీగుణములను మాత్రమూ బ్రహ్మకూడా లెక్కపెట్టలేడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్ జొక్కపు నీగుణ జాలము నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పెద్ద పెద్ద గోడలతో, చెట్లు కొట్టేసిన కొయ్యలతో, మంచి ఇటుకులతో ఇల్లు కట్టి అదే శాశ్వతమని ఆనందిస్తూ ఉంటారు. కట్టినవాళ్ళె శాశ్వతంగా ఉండరు అనే సత్యాన్ని తెలుసుకోలేరు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి ఇట్టునట్టు పెద్ద ఇల్లుకట్టి మిట్టిపడును మీది పట్టేల యెఱుగడో విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దేన్నైన కోయాలంటే కత్తితో చేయాలికాని దాని పిడితో చేయలేము. పిడి పట్టుకొనడానికి ఉపకరిస్తుంది కాని కోయడానికి కాదు. అదే విధంగా ఏదైనా సాధించాలంటే తెలివి ఉండాలి కాని దేహ బలంతో ఏమి చేయలేము. దేహము మనకు పిడిలాంటిది మాత్రమే.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చురికితోడగోయ జొప్పడునేకాని దానిపిడినిగోయ దరమె నీకు? తెలివిలేనిమేని బలమేమి చేయును? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! నిన్నే నమ్ముకున్నాను. నాకు నీ రూపాన్ని చూపు. తామర నాభియందు కల వాడా! బ్రహ్మకు తండ్రీ ! నేను చేసిన కర్మల పాపములను పోగొట్టు తండ్రీ!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: చూపుము నీరూపంబును పాపపు దుష్కృతము లెల్ల బంకజనాభా పాపుము నాకును దయతో శ్రీపతి నిను నమ్మినాడ సిద్ధము కృష్ణా లక్ష్మీపతీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటియై ధరజెల్లు విశ్వదాభిరామ! వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చేడ్డవారిని ఆదరించి వారికి మంచి చేడులు చేప్పి, మంచివారిగా మార్చిన వారిని భగవంతుడు మెచ్చి తన దగ్గర చేర్చుకుంటాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెడిన మానవులని చేపట్టి రక్షింప కడకు జేర్చునట్టి ఘనులు తలప విబుభ జనులు గాంత్రు విశ్వేశు సన్నిధి విశ్వదాభి రామ వినురవేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా పోతన పద్యాలు శైలిలో పద్యం రాయండి: చెడుగుణములు గలవారికి ఏనుగులు,గుర్రములు,ధనము, భార్యా,పుత్రులు సర్వము నశించును.విష్ణువునునమ్మి ధ్యాన్నించువారికి ఏవీచెడకుండుటయేగాక ముక్తులగుదురు.","ఇచ్చిన అర్ధం వచ్చే పోతన పద్యాలు శైలి పద్యం: చెడు గరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడుచెనటులకున్ జెడక మనునట్టి సుగుణులకు జెడని పదార్దములు విష్ణు సేవానిరతుల్",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనలో ఉన్న చెడ్డ గుణాలను పోగోట్టి, మంచి మాటలు చెప్పి, మనల్ని మార్చి, మనయొక్క జీవితాశయాన్ని చూపగల గురువుని సేవించాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి పరమపదవి సిద్దపడగ జూపు నట్టి గురుని వేడి యపరోక్షమందరా విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దుష్టులు నాము ఒకటిగా కూడి చెడుపనులు చేయుచుండిరి. నేనును వారితో చేరి చెడుపనులను చేసితిని. చీకట్లలో దూరుటకు, వారు వినరాని, ఎరుగరాని చెడుపనులను చేయుటకు పాలు పడితిని. ఈ కారణముచే నన్ను నీవు స్వీకరించదగనివానిగా భావించితివి. నన్ను నీ భక్తుని చేసికొనుటకు తిరస్కరించి వెడలగొట్టితివి. ఐనను నేను లెక్కపెట్టను. ఇంటిలోనుండి వెడలగొట్టుచుండగా చూరులు పట్టుకొని వ్రేలాడుచున్నాడు అన్న సామెతగ నేను నిన్నే ఆశ్రయించుచున్నాను. నన్ననుగ్రహించి నా కోరికలను అభీష్ఠములను ఏల ఈయవు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్ వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: ఆడవారికైనా, మగవారికైనా వర్తించే నీతి ఇది. చేసిన మేలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే, దానికి విలువ ఉండదు. ఏదో ప్రచారం కోసం చేశారనుకోవచ్చు. పైగా, అదేదో గొప్పలు చెబుతున్నట్టుగానూ ఉంటుంది. నిజంగానే మనం గొప్ప పనే చేసినా సరే, ఎవరికీ చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమం. దీనిని మనసులో పెట్టుకొని మెలగాలి సుమా.","ఇచ్చిన అర్ధము వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: చెప్పకు చేసిన మేలు నొ కప్పుడయిన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెప్పులోపడినరాయి, చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలిలోదిగినముల్లు,ఇంటిలోమొదలైనపోరు చిన్నవేఅయినా భరించడంకష్టం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోనిపోరు ఇతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెప్పులో దూరినరాయి,చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంటిలోఎవరైనా పెట్టేపోరు కొంచెమైనా ఎక్కువగా బాధిస్తాయి. ఆసమయంలో బుర్రకూడా పనిచెయ్యదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ కంటిలోనినలుసు కాలిముల్లు యింటిలోనిపోరు ఇంతింతకాదయా విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెఱుకు నందు తీపి లేకపోతె ఎంతో ఆశగా తిందామని తీసుకున్న వారు కూడ చెత్త అని అవతల పడెస్తారు. అలాగె ఎంత చదువు ఉండి కూడ మంచి గుణాలు లేకపోతె జనాలు వాళ్ళని నీచులుగా చూస్తారు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు పరగ గుణములేని పండితుండు దూఱుపడునుగాదె దోషమటుండగ విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెరకుతోటలో పిచ్చి పిచ్చి మొక్కలుండిన చెరకుకు వచ్చె నష్టమేమి లేదు. తను ఎల్లపుడూ తన తీపి తనము కోల్పోదు.అలానే ఙానుల గుంపులో మూర్ఖుడున్న వారి ఙానమునకు వచ్చిన నష్టమేమిలేదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన కొచెమైన దాని గుణము చెడదు ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనని శరణుకోరి వచ్చిన వారికి దయతలచి రక్షించి కాపాడుట మన కనీస ధర్మం. అట్లు చేయని వాని పుట్టుక కూడ వ్యర్దం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చేకొనుచును తమకు చేసాచినంతలో చెడిన ప్రజల రక్ష చేయకున్న తమది సాగుటేమి? తమ తను వదియేమి? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: చేతులకు అలంకారము దానము.పాలకులకు సత్యము పలుకుటే అలంకారము. నీతి,న్యాయము అందరికీ అలంకారము. స్త్రీకి పవిత్రతే[పాతివ్రత్యం]అలంకారము. ఈసుగుణాలు లేకున్న వ్యర్ధమని భావం.బద్దెన.","ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: చేతులకు తొడవు దానము భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో నీతియె తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: మన వల్ల సాధ్యం కాని పనిని ఎప్పుడూ చేయబోకండి. అలాగని మంచిపని చేయకుండా ఊరుకోకూడదు కూడా. అట్లాగే, పగవారి ఇంట్లో భోజనం చేయరాదు. అంతేకాదు, తోటివారిని బాధపెట్టేలా నిష్ఠూరపు మాటలు మాట్లాడకూడదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమార శతకం శైలి పద్యం: చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్ జేయకుము రిపు గృహంబున గూయకు మొరుమనసు నొచ్చు కూత కుమారా!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనమెప్పుడు తగిన సమయంలో తగిన పనినే చేయాలి. సమయమికి కొంచెం అటు ఇటు అయినా ఆపని పనికిరాకుండా ఉండే ప్రమాదం ఉంది. బుడమకాయ పచ్చిగా ఉన్నఫ్ఫుడు చేదుగా ఉంటుంది. బాగా పండితే కుళ్ళు వాసన వస్తుంది. దోరగా ఉన్నప్పుడే బాగుంటుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చేయదగినవేళ జేసిన కార్యంబు వేగపడి యొనర్ప విషమగు బుడమకాయ చేదు; ముదిసిన తీపగు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులు ఎప్పుడూ సత్కార్యాలే చెయ్యాలి. చెడు పనులు చేసి, వాటిని దాచినా అవి శాశ్వతంగా దాగవు. ఏనాటికో ఒకనాటికి బయట పడకుండా ఉండవు. ఎలాగైతే, రాగిపైన బంగారు పూత పూస్తే కొన్నాళ్లకు అది తొలగి, ఆ బండారం బయట పడుతుందో అలాగ. కాబట్టి, దుర్మార్గపు పనులు దాగేవి కావు. కనుక వాటిని చేయకపోవడమే మంచిది.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగు భాస్కరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: రాగిపాత్రపైపూసిన బంగరుపూతచెదిరి రాగిబైటపడినట్లు దుష్టుడుచేసినపాపపుపని దాచినను బైటపడకపోదు.భాస్కరశతకం.","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా మూసినయంతటన్ బయలుముట్టకయుండ దదెట్లు రాగిపై బూసినబంగరుం జెదిరిపోవగడంగిన నాడునాటికిన్ దాసినరాగి గానపడదా జనులెల్లరెరుంగ భాస్కరా",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుర్రమెక్కి వీధుల వెంట పోయే వాని మీద కుక్కలు మోరిగినా ఏమి లాభము. దర్జాగా తనదారిన తను పోతుంటాడు. మూర్ఖులు మంచివారి మీద వేసే నిందలు అంతే, సజ్జనులు వాటికి చలింపక తమ మార్గములో సాగిపోతారు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు గుక్క విన్నివెంట కూయదొడగు ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఫుట్టే చచ్చె వేళలయందు స్వాతంత్ర్యము లేదు. పోని తన వెంట తీసుకొచ్చింది లేదు తీసుకు పోయేది లేదు. మద్యలో మాత్రము అన్నిటికి తామే కర్తనని చెప్పుకుంటారు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు తేను లేదు మున్ను పోనులేదు నడుమగర్తననుట నగుబాటు కాదటే విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జయాపజాయలనేవి పట్టించుకోకూడదు. అటువంటివి అన్ని వదిలిపెట్టి మంచి గురువుని ఎన్నుకుని పట్టుదలతో, అతని సహాయంతో మనం అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జయము భయము దాటి చలపట్టి యుండును దయకు బాత్రుడగును ధర్మపరుడు నయముగాను గురుని నమ్మి నెమ్మది వేడు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను కవిని కనుక చేతనయిన విధమున కావ్యరచనతో ఆయాయుపచారములతో నిన్ను ఆరాధించుటకు యత్నింతును. ఎట్లన కావ్యమున ఆయా వర్ణన చేత స్ఫురింపజేయబడు శృంగారాది రసములే నీకు అభిషేక సాధనమగు పవిత్ర తీర్ధ జలములగును. అందలి సాధు శబ్దముల కూర్పులు పుష్పములు మాలలు అగును. శ్రవణమధురములగు శబ్దాలంకారముల కూర్పుచే సంపన్నమగౌ మధురోఛ్ఛారణ ధ్వనులు నీ పూజలో మ్రోగించు మంగళవాద్యములగును. ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అర్ధాలంకారములు నిన్ను అలంకరించు వస్త్రములగును. కైశికి మొదలగు వృత్తులు, వైదర్భి మొదలగు రీతులతో ఏర్పడు కావ్యరచనలలోని మెఱగులు నీ సన్నిధియందు వెలిగించు దీపములగును. కావ్యమునందలి ఆయీ ఉత్తమగుణములు మననము చేయుటచే కలుగు ఆనందమాధుర్యము నీకు నైవేద్యమగును. ఈ విధముగ కావ్యరచనలతోనే నిన్ను భక్తితో దివ్యమగు అర్చనాసామగ్రి కూర్చి చక్కని ప్రక్రియతో చేతనయిన విధముగ ఆరాధించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు నా విషయమున ""అరరె పద్మములతో శోభిల్లు నీరు సరస్సులయందో నదులయందో ఉండును కాని చట్టురాతిలో ఉండునా, బ్రాహ్మణుల గృహము పవిత్ర మగు బ్రాహ్మణాగ్రహారములో ఉండును కాని చండాలవాటికలలో ఉండునా, అట్లే ఆయా దుష్కృత్యములను చేసి చేసి అపవిత్ర మయిన శరీరమునకు పవిత్రత ఎక్కడిది, పవిత్రమగు ఆలోచనలెట్లు వచ్చును, మలినములగు సంస్కారములతో పాడయిపోయిన నా చిత్తమున నిన్నుపాసించు పవిత్ర ఆలోచనలెక్కడనుంచి వచ్చును"" అని నాలో శారీరకముగ మానసికముగ అపవిత్రత భావించి నీలో నాపై రోత కలుగుట తగదు. నాలో ఎన్ని దోషములైన ఉండనిమ్ము. నీలో కల దయాదిగుణములు ఉత్తమములయినవి ఎన్నియో కలవు కదా. వాని విషయమున లోకమునకు నమ్మిక కలుగుట కైన నీవు నన్ను స్వీకరించి నన్ను అనుగ్రహింపుము.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే! వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా! నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!ఒకేబాణముతో ఏడుసముద్రాలని ఒకచోటికితెచ్చావు.నీపాదధూళితోరాయి స్త్రీగామారింది.నీమహిమపొగడ బ్రహ్మాదులకిసాధ్యంకాదుగోపన్న","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం పలరగ జేసెనాతిగ బదాబ్జపరాగము నీచరిత్రముం జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు గావునం దలప నగణ్యమయ్యయిది దాశరథీ! కరుణాపయోనిధీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జాతిని ఆశ్రయించు వాడు ఎన్నటికి నీతిని వదలరాదు. జాతి కంటే నీతి ఎక్కువ. అలానే మతముని నమ్మిన వాడు జాతిని అశ్రద్ద చేయకుఊడదు. మతము కంటే జాతియే గొప్ప. అసలు వీటన్నిటిని వదిలి యోగి అగుట ఇంకా మేలు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతి మతము విడిచి చని యోగి కామేలు జాతితోనె యున్న నీతి వలదె? మతము బట్టి జాతి మానకుంట కొఱంత విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పుట్టిన నాటినుంచే జాతి భేదముమరచి సర్వేశరుడను మనసులో నిల్పినవాడే ఉత్తముడు. అతడే ముక్తిని పొందగలడు. కాబట్టి అందరూ కుల మత బేధాలు వదిలి శాంతిగా ఉండి సజ్జనులు కావాలి.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిన నభవుని నిలిపెనేని అఖిల జనులలోన నతడు ఘనుడండయా! విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై, వివేచనా ఙానము నశించి, చచ్చి పుడుతుంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావముతో కులభేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతి, కులములంచు జనులెల్ల బద్దులై, భావ పరమునందు బ్రాలుమాలి, చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖులు సమానత్వం అనేది తెలియకుండా తన పర అనే జాతి భేదాలు చూపెడుతూ ఉంటారు. కాని భూమి మీద ఉన్న జీవులన్నియు సమానమే.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతిభేదమెంచి జన్మముల్ తెలియక ముక్తిగానలేరు మూర్ఖజనులు జాతి నెంచనేల జన్మమును తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులలో ఉన్న జాతులలో ఏజాతి గొప్పదని తర్కించి ప్రయొజనం లేదు. అన్ని జాతులకంటే కూడ ఙానమే ముఖ్యమని గ్రహించిన ఙానుడిదే ఉత్తమజాతి. కాబట్టి నా జాతి గొప్పదనే వితండవాదంతో సమయం వృదా చేయకుండా ఙానాన్ని పెంచుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు మెఱుకలేక తిరుగ నేమిఫలము? ఎఱుకకల్గ మనుజుడేజాతి కలవాడొ విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! భవిష్యత్ చెప్పుట, యితరుల సేవ చేయుటయు, అసత్యములను పలుకుటయు అన్యాయములు ఆచరించుచు ఆ విషయమున పేరు పొందుటయు, కొండెములు చెప్పువాడు, ప్రాణిహింస చేయువాడగుట, అసత్యములను ఇతరులకు ప్రవచించుట ఎందులకు? పరుల ద్రవ్యము తాను సంపాదించవలెనన్న ఆశతోనే కదా. ఇట్లు అధర్మముతో సంపాదించినది ఎన్నినాళ్లుండును? కనుక మానవుడు యిట్టి ప్రాపంచిక ధనమును ఆశించి అధర్మ వర్తనమున వర్తించుటకంటె నిశ్చల నిర్మల భక్తితో నిన్ను ఆరాధించుటచే శాశ్వర మోక్షపదము లభించును.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జీవుని చంపడమంటే శివుని తిరస్కరించినట్లే. భూమి మీద కల ప్రతి జీవిలోను శివుడున్నాడు. జీవుడు శివుడు ఒక్కరే అని తెలుసుకోవడమే ఙానం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవి నరసి కనుడు శివుడె యగును జీవుడు శివుడనుట సిద్దంబు తెలియురా! విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దయకు సముద్రము వంటివాడా! దశరథమహారాజ కుమారా! శ్రీరామా! కొలనులో నీరు ఇంకిపోయిన తరువాత అందులో బురద మాత్రమే మిగులుతుంది. ఆ బురదలో చిక్కిన చేపపిల్ల అక్కడ నుంచి కదలలేకపోతుంది. అప్పుడు అది నీరు కావాలని కోరుకుంటుంది. అదేవిధంగా మానవులు ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత వారికి నువ్వు గుర్తు వస్తావు. అప్పుడు నీ మీద మనసు లగ్నం చేస్తారు. అలా చేసినప్పటికీ వారిని నువ్వు తప్పక అనుగ్రహిస్తావు.","ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం దావలమైన దాని గురి తప్పనివాడు తరించువాడయా తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రాణాలు పోక ముందే తగిన మందిచ్చి మనిషిని బతికించాలి. ఒక్కసారి ప్రాణం పోతే ఎంత గొప్ప ఔషథమైనా ఉపయొగం ఉండదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలగె నేని జావనౌషథ మేల? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దయాగుణం కలిగిన దశరథరామా! నీ గురించిన కథలు అమృతంలా ఉంటాయి. ఆ అమృతాన్ని తాగుతాను. కమలాల వంటి నీ పాదాల నుంచి పుట్టిన తీర్థజలాన్ని నోరారా జుర్రుతాను. ‘రామా’ అనే మాటను పలకడం వలన కలిగిన సుధారసాన్ని ఎంతో ఇష్టంతో ఆరగిస్తాను. నన్ను నీచులైన మనుష్యులతో స్నేహం చేయకుండా కాపాడు. జాలిగుణం కలిగిన నిన్ను, నీ పాదాలను సేవించే రుచులను పొందే వారి స్నేహాన్ని కలగచేయి.","ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే తర్రుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: మీకథలనెడిఅమృతమును.మీపాదజలమును.రామనామముతోఉప్పొంగుచున్న అమ్రుతరసము జుర్రెదను.రామా!దుష్టులస్నేహముకాక ఇటువంటివారి స్నేహమివ్వు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్ జుర్రెదరామనామమున బొబ్బిలుచున్నసుధారసంబునే జుర్రెదజుర్రజుర్రగరుచుల్ గనువారిపదంబుగూర్పవే తర్రులతోడిపొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా జ్ఞాతులు నాకు ద్రోహము చేయువారే కాని హితము చేయువారు కారు. నా విషయమున చూపు కపటము అసూయ మొదలగు దుర్భావనలను ఆ భావములతో వారు చేయు పనులను సహించుట శక్యము కాదు. నా తండ్రిపై ఆన. వారు నా విషయమున చేయు చెడుగులకు ప్రత్యపకారము చేయను. ఎందుకనగా దాని వలన నాకు దోషము కల్గును. వారి విషయము ఆలోచించక వారికి దూరముగ తొలగిపోదుమన్న మనస్సునందు ఆ జ్ఞాతులపై క్రోధము తగ్గవలయును. కాని అది తగ్గుట లేదు. ఏమి చేయుదును? నా అంతఃకరణవృత్తులందలి సకలదోషములను మానిపి నీ పాదపద్మముల యంద్ నిశ్చల నిర్మల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్ మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉల్లితోటలో ఉన్న మల్లెమొక్క గుణము ఎలా నశించునో, అలానే ఉత్తముడైనవాడు చెడ్డవారితో తిరుగుతూ పక్కవారిని వెక్కిరించిన వాని మంచితనము నశిస్తుంది. కాబట్టి చెడ్డ వారితో స్నేహం మానుకొని ఇతరులని గౌరవించడం అలవరచుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పొట్టి వాళ్ళు ఎంత బలవంతులైనా నింగికి ఎగిరి చెట్టు చివర ఉన్న పండుని అందుకోలెరు. అలాగె ఎన్ని వేదాంత గ్రంధాలు చదివినా ఆచరించకపోతె మోక్షం రాదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: టింగణాలు బలిసి నింగికి నెగిరినా చెట్టుచివరి పండు చేతబడునే? పుస్తకముల జదువ బొందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తమ పాండిత్యాన్ని తెలియచెప్పడానికి మూర్ఖులు వేదాలని, ధర్మ శాస్త్రాలని, వ్యాఖ్యలని వివరిస్తారు కాని వీటి యోక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో మాత్రం చెప్పలేరు. వీరి గొప్పతనమంత పదాల గారడీ తప్ప పాండిత్యం శూన్యం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: టిప్పణములు చేసి చప్పని మాటలు చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు విప్పి చెప్పరేల వేదాంతసారంబు? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దేవుడొక్కడే, మతాలన్ని సమానమే అంటూ అనేకమంది పెద్దలు లోకములో వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు సవివరంగా విడమరచి చెప్పారు. అయినా కాకులలాంటి ఈ జనం, దానిలో మర్మమును చూడలేక ఇంకా అఙానంగానే ఉన్నారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు లొకమందు జెప్పి రేకమంచు కాకులబట్టి జనులు కాన రీ మర్మము విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చేసే పని ఏదైనా పూర్తిగా గ్రహించి అర్ధం చేసుకుని చేయాలి. ఒకవేళ దాని గురించి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకుని మొదలుపెట్టాలి. అంతే కాని పైపైన చూసి ఏదీ చేయరాదు. బయటకు బాగానే కనిపించే పాత్రలో లోపల కన్నం ఉండగా, ఏదైనా దాయడం కష్టమే కదా? పని కూడ అంతే.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: డాగుపడిన వెనుక దాగ నశక్యము అరసి చేయుమయ్య యన్ని పనులు తెలియకున్న నడుగు తెలిసినవారిని విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!శబరినీకు దగ్గరిచుట్టమా?దయతోఏలావు.నీభక్తునికిభక్తుడా?గుహుడు.అతడికిిసేవా భాగ్యమిచ్చావు.నేనేంపాపంచేశాను?నీభక్తుణ్ణి.కాపాడు.గోపన్న","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ దాసునిదాసుడాగుహుడు తావకదాస్య మొసంగినావునే చేసినపాపమా వినుతిచేసిన కావవు కావుమయ్యనీ దాసులలోననేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అసూయకలిగిన హీనుడు ఇతరులకి హాని తలపెడతానికి శతవిధాల ప్రయత్నిస్తాడు కాని చివరకు వానికే హాని కలుగుతుంది. కాబట్టి అటువంటి వారి మాయలో పడి ఇతరులను బాద పెట్టకూడదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: డెందమందు దలచు దెప్పరమెప్పుడు వోర్వలేనిహీను డొరునికట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: న్యాయం చెప్పమని మన దగ్గరకు వచ్చిన వాళ్ళ తగువులు తీర్చే సమయములో ధర్మం తప్పి ప్రవర్తించరాదు. అలా చేసిన వాళ్ళకు ముక్తి ఉండదు. ధర్మం పలికిన వాళ్ళకు దైవం కూడ తోడుగా ఉంటాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన మానవుండు ముక్తి మానియుండు ధర్మమునె పలికిన దైవంబు తోడగు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: గొప్పవారిబలము తెలియకకోపముతో ఎదిరించిన చెడుదురు.పొట్టేలు కొండతో పోరుసలిపిన తానే చెడును.భాస్కరశతకం","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్ దెగి యొకకొండతో దగరుఢీకొని తాకిననేమి భాస్కరా",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుర్రం ఎక్కి అడవుల వెంట తిరగడం వేట అనిపించుకోదు. ఎప్పుడోకప్పుడు కింద పడి ఎదో ఒకటి విరగ్గొట్టుకుంటారు. ధైర్యం, ఓపిక కలిగి కార్యం సాధించినప్పుడే నిజమైన వేట అనిపించుకుంటుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తట్టు నెక్కి తిరుగునట్టె వేటయ్యెనా? ఎపుడో క్రిందబడిన నేదొ విరుగు చెల్లియుండి యొర్పుజెందిన భూషింత్రు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: కార్య సాఫల్యత అంత తేలిక కాదు. మరీ ముఖ్యంగా చెడిన పనులైతే మరింత కష్టం. ఆలస్యమవుతుందని, శరీర శ్రమకు గురి కావలసి వస్తుందని తొందరపాటు ప్రదర్శించకూడదు. అలా చేస్తే పనులు మరింత వెనుకబడి పోతాయి. అటు ఆలస్యాన్ని, ఇటు శారీరక శ్రమను రెండింటినీ భరిస్తూ ఓపిగ్గా, కష్టపడినపుడే చెడిన పనులైనా సరే నెరవేరుతాయి.","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: తడ వోర్వక, యొడ లోర్వక కడు వేగం బడిచి పడిన గార్యం బగునే తడ వోర్చిన, నొడ లోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మరుగుతున్ననూనెలో నీటిబొట్టుపడిన భగ్గునమంటలేచును.దుష్టునికి మంచిచెప్పిన అట్లేమండిపడును.దూరముండాలి.","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా చెడుగుణమిట్లు వల్వదనిచెప్పిన గ్రక్కునకోపచిత్తుడై కడుదెగజూచుగా మరుగగాగిన తైలము నీటిబొట్టుపై బడునెడ నాక్షణంబెగసి భగ్గునమండకయున్నె భాస్కరా",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ!","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఆలస్యము,శరీరశ్రమ సహించలేక త్వరపడినచో ఏపనీ సాధించలేరు.కాస్త ఓపికతో ఎదురుచూసిన చెడిపోయాయనుకున్నవికూడా తిరిగి ఫలించవచ్చు.ఆలస్యం అమృతంవిషం,నిదానంప్రధానం.ఏదెక్కడోతెలియాలి.","ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచిపడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకురుసుమతీ.",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసులో కపటము/మోసము వున్న వారికి అందరూ అకారణంగా మోసగాళ్ళ లాగానే కనిపిస్తారు. మనిషి లో ఆ గుణం పోయినప్పుడు... యెవరూ అకారణంగా మోసకారులుగా అనిపించరు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తన మది కపటము కలిగిన తనవలెనే కపటముండు తగ జీవులకున్ తన మది కపటము విడిచిన తన కెవ్వడు కపటిలేడు ధరలో వేమా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: తన భాగ్యమే ఇంద్రవైభవము వంటిదని, తనదరిద్రమే ప్రపంచమున కంతటికీ దరిద్రమనీ, తనచావు యుగాంత ప్రళయమని, తను ప్రేమించిన స్త్రీయే రంభ అని ప్రజలనుకొనుచుందురు.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: తనకలిమి ఇంద్రభోగము తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తనచావు జగత్ప్రళయము తనువలచిన యదియెరంభ తథ్యము సుమతీ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చక్కిలాన్ని చూసి జంతిక వెక్కిరించినట్లు, తను చేసిన తప్పులు ఎన్నో ఉండగా మూర్ఖులు పక్క వాళ్ళ తప్పులను వెదకడానికి మహా ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటివారిని అసలు పట్టించుకోకూడదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేర మెంచు నోగి యెపుడు జక్కిలంబు చూచి జంతి కేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన దగ్గర ధనం ఉన్నదని తెలియగానె ఆశ పరుడు ఏదో బంధుత్వం కలుపుకొని, కానుకలిచ్చి, తన కన్యనిచ్చి పెల్లి చేయాలనుకుంటాడు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి కలిమి గలయజూచి కాంక్షపరుడు దక్షిణలనొసంగి తరుణి నీయగజూచు విశ్వధాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనకు ప్రాప్తం లేకపొతే అవసరం వచ్చినప్పుడు ఎంత తిరిగినా దానం దోరకదు. అలాంటప్పుడు దైవాన్ని నిందించి ఏమి లాభం? కర్మజీవులని చెప్పుకుంటామే ఆ మాత్రం తెలియదా?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకు బ్రాప్తిలేక దానం చిక్కదు దైవనింద వెఱ్ఱితనము గాదె? కర్మజీవులేల కర్మంబు దెలియరు? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనకు చేసిన మేలును మంచి వాడెన్నటికి మరువడు. కుక్క జంతువైన కూడ విశ్వాసముతో యజమాని యెడల భక్తి కలిగి ఉండును.చేసిన మేలును మరిచిన దుర్జనుడు అటువంటి కుక్క కంటే కూడ హీనుడు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు నెలమితోడ గుక్కయెఱుక భువిని తనకు మేలు చేయదా నెఱుంగగ వేమి మనుజుడెంత ఖలుడొ మహిని వేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా, వాడు ఇతరులను తప్పులను లెక్కించుచూ ఉండును. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉండునని భావం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా ఓగు నేర మెంచు నొరులఁగాంచి చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ భూప్రపంచంలో అన్ని ప్రాణులు సమనామే. ఇతర ప్రాణులను కూడ తమతో సమనంగా చూడాలి.ఇది విస్మరించి దుర్జనులు జీవులను హింసిస్తుంటారు.నిజమైన ఙాని ఏనాడు ప్రాణిని చంపడు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ పరగదన్న బోలి బ్రతుకుగాదె ఙానిప్రాణి జంప గారణమేమయా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: తనకోపము శత్రువువలె తననే బాధపెట్టును.శాంతము రక్షకుని వలె తనను కాపాడును.మనము ఇతరులపై చూపిన దయ బంధువులా సాయపడును.సంతోషమే స్వర్గము,దుఃఖమే నరకము వంటివి.అవి ఎక్కడో లేవు.బద్దెన.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: తనకోపమె తనశత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లితండ్రులను, సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వాడితో సమానమే అగును.","ఇచ్చిన భావం వచ్చే కుమార శతకం శైలి పద్యం: తనజులనుం గురువృద్ధుల జననీజనకులను సాధుజనుల నెవడు దా ఘనుడయ్యు బ్రోవడో యా జనుడే జీవన్మ్రుతుండు జగతి కుమార !",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తన మేలు కోరి మంచి చెప్పినా మూర్ఖుడు అందరిముందూ మన మొహం మీదనే తిడతాడు. పొన్లె పాపం అని దయతో గడ్డి వేసె వారి పైనే కొమ్ము విసిరే పొట్లగిత్తలాంటివాళ్ళు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన దిట్టుచుండు నధము డెట్టయెదుట గడ్డి వేయ బోట్ల గొడ్డు కొమ్మాడించు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట అవతలి వారి మనస్సు సంతోషపడునట్లుగా నడుచుకొనుటయే బుద్ధిమంతులు చేయుపని.","ఇచ్చిన అర్ధం వచ్చే కుమార శతకం శైలి పద్యం: తనపై దయ నూల్కొనఁగను గొన నేతెంచినను శీల గురుమతులను వం దనముగఁ బూజింపం దగు మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! సత్పుత్రుని కనుట, ధనమును నిక్షేపించుట, దేవాలయమును నిర్మించి దేవతాప్రతిష్థ జరిపి దేవతల పూజ మొదలగునవి జరుగుటకు వ్యవస్థలు చేయుట, బ్రహ్మచారి బ్రాహ్మణునకు వివాహము జరుపుట, కవిచే కావ్యము వ్రాయించి తాను అంకితము నందుట, చెరువులు త్రవ్వించుట, ఉద్యానవనములను ప్రతిష్థించుట యను సప్త సంతానములందురు. ఇవి అన్ని జరిపి గొపదనము వహించినవాడుకూడ నిన్ను సేవించిన పుణ్యాత్ముడు పొందు ఉత్తమఫలములను పొందడు.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా? వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనవసరం లేదా? గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులై పోతారు. అందుకే, ఉదా॥కు కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి. కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి. అలాగే, పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు.","ఇచ్చిన అర్ధం వచ్చే కుమార శతకం శైలి పద్యం: తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా వున నీ జననీ జనకుల కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆత్మఙానం, పరతత్వం తనలో ఉన్నవని తెలియక బయట దాని కోసం అన్వెషించే వాడు మూర్ఖుడు, అది ఎలా ఉంటుందంటే సూర్యుని ముందు దివ్వెతో వెదికినట్లుగా ఉంటుంది.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనలోన జీవతత్త్వము తెలియక వేఱుయనుచు దలచి వెతుకుటెల్ల భానునరయ దివ్వె పట్టినరీతిరా! విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా శరీరము ఎంతవరకు భూమిపై ఉండునో అంతవరకు ఇది మహారోగముల పాలయి, అవి అధికము కాగా కలుగు దుఃఖములను నేను పొందకుండునట్లు దయాదృష్టితో చూడుము. తదుపరి కోరికయేమనగా నేను నీ పాదపద్మములనే సేవించుచు ధ్యానించుచు నాచిత్తము ఈ సర్వప్రపంచపు వాసనలను వదలగల్గునట్లు అనుగ్రహింపుము.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా సిన చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువ దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ! వినుర వేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇదినాశరీరం కాపాడుకోవాలి అనుకున్నాఅది అనారోగ్యాలపాలవుతూనే వుంటుంది.ప్రాణం కాపాడుకోవాలనుకున్నా ఏదోఒకనాడు వదిలిపోతుంది.ఇంక ధనంమాత్రం ఎవరిసొమ్మని దాచుకుంటాం?వేమనశతకపద్యం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ ప్రాణమెవరిసొమ్ము పాయకుండగ నిల్ప విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన ప్రాణం దేహాన్ని వదిలి వెళ్ళే వేళ, భార్య కాని, కొడుకులు కూతుళ్ళు కాని, చుట్టాలు కాని, స్నెహితులు కాని ఎవరూ వెంట రారు. మన ప్రాణంతోటి మనం చేసిన మంచి పనులు మాత్రమే తోడు వస్తాయి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ తనదు భార్య సుతులు తగినవారు నొక్కరైన నేగ రుసురు మాత్రమే కాని తనదు మంచి తోడు తనకు వేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శరీరము, ధనము అశాశ్వతాలని దాంభికుడు ఇతరులకు నీతులు చెపుతూ ఉంటాడు, కాని తాను మాత్రము ఆచరించడు. ఇటువంటి నీతులు చెప్పడం తెలికే గాని చేయడం మహా కష్టం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువులస్థిరమని ధనము లస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ""దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః"" అన్నారు ఆర్యులు. దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారేగానీ వేరొక చోట వెతకరు. కోటి ప్రభలలో సూర్యుడు ప్రకాశించుచుండగా గుడ్డిదీపంతో వస్తువులను అన్వేషించడం అజ్ఞానం కదా! అని భావం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువులోని యాత్మ తత్వ మెఱుంగక వేరె కలడటంచు వెదుక డెపుడు భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా? విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ శరీరము ఉన్నంతవరకు నిన్ను శాశ్వతముగా సేవించుచుండవలయును. అందుకు అనుకూలముగ నా శరీరము శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది కుదరనిచో నేను చచ్చింతరువాత మరల పుట్టకుండునట్లు నీతో సాయుజ్యము పొందునట్లు అనుగ్రహించుము. ఈ రెండును చేయజాలనిచో ఆ విషయము యిప్పుడే చెప్పుము; నేను ఏమి చేయవలెనో ఆలోచించుకొని నిర్ణయించు కొందను. ఏమియు స్ఫురించనిచో ఇట్లే సేవించి సేవించి నీ యనుగ్రహమును పొంది నిన్ను దర్శించుకొనెదను.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తానెవరో తాను తెలుసుకున్న వానికి వేరోక దైవంతో పని లేదు. గొప్ప గొప్ప తత్వ ఙానులందరు తమను తామే దైవమనుకుంటారు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు తానె దైవమంచు తత్వయొగి తలచుచుండు నెపుడు ధరలోన నరయుము విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇతరులు తమను పొగడాలని మూర్ఖులు ఇరుగు పొరుగు వారి సొమ్ములు తెచ్చిమరీ ధరిస్తూ ఉంటారు. ఇంతటితో ఆగకుండా వారు పొగడకపొయే సరికి తమను తామే పొగుడుకుని ఆనందపడుతుంటారు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని సొమ్ములెఱపుదెచ్చి నెమ్మిమీఱ నొరులకొరకు తానె యుబ్బుచునుండును విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనను తాను తెలుసుకున్న వాడె నిజమైన బ్రహ్మ. ముక్తి అనేది ఎక్కడో లేదని తన దేహంలోనె ఇమిడి ఉందని తెలుసుకోవాలి. తనను తానే తెలుసుకోలేనివాడు దేన్ని తెలుసుకోలేడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు తనువులోన ముక్తి దగిలియుండు తన్నెఱుంగని వాడు తానెట్టి బ్రహ్మంబు? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శివుని చూడడానికి తపస్సు చేయవలసిన పనిలేదు, మనస్సు స్థిరంగా ఉంచుకొని మనస్సులోనికి పరిశీలించినట్లయితే పరమేశ్వరుని సాక్షాత్కారం జరుగుతోంది.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తపలేలమరయ ధాత్రి జనులకెల్ల నొనరఁ శివునిఁజూడ నుపమకలదు మనసు చెదరనీక మదిలోనచూడరో విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అబద్దాలు చెప్పి, ఇతరులను మాయ చేసి సంపాదించిన వాని ఇంట ధనము నిలువదు. చిల్లి కుండలో నిళ్ళు పొయినట్లు లక్ష్మి పోతుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తప్పు పలుకు పలికి తాచోట చేసిన కూడియున్న లక్ష్మి క్రుంగిపొవు నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎదుటివారు తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు. తన యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే యందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరు అని భావం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనుల కెల్లా నుండు దప్పు తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!తప్పులు చేసితిని,నీవేఇక నాదైవం,నిన్నుతప్ప ఇతరులను కొలువను.,నీదాసానుదాసులను సేవించెద.నన్నుకాపాడు.గోపన్న[రామదాసు].","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా యప్పవుగావుమంటి నికనన్యులకున్ నుడురంటనంటి నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకుబంటునంటి నా తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను వేడెదేమనగా ’మనస్సు అత్యంత ఆశక్తితో పరస్త్రీలతో సంగమించి సుఖించగోరుచున్నది. పరద్రవ్యములను దొంగిలించవలె ననుకొనుచున్నది. అందుకు అధిక ప్రయత్నములు చేయుచున్నది. నా మనస్సు దొంగయి నాకు తెలియకుండనే ఇట్టి దుష్ప్రయత్నములు చేయుచున్నది. కనుక నీవు ఈ దొంగను పట్టుకొని వైరాగ్యమను పాశములతో బంధించుము. పిమ్మట ఎచ్చటికి పోనీయక నీ పాదములను స్తంభమునకు కట్టివేయుము. ఆ విధముగ నాకు సంతోషమును ఆనందమును కలిగించుము.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మనుష్యులు ఉత్తమ మగు యోగసాధనము చేసి తమ నేత్రమునందలి తేజోబిందువును తామే చూచినచో వారు తాదాత్మ్యమును పొంది బ్రహ్మానందము నందగలరు. కాని వీరు అది మాని సుందరులగు స్త్రీల కనుల జంటకు కల సౌందర్య విషయమున మోహము పొందుచున్నారు. ఆ సుందరుల కన్నులు నిర్మములు, పద్మములను పోలునవి, కదలికలు మెఱుపుతీగల లాస్యమను సుకుమారనృత్యమును పోలునవి, ఆ సౌందర్యముతోనే మన్మధుడు లోకములను జయించగలుగుచున్నాడని వర్ణించుచున్నారు. వీరెంతటి అవివేకులో కదా!","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది.","ఇచ్చిన భావము వచ్చే కుమార శతకం శైలి పద్యం: తమ్ములు తమయన్న యెడ భ యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌ దమ్ముల నన్నయు సమ్మో దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ప్రాణములు, నీటి అలలవలె, రావిఆకులవలె, మెఱపులతో చెయబడిన అద్దములవలె, గాలిలో పెట్టిన దీపమువలె, ఏనుగు చెవుల కొనలవలె, ఎండమావులవలె, మిణుగురు పురుగుల కాంతులవలె, ఆకాశమందు వ్రాయబడిన అక్షరములవలె భ్రాంతిచే కల్పింపబడిన అవాస్తవములు , క్షణికములు అయియున్నవి. సంపదలు మంచునీటి బొట్టులవలె ఎప్పుడు కరిగిపోవునో తరిగిపోవునో తెలియదు. జనులు వానియందు మునిగి, మదముచే కన్నును మిన్నును కానని గ్రుడ్డివారుగా అజ్ఞానులుగా ఏల అవుదురో చెప్పజాలకున్నాను.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్ సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అసత్యమాడేవాడు రాజైనా సరె అతని సంపద నశించును. చిల్లి కుండలో ఏవిధంగానైతే నీరు ఉండదో, అదే విధంగా అబద్దాలాడే వాడు ఎంతటివాడైనా లక్షి అతని చెంట ఉండాలనుకోదు.కాబట్టి అసత్యాలని వదిలివేసి ఎల్ల వేళలా నిజం పలకాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తరచు కల్లలాడు ధరణీశులిండ్లలో వేళవేళ లక్షి వెడలిపోవు నోటికుండలోన నుండునా నీరంబు? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: నిండుగాపండ్లు ఉన్నవృక్షం వంగే ఉంటుంది.నీటిని నింపుకుని వర్షించే మేఘాలు కిందికి వంగే ఉంటాయి.సంపదలున్నా ఉపకార గుణమున్నవారు ఆహంకరించరు.భర్తృహరి సుభాషితములు.","ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: తరువు లతిరస ఫలభార గురుతగాంచు నింగి మ్రేలుచు నమృతమొసంగు మేఘు డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత జగతి నుపకర్తలకు నిది సహజగుణము",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: చెట్లకుపూసి కాయలుగామారేపువ్వులు మీపాదాలను చేర్చిన భక్తులకు ధనధాన్యములు,సకలసంపదల నిచ్చును.విరజానదిని దాటించునుకదా!రామా!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ చ్చరణము సోకి దాసులకు సారములై ధనధాన్య రాసులై కరిభట ఘోటకాంబరని కాయములై విరజానదీ సము త్తరణ మొనర్చు జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తలకిందులుగా తపస్సుచేసే యొగులైనా కాని మనస్సును అదుపులో ఉంచుకోకపోతే ఙానం కలగదు. దాని వల్ల శరీరాన్ని కష్టపెట్టినట్టు అవుతుందేకాని ఏమి ఉపయోగం ఉండదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తలను వ్రేలతీసి తొలిమించుకలేక యోగితెఱచు గన్ను మూగ ఙానమది యెటౌను? కష్టంపు దేహమౌ విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పాముకి విషము తలలో ఉంటుంది. తేలుకి తోక[కొండెం]లో ఉంటుంది. దుర్మార్గుడికి తల,తోక అని కాక ఒళ్ళంతా విషము నిండి ఉంటుంది. అందుకే అతడికి కీడు చేసే గుణమే మెండుగా ఉంటుంది.బద్దెన.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్ దలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఏ మానవుడు నీ యందలి అవ్యాజభక్తితో తన తలమీద నిన్ను పూజించుటచే ఏర్పడిన పుష్పప్రసాదము ధరించునో, తన నుదుటియందు విభూతిని ధరించునో, తన కంఠప్రదేశమున రుద్రాక్షదండ ధరించునో, తన ముక్కుకొనయందు గంధపూతన ధరించునో, తన కడుపులోనికి నీకు నివేదించిన పవిత్రాహారము తీసికొనునో ఆ భక్తమానవుడు నీ నివాసమగు వెండికోడమీద నీ కైలాసమున నీ చెలికానిగా అయి ఆనందముతో విహరించును.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్ గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో పల నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాభక్తుండు నీకెప్పుడుం జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తల్లిని కన్న తల్లి, తల్లి పిన తల్లి, తండ్రి తల్లి, తాత తల్లి ఇలా అందరూ బ్రహ్మనుంచి వచ్చిన శూద్రులే. వీరిలో కొంత మంది బ్రహ్మణులమని చెప్పుకుంటారు. అందరూ ఒకరే అని తెలియని ఇలాంటి మూర్ఖుల గొప్పతనమేమిటి?","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తల్లి కన్న తల్లి తన తల్లి పినతల్లి తండ్రిగన్న తల్లి, తాత తల్లి ఎల్లశూద్రులైరి యేటి బ్రాహ్మణుడిక? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తల్లితండ్రుల యందూ, దారిద్ర్యము అనుభవించే వారి యందు, నమ్మిన నిరుపేదలందు, ప్రభువుల యందు భయ భక్తులు కలిగియుండాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తల్లి దండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిన నిరుపేద నరుల యందు ప్రభుల యందు జూడ భయభక్తులుంచుము విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తల్లి బిడ్డల మద్య తగువులు పుట్టించగలిగినంత ప్రమాదకరమైనది ధనము. దాని వల్ల ఎంతో సుఖం కలుగుతుందని సంపాదిస్తారు కాని చివరకు అది ఎప్పుడూ దఃఖానికి కారణమవుతుంది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చు నని గడింత్రు కాని యెల్ల యెడల ఘన దుఖకరమది విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి ? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ! వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తల్లిదండ్రులు తొలి గురువులు. పార్వతీపరమేశ్వరులు పరమ గురువులు. కాసుల కోసం బోధలు చేసేవారు గురువులుకారు. వారిని అలా అనడమే ద్రోహం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు పార్వతీ భవులును పరమ గురులు కూలికాండ్ల జగతి గురులన ద్రోహంబు విశ్వదాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తల్లిదండ్రుల యందును, నిరుపేదల యందును, తమను నమ్మివచ్చిన పేదలయందు, రాజులయందు భయభక్తులు కలిగియుండుట ఇహము పరము,శ్రేయస్సు కలుగ గలదు.వేమన శతకము","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తల్లిదండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిననిరుపేద నరులయందు ప్రభువులందు జూడభయభక్తు లమరిన నిహము పరము గల్గు నెసగు వేమా",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కన్నతల్లి బాధపడుతూ ఉంటే అది పట్టించుకోకపోయినా భార్య బాధని చూసి చలించిపోయెవాడు పరమ మూర్ఖుడు. అటువంటి వాడు పశువుతో సమానం. కన్నతల్లె దేవునికన్న గొప్ప. ఇది ఎవరూ మార్చలేని సత్యం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తల్లియేడ్వ వినక తనయాలు వగచిన జాలిపడెడువాడు జడుడు సుమ్మి తారతమ్య మెఱుగనేరని పశువువాడు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తవుడును చూచుటకు బోవగా బియ్యము గంప కుక్క తినివేసినట్లుగ , వైశ్యునిసొమ్ము నీచుల పాలగు చుండును.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తవిటి కరయ వోయ దండులంబులగంప శ్వాన మాక్రమించు సామ్యమగును వైశ్వవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! తమ తాతలు తల్లియు తండ్రియు మరియు ఇట్టివారెందరో పెద్దలు చావగా జనులు చూచియుండరా. చావు అనునది ప్రతిప్రాణికి తప్పక జరుగునని యిది స్వాభావికమని తెలియదా. అట్టి చావునుండి భయపడుట ఏల! మానవుడు యిట్టి మృత్యువునకు భయపడుచు దుఃఖముతో కాలమును గడుపుచుండునే కాని మృత్యువును జయించి అమృతతత్వరూపమగు ముక్తి పొందుటకు సాధనమైన నీ సేవ చేయకున్నాడే. ఇది ఎంత ఆశ్చర్యకరమగు విషయము.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తాము తినకుండ, ధర్మమైనా చేయకుండా కొడుకుల కోసం సంపద కూడ బెట్టి అంత్య సమయంలో అది చెప్పలేక చనిపోతారు. ఆ సొమ్మంతా పరులపాలు అవుతుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తాను దినక తగిన ధర్మము చేయక కొడుకుల కని సొత్తు కూడబెట్టి తెలియజెప్ప లేక తీరిపొదురు వెన్క సొమ్ము పరుల జేరు చూడు వేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడ జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తామసించి చేయఁదగ దెట్టికార్యంబు వేగిరింప నదియు విషమెయగును పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన ? విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తొందరపడి ఎటువంటి పని చేయకూడదు.తొందరపాటు వలన చేసే పని సఫలం కాకపోగా సర్వనాశనమవుతుంది. దోరగా ఉన్న పండుని తీసుకొచ్చి పండబెడితే పండుతుంది కాని, లేత పచ్చి కాయని పండబెడితే కుళ్ళిపోతుంది కాని పండదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎలాగైతే ఎండిన చెరువులోనుంచి కొంగలు తరలి వెల్లిపోతాయో, అలానే కరువు వచ్చిన ఊరుని విడిచి వెల్లిపోవడం ఉత్తమం. బ్రతుకు తెరువు దొరకనప్పుడు ఉన్న ప్రదేశాన్ని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టి యూరువిడిచి యవలబోరె? కొలకు లెండినంత గొక్కెరలుండునా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: కృతఘ్నులకు ఎంత సహాయం చేసినా వ్యర్థం. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? దానితోపాటు విషమూ పెరుగుతుంది. చెరువులో నీరు కూడా ఇంతే. పొలాలకు పారుతుందే తప్ప, వాడనంత మాత్రాన అందులో నిల్వ వుండదు కదా. ఇదే పద్ధతిలో బాధ్యత తెలియని యజమానికి ఎంత ధన సహాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్ బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం జాలంగ నంతకంతకొక చాయను హెచ్చునుగాక భాస్కరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పాముపిల్లకు పాలుపోసి పెంచిన విషము పెరుగునుగాని తగ్గదు. అట్లే దుష్టునకు ఎంతమేలుచేసినా కీడే జరుగును.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్ మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగు బాముపిల్లకున్ బాలిడిపెంచినన్ విషము పాయగనేర్చునే దానికోరలన్ జాలగనంతకంత కొకచాయను హెచ్చునుగాక భాస్కరా",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మడుగుల్లో నీళ్లు ఇంకిపోయి ఆహారం దొరక్కపోతే కొంగలు ఏం చేస్తాయి? నీళ్లున్న మరోచోటికి వలస పోతాయి. అట్లాగే ఎవరైనా తాను ఉన్న ఊరిలో ఆపదలు, బాధలు ఎదురైతే ప్రశాంతత గల మరో ఊరికి తరలిపోవడం మంచిది అని సూచిస్తున్నాడు వేమన. వేమన పద్యాలు కేవలం వైయక్తిక అనుభవాలు కాదు. అవి చాలా వరకు నాటి పరిస్థితులను ప్రతిబింబించాయి. విజయ నగర సామ్రాజ్యం చాలాకాలం కొన ఊపిరితోనే కొట్టుమిట్టాడింది. పాలెగాండ్లు కేంద్రాధికారాన్ని సాగనివ్వలేదు. పాలెగాళ్ల మూకుమ్మడి దాడులతో గ్రామాలు తల్లడిల్లాయి. శాంతి కరువైన పల్లెల నుండి వలసలు మొదలైనాయి. బహుశా అట్లాంటి సందర్భాన్ని ఈ పద్యం ప్రతిబింబిస్తున్నదనుకోవాలి. రాజకీయంగా గాని, సాంఘికంగా గాని, ఆర్థికంగా గాని శాంతి లేకపోతే ఎక్కడైనా జీవనోపాధి కరువౌతుంది. భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అటువంటప్పుడు మరోచోటికి వలస పోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తా అంటే తాను, వ్యక్తి, వసించు చోటు అంటే నివసించే ఊరు. అలజడి (అల్జడి) అంటే అశాంతి, ఆపద, బాధ అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో అలసికె అంటారు. అంటే అలసట. తమిళంలో అలచటి, అలైచటి అంటే విసుగు. మలయాళంలో అలసల్, అలశల్ అంటే కలత. ఇంచుమించు అర్థమొక్కటే, ఇవన్నీ ఛాయాభేదాలు. ‘నృపతికి లేవలజళ్లు భయలోక లీలల యందున్’ అని ప్రయోగం. సౌఖ్యం అంటే వెసులుబాటు, హాయి. ఈ ఇంట్లో నాకు సౌఖ్యంగా లేదు అంటే సౌకర్యంగా లేదని. భూమి అంటే ఇక్కడ మరోచోట. ‘జరుగవలయు’ అంటే వెళ్లిపోవాలని. చోటు మార్పు అన్నమాట. ఇది నుడికారం. ‘అతడు జరిగిపోయినాడు’ అంటే చనిపోయాడని. ‘ఇక్కడ జరుగుబాటు లేదు’ అంటే గడవటం లేదని. కొలకు అంటే అడవిలో ఉండే నీటి మడుగు. కొలను. కొలకులు అనేది కొలనుకు బహువచనం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రష్యాలోని సైబీరియా నుండి మన కొల్లేరుకు కొంగలు వలస వస్తాయి. కొల్లేటి కొంగలని పేరు వీటికి. ఆ సమయంలో ఇక్కడి చిన్న చేపలు, తుంగ గడ్డి, రెల్లుగడ్డి చిగుళ్లు వాటికి ఆహారం. సైబీరియాలో వాటికి ఈ సమయం ప్రతికూలం కావొచ్చు. వేలాది మైళ్లు ఎగుర్తూ రావడం విశేషం. ఒక్కసారి అవి వచ్చేటప్పుడు అది రమణీయ దృశ్యమని అకారంలో తెల్లటి మేఘాలు కమ్మినట్లుందని అక్కడివారు చెప్తారు. అయితే అప్పటివరకు కొల్లేటి పరిసరాల్లో ఉండే పిట్టలు వీటి ధాటికి పారి పోతాయంటారు. ఈనాటి మన కలుషిత పరాక్రమానికి కొంగలు కూడా ముఖం చాటేస్తున్నాయంటున్నారు.మొదటి పాదంలోని ‘తగ’ తరచుగా పాద పూరణమే. సరిపోయినట్లుగా అని అర్థం. తగుట నుంచి వచ్చిందే తగ.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తావసించు చోట తగనల్జడాయెనా సౌఖ్యము గల భూమి జరుగవలయు కొలకులింకెనేని కొంగలందుండునా? విశ్వదాభిరామ వినురవేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొప్ప ఙానం కలవాడు మనం కొట్టినా తిట్టినా ఏమి చలించక మన అమాయకత్వాన్ని సహించి ఊరుకుంటాడు. వారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదొర్కొనగల ధైర్యం కలిగు ఉంటారు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక అట్టు నిట్టు చూచి యదరి పడక తన్నుగానియట్లు తత్వఙుడుండును విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తిరుపతికి పోయినా తురక దాసరికాలేడు. కాశికి పొయినా పంది ఏనుగు కాలేదు. గోదావరిలో మునిగినా కుక్క సింహము కాలేదు. అలానే ఎన్ని ఘనకార్యాలు చేసినా నీచుడు ఉత్తముడు కాలేడు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తిరుపతికి బోవ దురక దాసరికాడు, కాశికేగ పంది గజము కాదు, కుక్క సింహమగునె గోదావరికిబోవ విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ప్రయత్నం చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందు నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సులో భక్తి ఉంటే తీర్థయాత్రలు చేయడం వృధా. అలానే మనస్సులో భక్తి లేకుండా తీర్థయాత్రలు చేయడం వృధానే.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు పామరుండుగాక భక్తుడగునె? తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎలగైతే తుమ్మచెట్టుకు పుట్టూకతోనే ముల్లుంటాయొ, అలానె ముర్ఖునికి చెడ్డబుద్ది పుట్టుకతో ఉంటుంది. కావున మూర్ఖుడు ఎంతవాడైనా జాగ్రత్తగా ఉండటం మేలు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తుమ్మచెట్టు ముండ్లతోడనెపుట్టును విత్తులోననుండి వెడలునట్లు మూర్ఖునకు బుద్ది ముందుగాబుట్టును విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!ఆశ్వ మేధ యాగము చేసిన వారికి ఏ పదవి దక్కునో, ఏమో గాని, మిమ్ము నమ్మి తలచిన వారికి మీ సాన్నిధ్యము[కైవల్యము] దక్కుట కష్టమా?కాదు. లభించియే తీరునని అర్ధము.కృష్ణ శతకం.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: తురగాధ్వరంబు జేసిన పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో హరి మిము దలచిన వారికి నరుదా కైవల్య పదవి యత్యుత కృష్ణా",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: బ్రహ్మ దేవునివశమే తెలియనివారికి చెప్పడంసులువు.బాగాతెలిసినవారికి చెప్పడంఅతిసులువు.ఏదో కొద్దిగాతెలుసుకుని తనకేఅంతా తెలుసనుకుని ఎదటివారి మాటవిననివారికి బ్రహ్మకూడా చెప్పలేడు.భర్తృహరి.","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్ దెలిసినవానిం దెలిసియు దెలియని నరుదెల్ప",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తెలిపే వాడెవడు? తెలుసుకునే వాడేవడు? సృష్టి రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం. అది నీటి కుండలో సూర్యబింబం లాంటిది. దాన్ని చూసి సూర్యుడని పొరబడరాదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు? గుట్టెఱుంగునంత బట్టబయలు సొరిది భాండమందు సూర్యుని చందంబు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తేలుకు తోకలో విషము ఉంటుంది, పాముకు కోరలలో విషము ఉంటుంది కాని మూర్ఖునికి ఒళ్ళంతా విషమే. కాబట్టి తెలివితక్కువ మూర్ఖుడు మన మిత్రుడైనను వానితో జాగ్రత్తగా మసలడం మంచిది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తేలునకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు తెలివిలేనివాండ్ర దేహమెల్ల విషంబు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆత్మ, పరమాత్మ అనేవి మన దేహంలొ ఉన్నాయి కాని రాళ్ళలో ఉన్నాయనుకోవడం మన భ్రాంతి. రాయిలో దెవుడుంటే మనం పెట్టిన నైవెద్యాలు తింటాడు కదా?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తోలుకడుపులోన దొడ్డవా డుండగ రాతిగుళ్ళనేల రాశిదోయ రాయిదేవుడైన రాసులు మ్రింగడా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: త్రాడును పాముగా బ్రమించి భయపడతాడు మానవుడు. అది పాము కాదు, త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో భయం తొలగి పోతుంది. భయం తొలగితే ఆనందం కలుగుతుంది. రజ్జుసర్ప భ్రాంతి వంటిదే సంసారం. సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించినవాడు తానే బ్రహ్మ అవుతాడు. అందుకే ""ఆనందో బ్రహ్మ"" అని అన్నారు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: త్రాడు పామటంచు దాజూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జంధ్యం మెల్లో వేసుకుని తనకి శూద్రత్వం పొయి బ్రహ్మణత్వం వచ్చిందనుకోవడం బుద్దిహీనత. మనస్సుని స్థిరంగా ఉంచుతూ ఙానం సంపాదించకపోతే ఎన్ని జంద్యాలు వేసుకున్నా ఏమి లాభం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము పోయె ననెడి దెల్ల బుద్ది లేమి మది నిలుపక త్రాడు మఱి వన్నె దెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి. జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: దండమయా విశ్వంభర దండమయా పుండరీకదళ నేత్ర హరీ దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఏ కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుంది. ఎలాగంటే, గండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవు. ఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదా. గృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే మరి.","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తీయని మాటలు చెప్పే దాంభికులు మహ మోసగాళ్ళు. వారి దగ్గరకు పొరపాటున కూడ చేరకూడదు. క్రూర జంతువులులాంటి వారు, ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తెలికగా మోసపుచ్చుతారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దగ్గఱకుము పాపదాంభికులము నీవు మోసపుత్తురయ్య దోసమనక క్రూరమృగములట్టివారురా నమ్మకు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు నిన్ను అనుదినము సేవించుచు ’నన్ను దయతో చూడుము’ అని ప్రార్ధింతురు. వాస్తవము ఆలోచించగా ఇట్లు ప్రార్ధించుట పనిలేని పని. నీవు భక్తుని నియమనిష్ఠలు, శ్రద్ధయు, విశ్వాసము, భక్తియందలి నిర్మలత్వము ఎంత ఎట్లుండునో అంత ఫలము వారికి లభించును. అల్పసేవతో అధికఫలము లభించదు. అట్లే నిర్మల భక్తితో చిత్తనైష్కర్మ్య యోగముతో నిన్ను సేవించనిదే ఎవరికిని వారికిష్టమగు సుఖములు లభించవు.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్ నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని ష్క్రియతన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: రామావతారంలో దశరథ మహారాజుకు సుకుమారునిగా జన్మించితివి. ఆసాంతం అద్భుతమైన రామావతారాన్ని పరిసమాప్తి చేశావు. పది తలల రావణాసురుని హతమార్చావు. సీతమ్మతో క్షేమంగా అయోధ్యా నగరానికి వచ్చావు. యుగయుగాలుగా కీర్తింపదగ్గ స్థాయిలో రాజ్యాన్ని పరిపాలించావు. నీవెంత ధన్యుడవో కదా కృష్ణా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: దశకంఠుని బరిమార్చియు కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య న్విశదముగ కీర్తి నేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దాత కాని వాని దరచుగా వేఁడిన వాఁడు దాత యౌనె వసుధలోన ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా విశ్వదాభిరామ! వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దాత ఇతరులతో పోటీ పడకుండా తనకు తోచిన సహయమేదో ముందుగానే ఇస్తాడు. అది ఎంతైనా కావొచ్చు. కాని లోభి ఎంత వేడుకొన్న కొంచమైనా సహయం చేయడు. నీరు మన దాహం తీరుస్తుంది కాని, మలము తీర్చదు కదా?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దాతయైనవాడు తానె మున్నిచ్చెడు గాని వాడొసగునె కానియైన జలము దప్పిదీర్చు మలమెట్లు తీర్చును? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అనుకున్న వెంటనే దానము చేయకుండా ""రేపు రేపు"" అంటూ జాప్యము చేస్తాడు మూర్ఖుడు.రేపు అన్నది అసత్యమని తెలుసుకోలేడు.రేపు అన్నది రావచ్చు రాకపోవచ్చు. రేపు తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకే తెలియదు. కాబట్టి చేసే దానాన్ని వాయిదా వేయకుండా తక్షణమే చేయడం మంచిది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దానధర్మములకు దగు రేపురేపని కాల వ్యయము చేయు గష్టజనుడు తానునేమియౌనొ? తనబ్రతుకేమౌనొ? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: దానం, పరోపకారం అనే గుణాలు మనస్సులో లేని అవివేకికి పేదరికం వచ్చినా, సంపదలు కలిగినా ఒకే లాగ ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్థరాత్రి అయినా , పట్టపగలైనా ఒకటే కదా !(మార్పేమి ఉండదని భావం )","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్ లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్ పూనిన వేళ నొక్క సరిపోలును జీకునకర్థరాత్రి యం దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గంధపు చెట్టుమీద ఉండే పాము ఎలాగైతే గంధము వాసన పీల్చడానికి వచ్చిన వాళ్ళను బెదరగొట్టి వెల్లకొడుతుందో, అదే విధంగా మూర్ఖుడు, దానం చేసే దాత వద్దన చేరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఆశ్రయం సంపాదించి ఇంక ఎవరినీ అతని వద్దకు చేరనీయడు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దానమరసిచేయు దాత దగ్గఱజేరి వక్రభాషణములు పలుకు మొఱకు చందనతరునందు సర్పమున్నట్లయా! విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ధనము ఖర్చగుటకు మూడు మార్గములు.దానము చేయుట,అనుభవించుట,దొంగలెత్తుకొని పోవుట. ధనవంతులు దానముచేయక,తామనుభవింపక ధనము కూడబెట్టిన కడకు దొంగలపాలవును.భర్తృహరి సుభాషితములు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్ దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతిద్రుతీయమె పొసగన్",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మేఘములు సముద్రమునకుబోయి ఆవిరిరూపమున నీటినిదెచ్చి వర్షించును.అట్లే దానబుద్ధి ఉన్నవాడు మరొకచోటతెచ్చి ఇచ్చును.","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో నైన బరోపకారమునకై యొకదిక్కున దేచ్చియైన నీ బూనును మేఘుడంబుధికి బోయిజలంబులదెచ్చి యీయడే వాని సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: అడవులలో బూరుగు చెట్లు కాసి పండినప్పుడు కోసి ఆదూది వాడక గాలికి ఎగిరిపోయి వృధా అయినట్లు సంపదలు దానము చేయక వృధా అగును.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్ దానెపలాయనంబగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్ దానిఫలంబులూరక వ్రుధాపడిపోవవె ఎండిగాలిచే గానలలోననేమిటికిగాక యభోజ్యములౌటభాస్కరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖుడు ఎక్కువధనము సంపాదించి ఇంకొకళ్ళకి దానం చేకుండా ఉంచి, దాన్ని నేలలో పాతిపెట్టో వ్యర్ధంగా ఖర్చుపెట్టో నాశనం చేస్తాడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దానములజేయ ధర జేతులాడక బహుధనంబు గూర్చి పాతిపెట్టి తుదకు దండుగనిడి మొదలుచెడు నరుండు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ మనిషి ఉన్నాడే అపార ధన రాసులను సంపాదిస్తాడు. కాని చిత్రమేమిటంటే దాన ధర్మాల రూపంలో ఒక్క పైసా అయినా విదల్చడు. పైగా వాటిని భూమిలో పాతి పెడతాడు. ఇది ఎవరి కోసం? దీని గురించి వేమన్న ఏమంటున్నాడంటే ఇతడు దానాలు చెయ్యక అపరాధం చేశాడు. అపరాధికి ద్రవ్య శిక్ష తప్పదు. అతని మరణానంతరం అది అధికారుల పాలో, రాజుల పాలో అవుతుంది. అది అతడు చెల్లించిన దండుగ. అంతేకాదు పుణ్యం మిగలని అతని జీవితం నిర్మూలమైపోయింది. కాబట్టి సంపాదించిన దానిలో కొంతైనా నలుగురి సాయానికి వెచ్చించడం మంచిది అని వేమన్న సందేశం. చేతులాడక అంటే మనసొప్పక అని. ఇది మంచి నుడికారం. దండుగ అంటే వృథా. కాని ఇక్కడ జరిమానా. నేరం చేసిన వారికి చెల్లించాలని విధించే సొమ్ము. అపరాధి నుండి అపరాధ పరిహారంగా అధికారి తీసుకునే దండుగ గురించి హనుమకొండ శాసనం (క్రీ.శ. 1079)లో ఉంది. ఈ దండుగను రాజులు ధనవంతుల నుంచి బలాత్కారంగా తీసుకునేవారు. ఎవరినైనా బాధిస్తే దండుగ ఈనాం అని కూడా ఇచ్చేవారు. అంటే అనవసరంగా బాధించినందుకు ప్రతిఫలంగా ఇచ్చే భూమి. ‘కలవారిగని దండుగలు వెట్టె నృపుడు’ అని ప్రయోగం. పాతిపెట్టిన ధనంతో తనకూ సుఖం లేదు. మరణిస్తే గుప్తంగా వ్యర్థంగా భూమిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా ఇది దండుగే. తుదను అంటే అవసాన వేళ. ‘మొదలు చెడు’ అంటే వేళ్లూ కొమ్మలూ లేని చెట్టులా నామ రూపాలు లేకుండా పోతాడని.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దానములను సేయ ధరచేతులాడక బహు ధనంబు గూర్చి పాతిపెట్టి తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు విశ్వదాభిరామ వినురవేమ",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: దానధర్మాలు ప్రతీ ఒక్కరికీ ఆచరణదాయకం. ప్రత్యేకించి వనితలకైతే దానాలు, ధర్మకార్యాలు ఆభరణాల్లా వెలుగొందుతాయి. ‘ఇవి మగవారి పనులు, మావి కావు’ అని అనుకోకుండా మహిళలు తప్పకుండా వీటిని పాటించాలి. అప్పుడే ఉత్తమ మహిళలుగా కీర్తింపబడతారు. కనుక, వారు ఈ నీతిని తెలుసుకొని మసలుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: దానములు ధర్మకార్యము లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌ మానవతుల కిది ధర్మము గా నెఱిగి యొనర్పవలయు గాదె కుమారీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! అనుదినము నీ ఆలయ సమీపమున ప్రవహించు సువర్ణముఖీ నదీతీరమున ఉన్న మామిడితోట నడుమనున్న అరుగు పై పద్మాసనమున కూర్చుండి నిష్థాపూర్వకముగ ధ్యానమున నిన్ను దర్శ్ంచుచు చిత్తమునందు ఆనందమును అనుభవించ కలిగినచో అదియే వాస్తవమగు ఆనందము. అదియే సత్యమగు సుఖము. అంతేకాని లక్ష్మీవిలసనములచే ధనసాధ్యములగు భ్రాంతి కల్పితములగు భోగములతో కలుగు ఆనందము ఆనందమా?","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా మేరుపర్వతము స్వయముగ బంగారుకొండ. దానికి రత్నసానువు అను పేరు సార్ధకమగును. దేవ వృక్షములగు కల్పవృక్షము మొదలగు ఐదు వృక్షములును, కామధేనువును, వివిధమహారత్నములును మున్నగు వాటితో ఘనమైన ఐశ్వర్యముతో ప్రకాశించునది ఆ పర్వతము. అట్టి మేరువు త్రిపురాసురసంహారివగు నీకు విల్లు. నవనిధులకును అధినాధుడగు కుబేరుడు నీకు మిత్రుడు. సముద్రమునకు బిడ్డ యగు లక్ష్మికి పతి శ్రీమహావిష్ణువు నిన్ను అర్చించువారందరిలో ముఖ్యుడు. ఇట్లు ఏ విధముగ చూచినను నీతో సమానులగు దేవులు ఎవ్వరును లేరు. మహాదేవా! అట్టి నీవే నా విషయమును విచారింపకున్నావే! మరి ఎవ్వరు నా దారిద్ర్యమును పోగొట్టగలరు?","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం డువిశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా! పట్టుదలతో నావంటి దీనుల నెందరినో రక్షించితివి.ద్రౌపది కోరగానే చీరలు ఆక్షయముగా నిచ్చితివి.నామొర వినవేమి?","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ ద్రక్షక తొల్లి యాద్రుపదరాజ తనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నామొర చిత్తగించి ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బండరాజు కొడుకు దుండగుడు. మిత్రుడు కొంటెవాడు. మంత్రేమో శక్తిలేనటువంటి వాడు. కొండముచ్చుకు కోతి దొరికినట్లు అందరు బాగానే కుదిరారు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు బండరాజునకు బడుగుమంత్రి కొండముచ్చునకును కోతియె సరియగు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తాము అధికులమనిపించుటకు ధనము సంపాదించుటకు ఎన్నియో మార్గములు కలవు. వానిలో రాజుల యుద్ధమొక తంత్రముగ వాడుదురు. కోట రాజులకు ఆత్మరక్షణ సాధనము. రాయబారములు ఒక ఉపాయము. జనులకు దొంగతనము, కులవృత్తులు సాధనములు. కవులు, పండితులు, కళలు నేర్చినవారికి రాజాశ్రయము చక్కని మార్గము. ఓడవ్యాపారము అన్ని సాధనములలో గొప్పది. మంత్రోపాసనతో సిద్ధి పొందినవారు ఎన్నియో అద్భుత కార్యములను సాధింవచ్చును. పైన పేర్కొన్న ఏఒక్క సాధనము ఫలించినా మహాఫలము లభించును. కానిచో ఫలము లభించకపోగా ఉన్న ధనము కాని ప్రాణము కాని పోవును. కాని నీ సేవ అట్టిది కాదు. నిన్ను ఎట్లు ఎంతగా సేవించినను నీ అనుగ్రహము కలుగును మరియు మహాఫలము తప్పక సిద్ధించును. లౌకిక ప్రయోజనములను సాధించు ఉపాయములు ఒకప్పుడు హానికరములు కావచ్చును, కాని శివపూజ అట్టిది కాదు. మహాఫలప్రద దాత.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్ నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్ అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్ సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! ముల్లోకాలకీ ఆధారమైన నీవు దుర్జనులైన రాజ సమూహములను చంపదలచినవాడవై ఆకారణముగా అర్జనుడికి ప్రేమతోసారధివై సంగ్రామము నడిపితివికదా!'పార్ధసారధి'అనిపేరుపొందావు.","ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: దుర్జనులగు నృపసంఘము నిర్జింపగ వలసి నీవు నిఖిలాధారా దుర్జనుల సంహరింపను నర్జునునకు బ్రేమసారధైతివి కృష్ణా",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుష్టులు తాము చేసేవి చెడ్డపనులైనా కాని మంచి పనులేనని వాదిస్తూ ఉంటారు.పైగా అలాంటి పనులు చేయకూడదు అని చెప్పినవారిని తిడతారు. ఈ విధమైన వారికి దూరంగా ఉండటం మేలు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ జేయుచుంద్రు కూడదనెడువారి గూడ నిందింతురు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖులు తమమీద బరువు పడెవరకు వచ్చె ఆపద గురించి ఆలొచించరు. ఒక వేళ ఎదన్నా సమస్య వచ్చిందా, దాని నుంచి దూరంగా పరుగు అందుకుంటారు. ఇలాంటి వారు మంచి మాటలకు లొంగరు, శిక్షించి దారిలోకి తేవడమే సరియైన పద్దతి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దూరదృష్టిగనరు తూగినదనుకను బాఱుపట్టెఱుగరు పడినదనుక దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పుణ్యక్షేత్రాలలో, దేవాలయాలలో దేవుడున్నాడని మ్రొక్కేవారు అసలు దేవుణ్ణి గాంచలేక తిరుగుతుంటారు. ఇలాంటివాళ్ళు ఎంత తిరిగినా దైవత్వం మోక్షం కలుగుతుందా?","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దేవభూములందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక తిరుగుచుండు వాడు దేవాది దేవుడా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దేవుడనేవాడు ఇంకో దేశంలోనో ఇంకో లోకంలోనో ఉన్నాడా ఏమిటి. దైవము మన శరీరంలోని అణువణులో ఇమిడి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మూర్ఖులు వాహనమెక్కి దేవాలయాల్లో దైవ వేటకు బయలుదేరుతారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దేవుడనగ వేఱుదేశమందున్నాడే? దేవుడనగ దనదు దేహముపయి వాహనంబునెక్కి వడిగదులును చూడు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా!తనకుపూజ చేయలేదను కోపముతో దేవేంద్రుడు వడివడిగా రాళ్ళవాన కురిపించగా గోవుల్ని,గోపాలకుల్ని కాపాడడంకోసం నువ్వు గోవర్ధన పర్వతాన్ని చేతితో ఎత్తిపట్టావుకదా!కృష్ణశతకం.","ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: దేవేంద్రు డలుకతోడను వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్ గోవర్ధన గిరి యెత్తితి గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గారడివాడు ఇతరులను మోసగించుతాడు కాని తన మాయలో తానెప్పుడు పడిపోడు. అలాగే దేహతత్వమేరిగిన యొగి మొహావేశాలలో చిక్కడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి మోహమందు దనివి మోసపోడు ఇంద్రజాలకుం డటెందునకు జిక్కండు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!తల్లి,తండ్రి,గురువు,దైవం,దాత,సఖుడునీవేఅనినమ్మిన నన్నుపాపములు నాచేచెడుచేయించుచున్నవికాపాడు.గోపన్న","ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా భావనసేయుచున్నతరి పాపములెల్ల మనోవికారదు ర్భావితు చేయుచున్నవి కృపామతివై ననుగావుమీ జగ త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దొంగ మాటలు మాట్లడే వారికి మోక్షము కలుగదు.చేత కాని అటువంటి మాటల వలను వాళ్ళె నష్టపోతారు. అలాగే మనస్సులో దుర్గుణాలు ఉన్న వాళ్ళు గురువులకింద పనికిరారు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దొంగ మాటలాడు దొరకునె మొక్షము చేతగాని పలుకు చేటు దెచ్చు గురువు పద్దు కాదు గునహైన్య మది యగు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దొంగతనాలు, ద్రోహాలు చేసి ఎవరికీ తెలియదని మనుషులు అనుకుంటారు. కాని ఎప్పటికైనా వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి నెవ్వరెఱుగకుండ నిముడుకున్న తాముచేయు పనులు దగులుకోకుందురా? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీచమైన దాంభికులు గురువులమని నీచమంత్రములు చెప్పి మోసగిస్తుంటారు. అట్టి వారు గుణవిహీనులు. వారిని నమ్మరాదు. మనకు ఆత్మశుద్ది లేకుండా అటువంటివారు చెప్పె మాటలు ఎన్ని విన్నా మోక్షము లభించదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు చేతగానిచేత చెల్లదెపుడు గురువటండ్రె వాని గుణమీనుడనవలె విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పెద్దవాల్ల మని గొప్పలు చెప్పుకొని రాజుల దగ్గర, దొరల దగ్గర ఉండి అందరి మీద చాడిలు చెబుతూ ఉంటారు. అలాంటి వాల్లకు ముక్తి ఎలా కలుగుతుంది.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి చాడి చెప్పు పాపజాతి నరుడు చాడి చెప్పువాడు సాయజ్యమెందునా? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మాములు మనిషైన గొఱ్ఱెల కాపరి కూడ తోడేలు తన మందమీద పడితే దానిని చంపో బెదరగొట్టో పశువులను కాపాడుకుంటాడు. అలానే మనం కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన తత్వం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దొడ్డివాడు పెద్ద తోడేలునైనను మట్టుచూచి దాని మర్మమెఱిగి గొడ్డుగొఱ్ఱెనైన గొని చననీయడు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అమ్మోరు ఆటలమ్మ అని జబ్బులకి పేర్లు పెట్టి, అవి తగ్గటానికి అమ్మవారికి జంతువులని బలి ఇస్తూ ఉంటారు. ఇదేమి మాయ తెగులోకాని, ఇవన్ని చేసేది అమ్మ వారి పేరు చెప్పి అందరు తినడానికే.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దొమ్మ మాయు కొఱకు నమ్మవారికి వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ తెగులొ? అమ్మవారి పేర నందఱు దినుటకా? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: కుల పర్వతాలు 7 మహేంద్ర, మలయ, సహ్య, వింధ్య, సానుమంత, ఋక్ష, పారియాత్రము అనేవి కులపర్వతాలు సముద్రాలు 7 దధి, ఇక్షు, సుర, క్షీర, ఘృత, లవణ,జల అనేవి సప్తసముద్రాలు కులపర్వతాలు, సప్తసముద్రాలు ధ్వంసమైనా, ప్రళయం వచ్చి కల్పమే అంతరించినా మహాత్మలకు ఎటువంటి ఆపదలు వచ్చినా వారి ధైర్యాన్ని విడనాడరు అని భావం.","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ వ్యసనము మాను మాను, ప్రళయంబున వితనిజక్రమంబు లై ససి నెడ వించుకంతయును సాగరముల్ గులపర్వతంబు లున్",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: తనకు గుప్పెడు మెతుకులు వేస్తే వాడిముందర తోకాడిస్తూ నిలబడటమో నేలమీద పొర్లుతూ కాలితో తన పొట్టకేసి చూపించడమో చేస్తుంది కుక్క. కాని ఏనుగు అలా కాదు.... ఠీవిగా నిలబడి మావటి వాడు ఆప్యాయంగా అందించే మేతను లాలింపు ద్వారా గ్రహిస్తూ ధైర్యదృక్కులతో చూస్తూంటుంది. కవినిశిత పరిశీలనకు ఇది మచ్చు తునకగా చెప్పవచ్చు. ఉత్తములు నీచ చేష్టలు చేయరని దీని భావం.","ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం గాలిడుఁద్రవ్వుఁబిండదునికట్టెదుటన్ శునకంబు భద్రశుం డాలము శాలితండులగుడంబులు చాటువచశ్శతంబుచే నోలి భుజించి ధైర్యగుణయుక్తిగఁ జూచు మహోన్నతస్థి తిన్",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనికుడైన వాడు తప్పు చేసినా, చెడ్డ వాడైనా, విరొధియైనా, నిందితుడైనా సరే జనులు వాడి చెప్పింది చేస్తూ వాణ్ణె తృప్తిపరుద్దామనుకుంటారు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: దోసకారియైన దూసకాడైన బగతుడైన వేదబాహ్యుడైన ధనికు నెల్లవారు తనియింపుచుందురు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎలాంటి దోషగుణం కలవాడైనా, దూషింప తగినవాడైనా, పతితుడైనా, కష్టాల్లో ఉంటే సాయం చేయడంలో తప్పు లేదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: దోసకారియైన దూసరి కాడైన పతితుడైన వేద బాహ్యుడైన వట్టి లేని వేద వానికీదగు నీవి విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవాడు మంచి చెడ్డలు ఆలోచించక ద్రోహ బుద్దితో తన మిత్రులకి కూడ హాని తలపెడతానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలంటి వాని వలలో పడి మోసపోకూడదు. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎల్లవేళలా మంచి చెడుని అంచనా వేయగలిగి ఉండాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైన జెఱుపుచేయు నూహ కలిగియుండు నోగుబాగులు లేక విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మోక్షలక్ష్మీరాజ్యము గోరు నీ భక్తులు, రాగులిచ్చు తుచ్చములగు లక్ష్మిని కోరి రాజసేవ చేయుటకిష్ఠపడరు. రాజాశ్రయము కోరి వారి దర్శనము కోరిన వారి పాట్లు చూసేవ వారు రాజుల సేవ చేయరు. ఆ పాట్లెట్లుండుననగా, రాజ దర్శనమునకు పోవు వారు త్రోవలో దుర్గములు, ప్రాకారములు ద్వారా పోవలయును. అట్టి ప్రదేశములలో కంచుకులను రక్షకులుందురు. వారు వీరి యోగ్యత గణించక, కంచుకములతో త్రోయుచు శరీరభాగములంచు గాయములు చేయుదురు. దుర్భాషలు కూడ పలుకుదురు. వీరు ఆ కంచుకులను బ్రతిమాలి బామాలి రాజ దర్శనము చేయవలెను. దేవా నీ దర్శమునకై ఇన్ని పాట్లు పడవలసిన పనిలేదు. నిర్మలమగు భక్తితో సేవించినవారిని వారు భక్తితో సమర్పించిన మారేడుదళముతో సంతృప్తినొంది అనుగ్రహింతువు. ఇహమున సుఖములిచ్చుటయే కాక పరమున మోక్షసామ్రాజ్యము ప్రసాదింతువు.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్ దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్ వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుమ్మానికి తలుపులు, గడియలు ఉన్నట్లే, మాటకు నియమాలు రక్షణగా పనిచేస్తాయి.ధర్మం గ్రహించి జాగ్రత్తగా మాట్లాడి మెప్పు పొందాలి గాని, విచ్చలవిడిగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ద్వారబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెఱిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనము సంపాదించి , దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వదాభిరామ! వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాపాత్ములు ధనము కూడబెట్టి వాటిని దానం చేయకుండా ఇంకొక ఆలోచనలు లేకుండా అలానే దాచి పెట్టుకుంటారు. మీరు పోయెటప్పుడు ధనము మీ వెంట రాదు అది గుర్తుపెట్టుకుని దానం చేయడం మొదలుపెట్టాలి.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ధనము గూడ బెట్టి ధర్మంబు చేయక యూరకుంద్రు పాపు లూహలేక ధనము వెంటరాదు ధర్మంబు సేయుడీ విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తేనెని సమకూర్చిన ఈగ దానిని పరులపాలు చేసినట్లుగా, నరుడు చాల కష్టపడి ధనము సంపాదించి, దానిని ధర్మము చేయక చివరకు ఇతరుల పాలు చేస్తాడు. కాబట్టి తనకు సరిపడిన ధనాన్ని ఉంచుకుని మిగిలిన దాన్ని పరులకివ్వడం పుణ్యుని లక్షణం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ధనము చాల గూర్చితను దాన ధర్మముల్ పొనరుపకయ యిచ్చు తనయులకును తేనెకూర్చు నీగ తెరువరులకు నీదె విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా పోతన పద్యాలు శైలిలో పద్యం రాయండి: దేవునిదయవుంటే వీధిలోపడేసినా డబ్బుపోదు.లేకపోతే ఇంట్లోమూల జాగ్రత్తచేసినా పోతుంది.అడవిలో రక్షణ,బలములేకున్నా దైవబలంతో మనిషిబతుకుతాడు. లేకపోతే ఇంట్లోఉన్నాచస్తాడు.భాగవతం.పోతన.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే పోతన పద్యాలు శైలి పద్యం: ధనము వీథిబడిన దైవవశంబున నుండు బోవు మూలనున్ననైన నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనము లేని చోట ధైర్యం ఉండదు, ధైర్యం లేని చోట ధనము ఉండదు.కాబట్టి మనిషి ధనాన్ని ధైర్యాన్ని రెంటిని సాధించాలి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యమొదవదేని ధనమొదవదు ధనము ధైర్యమరయదగు భూమి నరులకు, విశ్వధాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ధనమెచ్చిన మదమెచ్చును మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్ ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఒకానొక బట్టతలవాడు, మిట్టమధ్యాహ్నం సూర్య తాపం భరించలేక అందులోనూ మరీ ముఖ్యంగా మాడుతున్న శిరస్సును కాపాడుకోవటానికి దగ్గర్లో ఓ చెట్టూ కనబడక తాటిచెట్టును చూశాడు. అదీ కొద్దిపాటి నీడలో తలదాచుకోవాలనుకొని దాని క్రిందికిచేరాడు అది వేసవికాలం కావడంతో చాల ముగ్గిన తాటిపండు ఒకటి దైవికంగా సరిగ్గా అప్పుడే వానితలపై పడింది వెంటనే వాడితల బ్రద్దలైపోయింది. దైవబలం చాలకపోతే ఇలాగే జరుగుతుందిమరి.","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై త్వరతోడన్ బరువెత్తి చేరినిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ ద చ్ఛిరముం దత్ఫలపాత వేగంబున విచ్చెన్ శబ్దయోగం బు గాఁ బోరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరూ వెయ్యేండ్లు జీవించరు. ధనం శాశ్వతం కాదు. చనిపోయాక భార్యాపిల్లలు వెంటరారు. సేవకులూ మరణాన్ని తప్పించలేరు. బంధువులైనా బతికించలేరు. బలపరాక్రమమూ పనికిరాదు. వెర్రికుక్కల వంటి భ్రమలను విడిచి పెట్టాలి. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక విషయాలను వదిలేసి, శాశ్వతమైన ముక్తికోసం స్వామి భజన చేయడం ఉత్తమోత్తమం!","ఇచ్చిన అర్ధం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు, వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను భజన జేసెడి వారికి బరమ సుఖము భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరికైనా కన్నతల్లిని మించిన వారుండరు. ఐతే, ఇదే సమయంలో లోకంలో ప్రతి ఒక్కరికీ మరొక అయిదుగురు తల్లులు ఉంటారు. వారినీ కన్నతల్లి మాదిరిగానే తప్పక గౌరవించాలి. వారెవరంటే రాజు భార్య, గురు పత్ని, అన్న భార్య (వదిన), కులకాంత, భార్య తల్లి (అత్త). వీరంతా కన్నతల్లితో సమానమన్నమాట.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమార శతకం శైలి పద్యం: ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కులకాంతను గ న్న రమణి దనుగన్న దియును ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీటిలోతు తెలియాలంటే ఎలాగైతే దానిలో దిగిన వానికి మాత్రమే తెలుస్తుందో అలానే దానం యొక్క విలువ దాతకు మాత్రమే తెలుస్తుంది.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును? నీరుచొరమి లోతు నిజముగా దెలియదు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: కొబ్బరి చెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను ఇచ్చును. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదయును, తరువాత మిక్కిలి సుఖమును,సంతోషమును కలిగించును. ఇదిసుమతీ శతక పద్యము.","ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ధీరులకు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధైర్యవంతుడు ఎటువంటి కార్యముచేసినా సఫలమవుతుంది. దాని ఫలములు ఖచ్చితంగా దక్కుతాయి. పైగా అది తన వద్ద ఉంచుకోక ఇతరులకు దానిమిస్తాడు. ఇటువంటి వాడు ఉత్తములలోకెల్ల ఉత్తముడు. ఈ లోకములో దెన్నైనా ధైర్యముతో సాధించవచ్చు, కాబట్టి పిరికితనము కట్టిపెట్టి ధైర్యముతో పని మొదలుపెట్టాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ధైర్యయుతున కితర ధనమైన నరు దాన మిచ్చినపుడె తనకు దక్కె ఎలమి మించుపనికి నెవరేమి సేతురు? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!నందుని ముద్దుల కుమారుడిగా పెరిగి మందర గిరిని చేతధరించి మునిగణములచే హరీ!మాధవా!విష్ణూ!అని స్తుతింప బడిన సుందరాకారా నిన్ను తలచు[ధ్యాన్నించు]చున్నాను.కృష్ణ శతకం","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: నందుని ముద్దుల పట్టిని మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ వందితు నినుదలతు భక్త వత్సల కృష్ణా",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కుక్కను లోంగ దీసుకొవడానికి ఎలగైతే దాని బోను దగ్గర మెతుకులు చల్లుతామో, అదే విధంగా ధనాన్ని సంపాదించడానికి మనుషులు నక్క వినయాన్ని చూపుతూ తీయ్యగా మాట్లాడతారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నక్క వినయములను నయగారముల బల్కి కడకు ధనముగూర్ప గడగచుండ్రు కుక్కబోనువాత గూడు చల్లినయట్లు విశ్వధాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తన దగ్గర ఉన్న మాంసపు ముక్కతో తృప్తి చెందక, నదిలోన చెపను చూసిన వెంటనే, నక్క తన దగ్గరున్న మాంసపు ముక్కను జాగ్రత్తగా ఒడ్డున పెట్టి చేపను పట్టుకోవడానికి నదిలోకి దిగుతుంది. ఈ లోపులో గ్రద్ద ఒడ్డున ఉన్న మంసాన్ని తన్నుకుపోతుంది, చేప నక్క చూపునుంచి చేజారిపోతుంది. అదేవిధంగా లోభి అత్యాశకి పొయి ఉన్నదంతా నష్టపోతాడు. కాబట్టి మనదగ్గరున్న దానితో సంతృప్తి పడటం మేలు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నక్కనోటికండ నదిలోని మీనుకై తిక్కపట్టి విడిచి మొక్కుచెడద? మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకపోవు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: మంచిబుద్ధిగలవాడా! ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు. ఇతరుల మనసు బాధపడేలాగ మాట్లాడవద్దు. పూర్వం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అడవులు దాటి వెళ్లవలసి వచ్చేది. అలాగే శుభ్రంచేసిన దారులు కూడా తక్కువగా ఉండేవి. అందువల్ల పాములు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు వీరి బాధ ఎక్కువగా ఉండేది. ప్రజలందరూ గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఒంటరిప్రయాణం మంచిది కాదు. శత్రువు ఇంటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, అక్కడ వారు ఎంత ప్రేమగా ఏ పదార్థం పెట్టినా తినకుండా వ చ్చేయాలి. ఎందుకంటే శత్రువు తన పగ తీర్చుకోవటానికి ఆహారంలో విషంవంటివి కలిపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమీ తినకుండా వచ్చేయాలి. ఇతరుల మనసులను బాధపెట్టేలా మాట్లాడటం వలన వారి మనసు విరిగిపోతుంది. ఇంక ఎప్పటికీ మనతో సరిగా మాట్లాడలేరు. ఈ మూడు సూత్రాలను పాటించడం ప్రతిమనిషికీ అవసరమని బద్దెన చక్కగా వివరించాడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: నడువకుమీ తెరువొక్కట కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకుమీ పరధనముల నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీకందము కలిగించు వస్త్రము ఏనుగుతోలుదుప్పటము కదా! కాలకూట మహావిషము నీ ఆహారము కదా! బ్రహ్మదేవుని తలపుర్రె నీవు అన్నము తినుటకుపయోగించు గిన్నె కదా! నీ కంఠహారము భయంకరమగు సర్పము కదా! మంచిది. ఇటువంటి లక్షణములు కలవని తెలిసీ పురుషోత్తముడగు విష్ణువు తన మానసమును నీ పాదపద్మములందు నిలిపెను కదా! అనగా సర్వదేవోత్తముడవగు మహాదేవుడవయిన నీ పరికరములేమి అయిన ఏమి? అందులకే విష్ణువే నిన్ను ఆరాధించుచుండగా నేను కూడ నిన్నే ఆశ్రయించి సేవింతును.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్ధతో చేయుచుండిన కీర్తి పొందును.","ఇచ్చిన అర్ధము వచ్చే కుమార శతకం శైలి పద్యం: నరవరుఁడు నమ్మి తను నౌ కరిలో నుంచునెడ వాని కార్యములందున్ సరిగా మెలంగ నేర్చిన పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: పావనమైన నరసింహ మంత్ర ప్రభావంతో అన్ని పాపాలనూ తొలగించుకోవచ్చు. తీవ్ర రోగాలను దూరం చేసుకోవచ్చు. విరోధులను మట్టుపెట్టవచ్చు. యమభటులనైనా పారిపోయేలా చేయవచ్చు. నీ నామ మహత్తును తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. నేనైతే చక్కగా దివ్యమైన ఆ వైకుంఠ పదవినే సాధిస్తాను. అనుగ్రహించు స్వామీ!","ఇచ్చిన భావము వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు భళిర! నే నీ మహామంత్ర బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి జాగ్రత్తగా ఉన్నట్లు నటిస్తుంటాడు లేదా తను జాగ్రత్త పడ్డానని ఊహించుకుంటూ ఉంటాడు కాని లోకములో మనిషికి జాగ్రత్త అరుదుగా ఉంటుంది. బయట జరిగే సంఘటనలు ఏవీ మనిషి ఆధీనంలో ఉండవు జాగ్రత్త పడటానికి, అసలు జాగ్రత్తగా ఉండగలిగే మనిషే పరమాత్మ. కాబట్టి అతి జాగ్రత్తకు పొయి జీవితాన్ని ఆస్వాదించడం మానుకోవద్దు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నరుడు జాగరమున నటియించు చుండును నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము నరుడు జాగ్రతనుట ధరణిలో బరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మామూలు నరుడైనా గాని, దేవుడైన నారాయణుడైనా గాని, మహ గొప్ప తత్వవేత్తైనా గాని ఎలాంటివారైనా ఈ శరీరానికి మరణమున్నదని తప్పక గ్రహించాలి. ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని పరులకొరకు కొంత పాటుపడాలి. ఎవరూ ఇక్కడ శాశ్వతము కాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నరుడెయైన లేక నారాయణుండైన తత్వబద్దుడైన ధరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: నవరసములతోడ భావములతో అలంకారములతో కవిత్వ ప్రసంగములు,మనోహరములగు పాటలు పాడుటయు తెలివి లేనివానికి[వాటియందు ఆసక్తి లేనివారికి]చెప్పడం చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లేబద్దెన.","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: నవరస భావాలంకృత కవితా గోష్టియును మధుర గానంబును దా నవివేకి కెంతజెప్పిన జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: సభలోపలను,తల్లిదండ్రులతోనూ,అధికారులతోనూ,పరస్త్రీలతోనూ,బ్రాహ్మణోత్తములతోనూ పరిహాసములు[ఎకసక్కెము]లాడరాదు.ఈపద్యములో నవ్వకుమీఅంటే వెటకారాలు,వెక్కిరింతలు చేయకూడదని.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతులతో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: నారాయణా,పరమేశ్వరా,భూదేవిని ధరించినవాడా,నీలిరంగు దేహముకలవాడా,దుష్టులను శిక్షించువాడా, పాలసముద్రమందు పవళించువాడా,యదువంశవీరా నన్ను కరుణతో కాపాడు కృష్ణా!","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరీ క్షీరాబ్దిశయన యదుకుల వీరా ననుగావుకరుణ వెలయగ కృష్ణా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: నారాయణ అన్న నామాన్ని ఎన్నిసార్లు పలికినా తనివి తీరదు కదా. ఓ శ్రీ కృష్ణా! నువు మహాలక్ష్మీపతివి. ఇటు వసుదేవునికి, అటు నందునికి సుపుత్రుడవైనావు. బ్రహ్మాండమైన కొండనే ఆభరణంగా ధరించిన వీరుడవు. నాకు నువ్వు తప్ప మరెవరు దిక్కు, నిన్నే నమ్ముకొన్నాను. నను బ్రోవుమయా స్వామీ!","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నాసిక చివర దృష్టి నిలిపి, ఆలొచనలన్ని త్యగించి, నిశ్చలంగా మనసును అదుపులో ఉంచుకొనిన సమస్త ప్రపంచము అర్దమవుతుంది. ఈ యోగము సాధ్యమయితే కాశికి కంచికి వెళ్ళవలసిన పని లేదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి వాసిగాను జూడ వశ్యమగును గాశికంచుల గన గడగండ్ల పడనేల? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎప్పుడైనా నిండుకుండలు తొణకవు. బాగా నీటితో వుండే నదులు గంభీరంగా ప్రవహిస్తుంటాయి. కానీ, నీళ్లు లేని వెర్రివాగులు మాత్రమే వేగంగా పొర్లి పొర్లి ప్రవహిస్తుంటాయి. ఇదే విధంగా, అల్పులైన దుర్జనులు ఎప్పుడూ ఆడంబరాలే పలుకుతుంటారు. కానీ, సజ్జనులు తక్కువగా, విలువైన రీతిలోనే మాట్లాడుతారు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెఱ్ఱివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నిక్క మైన మంచినీల మొక్కటి చాల తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? చాటుపద్యములను చాలదా ఒక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నిజము తెలిసి ఉన్నప్పుడు మంచి వాడు ఆ నిజమునే మాట్లాడాలిగాని పరుల కోసం దాచి పెట్టకూడదు. ఎంత బ్రతిమిలాడినను ఒకరికోసం తను నిజం మాట్లాడడము అనే అలవాటు తప్పకూడదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె పలుకవలయుగాని పరులకొఱకు దాపగూడ దింక నోప దన్యము పల్క విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నిజమైనా అబద్దమైనా ఆ నీలకంఠునికి తప్పకుండా తెలుస్తాయి. మనం నిజం చెప్పకుంటే నీతి అనేది తప్పినట్టె. కాబట్టి నిజం చెప్పడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నిజం చెప్పే వాళ్ళు ఈశ్వరునితో సమానం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నిజముకల్ల రెండు నీలకంఠ డెఱుంగు నిజములాడకున్న నీతి దప్పు నిజము లాడునపుడు నీ రూపమనవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నిజము చెప్పెవాడెప్పుడు మంచి మనస్సు కలవాడై ఉంటాడు. పైగా నీతిపరుడు కూడ. కాబట్టి నిజము మాట్లాడేవారిని ఎల్ల వేళలా గౌరవించాలి. అబద్దం మాట్లాడెవాడు మాత్రం పరమ చండాలుడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నిజములాడునతడు నిర్మలుడైయుండు నిజమునాడు నతడు నీతిపరుడు నిజముపల్కకున్న నీచచండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను బాణాసురునివలె నా గుమ్మమువద్ద కావలియుండుమని నిన్ను కోరను. మను అను భక్తుడువలె దేవతాస్త్రీ కొఱకు దూతవై వెళ్లుమని ప్రార్ధించను. తిన్నని వలె ఎంగిలి మాంసము తినుమని నిర్భందించను. నిన్ను నమ్మిన సజ్జనులను రక్షించువాడవని విని, నన్ను రక్షింపుమని ఎంత మొఱపెట్టుకున్నను వినకున్నావు. ఎందుకు ప్రభూ.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింపఁజే సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నిన్ను నిందించిన దక్షుని విషయమున అతనిని దండించితివి కదా! నీవిషయమున అపరాధము చేసిన బ్రహ్మదేవుని కూడ శాసించితివి కదా! అట్టిధర్మరక్షకుడవగు నీవు నీ పాదపద్మములను ఆరాధించు సేవకులను తుచ్ఛమగు మాటలతో దూషించు దుర్మార్గులను దండించకపోగా వారిని వృద్ధిలో నుండునట్లు చేయుచున్నావే! నీ భక్తులకు కలిగిన నిందావమానములు నీవి కావా! ఒక వేళ నీవు వేరు నీ భక్తులు వేరను భేద భావమున ఉన్నావా! అట్లు కానిచో నీ భక్తులకు కలుగుచున్న ఈ నిందలను అవమానములను నీవు సహించగలవా?","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించుటచేత నాకు ఆపదలు కలుగనీ, నిత్యము ఉత్సవములే సిధ్ధించనీ, ఇతరులు నన్ను సాధారణ మానవునిగ అననీ, మహాత్ముడని మెచ్చుకొననీ, సంసారబంధవిషయమున సుఖభ్రాంతిచే, మోహమే కలుగనీ, వివేకముచే శివతత్వ జ్ఞానమే కలుగనీ, గ్రహచారవశమున బాధలే రానిమ్ము, మేలే కలుగనీ. అవి అన్నియు నాకు అలంకారములే అని భావించుచు వదలక నిన్ను సేవింతును.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఈ జనులు నిన్న మొన్న నిత్యము ప్రతి ప్రాణియు ప్రతి మానవుడు మరణించుట చూచుచునే యున్నారు. దేహములు అనిత్యములని అట్టి దేహముల సౌఖ్యమునకై ధనము సంపాదించనాశపడుట వ్యర్ధమని వీరు తెలిసికొనుట లేదు. ఆపదలలో ఉన్నవాడు పెన్నిధిని చూచి తాపత్రయ పడునట్లు ధనమునందు భ్రాంతిచే ధనార్జనకు యత్నించుచున్నారే కాని ధన విరక్తి చెందకున్నారు. వీరు నిన్నెడును సేవించనే సేవించరో ఏమో అన్పించుచున్నది. నిన్ను గాక యితర దేవతలయందాసక్తులగు వారికి యిహపరములందు ఏ సుఖము పొందలేక పోవుటను చూచి నీవయిపునకు రావలయును కదా. కాని అట్లు వచ్చుటలేదు.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్ విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు మరి ఎవ్వరిని విశ్వసించను. అన్నలు, తమ్ములు తల్లియు తండ్రియు, గురుడు ఇతరులెవ్వరును ఆపదలందు నాకు సాయపడువారు లేరు. నా తండ్రీ నిన్నే విశ్వసించి ఆశ్రయించిన నన్ను ఈ సంసారదుఃఖసాగరమునుండి దాటించి యెప్పుడు అఖండానందామృతసముద్రమున తేలియాడునట్లు చేయుదువో కదా!","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య ఛ్చిన్నానందసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! చిత్తతత్వమునకు ఆధారమగు పద్మమునందు విహరించుచు మత్తమయి యందు తుమ్మెద యగు నీ సగుణరూపమును కన్నులార చూచి, సేవించి తరించవలెనని కోతికగ ఉన్నది. కాని అది యెట్టిదియో నాకు తెలియదు. మునుపు కొందరు వివిధరూపములతో నిన్ను భావించి సేవించిరని తెలియుచున్నది. మోకాలు, ఆడుదాని స్తనము, కుంచము, మేకపెంటిక వీనిలో ఏది నీ సగుణరూపమో నాకు తెలియకున్నది. నా ఈ సందేహమును పోగొట్టి వాస్తవమగు నీ సగుణరూమును నాకు చూపుము. కన్నులార కాంచి నిన్ను సేవింతును.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా శాస్త్రములు, వాటినెరగిన వారు, అనుభవము కలవారు, పండితులు చెప్పు వచనములు ఏమనగా ""శివనామము అగ్ని అని అనదగినిది; దానిని మానవులు తప్పుగానో పొరపాటుగానో తెలిసియో తెలియకయో దూరమునుండి యైన వినినంత మాత్రముచేత కూడ అది కొండలంత పాపములను దూదికుప్పలను అగ్ని కాల్చినట్లు కాల్చును. ఇట్టి నిశ్చితవచనములు ఉండగా మానవులు ’నిన్ను అర్చించుటచే మోక్షము లభించును’ అన్న విషయమున సంశౌయింప పనిలేదు.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్ తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్ తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్ చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవనిపై నీ కరుణ కలుగునో వాడు తన జీవన నిర్వహణమునకై ఏ నీచప్రభువులను, ధనికులను సేవలకై వారి భవనములలో ప్రవేశించవలసిన పనిలేదు. కృపణత్వమును (దైన్యము) ప్రకటించవలసిన పనిలేదు. ఏ కపట వేషము వేయలసిన పనిలేదు. శివ భక్తినే కాని ఇతరమతములను ఆదరించడు, స్వీకరించడు, ఏ కష్టమగు రీతులతో తన చిత్తము చీకాకు చెంది చెడిపోడు. తన జీవన దశలో స్థిరచిత్తుడై వర్తించును. తద్వారా ఉత్తమగతిని పొందును.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్ గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్ జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా, నేను నీ సేవకుడనుగాక ముందు మనకొక ఏకాభిప్రాయము కుదురుటకు ఒక మాట చెప్పుచున్నాను వినుము. నేను నిన్ను ఎంతో ఆసక్తితో అన్ని సమయములందు సేవింతును. ప్రతిఫలముగ జీతము కోరను, గుఱ్ఱములు అక్కరలేదు, ఏనుగులు అక్కరలేదు, సంపదలు అక్కరలేదు. ఎందుకనగా వానియందు నాకు ఇఛ్చలేదు. కాని నా చిత్తమందుండి నన్ను భాధించు ఆరుమంది శతృవులకు (కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు) మాత్రం నన్ను అప్పగించవలదు. అంతయే చాలును. ఇంతచేసిన నాకు ఎంతో వేతనమిచ్చినట్లే.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలుఁ దే జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ పంచయందు పడియుండి, నీ అనుగ్రహము మరియు ఆశ్రయము లభించినచో అది మాత్రమే చాలును. భిక్షాన్నము లభించినచో చాలును. మహానిధి లభించు అవకాశమున్నను కీటకములవలె క్షుద్రులగు రాజులను సేవించజాలను, ఇష్టపడను. నీవు నన్ను సేవకునిగా స్వీకరించు దయ నాపై కలిగినచో నన్ను ఆశాపాశములతో చుట్టి బంధించకుము. సంసారసుఖములకై యత్నించుచుండునట్లు చేయకుము.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్ క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ నామమును నా నామముగా ధరించియున్నాను. నీ నామమే నా ధ్యేయముగా గ్రహించుచున్నాను. నీ పాదతీర్ధమును త్రావుచుందును. నీవు నమిలి ఉమిసిన తాంబూలము భక్తితో గ్రహించుచుందును. నీకు నివేదించిన ఆహారపు పళ్లెరములో లభించిన ప్రసాదమును తినుచుందును. ఇట్లు అనేక విధములుగ పుత్రుడనైన నన్ను నీ బిడ్డగనే ఉండనిమ్ము. మరియొకరెవరికి పుత్రుడనవను. తండ్రి తన పుత్రుని విడువదగదు కదా!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్ నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు మాంసము తినుటయందిష్టమున్న నీచేత నున్న లేడిని ఇంకొక చేతనున్న గండ్రగొడ్డలితో కోసి ఆ మాంసమును తలనున్న గంగాజలముతో నుదుటనున్న నేత్రాగ్నియందు పాకముచేసి ఇంకొక బ్రహ్మకపాలములో భుజించు అవకాశము ఉండగా ఆ బోయవాని చేతి ఎంగిలిమాసమును తినుట నీకు తగునా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచేఁ జేకొం టెంగిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి అని అర్థం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధ మలద మేనికంపడగినయట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సజ్జనులతో మాట్లాడుతూ, వాళ్ళ పంచన చేరితే మనకున్న దుర్గుణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వారిని చూసి మనమూ కాసింత మంచితనం నేర్చుకోవచ్చు. గంధము పూసుకుంటే శరీర దుర్గందము ఎలా పోతుందో ఇదీ అంతే.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదువలేదు సుజనగోష్టివలన గంధమలద మేనికం పడగినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖుని యొక్క మాటలు నీటిమూటలే అవుతాయి. ఎందుకంటే నీటిని ఒక మూటలో కడితే నిలుస్తుందా ఎమిటి? ఈ రకంగా మూర్ఖుడు ఒకసారి చెప్పిన మాటను మరొకసారి చెప్పక మారుస్తూ ఉంటాడు. ఒకసారి మంచి అన్న దానిని మరోకసారి చెడు అంటుంటాడు. కాబట్టి ఈ విధంగా మాటలు మార్చే మూర్ఖులను నమ్మరాదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటిజగతిలేదు పరములేదు మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా నేను నిన్ను భక్తితో మెప్పింపజాలను. అర్జునునివలె నీతో యుధ్ధము చేయు శక్తి నాకు లేదు; పుష్పదంతుడను మహాభక్తునివలె నిన్ను మెప్పించునట్లు స్తుతిచేయుటకు సరిపోవు కవితాశక్తి నాకు లేదు; నీకొరకై తండ్రిని చంపునంతటి తీవ్రభక్తియు నాకు లేదు; రోకటితో నిన్ను మోదిన భక్తురాలియంతటి భక్తుడను కాను. అట్టి గాఢమగు భక్తిపరిపాకము లేని నేను ఏవిధముగ నిన్ను ఆరాధించి మెప్పించి నీ సాక్షాత్కారము పొందగలను. కనుక దేవా నీవే నా అసమర్ధతను గమనించి అకారణ దయతో నన్ననుగ్రహింపుము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం బ్రీతుంజేయగలేను నీకొఱకు దండ్రింజంపగాఁజాల నా చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుంజీకాకు నాభక్తి యే రీతిన్నాకిఁక నిన్ను జూడగలుగన్ శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! నీనామము భవ బంధాలను తెంచి మనసుకు శాంతినిస్తుంది. ఈజన్మలో కావలసిన సుఖముల నిస్తుంది. అమృతమువంటి నీనామమును నేను అనుదినమూ తలచుచుందును.కృష్ణ శతక పద్యము.","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: నీనామము భవహరణము నీనామము సర్వసౌఖ్య నివహకరంబున్ నీనామ మమృత పూర్ణము నీనామము నే దలంతు నిత్యము కృష్ణా",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: భక్తి ప్రపత్తులున్న వారే దైవ బాంధవులు. పుట్టుకతో వచ్చే బంధుత్వాల కన్నా భగవంతునిపట్ల విశ్వాసం గల వారందరిలోని భావ బంధుత్వం ఎంతో గొప్పది. దేవునిపై కావ్యాలు చెబుతూ, పద్యాలు రాస్తూ, మహిమలను వల్లిస్తూ ఉండేవారు, పని కట్టుకొని ప్రబంధాలను మనోహరంగా నియమనిష్ఠలతో పఠించేవారు అసలైన పరమాత్మ బంధువులు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్‌ వ్రాసి యి మ్మాపాఠం బొనరింతునన్న యతడున్‌, మంజు ప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచుకున్న యతడున్‌ సద్బాంధవుల్‌ గాక, ఛీ ఛీ! పృష్ఠాగల బాంధవంబు నిజమా! శ్రీకాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కవిగా నా భావములు చెప్పుచున్నాను. మా ఉత్తమ బంధువులెవరన్న నిన్నుద్దేశించి కావ్యము రచించుమని కోరిన కవిపోషకుడు, నీ పై కవితను చెప్పు కవియు, నిన్ను వర్ణించు పద్యములను చదువుకొనుటకు వ్రాసిమ్మని కోరినవారు, నిన్ను స్తుతించుచు వ్రాసిన మనోహరమగు ప్రబంధములను ఇచ్ఛాపూర్వకముగ అత్యంతాశక్తితో చదువుచుండువాదును. అంతియె కాని ఛీ ఛీ రక్తసంబంధమును ఆ బాంధవముతో తమ ప్రయోజనములకై వీరి వెంట పడుచుండు బంధువులను వాస్తవ బంధువులగుదురా. కానే కారు.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్ గాక చీ చీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీ భక్తులు నిన్ను బహువిధముల సేవించుచు అనేకపర్యాయములు ’మాకు అది యిమ్ము, ఇది యిమ్ము, ముక్తి ప్రసాదించుము’ అని వేడుచున్నారే. వారి కోరికలు తీర్చక వారికి ఇష్టార్ధములనీయక యున్నావే. నీ వద్ద యున్నవే కదా వారు కోరుచున్నారు. అవి యిచ్చుటలో నీకు లోభము ఏల? దయతో వారి కోరికలను తీర్చరాదా. నీ దగ్గర యున్నదానిలో చాల గొప్పది పరమార్ధ తత్త్వము కదా. అది ఇచ్చిన నీ భాండరములోని ధనము తరిగి పోవునా?","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా దా భవ్యంబుఁ దలంచి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ శ్రీ భాండరములోఁ గొఱంతపడునా శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీటి పైన నిప్పులు పడితే అవి బొగ్గులు కింద మారిపోతాయి. అవే నీటిని కుండలో పోసి నిప్పులను కింద పెడితే అవి పెళ పెళా కాగుతాయి. చూసారా ఈ ప్రపంచం ఎంత విచిత్రమైనదో!","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ నిప్పుమీద కుండ నీరు పెట్ట కళ పెళనుచు గ్రాగు కడుచోద్య మిది గదా! విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీరాముని చేత లేదా లక్ష్మీపతియైన విష్ణువు చేత పూజింపబడు పాదపద్మద్వయము కలవాడా నీ సగుణరూపమును ధ్యానించవలయునని నాకు కోరిక యున్నది. కాని అట్టి నీ రూపపు తుద ఏదియో మొదలు ఏదియో నేను యెరుగను. పూర్వము బ్రహ్మ అంతటివాడే ఎంత పైకి పోయియు విష్ణువు ఎంత లోతునకు పోయినను నీతుది కానలేదు. మరి నేను ఎంతటివాడను! నీవయినను వాత్సల్యముతో నన్ను రారమ్మని దగ్గరకు పిలిచి ’ఇదిగో ఇట్టిది నారూపము’ అని చూపకుంటివి. నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనము లేకున్నది. కనుక శరణాగతి చేయుచున్నాను. నీవు నన్ను నీట ముంచినను పాలముంచినను రక్షించినను, రక్షిమ్చక త్రోసివేసినను సరియే. నిన్ను నమ్ముకొని యున్నాను. ఇక నీ ఇష్టము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో రారా రమ్మని యంచుఁ జెప్పవు పృధారంభంబు లింకేటికిన్! నీర న్ముంపుము పాల ముంపు మిఁక నిన్నే నమ్మినాఁడం జుమీ శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!నిన్నుచూడవలెనన్న దాగెదవు.స్తోత్రములలోనున్న నీరామనామమెందు దాచుకొందువు?అదిముక్తికిదారి.పాపముల తెగకొట్టుగొడ్డలి.","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: నీలఘనాభ మూర్తివగు నిన్నుగనుంగనగోరి వేడినన్ జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కినరామనామమే మూలను దాచుకోగలవు ముక్తికిబ్రాపది పాపమూలకు ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పడవ నీటియందు చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ పోజాలదు. అట్టే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైననూ మంచిని గ్రహింపలేరు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైనఁబాఱలేదు నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రజలసొమ్మంతా దిగమింగుకొని పుణ్యతీర్దాలలో మునుతారు, కడుపులో కల్మషం పెట్టుకొని గుళ్ళో దైవానికి మొక్కుతారు. వీటి మూలంగా ఏమి ఉపయొగం ఉండదని తెలుసుకొలేరు మూర్ఖులు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీళ్ళ మునుగనేల? నిధుల మెట్టగనేల? మెనసి వేల్పులకును మ్రొక్కనేల? కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుజునకు స్థానము,కాలము,దైవముజయాపజయములు కలిగిస్తాయి.మొసలి నీటిలో నున్న యెడల బలమైన ఏనుగుని కూడా బాధించ గలదు.ఆదే మొసలినీళ్ళబైట ఉన్నప్పుడు కుక్కలు కరిచిచంపుతాయి.వేమన.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీళ్ళ లోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బైట కుక్కచేత భంగ పడును స్థానబలిమి గాని తనబలము గాదయా విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీళ్ళలో ఎంతో వేగంగా వెల్లె ఓడ భూమి మీధ బారెడు దూరం కూడ కదలలేదు. కొన్ని చోట్ల స్తానబలం బాగ పని చేస్తుంది.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీళ్ళమీది నోడ నిలిచి తిన్నగసాగు బైట మూరెడైన బ్రాకలేదు నెలవుదప్పుచోట నెర్పరి కొఱగాడు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీటిలో స్వేచ్చగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు బైట మూరుడైన బారలేదు స్ధానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడ జయింస్తుంది. కాని బయట కుక్కను కూడ ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ! వినుర వేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీటియందలి చేప మాంసమును ఆశించి గాలమునకు చిక్కుకున్నట్లు, భూమియందు ఆశతో నరుడు చేపవలె జీవించి నశించును అని భావం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి గాలమందు జిక్కుకరణి భువిని ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీళ్ళలో ఉన్న చేప ఎంత దూరమైన చాలా తెలికగా పోగలదు. అదే చేప బయట ఉంటే మూరెడు దూరం కూడ పోలెదు. అలా నీళ్ళలో వెల్లడం చేపకు దాని స్థాన బలం చేత నచ్చిందే కాని తన సొంత బలం కాదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నీళ్ళలోని మెను నిగిడి దూరము పాఱు బయలు మూరెడైన బాఱలేదు స్థానబలిమి కాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణునే సర్వస్వంగా భావించినపుడు మనకిక తిరుగుండదు. ఆ స్వామినే తల్లిగా, తండ్రిగా, తోడు నీడగా, స్నేహితుడిగా, గురువుగా, దైవంగా భావిస్తూనే అంతటితో ఊరుకోరు చాలామంది. తన ప్రభువూ ఆయనే. ఆఖరకు తనకు దిక్కూమొక్కూ అన్నీ నువ్వే అని వేడుకోవడంలో లభించే తృప్తి అంతటి భక్తులకు తప్ప అన్యులకు తెలియదు.","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరైనపసివారి తప్పటడుగులు ప్రేమింతురు.అట్లేపండితులు మాటలనేర్పు లేనివారినిచూసి సంతసింతురు.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం గడుగృపతోజెలంగుదురు కానియదల్పరు తజ్ఞులెల్లద ప్పడుగులువెట్టుచున్నడచు నప్పుడు బాలునిముద్దుచేయగా దొడుగురురింతెకాని పడద్రోయుదురేఎవ్వరైన భాస్కరా",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: బృహస్పతివంటి దేవగురువు. ఎదురులేని వజ్రాయుధం, దేవతలే సేనాసమూహం, స్వర్గమే కోట, ఐరావతమనే ఏనుగు, అన్నిటినిమించి శ్రీహరి అనుగ్రహం అన్నీ ఉన్నా దేవేంద్రుడు యుద్ధంలో ఓడిపోయాడు అదీ శత్రువులైన దానవులచేతిలో కారణం ప్రయత్నలోపం దీన్ని బట్టి ఏంతెలుస్తుందంటే ఎంతవారైనా ప్రయత్నించకుండా ఫలితం ఉండదు. ప్రయత్నం చేస్తేనే దైవానుగ్రహమైనా ఫలిస్తుంది అని భావం.","ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: నేత్రా యస్య బృహస్పతిః, ప్రహరణం వజ్రం, సురాః సైని కాః స్వర్గో దుర్గ, మనుగ్రహః ఖలు హరే, రైరావణో వారణః ఇత్యాశ్చర్యబలాన్వితో2పి బలభి ద్భగ్నః పరైః సఙ్గరే తద్వ్యక్తం నను దైవ మేవ శరణం ధిగ్ ధిగ్ వృథా పౌరు షమ్",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము జపించుట నాకుతియ్యగా నున్నది.రామచిలుక'రామా'అన్నంతనే మోక్షమొసంగితివి.నాకునుఇవ్వు.గోపన్న.","ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: నేనొనరించు పాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావన నామము దొంటిచిల్క రా మాననుగావుమన్న తుదిమాటకు సద్గతిజెందె గావునన్ దాని ధరింప గోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము నాకుతియ్యగానున్నది.రామచిలుక కడసారి'రామా'అన్నంతనే మోక్షమిచ్చితివి.అదేనాకుకావాలి.గోపన్న","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: నేనొనరించుపాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావననామము దొంటిచిల్క'రా మా' ననుగావుమన్నతుదిమాటకు సద్గతిజెందెగావునన్ దానిధరింపగోరెదను దాశరధీ కరుణాపయోనిధీ",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వెన్నని కాచి నేతిగా మర్చి నీడ పాటు ఉంచినచో పెరుగులాగ గట్టిపడుతుంది. అలాగే సాధించి సాధించి మనస్సుని గట్టి పరుచుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టి పడును పెరుగురీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాఁడు నింద జెందు ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా విశ్వదాభిరామ! వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: దుష్టుడగు రావణుడు పోగాలము దాపరించి విభీషణుని మంచిమాటలు వినలేదు.చెడుకాలములో మంచిమాటలు చెవికెక్కవు.","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం గారణ మున్నవానికది కైకొనకూడదు నిక్కమే దురా చారుడు రావణాసురు డసహ్యమునొందడె చేటుకాలముం జేరువయైననాడు నిరసించి విభీషణుబుద్ధి భాస్కరా",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: నిప్పుదిగజారినప్పుడు కట్టెలెగదోసిఊదితే మండుతుంది.గొప్పవాడు ధనము పోయినపుడు చేరదీసిపోషించిన తేరగలడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: నొగిలినవేళ నెంతటిఘనుండును దన్నొకరొక్క నేర్పుతో నగపడి ప్రోదిసేయక తనంతటబల్మికిరాడు నిక్కమే జగముననగ్నియైన గడుసన్నగిలంబడియున్న నింధనం బెగయగద్రోచి యూదకమరెట్లు రగుల్కొననేర్చు భాస్కరా",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: భూతం వంటి మనసుతో, తోడేలు వంటి నోరెసుకుని నొసలకు విబూది పెట్టుకుని శివభక్తులమని ప్రచారము చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాల్లకు సిగ్గు ఉండదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె మనసు భూతమువలె మలయగాను శివునిగాంతు ననుచు; సిగ్గెలగాదురా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: పూర్వజన్మ పుణ్యం కారణంగా... చేయి చాచి ఇతరులను ధనం కోరని కొడుకు ఒక్కడు కలిగితే చాలు. ఇతరులు సహాయం కోరితే లేదనకుండా దానం చేసేవాడు ఒక్కడు చాలు. నోరు తెరిచి నిజం మాత్రమే పలికేవాడు ఒక్కడు చాలు. యుద్ధంలో వెన్ను చూపని ధైర్యవంతుడు ఒక్కడు చాలు. అటువంటి కొడుకు మాత్రమే కొడుకు కాని, ఇతరులైన వారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే జాచనివాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు నో రాచి నిజంబు కాని పలుకాడనివాడు రణంబులోన మేన్ దాచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: బిగ్గరగా మాటలాడకు. అత్త గాని , మామ గాని దేనికైనా కోపించి ఏమైనా అంటే నువ్వు ఎదిరించి మాట్లాడకు. మన్ననగా మసలుతూండాలి. ఏ మాత్రం మర్యాదకి దెబ్బ తగిలేట్టు నడచినా నీకూ నీ పుట్టింటి వారికి అపకీర్తి తెచ్చిన దానవవుతావు. అత్త చెప్పిన పని వెంట వెంటనే చేస్తూ ఆమెకి సంతోషం కలిగిస్తూ ఉండు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: నోరెత్తి మాటలాడకు మారాడకు కోపపడిన ; మర్యాదలలో గోరంత తప్పి తిరుగకు మీరక మీ అత్త పనుల మెలగు కుమారీ !",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నోరు లేని, తిరిగి ఎదిరించలేని, అమాయక జంతువులని చంపి తమ ఆకలి తీర్చుకుంటారు. అలాంటి వారి చావు చెప్పడానికి వీలుకానంత హీనంగా ఉంటుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: నోరెరిగి తా మవేవియు నేరని జంతువుల జంపి నెమ్మది దిను నా క్రూరపు సంకర జాతుల మారణ మేమందు రింక మహిలో వేమ.",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: భారతం పంచమ వేదమని గొప్పదని జనాలు ఎందుకు పొగుడుతారో బుద్ది లెకుండా? దాంట్లో ఎంత వెతికినా హింస తప్ప ఇంకేమి ఉండదు. హింసను కీర్తించడం వారికెల ఇష్టమైందో.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పంచమ నిగమంబు భారతంబగునని పొగడిరేల జనులు బుద్దిమాలి! హింస నెంచి చొద నిష్టమెట్లయ్యెనో విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చెట్టుకింద ఏనుగు, సింహము వంటి మృగముల విలువ చెట్టుపై కోతి ఉన్న తగ్గనట్లే అల్పుడొకడు పీఠమెక్కిన పండితుల విలువ తగ్గదు.","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్ గొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే రుండమదేభసింహ నికురుంబములుండవెచేరి భాస్కరా",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: యుద్దనికి వీరుడే అవసరం. పిరికివానిని సేనాధికింద పెట్టుకుంటే యుద్దమునుండి ముందు తనే పారిపోతాడు. ఆ సేన అపజయం పాలవుతుంది. అలానే మనం కార్యం తగిన సమర్ధునికిచ్చి సాధించుకోవాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పందనధిపుజేసి బవరంబునకు బంప బాఱిపోవు గార్యభంగమగును పాఱునట్టి బంటు పనికిరా డెందును విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పంది ఒక్కసారే పదునైదు పిల్లలను కనును. కాని గొప్పదైన ఏనుగు ఒక పిల్లనే కనును. కాబట్టి పెక్కు సంతానమున కంటే గుణవంతుడగు ఒకడు మేలు అని అర్థము.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పందిపిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబు లీను కొదమ నొకటి యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా? విశ్వదాభిరామ! వినుర వేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అపకారులుకాని అమయకులైన పక్షులను పట్టుకుని పంజారాలలో పెట్టి హింసించే వారికి కూడ అలాంటి దుర్గతియే పడుతుంది.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పక్షిజాతి బట్టి పరగ హింసలు పెట్టి గుళ్ళుగట్టి యందుగదురబెట్టి యుంచు వారి కట్టి వంచనరాదొకో విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తన కడుపు నింపుకోవడానికి, అమాయకులైన పక్షులను పట్టుకుని, హింసించి, కాల్చి, వండుకు తినె అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పక్షిజాతిబట్టి పరగ హింసలబెట్టి కుక్షినిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమయ్యింది. ఆ వృక్షానికి అనేకమైన విత్తులు ఏర్పడ్డాయి. గమనిస్తే, ఇక ఆ విత్తులు ప్రతిదానిలో ఒక్కో వృక్షం సుప్తావస్థలో ఉంటుంది. ఏమైనా అర్థమయ్యిందా? ఒక రకంగా ఇది పొడుపు కథలాంటి పద్యం. లౌకికార్థంలో దీనిని విప్పడం కష్టమే. రెక్కలు గల దానిని పక్షి అంటారు అంటే సరిపోదు. ఒక తాత్త్వికార్థానికి పక్షి, వృక్షం, విత్తు అనేవి ప్రతీకలనుకుంటే కొంత ప్రయత్నించవచ్చు. పక్షి అంటే సృష్టి. వృక్షం అంటే శరీరం. పదమూడు విత్తులేమో శరీరంలోని త్రయోదశ తత్త్వాలు. సృష్టి మూలకమైన మానవ దేహంలో పదమూడు రకాల అంశాలున్నాయంటున్నాడు వేమన. అవి వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, అన్నం, జలం, తేజస్సు, అగ్ని, ఆకాశం, మన్మథుడు, ఆశ. వీటన్నింటికీ మూలం ప్రాణం. వాక్కు వ్యక్తీకరిస్తుంది. మనస్సు ఆలోచిస్తుంది. సంకల్పం స్థిరంగా ఉంచుతుంది. చిత్తం చపలంగా ఉంటుంది. ధ్యానం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. అన్నం, జలం శరీరాన్ని పోషిస్తాయి. తేజస్సు అంటే అగ్ని, జఠరాగ్ని లాంటివి. ఆకాశం శబ్ద స్వభావం గలది, మన్మథుడు కోరికలు కలిగిస్తాడు. ఆశ చూసిందెల్లా కావాలంటుంది. ఇంక అనేక రకాలుగా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు. గహనమైన వేదాంత విషయాలు కూడా వేమన్న చేతిలో క్రీడలాగ భాసిస్తాయి అని దీని వల్ల భావించవచ్చు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను వృక్షము పదమూడు విత్తులయ్యె విత్తులందు నుండు వృక్షమాలించుమీ! విశ్వదాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పచ్చి కూరగాయలు తింటూ, పండుటాకులు నములుతూ, మురికి నీళ్ళతో దాహము తీర్చుకొంటూ, మనసులో కామమును అణిచివేసినంత మాత్రాన మోక్షము దొరుకుతుందా?","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి ఉచ్చ దప్పి తీర్చి యుడుకు కోర్చి కచ్చము బిగియింప గలుగునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదాంత శాస్త్రము చదివియు (అ) కాలిన బట్టమడత వస్త్రమువలె ఉపయోగము లేని విధముగ జ్ఞాని కర్మేంద్రియములతోను జ్ఞానేంద్రియములతోను ప్రారబ్ధకర్మానుసారముగ వ్యవహరించుచున్నప్పటికి వాని యింద్రియములు శబ్ధ స్పర్స రూప రస గంధముల ననుభవించుట కుపయుక్తములు గాకుండుననియు, (ఆ) చీకటి వలన త్రాటి యందు సర్పభ్రాంతియు ప్రపంచబుద్ధియు కలుచుండుననియు, (ఇ) ముత్యపు చిప్పయందు గల్గిన రజతభ్రాంతి ఆ వెండితో మురుగులు మొదలైనవి చేసినొనుట కుపయోగింపనీయని విధముగ సంసారమునందు కల్గిన సుఖభ్రాంతి నిత్యసుఖము నీయలేదనియు, (ఈ) మంకెనపువ్వుల కాంతి చంద్రకాంతమణియందు ప్రతిబింబించి ఆ మణికి ఎర్రదనమును కలుగచేసినవిధముగ బ్రహ్మపదార్ధము జడమైన అంతఃకరణమందు ప్రతిబింబించి దానికి చైతన్యము గలుగచేయుననియు, (ఉ) కుడలవలె శరీరము లొక క్షణమున నశించుననియు వేదాంతశాస్త్రములోని మాటలు మాత్రము చెప్పుచుందురుగాని అనుభవము లేకుందురు. ఏ మాత్రమాపద కలిగినను వారు విచారపడుచుండుటయే వారికి అనుభవవిజ్ఞానము లేదన్టకు ప్రమాణము.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్ చిటుకన్నం దలపోయఁజూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పట్టక పట్టక గొప్ప భాగ్యం పట్టిందంటే, మూర్ఖులు మిడిసిపడి పెద్దవారందరిని తిట్టడం మొదలు పెడతారు. అల్ప జాతిలో పుట్టిన కుక్కకి చిన్న పెద్ద తెడ ఎలా తెలుస్తుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును అల్ప జాతి కుక్క యధికుల నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కాటువేయడానికి ముందు పాము పడగ ఓరగా పెట్టి ఎదురుచూస్తుంది. రాజు కూడ చంపదలచినప్పుడే చనువిస్తాడు. అదే విధంగా దుష్టుడు మంచి వారిని చెడగొట్టడానికే స్నేహం చేస్తాడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పట్టనేర్చుపాము పడగ నోరగజేయు జెఱుపజూచువాడు చెలిమిజేయ చంపదలచురాజు చనవిచ్చుచుండురా! విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పట్టుదల అంటే ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పిన పద్యమిది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ముందే నిర్ణయించుకొని పట్టుదలకు సిద్ధం కావాలి. ఒకసారి పట్టు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విడవకూడదు. పట్టిన పట్టును మధ్యలోనే వదిలేయడమంటే మనిషి మరణంతో సమానం. అంటే, పట్టుదలకు అంత విలువ ఇవ్వాలన్నమాట.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టేనేని బిగియ బట్టవలయు బట్టి విడుచుకన్న బరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ! వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: శివునిపిలవక దక్షుడుయజ్ఞముచేసి అగచాట్లుపొందెను.మహాత్ములను ఎదిరించితూలనాడిన అట్లేఅగును.","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పట్టుగనిక్కుచున్ మదముబట్టి మహాత్ముల దూలనాడినన్ బట్టినకార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్ధదోషముల్ పుట్టు మహేశుగాదని కుబుద్ధినొనర్చిన యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునికి మోసమువచ్చెగదయ్య భాస్కరా",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పదే పదే మ్రొక్కినంత మాత్రాన గుడిలో ఉన్న కఠిన శిలల గుణాలు మారతాయా ఏమిటి? దేహమే దేవాలయము, ఆత్మయే దేవుడు అనే నిజము గ్రహించక రాతి విగ్రహాలకు పనికి మాలిన పూజలు చేయడము నిరర్దకము.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా గుడి దేహ మాత్మ దేవుడు చెడుఱాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కన్నె నిచ్చి పెళ్ళి చేసిన వాణ్ణి, కడుపు నిండా ఆహారం పెట్టిన వాణ్ణి గౌరవించి ఆదరంగా చూసుకోవాలి. అలా చేయని వాడు ముచ్చు వాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పడుచు నిచ్చి నతని బత్తె మిచ్చిన వాని కడుపు చల్ల జేసి ఘనత నిడుచు నడుప నేఱ నతడు నాలి ముచ్చె గదా! విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో జీవించగలగాలి.","ఇచ్చిన అర్ధము వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: పతి కత్తకు మామకు స మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్ హిత మాచరింపవలయును బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పదివేలు ఇస్తానన్నా భర్తను విడువరాదు.అంతేకాదు, భర్తపై చాడిలు చెప్పరాదు, భర్తను నిందించరాదు. ఎంత అందగత్తె అయిన భార్య ఐనా ఇవన్ని చేయడం తగదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పతిని విడువరాదు పదివేలకైనను బెట్టి చెప్పరాదు పెద్దకైన పతిని తిట్టరాదు సతి రూపవతియైన విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!నీవు బలినణచి దేవేంద్రునికి ముల్లోకాలనిచ్చుటకై వామనుడవై రెండుపాదాల భూమ్యాకాశములను మూడవడుగు అతడితలపై పెట్టితివికదా!","ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని విక్రమా స్పదమగునబ్బలీంద్రు నొకపాదమునం దలక్రిందనొత్తి మే లొదవజగత్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి త్సదమలమూర్తినీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకకంటకులగు దుష్టప్రభువుల వలన లభించు సౌఖ్యము పదివేల విధములుగా ఉండినను లేదా పదివేల బంగరు నాణేముల వెల చేయునదియె యైనను నాకు అది పథ్యము కాదు. ప్రతియొక ప్రాణి విషయమున నిస్పక్షపాత భావమును వహించి సత్యము దానము దయ మొదలగు సద్గుణములు గల రాజెవరైన ఉన్నచో అట్టివానిని నాకు చూపుము. అతనిని నిన్ను సేవించినట్లే సేవించుచు అతనివలన లభించునది ఎంతల్పమైనను అనుదినము ఆనందము ననుభవించుచు హాయిగా ఉందును.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా నదయాదుల్ గల రాజు నాకొసఁగు మేనవ్వాని నీ యట్లచూ చి దినంబున్ ముదమొందుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వ చక్రవర్తులు పూర్వ రాజులలో ఒకరు పదునాల్గు మహాయుగములకాలము భూమండలమును పాలించెను. మరియొక రాజు దీర్ఘాయుష్మంతుడై ఉదయ పర్వతమునకు అస్తపర్వతమునకు నడుమనున్న సమస్త భూమిని చక్రవర్తియై పాలించెను. ఆ పూర్వ ప్రభువులముందు నేటి ఈ రాజుల జీవితకాలమెంత, రాజ్యవిస్తారమెంత. ఈ విషయములను తెలిసియు వీరు ఏల అహంకారముతో మత్తులై యుందురో తెలియుట లేదు.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పనస తొనలు, పంచదార, జున్ను, పుట్టతెనె, చెరుకు రసము వీటన్నికన్నా ప్రియురాలి మాటలు మహా మధురంగా ఉంటాయి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పనస తొనల కన్న పంచదారల కన్న జుంటి తేనె కన్న జున్ను కన్న చెఱకు రసము కన్న చెలుల మాటలె తీపి విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్నో రకాలు, కానీ దానికి వాడే మూల వస్తువు బంగారం ఒక్కటే. శరీరాలు వేరు వేరు కాని వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైనా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పని తొడవులు వేరు బంగారమొక్కటి పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: భార్య ఇంటిపనులు చేయునపుడు సేవకురాలు గాను, భోగించునపుడు రంభ వలెను, సలహాలు చెప్పునప్పుడు మంత్రి వలెను, భుజించు నప్పుడు తల్లివలెను ఉండవలయును.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పనిచేయు నెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్ దనభుక్తి యెడల తల్లియు యనదగు కులకాంత యుండ నగురా సుమతీ",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పనితనము మూలంగా నగలు వేరుగా కనపడతాయి కాని వాటిలో ఉన్న బంగారమొకటే. ఆహారాలలో అనేక రకాలున్నాగాని ఆకలి ఒక్కటే. అలాగే దేహాలు వేరు కాని ప్రాణమొక్కటే? కాబట్టి అన్ని ప్రాణులను సమానంగా ఆదరించాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పనితొడవులు వేఱు బంగారు మొక్కటి పలు ఘటములు వేఱు ప్రాణమొకటి అరయదిండ్లు వేఱుటాకలి యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: తీరిక లేనంత బిజీగా, ఎన్ని పనుల ఒత్తిడిలో వున్నా కానీ, జ్ఞాన సముపార్జన కోసం బద్ధకానికి పోకుండా సమయం కేటాయించాలి. రోజురోజుకూ మన విద్యాబుద్ధులను పెంచుకొంటూ ఉండాలి. సత్కథలు (మంచికథలు) వినడానికి ఇష్టపడాలి. అప్పుడే మనలోని ప్రజ్ఞ ఇనుమడించి, ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు.","ఇచ్చిన అర్ధం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై వినగోరుము సత్కథలను కాని విబుధులు సంతసించు గతిని కుమారా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! నీకు ప్రతిదినము పనులెన్ని యుండినప్పటికీ విద్య యందలి గౌరవముతో,పెద్దలయందున్న మెచ్చుకొనునట్లుగా మంచి మంచి కథలను పరిశీలించి వినుచుండును.","ఇచ్చిన భావం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పనులెన్ని కలిగియున్నను దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై వినఁగోరుము సత్కథలను కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పప్పులేని భొజనం పరులకి ఇస్టం ఉండధు. అప్పులేని వాడే గొప్ప బలవంతుడు. అలాగె ఇంటా బయటా ఎటువంటి ముప్పు లేని వాడే గొప్ప ఙాని అనిపించుకోగలడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పప్పులేని కూడు పరుల కసహ్యమే యప్పులేని వాడె యధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుఙానిరా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: కొత్తగా అత్తవారింటికి వెళ్లే అమ్మాయికి ఉండాల్సిన ఉత్తమ సంస్కారాల్ని బోధించే పద్యమిది. భర్త మినహా పర పురుషులందరినీ అన్నదమ్ములుగా భావించుకోవాలి. తన భర్తే తనకు దైవసమానుడు. భర్త అక్కలూ, చెల్లెండ్లనూ తన అక్కాచెల్లెండ్లలానే తలచుకోవాలి. అలాగే, అత్తామామలను తల్లిదండ్రులుగా ఎంచుకొని మెలగాలి.","ఇచ్చిన అర్ధము వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: పర పురుషులన్న దమ్ములు వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్ మరదండ్రు నత్తమామలు దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాతి గుండు పగులగొట్టవచ్చును. కొండలన్నియు డండిగొట్ట వచ్చును. కఠిన హృదయుని మనసు మాత్రము మార్చలేము.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ! వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పరులధనం కోసం ఎంత పనైనా చేస్తారు. అబద్దాలతో తిరుగుతూ ఉంటారు. అసలు నిజము పలుకరు. తేజస్సు ఏమి లేకున్నా తామే గొప్ప వాళ్ళమని భావిస్తూ ఉంటారు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమింతలేక జారుడగును ద్విజులమంచు నెంత్రుతేజ మించుకలేదు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరుల దనుబొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తోటి స్త్రీలను తన సొదరిలుగా భావించి, పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరుల కోపించినను తాను కోపించుకొనక, ఇతరులచే కీర్తింపబడుతూ జీవన విధానమును చేయవలెను అని భావం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పరనారీ సోదరుడై పరధనముల కాసపడక! పరహితచారై పరు లలిగిన తా నలగక పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: యోగిలాగ వేషలు కట్టి కొన్ని బోధనలు చేసినంత మాత్రాన దాంభికులు ముక్తి పొందలేరు. కాబట్టి ఇలాంటి వేషాలు విడిచి సక్రమంగా నడవాలి. మంచి నడవడికె ముక్తికి మూల మార్గం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పరమయోగులమని పరము చేరగలేని మాయజనులకెట్లు మంచి కలుగు? వేషములను విడిచి విహరిమప ముక్తియౌ విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: సజ్జనుల పట్టుదల సామాన్యమైంది కాదు. పరుల హితాన్ని కోరి, వారు చేసే కార్యం ఎంత భారమైనా సరే వెనుకడుగు వేయకుండా వెంటపడి మరీ సాధిస్తారు. అలాంటి వారే ప్రజలతో ప్రశంసలందుకొంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎలాగైతే ఎంత సునాయసంగా ఎత్తి చూపాడో అంత సులభంగా సత్పురుషులు కార్యభారాన్ని మోస్తారు.","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స త్పురుషులు లోకముల్పొగడ బూర్వము నందొకఱాల వర్ష మున్‌ కురియగ జొచ్చినన్‌ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై గిరినొక కేలనైతి నంట కృష్ణుండు ఛత్రముభాతి భాస్కరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మహాత్ములుపరులకు కష్టములోసాయపడుదురు.రాళ్ళవాననించి కృష్ణుడు కొండెత్తి గోవుల్ని.గోపకుల్ని కాపాడాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస త్పు రుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక రాలవర్షమున్ గురియగజొచ్చినన్ గదిసిగొబ్బున గోజనరాక్షణార్ధమై గిరినొకకేలనెత్తెనట కృష్ణుడుఛత్రముభాతి భాస్కరా",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఇ ది ఎంత చిత్రమైనదంటే ఒకప్పుడు ఆపత్కాలంలో అతి సామాన్యమైనవస్తువే పెన్నిధిగా తోచవచ్చు అదే వస్తువుసంపదలొచ్చిన వేళ అల్పంగా అనిపించ వచ్చు ఉదాహరణకు దారిద్య్రంతో సతమత మవుతున్నపుడు గుప్పెడు గింజలు మహద్భాగ్యంగా తోచవచ్చు కాలాంతరంలో అతనికే ఐశ్వర్యం అబ్బినపుడు భూమండలం, మొత్తాన్ని గడ్డి పరకలా భావిస్తాడు సమయాన్ని బట్టి ఒకప్పుడు అధికమైనది మరొకప్పుడు అల్పంగా, సాధారణమైనది గొప్పగా తోచడం జరుగుతుంది.","ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే స పశ్చాత్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృనసమాం అతశ్చానేకాన్తా గురులఘుతయా2ర్థేషు ధనినా మవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను ఎన్నియో మంత్ర తంత్రములను పరిశీలించితిని. వానిననుష్థించి వానివలన కలుగు ఫలమేమియో ఎంతయో అనుభవమున కూడ ఎరిగితిని. సాంఖ్యయోగము మొదలగు శాస్త్రములను పండితులు ప్రవచించగా వింటిని. శాస్త్రార్ధములనె ఎరిగియుంటిని. ఎన్ని చేసినను, అవి గుమ్మడికాయంతనుండి ఆవగింజంత కూడ నా సందేహములు తీరలేదు. కనుక అన్య శరణములేని వాడనై నిన్ను ఆశ్రయించి వేడుచున్నాను. నీవు నాకు తత్త్వవిషయమై విశ్వాసము కలిగించి స్థిరమైన సత్యము విజ్ఞానము కలుగునట్లు చేసి అనుగ్రహించుము.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచ్ంచి సు స్థిరవిజ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: మంత్రతంత్రాలన్నీ పరిశీలించాను. సాంఖ్యాది యోగ రహస్యాలను తెలుసుకొన్నాను. వేదశాస్ర్తాలను చదివాను. అయినా, నాలోని అనుమానాలు నివృత్తి కావడం లేదు. అవేవీ నా శంకలను తీర్చలేకున్నాయి. కాసింత నమ్మకమనే దీపాన్ని నాలో వెలగించవా దేవా! తద్వారా సుస్థిరమైన జ్ఞానజ్యోతిని నాలో ప్రసరింపజేయుమా!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్‌, శంక వో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన, నమ్మించి, సు స్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తోటి వారికి సహాయం చేస్తూ, పరుల సొమ్ము మనకు దొరికినట్లైతే దాన్ని ఇతరుల కోసమే ఉపయొగించుట మంచిది. అలా చేయటం మూలంగా వచ్చె పుణ్యం కంటే దొరికిన సొమ్ము విలువ ఏమి ఎక్కువ కాదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పరుల కుపకరించి పరసొమ్ము పరునకు పరగ నిచ్చెనేని ఫలము కలుగు, పరముకన్న నేమి పావనమా సొమ్ము? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రక్కన ఉన్న వాళ్ళ ఙానము చూసి, కుళ్ళు బుద్దితో మూర్ఖుడు ఉత్తుత్తి మాటలాడుతుంటాడు. అలాంటి మాటలవలన ప్రయొజనం ఉండదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పరుల చదువజూచి నిరసనబుద్దితో వట్టి మాటలాడ వ్యర్ధుడగును అట్టివాని బ్రతుకు లరయగా నేటికి? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇతరులను తిట్టరాదు. అలా తిడితే ఆ పాపమెన్నటికీ పోదు. వారిలోనూ ఉండేది పరమాత్మే. కాబట్టి ఇతరులను కించపరచకుండా గౌరవించడం నేర్చుకోవాలి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ విడువదెన్నటికిని విశ్వమందు పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా! ఇతరులను వేడుట నీచకార్యమని తెలుపుటకై వామనుడవై బలిచక్రవర్తిని మూడడుగులడిగితివి.నీభక్తులైన దేవతలకష్టాలు తీర్చుటకొరకు అట్టిపనికి సిద్ధపడితివి భక్తప్రియుడివి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: పరులను నడిగిన జనులకు గురుచసుమీ ఇదియటంచు గురుతుగ నీవున్ గురుచుడవై వేడితి మును ధర బాదత్రయము బలిని దద్దయు కృష్ణా",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మ్మనుషులందరూ తమ పర తారతమ్యాలు వదిలి అందరికి సమత్వము చూపినిచో అదే బ్రహ్మస్వరూపమై బయటపడుతుంది. అనగా అందరు సమానంగా ఉన్న సమాజమే స్వర్గం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పరులను నీవని తలచెడి పరబుద్దిని మీఱ్కీవు పదరక యున్నన్ సిరి వేత్తృతందు దోచెను పరిపూర్ణమె బట్టబయలు బాగుగ వేమా!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇతరుల ధనం మీద ఆశకలుగని మానవుడే ఈ లోకంలో పుణ్యమూర్తి అవుతాడు. పరుల ధనమును పొందినచో అది పాపం చేత సంపాదించినదే అవుతుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి పురుషుడవనిలోన పుణ్యపూర్తి పరులవిత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! పరుసవేది తగిలితే ఇనుము బంగార మైనట్లు దేవతలచే స్తుతింపబడు నీనామ స్మరణ చేయుటవల్ల నేను నట్లే మోక్షము సులభాముగా పొందెదను. కృష్ణ శతకము.","ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: పరుసము సోకిన ఇనుమును వరుసగ బంగారమైన వడువున జిహ్వన్ హరి నీనామము సోకిన సురవందిత నేను నటుల సులభుడ కృష్ణా",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పలుగు రాళ్ళు తెచ్చి గొప్ప గొప్ప దేవాలయాలు కట్టి అందమైన శిలా విగ్రహాలు తయారుచేసి వాటికి మొక్కడం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే? మీరు తయారుచేసిన శిలలకి దేవుళ్ళని పేరు పెట్టి మీరే పూజిస్తే ఫలితమేమిటి? దేవుళ్ళని ఎవరైన తయరు చేయగలరా?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పలుగు ఱాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ చేయనేల? శిలల సేవజేయ ఫలమేమి గల్గురా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మేఘాలు నీటిబిందువులను వానగా కురిపిస్తాయి. అయితే చల్లదనం కోసం అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపించినా, అవి వెంటనే చల్లని నీరుగా మారిపోతాయే గాని కఠిన శిలలా ఉండవు. అదే విధంగా మంచివాడు నిరంతరం మంచిమాటలనే పలుకుతాడు. ఒక్కోసారి సమయానుకూలంగా కఠినంగా పలుకుతాడు. అయితే ఆ మాటల వలన మేలు జరుగుతుందే కాని కీడు జరుగదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్ పలుక డొకానొకప్పుడవి పల్కిన గీడును గాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను దా వడగండ్ల రాల్పినన్ శిలలగునౌట వేగిరమె శీతల నీరము గాక భాస్కరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మంచివాడు మంచేమాట్లాడతాడు.ఓసారికఠినంపలికినా తప్పుకాదు.మేఘాలుఒకసారి వడగళ్ళు కురిసినా చల్లనీరగును.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్ బలుక డొకానొకప్పుడవి పల్కినగీడునుగాదు నిక్కమే చలువకువచ్చి మేఘు డొకజాడను దావడగండ్ల రాల్చినన్ శిలలగు నోటువేగిరమె శీతలనీరము గాక భాస్కరా",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు గాలిని ఆహారముగా గ్రహించి జీవించు సర్పములను ఆభరణసమూహములును మదపుటేనుగుతోలును ఆటవికుని రూపమును నీకు ఇష్థములగుచు తిరుగుచున్నావు. సర్పమును, ఏనుగును కన్నప్పను కరుణించి సంసార దుఃఖము పోగొట్టి మోక్షమునిచ్చితివి. అంతకంటె క్షుద్రప్రాణియగు సాలెపురుగును కూడ చాల ఆదరించి కైవల్యమునిచ్చి వినోదించుచున్నావు. ఇందులకేమి కారణమో చెప్పగలవా? అట్టి క్షుద్రప్రాణులననుగ్రహించిన నీవు ఏకాంత భక్తితో ఆరాధించు నన్ను ఏల అనుగ్రహించక యున్నావయ్యా!","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్ భవదుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: పశువులు దారితప్పితే కాపరిది, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడునడతకు తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది.. తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వుంటే ఎలా? నీవైనా వారికి జ్ఞానోదయం కలిగించు స్వామీ!!","ఇచ్చిన భావం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు, భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు, ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పనియందు కష్ట సుఖములు తెలుసుకోలేని అధికారి సేవ, ఇష్టములేని స్త్రీతో సంభోగము,చెడు స్నేహము ఏటికి ఎదురీదినట్లు కష్టము కలుగ జేయును.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పాటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్ జేటెత్త జేయు జెలిమియు నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ.",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! చేతిలో వెన్నముద్ద, జుట్టు ముడిలో నెమలి పింఛము, ముక్కునందు ముత్యమును నేర్పుతో ధరించి శేషునిమీద పవళించేనీవు ఏమీ ఎరుగని గొల్లపిల్ల వాడివలె తిరిగితివి కదా!కృష్ణశతకము.","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయగ బింఛం బాణీముత్యము ముక్కున బాణువువై దాల్తు శేషశాయివి కృష్ణా",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నీదయకన్నిజాతులవారూపాత్రులేకదా!రామా!రాతినహల్యగా మార్చావు.వైరితమ్ముని లంకారాజుచేశావు.గుహునికిపుణ్యము,కోతులకిమహిమిచ్చావు.","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ ట్రాతికిగల్గెభావన మరాతికి రాజ్యసుఖంబు గల్గెదు ర్జాతికిబుణ్యమబ్బె గపిజాతిమహత్వమునొందె గావునన్ దాతవుయెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: పాపపు కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా కనీసం మదిలోకూడా తలవకూడదు. మనపైనే ఆధారపడిన భార్యాబిడ్డలను ఎన్నడూ విడువరాదు. కాపాడుతానన్న వారిని వదిలి వేయవద్దు. మనసులో కూడా ఎవరికీ కీడు తలపెట్టకూడదు. అలాగే, దుర్మార్గులను ఎంతమాత్రం నమ్మరాదు. ఇలాంటి తగని పనులను తెలుసుకొని నడచుకోవాలి.","ఇచ్చిన భావం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పాపపు బని మది దలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్ లోపల దలపకు, క్రూరుల ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పాపటకాయ పైకినున్నగానున్ననూ లోపలచేదుపోదు.దుర్మార్గుడు పైకందముగా నున్ననూదుర్గుణములుపోవు.నమ్మరాదు.భాస్కరశతకం","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్ లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగగూడదాతనిన్ బాపటకాయకున్ నునుపుపైపయి గల్గినగల్గుగాక యే రూపున దానిలోగల విరుద్ధపుచేదు నశించు భాస్కరా",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: అయోధ్యను పాలించే దశరథమహారాజు కుమారుడైన శ్రీరామా, కరుణకు మారుపేరయినావాడా, రామా! పాపం చేసినప్పుడు, పాపం వలన భయం కలిగినప్పుడు, బాధలు పీడించినప్పుడు, శరీరం జ్వరం వంటి రోగాలతో బాధ పడుతున్నప్పుడు, ఆపదలు కలిగిన సమయంలోనూ... నిన్ను పూజించేవారికి సహాయం చేయడం కోసం నువ్వు, నీ తమ్ముడైన లక్ష్మణుడితో కలసి వచ్చి, కష్టాలలో ఉన్నవారికి ఇరుపక్కల నిలబడి, ఆ బాధల నుంచి రక్షిస్తావని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు.","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్ బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు విశ్వదాభిరామ! వినుర వేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాము ఎంతటి విషజంతువు. దానితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పాము కూడ పాములవాడు చెప్పినట్టు వింటుంది. కాని ముర్ఖుడు ఇంతకంటే ప్రమాదకరమైన వాడు. ఎవరు చెప్పినా వినడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాముకన్నలేదు పాపిష్టియగు జీవి యట్టి పాము చెప్పినట్టు వినును ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాలల్లో కలిసిన నీళ్ళు పాల లాగ మారిపోతాయి. అలాగే గురువు మూలంగా శిష్యుడుకూడ విద్వాంసుడవుతాడు.కాబట్టి సాధు సజ్జనులలో చేరితే సద్గుణాలే వస్తాయి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలగతియు నీరు పాలెయై రాజిల్లు గురునివలన నట్లు కోవిదుడగు సాధుసజ్జనముల సంగతులిట్లరా విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాలతో కలిసిన నీరు పాలరంగులో ఉండి తాగేందుకు రుచిగా ఉంటుంది.అలాగే మంచివారితో స్నేహంచేసిన ఏమీతెలియని అమాయకుడుకూడా సజ్జనులతో కలిసి సజ్జనుడుగానే పేరుతెచ్చుకుంటాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలగలయు నీరు పాలెయైరాజిల్లు నదియు పానయోగ్య మయినయట్లు సాధుసజ్జనముల సాంగత్యములచేత మూఢజనుడు ముక్తిమొనయు వేమా",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పాలలోకలిసిననీరు చూచుటకు పాలలాగేఉండును.కానిరుచిచూచిన యెడల పాలరుచిని తగ్గించును. అట్లేచెడ్డవారితో స్నేహముచేసిన యెడల మంచి గుణములు తగ్గిపోవును.కావున చెడ్డవారిస్నేహము వలదు.బద్దెన.","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండు బరికింపంగా బాలచవి జెరుచు గావున బాలసుడగువాని పొందు వలదుర సుమతీ",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కృష్ణా! నువ్వు నీ ఇంట్లోవే కాక ఇరుగుపొరుగు ఇళ్లనుంచి కూడా పాలువెన్నలను దొంగిలించావు. అందుకు నీ తల్లికి కోపం వచ్చి నిన్ను తాడుతో రోలుకి కట్టింది. దానిని నువ్వు ఒక లీలావినోదంగా చూశావు. నువ్వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చిన దేవదేవుడివి. అంతేకాని నువ్వు పసిపిల్లవాడివి మాత్రం కావు.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: పాలను వెన్నయు మ్రుచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్ లీలావినోదివైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాలరాళ్ళను తెచ్చి అత్యద్బుతంగా ఆలయం నిర్మించి, దానిలో శిలా విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. మనసులో భక్తేమి లేకుండా శిలలను పూజించడం మూలంగా ఏమి లాభం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి చెలగి శిలలు పూజ చేయుచుంద్రు శిలల బూజచేయ చిక్కునదేమిటి? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాలలో కొంచెం పులుసు పడినా కాని ఆ పాలు విరిగి పనికి రాకుండా పోతాయి. అలానే చెడు సహవాసాలవలన చెడు, మంచి సహవాసాలవలన మంచి కలుగుతాయి. అదే విధంగా ఙాన సంపర్కం వలన వివేకం కలుగుతుంది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలలోన బులుసు లీలతో గలసిన విఱిగి తునకలగును విరివిగాను తెలియ మనములోన దివ్యతత్త్వము తేట విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ దే లగ్నిబడగఁ బట్టిన మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చేదుగల పండ్లలో పాలు, పంచదార పోసి వంటకం చేసిననూ ఆ పండ్లకు గల చేదు గుణములెట్లు ఉండునో, అలానే మంచి గుణములు ఎన్ని ప్రభోధించిననూ కుటిలుడు దుర్గుణములను వీడడని భావము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలు పంచదార పాపర పండ్లలోఁ జాల బోసి వండఁ జవికిరాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్యవిశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు. అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపరసుఖములని అనుభవింపజేయుమా.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పిండాలు తయారు చేసి పితృదేవతలని కాకులని పిలిచి పెడతారెం పిచ్చివాళ్ళారా. కనిపించిన చెత్తంతా తినే కాని మీ పితృదేవత ఎట్లయింది?.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పిండములను జేసి పితరుల దలపొసి కాకులకును బెట్టు గాడ్దెలార పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా విశ్వధాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినయెడల మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడచు మార్గములందు నడువు, అట్లు నీవు ప్రవర్తించుచుండిన యెడల లోకమునందంతటనూ ప్రఖ్యాతికెక్కగలవు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పిన్నల పెద్దలయెడఁ గడు మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ వెన్నుకొని తిరుగుచుండిన నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పిలవనిదే పనులకు పోరాదు.ఇష్టపడనిదే భార్యతో భోగించరాదు.అధికారి చూడని ఉద్యోగము చేయరాదు.పిలవనిపేరంటము పోరాదు.ఇష్టములేనిదే స్నేహము చేయరాదు.","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పిలువని పనులకు బోవుట గలయని సతి రతియు రాజు గానని కొలువున్ బిలువని పేరంటంబును వలవని చెలిమియును జేయవలదుర సుమతీ",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పిసినారివాడి ఇంట్లో మరణం సంభవిస్తే పాడె కట్టెలకు డబ్బులిచ్చి, అవి ఖర్చై పొయాయని వెక్కి వెక్కి మరీ ఏడుస్తాడు లోభి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పిసిని వానియింట బీనుగు వెడలిన గట్టె కోలలకును గాసు లిచ్చి వెచ్చమాయనంచు వెక్కివెక్కి మరేడ్చు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: రెండు కండ్లనిండా నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ! నిండైన నా మనోవాంఛ తీరేలా సొగసైన నీ రూపాన్ని చూపించు. పాపకర్మలు చేసే వారికంట పడకూడదని తీర్మానించుకున్నావా? సృష్టిలో పతిత పావనుడవు నీవేనని పుణ్యాత్ములంతా నిన్నే పొగడుతారు కదా! నీకింత కీర్తి ఎలా వచ్చెనయ్యా! ఇకనైనా నను బ్రోవవయ్యా నారసింహా!!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి నేమిటికి విస్తరించె నీకింత కీర్తి? ద్రోహినైనను నాకీవు దొరకరాదె? భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు వట్టిదెపుడు యముని లెక్క రీతి అరుగుచు నుందురు విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులు తమ అంతరాత్మలోనె భగవంతుడు ఉన్నాడనే చిన్న విషయం గ్రహించలేక కాశి యాత్రలకని, తీర్దయాత్రలకని పిచ్చిపట్టిన వాళ్ళలా తిరుగుతూ ఉంటారు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని గానలేక నరుడు కాశికేగి వెదకి వెదకి యతడు వెఱ్ఱియైపొవును విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఫుట్టగానే ఏడుపు, జీవితాంతం ఏడుపు, చావు సమయం దగ్గర పడగానే మళ్ళీ ఏడుపు ఇలా జీవించినంత కాలం మనిషి లోకం దుఃఖమయమే. ఇటువంటి దుఃఖనికి సాటిగల దుఃఖం మరెక్కడా లేదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుట్టు దుఃఖమునను బొరల దుఃఖమునను గిట్టు దుఃఖమునను గ్రిందపడును మనుజుదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పుట్టగానే సంతోషిస్తారు. చనిపోగానే ఏడుస్తారు. పుట్టిన వారల్లా చావక తప్పదన్న చిన్న విషయం అందరికి తెలుసు. కాని ఈ ఏడుపులెందుకో అర్దంకాదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత అందఱెఱిగినట్టి యల్పవిద్య చచ్చుగాన బుట్ట జప్పున నేడ్వరే? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యందు సరియైన భక్తిగల తత్వజ్ఞానియైన భక్తుడు ఒక మారేడు దళముతో నిన్ను పూజించెనేని అనంతపుణ్యము పొందగలడు. అట్టి భక్తి లేకయో ఏమో కొందరు ఇతరదైవములను నమ్మి వారికి భక్తులగుచు వారికి పప్పులు, ప్రసాదములు, కుడుములు, దోసెలు, సారెసత్తులు, అటుకులు, గుగ్గిళ్ళు మొదలగు పదార్ధములను నైవేద్యముగ సమర్పించి ఆరాధించుచున్నారు. దీనివలన వారు తగినంతగా ఐహిక సుఖమును పొందజాలరు. పరమున మోక్షానందమును పొందనే పొందజాలరు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం జెడి యెందుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! చెడ్డనడవడి కలవాడు దుడుకుతనముచే లంచములను తీసికొనుటకు ఉద్దేశించును. కాబట్టి దుష్టబుద్ధిగల వాడవై లోకులందరనూ మర్యాదనతిక్రమించి వెంటతిప్పుకొనుచూ హాని చేయవద్దు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కుమార శతకం శైలి పద్యం: పుడమిని దుష్టత గలయా తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ నడవడి మిడి యందఱి వెం బడి ద్రిప్పికొనుచును గీడు పఱుపకుఁబుత్రా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: లోకంలో జనులు కొడుకుని కనాలని విపరీతమైన ఆశతో తహతహలాడుతుంటారు. కాని కొడుకు పుట్టినంత మాత్రాన కులాన్ని ఉద్దరిస్తాడా ఎంటి?. అదంతా మూర్ఖత్వం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుడమిలోన నరులు పుత్రుల గనగోరి యడలుచుందు రనుపమాశచేత కొడుకు గలిగినంత కులముద్ధరించునా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనవంతుడికి చిన్న పుండు వచ్చినా లోకమంతా తెలుస్తుంది కాని పెద వాని ఇంట్లో పెల్లైనా ఎవరికి తెలియదు. ఇదే లొకం పోకడ.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుత్తడి గలవాని పుండుభాదయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు పేదవానియింట బెండ్లైన నెఱుగరు విశ్వధాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: కొడుకుపుట్టగానే సంతోషంతండ్రికి కలగదుట. ఆకొడుకుపెద్దవాడై మంచిపేరుతెచ్చుకుని ప్రజలందరూ మెచ్చుకుంటూంటే అప్పుడుకలుగుతుందిట.కవిభావం పుట్టినప్పటికన్నాఅప్పుడెక్కువని.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడుజన్మించి నపుడెపుట్టదు జనులా పుత్రునిగనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడుపొందుర సుమతీ",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: విత్తనము వేయకుండానే భూమ్మీద ఎక్కడైనా వారి పండుతుందా? అలాగే మనిషి తన ప్రయత్నం తాను చేయకపోతే భగవంతుడు ఎలా అనుకులిస్తాడు? కాబట్టి ఏ పనికైనా మానవ ప్రయత్నం అనేది ముఖ్యమని ఈ పద్యభావము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పురుషుండొనర్పని పనికిని నరయగ దైవం బదెట్టు లనుకూలించున్ సరణిగ విత్తకయున్నను వరిపండునె ధరణిలోన వరలి కుమారా !",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఖర్జూరపండ్లు పైకిఅందముగాలేకున్నాతియ్యగానుండుటచే తిందురు. అట్లేమంచివారిని అందములేకున్నాగౌరవింతురు.","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన వానియెడ దొడ్డగజూతురు బుద్దిమంతు లె ట్లారయ గొగ్గులైన మరియందుల మాధురి జూచికాదె ఖ ర్జూరఫలంబులం ప్రియముచొప్పడ లోకులుగొంట భాస్కరా",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పూర్వజన్మలో ఒక్క పుణ్య కార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తుల తూగాలని, స్వర్ణ సుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు. విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడడం ఎంత అజ్ఞానమో, పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవటం కూడా అజ్ఞానమే అని భావం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి తా ధనంబు బడయలేడు విత్తమరచి కోయ వెదకిన చందంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అభరణాలు బంగారు పుష్పాలు వంటివి గల సంపన్నుడు భూమి మీద తక్కువ కులస్తుడైనా గౌరవం పొందుతాడు. కులం అనేది పేరుకే గాని, మనుషులందరికి డబ్బంటే ఆశ, డబ్బు ఉన్నవాడంటే గౌరవం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు సంపదగలవాడు జగతియందు హీనకులజుడైన హెచ్చని యందురు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విలువైన బట్టలు,నగలు ధరించి ధనవంతునిగా నున్నయెడల దానికితోడు కండబలముకూడా నున్నయడల అట్టివానికి ఎదురేగి తీసుకొచ్చి సింహాసనమున కూర్చుండబెట్టి సత్కరించెదరు.నీచుడైననూ సరే.వేమన.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పూసపోగులైన పుట్టంబు విడియంబు కాయపుష్టి మిగుల గలిగియున్న హీనజాతినైన నిందు రమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దయాగుణం కలిగిన ఓ దశరథరామా! మమ్మల్ని పెంచి పోషించటానికి తల్లి రూపం ధరిస్తావు. పాపాలను పోగొట్టడానికి తండ్రి రూపం ధరిస్తావు. ప్రతి మనిషికి శరీరంలో ఉండే పది ఇంద్రియ రోగాలను తగ్గించడానికి వైద్యుని రూపం ధరిస్తావు. ప్రజలందరి మీద దయ చూపటానికి, మోక్షం ఇవ్వడానికి, అవసరమైన సంపదలను కలిగించడానికి నువ్వే దిక్కుగా ఉన్నావు.","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: పోషించుటకుతల్లిగా,దుష్టులచేరకుండాకాపాడు తండ్రిగా,అనారోగ్యాలనుండీ కాపాడువైద్యుడుగా రామా!ఇహపరాలకునీవేగతి.గోపన్న","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర క్షింపనుతండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా రింపనువెజ్దవై కృపగురించి పరంబుదిరంబుగాగస త్సంపదలీయనీవెగతి దాశరధీ కరుణాపయోనిధీ",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అనేకమైన చదువులెందుకు? అర్ధరహితమైన వాదనలెందుకు? స్థిరమైన మనస్సుతో మౌనం వహించిన వేళ మనిషి ముని అవుతాడు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పెక్కు చదువులేల చిక్కువాదములేల? ఒక్క మనసుతోడ నూఱుకున్న సర్వసిద్దుడగును సర్వంబు దానగు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనను పోషించుకుంటానికి దుష్టుడు జనాల్ని హింసిస్తాడు, వాళ్ళ సొత్తును దొంగలించుతాడు, చివరికి చంపటానికి కూడ వెనుకాడడు. అలాంటి వాళ్ళు తమ సంపద కలకాలం ఉంటదనుకుంటారు, అది వాళ్ళను కాపాడుతుందనుకుంటారు. కాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా యముని చేత చావు తప్పదని తేలుసుకోలేరు","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పెక్కు జనులగొట్టి పేదల వధియించి డొక్కకొఱకు నూళ్ళ దొంగలించి యెక్కడికరిగిన నెఱిగి యముడు చంపు విశ్వదాభి రామ వినురవేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: ఉక్కుస్థంభమునుండి భయంకర నృసింహరూపముతో వెలువడి హిరణ్యకశిపుని గోళ్ళతోచంపి అతడికొడుకు ప్రహ్లాదుని కాపాడితివి","ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహభీకర స్ఫుట వటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం తట గృపజూచితివికద దాశరధీ కరుణాపయోనిధీ",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఇతరులకు దానం చేసిన రోజులలో దట్టమైన అరణ్యమధ్యభాగాలలో ఉన్నప్పటికీ అక్కడ కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. అదే ఇతరులకు దానం చేయని రోజులలో అయితే బంగారపు కొండ మీద ఉన్నప్పటికీ అక్కడ అనుభవించదగినదేదీ దొరకదు కదా! కనుక ఉన్నంతలో ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కనుక వీలయినంతగా అవసరంలో ఉన్నవారికి దానం చేయవలసిందిగా కవి ఈ పద్యం ద్వారా నొక్కి చెప్పాడు. పెట్టిన దినములలోపలన్ అంటే ఇతరులకు దానం చేసిన రోజులలో; నడు + అడవులకున్+ ఐనన్ అంటే దట్టమైన అడవుల మధ్యభాగంలో ఉన్నప్పటికీ; నానా + అర్థములున్ అంటే కావలసిన ద్రవ్యాలన్నీ; వచ్చున్ అంటే దొరుకుతాయి; పెట్టని దినములన్ అంటే ఇతరులకు దానం చేయని రోజులలో; కనకము + గట్టు అంటే బంగారంతో నిండిన కొండ ను; ఎక్కినన్ అంటే అధిరోహించినప్పటికీ; ఏమి అంటే అనుభవించదగినదేదీ; లేదు + కదరా అంటే ఉండదు కదయ్యా!","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరన్నా ఇతరులకు సహాయము చెద్దామని వస్తే, తను పెట్టకపొయినా ఫర్వాలేదుకాని చెడగొట్టకుండా ఉంటే చాలు. అలా చేసినట్లైతే తనే పెట్టినంత ఫలమే కాకుండా ఒక పెల్లి చేసినంత పుణ్యము వస్తుంది. కాబట్టి ఎవరన్నా ఇతరులకు సహాయము చేయడానికి సిద్దపడితే తనలోని ద్వేషభావాలను వదిలివేసి వారిని ప్రోత్సహించడం మంచిది.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి జేయకున్న దాను చెఱపకున్న పెండ్లి చేయునట్టి పెద్ద ఫలమురా! విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనమేమి అడగకుండానే ఇచ్చేవాడు నిర్మలమైన దాత. అలా కాకుండా నొటికొచ్చినట్టు తిట్టి ఇచ్చెవాడు ఒక పురుగులాంటి వాడు. అసలేమి ఇవ్వకుండా పైపై ఆర్బాటం చేసే వాడు అసలెన్నడు పైకెదగడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పెట్టిపోయువాడు కట్టడి గలదాత తిట్టి పోయువాడు తుట్టె పురువు రట్టు సేయువాడు రాణింపునకు రాడు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు. ఇతర స్త్రీలను ఎపుడైనా చూచుటకు కోరవలదు.","ఇచ్చిన భావము వచ్చే కుమార శతకం శైలి పద్యం: పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁబోవంగరాదు పరకాంతల నే ప్రొద్దే నెదఁబరికించుట కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: పెద్దలను గౌరవించే పద్ధతిని చక్కగా తెలిపిన నీతిపద్యమిది. పెద్దలు మనమున్న చోటుకు వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ, పొగరుతోనో, చిన్నాపెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరకు బద్ధకం వల్లనైనా సరే మన హద్దు గ్రహించకుండా, అలానే కూచుండిపోయే వారిని బుద్ధిలేని మొద్దుగా, మూర్ఖునిగా జమకడతారు.","ఇచ్చిన భావం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పెద్దలు విచ్చేసినచొ బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దు వలెం జూతురతని ముద్దు కుమారా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: ప్రతి మహిళా పుట్టినింటి గౌరవాన్ని నిలుపుతూ, మెట్టినింటి మేలు కోసం పాటుపడాలి. భర్త వద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదు. బావల ముందు అర్థం పర్థం లేకుండా తిరుగకూడదు. చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకుండా మనసులో కల్మషం లేకుండా మెలగాలి. అలాంటి కోడలును ఆ అత్తింటి వారు కన్నకూతురు వలె చూసుకోకుండా ఉంటారా!","ఇచ్చిన భావం వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్ గనపడగ రాదు కోపము మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సోమయాజి అని పేరు పెట్టుకుని పెద్ద బలవంతుడినని ఊహించుకుంటూ అమాయకమైన మేక పిల్లని, కోడి పిల్లని బలి ఇస్తారు. ఇలాంటి బలులు ఎన్ని ఇచ్చిన మోక్షం దొరకదని తెలియని మూర్ఖులు వాళ్ళు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పేరు సొమయాజి పెనుసిమ్హ బలుడాయె మేకపొతు బట్టి మెడను విరవ కాని క్రతువువలన కలుగునా మొక్షంబు విశ్వధాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పైరు వేసి దానిని బాగా సంరక్షించిన వానికే పంట చెందుతుంది.ఏమి వేయకుండా ఊరికే కూర్చున్న వానికి పంట ఏవిధంగా దోరుకుతుంది. అదే విధంగా ఎంత చదివిన వానికైనను ప్రయత్నింపనిదే ఙానము రాదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు పైరు నిడని వాడు ఫలము గనునె? పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడౌ? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయు చుండుము. అప్పుడే వారు సంతోషింతురు. లేకున్న దోషములను లెక్కింతురు. నీ యందు తప్పు కల్గిన యెడల నీకు హాని కలుగును.","ఇచ్చిన అర్ధము వచ్చే కుమార శతకం శైలి పద్యం: పోషకుల మతముఁగనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్, దోషముల నెంచుచుందురు, దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధైర్యవంతుడు పట్టభద్రుడుకాకున్నను ప్రజలు గుర్తిస్తారు, రాజు కాకున్నను గౌరవిస్తారు అలాగే యోగి కాకున్నను మంచి చెడ్డలు ఎరిగి జాగ్రత్తగా మాట్లడుతారు. కాబట్టి సమాజంలో మన్నన పొందడానికి ధైర్యం కలిగి ఉండాలి. చెడ్డని ఎదిరించగలగాలి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు పై గిరీటముండు బ్రభుడుకాడు ఓగు దెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనకు తోలి దైవం తల్లి. ఆ తర్వాత తండ్రి . ఇక గురువు తుది దైవము. ఈ ముగ్గురిని మించిన దైవం లేదని అందరు గ్రహించాలి.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రధమున మాతృదేవత పదపడి జనకుండుటగును బరికింప నికన్ కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు వేఱు తోరము వేమ.",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాజులకి అపరాధములు చెల్లిస్తారు కాని బీదవానికి దానం చేయరు. వేశ్యలకు ధనమిచ్చినట్లు విద్యార్ధులకివ్వరు. కల్లు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కాని పాలు కోసం పది సార్లు ఆలోచిస్తారు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు వనిత కిచ్చునట్లు వటులకీరు సురకు నిచ్చునట్లు సుధనుకును నీయరు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాజు కాని కోతిలాగ చపలచిత్తుడైతే గనుక మంత్రి అశుద్దాన్ని తినే పందిలా మారతాడు. సైనికులు పశువుల్లా మారిపోతారు. ఇక గుర్రాలు ఏనుగులు, ఎలుకలు పిల్లుల్లా అవుతాయి. కాబట్టి ఎంత బలగం ఉన్నా రాజ్యన్ని పరిపాలించే ప్రభువు సమర్దుడు కావాలి.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ సైనికుండు పక్కి సేన పనులు ఏన్గులశ్వములను నెలుకలు పిల్లులు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఇందులో నాలుగు ప్రశ్నలున్నాయి 1. ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? కోరికలన్నీ తీర్చే సంపదలు పురుషునికెన్ని కలిగితేనేమి? 2. న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? శత్రువులపై విజయం సాధించి భూభాగాన్ని ఎంత విస్తరిస్తేనేమి? 3. సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? బాగా మిత్రులకు ధనకనక వస్తువాహనాలిచ్చి గౌరవిస్తేనేమి? 4. కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్? కల్పాంతందాకా చావులేకుండా బ్రతికితేనేమి? అనేవి ప్రశ్నలు దీనికి సమాధానాలేమిటి? అంటే ఇందులో లేవు. బయటినుండి తీసుకోవాలి ఆలోచించగా ఇవన్నీ ప్రయోజనం లేనివని అర్థం. మరేమి కావాలి ఎప్పుడు ఇవి ఫలవంతమైనవి. అంటే మోక్షదాయకమైనపుడు అనేది సమాధానం లేదా మోక్షమివ్వవుకనుక ఇవి నిష్ప్రయోజనాలే అని అర్థం స్ఫురుస్తుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్?",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రేమతో పెట్టకపోతే పంచభక్ష్య పరమాన్నాలు కూడ రుచించవు. భక్తిలేని పూజ వలన పూజ సమాగ్రి దండగ. అలానే పతి భక్తి లేని భార్య నిరుపయోగము.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రియములేని విందు పిండి వంటలచేటు భక్తిలేని పూజ పత్రిచేటు ఓజమాలు నాల దోలి మాడల చేటు విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రేమలేకుండా విందుచేస్తే పిండివంటలు వృధా.భక్తిలేకుండా పూజచేసి ప్రయోజనం ఉండదు. పత్రీ,పూలు చేటు.అర్హత లేనివారికి సువర్ణ దానమిస్తే పుణ్యం రాదుసరికదా!బంగారం వృధా.వేమన శతకం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రియములేనివిందు పిండివంటలచేటు భక్తిలేనిపూజ పత్రిచేటు పాత్రమెరిగి నీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మనిషిఎడమచేతతినుట,కుడిచేత గుదముకడుగుటకూడనట్లే ప్రభువులునీచునికి గొప్ప అధికారము,గొప్పవారికి నీచపనిచ్చుటతగదు.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం దామతి తుచ్చపుంబని నెదంబరికింపక యీయరాదుగా వామకరంబుతోడ గడువం గుడిచేత నపానమార్గముం దోమగవచ్చునే మిగులదోచని చేతగుగాక భాస్కరా",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అందరికి ఉపయోగపడే మంచి విషయం ఒక్కటి చెప్తే చాలు. అనవసరమైన వ్యర్ధ ప్రేలాపలనలు వెయ్యి పలికినా ఉపయోగం ఉండదు. అలాగే భక్తి లేకుండా ఎన్ని మొక్కులు మొక్కినా శూన్యం. భక్తి కలిగిన మొక్కు ఒక్కటి చాలు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల? దిక్కుకలిగి మ్రొక్క నొక్కటి చాలదా? విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖుని దగ్గర కాని ధనం చేరిందా, తమకేమన్న హాని చేస్తాడెమో అని కోరలున్న పాముని చూసి భయపడినట్లు భయపడుతారు. కాని ధనం పొయిందా, అతన్నెవరూ పట్టించుకోరు, చేరదీయరు. కోరలు పొయిన పాముని ఎవరూ పట్టించుకోరు కదా ఇదీ అలానే.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఫణికి గోరలుండు భయమొందునట్టులే వెఱుతురయ్య దుష్టువిభవమునకు కోఱలూడ ద్రాచు మీఱునా దుష్టత విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏదైనా సమస్య వచ్చినపుడు న్యాయం తెలుసుకుని జవాబివ్వడం ఉత్తమం. అలా సమాధానం ఇచ్చినవాడే ఉత్తముడై గౌరవించబడతాడు. అలాంటి న్యాయ గుణము లేకపొయినా, కావాలని అన్యాయాన్ని ప్రోత్సహించినా గౌరవం పొందలేరు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు గుణములేక యున్న గుదురునే యూహలు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చకోరపక్షులు చంద్రునిచల్లనివాడని దరిచేరును.అట్లేఅధికారి మంచివాడైన లాభముకొంచమైననూ అంతాదగ్గరచేరుదురు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకు లాతనికపేక్ష యొనర్తురదెట్లు చంద్రికా విలసనమైన దామనుభవింప జకోరములాసజేరవే జలువగలట్టి వాడగుటజందురు నెంతయుగోరి భాస్కరా",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సాధారణముగా కొందరు కామినీ కాంచనముల యందు ఆశ కలిగి యుందురు.ఎవరు బంగారమును,స్త్రీలను చూచినను మనసు చలించక యుందురో అట్టివారు యోగులలో అగ్రగణ్యులని చెప్పబడుదురు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బంగరు పొడగన్న భామల పొడగన్న చిత్తమునను చింత సేయడేని వాడె పరమయోగి వర్ణింప జగమందు విశ్వదాభిరామ వినురవేమ",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: బంగారము తాకట్టుపెట్టకు అసలు,వడ్డీ అంటూ మొత్తం లాగేస్తారు.యుద్ధంలోంచీ భయంతో పారిపోయిరాకు.దుకాణములనుండీ సరుకులు అప్పుగా[అరువు]తీసుకోకు. వివేక హీనుడితో స్నేహముచేయకు.సుమతీ శతకపద్యం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సే అన్ని కర్మలకు మూలం. దానిని అదుపులో ఉంచుకోనె మిగిలిన వాటిని జయించాలి. మన మనస్సునే అదుపులో ఉంచుకోలేనప్పుడు బయట వాటిని ఎలా సాదిస్తాం. ఇంట గెలిచాకనే బయట కూడ గెలవాలి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బంటుతనముగాదు బలముతొగట్టగా వెంటనుండి మనసు వెతలబఱచు ఇంటగెల్చి రచ్చ నిల గెల్వవలెనయా! విశ్వధాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎప్పుడూ బురదలో దొర్లె పందికి గంధం వాసన ఎలా తెలియదో, అలాగే ఏప్పుడూ బండబూతులు మాట్లాడుతూ అందరిని ఇబ్బంది పెట్టెవాడికి మంచి వాళ్ళ విలువ అసలు తెలియదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బండబూతులాడు పరమనీచుండెన్న దండివాని మేల్మి తానెఱుగునె? చందనంబు ఘనత పంది యేమెఱుంగును? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాడైపోయిన పదార్థాలను నాలుగుబానలతో నూనిపెట్టి వంట చేసినప్పటికీ ఆవంటకు రుచిరాదు. అదేవిధంగా పూర్వపుణ్యం ఉంటే వాళ్ళజీవితం బాగుపడుతుందిగానిఅది లేనప్పుడు ఏమి బాగుపడదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో వండి శుద్ధిచేయ దండి యగునె పుట్టునందు గల్గు పూర్వపున్యంబున విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పేదవారి కష్టాన్ని తెలుసుకుని వారికి సాయపడని ధనవంతుడి ధనంవల్ల ప్రయోజనమేమిటి?కలిసిరాని బంధువుతో లాభమేమిటి?రోగి వ్యాధిఏమిటో తెలుసుకో లేని వైద్యుడెందుకు?అంటున్నాడువేమన.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల ప్రోది యిడని బంధు భూతమేల వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల విశ్వదాభిరామ వినురవేమ",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గెదెలు అరిచినట్లు వేదాలు వల్లిస్తే ఫలితమేమి ఉండదు. దానిలో ఉన్న భావార్ధకములు గ్రహించి సార్ధకులు కావాలి. అలా కానట్లైతే వినెవారు వెఱ్ఱివారుగా నెంచుతారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా? అందు సార్ధకంబు చెందకున్న విన్నవారు వారి వెఱ్ఱులుగా నెంత్రు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! నువ్వు కరిరాజు గజేంద్రుడికి బలమై కాపాడావు. ద్రౌపదికి కౌరవులు మాన భంగం చేయు సమయములో చీరలిచ్చి ఆమె మానాన్ని కాపాడావు.సుగ్రీవునికి బలమయ్యావు.నాకూనీవు బలమౌతండ్రీ!","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వడు రవిసుతునకు బలమెవ్వడు నాకునీవు బలమౌ కృష్ణా",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: బలముంటే బంధువులసాయముంటుంది లేకుంటేశత్రువులౌతారు. మంటల్నిగాలి మరింతపెంచుతుంది.కొంచెమైతే ఆర్పుతుంది.","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై జ్వలనుడుకానగాల్చుతరి సఖ్యముచూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదేగాలిభాస్కరా",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైన చీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ప్రపంచంలో చాలామంది తమకు చాలా బలం ఉందని, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉంటారు. ప్రతివారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎవరు పలకరించినా వారిని తక్కువగా చూస్తూ హేళనగా మాట్లాడతారు. తలనిండా విషం ఉన్న పామును సైతం అతి చిన్నవైన చీమలన్నీ క లిసి చంపేస్తాయి. పాములతో పోలిస్తే చీమలకు బలం కాని శక్తి కాని లేదు. అయినప్పటికీ ఐకమత్యం గల కొన్ని చీమలు కలిసి ఆ విషసర్పాన్ని చంపుతాయి. ఇది లోక ంలో ఉన్న వాస్తవం. అటువంటి వాస్తవంతో పోల్చి, మనుషుల ప్రవర్తనను వివరించాడు బద్దెన తన సుమతీ శతకంలో.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చంద్రుడున్నచో వెన్నెలకాయునేగాని నక్షత్రములెన్నున్న వెలుగులేనట్లే రాజువల్లే సభకు కాంతి.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గ దెయ్యెడన్ జల్లని చందురుం డెడసి సన్నపు జుక్కలు కోటియున్న జల్లునే వెన్నెలల్ జగము జీకటులన్నియు బాయ భాస్కరా",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖులు ప్రయత్నమేమి లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యము సఫలమవుతుందని సంతోషిస్తారు. ఒకవేళ అవకపోతే తమ కర్మమని వాపోతారు. పనులు ప్రయత్నముతో అవుతాయని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్దం కాదు. శకునాలు విడిచి కష్టపడుట మేలు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫలములగు ననుచు సంతసించి, కానిపనులకు దమ కర్మ మటందురు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బ్రాహ్మనుడైతే ఏమిటి, భక్తుడైతే ఏమిటి, జోగి ఐతే ఏమిటి, యొగి ఐతే ఏమిటి. యముడు ముందు ఇలాంటి భెదాలేమి ఉండవు. ఎవరి పాపలకు తగ్గట్టు వాళ్ళకి శిక్ష వేస్తూనే ఉంటాడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బాపడనగనేమి? భక్తుడనగనేమి? జోగియనగనాఎమి? స్రుక్కనేమి? ఇన్నియేల వెన్కని నజుండు పని తీర్చు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బాలుడిగా ఉన్నప్పుడెమో భగవచ్చింతన తగదు. యవ్వనములో సిరి సంపదలు, అందచందాల వెంటపడి తిరుగుతావు. ముసలితనం వచ్చి చావు దగ్గరపడే సరికి శివుడు గుర్తొచ్చి, ఆరాధించడం, అన్వేషించడం మొదలుపెడతావు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బాలుడువై యున్నప్పుడు చాలవు, యౌవనమందు సంపదరూపుల్ మేలమౌ, ముదిమియె యే వేళను కడతేర్చు, శివుని వెదకుర వేమా",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పొట్టకూటి కోసం ప్రతిఙలు చేసి, వాటిని పట్టించుకోక, ఇతరులను మోసము చేసి కాలము గడుపుతూ ఉంటారు దుర్జనులు. ఇన్ని చేసిన తరువాత చివరి దశలో మోక్షము కోసము ప్రాకులాడుతుంటారు. వీరికెలా మోక్షము కలుగుతుంది?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బాసలాడనేర్చి పలుమోసములు చేసి గ్రాసమునకు భువిని ఖలుడవైతి దోసకారి! నీకు దొరుకునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖుడు తనకు తానే పెద్ద వాడిని గొప్ప వాడినని బింకాలు పోతుంటాడు. కాని అటువంటి వాడికి ఇంటా బయట ఎటువంటి మర్యాద ఉండదు. వాడు చచ్చినా గౌరవం పొందలేడు. గొప్పతనము మనకు ఇతరులు ఇచ్చేది కాని మనకు మనము ఇచ్చుకునేది కాదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు సంకళ్చునకు ఎచ్చు కలుగుదిచట, జచ్చిన రాదట విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బుద్దిమంతునికి పనికి మాలిన స్నేహము, కార్యసాధకునికి చంచలత్వము, కుత్సితుడికి గురుభక్తి కుదరవు. ఇవన్ని ఒకదానికోకటి వ్యతిరేకమైనవి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బుద్దియతునికేల పొసగని సఖ్యము కార్యవాదికేల కడు చలంబు కుత్సితునకు నేల గురుదేవభక్తి? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బుద్ధిమంతునకు కుదరని స్నేహముతో పనిలేదు. కష్టించి పనిచేయువానికి పట్టుదలలు,పంతాలతో పనిలేదు. అట్లే దుష్టునికి గురువులయందు, దేవతలయందూ భక్తి కుదరదు.అనవసరమని తలతురు.ఇదివేమన పద్యం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు కార్యవాదికేల కడుచలంబు కుత్సితునకేల గురుదేవతాభక్తి విశ్వదాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బూటకపు మాటలు చెపుతూ, నాటకాలాడి, దొంగ వినయము చూపి, వంచన చేస్తూ తమకెదురు లేదనే గర్వంతో తిరుగుచుంటారు కొందరు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని నాటకంబు లాడి నయముచూపి దీటులేక తాము తిరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దశరథుని కుమారా, దయలో సముద్రమువంటివాడా, అబద్ధం చెప్పనివాడు గొప్పవాడు, యోగ్యుడూను. శత్రువు బాగా దగ్గరకు వచ్చినప్పటికీ భయపడని వాడే వీరుడు, ధీరుడూను. యాచకుడు చేయి చాచి దానం అడిగినప్పుడు మంచిమనసుతో దానం చేసేవాడే అసలయిన దాత. నిన్ను పూజించేవాడే అనుమానం లేని మనసు ఉన్నవాడు (నిర్మలమైన మనసు కలిగినవాడు).","ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్ జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్ గొంకని వాడె దాత మిము గొల్చి భజించిన వాడె పో నిరా తంక మనస్కుడెన్నగను దాశరథీ కరుణాపయోనిధీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడీ పద్యంలో వేమన. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు. ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినా మిగిలి ఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన. బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు. అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది. ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకితభావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమే వివేకం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ శరిరాన్ని నమ్మి, మంచి ఆహారమిచ్చి పోషించి మళ్ళి దేవుని పేరుమీద ఉపవాసాలతో శుష్కింపజేయడం మహా పాపం. తన హృదయంలో మనస్పూర్తిగా భక్తిని నిలిపితే అదే మోక్షం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బొంది నమ్మి మిగులు బోషించి పలుమాఱు ప్రాణి విడుచుటెల్ల బాతకంబె తనదులోన భక్తి దనరటే మొక్షము విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శరీరంఎంతపోషించినా చూస్తూండగానే ముసలిదయిపోతోంది.ప్రాణంఎలా వచ్చిందోఅలాగేపోతోంది,ధనము మనదనిప్రేమిస్తే అనుకోనిఖర్చులొచ్చి కరిగి పోతోంది.ధర్మమేమిగిలిమనతో పుణ్యం గావస్తుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు బ్రాణమెవరిసొమ్ము భక్తిసేయ ధనముఎవరిసొమ్ము ధర్మమేతనసొమ్ము విశ్వదాభిరామ వినురవేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వేశ్య కల్లబొల్లి మాటలు చెప్పి విటుని ఇల్లు గుల్ల చేసి, దరిద్రుని చేసి, తర్వాత వెల్లి రమ్మంటూ తన ఇంటినుంచి వెళ్ళగొడుతుంది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బొల్లి మాటలాడు బోగముదానితో దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి వెళ్ళి రమ్మటంచు వెడలించు నింటిని విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తలను బోడిగా చేసుకున్నా, విభూతి పూతలు పూసుకున్నా, ఎంతగా యోగ విద్యలు ప్రదర్శించినా, ప్రాణాయామాయాలు చేసినా మనసులోని మాలిన్యాలు తొలగిపోకుండా ఎవరూ యోగి కాజాలరు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బోడి తలలు నెల్ల బూడిద పూతలు నాసనముల మారుతాశనముల యోగిగాడు లోను బాగు గాకుండిన విశ్వదాభిరామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఙానము పొందాలంటే నిష్టగా కష్టపడి ప్రయత్నించాలి. లేదంటే బొనులో ఉన్న ఎలుక ఎలగైతె బయటకు పోవాలని దారులు వెతుకుతుందో మనసు కూడ అలాగే చేసె పని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బోనులోన యెలుక పోజూచునట్టుల ఙానమొంద ఎఱుక చనును మీద గాన మేను మఱచి ఘనతత్వమందరా విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బ్రతుకు శాశ్వతమని భావించి విర్రవీగుచూ తిరిగేవాడు వెఱ్ఱివాడు.భూమిమీద ఉన్న ప్రాణులందరు యముని కత్తిముందు గొఱ్ఱెలే.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు ప్రాణులెల్ల యముని బారికి గొఱ్ఱెలు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దైవం ఎక్కడ, బ్రహ్మం ఎక్కడ అని పదే పదే అడుగుతూ ఉంటారు మూర్ఖజనులు, సమస్తమంతా బ్రహ్మతో నిండియుండగా అనుమానం ఎందుకో?","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై యుండ విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: యుద్ధము చేయుటలో ఆరితేరిన భయంకరుడు, దుఃఖములో ఆర్తితో నున్నవారిని అక్కున జేర్చుకునే ఆత్మబంధువు. బాణప్రయోగ విద్యయందును, భుజ బలము నందును రామునకు దీటైన దేవుడు మరియొకడు లేడు గాక లేడని మదగజము నెక్కి 'డాం డాం' అంటూ డప్పు కొట్టి ప్రపంచమంతటా చాటింపు వేస్తాను.దశరధ రామా! కరుణా సముద్రా!ఇది దాశరధీ శతకం లోని పద్యం.కవి రామదాసుగా పేరుపొందిన గోపన్న.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అనుకూలవతి అయిన భార్య దోరికిందా అతడు అదృష్టవంతుడే. అటువంటి భార్య మూలంగా భక్తి, ముక్తి, భాగ్యము మూడు కలుగుతాయి. కాని భర్త మనస్సు గ్రహించలేని భార్యతో సంసారం వ్యర్ధము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును చిత్తమెఱుగు పడతి చెంత బతికి చిత్తమెఱుగని సతి జేరంగరాదురా విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా, నీవు నా విషయమై ""వీడు సంసార సుఖములయందాసక్తుడై అందు క్రీడించుచు మహాపాపము చేసినాడు, నన్ను యెరగకున్నాడు, మహాపాపాత్ముడై యున్నాడు, వీనితో నాకేమి?"" అని తలచుచున్నావు. నేను నరకసముద్రములో పడియున్నను పట్టించుకొనకున్నావు. ఇది నీకు తగునా! తన పిల్లవాడు ఆడుకొనుచు ఆటలోని పారవశ్యములో, యెరుగక నూతిలో పడినచో వాని తండ్రి తన పిల్లవాడు ఏమయ్యెనో విచారింపక, వానిని నూతినుండి బయటకు తీయకుండ ఊరకుండునా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! సంసారదుఃఖములు తొలగుట నీ పాదపద్మస్తుతిచేతనే అగును కాని నీ ముందు కీటకములవంటి వారగు రాజులను స్తుతించుటచే కాదు. ఎట్లన పసివారికి తమ తల్లులు వాత్సల్యముతో దయాభావముతో ఇచ్చు స్తన్యమును త్రాగుటచే వారి ఆకలిదప్పులు తీరునే కాని మేకల మెడలనుండి వ్రేలాడు చంటినుండి తీరవు కదా!","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ ష్థివిశేషంబున నిచ్చి చంటఁబలె నో శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! విభూతి ధూళి రేగునట్లు పూసికొనుటచే దుమ్ముతో నిండిన శరీరము కలవారు, తమ తలలపై ఉన్న జడల బరువుతో నిండిన తమ శిరస్సులు కలవారు, శివతత్త్వమునే నిరంతరము భావన చేయుట అను తపమునందే మునిగి చిక్కుకొనియుండు అంతఃకరణవృత్తులు కలవారు, తమ నాలుకలపై పంచాక్షరీమంత్రమును నిలుపుకొని జపసిద్ధి పొందినవారు ప్రాపంచిక సుఖముల విరక్తి నొందినవారు, తమకు ఏమియున్నను లేకున్నను ఉన్నదానితోనే ఆనందముతో నుండువారు సత్యమునే పలుకువారు, మిగుల ప్రకాశించుచుండు రత్నములవలె శ్రేష్ఠరుద్రాక్ష పంక్తులతో కూడిన వారును అగునట్టి నీ భక్తులు ఎవ్వరు అయినను వారి యితరము లగు భేదములను ఎన్నక వారిని సేవింతును.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రాక్షసాంతక రామా!సూర్యుడుదయించగానే చంద్ర,అగ్నితేజస్సులు వెలవెలపోయినట్లు నీపదధ్యానము చేసినయెడల ఇతరదేవతలకాంతు లణగిపోవును.గోపన్న.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్ హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీపద ధ్యానముచేయుచున్న బరదైవమరీచు లడంగకుండునే దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: భయంకరమైన పెద్దపులులనైనా భుజబలంతో చంపగలం. పాముకంఠాన్ని చేత్తో పట్టుకోగలం. కోటి బ్రహ్మరాక్షసులనైనా పారదోలగలం. మనుషుల రోగాలనూ మాన్పగలం. నాలుకకు రుచింపని చేదునైనా మింగగలం. పదునైన కత్తిని చేత్తో అదుమగలం. కష్టమైనా సరే, ముండ్లకంపలోకి దూరగలం. ఆఖరకు, తిట్టేవాళ్ల నోళ్లనైనా కట్టడి చేయగలం. కానీ, దుష్టులకు జ్ఞానబోధ చేసి, వారిని మంచివారిగా మాత్రం మార్చలేం. ఎంతటి చతురులకైనా ఇది సాధ్యపడదు సుమా.","ఇచ్చిన భావం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి సజ్జనుల జేయలేడెంత చతురుడైన భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఎవనికి పూర్వజన్మలో సంపాదిచుకున్న సుకృత సంపద సమృద్ధిగా ఉంటుందో అలాంటి సుగుణశాలికి అడవి నగరంగాను, శత్రువులు ఆత్మీయులుగాను, భూమి అంతా నిధులతోను, రత్నాలతోను నిండినదిగా అగును అని భావం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి వనము పురమగుఁ, బరులాత్మజనము లగుదు, రవని నిధిరత్నపరిపూర్ణ యయి ఫలించు",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పాలకుడు సమర్థుడు కాకపోతే ప్రజలకు మేలు జరగదు. మహాభారతంలో కౌరవులవైపు అతిరథ మహారథులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యుల వంటి వారెందరో ఉన్నారు. అయినా, ఏం లాభం? ప్రభువు దుర్యోధనుడి బుద్ధిలోనే ఉంది కదా అసలు లోపం. మంత్రులు, ప్రధానులు ఎంత ప్రజ్ఞాదురంధరులైతేనేం, పాలకుడు సమర్థుడైనప్పుడే కార్యాలు చెల్లుతాయి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగలవారు భాస్కరా!!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రాజశ్రేష్టుడవైనరామా!ముల్లోకాలలో రాజ్యము స్థాపించిన రామా!మోక్షాన్ని ఇవ్వగల రామా!ఓసీతాపతిరామా!నిన్ను స్టుతిస్తాను.పాపాలుపోగొట్టు.గోపన్న","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్ బాపగదయ్యరామ నినుప్రస్థుతి చేసెదనయ్యరామసీ తాపతిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదన భీతుఁజూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: అర్జనుడెంతగొప్పవిలుకాడైననూ క్రిష్ణనిర్యాణానంతరము కృష్ణునిభార్యలను బోయవారినుండీ కాపాడలేకపోయెను.దైవబలంముఖ్యం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా వీరవరేణ్యుడర్జనుడు వింటికినేనధికుండనంచుదా నూరక వింటినెక్కిడగనోపడు కృష్ణుడులేమి భాస్కరా",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మొక్కకు నీళ్ళు పోయకుండా మల్లెపూలు పూస్తాయా? అలాగే వంట వండకుండా వంటకం దోరుకుతుందా? ఎదైనా పొందాలంటే కష్టపడి పని చేయాలి. పని చేయకుండా ఫలితం పొందాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంచినీరు పోయ మల్లెపూచునుగాని ఫలిత మొనరుటెట్లు పని జొరమిని వంటచేయకెట్లు వంటక మబ్బును? విశ్వదాభి రామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు దోరకడం చాలా కష్టం. అదే చెడ్డవాళ్ళైతే ప్రతిచోట కనపడుతూ ఉంటారు. లోకంలో మంచి బంగారం దోరకడం కష్టం కాని బూడిద దోరకడం చాలా తేలిక.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంచివారు లేరు మహిమీద వెదికిన కష్టులెందఱైనగలరు భువిని పసిడి లేదుగాని పదడెంత లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి శకునాన్ని ముహుర్తాన్ని జూసి లోకంలో అందరూ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు, అయినప్పటికీ మంచిచెడ్డలు జరుగుతూనే ఉంటాయి. మనుష్యుల కర్మలని శకునాలు అడ్డుకుంటాయా? అనుభవించి తీరవలసిందే.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంచిశకునములని యెంచి పెండిలి సేయు వారె కానివారు లేరు వసుధలోన జనుల కర్మములకు శకునముల్ నిల్పున? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో తిరిగి, చివరికి మట్టిలోనే కలిసిపోతున్నాడు. మనిషి అనేవాడు మట్టిలో కలవడమే తత్వము. ఇది తప్పుబట్టరాని నిజం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి మంటిలోనె దిరిగి మనుజుడాయె మన్నుమంటి గలువ మనుజుడే తత్వము విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నోటికొచ్చిన కొన్ని మంత్రాలు జపించి, కాసేపు దేవతారాధన చేసి, తామింకా గొప్పవాళ్ళమైపొయామని తలచి వేద పఠనము మొదలు పెడతారు. ఇదంతా వెఱ్ఱితనము. మంత్ర తంత్రాల వలన కరుణ జనించదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకు గరుణ చెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: మొసలి నోట్లో దాని కోరల మధ్య ఇరుక్కొన్న రత్నాన్ని ఎంతో ప్రయత్నంచేత(దాన్ని చంపకుండా) బైటకు తీయవచ్చు పెను కెరటాలు క్షణం ఆగుండా ఒడ్డుకువిసిరే సముద్రాన్నయినా దాటవచ్చు మహాభీకరంగా బుసలు కొట్టే పామును సయితము మచ్చికతో పూలదండవలె తలమీద ధరించవచ్చు కానీ పట్టరాని క్రోధంతో మూర్ఖుడై వున్నవాడిని సమాధాన పరచడం మాత్రం నిజంగా అసాధ్యం అని భావం.","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ స్తకమునఁ బూవుదండవోలె సర్పమునైన భరింప వచ్చు, మ చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరి కిన్",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం. చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: మగ మీనమువై జలధిని పగతుని సోమకుని జంపి పద్మ భవునకు న్నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆడది భర్త ఉన్నపుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును. సంపద, దారిద్ర్యములు రెండునూ ఎంతవారైననూ అనుభవించవలసిందే కదా! అని భావం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గల వెంతవారికి విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి మర్యాద తెలియని వాని ఇంటికి స్వయంగా దేవేంద్రుడు వెళ్ళినా అతనిని గౌరవించరు. అవమానించి పంపివేస్తారు. దారివేంట తిరిగే ఊర కుక్క మొఱుగుతూ యోగి వెంటపడుతుంది. అతని గొప్పతనం కుక్కకేమి తెలుస్తుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మఘవుడైననేమి? మర్యాదయెఱుగని వారలేల తెలిసి గౌరవింత్రు ఉరిమి మొఱుగుకుక్క యొగినేమెఱుగురా విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: అత్యుతా! కృష్ణా! నీవు మడుగులోదూకి కాళీయుడను విషసర్పముతలలపై భరతశాస్త్ర రీతిలో ఆనందముగా నాట్యమాడితివి కదా!ఆనీ పాదములను నేను మనసులో నిలిపి ధ్యాన్నించు చున్నాను.కృష్ణశతకం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: మడుగుకు జని కాళింగుని పడగలపై భరతశాస్త్ర పధ్ధతి వెలయం గడువేడుకతో నాడెడు నడుగులు నేమదిని దాల్తు నత్యుత!కృష్ణా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తాను అనుచరించే మతంపై నమ్మకం ఉండడంవలన ఆ మతం పేరుతో జరిగే మాయల్ని తెలుసుకోలేక పోతున్నాడు. మనిషిలో గర్వం పెరిగినప్పుడు తనని తాను మరిచిపోయి తిరుగుతూ ఉంటాడు. వీటివలన బుధ్ధిలేని పనులు చేస్తూ చెడిపోతాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మతముచేత లోకమాయల తెలియక మదముచేత తన్నుమరచు నెపుడు బుధ్ధిలేనిపనులు బధ్ధులై చెడుదురు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మదపుటేనుగులును, అందలములును, అశ్వములును, మణులును, పల్లకులును, సుందరులగు స్త్రీలును, మేలగు సన్నని వస్త్రములును, సుగంధద్రవ్యములును మోక్షమునీయగలవా! ఇది ఆలోచించని అవివేకులు కొందరు ఇవి కావలయునని, అవి లభించునన్న విశ్వాసముతో రాజభవనద్వారప్రదేశమున కాచి వేచి యుండి దినములను వ్యర్ధముగ గడుపుచుందురు.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే? మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబుఁ గా చి దినంబుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒళ్ళంతా మదమెక్కి ప్రగల్భాలు పలుకుతూ, మాయ మాటలతో పరులను మోసగించి వారి ధనాన్ని ఆర్జించే వాడు ఎక్క్డైనా గురువు అవుతాడా? కీనె కాడు. అలాంటి వాణ్ణి గురువుగా స్వీకరించడం మూర్ఖత్వం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మదమువలన గలుగు మాటలు మఱి పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: కూడావచ్చినకుక్కను ధర్మజుడుముందుగా విమానమున కూర్చుండబెట్టెను. తన్నాశ్రయించినవారిని మంచివారాదరింతురు.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్ వదలడు మేలుపట్టున నవశ్యముమున్నుగ నాదరించుగా త్రిదశ విమానమధ్యమున దెచ్చికృపామతి సారమేయమున్ మొదలనిడండె ధర్మజుడు మూగిసురావళిచూడ భాస్కరా",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సు,బుద్ధి పనిచేస్తున్నప్పుడే ఆయాసంవంటి కఫరోగాలురాకముందే శరీర పటుత్వంతగ్గకముందే మోక్షసాధనచెయ్యాలి మానితేకీడే.గోపన్న","ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంతటి మేనిబిగిదప్పకమున్నె నరుండుమోక్షసా ధన మొనరింపగావలయు దత్వవిచారము మానియుండుట ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెట్టునాటిన వెంటనే ఎక్కడైనా కాయ కాస్తుందా? కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. అలా ఆగితే తప్పకుండా ఫలం పొందవచ్చును. అదే విధంగా స్థిరంగా కొంత కాలం మనస్సును భగవంతునియందు నిమగ్నం చేసిన మోక్షం దొరుకుతుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మనసునంటి నిలిచి మనసున సుఖియింప గడకు మోక్షపదవిగనకపోడు చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగినవాడే నిజమైన యోగి అవుతాడు అంటున్నాడు వేమన. మనసు అంటే చిత్తం, హృదయం అని అర్థాలున్నా తాత్వికంగా చెప్పాలంటే ఇది జీవాత్మ కంటే భిన్నమైన జ్ఞాన జనక ద్రవ్యం. దీనికి మనన ధర్మం ఉంటుంది. దీనికో రూపం ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారానే వ్యక్తమౌతుంది. లోకంలో ప్రేమికులు మనసును పారేసుకున్నామంటారు. ఇది కవితాత్మకంగా చెప్పడం. నిజానికి పారేసుకునేది తలపులనే కాని మనసుని కాదు. మమత అంటే నాది అనే అభిమానం. దీనిని నిర్దాక్షిణ్యంగా తీసేసుకోవాలి. కోసి అనే మాట వాడాడు వేమన. దృఢం చేసి అంటే పటిష్ఠ పరచుకొని. తేట అంటే స్వచ్ఛత, నిర్మలత్వం. తేట అంటే ఒక పదార్థంలోని సారం. ద్రవ పదార్థాలపైన తేరే భాగాన్ని తేట అంటారు. అట్లా పరిశుభ్రమైన మనస్సుతో శరీరాన్ని నిర్వహించుకోవాలి. ఇక ఘటం. ఘటం అంటే కుండ. ఇది దేహానికి సంకేతం. ఘటం అనేది శరీరానికి వేదాంత పరిభాష. ఘటం అంటే కుంభకం అనే ఒక ప్రాణాయామ భేదం కూడ. ఘనం అంటే దృఢత్వం, దిటవు అని అర్థాలు. గట్టిదైన అని. తోడుకొన్న పెరుగులో పైదీ కిందదీ కాక నడిమి గట్టి భాగాన్ని ఘనం అంటారు. ఘనతరం అంటే మరింత గట్టిదని. యోగ సాధనకు ముందుగా కావల్సినవి నిర్మమమత్వం, మానసిక నిర్మలత్వం. ఇవి పూజకు ముందు ఇల్లు అలకటం లాంటివి. ‘మనసులోన నున్న మర్మమెల్ల దెలసి, దిట్టపరచి మనసు తేటజేసి అనేవి పాఠాంతరాలు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మనసులోన నున్న మమతలన్నియు గోసి దృఢము చేసి మనసు తేటపరచి ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా విశ్వదాభిరామ వినురవేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సె ముక్తి మార్గం. అది తెలియక మూర్ఖులు దేవాలయలకి, పుణ్యక్షేత్రాలకి, తీర్ధయాత్రలికి తిరుగుతూ ఉంటారు. అది గొర్రె పిల్లని చంకలో పెట్టుకుని ఊరంత వెతికినట్టు ఉంటుంది.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మనసులోని ముక్తి మఱియొక్కచేటను వెదకబోవువాడు వెఱ్ఱివాడు గొఱ్ఱె జంకబెట్టి గొల్ల వెదకురీతి విశ్వదాభి రామ వినురవేమ",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మరణం గురించి అంతలా ఎందుకు భయపడతారు. యుగయుగాలుగా మనకన్నా మహమహులెందరో మరణిస్తానే ఉన్నారు కదా? వారెం చేయలెకపొయిన దాన్ని మీరెం చేయగలరు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మరణమన్న వెఱచి మది కలంగగనేల నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువు విడుచి నతడు తనకన్న తక్కువా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు శ్రమపడుచు స్త్రీలతో కామసుఖములననుభవించు ప్రయత్నములో మునిగియుందురు. ఇది యోగసాధనములోని అంశమా ఏమి? స్త్రీ దేహాంశములలో ఈ కామసుఖస్థానము మలమూత్రాది మాలిన్యములతో నిండియుండు చోటే కాని సుషుమ్నా నాడీద్వారము కాదు. బొడ్డునుండి పైన కనబడు ’నూగారు’ అనబడు రోమరేఖ ’కుండలినీ’ కాదు. రెండు పాదములు, రెండు చేతులు రెండు కన్నులును పద్మములతో పోల్చి ఆనందింతురు. అవి మూలధారము మొదలైన ఆరు పద్మములు కావు కదా. ముఖమును పద్మముతో సమమని బావించి అందు ఆసక్తి చెందుదురు. అది వాస్తవ సహస్రారపద్మమా? కాదు. నుదురును అష్టమీచంద్రరేఖగా భావింతురు. అది వాస్తవమగు చంద్రరేఖ కానే కాదు. సంభోగప్రక్రియ యోగసాధనము కాదు. దేవా! నన్నట్టి మోహమునుండి తప్పింపుము. నిన్ను సేవించి తరించగల్గునట్లు అనుగ్రహింపుము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మాటమీద నిలువని వాడు నీచుడు. అలానే ఆఙ ఇవ్వలేని రాజు వల్ల ప్రయొజనం లేదు. వరములివ్వని ఇంటి వేల్పు మట్టితో చేసిన పులితో సమానం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాట నిలుపలేని మహితుండు చండాలు డాఙ్లేని నాధు డాడుముండ మహిమలేని వేల్పు మంటిజేసిన పులి విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: మాటకు సత్యము,కోటకు మంచి భటుల సమూహము, స్త్రీకి సిగ్గు, ఉత్తరమునకు సంతకము ప్రాణము వలె ముఖ్యమైనవని అర్ధము.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి మాటలు పలికి, మనసును రంజింపజేసి, ప్రియంగా హితవులు చెప్పి ఇతరులకు ఆనందం కలుగ చేసినపుడే వారి నుంచి ధనాన్ని పొందగలుగుతాము. కనుక సుమధుర, సరస సంభాషణ అన్ని వేళలా లాభదాయకం అని తెలుసుకోండి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి పరగ ప్రియము జెప్పి బడలకున్న నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా? విశ్వదాభిరామ! వినుర వేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొందరు ఏవేవోమాట్లాడతారు. మనసుఆమాటలకి కట్టుబడిఉండదు. ఏవేవో చెప్తారుగాని తమమనసు ఏమిటో ఎవరికీ తెలియనివ్వరు.కత్తి చేతబట్టినంత మాత్రాన అతడువీరుడని చెప్పలేముకదా!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు తెలుపవచ్చు దన్ను దెలియరాదు సురియు బట్టవచ్చు శూరుండు గారాదు విశ్వదాభిరామ వినురవేమ",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవారు ఒకటి చెప్పి మరొకటి చేస్తుంటారు. మనస్సులో ఒకటి పెట్టుకుని నడతలో మరొకటి పాటిస్తారు.ఇట్లాంటి నీచులకు ముక్తి ఎలా లభిస్తుంది. మనం నమ్మిన దాన్ని మనసా వాచ పాటించడమే ముక్తికి నిజమైన మార్గం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసులో ఉన్నది ఒకటి , పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఓయి మిత్రమా!నే చెప్పు హితమాలింపుము.ధనము లేనిచో తల్లి దూషించును; తండ్రి మెచ్చుకొనడు; సోదరులు మాట్లాడరు; సేవకుడు మిడిసిపడును; కుమారుడును చెప్పినమాట వినడు; భార్య దగ్గరకు చేరబోదు; బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడ ఆడరారు; గనుక ధనము ఆర్జింపుము. ధనమునకు అందరూ వశులగుదురు. అదన్నమాట సంగతి. అందుకే ధనసంపాదన కోసం మనం ఇన్ని పాట్లు పడేది.కాని అదే అంత ముఖ్యమా? దానిని మించిన విలువలు ఇంకా ఎన్నో ఉన్నాయే.మరి వాటి సంగతి? ఇది ఎవరికి వారుగా నిర్ణయించుకోవలసిన విషయం.","ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే! భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే! అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్! తస్మా దర్థ ముపార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మాదిగలనగానే ఎంతో చులకనగా చూస్తారు మూర్ఖులు. పురాణాలను చూస్తే మాదిగ దేవతలకు మామ కదా! అంతెందుకు మాదిగలలో పుట్టిన బిడ్డే మన అరుంధతి కదా! ప్రతి నవదంపతులకె చూపె దేవత తనే. కాబట్టి మనుషులందరు సమానమనే సత్యం తెలుసుకోవడం ముఖ్యం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాదిగయనగనె మఱి తక్కువందురు మాదికయిలసురుల మామ గాదె మాదిగకును బిడ్డ మన యరుంధతి గదా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అభిమానము గలవాడు ధైర్యము వదిలి ఒక దుర్మార్గుడి కింద పనిచేయుట అనగా మానెడు[లీటర్]నీళ్ళల్లో ఒక ఏనుగు శరీరాన్ని దాచినట్లుగా ఉంటుందని కవి బద్దెన అంటున్నాడు. ఈపద్యంలో.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: మానధను డాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెండు జలము లోపల నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పెరట్లో మల్లెపాదును వేసి, దాని నీటికోసము బావి తవ్వి, అది ఎదిగి పెద్దదయ్యాక, దానికింద పందిరి వేసి, ఆ పందిరి కింద మంచము వేసి, దాని మీద మంచి భామతో సరససల్లపములు సాగిస్తామని మనస్సునందు ఊహించుకోంటూ ఉంటారు మూర్ఖులు. అటువంటి ఊహల మూలంగా కాలము వ్యర్ధమేగాని ప్రయోజనమేమి ఉండదు. కాబట్టి ఊహలు కట్టిపెట్టి కష్టపడుట మేలు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మానసమున మంచి మల్లెపూలచవికె బావితోటజేసి బాలగూడి భోగినయ్యెదనన బోయె బోకాలంబు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ!","ఇచ్చిన అర్ధం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత, యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత, యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల, దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత, యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును బలుకవలెను భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నాపాపములు లెక్కలేనివి చిత్రగుప్తుడేమని వ్రాయునో యముడేశిక్షవేయునో ముందుగా తెలియదు.రామా! నిన్నేనమ్మాను.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే మేమని వ్రాయునో శమనుడేమి విధించునో కాలకింకర స్తోమ మొనర్చుటేమొ విన జొప్పడదింతకుమున్నె దీనచిం తామణి యెట్లు గాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! తొల్లి చెప్పిన శుష్కపండితులగు గురువులను కాని, ఇతరదేవతలు కాని, రాజులు కాని నీ మాయచే ఏర్పడిన బ్రహ్మాండముల కోటలను మర్దించినారా. వానియందలి సుఖసంపదల విషయమై విరక్తిని పొందినారా. ఎవ్వరికి జయింపశక్యము గాని శక్తిశాలియైన మన్మధుని జయించినారా. అశాశ్వతమైన సంపదలయందు మోహమును వదిలినారా. ఆయుహరణము చేయు కాలసర్పమను మృత్యువును అధిగమించినారా. ఇట్టి ఏ లక్షణములు లేని గురువులు, ఇతర దేవతలు, రాజులు మానవులకు ఎట్లు శ్రేయము కలిగించగలరు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ) జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మాలజాతి వాని చేత మాలకాడు. జగత్తులో ప్రతిపూట మాట తప్పిన వాడే మాల. పైగా మాల జాతిలో పుట్టిన వాడిని మాల అని నిందిస్తే అలా అన్న వాడే భూమి మీద అతిపెద్ద మాలవాడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు మాట తిరుగు వాడె మాల గాక వాని మాల యన్న వాడె పో పెనుమాల విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తక్కువ కులంవాడైన మంచిగుణమున్న వ్యక్తే మేలు. మనం చేసే పనులు మన గుణాన్ని నిర్ణయిస్తాయి కాని వేరొకటి కాదు. కావున గుణమే ప్రదానం కాని కులం కాదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాల మేలు గుణము మంచిది గల్గిన మాలకూడు గుడుచు మనుజుకంటె గుణమే మేలుకాని కులమేమి మేలురా? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మాసినబట్టలతో,మలిన దేహముతో అశుభ్రమైన పనులుచేయువారిని ఎంతటి ఉన్నతకులస్థుడైనను చూచిఅసహ్యించుకొని దరికిరానియ్యక పొమ్మందురు.పరిశుభ్రతే ఆచారమయింది. వేమనశతక పద్యము","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాసినపనితోడ మలినవస్త్రముతోడ యొడలు జిడ్డుతోడ నుండెనేని యగ్రజన్ముడైన నట్టె పొమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సత్పురుషులు మ్రుదుస్వభావము గలిగియున్నను వారిమనసులో కోపముండును. ఇందుకు ఋషులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెరపకాయ చూడ్డానికి ఎర్రగా ఉన్నా కొరికితే నోరు మండుతుందికదా!అలాగే","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు గొరికి చూడ లోన జురుకు మనును సజ్జను లగువారి సారమిట్టులనుండు విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మిరపగింజచూడ మీద నల్లగనుండు కొరికిచూడు లోనచురుకు మనును సజ్జను లగునారి సారమిట్లుండురా విశ్వదాభిరామ! వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మిరియము గింజ పైకి చూచినచో నల్లగా యున్ననూ, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు అలంకారములు లేకపోయిననూ, లోపల హృదయమునందు మేధాసంపత్తి నిండియుండును అని భావం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు కొఱికి చూడ లోనంజుఱు మనును సజ్జనులగువారి సార మిట్లుండురా విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నెత్తిన గుండు కొట్టిచ్చుకొని పెద్దలమని పవిత్రులమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయట ఎంత శుద్దిగా కనిపించిన మనసులో మాత్రం శుభ్రత ఉండదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మీది యీకతీసి మిగులు పెద్దలమని కానరాక తిరుగు కర్మజనులు బయలు కోరినట్లు భావంబు గోరరు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శరీరమునకు తగిలిన గాయలు తగ్గించడానికి, మాన్పడానికి ఈ లోకంలో మందులు దొరుకుతాయి కాని, మనసుకి తగిలిన గాయాలు మాన్పె మందులు ఎక్కడా దొరకవు. కాబట్టి ఎవరి మనస్సుని నొప్పించకుండా , సుటి పోటి మాటలతో భాద పెట్టకుండా ఉండటం మానవత్వం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముందరి పోటుల మాన్పను మందెందైనను గలుగును మహిలోపల నీ నిందల పోటుల మాన్పను మందెచ్చటనైన గలదె మహిలో వేమా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గయ్యాలితనము గల భార్య దొరికిన వాడు, ఆమెను భరించలేక దేశాలు పట్టి తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాని తల్లిదండ్రులెమై పోతారో అని తలుచుకుంటుంటే భాద కలుగుతుంది.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు ఎక్కడి తల్లిదండ్రు లేమైన దనకేల? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ముక్తి గాని, భక్తి గాని మరియు శక్తి గాని ఒకరికి సంబందించినవి కాదు. మనం ఒకరి దగ్గరనుంచి ఇవన్ని తీసుకోలేము. ఇవన్ని యుక్తితోనూ కష్టంతోను సాధించాల్సినవే.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ భక్తి యెవరిసొమ్ము భజనచేయ శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అందమైన అమ్మాయిని ముసలివానికిచ్చి పెళ్ళి చేస్తే మనస్సు అదుపులో ఉండక వేరొకరి చెంతకు చేరుతుంది. అలానే వెర్రిమొద్దుకు వేదశాస్త్రాలు నేర్పించడం దేనికి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది వసము గాక విటుని వలను జిక్కు వెఱ్ఱి మొద్దునకును వేదశాస్త్రములేల? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తత్వము తెలియని మూర్ఖులు పుణ్యతీర్ధాలలో మునిగినా, కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, కడుపు కాల్చుకుని ఉపవాసాలు చేసినా ముక్తి లభించదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి పక్కి పక్కి తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా. ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని. నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాము గానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మములయందు ధ్యానించి యుండలేదు కాబోలు. అందుకే అట్టి జన్మము రాక అపవర్గ మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైన నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము. నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను. ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను. జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ గన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరికైనాపాపఫలము మరుజన్మలోనైన అనుభవించాలీ.రాముడు చెట్టుచాటునుండీవాలినిచంపిన పాపము కృష్ణునిగా బోయవానిచే చంపబడెను.","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా వెనుకటిజన్మమం దనుభవింపకతీరదు రాఘవుండు వా లినిబడవేసితామగుడలీల యదూద్భవుడై కిరాతుచే వినిశితబాణపాతమున వీడ్కొనడేతనమేను భాస్కరా",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉదయాన్నే జన్మనిచ్చిన తల్లి తండ్రులను పూజించి, ఆ తరువాత ఙానముని అందించిన గురువుని పూజించి కార్యాలు మొదలు పెట్టాలి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి సన్నుతించి పిదప సంతతమును ఙాన దాత గొల్వ ఘనతచే విబుధిని విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: ప్రాణముకొరకు యమభటులొచ్చినప్పుడు.రోగముతో గొంతులోశ్లేష్మ మడ్డుకున్నప్పుడు,బంధువులున్నప్పుడు మీస్మరణకలుగదు ఇప్పుడేచేస్తాను","ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్ గొప్పరమైనచో కఫముకుత్తుక నిండినవేళ బాంధవుల్ గప్పినవేళ మీస్మరణ గల్గునోగల్గదో నాటికిప్పుడే తప్పకచేతుమీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీరామా! నిన్ను సేవించడానికి.. వృద్ధాప్యంలో యమభటులు వాకిట్లోకి వచ్చినప్పుడో, రోగం ఎక్కువైపోయి కఫం గొంతులో నిండినప్పుడో, బంధుగణం చుట్టూ మూగినప్పుడో.. నీ పేరు తలుస్తానో లేదో. కీర్తనలు, భజనలు చేస్తానో లేదో. అందుకే, ఆలస్యం చేయకుండా తక్షణం నీ సేవకు సిద్ధమవుతాను.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదో నాటి కిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వాక్కు, దృశ్యము, ద్రష్ట వీటిని త్రిగుణాలంటారు. వీటిని మనము ఎల్ల వేళలా ఆధినంలో ఉంచుకోవాలి. అలా కానట్లైతే తాడుని తొక్కి పాము అని భ్రాంతి పడె మనిషిలాగ ఉంటుంది జీవితం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మూడు గుణములంటు మూలంబు గనవలె వీలుగాను త్రిపుటి వెలయనొక్కి త్రాడుత్రొక్కి బాము దలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టక ఏదో దొరికిన నాలుగు గడ్డిపరకలు మేస్తూ జీవించే జింకలకు అకారణ విరోధులు బోయవాళ్ళు. నీటిలో దొరికిన మేతతో బతికే చేపలకు అకారణ వైరం పూని వలవేసి పట్టేవారు జాలరులు ఇతరుల జోలికి పోక తనమానాన బ్రతికే సజ్జనుల్ని నిష్కారణంగా పీడించేవారు కొండెగాళ్ళు ఇదీ లోకరీతి. అని భావం","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: మృగమీన సజ్జనానాం తృణ జలసన్తేష విహితవృత్తీనామ్ లుబ్దకధీవరపిశునా నిష్కా రణమేవ వైరిణో జగతి",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నోరులేని మృగాలు అపాయం తలపెడతాయని వాటిని ద్వేషిస్తారు, వేటాడి చంపుతారు. కాని మూర్ఖులు మృగము కంటే అపాయం అని తెలుసుకోలేరు. మృగము తన ఆకలి కోసం వేటాడి అది తీరిన వెంటనే ఇంకెవరి జోలికి వెళ్ళదు. కాని మూర్ఖులు అలా కాదు తమ ద్వేషం చల్లారేదాకా హింసిస్తూనే ఉంటారు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మృగము మృగమనుచును మృగమును దూషింత్రు మృగముకన్నజెడ్డ మూర్ఖుడగును మృగముకన్న గుణము మూర్ఖునకేదయా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రకాశించు సూర్యుని మేఘము లడ్డమొచ్చిన కాంతిమరుగవును.చిత్త చాంచల్యము[మనోవికారములు బుద్ధినిచెరిచి]స్థిరత్వము తొలగును.అజ్ఞానము జ్ఞానమును పోగొట్టి ముక్తినిచెరచును.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మేఘ మడ్డమయిన మిహిరుని జెరుచును చిత్త మడ్డమయిన స్థిరము జెరుచు మరపు లడ్డమయిన మరిముక్తి జెరుచురా విశ్వదాభిరామ వినురవేమ",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఓ వేమనా! పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కన్పించుచుండును. దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యముగా ప్రదర్శించినప్పటికీ పిరికి తనము కలిగియుండును.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మురికిగా ఉన్న బట్టలతోటి, మాసిన తలతోటి, ఒంటినిండా మురికి పట్టిన వాడు ఉత్తమ కులముకలవాడే అయినా వాడిని ఎవరు గౌరవించరు. కాబట్టి పరిశుభ్రంగా ఉండటం మనుషులకు ఎంతో ముఖ్యం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మైల కోకతోడ మాసిన తల తోడ ఒడలి మురికి తోడ నుండెనేని అధిక కులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మైలకోక తోడ మాసిన తలతోడ ఒడలు ముఱికి తోడ నుండెనేని అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మొదట ఉపకారము చేసెదననిచెప్పి , త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను పరలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ! వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దురాత్ములు సన్మార్గులవలె నటించుచు గతంలో కొందరు ధర్మకర్తలు నిర్మించిన దేవాలయములను నిర్మూలించి తాము మరియొక ధర్మకార్యమును ఆచరింతురు. వీరిని వీరిదోషములతో కూడిన ధర్మకార్యములను చూసి, దేవుడు తప్పక నవ్వుకొనును. ఇటువంటివారి వలన లోకమున వాస్తవమగు ధర్మము భ్రష్థమగుచున్నది. ఈ చెడుపనుల వలన తమకు పుణ్యము లభించునా లేదా అని కాని తమవలన లోకమునకు హాని కలుగునని కాని తమకు పరమున నరకాది లోకములు ప్రాప్రించునని కాని భయపడకున్నారు.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే సెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! పూరవము మార్కండేయుడు మొదలగు భక్తులకు ఎందరకో వారు ఒక్కమారు వేడినంతనే వారికి ఐహికఫలములను, దీర్ఘాయువు, జీవన్ముక్తి, విదేహకైవల్యము మొదలగునవి కూడ ఇచ్చియుంటివి. ఇపుడు నావంటి దీన భక్తుడు ఎంత వేడుకున్ననూ అనుగ్రహింపకున్నావు. ఇది ఏమి కాఠిన్యమయ్యా. మునుపు నీలో ఉన్న పరమదయళుతాస్వభవము ఇపుడు ఎచటికి పోయినది. ’ముదియగా ముదియగా ప్రాణికి లోభమును మోహమును పుట్టుకొని వచ్చును’ అన్న సామెతగ నీకు వయస్సు గడచిన కొలది నీవు నీకు ఉన్నది ఎవరికిని ఈయక దాచుకొని మూటకట్టుకొనవలయు నను ధనమోహము, ధనలోభము పుట్టినట్లున్నది.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా ’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ ల్చి దినంబున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసులో మలినము పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు. నిశ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు. కాబట్టి మనలోని చెడుని తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన బాదమైన ముక్తి పదవి గనడు మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా! విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనకు ఇష్టము లేని పనులు చేస్తే మన దగ్గరి వారి మెప్పు కూడ పొందలేము. అదే ఏ పనైనా మనసుపెట్టి ఇష్టముతో చేస్తే రాజు కూడ మెచ్చుకుంటాడు. రాజేంటి, అందమైన యువతుల మెప్పుకూడ అవలీలగా పొందవచ్చు. కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్దగా చేయాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రక్తిలేని పనులు రమ్యమై యుండునా? రక్తికలిగెనేని రాజు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: రామావతారం ఎత్తిన ఓకృష్ణా! అల్పము, చంచలము అయిన నాబుద్ధితో రోజూ నీనామజపము నేను చేయలేక పోయిననూ నీవు దయగల తండ్రివి. నీవు నాపై దయజూపి నాపాపాలు పోగొట్టి రక్షించు తండ్రీ!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: రఘునాయక నీనామము లఘుపతితో దలపగలనె లక్ష్మీరమణా! అఘముల బాపుము దయతో రఘురాముడ వైన లోక రక్షక కృష్ణా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: యుద్ధభూమిలో మనలో మనం గొడవపడకూడదు. అబద్దలాడేవానిని బుజ్జగింపకూడదు. అలాగే గురువులతో వితండవాదం చేయకూడదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రజ్జు లాడరాదు రణభూమి లోపల బుజ్జగింప రాదు బొంకు వాని నొజ్జతోడ వాదు లొనరంగ మానరా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! శివభక్తుల మనస్సులందు ఒకప్పుడు స్వాభావికమగు కామభావము తన శక్తిని అధికముగ చూపును. అట్లు మన్మధుడు శివుని అణచివేయుచుండును. మరియొక సమయమున శివుడే తన శక్తి పైచేయి కాగా భక్తుల మనస్సులయందలి మన్మధుని నొక్కివేయుచుండున్. ఇట్లు శివ మన్మధులు తమ బలములను చూపుచూ బాగుగా పోరాడుచుండుట గవయ మృగము ఆబోతు పోరాడుచున్నట్లున్నది. అట్టి పోరాటములో లేగ నలిగిపోవునట్లు, నీ భక్తులు ఈ రెండు భావముల మధ్య నలిగిపోవుచున్నారు. కనుక ప్రభూ వీరి ఇట్టి కష్టమును తెలిసికొని వీరలపై దయవహించి రక్షించుమా.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులందు ధర్మముగ ఉండవలసిన గుణములు దయ, ధర్మము, అభిజాత్యము, విద్య, ఓర్పు, సంస్కారము, సత్యము పలుకుట, విద్వాంసులను మిత్రులను కాపాడుట, సుజనత్వము, కృతజ్ఞత, విశ్వాసము, ఇతరులు తనను నమ్మదగిన వానిగ ఉండుట రాజులందు కనబడుట లేదు. రాజు కాగానే మానవతాలక్షణములైన్ పై గుణములన్నియు సహజముగానే పోవును కాబోలు. అట్లు కానిచో రాజులు పైన చెప్పిన గుణములు లేని పరమనీచులగుటకు కారణమేదియు కానరాదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్ సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు ర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! రాజు ధనమునందు పేరాస కలవాడైనచో ఏదో ఒక విధముగ ప్రజలను పీడించి వారి ధనమును రాబట్టుకొనును. అపుడు ధర్మమెట్లు నిలుచును. వర్ణాశ్రమధర్మవ్యవస్థలు ఎట్లు ప్రవర్తుల్లును? చివరకు వేశ్యలకు కూడ జీవనము సాగక పోవచ్చును. వారి కళలకు ఆదరణ లభించదు. ధనము లభించినను రాజు దక్కనీయడు. నీ భక్తులు ఎవ్వరును నిబ్బరముతో మనస్సు నిలుకడతో నీ పాదపద్మములను సేవించజాలరు. కనుక లోకవ్యవస్థ సరిగ్గా ఉండి భక్తులు నిన్ను సేవించుటకు వీలుగా రాజులందు ఈ అర్ధకాంక్షాధిక్యము లేకుండునట్లు చేయమని ప్రార్ధించుచున్నాను.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ రేజంబుల్ భజియింతు రేతెఱఁగునన్ శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల్ పాప చిత్తవృత్తులతో పాపములనాచరించుచు మదముచేత తమ బుద్ధులు గ్రుడ్డివి కాగా తమ పాండిత్యమో లేక యితర విజ్ఞానమో కారణముగ రాజులను సేవించి, దాసులగుచు పొందిన సంపదలు సుఖము కలిగించునా! లేక ఈ జన్మ దాటించి మరల జన్మించనవసరము లేని మోక్షమునిచ్చు నీ నిరంతర సేవ అధిక సుఖమిచ్చునా! ఇది తెలిసికొనజాలక ఉన్నారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాజసం చేత రాజ్యాదికారం లభిస్తుంది. కాని ఓర్పు లేకుండా ఉంటే రాజ్యం మోక్షం రొండూ పోతాయి. రాతి గుండును నీటిలో వేస్తె తేలదు కదా?","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాజసంబుచేత రాజ్యభారం బందు నోర్పులేని యాత డుభయతజెడు నీటిపైన గుండు నిలుచునా మునగక విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! రాజులు అన్ని విధములుగ మత్తులు. వారి సేవ నరకబాధతో సమానము. వారు మెచ్చిన ఇత్తురు సుందర స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుఱ్ఱములు, భూషణములు మొదలైనవి. ఇవి చిత్తమునకు ఆత్మకు వ్యధ కలుగుటకు మూలసాధనములు. వాటియందు కోరిక కూడదు. వానిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలును. వానితో తగిన సంతృప్తిని పొందినాను. ఇక వారివలన ఏవిధమైన లక్ష్మి వలదు. నీవు నన్ను అనుగ్రహించి పరిపాకము పొందిన జ్ఞానలక్ష్మీజాగృతిని యిమ్మని వేడుచున్నాను.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాజులకు ఎప్పుడూ యిద్దముల గురించిన ఆలోచనే, మునులకు ఎప్పుడూ పరమాత్మగురించి ఆలొచనే, అల్పునకు ఎప్పుడూ అతివల గురించిన ఆలొచనే.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాజువరుల కెపుడు రణరంగముల చింత పరమ మునులకెల్ల పరము చెంత అల్పనరులకెల్ల నతివలపై చింత విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! చంద్రునకు రాజనుపేరు కలిగి గురుభార్యా సాంగత్యమువలన మహాపాతకి అయ్యెను. కుబేరునకు రారాజను శబ్ధము ఉండినందుననే అతనికొక కన్ను పార్వతీశాపము వలన వికలమాయెను. దుర్యోధనునకును రారాజను పేరున్నందుననే అతడు బంధుసమేతముగా యుధ్ధములోఁ జచ్చెను. రాజను పేరు గలవారందరు ఏదోయొక కీడును పొందియేయుండిరి. కావున నాకీ జన్మముననే కాక మరి ఏ జన్మమందైనను ఆ రాజ శబ్ధమునియ్యవలదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ ఛీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జీవం లేని నందిని మొక్కి జీవమున్న ఎద్దును భాదలు పెడుతూ ఉంటారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను మించిన పాపులు ప్రపంచంలో ఉండరు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాతి బసవని గని రంగుగా మొక్కుచూ గనుక బసవనిగని గుద్దుచుండ్రు బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాముని భక్తులమని అనుకుంటూ మనసులో భక్తి లేకున్నా కూడ తెగ భజనలు చేస్తుంటారు. నిజమైన భక్తి ఉన్న వాడు భజనలు చేయవలసినా అవసరం ఉందా? భక్తిని మనస్సులో ఉంచుకుంటే చాలు, భజనలు చేయవలసిన అవసరం లేదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక, భక్తి నిల్ప నతడు, భజన చేయునా? విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!దుష్టులు నన్నుఅన్యాయంగాహింసిస్తూంటే ఊరుకుంటావా?నన్నుకాపాడు'రామదాసు.","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా నేమిఎరుంగనట్టుల సహించుచునున్నపనేమిచెప్పురా నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్ కోమలనీలవర్ణ రఘుకుంజర మద్గతిజానకీపతీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధర్మాధర్మముల సూక్ష్మమును గ్రహించవలెను.రాముడు గొప్పరఘువంశమునబుట్టి ధర్మముతో మరింతపేరుతెచ్చెను.దుర్యోధనుడుగొప్ప కురువంశములోపుట్టి అధర్మముతో దానికికీడుతెచ్చాడు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె కురువిభుండుపుట్టి కులముచెరిచె యెవరిమంచిచెడ్డ లెంచిచూచిన దేట విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నీలమేఘపురంగుతోవెలుగుతూ జనులకానందకారకా పరశురామునిగెలిచి ఏకపత్నీవ్రతుడవై కాకుత్సవంశచంద్రుడవైన రాక్షససంహారీరామా!గోపన్న","ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీలనీరద శ్యామ కకుత్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్బలో ద్దామవిరామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: ఘోరపాపాల నుండి విముక్తిని కలిగించేవాడు, సద్గుణములతో కూడిన కల్పవృక్షం వంటివాడు, తీగెలెన్నో విచ్చుకొనే తోట వంటివాడు, ఆరు రకాల వికారాలను జయించిన వాడు, సాధుపుంగవులను రక్షించడమే వ్రతంగా గలవాడు.. ఎవరంటే రాముడే. పరమదైవమూ ఆయనే కదా. నీ అడుగులలో పూచే తామరలనూ కొలవడమే నా పని భద్రగిరి వాసా!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో ద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: పాపముల పోగొట్టువాడవు, మంచిగుణములకు కల్పవృక్షపు వంటివాడవు,ఆరువికారములజయించి మంచినికాపాడు రామా!నిన్నేనమ్మానుగోపన్న","ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయరాముడు సాధుజనావన వ్రతో ద్దాముడు రాముడేపరమదైవము మాకనిమీయడుంగుగెం దామరలేభజించెదను దాశరధీ కరుణాపయోనిధీ",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక రాయిని పట్టుకుని మరొక రాయితో అదె పనిగా రాస్తూ ఉంటే ఎంత గరుకు తనము అయినా పొయి నున్నగా తయారవుతాయి. అలాగే పట్టుదలతో చేస్తూ ఉంటే ఎలాంటి పనినైనా సాధించవచ్చు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన యట్టు లన్ని పనులు పాటు చేసినంత పరిపాటి యగునయా విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖులకు దైవము తావు తెలియక మోక్షం కోరకు విగ్రహాలను పూజించుట, అడవులు, దేశదేశాలు పట్టి తిరుగుట చేస్తుంటారు.దైవము తన మనస్సులోనే ఉన్నాడని తెలుసుకోలేరు. తీర్ధయాత్రలు మాని మనస్సులోనున్న దైవాన్ని పూజించుటయే మేలు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు కానలేరు ముక్తికాంత నెపుడు తానయుండుచోట దైవంబు నుండదా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన మనస్సు ఏమి చెబుతుందో వినకుండా ఆవేశంతో అడవులబట్టి పోతే ప్రయొజనం ఉండదు. కావున ముందు మన మనస్సులో ఎముందో అది ఏమి చేప్పాలనుకుంటుందో విని అర్దం చేసుకోవాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రూఢిమదిని మించి రొద వినజాలక కాడు చేరనేమి ఘనము కలుగు? వీటిలోన రవము విన్నంద వినుచుండు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: స్థిరముగా చేసెదననిచెప్పి తరవాత మానరాదు.సహాయముగా నుండే బంధువులకి చెడు మనసులోకూడా తలవకూడదు. కోపించే అధికారిని సేవించకూడదు.పాపులున్న దేశానికి వెళ్ళరాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఏదైనా రూఢిగా చెప్పి అనలేదని అబద్ధామాడకు.సహాయముగానుండు. బంధువులకు కీడుచేయకు.[మిగతావారికి చెయ్యచ్చని కాదు]కోపించే అధికారిని సేవించకు.పాపాత్ములుండెడి దేశానికి వెళ్ళకు.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: రూపించి పలికిబొంకకు ప్రాపగుచుట్టంబు కెగ్గుపలుకకుమదిలో గోపించురాజు గొల్వకు పాపపుదేశంబుసొరకు పదిలము సుమతీ",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: స్త్రీ రూపుని, నడకలో హొయలుని చూసి క్షణికావేశంలో బ్రాంతి చెందుతారు. అలాంటి బుద్ది మారక పోతె అందరి దగ్గర నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రూపు నడక చూడదాపంబు పుట్టిన భ్రాంతిలంకురించు నంతలోనె బుద్దిమఱలకున్న రద్దికి నెక్కురా! విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! వాస్తవమగు తత్వజ్ఞానుభవము కాని చిత్తపవిత్రత కాని పవిత్రవర్తనము కాని లేక శుష్కమగు పాండిత్యము మాత్రము సంపాదించిన కొందరు ’మేము ప్రాపంచిక సుఖములపై రోత చెందితిమి’ అందురు. వాస్తవముగ తమ మనస్సులందు ఏ ఉత్తమ సంస్కారము లేక రోగగ్రస్తమగు మనస్సులు కలవారు. వీరికి ఏమి రోత కలిగినది. రోతనగా వీరికేమి తెలియును. నేను శివభక్తుడను, ఎంత విభూతిని పూసికొంటిని అందురు. వీరు పూసుకొన్నది లేదు వారి దేహములందు ఏపూతయు లేదు. ఎందుకంటె వారి అంతఃకరణములందు పాదుకొనియున్న మదము మొదలైన దుర్దోషములచే వారి దేహములు అపూతములు అపవిత్రములయి ఉన్నవి. నా వాంఛలు మొదలగు వాటిని మాత్రమే కాదు ధ్యానస్థితిలో కన్నులను మూసికొంటిని అందురు. వీరి కన్నులు మూతలు పడియున్నను వీరి మనస్సులు ప్రాపంచిక సుఖాదులు, వానిపై వాంఛలు, వాటిని పొందుటకు దుష్కర్మలును చూచుచునే ఉన్నవి. సదా మూఢత్వమే కాని వీరి అంతఃకరణములందు తత్వజ్ఞానము, యుక్తాయుక్త వివేకము ఉండవు. కనుక శివా నన్ను అట్టివానినిగా కానీయక నిన్ను సదా సేవించువానిగ అనుగ్రహించుము.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్ మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ జేసిందేంటిది చేంతలేఁటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా మనస్సు విచిత్ర స్థితితో రీతిలో తన ఇఛ్ఛవచ్చినట్లు ప్రవర్తిల్లుచున్నది. సుందరులైన స్త్రీల యౌవన కామ సుఖానుభవమను దృష్టితో కొన్ని సమయములందు, విరక్తితో కొన్ని సమయములు సంచరించుచున్నది కాని పూర్ణవైరాగ్యము పొందుట లేదు. పుత్ర మిత్ర జనములు, సంపదల యందు ప్రీతిని కొద్దిగా వదలుచున్నది కాని పూర్తిగ వదలుట లేదు. కోరికలనెడి తీగలను కొంత కోసివేయుచున్నది కాని సంపూర్ణముగ కోసివేయుట లేదు. నీకు ప్రీతికరములగు సత్కర్మలనాచరించ సంకల్పించుచున్నది కాని పూర్ణముగ జరుగుట లేదు. కనుక దేవా నా ప్రార్ధన మన్నించి ఈ నా మనస్సునందలి ఈ విచ్చలవిడితనమును పోగొట్టి పైని చెప్పినట్లు ఉన్న నా మనోదోషములను నశింపజేయుమా.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్ పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! విజ్జు అనెడి బోయవాని వలె ఱాలతో నిన్ను బూజించి నిన్ను మెప్పించలేను. సిరియాళరాజు వలె కొడుకుమాంసమును నీకు ఆహారముగ పెట్టి నిన్నాదరించలేను. విష్ణువువలె కన్ను పెఱికి నిన్ను పూజించి నిన్ను సంతోషపరచలేను. చపలచిత్తుడనగుటచే నాకు నీ విషయమున నిస్చలభక్తి లేదు. నిన్ను మెప్పించగల సామగ్రి యేది;యు లేకున్నను నిన్నే శరణు పొందినాను. నా అదృష్టము ననుసరించి నీ చిత్తమునకు దోచినవిధముగా జేయుము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ జాలన్ జంపంగ నేత్రము న్దివియంగాశక్తుండనేఁ గాను నా శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనకు చేటు కాలం దాపురించినప్పుడు అల్పుడు కూడ భాద పెట్టకలడు. అంత గొప్ప రాజ్యమైన లంకని కోతులు నాశనం చేయలేదా?","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: లంకపోవునాడు లంకాధిపతి రాజ్య మంత కీశసేన లాక్రమించె చేటు కాలమైన జెఱుప నల్పుడె చాలు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొప్ప ధనవంతుదైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాసనము చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుదు సామాన్యులైనను అపకారము చేయుదురు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు విశ్వదాభిరామ! వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: సమాజంలో నీతిపరులే నిజమైన బలవంతులు. శారీరకంగా ఎంత లావుంటే ఏం లాభం? నీతి లేని జీవితం వృథా. పెద్ద కొండవంటి ఏనుగునైనా సరే, చిన్నవాడైన మావటివాడు చక్కగా వశపరచుకొంటాడు. ఇదే మాదిరిగా, మనుషుల్లోనూ దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పదని తెలుసుకోవాలి.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: లావుగల వానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఆహారముగ ఉపయోగించుటకు అడవులలో కందమూలఫలములు లేవా. దప్పిక తీర్చుటకు నదులయందు జలములు లేవా. నివసించుటకు ఆశ్రయముగా పర్వత గుహలు లేవా. పండుకొనుటకు ఆకుల పడకలు లేవా. జీవితమున కలుగదగు సుఖములననుభవించుటకు, యోగక్షేమములు చూచుటకు సదా జనుల ఆత్మలలో అంతర్యామివై యున్నావు. నీ అనుగ్రహమున ఇన్న్ లభించుచుండగ మానవులు ఏ సుఖములు కోరి ఈ రాజులను సేవించుటకై ఏల పోవుచున్నారో నాకు తెలియుట లేదు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్ సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా పోతన పద్యాలు శైలిలో పద్యం రాయండి: లోకములు,లోకపాలకులు,లోకములలో నివసించువారు,కడకు లోకములన్నియు నశించినపిమ్మట గాఢమైన అంధకారము నిండియున్నవేళ ఒకేఆకారముతో వెలుగుతున్న వానినేసేవింతును.[ఆరాధింతును]గజేంద్రమోక్షం,పోతన","ఇచ్చిన భావం వచ్చే పోతన పద్యాలు శైలి పద్యం: లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది నలోకంబగు పెం జీకటికవ్వల నెవ్వం డేకాకృతివెలుగు నతనినే సేవింతున్",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మంచివారు చెడ్డవారి విషయము తెలియకచేరితే మాటలతోవేధిస్తారు.కాకుల గుంపులోకి కోకిలవస్తేఅరిచి తరుముతాయి.","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: లోకములోన దుర్జనుల లోతు నెరుంగక చేరరాదు సు శ్లోకుడు చేరినం గవయ జూతురు చేయుదు రెక్కసక్కెముల్ కోకిలగన్నచోటగుమిగూడి యసహ్యపు గూతలార్చుచున్ గాకులు తన్నవే తరిమి కాయము తల్లడమంద భాస్కరా",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మంచివారు ఎదటివారుఎటువంటివారో సరిగ్గాతెలిసికొనకుండా వారినిచేరరాదు. కాకుల్లోకి కోకిలవస్తే తరిమినట్లు జరుగును.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: లోకములోనదుర్జనుల లోతునెరుంగక చేరగరాదుసు శ్లోకుడుచేరినం గవయజూతురు చేయుదురెక్కసక్కెముల్ కోకిలగన్నచోట గుమిగూడియసహ్యపు గూతలార్చుచున్ గాకులుతన్నవే తరిమికాయము తల్లడమందభాస్కరా",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆత్మను చూచిన వాడు లోకంలో దెన్నైనా చూడగలడు. అలా బయట లోకం కూడ చూసిన వాడె పరమయోగి కూడ అవుతాడు. కాని తనను తాను తెలుసుకున్నవాడు, సర్వమూ తెలుసుకున్నట్లు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: లోనుజూచినతడు లోకంబు లెఱుగును బయలజూచినతడు పరమయోగి తన్ను జూచినతడు తానౌను సర్వము విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒంటి మీద రుద్రాక్షల మాల వేసుకుని, ఒళ్ళంతా బూడిద పూసుకుని దొంగ జపము చేస్తే ప్రొయొజనము లేదు. మనసులో గురువుని పెట్టుకుని గమనించడమే అసలైన ధ్యానం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వక్షమందు గురుని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాచబాట అక్షమాల జపమె యవని దొంగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.","ఇచ్చిన భావము వచ్చే కుమార శతకం శైలి పద్యం: వగవకు గడిచిన దానికి బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై యెగి దీనత నొందకుమీ తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: చావు పుట్టుకలు అనునవి ఎప్పుడును ఉండు ఈ సంసార చక్రమున చచ్చి పుట్టని వాడే ఉండడు. పుట్టిన వారిలో నశింపనివాడు ఉండడు. ఎవని పుట్టుకల వలన వంశము గొప్పకీర్తి చేత ప్రసిద్ది చెందునో వాడే జన్మించినవాడు. వాని పుట్టుకే గణనీయమైనది అగును.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడుగలడె వాని జన్మంబు సఫల మెవ్వానివలన వంశ మధి కోన్నతి వహించి వన్నెకెక్కు.",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మీరు చేసిన దానముయొక్క ఫలితము వద్దంటే విడిపోదు అలానే దానము చేయకుండా రమ్మంటే రాదు.కాబట్టి ఫలితాలగురించి ఆలోచించకుండా తమ తమ తాహతుకి తగ్గట్టు దానము చేయుటయే మేలు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వద్దనంగబోదు వలెననగారాదు తాను చేసినట్టి దానఫలము ఉల్లమందు వగవకుండుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: శరీరచాపల్యముచేఏనుగు,రుచికిచేప,పాటకిపాము,చూపుకిజంక,వాసనకితుమ్మెదలోబడినట్లకాక రామా!నన్నింద్రియాలనుండి కాపాడు.గోపన్న.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: వనకరిచిక్కుమైనసకు వాచవికింజెడిపోయె మీనుతా వినికికిజిక్కెజిల్వగను వేదరుజెందెనలేళ్ళు తావిలో మనికినశించెదేటితర మాయిరుమూటిని గెల్వనైదుసా ధనములనీవెకావనగు దాశరథీ! కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!భక్తులనురక్షించువాడా!గొప్పవారైన త్రిమూర్తులలో కరుణామూర్తివైననీ సద్గుణాలను సనకాది మునీంద్రులుసహితము నిన్నుస్థుతించలేరు.ఇకనిన్ను స్తుతించుటకు నేనెంతటివాడను?","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై కననీ సద్గుణజాలము సనకాదిమునీంద్రు లెన్నజాలరు కృష్ణా!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: గతజన్మలో పుణ్యకార్యాలు చేయడం వల్ల సంపాదించిన పుణ్యరాశి ప్రభావం ఎంతటి దంటే అది మనుష్యుని ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది. అతడు అడవిలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, శత్రువుల మధ్య ఉ్నా, మహాసముద్రాలలో ఉన్నా కొండచివరల ఉన్నా, నిద్రలో ఉన్నా, మత్తులో ఉన్నా అపాయంలో ఉన్నా పుణ్యమే రక్షిస్తుంది అని భావం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: వనే రణే శత్రుజలాగ్ని మధ్యే గుహార్ణ వే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని కర్మాచరణం వల్లకలిగే ఫలితం ఎంత బలీయమైనదో ఆపదల్లో సైతము పూర్వపుణ్యమే రక్షిస్తుంది. ఈ పుణ్యం గత జన్మ సంప్రాప్తం. ఇలాంటి వాళ్లు ఎక్కడున్నా వారికి లోటేమీ ఉండదు.",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: వరదలొచ్చే పొలంలో వ్యవసాయం చెయ్యకు. అది సాగవదు.కరువుతో కష్టపడుతున్నా సరే చుట్టాలిళ్ళకు వెళ్ళకు.లోకువవుతావు.ఇతరులకు ఇంటిగుట్లు చెప్పకు.చేటు.పిరికివాడికి సేనాధిపత్యము నీయకు.","ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనులకడ కేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రత్నాలవంటి ధాన్యాలను పండించి, చక్కగా దంచి, రుచికరంగా వండి, తృప్తిగా ఇతరులకు బోజనం పెట్టెవాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, అతనే దైవసమానుడు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు చక్కదంచి వండి మిక్కుటముగ సుష్టు బోజనముల జూఱగా నిడువాడు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా! భక్తులను కాపాడే నీకు పరాకు వద్దు. నీ మంచి చరిత్రకి, నీ బిరుదుకి కీడు తెచ్చుకోవద్దు. నా పాపసముద్రము మీద నీవు తెప్పవు.","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: వలదుపరాకు భక్తజనవత్సల నీచరితంబువమ్ముగా వలదుపరాకు నీబిరుదు వజ్రమువంటిదిగాన కూరకే వలదుపరాకు నాదురితవార్ధికి దెప్పవుగా మనంబులో దలతుమెకా నిరంతరము దాశరధీ కరుణాపయోనిధీ",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: భూలోకంలో వింతను, ఆకర్షణను కలిగించే గుర్రాన్ని ఎక్కావు. దుష్టులను సంహరించావు. ధర్మాన్ని నిలబెట్టటానికి కలియుగం ముగిసే సమయంలో కలిపురుషుడిగా అవతరించి, లోకాలు సృష్టించినవాడవు నువ్వు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: వలపుల తేజీనెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్ కలియుగము తుదిని వేడుక కలికివిగానున్న లోకకర్తవు కృష్ణా!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అడవిలోని క్రూర మృగాలెన్నైనా వలవేసి బంధించి పట్టుకోనుట సాధ్యమేకాని గురువు సహాయం లేకుండా మనస్సును అదుపులో పెట్టుకోవడం అసాధ్యం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల బట్టవచ్చుగాని పాడుకర్మ గురుని బోధలేక కుదుట నొందదు సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: తమలపాకుల్లో సున్నంఎక్కువైతే నోరుమండిపొక్కుతుంది.తప్పనిసరై దుష్టులతో కలిసినా అధికమైతేప్రమాదం.భాస్కరశతకం","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయబడ్డచో గొలవదియెకాని యెక్కువలుగూడవు తమ్ములపాకులోపలం గలసినసున్న మించుకయకాక మరించుక యెక్కువైనచో నలుగడ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుకపొక్కకయున్నెభాస్కరా",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఇతరులకు బాధ కలిగించేవి కూడ సచ్ఛీలురైనవారు ఆనందగా భరిస్తారు. వారికి అగ్ని చల్ల నీటిలా, మహామేరు పర్వతం చిన్నరాయిలా, క్రూరమృగమైన సింహం సాధుజంతువు జింకలా, మహాసర్పం పూలహారంలా, విషము అమృతసమానంగా అనిపిస్తుంది అని భావం","ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా న్మేరుఁ స్వల్పశిలాయతే, మృగపతిఁ సద్యఁ కురఙ్గాయతే వ్యాలో మాల్యగుణాయతే, విషరసః పీయూషవర్షాయతే యస్యాఙ్గే ऽ భిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి మాట అనేది చాలా విలువైనది మరియు చాల శక్తి కలిగియున్నది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయొగించాలి. ఎంత గొప్ప బంధుత్వమయినప్పటికి ఒక్క మాట వలన చెడిపోతుంది. దీనివలనే స్త్రీలకి చెడ్డపేరు వస్తుంది. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మనం మాట్లాడే మాటలోనె ఉన్నది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వాక్కు చేత దప్పు వావులు వరుసలు వాక్కు చేత దప్పు వనితగుణము వాక్కుచేత గల్గు వరకర్మములు భువి విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుష్టుడైన వాడు వంకర టింకర మాటలతో ఎత్తి పొడుస్తూ వంకర దండాలు పెడుతూ ఉంటాడు కాని ప్రేమ అనేది ఉండదు. అలాగే కొంతమంది విభూది పెట్టి భక్తి నటిస్తారే కాని వారి నోరు తోడేలు వలె ఇతరులను మ్రింగడానికి చూస్తూ ఉంటుంది.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు ప్రేమ కలిగినట్టు పెట్టనేల? నోసట బత్తిజూపు నోరు తోడేలయా! విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆకలితో మొహం వాచిపోయిన మనిషి ఎలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించినదల్లా తింటాడో, అలానే మనస్సు చలించిన మూర్ఖుడు నిలకడగా ఉండలేడు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వాచవికి మెగము వాచినయట్టుల నిదియు నదియు దినగ మొదలుపెట్టు మరలదింక బుద్ది మర్యాదపోయిన విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా, నేను ఏ జన్మలోనో నీ విషయమై గొప్ప అపచారము చేసితిని. ఏమిటనగా సరస్వతీ పతియగు బ్రహ్మకు కూడా దుర్లభమైన నీ తోడి సాయుజ్యము పొందుటకు ఉత్తమమైన ప్రణవోపాసన మొదలగు ప్రక్రియలు చేయక, బ్రహ్మాదులవలె నీ ద్వారమున నిల్చి నిన్ను అనుగ్రహింప చేసికొనక, నీ ఈశ్వరత్వ లక్షణమైన మోక్షలక్ష్మిని (నిర్వాణశ్రీని) సాహసముతో చెరబట్ట తలచితిని. ఈ మానసాపచారముతో చేసిన మహాపరాధమునకు తగిన దండన విధించితివి. నీ సన్నిధిలో ఉండి నీ కల్యాణోత్సవములు మొదలైనవి చూచి ఆనందమును పొందు భాగ్యము లేకుండ చేసితివి. రాజులలోకెల్ల అధముడగు ఒకానొక భూపాలుని సేవకై వాని ద్వారమున దూరవలసిన దౌర్భాగ్యము ఈ జన్మమున నాకు కలిగించితివి. ఈ దండననుండి విడుదల చేయుమయ్యా.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నిజమైన ఙానము కలవాడు ఎవ్వరితోను వాదులాడక, ఎవ్వరి పంచకు చేరక, ఎవరికీ కీడు చేయక, అందరివద్ద మంచిగా ఉంటూ గౌరవము పొందుతాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ జేరరాడు తాను చేటుదేడు ఙానియగుచు బుధుడు ఘనతబొందగజూచు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రకృతి యందు వర్షము లేకున్నా దేశమునకు కరువు కాటకములు వచ్చును, మరియు వర్షములున్నచో వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజమే కదా అని భావం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వాన కురియకున్న వచ్చును కక్షామంబు వాన గురిసెనేని వఱద పాఱు వఱద కఱవు రెండు వరుసతో నెఱుగుడి విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వర్షము వచ్చుట, ప్రాణము పోవుట యే మనుజునకైనా తెలియదు. అది తెలిసినచో కలికాలము ముందుకు నడవదు అని భావం.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వాన రాకడయును బ్రాణంబు పోకడ కానఁబడ దదెంత ఘనునికైన గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వాన రావడం, ప్రాణం పోవడం ఎవ్వరికి తెలియదు. అవి అన్ని కాల, కర్మములను అనుసరించి వాటికవే జరిగిపొతుంటాయి. అలంటివి అన్ని ముందే తెలిస్తె ఇంకెమన్నా ఉందా?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వానరాకడ మఱి ప్రాణంబుపోకడ కానబడదు కాలకర్మవశత గానబడినమీద కలి యిట్లు నడుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పేదవాడుచెవికుట్టు పెద్దదిచేసుకోగలడు ఆభరణం చేయించుకోలేనట్లే విద్యనేర్చినవారందరూ ధనవంతులుకాలేరు.","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా బూనినబూనుగాక తనపుణ్యముచాలక భాగ్యరేఖకుం బూనగనెవ్వడోపు సరిపోచెవి పెంచునుగాకదృష్టతా హీనుడు కర్ణభూషణము లెట్లుగడింపగనోపు భాస్కరా",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనములేని సమయములో తల్లి, భార్య, పిల్లలు, సన్నిహితులు వీరందరు శత్రువులు అవుతారనుట నిక్కమైన నిజము. కాబట్టి అతి ప్రేమకు పొయి ధనమును త్యజించుటకన్న, కావలిసినంత సంపాదించి అందరిని బ్రతికించగలగడం ముఖ్యం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: విత్త హీనమైన వేళలందును తల్లి తనయు లాలు సుహృదు లనెడివార లెల్ల శత్రులగుదు రెండైన నిజమిది విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల చిత్తమునందు వ్యధ చాల ఎత్తగు వేపచెట్టు. అది మొలకెత్తుటకు పెరుగుటకు విత్తు ఉండవలెను కదా. అజ్ఞానమే ఆ విత్తు. చిత్తము ఆ విత్తు మొలకెత్తించుటకు చేసిన పాదు. ఆ చిత్తమునందు కలుగు సంసారవిషయక మయిన ఆవేశము ఆ పాదునకు వేసిన గట్టు మరియు ఆ విత్తు మొలకెత్తుటకు కావలసిన నీరు. అహంకారము ఆ విత్తునుండి వచ్చిన మొలక. అసత్యములు ఆ మొలకకు మారాకులు. మానవులాచరించు అత్యంతదుర్వర్తనములు ఆ చెట్టున పూచిన పూవులు, కామము మొదలగు చిత్తదోషములు ఆ చెట్టున పండిన పండ్లు.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను , ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు బేద వానియింట బెండ్లయిననెరుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: విద్యఎవరికీకనపడని గుప్తఐశ్వర్యం. ధనాన్నిఎవరైనా దోచుకుంటారనేభయంతో దాచాలి.విద్యదాచపనిలేదు.విద్యాజ్ఞానమున్నవారు అవార్డులు,సత్కారాలు కోరకపోయినా కీర్తిప్రతిష్టలతో వెలుగుతూంటారు.వీరికి ధనలోపముండదు.విద్యే గురువుగాను విదేశాలలో బంధువుగాను ఉంటుంది.విద్యే దైవం.దానికిసరిపడే ధనముండదు.విద్యావంతులని రాజులు[దేశాద్యక్షులు]పూజిస్తారు.విద్యలేనివాడు మనిషా?అంటున్నాడు భర్తృహరి.","ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకుసాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విద్య ఉండి వినయము లేకపోతే ఆ విద్య ఎందుకు పనికి రాదు. ముత్తైదువుకు ఆభరణాలు అన్ని ఉండి మంగళసూత్రం లేకపోతే ఏమి ప్రయొజనం","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: విద్యగలికి యుండి వినయము లేకున్న నైదు వలకు మేలియైన మణులు సొమ్ములుండి కంఠ సూత్రము లేనట్లు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విద్యాహీనుడు పండితుని వద్ద ఎంత సమయము గడిపినా ఙాని కాలేడు. కొలనులో హంసలతో పాటు కొంగలున్నా అవి హంసలు కాలేవు కదా!","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు కొలని హంసల కడ గొక్కెరులున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఎవ్వరేది చెప్పిననూ వినవచ్చును. విన్నమాటలన్నీ నమ్మేసి ఆవేశాలు తెచ్చుకోకూడదు. ఆ మాటలయొక్క పూర్వాపరాలు తెలుసుకుని న్యాయమేదో,అన్యాయమేదో గ్రహించగలవారే నీతిపరులు.బద్దెన.","ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్ గనికల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా పోతన పద్యాలు శైలిలో పద్యం రాయండి: ఓదయాసముద్రా!నీవుజీవులమాటలువిని,భక్తితోనిన్నుశరణువేడితే వెళ్లకూడనిచోట్లకి కూడాసర్వమూ మరిచివెళ్ళి రక్షిస్తావట.నేనుఇంతవేడుకుంటున్నానువ్వు రావడంలేదు.అందుకేసందేహంగావుంది.గజేంద్రుడు","ఇచ్చిన అర్ధం వచ్చే పోతన పద్యాలు శైలి పద్యం: వినుదట జీవులమాటలు చనుదట చనరానిచోట్ల శరణార్ధులకో యనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యె గరుణావార్దీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దాంభికుడు తాను విన్నవి కొన్ని, విననివి కొన్ని, వింతగా ఉండేవి కొన్ని చెపుతూ ఉంటాడు. అతనికి అసలు ఎటువంటి విషయాలు తెలియక పొయినా అన్ని కళ్ళార చూసినట్లు చెపుతుంటాడు. ఇలాంటి వారి మాటలు వినరాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని వింత సుద్దులెన్నో వినగ జెప్పు దాను గన్నయట్లే దాంభికుడెప్పుడు విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బ్రాహ్మణులంతా ఒకచోట చేసి పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి, వెర్రి లెక్కలు వేసి, ఎవరు ఎవరికి మొగుడు పెళ్ళలవ్వాలో నిర్ణయించాక కూడ ప్రపంచంలో ఇంతమంది ముండమోపిలు ఎందుకున్నారు?","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: విప్రులెల్లజేరి వెర్రికూతలు కూసి సతిపతులగూర్చి సమ్మతమున మునుముహుర్తమున ముండెట్లమోసెరా విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! లోకములను అందలిజీవులను సృష్టించుటకు బ్రహ్మవు. అన్నిటినీ,అందరినీ రక్షించుటకు విష్ణుడవు.కడకు నశింపజేయుటకు శివడవు.అన్నీనీవేఅయి విశ్వమంతా నిండియున్నావు.","ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా విశ్వము జెరుపను హరుడవు విశ్వాత్మక నీవెయనుచు వెలయుదు కృష్ణా",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో ధనవంతులు, రాజులు తమ ఐశ్వర్యములతో వివిధ భోగములు అనుభవించు చుందురు. ఇతరులు తమను పొగుడుచుండగ విని ఆనందించుచుందురు. తమ సంపదలిచ్చు భోగములు అనుభవించుచుందురు. అట్టి ఆనందపారవశ్యములో ములిగిన సమయములో దంభమునకై దానములు చేయుదురు. అవి పవిత్రము కాదు. క్షుద్రమైనవి. నాకు అట్టి సంపదలు వలదు. నీకై ఏ ఐశ్వర్యములు ఒల్లక సకలజీవులకు సకలైశ్వర్యములు, శాశ్వత మోక్షపదము ఇచ్చు నిన్నే ధ్యానింతును, అర్చింతును.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్ పాడంగ వినునప్పుడున్ జెలఁగు దంభప్రాయవిశ్రాణన క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! పెద్దలను భక్తితో కొలుచుచున్న యెడల వానిని లోకమునందు పరిశుద్ధముగల మనస్సు కలవాడనియు, తెలివి తేటలు బాగుగా నుండు వాడనియు, ధర్మములనెరిగిన వాడనియు పెద్దలగువారందురు.","ఇచ్చిన అర్ధము వచ్చే కుమార శతకం శైలి పద్యం: వృద్ధజన సేవ చేసిన, బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్ సద్ధర్మశాలి యని బుధు లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగ కుమారా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది. త్వరలోనో కొంతకాలమునకో రానున్న దుర్మరణము తలుచుకొనగా ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మేలు సాధించనివాదనగుదునే. నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్ వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్ నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం జెనకుంజీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వెన్న చేతిలో పెట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నెయ్యిని అడుక్కున్నట్లు తనలోనే దైవము ఉన్నాడనే విషయము గ్రహింపక మూర్ఖ మానవులు దేవుని కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి దైవుని గురించి బయట వెదకడం మాని తనలోనే పరమాత్మని సృష్టించుకోవాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనలో ఉన్న మనసును మార్చుకోకుండా ఎన్ని వేషాలు వేసినా లాభం ఉండదు. నల్ల కుక్కను ఎంత తోమినా తెల్లబడదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వెఱ్ఱి వేషములను వేసికోబోకుము కఱ్ఱికుక్క తెలుపుగాదు సుమ్ము పుఱ్ఱెలోని గుణము పూడ్పింపజనవలె విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖునితొ చర్చించి విసిగింపకూడదు. మూర్ఖుని మాటలు లెక్క చేయకూడదు. అలాగే వెఱ్ఱి కుక్కను తీసుకుని వేటకు వెల్ల కూడదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వెఱ్ఱివాని మిగులు విసిగింపగా రాదు వెఱ్ఱివాని మాట వినగ రాదు వెఱ్ఱికుక్క బట్టి వేటాడగా రాదు విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి ఈ భూమి మీదకి ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే పోతాడు. వచ్చెటప్పుడు ధనాన్ని తీసుకుని రాడు, పోయెటప్పుడు తీసుకుని పోడు. నరునికి ధనానికి అసలు బందమే లేదు. అయినా ఎందుకని ధనమంటే పడిచస్తారో తెలియదు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు తేనులేడు కొంచు బోనులేడు తా నదేడపోనొ ధనమేడపోవునో విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండెగాడు/మోసగాడు అతి వినయము చూపిస్తూ మనల్ని మాయ చేసి గోతిలోకి త్రోస్తాడు. అటువంటి వానిని చేరతీస్తే గోతిలో పడక తప్పదు. ఎంత అవసరమున్నా వానికి దూరముగా ఉండటమే ఉత్తమము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వేడుచున్నయట్టె విషయంబు జూపుచు గోత దింపుసుమ్ము కొండెగాడు చేర్చరాదు వాని జెఱుచును తుదినెట్లొ విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓకృష్ణా! నీవు వేదములకు కూడా దొరకని వాడవు.ఆది పురుషుడవు.పాపరహితుడవు.మురాసురుని చంపినవాడవు.అట్టి నీచూపు నిన్నే నమ్ముకున్న నాపై ప్రసరింపజేసి నన్ను కాపాడు తండ్రీ! కృష్ణ శతకము.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ మురారీ నాదిక్కు జూచి కావుము నీదిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యంశముతోనే నీవు రజోగుణప్రధానమయిన సృష్టికర్తయగు బ్రహ్మను చేసితివి. అట్టి బ్రహ్మను తిట్టినచో నిన్ను తిట్టినట్లేయగును. ఐనను అతను చేసిన తప్పులను నీకు చెప్పుచున్నాను. భూలోకములో కొందరిని పండితులుగ, కొందరిని కవులుగ పుట్టించుట ఎందులకు? వారికి బుద్ధిచాతుర్యము కలిగించుట ఎందులకు? అట్టి వారికి ఆకలిబాధ మొదలైనవి కల్పించినాడు. అది నీవు అతనికి నియమించిన కృత్యమో ఏమో. అయినచో అతను రాజులను సద్గుణవంతులుగ పండితులను కవులను వారి యోగ్యత గుర్తించి ఆదరించు ఉత్తములుగా చేయక వారిని అనాదరము చేయు దుర్మార్గులుగ చేసినాడు. ఇది తగునా.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం జీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పిచ్చి పట్టిన కుక్కలలాగ గుంపులు గుంపులుగా అరుస్తూ పనికిమాలిన వేదాలు మంత్రాలు చదువుతూ ఉంటారు.ఇలా అరవడం మూలంగా గొంతు నొప్పి రావడమే కాని ఎటువంటి ఉపయోగం ఉండదు.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె అర్ధహీన వేద మఱచుచుంద్రు కంఠశొషకంటె కలిగెడి ఫలమేమి? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికి చేస్దు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని మంచివాడు కాలేడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వేము పాలువోసి ప్రేమతో బెంచిన చేదువిరిగి తీపజెందబోదు ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను విశ్వదాభిరామ! వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ పద్యం వేమన్న పద్యాల్లో ఉన్నా వేమన్న పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది. బ్రౌన్ కూడా ‘వేయి విధములను’ అన్నాడు.'చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు'ను అని వ్యాఖ్యానించాడు. ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా, విశిష్టమైన ప్రజాయోగిగా విలసిల్లుతున్నాడని భావించవచ్చు. ‘మేడపైనా అలపైడి బొమ్మ/ నీడనే చిలకమ్మా’ అన్నాడు దేవదాసులో సినీకవి. దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనగా భావించేవారు. కొందరు వేదాంతార్థాల్ని కూడా వెతికేవారు. తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ ‘మేడపైన అలపైడి బొమ్మ’ అంటే పార్వతి అనీ, ‘నీడలో చిలకమ్మా’ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు. అవాంతర సందర్భంగా ఈ ప్రసక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక వేమన పద్యంలో ‘మేడ’ ఏమిటి? మానవ శరీరమా? అయితే ‘మెచ్చుల పడుచు’ నాలుక కావాలి. నాలుక పలుకునకు ప్రతీక గదా! మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది. ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది. లేదా మేడ ఆకాశం కావొచ్చు. ఆకాశానికి శబ్ద గుణముంటుంది. మేఘధ్వని శబ్దమే. దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది. మేఘాల్లోని మెరుపే మెచ్చుల పడుచు. భాషా వాఙ్మయమే భావం. ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది. ఇలా ఒకటి రెండు ప్రయత్నాలు. అప్పటివరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే జ్ఞాని కోసం ఎదురుచూద్దాం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వేయి విధములమర వేమన పద్యముల్ అర్థమిచ్చువాని నరసి చూడ చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: లింగాన్ని కట్టుకున్నారేమి? అరె! కట్టుతాళ్లతో గుచ్చి దొంగలాగ బంధించి మెడలో కట్టుకున్నారేమి? లింగడు (అంటే శివుడు) ఏం దొంగతనం చేశాడని! బాహ్య లింగాన్ని పట్టుకోవడం మాని భావలింగాన్ని ఆరాధించడం మంచిది కదా! అని ఆనాటి ఆరాధ్య శైవులను వెక్కిరిస్తున్నాడు వేమన. సాధారణ శిలాలింగమైతే ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. ఆత్మలింగమైతే ఎడబాయకుండా తనతోనే ఉంటుందని వీరశైవం శైవం నుంచి వచ్చిన ఒక శాఖ. పండితారాధ్యుడు స్థాపించిన ఆరాధ్య సంప్రదాయం వీరశైవంలోని మరో అవాంతర శాఖ. ఆరాధ్యులు మెడలో లింగకాయ ధరించినా వీరశైవుల్లా వర్ణాశ్రమ ధర్మాన్ని నిరాకరించరు. వీరశైవులు దర్శనపరంగా శివ విశిష్టాద్వైతులు. అయితే మాయావాదాన్ని అంగీకరించరు. వీరశైవంలో స్థలం, లింగం, అంగం అనేవి ముఖ్యమైన మాటలు. లింగం అంటే జీవుల పట్ల జాలితో లింగరూపం ధరించిన ఉపాస్య దేవత. అంగం అంటే దేవుడు. లింగం కూడా మూడు రకాలు. 1. ప్రాణలింగం. దీనికి రూపం ఉంటుంది. 2. ఇష్టలింగం. ఇది అర్చించుకునే సౌకర్యాన్ని కలిగిస్తుంది. 3. ఇక భావలింగం అంతర దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. వేమన్న మాట్లాడుతున్నది దీని గురించే! వీరశైవంలో మానవ శరీరంతో లింగానికి అభేదాన్ని కల్పించారు. అంటే అంగానికీ లింగానికీ అద్వైతం సూచించబడింది. జీవుడు తన అవధులన్నింటినీ తొలగించుకొని, తనలోనే ఒక నిరవధిక మహాతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలంటున్నాడు వేమన.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ లింగడేమి దొంగిలించినాడొ ఆత్మలింగమేల నర్పించి చూడరో విశ్వదాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఓ వేమనా! ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱు పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు ఆ చెట్టును నాశనం చేయును. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెదగొట్టును కదా! అని భావం.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ లోకములో కూటి కొరకు, కోటి వేషాలు వేస్తారు జనులు.ఇటువంటివన్ని తృప్తిలేని జీవితాలు. ఎన్ని పనులుచేసినా వీరికి తృప్తి ఉండదు. అది మన మనసులో ఉంటుందని తేలుసుకోలేరు, మూర్ఖులు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వేలకొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు మేలుకాదు; మదిని మిన్నందియుండుము విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వేషభాషలు మార్చి, కాషాయ బట్టలు ధరించి తలలకు గుండు కొట్టించుకుని యోగులమని చెప్పుకుని తిరుగుతుంటారు. తలలు బోడిగా ఉన్నంత మాత్రాన మనస్సులో ఉన్న కోరికలు బోడిగా ఉంటాయా ఏమిటి. నిజమైన యోగత్వం కోరికలని త్యజించినప్పుడే కలుగుతుంది.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వేషభాష లింక గాషాయ వస్త్రముల్ బోడినెత్తి లొప్ప బొరయుచుంద్రు తలలుబోడులైన దలపులు బోడులా? విశ్వదాభిరామ వినురవేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా!","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులైన తలుపులు బోడులా విశ్వదాభిరామ! వినుర వేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: తక్కువజాతి వాడైననూ, కొంచెమైన తెలివిలేని ప్రయోజనము లేనివాడైననూ, దాసీదాని కొడుకైననూ డబ్బు గలవాడు గొప్పవాడుగా నాయకుడుగా పేరుపొందుతూ ఉంటాడు.కోట్లుంటేనే కోటలో పాగా వెయ్యగలడు","ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: వేసరపు జాతికానీ వీసము దాజేయనట్టి వ్యర్ధుడు కానీ దాసికొడుకైనం గానీ కాసులుగలవాడె రాజుగదరా సుమతీ",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వచ్చిన రోగాన్ని కుదుర్చుకోవడానికి మందు తినాలి. చీకటిని పోగొట్టుకోవడానికి దీపము కావాలి. అలానే మనలో ఉన్న అఙానాన్ని నిర్మూలించడానికి విద్య కావాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు తినకకాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయునా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రోగం రాని వారు, వ్యసనము లేని వారు, భయము లేని వారు ఈ లోకములో ఎవ్వరూ ఏనాడు లేరు. ఎవరైనా వీటిలో ఒకటైనా తమకు లేదని చెబుతున్నారంటే అది అబద్దమే.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు దుఃఖసంభవమున దొడరు భయము లేనివారలుండ రేనాటికైనను విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు. కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు. అర్జునుడి మీద ఉన్న ప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు. కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ విక్రమ మేమని పొగడుదు నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: శతభిష అంటే నూరుగురువైద్యులు, నక్షత్రముపేరు. చంద్రుని వెంట శతభిష నక్షత్రం ఉంటుందని దాన్నే నూరుమంది వైద్యులు ఆయనతో ఉంటారని అర్థం. అలాగే చంద్రుడు శివుని తలపై అలంకృతుడై ఉంటాడు. ఓషధులకు రాజు, అమృతానికి నిధి, అయినప్పటికి తనకు వచ్చిన క్షయరోగము తప్పినదా తప్పలేదుకదా దైవ విధిని దైవనిర్ణయాన్ని దాటడానికి ఎంతటివారికి కూడ సాధ్యంకాదు అని దీనిభావం.","ఇచ్చిన అర్ధము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ తతులకు నాథు డయ్యును, సుధారససేవధి యయ్యుఁ, దారకా పతి దనరాజయక్ష్మభవబాధలఁ బాపగ నోపఁ డక్కటా హతవిధికృత్య మెవ్వనికినైన జగంబున దాటవచ్చునే",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శాంతముగా ఉండడం వలననే జనులకు విజయము లభిస్తుంది. శాంతముగా ఉండటం వలనే తగినె గురువు జాడ తెలుస్తుంది. శాంతము మూలంగానే సకల కార్యాలు నెరవేరుతాయి. అసలు శాంతము యొక్క మహిమ వర్ణింపలేనిది.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడ తెలియు శాంత భావమహిమ జర్చింపలేమయా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: తలమీద రత్నకిరీటము,చేతులలో శంఖచక్రాలు ధరించి గుండెమీద వజ్రపు పతకము వ్రేలాడు చుండగా దేవతలచేత పూజలందుకుంటూ లక్ష్మీ నాయకుడవైన శ్రీహరీ కృష్ణా వందనం.కృష్ణ శతక పద్యం.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖచక్ర ఘన భూషణముల్ ఉరమున వజ్రపు బతకము సిరినాయక యమర వినుత శ్రీహరి కృష్ణా",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాళ్ళని చూసి మానవులు శివుడని భావిస్తారు. రాళ్ళు రాళ్ళే కాని శివుడు కాదు. అసలు తమ లోపల దాగి ఉన్న శివుడుని ఎందుకు గుర్తింపలేకపోతున్నారో?","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: శిలల జూచి నరులు శివుడని భావింత్రు శిలలు శిలలెకాని శివుడు కాడు తనదులోన శివుని దానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శిలలను పూజిస్తూ దేవతలని నమ్మిన వారు చివరకు మట్టిలో కలిసిపోతారు కదా! కాని ఆ మట్టిలోనే దేవుడున్నాడని తెలుసుకోలేకపోతున్నారు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: శిలలు దేవతలని స్థిరముగా రూపించి మంటిపాలెయైన మనుజులెల్ల మంటిలోని రాళ్ళ మదిలోన దెలియరు విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తన దగ్గరకు ఙానం కోసం వచ్చిన శిష్యులకు శివతత్వము తెలుపక అన్య మతాలలోకి మార్చాలని చూస్తుంటారు. అలాంటి గురువులను నమ్ముకుంటే గుడ్డెద్దు చేలో పడినట్టె.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: శిష్య వర్గమునకు శివు జూప నేఱక కాని మతములోన గలుపునట్టి గురుని నరసిచూడ గ్రుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! చిలుకలు ఎర్రని మోదుగుపూవులను పండ్ల గుత్తులనుకొని మిగుల ఆసక్తితో ఎప్పుడెప్పుడవి తిందుమా అను తహతహతో పాటుతో వానిని తెచ్చుకొనపోవును. కాని పండ్లు లభించక పోగా మరియొక కష్థము సిద్ధించును. అట్లే కర్మానుష్థానము బోధించు వేదాది విద్యలను వానికి తోడుగ శాస్త్రములను అధ్యయనము చేయువారికి నీ అనుగ్రహము కలుగదు. కర్మల ననుష్ఠించుటకు ఫలముగ వీరికి అశాశ్వతమగు స్వర్గాది లోకసుఖములు పునః పునర్జన్మలొందుచున్నారే కాని నిన్ను నిత్యమని తెలిసికొనక నీకయి సాధనము చేయుట దానిని సాధించుటయు జరుగదుకదా.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా రికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనకి దానగుణముండాలి. పైగ ఎవరైనా దానము చేస్తుంటే వారిని అభినందించాలి కాని అడ్డుపడకూడదు. బలి చక్రవర్తి దానము చేస్తుంటే అడ్డుపడిన శుక్రాచార్యునికి ఒక కన్ను పొయినట్టె ఎవరైనా దానము చేస్తుంటే అడ్డుపడిన వారికి ఎదో ఒక నష్టం కలుగక తప్పదు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు పట్టలేక మనసు పారవిడిచి కన్నుపోవ బిదప గాకి చందంబున విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అభినందనలు పొందని చదువు,సరైనరాగముతో నలుగురుమెచ్చని పాటలు,కబుర్లులేని పదుగురికలయిక,సభలోవారు మెచ్చుకోనివక్తల ఊకదంపుడు ఉపన్యాసాలు విలువలేనివిఅంటున్నాడు కవిబద్దెన సుమతీశతకపద్యంలో","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: శుభముల నందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! శ్రీ లక్ష్మీనాథుడును, సంపదయు, ప్రేమయు రూపంగా కల వాడును అగు శ్రీ మహావిష్ణువును నీకెల్లప్పుడును సకల ఐశ్వర్యములను ఇచ్చునట్లుగా నా మనస్సునందు తలంచుచున్నాను.","ఇచ్చిన అర్ధం వచ్చే కుమార శతకం శైలి పద్యం: శ్రీ భామినీ మనోహరు సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్ లో భావించెద; నీకున్ వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీరఘువంశ తిలకుడు, పవిత్ర తులసీమాలలు ధరించినవాడు, శాంతి, ఓర్పు వంటి సుగుణాల కోవిదుడు, మూడు లోకాల వాసులు కొనియాడదగిన శౌర్యపరాక్రమాలను ఆభరణాలుగా గలవాడు, కబంధుడు వంటి ఎందరో రాక్షసులను హతమార్చినవాడు, ప్రజల పాపాలను ఉద్ధరించేవాడు, దయసాగరుడు.. ఆ రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో కదా.","ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. పరమేశ్వరుడవు. నారద మహర్షి చేసే గానమునందు ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థనమనే కొండను ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు. జనులు అనే రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగా గొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము. శ్రీకృష్ణుని గురించిన సమాచారాన్ని కవి ఈ పద్యంలో ఎంతో అందంగా వివరించాడు. ఆయనను మనం ఎందుకు పూజించాలో తెలియచేయడానికి శ్రీకృష్ణుడిలో దైవలక్షణాలను కేవలం నాలుగు వాక్యాలలో ఎంతో సులువుగా తెలియచేశాడు. వేమన, సుమతీ శతకాల తరవాత అంతే తేలికగా ఉన్న శతకం శ్రీకృష్ణశతకం.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంకీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను శ్రీశైలమునకు పోయి మల్లికార్జునుని సేవింతునా! కాంచీనగరము పోయి అభవుడగు (శివుడు) ఏకామ్రేశ్వరుని ఆరాధింతునా! కాశీ నగరము పోయి విశ్వేశ్వరుని సేవింతునా! ఉజ్జయినీ నగరమునకు పోయి మహాకాలేశుని ఆరాధింతునా! అనగా ఇట్టి క్షేత్రములకు పోయి అందలి దేవతలను సేవించవలయునని నేను అనుకొనుట లేదే. ఈ కాళహస్తియందే యుండి నిన్నొక్కనినే సేవించుచున్నానే. ఇట్టి ఏకాంతభక్తుడునగు నాయందు నీపై భక్తి అను శీలము అణుమాత్రమే ఐనను మహామేరువుగా భావించి నాపై నీ కృప ప్రసరింపుము.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఓ సూర్యభగవానుడా! సముద్రం విలువైన రత్నాలను కలిగి ఉన్న కారణంగా నదులన్నీ సముద్రంలో కలవటానికి ఉత్సాహం చూపుతాయి. అదేవిధంగా సామాన్య మానవులు తమకు కలిగిన నష్టాలనుంచి బయటపడటం కోసం ధనవంతుని ఆశ్రయిస్తారు. ఇది సృష్టి ధర్మం. ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదను తీర్చగలవానిని ఆశ్రయిస్తే ఉపయోగం ఉంటుంది. అలా కాక మరో ఆపదలో ఉన్నవారిని ఆశ్రయించటం వల్ల ప్రయోజనం ఉండదు. నదులన్నీ సముద్రంలోనే చేరటానికి కారణం, సముద్రుడు రత్నాకరుడు కావటమే. అంటే ఎప్పుడైనా సరే మన కంటె అధికస్థాయిలో ఉన్నవారినే ఆశ్రయించాలి. విద్యలో సందేహాలు కలిగినప్పుడు పండితులను ఆశ్రయిస్తే సందేహనివృత్తి లభిస్తుంది. అంతేకాని చదువురాని అజ్ఞానిని అడగటం వల్ల ఉపయోగం ఉండదని కవి ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్ సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత సేవ చేసి ఎటువంటి కష్టాలు పడిన, రాజులైనట్టి వారికి విశ్వాసం ఉండదు. మనయందు చిన్న అనుమానం రాగనే ముందు వెనుకలు ఆలొచించకుండా శిక్షిస్తారు. వారితో స్నేహం పాముతో పొత్తులాంటిధి. ఎంత స్నేహమున్న అది కాటువేస్తుంది కదా.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంత సేవచేసి యేపాటు పడినను రాచమూక నమ్మరాదురన్న పాముతోడిపొందు పదివేలకైనను విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: లక్ష్మీదేవిని హృదయం మీద నిలిపినవాడా, శ్రీలక్ష్మికి భర్తయైనవాడా, శాశ్వతుడవైనవాడా, దేవేంద్రునిచేత స్తోత్రం చేయబడినవాడా, భూదేవిని ధరించినవాడా, పురుషులయందు పరమశ్రేష్ఠుడవైనవాడా, ముద్దులు మూటగట్టే రూపం కలవాడా, ఓ శ్రీకృష్ణా, నీ రెండు పాదాలను నిరంతరం సంతోషంతో నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను రక్షించు.","ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: శ్రీధర మాధవ యచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ పాదయుగళంబు నెప్పుడు మోదముతో న మ్మినాడ ముద్దుల కృష్ణా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!రఘువంశమునకు చంద్రుడువంటివాడవైన నీపాదపద్మాలపై మధురమైన ఉత్పలము,చంపకముఅనెడిపద్యాలతోపూజచేసెదనుస్వీకరింపుము.గోపన్న","ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైననీపవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద చిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: లక్ష్మీదేవిసీతగా నీసేవకులుభక్తబృందముగా విరజానదిగోదావరిగా వైకుంఠమే భద్రాచలముగా రామా!మమ్మల్నికాపాడేందుకుఅవతరించావుగోపన్న","ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: శ్రీరమ సీతగాగ నిజసేవకబృందము వీరవైష్ణవా చారజనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాగ వసించుచేతనో ద్దారకుడైనవిష్ణుడవు దాశరధీ కరుణాపయోనిధీ",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: మంచిబుద్ధిగలవాడా! మీకు కొన్ని నీతులు చెబుతాను, వినండి. ఈ నీతులు నేను చెబుతున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముని అనుగ్రహమే కారణం. నేను చెప్పబోయేవన్నీ రానున్న కాలంలోనూ ప్రసిద్ధికెక్కుతాయి. అవి ఎవరూ అడ్డుచెప్పలేని ఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉంటాయి. ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ నీతులు విన్నవారు చెప్పే విధానం బాగుంది అని ఆశ్చర్యపోతారు. ఇది బద్దెన రచించిన సుమతీ శతకంలోని మొట్టమొదటి పద్యం. శతకం కాని, ఏదైనా కావ్యం కాని రాసేటప్పుడు మొదటి పద్యాన్ని సర్వసాధారణంగా శ్రీ తో మొదలుపెడతారు. అలాగే మొట్టమొదటి పద్యంలో దైవస్తుతి ఉంటుంది. బద్దెన రాసిన ఈ శతకంలో ప్రతిపద్యం చివర సుమతీ అనే మకుటం వస్తుంది. బద్దెన పద్యంలో తన పేరును పెట్టుకోకుండా రాశాడు ఈ శతకాన్ని. ‘సుమతీ’ అంటే ‘మంచి బుద్ధికలవాడా!’ అని అర్థం.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులునౌరాయనగా ధారాళమైననీతులు నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా నా మనస్సునకు మూలరూపము అగునది నా అంతఃకరణము. దానికి ఆశ్రయమగునది నా హృదయపద్మము. అది సహజముగ చక్కగ వికసించు స్వభావము కలదియే. అది నాస్వభావముచేతను, నీయందు కల భక్తిచేతను, సాధనబలముచేతను మరింతగా వికాసము నొందసాగినది. ఇంతలో సంపదలు అనెడు మెఱపులతో కూడి సంసారము అనెడు మహామేఘములు క్రమ్మసాగినవి. నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనెడు వర్షజలధారలు ఆ మేఘములనుండి వేగముగా పడనారంభించినవి. వాని తీవ్రతచేత నా హృదయపద్మము చినిగి చిల్లులు పడ నారంభించినది. ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగము అయినది. దేవా! ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును. దాని ప్రభావమున నేను విమలఙ్ఞానరూపుడ వగు నీ తత్వమును భావన చేయుచు అదియే నీకు నేను చేయు సేవ కాగా అది ఎడతెగక సమృధ్ధినందుచుండ నా జీవనమును సాగింతును. కనుక నాయందు లేశమయిన కరుణ చూపుము.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహాజీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! మీకరుణాశరత్సమయమింతేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదములను, ఉపనిషత్తులను, శాస్త్రములను అధ్యయనము చేయుదురు. అట్లద్యయనము చేసి అవి ప్రతిపాదించిన గొప్ప తత్వస్వరూపమును తమ బుధ్ధితో బాగుగా ఊహ చేయుదురు. అట్టి అధ్యయన ఫలముగ వారు సభలయందు శరీరము అశాశ్వతము, బ్రహ్మతత్వము మాత్రమే సత్యము, శాశ్వతమను విషయములను చూచినట్లుగ పఠించుదురు, వాదించుదురు, ప్రవచనములు చేయుదురు. ఇది అంతయు నిష్ప్రయోజనము. వీరు ఇంత చేసియు, తమ చిత్తవృత్తులను జయించుటచే కలుగు స్థిరసౌఖ్యానందానుభవమును ఎరుగజాలకున్నరు కదా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్ మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు రతిరాజగు మన్మధ రాజ ద్వారమువద్ద కామసుఖములకై యత్నములు చేసి ఎంతోకొంత సుఖించితిని. ఇక అవి చాలు చాలును. అనేక రాగుల ద్వారములవద్ద ఆశ్రయము లభించుటచే సౌకర్యములద్వారా ఎంతోకొంత శాంతి కలిగినది. ఆ సౌఖ్యములు చాలును. ఇకమీదట పరబ్రహ్మపదమను రాజుగారి ద్వారమున కలుగు సౌఖ్యము (మోక్షము) కోరుచున్నాను. నాకు ఆ అనుభవము చూపుము. దానిని అనుభవించి శాశ్వతమగు శాంతిని పొందెదను.","ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్ శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్ శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!",8,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: మహాత్ముల హృదయాలు సంపదలు, సంతోషాలు కలిగినప్పుడు పూవు వలె మెత్తగా ఉంటాయి. ఆపదలలో చిక్కుకున్న వేళ, కొండల యొక్క రాతిబండ వలె వారి హృదయములు కఠినమగును.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: సంపదలు కల్గుతరి మహాజనుల హృదయ మభినవోత్పల కోమలంబగుచు వెలయు నాపదలు వొందు నప్పుడు మహామహీధ రాశ్మ సంఘాత కర్మశంబై తనర్చు",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సాక్షాత్కారము చేసికొనవలెననిన ఈ ముఖ్యసాధనములు కావలయును. మానవుడు తనకు సంపదలున్నను వానివలన గర్వము నందరాదు. కలిగిన గర్వమును పారద్రోలవలయును. కామము, క్రోధము, లోభము మోహము మదము మత్సరము మొదలైన అంతఃశత్రువులు తన జోలికి రాకుండునట్లు వానిని భయపెట్టవలెను. ప్రాపంచిక సుఖముల వలన కలుగు ఆకాంక్షలనే తంపులు పెట్టి వానిని దగ్ధము చేయవలహును. చిత్తక్లేశముల మూలములగు అంతఃకరణవృత్తిదోషములన్నింటిని ముక్కలు చేయవలెను. వయోవిలాసములచే కలుగు వికారములు సంక్షేపించి నశింపజేయవలెను. పంచతన్మాత్ర విషయములను తమ తమ జ్ఞానేంద్రియములతో అనుభవింప వలెనను వాంఛలకి చెంపలు వేయవలెను. వానియందు విరక్తి నందవలయును. ఇటువంటి సాధనసంపత్తితో కూడిన చిత్తముతో నిన్ను ఆరాధించినవారు మాత్రమే నీ తత్వమును ఎరిగి నిన్ను దర్శించగలుగును.","ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్ దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం జెంపల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులను ఒకే దృష్ఠితో చూడగలిగిన వాడే నిజమైన యోగి. అన్నిటిలోను ఉన్నది ఒకే బ్రహ్మమని అదే బ్రహ్మము నీలో కూడ ఉన్నదని గ్రహింపుము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: సకల జీవములను సమముగా నుండెడి యతని క్రమము దెలియు నతడె యోగి అతడు నీవెయనుట నన్యుండు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పెరటిలో ఉన్న చెట్టు ఎలగైతే మందుగా పనికిరాదో, అలాగే బాగా పాండిత్యమున్న వారు మనకు దగ్గరివారైతే, వారి యందు వారి పాండిత్యమందు మనకు చులకన భావము కలుగుతుంది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: సకల విద్యలందు సంపన్నులైయున్న నట్టివారు పరిచయమున జౌక పెరటిచెట్టు మందు పరికింప మెచ్చరు విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనకొచ్చిన సకల విద్యలు చూపిస్తే అవి చూసి లోభి ఆనందిస్తాడు కాని ఒక్క రూపాయి కూడ దానం చేయడు. దానం చేయడం ఉత్తమం, మంచి పని అని అందరు తెగ చెపుతారు కాని అది ఆచరించడం చాలా కష్టం.","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: సకల విద్యలగని సంతోషపడవచ్చు చేయిచాచి కాసు నీయలేడు చెలగి యొరులకైన జెప్పవచ్చునుకాని తాను చేయలేడు ధరణి వేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: విద్యలన్నీ నేర్చి సభలను మెప్పించవచ్చు. శూరులమై పోరాడవచ్చు. రాజుగా పుట్టి రాజ్యాలను ఏలవచ్చు. బంగారం, గోవు వంటి దివ్యదానాలు చేయవచ్చు. ఆకాశంలోని చుక్కలనూ లెక్కించవచ్చు. భూమ్మీది జీవరాసుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగయోగాన్ని అభ్యసించవచ్చు. కఠిన శిలలను మింగవచ్చు. కానీ, నీ పరిపూర్ణ వర్ణన ఎవరికి సాధ్యం స్వామీ!","ఇచ్చిన అర్ధం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు, రాజరాజైన పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాసుల పేర్లు చెప్పవచ్చు, నష్టాంగయోగంబు లభ్యసించవచ్చు, కఠినమౌ రాల మ్రింగంగవచ్చు, తామరసగర్భ హరపురంధరులకైన నిన్ను వర్ణింప దరమౌనె నీరజాక్ష! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సకల శాస్త్రాలు చదివి, రాసి ఎన్నొ విషయాలు తెలుసుకోవచ్చు కాని చావుని గురించి మాత్రం తెలుసుకోలెరు. చావు గురించి తెలుపలేని చదువులు మనకెందుకు.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: సకల శాస్త్రములను జదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు చావు దెలియలేని చదువుల వేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సకల శాస్త్రాలను సంపుటాలుగా వ్రాసి, చదువగలిగి ఉన్న ఙాని కూడ చావుని తెలుసుకోలేడు. ఎంత చదివినా చావుని తేలుసుకోలెనప్పుడు ఆ చదువులు చదివి లాభం ఏమిటి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చియైన జా వెఱుగదు చవెఱుగని చదువు చదువంగ నేలనో? విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చంద్రునికళకొంతసేపు రాహువువల్లతగ్గినా తిరిగికాంతినిపొందినట్లు సద్గుణుడు ఆపదొచ్చినా కోలుకుంటాడు.భాస్కరశతకం.","ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: సకలజనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికొ క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమెపాసిపోవుగా యకలుషమూర్తియైన యమృతాంశుడు రాహువుతన్ను మ్రింగినం డకటకమానియుండడె దృఢస్టితినెప్పటియట్ల భాస్కరా",8,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సకల యఙాలు చేసి, సకల తీర్ధాలు తిరిగి, గుండు కొట్టిచ్చుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేయదు. తలలు బోడిగా శుభ్రంగా ఉన్నట్లు ఏ ఆలొచనలు లేకుండా మనసు ఉండగలదా?","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: సకలతీర్ధములను సకలయఙంబుల తలలు గొరిగినంత ఫలము గలదె తలలు బోడులైన తలపులు బోడులా విశ్వధాభిరామ వినురవేమ",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: సజ్జనులస్నేహము బుద్ధినివికసింపజేస్తుంది.ఎప్పుడూ నిజమే పలుకునట్లు చేస్తుంది.పాపాలను పోగొట్టిగౌరవాన్ని నిలబెట్టికీర్తినిస్తుంది.అదిచేయని మంచిలేదు.భర్తృహరి.","ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు గౌరమొసంగు జనులకు గలుషమడచు గీర్తిప్రకటించు చిత్తవిస్ఫూర్తి జేయు సాధుసంగంబు సకలార్ధ సాధనంబు",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! సజ్జనులతో సహవాసము, మాట్లాడుట సంపదలను కలిగించును. కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది.","ఇచ్చిన అర్ధం వచ్చే కుమార శతకం శైలి పద్యం: సద్గోష్ఠి సరియు నొసగును సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియె యొనగూర్చును సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: సాయముచేయువారు తామెట్లున్ననూచేస్తారు.బ్రాహ్మణ వేషములోనున్న భీముడు బకాసురునిచంపి ఊరివారిని కాపాడెనుకదా!","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు సత్వసం పన్నుడు భీముడాద్విజుల ప్రాణముకావడె ఏకచక్రమం దెన్నికగా బకాసురునినేపున రూపడగించి భాస్కరా",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నిన్నే నమ్మిన వారిపట్ల అత్యంత దయను కురిపించే వాడవు. పాపులను ఉద్ధరించే వాడవు. చెదరని మనసుతో, సుస్థిరంగా, భక్తిమీరా ‘హరీ’ అంటూ భజనలు చేసే మహాత్ముల పాదధూళిని నా తలపై వేసుకొంటాను. ఆ యమధర్మరాజు భటులను మాత్రం నా వైపు రావద్దని ఒక్కసారి ఆజ్ఞాపించు స్వామీ!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: సపరమ దయానిధే పతిత పావననామ హరే యటంచు సు స్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో త్కరముల కానబెట్టునట దాశరథీ కరుణాపయోనిథీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చెరకురసమంతాతీసి పడేసినపిప్పిమీదచీమలుచేరినట్లుగా దానముచేసేవారివద్దకు ధనముపోయినాలోకులుపోవుదురు.భాస్కరశతకం","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: సరస దయాగుణంబుగల జాణమహిం గడునొచ్చియుండియుం దరచుగవానికాసపడి దాయగవత్తురు లోకులెట్లనం జెరకురసంబు గానుగను జిప్పిలిపోయినమీద బిప్పియై ధరబడియున్నజేరవె ముదంబున జీమలుపెక్కు భాస్కరా",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: నీళ్ళుబురదగాఉంటే ఇండుప[చిల్ల]గింజ గంధంకలిపితే స్వచ్చమైనట్లు గుణవంతుడు చేసినతప్పు దిద్దుకుంటాడు.","ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం దొరసిన నిటునీకు దగునోయనిచెప్పిన మాననేర్చుగా బురదయొకించుకంత తముబొందినవేళల జిల్లవిత్తుపై నొరసిన నిర్మలత్వముననుండవె నీరములెల్ల భాస్కరా",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఏదైనా అతి పనికిరాదని పెద్దలు అన్నారు. ఒక్కోసారి విపరీతానికి పోతే, సరసం విరసానికి, పరిపూర్ణ సుఖం కూడా అధిక బాధలకు, నిలువునా పెరగడం విరగడానికి దారితీస్తాయి. ధరలు తగ్గుతున్నాయని సంతోషపడితే రాబోయే కాలంలో పెరగడానికే దీనినొక సూచనగా భావించాలన్నమాట. అందుకే, ఒదుగుతూ ఎదిగితే ఏ బాధా లేదన్నారు.","ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుకొరకే తథ్యము సుమతీ!",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దశరథుని కుమారుడైన రామా! దయ చూపడంలో సముద్రుని వంటివాడా! సరసుని (మంచి ఆలోచనలు ఉండటం) మనసును సరసజ్ఞుడు మాత్రమే అర్థం చేసుకుని, గ్రహించగలదు. అంతేకాని మూర్ఖుడయిన వాడు గ్రహించలేడు. నిరంతరం కొలనులోనే నివసించే కప్ప... వికసించిన పద్మాలలో ఉండే తేనెను గ్రహించలేదు. కాని దూరంగా తిరుగాడే తుమ్మెద మాత్రం ఆ మకరందాన్ని గ్రహించి, తుమ్మెద మీద వాలుతుంది. అదేవిధంగా నీ మహిమ నీ భక్తులకు మాత్రమే తెలుస్తుంది.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం డెరిగి గ్రహించువాడె కొలనేక నివాసముగాగ దర్దురం బరయగ నేర్చునెట్టు వికచాబ్జ మకరంద సైక సౌరభో త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ కరుణాపయోనిధీ!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము, కీర్తి లభించును. అంతేకాక దుష్టుల తోనూ, దొంగలతోనూ స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును.","ఇచ్చిన అర్ధం వచ్చే కుమార శతకం శైలి పద్యం: సరివారిలోన నేర్పున దిరిగెడు వారలకుగాక తెరవాటులలో నరయుచు మెలగెడి వారికి బరువేటికి గీడె యనుభవంబు కుమారా!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవరు నీయందు నిశ్చలభక్తితో చుళుకప్రమాణము (అరచేతి గుంటెడు) జలముతో నీ శిరస్సును అభిషేకించి, నీ శిరస్సున ఒక పుష్పముతో అలంకరించి పూజించునో అతడు అట్టి పూజతో ధన్యుడగుచున్నాడు. వాడు ఈ లోకమునందు తన దేహావసానమున పరలోకమునందును గంగాజలమును చంద్రఖండమును పొందును. అట్లు వానికి ఇంద్ను అందును నీ చక్కదనము లభించును. నీ మహాత్మ్యము ఇటువంటిది.","ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ నిల గంగాజలచంద్రఖండముల దానిందుం దుదిం గాంచు నీ చెలువం బంతయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాళహస్తీశ్వరా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కన్న తల్లికి ఉండే ప్రేమ ఎప్పుడూ సవతి తల్లికి ఉండదు. సవతి తల్లి సాకులు చూపిస్తూ సాధిస్తూ ఉంటుంది. ఙానము మనకు స్వంత తల్లి వంటిది. మాయ సవతి తల్లి వంటిది. కాబట్టి సవతి తల్లి వంటి మాయను చేదించి సొంత తల్లి వంటి ఙానాన్ని చేరుకోవాలి.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: సవతితల్లి చొద సాకులు నెఱుపును స్వంత తల్లివలెను సైప దెపుడు వింతలడచి లోని విఙానమందరా విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కష్టములందున్న సజ్జనుల కాపాడువాడు, ప్రజలను సంతోషపెట్టువాడు, తనను చంపవచ్చిన విరోధి నైన కరుణించువాడు తప్పక ముక్తిని పొందగలడు. వేమన శతక పద్యం.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: సాధు సజ్జనులను సంతరించినవాడు ప్రజల సంతసంబు పరచువాడు కదసి శాత్రవులను గరుణ జూచినవాడు పాదుకొన్న ముక్తి పరుడు వేమా",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: కొబ్బరి కాయలోకి నీళ్లు ఎలా వచ్చి చేరుతాయో అలాగే రావాల్సిన వేళ సంపదలు వాటంతటవే వచ్చేస్తాయి. అదే విధంగా ఐశ్వర్యం పోవాల్సినరోజే కనుక వస్తే, ఏనుగు వెలగపండులోని గుజ్జును మాత్రమే ఎలాగైతే గ్రహించి వదిలేస్తుందో అలాగే సిరి చల్లగా వెళ్లిపోతుంది. కనుక, ఐశ్వర్యం పట్ల అనవసరమైన ఆశలు, భ్రమలు పెట్టుకోరాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: సత్కార్యాలు (మంచిపనులు) అనుకొన్న వెంటనే చెయ్యాలి. దైవభక్తి విషయంలోనూ అంతే. వృద్ధాప్యం వచ్చాక, అయ్యో ఒక్క పుణ్యకార్యమైనా చేయలేకపోయానే అని బాధపడితే ఏం ప్రయోజనం? గాలి ఎప్పుడైతే బాగా వీస్తుందో అప్పుడు దాని ప్రభావం వల్ల మంటలు పెరుగుతై. దాహం తీర్చుకోవడానికి వేసవి పూట బావి తవ్వితే దప్పిక తీరేనా!","ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపై గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: సంపదలున్నప్పుడుగర్వముతో మంచిపనులుచేయక అవిపోయాకఏడ్చి లాభంలేదు.ఇల్లుకాలిపోతున్నప్పుడు నుయ్యితవ్వినట్లుంటుంది.గోపన్న","ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచి పుణ్యముల్ పొరి బొరిసేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చువై గెరసినవేళ దప్పికొనికీడ్పడువేళ జలంబుగోరి త త్తరమున ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మేఘములు చేలపైవర్షించిన ప్రయోజనము.సముద్రమున కురిసిలాభమేమి?పేదవారికిమేలుచేస్తే ప్రయోజనము.ఉన్నవాడికికాదు.","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: సిరిగలవాని కెయ్యెడల జేసినమేలది నిష్పలంబగున్ నెరిగుఱిగాదు పేదలకు నేర్పునజేసిన సత్ఫలంబగున్ వరపునవచ్చి మేఘుడొకవర్షము వాడినచేలమీదటన్ గురిసినగాక యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఏ సహాయమైనా, పని అయినా సార్థకత సిద్ధించాలంటే అర్హతగల వారికే చేయాలి. ఎలాగంటే, సంపన్నులకు ధనసహాయం చేయడం వృథా. అదే పేదవారికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది. అలాగే, వానలు లేని కాలంలో ఎండిపోయే చేలపైన మేఘాలు వర్షాన్ని కురిపిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కానీ, సముద్రంపై వానలు పడితే ఏం లాభం ఉండదు కదా.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్; నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్; వఱపున వచ్చి మేఘండొకచొ, వర్షము వాడిన చేలమీదటన్ కురిసినం గాక, యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మనుష్యులు నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు చేతిలో అద్దం ఉంటే అందులో చూసుకుంటూ చక్కగా, పద్ధతిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా తనకు తెలియని పనిని చేయవలసివచ్చినప్పుడు... ఆ పనిలో నేర్పరితనం ఉన్నవారి సహాయం తీసుకుంటే... ఆ పనిని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా పూర్తిచేసుకోవచ్చును. ఏదైనా విషయం తెలియకపోవటంలో దోషం లేదు. కాని తెలియకపోయిన దానిని గురించి ఇతరులను అడిగి తెలుసుకోకపోవటమే తప్పు. చేతిలో అద్దం ఉంటే తిలకం దిద్దుకోవటం ఎంత సులభమో, అదే విధంగా తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని కవి ఈ పద్యంలో వివరించాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్ వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం గలుగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనద్దమున్ గలిగిన జక్క జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!సంపదలిచ్చుసీత,పీడలుబాపుహనుమ,దుఃఖములార్చు లక్ష్మన్న,పాపములార్పు నీరామనామము ఇవన్నీమానవులకునీవేర్పరిచిన రక్షణ కవచము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: సిరులిడసీత బీడలెగజిమ్ముటకున్ హనుమంతు డార్తిసో దరుడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణదలిర్ప మానవులగావగపన్నిన వజ్రపంజరో త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: ఆభరణములచే ప్రకాశించువాడవు, శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు, విపత్తులను రూపుమాపి, దుష్టులను సంహరిచువాడవు నగు ఓ నరసింహస్వామి ! నీవు శ్రీదేవి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సముద్రము వలె గంభీరమైన వాడవు. భక్తులను బ్రోచువాడవు, కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు. పద్మముల వంటి కన్నులున్నవాడవు. చేతులందు శంఖచక్రములు కలవాడవు. హిరణ్యకశివుని జంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల రక్షకుడవు. పాల సముద్రమున పవళించువాడవు. నల్లని కేశపాశములు కలవాడవు. చిగురాకుల వంటి ఎర్రని పాదపద్మ ద్వయము కలవాడవు. మంచి గంధము మొదలగు సువాసనద్రవ్యములు శరీరమునను పూయబడిన వాడవు. మల్లెమొగ్గల వంటి పలువరుస గలవాడవు. వైకుంఠము నందుడు వాడవు. (ఆగు నమస్కారము)","ఇచ్చిన అర్ధం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: సీ॥ శ్రీ మనోహర ! సురా ర్చిత ! సింధుగంభీర! భక్తవత్సల ! కోటి భానుతేజ ! కంజనేత్ర ! హిరణ్య కశ్యపాంతక శూర ! సాధురక్షణ ! శంఖ చక్రహస్త! ప్రహ్లాదవరద ! పా పధ్వంస ! సర్వేశ ! క్షీరసాగరశయన ! కృష్ణవర్ణ ! పక్షివాహన ! నీల భ్రమరకుంతలజాల ! పల్లవారుణ పాద పద్మ యుగాళ ! తే॥ చారు శ్రీ చందనాగురు చర్చితాంగ ! కుందకుట్మలదంత ! వై కుంఠ ధామ ! భూషణవికాస ! శ్రీధర్మ పుర నివాస ! దుష్ట సంహార ! నరసింహ ! దురిత దూర !",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సుఖదుఃఖాలు, కష్టసుఖాలు ఒకదాని వెంట ఉంటాయి. అలానే పాప పుణ్యాలు కూడ ఒకదాని వెంట మరొకటి ఉంటాయి. కనుక సుఖం కొరకు పుణ్యం కొరకు వెంపర్లాడకూడదు. అలా వెంపర్లాడితె దొంగ శిక్షను కోరుకున్నట్లె.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: సుఖము లెల్ల దెలిసి చూడంగ దుఖముల్ పుణ్యములను పాపపూర్వకములె కొఱతవేయ దొంగ కోరిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమునందలి రాజులు సులభులు. వారి సేవ అశ్రమముగనే లభించును. వీరు మూర్ఖులు, జ్ఞానహీనులు, అహంకారాది దోషములు కలవారు, అనుత్తమోత్తములు, నీచులందరిలోను గొప్పవారు, పరమనీచులు. అట్టివారిని నేను సేవించను. ఆ కోపముతో వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినను లెక్కపెట్టను. విశిష్థ లక్షణమ్లతో, దుర్లభుడవు, సర్వజ్ఞుడవు, అహంకారాది దోషములు లేనివాడవు అగు నీ పాదపద్మములను వదలను. వారు ఏమిచ్చినను నాకు దానితో పని లేదు. నీవు ఏమి ఇచ్చినను దానిని నేను వెండికోడను పాలించుటగా, అంబునిధిలో కాపురముండుటగా మరియు పద్మమునందు చక్కగా సుఖించుచుండుటగా బావించి ఆనందింతును.","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న న్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: దైవం బలీయమైనదని ఒకవైపు అంగీకరిస్తూనే, భగవల్లీలల్లో కొన్నిటిని ఆక్షేపిస్తున్నాడు కవి. అన్నీ సద్గుణాలను ఇచ్చి, అందరిచేతా ప్రశంసించబడే విధంగా ఒక మహాపురుషుణ్ని సృష్టిస్తావు కానీ, ఓ దైవమా! అంతలోనే వానిని ఎక్కువకాలం బ్రతుకనీకుండా కానరానిలోకాలకు తీసుకుపోతావు అయ్యయ్యో ఇదేమి మూర్ఖపు చేష్ట నీది విధీ నీకు తెలివి అనేది ఉన్నదా అని కవి ఆవేదన చెందుతున్నాడు.","ఇచ్చిన అర్ధము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: సృజతి తావ దశేషగుణాకరం పురుషరత్నమఙ్కరణం భువః తదపి త, తక్ష్ణభఙ్గి కరోతి చే దహహ కష్టమపన్డితతా విధేః",12,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వెల్లిపోయిన వయస్సు తిరిగిరావడం అసంభవం. సముద్రంలో మునిగినా కాకి తెల్లగా మారదు. కాశికి పొయినా గ్రద్ద గరుడ పక్షి అవదు. అలాగే బదిరీనాధ్ ని ఎన్ని సార్లు దర్శించినా ముసలివాడు బాలుడవడు.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: సేతువందు మునుగ క్షితి కాకి తెలుపౌనె? కాశికేగ గ్రద్ద గరుడౌనె? బదరి కరుగ వృద్దు బాలుడు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమందు ఇతరులను స్తుతి చేయుటకు ఇష్థపదనివారుగాని, ఇతరులను స్తుతించనన్న వ్రతము పూనినవారుగాని వేసము మాత్రమే వేసి, పైకి అట్లు చెప్పుచు నటించుచుందురు. కాని తమవారిని రక్షించుటకు కాని పోషించుటకు కాని రాజాధములను ఆశ్రయించి తమ స్తోత్రములతొ సేవించబోదురు. ఇది తగిన పనియా. నేను మాత్రము అట్టి పని ఎన్నడు చేయను.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్ బాత్రం బంచు భజింపఁబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా రిత్రం బెన్నఁడు మెచ్చ నెంచ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",7,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: మన వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావం చూపే కొన్ని మంచి పనులను చిన్న విషయాలుగా తీసి పారేయ కూడదు. అవేమిటంటే మహిళలతో ఎప్పుడూ గొడవ పడకూడదు. చిన్న పిల్లలతో స్నేహం చేసి మాట్లాడరాదు. మంచి గుణాలను ఎప్పుడూ విడువ వద్దు. అలాగే, భర్త (యజమాని)ను నిందలతో దూషించకూడదు. ఇలాంటివి తప్పక ఆచరించదగ్గది.","ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!",8,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏటిగట్టుమీద వృక్షం ఎప్పుడు చెలించి కూలుతుందో తెలియదు. అట్లే ఎల్లప్పుడూ స్త్రీ సుఖమును కాంక్షించేవాడు చెడిపోక తప్పదు.","ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ సేయని మనుజుండు చెడు నిజంబు ఏటిగట్టు మ్రాని కెప్పుడు చలనంబు విశ్వదాభిరామ వినురవేమ",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పైనపోవుచూ కాకి పాలసముద్రములో రెట్టవేసినసంద్రము చెడనట్లే ధర్మపరుని మూర్ఖుడు నిందించిన కొరతుండదు.","ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము ష్కరు డతినీచవాక్యముల గాదనిపల్కిన నమ్మహాత్ముడుం గొరతవహింపడయ్యెడ నకుంఠీత పూర్ణసుధాపయోధిలో నరుగుచు గాకిరెట్టయిడినందున నేమికొఱంత భాస్కరా",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధర్మ బద్దులులాగ స్నానం చేసి సంధ్యా వందనం చేసి జపము చేశాకె భొజనం చేస్తారు. కాని ఇలాంటి నియమ నిష్ఠలెన్ని చేసినా, కష్టాల్లో ఉన్న ఇతరులకు దానం చేయక పొతే పుణ్యం కలుగదు.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: స్నాన సంధ్య జపము జరియించు భుజియించు నిష్ఠ లెన్నియైన నెఱుపుగాని ఒకని కీయడేమి సుకృతంబు కలుగునో? విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: దుర్విరక్తులు తాము తమనే మోసం చేసుకుంటూ ఇతరుల్నీ వంచించేవారిని గురించి చెబుతున్నాడు స్త్రీలు చెడ్డవారు, వారిని కూడరాదు అంటూ సుద్దులు చెబుతుంటారు కొందరు. తపస్సే ముఖ్యం అని కూడ వీరి భాషణ. తపస్సు వల్ల ఫలితం స్వర్గప్రాప్తి. అక్కడ ఉండేది అప్సరస స్త్రీలు. స్వర్గం నిజంగా పొందడం అంటూ జరిగితే అక్కడ ఉండేదీ స్త్రీలే అయినపుడు, వీరు స్త్రీలను నిందించడం దేనికీ దీనివల్ల వీరి వైరాగ్యం అంతా నటనయే అనీ బయటకు అలా అంటారే తప్ప లోపల స్త్రీలాభాపేక్ష ఉందనీ గ్రహించవచ్చు మనం","ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: స్వపరప్రతారకోऽసౌ, నిన్దతి యోऽళీకపణ్డితో ఉపతీః, యస్మాత్తపసోऽపి ఫలం స్వర్గః స్వర్గేపి చాప్సరసః",9,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా, నా ప్రభువగు నిన్ను వదలి నేను మరియొక ప్రభువును సేవింపబోతినా! లేదా నేను నీవు చెప్పిన మాట వినకుంటినా! నీవే నా రక్షకుడవని భావింపక యుంటినా! ఈ విధమైన అపరాధములు నేను చేసియుండలేదే. ఐనను నీవు నన్ను అకారణముగ అపరాధినిగా తలచుచున్నావే! నన్ను మహా దుఃఖసముద్రములో ముంచివేయుచున్నావే! ఇట్లు చేయుట నీకు న్యాయమా!","ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ చీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా!",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుర్రము దారి తప్పు పరిగెడుతుంటే దానిని నయానో భయానో అదుపులోకి తెచ్చి సరి అయిన దారిలో పెడతాము. అలాగే చంచలమైన మనస్సుని సాధనతో స్థిరపరచి సరి అయిన దారిలోకి మళ్ళించాలి.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: హయమదరి పరువులిడుగతి రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా నయమో భయమో చూపుచు బయనము సాగింపనీక పట్టర వేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! నువ్వు లక్ష్మీదేవితో కూడివచ్చి బ్రహ్మాది దేవతలు పొగిడేలా... మొసలిని చంపి దయతో ఏ విధంగా ఏనుగును కాపాడావో, నన్ను కూడా అదేవిధంగా రక్షించు. నాకు నీవే శరణు అవుతున్నావు. ఏనుగుకి, మొసలికి జరిగిన భయంకర యుద్ధంలో ఏనుగు బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఏనుగు తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలాగే వచ్చి ఏనుగును రక్షించాడు. తనను కూడా అదేవిధంగా రక్షించమని కవి ఈ పద్యంలో విన్నవించుకున్నాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: హరి నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్ బరమేష్ఠి సురలు బొగడగ కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! హిరణ్యకశిపుడు అడుగగా ప్రహ్లాదుడు నీవుఅంతటా నిండియున్నావని చెప్పగా స్థంభములోనుండీపుట్టి గొప్పవెలుగుతోవచ్చి ప్రహ్లాదుడు చూస్తుండగా అతడి తండ్రినిచంపితివి.","ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: హరి సర్వస్వంబున గలడని గరిమను దైత్యుండుపలుక గంబములోనన్ ఇరవొంద వెడలిచీల్పవె శరణన బ్రహ్లాదుండుసాక్షియె కృష్ణా!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: హరి అన్న రెండక్షరాలకు వున్న శక్తిని తెలిపే అద్భుత భక్తినీతి పద్యమిది. హరి అన్నమాట పలికినంతనే ప్రపంచంలోని పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు, హరి అనే ఈ పలుకులోని మహత్తు ఎంత గొప్పదంటే, దీనిని పలికినంతనే జన్మ ధన్యమైనట్టే. అటువంటి మహోత్కృష్టమైన శ్రీమహావిష్ణువు నామస్మరణతో స్వామిని పొగడడం ఎవరి వల్ల అవుతుంది!","ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజ నాభా హరి నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!",12,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: శివపార్వతులకి,విభీషణునికి మంత్రమై,కరి,అహల్య,ద్రౌపదికి ఆర్తిహరించిచుట్టమైన నీదివ్యనామము నానాలుకపైఎప్పుడూ పలుకజేయి.","ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ! కరుణాపయోనిధీ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పిరితనము వలన దుఃఖము కలుగును, కష్టము కలుగును, దరిద్రము కూడ కలుగును. పిరికితనము వలన మనిషి సాదింపగలిగినది ఏది లేదు. కావున పిరికితనాన్ని వీడి దైర్యం కలిగి ఉండాలి.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: హానిచేతగల్గు నధిక దుఃఖంబులు హానిచేత దప్పు నరయ సుఖము హానిచేత గొంత యలమట గలుగురా! విశ్వదాభిరామ వినురవేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరికైనా స్వంతబుద్ధి బంగారుకాంతివలె నిలుచును.పరులుచెప్పినబుద్ధి సానబట్టిన ఇనుము తళుకువలె తాత్కాలికము.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా వేళలకంతెకాని మరివెన్కకు నిల్వవు హేమకాంతి యె న్నాళుల కుండు గానియొకనాడు పదంపడి సానబట్టినన్ దాళియు నుండునే యినుపతాటక జాయలుపోక భాస్కరా",7,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుర్గుణాలు కలిగిన వారిని ఎంత మాత్రం దరి చేరనీయరాదు. వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడమే మేలు. పొరపాటున అలాంటి వారిని ఇంట్లో వుంచుకొంటే, ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు. కర్మ కాలి ఈగ ఒకవేళ మన కడుపులోకి చేరితే.. ఇంకేమైనా ఉందా? లోన అది చేసే హాని ఇంతా అంతా కాదు కదా.","ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: హీనగుణము వాని నిలుజేర నిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ!",10,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో, ఎంతటి వానికైననూ కడుపులో ఈగ, పురుగులు ప్రవేశించి బాధపెట్టు విధంగా ఆపదలు కలుగజేయును అని భావం.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: హీనగుణమువాని నిలు సేరనిచ్చిన ఎంతవానికైన నిడుము గలుగు! ఈఁగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా? విశ్వదాభిరామ! వినుర వేమ!",8,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుర్జనులతో, స్త్రీలతో, పడుచువాళ్ళతో, రాజులతో, పండితులతో మాట్లాడెటప్పుడు ఎప్పుడు, ఏమి, ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోని మాట్లాడాలి. లేనిచో వారు దేన్ని తప్పు పడతారో చెప్పలేము. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడెటప్పుడు ముందు వెనుక ఆలొచించి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.","ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: హీననరుల తోడ నింతులతోడను పడుచువాండ్రతోడ బ్రభువుతోడ బ్రాజ్ఞజనులతోడ బలకంగరాదయా! విశ్వదాభిరామ వినురవేమ!",11,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొఱకు జనుడెగాని పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె విశ్వదాభిరామ! వినుర వేమ!",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అప్పులు బాగా చేసి కొడుకుని దరిద్రుని చేసే విడిచిపెట్టే తండ్రి శత్రుపక్షంలో ఉన్న వీరుడు లాంటి వాడు. ఎంత వీరుడైనా శత్రువు శత్రువే కదా! అలానే మాట వినని భార్యకూడ శత్రువులాంటిదే.","ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ౠణము పెంచి నరుని హీనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయ అలవి గాని యట్టి యాలును నట్టులే విశ్వదాభిరామ వినురవేమ!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వృక్షానికి వేరుపురుగు చేరిందంటే వేళ్ళు కొరికి కూల్చును.అట్లే చెట్లకు చీడపురుగు పట్టి నాశనము చేయును. అదేవిధముగా దురాత్ముడు మంచివారి దగ్గరజేరితే చెడగొట్టును.వేమన.","ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును చీడపురుగుజేరి చెట్టుజెఱుచు కుత్సితుండుజేరి గుణవంతు జెఱుచురా విశ్వదాభిరామ వినురవేమ",7,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది.","ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఉత్తుంగ మత్తమాతంగ మస్తకన్యస్తలోచనః ఆసన్నే నపి సారంగే కరోత్యాశాం మృగాధివః",9,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది.","ఇచ్చిన అర్ధము వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: సీ. మందుడనని నన్ను నిందజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావము లేక తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపము చేత దిట్టనేమి? హెచ్చుమాటల చేత నెమ్మలాడిన నేమి? చేరి దాపట గేలి సేయనేమి? తే. కల్పవృక్షము వలె నీవు గల్గ నింక బ్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ! భూషణవికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార ! నరసింహ ! దురితదూర!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మొరటువానికి శాస్త్రములతో పని లేదు. ఎవరు చెప్పినా వినడు. పడుచుదానికి ముసలిమొగుడు కిట్టడు. అలాగే చద్ది మిగిలిఉండని ఇల్లు సంసారానికి సరి అవుతుందా?","ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు? ముద్దునాతి కేల ముసలిమగడు? చద్దిమిగుల నిల్లు సంసారమేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",12,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటే లోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా! ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ. వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు.","ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: వడుగుడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్ తొడిగితివి నీదు మేనునన్ గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!",11,['tel'] "క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు. నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు.","ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: కెరలి యఱచేత కంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉదరము జీరి వధించితివి నరహరి రూపావతార నగధర కృష్ణా!",9,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: సభ జరిగే వేళ నవ్వకూడదు. ఎందుకంటే,అది తప్పుడు అర్థానికి దారితీస్తుంది. అలా నవ్విన వారు ఎంతటి వారైనా సరే, సభికులతో చిన్నచూపుకు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది. అలాగే, రాజు నీకు అభయమిచ్చి రక్షించినప్పుడు నీ పట్ల తాను చూపిన ఆ కరుణను నమ్ముకొని నువు ఎంతమాత్రం గర్వపడకూడదు కుమారా!","ఇచ్చిన తాత్పర్యము వచ్చే కుమార శతకం శైలి పద్యం: సభ లోపల నవ్విన యెడ సభ వార్నిరసింతు రెట్టి జను నిన్నెరి నీ కభయం బొసంగె నేనియు బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా!",10,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దైవ పాదసేవను మించిన పరమోత్కృష్ట భక్తి మరేమీ ఉండదని చెప్పిన భక్తినీతి పద్యమిది. సాలెపురుగు, ఏనుగు, పాముతో పాటు బోయవానికి సైతం మోక్షసిద్ధి ఎలా కలిగింది? వేదాలు, శాస్త్రాలు, విద్యాభ్యాసం, మంత్రాలు వంటి వాటన్నింటికంటే విలువైంది కాళహస్తీశ్వరుని పాదసేవ. ఆ భాగ్యాన్ని నాకూ కలిగించుము స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఈ భూమిమీద మానవ జీవితం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా సరే ఎంతటి వారికైనా మరణం తథ్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలియకో లేదా తెలిసి కూడా ఏమవుతుందిలే అని అనుకొంటారో కానీ చాలామంది పాపపు పనులు చేస్తూ అధర్మమార్గంలోనే జీవిస్తున్నారు. ఒక్క ధర్మాన్నయినా పాటించకుండా అజ్ఞానంతో వుంటున్న ఈ మానవులను సర్వేశ్వరుడివైన నువ్వే క్షమించాలి సుమా. అసంపూర్ణమైయిన పద్యం: ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్ చెడుగుల్ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: భాస్కరా! పూర్వము చిత్రాంగియను నామె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని, తన కామము తీర్చమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె యెన్నో దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు ఖండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపనివాడెంత బలాడ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు. కాన, స్త్రీలను నమ్మరాదు. అసంపూర్ణమైయిన పద్యం: అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!నీదయనాపై కాస్తచిలకరిస్తేచాలు. చెడుపనులువదులుతాను.విరోధులనిఅదలిస్తాను.కోర్కెలువదలి నీకుబంటునై యమదూతలనెదిరిస్తాను..రామదాసు. అసంపూర్ణమైయిన పద్యం: అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ లించెదవైరివర్గ మెడలించెదగోర్కుల నీదుబంటనై దంచెదకాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వేరే యేవిధమైన సహయము లేనప్పుడు ధర్మాత్ముని యిల్లు చేరితే అతడే కాపాడుతాడు. రాక్షస రాజైన రావణుని సోదరుడు విభీషణుడిని శ్రీ రాముడు ఆదరించ లేదా? అసంపూర్ణమైయిన పద్యం: అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు చేరవలయు బ్రతుకజేయు నతడు ఆ విభీషణునకు నతిగౌరవంబీడె భూతలమున రామమూర్తి వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: స్వామీ! రామచంద్రమూర్తీ!! నిన్నే నమ్మి, మనసారా కొలిచిన వారికి నువ్వెన్నటికీ లోటు చేయవు కదా. అలాంటి వారి పాపాలు కొండలంతగా వున్నా సరే వాటిని నువ్వు నశింపజేస్తాయి. నీ కరుణా కటాక్షాలతో వారికి అఖండ వైభవాలు కలుగకుండా ఉండవు! ఆఖరకు మోక్షలక్ష్మి కూడా వారిని వరించేస్తుంది కదా. అసంపూర్ణమైయిన పద్యం: అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌ కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గరుడవాహనా!దశరధ రామా!నిన్నునమ్మి కొలిచెడువారి పాపములు కొండలంతటివైననూకరిగి సుఖములందుటేకాక మోక్షముసిద్ధించును. అసంపూర్ణమైయిన పద్యం: అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్ కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఓగరుడవాహనుడవైన కృష్ణా!నీవు గోవర్ధనమనేకొండ నెత్తావంటారు.బ్రహ్మాండాలనే బంతుల్లా ఆడేవాడవునీవు. గోవర్ధనగిరిని ఎత్తడంఓవింతా?నీకది పిల్లాట వంటిదికాక అదోపెద్ద కొండకిందలెక్కా? అసంపూర్ణమైయిన పద్యం: అండజవాహన వినుబ్ర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండజవాహన వినుబ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్ గొండల నెత్తితివందురు కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇతరుల మనస్సులో ఏముందో పసిగట్టడం చాల కష్టం. దాన్ని పసిగట్టినవాడె గొప్పవాడు, గురువుకి కావలిసిన అర్హతలు కలవాడు.అంతెందుకు అతడు సరాసరి శివుడితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను అంతరంగ మెఱుగ నార్యుడగును అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లోకంలో కొంతమంది మనుస్సులో చెడ్డభావాలు పెట్టుకొని పైకి మంచివారిలాగా ప్రవర్తిస్తారు. ఈవిషయాన్ని మనుష్యులు గుర్తించలేక పోయిన భగవంతుడు మాత్రం గుర్తిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: అంతరంగమంద అపరాధములుచేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతరంగమంద అపరాధములుచేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లేరుగాకున్న ఈశ్వరుండేరుగడ విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: అంతరంగమందు సపరాధములు చేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతరంగమందు సపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణ.. ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామపఠనం పట్ల చింతాకు అంతైనా ధ్యాస నిలుపరు కదా. అసంపూర్ణమైయిన పద్యం: అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా, ఈప్రపంచమున కన్పించు ప్రతియొకటి వాస్తవమైనదిగ కన్పించుచున్నది. కాని వాస్తవము కాదు. వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమగుచున్నది. సత్యాసత్యములు ఎరుగగలిగిన ప్రతియొకడు తన భార్య/భర్త పుత్రులు, ధనము, శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలచుచు వానికై మరియు వానివలన సుఖము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మోహమను సముద్రమున పడి ఒడ్డు చేరక లోపలలోపలనే తిరుగుతున్నాడు. ఆలోచించినవారికి నీవు మాత్రమే పరమసత్యవస్తువని తెలుయును. అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు. ఇది చాల శోచనీయమగు విషయము కదా! అసంపూర్ణమైయిన పద్యం: అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించగా అంతయూ సత్యమా కాదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది ఉచితమా అనుచితమా అను సంశయములతో నిండిన విషయమే కాని నిశ్చితముగ ఇది యిట్టిదని చెప్ప శక్యము కాదు. ఈ శరీర నిర్మాణమంతా విచారము, దుఃఖము కలిగించునదియే. మనస్సులలో అంతయు దుఃఖపరంపరలతో నిండినదే కాని ఆనందకరమగునది ఏదియు లేదు. ఈ శరీరమంతయు వ్యాధులు ఆపదలు మొదలైనవాని వలన కలుగు భయములతోభ్రాంతులతో నిండినదియే. జీవన గమనములో ప్రతి అంశము మానవుని శరీరమును అనంతముగ శోషింపజేయు నదియే, అంతయు దుర్వ్యాపారములతోనే కాని సద్వర్తనముతో సరిగ జరుగదు. ఇంత కనబడుచున్నను మానవులు ధ్యాన నిష్ఠతో నిన్ను తలంచి నీ యనుగ్రహమును పొంద యత్నించకున్నారు కదా! అసంపూర్ణమైయిన పద్యం: అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్ జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మోక్షమనేది ఎత్తయిన చెట్టుకున్న పండు లాంటిది. అది పొందాలంటే ఙానముతొ కష్టపడి ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: అందరానిపం డదడవి వెన్నెల బైట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందరానిపం డదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండుపడిన జెట్టు బట్టంగలేరయా! విశ్వధాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం. విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: అందఱు సురలును దనుజులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా నందముగ కూర్మరూపున మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాదములకు అందెలు ధరించి అందముతో మునిజనులతో పొగడబడుతూ సౌందర్యముతో నిలబడిన నందుని వరపుత్రా! నిన్నే నమ్ముకున్నాను శ్రీకృష్ణా!కృష్ణ శతక పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: అందెల బాదములందును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందెల బాదములందును సుందరముగా నిల్చినావు సొంపమరంగా సుందర మునిజనసన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు. అసంపూర్ణమైయిన పద్యం: అందెలు గజ్జెలు మ్రోయగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! అడవిలో గర్వముతో పొగరుతో తిరుగుచు బాధించు మృగమును బంధించుటకు, అడవినుండి బయటకు వచ్చు మార్గమును ముందే ఏర్పచుకుని, దాని పరిసరములకు పోయి భయంకరములైన ఘంటలు, ఢంకాది వాద్యముల ధ్వనులతో భయపెట్టి లొంగదీసుకుందురు. అట్లే ఉపాసకులు ప్రణవనాదమను ఘంటయు, బిందువను దీపకాంతుల శ్రేణులు, వివేకాదులు సాధనములుగ చేసికొను, మనస్సు స్వాధీనమైన తర్వాత సంసారారణ్యము నుండి వెలికి వచ్చు మార్గముగా తారకయోగము తోడు చేసికొని సంసారబంధములను భయంకరమైన తీగలకట్టలను త్రెంచుట ఏమి ఆశ్చర్యము. కాని ఇవి లేని వారికి ఇట్టి సాధనములనుపయోగిచనివారికి సంసారబంధములు ఎట్లు వీడును. అసంపూర్ణమైయిన పద్యం: అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయనివారు బంధువులు కారు. అటువంటివారిని దూరంగా ఉంచాలి... అని చెబుతూ ఎటువంటివాటిని దూరంగా ఉంచాలో మరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో ఉన్నాయి. ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి. ‘అక్కరకు రావటం’ అంటే అవసరానికి ఉపయోగపడడం, వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అని అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నిటికీ సంబంధించినది. అవసరానికి ఉపయోగపడని బంధువును, దేవతను, గుర్రాన్ని... ఈ మూడిటినీ వెంటనే విడిచిపెట్టాలి అని సుమతీ శ తకం రచించిన బద్దెన వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: అక్కఱకు రాని చుట్టము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా నెక్కిన బాఱని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: జపమాలలు ధరించి దొంగ జపాలు చేసేది భక్తి ఎక్కువై కాదు, కడుపులు నింపుకోవడానికి. ఇది ఎలాంటిది అంటే చేపలను మెక్కడానికి కొంగ నీళ్ళలో పైకి చూస్తూ ఉంటుంది కదా అలాంటిది. అసంపూర్ణమైయిన పద్యం: అక్షమాలబూని యలసటజెందక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అక్షమాలబూని యలసటజెందక కుక్షినింపుకొనుట కొదువగాదు పక్షి కొంగరీతి పైచూపు లేదొకో! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దెవుడుని వెతుక్కుంటూ దైవ గ్రంధాలను అడవులను కొండలను పట్టుకుని తెగ తిరుగుతూ ఉంటారు కాని మనలో ఉన్న దెవుణ్ణి మాత్రం గుర్తించలేరు. అసంపూర్ణమైయిన పద్యం: అక్షరాశివెంట అడవులవెంటను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అక్షరాశివెంట అడవులవెంటను కొండరాల గోడు గుడవనేల హ్రుదయమందు శివుడుండుట తెలియదా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: లెక్కలేనంత వైభవము గల కేశవా, కొండ నెత్తిన వాడా,పూమాలలు ధరించే ఆదినారాయణా, భగవంతుడా, లక్ష్మిగలవాడా, జగత్తుని కాపాడువాడా!రక్షించు.రక్షించు.రక్షించు. కృష్ణా! అసంపూర్ణమైయిన పద్యం: అగణిత వైభవ కేశవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అగణిత వైభవ కేశవ నగధర వనమాలీ యాది నారాయణ యో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇతరులను చెడుపనులనుండి నివారించేవాడు, మంచిపనులను చేయడానికి ప్రోత్సహించేవాడు, ఇతరులరహస్యాలను కాపాడటం, పరులయొక్క సద్గుణాలను మెచ్చుకొనడం, తమను ఆశ్రయించిన వారిని మాత్రమేకాక ఆపదలో ఉన్నకాలంకో ఎవరినైనా విడువకుండా ఉండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ పనులకు అవసరమైనవి అందించడం ఈ గుణాలున్న వాడు మంచి మిత్రుడని భావం. అసంపూర్ణమైయిన పద్యం: అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము, విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు.",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పాపపు పనులు చేయకుండా చూచుట, మేలు చేయుటకే ఆలోచించుట, రహస్యములను దాచిఉంచుట, మంచిగుణాలను అందరికీ తెలుపుట, ఆపదల్లో తోడుండుట, అవసరానికి సాయపడుట మిత్రుని గుణములు. అసంపూర్ణమైయిన పద్యం: అఘమువలన మరల్చు హితార్ధకలితు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అఘమువలన మరల్చు హితార్ధకలితు జేయు గోప్యంబుదాచు బోషించు గుణము విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలంగుచుండు",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బ్రహ్మకు తండ్రివి,సనకాదులకు పరతత్వానివి,మునులకు పరదేవతవు.సూర్యవంశ రాజులలో మేటివి.నిన్నునుతింతును.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా ద్ద్విజ మిము బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుష్యులు ఆవులయొక్క లేగదూడలను వాని తల్లుల పాలు త్రాగనీయకుండ, వారు పాలు తీసికొందమన్నచో నా యావులు వారికి పాలనివ్వక తన్నును. అదేవిధముగా లోభివానివలె వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షకుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొకప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు. అసంపూర్ణమైయిన పద్యం: అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నాకు నీ సేవ లభించినందున, ఇక నా కొఱకై నిన్ను సేవించుటయందాసక్తి లేని వారినెవ్వరిని ఏమియు కోరను. ఒక వేళ ఆవశ్యకత కలిగిన, నీ పాద పద్మములనారాధించు వారి దగ్గరికి మాత్రమే పోయెదను. వారినే యాచింతును. నీ సేవ లభించిన తరువాత కూడ నేను ఇతర దేవతలను కాని నీ భక్తులు కానివారిని కాని ఏల యాచింతును? నీ అనుగ్రహమొక్కటియే నాకు చాలును. అసంపూర్ణమైయిన పద్యం: అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా, నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా, మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా ఔతాయి అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్ క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అతిగా నిద్ర పోయెవానికి, అతిగా త్రాగేవానికి, అతిగా ఆకలి కలవానికి, అతి కోపిష్టికి, పిరికి వానికి, అపకారికి వీరందరికీ కష్టమైన విద్యలు తలకెక్కవు. అసంపూర్ణమైయిన పద్యం: అతి నిద్రావంతునకును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతి నిద్రావంతునకును నతి పానికి నిరశనునకు నతి కోపునకున్ ధృతిహీనున కపకృతునకు జతపడదీ బ్రహ్మ విద్య చాటరా వేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు. అసంపూర్ణమైయిన పద్యం: అతి బాల్యములోనైనను,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతి బాల్యములోనైనను, బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స ద్గతిమీఱ మెలఁగ నేర్చిన నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇంటికి అతిధి రాగనే అదిలించి కసిరి పొమ్మని చెప్పే మూర్ఖులు తమ ధర్మాన్ని గుర్తించరు. మనకు మంచి కర్మలు కలగాలంటే ముందు ధర్మం ఆచరించాలి కదా? అసంపూర్ణమైయిన పద్యం: అతిధి రాకచూచి యడలించి పడవైచి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతిధి రాకచూచి యడలించి పడవైచి కఠిన చిత్తులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ప్రతి పని వెనుకా ఒక పరమార్థం దాగుంటుంది. పెద్ద చదువులు అన్నవస్ర్తాలకు, ఉద్యోగ వృత్తులు ఆర్థిక సంపాదనకు, భార్య సంసారసుఖానికి, పిల్లలపోషణ ఉత్తమగతులకు, సైన్యం శత్రు నాశనానికి, సామువిద్యలు వీరత్వానికి, దానాలు పుణ్యానికి.. ఇలా ఎంత గొప్ప కార్యమైనా పొట్టకూటి కోసమే కదా. అలాగే, నీ పట్ల నిలిపే భక్తి అంతా ముక్తికోసమే స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె, సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె, సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె, సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె, దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె, యితర కామంబు గోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె, భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఉత్తమమైన వాళ్ళు ఎవరైన మిక్కిలి హితముగా మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు. కాని అర్ధం లేకుండా అధిక ప్రసంగములు చేస్తే వారికి నచ్చదు. మనము ఉత్తములుగా ఉండి అర్ధరహితమైన సంబాషణలను ఖండించాలి. అసంపూర్ణమైయిన పద్యం: అతిహితమగునట్టు లాడిన మాట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతిహితమగునట్టు లాడిన మాట సంతసించు రెల్ల సత్పురుషులు అధికభాషణంబు లాయాసదంబులు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: భాస్కరా! ఈభూమియందెవరికైనను పాలు కావలసివచ్చినప్పుడు ఆవులవద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలు కొరకు ఆ ఆవుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవంగా చూచినచో వారు ఆదరాభిమానము ఆతనిపై చూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు. అసంపూర్ణమైయిన పద్యం: అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా.",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును. అసంపూర్ణమైయిన పద్యం: అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇనుముతో గూడిన అగ్నికి(అగ్నహోత్రునకు) సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో గూడ మరియే సంబంధము లేకపోయినను వానితో కూడినంతమాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును. అసంపూర్ణమైయిన పద్యం: అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తనకు అనుకూలము కాని పరిస్థితులలో/ప్రదేశాలలో, ఎంత గొప్పవారైనా తగ్గి ఉండాలి. అలా తగ్గి, తలొగ్గినందు వల్ల తమ గొప్ప తనానికి వచ్చే లోటు ఏమీ ఉండదు. ఎలాగంటే, ఎంతో పెద్దదయిన కొండ కూడా అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది కదా! అసంపూర్ణమైయిన పద్యం: అనువు గాని చోట అధికులమనరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువు గాని చోట అధికులమనరాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు కొండ అద్దమందు కొంచెమై యుండదా? విశ్వదాభిరామ వినురవేమ.",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అనువుగాని చోట అధికుల మనరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై యుండదా ? విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనస్సుని మన ఆధీనంలో పెట్టుకుంటే ఎంతటి కష్టంలో కూడ ప్రశాంతంగా ఉండవచ్చు. అటువంటి మనస్సుతో ఆనందం అనుభవించువాడే పరమాత్ముడు కూడ. అలాగే మనస్సును ఆధీనంలో ఉంచుకోకపోతే ముక్తి అనేది కలుగదు. అసంపూర్ణమైయిన పద్యం: అనువుగాని మీఱ మదిని నానంద మందెడి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువుగాని మీఱ మదిని నానంద మందెడి నరుడు పరుడుగాడె నయముగాను మనసు నిలుపకున్న మఱిముక్తి లేదయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అనుకూలము కాని చోట మనకు అచ్చిరాని చోట జూదము ఆడరాదు. అలా ఆడె ధర్మరాజు అడవి పాలైనాడు. అతనిని చూసి మనము నేర్చుకొవడము మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: అనువుగానిచోట బనిగొని జూదము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువుగానిచోట బనిగొని జూదము నాడి యాడి యెడి యడవి సొచ్చు ఘనుని జూడజూచి గడువుము మూర్ఖత విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అన్నదానముకన్న మంచి దానం ఈ ప్రపంచంలోనే లేదు. అది కాకుండా మీరెన్ని ఎంతమందికి ఇచ్చినా అది గొప్ప అనిపించుకోదు. ఎందుకంటే ఆన్నం జీవనాధరం. మీరొక జీవాన్ని బతికించినట్లే. అసంపూర్ణమైయిన పద్యం: అన్న మిడుట కన్న నధిక దానంబుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్న మిడుట కన్న నధిక దానంబుల నెన్నిచేయ నేమి యెన్న బోరు అన్న మెన్న జీవనాధార మగువయా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము. అసంపూర్ణమైయిన పద్యం: అన్న మిడుటకన్న అధిక దానంబుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్న మిడుటకన్న అధిక దానంబుల నెన్ని చేయనేమి యేన్నఁబోరు అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: అన్న దానం చేయడం చేత అధిక పుణ్యం కలిగి దేవలోకంలో కూడ పుజ్యుడవుతారు మీరు. అన్నమే పర బ్రహ్మస్వరూపం. దానికి మించిన దానం ఈ లోకంలో లేదు. కాబట్టి అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేయండి. అసంపూర్ణమైయిన పద్యం: అన్నదానమునకు నధిక సంపదగల్గి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అన్ని మార్గాలనూ నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు వేమన. అన్ని జాడలు అంటే మార్గాలు, అంటే అనేక సంప్రదాయాలు, షణ్మతాలు కావొచ్చు. ఇంకా చిన్నాచితకా పలు పంథాలు కావొచ్చు. వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్లమంటున్నాడు వేమన. ఇంతకూ ఆనందమంటే ఏమిటి? అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నెలవైంది ఆనందం అని పెద్దలు చెప్తున్నారు. ఇంగ్లిషులో దీనిని bliss అంటారు. బ్లిస్ అంటే పరమ సుఖం, బ్రహ్మానందమని అర్థాలు. ఆనందానికి అనేక సూక్ష్మ భేదాలున్నాయి. వాటిలో బ్రహ్మానందం, విషయానందాలు ప్రస్తుతానికి తెలుసుకోదగ్గవి. బ్రహ్మానందమంటే సుషుప్తియందు అనుభవించబడే ఆనందం. దీనికి స్వయం ప్రకాశం ఉంటుంది. విషయానందాలు అంటే ఇవి అంతఃకరణ వృత్తి విశేషాలు. అంటే ఇష్ట ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిఫలించేవి విషయానందాలు. ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఆనందమంటే పరబ్రహ్మమే. నిష్ఠ అంటే నియమ పాలన. బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం. జాడ అంటే దారి, రీతి, విధం, వైపు, గతి, వృత్తాంతం అని అర్థాలు. ఇక్కడ మార్గం. నిక్కం అంటే నిజం, నిశ్చయం, వాస్తవం, శాశ్వతత్వం అని అర్థాలు. ఆన అంటే ఒట్టు, తోడు, ఆజ్ఞ, ప్రమాణం అని అర్థాలు. ‘నీ యాన’ అనేది చక్కని తెలుగు నుడికారం. బహుశా ‘అనుట’ నుంచి వచ్చి ఉంటుంది. నిక్కచ్చితనానికి వాడుతారు. ‘నీయాన’ అంటే నీ మీద ఒట్టు అని. ‘నా యాన’ అంటే నాపై ఒట్టు అని. ఇంగ్లిషులో ’upon my word upon my honor' అంటారు. తెలుగులో 'నా ధర్మంగా' అనేది ఇట్లాంటిదే. అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణుజొచ్చాలనే గీతావాక్యం ఇట్లాంటిదే. ఉడుగు అంటే నశించు అని. ‘రోగాపమృత్యు వార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె’ అని ప్రయోగం. అసంపూర్ణమైయిన పద్యం: అన్ని జాడలుడిగి ఆనందకాముడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్టతోడ నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన! విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అన్నదానంలోని మంచితనాన్ని, కన్నతల్లి గొప్పతనాన్ని, గురువు వెల కట్టలేని విలువను వెల్లడించిన అద్భుత నీతిపద్యమిది. పుణ్యకార్యాల్లో అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమం. ఎలాగంటే, ప్రపంచంలో కన్నతల్లిని మించిన ఘనులెవరూ వుండరు. అలాగే, గౌరవాన్ని చూపించడంలోనూ గురువును మించిన వారుకూడా ఉండరు. అసంపూర్ణమైయిన పద్యం: అన్ని దానములను నన్నదానమె గొప్ప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనము లేదు ఎన్న గురునికన్న నెక్కువ లేదయా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఒక గ్రామంలో మనుషులు నివసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి. మొదటిది... అవసరానికి ఆదుకుని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు. కష్టాలు అనుకోకుండా వస్తాయి. ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. వెంటనే ఆదుకునే వాడు తప్పనిసరి. ఇక రెండవది... వైద్యుడు. బుద్ధిమతీ! అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చేవాడు, జబ్బుచేయకుండా లేదా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, తాగటానికి అవసరమయిన నీటినిచ్చే జీవనది, పెళ్లి వంటి శుభకార్యాల సందర్భాలలో పూజలు చేయించేందుకు బ్రాహ్మణుడు... ఈ సౌకర్యాలు లభించే ఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదు. ప్రాణాంతకమైన అనారోగ్యాలు కలిగిన సమయంలో డాక్టరు వెంటనే తగిన చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణం నిలబడుతుంది. డాక్టరు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటే, రోగిని తీసుకు వెళ్లేలోపే ప్రాణం పోవచ్చు. అందుకని డాక్టరు చాలా అవసరం. మూడవది... మంచినీరు గల నది. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అందువల్ల నివసించే ప్రాంతంలో నీరు తప్పనిసరి. ఇక చివరగా... అన్ని రకాల కర్మలుచేసే బ్రాహ్మణుడు. ఏ ఇంట్లోనైనా మంచి కాని చెడు కాని జరిగితే దానికి కావలసిన పూజలు చేయటానికి బ్రాహ్మణుడు తప్పనిసరి... అని బద్దెన వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: అప్పిచ్చువాడు వైద్యుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అప్పుచేసి చేసే వేడుకలు [ఫంక్షన్లు], ముసలితనంలో పడుచుపెండ్లాము, మూర్ఖుడు చేసేతపస్సు,తప్పుసరిగ్గావిచారించని రాజుయొక్కరాజ్యము సహించరానివై చెడుచేయును.అంటున్నాడు బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: అప్పుగొని చేయు విభవము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీదగీడు దెచ్చుర సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తమని తాము తెలుసుకోలేక మూర్ఖులు గొప్ప కులంలో పుట్టాము ఎంతో గొప్ప వారమని భ్రమపడుతుంటారు. కాని వారికి తాము భ్రాంతిలో ఉన్నట్లు తెలియదు. మనం చేసె పనుల బట్టి గొప్పవారమవుతాము కాని జన్మించిన కులము బట్టి కాదు. ఇలాంటివారందరు మురికి కుండలమీద వాలే ఈగల లాంటివారు. అసంపూర్ణమైయిన పద్యం: అభిజాత్యముననె యాయువున్నంతకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అభిజాత్యముననె యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక మురికి భాండమునను ముసరునీగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెవులకుశాస్త్రాలు[మంచివిషయాలు]వినడమేఅందం.కుండలాలుకావు.చేతులకు దానంచేయుటేఅందం.కంకణాలుకావు.శరీరానికిఇతరులకి సాయపడడమేఅందం. పైపూతలుకావు.వీరేదయగలవారు.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి యురు దయాఢ్యులమేను పరోోపకార కలన రాణించు గంధంబు వలన గాదు",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అమృతమువలన మరణాన్ని జయించి చిరంజీవులమవుదామనుకుంటారు. అలాంటి అమృతాన్ని ఏవరూ చూడలేదు. కాని ఒక్కొసారి అమృతమే విషమవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: అమృత సాధనమున నందఱు బలిసెద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అమృత సాధనమున నందఱు బలిసెద రమృత మెంచి చూడ నందలేరు అమృతము విషమాయె నదియేమి చిత్రమో విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నేనెప్పుడైన బాధలలో ’అమ్మా! అయ్యా!’ అనిన అది నిన్నుద్దేశించియే సుమా! ఆ మాటలు నన్ను కన్నవారినుద్దేశించి అనుచున్నట్లు తలచి నన్ను నీవు వదలవద్దు. అట్టి నా ఆపదలు తొలగించి నన్ను రక్షించుచు నాకు ఆనందము కలిగించు తల్లియు తండ్రియు గురుడువు నీవు మాత్రమే. కనుక నన్ను సంసారపు చిమ్మచీకటులు చుట్టుముట్టిన సమయమున నీవు నన్ను వానినుండి ఆవలకు పోగలుగునట్లు చేయుమని వేడుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కేవలము శుష్కమగు పాండిత్యము కలవారు ’అయ్యవారు’ అయి తమ శిష్యుల దగ్గరకు సంచారార్ధమై పోవచ్చును, సేవలు చేయించుకోవచ్చును. తమ పాదోదకము వారితో త్రాగించి అదియే వారియెడ తమ అనుగ్రహమని చెప్పవచ్చును. ఇట్టివే మరికొన్ని చేసినను సిరులు, ప్రాపంచిక భోగములందు వాస్తవిక వైరాగ్యము కలిగి ఆత్మనైష్కర్మయోగముతో అమనస్క యోగమున నిన్ను దర్శించుట మాత్రము వారికి శక్యము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్ దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని ష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీకృష్ణా! నా పంచేంద్రియములు నన్ను[నామనసును] ఉయ్యాలలూచుచూ నన్ను కలతలకు లోనుచేయుచున్నవి. మహాత్మా! నామొరాలకించి నన్ను కాపాడి నీమహత్యమును నిలుపుకో తండ్రీ!.కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: అయ్యా పంచేంద్రియములు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్ జయ్యన గలుగుచు నుంటిని గుయ్యాలింపుము మహాత్మ గురుతుగ కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చిల్లుకుండలో ఏవిధంగా నైతే నీరు నిలవదో అదే విదంగా అబద్దాలాడి మనుషులను మోసగించే వారి ఇంట లక్షి నిలువదు. అసంపూర్ణమైయిన పద్యం: అరయ దఱచు కల్లలాడెది వారింట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరయ దఱచు కల్లలాడెది వారింట వెడల కేల లక్ష్మి విశ్రమించు? నీరమోటుకుండ నిలువనిచందాన విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఆలోచింపగా , లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో ""యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే. అసంపూర్ణమైయిన పద్యం: అరయ నాస్తియనక యడ్డుమాటాడక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరయ నాస్తియనక యడ్డుమాటాడక పట్టుపడక మదిని దన్ను కొనక తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏదో నొక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారుకాదు. అట్లే యెంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తిలేక అతని గొప్పతనము రాణింపదు. అసంపూర్ణమైయిన పద్యం: అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం గారములోన నైన వెలిగారము గూడక యున్న భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సుర్యోదయాస్తమయాలు, జననమరణాలు, జాతులు లెక్కింపరానివి. అది తెలుసుకున్న వాడే ధీరుడైన యోగి అవును. అసంపూర్ణమైయిన పద్యం: అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య జనన మరణ సంఖ్య జాతి సంఖ్య దీనినెఱిగి యోగి ధీరుడై యుండును విశ్వధాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అయ్యో! మూర్ఖులకు ఎంత చెప్పినా అర్ధం కాదే? మెడలో శివలింగాన్ని ఉంచుకుని దైవ దర్శనమని కొండలు గుట్టలు ఎక్కుతారే? ఇలా ఎక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా ఏమిటి. వీరందరూ మూర్ఖులు అవుతారు కాని మరెవరూ కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అఱుత లింగముండ నదియెఱుంగగలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అఱుత లింగముండ నదియెఱుంగగలేక పర్వతంబుబోవు బానిసీడు ముక్తిగాననగునె! మూఢాత్ముడగుగాని విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణునికి చారెడు అటుకులు ఇచ్చాడు. ఆ మాత్రం స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణ్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు. అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైనవారు... నిరుపేద స్నేహితుడు ప్రేమతో తనకు ఏది ఇచ్చినా దానిని గొప్పగా భావించి, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్ వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇంటికొచ్చిన అతిధిని నానా భాదలకు గురిచేసి, మాటలతో సాధించి అన్నము పెట్టె మూర్ఖులు మరు జన్మలో పెండకుప్పల మీద జీవిస్తూ మట్టిదినే వాన పాములై పుడతారు. అసంపూర్ణమైయిన పద్యం: అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటికదేబెలెల్ల నెలమి మన్నుదినెడి యెఱ్ఱ్లౌదురు సుమీ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అల్పబుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును, మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెఱకు తీపి యేమి తెలియును. అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము. అసంపూర్ణమైయిన పద్యం: అల్పజాతి వాని కధికార మిచ్చిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్పజాతి వాని కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము. అసంపూర్ణమైయిన పద్యం: అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వ దాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా! జగత్తుకే నాధుడవైన నీకు రేపల్లె క్రీడారంగ మయింది.పరమాత్ముడవైన నీవు ఓ గొల్ల భామ యశోదని తల్లిగా చేసుకుని ఆమె చన్ను గుడిచి ఆమెను తరింప జేశావు. అసంపూర్ణమైయిన పద్యం: అల్ల జగన్నాధుకు రే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్ల జగన్నాధుకు రే పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయు దల్లియునై చన్ను గుడిపె దనరగ కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తలలు బోడి చేసుకుని , ఒంటికి బూడిద పూసుకుని, కంభళ్ళు కట్టుకుని మెము భక్తులమని చెప్పుకు తిరిగే వాళ్ళందరు, అవి తిండి కొసం వేసె వేషాలు కాక మరేమి కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ ఒడల బూతిపూసి యుందురెపుడు ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమీ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా! అసంపూర్ణమైయిన పద్యం: అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కుమారా ! వికలాంగుని, కురూపిగా వుండువానిని, ధనము లేని దరిద్రుని, విద్యరానివానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: అవయవహీనుని సౌంద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అవయవహీనుని సౌంద ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం స్తవనీయు, దేవశృతులన్ భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం. అసంపూర్ణమైయిన పద్యం: అసువినాశమైన నానంద సుఖకేళి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అసువినాశమైన నానంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనిషికి ఈ శరీరం మీద మక్కువ చాలా ఎక్కువ. ఎంతో వ్యయప్రయాసలు కోరి పెంచి పొషించిన ఈ దేహం తుదకు అగ్ని పాలో నక్కలపాలో అవుతుందన్న విషయం గ్రహించరు. అసంపూర్ణమైయిన పద్యం: అస్థిరమగు మేని కదరిపాటుల బొంది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అస్థిరమగు మేని కదరిపాటుల బొంది పెక్కు విధములందు బెంచి బెంచి అగ్నికిచ్చు; లేక యడవి నక్కల కిచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఆకలితో వచ్చె వాళ్ళకి పట్టెడన్నం కూడ పెట్టరు కాని వేశ్యలకి ఎంత డబ్బు అయినా ఇస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆకలిగొని వచ్చెనని పరదేశికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకలిగొని వచ్చెనని పరదేశికి పట్టెడన్నమైన బెట్టలేడు లంజెదానికొడుకు లంజెల కిచ్చును విశ్వధాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఆకాశగంగ శివుని తలమీంచీ హిమాలయం,భూమి,సముద్రం,పతాళాలకు దిగాజరినట్లు వివేకహీనుడు దిగజారుతాడు.భర్తృహరి అసంపూర్ణమైయిన పద్యం: ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ స్తోకాంభోది బయోధినుండి పవనాంధోలోకముంజేరె గం గాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఆకులమీద వ్రాసింది ఎవరైనా చదవవచ్చు. అలాగే చేతిలోని రెఖలబట్టి ఊహించి చెప్పవచ్చు కాని మన నుదిటిమీద బ్రహ్మ వ్రాసిన రాత చదవడం ఎవరితరమూ కాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఆకుమీదివ్రాత యందఱికిదెలియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకుమీదివ్రాత యందఱికిదెలియు చేతిలోనివ్రాత జెప్పవచ్చు తోలుక్రిందివ్రాత దొడ్డవాడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఆకులు, వనమూలికలు తింటే కాయసిద్ది కలుగుతుందని మూర్ఖులు వాటిని తింటూ ఉంటారు. ఎప్పుడూ ఆకులు తింటున్నా కాని మేకలకెమన్న మోక్షం కలుగుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: ఆకులెల్ల దిన్న మేకపోతులకేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకులెల్ల దిన్న మేకపోతులకేల కాకపోయెనయ్య కాయసిద్ది లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళ బోదురు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు. ఈ పద్యంలో మనిషికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలను వివరించాడు కవి. ఆ లక్షణాలను అలవరచుకుంటే మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నడుస్తుంది. అందుకే వీటిలో కొన్నిటినైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఆకొన్నకూడె యమృతము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు. అసంపూర్ణమైయిన పద్యం: ఆచార్యున కెదిరింపకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా లోచనము లొందజేయకు మాచారము విడువ బోకుమయ్య కుమారా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్, బ్రాజ్ఞతను గలిగి యున్నన్, బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గుణవంతుడైన రాజుకు 6 గుణాలుంటాయి 1. దుష్టశిక్షణ నైపుణ్యం 2.. గొప్పకీర్తి 3. బ్రాహ్మణాదరణ 4. భోగాలను అనుభవించే గుణం 6. గొప్ప విరాళాలను దానంగా ఇవ్వగలగడం 6. శరణన్నవారిని రక్షించడం వీటిలో ఏది లోపించినా అలాంటి రాజును కొలవడం వృథా అంతేకాదు దగ్గరికి వెళ్ళినా లాభం ఉండదు. అని భావం అసంపూర్ణమైయిన పద్యం: ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్రసంరక్షణం చ యేషామేతే షడ్గుణా ప్రవృత్తాః కోऽర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ?",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడువారిని, బంగారాన్ని మరియు ధనాన్ని చూసి ఆశ పుట్టనిది ఎవరికి. సాక్షాత్తు బ్రహ్మకూడ తనకు వరుసకు కుమార్తె అయిన సరస్వతి దేవిని చూసి మోహించలేదా? అందుకే అంటారు బ్రహ్మకైన పుట్టు దిమ్మతెగులు అని. అసంపూర్ణమైయిన పద్యం: ఆడదానిజూడ నర్ధంబు జూడగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆడదానిజూడ నర్ధంబు జూడగ బమ్మకైన బుట్టు దిమ్మతెగులు బ్రహ్మయాలిత్రాడు బండిరేవున ద్రెంప విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధము అని వేమన భావన) అసంపూర్ణమైయిన పద్యం: ఆత్మ శుద్దిలేని యాచార మదియేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నిజమైన ఙానులు తాము గొప్ప వాళ్ళమని గర్వపడరు. ధీరులైయున్నను తిరగరు. ప్రశాంతముగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు ధీరవృత్తి కలిగి తిరుగబోరు రూపుకుదరనుంచి రూఢిగావింతురు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు. అసంపూర్ణమైయిన పద్యం: ఆత్మశుద్ధి లేని యాచారమది యేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా! నీవు గజరాజుఆర్తితో చేసిన మొరను విని వెంటనే కాపాడినదేవుడవు దండకారణ్యమున కోదండ ధారివై తిరిగిన కోమల మూర్తివైన రాముడవు. నాయందుండి నన్ను ఎల్లవేళలా కాపాడవయ్యా!కృష్ణ శతక పద్యము. అసంపూర్ణమైయిన పద్యం: ఆదండకావనంబున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆదండకావనంబున గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ నాదండ కావరమ్మీ వేదండము గాచినట్టి వేల్పువు కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మంచివారు చేసె పనులకు అర్ధం మూర్ఖుడు తెలుసుకోలేడు కాని వాటిని చెడకొడతానికి మాత్రం అన్ని వేళళా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలానే చేసే ప్రతి మంచి పనిలోనూ కూడ తప్పులు పడుతూ ఉంటాడు. జాగ్రత్తగా పేర్చిన కుండలను కుక్క త్రోసి పడగొట్టి చిరాకు చేస్తుంది కాని తిరిగి వాటిని పేర్చలేదు కదా? అసంపూర్ణమైయిన పద్యం: ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు? చెప్పలేడుగాని తప్పుబట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడు అని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఆదివరాహుడవయి నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ మోదమున సురలు పొగడఁగ మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన. ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి. భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ ""But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం. ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతర సమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు. ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగం గల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైంది ప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం. ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం. అసంపూర్ణమైయిన పద్యం: ఆనుకూల్యము గల అంగన కలిగిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమమరు ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము. అసంపూర్ణమైయిన పద్యం: ఆపదల వేళ బంధులరసిజూడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆపదల వేళ బంధులరసిజూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడక చివరివరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి లక్షణం . అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.ఎప్పుడు కార్యసాధకుల వలనే ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆత్మకు ఆశ్రయస్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచేర్మడిన ’ఓం’ కారము. దీనిని ఉపాసనా సంప్రదాయమునందు ""తారకము"" అని అందురు. మరియొక నామము ""నాదము"". దీనినుండి దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. ఈ విశ్వమునకు ""బిందువు"" అనియు వ్యవహిరింతురు. నాదము కాని బిందువు కాని చక్కైని శోభతో ప్రకాసించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు. అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు సబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. దానిని తెలుపు సావయవసబ్దముల మూలతత్త్వము ""కలలు"" అనబడు వర్ణములు. ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు శక్తి అను అంశములుగ చూడవలయును. ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము. అసంపూర్ణమైయిన పద్యం: ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ) కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నిజమైన జీవితానుభవం కలిగినవారు తమ అనుభవములను స్పష్టంగా చెప్పగలరు. కాని ఇతరులావిధంగా చెప్పలేరు. తమకు లేని అనుభవాలని కల్పించి చెప్పేవారు బుద్దిహీనులు. అసలు గురుతే తెలియని వాడు గురిని చూపుట సాధ్యమా? అసంపూర్ణమైయిన పద్యం: ఆర్యులైనవార లనుభవరూఢిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆర్యులైనవార లనుభవరూఢిని దెలియజెప్పుచుంద్రు తేటపడగ గుఱుతుగననివాడు గుఱియొప్పజెప్పునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! సంసార బంధములలోని అంశముగ మానవులలో పురుషునకు భార్య, భార్యకు భర్త అను బంధములను గట్టుచున్నావు. దానికితోడు సంతానమను బంధపరంపరను కల్పించుచున్నావు. ఈ సంతతితో కోడండ్రు అల్లుళ్లు అను బాంధవ్య బంధములను కల్పించి మాలిమి ఆసక్తి మమకారము ఉద్భవింపచేస్తున్నావు. ఇది ఎట్లున్నదనగా ఒక వస్తువును మరియొక వస్తువుతో కలిపి విడిపోకుండ ఒక సీలను కొట్టి ఆపై మరికొన్ని సీలలు కొట్టినట్టున్నది. నన్ను అట్టి బంధములలో ఇరికించవలదు. ఇప్పటివరకు నేను చిక్కుకున్న బంధములనుండి నన్ను విడిపించుము. అసంపూర్ణమైయిన పద్యం: ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురము పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుత అసాధ్యము కదా! కనుక భార్యం మాట విని ఆలోచించి కాపురము పెట్టాలని భావము. అసంపూర్ణమైయిన పద్యం: ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు కుక్క తోకఁబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఆడిన మాట కొరకు హరిచంద్రుడు ఆలిని అమ్మి, ఆచారము విడనాడి కాటి కాపరియై, పుత్రశోకము అనుభవించి కష్టనష్టాల పాలైనాడు. కాని సత్యానికి ప్రతీకగా నిలిచాడు. కావున నిజం చెప్పెవాళ్ళు మొదలు ఎన్ని కష్టాలు పాలైనా చివరకు సుఖపడతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆలినమ్మి భువిని నాచారహీనుడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలినమ్మి భువిని నాచారహీనుడై ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు ఆడి తప్పకుండ కాడుకాచినవాడు వాడె పరమ గురుడు వసుధ వేమ.",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: భార్య మాటవిని అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని వేరుపడే నరుడు మహా మూర్ఖుడు. అలా చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు మద్దతునిచ్చేది మన తోబుట్టువులే. అసంపూర్ణమైయిన పద్యం: ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు కుక్కతోకబట్టి గోదావరీదును విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్థసంపదలనిచ్చి వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో. కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా. కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు. అసంపూర్ణమైయిన పద్యం: ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా నీవు ఎల్లజీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా వారికి ఆ యా జన్మలందు ప్రారబ్ధమును నిర్ణయించి దానితోపాటు వారిని జన్మింపజేయుదువు. అట్టి ప్రారబ్ధఫలములోని అంశముగా నీవు నాకు సంసారబంధము అంటగట్టితివి. అందలి అంశముగా ఆలు, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకొనినవి. అందులకు సంబంధించిన పనులతోనే నాకు సమయము గడచుచున్నది. మరి ఏసమయమున ఏవిధముగ నిన్ను ధ్యానించగలను? మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసునందు దుష్టమోహమున్నది. అందుచే కలుగు క్షుద్రచింతలను మానిపి ఎట్లు నన్ననుగ్రహింతువో! అసంపూర్ణమైయిన పద్యం: ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఆవు పాలను పిదికి, వేడి చేసి, తోడు వేస్తె ఎలాగైతె వెన్న, పెరుగు, మజ్జిగ దొరుకుతాయొ అలానే ఆత్మను శొధిస్తే కొత్త సంగతులు అవగతమవుతాయి. అసంపూర్ణమైయిన పద్యం: ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు తవిలిలోన గలదు నవనీత మిట్లురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆశను కోసి, అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియ కట్టి, ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వాడినే యోగి అందురు. అసంపూర్ణమైయిన పద్యం: ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆశ పాపజాతి యన్నింటికంటెను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశ పాపజాతి యన్నింటికంటెను ఆశచేత యతులు మోసపోరె చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు. అసంపూర్ణమైయిన పద్యం: ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆశ అనే పాశంతో జగములో ఉన్న ప్రాణులన్ని బంధించబడి ఉన్నాయి. దాన్ని మాములు కత్తులతో కాక ఙానమనే చురకత్తితోనె తెంచగలం. అసంపూర్ణమైయిన పద్యం: ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల గట్టుబడునుగాన నిట్టలమున ఙానమనెడి చురియ బూని కోయగరాదె? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి ఉండటం, మదాన్ని వీడడటం, పాపకార్యాలపై కోరికలేకుండటం, సత్యాన్నే పలకడం, సజ్జనులను సేవించడం, సంపద కలిగి ఉండడం, శత్రువులనైనా చక్కగా చూడడం, పూజ్యులను పూజించడం, పెద్దలయెడ అణకువ కలిగి ఉండడం, దుఃఖితులయెడ దయ చూపడం ఇవ్నీ సత్పురుషులలో ఉండే లక్షణాలు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్ వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ శ్రీశాలిత్వము, దీనులందుఁగృపయున్ శిష్టాలికిన్ ధర్మ ముల్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఫెళ్ళాడిన భార్య ఇంట్లో ఉండగా ఆమెను కాదని పర స్త్రీల కోసం వెళ్ళె వాళ్ళు మహా మూర్ఖులు. పంట ఉన్న చేనును వదిలి పరిగ గింజల కోసం ఎవరైనా ఆశ పడుతారా? అసంపూర్ణమైయిన పద్యం: ఇంటియాలి విడిచి యిల జారకాంతల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు పంటచేను విడిచి పరిగయేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇంటిలో ఉన్న దెవున్ని ఎరుగక అతని కొరకై అడవులకు వెల్లె వాళ్ళు మూర్ఖులు. అలాంటి అవివేకుకలను ఏమనాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక అంటిచూడలేక యడవులందు నుండగోర దైవ ముండనీయడువాని విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇంటిలోన దూరిన కోతి ఎలాగైతే చక చక తిరుగుతూ అన్ని వెతుకుతుంటుందో, అలానే మనస్సు ఒక చోట నిలువక తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సును అదుపులో పెట్టడమమే ముక్తికి మొదటి మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: ఇంటిలోని కోతి యిరవు కానగలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు కోతి నోకటి నిల్పి కుదురుండలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం వద్దు.అంతటా వ్యాపించియున్న చక్రధారి ఎక్కడ కావాలంటే అక్కడే కనబడతాడు.విన్నావా?దానవేశ్వరా!' అంటున్నాడు ప్రహ్లాదుడు.హిరణ్యకశిపుడితో.పోతన భాగవతం. అసంపూర్ణమైయిన పద్యం: ఇందుగల డందు లేడని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇంద్రియాలకు లొంగు వాడు అధముడు. ఇంద్రియాలకు దాసుడైనను భక్తి కలవాడు మధ్యముడు. ఇంద్రియాలను జయించినవాడు ఉత్తముడు. అలాంటి జితేంద్రియుడు ఈశ్వరునితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: ఇంద్రియ పరవశు డధమం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంద్రియ పరవశు డధమం డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ డింద్రియ జయడుత్తముడు జి తేంద్రియసంధికుడు విన మహేశుండు వేమా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ధనము సంపాదించ గలిగేదేవిద్య.యుద్ధమునందు జొరబడితేనే పౌరుషవంతుడవుతాడు.[పిరికితనం పనికిరాదని అర్ధం]గొప్పకవులు మెచ్చితేనే నేర్పరితనం.తగవులాడుట కీడుకిదారితీస్తుంది.సుమతీ. అసంపూర్ణమైయిన పద్యం: ఇచ్చునదే విద్య రణమున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు వాదుకు వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దానము చేయువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు. కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్షసమీపమునకు రానివ్వదు కదా! ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న జచ్చుగాని యీవి సాగనీఁడు కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దానము చేయువాని యొద్ద పిసినారి ఉన్నయడల చచ్చినా ఎవ్వరికీ తాను దానం చెయ్యడు. చేసేవారిని చెయ్యనియ్యడు.కల్పవృక్షమును గచ్చచెట్టు మూసినట్లుగా అగును. అసంపూర్ణమైయిన పద్యం: ఇచ్చువానియొద్ద నీనివాడుండిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇచ్చువానియొద్ద నీనివాడుండిన జచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చచెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఇనుము విరిగిన కాల్చి , అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొల్వుయందు ఉన్నాడు కదా! అట్లే స్థానము దప్పినపుడు విషయ వాంఛను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిది అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని కాల మొక్కరీతి కడపవలయు విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇరుగు పొరుగు వారిని చూసి, వారికి ధనమున్నదని మీకు లేదని దుఃఖింపకూడదు.వెనుకటి జన్మలో దాన ధర్మాలు చేస్తే ఇప్పుడు సంపద వచ్చియుండేది. అప్పుడేమియు చేయకుండా ఇప్పుడెల వస్తుంది? కావున బుద్ది తెచ్చుకుని ఇప్పుడు దానము చేస్తే కనీసము మరుజన్మలో అయిన ధనము పొందగలవు. అసంపూర్ణమైయిన పద్యం: ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేది? ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు. జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్ అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా! సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనా వరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఇరువదొకమారు నృపతుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్ ధర గశ్యపునకు నిచ్చియు బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇల్లు, వాకిలి వదిలి కొరికలను చంపుకుని, గోచి కట్టుకుని అడవిలో ఒంటరిగా తపస్సు చేసినంత మాత్రాన సుఖమేమి ఉండదు. అలా చెస్తె తత్వం తెలుస్తుందనుకోవడం మూర్ఖత్వం. అసంపూర్ణమైయిన పద్యం: ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి వంటకంబు నీటివాంచ లుడిగి ఒంటినున్నయంత నొదవునా తత్వంబు? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇష్టమని చెప్పి దెవుని చిత్రాలు, లింగాలు మెల్లొ వేసుకుని కష్టపడి మోస్తు తిరుగుతూ ఉంటారు. దీనివల్ల కష్టమే కాని దైవం ఇష్టపడదు. అసంపూర్ణమైయిన పద్యం: ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె? నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి కష్టపడుటగాని కలగదు దైవంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వెపనూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి పల్లు దోమినంత బరిశుద్దులగుదురా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము. అసంపూర్ణమైయిన పద్యం: ఇహరంబులకును నిది సాధనంబని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిది నిజము విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనుజుడెంత గొప్పవాడైనను దైవగతి మారునప్పుడన్నిటిని గోల్పోయి బేలయై తిరుగును. దశరథునంత వారి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటిని విడిచి యడవిలో కూరలు కాయలు భుజించి తిరుగలేదా? అసంపూర్ణమైయిన పద్యం: ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్ భోజనమై తగన్వనికి బోయి చరింపడే మున్ను భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఈ దేహాన్ని ఎంత పోషించినా చివరకు మట్టిపాలు కాక తప్పదు. అంతిమ సత్యమైన ఈ నిజాన్ని గమనించి తన పర అనే భేదభావం వదిలి అందరిని సమాన దృష్టితో చూడాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఈ దేహ మెన్నిభంగుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే మీదెఱిగి మురికి గడుగుచు భేదంబులు మాని ముక్తి బెరయును వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తేనె రుచి చూడటానికి ఈగ ఎగురుకుంటూ వచ్చి, దాని మీద వాలి అతుక్కుని చచ్చి పోతుంది. కామావేశం ఉన్నవాడు కామ సుఖానికి లోంగి చచ్చిపోతాడు. దాత కాని లోభిని దానమడిగినంతనే చస్తాడు. ఇదే లోక రీతి. అసంపూర్ణమైయిన పద్యం: ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు త్యాగి కాని వాని ధర్మ మడ్గిన జచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఈత వచ్చినవానికి లోతనిపించదు. పాత నేరస్థునికెప్పుడూ భయము లేదు. ఇదంతా వారికి ఎంత సులభం అంటే కోతి ఒక కొమ్మ మీదనుంచి మరోక కొమ్మ మీదకి దూకినంత. అసంపూర్ణమైయిన పద్యం: ఈత వచ్చినపుడు లోతని పించునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు క్రొతి కొమ్మ కెక్కి కుప్పుంచి దూకదా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈత వచ్చిన వాడికి లోతుతో పని లేదు. చచ్చిపోవడం కన్న మనకు జరిగే గొప్ప కీడు లేదు. అలాగే గొచి ఉండతం కన్న మనకు కలిగే పేదరికం లేదు. అసంపూర్ణమైయిన పద్యం: ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు చావుకన్న కీడు జగతిలేదు గోచిపాతకన్న కొంచెబింకను లేదు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈత రాని వాడు ఎన్ని సార్లు నీళ్ళలో దిగినా మునిగిపోతాడు కాని ఏరు దాటలేడు. అదే విధంగా ఙాని కాని వాడు ఎన్ని సార్లు ప్రయత్నించినా ముక్తిని పొందలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఈతరాని వాడి కెగరోజి దిగరోజి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి? పరుడు కానివాడు పరలోకమందునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎంత ఈత వచ్చిన వారైనా కాని లోతైనటువంటి బావిలో పడితో చావు తప్పదు. అలాగే ఎంత యోగము తెలిసినా మనస్సులో ఏకాగ్రత లేకపోతే వ్యర్దము. అసంపూర్ణమైయిన పద్యం: ఈతెఱిగినవారైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా? ఈతలు నేర్చిన యోగము చేతిరుగకయున్న నేమిచేయుదు వేమా?",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తముని కడుపున నోగు జన్మించిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికి మహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన. ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది. మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోని మహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి. ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు వేషధారి యుదర పోషకుండధముండు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైన పట్టగలదు. అదే ముసలి ఒడ్డుమీద ఉన్నప్పుడు ఏనుగు చేతులో చస్తుంది. బలాబలాలు ఒకటే ఐనప్పటికీ, స్థాన బలాన్ని బట్టి మారుతుంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు ఎఱుక మఱుగు దెలిసి యేకమై యట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె బ్రహ్మదేవు సేత పదడైన సేతరా విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వయస్సుతో సంబందం లేకుండా మనం చేసే పనులు చూసి మనల్ని గౌరవిస్తారు. వయసులో పెద్ద కదా అని శ్రీ కృష్ణుని విడిచి వసుదేవుడికి గౌరవం ఇవ్వడం లేదు కదా? కాబట్టి గౌరవం పొందాలంటే పెరిగే వయస్సు గురించి ఆలోచించకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం. అసంపూర్ణమైయిన పద్యం: ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్దతనము నెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! నీకు రహస్యము తెలసి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ బయట చెప్పుటకై పోవద్దు. అనగా రహస్యము తెలిసినదైననూ నీవు మాత్రం తెలియజేయవద్దు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నీవు నడచుకొనుము. అసంపూర్ణమైయిన పద్యం: ఉన్నను లేకున్నను పై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు కలవాడు. ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసినవారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పు చేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఉపకారికి నుపకారము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెరుకుగడ మొదలు తియ్యగానుండును.నడుమభాగమున తీపికొంతతగ్గి కొసకు చప్పగా నుండును. అట్లే చెడ్డవారితోస్నేహము మొదట ఇంపుగాను,నడుమ వికట ముగాను,కడకు చెడ్డగాను తోచును.సుమతీ శతకపద్యము. అసంపూర్ణమైయిన పద్యం: ఉపమింప మొదలు తియ్యన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: స్వతహాగా తెలివిగలవాడు ఊరికే కాలక్షెపము చేస్తూ కూర్చోకూడదు. సరైన గురువుని ఆశ్రయించి ఙానం పొందాలి. గురువు చెప్పిన విధానాన్ని పాటించి గొప్పవాడవ్వాలి. లేకపోతె అతని తెలివితేటలు వృదానే. అసంపూర్ణమైయిన పద్యం: ఉపము గలుగు నాత డూఱకుండగరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు గురుడు చెప్పు రీతి గుఱి మీఱ రాదయా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తిండి తినక ఉపవాసాలుండి శరీరన్ని భాద పెడితే మనుజన్మలో ఊర పందియై పుడతారు.అలానే ఎంత తప్పస్సు చేసే ముని అయినా కాని లాభం లేదు. ఎందుకంటే జీవముండి ఎంతో చైతన్యముకల మానవుడు ప్రాణములేని రాతికి దండము పెట్టి ఫలము ఆశిస్తున్నాడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: ఉపవసించినంత నూఱబందిగ బుట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపవసించినంత నూఱబందిగ బుట్టు తపసియై దరిద్రతను వహించు; శిలకుమ్రొక్కనగునె జీవముగల బొమ్మ? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దాంభికులు (గొప్పలు చెప్పుకునె వాళ్ళు) ఎలాంటి వాళ్ళంటే భక్తి నటించి, ఉపవాసాలు ఉన్నట్లు పదిమందికి చూపించి, నైవెద్యెము పేరుతో వాళ్ళె దాన్ని తిని ఆకలి తీర్చుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు దాని నోరుకట్టి తమె తిందురుకదా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఉప్పుగల్లు, కర్పూరము చూపులకు ఒకే విధముగా తెల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుని రుచి చూస్తేగాని తేడా తెలియదు. అలాగే, మనచుట్టూ ఉండే మనషుల్లోనూ... మంచివారు/గొప్పవారు ఎవరో కాని వారెవరో అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము. అసంపూర్ణమైయిన పద్యం: ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ.",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఉప్పు నీళ్ళలో ఎలగైతె కలిసిపోతుందో, కర్పూరం జ్యోతిలో ఎలాగైతె కలిసిపోతుందో, అలాగే మంచి మనసులో దెవుడు కలిసిపోయి ఉంటాడు. అందుకని మనం దెవుణ్ణి ఎక్కడో వెతకక్కరలేదు. అందరి మంచి వాళ్ళలో దెవుడుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఉప్పునీరు నట్టు లూహించి చూచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు లుప్పతిల్లు మదిని నొప్పుగా శివుడుండు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పప్పులేని భోజనము, అలానె ఉప్పులేని కూర నోటికి రుచించవు. లోకంలో అప్పులేని వాడె అందరికన్న ధనవంతుడి కింద లెక్క. అసంపూర్ణమైయిన పద్యం: ఉప్పులేని కూర యొప్పదు రుచులకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడు యధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: గుణవంతుడు పరులు తన కెంత యపకారము చేసినను ఆ యపకారుల కుపకారమునె చేయును కాని చెడ్డ చేయడు. పెరుగు ఎంతగా తన్ను కలియబెట్టి చిలికినను వెన్ననే యిచ్చునుగదా? అసంపూర్ణమైయిన పద్యం: ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్ దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అమృతము రుచిని ఆమాటకొస్తే ఏరుచైనా నాలుకకి తెలుస్తుంది గాని చెయ్యి తెలుసుకొన లేదుకదా!అలాగే పరమయోగీశ్వరులయొక్క విలువ తెలిసికొనలేక కించపరుస్తూవుంటారు సామాన్యులు.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి తెగడువారుగాని తెలియలేరు అమృతపు రుచులను హస్తమేమెరుగును విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఊపిరిలేని కొలిమితిత్తి కొద్దిగా ఊదితేనే మంటలోఉన్న పంచలోహలు భస్మమవుతాయి. అలాగే ఙానులు ఉసూరుమంటే లోకములే దగ్దముకావా? కావున ఙానులు నిశబ్దముగా ఉండకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా? విశ్వధాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏదైన పని సాధించాలంటే కష్టపడి ప్రయత్నము చేయాలి. అంతే కాని ఒకసారి చేసి వదిలెస్తే మన లక్ష్యము నెరవేరదు. చెట్టుకొమ్మని విరగగొట్టడానికి ఒకసారి ఊపితే సరిపోదు కదా! అది మెత్తపడి విరిగే వరకు గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నములో లోపము ఉంటే లక్ష్యము నెరవేరదు. అసంపూర్ణమైయిన పద్యం: ఊపబోయి కొంత యూగించి విడిచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేరు పట్టు పూంకి కొలది పనిచేయ లక్ష్యంబు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఊరపందికి మంచి వస్తువుల విలువ ఎలా తెలుస్తుంది. మనం ఎంత మంచి ప్రదెశం చూపినా, వెళ్ళి బురద బురద గుంటలోనె పడుకుంటుంది. అలాగే తిరుగుబోతులకు మంచి విలువ తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్ చెడ్డనరక మెల్లజెందుగాని సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సురాసురులు అమృతమునకై మందరపర్వతమును కవ్వముగాను, వాసుకియను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభ రత్నమును, కల్పవృక్షమును, కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో 'లక్ష్మియు, కౌస్తుభరత్నము' అను నీ రెండును ప్రయాసపడకుండగనే విష్ణువుకు లభించెను. అదృష్టవంతునకు అభివృద్ధి కలుగబోవునెడల అతడికే ప్రయాస కలగకుండనే భాగ్యములబ్బును. అసంపూర్ణమైయిన పద్యం: ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్ వార లటుండగా నడుమ వచ్చినశౌరికి గల్గె గాదె శృం గారపుబ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినను దుర్జనుఁడోర్వలేమిచే వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమటపురుగున కేమి లాభముండును? అసంపూర్ణమైయిన పద్యం: ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కొండవీడు ప్రాంతములోని మూగ చింతపల్లెలోని పశ్చిమవీథిలో మొదటి ఇల్లు తనదని, తనది రెడ్డి కులమని వేమన వివరించుచున్నాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి, మూగచింతపల్లె, మొదటి యిల్లు, ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించినచో పండితులు కవులు రాగులను ఆశ్రయించవలసిన ఆవశ్యకత ఏమున్నది? బిచ్చమెత్తుటకు పోయినచో జనులు బిచ్చము పెట్టరా. ఎండనుండి వాననుండి కాపాడుకొనుటకు కొండ గుహలు లేవా. మానసంరక్షణకు చింకిపాతలు దొరకవా. జలప్రవాహములందు చల్లని తీయని నీరు దొరకదా. అట్టి జీవనము గడుపుతూ నిన్ను సేవించువారిని నీవు దయతో అనుగ్రహించనున్నావు కదా. మరి రాజుల నాశ్రయించుట ఎందుకు? అసంపూర్ణమైయిన పద్యం: ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అడవిలో ఉంటూ ఋషులమని చెప్పుకుంటూ షడ్రుచుల భోజనం కోరుకొనడం, తినే అవకాశం ఉన్నా తినకుండా ఉండటనం, పెండ్లాడిన భార్యలను పోషింపకుండా ఉండటం, వీటి కంటే రోత పని ఇంకొకటి లేదు. అసంపూర్ణమైయిన పద్యం: ఋషులటవినుండి రుచులు కోరుట రోత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత భార్యలనుచు వారి భరియింపమియు రోత విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎన్నెన్ని పూజలు పేరు పేరున చేసినా ప్రయోజనమేమిటి? భక్తి లేని పూజకి ఫలములేదు గాన పూజ చేసే ముందు దేనికి చేస్తునారో, ఆ కారణం తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు కాన పూజ సేయగారణ మెఱుగుడీ విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎండిన మ్రాను అడివిలొ ఉంటే దానిలో పుట్టె అగ్ని మొత్తం అడివిని కాల్చెస్తుంది. అలాగే నీచుడొకడు పుడితే చాలు మొత్తం వంశం నాశనమైపొతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎండిన మానొక టడవిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎండిన మానొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యీడ్చును చెట్లన్ దండి గల వంశమెల్లను చండాలుం డొకడు పుట్టి చదుపును వేమా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎంత కడిగినా నోటిలో ఎంగిలి పోతుందా ఎమిటి. అలానే ప్రతిదినము అసత్యాలాడుతూ అందరిని భాద పెట్టే నోరు ఉన్నంత కాలం దాని చెడ్డ గుణము పోదు. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె? ఎల్లకాలమందు నెంగిలి తగు ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎంత గొప్ప చదువులు చదివి ఎన్ని వాదోపవాదాలు విన్నాగాని, మూర్ఖుడు అవలక్షణాలను మానలేడు. నల్లని బొగ్గుని ఎన్నిసార్లు పాలతో కడిగినా తెల్లగా అవుతుందా? ఇది అంతే! అసంపూర్ణమైయిన పద్యం: ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎంతో కష్టపడి, ఎమేమో చదవినా మన దగ్గర ఆలోచించే గుణం లేకపోతే వృదానే. ఎంత చదివినా చింతన కలిగియుండాలి, విడువకుండా మన మనస్సుని శోధించ కలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు పంతగించి మదిని పరికించి చూడరా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ధనం ఎక్కువ అయిన కొద్ది విచారము పెరుగుతూ ఉంటుంది. ఆటువంటి విచారము చేత మనస్సులో చింత పెరుగుతుందే కాని తరగదు. మనకేమి చింతంటూ లేకుండా ఉండటమే అసలైన సంపద. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత చింతచేత మనసు చివుకుమనును చింతలేకయుంట చెడిపోని సంపద విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పదిమందిలో ఎవరైనా సరే వినయ విధేయతలను మరవకూడదు. ప్రత్యేకించి పంక్తి భోజనాల వేళ ఆకలి దంచేస్తున్నదని తొందరపడి, అందరికంటే ముందు తినడం మంచిదికాదు. అలా తినేవాళ్లను ఎదుటివాళ్లు తిండిపోతుగా ముద్ర వేస్తారు. కాబట్టి, ఇంట్లోని వారంతా కూర్చుని భోజనం చేసేప్పుడు అందరూ వచ్చాకే తినడం షురూ చేయాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎంతటి యాకలి గలిగిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా మంతులు బంధువులును నిసు మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రామా!శబరిపుణ్యమేమో ఆమెఇచ్చిన ఎంగిలిపండ్లనుతిన్నావు.ప్రేమతోఉడుతను గోళ్ళతోనిమిరి ఆనందింపజేశావు.కులాలలెక్కించక వేదాంతముచూపావు. అసంపూర్ణమైయిన పద్యం: ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కులజన్మము లేమిలెక్కవే దాంతముగాదె నీమహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మూర్ఖునికి సిగ్గు లజ్జ లేకుండా అంతా ఒకేలా కనిపిస్తుంది. అది మంచిది కాదు. ఉచ్చ నీచ స్థితిగతులను ఎరిగి ప్రవర్తించుటయె మంచి మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య తగ్గి యొగ్గకెపుడు తాకుట పరమురా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎలాంటి మంత్రమునైన నొటితో పలికితే ఎంగిలి అవుతుంది. ఎంగిలి కాకుండ పలకడం బ్రహ్మకైన తరము కాదు. ఎంగిలి ఎంగిలి అని ఎందుకాగోల? అసంపూర్ణమైయిన పద్యం: ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన ఎంగి లెంగిలందు రీ నాటితోడనే విశ్వధాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎంతటి గొప్ప యోగి అయినా మన్మధుడికి దాసుడైతే అతని యోగత్వం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కావున గొప్పతనం నిలవాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ తెలియవచ్చునేని తేటగాను యోగమెల్ల మండి జోగియై పాడగు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చీడపురుగు పెరుగుతున్నచెట్టునుపట్టితినునుగాని నీరుపోసిపెంచనట్లే దుర్జనుడు కీడుచేయునేగాని మేలుచేయడు అసంపూర్ణమైయిన పద్యం: ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహమొక్కటినైన భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ప్రపంచజ్ఞానములేని వానిని ప్రయత్నించి ఒకేడాదికి జ్ఞానిని చేయచ్చు.మాటవినిపించుకోని మౌనికైన ఎలాగోచెప్పిఒకనెల్లో జ్ఞానిని చేయచ్చు.మూర్ఖుని ముప్ఫై ఏళ్లయినా మార్చలేం.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: వెడ్డివారి (మూర్ఖులు) స్వభావం ఎలా ఉంటుందో తెలిపే నీతిపద్యమిది. సత్పురుషులతో ఎన్నాళ్లు సావాసం చేసినా సరే, మూఢులైన వారు సద్గుణాలను ఎప్పటికీ ఒంట పట్టించుకోరు. మంచివాళ్ల ప్రజ్ఞాపాటవాలు వారి మనసుకు ఎక్కవు కాక ఎక్కవు. ఎలాగంటే, వంట ఎంత రుచిగా ఉందో తినే నాలుకకు తెలుస్తుంది కానీ, కలిపే గరిటెకు తెలియదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే? తెడ్డది కూరలోగలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖునికి ఎంత వివరించి చెప్పినా ప్రయోజనము ఉండదు. మంచిని అర్ధం చేసుకునే తెలివి లేక ఇంకా మూర్ఖంగానే ఉంటాడు. అదే విధంగా చెడ్డ వాడైన కొడుకు, తండ్రి ఎంత మంచి చెప్పినను వినిపించుకోక చెడ్డ దారిలోనే జీవిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎదుటివారి బలము, తమ సొంత బలము తెలియక మొండిపట్టు పడితె ప్రయోజనం ఉండదు.కాబట్టి తమ, పర బల బలహీనతలు తెలిసి నడచుకోవడం మేలు. ఎంత జంతువైన కాని ఎలుగుబంటిని దివిటి మోయమంటే మొస్తుందా? దానికి ఒల్లంతా జుట్టు ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళదు. మనమూ అలానే ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చలముననె దీర్చెనేని ఎలుగు దివిటిసేవకేర్పడు చందము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చూడటానికి ఎద్దు, దున్న ఒకెలా పని చేస్తున్నా, తరచి చూస్తే ఆ పనిలో మనకు తేడ కనిపిస్తుంది. అలానే చేసే పనిలో నేర్పులేవాడు ఎంత కష్టపడి చేసినా గొప్ప యోధుడనిపించుకోలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయొధుడందురా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తే జంతువు అయిన ఎద్దు కూడ మనం చెప్పేది అర్దం చేసుకుని దానికి తగ్గట్టు మసులుతుంది. కాని మూర్ఖుడైన మనిషి ముప్పై ఏళ్ళకి కూడ అర్ధం చేసుకోలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన మాటదెలిసి నడుచు మర్మమెరిగి మొప్పెదెలియలెడు ముప్పదేండ్లకు నైన విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్నాళ్లు బ్రతుక బోదురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్నాళ్లు బ్రతుక బోదురు కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం దున్నట్టివారి కందఱి కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనస్సులో భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. భక్తి చేసే పూజ అన్ని విధాల సత్ఫలితాలను ఇస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి? భక్తిలేనిపూజ ఫలములేదు భక్తిగల్గుపూజ బహుళ కారణమగు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఎన్ని స్థలములు తిరిగిననూ, ఎన్ని కష్టములు పడిననూ, ఏమి యును పొందనీయక శని వెన్నంటుచూ తిరుగుచుండును. మునుపు శివుని వెంబడించి బాధలు పెట్టెను కదా! అలాగే భూమి కొత్తదైనచో జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కాలం కలిసి రానప్పుడు ఎంత శ్రమ పడిన ప్రయొజనం ఉండదు. శని మనల్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. భూమి మార్చినా కాని భొక్త మారడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: ఎన్ని భూములు గని యేపాటు పడినను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు భూమి క్రొత్తయైన భొక్తలు క్రొత్తలా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈనాటివరకు ఎంతో కొంత కాలము జీవించితిని. ఇంకను ఎన్నాళ్లు జీవింతును. జీవించినను ఏమి ప్రయోగనము. నన్ను నేనే కాపాడుకున్నను ఎవ్వరిని రక్షించినను కలుగు ప్రయోగనమేమి. వీనివలన సాటిలేని శాశ్వతమైన ఆనందము ఎట్లు కలుగును? ఇకమీదట నేను నిన్నే త్వదేకనిష్థాభవముతో సేవింతును. ప్రభూ నన్ను చిన్నబుచ్చకుము. నన్ను నీవానిగా అంగీకరించి నీసన్నిధియందు నీ సేవకునిగా ఆశ్రయమునిమ్ము. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం? జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎప్పటికిన్ + ఏ + అది అంటే ఆయా సందర్భాలను బట్టి. ఎయ్యది అంటే ఏ మాట. ప్రస్తుతం అంటే అనుకూలంగా ఉండి మన్నన పొందుతుందో. (ఏ సమయంలో ఏ మాట మాట్లాడితే అక్కడ గౌరవమర్యాదలు కలుగుతాయో). అప్పటికిన్ అంటే ఆ సమయానికి. ఆ మాటలు అంటే అటువంటి పలుకులు. ఆడి అంటే పలికి. అన్యులమనముల్ అంటే ఇతరుల మనసులను. నొప్పింపక అంటే బాధపడేటట్లు చేయక. తాన్ అంటే తాను కూడా. నొవ్వక అంటే బాధపడవలసిన స్థితి కల్పించుకుని బాధపడకుండా. (తన మాటలకు ప్రతిగా ఇతరులు తన మనసు కష్టపెట్టేలా మాట్లాడనివ్వకుండా). తప్పించుక అంటే అటువంటి పరిస్థితులను తొలగించుకొని. తిరుగువాడు అంటే ప్రవర్తించే వ్యక్తి. ధన్యుడు అంటే కృతకృత్యుడు. విజ్ఞతను ప్రదర్శించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడితే అది తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివ్యక్తి మనస్సు కష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు మాట్లాడటంలో కృతకృత్యుడయ్యినట్లే. అసంపూర్ణమైయిన పద్యం: ఎప్పటికెయ్యది ప్రస్తుత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, విలువ ఏర్పడేలా చేయాలనే తలంపుతో దానిని కర గించి అచ్చుగా పోసినా అది బంగారం కాలేదు. ఇలలోన్ అంటే ఈ భూమి మీద. నీచునకున్ అంటే దుష్టస్వభావం కలవానికి. ఉత్తమగుణములు అంటే గొప్పవి అయిన సుగుణాలు. ఎత్తెరగున అంటే ఏవిధంగా. కలుగనేర్చున్ అంటే అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయ్యెడలన్ అంటే ఏ ప్రాంతంలోనైనా. ఎత్తిచ్చి అంటే గొప్పదాన్ని. కరగి అంటే ద్రవరూపంలోకి మారేటట్ల్లు కాచి. పోసినన్ అంటే అచ్చులో పోసినప్పటికీ. ఇత్తడి అంటే ఒకానొక లోహం. తాను అంటే అది. బంగారము అంటే స్వర్ణం. అగునె అంటే కాగలదా. ఇత్తడి, బంగారం చూడటానికి ఒకే తీరులో ఉంటాయి. కాని బంగారానికున్న విలువ ఇత్తడికి లేదు. అదేవిధంగా మంచి గుణాలు కలవారికి ఉండే సంస్కారం చెడు గుణాలు ఉన్నవారికి కలుగదు అని కవి వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తమ గుణములు నీచున ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగ బోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది. మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి. అసంపూర్ణమైయిన పద్యం: ఇమ్ముగ జదువని నోరును ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలం బతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది. ఉడుము అంటే బల్లి ఆకారంలో దానికంటె ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండే జంతువు. నూరేండ్లును అంటే వంద సంవత్సరాలు. ఉండ దె అంటే జీవించదా. పాము అంటే సర్పం. పేర్మిన్ అంటే ఎంతో గొప్పగా. పది నూరేండ్లున్ అంటే వెయ్యి సంవత్సరాలైనా. పడి ఉండదె అంటే నిష్ర్పయోజనంగా జీవించి ఉండదా. కొక్కెర అంటే కొంగ. మడువునన్ అంటే చెరువులో. ఉండదె అంటే జీవించి ఉండదా. మానవుడు... ఇలన్ అంటే భూలోకంలో. కడున్ అంటే మిక్కిలి. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తి కలవాడు. కావలెన్ అంటే అయి ఉండాలి. ఈ పద్యంలో మనిషి ధర్మబద్ధంగా ఉంటూ ధనాన్ని సంపాదించుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, చివరకు మోక్షం పొందాలని వివరించాడు కవి. అసంపూర్ణమైయిన పద్యం: ఉడుముండదె నూరేండ్లును ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును. అసంపూర్ణమైయిన పద్యం: ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్ దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: అర్హులు కాని వారిని సేవించడం వల్ల కలిగే అనర్థాన్ని తెలియజెప్పిన పద్యరత్నమిది. నల్ల తాచుపాము పడగ నీడలో నివసించే కప్ప బతుకు క్షణక్షణం ప్రాణగండమే. ఇదే విధంగా, ఎప్పుడూ అయిన దానికీ, కాని దానికీ దోషాలను వెదికే యజమానిని సేవిస్తే వచ్చే లాభమేమో కానీ అనుక్షణం ప్రమాదకరమైన పరిస్థితే పొంచి ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎప్పుడు దప్పులు వెదకెడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం. ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలు అంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము). పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైన మనస్సును నిలపడం కోసమే శివపూజ. భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది. చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది. అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్న ప్రత్యేకత. అసంపూర్ణమైయిన పద్యం: ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తెలివిలేనివాడు ఎన్నినీతి,ధర్మశాస్త్రములు చదివినంత సేపేసజ్జనుడుగా ఉండును. బైటికివస్తే దుర్మార్గములు ప్రారంభించును.కప్పతామరాకుమీద ఉన్నoతసేపూఉండి బైటికివచ్చి పురుగుల్నితింటుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుకమాలువాడు ఏమేమిచదివిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుకమాలువాడు ఏమేమిచదివిన జదివినంతసేపు సద్గుణియగు కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: గొడ్డుటావు ఎంత ప్రయత్నించినా చేపనట్లే మూర్కుడైన ప్రభువును ఎన్నాళ్ళు సేవించిన ప్రయోజనంలేదు. అతడు సహాయం చేస్తాడు అనుకోవడం వట్టి బ్రాంతి మాత్రమే. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటావుపాలు కోరినచేపున విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు నొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తెలిసిన వానికి అన్ని తెలిసే ఉంటాయి. తెలియని వానికి ఏమీ తెలియదు. తెలియని దానిని తెలుసుకొనడమే ఙానము. కాబట్టి బద్దకము వదిలించుకుని తెలియని దాని గూర్చి పరిశోదిస్తూ తెలుసుకొనిన వాడే గొప్ప ఙాని. అసంపూర్ణమైయిన పద్యం: ఎఱుకయుండువాని కెఱుకయేయుండును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం. ఎలుక తోలును ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప, దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా. అలాగే, కొయ్యబొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం? అది మాట్లాడుతుందా! కాబట్టి, స్వతసిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు. అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము) అసంపూర్ణమైయిన పద్యం: ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మన ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ సత్యం తెలియక మూర్ఖుడు తను శాశ్వతము అని తలచి అపకీర్తి తెచ్చుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె యపకీర్తి గనలేక విరగబడు నరుడు వెఱ్ఱి వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఏ గుణముల మూలంగా మనకు ఆపదలు వస్తాయొ, ఆ గుణాలను వెంటనే వదిలి పెట్టాలి. అలాగే ఏ గుణముల మూలంగా మనకు మేలు జరుగుతుందో వాటిని వెంటనె అనుసరించి, గొప్ప పేరు పొందాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఏ గుణముల నాపదలగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుండై ఏ గుణములు మేలొనరచు నా గుణముల ననుసరించి యలరుము వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కులమేంటి? మతమేంటి? ముందు ఙానం తెచ్చుకుని అందరిని ఆదరించు. ఈ భేదములు అంతరించి నీకు అంతా తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఏది కులము నీకు? ఏది మతంబురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏది కులము నీకు? ఏది మతంబురా? పాదుకొనుము మదిని పక్వమెరిగి యాదరించు; దానియంతము తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం. అసంపూర్ణమైయిన పద్యం: ఏనాడైనను వినయము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుషులు ధనంపై లేనిపోని ఆశలు కల్పించుకోవడం వ్యర్థం. ఎవరైనా సరే, భూమిపై పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. చనిపోయేటప్పుడు కూడా దేనినీ తీసుకుపోరు. సంపాదించే ధనం ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. తాను అదేమీ లేకుండానే జీవితాన్ని చాలించక తప్పదు. కాబట్టి, లోభత్వాన్ని వదిలేసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనుజుడు పుట్టుకతో ఏమి తీసుకురాడు, చచ్చినచో ఏమీ తీసుకుపోడు. అట్లే ఈ సంపదలు ఎక్కడికీ పోవు. తానేక్కడికీ పోడు అని తెలుసుకోలేడు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు బుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పసిరి కాయలు కోయరాదు. బంధువులను దూషించడం పాపము. యుద్ధమునకు సిద్ధమైన తరువాత వెనుదిరిగి పారిపోడం ధర్మం కాదు.[అదే గీతాసారం] గురువులు చెప్పిన మాట జవదాటరాదు.ఇది సుమతీశతక పద్యం. బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: ఏరకుమీ కసుగాయలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నదినిదాటినతరవాత పడవనువదలి పట్టించుకోకుండా తనదారిన వెళ్ళినట్లుగా ధ్యానయోగాములో మునిగి సంకల్పసిద్ధి పొందినయోగి శరీరమును విడుచుటకు కొంచెముకూడా సందేహింపక వదులుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకుగొనక పోయినట్లు యోగపురుషు డేలయొడలు పాటించురా? విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నావంటి కవులు తమ పరిమితమగు బుధ్ధిశక్తితో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము. చాలు చాలును. సత్యమగు వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా. అసంపూర్ణమైయిన పద్యం: ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం జాలుఁజాలుఁ గవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మన ఇంద్రియాలన్ని మనసు ఆధీనంలో ఉంటాయి. మన మనసు ఎటువైపు మరలితే ఇంద్రియాలు అటువైపు వెళతాయి. కావున మనలో ఉన్న పరమాత్మయందు మనస్సు ఉంచితే ఇంద్రియాలు మరే వైపునకు మరలవు. అసంపూర్ణమైయిన పద్యం: ఏవంక మనసు కలిగిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు న్నీ వంక మనసు కలిగిన నేవంకకు నింద్రియంబు లేగవు వేమా.",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అత్యుతా!కృష్ణా!ఘోరమైన యుద్దముచేసి దుష్టుడైనరావణునివధించి సౌమ్యుడైన అతనితమ్ముడు విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన ఆరామవిభునే మదిలో ధ్యాన్నిస్తాను.కృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: ఏవిభుడు ఘోరరణమున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏవిభుడు ఘోరరణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్ దీవించి యా విభీషణు నా విభునే దలతు మదిని నత్యుత కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఐకమత్యం మొక్కటే మనకెప్పుడూ అవసరం. దానికి ఉన్న బలం దేనికి సాటి రాదు. దాని వలన ఎంత ప్రయొజనం ఐనా చెకూరుతుంది. గడ్డి పరకలన్నింటిని చేర్చి ఎనుగును కట్టలేమా? అసంపూర్ణమైయిన పద్యం: ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డీ వెంటబెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చేతికి ఐదు వేళ్ళూ ఉన్నపుడే నువ్వు చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్కవేలు లోపించినా ఆ హస్తం ఎందుకూ కొరకరాదు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ధి సాధించటం కూడా చాలా కష్టం అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలో చెప్పిన నీతిపద్యమిది. ఐశ్వర్యం కోసమో, ద్రవ్యం ఆశించో, బంగారమీయమనో, పల్లకి కావాలనో, సొమ్ములివ్వమనో ఇంకా భూములు, కీర్తి, సామర్థ్యం, ఆఖరకు బతుకుదెరువు కోసం ఏవైనా పనులు అప్పజెప్పమనీ.. ఇలాంటివేవీ అడగకుండా కేవలం మోక్షమొక్కటి ఇస్తే చాలు అన్నదే మన వేడుకోలు కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు.","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒక అంకె క్రింద మరొకటి పెట్టి గుణిస్తె ఎలా వృద్ది చెందుతాయొ, అలానె మంచి వాళ్ళ గుణాలు వృద్ది పొందుతాయి కాని తగ్గవు. అసంపూర్ణమైయిన పద్యం: ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరుగున గుణియింప వరుస బెరుగు అట్టీరీతి గుణులు నరయ సజ్జనులిల విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు తమదు చే టెరుఁగరు ధరను నరులు తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మనుషులు తమకు ఒకపూట కొంచెము కూడు తక్కువయినచో ఓర్చుకొనడు. ఎండ తగులుచున్నచో ఒర్చుకొనజాలక నీడకై వెదకుచు పోవును. చలి వేసినచో వెచ్చదనమునకు కుంపటి ఎత్తుకొన యత్నించును. ఎక్కడికైన పోవునప్పుడు వాన వచ్చినచో ఇల్లుల్లు దూరి వాననుండి రక్షించుకొన యత్నించును. శరీరమును సుఖపెట్టుటకు ఈ ప్రయత్నములన్ని చేయుచున్నాడు. ఈ శరీరము వలన కలుగు సుఖములు అశాశ్వతము, కృత్రిమము. ఇది ఎరుగక పరమార్ధమునకై ప్రయత్నించుటయు లేదు. ఎంత శోచనీయము. అసంపూర్ణమైయిన పద్యం: ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ నుండి ఏ ప్రయోజనమును, ఫలమును అడుగబోవుట లేదు. ఏది ఏట్లు జరుగునో అట్లే జరగనిమ్ము. నీ పై నా స్వభావసిధ్ధముగ కవిత్వమును మాత్రము చెప్పుదును, చెప్పుచునేయుందును. అవి నాకు చెందనివి. నీవు వలదనిను ఆ కవిత్వము నా స్వభావసిద్ధముగ వచ్చుచుండునే యుండును. నీ అనుగ్రహము నీ అంతటే కలుగువలయును గాని నేను కోరితే వచ్చుట సాధ్యమా. అసంపూర్ణమైయిన పద్యం: ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చిన్న వారిని పెద్దవారు మోసగించినప్పటికి, ఆ పెద్దవారిని తమని మించిన వారు మోసం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చేపల్ని వాటికంటే పెద్ద చేప తినగా, ఆ పెద్ద చేపని మనిషి చంపి తింటున్నడు కదా! అలాగా. కాబట్టి ఒకరికొకరు మోసగించుకోవడం మాని సహకారం చేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేప పిండు బెద్ద చేపలు చంపును చేపలన్ని జనుడు చంపు వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు ఇతరులని చంపి తాము ఉన్నత పదములను పొంది సుఖించవలెనని తలచుచుందురు. ఆలోచించి చూడగ తామెన్నడును చావరా? తమ సంపదలు ఎన్నటికి పోక అట్లే ఉండునా? తాము హింసతో, క్రౌర్యముతో సంపాదించిన ఉన్నత పదములతో తాము తమ పుత్ర, మిత్ర, కళత్రములతో కూడి శాశ్వరముగా సుఖించగలరా? అట్లుండదని వారికి తెలియదా. అసంపూర్ణమైయిన పద్యం: ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!ఒక్కసారి నీపేరు గట్టిగా తలిస్తే పాపాలన్నీ పోతాయనుటకు సాక్ష్యము కావలెనన్న అజామీళుని కథఉంది.అతడు జారుడుగా చోరుడుగా తిరిగి కడకు కుమారుని నారాయణ అని పిలిస్తే కాపాడావు. అసంపూర్ణమైయిన పద్యం: ఒకసారి నీదు నామము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్ వికలములై తొలగుటకును సకలాత్మ యజామీళుడు సాక్షియె కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కౌరవసేనవచ్చి విరాటరాజుగోవులను తరలించుకొనిపోతున్నప్పుడు అర్జనుడొక్కడెదిరించెను.కార్యసాధకుడొక్కడుచాలు అసంపూర్ణమైయిన పద్యం: ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్ జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్ మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్కకిరీటిభాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తడికెను జాగ్రత్తగా మూసి బిగించి కట్టినా తలుపుతో సమానం కాదుకదా ! అలాగే అసలయిన సాధన లేకుండా వొళ్ళంతా విభూతి పూసుకున్నా, వెంట్రుకల్ని జడలు కట్టించిన సాములోరయినా.. అవన్నియు వేషానికే గాని మోక్షానికి పనికి రాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఒడల భూతి బూసి జడలు ధరించిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒడల భూతి బూసి జడలు ధరించిన నొడయు డయిన ముక్తి బడయలేడు తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దానం చేస్తె దాత అవుతాడు కాని, చక్కని రూపు రేఖలు కలిగి, పెద్దగా గడ్డం పెంచుకుని మునిలా తయారైనా కాని దాత కాడు. ఎంత పెద్ద శరీరం ఉన్న దున్నపోతు ఏనుగై పొతుందా? అసంపూర్ణమైయిన పద్యం: ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన దానగుణము లేక దత యగునె? ఎనుము గొప్పదైన నెనుగుబోలునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెడ్డవారుఎప్పుడూ చెడ్డవారినే మెచ్చుకొందురు.అజ్ఞానిఎప్పుడూఅజ్ఞానినే ప్రశంసించుచుండును.సర్వమూతెలిసినజ్ఞానులను మెచ్చుకొనలేరు. పందిబురదనేగాని పన్నీరుమెచ్చదు. అసంపూర్ణమైయిన పద్యం: ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గుణవంతుల విలువ తెలియక మూర్ఖులు వారిని లక్ష్యపెట్టరు. దాని మూలంగా మంచి వారికొచ్చె నష్టమేమి ఉండదు. ఏనుగు వెనుక కుక్కలు పడితే ఏనుగుకు ఏమౌతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు నిల సుధీజనముల నెంచజూచు కరినిగాంచి కుక్క మొఱిగిన సామ్యమౌ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఓర్పు లేని భార్య, బుద్ది లేని బిడ్డ, మంచి గుణాలు లేని చదువుకున్న వాడు, వీరి మూలంగా మనకు ఏమి ప్రయొజనము ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి సద్గుణంబు లేని చదువరి యేలరా విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎవరన్నా ఒక మాట మాట్లడితే మరుక్షణమే దానిని ఇంకొకరు అంగీకరించకపోవచ్చు. పైగా ఒకరిద్దరు అంగీకరించిన దాని మిగిలిన వారు సమర్ధించుట కష్టము. అసంపూర్ణమైయిన పద్యం: ఔనటంచు నొక్కడాడిన మాటకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు దాని నిలువదీయ దాతలు దిగివచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అఙాతవాసంలో ధర్మరాజు అంతటి వాడు కూడ కాలం కలిసిరాకనే కంకుభట్టుగా విరాట రాజును సేవించవలసి వచ్చింది. కాలధర్మాలను ఎరిగి ప్రవర్తించకపోతె ఇలాంటి తిప్పలు తప్పవు. అసంపూర్ణమైయిన పద్యం: కంకుభట్టనంగ గాషాయములు కట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కంకుభట్టనంగ గాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరట కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీకృష్ణా! నేను నీసేవకుడనని కంటికి రెప్పవలె కాపాడుచూ జంటగా నీవు వచ్చు చుండుటచే కంటకాల వంటి పాపములను దాటుకుని వచ్చుచుంటిని. కృష్ణ శతకం అసంపూర్ణమైయిన పద్యం: కంటికి రెప్ప విధంబున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కంటికి రెప్ప విధంబున బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్ జంటయు నీవుండుటనే కంటక మగు పాపములను గడచితి కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కోపంతో శివుడు తన మూడో కంటితో మన్మదుణ్ణి దహించాడు. అలాంటి బైరాగి అయిన శివుడు కూడ కామాగ్నికి లోబడి గౌరిదేవిని పెళ్ళి చేసుకున్నాడు. శివుడంతటివాడే కర్మని తప్పించుకోలేకపొయాడు. అసంపూర్ణమైయిన పద్యం: కంటిమంటచేత గాముని దహియించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కంటిమంటచేత గాముని దహియించి కామమునకు కడకు గౌరిగూడె నట్టి శివునినైన నంటును కర్మము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బాగా చక్కెర కలిపి మంచి పాలు పోసినను పాము చంపడానికి వెనుకపడినట్లే, కపటమున్నవాడు ఎంత సహయము చేసినను మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి కపటులకి దూరంగా ఉంటూ, వారి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: కండ చక్కెఱయును గలియ బాల్పోసిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె? కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ... వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు. కట్టడదప్పి అంటే దారి తప్పి లేదా అదుపు తప్పి; తాము అంటే ఎవరికి వారు; చెడుకార్యమున్ అంటే తప్పుడు పనులను; చేయుచున్ + ఉండిరి + ఏని అంటే చేస్తున్నట్లయితే; తోబుట్టిన వారినైన అంటే ఒక తల్లికి పుట్టినవారైనప్పటికీ; విడిచిపోవుట అంటే వదిలి వెళ్లిపోవటం; కార్యము అంటే మంచిది; దౌర్మద + అంధ్యమున్ అంటే చెడుపనులతో మదము; దొట్టిన అంటే కలిగిన; రావణాసురునితో అంటు రాక్షసరాజయిన రావణునితో; ఎడబాసి అంటే విభేదించి; విభీషణ + ఆఖ్యుడు అంటే విభీషణుడు అనే పేరు కలిగిన రావణుని సోదరుడైన విభీషణుడు, ఆ పట్టునన్ అంటే ఆ సమయంలో; రాముని చేరి అంటే శ్రీరామచంద్రునితో స్నేహం చేసి; చిరపట్టము అంటే శాశ్వతమైన లంకాధిపత్యాన్ని; కట్టుకొనడె అంటే పొందలేదా! అరచేతిలోని ఐదు వేళ్లలో ఒక వేలు పాడైతే ఆ వేలిని తొలగించేయాలి. లేకపోతే చెయ్యి తీసేయవలసి వస్తుంది. అలాగే ఒక వంశ ంలో ఒకరు దుర్మార్గుడైతే వారిని త్యజించాలని శాస్త్రం చెబుతోంది. అలా చేయకపోతే ఆ వంశానికే కళంకం ఏర్పడుతుంది. అందుకే చెడుని విడిచిపెట్టకపోవటం వల్ల కష్టాలు కలుగుతాయే కాని, ఏ మాత్రం మేలు జరగదని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్ దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విధినిర్ణయముబట్టి చేసినకర్మఫలము అనుభవమగును.గబ్బిలములను తల్లకిందులుగావేలాడమని కాళ్ళుకట్టలేదే! అసంపూర్ణమైయిన పద్యం: కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా గట్టుక వ్రేలుడంచు దలక్రిందుగగట్టిరే ఎవ్వరైననా చెట్టున గబ్బిలంబులకు జేసినకర్మముగాక భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కట్టిన బట్టలు చూసి గొప్పతనాన్ని చెప్పకూడదు. మనిషిలోని గొప్పతనం వేషంలో ఉండదు. బూడిధ పూసుకున్నంత మాత్రాన సాదువులైపొతారా ఎంటి? అసంపూర్ణమైయిన పద్యం: కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు; లోని ఘనతలెల్ల జంగమైన వాని జాతి నెంచగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే. ఆయన సమస్త ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ నాడిని అంటుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పొడిచే నక్షత్రంలా వెలుగుతున్నాడు. ఆ వెలుగే మనకు దిక్కు. ఎంత ఆలోచించినా ఆ వెలుగు కన్న దిక్కు మనకెవ్వరూ లేరు. కడక అంటే పూనిక, ప్రయత్నం, కోరిక అనే అర్థాలున్నా ఇక్కడ సాధన. అఖిలం అంటే ప్రపంచం మొత్తం. ఇది ‘నడినాళం’. నడినాళం అంటే వెన్నెముకలోని ఇడపింగళ అనే నాడులకు మధ్యనుండే నాడి. సుషుమ్న అని దాని పేరు. ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముకలో వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇడ అనేది మనస్సంబంధమైన నాడి. ఇది ఎడమ వైపు నుండి ప్రసరిస్తుంది. పింగళ కూడ నాడే. ఇది ఎడమ వైపుకు ప్రవహిస్తుంది. ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు. మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములు అంటే ఆకులు. సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్). జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమన చెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం. జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం. అసంపూర్ణమైయిన పద్యం: కడక నఖిలమునకు నడి నాళమందున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కడక నఖిలమునకు నడి నాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల గ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన. బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం. కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలి అని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం. పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం. ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం. అసంపూర్ణమైయిన పద్యం: కడగి వట్టి యాస కడతేరనివ్వదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కడగి వట్టి యాస కడతేరనివ్వదు యిడుములందు బెట్టి యీడ్చుగాని పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అని ఆలోచించమంటున్నాడు వేమన. రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం. కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం స్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం. ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటే ఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది. అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం. అసంపూర్ణమైయిన పద్యం: కడుపుకేల మనస! కళవళ పడియెదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కడుపుకేల మనస! కళవళ పడియెదు కడుపుకేల తృప్తి కలుగుచుండు కడుపు రాతిలోని కప్పకు గలుగదా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బంగారు వర్ణంలో వస్ర్తాలను ధరించిన వాడు, సంసారమనే అడవికి గొడ్డలిమొన వంటివాడు, సజ్జనులను పాలించే వాడు, దేవతలతో స్తోత్రింపబడే వాడు, ఉత్తమ గుణాలు గలవాడు, విలువిద్యలో నిష్ణాతుడు, శరత్కాల మేఘం, మొల్లలు, గంధం, పచ్చకర్పూరాల వలె నిగ్గు తేలిన కీర్తిగల వాడు సాక్షాత్తు ఆ కరుణాపయోనిధి అయిన శ్రీరామచంద్రమూర్తియే! అసంపూర్ణమైయిన పద్యం: కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చం దన ఘనసార సారయశ! దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధనము అనగానే ఎంతటి వారికైన ప్రేమ కలుగుతుంది. రాముడు అంతటి వాడే బంగారు లేడి అనగానే, అసలు భూమి మీద బంగారు లేడులు ఉంటాయా ఉండవా అని ఏమాత్రం ఆలోచించకుందా దాని కోసం భార్యను విడిచి బయలుదేరాడు. అసంపూర్ణమైయిన పద్యం: కనకమృగము భువిని కద్దు లేదనకనే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనకమృగము భువిని కద్దు లేదనకనే తరుణి విడిచిపోడె దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధభరిత పుష్ప జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే. అసంపూర్ణమైయిన పద్యం: కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి పసుల వన్నె లెన్నొ పాలొకటియె పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా , వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: కనియు గానలేఁడు కదలింపఁడా నోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ! వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కొందరు ధనవంతులు పేదవారిని చూడగనే అతడేమి యడుగునో యని వేషభాష లనిబట్టి పేదయని గ్రహించి చూసీ చూడనట్లూరకుంటారు.మాటలు విననట్లుంటారు. సన్నిపాతరోగ మొచ్చినట్లుందురు. అసంపూర్ణమైయిన పద్యం: కనియు గానలేడు కదిలింప డానోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనియు గానలేడు కదిలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున సంపద గలవాడు సన్నిపాతక మది విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దృష్టిని స్థిరంగా ఉంచి, శరీరముపై మొహము వదిలి పెట్టి, పరమాత్మునిపై మనసు నిలిపిన వాడె ఈలోకాన శివుడౌతాడు. అతడికి సుఖ దుఃఖాలుండవు. అసంపూర్ణమైయిన పద్యం: కనులు చూడ్కిని చెదరక నొక్కి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనులు చూడ్కిని చెదరక నొక్కి తనువుపై నాశ విదిచిన తావు బట్టి యున్న మనుజుడె శివుండయా యుర్విలోన నతని కేటికి సుఖ దుఃఖ వితతి వేమ.",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తామర (కమలం) నీటిలో ఉన్నంత సేపు సూర్యరశ్మి తాకి వికసిస్తుంది. కానీ, దానిని నీటినుంచి బయటకు తెస్తే అదే సూర్యరశ్మి తాకి కొంత సమయానికి వాడిపోతుంది. ఎవరైనా సరే, తాము ఉండాల్సిన చోట ఉంటేనే విలువ, గౌరవం. స్థానభ్రంశం చెందితే జరగకూడనివి జరగవచ్చు. ఒక్కోసారి మిత్రులు సైతం శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసంపూర్ణమైయిన పద్యం: కమలములు నీట బాసిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం, నోటికి సత్యవాక్కును పలికే లక్షణం, శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం, బాహువులకు ఎదురులేని పరాక్రమం కలిగి ఉండే గుణం, మనస్సునకు అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం, చెవులకు శాస్త్రశవణం అనే గుణం ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి. అసంపూర్ణమైయిన పద్యం: కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్ సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దశరథుని కుమారా, కరుణకు సముద్రము వంటివాడా, శ్రీరామా, నా శరీరంలో.... చేతులు నిన్ను నమస్కరించటానికి, కన్నులు నీ అందాన్ని చూడటానికి, నాలుక నీ నామాన్ని జపించడానికి, చెవులు నీ కథలను వినడానికి, ముక్కు నువ్వు ధరించే పూల వాసనలను ఆస్వాదించడానికి ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు వాటివాటి పనులను చేయడం అంటే ఆ భగవంతుడి సన్నిధి పొందడానికే కాని ఇతరమైన నీచపనులు చేయడానికి మాత్రం కాదు. అసంపూర్ణమైయిన పద్యం: కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రామా!చేతులుమీకుమ్రొక్కేట్లు,కళ్ళుమిమ్ముచూసేట్లు,నాలుకనిన్నుజపించేట్లు, చెవులునీకథలువినేట్లు,ముక్కునీపూలవాసనపీల్చేట్లుచెయ్యి అసంపూర్ణమైయిన పద్యం: కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ యరుతనుబెట్టు పూసరులకానుగొనం బరమార్ధసాధనో త్కరమిదిచేయవేకృపను దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నీవు ఏ త్రిశూలముతో గజాసురుని పొడిచి చంపితివో ఆ త్రిశూలము ఇపుడు నీ హస్తమున లేదా! రతీదేవి పతి యగు మన్మధుని ఏ కంటి మంటలతో కాల్చితివో ఆ అగ్నిజ్వాలలు చల్లారినవా? నిన్ను, నీభక్తులను పరనిందగ చేయువారిని వధించకున్నావేమయ్యా! ఆ దుష్టులు నీకేమి పరమోపకారము చేసినారని వారిని దండించక ఉపేక్షించుచున్నావో తెలియుట లేదు. అసంపూర్ణమైయిన పద్యం: కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లోకంలో కెల్ల కర్ణునికి మించిన దాత లేడని ప్రతీతి. కర్ణుడు తన దగ్గర ధనం ఉండబట్టె కదా దానం చేయగలిగాడు. కాబట్టి అతనికొచ్చిన కీర్తంతా ధనానిదే. అసంపూర్ణమైయిన పద్యం: కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు దానశీలుడంచు దలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను. అసంపూర్ణమైయిన పద్యం: కర్మ మధికమై గడచి పోవగరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు వెండికొండ నివాసము, ఎముకల మాలయే కంఠహారము, తలపుర్రె ఆహారపాత్ర, పులితోలు కట్టుబట్ట, బూడిద నీ మెయిపూత, పాములు శరీరలంకారములు. ఎవరికి లేని ఎవరికి చెందని చంద్రకళ గంగ మొదలైనవి నీకే ఉన్నవి. ఒకవేళ నీకు అన్నలో తమ్ములో ఉన్న, ఈ నీ ధనమును వాహనాదికములు తమకు కావలెనని కాని భాగమిమ్మని కాని అడుగు అవకాశము లేదు. అయినను నీవు నీకు అట్టి చిక్కులు రాకుండవలెనని ముందే ఏ తోబుట్టువులు లేకుండ చేసికొంటివి. ధనము నుండి భాగము కోరువారు లేకపోవుట మేలైనది. ఎవరైన ఉన్నయెడల వారికి భాగమునీయవలసియైన వచ్చును లేదా పంచుటకు శక్యము కాని వానిని అట్లే వారికి ఈయవలసివచ్చును. ఈ గొడవలేలని నీవు తెలిసియే నీకు తమ్ములెవరూ లేకుండ చేసికొంటివ్. అసంపూర్ణమైయిన పద్యం: కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులముగు మాకు మేము మామంచిచెడుగులను మేమే నిర్ణయించు కొనగలమను అజ్ఞానము కలిగించి వెర్రి మొర్రి ప్రాపంచిక విద్యలైన స్వప్నములు వాటి ఫలితములు, శుభ దుశ్శకునములు, శుభాశుభ గ్రహయోగములు, సాముద్రిక లక్షణములు, అరిష్థములు, దృష్థిదోషములు, భూతములు, విషాదులు మొదలగునవి మామెడకు కట్టితివి. వాని మోహములో వాటిని నమ్ముతు పొరపాటు చేయుచున్నాము. ఇది అంతయు అర్ధనిమేష అల్పకాలజీవనము కొరకే కదా! ఈ లోతును మేము ఆలోచించలేకున్నాము. ఏల ఇట్లు చేసి మమ్ము బధింతువయా ప్రభూ. అసంపూర్ణమైయిన పద్యం: కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ధనమున్న మనిషి మన్మధుని లాగ చంద్రుడిలాగ మెరిసిపోతుంటాడు.లేకపోతే బోడి సన్యాసియె. అసంపూర్ణమైయిన పద్యం: కలిగిన మనుజుడు కాముడై సోముడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగులు తేజమునకు మెఱయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సంపద కలవారు కొంతమంది చాల కఠినంగా మూర్ఖులవలే ప్రవర్తిస్తుంటారు. కాని సంపద వచ్చి పొయే వెన్నెల లాగ స్థిరముగ ఉండదు అని గ్రహించలేరు. కావున ఎంత కలిమి గలిగియుండినను ప్రశాంతంగా అందరిని ఆదరించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలిమి కలిగియుండి కఠినభావము చెంది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక కలిమి వెన్నెలగతి గానంగలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లోకమలో గొప్పకులం ధనము కలిగిఉండే కులం. అది ఉంటే చాలు మనకు కావలిసిన భొగభాగ్యాలన్ని దక్కుతాయి. అటువంటి ధనము లేకపోతె ఎంతటి వాడైన హీన కులస్థుడే. అసంపూర్ణమైయిన పద్యం: కలిమి గలుగ సకల కులములకెక్కువ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమి లేనివాని కుమేమి కులమయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏంతో కష్టపడి తేనెటీగ సంపాదించిన తేనె ఎలా తనకు దక్కకుండా పోతుందో అలానే కరుణలేని మనిషి సంపాదించిన ధనం అంతా ఆ వ్యక్తికి దక్కకుండా పోతుంది. కావున ధర్మంతో సంపాదించిన ధనం మాత్రమే మన దగ్గర ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలిమి గల్గనేమి కరుణ లేకుండిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్ములకును తేనె గూర్ప నీగ తెరువునా బోవదా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో, శరీరముకోసి ఇచ్చినంత భాద పెట్టగలరు. మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది. సమానునికి ఇస్తే కొంత నయము. మనకంటే పేద వానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది. కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమఉజ్జి అవసరము. అసంపూర్ణమైయిన పద్యం: కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రామా!కలికాలమున మనుషులు నిన్నుగనలేకున్నారో,నీకుదయలేదో,ఆపదలలో పిలిచిన పలుకవు.నాడు సీతచెర విడిపించినట్లు కాపాడలేవా? అసంపూర్ణమైయిన పద్యం: కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో బిలిచిన బల్కవింతమరపే నరులిట్లనరాదు గాకనీ తలపునలేదె సీతచెర దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఎలాగైతే పొలంలో నుంచి కలుపును తీసి రైతు పొలాన్ని కాపాడుతాడో అదేవిధంగా మనస్సులో మొలకెత్తిన చెడ్డ ఆలోచనలను తొలగించి మనస్సును ప్రశాంతంగా, నిర్భయంగా ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలుపుతీసి నరులు కాపాడి పైరులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని దృశ్యములను ద్రుంచి తెంపుగానుండుము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: అందమైన చక్కని కన్నులు కలిగి యుండినను, చిలుకలా ఇంపుగా మాట్లాడే స్వరము కలిగినను తెలివితేటలు ఉన్నప్పుడే స్త్రీ ఒక యోగ్యురాలిగా రాణించును. తెలివిలేని యెడల హీనురాలగును. కాబట్టి అందచందాల కంటే తెలివితేటలు పెంచుకొనుటకు స్త్రీలు ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలువపూలవంటి కన్నులుండిననేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలువపూలవంటి కన్నులుండిననేమి? చిలుక పలుకులట్లు పలుకనేమి? తెలివి బలిమి గల్గి తేజరిలిననేమి? తులువ గామి నలరు నెలత వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబబు కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ ఙానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది.కాబట్టి ఙానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసు లోన భాను డడగినట్లు తేట నీరు పుణ్య దేహ మట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అలాగే పాప చిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేటనీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సుగల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడడగినట్టు తేటనీరు పుణ్యదేహమట్లుండురా? విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నీరు పల్లమెరుగును , సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును. అసంపూర్ణమైయిన పద్యం: కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లితానెరుగు తనయుని జన్మంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అబద్దాలడటం కంటే చెడ్డపని ఇంకొకటి లేదు. దాని వలన ఎప్పుడోకప్పుడు కీడు తప్పదు. కాబట్టి ఎల్లప్పుడూ నిజములు పలుకడం ఉత్తమం. పైగా అబద్దాలాడుతూ తమకు అంతా తెలుసునని చెప్పుకునే వాడు ధూర్తుడు.. అసంపూర్ణమైయిన పద్యం: కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడుకలుగజేయు ద్విజుడననుట చొద త్రిమ్మరి తనమురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును. అసంపూర్ణమైయిన పద్యం: కల్లలాడువాని గ్రామకర్త యరుగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కల్లు కుండకి ఎన్ని అభరణాలు పెట్టినా, ఎంత బాగ అలంకరించినా, దానిలో ఉన్న కల్లు కంపు పోదు. అలానే నీచునికి ఎంత ఉన్నతమైన పదవి ఇచ్చినా వాని చెడ్డ గుణము పోదు. అసంపూర్ణమైయిన పద్యం: కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె? తులువ పదవిగొన్న దొలిగుణమేమగు? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కల్లు తాగే వాడిని కల్లుమ్రుచ్చు, చెడిపొయాడు అంటారు కాని అబద్దాలు చెప్పెవాడే నిజమైన మ్రుచ్చు. కల్లు తాగడం కంటే అబద్దాలు చెప్పడమే హానికరం. అసంపూర్ణమైయిన పద్యం: కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు కల్లుత్రాగుటకంటె కల్లలాడుట కీడు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొరె వెనుక నక్క నిరుపయొగంగా తిరిగినట్టు, అసలు కొంచెం కూడ దానమియ్యని లోభివాని చుట్టు సంపద ఆశించి దరిద్రుడు తిరుగుతుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: కష్టలోభివాని కలిమికి నాశించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కష్టలోభివాని కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగలిన చందము విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పండినపండుతినక పచ్చికాయకొరికినచో వగరుతప్ప మధురముగా నుండదు.అట్లే ఇష్టమైన యౌవనవతి పొందుఆనందముగాని పసిబాలికలపొందు వికటము.అట్టివాడు పశువుతో సమానము. అసంపూర్ణమైయిన పద్యం: కసుగాయ గఱచి చూచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కసుగాయ గఱచి చూచిన మసలక తగు యొగరుగాక మధురంబగునా పసగలుగు యువతులుండగ బసిబాలల బొందువాడు పశువుర సుమతీ.",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనం తిండి పెట్టె పశువులు మన మాట వింటూ మన పనులు చేసిపెడతాయి. కాని మన మీద బ్రతుకుతూ మన మాట పట్టించుకోని మూర్ఖులు పశువుల కంటే హీనం. అసంపూర్ణమైయిన పద్యం: కసువు తినును గాదె పసరంబు లెప్పుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కసువు తినును గాదె పసరంబు లెప్పుడు చెప్పినట్లు వినుచు జేయు బనులు, వానిసాటియైన మానవుడొప్పడా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గడ్డి గాదము తినె మూర్ఖునికి మధురమైన పండు రుచి ఎలా తెలుస్తుంది. అలాగే తక్కువ చదువు ఉన్నవానికి మంచి ఙానం కలుగదు. అసంపూర్ణమైయిన పద్యం: కసువును దినువాడు ఘనఫలంబు రుచి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కసువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడుగాదె వానియట్లు చిన్న చదువులకును మిన్నఙానమురాదు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చూచుటకు చదువున్నవారు ఏమాత్రంలేనివారు ఒకేవిధముగా ఉంటారు.అయితే విద్యావంతుల విద్యేవారిని ఉత్తములుగా తెలుపుతుంది.కస్తూరినల్లగావున్నా దానిపరిమళముతో అందర్నీఆకర్షిస్తుంది.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు పరిమళించు దానిపరిమళంబు గ ురువులయిన వారిగుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బంగారాన్ని కాని అందమైన అమ్మాయిని కాని చూస్తే బ్రహ్మ అంతటి వాడికే వీపరీత బుద్ది పుడుతుంది. మనమెంత. అసలు స్త్రీ అక్కరలేని వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? అసంపూర్ణమైయిన పద్యం: కాంచనంబుపైన గాంతలపైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంచనంబుపైన గాంతలపైన బమ్మకైనబుట్టు దిమ్మతెగులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ధనము మీద ఉన్న ఆశనే మోహము అంటారు. ఆ ధనం మీద ఆశను విద్వాంసులు కూడ విడువలేరు. అసలు ధనకాంక్ష లేని వారు లోకములో ఎక్కడా కానరారు. ఇది సత్యం. అసంపూర్ణమైయిన పద్యం: కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన కాంక్ష లేనివారు కానగరారయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: స్త్రీల మీద ఉన్న ప్రేమ చేత మనసుకు ఆనందం లభిస్తుంది. కాని ఆమెను పొందగానె చింతలన్ని తీరిపోవు. పరమాత్ముని పొందినప్పుడే శాశ్వతానందం దొరుకుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ( దరుణి చిక్కునపుడె వింతయమరబోదు విశ్వసాక్షిని గూడ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడదాన్ని శరీరాన్ని చూడగానె కలవరపడతారు కాని ఆమె కడుపులోన దాగి ఉన్న అసహ్యాన్ని చూడలేరు. ఇంత రోత కలిగియున్న ఈ దేహముపైన ఎందుకింత వ్యామోహపడతారో? అసంపూర్ణమైయిన పద్యం: కాంతమేను చూచి కలవరపడెదరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక ఇంత రోత గల్గు నీ దేహ మేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పందికొక్కు బోనులో ఉన్న ఎరని చూసి ఆశపడి అందులో అడుగుపెడితే దానికి హాని తప్పదు కదా! దుర్మార్గుడు తియ్యతియ్యగా ఎన్ని మాటలు చెప్పినా నమ్మి, వాడిని అనుసరించకూడదు. వాడి మాటలు నమ్మామా.... పోయి పోయి ఉచ్చులో చిక్కుకున్నట్లే! అసంపూర్ణమైయిన పద్యం: కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పందికొక్కు బోనులోఆహారముచూసి తనచావునకనితెలియక వెళ్లిచచ్చినట్లు దుర్మార్గుడిమాటలునమ్మి సామాన్యులుహానిపొందుదురు. అసంపూర్ణమైయిన పద్యం: కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడ్డినబోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుకూలదెకొక్కు భాస్కరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కష్టాలకి భయపడి వెనుదిరిగిపోతే సుఖాలను పొందలేము. నల మహరాజు లాంటి వాడే అడవులకి పోయి ఎన్నొ కష్టాలనుభవించిన తర్వాత కాని రాజ్యం పొందలేక పొయాడు. అసంపూర్ణమైయిన పద్యం: కాననంబు చేరి కడుశ్రమ లొందిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాననంబు చేరి కడుశ్రమ లొందిన యానలుండు రాజ్యమందె మఱల కష్టములకు నోర్ప గల్గును సుఖములు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అరణ్యమందు,యుద్దమందు,శత్రువులమధ్య,నీటియందు,నిప్పులవలన,గుహలయందు,సముద్రములయందు,పర్వతాగ్రములయందు చిక్కుకున్నను పూర్వజన్మలందు చేసుకున్న పుణ్యములే రక్షిస్తాయిభర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: కాననమున రణమున సలి,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాననమున రణమున సలి, లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర స్థానమున సత్తునిద్రితు బూనికతో బూర్వపుణ్యములు రక్షించున్",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: కానివాని చేతఁగాసు వీసంబిచ్చి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానివాని చేతఁగాసు వీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మన దేహాన్ని ఎంత రక్షించుకుంటే ఏం లాభం? అది శాశ్వతంగా నిలిచేది కాదుగా. ఎప్పుడు, ఏ రోగం వచ్చి ఏ రకంగా నశిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత మంచి చికిత్స చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఎవరూ ఆపలేరు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం తప్పు కాకపోవచ్చు. కానీ, అంత్యకాలమంటూ వస్తే దానిని ఎవరూ ఆపకలేకపోగా, ఒక్క క్షణమైనా అది నిలవదు. అసంపూర్ణమైయిన పద్యం: కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన? భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కామసుఖములనుభవించు సందర్భమున స్త్రీలు గోళ్లతో కలిగిన నఖక్షతములతో నా శరీరము కాచినది. స్త్రీలు తమ స్తనములతో రాయుటచే నా రొమ్ము బండబారినది. కామక్రీడచే కలుగు క్లేశము కూడ సుఖమేనను భ్రమతో నా వయస్సంతయు గడచిపోయినది. తల అంతయు కేశములు లేక బట్టతల అయినది. ఇట్లు చెప్పుచు పొయినచో అంతయు రోతయే. ఇట్టి సంసారము చేయుటకు నాకు ఇష్థము లేదు. అట్లని నాకు విరక్తియు కల్గుటయు లేదు. కనుక శివా, నాకు వైరాగ్యము ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దయనేది లేకపోవుట, కారణము లేకనే అందరితో పోట్లాడుట, పరధనముల మీద, పర స్త్రీల మీద కోరిక కలిగి ఉండుట, సజ్జనులను, బందుజనాలను, ఎదిరించుట, బాధించుట. ఇవి దుష్టచిత్తుల గుణాలు. అసంపూర్ణమైయిన పద్యం: కారణములేని కలహంబు కరుణలేమి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములం దసహిష్ణుత్వమనగ జగతి బ్రకృతి సిద్ధంబులివి దుష్టనికరమునకు",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించి చూడగ నీ నామము యముని వాకిటి తలుపును మూసివేసి బిగించునట్టి గడియ యగునది. దుష్టుడగు యముడు తనకు ప్రమాణముగ అతని లేఖకుడు చిత్రగుప్తుడు, ఆ చిత్రగుప్తుని నోరు అను పుట్టయందు మహాభయంకరమగు నాలుక యను సర్పము, ఇట్టి సర్పము పాలిటి గరుడునివంటిది నీ నామము. మృత్యువు అను కౄరమృగపు నోటియందలి కోరలను పర్వతమునకు వగ్రమువంటిది నీ నామము. అసంపూర్ణమైయిన పద్యం: కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కాకులు కావ్ కావ్ మని ఎలా అరుస్తాయొ అలానే మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ బ్రహ్మణులు. అంతే కాని వాటి అర్ధం పరమార్ధం తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండదు. ఇలాంటి వాళ్ళకా బ్రహ్మత్వం అర్ధమయ్యెది?. అసంపూర్ణమైయిన పద్యం: కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి కాకి కరణి బల్కి కానరారు బాపలైనవారు బ్రహ్మము నెఱుగరు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అంతములేనిది,మిక్కిలిగొప్పదిఐన అంతావ్యాపించియున్నట్టి ఆపరబ్రహ్మమునే ధ్యాన్నించుము.చెడుఆలోచనలవలన ప్రయోజనమేమి?సుఖభోగములు,భువనాధి పత్యముకూడానీచమే.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: కావున ననంత మంజర మక్షర మజంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కావున ననంత మంజర మక్షర మజంబు బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను బ్రహ్మసంగికి భువనాధిపత్య భోగ పదవియును నీకుదుచ్చమై పరగుజువ్వె",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఏదో ముక్తి వస్తుంది కదా అని ఎన్నో కష్టాలు పడి కాశియాత్రలు తిరుగుతూ ఉంటారు. వాటి మూలంగా ఉన్న ధనం పోవడమే కాని ఫలితం ఉండదు. ఆశని త్యజించినవానికి ముక్తి కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: కాశియాత్ర జేసి గాసిపడుటె కాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మొసమగును గాన ముక్తిలేదు పాశముడుగబూను ఫలమెయాకాశిరా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులకు ఈ ప్రాపంచిక మరియు సంసారిక సుఖాదులు కోరి దురాశతో చేయు కార్యముల వలన కలుగు ప్రయోజనమేమి? ఏ కొంచెమైన సుఖమును కలిగించగలదా. మనసులోని కోరికలను శాశ్వతముగా తీర్చునా? పరలోకప్రయాణ సమయమున వీసమంతైన సంపదలు వెంట వచ్చునా? జగద్విఖ్యాతి కలుగునా? సంపాదించిన ధనముతో చేసిన దోషములు పాపములు దూరమగునా? కోరిన సమయమున కోరిన విధమున ఈ ధనము నిన్ను దర్శింపచేయునా? ఇట్టి సంసారదురాశను మామనస్సుల నుండి తొలగించుము. అసంపూర్ణమైయిన పద్యం: కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు యుప్పు లవణ మండ్రు యొకటి గాదె? భాషలింతె వేఱు పరతత్వమొకటే విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కుండకు చిల్లుపడినా కాని దాంట్లో గుడ్డను కుక్కి వాడుకోవచ్చు. అది బాగానే పని చేస్తుంది. కాని ఒక్కసారి జీవితంలో బాగ దెబ్బతిన్న మనుషులు మళ్ళీ కోలుకోవడం కష్టం. అసంపూర్ణమైయిన పద్యం: కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు పనికి వీలుపడును బాగుగాను కూలబడిన నరుడు కుదురుట యరుదయా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎంత భారి శరీరం ఉన్న దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు. అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు. అసంపూర్ణమైయిన పద్యం: కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దొమ గజముగాదు దొడ్డదైన లొభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: వీధిన పొయె కుక్క జంగముని పట్టి కరుస్తుంది కాని దానికి అతని గొప్ప తనముతో పని లేదు. అలాగే మూర్ఖులకు గొప్ప వాళ్ళ ఙానముతో పని ఉండదు కాని వారి వెంట పడి చిరాకు పెడుతూనే ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు పిక్కబట్టి యొడిసి పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కడుపులో బ్రహ్మాండములనుంచుకుని అందరినీకాపాడు నీవేనాకుదిక్కు. మేముచేసిన పాపములనుక్షమించి రక్షించువాడవు నీవేగా రామా! అసంపూర్ణమైయిన పద్యం: కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా పక్షము నీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్తనీవెకద దాశరధీ కరుణాపయోనిధీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: కుక్షిని నిఖిల జగంబులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భార్యతో లేని తప్పులుమోపి జగడమాడి కంటతడి పెట్టించరాదు. పతివ్రతయైన స్త్రీయొక్క కంటి నీరు పడినచో ఇంటియందు సిరి [లక్ష్మి,డబ్బు] సంపద ఉండదు. సుమతీ శతక పద్యం అసంపూర్ణమైయిన పద్యం: కులకాంత తోడ నెప్పుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులకాంత తోడ నెప్పుడు గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ కలకంఠకంఠీ కన్నీ రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మంచి కులము గలవాడు , మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము. అసంపూర్ణమైయిన పద్యం: కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పేరును బట్టి మనిషి గుణము అంచనా వేయరాదు.ధర్మరాజనే పేరు పెట్టుకుని ధర్మం ప్రకారమేమన్నా నడిచాడా? వంశగౌరవం నశింపజేసె అబద్దం బొంకి గురువైన ద్రొణునినే చంపించాడు. పేరుకు ధర్మరాజు నడత మొత్తం అధర్మం. అసంపూర్ణమైయిన పద్యం: కులము నీఱుచేసి గురువును వధియింప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము నీఱుచేసి గురువును వధియింప బొసగ నేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ. అసంపూర్ణమైయిన పద్యం: కులము లేని వాడు కలిమిచే వెలయును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కులానికి గొప్ప తక్కువ అన్న భెదం లేదు. కులాలన్ని సమానమే. కాబట్టి ఒకటి గొప్ప మరోకటి చిన్న అనే భావనలు వ్యర్ధం అసంపూర్ణమైయిన పద్యం: కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱుంగగవచ్చు? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖుడు, కుళ్ళుబోతు అయిన వాడితో కబుర్లు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా రహస్య విషయాలు అసలు చెప్పరాదు. అలా చెప్తే వాడి కుళ్ళుబోతు తనము వల్ల ఊరంత చాటించి మన పరువు తీస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కూర ఉడికే ముందే అందులో ఉన్న చెత్తని వేరుచేసి పారేయాలి. ఒకసారి ఉడికిన తరువాత చెత్త తీయడం ఎవరికీ సాధ్యము కాదు.అలానే సమయము తప్పిన యెడల ధర్మము చేయడము సాధ్యము కాదు. కాబట్టి సరి అయిన సమయములో జాగు చేయక ధర్మాన్ని ఆచరించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కూరయుడుకు వెనుక కూడునా కసవేర?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూరయుడుకు వెనుక కూడునా కసవేర? యెఱుకగల్గి మునుపె యేరవలయు; స్థలము తప్పువెనుక ధర్మంబు పుట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కూరలేనటువంటి భొజనం, మారు వడ్డన లేని భొజనం, నేతి ధార లేని భొజనం హీనమైనవి. అసంపూర్ణమైయిన పద్యం: కూరలేని తిండి కుక్క తిండనిపించు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అందరూ ఇలా వుండకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టిలో ఇదే నిజం. ఏ ఇద్దరి మధ్యయినా స్నేహం చెడకూడదన్నది నీతి. పరస్పరం మిత్రత్వంతో ఉన్నపుడు ఒకరి నేరాలు మరొకరికి నేరాల్లా కనిపించవు. కానీ, అదే స్నేహం చెడిందా, అంతే. ఎదుటి వ్యక్తి చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి, ఎంతటి వారికైనా స్నేహం కొనసాగితే ఏ బాధా ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: కూరిమి గల దినములలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కూలి నాలి చేసైనా, సెవకుడిగా ఉండైనా, ఎదో ఒక విధంగా డబ్బు తెచ్చిన భర్తనే భార్య గౌరవిస్తుంది. లేకపోతే ఎళ్ళవేళలా తిడుతూ ఉంటుంది.ధనమే అన్ని సుఖాలకు మూలం, జీవితము గడపడానికి అత్యవసరం. కాబట్టి సొమరియై ఇంట్లో కూర్చోకుండా కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కూలినాలిచేసి గుల్లాము పనిచేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు లేమిజిక్కు విభుని వేమారు తిట్టును విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లా ఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన. ‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నే మరోచోట.. . తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన కూళ విటుడు యువతి కూడుటెల్ల పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు. దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటే ఈ దృష్టాంతం కుదురుతుంది. నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం. ‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం. అసంపూర్ణమైయిన పద్యం: కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాని మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బుద్దిమంతుడైన వాడు సమయానుకూలంగా నడుచుకుంటాడు. ఎలాగంటే కల్లు తాగి మత్తెక్కి ఉన్నవాని జోలికి పోడు. ఎటువంటి సమయములోనైనా అదుపుతప్పి మాట్లాడడు. ఇటువంటి మంచి లక్షణాలు కలవానికెప్పుడు అపకారము జరుగదు. అసంపూర్ణమైయిన పద్యం: కైపుమీఱువేళ గడకుజేరగరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాదయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు. అసంపూర్ణమైయిన పద్యం: కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు కాశి కరుగఁ బంది గజము కాదు వేరుజాతి వాడు విప్రుండు కాలేడు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీకృష్ణా! నీభక్తిలో నేను చాలాఅల్పుడినని నాభక్తి చాలాకొంచెమని నీవనుకొన వలదు. వాసుదేవ! గోవిందా! హరీ! నీకరుణకు కొంచెము,ఎక్కువ అనే కొలతలు ఉండవు కదా!నన్నుకాపాడవయ్యా!కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: కొంచెపు వాడని మదిలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొంచెపు వాడని మదిలో కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ యంచితముగ నీకరుణకు గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తర్కవాదములను గొడ్డలితో కనుగొనలేని రాముడనునిధి భక్తియనుయజ్ఞ కాటుకచే దొరికినది.రామా!శాశ్వతముగానాలోనిలుగోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్ రంజిలద్రవ్వి కన్గొనని రామవిధానము నేడుభక్తి సి ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీయనగామదీయహృ త్కంజమునన్ వసింపుమిక దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కొండలు పగులగొట్టి తెచ్చిన రాళ్ళతో గుళ్ళు కట్టి ఆ గుళ్ళకు యాత్రలుగా పోయి ఆ రాళ్ళ మద్యనే శివుడున్నాడనుకోవడం అఙానం. ప్రాణంతో ఉన్న మనుష్యుల్లో ఉన్న దేవునికోసం ప్రాణంలేని రాళ్ళలో వెతకడం శుద్ద దండగ. మానవుడే దేవుడు. అసంపూర్ణమైయిన పద్యం: కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన గుళ్ళలోన త్రిగి కుల్లనేల పాయరాని శివుడు ప్రాణియై యుండంగ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దుష్టుడు కొండలలో తపస్సు చేసినా, దేవాలయములో పూజలు చేసినా, ఒంటినిండా దట్టముగా విభూది పూసి తిరిగినా, అతని బుద్ది మారదు. కాబట్టి ఎటువంటి వేషాలు వేసినా సరె దుష్టుడికి దూరంగా ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: కొండగుహలనున్న గోవెలలందున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండగుహలనున్న గోవెలలందున్న మెండుగాను బూది మెత్తియున్న దుష్టబుద్దులకును దుర్బుద్ది మానునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు అయినట్టు, మొండివాడికి బండవాడు మిత్రుడైనట్టు, దుర్మార్గునికి అబద్దాలకోరు సహాయపడును. కాబట్టి ఇటువంటి మూర్ఖులకు దూరంగా ఉండటం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు మొండివాని హితుడు బండవాడు దుండగీడునకు కొండెడు దళవాయి విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దుర్జనుడు అయిన వాడు చచ్చినా, జనులు వాని ఇంటి ముందు నుంచి తొంగి చూచి వెళ్ళిపోతారే కాని పట్టించుకోరు. ఏమి భాద పడరు. తోడేలు చచ్చిపోతే దూడలు ఏమి భాద పడవు కదా! ఇదీ అంతే. అసంపూర్ణమైయిన పద్యం: కొండెగాడు చావ గొంపవాకిటికిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండెగాడు చావ గొంపవాకిటికిని వచ్చిపోదురింతే వగపులేదు దూడ వగచునె భువి దోడేలు చచ్చిన? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏద్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును. అసంపూర్ణమైయిన పద్యం: కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్! చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వ్యాపారస్తుడు తనకొచ్చె లాభంకోసం కరువు రావాలని కోరుకుంటాడు. వైద్యుడు అందరికి జబ్బులు రావాలని కోరుకుంటాడు. అలానే బీదవాడు ధనవంతుని చెంత జేరాలని కోరుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: కొమతి మదిగోరు క్షామమే యెల్లెడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొమతి మదిగోరు క్షామమే యెల్లెడ వైద్యుడొరులకెపుడు వ్యాధిగోరు ఊరివాడు ధనికుజేరగాగోరును విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం. కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు. అసంపూర్ణమైయిన పద్యం: కొఱగాని కొడుకుపుట్టిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొఱగాని కొడుకుపుట్టిన కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్ చెఱకు తుద వెన్ను పుట్టిన చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కోటి రూపాయలు దానమిచ్చినా ఎప్పుడూ కోపంగా ఉండే వాడిని ఎవరూ మెచ్చుకోరు. ఎప్పుడైనా సాత్విక గుణమున్నవాడే సజ్జనుడు అనిపించుకుంటాడు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని శాంతిగా మెలగడం అలవాటుచేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కోటిదానమిచ్చి కోపంబు పొందుచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోటిదానమిచ్చి కోపంబు పొందుచో బాటిసేయ రతని బ్రజలు మెచ్చి; సాత్విక గుణముల సజ్జనుడగునయా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కొండముచ్చులు కోతిని తెచ్చి , క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు. అసంపూర్ణమైయిన పద్యం: కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కోతులలో ఒకజాతియైన కొండముచ్చు లన్నీచేరి కోతికి కొత్తబట్టలుకట్టి కొలుస్తున్నట్లుగా అవినీతి పరుని అలాంటిఅవినీతిపరులు,దౌర్భాగ్యులు చుట్టూచేరికొలుస్తూంటారు.వేమన పద్యం అసంపూర్ణమైయిన పద్యం: కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దశరథుని కుమారుడైన శ్రీరామా! దయాగుణంలో సముద్రుడవైన ఓ రామా! ఒక సామాన్యమైన కోతి, కోట్లకొలదీ భయంకరమైన రాక్షసులను గెలవటం సాధ్యం కాదు. పోనీ ఏదో ఒక ప్రభావంతో గెలిచిందనుకుందాం. కాని ఆ కోతి తోకకు అంటించిన నిప్పు వేడిగా ఉండక చల్లగా ఉండటం ఆశ్చర్యం కాదా! మా తల్లి సీతామాత పాతివ్రత్య ప్రభావాన్ని, నిన్ను సేవించిన వారికి లభించిన భాగ్యాన్ని, నీ కటాక్షవీక్షణాల గొప్పదనాన్ని... బ్రహ్మ మొదలుగా గల దేవతలకైనా సాధ్యమేనా. అసంపూర్ణమైయిన పద్యం: కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా సీత పతివ్రతామహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!హనుమకి రాక్షసులనుగెలవడంసాధ్యమా?అతడితోకకి పెట్టిననిప్పు చల్లబడుట సీతమ్మపాతివ్రత్యమహిమ,నీసేవకిఫలము.మిమ్ముపొగడబ్రహ్మతరమా?గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం బాతనిమేన శీతకరుడౌటదవానలు డెట్టివింతమా సీతపతివ్రతామహిమ సేవకుభాగ్యము మీకటాక్షమున్ ధాతకుశక్యమాపొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కోపమువలన మనిషికి కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడిన విలువ తగ్గిపోవును.మంచిగుణములు నశించును.కష్టములు వచ్చిచేరును.కోపము నణచుకొన్నచో కోరికలు తీరుమార్గముతోచి పొందుటసులభమగును.వేమన శతకము. అసంపూర్ణమైయిన పద్యం: కోపమునను ఘనత కొంచమై పోవును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోపమునను ఘనత కొంచమై పోవును కోపమునను మిగుల గోడు జెందు గోప మడచెనేని గోరిక లీడేరు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కాలం మూడితె ఎంతటి బలవంతుడికైనా చావు తప్పదు. తన కండబలము మీద గర్వంతో ద్రౌపదిని చెరపట్టిన కీచకుడు కాలం మూడి చచ్చాడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన సింహబలుని చావుజెప్పదరమె? ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!పుణ్యముల కొరకు తీర్థయాత్రలు, వ్రతాలు,దానాలు చేయాలా? లక్ష్మీపతివైన నిన్ను తలచిన చెప్పనలవికానన్ని పుణ్యములు కలగకపోవునా?కలుగుతాయికదా! అసంపూర్ణమైయిన పద్యం: క్రతువులు తీర్థాగమములు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములుసేయవలెనా?లక్ష్మీ పతి!మిము దలచినవారికి నతులిత పుణ్యములు గలుగుటరుదా?కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓర్పు ఉంటే కవచము అక్కరలేదట. క్రోధముంటే హాని కలిగించటానికి శత్రువు పనిలేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు. దుష్టులుంటే భయంకరమైన పాము అక్కరలేదు. ఉదాత్తకవిత్వముంటే రాజ్యంతో పనిలేదు. చక్కని విద్య ఉంటే సంపదలతో ప్రయోజనంలేదు. తగురీతిన సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కరలేదు. కాబట్టి ఓర్పు మొదలైన పదార్థాలుంటే కవచము మొదలైన వాటితో పనిలేదు. అంటున్నాడు కవి. అసంపూర్ణమైయిన పద్యం: క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య వి త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా ప్రముఖపదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! రాజసభయందు భృత్యుడు వచ్చి ""ఓ రాజశ్రేష్థా సత్కవీశ్వరుడు మీ దర్శనమునకై వేచి యున్నాడు, కవితా నిర్మాణమునందు అతడు గొప్పవాడుట, అతని పాండిత్య ప్రతిభ గొప్పదియట, అడిగిన తత్క్షణమునే కావ్య రచన శీఘ్రముగ చేయగలడట, అతను తిట్టు కవిత్వము కూడ చెప్పువాడు కాడట."" అని చెప్పగా ఆ రాజు ""అతడా, నన్నింతకుముందే చూచినాడు వానిని ఇక చూడవలసిన పనిలేదు పొమ్ము"" అని అనాదరణముతో మాటలాడును. రాజుల్ ఇంతటి అధములు. శివా నీవు కవులను ఎంతటి సామాన్యులైనను అనాదరించవు, వారిని అనుగ్రహించి శాశ్వతఫలమునిచ్చు మహానుభావుడవు. అసంపూర్ణమైయిన పద్యం: క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్ ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ పాదపద్మములను అర్చించినచో ఆ భక్తులకు ఈ లోకమున శ్రేష్ఠములగు అశ్వములను, గజములను లభించుట ఏమి ఆశ్చర్యకరము! పాలకీలు మేనాలు మొదలగు వాహన సమూహములు లభించుట ఏమి లెక్క! సుందరులగు స్త్రీలును విలాసినులగు దాసీజనములు దాసులు ఉత్తములగు వస్త్రసమూహములు భూషణముల సమూహములు సుగుణవంతులగు పుత్రులును ఏ మొదలగు ప్రాపంచిక సంపత్సమృద్ధి సిద్ధించుట ఎంతమాత్రము దుర్లభము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో జితపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెట్లు నరికిన చిగురిస్తాయి.చంద్రుడు క్షీణించి తిరిగి పెరుగుతాడు.అట్లే లోకములో మంచి స్వభావము గలవారు మిక్కిలి కష్టాలను పొందినా ధైర్యముతో నిలబడతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును నభివృద్ధి చెందుసోము డివ్విధమున విచారించి యెడల దెగిన జనములకు దాపమొందరు సాధుజనులు",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దైవం ఈ భూమి మీద కనపడదు. కనపడినా ఈ మూర్ఖమానవులు అసలు గౌరవించరు. కనపడే దైవాలైన తల్లి తండ్రి గురువు వీళ్ళనే గౌరవించడం లేదు. ఇక దేవతలను ఏమి గౌరవించుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఖచరవరులు భూమి గనబడరందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖచరవరులు భూమి గనబడరందురు కాన వచ్చినంత గౌరవింత్రొ? తల్లితండ్రి గురువు తత్సముల్ కారొకో? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓసూర్యవంశజుడవైనరామా!నీవు భూతప్రేతపిశాచ జ్వరపీడలనుండి కాపాడుతావనినమ్మి నీపాదాలనునమ్మాను దీనులరక్షించెదవన్న బిరుదుమరువకు. అసంపూర్ణమైయిన పద్యం: ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పాదాబ్జవి స్ఫురదుర వజ్రపంజరము జొచ్చితినీయెడదీనమానవో ద్దరబిరుదాంకమేమరకు దాశరధీ కరుణాపయోనిధీ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గాడిద పాలు తెచ్చి బాగ కాచి పంచదార వేసినా ఎందుకూ పనికి రావు. అలాగే ఙానములేని వాడికి ఎంత చెప్పినా వృదాయె. అసంపూర్ణమైయిన పద్యం: ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లే యెంత చెప్పి చివరనెసగిన బొసగునే విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెడ్డవారితో స్నెహం ఎటువంటి వారికైన మంచిది కాదు. ఎంత గొప్పవాడైన దుష్టుని సహవాసం మూలంగా తప్పకుండా చెడిపోతాడు.కావున దుష్టులను చేరదీయరాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు మాన దెంత మేటి వానికైన వాని చేదదీయ వలవదు చెడుదువు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దుష్టులైనట్టి వారు తిట్టినా లెక్కచేయక్కరలేదు. దాని మూలంగా మనకు ఎటువంటి నష్టము ఉండదు.కాని మంచి వారు మనల్ని నిందించకుండా జాగ్రత్త పడాలి. సజ్జనుల తిట్టు శాపమువలె పనిచేస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఖలులు తిట్టిరంచు గలవరపడనేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖలులు తిట్టిరంచు గలవరపడనేల? వారు తిట్ల నేమి వాసి చెడును? సజ్జనుండు తిట్ట శాపంబదౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది. అసంపూర్ణమైయిన పద్యం: గంగ పాఱు నెపుడు కదలని గతితోడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ! వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా!గంగమొదలైన నదులలో స్నానము చేసిన యెడల పుణ్యములు కలుగునని చెప్పుచుందురు.అయితే అవి మిమ్ములను తలచి ధ్యాన్నించేవారికి కలిగే ఫలితములతో సాటిరావు.[స్థాయికి]తీసికట్టే అనిఅర్ధం. అసంపూర్ణమైయిన పద్యం: గంగ మొదలైన నదులను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్ సంగతి గలిగిన ఫలములు రంగుగ మిముదలచు సాటి రావుర కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది. అలాగే, భక్తి/ప్రేమ తో పెట్టే తిండి పిడిసెడు అయినా చాలు సంతృప్తి పొందవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: గంగిగోవు పాలు గరిటడైనను చాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీకృష్ణా! గజేంద్రుని కాపాడినవాడా! కేశవా! మూడులోకాలకూ శుభాలుచేకూర్చేవాడా! దేవతలమొర లాలకించువాడా!శేషునిపైపవళించు మాధవా! అర్జునునికి ప్రాణహితుడా!వేడుకగా నన్నుకాపాడుమయ్యా! అసంపూర్ణమైయిన పద్యం: గజరాజ వరద కేశవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గజరాజ వరద కేశవ త్రిజగత్కళ్యాణ మూర్తి దేవమురారీ భుజగేంద్ర శయన మాధవ విజయాప్తుడ నన్నుగావు వేడుక కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొండలమీద ఉన్న రాళ్ళు తెచ్చి, ఉలితో చేతులు కాళ్ళు చెక్కి, విగ్రహాలు తయారు చేసి వాటికి నమస్కరిస్తూ ఉంటారు. అలాంటి మూర్ఖులను ఎమనాలి? అసంపూర్ణమైయిన పద్యం: గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి కాచి యులులచేత గాసిజేసి మొఱకు ఱాళ్ళ కెఱగు ముప్పేల నేమందు? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు. అసంపూర్ణమైయిన పద్యం: గడనగల మననిఁజూచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! ఇప్పటినుండి రెండు లేదా మూడు లేదా ఒక గడియ తరువాతనే కాని మరికొంత తడవుగ ఈనాడో మరునాడో కాకున్నను సంవత్సరమునకో మరి ఎన్నడో తెలియదు కాని మొత్తము మీద ఈ శరీరములు జీవరహితము లగుచు భూమిమీద పడక తప్పదు. దేహములు నశించక ఉండిపోవు. కాని యిది ఎరుగియు మానవులు ధర్మమార్గమును ఒక్కదానినైన ఆచరించక ఉన్నారు. అధమము నీ పదములయందు భక్తిని పూనలేక యున్నారు కదా. అసంపూర్ణమైయిన పద్యం: గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్ చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమున కొందరకు నిన్ను సేవించవలయునని, ధ్యానించవలెనని, తత్వమునెరుగవలెనని ఆలోచన వచ్చుటలేదు. నీవే గతియని నమ్మినవారు మోక్షము నొందుట చూసి కూడ నిన్నెరుగక, ధ్యానించక, సేవించక నిరంతర ధన సంపాదనకు, ఉదరపోషణకు యత్నములు చేయుచు కాలయాపన చేయుచున్నారు. వారు ’ఆయు రన్నం ప్రయచ్ఛతి’ పూర్వజన్మకర్మఫలమగు ప్రారబ్ధముచే ఈ జన్మమునకు నిర్ణయించబడిన ఆయువే వీరి జీవితకాలము. ఆ ఆయువున్నంతవరకు బ్రదుకుటకు ఆవశ్యకమగునంత ఆహారము కూడ ఇచ్చును అను శ్రుతుల మాటలు కూడ చెవినబెట్టకున్నారు. వీరిని సంసారాంధకారము క్రమ్మి వీరి అంతఃకరణమును మూసివేసినది. అసంపూర్ణమైయిన పద్యం: గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గాజుగిన్నె లోనుండు దీపం గాలితాకిడిలేక నిలకడగా వెలుగుతుంది. వివేకము గలవారి దేహమునందు జ్ఞానము కూడా అట్లే ఒడిదుడుకులు లేకుండా నిర్మలముగా నుండును. అసంపూర్ణమైయిన పద్యం: గాజు కుప్పెలోన గడగుచు దీపంబ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గాజు కుప్పెలోన గడగుచు దీపంబ దెట్టులుండు జ్ఞాన మట్టులుండు తెలిసినట్టి వారి దేహంబు లందును విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: గాడిద మీద గంధం పూసిన కాని ఎం ప్రయొజనం. అది మల్లి వెల్లి బురదలో పడుకుంటుంది. అలాగె మోటు వాని సొగసు కూడ. అసంపూర్ణమైయిన పద్యం: గాడ్దెమేనుమీద గంధంబు పూసిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గాడ్దెమేనుమీద గంధంబు పూసిన బూదిలోన బడుచు బొరల మరల మోటువాని సొగసు మొస్తరియ్యది సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: గాడిదకు కస్తూరి తిలకం, కోతికి గంధం వాసన, పులికి చక్కెర వంటలు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు చెవిపోగులు, దున్నపోతుకు మంచి వస్ర్తాలు, కొంగలకు పంజరం.. ఎందుకు? వాటి అవసరం ఆ జంతువులకు ఉండదు. ఇలాంటి పనులవల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే, ద్రోహబుద్ధిని ప్రదర్శించే దుర్జనులకు మధురమైన నీ నామము రుచించదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు? ద్రోహచింతన చేసెడి దుర్జనులకుమధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నారసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శూద్రకుడనురాజు కాశీలోచావవలె ననిమోకాళ్ళు విరగ్గొట్టుకున్నాడు.కాళ్ళుంటే తిరిగి ఎక్కడికైనావెళ్ళబుద్ధి పుడుతుందని. ముక్తిపొందాలని అతడి ఆలోచన.అయితే విధి లిఖితం మరోలా వుంది.అక్కడి అధిపతి ఒకరు గుఱ్ఱమును కొని స్వారీ చేయుట చేతగాక ఎలాగాని బాధపడుతుంటే చూసిన ఈరాజు నన్ను గుఱ్ఱం మీదకి ఎక్కిస్తే నేను గుఱ్ఱాన్ని అదుపులోకి తేగలను.అంటే అతడెక్కించాడు.అదిఊరివెలపల చెట్టుకి గుద్ది చంపింది. అసంపూర్ణమైయిన పద్యం: గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో బుట్టదుచావు జానువుల పున్కలనూడిచి కాశిజావగా ల్గట్టిన శూద్రకున్ భ్రమలగప్పుచు దద్విధి గుఱ్ఱమౌచు నా పట్టునగొంచు మఱ్ఱికడబ్రాణముదీసె గదయ్యభాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!నువ్వు గిరులలో మేరు పర్వతానివి.దేవతలలో ఇంద్రుడవు.చుక్కల్లో చంద్రుడివి.నరులలో రాజువి.అంటున్నాడు కృష్ణ శతక కవి.ఈభావం భగవద్గీతలో పదవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినది. అసంపూర్ణమైయిన పద్యం: గిరులందు మేరువౌదువు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గిరులందు మేరువౌదువు సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్ బరమాత్మ చంద్రుడౌదువు నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనుషుల కులము కంటే గుణమే ముఖ్యము.మంచి గుణము కలవాని కులమును ఎవరూ అడుగజాలరు. అలాగే ఎంత మంచి కులములో పుట్టినా గుణము లేకపొతే గుడ్డి గవ్వంత విలువ కూడ చేయరు. అసంపూర్ణమైయిన పద్యం: గుణములుగలవాని కులమెంచగానేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణములుగలవాని కులమెంచగానేల? గుణము కలిగెనేని కోటిసేయు గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు లేదు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గుణవంతునికి ఒక చిన్న సహాయం చేసినా కూడ పెద్దదిగా భావించి కృతఙతాభావంతో ఉంటాడు. అది అతని సహజగుణం. కాని చెడ్డ గుణం కలవారికి ఎంత సహాయం చేసినా పట్టించుకోనట్లే ఉంటారు. అటువంటి వారికి ఏవిధమైన సహయము చేసినా మనమే భాద పడాలి. అసంపూర్ణమైయిన పద్యం: గుణయుతునకు మేలు గోరంత చేసిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత కొండయంత మేలు గుణహీనుడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచిగుణములేని వాని గుణగణాలని తలచరాదు. బుద్దిలేని వాడిని, గొప్పవాడని వారిని పూజించకూడదు. అలానె మనస్సు శుద్దిగాలేని వాని మంత్రాలను నమ్మకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: గుణవిహీన జనుని గుణ మెంచగనేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణవిహీన జనుని గుణ మెంచగనేల? బుద్దిలేనివాని పూజయేల? మనసులేనివాని మంత్రంబు లేలయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంచి గుణము కలవానికి ఙానము సంపాదించుకోవడంలో గల గొప్పతము గురించి కొంచెము చెప్పినను అది కొండంత అవుతుంది.అదే గుణహీనునికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మంచి గుణములేని వానికి మంచి మాటలు చెప్పడం వృదా. అసంపూర్ణమైయిన పద్యం: గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన గొండయగును వాని గుణముచేత గుణ విహీనుకెట్లు కుదురు నా రీతిగ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రౌతు సరిగా ఉన్నప్పుడే గుర్రము మంచి దారిలో నడుస్తూ ఉంటుంది. కొంచెమైన ఏమరుపాటుగా ఉన్న దారి తప్పుతుంది. అప్పుడు దాన్ని శిక్షించి సరి అయిన దారిలోకి తేవాలి. అలానే దుర్జనుణ్ణి కూడ అవసరమైతే శిక్షించి సరియైన దారిలోకి తేవాలి. అసంపూర్ణమైయిన పద్యం: గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న గుఱ్ఱములు నడుచు గుఱుతుగాను గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఒక పక్షి కోసం శరీరాన్ని ఇచ్చిన శిబి చక్రవర్తి రాక్షసుడైన గొప్ప వానిగా కీర్తి పొదాడు. లోకానికి మంచి చెయాలనుకునే వారికి ఎప్పుడూ చెడ్డ పేరు రాదు. అసంపూర్ణమైయిన పద్యం: గువ్వకొఱకు మేను కొసియా శిబిరాజు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గువ్వకొఱకు మేను కొసియా శిబిరాజు వార్త విడువరాక కీర్తి కెక్కె ఒగునెంచబోన రుపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ముక్తి కోసం గురువుని వెతుక్కుంటూ గుహలలోకెల్లే మూర్ఖులకు క్రూరమృగమొకటి కనపడితే చాలు, అదే వాళ్ళకి ముక్తి చూపిస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ క్రూరమృగ మెకండు తారసిలిన ముక్తిదారి యదియె ముందుగా జూపురా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సాధువులా బిచ్చమెత్తినంత మాత్రాన విషయ వాంచ లేనట్లు కాదు, యొగి కాడు. గుడ్లగూబ లాగ గ్రుడ్లుతిప్పినంత మాత్రాన ఉన్న గుణము పోదు. లోభము మోహము వదిలినప్పుడే ప్రయొజనం ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు లోభమోహము లుడుగంగ లాభమగును దేబెలై బిక్షమెత్తుట తీర్పదెపుడు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము. అసంపూర్ణమైయిన పద్యం: గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన పాలనీక తన్ను పండ్లురాల లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు. లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి. పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను. నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: గోపాల దొంగ మురహర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గోపాల దొంగ మురహర పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి దయతో నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: బయటకు కనిపించే వేషధారణ వేరు, మనసులో ఉండే ఆశ వేరు.నడుముకి గోచి కట్టుకుని మునిగా భావించేవాడెవ్వడు ఆశను జయించలేడు. అలా అనుకునే యోగిపుంగవుడు ఉభయభ్రష్టుడు. అసంపూర్ణమైయిన పద్యం: గోలి పాతబెట్టి కోరి తా మునినంచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గోలి పాతబెట్టి కోరి తా మునినంచు మనసులోన యాశ మానలేడు ఆకృతెన్నవేఱికాశ యెన్నగ వేఱు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పవిత్ర గౌతమీ (గోదావరి) నదిలో చన్నీళ్ల స్నానం చేయలేను. తీర్థయాత్రలు చేసే ఓపికా లేదు. దానధర్మాలు చేయడానికి కావలసినంత ధనం లేదు. ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి మనోనిగ్రహం లేదు. ఇంకే కష్టాలనూ భరించలేను. నాకు చేతనైన మేర నీ నామస్మరణ చేస్తాను. ఇదొక్కటే నాకున్న నిర్మల భక్తికి నిదర్శనం స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టములకోర్వ నా చేతగాదు, నిన్ను స్మరణ జేసెద నా యథాశక్తి కొలది భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! జనులు సాధారణముగ నిన్ను సేవింపక అనేక క్లేశములు పడుతున్నారు. అనుదినము శుభకరమగు నీ నామమును స్మరించు ఉత్తమోత్తములను గ్రహదోషములు కాని దుర్నిమిత్తములు కాని బాధించవు. మిడుతల గుంపు ఎంతఁగ్రమ్మిన అగ్నిని ప్రకాశించకుండ కప్పివేయజాలవు కదా! అసంపూర్ణమైయిన పద్యం: గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే? దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీకృష్ణా!నిన్నుమనసులో ధ్యాన్నించేవారికి గ్రహపీడలవల్ల జరిగేకష్టనష్టాలు అనారోగ్యాలువంటివి దరిచేరవు. ఇహపరసుఖాలు ఇచ్చేనిన్ను తలచేవారికి మనసుకి ఇక భయాలెక్కడివి?ఉండవు.కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: గ్రహభయదోషము బొందదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రహభయదోషము బొందదు బహుపీడలు చేరవెరచు బాయును నఘముల్ ఇహపర ఫలదాయక విను తహతహలెక్కడివి నిన్నుదలచిన కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పచ్చికుండలో నీళ్ళు వేస్తే మెల్లగా కుండ కరిగి ఆ నీళ్ళంతా నేల పాలు అవుతాయి. అలానే తిండిలేక కష్టపడుతున్న వాని వద్ద సరస్వతీ దేవి కూడ నిలువకుండా మెల్లగా కరిగిపోవును. ఎంత విద్యలున్న తిండిలేక పోతే ఏమి ప్రయోజనం. అసంపూర్ణమైయిన పద్యం: గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న విద్యయేల నిలుచు, వెడలుగాక పచ్చికుండ నీళ్ళు పతిన నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పిచ్చి వాళ్ళు తమకు తెలిసిందే వేదమనుకుని ఙానుల ముందుకొచ్చి విమర్శిస్తూ ఉంటారు. అదెలాగుంటుందంటే గుడ్డొచ్చి పిల్లను ఎద్దెవా చేసినట్లుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు ఙానులైనవారి గర్హింతు రూరక విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వయస్సులో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహములేక, ముక్తి కొరకు మరణకాలమాసన్నమవగానే సన్న్యాసము తీసుకొందురు. అంత మాత్రముచేత ముక్తి కలుగదు. అత్మశుద్ది ఇంద్రియ నిగ్రహము ఉన్నప్పుడే ముక్తి కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఘటము నింద్రియముల గట్టివేయగలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘటము నింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునపుడు సన్న్యసించు నాత్మశుద్దిలేక యందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పెద్ద చెరువు ఎండిపోయినపుడు చిన్న వర్షంతో అది నిండదు కదా. దానికి తగ్గట్టు అంత పెద్ద వాన పడాల్సిందే. ఏనుగు కింద పడితే అంతటి ఏనుగే దానిని లేవనెత్తాలె. ఇదే మాదిరిగా గొప్పవాడు పేదరికంలో పడితే అతనిని ఆదుకోవడానికి ఎందరు పేదవాళ్లున్నా ప్రయోజనముండదు! ధనవంతుడే (సత్ప్రభువు) ఆదుకోవాలి మరి. అసంపూర్ణమైయిన పద్యం: ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా కనుగొన నొక్క సత్ప్రభువుగాక నరాధము లోపరెందఱుం బెను జెఱు వెండినట్టితఱి బెల్లున మేఘుడుగాక నీటితో దనుపదుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి. నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలో బలరామావతారాన్ని వర్ణించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఘనులగు ధేనుక ముష్టిక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘనులగు ధేనుక ముష్టిక దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నీనామమన్న యమభటులకు దిగులుపుట్టును.దరిద్రపిశాచము నశించును.నీభక్త జనులకు ఎల్లప్పుడూ వైకుంఠద్వారము బ్రద్దలై దారిచ్చునుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచసంహరణ కార్యవినోది వికుంఠమందిర ద్వారకవాటభేది నిజదాస జనావళికెల్లప్రొద్దు నీ తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఙానాన్ని పొందాలనే ఆలొచనతో తన దేహాన్ని తనే మరుచు వాడు మొక్షాన్నే కాని కామాన్ని కోరడు. అటువంటి వారు కచ్చితంగా ఙానము పొందగలుగుతారు. కాబట్టి ఙానం కోసం శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు కాని కాడు మోక్ష కమి గాని నియమ నిష్ఠ లుడిపి నిర్గుణ ముందురా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుషులు నేర్పుగా, ఇంపుగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. అలా మాట్లాడగలిగిన వాడినే అందరు గౌరవిస్తారు. వాడు చెప్పినట్టు వింటారు. అలా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే మూర్ఖుని మాటలు ఎవరూ పట్టించుకోరు సరి కదా ఎదిరిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: చందమెఱిగి మాటజక్కగా జెప్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చందమెఱిగి మాటజక్కగా జెప్పిన నెవ్వడైన మాఱికేల పలుకు? చందమెఱికియుండ సందర్భమెఱుగుము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తనను చంపతగినంత కీడు చేసిన శత్రువే అయినా ఆపదలో సాయం కోరి వస్తే, అలాంటి వారికి హాని తలపెట్టరాదు. చేతనయినంత సాయం చేసి పంపడం మంచిది. అదే అతనికి తగిన శిక్ష. సమాజానికి ఈ క్షమాగుణం ఎంతో అవసరము. అసంపూర్ణమైయిన పద్యం: చంప దగినయట్టి శత్రువు తనచేత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చంప దగినయట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలుజేసి పొమ్మనుటే చావు! విశ్వదాభిరామ వినురవేమ.",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నోరులేని మూగ జీవాలను చంపకూడదు. దేన్నైనా నిర్మూలించాలి అంటే లోకములో మనష్యుల మద్య ఉండే శత్రుభావనలను నిర్మూలించాలి. మనకు హాని చేసే తేలుని చంపకుండా దాని కొండిని తీసివేస్తే అది మనల్ని ఏమి చేయలేదు. అసంపూర్ణమైయిన పద్యం: చంపగూడ దెట్టి జంతువునైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము తేలుకొండిగొట్ట దేలేమిచేయురా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మదపుటేనుగు మావటివానిచేతిలో అణగియున్నట్లు ఎంతబలవంతుడైననూ విధివశమున అల్పునియొద్ద కష్టపడును. అసంపూర్ణమైయిన పద్యం: చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా జిక్కియవస్థలం బొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్ మిక్కిలి సత్వసంపదల మీరిన గంధగజంబు మావటీ డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదే యోర్చి భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దయాగుణం కలిగిన దశరథరామా! జ్ఞానం లేని వారు తియ్యగా ఉండే పంచదారను వదిలి, చేదుగా ఉండే వేప ఆకును తింటారు. ఆ విధంగా కొందరు నీ గొప్పదనాన్ని తెలుసుకోలేక, చిల్లరదేవుళ్లను కొలుస్తున్నారు. ఇది మంచిది కాదు. అందరూ మొక్కదగినవాడవు నువ్వే. మోక్షమిచ్చేవాడివి కూడా నువ్వే. ఇంక ఇతరమైన మాటలు మాట్లాడటం అనవసరం. అసంపూర్ణమైయిన పద్యం: చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీక యీవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!మ్రొక్కదగినవాడవు,మోక్షమొసగేవాడవునీవనిఎరుగక కొందరుఅధములు చక్కెరమానిచేదుతిన్నట్లుగా బక్కదైవాలనిపూజిస్తారు అసంపూర్ణమైయిన పద్యం: చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవములవేమరుగొల్చెద రట్లకాదయా మ్రొక్కిననీకుమ్రొక్కవలె మోక్షమొసంగిననీవయీవలెం దక్కినమాటలేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును , కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా. అసంపూర్ణమైయిన పద్యం: చచ్చిపడిన పశువు చర్మంబు కండలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చనిపొయిన మనిషి శవాన్ని చూసి దేహము అసత్యం, ఆత్మ సత్యమనే తత్వాన్ని గ్రహించిన వాడే నిజమైన ఙాని. అసంపూర్ణమైయిన పద్యం: చచ్చువాని జూచి చావని పుట్టని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చచ్చువాని జూచి చావని పుట్టని తత్వమెల్ల నాత్మ దలపుజేసి యరసి చూచునట్టి యతడె పో సుజనుండు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మంచితనం లేని విద్వాంసునికన్నా మన బట్టలు ఉతికే చాకలి వాడు మేలు. అలాగే కోరిన వరాలియ్యని ఇలవేల్పు కన్నా, పాలిచ్చె పాడి గేదె మేలు. నీతిలేని బ్రహ్మణుని కన్నా నీచజాతి మానవుడు మేలు. అసంపూర్ణమైయిన పద్యం: చదివినయ్యకన్న చాకలియె మేలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదివినయ్యకన్న చాకలియె మేలు గృహమువేల్పు కన్న గేదెమేలు బాపనయ్యకన్న బైనీడు మేలయా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: వంటఎంత అమోఘంగాచేసినా అందులోఉప్పులేకరుచిలేనట్లే ఎంత గొప్పచదువుచదివినా స్పందించేగుణం లేనిదేరాణించరు. అసంపూర్ణమైయిన పద్యం: చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం పొదవెడునుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఎంత చదివితే ఏం లాభం? అందులోని సారం గ్రహించనంత వరకు అదంతా వ్యర్థమే కదా. మంచి గుణవంతులుగా కావాలంటే చదువులోని పరమార్థాన్ని గ్రహించాలి. ఎలాగైతే, నలభీమ పాకాలకైనా సరే చిటికెడు ఉప్పు లేకపోతే అవి రుచించనట్టు. కనుక, పిల్లలైనా పెద్దలైనా ఏది చదివినా, ఎంత చదివినా మనసు పెట్టి చదవాలి. అందులోని సారాన్ని తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం పాదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య! భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సన్యాసి అయ్యి వేదాంతాలన్ని చదివి ఆరు మతాలలో చిక్కి చావడం కన్నా, అత్మతత్వాన్ని తెలుసుకోని నిర్గుణస్వరూపుడైన భగవంతుని సేవించడం ఉత్తమం. అసంపూర్ణమైయిన పద్యం: చదువు చదవనేల? సన్యాసి కానేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువు చదవనేల? సన్యాసి కానేల? షణ్మతముల జిక్కి చావనేల? అతని భజనచేసి యాత్మలో దెలియుండీ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: విద్వాంసుడు దుష్టుడైతే అతని యొక్క మంచి బుద్ది కొంతకాలమే ఉంటుంది. తరువాత తన సహజమైన నీచ ప్రవర్తనలోకి మారిపోతాడు. కుక్క దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలొచన ఎలా చేస్తుందో ఇది అంతే. అసంపూర్ణమైయిన పద్యం: చదువులన్ని చదివి చాలవివేకియై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము దాలిగుంటగక్క తలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! శాస్త్రములను బాగుగా చదివిన పండితులు వాస్తవమున పండితులనదగిన వారు కాదు. పండితులలో అధములు లేదా పండితులుగ కాన్పడు అధములు. వారు తాము నేర్చిన పాండిత్యములో తమకు తోచినదానినే ఉచితమనుచు తమ ఇచ్చవచ్చినట్లు స్వేచ్ఛాభాషణములను చేయుచు వదరుచుందురు. కాని వాస్తవమున వారికి ఏ విషయమునను నిశ్చయ జ్ఞానము ఉండదు. సంశయములు తీరియుండవు. అందుచే వారు సంశయములను భయంకరారణ్యములో సరియగు త్రోవనెరుగక దారి తప్పి తిరుగుచుందురు. అట్టి స్థితిలో నున్న వారి చిత్తము ఏమియు తోచనిదై చెదరిపోవును. ఆ స్థితిని నీవు చిత్తగించవలయునని వేడుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్ వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం జెదరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! అవివేకులు తమ బంధువులో, మిత్రులో మరి ఏ ఆప్తులో మరణించుట చూచి మహాదుఃఖముతో ఏడ్చెదరు.. యమునుద్దేశించి యమా! మేము వీరి ఏడబాటును ఓర్వజాలము, మేము కూడ వీరితోబాటు మరణింతుమని రకరకములుగ ప్రతిజ్ఞలు పలుకుతు శపధములు చేయుదురు. కాని వారాప్రతిజ్ఞలలోని అర్ధములెరుగక ఆవిధముగ చేయజాలరు. ప్రతివారు లోకసహజమగు మోహముతో ప్రేమ ఒలుకబోయువారే గాని చచ్చువారితో తాము చావను లేరు. తత్వమునెరిగి, నిన్ను సేవించి మోక్షము నందుటకు యత్నించినలేరు. ఇట్టివారి జీవితము వ్యర్ధము కదా. అసంపూర్ణమైయిన పద్యం: చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్ మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనస్సులో వచ్చె పిచ్చి పిచ్చి ఆలొచనలను కట్టిపెట్టి, యోగ నియమాలు పాటించి తపస్సుచేయువాడే గొప్ప వేదాంతి అవుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: చపలచిత్తవృత్తి జయమొంద గమకించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చపలచిత్తవృత్తి జయమొంద గమకించి నిపుణుడయ్యు యోగనియతి మీఱి తపము చేయువాడు తత్వాధికుండురా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బాగా నూనె ఉన్నప్పుడే దీపం వెలుగుతుంది. అలానే ధనం బాగా ఉన్నప్పుడు ఆలోచనలు పెరుగుతాయి. ధనం లేకపోతే ఆలొచనలు ఉండవు ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ జీవించవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: చమురు గల్గు దివె సంతోషముగ వెల్గు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చమురు గల్గు దివె సంతోషముగ వెల్గు ధనముగల్గుదాని తలపుజెలగు ధనములేనివాని తలపులు తీరునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒంటికి నూనె రాసి బాగ మర్దనా చేస్తే మెరుపు వస్తుంది. కష్టపడి వ్యాయమం చేస్తే దారుఢ్యమవుతుంది. అలానే ఎన్ని ఆటంకాలెదురైనా ఙానాన్ని పెంచుకుని మోక్షం పొందాలి. అసంపూర్ణమైయిన పద్యం: చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు సాముచేయ మేన సత్తువెక్కు ఙానమార్గ మెఱుగ గడతేరు జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సీతాదేవికి పతి అయినవాడా, దశరథుని కుమారుడా, కరుణలో సముద్రము వంటివాడా, నీ పాదాల స్పర్శ తగలగానే ఒక రాయి స్త్రీగా మారింది. ఇది ఒక ఆశ్చర్యం. నీటిమీద నిలకడగా కొండలు తేలాయి. ఇది మరొక వింత. అందువ ల్ల ఈ భూమి మీద నిన్ను ధ్యానించే మానవులు వేగంగా మోక్షం పొందడంలో ఎటువంటి వింతా లేదు. అసంపూర్ణమైయిన పద్యం: చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత, యీ ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంద్రజాలికుడు చిత్రవిచిత్రములను కనబర్చునట్లుగా నీవు జంతువులయందు చూచుటకు నేత్రములు, వినుటకు చెవులు, వాసన చూచుటకు ముక్కు, రుచులను తెలిసికొనుటకు నాలుక, శీతోష్ణ స్పర్సలు తెలిసికొనుటకు చర్మము సృజించితివి. అవివేకులు వాటిని సద్వృత్తులయందు ప్రవర్తింపజేయలేక దుర్వృత్తులందు ప్రవర్తింపజేసి పాపములు చేయుచున్నారు. ఇట్లు చేయుటవలన నీకేమి లాభమో తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు చ్చి వినోదింపఁగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చాకలి వాళ్ళు బట్టలకున్న ఉన్న మురికి వదలకొడతానికి బండకేసి బాదతారు. మెలితిప్పి నీళ్ళను పిండుతారు. రాయి తీసుకుని రుద్దుతారు. కాని చివరకు బట్టలను శుభ్రం చేస్తారు. అలాగే మనకు మంచి చెప్పె వాళ్ళు ఒక దెబ్బ వేసినా ఫర్వాలేదు. అసంపూర్ణమైయిన పద్యం: చాకి కొకలుతికి చీకాకుపడజేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చాకి కొకలుతికి చీకాకుపడజేసి మైలతీసి లెస్స మడిచినట్లు బుద్దిజేప్పువాడు గుద్దినా మేలయా విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దెవుడు లేడు అనే చార్వాకమతం కాని, శక్తి, శైవ మతాలు కాని వెటిని నమ్మ రాదు. అవి అన్ని తప్పుడు మార్గాలే పైగా నీచమైన సేవ పద్ధతులు. అసంపూర్ణమైయిన పద్యం: చాలదయ్య ఇంక చార్వాక మతరీతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చాలదయ్య ఇంక చార్వాక మతరీతి శక్తిశైవమనుచు జాల నమ్మి సరణి మిగిలి చెడును చండాలసేవచే విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కొందరు ఐహికజీవితముపై విరక్తి కలిగినట్లు జీవచ్చ్రాద్ధము జరుపుకొనెదరు. సంన్యాసమును కూడ స్వీకరింతురు. కాని వారికి దేహ భ్రాంతి వదలదు. దేహముపై మమకారము పోదు. మరికొంత కాలము సుఖముగ, ఆరోగ్యముగ బ్రతుకవలయునను కోరికతో తనను ఏ వైద్యుడైనను చికిత్స చేసి తన దేహ భాధలు పోగొట్టగలడో, ఏ మందు తనను కాపాడునో, ఏ దేవుడో దేవతో రక్షించునని మ్రొక్కుచు ఆ ప్రయత్నములలో మునిగియుందురే కాని నిన్ను కొంచెమైన ధ్యానించరు. నాకు యిట్టి స్ఠితి వలదు. నిన్నే ఆశ్రయించుచున్నాను. నీకడ ఆశ్రయమిచ్చి నన్ను నీ సేవకునిగ చేసికొనుము. అసంపూర్ణమైయిన పద్యం: చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా జీవచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మరణ సమయం ఆసన్నమైందని తెలిసి కూడా రోగిష్టి ఏ వైద్యుడో, మరే చికిత్సో తనను మృత్యువు నుంచి కాపాడుతారేమో అని ఎదురుచూస్తుంటాడు. ఆఖరకు తన పిండాన్ని తానే పెట్టుకొనే యోగి సైతం ఏ దైవమో తనపట్ల కృప చూపక పోతాడా అనీ ఆశపడుతుంటాడు. నా మనసు మాత్రం అలా కాకుండా, నీ ధ్యానం పైనే దృష్టి పెట్టేలా చూడు స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింప దా జీవశ్శ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది అంటున్నాడు వేమన. ‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అని సూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని. ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం. కోరికలకు సంబంధించిన పనులను వదిలెయ్యటం. ఏవో కారణాల వల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది. చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన్న సందేశం. అసంపూర్ణమైయిన పద్యం: చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు కడకు మొదటి కులము చెడినయట్లు పాపమొకటి గలదు ఫలమేమి లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనసు విపరీతమైన చంచంల స్వబావం కలది. వింతలు విడ్డూరాలు చూపి తప్పు దారులు పట్టించడానికి ప్రయత్నిస్తుంది. కావునా మనస్సునెపుడు స్థిరముగా నిలిపి మన స్వాధీనములో ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: చింతమానుకొనను జేరిన నలకాంత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చింతమానుకొనను జేరిన నలకాంత వింత చూపి చనును విడువరాదు పంతగించి దాని బట్టిననే మేలు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది. అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు. అసంపూర్ణమైయిన పద్యం: చిక్కియున్న వేళ సింహంబునైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా! అసంపూర్ణమైయిన పద్యం: చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నల్లనయ్యా! చిత్తశుద్ధితోనే నీకు సేవ చేశానే కానీ, లోకం మెప్పుకోసం కాదు. జన్మపావనం కావాలనే నీ నామస్మరణ చేశాను కానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు. ముక్తికోసమే నిన్ను వేడుకొన్నానే తప్ప, భోగభాగ్యాలకు ఆశపడలేదు. విద్య నేర్పుతూ నిన్ను పొగడొచ్చు అనుకొన్నా కానీ, కూటికోసమైతే కాదు. పారమార్థికం కోసమే నా ఆరాటమంతా, కీర్తికోసం కాదు! అసంపూర్ణమైయిన పద్యం: చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు పారమార్థికమునకు నే బాటుపడితి గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ! భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార!నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యంగా తయారవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే ఒక నీటి బొట్టై తన అస్థిత్వాన్నె కోల్పోతుంది. అదే విధంగా మనకు ప్రాప్తం ఉన్నప్పుడు ఫలం తప్పకుండా లభిస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళగలసె ప్రాప్తమున్నచోట ఫలమేల తప్పురా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం. ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: చిలుకనొక రమణి ముద్దులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షము నిచ్చితి వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తీయగా పలికే నోటిని నొక్కి, మన్మథుని నిగ్రహించడానికి గోచి బిగించి కట్టినా మనసు మన మాట వినదు. ఇదెక్కడి కర్మరా నాయనా? అసంపూర్ణమైయిన పద్యం: చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి కచ్చడంబు బిగియగట్టికొన్న మనసు వశముగాదె? మహినేమి పాపమో? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీకృష్ణా!ఒకవనిత తనుముద్దుగా పెంచుకున్నచిలుకకు నీవిష్ణునామాలలో ఒకటైన రామనామమును పెట్టినేర్పించిపిలిచిన మోక్షమిచ్చితివి.నిన్నునమ్మిన వారికిమోక్షము రాకుండునా?కృష్ణశతకం అసంపూర్ణమైయిన పద్యం: చిలుకయొక రమణి ముద్దుగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిలుకయొక రమణి ముద్దుగ చిలుకను శ్రీరామయనుచు శ్రీపతిపేరం బిలిచిన మోక్షమునిచ్చితి వలరగనిను దలచుజనుల కరుదా కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీకృష్ణా!ఆకాశంలో నక్షత్రాలులెక్కపెట్టవచ్చేమో!భూమిమీదఉండే ఇసుక రేణువులను లెక్కించవచ్చేమో!అవిచెయ్యలేనివైనా చెయ్యచ్చేమో!నీగుణములను మాత్రమూ బ్రహ్మకూడా లెక్కపెట్టలేడు. అసంపూర్ణమైయిన పద్యం: చుక్కల నెన్నగ వచ్చును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్ జొక్కపు నీగుణ జాలము నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పెద్ద పెద్ద గోడలతో, చెట్లు కొట్టేసిన కొయ్యలతో, మంచి ఇటుకులతో ఇల్లు కట్టి అదే శాశ్వతమని ఆనందిస్తూ ఉంటారు. కట్టినవాళ్ళె శాశ్వతంగా ఉండరు అనే సత్యాన్ని తెలుసుకోలేరు. అసంపూర్ణమైయిన పద్యం: చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి ఇట్టునట్టు పెద్ద ఇల్లుకట్టి మిట్టిపడును మీది పట్టేల యెఱుగడో విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దేన్నైన కోయాలంటే కత్తితో చేయాలికాని దాని పిడితో చేయలేము. పిడి పట్టుకొనడానికి ఉపకరిస్తుంది కాని కోయడానికి కాదు. అదే విధంగా ఏదైనా సాధించాలంటే తెలివి ఉండాలి కాని దేహ బలంతో ఏమి చేయలేము. దేహము మనకు పిడిలాంటిది మాత్రమే. అసంపూర్ణమైయిన పద్యం: చురికితోడగోయ జొప్పడునేకాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చురికితోడగోయ జొప్పడునేకాని దానిపిడినిగోయ దరమె నీకు? తెలివిలేనిమేని బలమేమి చేయును? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కృష్ణా! నిన్నే నమ్ముకున్నాను. నాకు నీ రూపాన్ని చూపు. తామర నాభియందు కల వాడా! బ్రహ్మకు తండ్రీ ! నేను చేసిన కర్మల పాపములను పోగొట్టు తండ్రీ! అసంపూర్ణమైయిన పద్యం: చూపుము నీరూపంబును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చూపుము నీరూపంబును పాపపు దుష్కృతము లెల్ల బంకజనాభా పాపుము నాకును దయతో శ్రీపతి నిను నమ్మినాడ సిద్ధము కృష్ణా లక్ష్మీపతీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును. అసంపూర్ణమైయిన పద్యం: చెట్టుపాలు జనులు చేదందు రిలలోన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటియై ధరజెల్లు విశ్వదాభిరామ! వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: చేడ్డవారిని ఆదరించి వారికి మంచి చేడులు చేప్పి, మంచివారిగా మార్చిన వారిని భగవంతుడు మెచ్చి తన దగ్గర చేర్చుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: చెడిన మానవులని చేపట్టి రక్షింప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడిన మానవులని చేపట్టి రక్షింప కడకు జేర్చునట్టి ఘనులు తలప విబుభ జనులు గాంత్రు విశ్వేశు సన్నిధి విశ్వదాభి రామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: చెడుగుణములు గలవారికి ఏనుగులు,గుర్రములు,ధనము, భార్యా,పుత్రులు సర్వము నశించును.విష్ణువునునమ్మి ధ్యాన్నించువారికి ఏవీచెడకుండుటయేగాక ముక్తులగుదురు. అసంపూర్ణమైయిన పద్యం: చెడు గరులు హరులు ధనములు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడు గరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడుచెనటులకున్ జెడక మనునట్టి సుగుణులకు జెడని పదార్దములు విష్ణు సేవానిరతుల్",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనలో ఉన్న చెడ్డ గుణాలను పోగోట్టి, మంచి మాటలు చెప్పి, మనల్ని మార్చి, మనయొక్క జీవితాశయాన్ని చూపగల గురువుని సేవించాలి. అసంపూర్ణమైయిన పద్యం: చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి పరమపదవి సిద్దపడగ జూపు నట్టి గురుని వేడి యపరోక్షమందరా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దుష్టులు నాము ఒకటిగా కూడి చెడుపనులు చేయుచుండిరి. నేనును వారితో చేరి చెడుపనులను చేసితిని. చీకట్లలో దూరుటకు, వారు వినరాని, ఎరుగరాని చెడుపనులను చేయుటకు పాలు పడితిని. ఈ కారణముచే నన్ను నీవు స్వీకరించదగనివానిగా భావించితివి. నన్ను నీ భక్తుని చేసికొనుటకు తిరస్కరించి వెడలగొట్టితివి. ఐనను నేను లెక్కపెట్టను. ఇంటిలోనుండి వెడలగొట్టుచుండగా చూరులు పట్టుకొని వ్రేలాడుచున్నాడు అన్న సామెతగ నేను నిన్నే ఆశ్రయించుచున్నాను. నన్ననుగ్రహించి నా కోరికలను అభీష్ఠములను ఏల ఈయవు. అసంపూర్ణమైయిన పద్యం: చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్ వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడవారికైనా, మగవారికైనా వర్తించే నీతి ఇది. చేసిన మేలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే, దానికి విలువ ఉండదు. ఏదో ప్రచారం కోసం చేశారనుకోవచ్చు. పైగా, అదేదో గొప్పలు చెబుతున్నట్టుగానూ ఉంటుంది. నిజంగానే మనం గొప్ప పనే చేసినా సరే, ఎవరికీ చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమం. దీనిని మనసులో పెట్టుకొని మెలగాలి సుమా. అసంపూర్ణమైయిన పద్యం: చెప్పకు చేసిన మేలు నొ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెప్పకు చేసిన మేలు నొ కప్పుడయిన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెప్పులోపడినరాయి, చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలిలోదిగినముల్లు,ఇంటిలోమొదలైనపోరు చిన్నవేఅయినా భరించడంకష్టం. అసంపూర్ణమైయిన పద్యం: చెప్పులోని రాయి చెవిలోని జోరీగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోనిపోరు ఇతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెప్పులో దూరినరాయి,చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంటిలోఎవరైనా పెట్టేపోరు కొంచెమైనా ఎక్కువగా బాధిస్తాయి. ఆసమయంలో బుర్రకూడా పనిచెయ్యదు. అసంపూర్ణమైయిన పద్యం: చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ కంటిలోనినలుసు కాలిముల్లు యింటిలోనిపోరు ఇంతింతకాదయా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెఱుకు నందు తీపి లేకపోతె ఎంతో ఆశగా తిందామని తీసుకున్న వారు కూడ చెత్త అని అవతల పడెస్తారు. అలాగె ఎంత చదువు ఉండి కూడ మంచి గుణాలు లేకపోతె జనాలు వాళ్ళని నీచులుగా చూస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు పరగ గుణములేని పండితుండు దూఱుపడునుగాదె దోషమటుండగ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: చెరకుతోటలో పిచ్చి పిచ్చి మొక్కలుండిన చెరకుకు వచ్చె నష్టమేమి లేదు. తను ఎల్లపుడూ తన తీపి తనము కోల్పోదు.అలానే ఙానుల గుంపులో మూర్ఖుడున్న వారి ఙానమునకు వచ్చిన నష్టమేమిలేదు. అసంపూర్ణమైయిన పద్యం: చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన కొచెమైన దాని గుణము చెడదు ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తనని శరణుకోరి వచ్చిన వారికి దయతలచి రక్షించి కాపాడుట మన కనీస ధర్మం. అట్లు చేయని వాని పుట్టుక కూడ వ్యర్దం. అసంపూర్ణమైయిన పద్యం: చేకొనుచును తమకు చేసాచినంతలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేకొనుచును తమకు చేసాచినంతలో చెడిన ప్రజల రక్ష చేయకున్న తమది సాగుటేమి? తమ తను వదియేమి? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చేతులకు అలంకారము దానము.పాలకులకు సత్యము పలుకుటే అలంకారము. నీతి,న్యాయము అందరికీ అలంకారము. స్త్రీకి పవిత్రతే[పాతివ్రత్యం]అలంకారము. ఈసుగుణాలు లేకున్న వ్యర్ధమని భావం.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: చేతులకు తొడవు దానము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేతులకు తొడవు దానము భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో నీతియె తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మన వల్ల సాధ్యం కాని పనిని ఎప్పుడూ చేయబోకండి. అలాగని మంచిపని చేయకుండా ఊరుకోకూడదు కూడా. అట్లాగే, పగవారి ఇంట్లో భోజనం చేయరాదు. అంతేకాదు, తోటివారిని బాధపెట్టేలా నిష్ఠూరపు మాటలు మాట్లాడకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: చేయకుము కాని కార్యము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్ జేయకుము రిపు గృహంబున గూయకు మొరుమనసు నొచ్చు కూత కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనమెప్పుడు తగిన సమయంలో తగిన పనినే చేయాలి. సమయమికి కొంచెం అటు ఇటు అయినా ఆపని పనికిరాకుండా ఉండే ప్రమాదం ఉంది. బుడమకాయ పచ్చిగా ఉన్నఫ్ఫుడు చేదుగా ఉంటుంది. బాగా పండితే కుళ్ళు వాసన వస్తుంది. దోరగా ఉన్నప్పుడే బాగుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: చేయదగినవేళ జేసిన కార్యంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేయదగినవేళ జేసిన కార్యంబు వేగపడి యొనర్ప విషమగు బుడమకాయ చేదు; ముదిసిన తీపగు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుషులు ఎప్పుడూ సత్కార్యాలే చెయ్యాలి. చెడు పనులు చేసి, వాటిని దాచినా అవి శాశ్వతంగా దాగవు. ఏనాటికో ఒకనాటికి బయట పడకుండా ఉండవు. ఎలాగైతే, రాగిపైన బంగారు పూత పూస్తే కొన్నాళ్లకు అది తొలగి, ఆ బండారం బయట పడుతుందో అలాగ. కాబట్టి, దుర్మార్గపు పనులు దాగేవి కావు. కనుక వాటిని చేయకపోవడమే మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగు భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రాగిపాత్రపైపూసిన బంగరుపూతచెదిరి రాగిబైటపడినట్లు దుష్టుడుచేసినపాపపుపని దాచినను బైటపడకపోదు.భాస్కరశతకం. అసంపూర్ణమైయిన పద్యం: చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా మూసినయంతటన్ బయలుముట్టకయుండ దదెట్లు రాగిపై బూసినబంగరుం జెదిరిపోవగడంగిన నాడునాటికిన్ దాసినరాగి గానపడదా జనులెల్లరెరుంగ భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గుర్రమెక్కి వీధుల వెంట పోయే వాని మీద కుక్కలు మోరిగినా ఏమి లాభము. దర్జాగా తనదారిన తను పోతుంటాడు. మూర్ఖులు మంచివారి మీద వేసే నిందలు అంతే, సజ్జనులు వాటికి చలింపక తమ మార్గములో సాగిపోతారు. అసంపూర్ణమైయిన పద్యం: జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు గుక్క విన్నివెంట కూయదొడగు ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఫుట్టే చచ్చె వేళలయందు స్వాతంత్ర్యము లేదు. పోని తన వెంట తీసుకొచ్చింది లేదు తీసుకు పోయేది లేదు. మద్యలో మాత్రము అన్నిటికి తామే కర్తనని చెప్పుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు తేను లేదు మున్ను పోనులేదు నడుమగర్తననుట నగుబాటు కాదటే విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: జయాపజాయలనేవి పట్టించుకోకూడదు. అటువంటివి అన్ని వదిలిపెట్టి మంచి గురువుని ఎన్నుకుని పట్టుదలతో, అతని సహాయంతో మనం అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: జయము భయము దాటి చలపట్టి యుండును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జయము భయము దాటి చలపట్టి యుండును దయకు బాత్రుడగును ధర్మపరుడు నయముగాను గురుని నమ్మి నెమ్మది వేడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను కవిని కనుక చేతనయిన విధమున కావ్యరచనతో ఆయాయుపచారములతో నిన్ను ఆరాధించుటకు యత్నింతును. ఎట్లన కావ్యమున ఆయా వర్ణన చేత స్ఫురింపజేయబడు శృంగారాది రసములే నీకు అభిషేక సాధనమగు పవిత్ర తీర్ధ జలములగును. అందలి సాధు శబ్దముల కూర్పులు పుష్పములు మాలలు అగును. శ్రవణమధురములగు శబ్దాలంకారముల కూర్పుచే సంపన్నమగౌ మధురోఛ్ఛారణ ధ్వనులు నీ పూజలో మ్రోగించు మంగళవాద్యములగును. ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అర్ధాలంకారములు నిన్ను అలంకరించు వస్త్రములగును. కైశికి మొదలగు వృత్తులు, వైదర్భి మొదలగు రీతులతో ఏర్పడు కావ్యరచనలలోని మెఱగులు నీ సన్నిధియందు వెలిగించు దీపములగును. కావ్యమునందలి ఆయీ ఉత్తమగుణములు మననము చేయుటచే కలుగు ఆనందమాధుర్యము నీకు నైవేద్యమగును. ఈ విధముగ కావ్యరచనలతోనే నిన్ను భక్తితో దివ్యమగు అర్చనాసామగ్రి కూర్చి చక్కని ప్రక్రియతో చేతనయిన విధముగ ఆరాధించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు నా విషయమున ""అరరె పద్మములతో శోభిల్లు నీరు సరస్సులయందో నదులయందో ఉండును కాని చట్టురాతిలో ఉండునా, బ్రాహ్మణుల గృహము పవిత్ర మగు బ్రాహ్మణాగ్రహారములో ఉండును కాని చండాలవాటికలలో ఉండునా, అట్లే ఆయా దుష్కృత్యములను చేసి చేసి అపవిత్ర మయిన శరీరమునకు పవిత్రత ఎక్కడిది, పవిత్రమగు ఆలోచనలెట్లు వచ్చును, మలినములగు సంస్కారములతో పాడయిపోయిన నా చిత్తమున నిన్నుపాసించు పవిత్ర ఆలోచనలెక్కడనుంచి వచ్చును"" అని నాలో శారీరకముగ మానసికముగ అపవిత్రత భావించి నీలో నాపై రోత కలుగుట తగదు. నాలో ఎన్ని దోషములైన ఉండనిమ్ము. నీలో కల దయాదిగుణములు ఉత్తమములయినవి ఎన్నియో కలవు కదా. వాని విషయమున లోకమునకు నమ్మిక కలుగుట కైన నీవు నన్ను స్వీకరించి నన్ను అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే! వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా! నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా!ఒకేబాణముతో ఏడుసముద్రాలని ఒకచోటికితెచ్చావు.నీపాదధూళితోరాయి స్త్రీగామారింది.నీమహిమపొగడ బ్రహ్మాదులకిసాధ్యంకాదుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం పలరగ జేసెనాతిగ బదాబ్జపరాగము నీచరిత్రముం జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు గావునం దలప నగణ్యమయ్యయిది దాశరథీ! కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: జాతిని ఆశ్రయించు వాడు ఎన్నటికి నీతిని వదలరాదు. జాతి కంటే నీతి ఎక్కువ. అలానే మతముని నమ్మిన వాడు జాతిని అశ్రద్ద చేయకుఊడదు. మతము కంటే జాతియే గొప్ప. అసలు వీటన్నిటిని వదిలి యోగి అగుట ఇంకా మేలు. అసంపూర్ణమైయిన పద్యం: జాతి మతము విడిచి చని యోగి కామేలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతి మతము విడిచి చని యోగి కామేలు జాతితోనె యున్న నీతి వలదె? మతము బట్టి జాతి మానకుంట కొఱంత విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పుట్టిన నాటినుంచే జాతి భేదముమరచి సర్వేశరుడను మనసులో నిల్పినవాడే ఉత్తముడు. అతడే ముక్తిని పొందగలడు. కాబట్టి అందరూ కుల మత బేధాలు వదిలి శాంతిగా ఉండి సజ్జనులు కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: జాతి వేఱులేక జన్మక్రమంబున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిన నభవుని నిలిపెనేని అఖిల జనులలోన నతడు ఘనుడండయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై, వివేచనా ఙానము నశించి, చచ్చి పుడుతుంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావముతో కులభేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి. అసంపూర్ణమైయిన పద్యం: జాతి, కులములంచు జనులెల్ల బద్దులై,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతి, కులములంచు జనులెల్ల బద్దులై, భావ పరమునందు బ్రాలుమాలి, చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మూర్ఖులు సమానత్వం అనేది తెలియకుండా తన పర అనే జాతి భేదాలు చూపెడుతూ ఉంటారు. కాని భూమి మీద ఉన్న జీవులన్నియు సమానమే. అసంపూర్ణమైయిన పద్యం: జాతిభేదమెంచి జన్మముల్ తెలియక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతిభేదమెంచి జన్మముల్ తెలియక ముక్తిగానలేరు మూర్ఖజనులు జాతి నెంచనేల జన్మమును తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనుషులలో ఉన్న జాతులలో ఏజాతి గొప్పదని తర్కించి ప్రయొజనం లేదు. అన్ని జాతులకంటే కూడ ఙానమే ముఖ్యమని గ్రహించిన ఙానుడిదే ఉత్తమజాతి. కాబట్టి నా జాతి గొప్పదనే వితండవాదంతో సమయం వృదా చేయకుండా ఙానాన్ని పెంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు మెఱుకలేక తిరుగ నేమిఫలము? ఎఱుకకల్గ మనుజుడేజాతి కలవాడొ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! భవిష్యత్ చెప్పుట, యితరుల సేవ చేయుటయు, అసత్యములను పలుకుటయు అన్యాయములు ఆచరించుచు ఆ విషయమున పేరు పొందుటయు, కొండెములు చెప్పువాడు, ప్రాణిహింస చేయువాడగుట, అసత్యములను ఇతరులకు ప్రవచించుట ఎందులకు? పరుల ద్రవ్యము తాను సంపాదించవలెనన్న ఆశతోనే కదా. ఇట్లు అధర్మముతో సంపాదించినది ఎన్నినాళ్లుండును? కనుక మానవుడు యిట్టి ప్రాపంచిక ధనమును ఆశించి అధర్మ వర్తనమున వర్తించుటకంటె నిశ్చల నిర్మల భక్తితో నిన్ను ఆరాధించుటచే శాశ్వర మోక్షపదము లభించును. అసంపూర్ణమైయిన పద్యం: జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: జీవుని చంపడమంటే శివుని తిరస్కరించినట్లే. భూమి మీద కల ప్రతి జీవిలోను శివుడున్నాడు. జీవుడు శివుడు ఒక్కరే అని తెలుసుకోవడమే ఙానం. అసంపూర్ణమైయిన పద్యం: జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవి నరసి కనుడు శివుడె యగును జీవుడు శివుడనుట సిద్దంబు తెలియురా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దయకు సముద్రము వంటివాడా! దశరథమహారాజ కుమారా! శ్రీరామా! కొలనులో నీరు ఇంకిపోయిన తరువాత అందులో బురద మాత్రమే మిగులుతుంది. ఆ బురదలో చిక్కిన చేపపిల్ల అక్కడ నుంచి కదలలేకపోతుంది. అప్పుడు అది నీరు కావాలని కోరుకుంటుంది. అదేవిధంగా మానవులు ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత వారికి నువ్వు గుర్తు వస్తావు. అప్పుడు నీ మీద మనసు లగ్నం చేస్తారు. అలా చేసినప్పటికీ వారిని నువ్వు తప్పక అనుగ్రహిస్తావు. అసంపూర్ణమైయిన పద్యం: జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం దావలమైన దాని గురి తప్పనివాడు తరించువాడయా తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ప్రాణాలు పోక ముందే తగిన మందిచ్చి మనిషిని బతికించాలి. ఒక్కసారి ప్రాణం పోతే ఎంత గొప్ప ఔషథమైనా ఉపయొగం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలగె నేని జావనౌషథ మేల? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దయాగుణం కలిగిన దశరథరామా! నీ గురించిన కథలు అమృతంలా ఉంటాయి. ఆ అమృతాన్ని తాగుతాను. కమలాల వంటి నీ పాదాల నుంచి పుట్టిన తీర్థజలాన్ని నోరారా జుర్రుతాను. ‘రామా’ అనే మాటను పలకడం వలన కలిగిన సుధారసాన్ని ఎంతో ఇష్టంతో ఆరగిస్తాను. నన్ను నీచులైన మనుష్యులతో స్నేహం చేయకుండా కాపాడు. జాలిగుణం కలిగిన నిన్ను, నీ పాదాలను సేవించే రుచులను పొందే వారి స్నేహాన్ని కలగచేయి. అసంపూర్ణమైయిన పద్యం: జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే తర్రుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మీకథలనెడిఅమృతమును.మీపాదజలమును.రామనామముతోఉప్పొంగుచున్న అమ్రుతరసము జుర్రెదను.రామా!దుష్టులస్నేహముకాక ఇటువంటివారి స్నేహమివ్వు. అసంపూర్ణమైయిన పద్యం: జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్ జుర్రెదరామనామమున బొబ్బిలుచున్నసుధారసంబునే జుర్రెదజుర్రజుర్రగరుచుల్ గనువారిపదంబుగూర్పవే తర్రులతోడిపొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నా జ్ఞాతులు నాకు ద్రోహము చేయువారే కాని హితము చేయువారు కారు. నా విషయమున చూపు కపటము అసూయ మొదలగు దుర్భావనలను ఆ భావములతో వారు చేయు పనులను సహించుట శక్యము కాదు. నా తండ్రిపై ఆన. వారు నా విషయమున చేయు చెడుగులకు ప్రత్యపకారము చేయను. ఎందుకనగా దాని వలన నాకు దోషము కల్గును. వారి విషయము ఆలోచించక వారికి దూరముగ తొలగిపోదుమన్న మనస్సునందు ఆ జ్ఞాతులపై క్రోధము తగ్గవలయును. కాని అది తగ్గుట లేదు. ఏమి చేయుదును? నా అంతఃకరణవృత్తులందలి సకలదోషములను మానిపి నీ పాదపద్మముల యంద్ నిశ్చల నిర్మల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్ మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఉల్లితోటలో ఉన్న మల్లెమొక్క గుణము ఎలా నశించునో, అలానే ఉత్తముడైనవాడు చెడ్డవారితో తిరుగుతూ పక్కవారిని వెక్కిరించిన వాని మంచితనము నశిస్తుంది. కాబట్టి చెడ్డ వారితో స్నేహం మానుకొని ఇతరులని గౌరవించడం అలవరచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పొట్టి వాళ్ళు ఎంత బలవంతులైనా నింగికి ఎగిరి చెట్టు చివర ఉన్న పండుని అందుకోలెరు. అలాగె ఎన్ని వేదాంత గ్రంధాలు చదివినా ఆచరించకపోతె మోక్షం రాదు. అసంపూర్ణమైయిన పద్యం: టింగణాలు బలిసి నింగికి నెగిరినా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టింగణాలు బలిసి నింగికి నెగిరినా చెట్టుచివరి పండు చేతబడునే? పుస్తకముల జదువ బొందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తమ పాండిత్యాన్ని తెలియచెప్పడానికి మూర్ఖులు వేదాలని, ధర్మ శాస్త్రాలని, వ్యాఖ్యలని వివరిస్తారు కాని వీటి యోక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో మాత్రం చెప్పలేరు. వీరి గొప్పతనమంత పదాల గారడీ తప్ప పాండిత్యం శూన్యం. అసంపూర్ణమైయిన పద్యం: టిప్పణములు చేసి చప్పని మాటలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టిప్పణములు చేసి చప్పని మాటలు చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు విప్పి చెప్పరేల వేదాంతసారంబు? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దేవుడొక్కడే, మతాలన్ని సమానమే అంటూ అనేకమంది పెద్దలు లోకములో వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు సవివరంగా విడమరచి చెప్పారు. అయినా కాకులలాంటి ఈ జనం, దానిలో మర్మమును చూడలేక ఇంకా అఙానంగానే ఉన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు లొకమందు జెప్పి రేకమంచు కాకులబట్టి జనులు కాన రీ మర్మము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చేసే పని ఏదైనా పూర్తిగా గ్రహించి అర్ధం చేసుకుని చేయాలి. ఒకవేళ దాని గురించి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకుని మొదలుపెట్టాలి. అంతే కాని పైపైన చూసి ఏదీ చేయరాదు. బయటకు బాగానే కనిపించే పాత్రలో లోపల కన్నం ఉండగా, ఏదైనా దాయడం కష్టమే కదా? పని కూడ అంతే. అసంపూర్ణమైయిన పద్యం: డాగుపడిన వెనుక దాగ నశక్యము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:డాగుపడిన వెనుక దాగ నశక్యము అరసి చేయుమయ్య యన్ని పనులు తెలియకున్న నడుగు తెలిసినవారిని విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రామా!శబరినీకు దగ్గరిచుట్టమా?దయతోఏలావు.నీభక్తునికిభక్తుడా?గుహుడు.అతడికిిసేవా భాగ్యమిచ్చావు.నేనేంపాపంచేశాను?నీభక్తుణ్ణి.కాపాడు.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ దాసునిదాసుడాగుహుడు తావకదాస్య మొసంగినావునే చేసినపాపమా వినుతిచేసిన కావవు కావుమయ్యనీ దాసులలోననేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అసూయకలిగిన హీనుడు ఇతరులకి హాని తలపెడతానికి శతవిధాల ప్రయత్నిస్తాడు కాని చివరకు వానికే హాని కలుగుతుంది. కాబట్టి అటువంటి వారి మాయలో పడి ఇతరులను బాద పెట్టకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: డెందమందు దలచు దెప్పరమెప్పుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:డెందమందు దలచు దెప్పరమెప్పుడు వోర్వలేనిహీను డొరునికట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: న్యాయం చెప్పమని మన దగ్గరకు వచ్చిన వాళ్ళ తగువులు తీర్చే సమయములో ధర్మం తప్పి ప్రవర్తించరాదు. అలా చేసిన వాళ్ళకు ముక్తి ఉండదు. ధర్మం పలికిన వాళ్ళకు దైవం కూడ తోడుగా ఉంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన మానవుండు ముక్తి మానియుండు ధర్మమునె పలికిన దైవంబు తోడగు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొప్పవారిబలము తెలియకకోపముతో ఎదిరించిన చెడుదురు.పొట్టేలు కొండతో పోరుసలిపిన తానే చెడును.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్ దెగి యొకకొండతో దగరుఢీకొని తాకిననేమి భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: గుర్రం ఎక్కి అడవుల వెంట తిరగడం వేట అనిపించుకోదు. ఎప్పుడోకప్పుడు కింద పడి ఎదో ఒకటి విరగ్గొట్టుకుంటారు. ధైర్యం, ఓపిక కలిగి కార్యం సాధించినప్పుడే నిజమైన వేట అనిపించుకుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: తట్టు నెక్కి తిరుగునట్టె వేటయ్యెనా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తట్టు నెక్కి తిరుగునట్టె వేటయ్యెనా? ఎపుడో క్రిందబడిన నేదొ విరుగు చెల్లియుండి యొర్పుజెందిన భూషింత్రు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కార్య సాఫల్యత అంత తేలిక కాదు. మరీ ముఖ్యంగా చెడిన పనులైతే మరింత కష్టం. ఆలస్యమవుతుందని, శరీర శ్రమకు గురి కావలసి వస్తుందని తొందరపాటు ప్రదర్శించకూడదు. అలా చేస్తే పనులు మరింత వెనుకబడి పోతాయి. అటు ఆలస్యాన్ని, ఇటు శారీరక శ్రమను రెండింటినీ భరిస్తూ ఓపిగ్గా, కష్టపడినపుడే చెడిన పనులైనా సరే నెరవేరుతాయి. అసంపూర్ణమైయిన పద్యం: తడ వోర్వక, యొడ లోర్వక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడ వోర్వక, యొడ లోర్వక కడు వేగం బడిచి పడిన గార్యం బగునే తడ వోర్చిన, నొడ లోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మరుగుతున్ననూనెలో నీటిబొట్టుపడిన భగ్గునమంటలేచును.దుష్టునికి మంచిచెప్పిన అట్లేమండిపడును.దూరముండాలి. అసంపూర్ణమైయిన పద్యం: తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా చెడుగుణమిట్లు వల్వదనిచెప్పిన గ్రక్కునకోపచిత్తుడై కడుదెగజూచుగా మరుగగాగిన తైలము నీటిబొట్టుపై బడునెడ నాక్షణంబెగసి భగ్గునమండకయున్నె భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ! అసంపూర్ణమైయిన పద్యం: తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆలస్యము,శరీరశ్రమ సహించలేక త్వరపడినచో ఏపనీ సాధించలేరు.కాస్త ఓపికతో ఎదురుచూసిన చెడిపోయాయనుకున్నవికూడా తిరిగి ఫలించవచ్చు.ఆలస్యం అమృతంవిషం,నిదానంప్రధానం.ఏదెక్కడోతెలియాలి. అసంపూర్ణమైయిన పద్యం: తడవోర్వక యొడలోర్వక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచిపడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకురుసుమతీ.",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనసులో కపటము/మోసము వున్న వారికి అందరూ అకారణంగా మోసగాళ్ళ లాగానే కనిపిస్తారు. మనిషి లో ఆ గుణం పోయినప్పుడు... యెవరూ అకారణంగా మోసకారులుగా అనిపించరు. అసంపూర్ణమైయిన పద్యం: తన మది కపటము కలిగిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన మది కపటము కలిగిన తనవలెనే కపటముండు తగ జీవులకున్ తన మది కపటము విడిచిన తన కెవ్వడు కపటిలేడు ధరలో వేమా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తన భాగ్యమే ఇంద్రవైభవము వంటిదని, తనదరిద్రమే ప్రపంచమున కంతటికీ దరిద్రమనీ, తనచావు యుగాంత ప్రళయమని, తను ప్రేమించిన స్త్రీయే రంభ అని ప్రజలనుకొనుచుందురు. అసంపూర్ణమైయిన పద్యం: తనకలిమి ఇంద్రభోగము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకలిమి ఇంద్రభోగము తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తనచావు జగత్ప్రళయము తనువలచిన యదియెరంభ తథ్యము సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చక్కిలాన్ని చూసి జంతిక వెక్కిరించినట్లు, తను చేసిన తప్పులు ఎన్నో ఉండగా మూర్ఖులు పక్క వాళ్ళ తప్పులను వెదకడానికి మహా ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటివారిని అసలు పట్టించుకోకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: తనకు గలుగు పెక్కు తప్పులటుండగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేర మెంచు నోగి యెపుడు జక్కిలంబు చూచి జంతి కేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మన దగ్గర ధనం ఉన్నదని తెలియగానె ఆశ పరుడు ఏదో బంధుత్వం కలుపుకొని, కానుకలిచ్చి, తన కన్యనిచ్చి పెల్లి చేయాలనుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి కలిమి గలయజూచి కాంక్షపరుడు దక్షిణలనొసంగి తరుణి నీయగజూచు విశ్వధాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనకు ప్రాప్తం లేకపొతే అవసరం వచ్చినప్పుడు ఎంత తిరిగినా దానం దోరకదు. అలాంటప్పుడు దైవాన్ని నిందించి ఏమి లాభం? కర్మజీవులని చెప్పుకుంటామే ఆ మాత్రం తెలియదా? అసంపూర్ణమైయిన పద్యం: తనకు బ్రాప్తిలేక దానం చిక్కదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు బ్రాప్తిలేక దానం చిక్కదు దైవనింద వెఱ్ఱితనము గాదె? కర్మజీవులేల కర్మంబు దెలియరు? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తనకు చేసిన మేలును మంచి వాడెన్నటికి మరువడు. కుక్క జంతువైన కూడ విశ్వాసముతో యజమాని యెడల భక్తి కలిగి ఉండును.చేసిన మేలును మరిచిన దుర్జనుడు అటువంటి కుక్క కంటే కూడ హీనుడు. అసంపూర్ణమైయిన పద్యం: తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు నెలమితోడ గుక్కయెఱుక భువిని తనకు మేలు చేయదా నెఱుంగగ వేమి మనుజుడెంత ఖలుడొ మహిని వేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా, వాడు ఇతరులను తప్పులను లెక్కించుచూ ఉండును. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉండునని భావం. అసంపూర్ణమైయిన పద్యం: తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా ఓగు నేర మెంచు నొరులఁగాంచి చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఈ భూప్రపంచంలో అన్ని ప్రాణులు సమనామే. ఇతర ప్రాణులను కూడ తమతో సమనంగా చూడాలి.ఇది విస్మరించి దుర్జనులు జీవులను హింసిస్తుంటారు.నిజమైన ఙాని ఏనాడు ప్రాణిని చంపడు. అసంపూర్ణమైయిన పద్యం: తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ పరగదన్న బోలి బ్రతుకుగాదె ఙానిప్రాణి జంప గారణమేమయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తనకోపము శత్రువువలె తననే బాధపెట్టును.శాంతము రక్షకుని వలె తనను కాపాడును.మనము ఇతరులపై చూపిన దయ బంధువులా సాయపడును.సంతోషమే స్వర్గము,దుఃఖమే నరకము వంటివి.అవి ఎక్కడో లేవు.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: తనకోపమె తనశత్రువు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకోపమె తనశత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లితండ్రులను, సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వాడితో సమానమే అగును. అసంపూర్ణమైయిన పద్యం: తనజులనుం గురువృద్ధుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనజులనుం గురువృద్ధుల జననీజనకులను సాధుజనుల నెవడు దా ఘనుడయ్యు బ్రోవడో యా జనుడే జీవన్మ్రుతుండు జగతి కుమార !",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తన మేలు కోరి మంచి చెప్పినా మూర్ఖుడు అందరిముందూ మన మొహం మీదనే తిడతాడు. పొన్లె పాపం అని దయతో గడ్డి వేసె వారి పైనే కొమ్ము విసిరే పొట్లగిత్తలాంటివాళ్ళు. అసంపూర్ణమైయిన పద్యం: తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన దిట్టుచుండు నధము డెట్టయెదుట గడ్డి వేయ బోట్ల గొడ్డు కొమ్మాడించు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట అవతలి వారి మనస్సు సంతోషపడునట్లుగా నడుచుకొనుటయే బుద్ధిమంతులు చేయుపని. అసంపూర్ణమైయిన పద్యం: తనపై దయ నూల్కొనఁగను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనపై దయ నూల్కొనఁగను గొన నేతెంచినను శీల గురుమతులను వం దనముగఁ బూజింపం దగు మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! సత్పుత్రుని కనుట, ధనమును నిక్షేపించుట, దేవాలయమును నిర్మించి దేవతాప్రతిష్థ జరిపి దేవతల పూజ మొదలగునవి జరుగుటకు వ్యవస్థలు చేయుట, బ్రహ్మచారి బ్రాహ్మణునకు వివాహము జరుపుట, కవిచే కావ్యము వ్రాయించి తాను అంకితము నందుట, చెరువులు త్రవ్వించుట, ఉద్యానవనములను ప్రతిష్థించుట యను సప్త సంతానములందురు. ఇవి అన్ని జరిపి గొపదనము వహించినవాడుకూడ నిన్ను సేవించిన పుణ్యాత్ముడు పొందు ఉత్తమఫలములను పొందడు. అసంపూర్ణమైయిన పద్యం: తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా? వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనవసరం లేదా? గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులై పోతారు. అందుకే, ఉదా॥కు కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి. కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి. అలాగే, పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: తనయుడు చెడుగై యుండిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా వున నీ జననీ జనకుల కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఆత్మఙానం, పరతత్వం తనలో ఉన్నవని తెలియక బయట దాని కోసం అన్వెషించే వాడు మూర్ఖుడు, అది ఎలా ఉంటుందంటే సూర్యుని ముందు దివ్వెతో వెదికినట్లుగా ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: తనలోన జీవతత్త్వము తెలియక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనలోన జీవతత్త్వము తెలియక వేఱుయనుచు దలచి వెతుకుటెల్ల భానునరయ దివ్వె పట్టినరీతిరా! విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా శరీరము ఎంతవరకు భూమిపై ఉండునో అంతవరకు ఇది మహారోగముల పాలయి, అవి అధికము కాగా కలుగు దుఃఖములను నేను పొందకుండునట్లు దయాదృష్టితో చూడుము. తదుపరి కోరికయేమనగా నేను నీ పాదపద్మములనే సేవించుచు ధ్యానించుచు నాచిత్తము ఈ సర్వప్రపంచపు వాసనలను వదలగల్గునట్లు అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా సిన చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు. అసంపూర్ణమైయిన పద్యం: తనువ దెవరి సొమ్ము తనదని పోషించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువ దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇదినాశరీరం కాపాడుకోవాలి అనుకున్నాఅది అనారోగ్యాలపాలవుతూనే వుంటుంది.ప్రాణం కాపాడుకోవాలనుకున్నా ఏదోఒకనాడు వదిలిపోతుంది.ఇంక ధనంమాత్రం ఎవరిసొమ్మని దాచుకుంటాం?వేమనశతకపద్యం. అసంపూర్ణమైయిన పద్యం: తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ ప్రాణమెవరిసొమ్ము పాయకుండగ నిల్ప విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మన ప్రాణం దేహాన్ని వదిలి వెళ్ళే వేళ, భార్య కాని, కొడుకులు కూతుళ్ళు కాని, చుట్టాలు కాని, స్నెహితులు కాని ఎవరూ వెంట రారు. మన ప్రాణంతోటి మనం చేసిన మంచి పనులు మాత్రమే తోడు వస్తాయి. అసంపూర్ణమైయిన పద్యం: తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ తనదు భార్య సుతులు తగినవారు నొక్కరైన నేగ రుసురు మాత్రమే కాని తనదు మంచి తోడు తనకు వేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శరీరము, ధనము అశాశ్వతాలని దాంభికుడు ఇతరులకు నీతులు చెపుతూ ఉంటాడు, కాని తాను మాత్రము ఆచరించడు. ఇటువంటి నీతులు చెప్పడం తెలికే గాని చేయడం మహా కష్టం. అసంపూర్ణమైయిన పద్యం: తనువులస్థిరమని ధనము లస్థిరమని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువులస్థిరమని ధనము లస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ""దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః"" అన్నారు ఆర్యులు. దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారేగానీ వేరొక చోట వెతకరు. కోటి ప్రభలలో సూర్యుడు ప్రకాశించుచుండగా గుడ్డిదీపంతో వస్తువులను అన్వేషించడం అజ్ఞానం కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: తనువులోని యాత్మ తత్వ మెఱుంగక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువులోని యాత్మ తత్వ మెఱుంగక వేరె కలడటంచు వెదుక డెపుడు భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా? విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ శరీరము ఉన్నంతవరకు నిన్ను శాశ్వతముగా సేవించుచుండవలయును. అందుకు అనుకూలముగ నా శరీరము శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది కుదరనిచో నేను చచ్చింతరువాత మరల పుట్టకుండునట్లు నీతో సాయుజ్యము పొందునట్లు అనుగ్రహించుము. ఈ రెండును చేయజాలనిచో ఆ విషయము యిప్పుడే చెప్పుము; నేను ఏమి చేయవలెనో ఆలోచించుకొని నిర్ణయించు కొందను. ఏమియు స్ఫురించనిచో ఇట్లే సేవించి సేవించి నీ యనుగ్రహమును పొంది నిన్ను దర్శించుకొనెదను. అసంపూర్ణమైయిన పద్యం: తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తానెవరో తాను తెలుసుకున్న వానికి వేరోక దైవంతో పని లేదు. గొప్ప గొప్ప తత్వ ఙానులందరు తమను తామే దైవమనుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు తానె దైవమంచు తత్వయొగి తలచుచుండు నెపుడు ధరలోన నరయుము విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇతరులు తమను పొగడాలని మూర్ఖులు ఇరుగు పొరుగు వారి సొమ్ములు తెచ్చిమరీ ధరిస్తూ ఉంటారు. ఇంతటితో ఆగకుండా వారు పొగడకపొయే సరికి తమను తామే పొగుడుకుని ఆనందపడుతుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని సొమ్ములెఱపుదెచ్చి నెమ్మిమీఱ నొరులకొరకు తానె యుబ్బుచునుండును విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తనను తాను తెలుసుకున్న వాడె నిజమైన బ్రహ్మ. ముక్తి అనేది ఎక్కడో లేదని తన దేహంలోనె ఇమిడి ఉందని తెలుసుకోవాలి. తనను తానే తెలుసుకోలేనివాడు దేన్ని తెలుసుకోలేడు. అసంపూర్ణమైయిన పద్యం: తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు తనువులోన ముక్తి దగిలియుండు తన్నెఱుంగని వాడు తానెట్టి బ్రహ్మంబు? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శివుని చూడడానికి తపస్సు చేయవలసిన పనిలేదు, మనస్సు స్థిరంగా ఉంచుకొని మనస్సులోనికి పరిశీలించినట్లయితే పరమేశ్వరుని సాక్షాత్కారం జరుగుతోంది. అసంపూర్ణమైయిన పద్యం: తపలేలమరయ ధాత్రి జనులకెల్ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తపలేలమరయ ధాత్రి జనులకెల్ల నొనరఁ శివునిఁజూడ నుపమకలదు మనసు చెదరనీక మదిలోనచూడరో విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అబద్దాలు చెప్పి, ఇతరులను మాయ చేసి సంపాదించిన వాని ఇంట ధనము నిలువదు. చిల్లి కుండలో నిళ్ళు పొయినట్లు లక్ష్మి పోతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తప్పు పలుకు పలికి తాచోట చేసిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తప్పు పలుకు పలికి తాచోట చేసిన కూడియున్న లక్ష్మి క్రుంగిపొవు నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎదుటివారు తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు. తన యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే యందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: తప్పులెన్నువారు తండోపతండంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనుల కెల్లా నుండు దప్పు తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా!తప్పులు చేసితిని,నీవేఇక నాదైవం,నిన్నుతప్ప ఇతరులను కొలువను.,నీదాసానుదాసులను సేవించెద.నన్నుకాపాడు.గోపన్న[రామదాసు]. అసంపూర్ణమైయిన పద్యం: తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా యప్పవుగావుమంటి నికనన్యులకున్ నుడురంటనంటి నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకుబంటునంటి నా తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను వేడెదేమనగా ’మనస్సు అత్యంత ఆశక్తితో పరస్త్రీలతో సంగమించి సుఖించగోరుచున్నది. పరద్రవ్యములను దొంగిలించవలె ననుకొనుచున్నది. అందుకు అధిక ప్రయత్నములు చేయుచున్నది. నా మనస్సు దొంగయి నాకు తెలియకుండనే ఇట్టి దుష్ప్రయత్నములు చేయుచున్నది. కనుక నీవు ఈ దొంగను పట్టుకొని వైరాగ్యమను పాశములతో బంధించుము. పిమ్మట ఎచ్చటికి పోనీయక నీ పాదములను స్తంభమునకు కట్టివేయుము. ఆ విధముగ నాకు సంతోషమును ఆనందమును కలిగించుము. అసంపూర్ణమైయిన పద్యం: తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! మనుష్యులు ఉత్తమ మగు యోగసాధనము చేసి తమ నేత్రమునందలి తేజోబిందువును తామే చూచినచో వారు తాదాత్మ్యమును పొంది బ్రహ్మానందము నందగలరు. కాని వీరు అది మాని సుందరులగు స్త్రీల కనుల జంటకు కల సౌందర్య విషయమున మోహము పొందుచున్నారు. ఆ సుందరుల కన్నులు నిర్మములు, పద్మములను పోలునవి, కదలికలు మెఱుపుతీగల లాస్యమను సుకుమారనృత్యమును పోలునవి, ఆ సౌందర్యముతోనే మన్మధుడు లోకములను జయించగలుగుచున్నాడని వర్ణించుచున్నారు. వీరెంతటి అవివేకులో కదా! అసంపూర్ణమైయిన పద్యం: తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తమ్ములు తమయన్న యెడ భ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తమ్ములు తమయన్న యెడ భ యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌ దమ్ముల నన్నయు సమ్మో దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ప్రాణములు, నీటి అలలవలె, రావిఆకులవలె, మెఱపులతో చెయబడిన అద్దములవలె, గాలిలో పెట్టిన దీపమువలె, ఏనుగు చెవుల కొనలవలె, ఎండమావులవలె, మిణుగురు పురుగుల కాంతులవలె, ఆకాశమందు వ్రాయబడిన అక్షరములవలె భ్రాంతిచే కల్పింపబడిన అవాస్తవములు , క్షణికములు అయియున్నవి. సంపదలు మంచునీటి బొట్టులవలె ఎప్పుడు కరిగిపోవునో తరిగిపోవునో తెలియదు. జనులు వానియందు మునిగి, మదముచే కన్నును మిన్నును కానని గ్రుడ్డివారుగా అజ్ఞానులుగా ఏల అవుదురో చెప్పజాలకున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్ సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అసత్యమాడేవాడు రాజైనా సరె అతని సంపద నశించును. చిల్లి కుండలో ఏవిధంగానైతే నీరు ఉండదో, అదే విధంగా అబద్దాలాడే వాడు ఎంతటివాడైనా లక్షి అతని చెంట ఉండాలనుకోదు.కాబట్టి అసత్యాలని వదిలివేసి ఎల్ల వేళలా నిజం పలకాలి. అసంపూర్ణమైయిన పద్యం: తరచు కల్లలాడు ధరణీశులిండ్లలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరచు కల్లలాడు ధరణీశులిండ్లలో వేళవేళ లక్షి వెడలిపోవు నోటికుండలోన నుండునా నీరంబు? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నిండుగాపండ్లు ఉన్నవృక్షం వంగే ఉంటుంది.నీటిని నింపుకుని వర్షించే మేఘాలు కిందికి వంగే ఉంటాయి.సంపదలున్నా ఉపకార గుణమున్నవారు ఆహంకరించరు.భర్తృహరి సుభాషితములు. అసంపూర్ణమైయిన పద్యం: తరువు లతిరస ఫలభార గురుతగాంచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరువు లతిరస ఫలభార గురుతగాంచు నింగి మ్రేలుచు నమృతమొసంగు మేఘు డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత జగతి నుపకర్తలకు నిది సహజగుణము",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చెట్లకుపూసి కాయలుగామారేపువ్వులు మీపాదాలను చేర్చిన భక్తులకు ధనధాన్యములు,సకలసంపదల నిచ్చును.విరజానదిని దాటించునుకదా!రామా! అసంపూర్ణమైయిన పద్యం: తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ చ్చరణము సోకి దాసులకు సారములై ధనధాన్య రాసులై కరిభట ఘోటకాంబరని కాయములై విరజానదీ సము త్తరణ మొనర్చు జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తలకిందులుగా తపస్సుచేసే యొగులైనా కాని మనస్సును అదుపులో ఉంచుకోకపోతే ఙానం కలగదు. దాని వల్ల శరీరాన్ని కష్టపెట్టినట్టు అవుతుందేకాని ఏమి ఉపయోగం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: తలను వ్రేలతీసి తొలిమించుకలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తలను వ్రేలతీసి తొలిమించుకలేక యోగితెఱచు గన్ను మూగ ఙానమది యెటౌను? కష్టంపు దేహమౌ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పాముకి విషము తలలో ఉంటుంది. తేలుకి తోక[కొండెం]లో ఉంటుంది. దుర్మార్గుడికి తల,తోక అని కాక ఒళ్ళంతా విషము నిండి ఉంటుంది. అందుకే అతడికి కీడు చేసే గుణమే మెండుగా ఉంటుంది.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: తలనుండు విషము ఫణికిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్ దలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఏ మానవుడు నీ యందలి అవ్యాజభక్తితో తన తలమీద నిన్ను పూజించుటచే ఏర్పడిన పుష్పప్రసాదము ధరించునో, తన నుదుటియందు విభూతిని ధరించునో, తన కంఠప్రదేశమున రుద్రాక్షదండ ధరించునో, తన ముక్కుకొనయందు గంధపూతన ధరించునో, తన కడుపులోనికి నీకు నివేదించిన పవిత్రాహారము తీసికొనునో ఆ భక్తమానవుడు నీ నివాసమగు వెండికోడమీద నీ కైలాసమున నీ చెలికానిగా అయి ఆనందముతో విహరించును. అసంపూర్ణమైయిన పద్యం: తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్ గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో పల నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాభక్తుండు నీకెప్పుడుం జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తల్లిని కన్న తల్లి, తల్లి పిన తల్లి, తండ్రి తల్లి, తాత తల్లి ఇలా అందరూ బ్రహ్మనుంచి వచ్చిన శూద్రులే. వీరిలో కొంత మంది బ్రహ్మణులమని చెప్పుకుంటారు. అందరూ ఒకరే అని తెలియని ఇలాంటి మూర్ఖుల గొప్పతనమేమిటి? అసంపూర్ణమైయిన పద్యం: తల్లి కన్న తల్లి తన తల్లి పినతల్లి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లి కన్న తల్లి తన తల్లి పినతల్లి తండ్రిగన్న తల్లి, తాత తల్లి ఎల్లశూద్రులైరి యేటి బ్రాహ్మణుడిక? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తల్లితండ్రుల యందూ, దారిద్ర్యము అనుభవించే వారి యందు, నమ్మిన నిరుపేదలందు, ప్రభువుల యందు భయ భక్తులు కలిగియుండాలి. అసంపూర్ణమైయిన పద్యం: తల్లి దండ్రులందు దారిద్ర్య యుతులందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లి దండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిన నిరుపేద నరుల యందు ప్రభుల యందు జూడ భయభక్తులుంచుము విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తల్లి బిడ్డల మద్య తగువులు పుట్టించగలిగినంత ప్రమాదకరమైనది ధనము. దాని వల్ల ఎంతో సుఖం కలుగుతుందని సంపాదిస్తారు కాని చివరకు అది ఎప్పుడూ దఃఖానికి కారణమవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చు నని గడింత్రు కాని యెల్ల యెడల ఘన దుఖకరమది విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి ? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ! వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తల్లిదండ్రులు తొలి గురువులు. పార్వతీపరమేశ్వరులు పరమ గురువులు. కాసుల కోసం బోధలు చేసేవారు గురువులుకారు. వారిని అలా అనడమే ద్రోహం. అసంపూర్ణమైయిన పద్యం: తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు పార్వతీ భవులును పరమ గురులు కూలికాండ్ల జగతి గురులన ద్రోహంబు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తల్లిదండ్రుల యందును, నిరుపేదల యందును, తమను నమ్మివచ్చిన పేదలయందు, రాజులయందు భయభక్తులు కలిగియుండుట ఇహము పరము,శ్రేయస్సు కలుగ గలదు.వేమన శతకము అసంపూర్ణమైయిన పద్యం: తల్లిదండ్రులందు దారిద్ర్య యుతులందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లిదండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిననిరుపేద నరులయందు ప్రభువులందు జూడభయభక్తు లమరిన నిహము పరము గల్గు నెసగు వేమా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కన్నతల్లి బాధపడుతూ ఉంటే అది పట్టించుకోకపోయినా భార్య బాధని చూసి చలించిపోయెవాడు పరమ మూర్ఖుడు. అటువంటి వాడు పశువుతో సమానం. కన్నతల్లె దేవునికన్న గొప్ప. ఇది ఎవరూ మార్చలేని సత్యం. అసంపూర్ణమైయిన పద్యం: తల్లియేడ్వ వినక తనయాలు వగచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లియేడ్వ వినక తనయాలు వగచిన జాలిపడెడువాడు జడుడు సుమ్మి తారతమ్య మెఱుగనేరని పశువువాడు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తవుడును చూచుటకు బోవగా బియ్యము గంప కుక్క తినివేసినట్లుగ , వైశ్యునిసొమ్ము నీచుల పాలగు చుండును. అసంపూర్ణమైయిన పద్యం: తవిటి కరయ వోయ దండులంబులగంప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తవిటి కరయ వోయ దండులంబులగంప శ్వాన మాక్రమించు సామ్యమగును వైశ్వవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! తమ తాతలు తల్లియు తండ్రియు మరియు ఇట్టివారెందరో పెద్దలు చావగా జనులు చూచియుండరా. చావు అనునది ప్రతిప్రాణికి తప్పక జరుగునని యిది స్వాభావికమని తెలియదా. అట్టి చావునుండి భయపడుట ఏల! మానవుడు యిట్టి మృత్యువునకు భయపడుచు దుఃఖముతో కాలమును గడుపుచుండునే కాని మృత్యువును జయించి అమృతతత్వరూపమగు ముక్తి పొందుటకు సాధనమైన నీ సేవ చేయకున్నాడే. ఇది ఎంత ఆశ్చర్యకరమగు విషయము. అసంపూర్ణమైయిన పద్యం: తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తాము తినకుండ, ధర్మమైనా చేయకుండా కొడుకుల కోసం సంపద కూడ బెట్టి అంత్య సమయంలో అది చెప్పలేక చనిపోతారు. ఆ సొమ్మంతా పరులపాలు అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తాను దినక తగిన ధర్మము చేయక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాను దినక తగిన ధర్మము చేయక కొడుకుల కని సొత్తు కూడబెట్టి తెలియజెప్ప లేక తీరిపొదురు వెన్క సొమ్ము పరుల జేరు చూడు వేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడ జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా! అసంపూర్ణమైయిన పద్యం: తామసించి చేయఁదగ దెట్టికార్యంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తామసించి చేయఁదగ దెట్టికార్యంబు వేగిరింప నదియు విషమెయగును పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన ? విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తొందరపడి ఎటువంటి పని చేయకూడదు.తొందరపాటు వలన చేసే పని సఫలం కాకపోగా సర్వనాశనమవుతుంది. దోరగా ఉన్న పండుని తీసుకొచ్చి పండబెడితే పండుతుంది కాని, లేత పచ్చి కాయని పండబెడితే కుళ్ళిపోతుంది కాని పండదు. అసంపూర్ణమైయిన పద్యం: తామసించి చేయదగ దెట్టి కార్యంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎలాగైతే ఎండిన చెరువులోనుంచి కొంగలు తరలి వెల్లిపోతాయో, అలానే కరువు వచ్చిన ఊరుని విడిచి వెల్లిపోవడం ఉత్తమం. బ్రతుకు తెరువు దొరకనప్పుడు ఉన్న ప్రదేశాన్ని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టి యూరువిడిచి యవలబోరె? కొలకు లెండినంత గొక్కెరలుండునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృతఘ్నులకు ఎంత సహాయం చేసినా వ్యర్థం. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? దానితోపాటు విషమూ పెరుగుతుంది. చెరువులో నీరు కూడా ఇంతే. పొలాలకు పారుతుందే తప్ప, వాడనంత మాత్రాన అందులో నిల్వ వుండదు కదా. ఇదే పద్ధతిలో బాధ్యత తెలియని యజమానికి ఎంత ధన సహాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్ బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం జాలంగ నంతకంతకొక చాయను హెచ్చునుగాక భాస్కరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాముపిల్లకు పాలుపోసి పెంచిన విషము పెరుగునుగాని తగ్గదు. అట్లే దుష్టునకు ఎంతమేలుచేసినా కీడే జరుగును. అసంపూర్ణమైయిన పద్యం: తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్ మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగు బాముపిల్లకున్ బాలిడిపెంచినన్ విషము పాయగనేర్చునే దానికోరలన్ జాలగనంతకంత కొకచాయను హెచ్చునుగాక భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మడుగుల్లో నీళ్లు ఇంకిపోయి ఆహారం దొరక్కపోతే కొంగలు ఏం చేస్తాయి? నీళ్లున్న మరోచోటికి వలస పోతాయి. అట్లాగే ఎవరైనా తాను ఉన్న ఊరిలో ఆపదలు, బాధలు ఎదురైతే ప్రశాంతత గల మరో ఊరికి తరలిపోవడం మంచిది అని సూచిస్తున్నాడు వేమన. వేమన పద్యాలు కేవలం వైయక్తిక అనుభవాలు కాదు. అవి చాలా వరకు నాటి పరిస్థితులను ప్రతిబింబించాయి. విజయ నగర సామ్రాజ్యం చాలాకాలం కొన ఊపిరితోనే కొట్టుమిట్టాడింది. పాలెగాండ్లు కేంద్రాధికారాన్ని సాగనివ్వలేదు. పాలెగాళ్ల మూకుమ్మడి దాడులతో గ్రామాలు తల్లడిల్లాయి. శాంతి కరువైన పల్లెల నుండి వలసలు మొదలైనాయి. బహుశా అట్లాంటి సందర్భాన్ని ఈ పద్యం ప్రతిబింబిస్తున్నదనుకోవాలి. రాజకీయంగా గాని, సాంఘికంగా గాని, ఆర్థికంగా గాని శాంతి లేకపోతే ఎక్కడైనా జీవనోపాధి కరువౌతుంది. భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అటువంటప్పుడు మరోచోటికి వలస పోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తా అంటే తాను, వ్యక్తి, వసించు చోటు అంటే నివసించే ఊరు. అలజడి (అల్జడి) అంటే అశాంతి, ఆపద, బాధ అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో అలసికె అంటారు. అంటే అలసట. తమిళంలో అలచటి, అలైచటి అంటే విసుగు. మలయాళంలో అలసల్, అలశల్ అంటే కలత. ఇంచుమించు అర్థమొక్కటే, ఇవన్నీ ఛాయాభేదాలు. ‘నృపతికి లేవలజళ్లు భయలోక లీలల యందున్’ అని ప్రయోగం. సౌఖ్యం అంటే వెసులుబాటు, హాయి. ఈ ఇంట్లో నాకు సౌఖ్యంగా లేదు అంటే సౌకర్యంగా లేదని. భూమి అంటే ఇక్కడ మరోచోట. ‘జరుగవలయు’ అంటే వెళ్లిపోవాలని. చోటు మార్పు అన్నమాట. ఇది నుడికారం. ‘అతడు జరిగిపోయినాడు’ అంటే చనిపోయాడని. ‘ఇక్కడ జరుగుబాటు లేదు’ అంటే గడవటం లేదని. కొలకు అంటే అడవిలో ఉండే నీటి మడుగు. కొలను. కొలకులు అనేది కొలనుకు బహువచనం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రష్యాలోని సైబీరియా నుండి మన కొల్లేరుకు కొంగలు వలస వస్తాయి. కొల్లేటి కొంగలని పేరు వీటికి. ఆ సమయంలో ఇక్కడి చిన్న చేపలు, తుంగ గడ్డి, రెల్లుగడ్డి చిగుళ్లు వాటికి ఆహారం. సైబీరియాలో వాటికి ఈ సమయం ప్రతికూలం కావొచ్చు. వేలాది మైళ్లు ఎగుర్తూ రావడం విశేషం. ఒక్కసారి అవి వచ్చేటప్పుడు అది రమణీయ దృశ్యమని అకారంలో తెల్లటి మేఘాలు కమ్మినట్లుందని అక్కడివారు చెప్తారు. అయితే అప్పటివరకు కొల్లేటి పరిసరాల్లో ఉండే పిట్టలు వీటి ధాటికి పారి పోతాయంటారు. ఈనాటి మన కలుషిత పరాక్రమానికి కొంగలు కూడా ముఖం చాటేస్తున్నాయంటున్నారు.మొదటి పాదంలోని ‘తగ’ తరచుగా పాద పూరణమే. సరిపోయినట్లుగా అని అర్థం. తగుట నుంచి వచ్చిందే తగ. అసంపూర్ణమైయిన పద్యం: తావసించు చోట తగనల్జడాయెనా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తావసించు చోట తగనల్జడాయెనా సౌఖ్యము గల భూమి జరుగవలయు కొలకులింకెనేని కొంగలందుండునా? విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొప్ప ఙానం కలవాడు మనం కొట్టినా తిట్టినా ఏమి చలించక మన అమాయకత్వాన్ని సహించి ఊరుకుంటాడు. వారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదొర్కొనగల ధైర్యం కలిగు ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక అట్టు నిట్టు చూచి యదరి పడక తన్నుగానియట్లు తత్వఙుడుండును విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తిరుపతికి పోయినా తురక దాసరికాలేడు. కాశికి పొయినా పంది ఏనుగు కాలేదు. గోదావరిలో మునిగినా కుక్క సింహము కాలేదు. అలానే ఎన్ని ఘనకార్యాలు చేసినా నీచుడు ఉత్తముడు కాలేడు. అసంపూర్ణమైయిన పద్యం: తిరుపతికి బోవ దురక దాసరికాడు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తిరుపతికి బోవ దురక దాసరికాడు, కాశికేగ పంది గజము కాదు, కుక్క సింహమగునె గోదావరికిబోవ విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రయత్నం చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందు నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనస్సులో భక్తి ఉంటే తీర్థయాత్రలు చేయడం వృధా. అలానే మనస్సులో భక్తి లేకుండా తీర్థయాత్రలు చేయడం వృధానే. అసంపూర్ణమైయిన పద్యం: తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు పామరుండుగాక భక్తుడగునె? తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎలగైతే తుమ్మచెట్టుకు పుట్టూకతోనే ముల్లుంటాయొ, అలానె ముర్ఖునికి చెడ్డబుద్ది పుట్టుకతో ఉంటుంది. కావున మూర్ఖుడు ఎంతవాడైనా జాగ్రత్తగా ఉండటం మేలు. అసంపూర్ణమైయిన పద్యం: తుమ్మచెట్టు ముండ్లతోడనెపుట్టును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తుమ్మచెట్టు ముండ్లతోడనెపుట్టును విత్తులోననుండి వెడలునట్లు మూర్ఖునకు బుద్ది ముందుగాబుట్టును విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!ఆశ్వ మేధ యాగము చేసిన వారికి ఏ పదవి దక్కునో, ఏమో గాని, మిమ్ము నమ్మి తలచిన వారికి మీ సాన్నిధ్యము[కైవల్యము] దక్కుట కష్టమా?కాదు. లభించియే తీరునని అర్ధము.కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: తురగాధ్వరంబు జేసిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తురగాధ్వరంబు జేసిన పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో హరి మిము దలచిన వారికి నరుదా కైవల్య పదవి యత్యుత కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బ్రహ్మ దేవునివశమే తెలియనివారికి చెప్పడంసులువు.బాగాతెలిసినవారికి చెప్పడంఅతిసులువు.ఏదో కొద్దిగాతెలుసుకుని తనకేఅంతా తెలుసనుకుని ఎదటివారి మాటవిననివారికి బ్రహ్మకూడా చెప్పలేడు.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: తెలియని మనుజుని సుఖముగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్ దెలిసినవానిం దెలిసియు దెలియని నరుదెల్ప",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తెలిపే వాడెవడు? తెలుసుకునే వాడేవడు? సృష్టి రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం. అది నీటి కుండలో సూర్యబింబం లాంటిది. దాన్ని చూసి సూర్యుడని పొరబడరాదు. అసంపూర్ణమైయిన పద్యం: తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు? గుట్టెఱుంగునంత బట్టబయలు సొరిది భాండమందు సూర్యుని చందంబు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తేలుకు తోకలో విషము ఉంటుంది, పాముకు కోరలలో విషము ఉంటుంది కాని మూర్ఖునికి ఒళ్ళంతా విషమే. కాబట్టి తెలివితక్కువ మూర్ఖుడు మన మిత్రుడైనను వానితో జాగ్రత్తగా మసలడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: తేలునకుండును తెలియగొండి విషంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తేలునకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు తెలివిలేనివాండ్ర దేహమెల్ల విషంబు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆత్మ, పరమాత్మ అనేవి మన దేహంలొ ఉన్నాయి కాని రాళ్ళలో ఉన్నాయనుకోవడం మన భ్రాంతి. రాయిలో దెవుడుంటే మనం పెట్టిన నైవెద్యాలు తింటాడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: తోలుకడుపులోన దొడ్డవా డుండగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తోలుకడుపులోన దొడ్డవా డుండగ రాతిగుళ్ళనేల రాశిదోయ రాయిదేవుడైన రాసులు మ్రింగడా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: త్రాడును పాముగా బ్రమించి భయపడతాడు మానవుడు. అది పాము కాదు, త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో భయం తొలగి పోతుంది. భయం తొలగితే ఆనందం కలుగుతుంది. రజ్జుసర్ప భ్రాంతి వంటిదే సంసారం. సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించినవాడు తానే బ్రహ్మ అవుతాడు. అందుకే ""ఆనందో బ్రహ్మ"" అని అన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: త్రాడు పామటంచు దాజూచి భయపడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:త్రాడు పామటంచు దాజూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: జంధ్యం మెల్లో వేసుకుని తనకి శూద్రత్వం పొయి బ్రహ్మణత్వం వచ్చిందనుకోవడం బుద్దిహీనత. మనస్సుని స్థిరంగా ఉంచుతూ ఙానం సంపాదించకపోతే ఎన్ని జంద్యాలు వేసుకున్నా ఏమి లాభం. అసంపూర్ణమైయిన పద్యం: త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము పోయె ననెడి దెల్ల బుద్ది లేమి మది నిలుపక త్రాడు మఱి వన్నె దెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి. అసంపూర్ణమైయిన పద్యం: త్రిపురాసుర భార్యల నతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి. జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను. అసంపూర్ణమైయిన పద్యం: దండమయా విశ్వంభర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దండమయా విశ్వంభర దండమయా పుండరీకదళ నేత్ర హరీ దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను. అసంపూర్ణమైయిన పద్యం: దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఏ కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుంది. ఎలాగంటే, గండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవు. ఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదా. గృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే మరి. అసంపూర్ణమైయిన పద్యం: దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తీయని మాటలు చెప్పే దాంభికులు మహ మోసగాళ్ళు. వారి దగ్గరకు పొరపాటున కూడ చేరకూడదు. క్రూర జంతువులులాంటి వారు, ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తెలికగా మోసపుచ్చుతారు. అసంపూర్ణమైయిన పద్యం: దగ్గఱకుము పాపదాంభికులము నీవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దగ్గఱకుము పాపదాంభికులము నీవు మోసపుత్తురయ్య దోసమనక క్రూరమృగములట్టివారురా నమ్మకు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు నిన్ను అనుదినము సేవించుచు ’నన్ను దయతో చూడుము’ అని ప్రార్ధింతురు. వాస్తవము ఆలోచించగా ఇట్లు ప్రార్ధించుట పనిలేని పని. నీవు భక్తుని నియమనిష్ఠలు, శ్రద్ధయు, విశ్వాసము, భక్తియందలి నిర్మలత్వము ఎంత ఎట్లుండునో అంత ఫలము వారికి లభించును. అల్పసేవతో అధికఫలము లభించదు. అట్లే నిర్మల భక్తితో చిత్తనైష్కర్మ్య యోగముతో నిన్ను సేవించనిదే ఎవరికిని వారికిష్టమగు సుఖములు లభించవు. అసంపూర్ణమైయిన పద్యం: దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్ నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని ష్క్రియతన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రామావతారంలో దశరథ మహారాజుకు సుకుమారునిగా జన్మించితివి. ఆసాంతం అద్భుతమైన రామావతారాన్ని పరిసమాప్తి చేశావు. పది తలల రావణాసురుని హతమార్చావు. సీతమ్మతో క్షేమంగా అయోధ్యా నగరానికి వచ్చావు. యుగయుగాలుగా కీర్తింపదగ్గ స్థాయిలో రాజ్యాన్ని పరిపాలించావు. నీవెంత ధన్యుడవో కదా కృష్ణా! అసంపూర్ణమైయిన పద్యం: దశకంఠుని బరిమార్చియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దశకంఠుని బరిమార్చియు కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య న్విశదముగ కీర్తి నేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు. అసంపూర్ణమైయిన పద్యం: దాత కాని వాని దరచుగా వేఁడిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దాత కాని వాని దరచుగా వేఁడిన వాఁడు దాత యౌనె వసుధలోన ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా విశ్వదాభిరామ! వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దాత ఇతరులతో పోటీ పడకుండా తనకు తోచిన సహయమేదో ముందుగానే ఇస్తాడు. అది ఎంతైనా కావొచ్చు. కాని లోభి ఎంత వేడుకొన్న కొంచమైనా సహయం చేయడు. నీరు మన దాహం తీరుస్తుంది కాని, మలము తీర్చదు కదా? అసంపూర్ణమైయిన పద్యం: దాతయైనవాడు తానె మున్నిచ్చెడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దాతయైనవాడు తానె మున్నిచ్చెడు గాని వాడొసగునె కానియైన జలము దప్పిదీర్చు మలమెట్లు తీర్చును? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అనుకున్న వెంటనే దానము చేయకుండా ""రేపు రేపు"" అంటూ జాప్యము చేస్తాడు మూర్ఖుడు.రేపు అన్నది అసత్యమని తెలుసుకోలేడు.రేపు అన్నది రావచ్చు రాకపోవచ్చు. రేపు తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకే తెలియదు. కాబట్టి చేసే దానాన్ని వాయిదా వేయకుండా తక్షణమే చేయడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: దానధర్మములకు దగు రేపురేపని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానధర్మములకు దగు రేపురేపని కాల వ్యయము చేయు గష్టజనుడు తానునేమియౌనొ? తనబ్రతుకేమౌనొ? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దానం, పరోపకారం అనే గుణాలు మనస్సులో లేని అవివేకికి పేదరికం వచ్చినా, సంపదలు కలిగినా ఒకే లాగ ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్థరాత్రి అయినా , పట్టపగలైనా ఒకటే కదా !(మార్పేమి ఉండదని భావం ) అసంపూర్ణమైయిన పద్యం: దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్ లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్ పూనిన వేళ నొక్క సరిపోలును జీకునకర్థరాత్రి యం దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: గంధపు చెట్టుమీద ఉండే పాము ఎలాగైతే గంధము వాసన పీల్చడానికి వచ్చిన వాళ్ళను బెదరగొట్టి వెల్లకొడుతుందో, అదే విధంగా మూర్ఖుడు, దానం చేసే దాత వద్దన చేరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఆశ్రయం సంపాదించి ఇంక ఎవరినీ అతని వద్దకు చేరనీయడు. అసంపూర్ణమైయిన పద్యం: దానమరసిచేయు దాత దగ్గఱజేరి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానమరసిచేయు దాత దగ్గఱజేరి వక్రభాషణములు పలుకు మొఱకు చందనతరునందు సర్పమున్నట్లయా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధనము ఖర్చగుటకు మూడు మార్గములు.దానము చేయుట,అనుభవించుట,దొంగలెత్తుకొని పోవుట. ధనవంతులు దానముచేయక,తామనుభవింపక ధనము కూడబెట్టిన కడకు దొంగలపాలవును.భర్తృహరి సుభాషితములు. అసంపూర్ణమైయిన పద్యం: దానము భోగము నాశము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్ దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతిద్రుతీయమె పొసగన్",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మేఘములు సముద్రమునకుబోయి ఆవిరిరూపమున నీటినిదెచ్చి వర్షించును.అట్లే దానబుద్ధి ఉన్నవాడు మరొకచోటతెచ్చి ఇచ్చును. అసంపూర్ణమైయిన పద్యం: దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో నైన బరోపకారమునకై యొకదిక్కున దేచ్చియైన నీ బూనును మేఘుడంబుధికి బోయిజలంబులదెచ్చి యీయడే వాని సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అడవులలో బూరుగు చెట్లు కాసి పండినప్పుడు కోసి ఆదూది వాడక గాలికి ఎగిరిపోయి వృధా అయినట్లు సంపదలు దానము చేయక వృధా అగును. అసంపూర్ణమైయిన పద్యం: దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్ దానెపలాయనంబగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్ దానిఫలంబులూరక వ్రుధాపడిపోవవె ఎండిగాలిచే గానలలోననేమిటికిగాక యభోజ్యములౌటభాస్కరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మూర్ఖుడు ఎక్కువధనము సంపాదించి ఇంకొకళ్ళకి దానం చేకుండా ఉంచి, దాన్ని నేలలో పాతిపెట్టో వ్యర్ధంగా ఖర్చుపెట్టో నాశనం చేస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: దానములజేయ ధర జేతులాడక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానములజేయ ధర జేతులాడక బహుధనంబు గూర్చి పాతిపెట్టి తుదకు దండుగనిడి మొదలుచెడు నరుండు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈ మనిషి ఉన్నాడే అపార ధన రాసులను సంపాదిస్తాడు. కాని చిత్రమేమిటంటే దాన ధర్మాల రూపంలో ఒక్క పైసా అయినా విదల్చడు. పైగా వాటిని భూమిలో పాతి పెడతాడు. ఇది ఎవరి కోసం? దీని గురించి వేమన్న ఏమంటున్నాడంటే ఇతడు దానాలు చెయ్యక అపరాధం చేశాడు. అపరాధికి ద్రవ్య శిక్ష తప్పదు. అతని మరణానంతరం అది అధికారుల పాలో, రాజుల పాలో అవుతుంది. అది అతడు చెల్లించిన దండుగ. అంతేకాదు పుణ్యం మిగలని అతని జీవితం నిర్మూలమైపోయింది. కాబట్టి సంపాదించిన దానిలో కొంతైనా నలుగురి సాయానికి వెచ్చించడం మంచిది అని వేమన్న సందేశం. చేతులాడక అంటే మనసొప్పక అని. ఇది మంచి నుడికారం. దండుగ అంటే వృథా. కాని ఇక్కడ జరిమానా. నేరం చేసిన వారికి చెల్లించాలని విధించే సొమ్ము. అపరాధి నుండి అపరాధ పరిహారంగా అధికారి తీసుకునే దండుగ గురించి హనుమకొండ శాసనం (క్రీ.శ. 1079)లో ఉంది. ఈ దండుగను రాజులు ధనవంతుల నుంచి బలాత్కారంగా తీసుకునేవారు. ఎవరినైనా బాధిస్తే దండుగ ఈనాం అని కూడా ఇచ్చేవారు. అంటే అనవసరంగా బాధించినందుకు ప్రతిఫలంగా ఇచ్చే భూమి. ‘కలవారిగని దండుగలు వెట్టె నృపుడు’ అని ప్రయోగం. పాతిపెట్టిన ధనంతో తనకూ సుఖం లేదు. మరణిస్తే గుప్తంగా వ్యర్థంగా భూమిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా ఇది దండుగే. తుదను అంటే అవసాన వేళ. ‘మొదలు చెడు’ అంటే వేళ్లూ కొమ్మలూ లేని చెట్టులా నామ రూపాలు లేకుండా పోతాడని. అసంపూర్ణమైయిన పద్యం: దానములను సేయ ధరచేతులాడక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానములను సేయ ధరచేతులాడక బహు ధనంబు గూర్చి పాతిపెట్టి తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దానధర్మాలు ప్రతీ ఒక్కరికీ ఆచరణదాయకం. ప్రత్యేకించి వనితలకైతే దానాలు, ధర్మకార్యాలు ఆభరణాల్లా వెలుగొందుతాయి. ‘ఇవి మగవారి పనులు, మావి కావు’ అని అనుకోకుండా మహిళలు తప్పకుండా వీటిని పాటించాలి. అప్పుడే ఉత్తమ మహిళలుగా కీర్తింపబడతారు. కనుక, వారు ఈ నీతిని తెలుసుకొని మసలుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: దానములు ధర్మకార్యము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానములు ధర్మకార్యము లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌ మానవతుల కిది ధర్మము గా నెఱిగి యొనర్పవలయు గాదె కుమారీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! అనుదినము నీ ఆలయ సమీపమున ప్రవహించు సువర్ణముఖీ నదీతీరమున ఉన్న మామిడితోట నడుమనున్న అరుగు పై పద్మాసనమున కూర్చుండి నిష్థాపూర్వకముగ ధ్యానమున నిన్ను దర్శ్ంచుచు చిత్తమునందు ఆనందమును అనుభవించ కలిగినచో అదియే వాస్తవమగు ఆనందము. అదియే సత్యమగు సుఖము. అంతేకాని లక్ష్మీవిలసనములచే ధనసాధ్యములగు భ్రాంతి కల్పితములగు భోగములతో కలుగు ఆనందము ఆనందమా? అసంపూర్ణమైయిన పద్యం: దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా మేరుపర్వతము స్వయముగ బంగారుకొండ. దానికి రత్నసానువు అను పేరు సార్ధకమగును. దేవ వృక్షములగు కల్పవృక్షము మొదలగు ఐదు వృక్షములును, కామధేనువును, వివిధమహారత్నములును మున్నగు వాటితో ఘనమైన ఐశ్వర్యముతో ప్రకాశించునది ఆ పర్వతము. అట్టి మేరువు త్రిపురాసురసంహారివగు నీకు విల్లు. నవనిధులకును అధినాధుడగు కుబేరుడు నీకు మిత్రుడు. సముద్రమునకు బిడ్డ యగు లక్ష్మికి పతి శ్రీమహావిష్ణువు నిన్ను అర్చించువారందరిలో ముఖ్యుడు. ఇట్లు ఏ విధముగ చూచినను నీతో సమానులగు దేవులు ఎవ్వరును లేరు. మహాదేవా! అట్టి నీవే నా విషయమును విచారింపకున్నావే! మరి ఎవ్వరు నా దారిద్ర్యమును పోగొట్టగలరు? అసంపూర్ణమైయిన పద్యం: దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం డువిశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా! పట్టుదలతో నావంటి దీనుల నెందరినో రక్షించితివి.ద్రౌపది కోరగానే చీరలు ఆక్షయముగా నిచ్చితివి.నామొర వినవేమి? అసంపూర్ణమైయిన పద్యం: దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ ద్రక్షక తొల్లి యాద్రుపదరాజ తనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నామొర చిత్తగించి ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బండరాజు కొడుకు దుండగుడు. మిత్రుడు కొంటెవాడు. మంత్రేమో శక్తిలేనటువంటి వాడు. కొండముచ్చుకు కోతి దొరికినట్లు అందరు బాగానే కుదిరారు. అసంపూర్ణమైయిన పద్యం: దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు బండరాజునకు బడుగుమంత్రి కొండముచ్చునకును కోతియె సరియగు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తాము అధికులమనిపించుటకు ధనము సంపాదించుటకు ఎన్నియో మార్గములు కలవు. వానిలో రాజుల యుద్ధమొక తంత్రముగ వాడుదురు. కోట రాజులకు ఆత్మరక్షణ సాధనము. రాయబారములు ఒక ఉపాయము. జనులకు దొంగతనము, కులవృత్తులు సాధనములు. కవులు, పండితులు, కళలు నేర్చినవారికి రాజాశ్రయము చక్కని మార్గము. ఓడవ్యాపారము అన్ని సాధనములలో గొప్పది. మంత్రోపాసనతో సిద్ధి పొందినవారు ఎన్నియో అద్భుత కార్యములను సాధింవచ్చును. పైన పేర్కొన్న ఏఒక్క సాధనము ఫలించినా మహాఫలము లభించును. కానిచో ఫలము లభించకపోగా ఉన్న ధనము కాని ప్రాణము కాని పోవును. కాని నీ సేవ అట్టిది కాదు. నిన్ను ఎట్లు ఎంతగా సేవించినను నీ అనుగ్రహము కలుగును మరియు మహాఫలము తప్పక సిద్ధించును. లౌకిక ప్రయోజనములను సాధించు ఉపాయములు ఒకప్పుడు హానికరములు కావచ్చును, కాని శివపూజ అట్టిది కాదు. మహాఫలప్రద దాత. అసంపూర్ణమైయిన పద్యం: దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్ నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్ అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్ సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా! ముల్లోకాలకీ ఆధారమైన నీవు దుర్జనులైన రాజ సమూహములను చంపదలచినవాడవై ఆకారణముగా అర్జనుడికి ప్రేమతోసారధివై సంగ్రామము నడిపితివికదా!'పార్ధసారధి'అనిపేరుపొందావు. అసంపూర్ణమైయిన పద్యం: దుర్జనులగు నృపసంఘము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దుర్జనులగు నృపసంఘము నిర్జింపగ వలసి నీవు నిఖిలాధారా దుర్జనుల సంహరింపను నర్జునునకు బ్రేమసారధైతివి కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దుష్టులు తాము చేసేవి చెడ్డపనులైనా కాని మంచి పనులేనని వాదిస్తూ ఉంటారు.పైగా అలాంటి పనులు చేయకూడదు అని చెప్పినవారిని తిడతారు. ఈ విధమైన వారికి దూరంగా ఉండటం మేలు. అసంపూర్ణమైయిన పద్యం: దుష్టజనులు మీఱి తుంటరిపనులను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ జేయుచుంద్రు కూడదనెడువారి గూడ నిందింతురు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మూర్ఖులు తమమీద బరువు పడెవరకు వచ్చె ఆపద గురించి ఆలొచించరు. ఒక వేళ ఎదన్నా సమస్య వచ్చిందా, దాని నుంచి దూరంగా పరుగు అందుకుంటారు. ఇలాంటి వారు మంచి మాటలకు లొంగరు, శిక్షించి దారిలోకి తేవడమే సరియైన పద్దతి. అసంపూర్ణమైయిన పద్యం: దూరదృష్టిగనరు తూగినదనుకను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దూరదృష్టిగనరు తూగినదనుకను బాఱుపట్టెఱుగరు పడినదనుక దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పుణ్యక్షేత్రాలలో, దేవాలయాలలో దేవుడున్నాడని మ్రొక్కేవారు అసలు దేవుణ్ణి గాంచలేక తిరుగుతుంటారు. ఇలాంటివాళ్ళు ఎంత తిరిగినా దైవత్వం మోక్షం కలుగుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: దేవభూములందు దేవాలయములందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేవభూములందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక తిరుగుచుండు వాడు దేవాది దేవుడా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దేవుడనేవాడు ఇంకో దేశంలోనో ఇంకో లోకంలోనో ఉన్నాడా ఏమిటి. దైవము మన శరీరంలోని అణువణులో ఇమిడి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మూర్ఖులు వాహనమెక్కి దేవాలయాల్లో దైవ వేటకు బయలుదేరుతారు. అసంపూర్ణమైయిన పద్యం: దేవుడనగ వేఱుదేశమందున్నాడే?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేవుడనగ వేఱుదేశమందున్నాడే? దేవుడనగ దనదు దేహముపయి వాహనంబునెక్కి వడిగదులును చూడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీకృష్ణా!తనకుపూజ చేయలేదను కోపముతో దేవేంద్రుడు వడివడిగా రాళ్ళవాన కురిపించగా గోవుల్ని,గోపాలకుల్ని కాపాడడంకోసం నువ్వు గోవర్ధన పర్వతాన్ని చేతితో ఎత్తిపట్టావుకదా!కృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: దేవేంద్రు డలుకతోడను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేవేంద్రు డలుకతోడను వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్ గోవర్ధన గిరి యెత్తితి గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: గారడివాడు ఇతరులను మోసగించుతాడు కాని తన మాయలో తానెప్పుడు పడిపోడు. అలాగే దేహతత్వమేరిగిన యొగి మొహావేశాలలో చిక్కడు. అసంపూర్ణమైయిన పద్యం: దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి మోహమందు దనివి మోసపోడు ఇంద్రజాలకుం డటెందునకు జిక్కండు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రామా!తల్లి,తండ్రి,గురువు,దైవం,దాత,సఖుడునీవేఅనినమ్మిన నన్నుపాపములు నాచేచెడుచేయించుచున్నవికాపాడు.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా భావనసేయుచున్నతరి పాపములెల్ల మనోవికారదు ర్భావితు చేయుచున్నవి కృపామతివై ననుగావుమీ జగ త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దొంగ మాటలు మాట్లడే వారికి మోక్షము కలుగదు.చేత కాని అటువంటి మాటల వలను వాళ్ళె నష్టపోతారు. అలాగే మనస్సులో దుర్గుణాలు ఉన్న వాళ్ళు గురువులకింద పనికిరారు. అసంపూర్ణమైయిన పద్యం: దొంగ మాటలాడు దొరకునె మొక్షము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొంగ మాటలాడు దొరకునె మొక్షము చేతగాని పలుకు చేటు దెచ్చు గురువు పద్దు కాదు గునహైన్య మది యగు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దొంగతనాలు, ద్రోహాలు చేసి ఎవరికీ తెలియదని మనుషులు అనుకుంటారు. కాని ఎప్పటికైనా వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు. అసంపూర్ణమైయిన పద్యం: దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి నెవ్వరెఱుగకుండ నిముడుకున్న తాముచేయు పనులు దగులుకోకుందురా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నీచమైన దాంభికులు గురువులమని నీచమంత్రములు చెప్పి మోసగిస్తుంటారు. అట్టి వారు గుణవిహీనులు. వారిని నమ్మరాదు. మనకు ఆత్మశుద్ది లేకుండా అటువంటివారు చెప్పె మాటలు ఎన్ని విన్నా మోక్షము లభించదు. అసంపూర్ణమైయిన పద్యం: దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు చేతగానిచేత చెల్లదెపుడు గురువటండ్రె వాని గుణమీనుడనవలె విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పెద్దవాల్ల మని గొప్పలు చెప్పుకొని రాజుల దగ్గర, దొరల దగ్గర ఉండి అందరి మీద చాడిలు చెబుతూ ఉంటారు. అలాంటి వాల్లకు ముక్తి ఎలా కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి చాడి చెప్పు పాపజాతి నరుడు చాడి చెప్పువాడు సాయజ్యమెందునా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మాములు మనిషైన గొఱ్ఱెల కాపరి కూడ తోడేలు తన మందమీద పడితే దానిని చంపో బెదరగొట్టో పశువులను కాపాడుకుంటాడు. అలానే మనం కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన తత్వం. అసంపూర్ణమైయిన పద్యం: దొడ్డివాడు పెద్ద తోడేలునైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొడ్డివాడు పెద్ద తోడేలునైనను మట్టుచూచి దాని మర్మమెఱిగి గొడ్డుగొఱ్ఱెనైన గొని చననీయడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అమ్మోరు ఆటలమ్మ అని జబ్బులకి పేర్లు పెట్టి, అవి తగ్గటానికి అమ్మవారికి జంతువులని బలి ఇస్తూ ఉంటారు. ఇదేమి మాయ తెగులోకాని, ఇవన్ని చేసేది అమ్మ వారి పేరు చెప్పి అందరు తినడానికే. అసంపూర్ణమైయిన పద్యం: దొమ్మ మాయు కొఱకు నమ్మవారికి వేట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొమ్మ మాయు కొఱకు నమ్మవారికి వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ తెగులొ? అమ్మవారి పేర నందఱు దినుటకా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కుల పర్వతాలు 7 మహేంద్ర, మలయ, సహ్య, వింధ్య, సానుమంత, ఋక్ష, పారియాత్రము అనేవి కులపర్వతాలు సముద్రాలు 7 దధి, ఇక్షు, సుర, క్షీర, ఘృత, లవణ,జల అనేవి సప్తసముద్రాలు కులపర్వతాలు, సప్తసముద్రాలు ధ్వంసమైనా, ప్రళయం వచ్చి కల్పమే అంతరించినా మహాత్మలకు ఎటువంటి ఆపదలు వచ్చినా వారి ధైర్యాన్ని విడనాడరు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ వ్యసనము మాను మాను, ప్రళయంబున వితనిజక్రమంబు లై ససి నెడ వించుకంతయును సాగరముల్ గులపర్వతంబు లున్",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తనకు గుప్పెడు మెతుకులు వేస్తే వాడిముందర తోకాడిస్తూ నిలబడటమో నేలమీద పొర్లుతూ కాలితో తన పొట్టకేసి చూపించడమో చేస్తుంది కుక్క. కాని ఏనుగు అలా కాదు.... ఠీవిగా నిలబడి మావటి వాడు ఆప్యాయంగా అందించే మేతను లాలింపు ద్వారా గ్రహిస్తూ ధైర్యదృక్కులతో చూస్తూంటుంది. కవినిశిత పరిశీలనకు ఇది మచ్చు తునకగా చెప్పవచ్చు. ఉత్తములు నీచ చేష్టలు చేయరని దీని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం గాలిడుఁద్రవ్వుఁబిండదునికట్టెదుటన్ శునకంబు భద్రశుం డాలము శాలితండులగుడంబులు చాటువచశ్శతంబుచే నోలి భుజించి ధైర్యగుణయుక్తిగఁ జూచు మహోన్నతస్థి తిన్",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ధనికుడైన వాడు తప్పు చేసినా, చెడ్డ వాడైనా, విరొధియైనా, నిందితుడైనా సరే జనులు వాడి చెప్పింది చేస్తూ వాణ్ణె తృప్తిపరుద్దామనుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: దోసకారియైన దూసకాడైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దోసకారియైన దూసకాడైన బగతుడైన వేదబాహ్యుడైన ధనికు నెల్లవారు తనియింపుచుందురు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎలాంటి దోషగుణం కలవాడైనా, దూషింప తగినవాడైనా, పతితుడైనా, కష్టాల్లో ఉంటే సాయం చేయడంలో తప్పు లేదు. అసంపూర్ణమైయిన పద్యం: దోసకారియైన దూసరి కాడైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దోసకారియైన దూసరి కాడైన పతితుడైన వేద బాహ్యుడైన వట్టి లేని వేద వానికీదగు నీవి విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చెడ్డవాడు మంచి చెడ్డలు ఆలోచించక ద్రోహ బుద్దితో తన మిత్రులకి కూడ హాని తలపెడతానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలంటి వాని వలలో పడి మోసపోకూడదు. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎల్లవేళలా మంచి చెడుని అంచనా వేయగలిగి ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైన జెఱుపుచేయు నూహ కలిగియుండు నోగుబాగులు లేక విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మోక్షలక్ష్మీరాజ్యము గోరు నీ భక్తులు, రాగులిచ్చు తుచ్చములగు లక్ష్మిని కోరి రాజసేవ చేయుటకిష్ఠపడరు. రాజాశ్రయము కోరి వారి దర్శనము కోరిన వారి పాట్లు చూసేవ వారు రాజుల సేవ చేయరు. ఆ పాట్లెట్లుండుననగా, రాజ దర్శనమునకు పోవు వారు త్రోవలో దుర్గములు, ప్రాకారములు ద్వారా పోవలయును. అట్టి ప్రదేశములలో కంచుకులను రక్షకులుందురు. వారు వీరి యోగ్యత గణించక, కంచుకములతో త్రోయుచు శరీరభాగములంచు గాయములు చేయుదురు. దుర్భాషలు కూడ పలుకుదురు. వీరు ఆ కంచుకులను బ్రతిమాలి బామాలి రాజ దర్శనము చేయవలెను. దేవా నీ దర్శమునకై ఇన్ని పాట్లు పడవలసిన పనిలేదు. నిర్మలమగు భక్తితో సేవించినవారిని వారు భక్తితో సమర్పించిన మారేడుదళముతో సంతృప్తినొంది అనుగ్రహింతువు. ఇహమున సుఖములిచ్చుటయే కాక పరమున మోక్షసామ్రాజ్యము ప్రసాదింతువు. అసంపూర్ణమైయిన పద్యం: ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్ దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్ వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గుమ్మానికి తలుపులు, గడియలు ఉన్నట్లే, మాటకు నియమాలు రక్షణగా పనిచేస్తాయి.ధర్మం గ్రహించి జాగ్రత్తగా మాట్లాడి మెప్పు పొందాలి గాని, విచ్చలవిడిగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ద్వారబంధమునకు దలుపులు గడియలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ద్వారబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెఱిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ధనము సంపాదించి , దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును. అసంపూర్ణమైయిన పద్యం: ధనము కూడబెట్టి దానంబు చేయక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాపాత్ములు ధనము కూడబెట్టి వాటిని దానం చేయకుండా ఇంకొక ఆలోచనలు లేకుండా అలానే దాచి పెట్టుకుంటారు. మీరు పోయెటప్పుడు ధనము మీ వెంట రాదు అది గుర్తుపెట్టుకుని దానం చేయడం మొదలుపెట్టాలి. అసంపూర్ణమైయిన పద్యం: ధనము గూడ బెట్టి ధర్మంబు చేయక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము గూడ బెట్టి ధర్మంబు చేయక యూరకుంద్రు పాపు లూహలేక ధనము వెంటరాదు ధర్మంబు సేయుడీ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తేనెని సమకూర్చిన ఈగ దానిని పరులపాలు చేసినట్లుగా, నరుడు చాల కష్టపడి ధనము సంపాదించి, దానిని ధర్మము చేయక చివరకు ఇతరుల పాలు చేస్తాడు. కాబట్టి తనకు సరిపడిన ధనాన్ని ఉంచుకుని మిగిలిన దాన్ని పరులకివ్వడం పుణ్యుని లక్షణం. అసంపూర్ణమైయిన పద్యం: ధనము చాల గూర్చితను దాన ధర్మముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము చాల గూర్చితను దాన ధర్మముల్ పొనరుపకయ యిచ్చు తనయులకును తేనెకూర్చు నీగ తెరువరులకు నీదె విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దేవునిదయవుంటే వీధిలోపడేసినా డబ్బుపోదు.లేకపోతే ఇంట్లోమూల జాగ్రత్తచేసినా పోతుంది.అడవిలో రక్షణ,బలములేకున్నా దైవబలంతో మనిషిబతుకుతాడు. లేకపోతే ఇంట్లోఉన్నాచస్తాడు.భాగవతం.పోతన. అసంపూర్ణమైయిన పద్యం: ధనము వీథిబడిన దైవవశంబున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము వీథిబడిన దైవవశంబున నుండు బోవు మూలనున్ననైన నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధనము లేని చోట ధైర్యం ఉండదు, ధైర్యం లేని చోట ధనము ఉండదు.కాబట్టి మనిషి ధనాన్ని ధైర్యాన్ని రెంటిని సాధించాలి. అసంపూర్ణమైయిన పద్యం: ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యమొదవదేని ధనమొదవదు ధనము ధైర్యమరయదగు భూమి నరులకు, విశ్వధాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ధనమెచ్చిన మదమెచ్చును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనమెచ్చిన మదమెచ్చును మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్ ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఒకానొక బట్టతలవాడు, మిట్టమధ్యాహ్నం సూర్య తాపం భరించలేక అందులోనూ మరీ ముఖ్యంగా మాడుతున్న శిరస్సును కాపాడుకోవటానికి దగ్గర్లో ఓ చెట్టూ కనబడక తాటిచెట్టును చూశాడు. అదీ కొద్దిపాటి నీడలో తలదాచుకోవాలనుకొని దాని క్రిందికిచేరాడు అది వేసవికాలం కావడంతో చాల ముగ్గిన తాటిపండు ఒకటి దైవికంగా సరిగ్గా అప్పుడే వానితలపై పడింది వెంటనే వాడితల బ్రద్దలైపోయింది. దైవబలం చాలకపోతే ఇలాగే జరుగుతుందిమరి. అసంపూర్ణమైయిన పద్యం: ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై త్వరతోడన్ బరువెత్తి చేరినిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ ద చ్ఛిరముం దత్ఫలపాత వేగంబున విచ్చెన్ శబ్దయోగం బు గాఁ బోరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎవరూ వెయ్యేండ్లు జీవించరు. ధనం శాశ్వతం కాదు. చనిపోయాక భార్యాపిల్లలు వెంటరారు. సేవకులూ మరణాన్ని తప్పించలేరు. బంధువులైనా బతికించలేరు. బలపరాక్రమమూ పనికిరాదు. వెర్రికుక్కల వంటి భ్రమలను విడిచి పెట్టాలి. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక విషయాలను వదిలేసి, శాశ్వతమైన ముక్తికోసం స్వామి భజన చేయడం ఉత్తమోత్తమం! అసంపూర్ణమైయిన పద్యం: ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు, వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను భజన జేసెడి వారికి బరమ సుఖము భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవరికైనా కన్నతల్లిని మించిన వారుండరు. ఐతే, ఇదే సమయంలో లోకంలో ప్రతి ఒక్కరికీ మరొక అయిదుగురు తల్లులు ఉంటారు. వారినీ కన్నతల్లి మాదిరిగానే తప్పక గౌరవించాలి. వారెవరంటే రాజు భార్య, గురు పత్ని, అన్న భార్య (వదిన), కులకాంత, భార్య తల్లి (అత్త). వీరంతా కన్నతల్లితో సమానమన్నమాట. అసంపూర్ణమైయిన పద్యం: ధరణీ నాయకు రాణియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కులకాంతను గ న్న రమణి దనుగన్న దియును ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నీటిలోతు తెలియాలంటే ఎలాగైతే దానిలో దిగిన వానికి మాత్రమే తెలుస్తుందో అలానే దానం యొక్క విలువ దాతకు మాత్రమే తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును? నీరుచొరమి లోతు నిజముగా దెలియదు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొబ్బరి చెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను ఇచ్చును. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదయును, తరువాత మిక్కిలి సుఖమును,సంతోషమును కలిగించును. ఇదిసుమతీ శతక పద్యము. అసంపూర్ణమైయిన పద్యం: ధీరులకు జేయుమేలది సారంబగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధీరులకు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధైర్యవంతుడు ఎటువంటి కార్యముచేసినా సఫలమవుతుంది. దాని ఫలములు ఖచ్చితంగా దక్కుతాయి. పైగా అది తన వద్ద ఉంచుకోక ఇతరులకు దానిమిస్తాడు. ఇటువంటి వాడు ఉత్తములలోకెల్ల ఉత్తముడు. ఈ లోకములో దెన్నైనా ధైర్యముతో సాధించవచ్చు, కాబట్టి పిరికితనము కట్టిపెట్టి ధైర్యముతో పని మొదలుపెట్టాలి. అసంపూర్ణమైయిన పద్యం: ధైర్యయుతున కితర ధనమైన నరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధైర్యయుతున కితర ధనమైన నరు దాన మిచ్చినపుడె తనకు దక్కె ఎలమి మించుపనికి నెవరేమి సేతురు? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!నందుని ముద్దుల కుమారుడిగా పెరిగి మందర గిరిని చేతధరించి మునిగణములచే హరీ!మాధవా!విష్ణూ!అని స్తుతింప బడిన సుందరాకారా నిన్ను తలచు[ధ్యాన్నించు]చున్నాను.కృష్ణ శతకం అసంపూర్ణమైయిన పద్యం: నందుని ముద్దుల పట్టిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నందుని ముద్దుల పట్టిని మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ వందితు నినుదలతు భక్త వత్సల కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కుక్కను లోంగ దీసుకొవడానికి ఎలగైతే దాని బోను దగ్గర మెతుకులు చల్లుతామో, అదే విధంగా ధనాన్ని సంపాదించడానికి మనుషులు నక్క వినయాన్ని చూపుతూ తీయ్యగా మాట్లాడతారు. అసంపూర్ణమైయిన పద్యం: నక్క వినయములను నయగారముల బల్కి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నక్క వినయములను నయగారముల బల్కి కడకు ధనముగూర్ప గడగచుండ్రు కుక్కబోనువాత గూడు చల్లినయట్లు విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తన దగ్గర ఉన్న మాంసపు ముక్కతో తృప్తి చెందక, నదిలోన చెపను చూసిన వెంటనే, నక్క తన దగ్గరున్న మాంసపు ముక్కను జాగ్రత్తగా ఒడ్డున పెట్టి చేపను పట్టుకోవడానికి నదిలోకి దిగుతుంది. ఈ లోపులో గ్రద్ద ఒడ్డున ఉన్న మంసాన్ని తన్నుకుపోతుంది, చేప నక్క చూపునుంచి చేజారిపోతుంది. అదేవిధంగా లోభి అత్యాశకి పొయి ఉన్నదంతా నష్టపోతాడు. కాబట్టి మనదగ్గరున్న దానితో సంతృప్తి పడటం మేలు. అసంపూర్ణమైయిన పద్యం: నక్కనోటికండ నదిలోని మీనుకై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నక్కనోటికండ నదిలోని మీనుకై తిక్కపట్టి విడిచి మొక్కుచెడద? మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకపోవు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మంచిబుద్ధిగలవాడా! ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు. ఇతరుల మనసు బాధపడేలాగ మాట్లాడవద్దు. పూర్వం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అడవులు దాటి వెళ్లవలసి వచ్చేది. అలాగే శుభ్రంచేసిన దారులు కూడా తక్కువగా ఉండేవి. అందువల్ల పాములు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు వీరి బాధ ఎక్కువగా ఉండేది. ప్రజలందరూ గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఒంటరిప్రయాణం మంచిది కాదు. శత్రువు ఇంటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, అక్కడ వారు ఎంత ప్రేమగా ఏ పదార్థం పెట్టినా తినకుండా వ చ్చేయాలి. ఎందుకంటే శత్రువు తన పగ తీర్చుకోవటానికి ఆహారంలో విషంవంటివి కలిపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమీ తినకుండా వచ్చేయాలి. ఇతరుల మనసులను బాధపెట్టేలా మాట్లాడటం వలన వారి మనసు విరిగిపోతుంది. ఇంక ఎప్పటికీ మనతో సరిగా మాట్లాడలేరు. ఈ మూడు సూత్రాలను పాటించడం ప్రతిమనిషికీ అవసరమని బద్దెన చక్కగా వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: నడువకుమీ తెరువొక్కట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నడువకుమీ తెరువొక్కట కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకుమీ పరధనముల నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకందము కలిగించు వస్త్రము ఏనుగుతోలుదుప్పటము కదా! కాలకూట మహావిషము నీ ఆహారము కదా! బ్రహ్మదేవుని తలపుర్రె నీవు అన్నము తినుటకుపయోగించు గిన్నె కదా! నీ కంఠహారము భయంకరమగు సర్పము కదా! మంచిది. ఇటువంటి లక్షణములు కలవని తెలిసీ పురుషోత్తముడగు విష్ణువు తన మానసమును నీ పాదపద్మములందు నిలిపెను కదా! అనగా సర్వదేవోత్తముడవగు మహాదేవుడవయిన నీ పరికరములేమి అయిన ఏమి? అందులకే విష్ణువే నిన్ను ఆరాధించుచుండగా నేను కూడ నిన్నే ఆశ్రయించి సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్ధతో చేయుచుండిన కీర్తి పొందును. అసంపూర్ణమైయిన పద్యం: నరవరుఁడు నమ్మి తను నౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరవరుఁడు నమ్మి తను నౌ కరిలో నుంచునెడ వాని కార్యములందున్ సరిగా మెలంగ నేర్చిన పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పావనమైన నరసింహ మంత్ర ప్రభావంతో అన్ని పాపాలనూ తొలగించుకోవచ్చు. తీవ్ర రోగాలను దూరం చేసుకోవచ్చు. విరోధులను మట్టుపెట్టవచ్చు. యమభటులనైనా పారిపోయేలా చేయవచ్చు. నీ నామ మహత్తును తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. నేనైతే చక్కగా దివ్యమైన ఆ వైకుంఠ పదవినే సాధిస్తాను. అనుగ్రహించు స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు భళిర! నే నీ మహామంత్ర బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనిషి జాగ్రత్తగా ఉన్నట్లు నటిస్తుంటాడు లేదా తను జాగ్రత్త పడ్డానని ఊహించుకుంటూ ఉంటాడు కాని లోకములో మనిషికి జాగ్రత్త అరుదుగా ఉంటుంది. బయట జరిగే సంఘటనలు ఏవీ మనిషి ఆధీనంలో ఉండవు జాగ్రత్త పడటానికి, అసలు జాగ్రత్తగా ఉండగలిగే మనిషే పరమాత్మ. కాబట్టి అతి జాగ్రత్తకు పొయి జీవితాన్ని ఆస్వాదించడం మానుకోవద్దు. అసంపూర్ణమైయిన పద్యం: నరుడు జాగరమున నటియించు చుండును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరుడు జాగరమున నటియించు చుండును నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము నరుడు జాగ్రతనుట ధరణిలో బరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మామూలు నరుడైనా గాని, దేవుడైన నారాయణుడైనా గాని, మహ గొప్ప తత్వవేత్తైనా గాని ఎలాంటివారైనా ఈ శరీరానికి మరణమున్నదని తప్పక గ్రహించాలి. ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని పరులకొరకు కొంత పాటుపడాలి. ఎవరూ ఇక్కడ శాశ్వతము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: నరుడెయైన లేక నారాయణుండైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరుడెయైన లేక నారాయణుండైన తత్వబద్దుడైన ధరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నవరసములతోడ భావములతో అలంకారములతో కవిత్వ ప్రసంగములు,మనోహరములగు పాటలు పాడుటయు తెలివి లేనివానికి[వాటియందు ఆసక్తి లేనివారికి]చెప్పడం చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లేబద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: నవరస భావాలంకృత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నవరస భావాలంకృత కవితా గోష్టియును మధుర గానంబును దా నవివేకి కెంతజెప్పిన జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సభలోపలను,తల్లిదండ్రులతోనూ,అధికారులతోనూ,పరస్త్రీలతోనూ,బ్రాహ్మణోత్తములతోనూ పరిహాసములు[ఎకసక్కెము]లాడరాదు.ఈపద్యములో నవ్వకుమీఅంటే వెటకారాలు,వెక్కిరింతలు చేయకూడదని. అసంపూర్ణమైయిన పద్యం: నవ్వకుమీ సభలోపల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతులతో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నారాయణా,పరమేశ్వరా,భూదేవిని ధరించినవాడా,నీలిరంగు దేహముకలవాడా,దుష్టులను శిక్షించువాడా, పాలసముద్రమందు పవళించువాడా,యదువంశవీరా నన్ను కరుణతో కాపాడు కృష్ణా! అసంపూర్ణమైయిన పద్యం: నారాయణ పరమేశ్వర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరీ క్షీరాబ్దిశయన యదుకుల వీరా ననుగావుకరుణ వెలయగ కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నారాయణ అన్న నామాన్ని ఎన్నిసార్లు పలికినా తనివి తీరదు కదా. ఓ శ్రీ కృష్ణా! నువు మహాలక్ష్మీపతివి. ఇటు వసుదేవునికి, అటు నందునికి సుపుత్రుడవైనావు. బ్రహ్మాండమైన కొండనే ఆభరణంగా ధరించిన వీరుడవు. నాకు నువ్వు తప్ప మరెవరు దిక్కు, నిన్నే నమ్ముకొన్నాను. నను బ్రోవుమయా స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: నారాయణ లక్ష్మీపతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నాసిక చివర దృష్టి నిలిపి, ఆలొచనలన్ని త్యగించి, నిశ్చలంగా మనసును అదుపులో ఉంచుకొనిన సమస్త ప్రపంచము అర్దమవుతుంది. ఈ యోగము సాధ్యమయితే కాశికి కంచికి వెళ్ళవలసిన పని లేదు. అసంపూర్ణమైయిన పద్యం: నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి వాసిగాను జూడ వశ్యమగును గాశికంచుల గన గడగండ్ల పడనేల? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎప్పుడైనా నిండుకుండలు తొణకవు. బాగా నీటితో వుండే నదులు గంభీరంగా ప్రవహిస్తుంటాయి. కానీ, నీళ్లు లేని వెర్రివాగులు మాత్రమే వేగంగా పొర్లి పొర్లి ప్రవహిస్తుంటాయి. ఇదే విధంగా, అల్పులైన దుర్జనులు ఎప్పుడూ ఆడంబరాలే పలుకుతుంటారు. కానీ, సజ్జనులు తక్కువగా, విలువైన రీతిలోనే మాట్లాడుతారు. అసంపూర్ణమైయిన పద్యం: నిండు నదులు పారు నిల్చి గంభీరమై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెఱ్ఱివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: నిక్క మైన మంచినీల మొక్కటి చాల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిక్క మైన మంచినీల మొక్కటి చాల తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? చాటుపద్యములను చాలదా ఒక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును. అసంపూర్ణమైయిన పద్యం: నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నిజము తెలిసి ఉన్నప్పుడు మంచి వాడు ఆ నిజమునే మాట్లాడాలిగాని పరుల కోసం దాచి పెట్టకూడదు. ఎంత బ్రతిమిలాడినను ఒకరికోసం తను నిజం మాట్లాడడము అనే అలవాటు తప్పకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె పలుకవలయుగాని పరులకొఱకు దాపగూడ దింక నోప దన్యము పల్క విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నిజమైనా అబద్దమైనా ఆ నీలకంఠునికి తప్పకుండా తెలుస్తాయి. మనం నిజం చెప్పకుంటే నీతి అనేది తప్పినట్టె. కాబట్టి నిజం చెప్పడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నిజం చెప్పే వాళ్ళు ఈశ్వరునితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: నిజముకల్ల రెండు నీలకంఠ డెఱుంగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిజముకల్ల రెండు నీలకంఠ డెఱుంగు నిజములాడకున్న నీతి దప్పు నిజము లాడునపుడు నీ రూపమనవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నిజము చెప్పెవాడెప్పుడు మంచి మనస్సు కలవాడై ఉంటాడు. పైగా నీతిపరుడు కూడ. కాబట్టి నిజము మాట్లాడేవారిని ఎల్ల వేళలా గౌరవించాలి. అబద్దం మాట్లాడెవాడు మాత్రం పరమ చండాలుడు. అసంపూర్ణమైయిన పద్యం: నిజములాడునతడు నిర్మలుడైయుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిజములాడునతడు నిర్మలుడైయుండు నిజమునాడు నతడు నీతిపరుడు నిజముపల్కకున్న నీచచండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను బాణాసురునివలె నా గుమ్మమువద్ద కావలియుండుమని నిన్ను కోరను. మను అను భక్తుడువలె దేవతాస్త్రీ కొఱకు దూతవై వెళ్లుమని ప్రార్ధించను. తిన్నని వలె ఎంగిలి మాంసము తినుమని నిర్భందించను. నిన్ను నమ్మిన సజ్జనులను రక్షించువాడవని విని, నన్ను రక్షింపుమని ఎంత మొఱపెట్టుకున్నను వినకున్నావు. ఎందుకు ప్రభూ. అసంపూర్ణమైయిన పద్యం: నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింపఁజే సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నిన్ను నిందించిన దక్షుని విషయమున అతనిని దండించితివి కదా! నీవిషయమున అపరాధము చేసిన బ్రహ్మదేవుని కూడ శాసించితివి కదా! అట్టిధర్మరక్షకుడవగు నీవు నీ పాదపద్మములను ఆరాధించు సేవకులను తుచ్ఛమగు మాటలతో దూషించు దుర్మార్గులను దండించకపోగా వారిని వృద్ధిలో నుండునట్లు చేయుచున్నావే! నీ భక్తులకు కలిగిన నిందావమానములు నీవి కావా! ఒక వేళ నీవు వేరు నీ భక్తులు వేరను భేద భావమున ఉన్నావా! అట్లు కానిచో నీ భక్తులకు కలుగుచున్న ఈ నిందలను అవమానములను నీవు సహించగలవా? అసంపూర్ణమైయిన పద్యం: నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించుటచేత నాకు ఆపదలు కలుగనీ, నిత్యము ఉత్సవములే సిధ్ధించనీ, ఇతరులు నన్ను సాధారణ మానవునిగ అననీ, మహాత్ముడని మెచ్చుకొననీ, సంసారబంధవిషయమున సుఖభ్రాంతిచే, మోహమే కలుగనీ, వివేకముచే శివతత్వ జ్ఞానమే కలుగనీ, గ్రహచారవశమున బాధలే రానిమ్ము, మేలే కలుగనీ. అవి అన్నియు నాకు అలంకారములే అని భావించుచు వదలక నిన్ను సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈ జనులు నిన్న మొన్న నిత్యము ప్రతి ప్రాణియు ప్రతి మానవుడు మరణించుట చూచుచునే యున్నారు. దేహములు అనిత్యములని అట్టి దేహముల సౌఖ్యమునకై ధనము సంపాదించనాశపడుట వ్యర్ధమని వీరు తెలిసికొనుట లేదు. ఆపదలలో ఉన్నవాడు పెన్నిధిని చూచి తాపత్రయ పడునట్లు ధనమునందు భ్రాంతిచే ధనార్జనకు యత్నించుచున్నారే కాని ధన విరక్తి చెందకున్నారు. వీరు నిన్నెడును సేవించనే సేవించరో ఏమో అన్పించుచున్నది. నిన్ను గాక యితర దేవతలయందాసక్తులగు వారికి యిహపరములందు ఏ సుఖము పొందలేక పోవుటను చూచి నీవయిపునకు రావలయును కదా. కాని అట్లు వచ్చుటలేదు. అసంపూర్ణమైయిన పద్యం: నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్ విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు మరి ఎవ్వరిని విశ్వసించను. అన్నలు, తమ్ములు తల్లియు తండ్రియు, గురుడు ఇతరులెవ్వరును ఆపదలందు నాకు సాయపడువారు లేరు. నా తండ్రీ నిన్నే విశ్వసించి ఆశ్రయించిన నన్ను ఈ సంసారదుఃఖసాగరమునుండి దాటించి యెప్పుడు అఖండానందామృతసముద్రమున తేలియాడునట్లు చేయుదువో కదా! అసంపూర్ణమైయిన పద్యం: నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య ఛ్చిన్నానందసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! చిత్తతత్వమునకు ఆధారమగు పద్మమునందు విహరించుచు మత్తమయి యందు తుమ్మెద యగు నీ సగుణరూపమును కన్నులార చూచి, సేవించి తరించవలెనని కోతికగ ఉన్నది. కాని అది యెట్టిదియో నాకు తెలియదు. మునుపు కొందరు వివిధరూపములతో నిన్ను భావించి సేవించిరని తెలియుచున్నది. మోకాలు, ఆడుదాని స్తనము, కుంచము, మేకపెంటిక వీనిలో ఏది నీ సగుణరూపమో నాకు తెలియకున్నది. నా ఈ సందేహమును పోగొట్టి వాస్తవమగు నీ సగుణరూమును నాకు చూపుము. కన్నులార కాంచి నిన్ను సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా శాస్త్రములు, వాటినెరగిన వారు, అనుభవము కలవారు, పండితులు చెప్పు వచనములు ఏమనగా ""శివనామము అగ్ని అని అనదగినిది; దానిని మానవులు తప్పుగానో పొరపాటుగానో తెలిసియో తెలియకయో దూరమునుండి యైన వినినంత మాత్రముచేత కూడ అది కొండలంత పాపములను దూదికుప్పలను అగ్ని కాల్చినట్లు కాల్చును. ఇట్టి నిశ్చితవచనములు ఉండగా మానవులు ’నిన్ను అర్చించుటచే మోక్షము లభించును’ అన్న విషయమున సంశౌయింప పనిలేదు. అసంపూర్ణమైయిన పద్యం: నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్ తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్ తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్ చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవనిపై నీ కరుణ కలుగునో వాడు తన జీవన నిర్వహణమునకై ఏ నీచప్రభువులను, ధనికులను సేవలకై వారి భవనములలో ప్రవేశించవలసిన పనిలేదు. కృపణత్వమును (దైన్యము) ప్రకటించవలసిన పనిలేదు. ఏ కపట వేషము వేయలసిన పనిలేదు. శివ భక్తినే కాని ఇతరమతములను ఆదరించడు, స్వీకరించడు, ఏ కష్టమగు రీతులతో తన చిత్తము చీకాకు చెంది చెడిపోడు. తన జీవన దశలో స్థిరచిత్తుడై వర్తించును. తద్వారా ఉత్తమగతిని పొందును. అసంపూర్ణమైయిన పద్యం: నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్ గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్ జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నేను నీ సేవకుడనుగాక ముందు మనకొక ఏకాభిప్రాయము కుదురుటకు ఒక మాట చెప్పుచున్నాను వినుము. నేను నిన్ను ఎంతో ఆసక్తితో అన్ని సమయములందు సేవింతును. ప్రతిఫలముగ జీతము కోరను, గుఱ్ఱములు అక్కరలేదు, ఏనుగులు అక్కరలేదు, సంపదలు అక్కరలేదు. ఎందుకనగా వానియందు నాకు ఇఛ్చలేదు. కాని నా చిత్తమందుండి నన్ను భాధించు ఆరుమంది శతృవులకు (కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు) మాత్రం నన్ను అప్పగించవలదు. అంతయే చాలును. ఇంతచేసిన నాకు ఎంతో వేతనమిచ్చినట్లే. అసంపూర్ణమైయిన పద్యం: నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలుఁ దే జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ పంచయందు పడియుండి, నీ అనుగ్రహము మరియు ఆశ్రయము లభించినచో అది మాత్రమే చాలును. భిక్షాన్నము లభించినచో చాలును. మహానిధి లభించు అవకాశమున్నను కీటకములవలె క్షుద్రులగు రాజులను సేవించజాలను, ఇష్టపడను. నీవు నన్ను సేవకునిగా స్వీకరించు దయ నాపై కలిగినచో నన్ను ఆశాపాశములతో చుట్టి బంధించకుము. సంసారసుఖములకై యత్నించుచుండునట్లు చేయకుము. అసంపూర్ణమైయిన పద్యం: నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్ క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ నామమును నా నామముగా ధరించియున్నాను. నీ నామమే నా ధ్యేయముగా గ్రహించుచున్నాను. నీ పాదతీర్ధమును త్రావుచుందును. నీవు నమిలి ఉమిసిన తాంబూలము భక్తితో గ్రహించుచుందును. నీకు నివేదించిన ఆహారపు పళ్లెరములో లభించిన ప్రసాదమును తినుచుందును. ఇట్లు అనేక విధములుగ పుత్రుడనైన నన్ను నీ బిడ్డగనే ఉండనిమ్ము. మరియొకరెవరికి పుత్రుడనవను. తండ్రి తన పుత్రుని విడువదగదు కదా! అసంపూర్ణమైయిన పద్యం: నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్ నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు మాంసము తినుటయందిష్టమున్న నీచేత నున్న లేడిని ఇంకొక చేతనున్న గండ్రగొడ్డలితో కోసి ఆ మాంసమును తలనున్న గంగాజలముతో నుదుటనున్న నేత్రాగ్నియందు పాకముచేసి ఇంకొక బ్రహ్మకపాలములో భుజించు అవకాశము ఉండగా ఆ బోయవాని చేతి ఎంగిలిమాసమును తినుట నీకు తగునా! అసంపూర్ణమైయిన పద్యం: నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచేఁ జేకొం టెంగిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును. అసంపూర్ణమైయిన పద్యం: నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధ మలద మేనికంపడగినయట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సజ్జనులతో మాట్లాడుతూ, వాళ్ళ పంచన చేరితే మనకున్న దుర్గుణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వారిని చూసి మనమూ కాసింత మంచితనం నేర్చుకోవచ్చు. గంధము పూసుకుంటే శరీర దుర్గందము ఎలా పోతుందో ఇదీ అంతే. అసంపూర్ణమైయిన పద్యం: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదువలేదు సుజనగోష్టివలన గంధమలద మేనికం పడగినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మూర్ఖుని యొక్క మాటలు నీటిమూటలే అవుతాయి. ఎందుకంటే నీటిని ఒక మూటలో కడితే నిలుస్తుందా ఎమిటి? ఈ రకంగా మూర్ఖుడు ఒకసారి చెప్పిన మాటను మరొకసారి చెప్పక మారుస్తూ ఉంటాడు. ఒకసారి మంచి అన్న దానిని మరోకసారి చెడు అంటుంటాడు. కాబట్టి ఈ విధంగా మాటలు మార్చే మూర్ఖులను నమ్మరాదు. అసంపూర్ణమైయిన పద్యం: నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటిజగతిలేదు పరములేదు మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా నేను నిన్ను భక్తితో మెప్పింపజాలను. అర్జునునివలె నీతో యుధ్ధము చేయు శక్తి నాకు లేదు; పుష్పదంతుడను మహాభక్తునివలె నిన్ను మెప్పించునట్లు స్తుతిచేయుటకు సరిపోవు కవితాశక్తి నాకు లేదు; నీకొరకై తండ్రిని చంపునంతటి తీవ్రభక్తియు నాకు లేదు; రోకటితో నిన్ను మోదిన భక్తురాలియంతటి భక్తుడను కాను. అట్టి గాఢమగు భక్తిపరిపాకము లేని నేను ఏవిధముగ నిన్ను ఆరాధించి మెప్పించి నీ సాక్షాత్కారము పొందగలను. కనుక దేవా నీవే నా అసమర్ధతను గమనించి అకారణ దయతో నన్ననుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం బ్రీతుంజేయగలేను నీకొఱకు దండ్రింజంపగాఁజాల నా చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుంజీకాకు నాభక్తి యే రీతిన్నాకిఁక నిన్ను జూడగలుగన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కృష్ణా! నీనామము భవ బంధాలను తెంచి మనసుకు శాంతినిస్తుంది. ఈజన్మలో కావలసిన సుఖముల నిస్తుంది. అమృతమువంటి నీనామమును నేను అనుదినమూ తలచుచుందును.కృష్ణ శతక పద్యము. అసంపూర్ణమైయిన పద్యం: నీనామము భవహరణము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీనామము భవహరణము నీనామము సర్వసౌఖ్య నివహకరంబున్ నీనామ మమృత పూర్ణము నీనామము నే దలంతు నిత్యము కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: భక్తి ప్రపత్తులున్న వారే దైవ బాంధవులు. పుట్టుకతో వచ్చే బంధుత్వాల కన్నా భగవంతునిపట్ల విశ్వాసం గల వారందరిలోని భావ బంధుత్వం ఎంతో గొప్పది. దేవునిపై కావ్యాలు చెబుతూ, పద్యాలు రాస్తూ, మహిమలను వల్లిస్తూ ఉండేవారు, పని కట్టుకొని ప్రబంధాలను మనోహరంగా నియమనిష్ఠలతో పఠించేవారు అసలైన పరమాత్మ బంధువులు. అసంపూర్ణమైయిన పద్యం: నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్‌ వ్రాసి యి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్‌ వ్రాసి యి మ్మాపాఠం బొనరింతునన్న యతడున్‌, మంజు ప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచుకున్న యతడున్‌ సద్బాంధవుల్‌ గాక, ఛీ ఛీ! పృష్ఠాగల బాంధవంబు నిజమా! శ్రీకాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కవిగా నా భావములు చెప్పుచున్నాను. మా ఉత్తమ బంధువులెవరన్న నిన్నుద్దేశించి కావ్యము రచించుమని కోరిన కవిపోషకుడు, నీ పై కవితను చెప్పు కవియు, నిన్ను వర్ణించు పద్యములను చదువుకొనుటకు వ్రాసిమ్మని కోరినవారు, నిన్ను స్తుతించుచు వ్రాసిన మనోహరమగు ప్రబంధములను ఇచ్ఛాపూర్వకముగ అత్యంతాశక్తితో చదువుచుండువాదును. అంతియె కాని ఛీ ఛీ రక్తసంబంధమును ఆ బాంధవముతో తమ ప్రయోజనములకై వీరి వెంట పడుచుండు బంధువులను వాస్తవ బంధువులగుదురా. కానే కారు. అసంపూర్ణమైయిన పద్యం: నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్ గాక చీ చీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నీ భక్తులు నిన్ను బహువిధముల సేవించుచు అనేకపర్యాయములు ’మాకు అది యిమ్ము, ఇది యిమ్ము, ముక్తి ప్రసాదించుము’ అని వేడుచున్నారే. వారి కోరికలు తీర్చక వారికి ఇష్టార్ధములనీయక యున్నావే. నీ వద్ద యున్నవే కదా వారు కోరుచున్నారు. అవి యిచ్చుటలో నీకు లోభము ఏల? దయతో వారి కోరికలను తీర్చరాదా. నీ దగ్గర యున్నదానిలో చాల గొప్పది పరమార్ధ తత్త్వము కదా. అది ఇచ్చిన నీ భాండరములోని ధనము తరిగి పోవునా? అసంపూర్ణమైయిన పద్యం: నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా దా భవ్యంబుఁ దలంచి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ శ్రీ భాండరములోఁ గొఱంతపడునా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నీటి పైన నిప్పులు పడితే అవి బొగ్గులు కింద మారిపోతాయి. అవే నీటిని కుండలో పోసి నిప్పులను కింద పెడితే అవి పెళ పెళా కాగుతాయి. చూసారా ఈ ప్రపంచం ఎంత విచిత్రమైనదో! అసంపూర్ణమైయిన పద్యం: నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ నిప్పుమీద కుండ నీరు పెట్ట కళ పెళనుచు గ్రాగు కడుచోద్య మిది గదా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీరాముని చేత లేదా లక్ష్మీపతియైన విష్ణువు చేత పూజింపబడు పాదపద్మద్వయము కలవాడా నీ సగుణరూపమును ధ్యానించవలయునని నాకు కోరిక యున్నది. కాని అట్టి నీ రూపపు తుద ఏదియో మొదలు ఏదియో నేను యెరుగను. పూర్వము బ్రహ్మ అంతటివాడే ఎంత పైకి పోయియు విష్ణువు ఎంత లోతునకు పోయినను నీతుది కానలేదు. మరి నేను ఎంతటివాడను! నీవయినను వాత్సల్యముతో నన్ను రారమ్మని దగ్గరకు పిలిచి ’ఇదిగో ఇట్టిది నారూపము’ అని చూపకుంటివి. నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనము లేకున్నది. కనుక శరణాగతి చేయుచున్నాను. నీవు నన్ను నీట ముంచినను పాలముంచినను రక్షించినను, రక్షిమ్చక త్రోసివేసినను సరియే. నిన్ను నమ్ముకొని యున్నాను. ఇక నీ ఇష్టము. అసంపూర్ణమైయిన పద్యం: నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో రారా రమ్మని యంచుఁ జెప్పవు పృధారంభంబు లింకేటికిన్! నీర న్ముంపుము పాల ముంపు మిఁక నిన్నే నమ్మినాఁడం జుమీ శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!నిన్నుచూడవలెనన్న దాగెదవు.స్తోత్రములలోనున్న నీరామనామమెందు దాచుకొందువు?అదిముక్తికిదారి.పాపముల తెగకొట్టుగొడ్డలి. అసంపూర్ణమైయిన పద్యం: నీలఘనాభ మూర్తివగు నిన్నుగనుంగనగోరి వేడినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీలఘనాభ మూర్తివగు నిన్నుగనుంగనగోరి వేడినన్ జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కినరామనామమే మూలను దాచుకోగలవు ముక్తికిబ్రాపది పాపమూలకు ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పడవ నీటియందు చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ పోజాలదు. అట్టే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైననూ మంచిని గ్రహింపలేరు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైనఁబాఱలేదు నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ప్రజలసొమ్మంతా దిగమింగుకొని పుణ్యతీర్దాలలో మునుతారు, కడుపులో కల్మషం పెట్టుకొని గుళ్ళో దైవానికి మొక్కుతారు. వీటి మూలంగా ఏమి ఉపయొగం ఉండదని తెలుసుకొలేరు మూర్ఖులు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళ మునుగనేల? నిధుల మెట్టగనేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళ మునుగనేల? నిధుల మెట్టగనేల? మెనసి వేల్పులకును మ్రొక్కనేల? కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనుజునకు స్థానము,కాలము,దైవముజయాపజయములు కలిగిస్తాయి.మొసలి నీటిలో నున్న యెడల బలమైన ఏనుగుని కూడా బాధించ గలదు.ఆదే మొసలినీళ్ళబైట ఉన్నప్పుడు కుక్కలు కరిచిచంపుతాయి.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళ లోన మొసలి నిగిడి ఏనుగు బట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళ లోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బైట కుక్కచేత భంగ పడును స్థానబలిమి గాని తనబలము గాదయా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నీళ్ళలో ఎంతో వేగంగా వెల్లె ఓడ భూమి మీధ బారెడు దూరం కూడ కదలలేదు. కొన్ని చోట్ల స్తానబలం బాగ పని చేస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళమీది నోడ నిలిచి తిన్నగసాగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళమీది నోడ నిలిచి తిన్నగసాగు బైట మూరెడైన బ్రాకలేదు నెలవుదప్పుచోట నెర్పరి కొఱగాడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నీటిలో స్వేచ్చగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా! అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు బైట మూరుడైన బారలేదు స్ధానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడ జయింస్తుంది. కాని బయట కుక్కను కూడ ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నీటియందలి చేప మాంసమును ఆశించి గాలమునకు చిక్కుకున్నట్లు, భూమియందు ఆశతో నరుడు చేపవలె జీవించి నశించును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి గాలమందు జిక్కుకరణి భువిని ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నీళ్ళలో ఉన్న చేప ఎంత దూరమైన చాలా తెలికగా పోగలదు. అదే చేప బయట ఉంటే మూరెడు దూరం కూడ పోలెదు. అలా నీళ్ళలో వెల్లడం చేపకు దాని స్థాన బలం చేత నచ్చిందే కాని తన సొంత బలం కాదు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోని మెను నిగిడి దూరము పాఱు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోని మెను నిగిడి దూరము పాఱు బయలు మూరెడైన బాఱలేదు స్థానబలిమి కాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణునే సర్వస్వంగా భావించినపుడు మనకిక తిరుగుండదు. ఆ స్వామినే తల్లిగా, తండ్రిగా, తోడు నీడగా, స్నేహితుడిగా, గురువుగా, దైవంగా భావిస్తూనే అంతటితో ఊరుకోరు చాలామంది. తన ప్రభువూ ఆయనే. ఆఖరకు తనకు దిక్కూమొక్కూ అన్నీ నువ్వే అని వేడుకోవడంలో లభించే తృప్తి అంతటి భక్తులకు తప్ప అన్యులకు తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: నీవే తల్లివి దండ్రివి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎవరైనపసివారి తప్పటడుగులు ప్రేమింతురు.అట్లేపండితులు మాటలనేర్పు లేనివారినిచూసి సంతసింతురు. అసంపూర్ణమైయిన పద్యం: నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం గడుగృపతోజెలంగుదురు కానియదల్పరు తజ్ఞులెల్లద ప్పడుగులువెట్టుచున్నడచు నప్పుడు బాలునిముద్దుచేయగా దొడుగురురింతెకాని పడద్రోయుదురేఎవ్వరైన భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: బృహస్పతివంటి దేవగురువు. ఎదురులేని వజ్రాయుధం, దేవతలే సేనాసమూహం, స్వర్గమే కోట, ఐరావతమనే ఏనుగు, అన్నిటినిమించి శ్రీహరి అనుగ్రహం అన్నీ ఉన్నా దేవేంద్రుడు యుద్ధంలో ఓడిపోయాడు అదీ శత్రువులైన దానవులచేతిలో కారణం ప్రయత్నలోపం దీన్ని బట్టి ఏంతెలుస్తుందంటే ఎంతవారైనా ప్రయత్నించకుండా ఫలితం ఉండదు. ప్రయత్నం చేస్తేనే దైవానుగ్రహమైనా ఫలిస్తుంది అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: నేత్రా యస్య బృహస్పతిః, ప్రహరణం వజ్రం, సురాః సైని కాః","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేత్రా యస్య బృహస్పతిః, ప్రహరణం వజ్రం, సురాః సైని కాః స్వర్గో దుర్గ, మనుగ్రహః ఖలు హరే, రైరావణో వారణః ఇత్యాశ్చర్యబలాన్వితో2పి బలభి ద్భగ్నః పరైః సఙ్గరే తద్వ్యక్తం నను దైవ మేవ శరణం ధిగ్ ధిగ్ వృథా పౌరు షమ్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము జపించుట నాకుతియ్యగా నున్నది.రామచిలుక'రామా'అన్నంతనే మోక్షమొసంగితివి.నాకునుఇవ్వు.గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: నేనొనరించు పాపములనేకములైనను నాదుజిహ్వకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేనొనరించు పాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావన నామము దొంటిచిల్క రా మాననుగావుమన్న తుదిమాటకు సద్గతిజెందె గావునన్ దాని ధరింప గోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము నాకుతియ్యగానున్నది.రామచిలుక కడసారి'రామా'అన్నంతనే మోక్షమిచ్చితివి.అదేనాకుకావాలి.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: నేనొనరించుపాపములనేకములైనను నాదుజిహ్వకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేనొనరించుపాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావననామము దొంటిచిల్క'రా మా' ననుగావుమన్నతుదిమాటకు సద్గతిజెందెగావునన్ దానిధరింపగోరెదను దాశరధీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: వెన్నని కాచి నేతిగా మర్చి నీడ పాటు ఉంచినచో పెరుగులాగ గట్టిపడుతుంది. అలాగే సాధించి సాధించి మనస్సుని గట్టి పరుచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: నేయి వెన్న కాచి నీడనే యుంచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టి పడును పెరుగురీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాఁడు నింద జెందు ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దుష్టుడగు రావణుడు పోగాలము దాపరించి విభీషణుని మంచిమాటలు వినలేదు.చెడుకాలములో మంచిమాటలు చెవికెక్కవు. అసంపూర్ణమైయిన పద్యం: నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం గారణ మున్నవానికది కైకొనకూడదు నిక్కమే దురా చారుడు రావణాసురు డసహ్యమునొందడె చేటుకాలముం జేరువయైననాడు నిరసించి విభీషణుబుద్ధి భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నిప్పుదిగజారినప్పుడు కట్టెలెగదోసిఊదితే మండుతుంది.గొప్పవాడు ధనము పోయినపుడు చేరదీసిపోషించిన తేరగలడు. అసంపూర్ణమైయిన పద్యం: నొగిలినవేళ నెంతటిఘనుండును దన్నొకరొక్క నేర్పుతో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నొగిలినవేళ నెంతటిఘనుండును దన్నొకరొక్క నేర్పుతో నగపడి ప్రోదిసేయక తనంతటబల్మికిరాడు నిక్కమే జగముననగ్నియైన గడుసన్నగిలంబడియున్న నింధనం బెగయగద్రోచి యూదకమరెట్లు రగుల్కొననేర్చు భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: భూతం వంటి మనసుతో, తోడేలు వంటి నోరెసుకుని నొసలకు విబూది పెట్టుకుని శివభక్తులమని ప్రచారము చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాల్లకు సిగ్గు ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె మనసు భూతమువలె మలయగాను శివునిగాంతు ననుచు; సిగ్గెలగాదురా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పూర్వజన్మ పుణ్యం కారణంగా... చేయి చాచి ఇతరులను ధనం కోరని కొడుకు ఒక్కడు కలిగితే చాలు. ఇతరులు సహాయం కోరితే లేదనకుండా దానం చేసేవాడు ఒక్కడు చాలు. నోరు తెరిచి నిజం మాత్రమే పలికేవాడు ఒక్కడు చాలు. యుద్ధంలో వెన్ను చూపని ధైర్యవంతుడు ఒక్కడు చాలు. అటువంటి కొడుకు మాత్రమే కొడుకు కాని, ఇతరులైన వారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు. అసంపూర్ణమైయిన పద్యం: నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే జాచనివాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు నో రాచి నిజంబు కాని పలుకాడనివాడు రణంబులోన మేన్ దాచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బిగ్గరగా మాటలాడకు. అత్త గాని , మామ గాని దేనికైనా కోపించి ఏమైనా అంటే నువ్వు ఎదిరించి మాట్లాడకు. మన్ననగా మసలుతూండాలి. ఏ మాత్రం మర్యాదకి దెబ్బ తగిలేట్టు నడచినా నీకూ నీ పుట్టింటి వారికి అపకీర్తి తెచ్చిన దానవవుతావు. అత్త చెప్పిన పని వెంట వెంటనే చేస్తూ ఆమెకి సంతోషం కలిగిస్తూ ఉండు. అసంపూర్ణమైయిన పద్యం: నోరెత్తి మాటలాడకు ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నోరెత్తి మాటలాడకు మారాడకు కోపపడిన ; మర్యాదలలో గోరంత తప్పి తిరుగకు మీరక మీ అత్త పనుల మెలగు కుమారీ !",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నోరు లేని, తిరిగి ఎదిరించలేని, అమాయక జంతువులని చంపి తమ ఆకలి తీర్చుకుంటారు. అలాంటి వారి చావు చెప్పడానికి వీలుకానంత హీనంగా ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: నోరెరిగి తా మవేవియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నోరెరిగి తా మవేవియు నేరని జంతువుల జంపి నెమ్మది దిను నా క్రూరపు సంకర జాతుల మారణ మేమందు రింక మహిలో వేమ.",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భారతం పంచమ వేదమని గొప్పదని జనాలు ఎందుకు పొగుడుతారో బుద్ది లెకుండా? దాంట్లో ఎంత వెతికినా హింస తప్ప ఇంకేమి ఉండదు. హింసను కీర్తించడం వారికెల ఇష్టమైందో. అసంపూర్ణమైయిన పద్యం: పంచమ నిగమంబు భారతంబగునని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పంచమ నిగమంబు భారతంబగునని పొగడిరేల జనులు బుద్దిమాలి! హింస నెంచి చొద నిష్టమెట్లయ్యెనో విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెట్టుకింద ఏనుగు, సింహము వంటి మృగముల విలువ చెట్టుపై కోతి ఉన్న తగ్గనట్లే అల్పుడొకడు పీఠమెక్కిన పండితుల విలువ తగ్గదు. అసంపూర్ణమైయిన పద్యం: పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్ గొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే రుండమదేభసింహ నికురుంబములుండవెచేరి భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: యుద్దనికి వీరుడే అవసరం. పిరికివానిని సేనాధికింద పెట్టుకుంటే యుద్దమునుండి ముందు తనే పారిపోతాడు. ఆ సేన అపజయం పాలవుతుంది. అలానే మనం కార్యం తగిన సమర్ధునికిచ్చి సాధించుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: పందనధిపుజేసి బవరంబునకు బంప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పందనధిపుజేసి బవరంబునకు బంప బాఱిపోవు గార్యభంగమగును పాఱునట్టి బంటు పనికిరా డెందును విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పంది ఒక్కసారే పదునైదు పిల్లలను కనును. కాని గొప్పదైన ఏనుగు ఒక పిల్లనే కనును. కాబట్టి పెక్కు సంతానమున కంటే గుణవంతుడగు ఒకడు మేలు అని అర్థము. అసంపూర్ణమైయిన పద్యం: పందిపిల్ల లీను పదియు నైదింటిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పందిపిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబు లీను కొదమ నొకటి యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా? విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అపకారులుకాని అమయకులైన పక్షులను పట్టుకుని పంజారాలలో పెట్టి హింసించే వారికి కూడ అలాంటి దుర్గతియే పడుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పక్షిజాతి బట్టి పరగ హింసలు పెట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పక్షిజాతి బట్టి పరగ హింసలు పెట్టి గుళ్ళుగట్టి యందుగదురబెట్టి యుంచు వారి కట్టి వంచనరాదొకో విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తన కడుపు నింపుకోవడానికి, అమాయకులైన పక్షులను పట్టుకుని, హింసించి, కాల్చి, వండుకు తినె అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు. అసంపూర్ణమైయిన పద్యం: పక్షిజాతిబట్టి పరగ హింసలబెట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పక్షిజాతిబట్టి పరగ హింసలబెట్టి కుక్షినిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమయ్యింది. ఆ వృక్షానికి అనేకమైన విత్తులు ఏర్పడ్డాయి. గమనిస్తే, ఇక ఆ విత్తులు ప్రతిదానిలో ఒక్కో వృక్షం సుప్తావస్థలో ఉంటుంది. ఏమైనా అర్థమయ్యిందా? ఒక రకంగా ఇది పొడుపు కథలాంటి పద్యం. లౌకికార్థంలో దీనిని విప్పడం కష్టమే. రెక్కలు గల దానిని పక్షి అంటారు అంటే సరిపోదు. ఒక తాత్త్వికార్థానికి పక్షి, వృక్షం, విత్తు అనేవి ప్రతీకలనుకుంటే కొంత ప్రయత్నించవచ్చు. పక్షి అంటే సృష్టి. వృక్షం అంటే శరీరం. పదమూడు విత్తులేమో శరీరంలోని త్రయోదశ తత్త్వాలు. సృష్టి మూలకమైన మానవ దేహంలో పదమూడు రకాల అంశాలున్నాయంటున్నాడు వేమన. అవి వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, అన్నం, జలం, తేజస్సు, అగ్ని, ఆకాశం, మన్మథుడు, ఆశ. వీటన్నింటికీ మూలం ప్రాణం. వాక్కు వ్యక్తీకరిస్తుంది. మనస్సు ఆలోచిస్తుంది. సంకల్పం స్థిరంగా ఉంచుతుంది. చిత్తం చపలంగా ఉంటుంది. ధ్యానం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. అన్నం, జలం శరీరాన్ని పోషిస్తాయి. తేజస్సు అంటే అగ్ని, జఠరాగ్ని లాంటివి. ఆకాశం శబ్ద స్వభావం గలది, మన్మథుడు కోరికలు కలిగిస్తాడు. ఆశ చూసిందెల్లా కావాలంటుంది. ఇంక అనేక రకాలుగా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు. గహనమైన వేదాంత విషయాలు కూడా వేమన్న చేతిలో క్రీడలాగ భాసిస్తాయి అని దీని వల్ల భావించవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను వృక్షము పదమూడు విత్తులయ్యె విత్తులందు నుండు వృక్షమాలించుమీ! విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పచ్చి కూరగాయలు తింటూ, పండుటాకులు నములుతూ, మురికి నీళ్ళతో దాహము తీర్చుకొంటూ, మనసులో కామమును అణిచివేసినంత మాత్రాన మోక్షము దొరుకుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి ఉచ్చ దప్పి తీర్చి యుడుకు కోర్చి కచ్చము బిగియింప గలుగునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదాంత శాస్త్రము చదివియు (అ) కాలిన బట్టమడత వస్త్రమువలె ఉపయోగము లేని విధముగ జ్ఞాని కర్మేంద్రియములతోను జ్ఞానేంద్రియములతోను ప్రారబ్ధకర్మానుసారముగ వ్యవహరించుచున్నప్పటికి వాని యింద్రియములు శబ్ధ స్పర్స రూప రస గంధముల ననుభవించుట కుపయుక్తములు గాకుండుననియు, (ఆ) చీకటి వలన త్రాటి యందు సర్పభ్రాంతియు ప్రపంచబుద్ధియు కలుచుండుననియు, (ఇ) ముత్యపు చిప్పయందు గల్గిన రజతభ్రాంతి ఆ వెండితో మురుగులు మొదలైనవి చేసినొనుట కుపయోగింపనీయని విధముగ సంసారమునందు కల్గిన సుఖభ్రాంతి నిత్యసుఖము నీయలేదనియు, (ఈ) మంకెనపువ్వుల కాంతి చంద్రకాంతమణియందు ప్రతిబింబించి ఆ మణికి ఎర్రదనమును కలుగచేసినవిధముగ బ్రహ్మపదార్ధము జడమైన అంతఃకరణమందు ప్రతిబింబించి దానికి చైతన్యము గలుగచేయుననియు, (ఉ) కుడలవలె శరీరము లొక క్షణమున నశించుననియు వేదాంతశాస్త్రములోని మాటలు మాత్రము చెప్పుచుందురుగాని అనుభవము లేకుందురు. ఏ మాత్రమాపద కలిగినను వారు విచారపడుచుండుటయే వారికి అనుభవవిజ్ఞానము లేదన్టకు ప్రమాణము. అసంపూర్ణమైయిన పద్యం: పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్ చిటుకన్నం దలపోయఁజూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పట్టక పట్టక గొప్ప భాగ్యం పట్టిందంటే, మూర్ఖులు మిడిసిపడి పెద్దవారందరిని తిట్టడం మొదలు పెడతారు. అల్ప జాతిలో పుట్టిన కుక్కకి చిన్న పెద్ద తెడ ఎలా తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును అల్ప జాతి కుక్క యధికుల నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కాటువేయడానికి ముందు పాము పడగ ఓరగా పెట్టి ఎదురుచూస్తుంది. రాజు కూడ చంపదలచినప్పుడే చనువిస్తాడు. అదే విధంగా దుష్టుడు మంచి వారిని చెడగొట్టడానికే స్నేహం చేస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: పట్టనేర్చుపాము పడగ నోరగజేయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టనేర్చుపాము పడగ నోరగజేయు జెఱుపజూచువాడు చెలిమిజేయ చంపదలచురాజు చనవిచ్చుచుండురా! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పట్టుదల అంటే ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పిన పద్యమిది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ముందే నిర్ణయించుకొని పట్టుదలకు సిద్ధం కావాలి. ఒకసారి పట్టు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విడవకూడదు. పట్టిన పట్టును మధ్యలోనే వదిలేయడమంటే మనిషి మరణంతో సమానం. అంటే, పట్టుదలకు అంత విలువ ఇవ్వాలన్నమాట. అసంపూర్ణమైయిన పద్యం: పట్టు పట్టరాదు పట్టి విడువరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టేనేని బిగియ బట్టవలయు బట్టి విడుచుకన్న బరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శివునిపిలవక దక్షుడుయజ్ఞముచేసి అగచాట్లుపొందెను.మహాత్ములను ఎదిరించితూలనాడిన అట్లేఅగును. అసంపూర్ణమైయిన పద్యం: పట్టుగనిక్కుచున్ మదముబట్టి మహాత్ముల దూలనాడినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టుగనిక్కుచున్ మదముబట్టి మహాత్ముల దూలనాడినన్ బట్టినకార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్ధదోషముల్ పుట్టు మహేశుగాదని కుబుద్ధినొనర్చిన యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునికి మోసమువచ్చెగదయ్య భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పదే పదే మ్రొక్కినంత మాత్రాన గుడిలో ఉన్న కఠిన శిలల గుణాలు మారతాయా ఏమిటి? దేహమే దేవాలయము, ఆత్మయే దేవుడు అనే నిజము గ్రహించక రాతి విగ్రహాలకు పనికి మాలిన పూజలు చేయడము నిరర్దకము. అసంపూర్ణమైయిన పద్యం: పడి పడి మ్రొక్కగ నేటికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా గుడి దేహ మాత్మ దేవుడు చెడుఱాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కన్నె నిచ్చి పెళ్ళి చేసిన వాణ్ణి, కడుపు నిండా ఆహారం పెట్టిన వాణ్ణి గౌరవించి ఆదరంగా చూసుకోవాలి. అలా చేయని వాడు ముచ్చు వాడు. అసంపూర్ణమైయిన పద్యం: పడుచు నిచ్చి నతని బత్తె మిచ్చిన వాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పడుచు నిచ్చి నతని బత్తె మిచ్చిన వాని కడుపు చల్ల జేసి ఘనత నిడుచు నడుప నేఱ నతడు నాలి ముచ్చె గదా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో జీవించగలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: పతి కత్తకు మామకు స","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పతి కత్తకు మామకు స మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్ హిత మాచరింపవలయును బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పదివేలు ఇస్తానన్నా భర్తను విడువరాదు.అంతేకాదు, భర్తపై చాడిలు చెప్పరాదు, భర్తను నిందించరాదు. ఎంత అందగత్తె అయిన భార్య ఐనా ఇవన్ని చేయడం తగదు. అసంపూర్ణమైయిన పద్యం: పతిని విడువరాదు పదివేలకైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పతిని విడువరాదు పదివేలకైనను బెట్టి చెప్పరాదు పెద్దకైన పతిని తిట్టరాదు సతి రూపవతియైన విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రామా!నీవు బలినణచి దేవేంద్రునికి ముల్లోకాలనిచ్చుటకై వామనుడవై రెండుపాదాల భూమ్యాకాశములను మూడవడుగు అతడితలపై పెట్టితివికదా! అసంపూర్ణమైయిన పద్యం: పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని విక్రమా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని విక్రమా స్పదమగునబ్బలీంద్రు నొకపాదమునం దలక్రిందనొత్తి మే లొదవజగత్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి త్సదమలమూర్తినీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! లోకకంటకులగు దుష్టప్రభువుల వలన లభించు సౌఖ్యము పదివేల విధములుగా ఉండినను లేదా పదివేల బంగరు నాణేముల వెల చేయునదియె యైనను నాకు అది పథ్యము కాదు. ప్రతియొక ప్రాణి విషయమున నిస్పక్షపాత భావమును వహించి సత్యము దానము దయ మొదలగు సద్గుణములు గల రాజెవరైన ఉన్నచో అట్టివానిని నాకు చూపుము. అతనిని నిన్ను సేవించినట్లే సేవించుచు అతనివలన లభించునది ఎంతల్పమైనను అనుదినము ఆనందము ననుభవించుచు హాయిగా ఉందును. అసంపూర్ణమైయిన పద్యం: పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా నదయాదుల్ గల రాజు నాకొసఁగు మేనవ్వాని నీ యట్లచూ చి దినంబున్ ముదమొందుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వ చక్రవర్తులు పూర్వ రాజులలో ఒకరు పదునాల్గు మహాయుగములకాలము భూమండలమును పాలించెను. మరియొక రాజు దీర్ఘాయుష్మంతుడై ఉదయ పర్వతమునకు అస్తపర్వతమునకు నడుమనున్న సమస్త భూమిని చక్రవర్తియై పాలించెను. ఆ పూర్వ ప్రభువులముందు నేటి ఈ రాజుల జీవితకాలమెంత, రాజ్యవిస్తారమెంత. ఈ విషయములను తెలిసియు వీరు ఏల అహంకారముతో మత్తులై యుందురో తెలియుట లేదు. అసంపూర్ణమైయిన పద్యం: పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పనస తొనలు, పంచదార, జున్ను, పుట్టతెనె, చెరుకు రసము వీటన్నికన్నా ప్రియురాలి మాటలు మహా మధురంగా ఉంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: పనస తొనల కన్న పంచదారల కన్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనస తొనల కన్న పంచదారల కన్న జుంటి తేనె కన్న జున్ను కన్న చెఱకు రసము కన్న చెలుల మాటలె తీపి విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్నో రకాలు, కానీ దానికి వాడే మూల వస్తువు బంగారం ఒక్కటే. శరీరాలు వేరు వేరు కాని వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైనా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: పని తొడవులు వేరు బంగారమొక్కటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పని తొడవులు వేరు బంగారమొక్కటి పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: భార్య ఇంటిపనులు చేయునపుడు సేవకురాలు గాను, భోగించునపుడు రంభ వలెను, సలహాలు చెప్పునప్పుడు మంత్రి వలెను, భుజించు నప్పుడు తల్లివలెను ఉండవలయును. అసంపూర్ణమైయిన పద్యం: పనిచేయు నెడల దాసియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనిచేయు నెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్ దనభుక్తి యెడల తల్లియు యనదగు కులకాంత యుండ నగురా సుమతీ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పనితనము మూలంగా నగలు వేరుగా కనపడతాయి కాని వాటిలో ఉన్న బంగారమొకటే. ఆహారాలలో అనేక రకాలున్నాగాని ఆకలి ఒక్కటే. అలాగే దేహాలు వేరు కాని ప్రాణమొక్కటే? కాబట్టి అన్ని ప్రాణులను సమానంగా ఆదరించాలి. అసంపూర్ణమైయిన పద్యం: పనితొడవులు వేఱు బంగారు మొక్కటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనితొడవులు వేఱు బంగారు మొక్కటి పలు ఘటములు వేఱు ప్రాణమొకటి అరయదిండ్లు వేఱుటాకలి యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తీరిక లేనంత బిజీగా, ఎన్ని పనుల ఒత్తిడిలో వున్నా కానీ, జ్ఞాన సముపార్జన కోసం బద్ధకానికి పోకుండా సమయం కేటాయించాలి. రోజురోజుకూ మన విద్యాబుద్ధులను పెంచుకొంటూ ఉండాలి. సత్కథలు (మంచికథలు) వినడానికి ఇష్టపడాలి. అప్పుడే మనలోని ప్రజ్ఞ ఇనుమడించి, ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: పనులెన్ని కలిగి యున్నను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై వినగోరుము సత్కథలను కాని విబుధులు సంతసించు గతిని కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఓ కుమారా! నీకు ప్రతిదినము పనులెన్ని యుండినప్పటికీ విద్య యందలి గౌరవముతో,పెద్దలయందున్న మెచ్చుకొనునట్లుగా మంచి మంచి కథలను పరిశీలించి వినుచుండును. అసంపూర్ణమైయిన పద్యం: పనులెన్ని కలిగియున్నను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనులెన్ని కలిగియున్నను దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై వినఁగోరుము సత్కథలను కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పప్పులేని భొజనం పరులకి ఇస్టం ఉండధు. అప్పులేని వాడే గొప్ప బలవంతుడు. అలాగె ఇంటా బయటా ఎటువంటి ముప్పు లేని వాడే గొప్ప ఙాని అనిపించుకోగలడు. అసంపూర్ణమైయిన పద్యం: పప్పులేని కూడు పరుల కసహ్యమే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పప్పులేని కూడు పరుల కసహ్యమే యప్పులేని వాడె యధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుఙానిరా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కొత్తగా అత్తవారింటికి వెళ్లే అమ్మాయికి ఉండాల్సిన ఉత్తమ సంస్కారాల్ని బోధించే పద్యమిది. భర్త మినహా పర పురుషులందరినీ అన్నదమ్ములుగా భావించుకోవాలి. తన భర్తే తనకు దైవసమానుడు. భర్త అక్కలూ, చెల్లెండ్లనూ తన అక్కాచెల్లెండ్లలానే తలచుకోవాలి. అలాగే, అత్తామామలను తల్లిదండ్రులుగా ఎంచుకొని మెలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: పర పురుషులన్న దమ్ములు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పర పురుషులన్న దమ్ములు వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్ మరదండ్రు నత్తమామలు దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రాతి గుండు పగులగొట్టవచ్చును. కొండలన్నియు డండిగొట్ట వచ్చును. కఠిన హృదయుని మనసు మాత్రము మార్చలేము. అసంపూర్ణమైయిన పద్యం: పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ! వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పరులధనం కోసం ఎంత పనైనా చేస్తారు. అబద్దాలతో తిరుగుతూ ఉంటారు. అసలు నిజము పలుకరు. తేజస్సు ఏమి లేకున్నా తామే గొప్ప వాళ్ళమని భావిస్తూ ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: పరధనంబులకును ప్రాణములిచ్చును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమింతలేక జారుడగును ద్విజులమంచు నెంత్రుతేజ మించుకలేదు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు. అసంపూర్ణమైయిన పద్యం: పరనారీ సోదరుడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరుల దనుబొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తోటి స్త్రీలను తన సొదరిలుగా భావించి, పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరుల కోపించినను తాను కోపించుకొనక, ఇతరులచే కీర్తింపబడుతూ జీవన విధానమును చేయవలెను అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: పరనారీ సోదరుడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరనారీ సోదరుడై పరధనముల కాసపడక! పరహితచారై పరు లలిగిన తా నలగక పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: యోగిలాగ వేషలు కట్టి కొన్ని బోధనలు చేసినంత మాత్రాన దాంభికులు ముక్తి పొందలేరు. కాబట్టి ఇలాంటి వేషాలు విడిచి సక్రమంగా నడవాలి. మంచి నడవడికె ముక్తికి మూల మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: పరమయోగులమని పరము చేరగలేని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరమయోగులమని పరము చేరగలేని మాయజనులకెట్లు మంచి కలుగు? వేషములను విడిచి విహరిమప ముక్తియౌ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సజ్జనుల పట్టుదల సామాన్యమైంది కాదు. పరుల హితాన్ని కోరి, వారు చేసే కార్యం ఎంత భారమైనా సరే వెనుకడుగు వేయకుండా వెంటపడి మరీ సాధిస్తారు. అలాంటి వారే ప్రజలతో ప్రశంసలందుకొంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎలాగైతే ఎంత సునాయసంగా ఎత్తి చూపాడో అంత సులభంగా సత్పురుషులు కార్యభారాన్ని మోస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స త్పురుషులు లోకముల్పొగడ బూర్వము నందొకఱాల వర్ష మున్‌ కురియగ జొచ్చినన్‌ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై గిరినొక కేలనైతి నంట కృష్ణుండు ఛత్రముభాతి భాస్కరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మహాత్ములుపరులకు కష్టములోసాయపడుదురు.రాళ్ళవాననించి కృష్ణుడు కొండెత్తి గోవుల్ని.గోపకుల్ని కాపాడాడు. అసంపూర్ణమైయిన పద్యం: పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస త్పు రుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక రాలవర్షమున్ గురియగజొచ్చినన్ గదిసిగొబ్బున గోజనరాక్షణార్ధమై గిరినొకకేలనెత్తెనట కృష్ణుడుఛత్రముభాతి భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇ ది ఎంత చిత్రమైనదంటే ఒకప్పుడు ఆపత్కాలంలో అతి సామాన్యమైనవస్తువే పెన్నిధిగా తోచవచ్చు అదే వస్తువుసంపదలొచ్చిన వేళ అల్పంగా అనిపించ వచ్చు ఉదాహరణకు దారిద్య్రంతో సతమత మవుతున్నపుడు గుప్పెడు గింజలు మహద్భాగ్యంగా తోచవచ్చు కాలాంతరంలో అతనికే ఐశ్వర్యం అబ్బినపుడు భూమండలం, మొత్తాన్ని గడ్డి పరకలా భావిస్తాడు సమయాన్ని బట్టి ఒకప్పుడు అధికమైనది మరొకప్పుడు అల్పంగా, సాధారణమైనది గొప్పగా తోచడం జరుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే స పశ్చాత్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృనసమాం అతశ్చానేకాన్తా గురులఘుతయా2ర్థేషు ధనినా మవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను ఎన్నియో మంత్ర తంత్రములను పరిశీలించితిని. వానిననుష్థించి వానివలన కలుగు ఫలమేమియో ఎంతయో అనుభవమున కూడ ఎరిగితిని. సాంఖ్యయోగము మొదలగు శాస్త్రములను పండితులు ప్రవచించగా వింటిని. శాస్త్రార్ధములనె ఎరిగియుంటిని. ఎన్ని చేసినను, అవి గుమ్మడికాయంతనుండి ఆవగింజంత కూడ నా సందేహములు తీరలేదు. కనుక అన్య శరణములేని వాడనై నిన్ను ఆశ్రయించి వేడుచున్నాను. నీవు నాకు తత్త్వవిషయమై విశ్వాసము కలిగించి స్థిరమైన సత్యము విజ్ఞానము కలుగునట్లు చేసి అనుగ్రహించుము. అసంపూర్ణమైయిన పద్యం: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచ్ంచి సు స్థిరవిజ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంత్రతంత్రాలన్నీ పరిశీలించాను. సాంఖ్యాది యోగ రహస్యాలను తెలుసుకొన్నాను. వేదశాస్ర్తాలను చదివాను. అయినా, నాలోని అనుమానాలు నివృత్తి కావడం లేదు. అవేవీ నా శంకలను తీర్చలేకున్నాయి. కాసింత నమ్మకమనే దీపాన్ని నాలో వెలగించవా దేవా! తద్వారా సుస్థిరమైన జ్ఞానజ్యోతిని నాలో ప్రసరింపజేయుమా! అసంపూర్ణమైయిన పద్యం: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్‌, శంక వో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన, నమ్మించి, సు స్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తోటి వారికి సహాయం చేస్తూ, పరుల సొమ్ము మనకు దొరికినట్లైతే దాన్ని ఇతరుల కోసమే ఉపయొగించుట మంచిది. అలా చేయటం మూలంగా వచ్చె పుణ్యం కంటే దొరికిన సొమ్ము విలువ ఏమి ఎక్కువ కాదు. అసంపూర్ణమైయిన పద్యం: పరుల కుపకరించి పరసొమ్ము పరునకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుల కుపకరించి పరసొమ్ము పరునకు పరగ నిచ్చెనేని ఫలము కలుగు, పరముకన్న నేమి పావనమా సొమ్ము? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ప్రక్కన ఉన్న వాళ్ళ ఙానము చూసి, కుళ్ళు బుద్దితో మూర్ఖుడు ఉత్తుత్తి మాటలాడుతుంటాడు. అలాంటి మాటలవలన ప్రయొజనం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: పరుల చదువజూచి నిరసనబుద్దితో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుల చదువజూచి నిరసనబుద్దితో వట్టి మాటలాడ వ్యర్ధుడగును అట్టివాని బ్రతుకు లరయగా నేటికి? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఇతరులను తిట్టరాదు. అలా తిడితే ఆ పాపమెన్నటికీ పోదు. వారిలోనూ ఉండేది పరమాత్మే. కాబట్టి ఇతరులను కించపరచకుండా గౌరవించడం నేర్చుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ విడువదెన్నటికిని విశ్వమందు పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీకృష్ణా! ఇతరులను వేడుట నీచకార్యమని తెలుపుటకై వామనుడవై బలిచక్రవర్తిని మూడడుగులడిగితివి.నీభక్తులైన దేవతలకష్టాలు తీర్చుటకొరకు అట్టిపనికి సిద్ధపడితివి భక్తప్రియుడివి. అసంపూర్ణమైయిన పద్యం: పరులను నడిగిన జనులకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరులను నడిగిన జనులకు గురుచసుమీ ఇదియటంచు గురుతుగ నీవున్ గురుచుడవై వేడితి మును ధర బాదత్రయము బలిని దద్దయు కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మ్మనుషులందరూ తమ పర తారతమ్యాలు వదిలి అందరికి సమత్వము చూపినిచో అదే బ్రహ్మస్వరూపమై బయటపడుతుంది. అనగా అందరు సమానంగా ఉన్న సమాజమే స్వర్గం. అసంపూర్ణమైయిన పద్యం: పరులను నీవని తలచెడి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరులను నీవని తలచెడి పరబుద్దిని మీఱ్కీవు పదరక యున్నన్ సిరి వేత్తృతందు దోచెను పరిపూర్ణమె బట్టబయలు బాగుగ వేమా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇతరుల ధనం మీద ఆశకలుగని మానవుడే ఈ లోకంలో పుణ్యమూర్తి అవుతాడు. పరుల ధనమును పొందినచో అది పాపం చేత సంపాదించినదే అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి పురుషుడవనిలోన పుణ్యపూర్తి పరులవిత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృష్ణా! పరుసవేది తగిలితే ఇనుము బంగార మైనట్లు దేవతలచే స్తుతింపబడు నీనామ స్మరణ చేయుటవల్ల నేను నట్లే మోక్షము సులభాముగా పొందెదను. కృష్ణ శతకము. అసంపూర్ణమైయిన పద్యం: పరుసము సోకిన ఇనుమును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుసము సోకిన ఇనుమును వరుసగ బంగారమైన వడువున జిహ్వన్ హరి నీనామము సోకిన సురవందిత నేను నటుల సులభుడ కృష్ణా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పలుగు రాళ్ళు తెచ్చి గొప్ప గొప్ప దేవాలయాలు కట్టి అందమైన శిలా విగ్రహాలు తయారుచేసి వాటికి మొక్కడం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే? మీరు తయారుచేసిన శిలలకి దేవుళ్ళని పేరు పెట్టి మీరే పూజిస్తే ఫలితమేమిటి? దేవుళ్ళని ఎవరైన తయరు చేయగలరా? అసంపూర్ణమైయిన పద్యం: పలుగు ఱాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పలుగు ఱాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ చేయనేల? శిలల సేవజేయ ఫలమేమి గల్గురా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మేఘాలు నీటిబిందువులను వానగా కురిపిస్తాయి. అయితే చల్లదనం కోసం అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపించినా, అవి వెంటనే చల్లని నీరుగా మారిపోతాయే గాని కఠిన శిలలా ఉండవు. అదే విధంగా మంచివాడు నిరంతరం మంచిమాటలనే పలుకుతాడు. ఒక్కోసారి సమయానుకూలంగా కఠినంగా పలుకుతాడు. అయితే ఆ మాటల వలన మేలు జరుగుతుందే కాని కీడు జరుగదు. అసంపూర్ణమైయిన పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్ పలుక డొకానొకప్పుడవి పల్కిన గీడును గాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను దా వడగండ్ల రాల్పినన్ శిలలగునౌట వేగిరమె శీతల నీరము గాక భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంచివాడు మంచేమాట్లాడతాడు.ఓసారికఠినంపలికినా తప్పుకాదు.మేఘాలుఒకసారి వడగళ్ళు కురిసినా చల్లనీరగును. అసంపూర్ణమైయిన పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్ బలుక డొకానొకప్పుడవి పల్కినగీడునుగాదు నిక్కమే చలువకువచ్చి మేఘు డొకజాడను దావడగండ్ల రాల్చినన్ శిలలగు నోటువేగిరమె శీతలనీరము గాక భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు గాలిని ఆహారముగా గ్రహించి జీవించు సర్పములను ఆభరణసమూహములును మదపుటేనుగుతోలును ఆటవికుని రూపమును నీకు ఇష్థములగుచు తిరుగుచున్నావు. సర్పమును, ఏనుగును కన్నప్పను కరుణించి సంసార దుఃఖము పోగొట్టి మోక్షమునిచ్చితివి. అంతకంటె క్షుద్రప్రాణియగు సాలెపురుగును కూడ చాల ఆదరించి కైవల్యమునిచ్చి వినోదించుచున్నావు. ఇందులకేమి కారణమో చెప్పగలవా? అట్టి క్షుద్రప్రాణులననుగ్రహించిన నీవు ఏకాంత భక్తితో ఆరాధించు నన్ను ఏల అనుగ్రహించక యున్నావయ్యా! అసంపూర్ణమైయిన పద్యం: పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్ భవదుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును. అసంపూర్ణమైయిన పద్యం: పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పశువులు దారితప్పితే కాపరిది, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడునడతకు తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది.. తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వుంటే ఎలా? నీవైనా వారికి జ్ఞానోదయం కలిగించు స్వామీ!! అసంపూర్ణమైయిన పద్యం: పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు, భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు, భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు, ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పనియందు కష్ట సుఖములు తెలుసుకోలేని అధికారి సేవ, ఇష్టములేని స్త్రీతో సంభోగము,చెడు స్నేహము ఏటికి ఎదురీదినట్లు కష్టము కలుగ జేయును. అసంపూర్ణమైయిన పద్యం: పాటెరుగని పతి కొలువును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్ జేటెత్త జేయు జెలిమియు నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ.",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కృష్ణా! చేతిలో వెన్నముద్ద, జుట్టు ముడిలో నెమలి పింఛము, ముక్కునందు ముత్యమును నేర్పుతో ధరించి శేషునిమీద పవళించేనీవు ఏమీ ఎరుగని గొల్లపిల్ల వాడివలె తిరిగితివి కదా!కృష్ణశతకము. అసంపూర్ణమైయిన పద్యం: పాణితలంబున వెన్నయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయగ బింఛం బాణీముత్యము ముక్కున బాణువువై దాల్తు శేషశాయివి కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నీదయకన్నిజాతులవారూపాత్రులేకదా!రామా!రాతినహల్యగా మార్చావు.వైరితమ్ముని లంకారాజుచేశావు.గుహునికిపుణ్యము,కోతులకిమహిమిచ్చావు. అసంపూర్ణమైయిన పద్యం: పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ ట్రాతికిగల్గెభావన మరాతికి రాజ్యసుఖంబు గల్గెదు ర్జాతికిబుణ్యమబ్బె గపిజాతిమహత్వమునొందె గావునన్ దాతవుయెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పాపపు కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా కనీసం మదిలోకూడా తలవకూడదు. మనపైనే ఆధారపడిన భార్యాబిడ్డలను ఎన్నడూ విడువరాదు. కాపాడుతానన్న వారిని వదిలి వేయవద్దు. మనసులో కూడా ఎవరికీ కీడు తలపెట్టకూడదు. అలాగే, దుర్మార్గులను ఎంతమాత్రం నమ్మరాదు. ఇలాంటి తగని పనులను తెలుసుకొని నడచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: పాపపు బని మది దలపకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాపపు బని మది దలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్ లోపల దలపకు, క్రూరుల ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాపటకాయ పైకినున్నగానున్ననూ లోపలచేదుపోదు.దుర్మార్గుడు పైకందముగా నున్ననూదుర్గుణములుపోవు.నమ్మరాదు.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్ లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగగూడదాతనిన్ బాపటకాయకున్ నునుపుపైపయి గల్గినగల్గుగాక యే రూపున దానిలోగల విరుద్ధపుచేదు నశించు భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అయోధ్యను పాలించే దశరథమహారాజు కుమారుడైన శ్రీరామా, కరుణకు మారుపేరయినావాడా, రామా! పాపం చేసినప్పుడు, పాపం వలన భయం కలిగినప్పుడు, బాధలు పీడించినప్పుడు, శరీరం జ్వరం వంటి రోగాలతో బాధ పడుతున్నప్పుడు, ఆపదలు కలిగిన సమయంలోనూ... నిన్ను పూజించేవారికి సహాయం చేయడం కోసం నువ్వు, నీ తమ్ముడైన లక్ష్మణుడితో కలసి వచ్చి, కష్టాలలో ఉన్నవారికి ఇరుపక్కల నిలబడి, ఆ బాధల నుంచి రక్షిస్తావని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్ బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు. అసంపూర్ణమైయిన పద్యం: పాము కన్న లేదు పాపిష్టి జీవంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాము ఎంతటి విషజంతువు. దానితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పాము కూడ పాములవాడు చెప్పినట్టు వింటుంది. కాని ముర్ఖుడు ఇంతకంటే ప్రమాదకరమైన వాడు. ఎవరు చెప్పినా వినడు. అసంపూర్ణమైయిన పద్యం: పాముకన్నలేదు పాపిష్టియగు జీవి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాముకన్నలేదు పాపిష్టియగు జీవి యట్టి పాము చెప్పినట్టు వినును ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాలల్లో కలిసిన నీళ్ళు పాల లాగ మారిపోతాయి. అలాగే గురువు మూలంగా శిష్యుడుకూడ విద్వాంసుడవుతాడు.కాబట్టి సాధు సజ్జనులలో చేరితే సద్గుణాలే వస్తాయి. అసంపూర్ణమైయిన పద్యం: పాలగతియు నీరు పాలెయై రాజిల్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలగతియు నీరు పాలెయై రాజిల్లు గురునివలన నట్లు కోవిదుడగు సాధుసజ్జనముల సంగతులిట్లరా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాలతో కలిసిన నీరు పాలరంగులో ఉండి తాగేందుకు రుచిగా ఉంటుంది.అలాగే మంచివారితో స్నేహంచేసిన ఏమీతెలియని అమాయకుడుకూడా సజ్జనులతో కలిసి సజ్జనుడుగానే పేరుతెచ్చుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: పాలగలయు నీరు పాలెయైరాజిల్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలగలయు నీరు పాలెయైరాజిల్లు నదియు పానయోగ్య మయినయట్లు సాధుసజ్జనముల సాంగత్యములచేత మూఢజనుడు ముక్తిమొనయు వేమా",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాలలోకలిసిననీరు చూచుటకు పాలలాగేఉండును.కానిరుచిచూచిన యెడల పాలరుచిని తగ్గించును. అట్లేచెడ్డవారితో స్నేహముచేసిన యెడల మంచి గుణములు తగ్గిపోవును.కావున చెడ్డవారిస్నేహము వలదు.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: పాలను గలసిన జలమును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండు బరికింపంగా బాలచవి జెరుచు గావున బాలసుడగువాని పొందు వలదుర సుమతీ",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కృష్ణా! నువ్వు నీ ఇంట్లోవే కాక ఇరుగుపొరుగు ఇళ్లనుంచి కూడా పాలువెన్నలను దొంగిలించావు. అందుకు నీ తల్లికి కోపం వచ్చి నిన్ను తాడుతో రోలుకి కట్టింది. దానిని నువ్వు ఒక లీలావినోదంగా చూశావు. నువ్వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చిన దేవదేవుడివి. అంతేకాని నువ్వు పసిపిల్లవాడివి మాత్రం కావు. అసంపూర్ణమైయిన పద్యం: పాలను వెన్నయు మ్రుచ్చిల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలను వెన్నయు మ్రుచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్ లీలావినోదివైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాలరాళ్ళను తెచ్చి అత్యద్బుతంగా ఆలయం నిర్మించి, దానిలో శిలా విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. మనసులో భక్తేమి లేకుండా శిలలను పూజించడం మూలంగా ఏమి లాభం. అసంపూర్ణమైయిన పద్యం: పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి చెలగి శిలలు పూజ చేయుచుంద్రు శిలల బూజచేయ చిక్కునదేమిటి? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పాలలో కొంచెం పులుసు పడినా కాని ఆ పాలు విరిగి పనికి రాకుండా పోతాయి. అలానే చెడు సహవాసాలవలన చెడు, మంచి సహవాసాలవలన మంచి కలుగుతాయి. అదే విధంగా ఙాన సంపర్కం వలన వివేకం కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పాలలోన బులుసు లీలతో గలసిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలలోన బులుసు లీలతో గలసిన విఱిగి తునకలగును విరివిగాను తెలియ మనములోన దివ్యతత్త్వము తేట విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు. అసంపూర్ణమైయిన పద్యం: పాలసునకైన యాపద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ దే లగ్నిబడగఁ బట్టిన మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చేదుగల పండ్లలో పాలు, పంచదార పోసి వంటకం చేసిననూ ఆ పండ్లకు గల చేదు గుణములెట్లు ఉండునో, అలానే మంచి గుణములు ఎన్ని ప్రభోధించిననూ కుటిలుడు దుర్గుణములను వీడడని భావము. అసంపూర్ణమైయిన పద్యం: పాలు పంచదార పాపర పండ్లలోఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలు పంచదార పాపర పండ్లలోఁ జాల బోసి వండఁ జవికిరాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్యవిశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు. అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపరసుఖములని అనుభవింపజేయుమా. అసంపూర్ణమైయిన పద్యం: పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పిండాలు తయారు చేసి పితృదేవతలని కాకులని పిలిచి పెడతారెం పిచ్చివాళ్ళారా. కనిపించిన చెత్తంతా తినే కాని మీ పితృదేవత ఎట్లయింది?. అసంపూర్ణమైయిన పద్యం: పిండములను జేసి పితరుల దలపొసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిండములను జేసి పితరుల దలపొసి కాకులకును బెట్టు గాడ్దెలార పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఓ కుమారా! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినయెడల మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడచు మార్గములందు నడువు, అట్లు నీవు ప్రవర్తించుచుండిన యెడల లోకమునందంతటనూ ప్రఖ్యాతికెక్కగలవు. అసంపూర్ణమైయిన పద్యం: పిన్నల పెద్దలయెడఁ గడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిన్నల పెద్దలయెడఁ గడు మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ వెన్నుకొని తిరుగుచుండిన నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పిలవనిదే పనులకు పోరాదు.ఇష్టపడనిదే భార్యతో భోగించరాదు.అధికారి చూడని ఉద్యోగము చేయరాదు.పిలవనిపేరంటము పోరాదు.ఇష్టములేనిదే స్నేహము చేయరాదు. అసంపూర్ణమైయిన పద్యం: పిలువని పనులకు బోవుట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిలువని పనులకు బోవుట గలయని సతి రతియు రాజు గానని కొలువున్ బిలువని పేరంటంబును వలవని చెలిమియును జేయవలదుర సుమతీ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పిసినారివాడి ఇంట్లో మరణం సంభవిస్తే పాడె కట్టెలకు డబ్బులిచ్చి, అవి ఖర్చై పొయాయని వెక్కి వెక్కి మరీ ఏడుస్తాడు లోభి. అసంపూర్ణమైయిన పద్యం: పిసిని వానియింట బీనుగు వెడలిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిసిని వానియింట బీనుగు వెడలిన గట్టె కోలలకును గాసు లిచ్చి వెచ్చమాయనంచు వెక్కివెక్కి మరేడ్చు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రెండు కండ్లనిండా నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ! నిండైన నా మనోవాంఛ తీరేలా సొగసైన నీ రూపాన్ని చూపించు. పాపకర్మలు చేసే వారికంట పడకూడదని తీర్మానించుకున్నావా? సృష్టిలో పతిత పావనుడవు నీవేనని పుణ్యాత్ములంతా నిన్నే పొగడుతారు కదా! నీకింత కీర్తి ఎలా వచ్చెనయ్యా! ఇకనైనా నను బ్రోవవయ్యా నారసింహా!! అసంపూర్ణమైయిన పద్యం: పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి నేమిటికి విస్తరించె నీకింత కీర్తి? ద్రోహినైనను నాకీవు దొరకరాదె? భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు వట్టిదెపుడు యముని లెక్క రీతి అరుగుచు నుందురు విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనుషులు తమ అంతరాత్మలోనె భగవంతుడు ఉన్నాడనే చిన్న విషయం గ్రహించలేక కాశి యాత్రలకని, తీర్దయాత్రలకని పిచ్చిపట్టిన వాళ్ళలా తిరుగుతూ ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని గానలేక నరుడు కాశికేగి వెదకి వెదకి యతడు వెఱ్ఱియైపొవును విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఫుట్టగానే ఏడుపు, జీవితాంతం ఏడుపు, చావు సమయం దగ్గర పడగానే మళ్ళీ ఏడుపు ఇలా జీవించినంత కాలం మనిషి లోకం దుఃఖమయమే. ఇటువంటి దుఃఖనికి సాటిగల దుఃఖం మరెక్కడా లేదు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టు దుఃఖమునను బొరల దుఃఖమునను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టు దుఃఖమునను బొరల దుఃఖమునను గిట్టు దుఃఖమునను గ్రిందపడును మనుజుదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పుట్టగానే సంతోషిస్తారు. చనిపోగానే ఏడుస్తారు. పుట్టిన వారల్లా చావక తప్పదన్న చిన్న విషయం అందరికి తెలుసు. కాని ఈ ఏడుపులెందుకో అర్దంకాదు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత అందఱెఱిగినట్టి యల్పవిద్య చచ్చుగాన బుట్ట జప్పున నేడ్వరే? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యందు సరియైన భక్తిగల తత్వజ్ఞానియైన భక్తుడు ఒక మారేడు దళముతో నిన్ను పూజించెనేని అనంతపుణ్యము పొందగలడు. అట్టి భక్తి లేకయో ఏమో కొందరు ఇతరదైవములను నమ్మి వారికి భక్తులగుచు వారికి పప్పులు, ప్రసాదములు, కుడుములు, దోసెలు, సారెసత్తులు, అటుకులు, గుగ్గిళ్ళు మొదలగు పదార్ధములను నైవేద్యముగ సమర్పించి ఆరాధించుచున్నారు. దీనివలన వారు తగినంతగా ఐహిక సుఖమును పొందజాలరు. పరమున మోక్షానందమును పొందనే పొందజాలరు. అసంపూర్ణమైయిన పద్యం: పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం జెడి యెందుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓ కుమారా! చెడ్డనడవడి కలవాడు దుడుకుతనముచే లంచములను తీసికొనుటకు ఉద్దేశించును. కాబట్టి దుష్టబుద్ధిగల వాడవై లోకులందరనూ మర్యాదనతిక్రమించి వెంటతిప్పుకొనుచూ హాని చేయవద్దు. అసంపూర్ణమైయిన పద్యం: పుడమిని దుష్టత గలయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుడమిని దుష్టత గలయా తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ నడవడి మిడి యందఱి వెం బడి ద్రిప్పికొనుచును గీడు పఱుపకుఁబుత్రా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: లోకంలో జనులు కొడుకుని కనాలని విపరీతమైన ఆశతో తహతహలాడుతుంటారు. కాని కొడుకు పుట్టినంత మాత్రాన కులాన్ని ఉద్దరిస్తాడా ఎంటి?. అదంతా మూర్ఖత్వం. అసంపూర్ణమైయిన పద్యం: పుడమిలోన నరులు పుత్రుల గనగోరి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుడమిలోన నరులు పుత్రుల గనగోరి యడలుచుందు రనుపమాశచేత కొడుకు గలిగినంత కులముద్ధరించునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధనవంతుడికి చిన్న పుండు వచ్చినా లోకమంతా తెలుస్తుంది కాని పెద వాని ఇంట్లో పెల్లైనా ఎవరికి తెలియదు. ఇదే లొకం పోకడ. అసంపూర్ణమైయిన పద్యం: పుత్తడి గలవాని పుండుభాదయు గూడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుత్తడి గలవాని పుండుభాదయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు పేదవానియింట బెండ్లైన నెఱుగరు విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కొడుకుపుట్టగానే సంతోషంతండ్రికి కలగదుట. ఆకొడుకుపెద్దవాడై మంచిపేరుతెచ్చుకుని ప్రజలందరూ మెచ్చుకుంటూంటే అప్పుడుకలుగుతుందిట.కవిభావం పుట్టినప్పటికన్నాఅప్పుడెక్కువని. అసంపూర్ణమైయిన పద్యం: పుత్రోత్సాహము తండ్రికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడుజన్మించి నపుడెపుట్టదు జనులా పుత్రునిగనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడుపొందుర సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: విత్తనము వేయకుండానే భూమ్మీద ఎక్కడైనా వారి పండుతుందా? అలాగే మనిషి తన ప్రయత్నం తాను చేయకపోతే భగవంతుడు ఎలా అనుకులిస్తాడు? కాబట్టి ఏ పనికైనా మానవ ప్రయత్నం అనేది ముఖ్యమని ఈ పద్యభావము. అసంపూర్ణమైయిన పద్యం: పురుషుండొనర్పని పనికిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పురుషుండొనర్పని పనికిని నరయగ దైవం బదెట్టు లనుకూలించున్ సరణిగ విత్తకయున్నను వరిపండునె ధరణిలోన వరలి కుమారా !",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఖర్జూరపండ్లు పైకిఅందముగాలేకున్నాతియ్యగానుండుటచే తిందురు. అట్లేమంచివారిని అందములేకున్నాగౌరవింతురు. అసంపూర్ణమైయిన పద్యం: పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన వానియెడ దొడ్డగజూతురు బుద్దిమంతు లె ట్లారయ గొగ్గులైన మరియందుల మాధురి జూచికాదె ఖ ర్జూరఫలంబులం ప్రియముచొప్పడ లోకులుగొంట భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పూర్వజన్మలో ఒక్క పుణ్య కార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తుల తూగాలని, స్వర్ణ సుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు. విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడడం ఎంత అజ్ఞానమో, పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవటం కూడా అజ్ఞానమే అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: పూర్వజన్మమందు పుణ్యంబు చేయని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి తా ధనంబు బడయలేడు విత్తమరచి కోయ వెదకిన చందంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అభరణాలు బంగారు పుష్పాలు వంటివి గల సంపన్నుడు భూమి మీద తక్కువ కులస్తుడైనా గౌరవం పొందుతాడు. కులం అనేది పేరుకే గాని, మనుషులందరికి డబ్బంటే ఆశ, డబ్బు ఉన్నవాడంటే గౌరవం. అసంపూర్ణమైయిన పద్యం: పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు సంపదగలవాడు జగతియందు హీనకులజుడైన హెచ్చని యందురు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: విలువైన బట్టలు,నగలు ధరించి ధనవంతునిగా నున్నయెడల దానికితోడు కండబలముకూడా నున్నయడల అట్టివానికి ఎదురేగి తీసుకొచ్చి సింహాసనమున కూర్చుండబెట్టి సత్కరించెదరు.నీచుడైననూ సరే.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: పూసపోగులైన పుట్టంబు విడియంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూసపోగులైన పుట్టంబు విడియంబు కాయపుష్టి మిగుల గలిగియున్న హీనజాతినైన నిందు రమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దయాగుణం కలిగిన ఓ దశరథరామా! మమ్మల్ని పెంచి పోషించటానికి తల్లి రూపం ధరిస్తావు. పాపాలను పోగొట్టడానికి తండ్రి రూపం ధరిస్తావు. ప్రతి మనిషికి శరీరంలో ఉండే పది ఇంద్రియ రోగాలను తగ్గించడానికి వైద్యుని రూపం ధరిస్తావు. ప్రజలందరి మీద దయ చూపటానికి, మోక్షం ఇవ్వడానికి, అవసరమైన సంపదలను కలిగించడానికి నువ్వే దిక్కుగా ఉన్నావు. అసంపూర్ణమైయిన పద్యం: పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పోషించుటకుతల్లిగా,దుష్టులచేరకుండాకాపాడు తండ్రిగా,అనారోగ్యాలనుండీ కాపాడువైద్యుడుగా రామా!ఇహపరాలకునీవేగతి.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర క్షింపనుతండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా రింపనువెజ్దవై కృపగురించి పరంబుదిరంబుగాగస త్సంపదలీయనీవెగతి దాశరధీ కరుణాపయోనిధీ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అనేకమైన చదువులెందుకు? అర్ధరహితమైన వాదనలెందుకు? స్థిరమైన మనస్సుతో మౌనం వహించిన వేళ మనిషి ముని అవుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: పెక్కు చదువులేల చిక్కువాదములేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెక్కు చదువులేల చిక్కువాదములేల? ఒక్క మనసుతోడ నూఱుకున్న సర్వసిద్దుడగును సర్వంబు దానగు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తనను పోషించుకుంటానికి దుష్టుడు జనాల్ని హింసిస్తాడు, వాళ్ళ సొత్తును దొంగలించుతాడు, చివరికి చంపటానికి కూడ వెనుకాడడు. అలాంటి వాళ్ళు తమ సంపద కలకాలం ఉంటదనుకుంటారు, అది వాళ్ళను కాపాడుతుందనుకుంటారు. కాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా యముని చేత చావు తప్పదని తేలుసుకోలేరు అసంపూర్ణమైయిన పద్యం: పెక్కు జనులగొట్టి పేదల వధియించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెక్కు జనులగొట్టి పేదల వధియించి డొక్కకొఱకు నూళ్ళ దొంగలించి యెక్కడికరిగిన నెఱిగి యముడు చంపు విశ్వదాభి రామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఉక్కుస్థంభమునుండి భయంకర నృసింహరూపముతో వెలువడి హిరణ్యకశిపుని గోళ్ళతోచంపి అతడికొడుకు ప్రహ్లాదుని కాపాడితివి అసంపూర్ణమైయిన పద్యం: పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహభీకర స్ఫుట వటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం తట గృపజూచితివికద దాశరధీ కరుణాపయోనిధీ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇతరులకు దానం చేసిన రోజులలో దట్టమైన అరణ్యమధ్యభాగాలలో ఉన్నప్పటికీ అక్కడ కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. అదే ఇతరులకు దానం చేయని రోజులలో అయితే బంగారపు కొండ మీద ఉన్నప్పటికీ అక్కడ అనుభవించదగినదేదీ దొరకదు కదా! కనుక ఉన్నంతలో ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కనుక వీలయినంతగా అవసరంలో ఉన్నవారికి దానం చేయవలసిందిగా కవి ఈ పద్యం ద్వారా నొక్కి చెప్పాడు. పెట్టిన దినములలోపలన్ అంటే ఇతరులకు దానం చేసిన రోజులలో; నడు + అడవులకున్+ ఐనన్ అంటే దట్టమైన అడవుల మధ్యభాగంలో ఉన్నప్పటికీ; నానా + అర్థములున్ అంటే కావలసిన ద్రవ్యాలన్నీ; వచ్చున్ అంటే దొరుకుతాయి; పెట్టని దినములన్ అంటే ఇతరులకు దానం చేయని రోజులలో; కనకము + గట్టు అంటే బంగారంతో నిండిన కొండ ను; ఎక్కినన్ అంటే అధిరోహించినప్పటికీ; ఏమి అంటే అనుభవించదగినదేదీ; లేదు + కదరా అంటే ఉండదు కదయ్యా! అసంపూర్ణమైయిన పద్యం: పెట్టిన దినములలోపల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవరన్నా ఇతరులకు సహాయము చెద్దామని వస్తే, తను పెట్టకపొయినా ఫర్వాలేదుకాని చెడగొట్టకుండా ఉంటే చాలు. అలా చేసినట్లైతే తనే పెట్టినంత ఫలమే కాకుండా ఒక పెల్లి చేసినంత పుణ్యము వస్తుంది. కాబట్టి ఎవరన్నా ఇతరులకు సహాయము చేయడానికి సిద్దపడితే తనలోని ద్వేషభావాలను వదిలివేసి వారిని ప్రోత్సహించడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి జేయకున్న దాను చెఱపకున్న పెండ్లి చేయునట్టి పెద్ద ఫలమురా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనమేమి అడగకుండానే ఇచ్చేవాడు నిర్మలమైన దాత. అలా కాకుండా నొటికొచ్చినట్టు తిట్టి ఇచ్చెవాడు ఒక పురుగులాంటి వాడు. అసలేమి ఇవ్వకుండా పైపై ఆర్బాటం చేసే వాడు అసలెన్నడు పైకెదగడు. అసంపూర్ణమైయిన పద్యం: పెట్టిపోయువాడు కట్టడి గలదాత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెట్టిపోయువాడు కట్టడి గలదాత తిట్టి పోయువాడు తుట్టె పురువు రట్టు సేయువాడు రాణింపునకు రాడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కుమారా! పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు. ఇతర స్త్రీలను ఎపుడైనా చూచుటకు కోరవలదు. అసంపూర్ణమైయిన పద్యం: పెద్దలు వద్దని చెప్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁబోవంగరాదు పరకాంతల నే ప్రొద్దే నెదఁబరికించుట కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పెద్దలను గౌరవించే పద్ధతిని చక్కగా తెలిపిన నీతిపద్యమిది. పెద్దలు మనమున్న చోటుకు వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ, పొగరుతోనో, చిన్నాపెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరకు బద్ధకం వల్లనైనా సరే మన హద్దు గ్రహించకుండా, అలానే కూచుండిపోయే వారిని బుద్ధిలేని మొద్దుగా, మూర్ఖునిగా జమకడతారు. అసంపూర్ణమైయిన పద్యం: పెద్దలు విచ్చేసినచొ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెద్దలు విచ్చేసినచొ బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దు వలెం జూతురతని ముద్దు కుమారా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ప్రతి మహిళా పుట్టినింటి గౌరవాన్ని నిలుపుతూ, మెట్టినింటి మేలు కోసం పాటుపడాలి. భర్త వద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదు. బావల ముందు అర్థం పర్థం లేకుండా తిరుగకూడదు. చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకుండా మనసులో కల్మషం లేకుండా మెలగాలి. అలాంటి కోడలును ఆ అత్తింటి వారు కన్నకూతురు వలె చూసుకోకుండా ఉంటారా! అసంపూర్ణమైయిన పద్యం: పెనిమిటి వలదని చెప్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్ గనపడగ రాదు కోపము మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సోమయాజి అని పేరు పెట్టుకుని పెద్ద బలవంతుడినని ఊహించుకుంటూ అమాయకమైన మేక పిల్లని, కోడి పిల్లని బలి ఇస్తారు. ఇలాంటి బలులు ఎన్ని ఇచ్చిన మోక్షం దొరకదని తెలియని మూర్ఖులు వాళ్ళు. అసంపూర్ణమైయిన పద్యం: పేరు సొమయాజి పెనుసిమ్హ బలుడాయె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పేరు సొమయాజి పెనుసిమ్హ బలుడాయె మేకపొతు బట్టి మెడను విరవ కాని క్రతువువలన కలుగునా మొక్షంబు విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పైరు వేసి దానిని బాగా సంరక్షించిన వానికే పంట చెందుతుంది.ఏమి వేయకుండా ఊరికే కూర్చున్న వానికి పంట ఏవిధంగా దోరుకుతుంది. అదే విధంగా ఎంత చదివిన వానికైనను ప్రయత్నింపనిదే ఙానము రాదు. అసంపూర్ణమైయిన పద్యం: పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు పైరు నిడని వాడు ఫలము గనునె? పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడౌ? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయు చుండుము. అప్పుడే వారు సంతోషింతురు. లేకున్న దోషములను లెక్కింతురు. నీ యందు తప్పు కల్గిన యెడల నీకు హాని కలుగును. అసంపూర్ణమైయిన పద్యం: పోషకుల మతముఁగనుఁగొని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పోషకుల మతముఁగనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్, దోషముల నెంచుచుందురు, దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ధైర్యవంతుడు పట్టభద్రుడుకాకున్నను ప్రజలు గుర్తిస్తారు, రాజు కాకున్నను గౌరవిస్తారు అలాగే యోగి కాకున్నను మంచి చెడ్డలు ఎరిగి జాగ్రత్తగా మాట్లడుతారు. కాబట్టి సమాజంలో మన్నన పొందడానికి ధైర్యం కలిగి ఉండాలి. చెడ్డని ఎదిరించగలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు పై గిరీటముండు బ్రభుడుకాడు ఓగు దెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనకు తోలి దైవం తల్లి. ఆ తర్వాత తండ్రి . ఇక గురువు తుది దైవము. ఈ ముగ్గురిని మించిన దైవం లేదని అందరు గ్రహించాలి. అసంపూర్ణమైయిన పద్యం: ప్రధమున మాతృదేవత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రధమున మాతృదేవత పదపడి జనకుండుటగును బరికింప నికన్ కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు వేఱు తోరము వేమ.",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రాజులకి అపరాధములు చెల్లిస్తారు కాని బీదవానికి దానం చేయరు. వేశ్యలకు ధనమిచ్చినట్లు విద్యార్ధులకివ్వరు. కల్లు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కాని పాలు కోసం పది సార్లు ఆలోచిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు వనిత కిచ్చునట్లు వటులకీరు సురకు నిచ్చునట్లు సుధనుకును నీయరు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రాజు కాని కోతిలాగ చపలచిత్తుడైతే గనుక మంత్రి అశుద్దాన్ని తినే పందిలా మారతాడు. సైనికులు పశువుల్లా మారిపోతారు. ఇక గుర్రాలు ఏనుగులు, ఎలుకలు పిల్లుల్లా అవుతాయి. కాబట్టి ఎంత బలగం ఉన్నా రాజ్యన్ని పరిపాలించే ప్రభువు సమర్దుడు కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ సైనికుండు పక్కి సేన పనులు ఏన్గులశ్వములను నెలుకలు పిల్లులు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇందులో నాలుగు ప్రశ్నలున్నాయి 1. ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? కోరికలన్నీ తీర్చే సంపదలు పురుషునికెన్ని కలిగితేనేమి? 2. న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? శత్రువులపై విజయం సాధించి భూభాగాన్ని ఎంత విస్తరిస్తేనేమి? 3. సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? బాగా మిత్రులకు ధనకనక వస్తువాహనాలిచ్చి గౌరవిస్తేనేమి? 4. కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్? కల్పాంతందాకా చావులేకుండా బ్రతికితేనేమి? అనేవి ప్రశ్నలు దీనికి సమాధానాలేమిటి? అంటే ఇందులో లేవు. బయటినుండి తీసుకోవాలి ఆలోచించగా ఇవన్నీ ప్రయోజనం లేనివని అర్థం. మరేమి కావాలి ఎప్పుడు ఇవి ఫలవంతమైనవి. అంటే మోక్షదాయకమైనపుడు అనేది సమాధానం లేదా మోక్షమివ్వవుకనుక ఇవి నిష్ప్రయోజనాలే అని అర్థం స్ఫురుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్?",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ప్రేమతో పెట్టకపోతే పంచభక్ష్య పరమాన్నాలు కూడ రుచించవు. భక్తిలేని పూజ వలన పూజ సమాగ్రి దండగ. అలానే పతి భక్తి లేని భార్య నిరుపయోగము. అసంపూర్ణమైయిన పద్యం: ప్రియములేని విందు పిండి వంటలచేటు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రియములేని విందు పిండి వంటలచేటు భక్తిలేని పూజ పత్రిచేటు ఓజమాలు నాల దోలి మాడల చేటు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రేమలేకుండా విందుచేస్తే పిండివంటలు వృధా.భక్తిలేకుండా పూజచేసి ప్రయోజనం ఉండదు. పత్రీ,పూలు చేటు.అర్హత లేనివారికి సువర్ణ దానమిస్తే పుణ్యం రాదుసరికదా!బంగారం వృధా.వేమన శతకం. అసంపూర్ణమైయిన పద్యం: ప్రియములేనివిందు పిండివంటలచేటు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రియములేనివిందు పిండివంటలచేటు భక్తిలేనిపూజ పత్రిచేటు పాత్రమెరిగి నీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనిషిఎడమచేతతినుట,కుడిచేత గుదముకడుగుటకూడనట్లే ప్రభువులునీచునికి గొప్ప అధికారము,గొప్పవారికి నీచపనిచ్చుటతగదు. అసంపూర్ణమైయిన పద్యం: ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం దామతి తుచ్చపుంబని నెదంబరికింపక యీయరాదుగా వామకరంబుతోడ గడువం గుడిచేత నపానమార్గముం దోమగవచ్చునే మిగులదోచని చేతగుగాక భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అందరికి ఉపయోగపడే మంచి విషయం ఒక్కటి చెప్తే చాలు. అనవసరమైన వ్యర్ధ ప్రేలాపలనలు వెయ్యి పలికినా ఉపయోగం ఉండదు. అలాగే భక్తి లేకుండా ఎన్ని మొక్కులు మొక్కినా శూన్యం. భక్తి కలిగిన మొక్కు ఒక్కటి చాలు. అసంపూర్ణమైయిన పద్యం: ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల? దిక్కుకలిగి మ్రొక్క నొక్కటి చాలదా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మూర్ఖుని దగ్గర కాని ధనం చేరిందా, తమకేమన్న హాని చేస్తాడెమో అని కోరలున్న పాముని చూసి భయపడినట్లు భయపడుతారు. కాని ధనం పొయిందా, అతన్నెవరూ పట్టించుకోరు, చేరదీయరు. కోరలు పొయిన పాముని ఎవరూ పట్టించుకోరు కదా ఇదీ అలానే. అసంపూర్ణమైయిన పద్యం: ఫణికి గోరలుండు భయమొందునట్టులే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫణికి గోరలుండు భయమొందునట్టులే వెఱుతురయ్య దుష్టువిభవమునకు కోఱలూడ ద్రాచు మీఱునా దుష్టత విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఏదైనా సమస్య వచ్చినపుడు న్యాయం తెలుసుకుని జవాబివ్వడం ఉత్తమం. అలా సమాధానం ఇచ్చినవాడే ఉత్తముడై గౌరవించబడతాడు. అలాంటి న్యాయ గుణము లేకపొయినా, కావాలని అన్యాయాన్ని ప్రోత్సహించినా గౌరవం పొందలేరు. అసంపూర్ణమైయిన పద్యం: ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు గుణములేక యున్న గుదురునే యూహలు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చకోరపక్షులు చంద్రునిచల్లనివాడని దరిచేరును.అట్లేఅధికారి మంచివాడైన లాభముకొంచమైననూ అంతాదగ్గరచేరుదురు. అసంపూర్ణమైయిన పద్యం: ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకు లాతనికపేక్ష యొనర్తురదెట్లు చంద్రికా విలసనమైన దామనుభవింప జకోరములాసజేరవే జలువగలట్టి వాడగుటజందురు నెంతయుగోరి భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: సాధారణముగా కొందరు కామినీ కాంచనముల యందు ఆశ కలిగి యుందురు.ఎవరు బంగారమును,స్త్రీలను చూచినను మనసు చలించక యుందురో అట్టివారు యోగులలో అగ్రగణ్యులని చెప్పబడుదురు. అసంపూర్ణమైయిన పద్యం: బంగరు పొడగన్న భామల పొడగన్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బంగరు పొడగన్న భామల పొడగన్న చిత్తమునను చింత సేయడేని వాడె పరమయోగి వర్ణింప జగమందు విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బంగారము తాకట్టుపెట్టకు అసలు,వడ్డీ అంటూ మొత్తం లాగేస్తారు.యుద్ధంలోంచీ భయంతో పారిపోయిరాకు.దుకాణములనుండీ సరుకులు అప్పుగా[అరువు]తీసుకోకు. వివేక హీనుడితో స్నేహముచేయకు.సుమతీ శతకపద్యం. అసంపూర్ణమైయిన పద్యం: బంగారు కుదువబెట్టకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనస్సే అన్ని కర్మలకు మూలం. దానిని అదుపులో ఉంచుకోనె మిగిలిన వాటిని జయించాలి. మన మనస్సునే అదుపులో ఉంచుకోలేనప్పుడు బయట వాటిని ఎలా సాదిస్తాం. ఇంట గెలిచాకనే బయట కూడ గెలవాలి. అసంపూర్ణమైయిన పద్యం: బంటుతనముగాదు బలముతొగట్టగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బంటుతనముగాదు బలముతొగట్టగా వెంటనుండి మనసు వెతలబఱచు ఇంటగెల్చి రచ్చ నిల గెల్వవలెనయా! విశ్వధాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎప్పుడూ బురదలో దొర్లె పందికి గంధం వాసన ఎలా తెలియదో, అలాగే ఏప్పుడూ బండబూతులు మాట్లాడుతూ అందరిని ఇబ్బంది పెట్టెవాడికి మంచి వాళ్ళ విలువ అసలు తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: బండబూతులాడు పరమనీచుండెన్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బండబూతులాడు పరమనీచుండెన్న దండివాని మేల్మి తానెఱుగునె? చందనంబు ఘనత పంది యేమెఱుంగును? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పాడైపోయిన పదార్థాలను నాలుగుబానలతో నూనిపెట్టి వంట చేసినప్పటికీ ఆవంటకు రుచిరాదు. అదేవిధంగా పూర్వపుణ్యం ఉంటే వాళ్ళజీవితం బాగుపడుతుందిగానిఅది లేనప్పుడు ఏమి బాగుపడదు. అసంపూర్ణమైయిన పద్యం: బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో వండి శుద్ధిచేయ దండి యగునె పుట్టునందు గల్గు పూర్వపున్యంబున విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పేదవారి కష్టాన్ని తెలుసుకుని వారికి సాయపడని ధనవంతుడి ధనంవల్ల ప్రయోజనమేమిటి?కలిసిరాని బంధువుతో లాభమేమిటి?రోగి వ్యాధిఏమిటో తెలుసుకో లేని వైద్యుడెందుకు?అంటున్నాడువేమన. అసంపూర్ణమైయిన పద్యం: బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల ప్రోది యిడని బంధు భూతమేల వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గెదెలు అరిచినట్లు వేదాలు వల్లిస్తే ఫలితమేమి ఉండదు. దానిలో ఉన్న భావార్ధకములు గ్రహించి సార్ధకులు కావాలి. అలా కానట్లైతే వినెవారు వెఱ్ఱివారుగా నెంచుతారు. అసంపూర్ణమైయిన పద్యం: బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా? అందు సార్ధకంబు చెందకున్న విన్నవారు వారి వెఱ్ఱులుగా నెంత్రు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా! నువ్వు కరిరాజు గజేంద్రుడికి బలమై కాపాడావు. ద్రౌపదికి కౌరవులు మాన భంగం చేయు సమయములో చీరలిచ్చి ఆమె మానాన్ని కాపాడావు.సుగ్రీవునికి బలమయ్యావు.నాకూనీవు బలమౌతండ్రీ! అసంపూర్ణమైయిన పద్యం: బలమెవ్వడు కరి బ్రోవను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వడు రవిసుతునకు బలమెవ్వడు నాకునీవు బలమౌ కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బలముంటే బంధువులసాయముంటుంది లేకుంటేశత్రువులౌతారు. మంటల్నిగాలి మరింతపెంచుతుంది.కొంచెమైతే ఆర్పుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై జ్వలనుడుకానగాల్చుతరి సఖ్యముచూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదేగాలిభాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైన చీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ప్రపంచంలో చాలామంది తమకు చాలా బలం ఉందని, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉంటారు. ప్రతివారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎవరు పలకరించినా వారిని తక్కువగా చూస్తూ హేళనగా మాట్లాడతారు. తలనిండా విషం ఉన్న పామును సైతం అతి చిన్నవైన చీమలన్నీ క లిసి చంపేస్తాయి. పాములతో పోలిస్తే చీమలకు బలం కాని శక్తి కాని లేదు. అయినప్పటికీ ఐకమత్యం గల కొన్ని చీమలు కలిసి ఆ విషసర్పాన్ని చంపుతాయి. ఇది లోక ంలో ఉన్న వాస్తవం. అటువంటి వాస్తవంతో పోల్చి, మనుషుల ప్రవర్తనను వివరించాడు బద్దెన తన సుమతీ శతకంలో. అసంపూర్ణమైయిన పద్యం: బలవంతుడ నాకేమని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: చంద్రుడున్నచో వెన్నెలకాయునేగాని నక్షత్రములెన్నున్న వెలుగులేనట్లే రాజువల్లే సభకు కాంతి. అసంపూర్ణమైయిన పద్యం: బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గ దెయ్యెడన్ జల్లని చందురుం డెడసి సన్నపు జుక్కలు కోటియున్న జల్లునే వెన్నెలల్ జగము జీకటులన్నియు బాయ భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మూర్ఖులు ప్రయత్నమేమి లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యము సఫలమవుతుందని సంతోషిస్తారు. ఒకవేళ అవకపోతే తమ కర్మమని వాపోతారు. పనులు ప్రయత్నముతో అవుతాయని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్దం కాదు. శకునాలు విడిచి కష్టపడుట మేలు. అసంపూర్ణమైయిన పద్యం: బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫలములగు ననుచు సంతసించి, కానిపనులకు దమ కర్మ మటందురు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బ్రాహ్మనుడైతే ఏమిటి, భక్తుడైతే ఏమిటి, జోగి ఐతే ఏమిటి, యొగి ఐతే ఏమిటి. యముడు ముందు ఇలాంటి భెదాలేమి ఉండవు. ఎవరి పాపలకు తగ్గట్టు వాళ్ళకి శిక్ష వేస్తూనే ఉంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: బాపడనగనేమి? భక్తుడనగనేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బాపడనగనేమి? భక్తుడనగనేమి? జోగియనగనాఎమి? స్రుక్కనేమి? ఇన్నియేల వెన్కని నజుండు పని తీర్చు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బాలుడిగా ఉన్నప్పుడెమో భగవచ్చింతన తగదు. యవ్వనములో సిరి సంపదలు, అందచందాల వెంటపడి తిరుగుతావు. ముసలితనం వచ్చి చావు దగ్గరపడే సరికి శివుడు గుర్తొచ్చి, ఆరాధించడం, అన్వేషించడం మొదలుపెడతావు. అసంపూర్ణమైయిన పద్యం: బాలుడువై యున్నప్పుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బాలుడువై యున్నప్పుడు చాలవు, యౌవనమందు సంపదరూపుల్ మేలమౌ, ముదిమియె యే వేళను కడతేర్చు, శివుని వెదకుర వేమా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పొట్టకూటి కోసం ప్రతిఙలు చేసి, వాటిని పట్టించుకోక, ఇతరులను మోసము చేసి కాలము గడుపుతూ ఉంటారు దుర్జనులు. ఇన్ని చేసిన తరువాత చివరి దశలో మోక్షము కోసము ప్రాకులాడుతుంటారు. వీరికెలా మోక్షము కలుగుతుంది? అసంపూర్ణమైయిన పద్యం: బాసలాడనేర్చి పలుమోసములు చేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బాసలాడనేర్చి పలుమోసములు చేసి గ్రాసమునకు భువిని ఖలుడవైతి దోసకారి! నీకు దొరుకునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖుడు తనకు తానే పెద్ద వాడిని గొప్ప వాడినని బింకాలు పోతుంటాడు. కాని అటువంటి వాడికి ఇంటా బయట ఎటువంటి మర్యాద ఉండదు. వాడు చచ్చినా గౌరవం పొందలేడు. గొప్పతనము మనకు ఇతరులు ఇచ్చేది కాని మనకు మనము ఇచ్చుకునేది కాదు. అసంపూర్ణమైయిన పద్యం: బిడియ మింతలేక పెద్దను నేనంచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు సంకళ్చునకు ఎచ్చు కలుగుదిచట, జచ్చిన రాదట విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బుద్దిమంతునికి పనికి మాలిన స్నేహము, కార్యసాధకునికి చంచలత్వము, కుత్సితుడికి గురుభక్తి కుదరవు. ఇవన్ని ఒకదానికోకటి వ్యతిరేకమైనవి. అసంపూర్ణమైయిన పద్యం: బుద్దియతునికేల పొసగని సఖ్యము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బుద్దియతునికేల పొసగని సఖ్యము కార్యవాదికేల కడు చలంబు కుత్సితునకు నేల గురుదేవభక్తి? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బుద్ధిమంతునకు కుదరని స్నేహముతో పనిలేదు. కష్టించి పనిచేయువానికి పట్టుదలలు,పంతాలతో పనిలేదు. అట్లే దుష్టునికి గురువులయందు, దేవతలయందూ భక్తి కుదరదు.అనవసరమని తలతురు.ఇదివేమన పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు కార్యవాదికేల కడుచలంబు కుత్సితునకేల గురుదేవతాభక్తి విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బూటకపు మాటలు చెపుతూ, నాటకాలాడి, దొంగ వినయము చూపి, వంచన చేస్తూ తమకెదురు లేదనే గర్వంతో తిరుగుచుంటారు కొందరు. అసంపూర్ణమైయిన పద్యం: బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని నాటకంబు లాడి నయముచూపి దీటులేక తాము తిరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దశరథుని కుమారా, దయలో సముద్రమువంటివాడా, అబద్ధం చెప్పనివాడు గొప్పవాడు, యోగ్యుడూను. శత్రువు బాగా దగ్గరకు వచ్చినప్పటికీ భయపడని వాడే వీరుడు, ధీరుడూను. యాచకుడు చేయి చాచి దానం అడిగినప్పుడు మంచిమనసుతో దానం చేసేవాడే అసలయిన దాత. నిన్ను పూజించేవాడే అనుమానం లేని మనసు ఉన్నవాడు (నిర్మలమైన మనసు కలిగినవాడు). అసంపూర్ణమైయిన పద్యం: బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్ జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్ గొంకని వాడె దాత మిము గొల్చి భజించిన వాడె పో నిరా తంక మనస్కుడెన్నగను దాశరథీ కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడీ పద్యంలో వేమన. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు. ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినా మిగిలి ఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన. బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు. అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది. ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకితభావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమే వివేకం. అసంపూర్ణమైయిన పద్యం: బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఈ శరిరాన్ని నమ్మి, మంచి ఆహారమిచ్చి పోషించి మళ్ళి దేవుని పేరుమీద ఉపవాసాలతో శుష్కింపజేయడం మహా పాపం. తన హృదయంలో మనస్పూర్తిగా భక్తిని నిలిపితే అదే మోక్షం. అసంపూర్ణమైయిన పద్యం: బొంది నమ్మి మిగులు బోషించి పలుమాఱు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొంది నమ్మి మిగులు బోషించి పలుమాఱు ప్రాణి విడుచుటెల్ల బాతకంబె తనదులోన భక్తి దనరటే మొక్షము విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శరీరంఎంతపోషించినా చూస్తూండగానే ముసలిదయిపోతోంది.ప్రాణంఎలా వచ్చిందోఅలాగేపోతోంది,ధనము మనదనిప్రేమిస్తే అనుకోనిఖర్చులొచ్చి కరిగి పోతోంది.ధర్మమేమిగిలిమనతో పుణ్యం గావస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు బ్రాణమెవరిసొమ్ము భక్తిసేయ ధనముఎవరిసొమ్ము ధర్మమేతనసొమ్ము విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వేశ్య కల్లబొల్లి మాటలు చెప్పి విటుని ఇల్లు గుల్ల చేసి, దరిద్రుని చేసి, తర్వాత వెల్లి రమ్మంటూ తన ఇంటినుంచి వెళ్ళగొడుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: బొల్లి మాటలాడు బోగముదానితో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొల్లి మాటలాడు బోగముదానితో దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి వెళ్ళి రమ్మటంచు వెడలించు నింటిని విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తలను బోడిగా చేసుకున్నా, విభూతి పూతలు పూసుకున్నా, ఎంతగా యోగ విద్యలు ప్రదర్శించినా, ప్రాణాయామాయాలు చేసినా మనసులోని మాలిన్యాలు తొలగిపోకుండా ఎవరూ యోగి కాజాలరు. అసంపూర్ణమైయిన పద్యం: బోడి తలలు నెల్ల బూడిద పూతలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బోడి తలలు నెల్ల బూడిద పూతలు నాసనముల మారుతాశనముల యోగిగాడు లోను బాగు గాకుండిన విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఙానము పొందాలంటే నిష్టగా కష్టపడి ప్రయత్నించాలి. లేదంటే బొనులో ఉన్న ఎలుక ఎలగైతె బయటకు పోవాలని దారులు వెతుకుతుందో మనసు కూడ అలాగే చేసె పని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: బోనులోన యెలుక పోజూచునట్టుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బోనులోన యెలుక పోజూచునట్టుల ఙానమొంద ఎఱుక చనును మీద గాన మేను మఱచి ఘనతత్వమందరా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బ్రతుకు శాశ్వతమని భావించి విర్రవీగుచూ తిరిగేవాడు వెఱ్ఱివాడు.భూమిమీద ఉన్న ప్రాణులందరు యముని కత్తిముందు గొఱ్ఱెలే. అసంపూర్ణమైయిన పద్యం: బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు ప్రాణులెల్ల యముని బారికి గొఱ్ఱెలు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దైవం ఎక్కడ, బ్రహ్మం ఎక్కడ అని పదే పదే అడుగుతూ ఉంటారు మూర్ఖజనులు, సమస్తమంతా బ్రహ్మతో నిండియుండగా అనుమానం ఎందుకో? అసంపూర్ణమైయిన పద్యం: బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై యుండ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: యుద్ధము చేయుటలో ఆరితేరిన భయంకరుడు, దుఃఖములో ఆర్తితో నున్నవారిని అక్కున జేర్చుకునే ఆత్మబంధువు. బాణప్రయోగ విద్యయందును, భుజ బలము నందును రామునకు దీటైన దేవుడు మరియొకడు లేడు గాక లేడని మదగజము నెక్కి 'డాం డాం' అంటూ డప్పు కొట్టి ప్రపంచమంతటా చాటింపు వేస్తాను.దశరధ రామా! కరుణా సముద్రా!ఇది దాశరధీ శతకం లోని పద్యం.కవి రామదాసుగా పేరుపొందిన గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అనుకూలవతి అయిన భార్య దోరికిందా అతడు అదృష్టవంతుడే. అటువంటి భార్య మూలంగా భక్తి, ముక్తి, భాగ్యము మూడు కలుగుతాయి. కాని భర్త మనస్సు గ్రహించలేని భార్యతో సంసారం వ్యర్ధము. అసంపూర్ణమైయిన పద్యం: భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును చిత్తమెఱుగు పడతి చెంత బతికి చిత్తమెఱుగని సతి జేరంగరాదురా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా, నీవు నా విషయమై ""వీడు సంసార సుఖములయందాసక్తుడై అందు క్రీడించుచు మహాపాపము చేసినాడు, నన్ను యెరగకున్నాడు, మహాపాపాత్ముడై యున్నాడు, వీనితో నాకేమి?"" అని తలచుచున్నావు. నేను నరకసముద్రములో పడియున్నను పట్టించుకొనకున్నావు. ఇది నీకు తగునా! తన పిల్లవాడు ఆడుకొనుచు ఆటలోని పారవశ్యములో, యెరుగక నూతిలో పడినచో వాని తండ్రి తన పిల్లవాడు ఏమయ్యెనో విచారింపక, వానిని నూతినుండి బయటకు తీయకుండ ఊరకుండునా! అసంపూర్ణమైయిన పద్యం: భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! సంసారదుఃఖములు తొలగుట నీ పాదపద్మస్తుతిచేతనే అగును కాని నీ ముందు కీటకములవంటి వారగు రాజులను స్తుతించుటచే కాదు. ఎట్లన పసివారికి తమ తల్లులు వాత్సల్యముతో దయాభావముతో ఇచ్చు స్తన్యమును త్రాగుటచే వారి ఆకలిదప్పులు తీరునే కాని మేకల మెడలనుండి వ్రేలాడు చంటినుండి తీరవు కదా! అసంపూర్ణమైయిన పద్యం: భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ ష్థివిశేషంబున నిచ్చి చంటఁబలె నో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! విభూతి ధూళి రేగునట్లు పూసికొనుటచే దుమ్ముతో నిండిన శరీరము కలవారు, తమ తలలపై ఉన్న జడల బరువుతో నిండిన తమ శిరస్సులు కలవారు, శివతత్త్వమునే నిరంతరము భావన చేయుట అను తపమునందే మునిగి చిక్కుకొనియుండు అంతఃకరణవృత్తులు కలవారు, తమ నాలుకలపై పంచాక్షరీమంత్రమును నిలుపుకొని జపసిద్ధి పొందినవారు ప్రాపంచిక సుఖముల విరక్తి నొందినవారు, తమకు ఏమియున్నను లేకున్నను ఉన్నదానితోనే ఆనందముతో నుండువారు సత్యమునే పలుకువారు, మిగుల ప్రకాశించుచుండు రత్నములవలె శ్రేష్ఠరుద్రాక్ష పంక్తులతో కూడిన వారును అగునట్టి నీ భక్తులు ఎవ్వరు అయినను వారి యితరము లగు భేదములను ఎన్నక వారిని సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రాక్షసాంతక రామా!సూర్యుడుదయించగానే చంద్ర,అగ్నితేజస్సులు వెలవెలపోయినట్లు నీపదధ్యానము చేసినయెడల ఇతరదేవతలకాంతు లణగిపోవును.గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్ హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీపద ధ్యానముచేయుచున్న బరదైవమరీచు లడంగకుండునే దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భయంకరమైన పెద్దపులులనైనా భుజబలంతో చంపగలం. పాముకంఠాన్ని చేత్తో పట్టుకోగలం. కోటి బ్రహ్మరాక్షసులనైనా పారదోలగలం. మనుషుల రోగాలనూ మాన్పగలం. నాలుకకు రుచింపని చేదునైనా మింగగలం. పదునైన కత్తిని చేత్తో అదుమగలం. కష్టమైనా సరే, ముండ్లకంపలోకి దూరగలం. ఆఖరకు, తిట్టేవాళ్ల నోళ్లనైనా కట్టడి చేయగలం. కానీ, దుష్టులకు జ్ఞానబోధ చేసి, వారిని మంచివారిగా మాత్రం మార్చలేం. ఎంతటి చతురులకైనా ఇది సాధ్యపడదు సుమా. అసంపూర్ణమైయిన పద్యం: భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి సజ్జనుల జేయలేడెంత చతురుడైన భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవనికి పూర్వజన్మలో సంపాదిచుకున్న సుకృత సంపద సమృద్ధిగా ఉంటుందో అలాంటి సుగుణశాలికి అడవి నగరంగాను, శత్రువులు ఆత్మీయులుగాను, భూమి అంతా నిధులతోను, రత్నాలతోను నిండినదిగా అగును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి వనము పురమగుఁ, బరులాత్మజనము లగుదు, రవని నిధిరత్నపరిపూర్ణ యయి ఫలించు",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పాలకుడు సమర్థుడు కాకపోతే ప్రజలకు మేలు జరగదు. మహాభారతంలో కౌరవులవైపు అతిరథ మహారథులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యుల వంటి వారెందరో ఉన్నారు. అయినా, ఏం లాభం? ప్రభువు దుర్యోధనుడి బుద్ధిలోనే ఉంది కదా అసలు లోపం. మంత్రులు, ప్రధానులు ఎంత ప్రజ్ఞాదురంధరులైతేనేం, పాలకుడు సమర్థుడైనప్పుడే కార్యాలు చెల్లుతాయి. అసంపూర్ణమైయిన పద్యం: భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగలవారు భాస్కరా!!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రాజశ్రేష్టుడవైనరామా!ముల్లోకాలలో రాజ్యము స్థాపించిన రామా!మోక్షాన్ని ఇవ్వగల రామా!ఓసీతాపతిరామా!నిన్ను స్టుతిస్తాను.పాపాలుపోగొట్టు.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్ బాపగదయ్యరామ నినుప్రస్థుతి చేసెదనయ్యరామసీ తాపతిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదన భీతుఁజూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అర్జనుడెంతగొప్పవిలుకాడైననూ క్రిష్ణనిర్యాణానంతరము కృష్ణునిభార్యలను బోయవారినుండీ కాపాడలేకపోయెను.దైవబలంముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా వీరవరేణ్యుడర్జనుడు వింటికినేనధికుండనంచుదా నూరక వింటినెక్కిడగనోపడు కృష్ణుడులేమి భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మొక్కకు నీళ్ళు పోయకుండా మల్లెపూలు పూస్తాయా? అలాగే వంట వండకుండా వంటకం దోరుకుతుందా? ఎదైనా పొందాలంటే కష్టపడి పని చేయాలి. పని చేయకుండా ఫలితం పొందాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: మంచినీరు పోయ మల్లెపూచునుగాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంచినీరు పోయ మల్లెపూచునుగాని ఫలిత మొనరుటెట్లు పని జొరమిని వంటచేయకెట్లు వంటక మబ్బును? విశ్వదాభి రామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు దోరకడం చాలా కష్టం. అదే చెడ్డవాళ్ళైతే ప్రతిచోట కనపడుతూ ఉంటారు. లోకంలో మంచి బంగారం దోరకడం కష్టం కాని బూడిద దోరకడం చాలా తేలిక. అసంపూర్ణమైయిన పద్యం: మంచివారు లేరు మహిమీద వెదికిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంచివారు లేరు మహిమీద వెదికిన కష్టులెందఱైనగలరు భువిని పసిడి లేదుగాని పదడెంత లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మంచి శకునాన్ని ముహుర్తాన్ని జూసి లోకంలో అందరూ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు, అయినప్పటికీ మంచిచెడ్డలు జరుగుతూనే ఉంటాయి. మనుష్యుల కర్మలని శకునాలు అడ్డుకుంటాయా? అనుభవించి తీరవలసిందే. అసంపూర్ణమైయిన పద్యం: మంచిశకునములని యెంచి పెండిలి సేయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంచిశకునములని యెంచి పెండిలి సేయు వారె కానివారు లేరు వసుధలోన జనుల కర్మములకు శకునముల్ నిల్పున? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనిషి మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో తిరిగి, చివరికి మట్టిలోనే కలిసిపోతున్నాడు. మనిషి అనేవాడు మట్టిలో కలవడమే తత్వము. ఇది తప్పుబట్టరాని నిజం. అసంపూర్ణమైయిన పద్యం: మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి మంటిలోనె దిరిగి మనుజుడాయె మన్నుమంటి గలువ మనుజుడే తత్వము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నోటికొచ్చిన కొన్ని మంత్రాలు జపించి, కాసేపు దేవతారాధన చేసి, తామింకా గొప్పవాళ్ళమైపొయామని తలచి వేద పఠనము మొదలు పెడతారు. ఇదంతా వెఱ్ఱితనము. మంత్ర తంత్రాల వలన కరుణ జనించదు. అసంపూర్ణమైయిన పద్యం: మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకు గరుణ చెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మొసలి నోట్లో దాని కోరల మధ్య ఇరుక్కొన్న రత్నాన్ని ఎంతో ప్రయత్నంచేత(దాన్ని చంపకుండా) బైటకు తీయవచ్చు పెను కెరటాలు క్షణం ఆగుండా ఒడ్డుకువిసిరే సముద్రాన్నయినా దాటవచ్చు మహాభీకరంగా బుసలు కొట్టే పామును సయితము మచ్చికతో పూలదండవలె తలమీద ధరించవచ్చు కానీ పట్టరాని క్రోధంతో మూర్ఖుడై వున్నవాడిని సమాధాన పరచడం మాత్రం నిజంగా అసాధ్యం అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ స్తకమునఁ బూవుదండవోలె సర్పమునైన భరింప వచ్చు, మ చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరి కిన్",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం. చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: మగ మీనమువై జలధిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మగ మీనమువై జలధిని పగతుని సోమకుని జంపి పద్మ భవునకు న్నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడది భర్త ఉన్నపుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును. సంపద, దారిద్ర్యములు రెండునూ ఎంతవారైననూ అనుభవించవలసిందే కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మగని కాలమందు మగువ కష్టించిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గల వెంతవారికి విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచి మర్యాద తెలియని వాని ఇంటికి స్వయంగా దేవేంద్రుడు వెళ్ళినా అతనిని గౌరవించరు. అవమానించి పంపివేస్తారు. దారివేంట తిరిగే ఊర కుక్క మొఱుగుతూ యోగి వెంటపడుతుంది. అతని గొప్పతనం కుక్కకేమి తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: మఘవుడైననేమి? మర్యాదయెఱుగని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మఘవుడైననేమి? మర్యాదయెఱుగని వారలేల తెలిసి గౌరవింత్రు ఉరిమి మొఱుగుకుక్క యొగినేమెఱుగురా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అత్యుతా! కృష్ణా! నీవు మడుగులోదూకి కాళీయుడను విషసర్పముతలలపై భరతశాస్త్ర రీతిలో ఆనందముగా నాట్యమాడితివి కదా!ఆనీ పాదములను నేను మనసులో నిలిపి ధ్యాన్నించు చున్నాను.కృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: మడుగుకు జని కాళింగుని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మడుగుకు జని కాళింగుని పడగలపై భరతశాస్త్ర పధ్ధతి వెలయం గడువేడుకతో నాడెడు నడుగులు నేమదిని దాల్తు నత్యుత!కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తాను అనుచరించే మతంపై నమ్మకం ఉండడంవలన ఆ మతం పేరుతో జరిగే మాయల్ని తెలుసుకోలేక పోతున్నాడు. మనిషిలో గర్వం పెరిగినప్పుడు తనని తాను మరిచిపోయి తిరుగుతూ ఉంటాడు. వీటివలన బుధ్ధిలేని పనులు చేస్తూ చెడిపోతాడు. అసంపూర్ణమైయిన పద్యం: మతముచేత లోకమాయల తెలియక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మతముచేత లోకమాయల తెలియక మదముచేత తన్నుమరచు నెపుడు బుధ్ధిలేనిపనులు బధ్ధులై చెడుదురు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! మదపుటేనుగులును, అందలములును, అశ్వములును, మణులును, పల్లకులును, సుందరులగు స్త్రీలును, మేలగు సన్నని వస్త్రములును, సుగంధద్రవ్యములును మోక్షమునీయగలవా! ఇది ఆలోచించని అవివేకులు కొందరు ఇవి కావలయునని, అవి లభించునన్న విశ్వాసముతో రాజభవనద్వారప్రదేశమున కాచి వేచి యుండి దినములను వ్యర్ధముగ గడుపుచుందురు. అసంపూర్ణమైయిన పద్యం: మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే? మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబుఁ గా చి దినంబుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒళ్ళంతా మదమెక్కి ప్రగల్భాలు పలుకుతూ, మాయ మాటలతో పరులను మోసగించి వారి ధనాన్ని ఆర్జించే వాడు ఎక్క్డైనా గురువు అవుతాడా? కీనె కాడు. అలాంటి వాణ్ణి గురువుగా స్వీకరించడం మూర్ఖత్వం. అసంపూర్ణమైయిన పద్యం: మదమువలన గలుగు మాటలు మఱి పల్కి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మదమువలన గలుగు మాటలు మఱి పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కూడావచ్చినకుక్కను ధర్మజుడుముందుగా విమానమున కూర్చుండబెట్టెను. తన్నాశ్రయించినవారిని మంచివారాదరింతురు. అసంపూర్ణమైయిన పద్యం: మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్ వదలడు మేలుపట్టున నవశ్యముమున్నుగ నాదరించుగా త్రిదశ విమానమధ్యమున దెచ్చికృపామతి సారమేయమున్ మొదలనిడండె ధర్మజుడు మూగిసురావళిచూడ భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనస్సు,బుద్ధి పనిచేస్తున్నప్పుడే ఆయాసంవంటి కఫరోగాలురాకముందే శరీర పటుత్వంతగ్గకముందే మోక్షసాధనచెయ్యాలి మానితేకీడే.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంతటి మేనిబిగిదప్పకమున్నె నరుండుమోక్షసా ధన మొనరింపగావలయు దత్వవిచారము మానియుండుట ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: చెట్టునాటిన వెంటనే ఎక్కడైనా కాయ కాస్తుందా? కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. అలా ఆగితే తప్పకుండా ఫలం పొందవచ్చును. అదే విధంగా స్థిరంగా కొంత కాలం మనస్సును భగవంతునియందు నిమగ్నం చేసిన మోక్షం దొరుకుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: మనసునంటి నిలిచి మనసున సుఖియింప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనసునంటి నిలిచి మనసున సుఖియింప గడకు మోక్షపదవిగనకపోడు చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగినవాడే నిజమైన యోగి అవుతాడు అంటున్నాడు వేమన. మనసు అంటే చిత్తం, హృదయం అని అర్థాలున్నా తాత్వికంగా చెప్పాలంటే ఇది జీవాత్మ కంటే భిన్నమైన జ్ఞాన జనక ద్రవ్యం. దీనికి మనన ధర్మం ఉంటుంది. దీనికో రూపం ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారానే వ్యక్తమౌతుంది. లోకంలో ప్రేమికులు మనసును పారేసుకున్నామంటారు. ఇది కవితాత్మకంగా చెప్పడం. నిజానికి పారేసుకునేది తలపులనే కాని మనసుని కాదు. మమత అంటే నాది అనే అభిమానం. దీనిని నిర్దాక్షిణ్యంగా తీసేసుకోవాలి. కోసి అనే మాట వాడాడు వేమన. దృఢం చేసి అంటే పటిష్ఠ పరచుకొని. తేట అంటే స్వచ్ఛత, నిర్మలత్వం. తేట అంటే ఒక పదార్థంలోని సారం. ద్రవ పదార్థాలపైన తేరే భాగాన్ని తేట అంటారు. అట్లా పరిశుభ్రమైన మనస్సుతో శరీరాన్ని నిర్వహించుకోవాలి. ఇక ఘటం. ఘటం అంటే కుండ. ఇది దేహానికి సంకేతం. ఘటం అనేది శరీరానికి వేదాంత పరిభాష. ఘటం అంటే కుంభకం అనే ఒక ప్రాణాయామ భేదం కూడ. ఘనం అంటే దృఢత్వం, దిటవు అని అర్థాలు. గట్టిదైన అని. తోడుకొన్న పెరుగులో పైదీ కిందదీ కాక నడిమి గట్టి భాగాన్ని ఘనం అంటారు. ఘనతరం అంటే మరింత గట్టిదని. యోగ సాధనకు ముందుగా కావల్సినవి నిర్మమమత్వం, మానసిక నిర్మలత్వం. ఇవి పూజకు ముందు ఇల్లు అలకటం లాంటివి. ‘మనసులోన నున్న మర్మమెల్ల దెలసి, దిట్టపరచి మనసు తేటజేసి అనేవి పాఠాంతరాలు. అసంపూర్ణమైయిన పద్యం: మనసులోన నున్న మమతలన్నియు గోసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనసులోన నున్న మమతలన్నియు గోసి దృఢము చేసి మనసు తేటపరచి ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనస్సె ముక్తి మార్గం. అది తెలియక మూర్ఖులు దేవాలయలకి, పుణ్యక్షేత్రాలకి, తీర్ధయాత్రలికి తిరుగుతూ ఉంటారు. అది గొర్రె పిల్లని చంకలో పెట్టుకుని ఊరంత వెతికినట్టు ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: మనసులోని ముక్తి మఱియొక్కచేటను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనసులోని ముక్తి మఱియొక్కచేటను వెదకబోవువాడు వెఱ్ఱివాడు గొఱ్ఱె జంకబెట్టి గొల్ల వెదకురీతి విశ్వదాభి రామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మరణం గురించి అంతలా ఎందుకు భయపడతారు. యుగయుగాలుగా మనకన్నా మహమహులెందరో మరణిస్తానే ఉన్నారు కదా? వారెం చేయలెకపొయిన దాన్ని మీరెం చేయగలరు. అసంపూర్ణమైయిన పద్యం: మరణమన్న వెఱచి మది కలంగగనేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మరణమన్న వెఱచి మది కలంగగనేల నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువు విడుచి నతడు తనకన్న తక్కువా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు శ్రమపడుచు స్త్రీలతో కామసుఖములననుభవించు ప్రయత్నములో మునిగియుందురు. ఇది యోగసాధనములోని అంశమా ఏమి? స్త్రీ దేహాంశములలో ఈ కామసుఖస్థానము మలమూత్రాది మాలిన్యములతో నిండియుండు చోటే కాని సుషుమ్నా నాడీద్వారము కాదు. బొడ్డునుండి పైన కనబడు ’నూగారు’ అనబడు రోమరేఖ ’కుండలినీ’ కాదు. రెండు పాదములు, రెండు చేతులు రెండు కన్నులును పద్మములతో పోల్చి ఆనందింతురు. అవి మూలధారము మొదలైన ఆరు పద్మములు కావు కదా. ముఖమును పద్మముతో సమమని బావించి అందు ఆసక్తి చెందుదురు. అది వాస్తవ సహస్రారపద్మమా? కాదు. నుదురును అష్టమీచంద్రరేఖగా భావింతురు. అది వాస్తవమగు చంద్రరేఖ కానే కాదు. సంభోగప్రక్రియ యోగసాధనము కాదు. దేవా! నన్నట్టి మోహమునుండి తప్పింపుము. నిన్ను సేవించి తరించగల్గునట్లు అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మాటమీద నిలువని వాడు నీచుడు. అలానే ఆఙ ఇవ్వలేని రాజు వల్ల ప్రయొజనం లేదు. వరములివ్వని ఇంటి వేల్పు మట్టితో చేసిన పులితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: మాట నిలుపలేని మహితుండు చండాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాట నిలుపలేని మహితుండు చండాలు డాఙ్లేని నాధు డాడుముండ మహిమలేని వేల్పు మంటిజేసిన పులి విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మాటకు సత్యము,కోటకు మంచి భటుల సమూహము, స్త్రీకి సిగ్గు, ఉత్తరమునకు సంతకము ప్రాణము వలె ముఖ్యమైనవని అర్ధము. అసంపూర్ణమైయిన పద్యం: మాటకు బ్రాణము సత్యము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచి మాటలు పలికి, మనసును రంజింపజేసి, ప్రియంగా హితవులు చెప్పి ఇతరులకు ఆనందం కలుగ చేసినపుడే వారి నుంచి ధనాన్ని పొందగలుగుతాము. కనుక సుమధుర, సరస సంభాషణ అన్ని వేళలా లాభదాయకం అని తెలుసుకోండి. అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి పరగ ప్రియము జెప్పి బడలకున్న నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా? విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కొందరు ఏవేవోమాట్లాడతారు. మనసుఆమాటలకి కట్టుబడిఉండదు. ఏవేవో చెప్తారుగాని తమమనసు ఏమిటో ఎవరికీ తెలియనివ్వరు.కత్తి చేతబట్టినంత మాత్రాన అతడువీరుడని చెప్పలేముకదా! అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు తెలుపవచ్చు దన్ను దెలియరాదు సురియు బట్టవచ్చు శూరుండు గారాదు విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చెడ్డవారు ఒకటి చెప్పి మరొకటి చేస్తుంటారు. మనస్సులో ఒకటి పెట్టుకుని నడతలో మరొకటి పాటిస్తారు.ఇట్లాంటి నీచులకు ముక్తి ఎలా లభిస్తుంది. మనం నమ్మిన దాన్ని మనసా వాచ పాటించడమే ముక్తికి నిజమైన మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడు టొకటి మనసులో నొక్కటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనసులో ఉన్నది ఒకటి , పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు. అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడు నొకటి మనసులోన నొకటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓయి మిత్రమా!నే చెప్పు హితమాలింపుము.ధనము లేనిచో తల్లి దూషించును; తండ్రి మెచ్చుకొనడు; సోదరులు మాట్లాడరు; సేవకుడు మిడిసిపడును; కుమారుడును చెప్పినమాట వినడు; భార్య దగ్గరకు చేరబోదు; బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడ ఆడరారు; గనుక ధనము ఆర్జింపుము. ధనమునకు అందరూ వశులగుదురు. అదన్నమాట సంగతి. అందుకే ధనసంపాదన కోసం మనం ఇన్ని పాట్లు పడేది.కాని అదే అంత ముఖ్యమా? దానిని మించిన విలువలు ఇంకా ఎన్నో ఉన్నాయే.మరి వాటి సంగతి? ఇది ఎవరికి వారుగా నిర్ణయించుకోవలసిన విషయం. అసంపూర్ణమైయిన పద్యం: మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే! భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే! అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్! తస్మా దర్థ ముపార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మాదిగలనగానే ఎంతో చులకనగా చూస్తారు మూర్ఖులు. పురాణాలను చూస్తే మాదిగ దేవతలకు మామ కదా! అంతెందుకు మాదిగలలో పుట్టిన బిడ్డే మన అరుంధతి కదా! ప్రతి నవదంపతులకె చూపె దేవత తనే. కాబట్టి మనుషులందరు సమానమనే సత్యం తెలుసుకోవడం ముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: మాదిగయనగనె మఱి తక్కువందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాదిగయనగనె మఱి తక్కువందురు మాదికయిలసురుల మామ గాదె మాదిగకును బిడ్డ మన యరుంధతి గదా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అభిమానము గలవాడు ధైర్యము వదిలి ఒక దుర్మార్గుడి కింద పనిచేయుట అనగా మానెడు[లీటర్]నీళ్ళల్లో ఒక ఏనుగు శరీరాన్ని దాచినట్లుగా ఉంటుందని కవి బద్దెన అంటున్నాడు. ఈపద్యంలో. అసంపూర్ణమైయిన పద్యం: మానధను డాత్మధృతి చెడి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మానధను డాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెండు జలము లోపల నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పెరట్లో మల్లెపాదును వేసి, దాని నీటికోసము బావి తవ్వి, అది ఎదిగి పెద్దదయ్యాక, దానికింద పందిరి వేసి, ఆ పందిరి కింద మంచము వేసి, దాని మీద మంచి భామతో సరససల్లపములు సాగిస్తామని మనస్సునందు ఊహించుకోంటూ ఉంటారు మూర్ఖులు. అటువంటి ఊహల మూలంగా కాలము వ్యర్ధమేగాని ప్రయోజనమేమి ఉండదు. కాబట్టి ఊహలు కట్టిపెట్టి కష్టపడుట మేలు. అసంపూర్ణమైయిన పద్యం: మానసమున మంచి మల్లెపూలచవికె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మానసమున మంచి మల్లెపూలచవికె బావితోటజేసి బాలగూడి భోగినయ్యెదనన బోయె బోకాలంబు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత, యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత, యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత, యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల, దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత, యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును బలుకవలెను భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నాపాపములు లెక్కలేనివి చిత్రగుప్తుడేమని వ్రాయునో యముడేశిక్షవేయునో ముందుగా తెలియదు.రామా! నిన్నేనమ్మాను. అసంపూర్ణమైయిన పద్యం: మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే మేమని వ్రాయునో శమనుడేమి విధించునో కాలకింకర స్తోమ మొనర్చుటేమొ విన జొప్పడదింతకుమున్నె దీనచిం తామణి యెట్లు గాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! తొల్లి చెప్పిన శుష్కపండితులగు గురువులను కాని, ఇతరదేవతలు కాని, రాజులు కాని నీ మాయచే ఏర్పడిన బ్రహ్మాండముల కోటలను మర్దించినారా. వానియందలి సుఖసంపదల విషయమై విరక్తిని పొందినారా. ఎవ్వరికి జయింపశక్యము గాని శక్తిశాలియైన మన్మధుని జయించినారా. అశాశ్వతమైన సంపదలయందు మోహమును వదిలినారా. ఆయుహరణము చేయు కాలసర్పమను మృత్యువును అధిగమించినారా. ఇట్టి ఏ లక్షణములు లేని గురువులు, ఇతర దేవతలు, రాజులు మానవులకు ఎట్లు శ్రేయము కలిగించగలరు. అసంపూర్ణమైయిన పద్యం: మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ)","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ) జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మాలజాతి వాని చేత మాలకాడు. జగత్తులో ప్రతిపూట మాట తప్పిన వాడే మాల. పైగా మాల జాతిలో పుట్టిన వాడిని మాల అని నిందిస్తే అలా అన్న వాడే భూమి మీద అతిపెద్ద మాలవాడు. అసంపూర్ణమైయిన పద్యం: మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు మాట తిరుగు వాడె మాల గాక వాని మాల యన్న వాడె పో పెనుమాల విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తక్కువ కులంవాడైన మంచిగుణమున్న వ్యక్తే మేలు. మనం చేసే పనులు మన గుణాన్ని నిర్ణయిస్తాయి కాని వేరొకటి కాదు. కావున గుణమే ప్రదానం కాని కులం కాదు. అసంపూర్ణమైయిన పద్యం: మాల మేలు గుణము మంచిది గల్గిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాల మేలు గుణము మంచిది గల్గిన మాలకూడు గుడుచు మనుజుకంటె గుణమే మేలుకాని కులమేమి మేలురా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మాసినబట్టలతో,మలిన దేహముతో అశుభ్రమైన పనులుచేయువారిని ఎంతటి ఉన్నతకులస్థుడైనను చూచిఅసహ్యించుకొని దరికిరానియ్యక పొమ్మందురు.పరిశుభ్రతే ఆచారమయింది. వేమనశతక పద్యము అసంపూర్ణమైయిన పద్యం: మాసినపనితోడ మలినవస్త్రముతోడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాసినపనితోడ మలినవస్త్రముతోడ యొడలు జిడ్డుతోడ నుండెనేని యగ్రజన్ముడైన నట్టె పొమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సత్పురుషులు మ్రుదుస్వభావము గలిగియున్నను వారిమనసులో కోపముండును. ఇందుకు ఋషులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెరపకాయ చూడ్డానికి ఎర్రగా ఉన్నా కొరికితే నోరు మండుతుందికదా!అలాగే అసంపూర్ణమైయిన పద్యం: మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు గొరికి చూడ లోన జురుకు మనును సజ్జను లగువారి సారమిట్టులనుండు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: మిరపగింజచూడ మీద నల్లగనుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మిరపగింజచూడ మీద నల్లగనుండు కొరికిచూడు లోనచురుకు మనును సజ్జను లగునారి సారమిట్లుండురా విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మిరియము గింజ పైకి చూచినచో నల్లగా యున్ననూ, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు అలంకారములు లేకపోయిననూ, లోపల హృదయమునందు మేధాసంపత్తి నిండియుండును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు కొఱికి చూడ లోనంజుఱు మనును సజ్జనులగువారి సార మిట్లుండురా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నెత్తిన గుండు కొట్టిచ్చుకొని పెద్దలమని పవిత్రులమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయట ఎంత శుద్దిగా కనిపించిన మనసులో మాత్రం శుభ్రత ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: మీది యీకతీసి మిగులు పెద్దలమని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మీది యీకతీసి మిగులు పెద్దలమని కానరాక తిరుగు కర్మజనులు బయలు కోరినట్లు భావంబు గోరరు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శరీరమునకు తగిలిన గాయలు తగ్గించడానికి, మాన్పడానికి ఈ లోకంలో మందులు దొరుకుతాయి కాని, మనసుకి తగిలిన గాయాలు మాన్పె మందులు ఎక్కడా దొరకవు. కాబట్టి ఎవరి మనస్సుని నొప్పించకుండా , సుటి పోటి మాటలతో భాద పెట్టకుండా ఉండటం మానవత్వం. అసంపూర్ణమైయిన పద్యం: ముందరి పోటుల మాన్పను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముందరి పోటుల మాన్పను మందెందైనను గలుగును మహిలోపల నీ నిందల పోటుల మాన్పను మందెచ్చటనైన గలదె మహిలో వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గయ్యాలితనము గల భార్య దొరికిన వాడు, ఆమెను భరించలేక దేశాలు పట్టి తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాని తల్లిదండ్రులెమై పోతారో అని తలుచుకుంటుంటే భాద కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు ఎక్కడి తల్లిదండ్రు లేమైన దనకేల? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ముక్తి గాని, భక్తి గాని మరియు శక్తి గాని ఒకరికి సంబందించినవి కాదు. మనం ఒకరి దగ్గరనుంచి ఇవన్ని తీసుకోలేము. ఇవన్ని యుక్తితోనూ కష్టంతోను సాధించాల్సినవే. అసంపూర్ణమైయిన పద్యం: ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ భక్తి యెవరిసొమ్ము భజనచేయ శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అందమైన అమ్మాయిని ముసలివానికిచ్చి పెళ్ళి చేస్తే మనస్సు అదుపులో ఉండక వేరొకరి చెంతకు చేరుతుంది. అలానే వెర్రిమొద్దుకు వేదశాస్త్రాలు నేర్పించడం దేనికి. అసంపూర్ణమైయిన పద్యం: ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది వసము గాక విటుని వలను జిక్కు వెఱ్ఱి మొద్దునకును వేదశాస్త్రములేల? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తత్వము తెలియని మూర్ఖులు పుణ్యతీర్ధాలలో మునిగినా, కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, కడుపు కాల్చుకుని ఉపవాసాలు చేసినా ముక్తి లభించదు. అసంపూర్ణమైయిన పద్యం: మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి పక్కి పక్కి తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా. ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని. నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాము గానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మములయందు ధ్యానించి యుండలేదు కాబోలు. అందుకే అట్టి జన్మము రాక అపవర్గ మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని. అసంపూర్ణమైయిన పద్యం: మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైన నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము. నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను. ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను. జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ గన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము. అసంపూర్ణమైయిన పద్యం: మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎవరికైనాపాపఫలము మరుజన్మలోనైన అనుభవించాలీ.రాముడు చెట్టుచాటునుండీవాలినిచంపిన పాపము కృష్ణునిగా బోయవానిచే చంపబడెను. అసంపూర్ణమైయిన పద్యం: మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా వెనుకటిజన్మమం దనుభవింపకతీరదు రాఘవుండు వా లినిబడవేసితామగుడలీల యదూద్భవుడై కిరాతుచే వినిశితబాణపాతమున వీడ్కొనడేతనమేను భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఉదయాన్నే జన్మనిచ్చిన తల్లి తండ్రులను పూజించి, ఆ తరువాత ఙానముని అందించిన గురువుని పూజించి కార్యాలు మొదలు పెట్టాలి. అసంపూర్ణమైయిన పద్యం: మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి సన్నుతించి పిదప సంతతమును ఙాన దాత గొల్వ ఘనతచే విబుధిని విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ప్రాణముకొరకు యమభటులొచ్చినప్పుడు.రోగముతో గొంతులోశ్లేష్మ మడ్డుకున్నప్పుడు,బంధువులున్నప్పుడు మీస్మరణకలుగదు ఇప్పుడేచేస్తాను అసంపూర్ణమైయిన పద్యం: ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్ గొప్పరమైనచో కఫముకుత్తుక నిండినవేళ బాంధవుల్ గప్పినవేళ మీస్మరణ గల్గునోగల్గదో నాటికిప్పుడే తప్పకచేతుమీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీరామా! నిన్ను సేవించడానికి.. వృద్ధాప్యంలో యమభటులు వాకిట్లోకి వచ్చినప్పుడో, రోగం ఎక్కువైపోయి కఫం గొంతులో నిండినప్పుడో, బంధుగణం చుట్టూ మూగినప్పుడో.. నీ పేరు తలుస్తానో లేదో. కీర్తనలు, భజనలు చేస్తానో లేదో. అందుకే, ఆలస్యం చేయకుండా తక్షణం నీ సేవకు సిద్ధమవుతాను. అసంపూర్ణమైయిన పద్యం: ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదో నాటి కిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: వాక్కు, దృశ్యము, ద్రష్ట వీటిని త్రిగుణాలంటారు. వీటిని మనము ఎల్ల వేళలా ఆధినంలో ఉంచుకోవాలి. అలా కానట్లైతే తాడుని తొక్కి పాము అని భ్రాంతి పడె మనిషిలాగ ఉంటుంది జీవితం. అసంపూర్ణమైయిన పద్యం: మూడు గుణములంటు మూలంబు గనవలె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మూడు గుణములంటు మూలంబు గనవలె వీలుగాను త్రిపుటి వెలయనొక్కి త్రాడుత్రొక్కి బాము దలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టక ఏదో దొరికిన నాలుగు గడ్డిపరకలు మేస్తూ జీవించే జింకలకు అకారణ విరోధులు బోయవాళ్ళు. నీటిలో దొరికిన మేతతో బతికే చేపలకు అకారణ వైరం పూని వలవేసి పట్టేవారు జాలరులు ఇతరుల జోలికి పోక తనమానాన బ్రతికే సజ్జనుల్ని నిష్కారణంగా పీడించేవారు కొండెగాళ్ళు ఇదీ లోకరీతి. అని భావం అసంపూర్ణమైయిన పద్యం: మృగమీన సజ్జనానాం తృణ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మృగమీన సజ్జనానాం తృణ జలసన్తేష విహితవృత్తీనామ్ లుబ్దకధీవరపిశునా నిష్కా రణమేవ వైరిణో జగతి",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నోరులేని మృగాలు అపాయం తలపెడతాయని వాటిని ద్వేషిస్తారు, వేటాడి చంపుతారు. కాని మూర్ఖులు మృగము కంటే అపాయం అని తెలుసుకోలేరు. మృగము తన ఆకలి కోసం వేటాడి అది తీరిన వెంటనే ఇంకెవరి జోలికి వెళ్ళదు. కాని మూర్ఖులు అలా కాదు తమ ద్వేషం చల్లారేదాకా హింసిస్తూనే ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: మృగము మృగమనుచును మృగమును దూషింత్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మృగము మృగమనుచును మృగమును దూషింత్రు మృగముకన్నజెడ్డ మూర్ఖుడగును మృగముకన్న గుణము మూర్ఖునకేదయా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రకాశించు సూర్యుని మేఘము లడ్డమొచ్చిన కాంతిమరుగవును.చిత్త చాంచల్యము[మనోవికారములు బుద్ధినిచెరిచి]స్థిరత్వము తొలగును.అజ్ఞానము జ్ఞానమును పోగొట్టి ముక్తినిచెరచును. అసంపూర్ణమైయిన పద్యం: మేఘ మడ్డమయిన మిహిరుని జెరుచును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మేఘ మడ్డమయిన మిహిరుని జెరుచును చిత్త మడ్డమయిన స్థిరము జెరుచు మరపు లడ్డమయిన మరిముక్తి జెరుచురా విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ వేమనా! పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కన్పించుచుండును. దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యముగా ప్రదర్శించినప్పటికీ పిరికి తనము కలిగియుండును. అసంపూర్ణమైయిన పద్యం: మేడిపండు చూడ మేలిమై యుండును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మురికిగా ఉన్న బట్టలతోటి, మాసిన తలతోటి, ఒంటినిండా మురికి పట్టిన వాడు ఉత్తమ కులముకలవాడే అయినా వాడిని ఎవరు గౌరవించరు. కాబట్టి పరిశుభ్రంగా ఉండటం మనుషులకు ఎంతో ముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: మైల కోకతోడ మాసిన తల తోడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మైల కోకతోడ మాసిన తల తోడ ఒడలి మురికి తోడ నుండెనేని అధిక కులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మైలకోక తోడ మాసిన తలతోడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మైలకోక తోడ మాసిన తలతోడ ఒడలు ముఱికి తోడ నుండెనేని అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మొదట ఉపకారము చేసెదననిచెప్పి , త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును. అసంపూర్ణమైయిన పద్యం: మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను పరలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దురాత్ములు సన్మార్గులవలె నటించుచు గతంలో కొందరు ధర్మకర్తలు నిర్మించిన దేవాలయములను నిర్మూలించి తాము మరియొక ధర్మకార్యమును ఆచరింతురు. వీరిని వీరిదోషములతో కూడిన ధర్మకార్యములను చూసి, దేవుడు తప్పక నవ్వుకొనును. ఇటువంటివారి వలన లోకమున వాస్తవమగు ధర్మము భ్రష్థమగుచున్నది. ఈ చెడుపనుల వలన తమకు పుణ్యము లభించునా లేదా అని కాని తమవలన లోకమునకు హాని కలుగునని కాని తమకు పరమున నరకాది లోకములు ప్రాప్రించునని కాని భయపడకున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే సెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! పూరవము మార్కండేయుడు మొదలగు భక్తులకు ఎందరకో వారు ఒక్కమారు వేడినంతనే వారికి ఐహికఫలములను, దీర్ఘాయువు, జీవన్ముక్తి, విదేహకైవల్యము మొదలగునవి కూడ ఇచ్చియుంటివి. ఇపుడు నావంటి దీన భక్తుడు ఎంత వేడుకున్ననూ అనుగ్రహింపకున్నావు. ఇది ఏమి కాఠిన్యమయ్యా. మునుపు నీలో ఉన్న పరమదయళుతాస్వభవము ఇపుడు ఎచటికి పోయినది. ’ముదియగా ముదియగా ప్రాణికి లోభమును మోహమును పుట్టుకొని వచ్చును’ అన్న సామెతగ నీకు వయస్సు గడచిన కొలది నీవు నీకు ఉన్నది ఎవరికిని ఈయక దాచుకొని మూటకట్టుకొనవలయు నను ధనమోహము, ధనలోభము పుట్టినట్లున్నది. అసంపూర్ణమైయిన పద్యం: మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా ’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ ల్చి దినంబున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు. అసంపూర్ణమైయిన పద్యం: మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనసులో మలినము పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు. నిశ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు. కాబట్టి మనలోని చెడుని తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన బాదమైన ముక్తి పదవి గనడు మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనకు ఇష్టము లేని పనులు చేస్తే మన దగ్గరి వారి మెప్పు కూడ పొందలేము. అదే ఏ పనైనా మనసుపెట్టి ఇష్టముతో చేస్తే రాజు కూడ మెచ్చుకుంటాడు. రాజేంటి, అందమైన యువతుల మెప్పుకూడ అవలీలగా పొందవచ్చు. కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్దగా చేయాలి. అసంపూర్ణమైయిన పద్యం: రక్తిలేని పనులు రమ్యమై యుండునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రక్తిలేని పనులు రమ్యమై యుండునా? రక్తికలిగెనేని రాజు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రామావతారం ఎత్తిన ఓకృష్ణా! అల్పము, చంచలము అయిన నాబుద్ధితో రోజూ నీనామజపము నేను చేయలేక పోయిననూ నీవు దయగల తండ్రివి. నీవు నాపై దయజూపి నాపాపాలు పోగొట్టి రక్షించు తండ్రీ! అసంపూర్ణమైయిన పద్యం: రఘునాయక నీనామము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రఘునాయక నీనామము లఘుపతితో దలపగలనె లక్ష్మీరమణా! అఘముల బాపుము దయతో రఘురాముడ వైన లోక రక్షక కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: యుద్ధభూమిలో మనలో మనం గొడవపడకూడదు. అబద్దలాడేవానిని బుజ్జగింపకూడదు. అలాగే గురువులతో వితండవాదం చేయకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: రజ్జు లాడరాదు రణభూమి లోపల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రజ్జు లాడరాదు రణభూమి లోపల బుజ్జగింప రాదు బొంకు వాని నొజ్జతోడ వాదు లొనరంగ మానరా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! శివభక్తుల మనస్సులందు ఒకప్పుడు స్వాభావికమగు కామభావము తన శక్తిని అధికముగ చూపును. అట్లు మన్మధుడు శివుని అణచివేయుచుండును. మరియొక సమయమున శివుడే తన శక్తి పైచేయి కాగా భక్తుల మనస్సులయందలి మన్మధుని నొక్కివేయుచుండున్. ఇట్లు శివ మన్మధులు తమ బలములను చూపుచూ బాగుగా పోరాడుచుండుట గవయ మృగము ఆబోతు పోరాడుచున్నట్లున్నది. అట్టి పోరాటములో లేగ నలిగిపోవునట్లు, నీ భక్తులు ఈ రెండు భావముల మధ్య నలిగిపోవుచున్నారు. కనుక ప్రభూ వీరి ఇట్టి కష్టమును తెలిసికొని వీరలపై దయవహించి రక్షించుమా. అసంపూర్ణమైయిన పద్యం: రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులందు ధర్మముగ ఉండవలసిన గుణములు దయ, ధర్మము, అభిజాత్యము, విద్య, ఓర్పు, సంస్కారము, సత్యము పలుకుట, విద్వాంసులను మిత్రులను కాపాడుట, సుజనత్వము, కృతజ్ఞత, విశ్వాసము, ఇతరులు తనను నమ్మదగిన వానిగ ఉండుట రాజులందు కనబడుట లేదు. రాజు కాగానే మానవతాలక్షణములైన్ పై గుణములన్నియు సహజముగానే పోవును కాబోలు. అట్లు కానిచో రాజులు పైన చెప్పిన గుణములు లేని పరమనీచులగుటకు కారణమేదియు కానరాదు. అసంపూర్ణమైయిన పద్యం: రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్ సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు ర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! రాజు ధనమునందు పేరాస కలవాడైనచో ఏదో ఒక విధముగ ప్రజలను పీడించి వారి ధనమును రాబట్టుకొనును. అపుడు ధర్మమెట్లు నిలుచును. వర్ణాశ్రమధర్మవ్యవస్థలు ఎట్లు ప్రవర్తుల్లును? చివరకు వేశ్యలకు కూడ జీవనము సాగక పోవచ్చును. వారి కళలకు ఆదరణ లభించదు. ధనము లభించినను రాజు దక్కనీయడు. నీ భక్తులు ఎవ్వరును నిబ్బరముతో మనస్సు నిలుకడతో నీ పాదపద్మములను సేవించజాలరు. కనుక లోకవ్యవస్థ సరిగ్గా ఉండి భక్తులు నిన్ను సేవించుటకు వీలుగా రాజులందు ఈ అర్ధకాంక్షాధిక్యము లేకుండునట్లు చేయమని ప్రార్ధించుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ రేజంబుల్ భజియింతు రేతెఱఁగునన్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల్ పాప చిత్తవృత్తులతో పాపములనాచరించుచు మదముచేత తమ బుద్ధులు గ్రుడ్డివి కాగా తమ పాండిత్యమో లేక యితర విజ్ఞానమో కారణముగ రాజులను సేవించి, దాసులగుచు పొందిన సంపదలు సుఖము కలిగించునా! లేక ఈ జన్మ దాటించి మరల జన్మించనవసరము లేని మోక్షమునిచ్చు నీ నిరంతర సేవ అధిక సుఖమిచ్చునా! ఇది తెలిసికొనజాలక ఉన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రాజసం చేత రాజ్యాదికారం లభిస్తుంది. కాని ఓర్పు లేకుండా ఉంటే రాజ్యం మోక్షం రొండూ పోతాయి. రాతి గుండును నీటిలో వేస్తె తేలదు కదా? అసంపూర్ణమైయిన పద్యం: రాజసంబుచేత రాజ్యభారం బందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజసంబుచేత రాజ్యభారం బందు నోర్పులేని యాత డుభయతజెడు నీటిపైన గుండు నిలుచునా మునగక విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! రాజులు అన్ని విధములుగ మత్తులు. వారి సేవ నరకబాధతో సమానము. వారు మెచ్చిన ఇత్తురు సుందర స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుఱ్ఱములు, భూషణములు మొదలైనవి. ఇవి చిత్తమునకు ఆత్మకు వ్యధ కలుగుటకు మూలసాధనములు. వాటియందు కోరిక కూడదు. వానిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలును. వానితో తగిన సంతృప్తిని పొందినాను. ఇక వారివలన ఏవిధమైన లక్ష్మి వలదు. నీవు నన్ను అనుగ్రహించి పరిపాకము పొందిన జ్ఞానలక్ష్మీజాగృతిని యిమ్మని వేడుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రాజులకు ఎప్పుడూ యిద్దముల గురించిన ఆలోచనే, మునులకు ఎప్పుడూ పరమాత్మగురించి ఆలొచనే, అల్పునకు ఎప్పుడూ అతివల గురించిన ఆలొచనే. అసంపూర్ణమైయిన పద్యం: రాజువరుల కెపుడు రణరంగముల చింత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజువరుల కెపుడు రణరంగముల చింత పరమ మునులకెల్ల పరము చెంత అల్పనరులకెల్ల నతివలపై చింత విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! చంద్రునకు రాజనుపేరు కలిగి గురుభార్యా సాంగత్యమువలన మహాపాతకి అయ్యెను. కుబేరునకు రారాజను శబ్ధము ఉండినందుననే అతనికొక కన్ను పార్వతీశాపము వలన వికలమాయెను. దుర్యోధనునకును రారాజను పేరున్నందుననే అతడు బంధుసమేతముగా యుధ్ధములోఁ జచ్చెను. రాజను పేరు గలవారందరు ఏదోయొక కీడును పొందియేయుండిరి. కావున నాకీ జన్మముననే కాక మరి ఏ జన్మమందైనను ఆ రాజ శబ్ధమునియ్యవలదు. అసంపూర్ణమైయిన పద్యం: రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ ఛీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: జీవం లేని నందిని మొక్కి జీవమున్న ఎద్దును భాదలు పెడుతూ ఉంటారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను మించిన పాపులు ప్రపంచంలో ఉండరు. అసంపూర్ణమైయిన పద్యం: రాతి బసవని గని రంగుగా మొక్కుచూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాతి బసవని గని రంగుగా మొక్కుచూ గనుక బసవనిగని గుద్దుచుండ్రు బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రాముని భక్తులమని అనుకుంటూ మనసులో భక్తి లేకున్నా కూడ తెగ భజనలు చేస్తుంటారు. నిజమైన భక్తి ఉన్న వాడు భజనలు చేయవలసినా అవసరం ఉందా? భక్తిని మనస్సులో ఉంచుకుంటే చాలు, భజనలు చేయవలసిన అవసరం లేదు. అసంపూర్ణమైయిన పద్యం: రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక, భక్తి నిల్ప నతడు, భజన చేయునా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా!దుష్టులు నన్నుఅన్యాయంగాహింసిస్తూంటే ఊరుకుంటావా?నన్నుకాపాడు'రామదాసు. అసంపూర్ణమైయిన పద్యం: రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా నేమిఎరుంగనట్టుల సహించుచునున్నపనేమిచెప్పురా నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్ కోమలనీలవర్ణ రఘుకుంజర మద్గతిజానకీపతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధర్మాధర్మముల సూక్ష్మమును గ్రహించవలెను.రాముడు గొప్పరఘువంశమునబుట్టి ధర్మముతో మరింతపేరుతెచ్చెను.దుర్యోధనుడుగొప్ప కురువంశములోపుట్టి అధర్మముతో దానికికీడుతెచ్చాడు. అసంపూర్ణమైయిన పద్యం: రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె కురువిభుండుపుట్టి కులముచెరిచె యెవరిమంచిచెడ్డ లెంచిచూచిన దేట విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నీలమేఘపురంగుతోవెలుగుతూ జనులకానందకారకా పరశురామునిగెలిచి ఏకపత్నీవ్రతుడవై కాకుత్సవంశచంద్రుడవైన రాక్షససంహారీరామా!గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీలనీరద శ్యామ కకుత్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్బలో ద్దామవిరామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఘోరపాపాల నుండి విముక్తిని కలిగించేవాడు, సద్గుణములతో కూడిన కల్పవృక్షం వంటివాడు, తీగెలెన్నో విచ్చుకొనే తోట వంటివాడు, ఆరు రకాల వికారాలను జయించిన వాడు, సాధుపుంగవులను రక్షించడమే వ్రతంగా గలవాడు.. ఎవరంటే రాముడే. పరమదైవమూ ఆయనే కదా. నీ అడుగులలో పూచే తామరలనూ కొలవడమే నా పని భద్రగిరి వాసా! అసంపూర్ణమైయిన పద్యం: రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో ద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పాపముల పోగొట్టువాడవు, మంచిగుణములకు కల్పవృక్షపు వంటివాడవు,ఆరువికారములజయించి మంచినికాపాడు రామా!నిన్నేనమ్మానుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయరాముడు సాధుజనావన వ్రతో ద్దాముడు రాముడేపరమదైవము మాకనిమీయడుంగుగెం దామరలేభజించెదను దాశరధీ కరుణాపయోనిధీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఒక రాయిని పట్టుకుని మరొక రాయితో అదె పనిగా రాస్తూ ఉంటే ఎంత గరుకు తనము అయినా పొయి నున్నగా తయారవుతాయి. అలాగే పట్టుదలతో చేస్తూ ఉంటే ఎలాంటి పనినైనా సాధించవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: రాయి రాయి గూర్చి రాయగా రాయగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన యట్టు లన్ని పనులు పాటు చేసినంత పరిపాటి యగునయా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మూర్ఖులకు దైవము తావు తెలియక మోక్షం కోరకు విగ్రహాలను పూజించుట, అడవులు, దేశదేశాలు పట్టి తిరుగుట చేస్తుంటారు.దైవము తన మనస్సులోనే ఉన్నాడని తెలుసుకోలేరు. తీర్ధయాత్రలు మాని మనస్సులోనున్న దైవాన్ని పూజించుటయే మేలు. అసంపూర్ణమైయిన పద్యం: రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు కానలేరు ముక్తికాంత నెపుడు తానయుండుచోట దైవంబు నుండదా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మన మనస్సు ఏమి చెబుతుందో వినకుండా ఆవేశంతో అడవులబట్టి పోతే ప్రయొజనం ఉండదు. కావున ముందు మన మనస్సులో ఎముందో అది ఏమి చేప్పాలనుకుంటుందో విని అర్దం చేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: రూఢిమదిని మించి రొద వినజాలక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూఢిమదిని మించి రొద వినజాలక కాడు చేరనేమి ఘనము కలుగు? వీటిలోన రవము విన్నంద వినుచుండు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: స్థిరముగా చేసెదననిచెప్పి తరవాత మానరాదు.సహాయముగా నుండే బంధువులకి చెడు మనసులోకూడా తలవకూడదు. కోపించే అధికారిని సేవించకూడదు.పాపులున్న దేశానికి వెళ్ళరాదు. అసంపూర్ణమైయిన పద్యం: రూపించి పలికి బొంకకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఏదైనా రూఢిగా చెప్పి అనలేదని అబద్ధామాడకు.సహాయముగానుండు. బంధువులకు కీడుచేయకు.[మిగతావారికి చెయ్యచ్చని కాదు]కోపించే అధికారిని సేవించకు.పాపాత్ములుండెడి దేశానికి వెళ్ళకు. అసంపూర్ణమైయిన పద్యం: రూపించి పలికిబొంకకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూపించి పలికిబొంకకు ప్రాపగుచుట్టంబు కెగ్గుపలుకకుమదిలో గోపించురాజు గొల్వకు పాపపుదేశంబుసొరకు పదిలము సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: స్త్రీ రూపుని, నడకలో హొయలుని చూసి క్షణికావేశంలో బ్రాంతి చెందుతారు. అలాంటి బుద్ది మారక పోతె అందరి దగ్గర నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: రూపు నడక చూడదాపంబు పుట్టిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూపు నడక చూడదాపంబు పుట్టిన భ్రాంతిలంకురించు నంతలోనె బుద్దిమఱలకున్న రద్దికి నెక్కురా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! వాస్తవమగు తత్వజ్ఞానుభవము కాని చిత్తపవిత్రత కాని పవిత్రవర్తనము కాని లేక శుష్కమగు పాండిత్యము మాత్రము సంపాదించిన కొందరు ’మేము ప్రాపంచిక సుఖములపై రోత చెందితిమి’ అందురు. వాస్తవముగ తమ మనస్సులందు ఏ ఉత్తమ సంస్కారము లేక రోగగ్రస్తమగు మనస్సులు కలవారు. వీరికి ఏమి రోత కలిగినది. రోతనగా వీరికేమి తెలియును. నేను శివభక్తుడను, ఎంత విభూతిని పూసికొంటిని అందురు. వీరు పూసుకొన్నది లేదు వారి దేహములందు ఏపూతయు లేదు. ఎందుకంటె వారి అంతఃకరణములందు పాదుకొనియున్న మదము మొదలైన దుర్దోషములచే వారి దేహములు అపూతములు అపవిత్రములయి ఉన్నవి. నా వాంఛలు మొదలగు వాటిని మాత్రమే కాదు ధ్యానస్థితిలో కన్నులను మూసికొంటిని అందురు. వీరి కన్నులు మూతలు పడియున్నను వీరి మనస్సులు ప్రాపంచిక సుఖాదులు, వానిపై వాంఛలు, వాటిని పొందుటకు దుష్కర్మలును చూచుచునే ఉన్నవి. సదా మూఢత్వమే కాని వీరి అంతఃకరణములందు తత్వజ్ఞానము, యుక్తాయుక్త వివేకము ఉండవు. కనుక శివా నన్ను అట్టివానినిగా కానీయక నిన్ను సదా సేవించువానిగ అనుగ్రహించుము. అసంపూర్ణమైయిన పద్యం: రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్ మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ జేసిందేంటిది చేంతలేఁటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా మనస్సు విచిత్ర స్థితితో రీతిలో తన ఇఛ్ఛవచ్చినట్లు ప్రవర్తిల్లుచున్నది. సుందరులైన స్త్రీల యౌవన కామ సుఖానుభవమను దృష్టితో కొన్ని సమయములందు, విరక్తితో కొన్ని సమయములు సంచరించుచున్నది కాని పూర్ణవైరాగ్యము పొందుట లేదు. పుత్ర మిత్ర జనములు, సంపదల యందు ప్రీతిని కొద్దిగా వదలుచున్నది కాని పూర్తిగ వదలుట లేదు. కోరికలనెడి తీగలను కొంత కోసివేయుచున్నది కాని సంపూర్ణముగ కోసివేయుట లేదు. నీకు ప్రీతికరములగు సత్కర్మలనాచరించ సంకల్పించుచున్నది కాని పూర్ణముగ జరుగుట లేదు. కనుక దేవా నా ప్రార్ధన మన్నించి ఈ నా మనస్సునందలి ఈ విచ్చలవిడితనమును పోగొట్టి పైని చెప్పినట్లు ఉన్న నా మనోదోషములను నశింపజేయుమా. అసంపూర్ణమైయిన పద్యం: రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్ పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! విజ్జు అనెడి బోయవాని వలె ఱాలతో నిన్ను బూజించి నిన్ను మెప్పించలేను. సిరియాళరాజు వలె కొడుకుమాంసమును నీకు ఆహారముగ పెట్టి నిన్నాదరించలేను. విష్ణువువలె కన్ను పెఱికి నిన్ను పూజించి నిన్ను సంతోషపరచలేను. చపలచిత్తుడనగుటచే నాకు నీ విషయమున నిస్చలభక్తి లేదు. నిన్ను మెప్పించగల సామగ్రి యేది;యు లేకున్నను నిన్నే శరణు పొందినాను. నా అదృష్టము ననుసరించి నీ చిత్తమునకు దోచినవిధముగా జేయుము. అసంపూర్ణమైయిన పద్యం: ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ జాలన్ జంపంగ నేత్రము న్దివియంగాశక్తుండనేఁ గాను నా శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనకు చేటు కాలం దాపురించినప్పుడు అల్పుడు కూడ భాద పెట్టకలడు. అంత గొప్ప రాజ్యమైన లంకని కోతులు నాశనం చేయలేదా? అసంపూర్ణమైయిన పద్యం: లంకపోవునాడు లంకాధిపతి రాజ్య","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లంకపోవునాడు లంకాధిపతి రాజ్య మంత కీశసేన లాక్రమించె చేటు కాలమైన జెఱుప నల్పుడె చాలు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొప్ప ధనవంతుదైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాసనము చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుదు సామాన్యులైనను అపకారము చేయుదురు. అసంపూర్ణమైయిన పద్యం: లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సమాజంలో నీతిపరులే నిజమైన బలవంతులు. శారీరకంగా ఎంత లావుంటే ఏం లాభం? నీతి లేని జీవితం వృథా. పెద్ద కొండవంటి ఏనుగునైనా సరే, చిన్నవాడైన మావటివాడు చక్కగా వశపరచుకొంటాడు. ఇదే మాదిరిగా, మనుషుల్లోనూ దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పదని తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: లావుగల వానికంటెను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లావుగల వానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఆహారముగ ఉపయోగించుటకు అడవులలో కందమూలఫలములు లేవా. దప్పిక తీర్చుటకు నదులయందు జలములు లేవా. నివసించుటకు ఆశ్రయముగా పర్వత గుహలు లేవా. పండుకొనుటకు ఆకుల పడకలు లేవా. జీవితమున కలుగదగు సుఖములననుభవించుటకు, యోగక్షేమములు చూచుటకు సదా జనుల ఆత్మలలో అంతర్యామివై యున్నావు. నీ అనుగ్రహమున ఇన్న్ లభించుచుండగ మానవులు ఏ సుఖములు కోరి ఈ రాజులను సేవించుటకై ఏల పోవుచున్నారో నాకు తెలియుట లేదు. అసంపూర్ణమైయిన పద్యం: లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్ సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: లోకములు,లోకపాలకులు,లోకములలో నివసించువారు,కడకు లోకములన్నియు నశించినపిమ్మట గాఢమైన అంధకారము నిండియున్నవేళ ఒకేఆకారముతో వెలుగుతున్న వానినేసేవింతును.[ఆరాధింతును]గజేంద్రమోక్షం,పోతన అసంపూర్ణమైయిన పద్యం: లోకంబులు లోకేశులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది నలోకంబగు పెం జీకటికవ్వల నెవ్వం డేకాకృతివెలుగు నతనినే సేవింతున్",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మంచివారు చెడ్డవారి విషయము తెలియకచేరితే మాటలతోవేధిస్తారు.కాకుల గుంపులోకి కోకిలవస్తేఅరిచి తరుముతాయి. అసంపూర్ణమైయిన పద్యం: లోకములోన దుర్జనుల లోతు నెరుంగక చేరరాదు సు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోకములోన దుర్జనుల లోతు నెరుంగక చేరరాదు సు శ్లోకుడు చేరినం గవయ జూతురు చేయుదు రెక్కసక్కెముల్ కోకిలగన్నచోటగుమిగూడి యసహ్యపు గూతలార్చుచున్ గాకులు తన్నవే తరిమి కాయము తల్లడమంద భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మంచివారు ఎదటివారుఎటువంటివారో సరిగ్గాతెలిసికొనకుండా వారినిచేరరాదు. కాకుల్లోకి కోకిలవస్తే తరిమినట్లు జరుగును. అసంపూర్ణమైయిన పద్యం: లోకములోనదుర్జనుల లోతునెరుంగక చేరగరాదుసు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోకములోనదుర్జనుల లోతునెరుంగక చేరగరాదుసు శ్లోకుడుచేరినం గవయజూతురు చేయుదురెక్కసక్కెముల్ కోకిలగన్నచోట గుమిగూడియసహ్యపు గూతలార్చుచున్ గాకులుతన్నవే తరిమికాయము తల్లడమందభాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఆత్మను చూచిన వాడు లోకంలో దెన్నైనా చూడగలడు. అలా బయట లోకం కూడ చూసిన వాడె పరమయోగి కూడ అవుతాడు. కాని తనను తాను తెలుసుకున్నవాడు, సర్వమూ తెలుసుకున్నట్లు. అసంపూర్ణమైయిన పద్యం: లోనుజూచినతడు లోకంబు లెఱుగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోనుజూచినతడు లోకంబు లెఱుగును బయలజూచినతడు పరమయోగి తన్ను జూచినతడు తానౌను సర్వము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒంటి మీద రుద్రాక్షల మాల వేసుకుని, ఒళ్ళంతా బూడిద పూసుకుని దొంగ జపము చేస్తే ప్రొయొజనము లేదు. మనసులో గురువుని పెట్టుకుని గమనించడమే అసలైన ధ్యానం. అసంపూర్ణమైయిన పద్యం: వక్షమందు గురుని వర్ణించి చూడరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వక్షమందు గురుని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాచబాట అక్షమాల జపమె యవని దొంగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము. అసంపూర్ణమైయిన పద్యం: వగవకు గడిచిన దానికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వగవకు గడిచిన దానికి బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై యెగి దీనత నొందకుమీ తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చావు పుట్టుకలు అనునవి ఎప్పుడును ఉండు ఈ సంసార చక్రమున చచ్చి పుట్టని వాడే ఉండడు. పుట్టిన వారిలో నశింపనివాడు ఉండడు. ఎవని పుట్టుకల వలన వంశము గొప్పకీర్తి చేత ప్రసిద్ది చెందునో వాడే జన్మించినవాడు. వాని పుట్టుకే గణనీయమైనది అగును. అసంపూర్ణమైయిన పద్యం: ప్రాణిలోకంబు సంసార పతితమగుట ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడుగలడె వాని జన్మంబు సఫల మెవ్వానివలన వంశ మధి కోన్నతి వహించి వన్నెకెక్కు.",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మీరు చేసిన దానముయొక్క ఫలితము వద్దంటే విడిపోదు అలానే దానము చేయకుండా రమ్మంటే రాదు.కాబట్టి ఫలితాలగురించి ఆలోచించకుండా తమ తమ తాహతుకి తగ్గట్టు దానము చేయుటయే మేలు. అసంపూర్ణమైయిన పద్యం: వద్దనంగబోదు వలెననగారాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వద్దనంగబోదు వలెననగారాదు తాను చేసినట్టి దానఫలము ఉల్లమందు వగవకుండుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శరీరచాపల్యముచేఏనుగు,రుచికిచేప,పాటకిపాము,చూపుకిజంక,వాసనకితుమ్మెదలోబడినట్లకాక రామా!నన్నింద్రియాలనుండి కాపాడు.గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: వనకరిచిక్కుమైనసకు వాచవికింజెడిపోయె మీనుతా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వనకరిచిక్కుమైనసకు వాచవికింజెడిపోయె మీనుతా వినికికిజిక్కెజిల్వగను వేదరుజెందెనలేళ్ళు తావిలో మనికినశించెదేటితర మాయిరుమూటిని గెల్వనైదుసా ధనములనీవెకావనగు దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కృష్ణా!భక్తులనురక్షించువాడా!గొప్పవారైన త్రిమూర్తులలో కరుణామూర్తివైననీ సద్గుణాలను సనకాది మునీంద్రులుసహితము నిన్నుస్థుతించలేరు.ఇకనిన్ను స్తుతించుటకు నేనెంతటివాడను? అసంపూర్ణమైయిన పద్యం: వనజాక్ష భక్తవత్సల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై కననీ సద్గుణజాలము సనకాదిమునీంద్రు లెన్నజాలరు కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గతజన్మలో పుణ్యకార్యాలు చేయడం వల్ల సంపాదించిన పుణ్యరాశి ప్రభావం ఎంతటి దంటే అది మనుష్యుని ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది. అతడు అడవిలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, శత్రువుల మధ్య ఉ్నా, మహాసముద్రాలలో ఉన్నా కొండచివరల ఉన్నా, నిద్రలో ఉన్నా, మత్తులో ఉన్నా అపాయంలో ఉన్నా పుణ్యమే రక్షిస్తుంది అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వనే రణే శత్రుజలాగ్ని మధ్యే గుహార్ణ వే పర్వత మస్తకే వా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వనే రణే శత్రుజలాగ్ని మధ్యే గుహార్ణ వే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని కర్మాచరణం వల్లకలిగే ఫలితం ఎంత బలీయమైనదో ఆపదల్లో సైతము పూర్వపుణ్యమే రక్షిస్తుంది. ఈ పుణ్యం గత జన్మ సంప్రాప్తం. ఇలాంటి వాళ్లు ఎక్కడున్నా వారికి లోటేమీ ఉండదు.",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వరదలొచ్చే పొలంలో వ్యవసాయం చెయ్యకు. అది సాగవదు.కరువుతో కష్టపడుతున్నా సరే చుట్టాలిళ్ళకు వెళ్ళకు.లోకువవుతావు.ఇతరులకు ఇంటిగుట్లు చెప్పకు.చేటు.పిరికివాడికి సేనాధిపత్యము నీయకు. అసంపూర్ణమైయిన పద్యం: వరదైన చేను దున్నకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనులకడ కేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రత్నాలవంటి ధాన్యాలను పండించి, చక్కగా దంచి, రుచికరంగా వండి, తృప్తిగా ఇతరులకు బోజనం పెట్టెవాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, అతనే దైవసమానుడు. అసంపూర్ణమైయిన పద్యం: వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు చక్కదంచి వండి మిక్కుటముగ సుష్టు బోజనముల జూఱగా నిడువాడు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా! భక్తులను కాపాడే నీకు పరాకు వద్దు. నీ మంచి చరిత్రకి, నీ బిరుదుకి కీడు తెచ్చుకోవద్దు. నా పాపసముద్రము మీద నీవు తెప్పవు. అసంపూర్ణమైయిన పద్యం: వలదుపరాకు భక్తజనవత్సల నీచరితంబువమ్ముగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలదుపరాకు భక్తజనవత్సల నీచరితంబువమ్ముగా వలదుపరాకు నీబిరుదు వజ్రమువంటిదిగాన కూరకే వలదుపరాకు నాదురితవార్ధికి దెప్పవుగా మనంబులో దలతుమెకా నిరంతరము దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: భూలోకంలో వింతను, ఆకర్షణను కలిగించే గుర్రాన్ని ఎక్కావు. దుష్టులను సంహరించావు. ధర్మాన్ని నిలబెట్టటానికి కలియుగం ముగిసే సమయంలో కలిపురుషుడిగా అవతరించి, లోకాలు సృష్టించినవాడవు నువ్వు. అసంపూర్ణమైయిన పద్యం: వలపుల తేజీనెక్కియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలపుల తేజీనెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్ కలియుగము తుదిని వేడుక కలికివిగానున్న లోకకర్తవు కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అడవిలోని క్రూర మృగాలెన్నైనా వలవేసి బంధించి పట్టుకోనుట సాధ్యమేకాని గురువు సహాయం లేకుండా మనస్సును అదుపులో పెట్టుకోవడం అసాధ్యం. అసంపూర్ణమైయిన పద్యం: వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల బట్టవచ్చుగాని పాడుకర్మ గురుని బోధలేక కుదుట నొందదు సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తమలపాకుల్లో సున్నంఎక్కువైతే నోరుమండిపొక్కుతుంది.తప్పనిసరై దుష్టులతో కలిసినా అధికమైతేప్రమాదం.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయబడ్డచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయబడ్డచో గొలవదియెకాని యెక్కువలుగూడవు తమ్ములపాకులోపలం గలసినసున్న మించుకయకాక మరించుక యెక్కువైనచో నలుగడ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుకపొక్కకయున్నెభాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఇతరులకు బాధ కలిగించేవి కూడ సచ్ఛీలురైనవారు ఆనందగా భరిస్తారు. వారికి అగ్ని చల్ల నీటిలా, మహామేరు పర్వతం చిన్నరాయిలా, క్రూరమృగమైన సింహం సాధుజంతువు జింకలా, మహాసర్పం పూలహారంలా, విషము అమృతసమానంగా అనిపిస్తుంది అని భావం అసంపూర్ణమైయిన పద్యం: వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా న్మేరుఁ స్వల్పశిలాయతే, మృగపతిఁ సద్యఁ కురఙ్గాయతే వ్యాలో మాల్యగుణాయతే, విషరసః పీయూషవర్షాయతే యస్యాఙ్గే ऽ భిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనిషి మాట అనేది చాలా విలువైనది మరియు చాల శక్తి కలిగియున్నది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయొగించాలి. ఎంత గొప్ప బంధుత్వమయినప్పటికి ఒక్క మాట వలన చెడిపోతుంది. దీనివలనే స్త్రీలకి చెడ్డపేరు వస్తుంది. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మనం మాట్లాడే మాటలోనె ఉన్నది. అసంపూర్ణమైయిన పద్యం: వాక్కు చేత దప్పు వావులు వరుసలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాక్కు చేత దప్పు వావులు వరుసలు వాక్కు చేత దప్పు వనితగుణము వాక్కుచేత గల్గు వరకర్మములు భువి విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దుష్టుడైన వాడు వంకర టింకర మాటలతో ఎత్తి పొడుస్తూ వంకర దండాలు పెడుతూ ఉంటాడు కాని ప్రేమ అనేది ఉండదు. అలాగే కొంతమంది విభూది పెట్టి భక్తి నటిస్తారే కాని వారి నోరు తోడేలు వలె ఇతరులను మ్రింగడానికి చూస్తూ ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు ప్రేమ కలిగినట్టు పెట్టనేల? నోసట బత్తిజూపు నోరు తోడేలయా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆకలితో మొహం వాచిపోయిన మనిషి ఎలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించినదల్లా తింటాడో, అలానే మనస్సు చలించిన మూర్ఖుడు నిలకడగా ఉండలేడు. అసంపూర్ణమైయిన పద్యం: వాచవికి మెగము వాచినయట్టుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాచవికి మెగము వాచినయట్టుల నిదియు నదియు దినగ మొదలుపెట్టు మరలదింక బుద్ది మర్యాదపోయిన విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నేను ఏ జన్మలోనో నీ విషయమై గొప్ప అపచారము చేసితిని. ఏమిటనగా సరస్వతీ పతియగు బ్రహ్మకు కూడా దుర్లభమైన నీ తోడి సాయుజ్యము పొందుటకు ఉత్తమమైన ప్రణవోపాసన మొదలగు ప్రక్రియలు చేయక, బ్రహ్మాదులవలె నీ ద్వారమున నిల్చి నిన్ను అనుగ్రహింప చేసికొనక, నీ ఈశ్వరత్వ లక్షణమైన మోక్షలక్ష్మిని (నిర్వాణశ్రీని) సాహసముతో చెరబట్ట తలచితిని. ఈ మానసాపచారముతో చేసిన మహాపరాధమునకు తగిన దండన విధించితివి. నీ సన్నిధిలో ఉండి నీ కల్యాణోత్సవములు మొదలైనవి చూచి ఆనందమును పొందు భాగ్యము లేకుండ చేసితివి. రాజులలోకెల్ల అధముడగు ఒకానొక భూపాలుని సేవకై వాని ద్వారమున దూరవలసిన దౌర్భాగ్యము ఈ జన్మమున నాకు కలిగించితివి. ఈ దండననుండి విడుదల చేయుమయ్యా. అసంపూర్ణమైయిన పద్యం: వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నిజమైన ఙానము కలవాడు ఎవ్వరితోను వాదులాడక, ఎవ్వరి పంచకు చేరక, ఎవరికీ కీడు చేయక, అందరివద్ద మంచిగా ఉంటూ గౌరవము పొందుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ జేరరాడు తాను చేటుదేడు ఙానియగుచు బుధుడు ఘనతబొందగజూచు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ప్రకృతి యందు వర్షము లేకున్నా దేశమునకు కరువు కాటకములు వచ్చును, మరియు వర్షములున్నచో వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజమే కదా అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వాన కురియకున్న వచ్చును కక్షామంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాన కురియకున్న వచ్చును కక్షామంబు వాన గురిసెనేని వఱద పాఱు వఱద కఱవు రెండు వరుసతో నెఱుగుడి విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వర్షము వచ్చుట, ప్రాణము పోవుట యే మనుజునకైనా తెలియదు. అది తెలిసినచో కలికాలము ముందుకు నడవదు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వాన రాకడయును బ్రాణంబు పోకడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాన రాకడయును బ్రాణంబు పోకడ కానఁబడ దదెంత ఘనునికైన గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వాన రావడం, ప్రాణం పోవడం ఎవ్వరికి తెలియదు. అవి అన్ని కాల, కర్మములను అనుసరించి వాటికవే జరిగిపొతుంటాయి. అలంటివి అన్ని ముందే తెలిస్తె ఇంకెమన్నా ఉందా? అసంపూర్ణమైయిన పద్యం: వానరాకడ మఱి ప్రాణంబుపోకడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వానరాకడ మఱి ప్రాణంబుపోకడ కానబడదు కాలకర్మవశత గానబడినమీద కలి యిట్లు నడుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పేదవాడుచెవికుట్టు పెద్దదిచేసుకోగలడు ఆభరణం చేయించుకోలేనట్లే విద్యనేర్చినవారందరూ ధనవంతులుకాలేరు. అసంపూర్ణమైయిన పద్యం: వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా బూనినబూనుగాక తనపుణ్యముచాలక భాగ్యరేఖకుం బూనగనెవ్వడోపు సరిపోచెవి పెంచునుగాకదృష్టతా హీనుడు కర్ణభూషణము లెట్లుగడింపగనోపు భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధనములేని సమయములో తల్లి, భార్య, పిల్లలు, సన్నిహితులు వీరందరు శత్రువులు అవుతారనుట నిక్కమైన నిజము. కాబట్టి అతి ప్రేమకు పొయి ధనమును త్యజించుటకన్న, కావలిసినంత సంపాదించి అందరిని బ్రతికించగలగడం ముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: విత్త హీనమైన వేళలందును తల్లి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విత్త హీనమైన వేళలందును తల్లి తనయు లాలు సుహృదు లనెడివార లెల్ల శత్రులగుదు రెండైన నిజమిది విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల చిత్తమునందు వ్యధ చాల ఎత్తగు వేపచెట్టు. అది మొలకెత్తుటకు పెరుగుటకు విత్తు ఉండవలెను కదా. అజ్ఞానమే ఆ విత్తు. చిత్తము ఆ విత్తు మొలకెత్తించుటకు చేసిన పాదు. ఆ చిత్తమునందు కలుగు సంసారవిషయక మయిన ఆవేశము ఆ పాదునకు వేసిన గట్టు మరియు ఆ విత్తు మొలకెత్తుటకు కావలసిన నీరు. అహంకారము ఆ విత్తునుండి వచ్చిన మొలక. అసత్యములు ఆ మొలకకు మారాకులు. మానవులాచరించు అత్యంతదుర్వర్తనములు ఆ చెట్టున పూచిన పూవులు, కామము మొదలగు చిత్తదోషములు ఆ చెట్టున పండిన పండ్లు. అసంపూర్ణమైయిన పద్యం: విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను , ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు. అసంపూర్ణమైయిన పద్యం: విత్తముగలవాని వీపు పుండైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు బేద వానియింట బెండ్లయిననెరుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: విద్యఎవరికీకనపడని గుప్తఐశ్వర్యం. ధనాన్నిఎవరైనా దోచుకుంటారనేభయంతో దాచాలి.విద్యదాచపనిలేదు.విద్యాజ్ఞానమున్నవారు అవార్డులు,సత్కారాలు కోరకపోయినా కీర్తిప్రతిష్టలతో వెలుగుతూంటారు.వీరికి ధనలోపముండదు.విద్యే గురువుగాను విదేశాలలో బంధువుగాను ఉంటుంది.విద్యే దైవం.దానికిసరిపడే ధనముండదు.విద్యావంతులని రాజులు[దేశాద్యక్షులు]పూజిస్తారు.విద్యలేనివాడు మనిషా?అంటున్నాడు భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకుసాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: విద్య ఉండి వినయము లేకపోతే ఆ విద్య ఎందుకు పనికి రాదు. ముత్తైదువుకు ఆభరణాలు అన్ని ఉండి మంగళసూత్రం లేకపోతే ఏమి ప్రయొజనం అసంపూర్ణమైయిన పద్యం: విద్యగలికి యుండి వినయము లేకున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విద్యగలికి యుండి వినయము లేకున్న నైదు వలకు మేలియైన మణులు సొమ్ములుండి కంఠ సూత్రము లేనట్లు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విద్యాహీనుడు పండితుని వద్ద ఎంత సమయము గడిపినా ఙాని కాలేడు. కొలనులో హంసలతో పాటు కొంగలున్నా అవి హంసలు కాలేవు కదా! అసంపూర్ణమైయిన పద్యం: విద్యలేనివాడు విద్వాంసు చేరువ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు కొలని హంసల కడ గొక్కెరులున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎవ్వరేది చెప్పిననూ వినవచ్చును. విన్నమాటలన్నీ నమ్మేసి ఆవేశాలు తెచ్చుకోకూడదు. ఆ మాటలయొక్క పూర్వాపరాలు తెలుసుకుని న్యాయమేదో,అన్యాయమేదో గ్రహించగలవారే నీతిపరులు.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: వినదగు నెవ్వరు చెప్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్ గనికల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓదయాసముద్రా!నీవుజీవులమాటలువిని,భక్తితోనిన్నుశరణువేడితే వెళ్లకూడనిచోట్లకి కూడాసర్వమూ మరిచివెళ్ళి రక్షిస్తావట.నేనుఇంతవేడుకుంటున్నానువ్వు రావడంలేదు.అందుకేసందేహంగావుంది.గజేంద్రుడు అసంపూర్ణమైయిన పద్యం: వినుదట జీవులమాటలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వినుదట జీవులమాటలు చనుదట చనరానిచోట్ల శరణార్ధులకో యనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యె గరుణావార్దీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దాంభికుడు తాను విన్నవి కొన్ని, విననివి కొన్ని, వింతగా ఉండేవి కొన్ని చెపుతూ ఉంటాడు. అతనికి అసలు ఎటువంటి విషయాలు తెలియక పొయినా అన్ని కళ్ళార చూసినట్లు చెపుతుంటాడు. ఇలాంటి వారి మాటలు వినరాదు. అసంపూర్ణమైయిన పద్యం: విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని వింత సుద్దులెన్నో వినగ జెప్పు దాను గన్నయట్లే దాంభికుడెప్పుడు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బ్రాహ్మణులంతా ఒకచోట చేసి పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి, వెర్రి లెక్కలు వేసి, ఎవరు ఎవరికి మొగుడు పెళ్ళలవ్వాలో నిర్ణయించాక కూడ ప్రపంచంలో ఇంతమంది ముండమోపిలు ఎందుకున్నారు? అసంపూర్ణమైయిన పద్యం: విప్రులెల్లజేరి వెర్రికూతలు కూసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విప్రులెల్లజేరి వెర్రికూతలు కూసి సతిపతులగూర్చి సమ్మతమున మునుముహుర్తమున ముండెట్లమోసెరా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా! లోకములను అందలిజీవులను సృష్టించుటకు బ్రహ్మవు. అన్నిటినీ,అందరినీ రక్షించుటకు విష్ణుడవు.కడకు నశింపజేయుటకు శివడవు.అన్నీనీవేఅయి విశ్వమంతా నిండియున్నావు. అసంపూర్ణమైయిన పద్యం: విశ్వోత్పత్తికి బ్రహ్మవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా విశ్వము జెరుపను హరుడవు విశ్వాత్మక నీవెయనుచు వెలయుదు కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో ధనవంతులు, రాజులు తమ ఐశ్వర్యములతో వివిధ భోగములు అనుభవించు చుందురు. ఇతరులు తమను పొగుడుచుండగ విని ఆనందించుచుందురు. తమ సంపదలిచ్చు భోగములు అనుభవించుచుందురు. అట్టి ఆనందపారవశ్యములో ములిగిన సమయములో దంభమునకై దానములు చేయుదురు. అవి పవిత్రము కాదు. క్షుద్రమైనవి. నాకు అట్టి సంపదలు వలదు. నీకై ఏ ఐశ్వర్యములు ఒల్లక సకలజీవులకు సకలైశ్వర్యములు, శాశ్వత మోక్షపదము ఇచ్చు నిన్నే ధ్యానింతును, అర్చింతును. అసంపూర్ణమైయిన పద్యం: వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్ పాడంగ వినునప్పుడున్ జెలఁగు దంభప్రాయవిశ్రాణన క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! పెద్దలను భక్తితో కొలుచుచున్న యెడల వానిని లోకమునందు పరిశుద్ధముగల మనస్సు కలవాడనియు, తెలివి తేటలు బాగుగా నుండు వాడనియు, ధర్మములనెరిగిన వాడనియు పెద్దలగువారందురు. అసంపూర్ణమైయిన పద్యం: వృద్ధజన సేవ చేసిన,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వృద్ధజన సేవ చేసిన, బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్ సద్ధర్మశాలి యని బుధు లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగ కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది. త్వరలోనో కొంతకాలమునకో రానున్న దుర్మరణము తలుచుకొనగా ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మేలు సాధించనివాదనగుదునే. నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును. అసంపూర్ణమైయిన పద్యం: వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్ వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్ నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం జెనకుంజీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వెన్న చేతిలో పెట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నెయ్యిని అడుక్కున్నట్లు తనలోనే దైవము ఉన్నాడనే విషయము గ్రహింపక మూర్ఖ మానవులు దేవుని కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి దైవుని గురించి బయట వెదకడం మాని తనలోనే పరమాత్మని సృష్టించుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: వెన్న చేతబట్టి వివరంబు తెలియక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనలో ఉన్న మనసును మార్చుకోకుండా ఎన్ని వేషాలు వేసినా లాభం ఉండదు. నల్ల కుక్కను ఎంత తోమినా తెల్లబడదు. అసంపూర్ణమైయిన పద్యం: వెఱ్ఱి వేషములను వేసికోబోకుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెఱ్ఱి వేషములను వేసికోబోకుము కఱ్ఱికుక్క తెలుపుగాదు సుమ్ము పుఱ్ఱెలోని గుణము పూడ్పింపజనవలె విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖునితొ చర్చించి విసిగింపకూడదు. మూర్ఖుని మాటలు లెక్క చేయకూడదు. అలాగే వెఱ్ఱి కుక్కను తీసుకుని వేటకు వెల్ల కూడదు. అసంపూర్ణమైయిన పద్యం: వెఱ్ఱివాని మిగులు విసిగింపగా రాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెఱ్ఱివాని మిగులు విసిగింపగా రాదు వెఱ్ఱివాని మాట వినగ రాదు వెఱ్ఱికుక్క బట్టి వేటాడగా రాదు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనిషి ఈ భూమి మీదకి ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే పోతాడు. వచ్చెటప్పుడు ధనాన్ని తీసుకుని రాడు, పోయెటప్పుడు తీసుకుని పోడు. నరునికి ధనానికి అసలు బందమే లేదు. అయినా ఎందుకని ధనమంటే పడిచస్తారో తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు తేనులేడు కొంచు బోనులేడు తా నదేడపోనొ ధనమేడపోవునో విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కొండెగాడు/మోసగాడు అతి వినయము చూపిస్తూ మనల్ని మాయ చేసి గోతిలోకి త్రోస్తాడు. అటువంటి వానిని చేరతీస్తే గోతిలో పడక తప్పదు. ఎంత అవసరమున్నా వానికి దూరముగా ఉండటమే ఉత్తమము. అసంపూర్ణమైయిన పద్యం: వేడుచున్నయట్టె విషయంబు జూపుచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేడుచున్నయట్టె విషయంబు జూపుచు గోత దింపుసుమ్ము కొండెగాడు చేర్చరాదు వాని జెఱుచును తుదినెట్లొ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓకృష్ణా! నీవు వేదములకు కూడా దొరకని వాడవు.ఆది పురుషుడవు.పాపరహితుడవు.మురాసురుని చంపినవాడవు.అట్టి నీచూపు నిన్నే నమ్ముకున్న నాపై ప్రసరింపజేసి నన్ను కాపాడు తండ్రీ! కృష్ణ శతకము. అసంపూర్ణమైయిన పద్యం: వేదంబులు గననేరని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ మురారీ నాదిక్కు జూచి కావుము నీదిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యంశముతోనే నీవు రజోగుణప్రధానమయిన సృష్టికర్తయగు బ్రహ్మను చేసితివి. అట్టి బ్రహ్మను తిట్టినచో నిన్ను తిట్టినట్లేయగును. ఐనను అతను చేసిన తప్పులను నీకు చెప్పుచున్నాను. భూలోకములో కొందరిని పండితులుగ, కొందరిని కవులుగ పుట్టించుట ఎందులకు? వారికి బుద్ధిచాతుర్యము కలిగించుట ఎందులకు? అట్టి వారికి ఆకలిబాధ మొదలైనవి కల్పించినాడు. అది నీవు అతనికి నియమించిన కృత్యమో ఏమో. అయినచో అతను రాజులను సద్గుణవంతులుగ పండితులను కవులను వారి యోగ్యత గుర్తించి ఆదరించు ఉత్తములుగా చేయక వారిని అనాదరము చేయు దుర్మార్గులుగ చేసినాడు. ఇది తగునా. అసంపూర్ణమైయిన పద్యం: వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం జీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పిచ్చి పట్టిన కుక్కలలాగ గుంపులు గుంపులుగా అరుస్తూ పనికిమాలిన వేదాలు మంత్రాలు చదువుతూ ఉంటారు.ఇలా అరవడం మూలంగా గొంతు నొప్పి రావడమే కాని ఎటువంటి ఉపయోగం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె అర్ధహీన వేద మఱచుచుంద్రు కంఠశొషకంటె కలిగెడి ఫలమేమి? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికి చేస్దు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని మంచివాడు కాలేడు. అసంపూర్ణమైయిన పద్యం: వేము పాలువోసి ప్రేమతో బెంచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేము పాలువోసి ప్రేమతో బెంచిన చేదువిరిగి తీపజెందబోదు ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను విశ్వదాభిరామ! వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈ పద్యం వేమన్న పద్యాల్లో ఉన్నా వేమన్న పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది. బ్రౌన్ కూడా ‘వేయి విధములను’ అన్నాడు.'చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు'ను అని వ్యాఖ్యానించాడు. ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా, విశిష్టమైన ప్రజాయోగిగా విలసిల్లుతున్నాడని భావించవచ్చు. ‘మేడపైనా అలపైడి బొమ్మ/ నీడనే చిలకమ్మా’ అన్నాడు దేవదాసులో సినీకవి. దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనగా భావించేవారు. కొందరు వేదాంతార్థాల్ని కూడా వెతికేవారు. తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ ‘మేడపైన అలపైడి బొమ్మ’ అంటే పార్వతి అనీ, ‘నీడలో చిలకమ్మా’ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు. అవాంతర సందర్భంగా ఈ ప్రసక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక వేమన పద్యంలో ‘మేడ’ ఏమిటి? మానవ శరీరమా? అయితే ‘మెచ్చుల పడుచు’ నాలుక కావాలి. నాలుక పలుకునకు ప్రతీక గదా! మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది. ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది. లేదా మేడ ఆకాశం కావొచ్చు. ఆకాశానికి శబ్ద గుణముంటుంది. మేఘధ్వని శబ్దమే. దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది. మేఘాల్లోని మెరుపే మెచ్చుల పడుచు. భాషా వాఙ్మయమే భావం. ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది. ఇలా ఒకటి రెండు ప్రయత్నాలు. అప్పటివరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే జ్ఞాని కోసం ఎదురుచూద్దాం. అసంపూర్ణమైయిన పద్యం: వేయి విధములమర వేమన పద్యముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేయి విధములమర వేమన పద్యముల్ అర్థమిచ్చువాని నరసి చూడ చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: లింగాన్ని కట్టుకున్నారేమి? అరె! కట్టుతాళ్లతో గుచ్చి దొంగలాగ బంధించి మెడలో కట్టుకున్నారేమి? లింగడు (అంటే శివుడు) ఏం దొంగతనం చేశాడని! బాహ్య లింగాన్ని పట్టుకోవడం మాని భావలింగాన్ని ఆరాధించడం మంచిది కదా! అని ఆనాటి ఆరాధ్య శైవులను వెక్కిరిస్తున్నాడు వేమన. సాధారణ శిలాలింగమైతే ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. ఆత్మలింగమైతే ఎడబాయకుండా తనతోనే ఉంటుందని వీరశైవం శైవం నుంచి వచ్చిన ఒక శాఖ. పండితారాధ్యుడు స్థాపించిన ఆరాధ్య సంప్రదాయం వీరశైవంలోని మరో అవాంతర శాఖ. ఆరాధ్యులు మెడలో లింగకాయ ధరించినా వీరశైవుల్లా వర్ణాశ్రమ ధర్మాన్ని నిరాకరించరు. వీరశైవులు దర్శనపరంగా శివ విశిష్టాద్వైతులు. అయితే మాయావాదాన్ని అంగీకరించరు. వీరశైవంలో స్థలం, లింగం, అంగం అనేవి ముఖ్యమైన మాటలు. లింగం అంటే జీవుల పట్ల జాలితో లింగరూపం ధరించిన ఉపాస్య దేవత. అంగం అంటే దేవుడు. లింగం కూడా మూడు రకాలు. 1. ప్రాణలింగం. దీనికి రూపం ఉంటుంది. 2. ఇష్టలింగం. ఇది అర్చించుకునే సౌకర్యాన్ని కలిగిస్తుంది. 3. ఇక భావలింగం అంతర దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. వేమన్న మాట్లాడుతున్నది దీని గురించే! వీరశైవంలో మానవ శరీరంతో లింగానికి అభేదాన్ని కల్పించారు. అంటే అంగానికీ లింగానికీ అద్వైతం సూచించబడింది. జీవుడు తన అవధులన్నింటినీ తొలగించుకొని, తనలోనే ఒక నిరవధిక మహాతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలంటున్నాడు వేమన. అసంపూర్ణమైయిన పద్యం: బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ లింగడేమి దొంగిలించినాడొ ఆత్మలింగమేల నర్పించి చూడరో విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ వేమనా! ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱు పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు ఆ చెట్టును నాశనం చేయును. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెదగొట్టును కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఈ లోకములో కూటి కొరకు, కోటి వేషాలు వేస్తారు జనులు.ఇటువంటివన్ని తృప్తిలేని జీవితాలు. ఎన్ని పనులుచేసినా వీరికి తృప్తి ఉండదు. అది మన మనసులో ఉంటుందని తేలుసుకోలేరు, మూర్ఖులు. అసంపూర్ణమైయిన పద్యం: వేలకొలది భువిని వేషముల్ దాల్తురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేలకొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు మేలుకాదు; మదిని మిన్నందియుండుము విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వేషభాషలు మార్చి, కాషాయ బట్టలు ధరించి తలలకు గుండు కొట్టించుకుని యోగులమని చెప్పుకుని తిరుగుతుంటారు. తలలు బోడిగా ఉన్నంత మాత్రాన మనస్సులో ఉన్న కోరికలు బోడిగా ఉంటాయా ఏమిటి. నిజమైన యోగత్వం కోరికలని త్యజించినప్పుడే కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: వేషభాష లింక గాషాయ వస్త్రముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేషభాష లింక గాషాయ వస్త్రముల్ బోడినెత్తి లొప్ప బొరయుచుంద్రు తలలుబోడులైన దలపులు బోడులా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా! అసంపూర్ణమైయిన పద్యం: వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులైన తలుపులు బోడులా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తక్కువజాతి వాడైననూ, కొంచెమైన తెలివిలేని ప్రయోజనము లేనివాడైననూ, దాసీదాని కొడుకైననూ డబ్బు గలవాడు గొప్పవాడుగా నాయకుడుగా పేరుపొందుతూ ఉంటాడు.కోట్లుంటేనే కోటలో పాగా వెయ్యగలడు అసంపూర్ణమైయిన పద్యం: వేసరపు జాతికానీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేసరపు జాతికానీ వీసము దాజేయనట్టి వ్యర్ధుడు కానీ దాసికొడుకైనం గానీ కాసులుగలవాడె రాజుగదరా సుమతీ",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వచ్చిన రోగాన్ని కుదుర్చుకోవడానికి మందు తినాలి. చీకటిని పోగొట్టుకోవడానికి దీపము కావాలి. అలానే మనలో ఉన్న అఙానాన్ని నిర్మూలించడానికి విద్య కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు తినకకాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రోగం రాని వారు, వ్యసనము లేని వారు, భయము లేని వారు ఈ లోకములో ఎవ్వరూ ఏనాడు లేరు. ఎవరైనా వీటిలో ఒకటైనా తమకు లేదని చెబుతున్నారంటే అది అబద్దమే. అసంపూర్ణమైయిన పద్యం: వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు దుఃఖసంభవమున దొడరు భయము లేనివారలుండ రేనాటికైనను విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు. కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు. అర్జునుడి మీద ఉన్న ప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు. కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: శక్రసుతు గాచుకొఱకై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ విక్రమ మేమని పొగడుదు నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శతభిష అంటే నూరుగురువైద్యులు, నక్షత్రముపేరు. చంద్రుని వెంట శతభిష నక్షత్రం ఉంటుందని దాన్నే నూరుమంది వైద్యులు ఆయనతో ఉంటారని అర్థం. అలాగే చంద్రుడు శివుని తలపై అలంకృతుడై ఉంటాడు. ఓషధులకు రాజు, అమృతానికి నిధి, అయినప్పటికి తనకు వచ్చిన క్షయరోగము తప్పినదా తప్పలేదుకదా దైవ విధిని దైవనిర్ణయాన్ని దాటడానికి ఎంతటివారికి కూడ సాధ్యంకాదు అని దీనిభావం. అసంపూర్ణమైయిన పద్యం: శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ తతులకు నాథు డయ్యును, సుధారససేవధి యయ్యుఁ, దారకా పతి దనరాజయక్ష్మభవబాధలఁ బాపగ నోపఁ డక్కటా హతవిధికృత్య మెవ్వనికినైన జగంబున దాటవచ్చునే",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శాంతముగా ఉండడం వలననే జనులకు విజయము లభిస్తుంది. శాంతముగా ఉండటం వలనే తగినె గురువు జాడ తెలుస్తుంది. శాంతము మూలంగానే సకల కార్యాలు నెరవేరుతాయి. అసలు శాంతము యొక్క మహిమ వర్ణింపలేనిది. అసంపూర్ణమైయిన పద్యం: శాంతమె జనులను జయము నొందించును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడ తెలియు శాంత భావమహిమ జర్చింపలేమయా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తలమీద రత్నకిరీటము,చేతులలో శంఖచక్రాలు ధరించి గుండెమీద వజ్రపు పతకము వ్రేలాడు చుండగా దేవతలచేత పూజలందుకుంటూ లక్ష్మీ నాయకుడవైన శ్రీహరీ కృష్ణా వందనం.కృష్ణ శతక పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: శిరమున రత్నకిరీటము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖచక్ర ఘన భూషణముల్ ఉరమున వజ్రపు బతకము సిరినాయక యమర వినుత శ్రీహరి కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రాళ్ళని చూసి మానవులు శివుడని భావిస్తారు. రాళ్ళు రాళ్ళే కాని శివుడు కాదు. అసలు తమ లోపల దాగి ఉన్న శివుడుని ఎందుకు గుర్తింపలేకపోతున్నారో? అసంపూర్ణమైయిన పద్యం: శిలల జూచి నరులు శివుడని భావింత్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిలల జూచి నరులు శివుడని భావింత్రు శిలలు శిలలెకాని శివుడు కాడు తనదులోన శివుని దానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శిలలను పూజిస్తూ దేవతలని నమ్మిన వారు చివరకు మట్టిలో కలిసిపోతారు కదా! కాని ఆ మట్టిలోనే దేవుడున్నాడని తెలుసుకోలేకపోతున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: శిలలు దేవతలని స్థిరముగా రూపించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిలలు దేవతలని స్థిరముగా రూపించి మంటిపాలెయైన మనుజులెల్ల మంటిలోని రాళ్ళ మదిలోన దెలియరు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తన దగ్గరకు ఙానం కోసం వచ్చిన శిష్యులకు శివతత్వము తెలుపక అన్య మతాలలోకి మార్చాలని చూస్తుంటారు. అలాంటి గురువులను నమ్ముకుంటే గుడ్డెద్దు చేలో పడినట్టె. అసంపూర్ణమైయిన పద్యం: శిష్య వర్గమునకు శివు జూప నేఱక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిష్య వర్గమునకు శివు జూప నేఱక కాని మతములోన గలుపునట్టి గురుని నరసిచూడ గ్రుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! చిలుకలు ఎర్రని మోదుగుపూవులను పండ్ల గుత్తులనుకొని మిగుల ఆసక్తితో ఎప్పుడెప్పుడవి తిందుమా అను తహతహతో పాటుతో వానిని తెచ్చుకొనపోవును. కాని పండ్లు లభించక పోగా మరియొక కష్థము సిద్ధించును. అట్లే కర్మానుష్థానము బోధించు వేదాది విద్యలను వానికి తోడుగ శాస్త్రములను అధ్యయనము చేయువారికి నీ అనుగ్రహము కలుగదు. కర్మల ననుష్ఠించుటకు ఫలముగ వీరికి అశాశ్వతమగు స్వర్గాది లోకసుఖములు పునః పునర్జన్మలొందుచున్నారే కాని నిన్ను నిత్యమని తెలిసికొనక నీకయి సాధనము చేయుట దానిని సాధించుటయు జరుగదుకదా. అసంపూర్ణమైయిన పద్యం: శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా రికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనకి దానగుణముండాలి. పైగ ఎవరైనా దానము చేస్తుంటే వారిని అభినందించాలి కాని అడ్డుపడకూడదు. బలి చక్రవర్తి దానము చేస్తుంటే అడ్డుపడిన శుక్రాచార్యునికి ఒక కన్ను పొయినట్టె ఎవరైనా దానము చేస్తుంటే అడ్డుపడిన వారికి ఎదో ఒక నష్టం కలుగక తప్పదు. అసంపూర్ణమైయిన పద్యం: శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు పట్టలేక మనసు పారవిడిచి కన్నుపోవ బిదప గాకి చందంబున విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అభినందనలు పొందని చదువు,సరైనరాగముతో నలుగురుమెచ్చని పాటలు,కబుర్లులేని పదుగురికలయిక,సభలోవారు మెచ్చుకోనివక్తల ఊకదంపుడు ఉపన్యాసాలు విలువలేనివిఅంటున్నాడు కవిబద్దెన సుమతీశతకపద్యంలో అసంపూర్ణమైయిన పద్యం: శుభముల నందని చదువును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శుభముల నందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! శ్రీ లక్ష్మీనాథుడును, సంపదయు, ప్రేమయు రూపంగా కల వాడును అగు శ్రీ మహావిష్ణువును నీకెల్లప్పుడును సకల ఐశ్వర్యములను ఇచ్చునట్లుగా నా మనస్సునందు తలంచుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ భామినీ మనోహరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ భామినీ మనోహరు సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్ లో భావించెద; నీకున్ వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీరఘువంశ తిలకుడు, పవిత్ర తులసీమాలలు ధరించినవాడు, శాంతి, ఓర్పు వంటి సుగుణాల కోవిదుడు, మూడు లోకాల వాసులు కొనియాడదగిన శౌర్యపరాక్రమాలను ఆభరణాలుగా గలవాడు, కబంధుడు వంటి ఎందరో రాక్షసులను హతమార్చినవాడు, ప్రజల పాపాలను ఉద్ధరించేవాడు, దయసాగరుడు.. ఆ రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో కదా. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. పరమేశ్వరుడవు. నారద మహర్షి చేసే గానమునందు ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థనమనే కొండను ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు. జనులు అనే రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగా గొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము. శ్రీకృష్ణుని గురించిన సమాచారాన్ని కవి ఈ పద్యంలో ఎంతో అందంగా వివరించాడు. ఆయనను మనం ఎందుకు పూజించాలో తెలియచేయడానికి శ్రీకృష్ణుడిలో దైవలక్షణాలను కేవలం నాలుగు వాక్యాలలో ఎంతో సులువుగా తెలియచేశాడు. వేమన, సుమతీ శతకాల తరవాత అంతే తేలికగా ఉన్న శతకం శ్రీకృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ రుక్మిణీశ కేశవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంకీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను శ్రీశైలమునకు పోయి మల్లికార్జునుని సేవింతునా! కాంచీనగరము పోయి అభవుడగు (శివుడు) ఏకామ్రేశ్వరుని ఆరాధింతునా! కాశీ నగరము పోయి విశ్వేశ్వరుని సేవింతునా! ఉజ్జయినీ నగరమునకు పోయి మహాకాలేశుని ఆరాధింతునా! అనగా ఇట్టి క్షేత్రములకు పోయి అందలి దేవతలను సేవించవలయునని నేను అనుకొనుట లేదే. ఈ కాళహస్తియందే యుండి నిన్నొక్కనినే సేవించుచున్నానే. ఇట్టి ఏకాంతభక్తుడునగు నాయందు నీపై భక్తి అను శీలము అణుమాత్రమే ఐనను మహామేరువుగా భావించి నాపై నీ కృప ప్రసరింపుము. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ సూర్యభగవానుడా! సముద్రం విలువైన రత్నాలను కలిగి ఉన్న కారణంగా నదులన్నీ సముద్రంలో కలవటానికి ఉత్సాహం చూపుతాయి. అదేవిధంగా సామాన్య మానవులు తమకు కలిగిన నష్టాలనుంచి బయటపడటం కోసం ధనవంతుని ఆశ్రయిస్తారు. ఇది సృష్టి ధర్మం. ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదను తీర్చగలవానిని ఆశ్రయిస్తే ఉపయోగం ఉంటుంది. అలా కాక మరో ఆపదలో ఉన్నవారిని ఆశ్రయించటం వల్ల ప్రయోజనం ఉండదు. నదులన్నీ సముద్రంలోనే చేరటానికి కారణం, సముద్రుడు రత్నాకరుడు కావటమే. అంటే ఎప్పుడైనా సరే మన కంటె అధికస్థాయిలో ఉన్నవారినే ఆశ్రయించాలి. విద్యలో సందేహాలు కలిగినప్పుడు పండితులను ఆశ్రయిస్తే సందేహనివృత్తి లభిస్తుంది. అంతేకాని చదువురాని అజ్ఞానిని అడగటం వల్ల ఉపయోగం ఉండదని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్ సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎంత సేవ చేసి ఎటువంటి కష్టాలు పడిన, రాజులైనట్టి వారికి విశ్వాసం ఉండదు. మనయందు చిన్న అనుమానం రాగనే ముందు వెనుకలు ఆలొచించకుండా శిక్షిస్తారు. వారితో స్నేహం పాముతో పొత్తులాంటిధి. ఎంత స్నేహమున్న అది కాటువేస్తుంది కదా. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత సేవచేసి యేపాటు పడినను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత సేవచేసి యేపాటు పడినను రాచమూక నమ్మరాదురన్న పాముతోడిపొందు పదివేలకైనను విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లక్ష్మీదేవిని హృదయం మీద నిలిపినవాడా, శ్రీలక్ష్మికి భర్తయైనవాడా, శాశ్వతుడవైనవాడా, దేవేంద్రునిచేత స్తోత్రం చేయబడినవాడా, భూదేవిని ధరించినవాడా, పురుషులయందు పరమశ్రేష్ఠుడవైనవాడా, ముద్దులు మూటగట్టే రూపం కలవాడా, ఓ శ్రీకృష్ణా, నీ రెండు పాదాలను నిరంతరం సంతోషంతో నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను రక్షించు. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీధర మాధవ యచ్యుత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీధర మాధవ యచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ పాదయుగళంబు నెప్పుడు మోదముతో న మ్మినాడ ముద్దుల కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!రఘువంశమునకు చంద్రుడువంటివాడవైన నీపాదపద్మాలపై మధురమైన ఉత్పలము,చంపకముఅనెడిపద్యాలతోపూజచేసెదనుస్వీకరింపుము.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైననీపవి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైననీపవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద చిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లక్ష్మీదేవిసీతగా నీసేవకులుభక్తబృందముగా విరజానదిగోదావరిగా వైకుంఠమే భద్రాచలముగా రామా!మమ్మల్నికాపాడేందుకుఅవతరించావుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: శ్రీరమ సీతగాగ నిజసేవకబృందము వీరవైష్ణవా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీరమ సీతగాగ నిజసేవకబృందము వీరవైష్ణవా చారజనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాగ వసించుచేతనో ద్దారకుడైనవిష్ణుడవు దాశరధీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచిబుద్ధిగలవాడా! మీకు కొన్ని నీతులు చెబుతాను, వినండి. ఈ నీతులు నేను చెబుతున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముని అనుగ్రహమే కారణం. నేను చెప్పబోయేవన్నీ రానున్న కాలంలోనూ ప్రసిద్ధికెక్కుతాయి. అవి ఎవరూ అడ్డుచెప్పలేని ఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉంటాయి. ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ నీతులు విన్నవారు చెప్పే విధానం బాగుంది అని ఆశ్చర్యపోతారు. ఇది బద్దెన రచించిన సుమతీ శతకంలోని మొట్టమొదటి పద్యం. శతకం కాని, ఏదైనా కావ్యం కాని రాసేటప్పుడు మొదటి పద్యాన్ని సర్వసాధారణంగా శ్రీ తో మొదలుపెడతారు. అలాగే మొట్టమొదటి పద్యంలో దైవస్తుతి ఉంటుంది. బద్దెన రాసిన ఈ శతకంలో ప్రతిపద్యం చివర సుమతీ అనే మకుటం వస్తుంది. బద్దెన పద్యంలో తన పేరును పెట్టుకోకుండా రాశాడు ఈ శతకాన్ని. ‘సుమతీ’ అంటే ‘మంచి బుద్ధికలవాడా!’ అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీరాముని దయచేతను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులునౌరాయనగా ధారాళమైననీతులు నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా నా మనస్సునకు మూలరూపము అగునది నా అంతఃకరణము. దానికి ఆశ్రయమగునది నా హృదయపద్మము. అది సహజముగ చక్కగ వికసించు స్వభావము కలదియే. అది నాస్వభావముచేతను, నీయందు కల భక్తిచేతను, సాధనబలముచేతను మరింతగా వికాసము నొందసాగినది. ఇంతలో సంపదలు అనెడు మెఱపులతో కూడి సంసారము అనెడు మహామేఘములు క్రమ్మసాగినవి. నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనెడు వర్షజలధారలు ఆ మేఘములనుండి వేగముగా పడనారంభించినవి. వాని తీవ్రతచేత నా హృదయపద్మము చినిగి చిల్లులు పడ నారంభించినది. ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగము అయినది. దేవా! ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును. దాని ప్రభావమున నేను విమలఙ్ఞానరూపుడ వగు నీ తత్వమును భావన చేయుచు అదియే నీకు నేను చేయు సేవ కాగా అది ఎడతెగక సమృధ్ధినందుచుండ నా జీవనమును సాగింతును. కనుక నాయందు లేశమయిన కరుణ చూపుము. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహాజీమూతపాపాంబుధా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహాజీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! మీకరుణాశరత్సమయమింతేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదములను, ఉపనిషత్తులను, శాస్త్రములను అధ్యయనము చేయుదురు. అట్లద్యయనము చేసి అవి ప్రతిపాదించిన గొప్ప తత్వస్వరూపమును తమ బుధ్ధితో బాగుగా ఊహ చేయుదురు. అట్టి అధ్యయన ఫలముగ వారు సభలయందు శరీరము అశాశ్వతము, బ్రహ్మతత్వము మాత్రమే సత్యము, శాశ్వతమను విషయములను చూచినట్లుగ పఠించుదురు, వాదించుదురు, ప్రవచనములు చేయుదురు. ఇది అంతయు నిష్ప్రయోజనము. వీరు ఇంత చేసియు, తమ చిత్తవృత్తులను జయించుటచే కలుగు స్థిరసౌఖ్యానందానుభవమును ఎరుగజాలకున్నరు కదా! అసంపూర్ణమైయిన పద్యం: శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్ మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు రతిరాజగు మన్మధ రాజ ద్వారమువద్ద కామసుఖములకై యత్నములు చేసి ఎంతోకొంత సుఖించితిని. ఇక అవి చాలు చాలును. అనేక రాగుల ద్వారములవద్ద ఆశ్రయము లభించుటచే సౌకర్యములద్వారా ఎంతోకొంత శాంతి కలిగినది. ఆ సౌఖ్యములు చాలును. ఇకమీదట పరబ్రహ్మపదమను రాజుగారి ద్వారమున కలుగు సౌఖ్యము (మోక్షము) కోరుచున్నాను. నాకు ఆ అనుభవము చూపుము. దానిని అనుభవించి శాశ్వతమగు శాంతిని పొందెదను. అసంపూర్ణమైయిన పద్యం: సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్ శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్ శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మహాత్ముల హృదయాలు సంపదలు, సంతోషాలు కలిగినప్పుడు పూవు వలె మెత్తగా ఉంటాయి. ఆపదలలో చిక్కుకున్న వేళ, కొండల యొక్క రాతిబండ వలె వారి హృదయములు కఠినమగును. అసంపూర్ణమైయిన పద్యం: సంపదలు కల్గుతరి మహాజనుల హృదయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సంపదలు కల్గుతరి మహాజనుల హృదయ మభినవోత్పల కోమలంబగుచు వెలయు నాపదలు వొందు నప్పుడు మహామహీధ రాశ్మ సంఘాత కర్మశంబై తనర్చు",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సాక్షాత్కారము చేసికొనవలెననిన ఈ ముఖ్యసాధనములు కావలయును. మానవుడు తనకు సంపదలున్నను వానివలన గర్వము నందరాదు. కలిగిన గర్వమును పారద్రోలవలయును. కామము, క్రోధము, లోభము మోహము మదము మత్సరము మొదలైన అంతఃశత్రువులు తన జోలికి రాకుండునట్లు వానిని భయపెట్టవలెను. ప్రాపంచిక సుఖముల వలన కలుగు ఆకాంక్షలనే తంపులు పెట్టి వానిని దగ్ధము చేయవలహును. చిత్తక్లేశముల మూలములగు అంతఃకరణవృత్తిదోషములన్నింటిని ముక్కలు చేయవలెను. వయోవిలాసములచే కలుగు వికారములు సంక్షేపించి నశింపజేయవలెను. పంచతన్మాత్ర విషయములను తమ తమ జ్ఞానేంద్రియములతో అనుభవింప వలెనను వాంఛలకి చెంపలు వేయవలెను. వానియందు విరక్తి నందవలయును. ఇటువంటి సాధనసంపత్తితో కూడిన చిత్తముతో నిన్ను ఆరాధించినవారు మాత్రమే నీ తత్వమును ఎరిగి నిన్ను దర్శించగలుగును. అసంపూర్ణమైయిన పద్యం: సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్ దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం జెంపల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులను ఒకే దృష్ఠితో చూడగలిగిన వాడే నిజమైన యోగి. అన్నిటిలోను ఉన్నది ఒకే బ్రహ్మమని అదే బ్రహ్మము నీలో కూడ ఉన్నదని గ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: సకల జీవములను సమముగా నుండెడి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల జీవములను సమముగా నుండెడి యతని క్రమము దెలియు నతడె యోగి అతడు నీవెయనుట నన్యుండు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పెరటిలో ఉన్న చెట్టు ఎలగైతే మందుగా పనికిరాదో, అలాగే బాగా పాండిత్యమున్న వారు మనకు దగ్గరివారైతే, వారి యందు వారి పాండిత్యమందు మనకు చులకన భావము కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: సకల విద్యలందు సంపన్నులైయున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల విద్యలందు సంపన్నులైయున్న నట్టివారు పరిచయమున జౌక పెరటిచెట్టు మందు పరికింప మెచ్చరు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనకొచ్చిన సకల విద్యలు చూపిస్తే అవి చూసి లోభి ఆనందిస్తాడు కాని ఒక్క రూపాయి కూడ దానం చేయడు. దానం చేయడం ఉత్తమం, మంచి పని అని అందరు తెగ చెపుతారు కాని అది ఆచరించడం చాలా కష్టం. అసంపూర్ణమైయిన పద్యం: సకల విద్యలగని సంతోషపడవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల విద్యలగని సంతోషపడవచ్చు చేయిచాచి కాసు నీయలేడు చెలగి యొరులకైన జెప్పవచ్చునుకాని తాను చేయలేడు ధరణి వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: విద్యలన్నీ నేర్చి సభలను మెప్పించవచ్చు. శూరులమై పోరాడవచ్చు. రాజుగా పుట్టి రాజ్యాలను ఏలవచ్చు. బంగారం, గోవు వంటి దివ్యదానాలు చేయవచ్చు. ఆకాశంలోని చుక్కలనూ లెక్కించవచ్చు. భూమ్మీది జీవరాసుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగయోగాన్ని అభ్యసించవచ్చు. కఠిన శిలలను మింగవచ్చు. కానీ, నీ పరిపూర్ణ వర్ణన ఎవరికి సాధ్యం స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు, రాజరాజైన పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు, రాజరాజైన పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాసుల పేర్లు చెప్పవచ్చు, నష్టాంగయోగంబు లభ్యసించవచ్చు, కఠినమౌ రాల మ్రింగంగవచ్చు, తామరసగర్భ హరపురంధరులకైన నిన్ను వర్ణింప దరమౌనె నీరజాక్ష! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సకల శాస్త్రాలు చదివి, రాసి ఎన్నొ విషయాలు తెలుసుకోవచ్చు కాని చావుని గురించి మాత్రం తెలుసుకోలెరు. చావు గురించి తెలుపలేని చదువులు మనకెందుకు. అసంపూర్ణమైయిన పద్యం: సకల శాస్త్రములను జదివియు వ్రాసియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల శాస్త్రములను జదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు చావు దెలియలేని చదువుల వేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సకల శాస్త్రాలను సంపుటాలుగా వ్రాసి, చదువగలిగి ఉన్న ఙాని కూడ చావుని తెలుసుకోలేడు. ఎంత చదివినా చావుని తేలుసుకోలెనప్పుడు ఆ చదువులు చదివి లాభం ఏమిటి. అసంపూర్ణమైయిన పద్యం: సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చియైన జా వెఱుగదు చవెఱుగని చదువు చదువంగ నేలనో? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చంద్రునికళకొంతసేపు రాహువువల్లతగ్గినా తిరిగికాంతినిపొందినట్లు సద్గుణుడు ఆపదొచ్చినా కోలుకుంటాడు.భాస్కరశతకం. అసంపూర్ణమైయిన పద్యం: సకలజనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికొ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకలజనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికొ క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమెపాసిపోవుగా యకలుషమూర్తియైన యమృతాంశుడు రాహువుతన్ను మ్రింగినం డకటకమానియుండడె దృఢస్టితినెప్పటియట్ల భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సకల యఙాలు చేసి, సకల తీర్ధాలు తిరిగి, గుండు కొట్టిచ్చుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేయదు. తలలు బోడిగా శుభ్రంగా ఉన్నట్లు ఏ ఆలొచనలు లేకుండా మనసు ఉండగలదా? అసంపూర్ణమైయిన పద్యం: సకలతీర్ధములను సకలయఙంబుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకలతీర్ధములను సకలయఙంబుల తలలు గొరిగినంత ఫలము గలదె తలలు బోడులైన తలపులు బోడులా విశ్వధాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సజ్జనులస్నేహము బుద్ధినివికసింపజేస్తుంది.ఎప్పుడూ నిజమే పలుకునట్లు చేస్తుంది.పాపాలను పోగొట్టిగౌరవాన్ని నిలబెట్టికీర్తినిస్తుంది.అదిచేయని మంచిలేదు.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు గౌరమొసంగు జనులకు గలుషమడచు గీర్తిప్రకటించు చిత్తవిస్ఫూర్తి జేయు సాధుసంగంబు సకలార్ధ సాధనంబు",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! సజ్జనులతో సహవాసము, మాట్లాడుట సంపదలను కలిగించును. కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది. అసంపూర్ణమైయిన పద్యం: సద్గోష్ఠి సరియు నొసగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సద్గోష్ఠి సరియు నొసగును సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియె యొనగూర్చును సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: సాయముచేయువారు తామెట్లున్ననూచేస్తారు.బ్రాహ్మణ వేషములోనున్న భీముడు బకాసురునిచంపి ఊరివారిని కాపాడెనుకదా! అసంపూర్ణమైయిన పద్యం: సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు సత్వసం పన్నుడు భీముడాద్విజుల ప్రాణముకావడె ఏకచక్రమం దెన్నికగా బకాసురునినేపున రూపడగించి భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నిన్నే నమ్మిన వారిపట్ల అత్యంత దయను కురిపించే వాడవు. పాపులను ఉద్ధరించే వాడవు. చెదరని మనసుతో, సుస్థిరంగా, భక్తిమీరా ‘హరీ’ అంటూ భజనలు చేసే మహాత్ముల పాదధూళిని నా తలపై వేసుకొంటాను. ఆ యమధర్మరాజు భటులను మాత్రం నా వైపు రావద్దని ఒక్కసారి ఆజ్ఞాపించు స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: సపరమ దయానిధే పతిత పావననామ హరే యటంచు సు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సపరమ దయానిధే పతిత పావననామ హరే యటంచు సు స్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో త్కరముల కానబెట్టునట దాశరథీ కరుణాపయోనిథీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెరకురసమంతాతీసి పడేసినపిప్పిమీదచీమలుచేరినట్లుగా దానముచేసేవారివద్దకు ధనముపోయినాలోకులుపోవుదురు.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: సరస దయాగుణంబుగల జాణమహిం గడునొచ్చియుండియుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరస దయాగుణంబుగల జాణమహిం గడునొచ్చియుండియుం దరచుగవానికాసపడి దాయగవత్తురు లోకులెట్లనం జెరకురసంబు గానుగను జిప్పిలిపోయినమీద బిప్పియై ధరబడియున్నజేరవె ముదంబున జీమలుపెక్కు భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నీళ్ళుబురదగాఉంటే ఇండుప[చిల్ల]గింజ గంధంకలిపితే స్వచ్చమైనట్లు గుణవంతుడు చేసినతప్పు దిద్దుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం దొరసిన నిటునీకు దగునోయనిచెప్పిన మాననేర్చుగా బురదయొకించుకంత తముబొందినవేళల జిల్లవిత్తుపై నొరసిన నిర్మలత్వముననుండవె నీరములెల్ల భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఏదైనా అతి పనికిరాదని పెద్దలు అన్నారు. ఒక్కోసారి విపరీతానికి పోతే, సరసం విరసానికి, పరిపూర్ణ సుఖం కూడా అధిక బాధలకు, నిలువునా పెరగడం విరగడానికి దారితీస్తాయి. ధరలు తగ్గుతున్నాయని సంతోషపడితే రాబోయే కాలంలో పెరగడానికే దీనినొక సూచనగా భావించాలన్నమాట. అందుకే, ఒదుగుతూ ఎదిగితే ఏ బాధా లేదన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: సరసము విరసము కొరకే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుకొరకే తథ్యము సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దశరథుని కుమారుడైన రామా! దయ చూపడంలో సముద్రుని వంటివాడా! సరసుని (మంచి ఆలోచనలు ఉండటం) మనసును సరసజ్ఞుడు మాత్రమే అర్థం చేసుకుని, గ్రహించగలదు. అంతేకాని మూర్ఖుడయిన వాడు గ్రహించలేడు. నిరంతరం కొలనులోనే నివసించే కప్ప... వికసించిన పద్మాలలో ఉండే తేనెను గ్రహించలేదు. కాని దూరంగా తిరుగాడే తుమ్మెద మాత్రం ఆ మకరందాన్ని గ్రహించి, తుమ్మెద మీద వాలుతుంది. అదేవిధంగా నీ మహిమ నీ భక్తులకు మాత్రమే తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం డెరిగి గ్రహించువాడె కొలనేక నివాసముగాగ దర్దురం బరయగ నేర్చునెట్టు వికచాబ్జ మకరంద సైక సౌరభో త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము, కీర్తి లభించును. అంతేకాక దుష్టుల తోనూ, దొంగలతోనూ స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును. అసంపూర్ణమైయిన పద్యం: సరివారిలోన నేర్పున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరివారిలోన నేర్పున దిరిగెడు వారలకుగాక తెరవాటులలో నరయుచు మెలగెడి వారికి బరువేటికి గీడె యనుభవంబు కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవరు నీయందు నిశ్చలభక్తితో చుళుకప్రమాణము (అరచేతి గుంటెడు) జలముతో నీ శిరస్సును అభిషేకించి, నీ శిరస్సున ఒక పుష్పముతో అలంకరించి పూజించునో అతడు అట్టి పూజతో ధన్యుడగుచున్నాడు. వాడు ఈ లోకమునందు తన దేహావసానమున పరలోకమునందును గంగాజలమును చంద్రఖండమును పొందును. అట్లు వానికి ఇంద్ను అందును నీ చక్కదనము లభించును. నీ మహాత్మ్యము ఇటువంటిది. అసంపూర్ణమైయిన పద్యం: సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ నిల గంగాజలచంద్రఖండముల దానిందుం దుదిం గాంచు నీ చెలువం బంతయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కన్న తల్లికి ఉండే ప్రేమ ఎప్పుడూ సవతి తల్లికి ఉండదు. సవతి తల్లి సాకులు చూపిస్తూ సాధిస్తూ ఉంటుంది. ఙానము మనకు స్వంత తల్లి వంటిది. మాయ సవతి తల్లి వంటిది. కాబట్టి సవతి తల్లి వంటి మాయను చేదించి సొంత తల్లి వంటి ఙానాన్ని చేరుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: సవతితల్లి చొద సాకులు నెఱుపును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సవతితల్లి చొద సాకులు నెఱుపును స్వంత తల్లివలెను సైప దెపుడు వింతలడచి లోని విఙానమందరా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కష్టములందున్న సజ్జనుల కాపాడువాడు, ప్రజలను సంతోషపెట్టువాడు, తనను చంపవచ్చిన విరోధి నైన కరుణించువాడు తప్పక ముక్తిని పొందగలడు. వేమన శతక పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: సాధు సజ్జనులను సంతరించినవాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సాధు సజ్జనులను సంతరించినవాడు ప్రజల సంతసంబు పరచువాడు కదసి శాత్రవులను గరుణ జూచినవాడు పాదుకొన్న ముక్తి పరుడు వేమా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కొబ్బరి కాయలోకి నీళ్లు ఎలా వచ్చి చేరుతాయో అలాగే రావాల్సిన వేళ సంపదలు వాటంతటవే వచ్చేస్తాయి. అదే విధంగా ఐశ్వర్యం పోవాల్సినరోజే కనుక వస్తే, ఏనుగు వెలగపండులోని గుజ్జును మాత్రమే ఎలాగైతే గ్రహించి వదిలేస్తుందో అలాగే సిరి చల్లగా వెళ్లిపోతుంది. కనుక, ఐశ్వర్యం పట్ల అనవసరమైన ఆశలు, భ్రమలు పెట్టుకోరాదు. అసంపూర్ణమైయిన పద్యం: సిరి దా వచ్చిన వచ్చును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సత్కార్యాలు (మంచిపనులు) అనుకొన్న వెంటనే చెయ్యాలి. దైవభక్తి విషయంలోనూ అంతే. వృద్ధాప్యం వచ్చాక, అయ్యో ఒక్క పుణ్యకార్యమైనా చేయలేకపోయానే అని బాధపడితే ఏం ప్రయోజనం? గాలి ఎప్పుడైతే బాగా వీస్తుందో అప్పుడు దాని ప్రభావం వల్ల మంటలు పెరుగుతై. దాహం తీర్చుకోవడానికి వేసవి పూట బావి తవ్వితే దప్పిక తీరేనా! అసంపూర్ణమైయిన పద్యం: సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపై గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సంపదలున్నప్పుడుగర్వముతో మంచిపనులుచేయక అవిపోయాకఏడ్చి లాభంలేదు.ఇల్లుకాలిపోతున్నప్పుడు నుయ్యితవ్వినట్లుంటుంది.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచి పుణ్యముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచి పుణ్యముల్ పొరి బొరిసేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చువై గెరసినవేళ దప్పికొనికీడ్పడువేళ జలంబుగోరి త త్తరమున ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మేఘములు చేలపైవర్షించిన ప్రయోజనము.సముద్రమున కురిసిలాభమేమి?పేదవారికిమేలుచేస్తే ప్రయోజనము.ఉన్నవాడికికాదు. అసంపూర్ణమైయిన పద్యం: సిరిగలవాని కెయ్యెడల జేసినమేలది నిష్పలంబగున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగలవాని కెయ్యెడల జేసినమేలది నిష్పలంబగున్ నెరిగుఱిగాదు పేదలకు నేర్పునజేసిన సత్ఫలంబగున్ వరపునవచ్చి మేఘుడొకవర్షము వాడినచేలమీదటన్ గురిసినగాక యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏ సహాయమైనా, పని అయినా సార్థకత సిద్ధించాలంటే అర్హతగల వారికే చేయాలి. ఎలాగంటే, సంపన్నులకు ధనసహాయం చేయడం వృథా. అదే పేదవారికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది. అలాగే, వానలు లేని కాలంలో ఎండిపోయే చేలపైన మేఘాలు వర్షాన్ని కురిపిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కానీ, సముద్రంపై వానలు పడితే ఏం లాభం ఉండదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్;","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్; నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్; వఱపున వచ్చి మేఘండొకచొ, వర్షము వాడిన చేలమీదటన్ కురిసినం గాక, యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనుష్యులు నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు చేతిలో అద్దం ఉంటే అందులో చూసుకుంటూ చక్కగా, పద్ధతిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా తనకు తెలియని పనిని చేయవలసివచ్చినప్పుడు... ఆ పనిలో నేర్పరితనం ఉన్నవారి సహాయం తీసుకుంటే... ఆ పనిని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా పూర్తిచేసుకోవచ్చును. ఏదైనా విషయం తెలియకపోవటంలో దోషం లేదు. కాని తెలియకపోయిన దానిని గురించి ఇతరులను అడిగి తెలుసుకోకపోవటమే తప్పు. చేతిలో అద్దం ఉంటే తిలకం దిద్దుకోవటం ఎంత సులభమో, అదే విధంగా తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్ ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్ వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం గలుగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనద్దమున్ గలిగిన జక్క జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రామా!సంపదలిచ్చుసీత,పీడలుబాపుహనుమ,దుఃఖములార్చు లక్ష్మన్న,పాపములార్పు నీరామనామము ఇవన్నీమానవులకునీవేర్పరిచిన రక్షణ కవచము. అసంపూర్ణమైయిన పద్యం: సిరులిడసీత బీడలెగజిమ్ముటకున్ హనుమంతు డార్తిసో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరులిడసీత బీడలెగజిమ్ముటకున్ హనుమంతు డార్తిసో దరుడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణదలిర్ప మానవులగావగపన్నిన వజ్రపంజరో త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఆభరణములచే ప్రకాశించువాడవు, శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు, విపత్తులను రూపుమాపి, దుష్టులను సంహరిచువాడవు నగు ఓ నరసింహస్వామి ! నీవు శ్రీదేవి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సముద్రము వలె గంభీరమైన వాడవు. భక్తులను బ్రోచువాడవు, కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు. పద్మముల వంటి కన్నులున్నవాడవు. చేతులందు శంఖచక్రములు కలవాడవు. హిరణ్యకశివుని జంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల రక్షకుడవు. పాల సముద్రమున పవళించువాడవు. నల్లని కేశపాశములు కలవాడవు. చిగురాకుల వంటి ఎర్రని పాదపద్మ ద్వయము కలవాడవు. మంచి గంధము మొదలగు సువాసనద్రవ్యములు శరీరమునను పూయబడిన వాడవు. మల్లెమొగ్గల వంటి పలువరుస గలవాడవు. వైకుంఠము నందుడు వాడవు. (ఆగు నమస్కారము) అసంపూర్ణమైయిన పద్యం: సీ॥ శ్రీ మనోహర ! సురా ర్చిత ! సింధుగంభీర! భక్తవత్సల ! కోటి భానుతేజ ! కంజనేత్ర ! హిరణ్య కశ్యపాంతక శూర !","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సీ॥ శ్రీ మనోహర ! సురా ర్చిత ! సింధుగంభీర! భక్తవత్సల ! కోటి భానుతేజ ! కంజనేత్ర ! హిరణ్య కశ్యపాంతక శూర ! సాధురక్షణ ! శంఖ చక్రహస్త! ప్రహ్లాదవరద ! పా పధ్వంస ! సర్వేశ ! క్షీరసాగరశయన ! కృష్ణవర్ణ ! పక్షివాహన ! నీల భ్రమరకుంతలజాల ! పల్లవారుణ పాద పద్మ యుగాళ ! తే॥ చారు శ్రీ చందనాగురు చర్చితాంగ ! కుందకుట్మలదంత ! వై కుంఠ ధామ ! భూషణవికాస ! శ్రీధర్మ పుర నివాస ! దుష్ట సంహార ! నరసింహ ! దురిత దూర !",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సుఖదుఃఖాలు, కష్టసుఖాలు ఒకదాని వెంట ఉంటాయి. అలానే పాప పుణ్యాలు కూడ ఒకదాని వెంట మరొకటి ఉంటాయి. కనుక సుఖం కొరకు పుణ్యం కొరకు వెంపర్లాడకూడదు. అలా వెంపర్లాడితె దొంగ శిక్షను కోరుకున్నట్లె. అసంపూర్ణమైయిన పద్యం: సుఖము లెల్ల దెలిసి చూడంగ దుఖముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సుఖము లెల్ల దెలిసి చూడంగ దుఖముల్ పుణ్యములను పాపపూర్వకములె కొఱతవేయ దొంగ కోరిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమునందలి రాజులు సులభులు. వారి సేవ అశ్రమముగనే లభించును. వీరు మూర్ఖులు, జ్ఞానహీనులు, అహంకారాది దోషములు కలవారు, అనుత్తమోత్తములు, నీచులందరిలోను గొప్పవారు, పరమనీచులు. అట్టివారిని నేను సేవించను. ఆ కోపముతో వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినను లెక్కపెట్టను. విశిష్థ లక్షణమ్లతో, దుర్లభుడవు, సర్వజ్ఞుడవు, అహంకారాది దోషములు లేనివాడవు అగు నీ పాదపద్మములను వదలను. వారు ఏమిచ్చినను నాకు దానితో పని లేదు. నీవు ఏమి ఇచ్చినను దానిని నేను వెండికోడను పాలించుటగా, అంబునిధిలో కాపురముండుటగా మరియు పద్మమునందు చక్కగా సుఖించుచుండుటగా బావించి ఆనందింతును. అసంపూర్ణమైయిన పద్యం: సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న న్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దైవం బలీయమైనదని ఒకవైపు అంగీకరిస్తూనే, భగవల్లీలల్లో కొన్నిటిని ఆక్షేపిస్తున్నాడు కవి. అన్నీ సద్గుణాలను ఇచ్చి, అందరిచేతా ప్రశంసించబడే విధంగా ఒక మహాపురుషుణ్ని సృష్టిస్తావు కానీ, ఓ దైవమా! అంతలోనే వానిని ఎక్కువకాలం బ్రతుకనీకుండా కానరానిలోకాలకు తీసుకుపోతావు అయ్యయ్యో ఇదేమి మూర్ఖపు చేష్ట నీది విధీ నీకు తెలివి అనేది ఉన్నదా అని కవి ఆవేదన చెందుతున్నాడు. అసంపూర్ణమైయిన పద్యం: సృజతి తావ దశేషగుణాకరం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సృజతి తావ దశేషగుణాకరం పురుషరత్నమఙ్కరణం భువః తదపి త, తక్ష్ణభఙ్గి కరోతి చే దహహ కష్టమపన్డితతా విధేః",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: వెల్లిపోయిన వయస్సు తిరిగిరావడం అసంభవం. సముద్రంలో మునిగినా కాకి తెల్లగా మారదు. కాశికి పొయినా గ్రద్ద గరుడ పక్షి అవదు. అలాగే బదిరీనాధ్ ని ఎన్ని సార్లు దర్శించినా ముసలివాడు బాలుడవడు. అసంపూర్ణమైయిన పద్యం: సేతువందు మునుగ క్షితి కాకి తెలుపౌనె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సేతువందు మునుగ క్షితి కాకి తెలుపౌనె? కాశికేగ గ్రద్ద గరుడౌనె? బదరి కరుగ వృద్దు బాలుడు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమందు ఇతరులను స్తుతి చేయుటకు ఇష్థపదనివారుగాని, ఇతరులను స్తుతించనన్న వ్రతము పూనినవారుగాని వేసము మాత్రమే వేసి, పైకి అట్లు చెప్పుచు నటించుచుందురు. కాని తమవారిని రక్షించుటకు కాని పోషించుటకు కాని రాజాధములను ఆశ్రయించి తమ స్తోత్రములతొ సేవించబోదురు. ఇది తగిన పనియా. నేను మాత్రము అట్టి పని ఎన్నడు చేయను. అసంపూర్ణమైయిన పద్యం: స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్ బాత్రం బంచు భజింపఁబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా రిత్రం బెన్నఁడు మెచ్చ నెంచ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మన వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావం చూపే కొన్ని మంచి పనులను చిన్న విషయాలుగా తీసి పారేయ కూడదు. అవేమిటంటే మహిళలతో ఎప్పుడూ గొడవ పడకూడదు. చిన్న పిల్లలతో స్నేహం చేసి మాట్లాడరాదు. మంచి గుణాలను ఎప్పుడూ విడువ వద్దు. అలాగే, భర్త (యజమాని)ను నిందలతో దూషించకూడదు. ఇలాంటివి తప్పక ఆచరించదగ్గది. అసంపూర్ణమైయిన పద్యం: స్త్రీల ఎడ వాదులాడక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఏటిగట్టుమీద వృక్షం ఎప్పుడు చెలించి కూలుతుందో తెలియదు. అట్లే ఎల్లప్పుడూ స్త్రీ సుఖమును కాంక్షించేవాడు చెడిపోక తప్పదు. అసంపూర్ణమైయిన పద్యం: స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ సేయని మనుజుండు చెడు నిజంబు ఏటిగట్టు మ్రాని కెప్పుడు చలనంబు విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పైనపోవుచూ కాకి పాలసముద్రములో రెట్టవేసినసంద్రము చెడనట్లే ధర్మపరుని మూర్ఖుడు నిందించిన కొరతుండదు. అసంపూర్ణమైయిన పద్యం: స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము ష్కరు డతినీచవాక్యముల గాదనిపల్కిన నమ్మహాత్ముడుం గొరతవహింపడయ్యెడ నకుంఠీత పూర్ణసుధాపయోధిలో నరుగుచు గాకిరెట్టయిడినందున నేమికొఱంత భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధర్మ బద్దులులాగ స్నానం చేసి సంధ్యా వందనం చేసి జపము చేశాకె భొజనం చేస్తారు. కాని ఇలాంటి నియమ నిష్ఠలెన్ని చేసినా, కష్టాల్లో ఉన్న ఇతరులకు దానం చేయక పొతే పుణ్యం కలుగదు. అసంపూర్ణమైయిన పద్యం: స్నాన సంధ్య జపము జరియించు భుజియించు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్నాన సంధ్య జపము జరియించు భుజియించు నిష్ఠ లెన్నియైన నెఱుపుగాని ఒకని కీయడేమి సుకృతంబు కలుగునో? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దుర్విరక్తులు తాము తమనే మోసం చేసుకుంటూ ఇతరుల్నీ వంచించేవారిని గురించి చెబుతున్నాడు స్త్రీలు చెడ్డవారు, వారిని కూడరాదు అంటూ సుద్దులు చెబుతుంటారు కొందరు. తపస్సే ముఖ్యం అని కూడ వీరి భాషణ. తపస్సు వల్ల ఫలితం స్వర్గప్రాప్తి. అక్కడ ఉండేది అప్సరస స్త్రీలు. స్వర్గం నిజంగా పొందడం అంటూ జరిగితే అక్కడ ఉండేదీ స్త్రీలే అయినపుడు, వీరు స్త్రీలను నిందించడం దేనికీ దీనివల్ల వీరి వైరాగ్యం అంతా నటనయే అనీ బయటకు అలా అంటారే తప్ప లోపల స్త్రీలాభాపేక్ష ఉందనీ గ్రహించవచ్చు మనం అసంపూర్ణమైయిన పద్యం: ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్వపరప్రతారకోऽసౌ, నిన్దతి యోऽళీకపణ్డితో ఉపతీః, యస్మాత్తపసోऽపి ఫలం స్వర్గః స్వర్గేపి చాప్సరసః",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నా ప్రభువగు నిన్ను వదలి నేను మరియొక ప్రభువును సేవింపబోతినా! లేదా నేను నీవు చెప్పిన మాట వినకుంటినా! నీవే నా రక్షకుడవని భావింపక యుంటినా! ఈ విధమైన అపరాధములు నేను చేసియుండలేదే. ఐనను నీవు నన్ను అకారణముగ అపరాధినిగా తలచుచున్నావే! నన్ను మహా దుఃఖసముద్రములో ముంచివేయుచున్నావే! ఇట్లు చేయుట నీకు న్యాయమా! అసంపూర్ణమైయిన పద్యం: స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ చీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: గుర్రము దారి తప్పు పరిగెడుతుంటే దానిని నయానో భయానో అదుపులోకి తెచ్చి సరి అయిన దారిలో పెడతాము. అలాగే చంచలమైన మనస్సుని సాధనతో స్థిరపరచి సరి అయిన దారిలోకి మళ్ళించాలి. అసంపూర్ణమైయిన పద్యం: హయమదరి పరువులిడుగతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హయమదరి పరువులిడుగతి రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా నయమో భయమో చూపుచు బయనము సాగింపనీక పట్టర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృష్ణా! నువ్వు లక్ష్మీదేవితో కూడివచ్చి బ్రహ్మాది దేవతలు పొగిడేలా... మొసలిని చంపి దయతో ఏ విధంగా ఏనుగును కాపాడావో, నన్ను కూడా అదేవిధంగా రక్షించు. నాకు నీవే శరణు అవుతున్నావు. ఏనుగుకి, మొసలికి జరిగిన భయంకర యుద్ధంలో ఏనుగు బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఏనుగు తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలాగే వచ్చి ఏనుగును రక్షించాడు. తనను కూడా అదేవిధంగా రక్షించమని కవి ఈ పద్యంలో విన్నవించుకున్నాడు. అసంపూర్ణమైయిన పద్యం: హరి నీవె దిక్కు నాకును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరి నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్ బరమేష్ఠి సురలు బొగడగ కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా! హిరణ్యకశిపుడు అడుగగా ప్రహ్లాదుడు నీవుఅంతటా నిండియున్నావని చెప్పగా స్థంభములోనుండీపుట్టి గొప్పవెలుగుతోవచ్చి ప్రహ్లాదుడు చూస్తుండగా అతడి తండ్రినిచంపితివి. అసంపూర్ణమైయిన పద్యం: హరి సర్వస్వంబున గలడని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరి సర్వస్వంబున గలడని గరిమను దైత్యుండుపలుక గంబములోనన్ ఇరవొంద వెడలిచీల్పవె శరణన బ్రహ్లాదుండుసాక్షియె కృష్ణా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: హరి అన్న రెండక్షరాలకు వున్న శక్తిని తెలిపే అద్భుత భక్తినీతి పద్యమిది. హరి అన్నమాట పలికినంతనే ప్రపంచంలోని పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు, హరి అనే ఈ పలుకులోని మహత్తు ఎంత గొప్పదంటే, దీనిని పలికినంతనే జన్మ ధన్యమైనట్టే. అటువంటి మహోత్కృష్టమైన శ్రీమహావిష్ణువు నామస్మరణతో స్వామిని పొగడడం ఎవరి వల్ల అవుతుంది! అసంపూర్ణమైయిన పద్యం: హరియను రెండక్షరములు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజ నాభా హరి నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శివపార్వతులకి,విభీషణునికి మంత్రమై,కరి,అహల్య,ద్రౌపదికి ఆర్తిహరించిచుట్టమైన నీదివ్యనామము నానాలుకపైఎప్పుడూ పలుకజేయి. అసంపూర్ణమైయిన పద్యం: హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పిరితనము వలన దుఃఖము కలుగును, కష్టము కలుగును, దరిద్రము కూడ కలుగును. పిరికితనము వలన మనిషి సాదింపగలిగినది ఏది లేదు. కావున పిరికితనాన్ని వీడి దైర్యం కలిగి ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: హానిచేతగల్గు నధిక దుఃఖంబులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హానిచేతగల్గు నధిక దుఃఖంబులు హానిచేత దప్పు నరయ సుఖము హానిచేత గొంత యలమట గలుగురా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవరికైనా స్వంతబుద్ధి బంగారుకాంతివలె నిలుచును.పరులుచెప్పినబుద్ధి సానబట్టిన ఇనుము తళుకువలె తాత్కాలికము. అసంపూర్ణమైయిన పద్యం: హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా వేళలకంతెకాని మరివెన్కకు నిల్వవు హేమకాంతి యె న్నాళుల కుండు గానియొకనాడు పదంపడి సానబట్టినన్ దాళియు నుండునే యినుపతాటక జాయలుపోక భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దుర్గుణాలు కలిగిన వారిని ఎంత మాత్రం దరి చేరనీయరాదు. వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడమే మేలు. పొరపాటున అలాంటి వారిని ఇంట్లో వుంచుకొంటే, ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు. కర్మ కాలి ఈగ ఒకవేళ మన కడుపులోకి చేరితే.. ఇంకేమైనా ఉందా? లోన అది చేసే హాని ఇంతా అంతా కాదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: హీనగుణము వాని నిలుజేర నిచ్చిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీనగుణము వాని నిలుజేర నిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో, ఎంతటి వానికైననూ కడుపులో ఈగ, పురుగులు ప్రవేశించి బాధపెట్టు విధంగా ఆపదలు కలుగజేయును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: హీనగుణమువాని నిలు సేరనిచ్చిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీనగుణమువాని నిలు సేరనిచ్చిన ఎంతవానికైన నిడుము గలుగు! ఈఁగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా? విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దుర్జనులతో, స్త్రీలతో, పడుచువాళ్ళతో, రాజులతో, పండితులతో మాట్లాడెటప్పుడు ఎప్పుడు, ఏమి, ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోని మాట్లాడాలి. లేనిచో వారు దేన్ని తప్పు పడతారో చెప్పలేము. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడెటప్పుడు ముందు వెనుక ఆలొచించి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: హీననరుల తోడ నింతులతోడను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీననరుల తోడ నింతులతోడను పడుచువాండ్రతోడ బ్రభువుతోడ బ్రాజ్ఞజనులతోడ బలకంగరాదయా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: హీను డెన్ని విద్య లిల నభ్యసించిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొఱకు జనుడెగాని పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అప్పులు బాగా చేసి కొడుకుని దరిద్రుని చేసే విడిచిపెట్టే తండ్రి శత్రుపక్షంలో ఉన్న వీరుడు లాంటి వాడు. ఎంత వీరుడైనా శత్రువు శత్రువే కదా! అలానే మాట వినని భార్యకూడ శత్రువులాంటిదే. అసంపూర్ణమైయిన పద్యం: ౠణము పెంచి నరుని హీనుగా నొనరించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ౠణము పెంచి నరుని హీనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయ అలవి గాని యట్టి యాలును నట్టులే విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: వృక్షానికి వేరుపురుగు చేరిందంటే వేళ్ళు కొరికి కూల్చును.అట్లే చెట్లకు చీడపురుగు పట్టి నాశనము చేయును. అదేవిధముగా దురాత్ముడు మంచివారి దగ్గరజేరితే చెడగొట్టును.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును చీడపురుగుజేరి చెట్టుజెఱుచు కుత్సితుండుజేరి గుణవంతు జెఱుచురా విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తుంగ మత్తమాతంగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తుంగ మత్తమాతంగ మస్తకన్యస్తలోచనః ఆసన్నే నపి సారంగే కరోత్యాశాం మృగాధివః",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: సీ. మందుడనని నన్ను నిందజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సీ. మందుడనని నన్ను నిందజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావము లేక తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపము చేత దిట్టనేమి? హెచ్చుమాటల చేత నెమ్మలాడిన నేమి? చేరి దాపట గేలి సేయనేమి? తే. కల్పవృక్షము వలె నీవు గల్గ నింక బ్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ! భూషణవికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార ! నరసింహ ! దురితదూర!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మొరటువానికి శాస్త్రములతో పని లేదు. ఎవరు చెప్పినా వినడు. పడుచుదానికి ముసలిమొగుడు కిట్టడు. అలాగే చద్ది మిగిలిఉండని ఇల్లు సంసారానికి సరి అవుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు? ముద్దునాతి కేల ముసలిమగడు? చద్దిమిగుల నిల్లు సంసారమేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటే లోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా! ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ. వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: వడుగుడవై మూడడుగుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వడుగుడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్ తొడిగితివి నీదు మేనునన్ గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు. నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు. అసంపూర్ణమైయిన పద్యం: కెరలి యఱచేత కంబము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కెరలి యఱచేత కంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉదరము జీరి వధించితివి నరహరి రూపావతార నగధర కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సభ జరిగే వేళ నవ్వకూడదు. ఎందుకంటే,అది తప్పుడు అర్థానికి దారితీస్తుంది. అలా నవ్విన వారు ఎంతటి వారైనా సరే, సభికులతో చిన్నచూపుకు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది. అలాగే, రాజు నీకు అభయమిచ్చి రక్షించినప్పుడు నీ పట్ల తాను చూపిన ఆ కరుణను నమ్ముకొని నువు ఎంతమాత్రం గర్వపడకూడదు కుమారా! అసంపూర్ణమైయిన పద్యం: సభ లోపల నవ్విన యెడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సభ లోపల నవ్విన యెడ సభ వార్నిరసింతు రెట్టి జను నిన్నెరి నీ కభయం బొసంగె నేనియు బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దైవ పాదసేవను మించిన పరమోత్కృష్ట భక్తి మరేమీ ఉండదని చెప్పిన భక్తినీతి పద్యమిది. సాలెపురుగు, ఏనుగు, పాముతో పాటు బోయవానికి సైతం మోక్షసిద్ధి ఎలా కలిగింది? వేదాలు, శాస్త్రాలు, విద్యాభ్యాసం, మంత్రాలు వంటి వాటన్నింటికంటే విలువైంది కాళహస్తీశ్వరుని పాదసేవ. ఆ భాగ్యాన్ని నాకూ కలిగించుము స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఈ భూమిమీద మానవ జీవితం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా సరే ఎంతటి వారికైనా మరణం తథ్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలియకో లేదా తెలిసి కూడా ఏమవుతుందిలే అని అనుకొంటారో కానీ చాలామంది పాపపు పనులు చేస్తూ అధర్మమార్గంలోనే జీవిస్తున్నారు. ఒక్క ధర్మాన్నయినా పాటించకుండా అజ్ఞానంతో వుంటున్న ఈ మానవులను సర్వేశ్వరుడివైన నువ్వే క్షమించాలి సుమా. అసంపూర్ణమైయిన పద్యం: ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్ చెడుగుల్ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: భాస్కరా! పూర్వము చిత్రాంగియను నామె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని, తన కామము తీర్చమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె యెన్నో దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు ఖండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపనివాడెంత బలాడ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు. కాన, స్త్రీలను నమ్మరాదు. అసంపూర్ణమైయిన పద్యం: అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!నీదయనాపై కాస్తచిలకరిస్తేచాలు. చెడుపనులువదులుతాను.విరోధులనిఅదలిస్తాను.కోర్కెలువదలి నీకుబంటునై యమదూతలనెదిరిస్తాను..రామదాసు. అసంపూర్ణమైయిన పద్యం: అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ లించెదవైరివర్గ మెడలించెదగోర్కుల నీదుబంటనై దంచెదకాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వేరే యేవిధమైన సహయము లేనప్పుడు ధర్మాత్ముని యిల్లు చేరితే అతడే కాపాడుతాడు. రాక్షస రాజైన రావణుని సోదరుడు విభీషణుడిని శ్రీ రాముడు ఆదరించ లేదా? అసంపూర్ణమైయిన పద్యం: అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు చేరవలయు బ్రతుకజేయు నతడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు చేరవలయు బ్రతుకజేయు నతడు ఆ విభీషణునకు నతిగౌరవంబీడె భూతలమున రామమూర్తి వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: స్వామీ! రామచంద్రమూర్తీ!! నిన్నే నమ్మి, మనసారా కొలిచిన వారికి నువ్వెన్నటికీ లోటు చేయవు కదా. అలాంటి వారి పాపాలు కొండలంతగా వున్నా సరే వాటిని నువ్వు నశింపజేస్తాయి. నీ కరుణా కటాక్షాలతో వారికి అఖండ వైభవాలు కలుగకుండా ఉండవు! ఆఖరకు మోక్షలక్ష్మి కూడా వారిని వరించేస్తుంది కదా. అసంపూర్ణమైయిన పద్యం: అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌ కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌ కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గరుడవాహనా!దశరధ రామా!నిన్నునమ్మి కొలిచెడువారి పాపములు కొండలంతటివైననూకరిగి సుఖములందుటేకాక మోక్షముసిద్ధించును. అసంపూర్ణమైయిన పద్యం: అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్ కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్ కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఓగరుడవాహనుడవైన కృష్ణా!నీవు గోవర్ధనమనేకొండ నెత్తావంటారు.బ్రహ్మాండాలనే బంతుల్లా ఆడేవాడవునీవు. గోవర్ధనగిరిని ఎత్తడంఓవింతా?నీకది పిల్లాట వంటిదికాక అదోపెద్ద కొండకిందలెక్కా? అసంపూర్ణమైయిన పద్యం: అండజవాహన వినుబ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండజవాహన వినుబ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్ గొండల నెత్తితివందురు కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇతరుల మనస్సులో ఏముందో పసిగట్టడం చాల కష్టం. దాన్ని పసిగట్టినవాడె గొప్పవాడు, గురువుకి కావలిసిన అర్హతలు కలవాడు.అంతెందుకు అతడు సరాసరి శివుడితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను అంతరంగ మెఱుగ నార్యుడగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను అంతరంగ మెఱుగ నార్యుడగును అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లోకంలో కొంతమంది మనుస్సులో చెడ్డభావాలు పెట్టుకొని పైకి మంచివారిలాగా ప్రవర్తిస్తారు. ఈవిషయాన్ని మనుష్యులు గుర్తించలేక పోయిన భగవంతుడు మాత్రం గుర్తిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: అంతరంగమంద అపరాధములుచేసి మంచివానివలెనె మనుజుడుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతరంగమంద అపరాధములుచేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లేరుగాకున్న ఈశ్వరుండేరుగడ విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: అంతరంగమందు సపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతరంగమందు సపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణ.. ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామపఠనం పట్ల చింతాకు అంతైనా ధ్యాస నిలుపరు కదా. అసంపూర్ణమైయిన పద్యం: అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా, ఈప్రపంచమున కన్పించు ప్రతియొకటి వాస్తవమైనదిగ కన్పించుచున్నది. కాని వాస్తవము కాదు. వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమగుచున్నది. సత్యాసత్యములు ఎరుగగలిగిన ప్రతియొకడు తన భార్య/భర్త పుత్రులు, ధనము, శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలచుచు వానికై మరియు వానివలన సుఖము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మోహమను సముద్రమున పడి ఒడ్డు చేరక లోపలలోపలనే తిరుగుతున్నాడు. ఆలోచించినవారికి నీవు మాత్రమే పరమసత్యవస్తువని తెలుయును. అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు. ఇది చాల శోచనీయమగు విషయము కదా! అసంపూర్ణమైయిన పద్యం: అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించగా అంతయూ సత్యమా కాదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది ఉచితమా అనుచితమా అను సంశయములతో నిండిన విషయమే కాని నిశ్చితముగ ఇది యిట్టిదని చెప్ప శక్యము కాదు. ఈ శరీర నిర్మాణమంతా విచారము, దుఃఖము కలిగించునదియే. మనస్సులలో అంతయు దుఃఖపరంపరలతో నిండినదే కాని ఆనందకరమగునది ఏదియు లేదు. ఈ శరీరమంతయు వ్యాధులు ఆపదలు మొదలైనవాని వలన కలుగు భయములతోభ్రాంతులతో నిండినదియే. జీవన గమనములో ప్రతి అంశము మానవుని శరీరమును అనంతముగ శోషింపజేయు నదియే, అంతయు దుర్వ్యాపారములతోనే కాని సద్వర్తనముతో సరిగ జరుగదు. ఇంత కనబడుచున్నను మానవులు ధ్యాన నిష్ఠతో నిన్ను తలంచి నీ యనుగ్రహమును పొంద యత్నించకున్నారు కదా! అసంపూర్ణమైయిన పద్యం: అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్ జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మోక్షమనేది ఎత్తయిన చెట్టుకున్న పండు లాంటిది. అది పొందాలంటే ఙానముతొ కష్టపడి ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: అందరానిపం డదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందరానిపం డదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండుపడిన జెట్టు బట్టంగలేరయా! విశ్వధాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం. విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా నందముగ కూర్మరూపున మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాదములకు అందెలు ధరించి అందముతో మునిజనులతో పొగడబడుతూ సౌందర్యముతో నిలబడిన నందుని వరపుత్రా! నిన్నే నమ్ముకున్నాను శ్రీకృష్ణా!కృష్ణ శతక పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: అందెల బాదములందును సుందరముగా నిల్చినావు సొంపమరంగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందెల బాదములందును సుందరముగా నిల్చినావు సొంపమరంగా సుందర మునిజనసన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు. అసంపూర్ణమైయిన పద్యం: అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! అడవిలో గర్వముతో పొగరుతో తిరుగుచు బాధించు మృగమును బంధించుటకు, అడవినుండి బయటకు వచ్చు మార్గమును ముందే ఏర్పచుకుని, దాని పరిసరములకు పోయి భయంకరములైన ఘంటలు, ఢంకాది వాద్యముల ధ్వనులతో భయపెట్టి లొంగదీసుకుందురు. అట్లే ఉపాసకులు ప్రణవనాదమను ఘంటయు, బిందువను దీపకాంతుల శ్రేణులు, వివేకాదులు సాధనములుగ చేసికొను, మనస్సు స్వాధీనమైన తర్వాత సంసారారణ్యము నుండి వెలికి వచ్చు మార్గముగా తారకయోగము తోడు చేసికొని సంసారబంధములను భయంకరమైన తీగలకట్టలను త్రెంచుట ఏమి ఆశ్చర్యము. కాని ఇవి లేని వారికి ఇట్టి సాధనములనుపయోగిచనివారికి సంసారబంధములు ఎట్లు వీడును. అసంపూర్ణమైయిన పద్యం: అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయనివారు బంధువులు కారు. అటువంటివారిని దూరంగా ఉంచాలి... అని చెబుతూ ఎటువంటివాటిని దూరంగా ఉంచాలో మరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో ఉన్నాయి. ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి. ‘అక్కరకు రావటం’ అంటే అవసరానికి ఉపయోగపడడం, వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అని అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నిటికీ సంబంధించినది. అవసరానికి ఉపయోగపడని బంధువును, దేవతను, గుర్రాన్ని... ఈ మూడిటినీ వెంటనే విడిచిపెట్టాలి అని సుమతీ శ తకం రచించిన బద్దెన వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా నెక్కిన బాఱని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: జపమాలలు ధరించి దొంగ జపాలు చేసేది భక్తి ఎక్కువై కాదు, కడుపులు నింపుకోవడానికి. ఇది ఎలాంటిది అంటే చేపలను మెక్కడానికి కొంగ నీళ్ళలో పైకి చూస్తూ ఉంటుంది కదా అలాంటిది. అసంపూర్ణమైయిన పద్యం: అక్షమాలబూని యలసటజెందక కుక్షినింపుకొనుట కొదువగాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అక్షమాలబూని యలసటజెందక కుక్షినింపుకొనుట కొదువగాదు పక్షి కొంగరీతి పైచూపు లేదొకో! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దెవుడుని వెతుక్కుంటూ దైవ గ్రంధాలను అడవులను కొండలను పట్టుకుని తెగ తిరుగుతూ ఉంటారు కాని మనలో ఉన్న దెవుణ్ణి మాత్రం గుర్తించలేరు. అసంపూర్ణమైయిన పద్యం: అక్షరాశివెంట అడవులవెంటను కొండరాల గోడు గుడవనేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అక్షరాశివెంట అడవులవెంటను కొండరాల గోడు గుడవనేల హ్రుదయమందు శివుడుండుట తెలియదా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: లెక్కలేనంత వైభవము గల కేశవా, కొండ నెత్తిన వాడా,పూమాలలు ధరించే ఆదినారాయణా, భగవంతుడా, లక్ష్మిగలవాడా, జగత్తుని కాపాడువాడా!రక్షించు.రక్షించు.రక్షించు. కృష్ణా! అసంపూర్ణమైయిన పద్యం: అగణిత వైభవ కేశవ నగధర వనమాలీ యాది నారాయణ యో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అగణిత వైభవ కేశవ నగధర వనమాలీ యాది నారాయణ యో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇతరులను చెడుపనులనుండి నివారించేవాడు, మంచిపనులను చేయడానికి ప్రోత్సహించేవాడు, ఇతరులరహస్యాలను కాపాడటం, పరులయొక్క సద్గుణాలను మెచ్చుకొనడం, తమను ఆశ్రయించిన వారిని మాత్రమేకాక ఆపదలో ఉన్నకాలంకో ఎవరినైనా విడువకుండా ఉండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ పనులకు అవసరమైనవి అందించడం ఈ గుణాలున్న వాడు మంచి మిత్రుడని భావం. అసంపూర్ణమైయిన పద్యం: అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము, విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు.",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పాపపు పనులు చేయకుండా చూచుట, మేలు చేయుటకే ఆలోచించుట, రహస్యములను దాచిఉంచుట, మంచిగుణాలను అందరికీ తెలుపుట, ఆపదల్లో తోడుండుట, అవసరానికి సాయపడుట మిత్రుని గుణములు. అసంపూర్ణమైయిన పద్యం: అఘమువలన మరల్చు హితార్ధకలితు జేయు గోప్యంబుదాచు బోషించు గుణము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అఘమువలన మరల్చు హితార్ధకలితు జేయు గోప్యంబుదాచు బోషించు గుణము విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలంగుచుండు",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బ్రహ్మకు తండ్రివి,సనకాదులకు పరతత్వానివి,మునులకు పరదేవతవు.సూర్యవంశ రాజులలో మేటివి.నిన్నునుతింతును.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా ద్ద్విజ మిము బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుష్యులు ఆవులయొక్క లేగదూడలను వాని తల్లుల పాలు త్రాగనీయకుండ, వారు పాలు తీసికొందమన్నచో నా యావులు వారికి పాలనివ్వక తన్నును. అదేవిధముగా లోభివానివలె వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షకుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొకప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు. అసంపూర్ణమైయిన పద్యం: అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నాకు నీ సేవ లభించినందున, ఇక నా కొఱకై నిన్ను సేవించుటయందాసక్తి లేని వారినెవ్వరిని ఏమియు కోరను. ఒక వేళ ఆవశ్యకత కలిగిన, నీ పాద పద్మములనారాధించు వారి దగ్గరికి మాత్రమే పోయెదను. వారినే యాచింతును. నీ సేవ లభించిన తరువాత కూడ నేను ఇతర దేవతలను కాని నీ భక్తులు కానివారిని కాని ఏల యాచింతును? నీ అనుగ్రహమొక్కటియే నాకు చాలును. అసంపూర్ణమైయిన పద్యం: అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా, నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా, మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా ఔతాయి అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్ క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అతిగా నిద్ర పోయెవానికి, అతిగా త్రాగేవానికి, అతిగా ఆకలి కలవానికి, అతి కోపిష్టికి, పిరికి వానికి, అపకారికి వీరందరికీ కష్టమైన విద్యలు తలకెక్కవు. అసంపూర్ణమైయిన పద్యం: అతి నిద్రావంతునకును నతి పానికి నిరశనునకు నతి కోపునకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతి నిద్రావంతునకును నతి పానికి నిరశనునకు నతి కోపునకున్ ధృతిహీనున కపకృతునకు జతపడదీ బ్రహ్మ విద్య చాటరా వేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు. అసంపూర్ణమైయిన పద్యం: అతి బాల్యములోనైనను, బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతి బాల్యములోనైనను, బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స ద్గతిమీఱ మెలఁగ నేర్చిన నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇంటికి అతిధి రాగనే అదిలించి కసిరి పొమ్మని చెప్పే మూర్ఖులు తమ ధర్మాన్ని గుర్తించరు. మనకు మంచి కర్మలు కలగాలంటే ముందు ధర్మం ఆచరించాలి కదా? అసంపూర్ణమైయిన పద్యం: అతిధి రాకచూచి యడలించి పడవైచి కఠిన చిత్తులగుచు గానలేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతిధి రాకచూచి యడలించి పడవైచి కఠిన చిత్తులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ప్రతి పని వెనుకా ఒక పరమార్థం దాగుంటుంది. పెద్ద చదువులు అన్నవస్ర్తాలకు, ఉద్యోగ వృత్తులు ఆర్థిక సంపాదనకు, భార్య సంసారసుఖానికి, పిల్లలపోషణ ఉత్తమగతులకు, సైన్యం శత్రు నాశనానికి, సామువిద్యలు వీరత్వానికి, దానాలు పుణ్యానికి.. ఇలా ఎంత గొప్ప కార్యమైనా పొట్టకూటి కోసమే కదా. అలాగే, నీ పట్ల నిలిపే భక్తి అంతా ముక్తికోసమే స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె, సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె, సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె, దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె, సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె, సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె, దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె, యితర కామంబు గోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె, భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఉత్తమమైన వాళ్ళు ఎవరైన మిక్కిలి హితముగా మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు. కాని అర్ధం లేకుండా అధిక ప్రసంగములు చేస్తే వారికి నచ్చదు. మనము ఉత్తములుగా ఉండి అర్ధరహితమైన సంబాషణలను ఖండించాలి. అసంపూర్ణమైయిన పద్యం: అతిహితమగునట్టు లాడిన మాట సంతసించు రెల్ల సత్పురుషులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతిహితమగునట్టు లాడిన మాట సంతసించు రెల్ల సత్పురుషులు అధికభాషణంబు లాయాసదంబులు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: భాస్కరా! ఈభూమియందెవరికైనను పాలు కావలసివచ్చినప్పుడు ఆవులవద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలు కొరకు ఆ ఆవుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవంగా చూచినచో వారు ఆదరాభిమానము ఆతనిపై చూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు. అసంపూర్ణమైయిన పద్యం: అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా.",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును. అసంపూర్ణమైయిన పద్యం: అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇనుముతో గూడిన అగ్నికి(అగ్నహోత్రునకు) సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో గూడ మరియే సంబంధము లేకపోయినను వానితో కూడినంతమాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును. అసంపూర్ణమైయిన పద్యం: అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తనకు అనుకూలము కాని పరిస్థితులలో/ప్రదేశాలలో, ఎంత గొప్పవారైనా తగ్గి ఉండాలి. అలా తగ్గి, తలొగ్గినందు వల్ల తమ గొప్ప తనానికి వచ్చే లోటు ఏమీ ఉండదు. ఎలాగంటే, ఎంతో పెద్దదయిన కొండ కూడా అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది కదా! అసంపూర్ణమైయిన పద్యం: అనువు గాని చోట అధికులమనరాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువు గాని చోట అధికులమనరాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు కొండ అద్దమందు కొంచెమై యుండదా? విశ్వదాభిరామ వినురవేమ.",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై యుండదా ? విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనస్సుని మన ఆధీనంలో పెట్టుకుంటే ఎంతటి కష్టంలో కూడ ప్రశాంతంగా ఉండవచ్చు. అటువంటి మనస్సుతో ఆనందం అనుభవించువాడే పరమాత్ముడు కూడ. అలాగే మనస్సును ఆధీనంలో ఉంచుకోకపోతే ముక్తి అనేది కలుగదు. అసంపూర్ణమైయిన పద్యం: అనువుగాని మీఱ మదిని నానంద మందెడి నరుడు పరుడుగాడె నయముగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువుగాని మీఱ మదిని నానంద మందెడి నరుడు పరుడుగాడె నయముగాను మనసు నిలుపకున్న మఱిముక్తి లేదయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అనుకూలము కాని చోట మనకు అచ్చిరాని చోట జూదము ఆడరాదు. అలా ఆడె ధర్మరాజు అడవి పాలైనాడు. అతనిని చూసి మనము నేర్చుకొవడము మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: అనువుగానిచోట బనిగొని జూదము నాడి యాడి యెడి యడవి సొచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువుగానిచోట బనిగొని జూదము నాడి యాడి యెడి యడవి సొచ్చు ఘనుని జూడజూచి గడువుము మూర్ఖత విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అన్నదానముకన్న మంచి దానం ఈ ప్రపంచంలోనే లేదు. అది కాకుండా మీరెన్ని ఎంతమందికి ఇచ్చినా అది గొప్ప అనిపించుకోదు. ఎందుకంటే ఆన్నం జీవనాధరం. మీరొక జీవాన్ని బతికించినట్లే. అసంపూర్ణమైయిన పద్యం: అన్న మిడుట కన్న నధిక దానంబుల నెన్నిచేయ నేమి యెన్న బోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్న మిడుట కన్న నధిక దానంబుల నెన్నిచేయ నేమి యెన్న బోరు అన్న మెన్న జీవనాధార మగువయా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము. అసంపూర్ణమైయిన పద్యం: అన్న మిడుటకన్న అధిక దానంబుల నెన్ని చేయనేమి యేన్నఁబోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్న మిడుటకన్న అధిక దానంబుల నెన్ని చేయనేమి యేన్నఁబోరు అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: అన్న దానం చేయడం చేత అధిక పుణ్యం కలిగి దేవలోకంలో కూడ పుజ్యుడవుతారు మీరు. అన్నమే పర బ్రహ్మస్వరూపం. దానికి మించిన దానం ఈ లోకంలో లేదు. కాబట్టి అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేయండి. అసంపూర్ణమైయిన పద్యం: అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అన్ని మార్గాలనూ నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు వేమన. అన్ని జాడలు అంటే మార్గాలు, అంటే అనేక సంప్రదాయాలు, షణ్మతాలు కావొచ్చు. ఇంకా చిన్నాచితకా పలు పంథాలు కావొచ్చు. వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్లమంటున్నాడు వేమన. ఇంతకూ ఆనందమంటే ఏమిటి? అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నెలవైంది ఆనందం అని పెద్దలు చెప్తున్నారు. ఇంగ్లిషులో దీనిని bliss అంటారు. బ్లిస్ అంటే పరమ సుఖం, బ్రహ్మానందమని అర్థాలు. ఆనందానికి అనేక సూక్ష్మ భేదాలున్నాయి. వాటిలో బ్రహ్మానందం, విషయానందాలు ప్రస్తుతానికి తెలుసుకోదగ్గవి. బ్రహ్మానందమంటే సుషుప్తియందు అనుభవించబడే ఆనందం. దీనికి స్వయం ప్రకాశం ఉంటుంది. విషయానందాలు అంటే ఇవి అంతఃకరణ వృత్తి విశేషాలు. అంటే ఇష్ట ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిఫలించేవి విషయానందాలు. ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఆనందమంటే పరబ్రహ్మమే. నిష్ఠ అంటే నియమ పాలన. బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం. జాడ అంటే దారి, రీతి, విధం, వైపు, గతి, వృత్తాంతం అని అర్థాలు. ఇక్కడ మార్గం. నిక్కం అంటే నిజం, నిశ్చయం, వాస్తవం, శాశ్వతత్వం అని అర్థాలు. ఆన అంటే ఒట్టు, తోడు, ఆజ్ఞ, ప్రమాణం అని అర్థాలు. ‘నీ యాన’ అనేది చక్కని తెలుగు నుడికారం. బహుశా ‘అనుట’ నుంచి వచ్చి ఉంటుంది. నిక్కచ్చితనానికి వాడుతారు. ‘నీయాన’ అంటే నీ మీద ఒట్టు అని. ‘నా యాన’ అంటే నాపై ఒట్టు అని. ఇంగ్లిషులో ’upon my word upon my honor' అంటారు. తెలుగులో 'నా ధర్మంగా' అనేది ఇట్లాంటిదే. అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణుజొచ్చాలనే గీతావాక్యం ఇట్లాంటిదే. ఉడుగు అంటే నశించు అని. ‘రోగాపమృత్యు వార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె’ అని ప్రయోగం. అసంపూర్ణమైయిన పద్యం: అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్టతోడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్టతోడ నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన! విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అన్నదానంలోని మంచితనాన్ని, కన్నతల్లి గొప్పతనాన్ని, గురువు వెల కట్టలేని విలువను వెల్లడించిన అద్భుత నీతిపద్యమిది. పుణ్యకార్యాల్లో అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమం. ఎలాగంటే, ప్రపంచంలో కన్నతల్లిని మించిన ఘనులెవరూ వుండరు. అలాగే, గౌరవాన్ని చూపించడంలోనూ గురువును మించిన వారుకూడా ఉండరు. అసంపూర్ణమైయిన పద్యం: అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనము లేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనము లేదు ఎన్న గురునికన్న నెక్కువ లేదయా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఒక గ్రామంలో మనుషులు నివసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి. మొదటిది... అవసరానికి ఆదుకుని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు. కష్టాలు అనుకోకుండా వస్తాయి. ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. వెంటనే ఆదుకునే వాడు తప్పనిసరి. ఇక రెండవది... వైద్యుడు. బుద్ధిమతీ! అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చేవాడు, జబ్బుచేయకుండా లేదా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, తాగటానికి అవసరమయిన నీటినిచ్చే జీవనది, పెళ్లి వంటి శుభకార్యాల సందర్భాలలో పూజలు చేయించేందుకు బ్రాహ్మణుడు... ఈ సౌకర్యాలు లభించే ఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదు. ప్రాణాంతకమైన అనారోగ్యాలు కలిగిన సమయంలో డాక్టరు వెంటనే తగిన చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణం నిలబడుతుంది. డాక్టరు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటే, రోగిని తీసుకు వెళ్లేలోపే ప్రాణం పోవచ్చు. అందుకని డాక్టరు చాలా అవసరం. మూడవది... మంచినీరు గల నది. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అందువల్ల నివసించే ప్రాంతంలో నీరు తప్పనిసరి. ఇక చివరగా... అన్ని రకాల కర్మలుచేసే బ్రాహ్మణుడు. ఏ ఇంట్లోనైనా మంచి కాని చెడు కాని జరిగితే దానికి కావలసిన పూజలు చేయటానికి బ్రాహ్మణుడు తప్పనిసరి... అని బద్దెన వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అప్పుచేసి చేసే వేడుకలు [ఫంక్షన్లు], ముసలితనంలో పడుచుపెండ్లాము, మూర్ఖుడు చేసేతపస్సు,తప్పుసరిగ్గావిచారించని రాజుయొక్కరాజ్యము సహించరానివై చెడుచేయును.అంటున్నాడు బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీదగీడు దెచ్చుర సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తమని తాము తెలుసుకోలేక మూర్ఖులు గొప్ప కులంలో పుట్టాము ఎంతో గొప్ప వారమని భ్రమపడుతుంటారు. కాని వారికి తాము భ్రాంతిలో ఉన్నట్లు తెలియదు. మనం చేసె పనుల బట్టి గొప్పవారమవుతాము కాని జన్మించిన కులము బట్టి కాదు. ఇలాంటివారందరు మురికి కుండలమీద వాలే ఈగల లాంటివారు. అసంపూర్ణమైయిన పద్యం: అభిజాత్యముననె యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అభిజాత్యముననె యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక మురికి భాండమునను ముసరునీగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెవులకుశాస్త్రాలు[మంచివిషయాలు]వినడమేఅందం.కుండలాలుకావు.చేతులకు దానంచేయుటేఅందం.కంకణాలుకావు.శరీరానికిఇతరులకి సాయపడడమేఅందం. పైపూతలుకావు.వీరేదయగలవారు.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి యురు దయాఢ్యులమేను పరోోపకార కలన రాణించు గంధంబు వలన గాదు",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అమృతమువలన మరణాన్ని జయించి చిరంజీవులమవుదామనుకుంటారు. అలాంటి అమృతాన్ని ఏవరూ చూడలేదు. కాని ఒక్కొసారి అమృతమే విషమవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: అమృత సాధనమున నందఱు బలిసెద రమృత మెంచి చూడ నందలేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అమృత సాధనమున నందఱు బలిసెద రమృత మెంచి చూడ నందలేరు అమృతము విషమాయె నదియేమి చిత్రమో విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నేనెప్పుడైన బాధలలో ’అమ్మా! అయ్యా!’ అనిన అది నిన్నుద్దేశించియే సుమా! ఆ మాటలు నన్ను కన్నవారినుద్దేశించి అనుచున్నట్లు తలచి నన్ను నీవు వదలవద్దు. అట్టి నా ఆపదలు తొలగించి నన్ను రక్షించుచు నాకు ఆనందము కలిగించు తల్లియు తండ్రియు గురుడువు నీవు మాత్రమే. కనుక నన్ను సంసారపు చిమ్మచీకటులు చుట్టుముట్టిన సమయమున నీవు నన్ను వానినుండి ఆవలకు పోగలుగునట్లు చేయుమని వేడుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కేవలము శుష్కమగు పాండిత్యము కలవారు ’అయ్యవారు’ అయి తమ శిష్యుల దగ్గరకు సంచారార్ధమై పోవచ్చును, సేవలు చేయించుకోవచ్చును. తమ పాదోదకము వారితో త్రాగించి అదియే వారియెడ తమ అనుగ్రహమని చెప్పవచ్చును. ఇట్టివే మరికొన్ని చేసినను సిరులు, ప్రాపంచిక భోగములందు వాస్తవిక వైరాగ్యము కలిగి ఆత్మనైష్కర్మయోగముతో అమనస్క యోగమున నిన్ను దర్శించుట మాత్రము వారికి శక్యము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్ దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్ దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని ష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీకృష్ణా! నా పంచేంద్రియములు నన్ను[నామనసును] ఉయ్యాలలూచుచూ నన్ను కలతలకు లోనుచేయుచున్నవి. మహాత్మా! నామొరాలకించి నన్ను కాపాడి నీమహత్యమును నిలుపుకో తండ్రీ!.కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్ జయ్యన గలుగుచు నుంటిని గుయ్యాలింపుము మహాత్మ గురుతుగ కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చిల్లుకుండలో ఏవిధంగా నైతే నీరు నిలవదో అదే విదంగా అబద్దాలాడి మనుషులను మోసగించే వారి ఇంట లక్షి నిలువదు. అసంపూర్ణమైయిన పద్యం: అరయ దఱచు కల్లలాడెది వారింట వెడల కేల లక్ష్మి విశ్రమించు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరయ దఱచు కల్లలాడెది వారింట వెడల కేల లక్ష్మి విశ్రమించు? నీరమోటుకుండ నిలువనిచందాన విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఆలోచింపగా , లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో ""యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే. అసంపూర్ణమైయిన పద్యం: అరయ నాస్తియనక యడ్డుమాటాడక పట్టుపడక మదిని దన్ను కొనక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరయ నాస్తియనక యడ్డుమాటాడక పట్టుపడక మదిని దన్ను కొనక తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏదో నొక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారుకాదు. అట్లే యెంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తిలేక అతని గొప్పతనము రాణింపదు. అసంపూర్ణమైయిన పద్యం: అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం గారములోన నైన వెలిగారము గూడక యున్న భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సుర్యోదయాస్తమయాలు, జననమరణాలు, జాతులు లెక్కింపరానివి. అది తెలుసుకున్న వాడే ధీరుడైన యోగి అవును. అసంపూర్ణమైయిన పద్యం: అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య జనన మరణ సంఖ్య జాతి సంఖ్య","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య జనన మరణ సంఖ్య జాతి సంఖ్య దీనినెఱిగి యోగి ధీరుడై యుండును విశ్వధాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అయ్యో! మూర్ఖులకు ఎంత చెప్పినా అర్ధం కాదే? మెడలో శివలింగాన్ని ఉంచుకుని దైవ దర్శనమని కొండలు గుట్టలు ఎక్కుతారే? ఇలా ఎక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా ఏమిటి. వీరందరూ మూర్ఖులు అవుతారు కాని మరెవరూ కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అఱుత లింగముండ నదియెఱుంగగలేక పర్వతంబుబోవు బానిసీడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అఱుత లింగముండ నదియెఱుంగగలేక పర్వతంబుబోవు బానిసీడు ముక్తిగాననగునె! మూఢాత్ముడగుగాని విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణునికి చారెడు అటుకులు ఇచ్చాడు. ఆ మాత్రం స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణ్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు. అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైనవారు... నిరుపేద స్నేహితుడు ప్రేమతో తనకు ఏది ఇచ్చినా దానిని గొప్పగా భావించి, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్ వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్ వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇంటికొచ్చిన అతిధిని నానా భాదలకు గురిచేసి, మాటలతో సాధించి అన్నము పెట్టె మూర్ఖులు మరు జన్మలో పెండకుప్పల మీద జీవిస్తూ మట్టిదినే వాన పాములై పుడతారు. అసంపూర్ణమైయిన పద్యం: అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటికదేబెలెల్ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటికదేబెలెల్ల నెలమి మన్నుదినెడి యెఱ్ఱ్లౌదురు సుమీ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అల్పబుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును, మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెఱకు తీపి యేమి తెలియును. అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము. అసంపూర్ణమైయిన పద్యం: అల్పజాతి వాని కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్పజాతి వాని కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము. అసంపూర్ణమైయిన పద్యం: అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వ దాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా! జగత్తుకే నాధుడవైన నీకు రేపల్లె క్రీడారంగ మయింది.పరమాత్ముడవైన నీవు ఓ గొల్ల భామ యశోదని తల్లిగా చేసుకుని ఆమె చన్ను గుడిచి ఆమెను తరింప జేశావు. అసంపూర్ణమైయిన పద్యం: అల్ల జగన్నాధుకు రే పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్ల జగన్నాధుకు రే పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయు దల్లియునై చన్ను గుడిపె దనరగ కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తలలు బోడి చేసుకుని , ఒంటికి బూడిద పూసుకుని, కంభళ్ళు కట్టుకుని మెము భక్తులమని చెప్పుకు తిరిగే వాళ్ళందరు, అవి తిండి కొసం వేసె వేషాలు కాక మరేమి కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ ఒడల బూతిపూసి యుందురెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ ఒడల బూతిపూసి యుందురెపుడు ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమీ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా! అసంపూర్ణమైయిన పద్యం: అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కుమారా ! వికలాంగుని, కురూపిగా వుండువానిని, ధనము లేని దరిద్రుని, విద్యరానివానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: అవయవహీనుని సౌంద ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అవయవహీనుని సౌంద ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం స్తవనీయు, దేవశృతులన్ భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం. అసంపూర్ణమైయిన పద్యం: అసువినాశమైన నానంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అసువినాశమైన నానంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనిషికి ఈ శరీరం మీద మక్కువ చాలా ఎక్కువ. ఎంతో వ్యయప్రయాసలు కోరి పెంచి పొషించిన ఈ దేహం తుదకు అగ్ని పాలో నక్కలపాలో అవుతుందన్న విషయం గ్రహించరు. అసంపూర్ణమైయిన పద్యం: అస్థిరమగు మేని కదరిపాటుల బొంది పెక్కు విధములందు బెంచి బెంచి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అస్థిరమగు మేని కదరిపాటుల బొంది పెక్కు విధములందు బెంచి బెంచి అగ్నికిచ్చు; లేక యడవి నక్కల కిచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఆకలితో వచ్చె వాళ్ళకి పట్టెడన్నం కూడ పెట్టరు కాని వేశ్యలకి ఎంత డబ్బు అయినా ఇస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆకలిగొని వచ్చెనని పరదేశికి పట్టెడన్నమైన బెట్టలేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకలిగొని వచ్చెనని పరదేశికి పట్టెడన్నమైన బెట్టలేడు లంజెదానికొడుకు లంజెల కిచ్చును విశ్వధాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఆకాశగంగ శివుని తలమీంచీ హిమాలయం,భూమి,సముద్రం,పతాళాలకు దిగాజరినట్లు వివేకహీనుడు దిగజారుతాడు.భర్తృహరి అసంపూర్ణమైయిన పద్యం: ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ స్తోకాంభోది బయోధినుండి పవనాంధోలోకముంజేరె గం గాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఆకులమీద వ్రాసింది ఎవరైనా చదవవచ్చు. అలాగే చేతిలోని రెఖలబట్టి ఊహించి చెప్పవచ్చు కాని మన నుదిటిమీద బ్రహ్మ వ్రాసిన రాత చదవడం ఎవరితరమూ కాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఆకుమీదివ్రాత యందఱికిదెలియు చేతిలోనివ్రాత జెప్పవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకుమీదివ్రాత యందఱికిదెలియు చేతిలోనివ్రాత జెప్పవచ్చు తోలుక్రిందివ్రాత దొడ్డవాడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఆకులు, వనమూలికలు తింటే కాయసిద్ది కలుగుతుందని మూర్ఖులు వాటిని తింటూ ఉంటారు. ఎప్పుడూ ఆకులు తింటున్నా కాని మేకలకెమన్న మోక్షం కలుగుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: ఆకులెల్ల దిన్న మేకపోతులకేల కాకపోయెనయ్య కాయసిద్ది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకులెల్ల దిన్న మేకపోతులకేల కాకపోయెనయ్య కాయసిద్ది లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళ బోదురు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు. ఈ పద్యంలో మనిషికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలను వివరించాడు కవి. ఆ లక్షణాలను అలవరచుకుంటే మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నడుస్తుంది. అందుకే వీటిలో కొన్నిటినైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు. అసంపూర్ణమైయిన పద్యం: ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నిందసేయ బోకుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా లోచనము లొందజేయకు మాచారము విడువ బోకుమయ్య కుమారా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్, బ్రాజ్ఞతను గలిగి యున్నన్, బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గుణవంతుడైన రాజుకు 6 గుణాలుంటాయి 1. దుష్టశిక్షణ నైపుణ్యం 2.. గొప్పకీర్తి 3. బ్రాహ్మణాదరణ 4. భోగాలను అనుభవించే గుణం 6. గొప్ప విరాళాలను దానంగా ఇవ్వగలగడం 6. శరణన్నవారిని రక్షించడం వీటిలో ఏది లోపించినా అలాంటి రాజును కొలవడం వృథా అంతేకాదు దగ్గరికి వెళ్ళినా లాభం ఉండదు. అని భావం అసంపూర్ణమైయిన పద్యం: ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్రసంరక్షణం చ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్రసంరక్షణం చ యేషామేతే షడ్గుణా ప్రవృత్తాః కోऽర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ?",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడువారిని, బంగారాన్ని మరియు ధనాన్ని చూసి ఆశ పుట్టనిది ఎవరికి. సాక్షాత్తు బ్రహ్మకూడ తనకు వరుసకు కుమార్తె అయిన సరస్వతి దేవిని చూసి మోహించలేదా? అందుకే అంటారు బ్రహ్మకైన పుట్టు దిమ్మతెగులు అని. అసంపూర్ణమైయిన పద్యం: ఆడదానిజూడ నర్ధంబు జూడగ బమ్మకైన బుట్టు దిమ్మతెగులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆడదానిజూడ నర్ధంబు జూడగ బమ్మకైన బుట్టు దిమ్మతెగులు బ్రహ్మయాలిత్రాడు బండిరేవున ద్రెంప విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధము అని వేమన భావన) అసంపూర్ణమైయిన పద్యం: ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నిజమైన ఙానులు తాము గొప్ప వాళ్ళమని గర్వపడరు. ధీరులైయున్నను తిరగరు. ప్రశాంతముగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు ధీరవృత్తి కలిగి తిరుగబోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు ధీరవృత్తి కలిగి తిరుగబోరు రూపుకుదరనుంచి రూఢిగావింతురు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు. అసంపూర్ణమైయిన పద్యం: ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా! నీవు గజరాజుఆర్తితో చేసిన మొరను విని వెంటనే కాపాడినదేవుడవు దండకారణ్యమున కోదండ ధారివై తిరిగిన కోమల మూర్తివైన రాముడవు. నాయందుండి నన్ను ఎల్లవేళలా కాపాడవయ్యా!కృష్ణ శతక పద్యము. అసంపూర్ణమైయిన పద్యం: ఆదండకావనంబున గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆదండకావనంబున గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ నాదండ కావరమ్మీ వేదండము గాచినట్టి వేల్పువు కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మంచివారు చేసె పనులకు అర్ధం మూర్ఖుడు తెలుసుకోలేడు కాని వాటిని చెడకొడతానికి మాత్రం అన్ని వేళళా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలానే చేసే ప్రతి మంచి పనిలోనూ కూడ తప్పులు పడుతూ ఉంటాడు. జాగ్రత్తగా పేర్చిన కుండలను కుక్క త్రోసి పడగొట్టి చిరాకు చేస్తుంది కాని తిరిగి వాటిని పేర్చలేదు కదా? అసంపూర్ణమైయిన పద్యం: ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు? చెప్పలేడుగాని తప్పుబట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు? చెప్పలేడుగాని తప్పుబట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడు అని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ మోదమున సురలు పొగడఁగ మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన. ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి. భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ ""But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం. ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతర సమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు. ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగం గల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైంది ప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం. ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం. అసంపూర్ణమైయిన పద్యం: ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమమరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమమరు ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము. అసంపూర్ణమైయిన పద్యం: ఆపదల వేళ బంధులరసిజూడు భయమువేళ జూడు బంటుతనము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆపదల వేళ బంధులరసిజూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడక చివరివరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి లక్షణం . అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.ఎప్పుడు కార్యసాధకుల వలనే ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆత్మకు ఆశ్రయస్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచేర్మడిన ’ఓం’ కారము. దీనిని ఉపాసనా సంప్రదాయమునందు ""తారకము"" అని అందురు. మరియొక నామము ""నాదము"". దీనినుండి దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. ఈ విశ్వమునకు ""బిందువు"" అనియు వ్యవహిరింతురు. నాదము కాని బిందువు కాని చక్కైని శోభతో ప్రకాసించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు. అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు సబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. దానిని తెలుపు సావయవసబ్దముల మూలతత్త్వము ""కలలు"" అనబడు వర్ణములు. ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు శక్తి అను అంశములుగ చూడవలయును. ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము. అసంపూర్ణమైయిన పద్యం: ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ) కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ) కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నిజమైన జీవితానుభవం కలిగినవారు తమ అనుభవములను స్పష్టంగా చెప్పగలరు. కాని ఇతరులావిధంగా చెప్పలేరు. తమకు లేని అనుభవాలని కల్పించి చెప్పేవారు బుద్దిహీనులు. అసలు గురుతే తెలియని వాడు గురిని చూపుట సాధ్యమా? అసంపూర్ణమైయిన పద్యం: ఆర్యులైనవార లనుభవరూఢిని దెలియజెప్పుచుంద్రు తేటపడగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆర్యులైనవార లనుభవరూఢిని దెలియజెప్పుచుంద్రు తేటపడగ గుఱుతుగననివాడు గుఱియొప్పజెప్పునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! సంసార బంధములలోని అంశముగ మానవులలో పురుషునకు భార్య, భార్యకు భర్త అను బంధములను గట్టుచున్నావు. దానికితోడు సంతానమను బంధపరంపరను కల్పించుచున్నావు. ఈ సంతతితో కోడండ్రు అల్లుళ్లు అను బాంధవ్య బంధములను కల్పించి మాలిమి ఆసక్తి మమకారము ఉద్భవింపచేస్తున్నావు. ఇది ఎట్లున్నదనగా ఒక వస్తువును మరియొక వస్తువుతో కలిపి విడిపోకుండ ఒక సీలను కొట్టి ఆపై మరికొన్ని సీలలు కొట్టినట్టున్నది. నన్ను అట్టి బంధములలో ఇరికించవలదు. ఇప్పటివరకు నేను చిక్కుకున్న బంధములనుండి నన్ను విడిపించుము. అసంపూర్ణమైయిన పద్యం: ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురము పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుత అసాధ్యము కదా! కనుక భార్యం మాట విని ఆలోచించి కాపురము పెట్టాలని భావము. అసంపూర్ణమైయిన పద్యం: ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు కుక్క తోకఁబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఆడిన మాట కొరకు హరిచంద్రుడు ఆలిని అమ్మి, ఆచారము విడనాడి కాటి కాపరియై, పుత్రశోకము అనుభవించి కష్టనష్టాల పాలైనాడు. కాని సత్యానికి ప్రతీకగా నిలిచాడు. కావున నిజం చెప్పెవాళ్ళు మొదలు ఎన్ని కష్టాలు పాలైనా చివరకు సుఖపడతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆలినమ్మి భువిని నాచారహీనుడై ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలినమ్మి భువిని నాచారహీనుడై ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు ఆడి తప్పకుండ కాడుకాచినవాడు వాడె పరమ గురుడు వసుధ వేమ.",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: భార్య మాటవిని అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని వేరుపడే నరుడు మహా మూర్ఖుడు. అలా చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు మద్దతునిచ్చేది మన తోబుట్టువులే. అసంపూర్ణమైయిన పద్యం: ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు కుక్కతోకబట్టి గోదావరీదును విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్థసంపదలనిచ్చి వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో. కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా. కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు. అసంపూర్ణమైయిన పద్యం: ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా నీవు ఎల్లజీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా వారికి ఆ యా జన్మలందు ప్రారబ్ధమును నిర్ణయించి దానితోపాటు వారిని జన్మింపజేయుదువు. అట్టి ప్రారబ్ధఫలములోని అంశముగా నీవు నాకు సంసారబంధము అంటగట్టితివి. అందలి అంశముగా ఆలు, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకొనినవి. అందులకు సంబంధించిన పనులతోనే నాకు సమయము గడచుచున్నది. మరి ఏసమయమున ఏవిధముగ నిన్ను ధ్యానించగలను? మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసునందు దుష్టమోహమున్నది. అందుచే కలుగు క్షుద్రచింతలను మానిపి ఎట్లు నన్ననుగ్రహింతువో! అసంపూర్ణమైయిన పద్యం: ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఆవు పాలను పిదికి, వేడి చేసి, తోడు వేస్తె ఎలాగైతె వెన్న, పెరుగు, మజ్జిగ దొరుకుతాయొ అలానే ఆత్మను శొధిస్తే కొత్త సంగతులు అవగతమవుతాయి. అసంపూర్ణమైయిన పద్యం: ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు తవిలిలోన గలదు నవనీత మిట్లురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆశను కోసి, అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియ కట్టి, ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వాడినే యోగి అందురు. అసంపూర్ణమైయిన పద్యం: ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆశ పాపజాతి యన్నింటికంటెను ఆశచేత యతులు మోసపోరె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశ పాపజాతి యన్నింటికంటెను ఆశచేత యతులు మోసపోరె చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు. అసంపూర్ణమైయిన పద్యం: ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆశ అనే పాశంతో జగములో ఉన్న ప్రాణులన్ని బంధించబడి ఉన్నాయి. దాన్ని మాములు కత్తులతో కాక ఙానమనే చురకత్తితోనె తెంచగలం. అసంపూర్ణమైయిన పద్యం: ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల గట్టుబడునుగాన నిట్టలమున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల గట్టుబడునుగాన నిట్టలమున ఙానమనెడి చురియ బూని కోయగరాదె? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి ఉండటం, మదాన్ని వీడడటం, పాపకార్యాలపై కోరికలేకుండటం, సత్యాన్నే పలకడం, సజ్జనులను సేవించడం, సంపద కలిగి ఉండడం, శత్రువులనైనా చక్కగా చూడడం, పూజ్యులను పూజించడం, పెద్దలయెడ అణకువ కలిగి ఉండడం, దుఃఖితులయెడ దయ చూపడం ఇవ్నీ సత్పురుషులలో ఉండే లక్షణాలు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్ వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ శ్రీశాలిత్వము, దీనులందుఁగృపయున్ శిష్టాలికిన్ ధర్మ ముల్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఫెళ్ళాడిన భార్య ఇంట్లో ఉండగా ఆమెను కాదని పర స్త్రీల కోసం వెళ్ళె వాళ్ళు మహా మూర్ఖులు. పంట ఉన్న చేనును వదిలి పరిగ గింజల కోసం ఎవరైనా ఆశ పడుతారా? అసంపూర్ణమైయిన పద్యం: ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు పంటచేను విడిచి పరిగయేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇంటిలో ఉన్న దెవున్ని ఎరుగక అతని కొరకై అడవులకు వెల్లె వాళ్ళు మూర్ఖులు. అలాంటి అవివేకుకలను ఏమనాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక అంటిచూడలేక యడవులందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక అంటిచూడలేక యడవులందు నుండగోర దైవ ముండనీయడువాని విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇంటిలోన దూరిన కోతి ఎలాగైతే చక చక తిరుగుతూ అన్ని వెతుకుతుంటుందో, అలానే మనస్సు ఒక చోట నిలువక తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సును అదుపులో పెట్టడమమే ముక్తికి మొదటి మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు కోతి నోకటి నిల్పి కుదురుండలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం వద్దు.అంతటా వ్యాపించియున్న చక్రధారి ఎక్కడ కావాలంటే అక్కడే కనబడతాడు.విన్నావా?దానవేశ్వరా!' అంటున్నాడు ప్రహ్లాదుడు.హిరణ్యకశిపుడితో.పోతన భాగవతం. అసంపూర్ణమైయిన పద్యం: ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇంద్రియాలకు లొంగు వాడు అధముడు. ఇంద్రియాలకు దాసుడైనను భక్తి కలవాడు మధ్యముడు. ఇంద్రియాలను జయించినవాడు ఉత్తముడు. అలాంటి జితేంద్రియుడు ఈశ్వరునితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: ఇంద్రియ పరవశు డధమం డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంద్రియ పరవశు డధమం డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ డింద్రియ జయడుత్తముడు జి తేంద్రియసంధికుడు విన మహేశుండు వేమా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ధనము సంపాదించ గలిగేదేవిద్య.యుద్ధమునందు జొరబడితేనే పౌరుషవంతుడవుతాడు.[పిరికితనం పనికిరాదని అర్ధం]గొప్పకవులు మెచ్చితేనే నేర్పరితనం.తగవులాడుట కీడుకిదారితీస్తుంది.సుమతీ. అసంపూర్ణమైయిన పద్యం: ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు వాదుకు వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దానము చేయువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు. కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్షసమీపమునకు రానివ్వదు కదా! ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న జచ్చుగాని యీవి సాగనీఁడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న జచ్చుగాని యీవి సాగనీఁడు కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దానము చేయువాని యొద్ద పిసినారి ఉన్నయడల చచ్చినా ఎవ్వరికీ తాను దానం చెయ్యడు. చేసేవారిని చెయ్యనియ్యడు.కల్పవృక్షమును గచ్చచెట్టు మూసినట్లుగా అగును. అసంపూర్ణమైయిన పద్యం: ఇచ్చువానియొద్ద నీనివాడుండిన జచ్చుగాని యీవి సాగనీడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇచ్చువానియొద్ద నీనివాడుండిన జచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చచెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఇనుము విరిగిన కాల్చి , అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొల్వుయందు ఉన్నాడు కదా! అట్లే స్థానము దప్పినపుడు విషయ వాంఛను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిది అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని కాల మొక్కరీతి కడపవలయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని కాల మొక్కరీతి కడపవలయు విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇరుగు పొరుగు వారిని చూసి, వారికి ధనమున్నదని మీకు లేదని దుఃఖింపకూడదు.వెనుకటి జన్మలో దాన ధర్మాలు చేస్తే ఇప్పుడు సంపద వచ్చియుండేది. అప్పుడేమియు చేయకుండా ఇప్పుడెల వస్తుంది? కావున బుద్ది తెచ్చుకుని ఇప్పుడు దానము చేస్తే కనీసము మరుజన్మలో అయిన ధనము పొందగలవు. అసంపూర్ణమైయిన పద్యం: ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేది?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేది? ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు. జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్ అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా! సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనా వరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్ ధర గశ్యపునకు నిచ్చియు బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇల్లు, వాకిలి వదిలి కొరికలను చంపుకుని, గోచి కట్టుకుని అడవిలో ఒంటరిగా తపస్సు చేసినంత మాత్రాన సుఖమేమి ఉండదు. అలా చెస్తె తత్వం తెలుస్తుందనుకోవడం మూర్ఖత్వం. అసంపూర్ణమైయిన పద్యం: ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి వంటకంబు నీటివాంచ లుడిగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి వంటకంబు నీటివాంచ లుడిగి ఒంటినున్నయంత నొదవునా తత్వంబు? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇష్టమని చెప్పి దెవుని చిత్రాలు, లింగాలు మెల్లొ వేసుకుని కష్టపడి మోస్తు తిరుగుతూ ఉంటారు. దీనివల్ల కష్టమే కాని దైవం ఇష్టపడదు. అసంపూర్ణమైయిన పద్యం: ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె? నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె? నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి కష్టపడుటగాని కలగదు దైవంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వెపనూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి పల్లు దోమినంత బరిశుద్దులగుదురా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము. అసంపూర్ణమైయిన పద్యం: ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిది నిజము విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనుజుడెంత గొప్పవాడైనను దైవగతి మారునప్పుడన్నిటిని గోల్పోయి బేలయై తిరుగును. దశరథునంత వారి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటిని విడిచి యడవిలో కూరలు కాయలు భుజించి తిరుగలేదా? అసంపూర్ణమైయిన పద్యం: ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్ భోజనమై తగన్వనికి బోయి చరింపడే మున్ను భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఈ దేహాన్ని ఎంత పోషించినా చివరకు మట్టిపాలు కాక తప్పదు. అంతిమ సత్యమైన ఈ నిజాన్ని గమనించి తన పర అనే భేదభావం వదిలి అందరిని సమాన దృష్టితో చూడాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే మీదెఱిగి మురికి గడుగుచు భేదంబులు మాని ముక్తి బెరయును వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తేనె రుచి చూడటానికి ఈగ ఎగురుకుంటూ వచ్చి, దాని మీద వాలి అతుక్కుని చచ్చి పోతుంది. కామావేశం ఉన్నవాడు కామ సుఖానికి లోంగి చచ్చిపోతాడు. దాత కాని లోభిని దానమడిగినంతనే చస్తాడు. ఇదే లోక రీతి. అసంపూర్ణమైయిన పద్యం: ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు త్యాగి కాని వాని ధర్మ మడ్గిన జచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఈత వచ్చినవానికి లోతనిపించదు. పాత నేరస్థునికెప్పుడూ భయము లేదు. ఇదంతా వారికి ఎంత సులభం అంటే కోతి ఒక కొమ్మ మీదనుంచి మరోక కొమ్మ మీదకి దూకినంత. అసంపూర్ణమైయిన పద్యం: ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు క్రొతి కొమ్మ కెక్కి కుప్పుంచి దూకదా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈత వచ్చిన వాడికి లోతుతో పని లేదు. చచ్చిపోవడం కన్న మనకు జరిగే గొప్ప కీడు లేదు. అలాగే గొచి ఉండతం కన్న మనకు కలిగే పేదరికం లేదు. అసంపూర్ణమైయిన పద్యం: ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు చావుకన్న కీడు జగతిలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు చావుకన్న కీడు జగతిలేదు గోచిపాతకన్న కొంచెబింకను లేదు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈత రాని వాడు ఎన్ని సార్లు నీళ్ళలో దిగినా మునిగిపోతాడు కాని ఏరు దాటలేడు. అదే విధంగా ఙాని కాని వాడు ఎన్ని సార్లు ప్రయత్నించినా ముక్తిని పొందలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి? పరుడు కానివాడు పరలోకమందునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎంత ఈత వచ్చిన వారైనా కాని లోతైనటువంటి బావిలో పడితో చావు తప్పదు. అలాగే ఎంత యోగము తెలిసినా మనస్సులో ఏకాగ్రత లేకపోతే వ్యర్దము. అసంపూర్ణమైయిన పద్యం: ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా? ఈతలు నేర్చిన యోగము చేతిరుగకయున్న నేమిచేయుదు వేమా?",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికి మహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన. ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది. మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోని మహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి. ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు వేషధారి యుదర పోషకుండధముండు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైన పట్టగలదు. అదే ముసలి ఒడ్డుమీద ఉన్నప్పుడు ఏనుగు చేతులో చస్తుంది. బలాబలాలు ఒకటే ఐనప్పటికీ, స్థాన బలాన్ని బట్టి మారుతుంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు ఎఱుక మఱుగు దెలిసి యేకమై యట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె బ్రహ్మదేవు సేత పదడైన సేతరా విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వయస్సుతో సంబందం లేకుండా మనం చేసే పనులు చూసి మనల్ని గౌరవిస్తారు. వయసులో పెద్ద కదా అని శ్రీ కృష్ణుని విడిచి వసుదేవుడికి గౌరవం ఇవ్వడం లేదు కదా? కాబట్టి గౌరవం పొందాలంటే పెరిగే వయస్సు గురించి ఆలోచించకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం. అసంపూర్ణమైయిన పద్యం: ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్దతనము నెన్నబోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్దతనము నెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! నీకు రహస్యము తెలసి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ బయట చెప్పుటకై పోవద్దు. అనగా రహస్యము తెలిసినదైననూ నీవు మాత్రం తెలియజేయవద్దు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నీవు నడచుకొనుము. అసంపూర్ణమైయిన పద్యం: ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు కలవాడు. ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసినవారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పు చేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెరుకుగడ మొదలు తియ్యగానుండును.నడుమభాగమున తీపికొంతతగ్గి కొసకు చప్పగా నుండును. అట్లే చెడ్డవారితోస్నేహము మొదట ఇంపుగాను,నడుమ వికట ముగాను,కడకు చెడ్డగాను తోచును.సుమతీ శతకపద్యము. అసంపూర్ణమైయిన పద్యం: ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: స్వతహాగా తెలివిగలవాడు ఊరికే కాలక్షెపము చేస్తూ కూర్చోకూడదు. సరైన గురువుని ఆశ్రయించి ఙానం పొందాలి. గురువు చెప్పిన విధానాన్ని పాటించి గొప్పవాడవ్వాలి. లేకపోతె అతని తెలివితేటలు వృదానే. అసంపూర్ణమైయిన పద్యం: ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు గురుడు చెప్పు రీతి గుఱి మీఱ రాదయా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తిండి తినక ఉపవాసాలుండి శరీరన్ని భాద పెడితే మనుజన్మలో ఊర పందియై పుడతారు.అలానే ఎంత తప్పస్సు చేసే ముని అయినా కాని లాభం లేదు. ఎందుకంటే జీవముండి ఎంతో చైతన్యముకల మానవుడు ప్రాణములేని రాతికి దండము పెట్టి ఫలము ఆశిస్తున్నాడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: ఉపవసించినంత నూఱబందిగ బుట్టు తపసియై దరిద్రతను వహించు;","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపవసించినంత నూఱబందిగ బుట్టు తపసియై దరిద్రతను వహించు; శిలకుమ్రొక్కనగునె జీవముగల బొమ్మ? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దాంభికులు (గొప్పలు చెప్పుకునె వాళ్ళు) ఎలాంటి వాళ్ళంటే భక్తి నటించి, ఉపవాసాలు ఉన్నట్లు పదిమందికి చూపించి, నైవెద్యెము పేరుతో వాళ్ళె దాన్ని తిని ఆకలి తీర్చుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు దాని నోరుకట్టి తమె తిందురుకదా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఉప్పుగల్లు, కర్పూరము చూపులకు ఒకే విధముగా తెల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుని రుచి చూస్తేగాని తేడా తెలియదు. అలాగే, మనచుట్టూ ఉండే మనషుల్లోనూ... మంచివారు/గొప్పవారు ఎవరో కాని వారెవరో అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము. అసంపూర్ణమైయిన పద్యం: ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడ వేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ.",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఉప్పు నీళ్ళలో ఎలగైతె కలిసిపోతుందో, కర్పూరం జ్యోతిలో ఎలాగైతె కలిసిపోతుందో, అలాగే మంచి మనసులో దెవుడు కలిసిపోయి ఉంటాడు. అందుకని మనం దెవుణ్ణి ఎక్కడో వెతకక్కరలేదు. అందరి మంచి వాళ్ళలో దెవుడుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు లుప్పతిల్లు మదిని నొప్పుగా శివుడుండు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పప్పులేని భోజనము, అలానె ఉప్పులేని కూర నోటికి రుచించవు. లోకంలో అప్పులేని వాడె అందరికన్న ధనవంతుడి కింద లెక్క. అసంపూర్ణమైయిన పద్యం: ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడు యధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: గుణవంతుడు పరులు తన కెంత యపకారము చేసినను ఆ యపకారుల కుపకారమునె చేయును కాని చెడ్డ చేయడు. పెరుగు ఎంతగా తన్ను కలియబెట్టి చిలికినను వెన్ననే యిచ్చునుగదా? అసంపూర్ణమైయిన పద్యం: ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్ దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అమృతము రుచిని ఆమాటకొస్తే ఏరుచైనా నాలుకకి తెలుస్తుంది గాని చెయ్యి తెలుసుకొన లేదుకదా!అలాగే పరమయోగీశ్వరులయొక్క విలువ తెలిసికొనలేక కించపరుస్తూవుంటారు సామాన్యులు.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి తెగడువారుగాని తెలియలేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి తెగడువారుగాని తెలియలేరు అమృతపు రుచులను హస్తమేమెరుగును విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఊపిరిలేని కొలిమితిత్తి కొద్దిగా ఊదితేనే మంటలోఉన్న పంచలోహలు భస్మమవుతాయి. అలాగే ఙానులు ఉసూరుమంటే లోకములే దగ్దముకావా? కావున ఙానులు నిశబ్దముగా ఉండకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా? విశ్వధాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏదైన పని సాధించాలంటే కష్టపడి ప్రయత్నము చేయాలి. అంతే కాని ఒకసారి చేసి వదిలెస్తే మన లక్ష్యము నెరవేరదు. చెట్టుకొమ్మని విరగగొట్టడానికి ఒకసారి ఊపితే సరిపోదు కదా! అది మెత్తపడి విరిగే వరకు గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నములో లోపము ఉంటే లక్ష్యము నెరవేరదు. అసంపూర్ణమైయిన పద్యం: ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేరు పట్టు పూంకి కొలది పనిచేయ లక్ష్యంబు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఊరపందికి మంచి వస్తువుల విలువ ఎలా తెలుస్తుంది. మనం ఎంత మంచి ప్రదెశం చూపినా, వెళ్ళి బురద బురద గుంటలోనె పడుకుంటుంది. అలాగే తిరుగుబోతులకు మంచి విలువ తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్ చెడ్డనరక మెల్లజెందుగాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్ చెడ్డనరక మెల్లజెందుగాని సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సురాసురులు అమృతమునకై మందరపర్వతమును కవ్వముగాను, వాసుకియను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభ రత్నమును, కల్పవృక్షమును, కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో 'లక్ష్మియు, కౌస్తుభరత్నము' అను నీ రెండును ప్రయాసపడకుండగనే విష్ణువుకు లభించెను. అదృష్టవంతునకు అభివృద్ధి కలుగబోవునెడల అతడికే ప్రయాస కలగకుండనే భాగ్యములబ్బును. అసంపూర్ణమైయిన పద్యం: ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్ వార లటుండగా నడుమ వచ్చినశౌరికి గల్గె గాదె శృం గారపుబ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినను దుర్జనుఁడోర్వలేమిచే వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమటపురుగున కేమి లాభముండును? అసంపూర్ణమైయిన పద్యం: ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కొండవీడు ప్రాంతములోని మూగ చింతపల్లెలోని పశ్చిమవీథిలో మొదటి ఇల్లు తనదని, తనది రెడ్డి కులమని వేమన వివరించుచున్నాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి, మూగచింతపల్లె, మొదటి యిల్లు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి, మూగచింతపల్లె, మొదటి యిల్లు, ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించినచో పండితులు కవులు రాగులను ఆశ్రయించవలసిన ఆవశ్యకత ఏమున్నది? బిచ్చమెత్తుటకు పోయినచో జనులు బిచ్చము పెట్టరా. ఎండనుండి వాననుండి కాపాడుకొనుటకు కొండ గుహలు లేవా. మానసంరక్షణకు చింకిపాతలు దొరకవా. జలప్రవాహములందు చల్లని తీయని నీరు దొరకదా. అట్టి జీవనము గడుపుతూ నిన్ను సేవించువారిని నీవు దయతో అనుగ్రహించనున్నావు కదా. మరి రాజుల నాశ్రయించుట ఎందుకు? అసంపూర్ణమైయిన పద్యం: ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అడవిలో ఉంటూ ఋషులమని చెప్పుకుంటూ షడ్రుచుల భోజనం కోరుకొనడం, తినే అవకాశం ఉన్నా తినకుండా ఉండటనం, పెండ్లాడిన భార్యలను పోషింపకుండా ఉండటం, వీటి కంటే రోత పని ఇంకొకటి లేదు. అసంపూర్ణమైయిన పద్యం: ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత భార్యలనుచు వారి భరియింపమియు రోత విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎన్నెన్ని పూజలు పేరు పేరున చేసినా ప్రయోజనమేమిటి? భక్తి లేని పూజకి ఫలములేదు గాన పూజ చేసే ముందు దేనికి చేస్తునారో, ఆ కారణం తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు కాన పూజ సేయగారణ మెఱుగుడీ విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎండిన మ్రాను అడివిలొ ఉంటే దానిలో పుట్టె అగ్ని మొత్తం అడివిని కాల్చెస్తుంది. అలాగే నీచుడొకడు పుడితే చాలు మొత్తం వంశం నాశనమైపొతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎండిన మానొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యీడ్చును చెట్లన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎండిన మానొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యీడ్చును చెట్లన్ దండి గల వంశమెల్లను చండాలుం డొకడు పుట్టి చదుపును వేమా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎంత కడిగినా నోటిలో ఎంగిలి పోతుందా ఎమిటి. అలానే ప్రతిదినము అసత్యాలాడుతూ అందరిని భాద పెట్టే నోరు ఉన్నంత కాలం దాని చెడ్డ గుణము పోదు. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె? ఎల్లకాలమందు నెంగిలి తగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె? ఎల్లకాలమందు నెంగిలి తగు ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎంత గొప్ప చదువులు చదివి ఎన్ని వాదోపవాదాలు విన్నాగాని, మూర్ఖుడు అవలక్షణాలను మానలేడు. నల్లని బొగ్గుని ఎన్నిసార్లు పాలతో కడిగినా తెల్లగా అవుతుందా? ఇది అంతే! అసంపూర్ణమైయిన పద్యం: ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎంతో కష్టపడి, ఎమేమో చదవినా మన దగ్గర ఆలోచించే గుణం లేకపోతే వృదానే. ఎంత చదివినా చింతన కలిగియుండాలి, విడువకుండా మన మనస్సుని శోధించ కలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు పంతగించి మదిని పరికించి చూడరా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ధనం ఎక్కువ అయిన కొద్ది విచారము పెరుగుతూ ఉంటుంది. ఆటువంటి విచారము చేత మనస్సులో చింత పెరుగుతుందే కాని తరగదు. మనకేమి చింతంటూ లేకుండా ఉండటమే అసలైన సంపద. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత చింతచేత మనసు చివుకుమనును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత చింతచేత మనసు చివుకుమనును చింతలేకయుంట చెడిపోని సంపద విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పదిమందిలో ఎవరైనా సరే వినయ విధేయతలను మరవకూడదు. ప్రత్యేకించి పంక్తి భోజనాల వేళ ఆకలి దంచేస్తున్నదని తొందరపడి, అందరికంటే ముందు తినడం మంచిదికాదు. అలా తినేవాళ్లను ఎదుటివాళ్లు తిండిపోతుగా ముద్ర వేస్తారు. కాబట్టి, ఇంట్లోని వారంతా కూర్చుని భోజనం చేసేప్పుడు అందరూ వచ్చాకే తినడం షురూ చేయాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా మంతులు బంధువులును నిసు మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రామా!శబరిపుణ్యమేమో ఆమెఇచ్చిన ఎంగిలిపండ్లనుతిన్నావు.ప్రేమతోఉడుతను గోళ్ళతోనిమిరి ఆనందింపజేశావు.కులాలలెక్కించక వేదాంతముచూపావు. అసంపూర్ణమైయిన పద్యం: ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కులజన్మము లేమిలెక్కవే దాంతముగాదె నీమహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మూర్ఖునికి సిగ్గు లజ్జ లేకుండా అంతా ఒకేలా కనిపిస్తుంది. అది మంచిది కాదు. ఉచ్చ నీచ స్థితిగతులను ఎరిగి ప్రవర్తించుటయె మంచి మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య తగ్గి యొగ్గకెపుడు తాకుట పరమురా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎలాంటి మంత్రమునైన నొటితో పలికితే ఎంగిలి అవుతుంది. ఎంగిలి కాకుండ పలకడం బ్రహ్మకైన తరము కాదు. ఎంగిలి ఎంగిలి అని ఎందుకాగోల? అసంపూర్ణమైయిన పద్యం: ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన ఎంగి లెంగిలందు రీ నాటితోడనే విశ్వధాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎంతటి గొప్ప యోగి అయినా మన్మధుడికి దాసుడైతే అతని యోగత్వం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కావున గొప్పతనం నిలవాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ తెలియవచ్చునేని తేటగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ తెలియవచ్చునేని తేటగాను యోగమెల్ల మండి జోగియై పాడగు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చీడపురుగు పెరుగుతున్నచెట్టునుపట్టితినునుగాని నీరుపోసిపెంచనట్లే దుర్జనుడు కీడుచేయునేగాని మేలుచేయడు అసంపూర్ణమైయిన పద్యం: ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహమొక్కటినైన భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ప్రపంచజ్ఞానములేని వానిని ప్రయత్నించి ఒకేడాదికి జ్ఞానిని చేయచ్చు.మాటవినిపించుకోని మౌనికైన ఎలాగోచెప్పిఒకనెల్లో జ్ఞానిని చేయచ్చు.మూర్ఖుని ముప్ఫై ఏళ్లయినా మార్చలేం.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: వెడ్డివారి (మూర్ఖులు) స్వభావం ఎలా ఉంటుందో తెలిపే నీతిపద్యమిది. సత్పురుషులతో ఎన్నాళ్లు సావాసం చేసినా సరే, మూఢులైన వారు సద్గుణాలను ఎప్పటికీ ఒంట పట్టించుకోరు. మంచివాళ్ల ప్రజ్ఞాపాటవాలు వారి మనసుకు ఎక్కవు కాక ఎక్కవు. ఎలాగంటే, వంట ఎంత రుచిగా ఉందో తినే నాలుకకు తెలుస్తుంది కానీ, కలిపే గరిటెకు తెలియదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే? తెడ్డది కూరలోగలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖునికి ఎంత వివరించి చెప్పినా ప్రయోజనము ఉండదు. మంచిని అర్ధం చేసుకునే తెలివి లేక ఇంకా మూర్ఖంగానే ఉంటాడు. అదే విధంగా చెడ్డ వాడైన కొడుకు, తండ్రి ఎంత మంచి చెప్పినను వినిపించుకోక చెడ్డ దారిలోనే జీవిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎదుటివారి బలము, తమ సొంత బలము తెలియక మొండిపట్టు పడితె ప్రయోజనం ఉండదు.కాబట్టి తమ, పర బల బలహీనతలు తెలిసి నడచుకోవడం మేలు. ఎంత జంతువైన కాని ఎలుగుబంటిని దివిటి మోయమంటే మొస్తుందా? దానికి ఒల్లంతా జుట్టు ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళదు. మనమూ అలానే ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చలముననె దీర్చెనేని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చలముననె దీర్చెనేని ఎలుగు దివిటిసేవకేర్పడు చందము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చూడటానికి ఎద్దు, దున్న ఒకెలా పని చేస్తున్నా, తరచి చూస్తే ఆ పనిలో మనకు తేడ కనిపిస్తుంది. అలానే చేసే పనిలో నేర్పులేవాడు ఎంత కష్టపడి చేసినా గొప్ప యోధుడనిపించుకోలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వృత్తియందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయొధుడందురా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తే జంతువు అయిన ఎద్దు కూడ మనం చెప్పేది అర్దం చేసుకుని దానికి తగ్గట్టు మసులుతుంది. కాని మూర్ఖుడైన మనిషి ముప్పై ఏళ్ళకి కూడ అర్ధం చేసుకోలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన మాటదెలిసి నడుచు మర్మమెరిగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన మాటదెలిసి నడుచు మర్మమెరిగి మొప్పెదెలియలెడు ముప్పదేండ్లకు నైన విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్నాళ్లు బ్రతుక బోదురు కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్నాళ్లు బ్రతుక బోదురు కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం దున్నట్టివారి కందఱి కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనస్సులో భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. భక్తి చేసే పూజ అన్ని విధాల సత్ఫలితాలను ఇస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి? భక్తిలేనిపూజ ఫలములేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి? భక్తిలేనిపూజ ఫలములేదు భక్తిగల్గుపూజ బహుళ కారణమగు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఎన్ని స్థలములు తిరిగిననూ, ఎన్ని కష్టములు పడిననూ, ఏమి యును పొందనీయక శని వెన్నంటుచూ తిరుగుచుండును. మునుపు శివుని వెంబడించి బాధలు పెట్టెను కదా! అలాగే భూమి కొత్తదైనచో జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కాలం కలిసి రానప్పుడు ఎంత శ్రమ పడిన ప్రయొజనం ఉండదు. శని మనల్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. భూమి మార్చినా కాని భొక్త మారడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు భూమి క్రొత్తయైన భొక్తలు క్రొత్తలా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈనాటివరకు ఎంతో కొంత కాలము జీవించితిని. ఇంకను ఎన్నాళ్లు జీవింతును. జీవించినను ఏమి ప్రయోగనము. నన్ను నేనే కాపాడుకున్నను ఎవ్వరిని రక్షించినను కలుగు ప్రయోగనమేమి. వీనివలన సాటిలేని శాశ్వతమైన ఆనందము ఎట్లు కలుగును? ఇకమీదట నేను నిన్నే త్వదేకనిష్థాభవముతో సేవింతును. ప్రభూ నన్ను చిన్నబుచ్చకుము. నన్ను నీవానిగా అంగీకరించి నీసన్నిధియందు నీ సేవకునిగా ఆశ్రయమునిమ్ము. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం? జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎప్పటికిన్ + ఏ + అది అంటే ఆయా సందర్భాలను బట్టి. ఎయ్యది అంటే ఏ మాట. ప్రస్తుతం అంటే అనుకూలంగా ఉండి మన్నన పొందుతుందో. (ఏ సమయంలో ఏ మాట మాట్లాడితే అక్కడ గౌరవమర్యాదలు కలుగుతాయో). అప్పటికిన్ అంటే ఆ సమయానికి. ఆ మాటలు అంటే అటువంటి పలుకులు. ఆడి అంటే పలికి. అన్యులమనముల్ అంటే ఇతరుల మనసులను. నొప్పింపక అంటే బాధపడేటట్లు చేయక. తాన్ అంటే తాను కూడా. నొవ్వక అంటే బాధపడవలసిన స్థితి కల్పించుకుని బాధపడకుండా. (తన మాటలకు ప్రతిగా ఇతరులు తన మనసు కష్టపెట్టేలా మాట్లాడనివ్వకుండా). తప్పించుక అంటే అటువంటి పరిస్థితులను తొలగించుకొని. తిరుగువాడు అంటే ప్రవర్తించే వ్యక్తి. ధన్యుడు అంటే కృతకృత్యుడు. విజ్ఞతను ప్రదర్శించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడితే అది తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివ్యక్తి మనస్సు కష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు మాట్లాడటంలో కృతకృత్యుడయ్యినట్లే. అసంపూర్ణమైయిన పద్యం: ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, విలువ ఏర్పడేలా చేయాలనే తలంపుతో దానిని కర గించి అచ్చుగా పోసినా అది బంగారం కాలేదు. ఇలలోన్ అంటే ఈ భూమి మీద. నీచునకున్ అంటే దుష్టస్వభావం కలవానికి. ఉత్తమగుణములు అంటే గొప్పవి అయిన సుగుణాలు. ఎత్తెరగున అంటే ఏవిధంగా. కలుగనేర్చున్ అంటే అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయ్యెడలన్ అంటే ఏ ప్రాంతంలోనైనా. ఎత్తిచ్చి అంటే గొప్పదాన్ని. కరగి అంటే ద్రవరూపంలోకి మారేటట్ల్లు కాచి. పోసినన్ అంటే అచ్చులో పోసినప్పటికీ. ఇత్తడి అంటే ఒకానొక లోహం. తాను అంటే అది. బంగారము అంటే స్వర్ణం. అగునె అంటే కాగలదా. ఇత్తడి, బంగారం చూడటానికి ఒకే తీరులో ఉంటాయి. కాని బంగారానికున్న విలువ ఇత్తడికి లేదు. అదేవిధంగా మంచి గుణాలు కలవారికి ఉండే సంస్కారం చెడు గుణాలు ఉన్నవారికి కలుగదు అని కవి వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగ బోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది. మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి. అసంపూర్ణమైయిన పద్యం: ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలం బతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది. ఉడుము అంటే బల్లి ఆకారంలో దానికంటె ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండే జంతువు. నూరేండ్లును అంటే వంద సంవత్సరాలు. ఉండ దె అంటే జీవించదా. పాము అంటే సర్పం. పేర్మిన్ అంటే ఎంతో గొప్పగా. పది నూరేండ్లున్ అంటే వెయ్యి సంవత్సరాలైనా. పడి ఉండదె అంటే నిష్ర్పయోజనంగా జీవించి ఉండదా. కొక్కెర అంటే కొంగ. మడువునన్ అంటే చెరువులో. ఉండదె అంటే జీవించి ఉండదా. మానవుడు... ఇలన్ అంటే భూలోకంలో. కడున్ అంటే మిక్కిలి. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తి కలవాడు. కావలెన్ అంటే అయి ఉండాలి. ఈ పద్యంలో మనిషి ధర్మబద్ధంగా ఉంటూ ధనాన్ని సంపాదించుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, చివరకు మోక్షం పొందాలని వివరించాడు కవి. అసంపూర్ణమైయిన పద్యం: ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును. అసంపూర్ణమైయిన పద్యం: ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్ దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: అర్హులు కాని వారిని సేవించడం వల్ల కలిగే అనర్థాన్ని తెలియజెప్పిన పద్యరత్నమిది. నల్ల తాచుపాము పడగ నీడలో నివసించే కప్ప బతుకు క్షణక్షణం ప్రాణగండమే. ఇదే విధంగా, ఎప్పుడూ అయిన దానికీ, కాని దానికీ దోషాలను వెదికే యజమానిని సేవిస్తే వచ్చే లాభమేమో కానీ అనుక్షణం ప్రమాదకరమైన పరిస్థితే పొంచి ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం. ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలు అంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము). పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైన మనస్సును నిలపడం కోసమే శివపూజ. భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది. చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది. అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్న ప్రత్యేకత. అసంపూర్ణమైయిన పద్యం: ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తెలివిలేనివాడు ఎన్నినీతి,ధర్మశాస్త్రములు చదివినంత సేపేసజ్జనుడుగా ఉండును. బైటికివస్తే దుర్మార్గములు ప్రారంభించును.కప్పతామరాకుమీద ఉన్నoతసేపూఉండి బైటికివచ్చి పురుగుల్నితింటుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుకమాలువాడు ఏమేమిచదివిన జదివినంతసేపు సద్గుణియగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుకమాలువాడు ఏమేమిచదివిన జదివినంతసేపు సద్గుణియగు కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: గొడ్డుటావు ఎంత ప్రయత్నించినా చేపనట్లే మూర్కుడైన ప్రభువును ఎన్నాళ్ళు సేవించిన ప్రయోజనంలేదు. అతడు సహాయం చేస్తాడు అనుకోవడం వట్టి బ్రాంతి మాత్రమే. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటావుపాలు కోరినచేపున విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు నొరుల వశముగాదు ఓగుదెల్ప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు నొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తెలిసిన వానికి అన్ని తెలిసే ఉంటాయి. తెలియని వానికి ఏమీ తెలియదు. తెలియని దానిని తెలుసుకొనడమే ఙానము. కాబట్టి బద్దకము వదిలించుకుని తెలియని దాని గూర్చి పరిశోదిస్తూ తెలుసుకొనిన వాడే గొప్ప ఙాని. అసంపూర్ణమైయిన పద్యం: ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం. ఎలుక తోలును ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప, దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా. అలాగే, కొయ్యబొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం? అది మాట్లాడుతుందా! కాబట్టి, స్వతసిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు. అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము) అసంపూర్ణమైయిన పద్యం: ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మన ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ సత్యం తెలియక మూర్ఖుడు తను శాశ్వతము అని తలచి అపకీర్తి తెచ్చుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె యపకీర్తి గనలేక విరగబడు నరుడు వెఱ్ఱి వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఏ గుణముల మూలంగా మనకు ఆపదలు వస్తాయొ, ఆ గుణాలను వెంటనే వదిలి పెట్టాలి. అలాగే ఏ గుణముల మూలంగా మనకు మేలు జరుగుతుందో వాటిని వెంటనె అనుసరించి, గొప్ప పేరు పొందాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుండై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుండై ఏ గుణములు మేలొనరచు నా గుణముల ననుసరించి యలరుము వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కులమేంటి? మతమేంటి? ముందు ఙానం తెచ్చుకుని అందరిని ఆదరించు. ఈ భేదములు అంతరించి నీకు అంతా తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఏది కులము నీకు? ఏది మతంబురా? పాదుకొనుము మదిని పక్వమెరిగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏది కులము నీకు? ఏది మతంబురా? పాదుకొనుము మదిని పక్వమెరిగి యాదరించు; దానియంతము తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం. అసంపూర్ణమైయిన పద్యం: ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుషులు ధనంపై లేనిపోని ఆశలు కల్పించుకోవడం వ్యర్థం. ఎవరైనా సరే, భూమిపై పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. చనిపోయేటప్పుడు కూడా దేనినీ తీసుకుపోరు. సంపాదించే ధనం ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. తాను అదేమీ లేకుండానే జీవితాన్ని చాలించక తప్పదు. కాబట్టి, లోభత్వాన్ని వదిలేసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనుజుడు పుట్టుకతో ఏమి తీసుకురాడు, చచ్చినచో ఏమీ తీసుకుపోడు. అట్లే ఈ సంపదలు ఎక్కడికీ పోవు. తానేక్కడికీ పోడు అని తెలుసుకోలేడు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు బుట్టువేళ నరుఁడు గిట్టువేళ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు బుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పసిరి కాయలు కోయరాదు. బంధువులను దూషించడం పాపము. యుద్ధమునకు సిద్ధమైన తరువాత వెనుదిరిగి పారిపోడం ధర్మం కాదు.[అదే గీతాసారం] గురువులు చెప్పిన మాట జవదాటరాదు.ఇది సుమతీశతక పద్యం. బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నదినిదాటినతరవాత పడవనువదలి పట్టించుకోకుండా తనదారిన వెళ్ళినట్లుగా ధ్యానయోగాములో మునిగి సంకల్పసిద్ధి పొందినయోగి శరీరమును విడుచుటకు కొంచెముకూడా సందేహింపక వదులుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకుగొనక పోయినట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకుగొనక పోయినట్లు యోగపురుషు డేలయొడలు పాటించురా? విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నావంటి కవులు తమ పరిమితమగు బుధ్ధిశక్తితో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము. చాలు చాలును. సత్యమగు వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా. అసంపూర్ణమైయిన పద్యం: ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం జాలుఁజాలుఁ గవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మన ఇంద్రియాలన్ని మనసు ఆధీనంలో ఉంటాయి. మన మనసు ఎటువైపు మరలితే ఇంద్రియాలు అటువైపు వెళతాయి. కావున మనలో ఉన్న పరమాత్మయందు మనస్సు ఉంచితే ఇంద్రియాలు మరే వైపునకు మరలవు. అసంపూర్ణమైయిన పద్యం: ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు న్నీ వంక మనసు కలిగిన నేవంకకు నింద్రియంబు లేగవు వేమా.",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అత్యుతా!కృష్ణా!ఘోరమైన యుద్దముచేసి దుష్టుడైనరావణునివధించి సౌమ్యుడైన అతనితమ్ముడు విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన ఆరామవిభునే మదిలో ధ్యాన్నిస్తాను.కృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: ఏవిభుడు ఘోరరణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏవిభుడు ఘోరరణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్ దీవించి యా విభీషణు నా విభునే దలతు మదిని నత్యుత కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఐకమత్యం మొక్కటే మనకెప్పుడూ అవసరం. దానికి ఉన్న బలం దేనికి సాటి రాదు. దాని వలన ఎంత ప్రయొజనం ఐనా చెకూరుతుంది. గడ్డి పరకలన్నింటిని చేర్చి ఎనుగును కట్టలేమా? అసంపూర్ణమైయిన పద్యం: ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డీ వెంటబెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చేతికి ఐదు వేళ్ళూ ఉన్నపుడే నువ్వు చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్కవేలు లోపించినా ఆ హస్తం ఎందుకూ కొరకరాదు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ధి సాధించటం కూడా చాలా కష్టం అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును నందొకటియు వీడ బొందిక చెడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలో చెప్పిన నీతిపద్యమిది. ఐశ్వర్యం కోసమో, ద్రవ్యం ఆశించో, బంగారమీయమనో, పల్లకి కావాలనో, సొమ్ములివ్వమనో ఇంకా భూములు, కీర్తి, సామర్థ్యం, ఆఖరకు బతుకుదెరువు కోసం ఏవైనా పనులు అప్పజెప్పమనీ.. ఇలాంటివేవీ అడగకుండా కేవలం మోక్షమొక్కటి ఇస్తే చాలు అన్నదే మన వేడుకోలు కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒక అంకె క్రింద మరొకటి పెట్టి గుణిస్తె ఎలా వృద్ది చెందుతాయొ, అలానె మంచి వాళ్ళ గుణాలు వృద్ది పొందుతాయి కాని తగ్గవు. అసంపూర్ణమైయిన పద్యం: ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరుగున గుణియింప వరుస బెరుగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరుగున గుణియింప వరుస బెరుగు అట్టీరీతి గుణులు నరయ సజ్జనులిల విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు తమదు చే టెరుఁగరు ధరను నరులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు తమదు చే టెరుఁగరు ధరను నరులు తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మనుషులు తమకు ఒకపూట కొంచెము కూడు తక్కువయినచో ఓర్చుకొనడు. ఎండ తగులుచున్నచో ఒర్చుకొనజాలక నీడకై వెదకుచు పోవును. చలి వేసినచో వెచ్చదనమునకు కుంపటి ఎత్తుకొన యత్నించును. ఎక్కడికైన పోవునప్పుడు వాన వచ్చినచో ఇల్లుల్లు దూరి వాననుండి రక్షించుకొన యత్నించును. శరీరమును సుఖపెట్టుటకు ఈ ప్రయత్నములన్ని చేయుచున్నాడు. ఈ శరీరము వలన కలుగు సుఖములు అశాశ్వతము, కృత్రిమము. ఇది ఎరుగక పరమార్ధమునకై ప్రయత్నించుటయు లేదు. ఎంత శోచనీయము. అసంపూర్ణమైయిన పద్యం: ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ నుండి ఏ ప్రయోజనమును, ఫలమును అడుగబోవుట లేదు. ఏది ఏట్లు జరుగునో అట్లే జరగనిమ్ము. నీ పై నా స్వభావసిధ్ధముగ కవిత్వమును మాత్రము చెప్పుదును, చెప్పుచునేయుందును. అవి నాకు చెందనివి. నీవు వలదనిను ఆ కవిత్వము నా స్వభావసిద్ధముగ వచ్చుచుండునే యుండును. నీ అనుగ్రహము నీ అంతటే కలుగువలయును గాని నేను కోరితే వచ్చుట సాధ్యమా. అసంపూర్ణమైయిన పద్యం: ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చిన్న వారిని పెద్దవారు మోసగించినప్పటికి, ఆ పెద్దవారిని తమని మించిన వారు మోసం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చేపల్ని వాటికంటే పెద్ద చేప తినగా, ఆ పెద్ద చేపని మనిషి చంపి తింటున్నడు కదా! అలాగా. కాబట్టి ఒకరికొకరు మోసగించుకోవడం మాని సహకారం చేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేప పిండు బెద్ద చేపలు చంపును చేపలన్ని జనుడు చంపు వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు ఇతరులని చంపి తాము ఉన్నత పదములను పొంది సుఖించవలెనని తలచుచుందురు. ఆలోచించి చూడగ తామెన్నడును చావరా? తమ సంపదలు ఎన్నటికి పోక అట్లే ఉండునా? తాము హింసతో, క్రౌర్యముతో సంపాదించిన ఉన్నత పదములతో తాము తమ పుత్ర, మిత్ర, కళత్రములతో కూడి శాశ్వరముగా సుఖించగలరా? అట్లుండదని వారికి తెలియదా. అసంపూర్ణమైయిన పద్యం: ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!ఒక్కసారి నీపేరు గట్టిగా తలిస్తే పాపాలన్నీ పోతాయనుటకు సాక్ష్యము కావలెనన్న అజామీళుని కథఉంది.అతడు జారుడుగా చోరుడుగా తిరిగి కడకు కుమారుని నారాయణ అని పిలిస్తే కాపాడావు. అసంపూర్ణమైయిన పద్యం: ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్ వికలములై తొలగుటకును సకలాత్మ యజామీళుడు సాక్షియె కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కౌరవసేనవచ్చి విరాటరాజుగోవులను తరలించుకొనిపోతున్నప్పుడు అర్జనుడొక్కడెదిరించెను.కార్యసాధకుడొక్కడుచాలు అసంపూర్ణమైయిన పద్యం: ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్ జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్ మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్కకిరీటిభాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తడికెను జాగ్రత్తగా మూసి బిగించి కట్టినా తలుపుతో సమానం కాదుకదా ! అలాగే అసలయిన సాధన లేకుండా వొళ్ళంతా విభూతి పూసుకున్నా, వెంట్రుకల్ని జడలు కట్టించిన సాములోరయినా.. అవన్నియు వేషానికే గాని మోక్షానికి పనికి రాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఒడల భూతి బూసి జడలు ధరించిన నొడయు డయిన ముక్తి బడయలేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒడల భూతి బూసి జడలు ధరించిన నొడయు డయిన ముక్తి బడయలేడు తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దానం చేస్తె దాత అవుతాడు కాని, చక్కని రూపు రేఖలు కలిగి, పెద్దగా గడ్డం పెంచుకుని మునిలా తయారైనా కాని దాత కాడు. ఎంత పెద్ద శరీరం ఉన్న దున్నపోతు ఏనుగై పొతుందా? అసంపూర్ణమైయిన పద్యం: ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన దానగుణము లేక దత యగునె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన దానగుణము లేక దత యగునె? ఎనుము గొప్పదైన నెనుగుబోలునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెడ్డవారుఎప్పుడూ చెడ్డవారినే మెచ్చుకొందురు.అజ్ఞానిఎప్పుడూఅజ్ఞానినే ప్రశంసించుచుండును.సర్వమూతెలిసినజ్ఞానులను మెచ్చుకొనలేరు. పందిబురదనేగాని పన్నీరుమెచ్చదు. అసంపూర్ణమైయిన పద్యం: ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గుణవంతుల విలువ తెలియక మూర్ఖులు వారిని లక్ష్యపెట్టరు. దాని మూలంగా మంచి వారికొచ్చె నష్టమేమి ఉండదు. ఏనుగు వెనుక కుక్కలు పడితే ఏనుగుకు ఏమౌతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు నిల సుధీజనముల నెంచజూచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు నిల సుధీజనముల నెంచజూచు కరినిగాంచి కుక్క మొఱిగిన సామ్యమౌ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఓర్పు లేని భార్య, బుద్ది లేని బిడ్డ, మంచి గుణాలు లేని చదువుకున్న వాడు, వీరి మూలంగా మనకు ఏమి ప్రయొజనము ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి సద్గుణంబు లేని చదువరి యేలరా విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎవరన్నా ఒక మాట మాట్లడితే మరుక్షణమే దానిని ఇంకొకరు అంగీకరించకపోవచ్చు. పైగా ఒకరిద్దరు అంగీకరించిన దాని మిగిలిన వారు సమర్ధించుట కష్టము. అసంపూర్ణమైయిన పద్యం: ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు దాని నిలువదీయ దాతలు దిగివచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అఙాతవాసంలో ధర్మరాజు అంతటి వాడు కూడ కాలం కలిసిరాకనే కంకుభట్టుగా విరాట రాజును సేవించవలసి వచ్చింది. కాలధర్మాలను ఎరిగి ప్రవర్తించకపోతె ఇలాంటి తిప్పలు తప్పవు. అసంపూర్ణమైయిన పద్యం: కంకుభట్టనంగ గాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కంకుభట్టనంగ గాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరట కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీకృష్ణా! నేను నీసేవకుడనని కంటికి రెప్పవలె కాపాడుచూ జంటగా నీవు వచ్చు చుండుటచే కంటకాల వంటి పాపములను దాటుకుని వచ్చుచుంటిని. కృష్ణ శతకం అసంపూర్ణమైయిన పద్యం: కంటికి రెప్ప విధంబున బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కంటికి రెప్ప విధంబున బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్ జంటయు నీవుండుటనే కంటక మగు పాపములను గడచితి కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కోపంతో శివుడు తన మూడో కంటితో మన్మదుణ్ణి దహించాడు. అలాంటి బైరాగి అయిన శివుడు కూడ కామాగ్నికి లోబడి గౌరిదేవిని పెళ్ళి చేసుకున్నాడు. శివుడంతటివాడే కర్మని తప్పించుకోలేకపొయాడు. అసంపూర్ణమైయిన పద్యం: కంటిమంటచేత గాముని దహియించి కామమునకు కడకు గౌరిగూడె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కంటిమంటచేత గాముని దహియించి కామమునకు కడకు గౌరిగూడె నట్టి శివునినైన నంటును కర్మము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బాగా చక్కెర కలిపి మంచి పాలు పోసినను పాము చంపడానికి వెనుకపడినట్లే, కపటమున్నవాడు ఎంత సహయము చేసినను మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి కపటులకి దూరంగా ఉంటూ, వారి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె? కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ... వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు. కట్టడదప్పి అంటే దారి తప్పి లేదా అదుపు తప్పి; తాము అంటే ఎవరికి వారు; చెడుకార్యమున్ అంటే తప్పుడు పనులను; చేయుచున్ + ఉండిరి + ఏని అంటే చేస్తున్నట్లయితే; తోబుట్టిన వారినైన అంటే ఒక తల్లికి పుట్టినవారైనప్పటికీ; విడిచిపోవుట అంటే వదిలి వెళ్లిపోవటం; కార్యము అంటే మంచిది; దౌర్మద + అంధ్యమున్ అంటే చెడుపనులతో మదము; దొట్టిన అంటే కలిగిన; రావణాసురునితో అంటు రాక్షసరాజయిన రావణునితో; ఎడబాసి అంటే విభేదించి; విభీషణ + ఆఖ్యుడు అంటే విభీషణుడు అనే పేరు కలిగిన రావణుని సోదరుడైన విభీషణుడు, ఆ పట్టునన్ అంటే ఆ సమయంలో; రాముని చేరి అంటే శ్రీరామచంద్రునితో స్నేహం చేసి; చిరపట్టము అంటే శాశ్వతమైన లంకాధిపత్యాన్ని; కట్టుకొనడె అంటే పొందలేదా! అరచేతిలోని ఐదు వేళ్లలో ఒక వేలు పాడైతే ఆ వేలిని తొలగించేయాలి. లేకపోతే చెయ్యి తీసేయవలసి వస్తుంది. అలాగే ఒక వంశ ంలో ఒకరు దుర్మార్గుడైతే వారిని త్యజించాలని శాస్త్రం చెబుతోంది. అలా చేయకపోతే ఆ వంశానికే కళంకం ఏర్పడుతుంది. అందుకే చెడుని విడిచిపెట్టకపోవటం వల్ల కష్టాలు కలుగుతాయే కాని, ఏ మాత్రం మేలు జరగదని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్ దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విధినిర్ణయముబట్టి చేసినకర్మఫలము అనుభవమగును.గబ్బిలములను తల్లకిందులుగావేలాడమని కాళ్ళుకట్టలేదే! అసంపూర్ణమైయిన పద్యం: కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా గట్టుక వ్రేలుడంచు దలక్రిందుగగట్టిరే ఎవ్వరైననా చెట్టున గబ్బిలంబులకు జేసినకర్మముగాక భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కట్టిన బట్టలు చూసి గొప్పతనాన్ని చెప్పకూడదు. మనిషిలోని గొప్పతనం వేషంలో ఉండదు. బూడిధ పూసుకున్నంత మాత్రాన సాదువులైపొతారా ఎంటి? అసంపూర్ణమైయిన పద్యం: కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు; లోని ఘనతలెల్ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు; లోని ఘనతలెల్ల జంగమైన వాని జాతి నెంచగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే. ఆయన సమస్త ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ నాడిని అంటుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పొడిచే నక్షత్రంలా వెలుగుతున్నాడు. ఆ వెలుగే మనకు దిక్కు. ఎంత ఆలోచించినా ఆ వెలుగు కన్న దిక్కు మనకెవ్వరూ లేరు. కడక అంటే పూనిక, ప్రయత్నం, కోరిక అనే అర్థాలున్నా ఇక్కడ సాధన. అఖిలం అంటే ప్రపంచం మొత్తం. ఇది ‘నడినాళం’. నడినాళం అంటే వెన్నెముకలోని ఇడపింగళ అనే నాడులకు మధ్యనుండే నాడి. సుషుమ్న అని దాని పేరు. ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముకలో వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇడ అనేది మనస్సంబంధమైన నాడి. ఇది ఎడమ వైపు నుండి ప్రసరిస్తుంది. పింగళ కూడ నాడే. ఇది ఎడమ వైపుకు ప్రవహిస్తుంది. ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు. మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములు అంటే ఆకులు. సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్). జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమన చెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం. జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం. అసంపూర్ణమైయిన పద్యం: కడక నఖిలమునకు నడి నాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కడక నఖిలమునకు నడి నాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల గ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన. బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం. కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలి అని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం. పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం. ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం. అసంపూర్ణమైయిన పద్యం: కడగి వట్టి యాస కడతేరనివ్వదు యిడుములందు బెట్టి యీడ్చుగాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కడగి వట్టి యాస కడతేరనివ్వదు యిడుములందు బెట్టి యీడ్చుగాని పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అని ఆలోచించమంటున్నాడు వేమన. రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం. కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం స్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం. ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటే ఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది. అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం. అసంపూర్ణమైయిన పద్యం: కడుపుకేల మనస! కళవళ పడియెదు కడుపుకేల తృప్తి కలుగుచుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కడుపుకేల మనస! కళవళ పడియెదు కడుపుకేల తృప్తి కలుగుచుండు కడుపు రాతిలోని కప్పకు గలుగదా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బంగారు వర్ణంలో వస్ర్తాలను ధరించిన వాడు, సంసారమనే అడవికి గొడ్డలిమొన వంటివాడు, సజ్జనులను పాలించే వాడు, దేవతలతో స్తోత్రింపబడే వాడు, ఉత్తమ గుణాలు గలవాడు, విలువిద్యలో నిష్ణాతుడు, శరత్కాల మేఘం, మొల్లలు, గంధం, పచ్చకర్పూరాల వలె నిగ్గు తేలిన కీర్తిగల వాడు సాక్షాత్తు ఆ కరుణాపయోనిధి అయిన శ్రీరామచంద్రమూర్తియే! అసంపూర్ణమైయిన పద్యం: కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చం దన ఘనసార సారయశ! దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధనము అనగానే ఎంతటి వారికైన ప్రేమ కలుగుతుంది. రాముడు అంతటి వాడే బంగారు లేడి అనగానే, అసలు భూమి మీద బంగారు లేడులు ఉంటాయా ఉండవా అని ఏమాత్రం ఆలోచించకుందా దాని కోసం భార్యను విడిచి బయలుదేరాడు. అసంపూర్ణమైయిన పద్యం: కనకమృగము భువిని కద్దు లేదనకనే తరుణి విడిచిపోడె దాశరథియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనకమృగము భువిని కద్దు లేదనకనే తరుణి విడిచిపోడె దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధభరిత పుష్ప జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే. అసంపూర్ణమైయిన పద్యం: కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి పసుల వన్నె లెన్నొ పాలొకటియె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి పసుల వన్నె లెన్నొ పాలొకటియె పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా , వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ! వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కొందరు ధనవంతులు పేదవారిని చూడగనే అతడేమి యడుగునో యని వేషభాష లనిబట్టి పేదయని గ్రహించి చూసీ చూడనట్లూరకుంటారు.మాటలు విననట్లుంటారు. సన్నిపాతరోగ మొచ్చినట్లుందురు. అసంపూర్ణమైయిన పద్యం: కనియు గానలేడు కదిలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనియు గానలేడు కదిలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున సంపద గలవాడు సన్నిపాతక మది విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దృష్టిని స్థిరంగా ఉంచి, శరీరముపై మొహము వదిలి పెట్టి, పరమాత్మునిపై మనసు నిలిపిన వాడె ఈలోకాన శివుడౌతాడు. అతడికి సుఖ దుఃఖాలుండవు. అసంపూర్ణమైయిన పద్యం: కనులు చూడ్కిని చెదరక నొక్కి తనువుపై నాశ విదిచిన తావు బట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనులు చూడ్కిని చెదరక నొక్కి తనువుపై నాశ విదిచిన తావు బట్టి యున్న మనుజుడె శివుండయా యుర్విలోన నతని కేటికి సుఖ దుఃఖ వితతి వేమ.",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తామర (కమలం) నీటిలో ఉన్నంత సేపు సూర్యరశ్మి తాకి వికసిస్తుంది. కానీ, దానిని నీటినుంచి బయటకు తెస్తే అదే సూర్యరశ్మి తాకి కొంత సమయానికి వాడిపోతుంది. ఎవరైనా సరే, తాము ఉండాల్సిన చోట ఉంటేనే విలువ, గౌరవం. స్థానభ్రంశం చెందితే జరగకూడనివి జరగవచ్చు. ఒక్కోసారి మిత్రులు సైతం శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసంపూర్ణమైయిన పద్యం: కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం, నోటికి సత్యవాక్కును పలికే లక్షణం, శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం, బాహువులకు ఎదురులేని పరాక్రమం కలిగి ఉండే గుణం, మనస్సునకు అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం, చెవులకు శాస్త్రశవణం అనే గుణం ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి. అసంపూర్ణమైయిన పద్యం: కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్ సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దశరథుని కుమారా, కరుణకు సముద్రము వంటివాడా, శ్రీరామా, నా శరీరంలో.... చేతులు నిన్ను నమస్కరించటానికి, కన్నులు నీ అందాన్ని చూడటానికి, నాలుక నీ నామాన్ని జపించడానికి, చెవులు నీ కథలను వినడానికి, ముక్కు నువ్వు ధరించే పూల వాసనలను ఆస్వాదించడానికి ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు వాటివాటి పనులను చేయడం అంటే ఆ భగవంతుడి సన్నిధి పొందడానికే కాని ఇతరమైన నీచపనులు చేయడానికి మాత్రం కాదు. అసంపూర్ణమైయిన పద్యం: కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రామా!చేతులుమీకుమ్రొక్కేట్లు,కళ్ళుమిమ్ముచూసేట్లు,నాలుకనిన్నుజపించేట్లు, చెవులునీకథలువినేట్లు,ముక్కునీపూలవాసనపీల్చేట్లుచెయ్యి అసంపూర్ణమైయిన పద్యం: కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ యరుతనుబెట్టు పూసరులకానుగొనం బరమార్ధసాధనో త్కరమిదిచేయవేకృపను దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నీవు ఏ త్రిశూలముతో గజాసురుని పొడిచి చంపితివో ఆ త్రిశూలము ఇపుడు నీ హస్తమున లేదా! రతీదేవి పతి యగు మన్మధుని ఏ కంటి మంటలతో కాల్చితివో ఆ అగ్నిజ్వాలలు చల్లారినవా? నిన్ను, నీభక్తులను పరనిందగ చేయువారిని వధించకున్నావేమయ్యా! ఆ దుష్టులు నీకేమి పరమోపకారము చేసినారని వారిని దండించక ఉపేక్షించుచున్నావో తెలియుట లేదు. అసంపూర్ణమైయిన పద్యం: కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లోకంలో కెల్ల కర్ణునికి మించిన దాత లేడని ప్రతీతి. కర్ణుడు తన దగ్గర ధనం ఉండబట్టె కదా దానం చేయగలిగాడు. కాబట్టి అతనికొచ్చిన కీర్తంతా ధనానిదే. అసంపూర్ణమైయిన పద్యం: కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు దానశీలుడంచు దలపబడెను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు దానశీలుడంచు దలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను. అసంపూర్ణమైయిన పద్యం: కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు వెండికొండ నివాసము, ఎముకల మాలయే కంఠహారము, తలపుర్రె ఆహారపాత్ర, పులితోలు కట్టుబట్ట, బూడిద నీ మెయిపూత, పాములు శరీరలంకారములు. ఎవరికి లేని ఎవరికి చెందని చంద్రకళ గంగ మొదలైనవి నీకే ఉన్నవి. ఒకవేళ నీకు అన్నలో తమ్ములో ఉన్న, ఈ నీ ధనమును వాహనాదికములు తమకు కావలెనని కాని భాగమిమ్మని కాని అడుగు అవకాశము లేదు. అయినను నీవు నీకు అట్టి చిక్కులు రాకుండవలెనని ముందే ఏ తోబుట్టువులు లేకుండ చేసికొంటివి. ధనము నుండి భాగము కోరువారు లేకపోవుట మేలైనది. ఎవరైన ఉన్నయెడల వారికి భాగమునీయవలసియైన వచ్చును లేదా పంచుటకు శక్యము కాని వానిని అట్లే వారికి ఈయవలసివచ్చును. ఈ గొడవలేలని నీవు తెలిసియే నీకు తమ్ములెవరూ లేకుండ చేసికొంటివ్. అసంపూర్ణమైయిన పద్యం: కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులముగు మాకు మేము మామంచిచెడుగులను మేమే నిర్ణయించు కొనగలమను అజ్ఞానము కలిగించి వెర్రి మొర్రి ప్రాపంచిక విద్యలైన స్వప్నములు వాటి ఫలితములు, శుభ దుశ్శకునములు, శుభాశుభ గ్రహయోగములు, సాముద్రిక లక్షణములు, అరిష్థములు, దృష్థిదోషములు, భూతములు, విషాదులు మొదలగునవి మామెడకు కట్టితివి. వాని మోహములో వాటిని నమ్ముతు పొరపాటు చేయుచున్నాము. ఇది అంతయు అర్ధనిమేష అల్పకాలజీవనము కొరకే కదా! ఈ లోతును మేము ఆలోచించలేకున్నాము. ఏల ఇట్లు చేసి మమ్ము బధింతువయా ప్రభూ. అసంపూర్ణమైయిన పద్యం: కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ధనమున్న మనిషి మన్మధుని లాగ చంద్రుడిలాగ మెరిసిపోతుంటాడు.లేకపోతే బోడి సన్యాసియె. అసంపూర్ణమైయిన పద్యం: కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగులు తేజమునకు మెఱయుచుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగులు తేజమునకు మెఱయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సంపద కలవారు కొంతమంది చాల కఠినంగా మూర్ఖులవలే ప్రవర్తిస్తుంటారు. కాని సంపద వచ్చి పొయే వెన్నెల లాగ స్థిరముగ ఉండదు అని గ్రహించలేరు. కావున ఎంత కలిమి గలిగియుండినను ప్రశాంతంగా అందరిని ఆదరించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక కలిమి వెన్నెలగతి గానంగలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లోకమలో గొప్పకులం ధనము కలిగిఉండే కులం. అది ఉంటే చాలు మనకు కావలిసిన భొగభాగ్యాలన్ని దక్కుతాయి. అటువంటి ధనము లేకపోతె ఎంతటి వాడైన హీన కులస్థుడే. అసంపూర్ణమైయిన పద్యం: కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమి లేనివాని కుమేమి కులమయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏంతో కష్టపడి తేనెటీగ సంపాదించిన తేనె ఎలా తనకు దక్కకుండా పోతుందో అలానే కరుణలేని మనిషి సంపాదించిన ధనం అంతా ఆ వ్యక్తికి దక్కకుండా పోతుంది. కావున ధర్మంతో సంపాదించిన ధనం మాత్రమే మన దగ్గర ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్ములకును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్ములకును తేనె గూర్ప నీగ తెరువునా బోవదా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో, శరీరముకోసి ఇచ్చినంత భాద పెట్టగలరు. మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది. సమానునికి ఇస్తే కొంత నయము. మనకంటే పేద వానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది. కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమఉజ్జి అవసరము. అసంపూర్ణమైయిన పద్యం: కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రామా!కలికాలమున మనుషులు నిన్నుగనలేకున్నారో,నీకుదయలేదో,ఆపదలలో పిలిచిన పలుకవు.నాడు సీతచెర విడిపించినట్లు కాపాడలేవా? అసంపూర్ణమైయిన పద్యం: కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో బిలిచిన బల్కవింతమరపే నరులిట్లనరాదు గాకనీ తలపునలేదె సీతచెర దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఎలాగైతే పొలంలో నుంచి కలుపును తీసి రైతు పొలాన్ని కాపాడుతాడో అదేవిధంగా మనస్సులో మొలకెత్తిన చెడ్డ ఆలోచనలను తొలగించి మనస్సును ప్రశాంతంగా, నిర్భయంగా ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని దృశ్యములను ద్రుంచి తెంపుగానుండుము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: అందమైన చక్కని కన్నులు కలిగి యుండినను, చిలుకలా ఇంపుగా మాట్లాడే స్వరము కలిగినను తెలివితేటలు ఉన్నప్పుడే స్త్రీ ఒక యోగ్యురాలిగా రాణించును. తెలివిలేని యెడల హీనురాలగును. కాబట్టి అందచందాల కంటే తెలివితేటలు పెంచుకొనుటకు స్త్రీలు ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలువపూలవంటి కన్నులుండిననేమి? చిలుక పలుకులట్లు పలుకనేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలువపూలవంటి కన్నులుండిననేమి? చిలుక పలుకులట్లు పలుకనేమి? తెలివి బలిమి గల్గి తేజరిలిననేమి? తులువ గామి నలరు నెలత వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబబు కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ ఙానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది.కాబట్టి ఙానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసు లోన భాను డడగినట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసు లోన భాను డడగినట్లు తేట నీరు పుణ్య దేహ మట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అలాగే పాప చిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేటనీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సుగల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడడగినట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడడగినట్టు తేటనీరు పుణ్యదేహమట్లుండురా? విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నీరు పల్లమెరుగును , సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును. అసంపూర్ణమైయిన పద్యం: కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లితానెరుగు తనయుని జన్మంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అబద్దాలడటం కంటే చెడ్డపని ఇంకొకటి లేదు. దాని వలన ఎప్పుడోకప్పుడు కీడు తప్పదు. కాబట్టి ఎల్లప్పుడూ నిజములు పలుకడం ఉత్తమం. పైగా అబద్దాలాడుతూ తమకు అంతా తెలుసునని చెప్పుకునే వాడు ధూర్తుడు.. అసంపూర్ణమైయిన పద్యం: కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడుకలుగజేయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడుకలుగజేయు ద్విజుడననుట చొద త్రిమ్మరి తనమురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును. అసంపూర్ణమైయిన పద్యం: కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కల్లు కుండకి ఎన్ని అభరణాలు పెట్టినా, ఎంత బాగ అలంకరించినా, దానిలో ఉన్న కల్లు కంపు పోదు. అలానే నీచునికి ఎంత ఉన్నతమైన పదవి ఇచ్చినా వాని చెడ్డ గుణము పోదు. అసంపూర్ణమైయిన పద్యం: కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె? తులువ పదవిగొన్న దొలిగుణమేమగు? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కల్లు తాగే వాడిని కల్లుమ్రుచ్చు, చెడిపొయాడు అంటారు కాని అబద్దాలు చెప్పెవాడే నిజమైన మ్రుచ్చు. కల్లు తాగడం కంటే అబద్దాలు చెప్పడమే హానికరం. అసంపూర్ణమైయిన పద్యం: కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు కల్లుత్రాగుటకంటె కల్లలాడుట కీడు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొరె వెనుక నక్క నిరుపయొగంగా తిరిగినట్టు, అసలు కొంచెం కూడ దానమియ్యని లోభివాని చుట్టు సంపద ఆశించి దరిద్రుడు తిరుగుతుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: కష్టలోభివాని కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కష్టలోభివాని కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగలిన చందము విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పండినపండుతినక పచ్చికాయకొరికినచో వగరుతప్ప మధురముగా నుండదు.అట్లే ఇష్టమైన యౌవనవతి పొందుఆనందముగాని పసిబాలికలపొందు వికటము.అట్టివాడు పశువుతో సమానము. అసంపూర్ణమైయిన పద్యం: కసుగాయ గఱచి చూచిన మసలక తగు యొగరుగాక మధురంబగునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కసుగాయ గఱచి చూచిన మసలక తగు యొగరుగాక మధురంబగునా పసగలుగు యువతులుండగ బసిబాలల బొందువాడు పశువుర సుమతీ.",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనం తిండి పెట్టె పశువులు మన మాట వింటూ మన పనులు చేసిపెడతాయి. కాని మన మీద బ్రతుకుతూ మన మాట పట్టించుకోని మూర్ఖులు పశువుల కంటే హీనం. అసంపూర్ణమైయిన పద్యం: కసువు తినును గాదె పసరంబు లెప్పుడు చెప్పినట్లు వినుచు జేయు బనులు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కసువు తినును గాదె పసరంబు లెప్పుడు చెప్పినట్లు వినుచు జేయు బనులు, వానిసాటియైన మానవుడొప్పడా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గడ్డి గాదము తినె మూర్ఖునికి మధురమైన పండు రుచి ఎలా తెలుస్తుంది. అలాగే తక్కువ చదువు ఉన్నవానికి మంచి ఙానం కలుగదు. అసంపూర్ణమైయిన పద్యం: కసువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడుగాదె వానియట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కసువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడుగాదె వానియట్లు చిన్న చదువులకును మిన్నఙానమురాదు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చూచుటకు చదువున్నవారు ఏమాత్రంలేనివారు ఒకేవిధముగా ఉంటారు.అయితే విద్యావంతుల విద్యేవారిని ఉత్తములుగా తెలుపుతుంది.కస్తూరినల్లగావున్నా దానిపరిమళముతో అందర్నీఆకర్షిస్తుంది.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు పరిమళించు దానిపరిమళంబు గ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు పరిమళించు దానిపరిమళంబు గ ురువులయిన వారిగుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బంగారాన్ని కాని అందమైన అమ్మాయిని కాని చూస్తే బ్రహ్మ అంతటి వాడికే వీపరీత బుద్ది పుడుతుంది. మనమెంత. అసలు స్త్రీ అక్కరలేని వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? అసంపూర్ణమైయిన పద్యం: కాంచనంబుపైన గాంతలపైన బమ్మకైనబుట్టు దిమ్మతెగులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంచనంబుపైన గాంతలపైన బమ్మకైనబుట్టు దిమ్మతెగులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ధనము మీద ఉన్న ఆశనే మోహము అంటారు. ఆ ధనం మీద ఆశను విద్వాంసులు కూడ విడువలేరు. అసలు ధనకాంక్ష లేని వారు లోకములో ఎక్కడా కానరారు. ఇది సత్యం. అసంపూర్ణమైయిన పద్యం: కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన కాంక్ష లేనివారు కానగరారయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: స్త్రీల మీద ఉన్న ప్రేమ చేత మనసుకు ఆనందం లభిస్తుంది. కాని ఆమెను పొందగానె చింతలన్ని తీరిపోవు. పరమాత్ముని పొందినప్పుడే శాశ్వతానందం దొరుకుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ( దరుణి చిక్కునపుడె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ( దరుణి చిక్కునపుడె వింతయమరబోదు విశ్వసాక్షిని గూడ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడదాన్ని శరీరాన్ని చూడగానె కలవరపడతారు కాని ఆమె కడుపులోన దాగి ఉన్న అసహ్యాన్ని చూడలేరు. ఇంత రోత కలిగియున్న ఈ దేహముపైన ఎందుకింత వ్యామోహపడతారో? అసంపూర్ణమైయిన పద్యం: కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక ఇంత రోత గల్గు నీ దేహ మేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పందికొక్కు బోనులో ఉన్న ఎరని చూసి ఆశపడి అందులో అడుగుపెడితే దానికి హాని తప్పదు కదా! దుర్మార్గుడు తియ్యతియ్యగా ఎన్ని మాటలు చెప్పినా నమ్మి, వాడిని అనుసరించకూడదు. వాడి మాటలు నమ్మామా.... పోయి పోయి ఉచ్చులో చిక్కుకున్నట్లే! అసంపూర్ణమైయిన పద్యం: కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పందికొక్కు బోనులోఆహారముచూసి తనచావునకనితెలియక వెళ్లిచచ్చినట్లు దుర్మార్గుడిమాటలునమ్మి సామాన్యులుహానిపొందుదురు. అసంపూర్ణమైయిన పద్యం: కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడ్డినబోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుకూలదెకొక్కు భాస్కరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కష్టాలకి భయపడి వెనుదిరిగిపోతే సుఖాలను పొందలేము. నల మహరాజు లాంటి వాడే అడవులకి పోయి ఎన్నొ కష్టాలనుభవించిన తర్వాత కాని రాజ్యం పొందలేక పొయాడు. అసంపూర్ణమైయిన పద్యం: కాననంబు చేరి కడుశ్రమ లొందిన యానలుండు రాజ్యమందె మఱల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాననంబు చేరి కడుశ్రమ లొందిన యానలుండు రాజ్యమందె మఱల కష్టములకు నోర్ప గల్గును సుఖములు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అరణ్యమందు,యుద్దమందు,శత్రువులమధ్య,నీటియందు,నిప్పులవలన,గుహలయందు,సముద్రములయందు,పర్వతాగ్రములయందు చిక్కుకున్నను పూర్వజన్మలందు చేసుకున్న పుణ్యములే రక్షిస్తాయిభర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: కాననమున రణమున సలి, లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాననమున రణమున సలి, లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర స్థానమున సత్తునిద్రితు బూనికతో బూర్వపుణ్యములు రక్షించున్",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: కానివాని చేతఁగాసు వీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానివాని చేతఁగాసు వీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మన దేహాన్ని ఎంత రక్షించుకుంటే ఏం లాభం? అది శాశ్వతంగా నిలిచేది కాదుగా. ఎప్పుడు, ఏ రోగం వచ్చి ఏ రకంగా నశిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత మంచి చికిత్స చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఎవరూ ఆపలేరు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం తప్పు కాకపోవచ్చు. కానీ, అంత్యకాలమంటూ వస్తే దానిని ఎవరూ ఆపకలేకపోగా, ఒక్క క్షణమైనా అది నిలవదు. అసంపూర్ణమైయిన పద్యం: కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన? భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కామసుఖములనుభవించు సందర్భమున స్త్రీలు గోళ్లతో కలిగిన నఖక్షతములతో నా శరీరము కాచినది. స్త్రీలు తమ స్తనములతో రాయుటచే నా రొమ్ము బండబారినది. కామక్రీడచే కలుగు క్లేశము కూడ సుఖమేనను భ్రమతో నా వయస్సంతయు గడచిపోయినది. తల అంతయు కేశములు లేక బట్టతల అయినది. ఇట్లు చెప్పుచు పొయినచో అంతయు రోతయే. ఇట్టి సంసారము చేయుటకు నాకు ఇష్థము లేదు. అట్లని నాకు విరక్తియు కల్గుటయు లేదు. కనుక శివా, నాకు వైరాగ్యము ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దయనేది లేకపోవుట, కారణము లేకనే అందరితో పోట్లాడుట, పరధనముల మీద, పర స్త్రీల మీద కోరిక కలిగి ఉండుట, సజ్జనులను, బందుజనాలను, ఎదిరించుట, బాధించుట. ఇవి దుష్టచిత్తుల గుణాలు. అసంపూర్ణమైయిన పద్యం: కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములం దసహిష్ణుత్వమనగ జగతి బ్రకృతి సిద్ధంబులివి దుష్టనికరమునకు",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించి చూడగ నీ నామము యముని వాకిటి తలుపును మూసివేసి బిగించునట్టి గడియ యగునది. దుష్టుడగు యముడు తనకు ప్రమాణముగ అతని లేఖకుడు చిత్రగుప్తుడు, ఆ చిత్రగుప్తుని నోరు అను పుట్టయందు మహాభయంకరమగు నాలుక యను సర్పము, ఇట్టి సర్పము పాలిటి గరుడునివంటిది నీ నామము. మృత్యువు అను కౄరమృగపు నోటియందలి కోరలను పర్వతమునకు వగ్రమువంటిది నీ నామము. అసంపూర్ణమైయిన పద్యం: కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కాకులు కావ్ కావ్ మని ఎలా అరుస్తాయొ అలానే మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ బ్రహ్మణులు. అంతే కాని వాటి అర్ధం పరమార్ధం తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండదు. ఇలాంటి వాళ్ళకా బ్రహ్మత్వం అర్ధమయ్యెది?. అసంపూర్ణమైయిన పద్యం: కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి కాకి కరణి బల్కి కానరారు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి కాకి కరణి బల్కి కానరారు బాపలైనవారు బ్రహ్మము నెఱుగరు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అంతములేనిది,మిక్కిలిగొప్పదిఐన అంతావ్యాపించియున్నట్టి ఆపరబ్రహ్మమునే ధ్యాన్నించుము.చెడుఆలోచనలవలన ప్రయోజనమేమి?సుఖభోగములు,భువనాధి పత్యముకూడానీచమే.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: కావున ననంత మంజర మక్షర మజంబు బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కావున ననంత మంజర మక్షర మజంబు బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను బ్రహ్మసంగికి భువనాధిపత్య భోగ పదవియును నీకుదుచ్చమై పరగుజువ్వె",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఏదో ముక్తి వస్తుంది కదా అని ఎన్నో కష్టాలు పడి కాశియాత్రలు తిరుగుతూ ఉంటారు. వాటి మూలంగా ఉన్న ధనం పోవడమే కాని ఫలితం ఉండదు. ఆశని త్యజించినవానికి ముక్తి కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మొసమగును గాన ముక్తిలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మొసమగును గాన ముక్తిలేదు పాశముడుగబూను ఫలమెయాకాశిరా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులకు ఈ ప్రాపంచిక మరియు సంసారిక సుఖాదులు కోరి దురాశతో చేయు కార్యముల వలన కలుగు ప్రయోజనమేమి? ఏ కొంచెమైన సుఖమును కలిగించగలదా. మనసులోని కోరికలను శాశ్వతముగా తీర్చునా? పరలోకప్రయాణ సమయమున వీసమంతైన సంపదలు వెంట వచ్చునా? జగద్విఖ్యాతి కలుగునా? సంపాదించిన ధనముతో చేసిన దోషములు పాపములు దూరమగునా? కోరిన సమయమున కోరిన విధమున ఈ ధనము నిన్ను దర్శింపచేయునా? ఇట్టి సంసారదురాశను మామనస్సుల నుండి తొలగించుము. అసంపూర్ణమైయిన పద్యం: కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు యుప్పు లవణ మండ్రు యొకటి గాదె? భాషలింతె వేఱు పరతత్వమొకటే విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కుండకు చిల్లుపడినా కాని దాంట్లో గుడ్డను కుక్కి వాడుకోవచ్చు. అది బాగానే పని చేస్తుంది. కాని ఒక్కసారి జీవితంలో బాగ దెబ్బతిన్న మనుషులు మళ్ళీ కోలుకోవడం కష్టం. అసంపూర్ణమైయిన పద్యం: కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు పనికి వీలుపడును బాగుగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు పనికి వీలుపడును బాగుగాను కూలబడిన నరుడు కుదురుట యరుదయా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎంత భారి శరీరం ఉన్న దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు. అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు. అసంపూర్ణమైయిన పద్యం: కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దొమ గజముగాదు దొడ్డదైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దొమ గజముగాదు దొడ్డదైన లొభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: వీధిన పొయె కుక్క జంగముని పట్టి కరుస్తుంది కాని దానికి అతని గొప్ప తనముతో పని లేదు. అలాగే మూర్ఖులకు గొప్ప వాళ్ళ ఙానముతో పని ఉండదు కాని వారి వెంట పడి చిరాకు పెడుతూనే ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు పిక్కబట్టి యొడిసి పీకుగాక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు పిక్కబట్టి యొడిసి పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కడుపులో బ్రహ్మాండములనుంచుకుని అందరినీకాపాడు నీవేనాకుదిక్కు. మేముచేసిన పాపములనుక్షమించి రక్షించువాడవు నీవేగా రామా! అసంపూర్ణమైయిన పద్యం: కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా పక్షము నీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్తనీవెకద దాశరధీ కరుణాపయోనిధీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భార్యతో లేని తప్పులుమోపి జగడమాడి కంటతడి పెట్టించరాదు. పతివ్రతయైన స్త్రీయొక్క కంటి నీరు పడినచో ఇంటియందు సిరి [లక్ష్మి,డబ్బు] సంపద ఉండదు. సుమతీ శతక పద్యం అసంపూర్ణమైయిన పద్యం: కులకాంత తోడ నెప్పుడు గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులకాంత తోడ నెప్పుడు గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ కలకంఠకంఠీ కన్నీ రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మంచి కులము గలవాడు , మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము. అసంపూర్ణమైయిన పద్యం: కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పేరును బట్టి మనిషి గుణము అంచనా వేయరాదు.ధర్మరాజనే పేరు పెట్టుకుని ధర్మం ప్రకారమేమన్నా నడిచాడా? వంశగౌరవం నశింపజేసె అబద్దం బొంకి గురువైన ద్రొణునినే చంపించాడు. పేరుకు ధర్మరాజు నడత మొత్తం అధర్మం. అసంపూర్ణమైయిన పద్యం: కులము నీఱుచేసి గురువును వధియింప బొసగ నేనుగంత బొంకు బొంకె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము నీఱుచేసి గురువును వధియింప బొసగ నేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ. అసంపూర్ణమైయిన పద్యం: కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కులానికి గొప్ప తక్కువ అన్న భెదం లేదు. కులాలన్ని సమానమే. కాబట్టి ఒకటి గొప్ప మరోకటి చిన్న అనే భావనలు వ్యర్ధం అసంపూర్ణమైయిన పద్యం: కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱుంగగవచ్చు? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖుడు, కుళ్ళుబోతు అయిన వాడితో కబుర్లు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా రహస్య విషయాలు అసలు చెప్పరాదు. అలా చెప్తే వాడి కుళ్ళుబోతు తనము వల్ల ఊరంత చాటించి మన పరువు తీస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కూర ఉడికే ముందే అందులో ఉన్న చెత్తని వేరుచేసి పారేయాలి. ఒకసారి ఉడికిన తరువాత చెత్త తీయడం ఎవరికీ సాధ్యము కాదు.అలానే సమయము తప్పిన యెడల ధర్మము చేయడము సాధ్యము కాదు. కాబట్టి సరి అయిన సమయములో జాగు చేయక ధర్మాన్ని ఆచరించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కూరయుడుకు వెనుక కూడునా కసవేర? యెఱుకగల్గి మునుపె యేరవలయు;","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూరయుడుకు వెనుక కూడునా కసవేర? యెఱుకగల్గి మునుపె యేరవలయు; స్థలము తప్పువెనుక ధర్మంబు పుట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కూరలేనటువంటి భొజనం, మారు వడ్డన లేని భొజనం, నేతి ధార లేని భొజనం హీనమైనవి. అసంపూర్ణమైయిన పద్యం: కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అందరూ ఇలా వుండకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టిలో ఇదే నిజం. ఏ ఇద్దరి మధ్యయినా స్నేహం చెడకూడదన్నది నీతి. పరస్పరం మిత్రత్వంతో ఉన్నపుడు ఒకరి నేరాలు మరొకరికి నేరాల్లా కనిపించవు. కానీ, అదే స్నేహం చెడిందా, అంతే. ఎదుటి వ్యక్తి చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి, ఎంతటి వారికైనా స్నేహం కొనసాగితే ఏ బాధా ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కూలి నాలి చేసైనా, సెవకుడిగా ఉండైనా, ఎదో ఒక విధంగా డబ్బు తెచ్చిన భర్తనే భార్య గౌరవిస్తుంది. లేకపోతే ఎళ్ళవేళలా తిడుతూ ఉంటుంది.ధనమే అన్ని సుఖాలకు మూలం, జీవితము గడపడానికి అత్యవసరం. కాబట్టి సొమరియై ఇంట్లో కూర్చోకుండా కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు లేమిజిక్కు విభుని వేమారు తిట్టును విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లా ఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన. ‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నే మరోచోట.. . తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన కూళ విటుడు యువతి కూడుటెల్ల పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు. దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటే ఈ దృష్టాంతం కుదురుతుంది. నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం. ‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం. అసంపూర్ణమైయిన పద్యం: కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాని మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బుద్దిమంతుడైన వాడు సమయానుకూలంగా నడుచుకుంటాడు. ఎలాగంటే కల్లు తాగి మత్తెక్కి ఉన్నవాని జోలికి పోడు. ఎటువంటి సమయములోనైనా అదుపుతప్పి మాట్లాడడు. ఇటువంటి మంచి లక్షణాలు కలవానికెప్పుడు అపకారము జరుగదు. అసంపూర్ణమైయిన పద్యం: కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాదయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు. అసంపూర్ణమైయిన పద్యం: కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు కాశి కరుగఁ బంది గజము కాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు కాశి కరుగఁ బంది గజము కాదు వేరుజాతి వాడు విప్రుండు కాలేడు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీకృష్ణా! నీభక్తిలో నేను చాలాఅల్పుడినని నాభక్తి చాలాకొంచెమని నీవనుకొన వలదు. వాసుదేవ! గోవిందా! హరీ! నీకరుణకు కొంచెము,ఎక్కువ అనే కొలతలు ఉండవు కదా!నన్నుకాపాడవయ్యా!కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: కొంచెపు వాడని మదిలో కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొంచెపు వాడని మదిలో కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ యంచితముగ నీకరుణకు గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తర్కవాదములను గొడ్డలితో కనుగొనలేని రాముడనునిధి భక్తియనుయజ్ఞ కాటుకచే దొరికినది.రామా!శాశ్వతముగానాలోనిలుగోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్ రంజిలద్రవ్వి కన్గొనని రామవిధానము నేడుభక్తి సి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్ రంజిలద్రవ్వి కన్గొనని రామవిధానము నేడుభక్తి సి ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీయనగామదీయహృ త్కంజమునన్ వసింపుమిక దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కొండలు పగులగొట్టి తెచ్చిన రాళ్ళతో గుళ్ళు కట్టి ఆ గుళ్ళకు యాత్రలుగా పోయి ఆ రాళ్ళ మద్యనే శివుడున్నాడనుకోవడం అఙానం. ప్రాణంతో ఉన్న మనుష్యుల్లో ఉన్న దేవునికోసం ప్రాణంలేని రాళ్ళలో వెతకడం శుద్ద దండగ. మానవుడే దేవుడు. అసంపూర్ణమైయిన పద్యం: కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన గుళ్ళలోన త్రిగి కుల్లనేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన గుళ్ళలోన త్రిగి కుల్లనేల పాయరాని శివుడు ప్రాణియై యుండంగ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దుష్టుడు కొండలలో తపస్సు చేసినా, దేవాలయములో పూజలు చేసినా, ఒంటినిండా దట్టముగా విభూది పూసి తిరిగినా, అతని బుద్ది మారదు. కాబట్టి ఎటువంటి వేషాలు వేసినా సరె దుష్టుడికి దూరంగా ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: కొండగుహలనున్న గోవెలలందున్న మెండుగాను బూది మెత్తియున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండగుహలనున్న గోవెలలందున్న మెండుగాను బూది మెత్తియున్న దుష్టబుద్దులకును దుర్బుద్ది మానునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు అయినట్టు, మొండివాడికి బండవాడు మిత్రుడైనట్టు, దుర్మార్గునికి అబద్దాలకోరు సహాయపడును. కాబట్టి ఇటువంటి మూర్ఖులకు దూరంగా ఉండటం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు మొండివాని హితుడు బండవాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు మొండివాని హితుడు బండవాడు దుండగీడునకు కొండెడు దళవాయి విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దుర్జనుడు అయిన వాడు చచ్చినా, జనులు వాని ఇంటి ముందు నుంచి తొంగి చూచి వెళ్ళిపోతారే కాని పట్టించుకోరు. ఏమి భాద పడరు. తోడేలు చచ్చిపోతే దూడలు ఏమి భాద పడవు కదా! ఇదీ అంతే. అసంపూర్ణమైయిన పద్యం: కొండెగాడు చావ గొంపవాకిటికిని వచ్చిపోదురింతే వగపులేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండెగాడు చావ గొంపవాకిటికిని వచ్చిపోదురింతే వగపులేదు దూడ వగచునె భువి దోడేలు చచ్చిన? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏద్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును. అసంపూర్ణమైయిన పద్యం: కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్! చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వ్యాపారస్తుడు తనకొచ్చె లాభంకోసం కరువు రావాలని కోరుకుంటాడు. వైద్యుడు అందరికి జబ్బులు రావాలని కోరుకుంటాడు. అలానే బీదవాడు ధనవంతుని చెంత జేరాలని కోరుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: కొమతి మదిగోరు క్షామమే యెల్లెడ వైద్యుడొరులకెపుడు వ్యాధిగోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొమతి మదిగోరు క్షామమే యెల్లెడ వైద్యుడొరులకెపుడు వ్యాధిగోరు ఊరివాడు ధనికుజేరగాగోరును విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం. కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు. అసంపూర్ణమైయిన పద్యం: కొఱగాని కొడుకుపుట్టిన కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొఱగాని కొడుకుపుట్టిన కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్ చెఱకు తుద వెన్ను పుట్టిన చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కోటి రూపాయలు దానమిచ్చినా ఎప్పుడూ కోపంగా ఉండే వాడిని ఎవరూ మెచ్చుకోరు. ఎప్పుడైనా సాత్విక గుణమున్నవాడే సజ్జనుడు అనిపించుకుంటాడు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని శాంతిగా మెలగడం అలవాటుచేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కోటిదానమిచ్చి కోపంబు పొందుచో బాటిసేయ రతని బ్రజలు మెచ్చి;","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోటిదానమిచ్చి కోపంబు పొందుచో బాటిసేయ రతని బ్రజలు మెచ్చి; సాత్విక గుణముల సజ్జనుడగునయా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కొండముచ్చులు కోతిని తెచ్చి , క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు. అసంపూర్ణమైయిన పద్యం: కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కోతులలో ఒకజాతియైన కొండముచ్చు లన్నీచేరి కోతికి కొత్తబట్టలుకట్టి కొలుస్తున్నట్లుగా అవినీతి పరుని అలాంటిఅవినీతిపరులు,దౌర్భాగ్యులు చుట్టూచేరికొలుస్తూంటారు.వేమన పద్యం అసంపూర్ణమైయిన పద్యం: కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దశరథుని కుమారుడైన శ్రీరామా! దయాగుణంలో సముద్రుడవైన ఓ రామా! ఒక సామాన్యమైన కోతి, కోట్లకొలదీ భయంకరమైన రాక్షసులను గెలవటం సాధ్యం కాదు. పోనీ ఏదో ఒక ప్రభావంతో గెలిచిందనుకుందాం. కాని ఆ కోతి తోకకు అంటించిన నిప్పు వేడిగా ఉండక చల్లగా ఉండటం ఆశ్చర్యం కాదా! మా తల్లి సీతామాత పాతివ్రత్య ప్రభావాన్ని, నిన్ను సేవించిన వారికి లభించిన భాగ్యాన్ని, నీ కటాక్షవీక్షణాల గొప్పదనాన్ని... బ్రహ్మ మొదలుగా గల దేవతలకైనా సాధ్యమేనా. అసంపూర్ణమైయిన పద్యం: కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా సీత పతివ్రతామహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!హనుమకి రాక్షసులనుగెలవడంసాధ్యమా?అతడితోకకి పెట్టిననిప్పు చల్లబడుట సీతమ్మపాతివ్రత్యమహిమ,నీసేవకిఫలము.మిమ్ముపొగడబ్రహ్మతరమా?గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం బాతనిమేన శీతకరుడౌటదవానలు డెట్టివింతమా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం బాతనిమేన శీతకరుడౌటదవానలు డెట్టివింతమా సీతపతివ్రతామహిమ సేవకుభాగ్యము మీకటాక్షమున్ ధాతకుశక్యమాపొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కోపమువలన మనిషికి కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడిన విలువ తగ్గిపోవును.మంచిగుణములు నశించును.కష్టములు వచ్చిచేరును.కోపము నణచుకొన్నచో కోరికలు తీరుమార్గముతోచి పొందుటసులభమగును.వేమన శతకము. అసంపూర్ణమైయిన పద్యం: కోపమునను ఘనత కొంచమై పోవును కోపమునను మిగుల గోడు జెందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోపమునను ఘనత కొంచమై పోవును కోపమునను మిగుల గోడు జెందు గోప మడచెనేని గోరిక లీడేరు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కాలం మూడితె ఎంతటి బలవంతుడికైనా చావు తప్పదు. తన కండబలము మీద గర్వంతో ద్రౌపదిని చెరపట్టిన కీచకుడు కాలం మూడి చచ్చాడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన సింహబలుని చావుజెప్పదరమె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన సింహబలుని చావుజెప్పదరమె? ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!పుణ్యముల కొరకు తీర్థయాత్రలు, వ్రతాలు,దానాలు చేయాలా? లక్ష్మీపతివైన నిన్ను తలచిన చెప్పనలవికానన్ని పుణ్యములు కలగకపోవునా?కలుగుతాయికదా! అసంపూర్ణమైయిన పద్యం: క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములుసేయవలెనా?లక్ష్మీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములుసేయవలెనా?లక్ష్మీ పతి!మిము దలచినవారికి నతులిత పుణ్యములు గలుగుటరుదా?కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓర్పు ఉంటే కవచము అక్కరలేదట. క్రోధముంటే హాని కలిగించటానికి శత్రువు పనిలేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు. దుష్టులుంటే భయంకరమైన పాము అక్కరలేదు. ఉదాత్తకవిత్వముంటే రాజ్యంతో పనిలేదు. చక్కని విద్య ఉంటే సంపదలతో ప్రయోజనంలేదు. తగురీతిన సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కరలేదు. కాబట్టి ఓర్పు మొదలైన పదార్థాలుంటే కవచము మొదలైన వాటితో పనిలేదు. అంటున్నాడు కవి. అసంపూర్ణమైయిన పద్యం: క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య వి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య వి త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా ప్రముఖపదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! రాజసభయందు భృత్యుడు వచ్చి ""ఓ రాజశ్రేష్థా సత్కవీశ్వరుడు మీ దర్శనమునకై వేచి యున్నాడు, కవితా నిర్మాణమునందు అతడు గొప్పవాడుట, అతని పాండిత్య ప్రతిభ గొప్పదియట, అడిగిన తత్క్షణమునే కావ్య రచన శీఘ్రముగ చేయగలడట, అతను తిట్టు కవిత్వము కూడ చెప్పువాడు కాడట."" అని చెప్పగా ఆ రాజు ""అతడా, నన్నింతకుముందే చూచినాడు వానిని ఇక చూడవలసిన పనిలేదు పొమ్ము"" అని అనాదరణముతో మాటలాడును. రాజుల్ ఇంతటి అధములు. శివా నీవు కవులను ఎంతటి సామాన్యులైనను అనాదరించవు, వారిని అనుగ్రహించి శాశ్వతఫలమునిచ్చు మహానుభావుడవు. అసంపూర్ణమైయిన పద్యం: క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్ ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ పాదపద్మములను అర్చించినచో ఆ భక్తులకు ఈ లోకమున శ్రేష్ఠములగు అశ్వములను, గజములను లభించుట ఏమి ఆశ్చర్యకరము! పాలకీలు మేనాలు మొదలగు వాహన సమూహములు లభించుట ఏమి లెక్క! సుందరులగు స్త్రీలును విలాసినులగు దాసీజనములు దాసులు ఉత్తములగు వస్త్రసమూహములు భూషణముల సమూహములు సుగుణవంతులగు పుత్రులును ఏ మొదలగు ప్రాపంచిక సంపత్సమృద్ధి సిద్ధించుట ఎంతమాత్రము దుర్లభము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో జితపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెట్లు నరికిన చిగురిస్తాయి.చంద్రుడు క్షీణించి తిరిగి పెరుగుతాడు.అట్లే లోకములో మంచి స్వభావము గలవారు మిక్కిలి కష్టాలను పొందినా ధైర్యముతో నిలబడతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును నభివృద్ధి చెందుసోము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును నభివృద్ధి చెందుసోము డివ్విధమున విచారించి యెడల దెగిన జనములకు దాపమొందరు సాధుజనులు",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దైవం ఈ భూమి మీద కనపడదు. కనపడినా ఈ మూర్ఖమానవులు అసలు గౌరవించరు. కనపడే దైవాలైన తల్లి తండ్రి గురువు వీళ్ళనే గౌరవించడం లేదు. ఇక దేవతలను ఏమి గౌరవించుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఖచరవరులు భూమి గనబడరందురు కాన వచ్చినంత గౌరవింత్రొ?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖచరవరులు భూమి గనబడరందురు కాన వచ్చినంత గౌరవింత్రొ? తల్లితండ్రి గురువు తత్సముల్ కారొకో? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓసూర్యవంశజుడవైనరామా!నీవు భూతప్రేతపిశాచ జ్వరపీడలనుండి కాపాడుతావనినమ్మి నీపాదాలనునమ్మాను దీనులరక్షించెదవన్న బిరుదుమరువకు. అసంపూర్ణమైయిన పద్యం: ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పాదాబ్జవి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పాదాబ్జవి స్ఫురదుర వజ్రపంజరము జొచ్చితినీయెడదీనమానవో ద్దరబిరుదాంకమేమరకు దాశరధీ కరుణాపయోనిధీ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గాడిద పాలు తెచ్చి బాగ కాచి పంచదార వేసినా ఎందుకూ పనికి రావు. అలాగే ఙానములేని వాడికి ఎంత చెప్పినా వృదాయె. అసంపూర్ణమైయిన పద్యం: ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లే యెంత చెప్పి చివరనెసగిన బొసగునే విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెడ్డవారితో స్నెహం ఎటువంటి వారికైన మంచిది కాదు. ఎంత గొప్పవాడైన దుష్టుని సహవాసం మూలంగా తప్పకుండా చెడిపోతాడు.కావున దుష్టులను చేరదీయరాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు మాన దెంత మేటి వానికైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు మాన దెంత మేటి వానికైన వాని చేదదీయ వలవదు చెడుదువు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దుష్టులైనట్టి వారు తిట్టినా లెక్కచేయక్కరలేదు. దాని మూలంగా మనకు ఎటువంటి నష్టము ఉండదు.కాని మంచి వారు మనల్ని నిందించకుండా జాగ్రత్త పడాలి. సజ్జనుల తిట్టు శాపమువలె పనిచేస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఖలులు తిట్టిరంచు గలవరపడనేల? వారు తిట్ల నేమి వాసి చెడును?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖలులు తిట్టిరంచు గలవరపడనేల? వారు తిట్ల నేమి వాసి చెడును? సజ్జనుండు తిట్ట శాపంబదౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది. అసంపూర్ణమైయిన పద్యం: గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ! వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా!గంగమొదలైన నదులలో స్నానము చేసిన యెడల పుణ్యములు కలుగునని చెప్పుచుందురు.అయితే అవి మిమ్ములను తలచి ధ్యాన్నించేవారికి కలిగే ఫలితములతో సాటిరావు.[స్థాయికి]తీసికట్టే అనిఅర్ధం. అసంపూర్ణమైయిన పద్యం: గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్ సంగతి గలిగిన ఫలములు రంగుగ మిముదలచు సాటి రావుర కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది. అలాగే, భక్తి/ప్రేమ తో పెట్టే తిండి పిడిసెడు అయినా చాలు సంతృప్తి పొందవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీకృష్ణా! గజేంద్రుని కాపాడినవాడా! కేశవా! మూడులోకాలకూ శుభాలుచేకూర్చేవాడా! దేవతలమొర లాలకించువాడా!శేషునిపైపవళించు మాధవా! అర్జునునికి ప్రాణహితుడా!వేడుకగా నన్నుకాపాడుమయ్యా! అసంపూర్ణమైయిన పద్యం: గజరాజ వరద కేశవ త్రిజగత్కళ్యాణ మూర్తి దేవమురారీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గజరాజ వరద కేశవ త్రిజగత్కళ్యాణ మూర్తి దేవమురారీ భుజగేంద్ర శయన మాధవ విజయాప్తుడ నన్నుగావు వేడుక కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొండలమీద ఉన్న రాళ్ళు తెచ్చి, ఉలితో చేతులు కాళ్ళు చెక్కి, విగ్రహాలు తయారు చేసి వాటికి నమస్కరిస్తూ ఉంటారు. అలాంటి మూర్ఖులను ఎమనాలి? అసంపూర్ణమైయిన పద్యం: గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి కాచి యులులచేత గాసిజేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి కాచి యులులచేత గాసిజేసి మొఱకు ఱాళ్ళ కెఱగు ముప్పేల నేమందు? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు. అసంపూర్ణమైయిన పద్యం: గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! ఇప్పటినుండి రెండు లేదా మూడు లేదా ఒక గడియ తరువాతనే కాని మరికొంత తడవుగ ఈనాడో మరునాడో కాకున్నను సంవత్సరమునకో మరి ఎన్నడో తెలియదు కాని మొత్తము మీద ఈ శరీరములు జీవరహితము లగుచు భూమిమీద పడక తప్పదు. దేహములు నశించక ఉండిపోవు. కాని యిది ఎరుగియు మానవులు ధర్మమార్గమును ఒక్కదానినైన ఆచరించక ఉన్నారు. అధమము నీ పదములయందు భక్తిని పూనలేక యున్నారు కదా. అసంపూర్ణమైయిన పద్యం: గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్ చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమున కొందరకు నిన్ను సేవించవలయునని, ధ్యానించవలెనని, తత్వమునెరుగవలెనని ఆలోచన వచ్చుటలేదు. నీవే గతియని నమ్మినవారు మోక్షము నొందుట చూసి కూడ నిన్నెరుగక, ధ్యానించక, సేవించక నిరంతర ధన సంపాదనకు, ఉదరపోషణకు యత్నములు చేయుచు కాలయాపన చేయుచున్నారు. వారు ’ఆయు రన్నం ప్రయచ్ఛతి’ పూర్వజన్మకర్మఫలమగు ప్రారబ్ధముచే ఈ జన్మమునకు నిర్ణయించబడిన ఆయువే వీరి జీవితకాలము. ఆ ఆయువున్నంతవరకు బ్రదుకుటకు ఆవశ్యకమగునంత ఆహారము కూడ ఇచ్చును అను శ్రుతుల మాటలు కూడ చెవినబెట్టకున్నారు. వీరిని సంసారాంధకారము క్రమ్మి వీరి అంతఃకరణమును మూసివేసినది. అసంపూర్ణమైయిన పద్యం: గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గాజుగిన్నె లోనుండు దీపం గాలితాకిడిలేక నిలకడగా వెలుగుతుంది. వివేకము గలవారి దేహమునందు జ్ఞానము కూడా అట్లే ఒడిదుడుకులు లేకుండా నిర్మలముగా నుండును. అసంపూర్ణమైయిన పద్యం: గాజు కుప్పెలోన గడగుచు దీపంబ దెట్టులుండు జ్ఞాన మట్టులుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గాజు కుప్పెలోన గడగుచు దీపంబ దెట్టులుండు జ్ఞాన మట్టులుండు తెలిసినట్టి వారి దేహంబు లందును విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: గాడిద మీద గంధం పూసిన కాని ఎం ప్రయొజనం. అది మల్లి వెల్లి బురదలో పడుకుంటుంది. అలాగె మోటు వాని సొగసు కూడ. అసంపూర్ణమైయిన పద్యం: గాడ్దెమేనుమీద గంధంబు పూసిన బూదిలోన బడుచు బొరల మరల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గాడ్దెమేనుమీద గంధంబు పూసిన బూదిలోన బడుచు బొరల మరల మోటువాని సొగసు మొస్తరియ్యది సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: గాడిదకు కస్తూరి తిలకం, కోతికి గంధం వాసన, పులికి చక్కెర వంటలు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు చెవిపోగులు, దున్నపోతుకు మంచి వస్ర్తాలు, కొంగలకు పంజరం.. ఎందుకు? వాటి అవసరం ఆ జంతువులకు ఉండదు. ఇలాంటి పనులవల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే, ద్రోహబుద్ధిని ప్రదర్శించే దుర్జనులకు మధురమైన నీ నామము రుచించదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు? ద్రోహచింతన చేసెడి దుర్జనులకుమధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నారసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శూద్రకుడనురాజు కాశీలోచావవలె ననిమోకాళ్ళు విరగ్గొట్టుకున్నాడు.కాళ్ళుంటే తిరిగి ఎక్కడికైనావెళ్ళబుద్ధి పుడుతుందని. ముక్తిపొందాలని అతడి ఆలోచన.అయితే విధి లిఖితం మరోలా వుంది.అక్కడి అధిపతి ఒకరు గుఱ్ఱమును కొని స్వారీ చేయుట చేతగాక ఎలాగాని బాధపడుతుంటే చూసిన ఈరాజు నన్ను గుఱ్ఱం మీదకి ఎక్కిస్తే నేను గుఱ్ఱాన్ని అదుపులోకి తేగలను.అంటే అతడెక్కించాడు.అదిఊరివెలపల చెట్టుకి గుద్ది చంపింది. అసంపూర్ణమైయిన పద్యం: గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో బుట్టదుచావు జానువుల పున్కలనూడిచి కాశిజావగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో బుట్టదుచావు జానువుల పున్కలనూడిచి కాశిజావగా ల్గట్టిన శూద్రకున్ భ్రమలగప్పుచు దద్విధి గుఱ్ఱమౌచు నా పట్టునగొంచు మఱ్ఱికడబ్రాణముదీసె గదయ్యభాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!నువ్వు గిరులలో మేరు పర్వతానివి.దేవతలలో ఇంద్రుడవు.చుక్కల్లో చంద్రుడివి.నరులలో రాజువి.అంటున్నాడు కృష్ణ శతక కవి.ఈభావం భగవద్గీతలో పదవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినది. అసంపూర్ణమైయిన పద్యం: గిరులందు మేరువౌదువు సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గిరులందు మేరువౌదువు సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్ బరమాత్మ చంద్రుడౌదువు నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనుషుల కులము కంటే గుణమే ముఖ్యము.మంచి గుణము కలవాని కులమును ఎవరూ అడుగజాలరు. అలాగే ఎంత మంచి కులములో పుట్టినా గుణము లేకపొతే గుడ్డి గవ్వంత విలువ కూడ చేయరు. అసంపూర్ణమైయిన పద్యం: గుణములుగలవాని కులమెంచగానేల? గుణము కలిగెనేని కోటిసేయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణములుగలవాని కులమెంచగానేల? గుణము కలిగెనేని కోటిసేయు గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు లేదు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గుణవంతునికి ఒక చిన్న సహాయం చేసినా కూడ పెద్దదిగా భావించి కృతఙతాభావంతో ఉంటాడు. అది అతని సహజగుణం. కాని చెడ్డ గుణం కలవారికి ఎంత సహాయం చేసినా పట్టించుకోనట్లే ఉంటారు. అటువంటి వారికి ఏవిధమైన సహయము చేసినా మనమే భాద పడాలి. అసంపూర్ణమైయిన పద్యం: గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత కొండయంత మేలు గుణహీనుడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచిగుణములేని వాని గుణగణాలని తలచరాదు. బుద్దిలేని వాడిని, గొప్పవాడని వారిని పూజించకూడదు. అలానె మనస్సు శుద్దిగాలేని వాని మంత్రాలను నమ్మకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: గుణవిహీన జనుని గుణ మెంచగనేల? బుద్దిలేనివాని పూజయేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణవిహీన జనుని గుణ మెంచగనేల? బుద్దిలేనివాని పూజయేల? మనసులేనివాని మంత్రంబు లేలయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంచి గుణము కలవానికి ఙానము సంపాదించుకోవడంలో గల గొప్పతము గురించి కొంచెము చెప్పినను అది కొండంత అవుతుంది.అదే గుణహీనునికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మంచి గుణములేని వానికి మంచి మాటలు చెప్పడం వృదా. అసంపూర్ణమైయిన పద్యం: గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన గొండయగును వాని గుణముచేత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన గొండయగును వాని గుణముచేత గుణ విహీనుకెట్లు కుదురు నా రీతిగ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రౌతు సరిగా ఉన్నప్పుడే గుర్రము మంచి దారిలో నడుస్తూ ఉంటుంది. కొంచెమైన ఏమరుపాటుగా ఉన్న దారి తప్పుతుంది. అప్పుడు దాన్ని శిక్షించి సరి అయిన దారిలోకి తేవాలి. అలానే దుర్జనుణ్ణి కూడ అవసరమైతే శిక్షించి సరియైన దారిలోకి తేవాలి. అసంపూర్ణమైయిన పద్యం: గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న గుఱ్ఱములు నడుచు గుఱుతుగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న గుఱ్ఱములు నడుచు గుఱుతుగాను గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఒక పక్షి కోసం శరీరాన్ని ఇచ్చిన శిబి చక్రవర్తి రాక్షసుడైన గొప్ప వానిగా కీర్తి పొదాడు. లోకానికి మంచి చెయాలనుకునే వారికి ఎప్పుడూ చెడ్డ పేరు రాదు. అసంపూర్ణమైయిన పద్యం: గువ్వకొఱకు మేను కొసియా శిబిరాజు వార్త విడువరాక కీర్తి కెక్కె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గువ్వకొఱకు మేను కొసియా శిబిరాజు వార్త విడువరాక కీర్తి కెక్కె ఒగునెంచబోన రుపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ముక్తి కోసం గురువుని వెతుక్కుంటూ గుహలలోకెల్లే మూర్ఖులకు క్రూరమృగమొకటి కనపడితే చాలు, అదే వాళ్ళకి ముక్తి చూపిస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ క్రూరమృగ మెకండు తారసిలిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ క్రూరమృగ మెకండు తారసిలిన ముక్తిదారి యదియె ముందుగా జూపురా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సాధువులా బిచ్చమెత్తినంత మాత్రాన విషయ వాంచ లేనట్లు కాదు, యొగి కాడు. గుడ్లగూబ లాగ గ్రుడ్లుతిప్పినంత మాత్రాన ఉన్న గుణము పోదు. లోభము మోహము వదిలినప్పుడే ప్రయొజనం ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు లోభమోహము లుడుగంగ లాభమగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు లోభమోహము లుడుగంగ లాభమగును దేబెలై బిక్షమెత్తుట తీర్పదెపుడు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము. అసంపూర్ణమైయిన పద్యం: గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన పాలనీక తన్ను పండ్లురాల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన పాలనీక తన్ను పండ్లురాల లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు. లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి. పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను. నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: గోపాల దొంగ మురహర పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గోపాల దొంగ మురహర పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి దయతో నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: బయటకు కనిపించే వేషధారణ వేరు, మనసులో ఉండే ఆశ వేరు.నడుముకి గోచి కట్టుకుని మునిగా భావించేవాడెవ్వడు ఆశను జయించలేడు. అలా అనుకునే యోగిపుంగవుడు ఉభయభ్రష్టుడు. అసంపూర్ణమైయిన పద్యం: గోలి పాతబెట్టి కోరి తా మునినంచు మనసులోన యాశ మానలేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గోలి పాతబెట్టి కోరి తా మునినంచు మనసులోన యాశ మానలేడు ఆకృతెన్నవేఱికాశ యెన్నగ వేఱు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పవిత్ర గౌతమీ (గోదావరి) నదిలో చన్నీళ్ల స్నానం చేయలేను. తీర్థయాత్రలు చేసే ఓపికా లేదు. దానధర్మాలు చేయడానికి కావలసినంత ధనం లేదు. ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి మనోనిగ్రహం లేదు. ఇంకే కష్టాలనూ భరించలేను. నాకు చేతనైన మేర నీ నామస్మరణ చేస్తాను. ఇదొక్కటే నాకున్న నిర్మల భక్తికి నిదర్శనం స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టములకోర్వ నా చేతగాదు, నిన్ను స్మరణ జేసెద నా యథాశక్తి కొలది భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! జనులు సాధారణముగ నిన్ను సేవింపక అనేక క్లేశములు పడుతున్నారు. అనుదినము శుభకరమగు నీ నామమును స్మరించు ఉత్తమోత్తములను గ్రహదోషములు కాని దుర్నిమిత్తములు కాని బాధించవు. మిడుతల గుంపు ఎంతఁగ్రమ్మిన అగ్నిని ప్రకాశించకుండ కప్పివేయజాలవు కదా! అసంపూర్ణమైయిన పద్యం: గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే? దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీకృష్ణా!నిన్నుమనసులో ధ్యాన్నించేవారికి గ్రహపీడలవల్ల జరిగేకష్టనష్టాలు అనారోగ్యాలువంటివి దరిచేరవు. ఇహపరసుఖాలు ఇచ్చేనిన్ను తలచేవారికి మనసుకి ఇక భయాలెక్కడివి?ఉండవు.కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: గ్రహభయదోషము బొందదు బహుపీడలు చేరవెరచు బాయును నఘముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రహభయదోషము బొందదు బహుపీడలు చేరవెరచు బాయును నఘముల్ ఇహపర ఫలదాయక విను తహతహలెక్కడివి నిన్నుదలచిన కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పచ్చికుండలో నీళ్ళు వేస్తే మెల్లగా కుండ కరిగి ఆ నీళ్ళంతా నేల పాలు అవుతాయి. అలానే తిండిలేక కష్టపడుతున్న వాని వద్ద సరస్వతీ దేవి కూడ నిలువకుండా మెల్లగా కరిగిపోవును. ఎంత విద్యలున్న తిండిలేక పోతే ఏమి ప్రయోజనం. అసంపూర్ణమైయిన పద్యం: గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న విద్యయేల నిలుచు, వెడలుగాక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న విద్యయేల నిలుచు, వెడలుగాక పచ్చికుండ నీళ్ళు పతిన నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పిచ్చి వాళ్ళు తమకు తెలిసిందే వేదమనుకుని ఙానుల ముందుకొచ్చి విమర్శిస్తూ ఉంటారు. అదెలాగుంటుందంటే గుడ్డొచ్చి పిల్లను ఎద్దెవా చేసినట్లుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు ఙానులైనవారి గర్హింతు రూరక విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వయస్సులో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహములేక, ముక్తి కొరకు మరణకాలమాసన్నమవగానే సన్న్యాసము తీసుకొందురు. అంత మాత్రముచేత ముక్తి కలుగదు. అత్మశుద్ది ఇంద్రియ నిగ్రహము ఉన్నప్పుడే ముక్తి కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఘటము నింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునపుడు సన్న్యసించు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘటము నింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునపుడు సన్న్యసించు నాత్మశుద్దిలేక యందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పెద్ద చెరువు ఎండిపోయినపుడు చిన్న వర్షంతో అది నిండదు కదా. దానికి తగ్గట్టు అంత పెద్ద వాన పడాల్సిందే. ఏనుగు కింద పడితే అంతటి ఏనుగే దానిని లేవనెత్తాలె. ఇదే మాదిరిగా గొప్పవాడు పేదరికంలో పడితే అతనిని ఆదుకోవడానికి ఎందరు పేదవాళ్లున్నా ప్రయోజనముండదు! ధనవంతుడే (సత్ప్రభువు) ఆదుకోవాలి మరి. అసంపూర్ణమైయిన పద్యం: ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా కనుగొన నొక్క సత్ప్రభువుగాక నరాధము లోపరెందఱుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా కనుగొన నొక్క సత్ప్రభువుగాక నరాధము లోపరెందఱుం బెను జెఱు వెండినట్టితఱి బెల్లున మేఘుడుగాక నీటితో దనుపదుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి. నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలో బలరామావతారాన్ని వర్ణించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఘనులగు ధేనుక ముష్టిక దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘనులగు ధేనుక ముష్టిక దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నీనామమన్న యమభటులకు దిగులుపుట్టును.దరిద్రపిశాచము నశించును.నీభక్త జనులకు ఎల్లప్పుడూ వైకుంఠద్వారము బ్రద్దలై దారిచ్చునుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచసంహరణ కార్యవినోది వికుంఠమందిర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచసంహరణ కార్యవినోది వికుంఠమందిర ద్వారకవాటభేది నిజదాస జనావళికెల్లప్రొద్దు నీ తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఙానాన్ని పొందాలనే ఆలొచనతో తన దేహాన్ని తనే మరుచు వాడు మొక్షాన్నే కాని కామాన్ని కోరడు. అటువంటి వారు కచ్చితంగా ఙానము పొందగలుగుతారు. కాబట్టి ఙానం కోసం శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు కాని కాడు మోక్ష కమి గాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు కాని కాడు మోక్ష కమి గాని నియమ నిష్ఠ లుడిపి నిర్గుణ ముందురా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుషులు నేర్పుగా, ఇంపుగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. అలా మాట్లాడగలిగిన వాడినే అందరు గౌరవిస్తారు. వాడు చెప్పినట్టు వింటారు. అలా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే మూర్ఖుని మాటలు ఎవరూ పట్టించుకోరు సరి కదా ఎదిరిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: చందమెఱిగి మాటజక్కగా జెప్పిన నెవ్వడైన మాఱికేల పలుకు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చందమెఱిగి మాటజక్కగా జెప్పిన నెవ్వడైన మాఱికేల పలుకు? చందమెఱికియుండ సందర్భమెఱుగుము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తనను చంపతగినంత కీడు చేసిన శత్రువే అయినా ఆపదలో సాయం కోరి వస్తే, అలాంటి వారికి హాని తలపెట్టరాదు. చేతనయినంత సాయం చేసి పంపడం మంచిది. అదే అతనికి తగిన శిక్ష. సమాజానికి ఈ క్షమాగుణం ఎంతో అవసరము. అసంపూర్ణమైయిన పద్యం: చంప దగినయట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చంప దగినయట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలుజేసి పొమ్మనుటే చావు! విశ్వదాభిరామ వినురవేమ.",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నోరులేని మూగ జీవాలను చంపకూడదు. దేన్నైనా నిర్మూలించాలి అంటే లోకములో మనష్యుల మద్య ఉండే శత్రుభావనలను నిర్మూలించాలి. మనకు హాని చేసే తేలుని చంపకుండా దాని కొండిని తీసివేస్తే అది మనల్ని ఏమి చేయలేదు. అసంపూర్ణమైయిన పద్యం: చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము తేలుకొండిగొట్ట దేలేమిచేయురా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మదపుటేనుగు మావటివానిచేతిలో అణగియున్నట్లు ఎంతబలవంతుడైననూ విధివశమున అల్పునియొద్ద కష్టపడును. అసంపూర్ణమైయిన పద్యం: చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా జిక్కియవస్థలం బొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా జిక్కియవస్థలం బొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్ మిక్కిలి సత్వసంపదల మీరిన గంధగజంబు మావటీ డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదే యోర్చి భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దయాగుణం కలిగిన దశరథరామా! జ్ఞానం లేని వారు తియ్యగా ఉండే పంచదారను వదిలి, చేదుగా ఉండే వేప ఆకును తింటారు. ఆ విధంగా కొందరు నీ గొప్పదనాన్ని తెలుసుకోలేక, చిల్లరదేవుళ్లను కొలుస్తున్నారు. ఇది మంచిది కాదు. అందరూ మొక్కదగినవాడవు నువ్వే. మోక్షమిచ్చేవాడివి కూడా నువ్వే. ఇంక ఇతరమైన మాటలు మాట్లాడటం అనవసరం. అసంపూర్ణమైయిన పద్యం: చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీక యీవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!మ్రొక్కదగినవాడవు,మోక్షమొసగేవాడవునీవనిఎరుగక కొందరుఅధములు చక్కెరమానిచేదుతిన్నట్లుగా బక్కదైవాలనిపూజిస్తారు అసంపూర్ణమైయిన పద్యం: చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవములవేమరుగొల్చెద రట్లకాదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవములవేమరుగొల్చెద రట్లకాదయా మ్రొక్కిననీకుమ్రొక్కవలె మోక్షమొసంగిననీవయీవలెం దక్కినమాటలేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును , కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా. అసంపూర్ణమైయిన పద్యం: చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చనిపొయిన మనిషి శవాన్ని చూసి దేహము అసత్యం, ఆత్మ సత్యమనే తత్వాన్ని గ్రహించిన వాడే నిజమైన ఙాని. అసంపూర్ణమైయిన పద్యం: చచ్చువాని జూచి చావని పుట్టని తత్వమెల్ల నాత్మ దలపుజేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చచ్చువాని జూచి చావని పుట్టని తత్వమెల్ల నాత్మ దలపుజేసి యరసి చూచునట్టి యతడె పో సుజనుండు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మంచితనం లేని విద్వాంసునికన్నా మన బట్టలు ఉతికే చాకలి వాడు మేలు. అలాగే కోరిన వరాలియ్యని ఇలవేల్పు కన్నా, పాలిచ్చె పాడి గేదె మేలు. నీతిలేని బ్రహ్మణుని కన్నా నీచజాతి మానవుడు మేలు. అసంపూర్ణమైయిన పద్యం: చదివినయ్యకన్న చాకలియె మేలు గృహమువేల్పు కన్న గేదెమేలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదివినయ్యకన్న చాకలియె మేలు గృహమువేల్పు కన్న గేదెమేలు బాపనయ్యకన్న బైనీడు మేలయా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: వంటఎంత అమోఘంగాచేసినా అందులోఉప్పులేకరుచిలేనట్లే ఎంత గొప్పచదువుచదివినా స్పందించేగుణం లేనిదేరాణించరు. అసంపూర్ణమైయిన పద్యం: చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం పొదవెడునుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఎంత చదివితే ఏం లాభం? అందులోని సారం గ్రహించనంత వరకు అదంతా వ్యర్థమే కదా. మంచి గుణవంతులుగా కావాలంటే చదువులోని పరమార్థాన్ని గ్రహించాలి. ఎలాగైతే, నలభీమ పాకాలకైనా సరే చిటికెడు ఉప్పు లేకపోతే అవి రుచించనట్టు. కనుక, పిల్లలైనా పెద్దలైనా ఏది చదివినా, ఎంత చదివినా మనసు పెట్టి చదవాలి. అందులోని సారాన్ని తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం పాదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య! భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సన్యాసి అయ్యి వేదాంతాలన్ని చదివి ఆరు మతాలలో చిక్కి చావడం కన్నా, అత్మతత్వాన్ని తెలుసుకోని నిర్గుణస్వరూపుడైన భగవంతుని సేవించడం ఉత్తమం. అసంపూర్ణమైయిన పద్యం: చదువు చదవనేల? సన్యాసి కానేల? షణ్మతముల జిక్కి చావనేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువు చదవనేల? సన్యాసి కానేల? షణ్మతముల జిక్కి చావనేల? అతని భజనచేసి యాత్మలో దెలియుండీ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: విద్వాంసుడు దుష్టుడైతే అతని యొక్క మంచి బుద్ది కొంతకాలమే ఉంటుంది. తరువాత తన సహజమైన నీచ ప్రవర్తనలోకి మారిపోతాడు. కుక్క దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలొచన ఎలా చేస్తుందో ఇది అంతే. అసంపూర్ణమైయిన పద్యం: చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము దాలిగుంటగక్క తలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! శాస్త్రములను బాగుగా చదివిన పండితులు వాస్తవమున పండితులనదగిన వారు కాదు. పండితులలో అధములు లేదా పండితులుగ కాన్పడు అధములు. వారు తాము నేర్చిన పాండిత్యములో తమకు తోచినదానినే ఉచితమనుచు తమ ఇచ్చవచ్చినట్లు స్వేచ్ఛాభాషణములను చేయుచు వదరుచుందురు. కాని వాస్తవమున వారికి ఏ విషయమునను నిశ్చయ జ్ఞానము ఉండదు. సంశయములు తీరియుండవు. అందుచే వారు సంశయములను భయంకరారణ్యములో సరియగు త్రోవనెరుగక దారి తప్పి తిరుగుచుందురు. అట్టి స్థితిలో నున్న వారి చిత్తము ఏమియు తోచనిదై చెదరిపోవును. ఆ స్థితిని నీవు చిత్తగించవలయునని వేడుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్ వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్ వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం జెదరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! అవివేకులు తమ బంధువులో, మిత్రులో మరి ఏ ఆప్తులో మరణించుట చూచి మహాదుఃఖముతో ఏడ్చెదరు.. యమునుద్దేశించి యమా! మేము వీరి ఏడబాటును ఓర్వజాలము, మేము కూడ వీరితోబాటు మరణింతుమని రకరకములుగ ప్రతిజ్ఞలు పలుకుతు శపధములు చేయుదురు. కాని వారాప్రతిజ్ఞలలోని అర్ధములెరుగక ఆవిధముగ చేయజాలరు. ప్రతివారు లోకసహజమగు మోహముతో ప్రేమ ఒలుకబోయువారే గాని చచ్చువారితో తాము చావను లేరు. తత్వమునెరిగి, నిన్ను సేవించి మోక్షము నందుటకు యత్నించినలేరు. ఇట్టివారి జీవితము వ్యర్ధము కదా. అసంపూర్ణమైయిన పద్యం: చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్ మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనస్సులో వచ్చె పిచ్చి పిచ్చి ఆలొచనలను కట్టిపెట్టి, యోగ నియమాలు పాటించి తపస్సుచేయువాడే గొప్ప వేదాంతి అవుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: చపలచిత్తవృత్తి జయమొంద గమకించి నిపుణుడయ్యు యోగనియతి మీఱి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చపలచిత్తవృత్తి జయమొంద గమకించి నిపుణుడయ్యు యోగనియతి మీఱి తపము చేయువాడు తత్వాధికుండురా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బాగా నూనె ఉన్నప్పుడే దీపం వెలుగుతుంది. అలానే ధనం బాగా ఉన్నప్పుడు ఆలోచనలు పెరుగుతాయి. ధనం లేకపోతే ఆలొచనలు ఉండవు ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ జీవించవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: చమురు గల్గు దివె సంతోషముగ వెల్గు ధనముగల్గుదాని తలపుజెలగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చమురు గల్గు దివె సంతోషముగ వెల్గు ధనముగల్గుదాని తలపుజెలగు ధనములేనివాని తలపులు తీరునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒంటికి నూనె రాసి బాగ మర్దనా చేస్తే మెరుపు వస్తుంది. కష్టపడి వ్యాయమం చేస్తే దారుఢ్యమవుతుంది. అలానే ఎన్ని ఆటంకాలెదురైనా ఙానాన్ని పెంచుకుని మోక్షం పొందాలి. అసంపూర్ణమైయిన పద్యం: చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు సాముచేయ మేన సత్తువెక్కు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు సాముచేయ మేన సత్తువెక్కు ఙానమార్గ మెఱుగ గడతేరు జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సీతాదేవికి పతి అయినవాడా, దశరథుని కుమారుడా, కరుణలో సముద్రము వంటివాడా, నీ పాదాల స్పర్శ తగలగానే ఒక రాయి స్త్రీగా మారింది. ఇది ఒక ఆశ్చర్యం. నీటిమీద నిలకడగా కొండలు తేలాయి. ఇది మరొక వింత. అందువ ల్ల ఈ భూమి మీద నిన్ను ధ్యానించే మానవులు వేగంగా మోక్షం పొందడంలో ఎటువంటి వింతా లేదు. అసంపూర్ణమైయిన పద్యం: చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత, యీ ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంద్రజాలికుడు చిత్రవిచిత్రములను కనబర్చునట్లుగా నీవు జంతువులయందు చూచుటకు నేత్రములు, వినుటకు చెవులు, వాసన చూచుటకు ముక్కు, రుచులను తెలిసికొనుటకు నాలుక, శీతోష్ణ స్పర్సలు తెలిసికొనుటకు చర్మము సృజించితివి. అవివేకులు వాటిని సద్వృత్తులయందు ప్రవర్తింపజేయలేక దుర్వృత్తులందు ప్రవర్తింపజేసి పాపములు చేయుచున్నారు. ఇట్లు చేయుటవలన నీకేమి లాభమో తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు చ్చి వినోదింపఁగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చాకలి వాళ్ళు బట్టలకున్న ఉన్న మురికి వదలకొడతానికి బండకేసి బాదతారు. మెలితిప్పి నీళ్ళను పిండుతారు. రాయి తీసుకుని రుద్దుతారు. కాని చివరకు బట్టలను శుభ్రం చేస్తారు. అలాగే మనకు మంచి చెప్పె వాళ్ళు ఒక దెబ్బ వేసినా ఫర్వాలేదు. అసంపూర్ణమైయిన పద్యం: చాకి కొకలుతికి చీకాకుపడజేసి మైలతీసి లెస్స మడిచినట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చాకి కొకలుతికి చీకాకుపడజేసి మైలతీసి లెస్స మడిచినట్లు బుద్దిజేప్పువాడు గుద్దినా మేలయా విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దెవుడు లేడు అనే చార్వాకమతం కాని, శక్తి, శైవ మతాలు కాని వెటిని నమ్మ రాదు. అవి అన్ని తప్పుడు మార్గాలే పైగా నీచమైన సేవ పద్ధతులు. అసంపూర్ణమైయిన పద్యం: చాలదయ్య ఇంక చార్వాక మతరీతి శక్తిశైవమనుచు జాల నమ్మి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చాలదయ్య ఇంక చార్వాక మతరీతి శక్తిశైవమనుచు జాల నమ్మి సరణి మిగిలి చెడును చండాలసేవచే విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కొందరు ఐహికజీవితముపై విరక్తి కలిగినట్లు జీవచ్చ్రాద్ధము జరుపుకొనెదరు. సంన్యాసమును కూడ స్వీకరింతురు. కాని వారికి దేహ భ్రాంతి వదలదు. దేహముపై మమకారము పోదు. మరికొంత కాలము సుఖముగ, ఆరోగ్యముగ బ్రతుకవలయునను కోరికతో తనను ఏ వైద్యుడైనను చికిత్స చేసి తన దేహ భాధలు పోగొట్టగలడో, ఏ మందు తనను కాపాడునో, ఏ దేవుడో దేవతో రక్షించునని మ్రొక్కుచు ఆ ప్రయత్నములలో మునిగియుందురే కాని నిన్ను కొంచెమైన ధ్యానించరు. నాకు యిట్టి స్ఠితి వలదు. నిన్నే ఆశ్రయించుచున్నాను. నీకడ ఆశ్రయమిచ్చి నన్ను నీ సేవకునిగ చేసికొనుము. అసంపూర్ణమైయిన పద్యం: చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా జీవచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మరణ సమయం ఆసన్నమైందని తెలిసి కూడా రోగిష్టి ఏ వైద్యుడో, మరే చికిత్సో తనను మృత్యువు నుంచి కాపాడుతారేమో అని ఎదురుచూస్తుంటాడు. ఆఖరకు తన పిండాన్ని తానే పెట్టుకొనే యోగి సైతం ఏ దైవమో తనపట్ల కృప చూపక పోతాడా అనీ ఆశపడుతుంటాడు. నా మనసు మాత్రం అలా కాకుండా, నీ ధ్యానం పైనే దృష్టి పెట్టేలా చూడు స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింప దా జీవశ్శ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది అంటున్నాడు వేమన. ‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అని సూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని. ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం. కోరికలకు సంబంధించిన పనులను వదిలెయ్యటం. ఏవో కారణాల వల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది. చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన్న సందేశం. అసంపూర్ణమైయిన పద్యం: చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు కడకు మొదటి కులము చెడినయట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు కడకు మొదటి కులము చెడినయట్లు పాపమొకటి గలదు ఫలమేమి లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనసు విపరీతమైన చంచంల స్వబావం కలది. వింతలు విడ్డూరాలు చూపి తప్పు దారులు పట్టించడానికి ప్రయత్నిస్తుంది. కావునా మనస్సునెపుడు స్థిరముగా నిలిపి మన స్వాధీనములో ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: చింతమానుకొనను జేరిన నలకాంత వింత చూపి చనును విడువరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చింతమానుకొనను జేరిన నలకాంత వింత చూపి చనును విడువరాదు పంతగించి దాని బట్టిననే మేలు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది. అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు. అసంపూర్ణమైయిన పద్యం: చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా! అసంపూర్ణమైయిన పద్యం: చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నల్లనయ్యా! చిత్తశుద్ధితోనే నీకు సేవ చేశానే కానీ, లోకం మెప్పుకోసం కాదు. జన్మపావనం కావాలనే నీ నామస్మరణ చేశాను కానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు. ముక్తికోసమే నిన్ను వేడుకొన్నానే తప్ప, భోగభాగ్యాలకు ఆశపడలేదు. విద్య నేర్పుతూ నిన్ను పొగడొచ్చు అనుకొన్నా కానీ, కూటికోసమైతే కాదు. పారమార్థికం కోసమే నా ఆరాటమంతా, కీర్తికోసం కాదు! అసంపూర్ణమైయిన పద్యం: చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు పారమార్థికమునకు నే బాటుపడితి గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ! భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార!నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యంగా తయారవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే ఒక నీటి బొట్టై తన అస్థిత్వాన్నె కోల్పోతుంది. అదే విధంగా మనకు ప్రాప్తం ఉన్నప్పుడు ఫలం తప్పకుండా లభిస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళగలసె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళగలసె ప్రాప్తమున్నచోట ఫలమేల తప్పురా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం. ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షము నిచ్చితి వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తీయగా పలికే నోటిని నొక్కి, మన్మథుని నిగ్రహించడానికి గోచి బిగించి కట్టినా మనసు మన మాట వినదు. ఇదెక్కడి కర్మరా నాయనా? అసంపూర్ణమైయిన పద్యం: చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి కచ్చడంబు బిగియగట్టికొన్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి కచ్చడంబు బిగియగట్టికొన్న మనసు వశముగాదె? మహినేమి పాపమో? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీకృష్ణా!ఒకవనిత తనుముద్దుగా పెంచుకున్నచిలుకకు నీవిష్ణునామాలలో ఒకటైన రామనామమును పెట్టినేర్పించిపిలిచిన మోక్షమిచ్చితివి.నిన్నునమ్మిన వారికిమోక్షము రాకుండునా?కృష్ణశతకం అసంపూర్ణమైయిన పద్యం: చిలుకయొక రమణి ముద్దుగ చిలుకను శ్రీరామయనుచు శ్రీపతిపేరం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిలుకయొక రమణి ముద్దుగ చిలుకను శ్రీరామయనుచు శ్రీపతిపేరం బిలిచిన మోక్షమునిచ్చితి వలరగనిను దలచుజనుల కరుదా కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీకృష్ణా!ఆకాశంలో నక్షత్రాలులెక్కపెట్టవచ్చేమో!భూమిమీదఉండే ఇసుక రేణువులను లెక్కించవచ్చేమో!అవిచెయ్యలేనివైనా చెయ్యచ్చేమో!నీగుణములను మాత్రమూ బ్రహ్మకూడా లెక్కపెట్టలేడు. అసంపూర్ణమైయిన పద్యం: చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్ జొక్కపు నీగుణ జాలము నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పెద్ద పెద్ద గోడలతో, చెట్లు కొట్టేసిన కొయ్యలతో, మంచి ఇటుకులతో ఇల్లు కట్టి అదే శాశ్వతమని ఆనందిస్తూ ఉంటారు. కట్టినవాళ్ళె శాశ్వతంగా ఉండరు అనే సత్యాన్ని తెలుసుకోలేరు. అసంపూర్ణమైయిన పద్యం: చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి ఇట్టునట్టు పెద్ద ఇల్లుకట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి ఇట్టునట్టు పెద్ద ఇల్లుకట్టి మిట్టిపడును మీది పట్టేల యెఱుగడో విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దేన్నైన కోయాలంటే కత్తితో చేయాలికాని దాని పిడితో చేయలేము. పిడి పట్టుకొనడానికి ఉపకరిస్తుంది కాని కోయడానికి కాదు. అదే విధంగా ఏదైనా సాధించాలంటే తెలివి ఉండాలి కాని దేహ బలంతో ఏమి చేయలేము. దేహము మనకు పిడిలాంటిది మాత్రమే. అసంపూర్ణమైయిన పద్యం: చురికితోడగోయ జొప్పడునేకాని దానిపిడినిగోయ దరమె నీకు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చురికితోడగోయ జొప్పడునేకాని దానిపిడినిగోయ దరమె నీకు? తెలివిలేనిమేని బలమేమి చేయును? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కృష్ణా! నిన్నే నమ్ముకున్నాను. నాకు నీ రూపాన్ని చూపు. తామర నాభియందు కల వాడా! బ్రహ్మకు తండ్రీ ! నేను చేసిన కర్మల పాపములను పోగొట్టు తండ్రీ! అసంపూర్ణమైయిన పద్యం: చూపుము నీరూపంబును పాపపు దుష్కృతము లెల్ల బంకజనాభా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చూపుము నీరూపంబును పాపపు దుష్కృతము లెల్ల బంకజనాభా పాపుము నాకును దయతో శ్రీపతి నిను నమ్మినాడ సిద్ధము కృష్ణా లక్ష్మీపతీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును. అసంపూర్ణమైయిన పద్యం: చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటియై ధరజెల్లు విశ్వదాభిరామ! వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: చేడ్డవారిని ఆదరించి వారికి మంచి చేడులు చేప్పి, మంచివారిగా మార్చిన వారిని భగవంతుడు మెచ్చి తన దగ్గర చేర్చుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: చెడిన మానవులని చేపట్టి రక్షింప కడకు జేర్చునట్టి ఘనులు తలప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడిన మానవులని చేపట్టి రక్షింప కడకు జేర్చునట్టి ఘనులు తలప విబుభ జనులు గాంత్రు విశ్వేశు సన్నిధి విశ్వదాభి రామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: చెడుగుణములు గలవారికి ఏనుగులు,గుర్రములు,ధనము, భార్యా,పుత్రులు సర్వము నశించును.విష్ణువునునమ్మి ధ్యాన్నించువారికి ఏవీచెడకుండుటయేగాక ముక్తులగుదురు. అసంపూర్ణమైయిన పద్యం: చెడు గరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడు గరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడుచెనటులకున్ జెడక మనునట్టి సుగుణులకు జెడని పదార్దములు విష్ణు సేవానిరతుల్",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనలో ఉన్న చెడ్డ గుణాలను పోగోట్టి, మంచి మాటలు చెప్పి, మనల్ని మార్చి, మనయొక్క జీవితాశయాన్ని చూపగల గురువుని సేవించాలి. అసంపూర్ణమైయిన పద్యం: చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి పరమపదవి సిద్దపడగ జూపు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి పరమపదవి సిద్దపడగ జూపు నట్టి గురుని వేడి యపరోక్షమందరా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దుష్టులు నాము ఒకటిగా కూడి చెడుపనులు చేయుచుండిరి. నేనును వారితో చేరి చెడుపనులను చేసితిని. చీకట్లలో దూరుటకు, వారు వినరాని, ఎరుగరాని చెడుపనులను చేయుటకు పాలు పడితిని. ఈ కారణముచే నన్ను నీవు స్వీకరించదగనివానిగా భావించితివి. నన్ను నీ భక్తుని చేసికొనుటకు తిరస్కరించి వెడలగొట్టితివి. ఐనను నేను లెక్కపెట్టను. ఇంటిలోనుండి వెడలగొట్టుచుండగా చూరులు పట్టుకొని వ్రేలాడుచున్నాడు అన్న సామెతగ నేను నిన్నే ఆశ్రయించుచున్నాను. నన్ననుగ్రహించి నా కోరికలను అభీష్ఠములను ఏల ఈయవు. అసంపూర్ణమైయిన పద్యం: చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్ వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడవారికైనా, మగవారికైనా వర్తించే నీతి ఇది. చేసిన మేలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే, దానికి విలువ ఉండదు. ఏదో ప్రచారం కోసం చేశారనుకోవచ్చు. పైగా, అదేదో గొప్పలు చెబుతున్నట్టుగానూ ఉంటుంది. నిజంగానే మనం గొప్ప పనే చేసినా సరే, ఎవరికీ చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమం. దీనిని మనసులో పెట్టుకొని మెలగాలి సుమా. అసంపూర్ణమైయిన పద్యం: చెప్పకు చేసిన మేలు నొ కప్పుడయిన గాని దాని హర్షింపరుగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెప్పకు చేసిన మేలు నొ కప్పుడయిన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెప్పులోపడినరాయి, చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలిలోదిగినముల్లు,ఇంటిలోమొదలైనపోరు చిన్నవేఅయినా భరించడంకష్టం. అసంపూర్ణమైయిన పద్యం: చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోనిపోరు ఇతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెప్పులో దూరినరాయి,చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంటిలోఎవరైనా పెట్టేపోరు కొంచెమైనా ఎక్కువగా బాధిస్తాయి. ఆసమయంలో బుర్రకూడా పనిచెయ్యదు. అసంపూర్ణమైయిన పద్యం: చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ కంటిలోనినలుసు కాలిముల్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ కంటిలోనినలుసు కాలిముల్లు యింటిలోనిపోరు ఇంతింతకాదయా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెఱుకు నందు తీపి లేకపోతె ఎంతో ఆశగా తిందామని తీసుకున్న వారు కూడ చెత్త అని అవతల పడెస్తారు. అలాగె ఎంత చదువు ఉండి కూడ మంచి గుణాలు లేకపోతె జనాలు వాళ్ళని నీచులుగా చూస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు పరగ గుణములేని పండితుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు పరగ గుణములేని పండితుండు దూఱుపడునుగాదె దోషమటుండగ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: చెరకుతోటలో పిచ్చి పిచ్చి మొక్కలుండిన చెరకుకు వచ్చె నష్టమేమి లేదు. తను ఎల్లపుడూ తన తీపి తనము కోల్పోదు.అలానే ఙానుల గుంపులో మూర్ఖుడున్న వారి ఙానమునకు వచ్చిన నష్టమేమిలేదు. అసంపూర్ణమైయిన పద్యం: చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన కొచెమైన దాని గుణము చెడదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన కొచెమైన దాని గుణము చెడదు ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తనని శరణుకోరి వచ్చిన వారికి దయతలచి రక్షించి కాపాడుట మన కనీస ధర్మం. అట్లు చేయని వాని పుట్టుక కూడ వ్యర్దం. అసంపూర్ణమైయిన పద్యం: చేకొనుచును తమకు చేసాచినంతలో చెడిన ప్రజల రక్ష చేయకున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేకొనుచును తమకు చేసాచినంతలో చెడిన ప్రజల రక్ష చేయకున్న తమది సాగుటేమి? తమ తను వదియేమి? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చేతులకు అలంకారము దానము.పాలకులకు సత్యము పలుకుటే అలంకారము. నీతి,న్యాయము అందరికీ అలంకారము. స్త్రీకి పవిత్రతే[పాతివ్రత్యం]అలంకారము. ఈసుగుణాలు లేకున్న వ్యర్ధమని భావం.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: చేతులకు తొడవు దానము భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేతులకు తొడవు దానము భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో నీతియె తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మన వల్ల సాధ్యం కాని పనిని ఎప్పుడూ చేయబోకండి. అలాగని మంచిపని చేయకుండా ఊరుకోకూడదు కూడా. అట్లాగే, పగవారి ఇంట్లో భోజనం చేయరాదు. అంతేకాదు, తోటివారిని బాధపెట్టేలా నిష్ఠూరపు మాటలు మాట్లాడకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్ జేయకుము రిపు గృహంబున గూయకు మొరుమనసు నొచ్చు కూత కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనమెప్పుడు తగిన సమయంలో తగిన పనినే చేయాలి. సమయమికి కొంచెం అటు ఇటు అయినా ఆపని పనికిరాకుండా ఉండే ప్రమాదం ఉంది. బుడమకాయ పచ్చిగా ఉన్నఫ్ఫుడు చేదుగా ఉంటుంది. బాగా పండితే కుళ్ళు వాసన వస్తుంది. దోరగా ఉన్నప్పుడే బాగుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: చేయదగినవేళ జేసిన కార్యంబు వేగపడి యొనర్ప విషమగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేయదగినవేళ జేసిన కార్యంబు వేగపడి యొనర్ప విషమగు బుడమకాయ చేదు; ముదిసిన తీపగు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుషులు ఎప్పుడూ సత్కార్యాలే చెయ్యాలి. చెడు పనులు చేసి, వాటిని దాచినా అవి శాశ్వతంగా దాగవు. ఏనాటికో ఒకనాటికి బయట పడకుండా ఉండవు. ఎలాగైతే, రాగిపైన బంగారు పూత పూస్తే కొన్నాళ్లకు అది తొలగి, ఆ బండారం బయట పడుతుందో అలాగ. కాబట్టి, దుర్మార్గపు పనులు దాగేవి కావు. కనుక వాటిని చేయకపోవడమే మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగు భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రాగిపాత్రపైపూసిన బంగరుపూతచెదిరి రాగిబైటపడినట్లు దుష్టుడుచేసినపాపపుపని దాచినను బైటపడకపోదు.భాస్కరశతకం. అసంపూర్ణమైయిన పద్యం: చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా మూసినయంతటన్ బయలుముట్టకయుండ దదెట్లు రాగిపై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా మూసినయంతటన్ బయలుముట్టకయుండ దదెట్లు రాగిపై బూసినబంగరుం జెదిరిపోవగడంగిన నాడునాటికిన్ దాసినరాగి గానపడదా జనులెల్లరెరుంగ భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గుర్రమెక్కి వీధుల వెంట పోయే వాని మీద కుక్కలు మోరిగినా ఏమి లాభము. దర్జాగా తనదారిన తను పోతుంటాడు. మూర్ఖులు మంచివారి మీద వేసే నిందలు అంతే, సజ్జనులు వాటికి చలింపక తమ మార్గములో సాగిపోతారు. అసంపూర్ణమైయిన పద్యం: జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు గుక్క విన్నివెంట కూయదొడగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు గుక్క విన్నివెంట కూయదొడగు ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఫుట్టే చచ్చె వేళలయందు స్వాతంత్ర్యము లేదు. పోని తన వెంట తీసుకొచ్చింది లేదు తీసుకు పోయేది లేదు. మద్యలో మాత్రము అన్నిటికి తామే కర్తనని చెప్పుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు తేను లేదు మున్ను పోనులేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు తేను లేదు మున్ను పోనులేదు నడుమగర్తననుట నగుబాటు కాదటే విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: జయాపజాయలనేవి పట్టించుకోకూడదు. అటువంటివి అన్ని వదిలిపెట్టి మంచి గురువుని ఎన్నుకుని పట్టుదలతో, అతని సహాయంతో మనం అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: జయము భయము దాటి చలపట్టి యుండును దయకు బాత్రుడగును ధర్మపరుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జయము భయము దాటి చలపట్టి యుండును దయకు బాత్రుడగును ధర్మపరుడు నయముగాను గురుని నమ్మి నెమ్మది వేడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను కవిని కనుక చేతనయిన విధమున కావ్యరచనతో ఆయాయుపచారములతో నిన్ను ఆరాధించుటకు యత్నింతును. ఎట్లన కావ్యమున ఆయా వర్ణన చేత స్ఫురింపజేయబడు శృంగారాది రసములే నీకు అభిషేక సాధనమగు పవిత్ర తీర్ధ జలములగును. అందలి సాధు శబ్దముల కూర్పులు పుష్పములు మాలలు అగును. శ్రవణమధురములగు శబ్దాలంకారముల కూర్పుచే సంపన్నమగౌ మధురోఛ్ఛారణ ధ్వనులు నీ పూజలో మ్రోగించు మంగళవాద్యములగును. ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అర్ధాలంకారములు నిన్ను అలంకరించు వస్త్రములగును. కైశికి మొదలగు వృత్తులు, వైదర్భి మొదలగు రీతులతో ఏర్పడు కావ్యరచనలలోని మెఱగులు నీ సన్నిధియందు వెలిగించు దీపములగును. కావ్యమునందలి ఆయీ ఉత్తమగుణములు మననము చేయుటచే కలుగు ఆనందమాధుర్యము నీకు నైవేద్యమగును. ఈ విధముగ కావ్యరచనలతోనే నిన్ను భక్తితో దివ్యమగు అర్చనాసామగ్రి కూర్చి చక్కని ప్రక్రియతో చేతనయిన విధముగ ఆరాధించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు నా విషయమున ""అరరె పద్మములతో శోభిల్లు నీరు సరస్సులయందో నదులయందో ఉండును కాని చట్టురాతిలో ఉండునా, బ్రాహ్మణుల గృహము పవిత్ర మగు బ్రాహ్మణాగ్రహారములో ఉండును కాని చండాలవాటికలలో ఉండునా, అట్లే ఆయా దుష్కృత్యములను చేసి చేసి అపవిత్ర మయిన శరీరమునకు పవిత్రత ఎక్కడిది, పవిత్రమగు ఆలోచనలెట్లు వచ్చును, మలినములగు సంస్కారములతో పాడయిపోయిన నా చిత్తమున నిన్నుపాసించు పవిత్ర ఆలోచనలెక్కడనుంచి వచ్చును"" అని నాలో శారీరకముగ మానసికముగ అపవిత్రత భావించి నీలో నాపై రోత కలుగుట తగదు. నాలో ఎన్ని దోషములైన ఉండనిమ్ము. నీలో కల దయాదిగుణములు ఉత్తమములయినవి ఎన్నియో కలవు కదా. వాని విషయమున లోకమునకు నమ్మిక కలుగుట కైన నీవు నన్ను స్వీకరించి నన్ను అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే! వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే! వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా! నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా!ఒకేబాణముతో ఏడుసముద్రాలని ఒకచోటికితెచ్చావు.నీపాదధూళితోరాయి స్త్రీగామారింది.నీమహిమపొగడ బ్రహ్మాదులకిసాధ్యంకాదుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం పలరగ జేసెనాతిగ బదాబ్జపరాగము నీచరిత్రముం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం పలరగ జేసెనాతిగ బదాబ్జపరాగము నీచరిత్రముం జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు గావునం దలప నగణ్యమయ్యయిది దాశరథీ! కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: జాతిని ఆశ్రయించు వాడు ఎన్నటికి నీతిని వదలరాదు. జాతి కంటే నీతి ఎక్కువ. అలానే మతముని నమ్మిన వాడు జాతిని అశ్రద్ద చేయకుఊడదు. మతము కంటే జాతియే గొప్ప. అసలు వీటన్నిటిని వదిలి యోగి అగుట ఇంకా మేలు. అసంపూర్ణమైయిన పద్యం: జాతి మతము విడిచి చని యోగి కామేలు జాతితోనె యున్న నీతి వలదె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతి మతము విడిచి చని యోగి కామేలు జాతితోనె యున్న నీతి వలదె? మతము బట్టి జాతి మానకుంట కొఱంత విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పుట్టిన నాటినుంచే జాతి భేదముమరచి సర్వేశరుడను మనసులో నిల్పినవాడే ఉత్తముడు. అతడే ముక్తిని పొందగలడు. కాబట్టి అందరూ కుల మత బేధాలు వదిలి శాంతిగా ఉండి సజ్జనులు కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిన నభవుని నిలిపెనేని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిన నభవుని నిలిపెనేని అఖిల జనులలోన నతడు ఘనుడండయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై, వివేచనా ఙానము నశించి, చచ్చి పుడుతుంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావముతో కులభేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి. అసంపూర్ణమైయిన పద్యం: జాతి, కులములంచు జనులెల్ల బద్దులై, భావ పరమునందు బ్రాలుమాలి,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతి, కులములంచు జనులెల్ల బద్దులై, భావ పరమునందు బ్రాలుమాలి, చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మూర్ఖులు సమానత్వం అనేది తెలియకుండా తన పర అనే జాతి భేదాలు చూపెడుతూ ఉంటారు. కాని భూమి మీద ఉన్న జీవులన్నియు సమానమే. అసంపూర్ణమైయిన పద్యం: జాతిభేదమెంచి జన్మముల్ తెలియక ముక్తిగానలేరు మూర్ఖజనులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతిభేదమెంచి జన్మముల్ తెలియక ముక్తిగానలేరు మూర్ఖజనులు జాతి నెంచనేల జన్మమును తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనుషులలో ఉన్న జాతులలో ఏజాతి గొప్పదని తర్కించి ప్రయొజనం లేదు. అన్ని జాతులకంటే కూడ ఙానమే ముఖ్యమని గ్రహించిన ఙానుడిదే ఉత్తమజాతి. కాబట్టి నా జాతి గొప్పదనే వితండవాదంతో సమయం వృదా చేయకుండా ఙానాన్ని పెంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు మెఱుకలేక తిరుగ నేమిఫలము?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు మెఱుకలేక తిరుగ నేమిఫలము? ఎఱుకకల్గ మనుజుడేజాతి కలవాడొ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! భవిష్యత్ చెప్పుట, యితరుల సేవ చేయుటయు, అసత్యములను పలుకుటయు అన్యాయములు ఆచరించుచు ఆ విషయమున పేరు పొందుటయు, కొండెములు చెప్పువాడు, ప్రాణిహింస చేయువాడగుట, అసత్యములను ఇతరులకు ప్రవచించుట ఎందులకు? పరుల ద్రవ్యము తాను సంపాదించవలెనన్న ఆశతోనే కదా. ఇట్లు అధర్మముతో సంపాదించినది ఎన్నినాళ్లుండును? కనుక మానవుడు యిట్టి ప్రాపంచిక ధనమును ఆశించి అధర్మ వర్తనమున వర్తించుటకంటె నిశ్చల నిర్మల భక్తితో నిన్ను ఆరాధించుటచే శాశ్వర మోక్షపదము లభించును. అసంపూర్ణమైయిన పద్యం: జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: జీవుని చంపడమంటే శివుని తిరస్కరించినట్లే. భూమి మీద కల ప్రతి జీవిలోను శివుడున్నాడు. జీవుడు శివుడు ఒక్కరే అని తెలుసుకోవడమే ఙానం. అసంపూర్ణమైయిన పద్యం: జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవి నరసి కనుడు శివుడె యగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవి నరసి కనుడు శివుడె యగును జీవుడు శివుడనుట సిద్దంబు తెలియురా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దయకు సముద్రము వంటివాడా! దశరథమహారాజ కుమారా! శ్రీరామా! కొలనులో నీరు ఇంకిపోయిన తరువాత అందులో బురద మాత్రమే మిగులుతుంది. ఆ బురదలో చిక్కిన చేపపిల్ల అక్కడ నుంచి కదలలేకపోతుంది. అప్పుడు అది నీరు కావాలని కోరుకుంటుంది. అదేవిధంగా మానవులు ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత వారికి నువ్వు గుర్తు వస్తావు. అప్పుడు నీ మీద మనసు లగ్నం చేస్తారు. అలా చేసినప్పటికీ వారిని నువ్వు తప్పక అనుగ్రహిస్తావు. అసంపూర్ణమైయిన పద్యం: జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం దావలమైన దాని గురి తప్పనివాడు తరించువాడయా తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ప్రాణాలు పోక ముందే తగిన మందిచ్చి మనిషిని బతికించాలి. ఒక్కసారి ప్రాణం పోతే ఎంత గొప్ప ఔషథమైనా ఉపయొగం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలగె నేని జావనౌషథ మేల? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దయాగుణం కలిగిన దశరథరామా! నీ గురించిన కథలు అమృతంలా ఉంటాయి. ఆ అమృతాన్ని తాగుతాను. కమలాల వంటి నీ పాదాల నుంచి పుట్టిన తీర్థజలాన్ని నోరారా జుర్రుతాను. ‘రామా’ అనే మాటను పలకడం వలన కలిగిన సుధారసాన్ని ఎంతో ఇష్టంతో ఆరగిస్తాను. నన్ను నీచులైన మనుష్యులతో స్నేహం చేయకుండా కాపాడు. జాలిగుణం కలిగిన నిన్ను, నీ పాదాలను సేవించే రుచులను పొందే వారి స్నేహాన్ని కలగచేయి. అసంపూర్ణమైయిన పద్యం: జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే తర్రుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మీకథలనెడిఅమృతమును.మీపాదజలమును.రామనామముతోఉప్పొంగుచున్న అమ్రుతరసము జుర్రెదను.రామా!దుష్టులస్నేహముకాక ఇటువంటివారి స్నేహమివ్వు. అసంపూర్ణమైయిన పద్యం: జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్ జుర్రెదరామనామమున బొబ్బిలుచున్నసుధారసంబునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్ జుర్రెదరామనామమున బొబ్బిలుచున్నసుధారసంబునే జుర్రెదజుర్రజుర్రగరుచుల్ గనువారిపదంబుగూర్పవే తర్రులతోడిపొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నా జ్ఞాతులు నాకు ద్రోహము చేయువారే కాని హితము చేయువారు కారు. నా విషయమున చూపు కపటము అసూయ మొదలగు దుర్భావనలను ఆ భావములతో వారు చేయు పనులను సహించుట శక్యము కాదు. నా తండ్రిపై ఆన. వారు నా విషయమున చేయు చెడుగులకు ప్రత్యపకారము చేయను. ఎందుకనగా దాని వలన నాకు దోషము కల్గును. వారి విషయము ఆలోచించక వారికి దూరముగ తొలగిపోదుమన్న మనస్సునందు ఆ జ్ఞాతులపై క్రోధము తగ్గవలయును. కాని అది తగ్గుట లేదు. ఏమి చేయుదును? నా అంతఃకరణవృత్తులందలి సకలదోషములను మానిపి నీ పాదపద్మముల యంద్ నిశ్చల నిర్మల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్ మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్ మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఉల్లితోటలో ఉన్న మల్లెమొక్క గుణము ఎలా నశించునో, అలానే ఉత్తముడైనవాడు చెడ్డవారితో తిరుగుతూ పక్కవారిని వెక్కిరించిన వాని మంచితనము నశిస్తుంది. కాబట్టి చెడ్డ వారితో స్నేహం మానుకొని ఇతరులని గౌరవించడం అలవరచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పొట్టి వాళ్ళు ఎంత బలవంతులైనా నింగికి ఎగిరి చెట్టు చివర ఉన్న పండుని అందుకోలెరు. అలాగె ఎన్ని వేదాంత గ్రంధాలు చదివినా ఆచరించకపోతె మోక్షం రాదు. అసంపూర్ణమైయిన పద్యం: టింగణాలు బలిసి నింగికి నెగిరినా చెట్టుచివరి పండు చేతబడునే?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టింగణాలు బలిసి నింగికి నెగిరినా చెట్టుచివరి పండు చేతబడునే? పుస్తకముల జదువ బొందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తమ పాండిత్యాన్ని తెలియచెప్పడానికి మూర్ఖులు వేదాలని, ధర్మ శాస్త్రాలని, వ్యాఖ్యలని వివరిస్తారు కాని వీటి యోక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో మాత్రం చెప్పలేరు. వీరి గొప్పతనమంత పదాల గారడీ తప్ప పాండిత్యం శూన్యం. అసంపూర్ణమైయిన పద్యం: టిప్పణములు చేసి చప్పని మాటలు చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టిప్పణములు చేసి చప్పని మాటలు చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు విప్పి చెప్పరేల వేదాంతసారంబు? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దేవుడొక్కడే, మతాలన్ని సమానమే అంటూ అనేకమంది పెద్దలు లోకములో వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు సవివరంగా విడమరచి చెప్పారు. అయినా కాకులలాంటి ఈ జనం, దానిలో మర్మమును చూడలేక ఇంకా అఙానంగానే ఉన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు లొకమందు జెప్పి రేకమంచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు లొకమందు జెప్పి రేకమంచు కాకులబట్టి జనులు కాన రీ మర్మము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చేసే పని ఏదైనా పూర్తిగా గ్రహించి అర్ధం చేసుకుని చేయాలి. ఒకవేళ దాని గురించి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకుని మొదలుపెట్టాలి. అంతే కాని పైపైన చూసి ఏదీ చేయరాదు. బయటకు బాగానే కనిపించే పాత్రలో లోపల కన్నం ఉండగా, ఏదైనా దాయడం కష్టమే కదా? పని కూడ అంతే. అసంపూర్ణమైయిన పద్యం: డాగుపడిన వెనుక దాగ నశక్యము అరసి చేయుమయ్య యన్ని పనులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:డాగుపడిన వెనుక దాగ నశక్యము అరసి చేయుమయ్య యన్ని పనులు తెలియకున్న నడుగు తెలిసినవారిని విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రామా!శబరినీకు దగ్గరిచుట్టమా?దయతోఏలావు.నీభక్తునికిభక్తుడా?గుహుడు.అతడికిిసేవా భాగ్యమిచ్చావు.నేనేంపాపంచేశాను?నీభక్తుణ్ణి.కాపాడు.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ దాసునిదాసుడాగుహుడు తావకదాస్య మొసంగినావునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ దాసునిదాసుడాగుహుడు తావకదాస్య మొసంగినావునే చేసినపాపమా వినుతిచేసిన కావవు కావుమయ్యనీ దాసులలోననేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అసూయకలిగిన హీనుడు ఇతరులకి హాని తలపెడతానికి శతవిధాల ప్రయత్నిస్తాడు కాని చివరకు వానికే హాని కలుగుతుంది. కాబట్టి అటువంటి వారి మాయలో పడి ఇతరులను బాద పెట్టకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: డెందమందు దలచు దెప్పరమెప్పుడు వోర్వలేనిహీను డొరునికట్టె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:డెందమందు దలచు దెప్పరమెప్పుడు వోర్వలేనిహీను డొరునికట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: న్యాయం చెప్పమని మన దగ్గరకు వచ్చిన వాళ్ళ తగువులు తీర్చే సమయములో ధర్మం తప్పి ప్రవర్తించరాదు. అలా చేసిన వాళ్ళకు ముక్తి ఉండదు. ధర్మం పలికిన వాళ్ళకు దైవం కూడ తోడుగా ఉంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన మానవుండు ముక్తి మానియుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన మానవుండు ముక్తి మానియుండు ధర్మమునె పలికిన దైవంబు తోడగు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొప్పవారిబలము తెలియకకోపముతో ఎదిరించిన చెడుదురు.పొట్టేలు కొండతో పోరుసలిపిన తానే చెడును.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్ దెగి యొకకొండతో దగరుఢీకొని తాకిననేమి భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: గుర్రం ఎక్కి అడవుల వెంట తిరగడం వేట అనిపించుకోదు. ఎప్పుడోకప్పుడు కింద పడి ఎదో ఒకటి విరగ్గొట్టుకుంటారు. ధైర్యం, ఓపిక కలిగి కార్యం సాధించినప్పుడే నిజమైన వేట అనిపించుకుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: తట్టు నెక్కి తిరుగునట్టె వేటయ్యెనా? ఎపుడో క్రిందబడిన నేదొ విరుగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తట్టు నెక్కి తిరుగునట్టె వేటయ్యెనా? ఎపుడో క్రిందబడిన నేదొ విరుగు చెల్లియుండి యొర్పుజెందిన భూషింత్రు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కార్య సాఫల్యత అంత తేలిక కాదు. మరీ ముఖ్యంగా చెడిన పనులైతే మరింత కష్టం. ఆలస్యమవుతుందని, శరీర శ్రమకు గురి కావలసి వస్తుందని తొందరపాటు ప్రదర్శించకూడదు. అలా చేస్తే పనులు మరింత వెనుకబడి పోతాయి. అటు ఆలస్యాన్ని, ఇటు శారీరక శ్రమను రెండింటినీ భరిస్తూ ఓపిగ్గా, కష్టపడినపుడే చెడిన పనులైనా సరే నెరవేరుతాయి. అసంపూర్ణమైయిన పద్యం: తడ వోర్వక, యొడ లోర్వక కడు వేగం బడిచి పడిన గార్యం బగునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడ వోర్వక, యొడ లోర్వక కడు వేగం బడిచి పడిన గార్యం బగునే తడ వోర్చిన, నొడ లోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మరుగుతున్ననూనెలో నీటిబొట్టుపడిన భగ్గునమంటలేచును.దుష్టునికి మంచిచెప్పిన అట్లేమండిపడును.దూరముండాలి. అసంపూర్ణమైయిన పద్యం: తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా చెడుగుణమిట్లు వల్వదనిచెప్పిన గ్రక్కునకోపచిత్తుడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా చెడుగుణమిట్లు వల్వదనిచెప్పిన గ్రక్కునకోపచిత్తుడై కడుదెగజూచుగా మరుగగాగిన తైలము నీటిబొట్టుపై బడునెడ నాక్షణంబెగసి భగ్గునమండకయున్నె భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ! అసంపూర్ణమైయిన పద్యం: తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆలస్యము,శరీరశ్రమ సహించలేక త్వరపడినచో ఏపనీ సాధించలేరు.కాస్త ఓపికతో ఎదురుచూసిన చెడిపోయాయనుకున్నవికూడా తిరిగి ఫలించవచ్చు.ఆలస్యం అమృతంవిషం,నిదానంప్రధానం.ఏదెక్కడోతెలియాలి. అసంపూర్ణమైయిన పద్యం: తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచిపడిన గార్యంబగునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచిపడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకురుసుమతీ.",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనసులో కపటము/మోసము వున్న వారికి అందరూ అకారణంగా మోసగాళ్ళ లాగానే కనిపిస్తారు. మనిషి లో ఆ గుణం పోయినప్పుడు... యెవరూ అకారణంగా మోసకారులుగా అనిపించరు. అసంపూర్ణమైయిన పద్యం: తన మది కపటము కలిగిన తనవలెనే కపటముండు తగ జీవులకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన మది కపటము కలిగిన తనవలెనే కపటముండు తగ జీవులకున్ తన మది కపటము విడిచిన తన కెవ్వడు కపటిలేడు ధరలో వేమా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తన భాగ్యమే ఇంద్రవైభవము వంటిదని, తనదరిద్రమే ప్రపంచమున కంతటికీ దరిద్రమనీ, తనచావు యుగాంత ప్రళయమని, తను ప్రేమించిన స్త్రీయే రంభ అని ప్రజలనుకొనుచుందురు. అసంపూర్ణమైయిన పద్యం: తనకలిమి ఇంద్రభోగము తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకలిమి ఇంద్రభోగము తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తనచావు జగత్ప్రళయము తనువలచిన యదియెరంభ తథ్యము సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చక్కిలాన్ని చూసి జంతిక వెక్కిరించినట్లు, తను చేసిన తప్పులు ఎన్నో ఉండగా మూర్ఖులు పక్క వాళ్ళ తప్పులను వెదకడానికి మహా ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటివారిని అసలు పట్టించుకోకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేర మెంచు నోగి యెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేర మెంచు నోగి యెపుడు జక్కిలంబు చూచి జంతి కేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మన దగ్గర ధనం ఉన్నదని తెలియగానె ఆశ పరుడు ఏదో బంధుత్వం కలుపుకొని, కానుకలిచ్చి, తన కన్యనిచ్చి పెల్లి చేయాలనుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి కలిమి గలయజూచి కాంక్షపరుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి కలిమి గలయజూచి కాంక్షపరుడు దక్షిణలనొసంగి తరుణి నీయగజూచు విశ్వధాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనకు ప్రాప్తం లేకపొతే అవసరం వచ్చినప్పుడు ఎంత తిరిగినా దానం దోరకదు. అలాంటప్పుడు దైవాన్ని నిందించి ఏమి లాభం? కర్మజీవులని చెప్పుకుంటామే ఆ మాత్రం తెలియదా? అసంపూర్ణమైయిన పద్యం: తనకు బ్రాప్తిలేక దానం చిక్కదు దైవనింద వెఱ్ఱితనము గాదె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు బ్రాప్తిలేక దానం చిక్కదు దైవనింద వెఱ్ఱితనము గాదె? కర్మజీవులేల కర్మంబు దెలియరు? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తనకు చేసిన మేలును మంచి వాడెన్నటికి మరువడు. కుక్క జంతువైన కూడ విశ్వాసముతో యజమాని యెడల భక్తి కలిగి ఉండును.చేసిన మేలును మరిచిన దుర్జనుడు అటువంటి కుక్క కంటే కూడ హీనుడు. అసంపూర్ణమైయిన పద్యం: తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు నెలమితోడ గుక్కయెఱుక భువిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు నెలమితోడ గుక్కయెఱుక భువిని తనకు మేలు చేయదా నెఱుంగగ వేమి మనుజుడెంత ఖలుడొ మహిని వేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా, వాడు ఇతరులను తప్పులను లెక్కించుచూ ఉండును. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉండునని భావం. అసంపూర్ణమైయిన పద్యం: తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా ఓగు నేర మెంచు నొరులఁగాంచి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా ఓగు నేర మెంచు నొరులఁగాంచి చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఈ భూప్రపంచంలో అన్ని ప్రాణులు సమనామే. ఇతర ప్రాణులను కూడ తమతో సమనంగా చూడాలి.ఇది విస్మరించి దుర్జనులు జీవులను హింసిస్తుంటారు.నిజమైన ఙాని ఏనాడు ప్రాణిని చంపడు. అసంపూర్ణమైయిన పద్యం: తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ పరగదన్న బోలి బ్రతుకుగాదె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ పరగదన్న బోలి బ్రతుకుగాదె ఙానిప్రాణి జంప గారణమేమయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తనకోపము శత్రువువలె తననే బాధపెట్టును.శాంతము రక్షకుని వలె తనను కాపాడును.మనము ఇతరులపై చూపిన దయ బంధువులా సాయపడును.సంతోషమే స్వర్గము,దుఃఖమే నరకము వంటివి.అవి ఎక్కడో లేవు.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: తనకోపమె తనశత్రువు తన శాంతమె తనకు రక్ష","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకోపమె తనశత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లితండ్రులను, సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వాడితో సమానమే అగును. అసంపూర్ణమైయిన పద్యం: తనజులనుం గురువృద్ధుల జననీజనకులను సాధుజనుల నెవడు దా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనజులనుం గురువృద్ధుల జననీజనకులను సాధుజనుల నెవడు దా ఘనుడయ్యు బ్రోవడో యా జనుడే జీవన్మ్రుతుండు జగతి కుమార !",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తన మేలు కోరి మంచి చెప్పినా మూర్ఖుడు అందరిముందూ మన మొహం మీదనే తిడతాడు. పొన్లె పాపం అని దయతో గడ్డి వేసె వారి పైనే కొమ్ము విసిరే పొట్లగిత్తలాంటివాళ్ళు. అసంపూర్ణమైయిన పద్యం: తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన దిట్టుచుండు నధము డెట్టయెదుట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన దిట్టుచుండు నధము డెట్టయెదుట గడ్డి వేయ బోట్ల గొడ్డు కొమ్మాడించు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట అవతలి వారి మనస్సు సంతోషపడునట్లుగా నడుచుకొనుటయే బుద్ధిమంతులు చేయుపని. అసంపూర్ణమైయిన పద్యం: తనపై దయ నూల్కొనఁగను గొన నేతెంచినను శీల గురుమతులను వం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనపై దయ నూల్కొనఁగను గొన నేతెంచినను శీల గురుమతులను వం దనముగఁ బూజింపం దగు మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! సత్పుత్రుని కనుట, ధనమును నిక్షేపించుట, దేవాలయమును నిర్మించి దేవతాప్రతిష్థ జరిపి దేవతల పూజ మొదలగునవి జరుగుటకు వ్యవస్థలు చేయుట, బ్రహ్మచారి బ్రాహ్మణునకు వివాహము జరుపుట, కవిచే కావ్యము వ్రాయించి తాను అంకితము నందుట, చెరువులు త్రవ్వించుట, ఉద్యానవనములను ప్రతిష్థించుట యను సప్త సంతానములందురు. ఇవి అన్ని జరిపి గొపదనము వహించినవాడుకూడ నిన్ను సేవించిన పుణ్యాత్ముడు పొందు ఉత్తమఫలములను పొందడు. అసంపూర్ణమైయిన పద్యం: తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా? వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనవసరం లేదా? గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులై పోతారు. అందుకే, ఉదా॥కు కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి. కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి. అలాగే, పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా వున నీ జననీ జనకుల కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఆత్మఙానం, పరతత్వం తనలో ఉన్నవని తెలియక బయట దాని కోసం అన్వెషించే వాడు మూర్ఖుడు, అది ఎలా ఉంటుందంటే సూర్యుని ముందు దివ్వెతో వెదికినట్లుగా ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: తనలోన జీవతత్త్వము తెలియక వేఱుయనుచు దలచి వెతుకుటెల్ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనలోన జీవతత్త్వము తెలియక వేఱుయనుచు దలచి వెతుకుటెల్ల భానునరయ దివ్వె పట్టినరీతిరా! విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా శరీరము ఎంతవరకు భూమిపై ఉండునో అంతవరకు ఇది మహారోగముల పాలయి, అవి అధికము కాగా కలుగు దుఃఖములను నేను పొందకుండునట్లు దయాదృష్టితో చూడుము. తదుపరి కోరికయేమనగా నేను నీ పాదపద్మములనే సేవించుచు ధ్యానించుచు నాచిత్తము ఈ సర్వప్రపంచపు వాసనలను వదలగల్గునట్లు అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా సిన చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు. అసంపూర్ణమైయిన పద్యం: తనువ దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువ దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇదినాశరీరం కాపాడుకోవాలి అనుకున్నాఅది అనారోగ్యాలపాలవుతూనే వుంటుంది.ప్రాణం కాపాడుకోవాలనుకున్నా ఏదోఒకనాడు వదిలిపోతుంది.ఇంక ధనంమాత్రం ఎవరిసొమ్మని దాచుకుంటాం?వేమనశతకపద్యం. అసంపూర్ణమైయిన పద్యం: తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ ప్రాణమెవరిసొమ్ము పాయకుండగ నిల్ప విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మన ప్రాణం దేహాన్ని వదిలి వెళ్ళే వేళ, భార్య కాని, కొడుకులు కూతుళ్ళు కాని, చుట్టాలు కాని, స్నెహితులు కాని ఎవరూ వెంట రారు. మన ప్రాణంతోటి మనం చేసిన మంచి పనులు మాత్రమే తోడు వస్తాయి. అసంపూర్ణమైయిన పద్యం: తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ తనదు భార్య సుతులు తగినవారు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ తనదు భార్య సుతులు తగినవారు నొక్కరైన నేగ రుసురు మాత్రమే కాని తనదు మంచి తోడు తనకు వేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శరీరము, ధనము అశాశ్వతాలని దాంభికుడు ఇతరులకు నీతులు చెపుతూ ఉంటాడు, కాని తాను మాత్రము ఆచరించడు. ఇటువంటి నీతులు చెప్పడం తెలికే గాని చేయడం మహా కష్టం. అసంపూర్ణమైయిన పద్యం: తనువులస్థిరమని ధనము లస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువులస్థిరమని ధనము లస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ""దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః"" అన్నారు ఆర్యులు. దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారేగానీ వేరొక చోట వెతకరు. కోటి ప్రభలలో సూర్యుడు ప్రకాశించుచుండగా గుడ్డిదీపంతో వస్తువులను అన్వేషించడం అజ్ఞానం కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: తనువులోని యాత్మ తత్వ మెఱుంగక వేరె కలడటంచు వెదుక డెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువులోని యాత్మ తత్వ మెఱుంగక వేరె కలడటంచు వెదుక డెపుడు భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా? విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ శరీరము ఉన్నంతవరకు నిన్ను శాశ్వతముగా సేవించుచుండవలయును. అందుకు అనుకూలముగ నా శరీరము శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది కుదరనిచో నేను చచ్చింతరువాత మరల పుట్టకుండునట్లు నీతో సాయుజ్యము పొందునట్లు అనుగ్రహించుము. ఈ రెండును చేయజాలనిచో ఆ విషయము యిప్పుడే చెప్పుము; నేను ఏమి చేయవలెనో ఆలోచించుకొని నిర్ణయించు కొందను. ఏమియు స్ఫురించనిచో ఇట్లే సేవించి సేవించి నీ యనుగ్రహమును పొంది నిన్ను దర్శించుకొనెదను. అసంపూర్ణమైయిన పద్యం: తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తానెవరో తాను తెలుసుకున్న వానికి వేరోక దైవంతో పని లేదు. గొప్ప గొప్ప తత్వ ఙానులందరు తమను తామే దైవమనుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు తానె దైవమంచు తత్వయొగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు తానె దైవమంచు తత్వయొగి తలచుచుండు నెపుడు ధరలోన నరయుము విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇతరులు తమను పొగడాలని మూర్ఖులు ఇరుగు పొరుగు వారి సొమ్ములు తెచ్చిమరీ ధరిస్తూ ఉంటారు. ఇంతటితో ఆగకుండా వారు పొగడకపొయే సరికి తమను తామే పొగుడుకుని ఆనందపడుతుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని సొమ్ములెఱపుదెచ్చి నెమ్మిమీఱ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని సొమ్ములెఱపుదెచ్చి నెమ్మిమీఱ నొరులకొరకు తానె యుబ్బుచునుండును విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తనను తాను తెలుసుకున్న వాడె నిజమైన బ్రహ్మ. ముక్తి అనేది ఎక్కడో లేదని తన దేహంలోనె ఇమిడి ఉందని తెలుసుకోవాలి. తనను తానే తెలుసుకోలేనివాడు దేన్ని తెలుసుకోలేడు. అసంపూర్ణమైయిన పద్యం: తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు తనువులోన ముక్తి దగిలియుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు తనువులోన ముక్తి దగిలియుండు తన్నెఱుంగని వాడు తానెట్టి బ్రహ్మంబు? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శివుని చూడడానికి తపస్సు చేయవలసిన పనిలేదు, మనస్సు స్థిరంగా ఉంచుకొని మనస్సులోనికి పరిశీలించినట్లయితే పరమేశ్వరుని సాక్షాత్కారం జరుగుతోంది. అసంపూర్ణమైయిన పద్యం: తపలేలమరయ ధాత్రి జనులకెల్ల నొనరఁ శివునిఁజూడ నుపమకలదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తపలేలమరయ ధాత్రి జనులకెల్ల నొనరఁ శివునిఁజూడ నుపమకలదు మనసు చెదరనీక మదిలోనచూడరో విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అబద్దాలు చెప్పి, ఇతరులను మాయ చేసి సంపాదించిన వాని ఇంట ధనము నిలువదు. చిల్లి కుండలో నిళ్ళు పొయినట్లు లక్ష్మి పోతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తప్పు పలుకు పలికి తాచోట చేసిన కూడియున్న లక్ష్మి క్రుంగిపొవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తప్పు పలుకు పలికి తాచోట చేసిన కూడియున్న లక్ష్మి క్రుంగిపొవు నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎదుటివారు తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు. తన యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే యందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనుల కెల్లా నుండు దప్పు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనుల కెల్లా నుండు దప్పు తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా!తప్పులు చేసితిని,నీవేఇక నాదైవం,నిన్నుతప్ప ఇతరులను కొలువను.,నీదాసానుదాసులను సేవించెద.నన్నుకాపాడు.గోపన్న[రామదాసు]. అసంపూర్ణమైయిన పద్యం: తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా యప్పవుగావుమంటి నికనన్యులకున్ నుడురంటనంటి నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా యప్పవుగావుమంటి నికనన్యులకున్ నుడురంటనంటి నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకుబంటునంటి నా తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను వేడెదేమనగా ’మనస్సు అత్యంత ఆశక్తితో పరస్త్రీలతో సంగమించి సుఖించగోరుచున్నది. పరద్రవ్యములను దొంగిలించవలె ననుకొనుచున్నది. అందుకు అధిక ప్రయత్నములు చేయుచున్నది. నా మనస్సు దొంగయి నాకు తెలియకుండనే ఇట్టి దుష్ప్రయత్నములు చేయుచున్నది. కనుక నీవు ఈ దొంగను పట్టుకొని వైరాగ్యమను పాశములతో బంధించుము. పిమ్మట ఎచ్చటికి పోనీయక నీ పాదములను స్తంభమునకు కట్టివేయుము. ఆ విధముగ నాకు సంతోషమును ఆనందమును కలిగించుము. అసంపూర్ణమైయిన పద్యం: తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! మనుష్యులు ఉత్తమ మగు యోగసాధనము చేసి తమ నేత్రమునందలి తేజోబిందువును తామే చూచినచో వారు తాదాత్మ్యమును పొంది బ్రహ్మానందము నందగలరు. కాని వీరు అది మాని సుందరులగు స్త్రీల కనుల జంటకు కల సౌందర్య విషయమున మోహము పొందుచున్నారు. ఆ సుందరుల కన్నులు నిర్మములు, పద్మములను పోలునవి, కదలికలు మెఱుపుతీగల లాస్యమను సుకుమారనృత్యమును పోలునవి, ఆ సౌందర్యముతోనే మన్మధుడు లోకములను జయించగలుగుచున్నాడని వర్ణించుచున్నారు. వీరెంతటి అవివేకులో కదా! అసంపూర్ణమైయిన పద్యం: తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తమ్ములు తమయన్న యెడ భ యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తమ్ములు తమయన్న యెడ భ యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌ దమ్ముల నన్నయు సమ్మో దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ప్రాణములు, నీటి అలలవలె, రావిఆకులవలె, మెఱపులతో చెయబడిన అద్దములవలె, గాలిలో పెట్టిన దీపమువలె, ఏనుగు చెవుల కొనలవలె, ఎండమావులవలె, మిణుగురు పురుగుల కాంతులవలె, ఆకాశమందు వ్రాయబడిన అక్షరములవలె భ్రాంతిచే కల్పింపబడిన అవాస్తవములు , క్షణికములు అయియున్నవి. సంపదలు మంచునీటి బొట్టులవలె ఎప్పుడు కరిగిపోవునో తరిగిపోవునో తెలియదు. జనులు వానియందు మునిగి, మదముచే కన్నును మిన్నును కానని గ్రుడ్డివారుగా అజ్ఞానులుగా ఏల అవుదురో చెప్పజాలకున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్ సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అసత్యమాడేవాడు రాజైనా సరె అతని సంపద నశించును. చిల్లి కుండలో ఏవిధంగానైతే నీరు ఉండదో, అదే విధంగా అబద్దాలాడే వాడు ఎంతటివాడైనా లక్షి అతని చెంట ఉండాలనుకోదు.కాబట్టి అసత్యాలని వదిలివేసి ఎల్ల వేళలా నిజం పలకాలి. అసంపూర్ణమైయిన పద్యం: తరచు కల్లలాడు ధరణీశులిండ్లలో వేళవేళ లక్షి వెడలిపోవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరచు కల్లలాడు ధరణీశులిండ్లలో వేళవేళ లక్షి వెడలిపోవు నోటికుండలోన నుండునా నీరంబు? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నిండుగాపండ్లు ఉన్నవృక్షం వంగే ఉంటుంది.నీటిని నింపుకుని వర్షించే మేఘాలు కిందికి వంగే ఉంటాయి.సంపదలున్నా ఉపకార గుణమున్నవారు ఆహంకరించరు.భర్తృహరి సుభాషితములు. అసంపూర్ణమైయిన పద్యం: తరువు లతిరస ఫలభార గురుతగాంచు నింగి మ్రేలుచు నమృతమొసంగు మేఘు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరువు లతిరస ఫలభార గురుతగాంచు నింగి మ్రేలుచు నమృతమొసంగు మేఘు డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత జగతి నుపకర్తలకు నిది సహజగుణము",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చెట్లకుపూసి కాయలుగామారేపువ్వులు మీపాదాలను చేర్చిన భక్తులకు ధనధాన్యములు,సకలసంపదల నిచ్చును.విరజానదిని దాటించునుకదా!రామా! అసంపూర్ణమైయిన పద్యం: తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ చ్చరణము సోకి దాసులకు సారములై ధనధాన్య రాసులై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ చ్చరణము సోకి దాసులకు సారములై ధనధాన్య రాసులై కరిభట ఘోటకాంబరని కాయములై విరజానదీ సము త్తరణ మొనర్చు జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తలకిందులుగా తపస్సుచేసే యొగులైనా కాని మనస్సును అదుపులో ఉంచుకోకపోతే ఙానం కలగదు. దాని వల్ల శరీరాన్ని కష్టపెట్టినట్టు అవుతుందేకాని ఏమి ఉపయోగం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: తలను వ్రేలతీసి తొలిమించుకలేక యోగితెఱచు గన్ను మూగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తలను వ్రేలతీసి తొలిమించుకలేక యోగితెఱచు గన్ను మూగ ఙానమది యెటౌను? కష్టంపు దేహమౌ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పాముకి విషము తలలో ఉంటుంది. తేలుకి తోక[కొండెం]లో ఉంటుంది. దుర్మార్గుడికి తల,తోక అని కాక ఒళ్ళంతా విషము నిండి ఉంటుంది. అందుకే అతడికి కీడు చేసే గుణమే మెండుగా ఉంటుంది.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్ దలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఏ మానవుడు నీ యందలి అవ్యాజభక్తితో తన తలమీద నిన్ను పూజించుటచే ఏర్పడిన పుష్పప్రసాదము ధరించునో, తన నుదుటియందు విభూతిని ధరించునో, తన కంఠప్రదేశమున రుద్రాక్షదండ ధరించునో, తన ముక్కుకొనయందు గంధపూతన ధరించునో, తన కడుపులోనికి నీకు నివేదించిన పవిత్రాహారము తీసికొనునో ఆ భక్తమానవుడు నీ నివాసమగు వెండికోడమీద నీ కైలాసమున నీ చెలికానిగా అయి ఆనందముతో విహరించును. అసంపూర్ణమైయిన పద్యం: తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్ గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్ గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో పల నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాభక్తుండు నీకెప్పుడుం జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తల్లిని కన్న తల్లి, తల్లి పిన తల్లి, తండ్రి తల్లి, తాత తల్లి ఇలా అందరూ బ్రహ్మనుంచి వచ్చిన శూద్రులే. వీరిలో కొంత మంది బ్రహ్మణులమని చెప్పుకుంటారు. అందరూ ఒకరే అని తెలియని ఇలాంటి మూర్ఖుల గొప్పతనమేమిటి? అసంపూర్ణమైయిన పద్యం: తల్లి కన్న తల్లి తన తల్లి పినతల్లి తండ్రిగన్న తల్లి, తాత తల్లి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లి కన్న తల్లి తన తల్లి పినతల్లి తండ్రిగన్న తల్లి, తాత తల్లి ఎల్లశూద్రులైరి యేటి బ్రాహ్మణుడిక? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తల్లితండ్రుల యందూ, దారిద్ర్యము అనుభవించే వారి యందు, నమ్మిన నిరుపేదలందు, ప్రభువుల యందు భయ భక్తులు కలిగియుండాలి. అసంపూర్ణమైయిన పద్యం: తల్లి దండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిన నిరుపేద నరుల యందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లి దండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిన నిరుపేద నరుల యందు ప్రభుల యందు జూడ భయభక్తులుంచుము విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తల్లి బిడ్డల మద్య తగువులు పుట్టించగలిగినంత ప్రమాదకరమైనది ధనము. దాని వల్ల ఎంతో సుఖం కలుగుతుందని సంపాదిస్తారు కాని చివరకు అది ఎప్పుడూ దఃఖానికి కారణమవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చు నని గడింత్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చు నని గడింత్రు కాని యెల్ల యెడల ఘన దుఖకరమది విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి ? వాడు గిట్టనేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి ? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ! వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తల్లిదండ్రులు తొలి గురువులు. పార్వతీపరమేశ్వరులు పరమ గురువులు. కాసుల కోసం బోధలు చేసేవారు గురువులుకారు. వారిని అలా అనడమే ద్రోహం. అసంపూర్ణమైయిన పద్యం: తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు పార్వతీ భవులును పరమ గురులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు పార్వతీ భవులును పరమ గురులు కూలికాండ్ల జగతి గురులన ద్రోహంబు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తల్లిదండ్రుల యందును, నిరుపేదల యందును, తమను నమ్మివచ్చిన పేదలయందు, రాజులయందు భయభక్తులు కలిగియుండుట ఇహము పరము,శ్రేయస్సు కలుగ గలదు.వేమన శతకము అసంపూర్ణమైయిన పద్యం: తల్లిదండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిననిరుపేద నరులయందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లిదండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిననిరుపేద నరులయందు ప్రభువులందు జూడభయభక్తు లమరిన నిహము పరము గల్గు నెసగు వేమా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కన్నతల్లి బాధపడుతూ ఉంటే అది పట్టించుకోకపోయినా భార్య బాధని చూసి చలించిపోయెవాడు పరమ మూర్ఖుడు. అటువంటి వాడు పశువుతో సమానం. కన్నతల్లె దేవునికన్న గొప్ప. ఇది ఎవరూ మార్చలేని సత్యం. అసంపూర్ణమైయిన పద్యం: తల్లియేడ్వ వినక తనయాలు వగచిన జాలిపడెడువాడు జడుడు సుమ్మి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లియేడ్వ వినక తనయాలు వగచిన జాలిపడెడువాడు జడుడు సుమ్మి తారతమ్య మెఱుగనేరని పశువువాడు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తవుడును చూచుటకు బోవగా బియ్యము గంప కుక్క తినివేసినట్లుగ , వైశ్యునిసొమ్ము నీచుల పాలగు చుండును. అసంపూర్ణమైయిన పద్యం: తవిటి కరయ వోయ దండులంబులగంప శ్వాన మాక్రమించు సామ్యమగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తవిటి కరయ వోయ దండులంబులగంప శ్వాన మాక్రమించు సామ్యమగును వైశ్వవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! తమ తాతలు తల్లియు తండ్రియు మరియు ఇట్టివారెందరో పెద్దలు చావగా జనులు చూచియుండరా. చావు అనునది ప్రతిప్రాణికి తప్పక జరుగునని యిది స్వాభావికమని తెలియదా. అట్టి చావునుండి భయపడుట ఏల! మానవుడు యిట్టి మృత్యువునకు భయపడుచు దుఃఖముతో కాలమును గడుపుచుండునే కాని మృత్యువును జయించి అమృతతత్వరూపమగు ముక్తి పొందుటకు సాధనమైన నీ సేవ చేయకున్నాడే. ఇది ఎంత ఆశ్చర్యకరమగు విషయము. అసంపూర్ణమైయిన పద్యం: తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తాము తినకుండ, ధర్మమైనా చేయకుండా కొడుకుల కోసం సంపద కూడ బెట్టి అంత్య సమయంలో అది చెప్పలేక చనిపోతారు. ఆ సొమ్మంతా పరులపాలు అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తాను దినక తగిన ధర్మము చేయక కొడుకుల కని సొత్తు కూడబెట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాను దినక తగిన ధర్మము చేయక కొడుకుల కని సొత్తు కూడబెట్టి తెలియజెప్ప లేక తీరిపొదురు వెన్క సొమ్ము పరుల జేరు చూడు వేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడ జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా! అసంపూర్ణమైయిన పద్యం: తామసించి చేయఁదగ దెట్టికార్యంబు వేగిరింప నదియు విషమెయగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తామసించి చేయఁదగ దెట్టికార్యంబు వేగిరింప నదియు విషమెయగును పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన ? విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తొందరపడి ఎటువంటి పని చేయకూడదు.తొందరపాటు వలన చేసే పని సఫలం కాకపోగా సర్వనాశనమవుతుంది. దోరగా ఉన్న పండుని తీసుకొచ్చి పండబెడితే పండుతుంది కాని, లేత పచ్చి కాయని పండబెడితే కుళ్ళిపోతుంది కాని పండదు. అసంపూర్ణమైయిన పద్యం: తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎలాగైతే ఎండిన చెరువులోనుంచి కొంగలు తరలి వెల్లిపోతాయో, అలానే కరువు వచ్చిన ఊరుని విడిచి వెల్లిపోవడం ఉత్తమం. బ్రతుకు తెరువు దొరకనప్పుడు ఉన్న ప్రదేశాన్ని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టి యూరువిడిచి యవలబోరె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టి యూరువిడిచి యవలబోరె? కొలకు లెండినంత గొక్కెరలుండునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృతఘ్నులకు ఎంత సహాయం చేసినా వ్యర్థం. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? దానితోపాటు విషమూ పెరుగుతుంది. చెరువులో నీరు కూడా ఇంతే. పొలాలకు పారుతుందే తప్ప, వాడనంత మాత్రాన అందులో నిల్వ వుండదు కదా. ఇదే పద్ధతిలో బాధ్యత తెలియని యజమానికి ఎంత ధన సహాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్ బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం జాలంగ నంతకంతకొక చాయను హెచ్చునుగాక భాస్కరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాముపిల్లకు పాలుపోసి పెంచిన విషము పెరుగునుగాని తగ్గదు. అట్లే దుష్టునకు ఎంతమేలుచేసినా కీడే జరుగును. అసంపూర్ణమైయిన పద్యం: తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్ మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగు బాముపిల్లకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్ మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగు బాముపిల్లకున్ బాలిడిపెంచినన్ విషము పాయగనేర్చునే దానికోరలన్ జాలగనంతకంత కొకచాయను హెచ్చునుగాక భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మడుగుల్లో నీళ్లు ఇంకిపోయి ఆహారం దొరక్కపోతే కొంగలు ఏం చేస్తాయి? నీళ్లున్న మరోచోటికి వలస పోతాయి. అట్లాగే ఎవరైనా తాను ఉన్న ఊరిలో ఆపదలు, బాధలు ఎదురైతే ప్రశాంతత గల మరో ఊరికి తరలిపోవడం మంచిది అని సూచిస్తున్నాడు వేమన. వేమన పద్యాలు కేవలం వైయక్తిక అనుభవాలు కాదు. అవి చాలా వరకు నాటి పరిస్థితులను ప్రతిబింబించాయి. విజయ నగర సామ్రాజ్యం చాలాకాలం కొన ఊపిరితోనే కొట్టుమిట్టాడింది. పాలెగాండ్లు కేంద్రాధికారాన్ని సాగనివ్వలేదు. పాలెగాళ్ల మూకుమ్మడి దాడులతో గ్రామాలు తల్లడిల్లాయి. శాంతి కరువైన పల్లెల నుండి వలసలు మొదలైనాయి. బహుశా అట్లాంటి సందర్భాన్ని ఈ పద్యం ప్రతిబింబిస్తున్నదనుకోవాలి. రాజకీయంగా గాని, సాంఘికంగా గాని, ఆర్థికంగా గాని శాంతి లేకపోతే ఎక్కడైనా జీవనోపాధి కరువౌతుంది. భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అటువంటప్పుడు మరోచోటికి వలస పోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తా అంటే తాను, వ్యక్తి, వసించు చోటు అంటే నివసించే ఊరు. అలజడి (అల్జడి) అంటే అశాంతి, ఆపద, బాధ అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో అలసికె అంటారు. అంటే అలసట. తమిళంలో అలచటి, అలైచటి అంటే విసుగు. మలయాళంలో అలసల్, అలశల్ అంటే కలత. ఇంచుమించు అర్థమొక్కటే, ఇవన్నీ ఛాయాభేదాలు. ‘నృపతికి లేవలజళ్లు భయలోక లీలల యందున్’ అని ప్రయోగం. సౌఖ్యం అంటే వెసులుబాటు, హాయి. ఈ ఇంట్లో నాకు సౌఖ్యంగా లేదు అంటే సౌకర్యంగా లేదని. భూమి అంటే ఇక్కడ మరోచోట. ‘జరుగవలయు’ అంటే వెళ్లిపోవాలని. చోటు మార్పు అన్నమాట. ఇది నుడికారం. ‘అతడు జరిగిపోయినాడు’ అంటే చనిపోయాడని. ‘ఇక్కడ జరుగుబాటు లేదు’ అంటే గడవటం లేదని. కొలకు అంటే అడవిలో ఉండే నీటి మడుగు. కొలను. కొలకులు అనేది కొలనుకు బహువచనం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రష్యాలోని సైబీరియా నుండి మన కొల్లేరుకు కొంగలు వలస వస్తాయి. కొల్లేటి కొంగలని పేరు వీటికి. ఆ సమయంలో ఇక్కడి చిన్న చేపలు, తుంగ గడ్డి, రెల్లుగడ్డి చిగుళ్లు వాటికి ఆహారం. సైబీరియాలో వాటికి ఈ సమయం ప్రతికూలం కావొచ్చు. వేలాది మైళ్లు ఎగుర్తూ రావడం విశేషం. ఒక్కసారి అవి వచ్చేటప్పుడు అది రమణీయ దృశ్యమని అకారంలో తెల్లటి మేఘాలు కమ్మినట్లుందని అక్కడివారు చెప్తారు. అయితే అప్పటివరకు కొల్లేటి పరిసరాల్లో ఉండే పిట్టలు వీటి ధాటికి పారి పోతాయంటారు. ఈనాటి మన కలుషిత పరాక్రమానికి కొంగలు కూడా ముఖం చాటేస్తున్నాయంటున్నారు.మొదటి పాదంలోని ‘తగ’ తరచుగా పాద పూరణమే. సరిపోయినట్లుగా అని అర్థం. తగుట నుంచి వచ్చిందే తగ. అసంపూర్ణమైయిన పద్యం: తావసించు చోట తగనల్జడాయెనా సౌఖ్యము గల భూమి జరుగవలయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తావసించు చోట తగనల్జడాయెనా సౌఖ్యము గల భూమి జరుగవలయు కొలకులింకెనేని కొంగలందుండునా? విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొప్ప ఙానం కలవాడు మనం కొట్టినా తిట్టినా ఏమి చలించక మన అమాయకత్వాన్ని సహించి ఊరుకుంటాడు. వారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదొర్కొనగల ధైర్యం కలిగు ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక అట్టు నిట్టు చూచి యదరి పడక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక అట్టు నిట్టు చూచి యదరి పడక తన్నుగానియట్లు తత్వఙుడుండును విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తిరుపతికి పోయినా తురక దాసరికాలేడు. కాశికి పొయినా పంది ఏనుగు కాలేదు. గోదావరిలో మునిగినా కుక్క సింహము కాలేదు. అలానే ఎన్ని ఘనకార్యాలు చేసినా నీచుడు ఉత్తముడు కాలేడు. అసంపూర్ణమైయిన పద్యం: తిరుపతికి బోవ దురక దాసరికాడు, కాశికేగ పంది గజము కాదు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తిరుపతికి బోవ దురక దాసరికాడు, కాశికేగ పంది గజము కాదు, కుక్క సింహమగునె గోదావరికిబోవ విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రయత్నం చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందు నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనస్సులో భక్తి ఉంటే తీర్థయాత్రలు చేయడం వృధా. అలానే మనస్సులో భక్తి లేకుండా తీర్థయాత్రలు చేయడం వృధానే. అసంపూర్ణమైయిన పద్యం: తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు పామరుండుగాక భక్తుడగునె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు పామరుండుగాక భక్తుడగునె? తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎలగైతే తుమ్మచెట్టుకు పుట్టూకతోనే ముల్లుంటాయొ, అలానె ముర్ఖునికి చెడ్డబుద్ది పుట్టుకతో ఉంటుంది. కావున మూర్ఖుడు ఎంతవాడైనా జాగ్రత్తగా ఉండటం మేలు. అసంపూర్ణమైయిన పద్యం: తుమ్మచెట్టు ముండ్లతోడనెపుట్టును విత్తులోననుండి వెడలునట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తుమ్మచెట్టు ముండ్లతోడనెపుట్టును విత్తులోననుండి వెడలునట్లు మూర్ఖునకు బుద్ది ముందుగాబుట్టును విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!ఆశ్వ మేధ యాగము చేసిన వారికి ఏ పదవి దక్కునో, ఏమో గాని, మిమ్ము నమ్మి తలచిన వారికి మీ సాన్నిధ్యము[కైవల్యము] దక్కుట కష్టమా?కాదు. లభించియే తీరునని అర్ధము.కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: తురగాధ్వరంబు జేసిన పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తురగాధ్వరంబు జేసిన పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో హరి మిము దలచిన వారికి నరుదా కైవల్య పదవి యత్యుత కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బ్రహ్మ దేవునివశమే తెలియనివారికి చెప్పడంసులువు.బాగాతెలిసినవారికి చెప్పడంఅతిసులువు.ఏదో కొద్దిగాతెలుసుకుని తనకేఅంతా తెలుసనుకుని ఎదటివారి మాటవిననివారికి బ్రహ్మకూడా చెప్పలేడు.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్ దెలిసినవానిం దెలిసియు దెలియని నరుదెల్ప",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తెలిపే వాడెవడు? తెలుసుకునే వాడేవడు? సృష్టి రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం. అది నీటి కుండలో సూర్యబింబం లాంటిది. దాన్ని చూసి సూర్యుడని పొరబడరాదు. అసంపూర్ణమైయిన పద్యం: తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు? గుట్టెఱుంగునంత బట్టబయలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు? గుట్టెఱుంగునంత బట్టబయలు సొరిది భాండమందు సూర్యుని చందంబు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తేలుకు తోకలో విషము ఉంటుంది, పాముకు కోరలలో విషము ఉంటుంది కాని మూర్ఖునికి ఒళ్ళంతా విషమే. కాబట్టి తెలివితక్కువ మూర్ఖుడు మన మిత్రుడైనను వానితో జాగ్రత్తగా మసలడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: తేలునకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తేలునకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు తెలివిలేనివాండ్ర దేహమెల్ల విషంబు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆత్మ, పరమాత్మ అనేవి మన దేహంలొ ఉన్నాయి కాని రాళ్ళలో ఉన్నాయనుకోవడం మన భ్రాంతి. రాయిలో దెవుడుంటే మనం పెట్టిన నైవెద్యాలు తింటాడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: తోలుకడుపులోన దొడ్డవా డుండగ రాతిగుళ్ళనేల రాశిదోయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తోలుకడుపులోన దొడ్డవా డుండగ రాతిగుళ్ళనేల రాశిదోయ రాయిదేవుడైన రాసులు మ్రింగడా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: త్రాడును పాముగా బ్రమించి భయపడతాడు మానవుడు. అది పాము కాదు, త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో భయం తొలగి పోతుంది. భయం తొలగితే ఆనందం కలుగుతుంది. రజ్జుసర్ప భ్రాంతి వంటిదే సంసారం. సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించినవాడు తానే బ్రహ్మ అవుతాడు. అందుకే ""ఆనందో బ్రహ్మ"" అని అన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: త్రాడు పామటంచు దాజూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:త్రాడు పామటంచు దాజూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: జంధ్యం మెల్లో వేసుకుని తనకి శూద్రత్వం పొయి బ్రహ్మణత్వం వచ్చిందనుకోవడం బుద్దిహీనత. మనస్సుని స్థిరంగా ఉంచుతూ ఙానం సంపాదించకపోతే ఎన్ని జంద్యాలు వేసుకున్నా ఏమి లాభం. అసంపూర్ణమైయిన పద్యం: త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము పోయె ననెడి దెల్ల బుద్ది లేమి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము పోయె ననెడి దెల్ల బుద్ది లేమి మది నిలుపక త్రాడు మఱి వన్నె దెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి. అసంపూర్ణమైయిన పద్యం: త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి. జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను. అసంపూర్ణమైయిన పద్యం: దండమయా విశ్వంభర దండమయా పుండరీకదళ నేత్ర హరీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దండమయా విశ్వంభర దండమయా పుండరీకదళ నేత్ర హరీ దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను. అసంపూర్ణమైయిన పద్యం: దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఏ కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుంది. ఎలాగంటే, గండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవు. ఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదా. గృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే మరి. అసంపూర్ణమైయిన పద్యం: దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తీయని మాటలు చెప్పే దాంభికులు మహ మోసగాళ్ళు. వారి దగ్గరకు పొరపాటున కూడ చేరకూడదు. క్రూర జంతువులులాంటి వారు, ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తెలికగా మోసపుచ్చుతారు. అసంపూర్ణమైయిన పద్యం: దగ్గఱకుము పాపదాంభికులము నీవు మోసపుత్తురయ్య దోసమనక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దగ్గఱకుము పాపదాంభికులము నీవు మోసపుత్తురయ్య దోసమనక క్రూరమృగములట్టివారురా నమ్మకు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు నిన్ను అనుదినము సేవించుచు ’నన్ను దయతో చూడుము’ అని ప్రార్ధింతురు. వాస్తవము ఆలోచించగా ఇట్లు ప్రార్ధించుట పనిలేని పని. నీవు భక్తుని నియమనిష్ఠలు, శ్రద్ధయు, విశ్వాసము, భక్తియందలి నిర్మలత్వము ఎంత ఎట్లుండునో అంత ఫలము వారికి లభించును. అల్పసేవతో అధికఫలము లభించదు. అట్లే నిర్మల భక్తితో చిత్తనైష్కర్మ్య యోగముతో నిన్ను సేవించనిదే ఎవరికిని వారికిష్టమగు సుఖములు లభించవు. అసంపూర్ణమైయిన పద్యం: దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్ నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్ నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని ష్క్రియతన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రామావతారంలో దశరథ మహారాజుకు సుకుమారునిగా జన్మించితివి. ఆసాంతం అద్భుతమైన రామావతారాన్ని పరిసమాప్తి చేశావు. పది తలల రావణాసురుని హతమార్చావు. సీతమ్మతో క్షేమంగా అయోధ్యా నగరానికి వచ్చావు. యుగయుగాలుగా కీర్తింపదగ్గ స్థాయిలో రాజ్యాన్ని పరిపాలించావు. నీవెంత ధన్యుడవో కదా కృష్ణా! అసంపూర్ణమైయిన పద్యం: దశకంఠుని బరిమార్చియు కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దశకంఠుని బరిమార్చియు కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య న్విశదముగ కీర్తి నేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు. అసంపూర్ణమైయిన పద్యం: దాత కాని వాని దరచుగా వేఁడిన వాఁడు దాత యౌనె వసుధలోన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దాత కాని వాని దరచుగా వేఁడిన వాఁడు దాత యౌనె వసుధలోన ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా విశ్వదాభిరామ! వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దాత ఇతరులతో పోటీ పడకుండా తనకు తోచిన సహయమేదో ముందుగానే ఇస్తాడు. అది ఎంతైనా కావొచ్చు. కాని లోభి ఎంత వేడుకొన్న కొంచమైనా సహయం చేయడు. నీరు మన దాహం తీరుస్తుంది కాని, మలము తీర్చదు కదా? అసంపూర్ణమైయిన పద్యం: దాతయైనవాడు తానె మున్నిచ్చెడు గాని వాడొసగునె కానియైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దాతయైనవాడు తానె మున్నిచ్చెడు గాని వాడొసగునె కానియైన జలము దప్పిదీర్చు మలమెట్లు తీర్చును? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అనుకున్న వెంటనే దానము చేయకుండా ""రేపు రేపు"" అంటూ జాప్యము చేస్తాడు మూర్ఖుడు.రేపు అన్నది అసత్యమని తెలుసుకోలేడు.రేపు అన్నది రావచ్చు రాకపోవచ్చు. రేపు తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకే తెలియదు. కాబట్టి చేసే దానాన్ని వాయిదా వేయకుండా తక్షణమే చేయడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: దానధర్మములకు దగు రేపురేపని కాల వ్యయము చేయు గష్టజనుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానధర్మములకు దగు రేపురేపని కాల వ్యయము చేయు గష్టజనుడు తానునేమియౌనొ? తనబ్రతుకేమౌనొ? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దానం, పరోపకారం అనే గుణాలు మనస్సులో లేని అవివేకికి పేదరికం వచ్చినా, సంపదలు కలిగినా ఒకే లాగ ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్థరాత్రి అయినా , పట్టపగలైనా ఒకటే కదా !(మార్పేమి ఉండదని భావం ) అసంపూర్ణమైయిన పద్యం: దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్ లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్ లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్ పూనిన వేళ నొక్క సరిపోలును జీకునకర్థరాత్రి యం దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: గంధపు చెట్టుమీద ఉండే పాము ఎలాగైతే గంధము వాసన పీల్చడానికి వచ్చిన వాళ్ళను బెదరగొట్టి వెల్లకొడుతుందో, అదే విధంగా మూర్ఖుడు, దానం చేసే దాత వద్దన చేరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఆశ్రయం సంపాదించి ఇంక ఎవరినీ అతని వద్దకు చేరనీయడు. అసంపూర్ణమైయిన పద్యం: దానమరసిచేయు దాత దగ్గఱజేరి వక్రభాషణములు పలుకు మొఱకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానమరసిచేయు దాత దగ్గఱజేరి వక్రభాషణములు పలుకు మొఱకు చందనతరునందు సర్పమున్నట్లయా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధనము ఖర్చగుటకు మూడు మార్గములు.దానము చేయుట,అనుభవించుట,దొంగలెత్తుకొని పోవుట. ధనవంతులు దానముచేయక,తామనుభవింపక ధనము కూడబెట్టిన కడకు దొంగలపాలవును.భర్తృహరి సుభాషితములు. అసంపూర్ణమైయిన పద్యం: దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్ దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతిద్రుతీయమె పొసగన్",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మేఘములు సముద్రమునకుబోయి ఆవిరిరూపమున నీటినిదెచ్చి వర్షించును.అట్లే దానబుద్ధి ఉన్నవాడు మరొకచోటతెచ్చి ఇచ్చును. అసంపూర్ణమైయిన పద్యం: దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో నైన బరోపకారమునకై యొకదిక్కున దేచ్చియైన నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో నైన బరోపకారమునకై యొకదిక్కున దేచ్చియైన నీ బూనును మేఘుడంబుధికి బోయిజలంబులదెచ్చి యీయడే వాని సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అడవులలో బూరుగు చెట్లు కాసి పండినప్పుడు కోసి ఆదూది వాడక గాలికి ఎగిరిపోయి వృధా అయినట్లు సంపదలు దానము చేయక వృధా అగును. అసంపూర్ణమైయిన పద్యం: దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్ దానెపలాయనంబగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్ దానెపలాయనంబగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్ దానిఫలంబులూరక వ్రుధాపడిపోవవె ఎండిగాలిచే గానలలోననేమిటికిగాక యభోజ్యములౌటభాస్కరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మూర్ఖుడు ఎక్కువధనము సంపాదించి ఇంకొకళ్ళకి దానం చేకుండా ఉంచి, దాన్ని నేలలో పాతిపెట్టో వ్యర్ధంగా ఖర్చుపెట్టో నాశనం చేస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: దానములజేయ ధర జేతులాడక బహుధనంబు గూర్చి పాతిపెట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానములజేయ ధర జేతులాడక బహుధనంబు గూర్చి పాతిపెట్టి తుదకు దండుగనిడి మొదలుచెడు నరుండు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈ మనిషి ఉన్నాడే అపార ధన రాసులను సంపాదిస్తాడు. కాని చిత్రమేమిటంటే దాన ధర్మాల రూపంలో ఒక్క పైసా అయినా విదల్చడు. పైగా వాటిని భూమిలో పాతి పెడతాడు. ఇది ఎవరి కోసం? దీని గురించి వేమన్న ఏమంటున్నాడంటే ఇతడు దానాలు చెయ్యక అపరాధం చేశాడు. అపరాధికి ద్రవ్య శిక్ష తప్పదు. అతని మరణానంతరం అది అధికారుల పాలో, రాజుల పాలో అవుతుంది. అది అతడు చెల్లించిన దండుగ. అంతేకాదు పుణ్యం మిగలని అతని జీవితం నిర్మూలమైపోయింది. కాబట్టి సంపాదించిన దానిలో కొంతైనా నలుగురి సాయానికి వెచ్చించడం మంచిది అని వేమన్న సందేశం. చేతులాడక అంటే మనసొప్పక అని. ఇది మంచి నుడికారం. దండుగ అంటే వృథా. కాని ఇక్కడ జరిమానా. నేరం చేసిన వారికి చెల్లించాలని విధించే సొమ్ము. అపరాధి నుండి అపరాధ పరిహారంగా అధికారి తీసుకునే దండుగ గురించి హనుమకొండ శాసనం (క్రీ.శ. 1079)లో ఉంది. ఈ దండుగను రాజులు ధనవంతుల నుంచి బలాత్కారంగా తీసుకునేవారు. ఎవరినైనా బాధిస్తే దండుగ ఈనాం అని కూడా ఇచ్చేవారు. అంటే అనవసరంగా బాధించినందుకు ప్రతిఫలంగా ఇచ్చే భూమి. ‘కలవారిగని దండుగలు వెట్టె నృపుడు’ అని ప్రయోగం. పాతిపెట్టిన ధనంతో తనకూ సుఖం లేదు. మరణిస్తే గుప్తంగా వ్యర్థంగా భూమిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా ఇది దండుగే. తుదను అంటే అవసాన వేళ. ‘మొదలు చెడు’ అంటే వేళ్లూ కొమ్మలూ లేని చెట్టులా నామ రూపాలు లేకుండా పోతాడని. అసంపూర్ణమైయిన పద్యం: దానములను సేయ ధరచేతులాడక బహు ధనంబు గూర్చి పాతిపెట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానములను సేయ ధరచేతులాడక బహు ధనంబు గూర్చి పాతిపెట్టి తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దానధర్మాలు ప్రతీ ఒక్కరికీ ఆచరణదాయకం. ప్రత్యేకించి వనితలకైతే దానాలు, ధర్మకార్యాలు ఆభరణాల్లా వెలుగొందుతాయి. ‘ఇవి మగవారి పనులు, మావి కావు’ అని అనుకోకుండా మహిళలు తప్పకుండా వీటిని పాటించాలి. అప్పుడే ఉత్తమ మహిళలుగా కీర్తింపబడతారు. కనుక, వారు ఈ నీతిని తెలుసుకొని మసలుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: దానములు ధర్మకార్యము లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానములు ధర్మకార్యము లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌ మానవతుల కిది ధర్మము గా నెఱిగి యొనర్పవలయు గాదె కుమారీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! అనుదినము నీ ఆలయ సమీపమున ప్రవహించు సువర్ణముఖీ నదీతీరమున ఉన్న మామిడితోట నడుమనున్న అరుగు పై పద్మాసనమున కూర్చుండి నిష్థాపూర్వకముగ ధ్యానమున నిన్ను దర్శ్ంచుచు చిత్తమునందు ఆనందమును అనుభవించ కలిగినచో అదియే వాస్తవమగు ఆనందము. అదియే సత్యమగు సుఖము. అంతేకాని లక్ష్మీవిలసనములచే ధనసాధ్యములగు భ్రాంతి కల్పితములగు భోగములతో కలుగు ఆనందము ఆనందమా? అసంపూర్ణమైయిన పద్యం: దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా మేరుపర్వతము స్వయముగ బంగారుకొండ. దానికి రత్నసానువు అను పేరు సార్ధకమగును. దేవ వృక్షములగు కల్పవృక్షము మొదలగు ఐదు వృక్షములును, కామధేనువును, వివిధమహారత్నములును మున్నగు వాటితో ఘనమైన ఐశ్వర్యముతో ప్రకాశించునది ఆ పర్వతము. అట్టి మేరువు త్రిపురాసురసంహారివగు నీకు విల్లు. నవనిధులకును అధినాధుడగు కుబేరుడు నీకు మిత్రుడు. సముద్రమునకు బిడ్డ యగు లక్ష్మికి పతి శ్రీమహావిష్ణువు నిన్ను అర్చించువారందరిలో ముఖ్యుడు. ఇట్లు ఏ విధముగ చూచినను నీతో సమానులగు దేవులు ఎవ్వరును లేరు. మహాదేవా! అట్టి నీవే నా విషయమును విచారింపకున్నావే! మరి ఎవ్వరు నా దారిద్ర్యమును పోగొట్టగలరు? అసంపూర్ణమైయిన పద్యం: దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం డువిశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా! పట్టుదలతో నావంటి దీనుల నెందరినో రక్షించితివి.ద్రౌపది కోరగానే చీరలు ఆక్షయముగా నిచ్చితివి.నామొర వినవేమి? అసంపూర్ణమైయిన పద్యం: దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ ద్రక్షక తొల్లి యాద్రుపదరాజ తనూజ తలంచినంతనే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ ద్రక్షక తొల్లి యాద్రుపదరాజ తనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నామొర చిత్తగించి ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బండరాజు కొడుకు దుండగుడు. మిత్రుడు కొంటెవాడు. మంత్రేమో శక్తిలేనటువంటి వాడు. కొండముచ్చుకు కోతి దొరికినట్లు అందరు బాగానే కుదిరారు. అసంపూర్ణమైయిన పద్యం: దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు బండరాజునకు బడుగుమంత్రి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు బండరాజునకు బడుగుమంత్రి కొండముచ్చునకును కోతియె సరియగు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తాము అధికులమనిపించుటకు ధనము సంపాదించుటకు ఎన్నియో మార్గములు కలవు. వానిలో రాజుల యుద్ధమొక తంత్రముగ వాడుదురు. కోట రాజులకు ఆత్మరక్షణ సాధనము. రాయబారములు ఒక ఉపాయము. జనులకు దొంగతనము, కులవృత్తులు సాధనములు. కవులు, పండితులు, కళలు నేర్చినవారికి రాజాశ్రయము చక్కని మార్గము. ఓడవ్యాపారము అన్ని సాధనములలో గొప్పది. మంత్రోపాసనతో సిద్ధి పొందినవారు ఎన్నియో అద్భుత కార్యములను సాధింవచ్చును. పైన పేర్కొన్న ఏఒక్క సాధనము ఫలించినా మహాఫలము లభించును. కానిచో ఫలము లభించకపోగా ఉన్న ధనము కాని ప్రాణము కాని పోవును. కాని నీ సేవ అట్టిది కాదు. నిన్ను ఎట్లు ఎంతగా సేవించినను నీ అనుగ్రహము కలుగును మరియు మహాఫలము తప్పక సిద్ధించును. లౌకిక ప్రయోజనములను సాధించు ఉపాయములు ఒకప్పుడు హానికరములు కావచ్చును, కాని శివపూజ అట్టిది కాదు. మహాఫలప్రద దాత. అసంపూర్ణమైయిన పద్యం: దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్ నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్ నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్ అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్ సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా! ముల్లోకాలకీ ఆధారమైన నీవు దుర్జనులైన రాజ సమూహములను చంపదలచినవాడవై ఆకారణముగా అర్జనుడికి ప్రేమతోసారధివై సంగ్రామము నడిపితివికదా!'పార్ధసారధి'అనిపేరుపొందావు. అసంపూర్ణమైయిన పద్యం: దుర్జనులగు నృపసంఘము నిర్జింపగ వలసి నీవు నిఖిలాధారా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దుర్జనులగు నృపసంఘము నిర్జింపగ వలసి నీవు నిఖిలాధారా దుర్జనుల సంహరింపను నర్జునునకు బ్రేమసారధైతివి కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దుష్టులు తాము చేసేవి చెడ్డపనులైనా కాని మంచి పనులేనని వాదిస్తూ ఉంటారు.పైగా అలాంటి పనులు చేయకూడదు అని చెప్పినవారిని తిడతారు. ఈ విధమైన వారికి దూరంగా ఉండటం మేలు. అసంపూర్ణమైయిన పద్యం: దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ జేయుచుంద్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ జేయుచుంద్రు కూడదనెడువారి గూడ నిందింతురు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మూర్ఖులు తమమీద బరువు పడెవరకు వచ్చె ఆపద గురించి ఆలొచించరు. ఒక వేళ ఎదన్నా సమస్య వచ్చిందా, దాని నుంచి దూరంగా పరుగు అందుకుంటారు. ఇలాంటి వారు మంచి మాటలకు లొంగరు, శిక్షించి దారిలోకి తేవడమే సరియైన పద్దతి. అసంపూర్ణమైయిన పద్యం: దూరదృష్టిగనరు తూగినదనుకను బాఱుపట్టెఱుగరు పడినదనుక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దూరదృష్టిగనరు తూగినదనుకను బాఱుపట్టెఱుగరు పడినదనుక దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పుణ్యక్షేత్రాలలో, దేవాలయాలలో దేవుడున్నాడని మ్రొక్కేవారు అసలు దేవుణ్ణి గాంచలేక తిరుగుతుంటారు. ఇలాంటివాళ్ళు ఎంత తిరిగినా దైవత్వం మోక్షం కలుగుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: దేవభూములందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేవభూములందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక తిరుగుచుండు వాడు దేవాది దేవుడా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దేవుడనేవాడు ఇంకో దేశంలోనో ఇంకో లోకంలోనో ఉన్నాడా ఏమిటి. దైవము మన శరీరంలోని అణువణులో ఇమిడి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మూర్ఖులు వాహనమెక్కి దేవాలయాల్లో దైవ వేటకు బయలుదేరుతారు. అసంపూర్ణమైయిన పద్యం: దేవుడనగ వేఱుదేశమందున్నాడే? దేవుడనగ దనదు దేహముపయి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేవుడనగ వేఱుదేశమందున్నాడే? దేవుడనగ దనదు దేహముపయి వాహనంబునెక్కి వడిగదులును చూడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీకృష్ణా!తనకుపూజ చేయలేదను కోపముతో దేవేంద్రుడు వడివడిగా రాళ్ళవాన కురిపించగా గోవుల్ని,గోపాలకుల్ని కాపాడడంకోసం నువ్వు గోవర్ధన పర్వతాన్ని చేతితో ఎత్తిపట్టావుకదా!కృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: దేవేంద్రు డలుకతోడను వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేవేంద్రు డలుకతోడను వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్ గోవర్ధన గిరి యెత్తితి గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: గారడివాడు ఇతరులను మోసగించుతాడు కాని తన మాయలో తానెప్పుడు పడిపోడు. అలాగే దేహతత్వమేరిగిన యొగి మొహావేశాలలో చిక్కడు. అసంపూర్ణమైయిన పద్యం: దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి మోహమందు దనివి మోసపోడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి మోహమందు దనివి మోసపోడు ఇంద్రజాలకుం డటెందునకు జిక్కండు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రామా!తల్లి,తండ్రి,గురువు,దైవం,దాత,సఖుడునీవేఅనినమ్మిన నన్నుపాపములు నాచేచెడుచేయించుచున్నవికాపాడు.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా భావనసేయుచున్నతరి పాపములెల్ల మనోవికారదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా భావనసేయుచున్నతరి పాపములెల్ల మనోవికారదు ర్భావితు చేయుచున్నవి కృపామతివై ననుగావుమీ జగ త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దొంగ మాటలు మాట్లడే వారికి మోక్షము కలుగదు.చేత కాని అటువంటి మాటల వలను వాళ్ళె నష్టపోతారు. అలాగే మనస్సులో దుర్గుణాలు ఉన్న వాళ్ళు గురువులకింద పనికిరారు. అసంపూర్ణమైయిన పద్యం: దొంగ మాటలాడు దొరకునె మొక్షము చేతగాని పలుకు చేటు దెచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొంగ మాటలాడు దొరకునె మొక్షము చేతగాని పలుకు చేటు దెచ్చు గురువు పద్దు కాదు గునహైన్య మది యగు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దొంగతనాలు, ద్రోహాలు చేసి ఎవరికీ తెలియదని మనుషులు అనుకుంటారు. కాని ఎప్పటికైనా వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు. అసంపూర్ణమైయిన పద్యం: దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి నెవ్వరెఱుగకుండ నిముడుకున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి నెవ్వరెఱుగకుండ నిముడుకున్న తాముచేయు పనులు దగులుకోకుందురా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నీచమైన దాంభికులు గురువులమని నీచమంత్రములు చెప్పి మోసగిస్తుంటారు. అట్టి వారు గుణవిహీనులు. వారిని నమ్మరాదు. మనకు ఆత్మశుద్ది లేకుండా అటువంటివారు చెప్పె మాటలు ఎన్ని విన్నా మోక్షము లభించదు. అసంపూర్ణమైయిన పద్యం: దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు చేతగానిచేత చెల్లదెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు చేతగానిచేత చెల్లదెపుడు గురువటండ్రె వాని గుణమీనుడనవలె విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పెద్దవాల్ల మని గొప్పలు చెప్పుకొని రాజుల దగ్గర, దొరల దగ్గర ఉండి అందరి మీద చాడిలు చెబుతూ ఉంటారు. అలాంటి వాల్లకు ముక్తి ఎలా కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి చాడి చెప్పు పాపజాతి నరుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి చాడి చెప్పు పాపజాతి నరుడు చాడి చెప్పువాడు సాయజ్యమెందునా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మాములు మనిషైన గొఱ్ఱెల కాపరి కూడ తోడేలు తన మందమీద పడితే దానిని చంపో బెదరగొట్టో పశువులను కాపాడుకుంటాడు. అలానే మనం కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన తత్వం. అసంపూర్ణమైయిన పద్యం: దొడ్డివాడు పెద్ద తోడేలునైనను మట్టుచూచి దాని మర్మమెఱిగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొడ్డివాడు పెద్ద తోడేలునైనను మట్టుచూచి దాని మర్మమెఱిగి గొడ్డుగొఱ్ఱెనైన గొని చననీయడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అమ్మోరు ఆటలమ్మ అని జబ్బులకి పేర్లు పెట్టి, అవి తగ్గటానికి అమ్మవారికి జంతువులని బలి ఇస్తూ ఉంటారు. ఇదేమి మాయ తెగులోకాని, ఇవన్ని చేసేది అమ్మ వారి పేరు చెప్పి అందరు తినడానికే. అసంపూర్ణమైయిన పద్యం: దొమ్మ మాయు కొఱకు నమ్మవారికి వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ తెగులొ?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొమ్మ మాయు కొఱకు నమ్మవారికి వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ తెగులొ? అమ్మవారి పేర నందఱు దినుటకా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కుల పర్వతాలు 7 మహేంద్ర, మలయ, సహ్య, వింధ్య, సానుమంత, ఋక్ష, పారియాత్రము అనేవి కులపర్వతాలు సముద్రాలు 7 దధి, ఇక్షు, సుర, క్షీర, ఘృత, లవణ,జల అనేవి సప్తసముద్రాలు కులపర్వతాలు, సప్తసముద్రాలు ధ్వంసమైనా, ప్రళయం వచ్చి కల్పమే అంతరించినా మహాత్మలకు ఎటువంటి ఆపదలు వచ్చినా వారి ధైర్యాన్ని విడనాడరు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ వ్యసనము మాను మాను, ప్రళయంబున వితనిజక్రమంబు లై ససి నెడ వించుకంతయును సాగరముల్ గులపర్వతంబు లున్",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తనకు గుప్పెడు మెతుకులు వేస్తే వాడిముందర తోకాడిస్తూ నిలబడటమో నేలమీద పొర్లుతూ కాలితో తన పొట్టకేసి చూపించడమో చేస్తుంది కుక్క. కాని ఏనుగు అలా కాదు.... ఠీవిగా నిలబడి మావటి వాడు ఆప్యాయంగా అందించే మేతను లాలింపు ద్వారా గ్రహిస్తూ ధైర్యదృక్కులతో చూస్తూంటుంది. కవినిశిత పరిశీలనకు ఇది మచ్చు తునకగా చెప్పవచ్చు. ఉత్తములు నీచ చేష్టలు చేయరని దీని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం గాలిడుఁద్రవ్వుఁబిండదునికట్టెదుటన్ శునకంబు భద్రశుం ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం గాలిడుఁద్రవ్వుఁబిండదునికట్టెదుటన్ శునకంబు భద్రశుం డాలము శాలితండులగుడంబులు చాటువచశ్శతంబుచే నోలి భుజించి ధైర్యగుణయుక్తిగఁ జూచు మహోన్నతస్థి తిన్",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ధనికుడైన వాడు తప్పు చేసినా, చెడ్డ వాడైనా, విరొధియైనా, నిందితుడైనా సరే జనులు వాడి చెప్పింది చేస్తూ వాణ్ణె తృప్తిపరుద్దామనుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: దోసకారియైన దూసకాడైన బగతుడైన వేదబాహ్యుడైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దోసకారియైన దూసకాడైన బగతుడైన వేదబాహ్యుడైన ధనికు నెల్లవారు తనియింపుచుందురు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎలాంటి దోషగుణం కలవాడైనా, దూషింప తగినవాడైనా, పతితుడైనా, కష్టాల్లో ఉంటే సాయం చేయడంలో తప్పు లేదు. అసంపూర్ణమైయిన పద్యం: దోసకారియైన దూసరి కాడైన పతితుడైన వేద బాహ్యుడైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దోసకారియైన దూసరి కాడైన పతితుడైన వేద బాహ్యుడైన వట్టి లేని వేద వానికీదగు నీవి విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చెడ్డవాడు మంచి చెడ్డలు ఆలోచించక ద్రోహ బుద్దితో తన మిత్రులకి కూడ హాని తలపెడతానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలంటి వాని వలలో పడి మోసపోకూడదు. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎల్లవేళలా మంచి చెడుని అంచనా వేయగలిగి ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైన జెఱుపుచేయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైన జెఱుపుచేయు నూహ కలిగియుండు నోగుబాగులు లేక విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మోక్షలక్ష్మీరాజ్యము గోరు నీ భక్తులు, రాగులిచ్చు తుచ్చములగు లక్ష్మిని కోరి రాజసేవ చేయుటకిష్ఠపడరు. రాజాశ్రయము కోరి వారి దర్శనము కోరిన వారి పాట్లు చూసేవ వారు రాజుల సేవ చేయరు. ఆ పాట్లెట్లుండుననగా, రాజ దర్శనమునకు పోవు వారు త్రోవలో దుర్గములు, ప్రాకారములు ద్వారా పోవలయును. అట్టి ప్రదేశములలో కంచుకులను రక్షకులుందురు. వారు వీరి యోగ్యత గణించక, కంచుకములతో త్రోయుచు శరీరభాగములంచు గాయములు చేయుదురు. దుర్భాషలు కూడ పలుకుదురు. వీరు ఆ కంచుకులను బ్రతిమాలి బామాలి రాజ దర్శనము చేయవలెను. దేవా నీ దర్శమునకై ఇన్ని పాట్లు పడవలసిన పనిలేదు. నిర్మలమగు భక్తితో సేవించినవారిని వారు భక్తితో సమర్పించిన మారేడుదళముతో సంతృప్తినొంది అనుగ్రహింతువు. ఇహమున సుఖములిచ్చుటయే కాక పరమున మోక్షసామ్రాజ్యము ప్రసాదింతువు. అసంపూర్ణమైయిన పద్యం: ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్ దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్ దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్ వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గుమ్మానికి తలుపులు, గడియలు ఉన్నట్లే, మాటకు నియమాలు రక్షణగా పనిచేస్తాయి.ధర్మం గ్రహించి జాగ్రత్తగా మాట్లాడి మెప్పు పొందాలి గాని, విచ్చలవిడిగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ద్వారబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ద్వారబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెఱిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ధనము సంపాదించి , దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును. అసంపూర్ణమైయిన పద్యం: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాపాత్ములు ధనము కూడబెట్టి వాటిని దానం చేయకుండా ఇంకొక ఆలోచనలు లేకుండా అలానే దాచి పెట్టుకుంటారు. మీరు పోయెటప్పుడు ధనము మీ వెంట రాదు అది గుర్తుపెట్టుకుని దానం చేయడం మొదలుపెట్టాలి. అసంపూర్ణమైయిన పద్యం: ధనము గూడ బెట్టి ధర్మంబు చేయక యూరకుంద్రు పాపు లూహలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము గూడ బెట్టి ధర్మంబు చేయక యూరకుంద్రు పాపు లూహలేక ధనము వెంటరాదు ధర్మంబు సేయుడీ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తేనెని సమకూర్చిన ఈగ దానిని పరులపాలు చేసినట్లుగా, నరుడు చాల కష్టపడి ధనము సంపాదించి, దానిని ధర్మము చేయక చివరకు ఇతరుల పాలు చేస్తాడు. కాబట్టి తనకు సరిపడిన ధనాన్ని ఉంచుకుని మిగిలిన దాన్ని పరులకివ్వడం పుణ్యుని లక్షణం. అసంపూర్ణమైయిన పద్యం: ధనము చాల గూర్చితను దాన ధర్మముల్ పొనరుపకయ యిచ్చు తనయులకును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము చాల గూర్చితను దాన ధర్మముల్ పొనరుపకయ యిచ్చు తనయులకును తేనెకూర్చు నీగ తెరువరులకు నీదె విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దేవునిదయవుంటే వీధిలోపడేసినా డబ్బుపోదు.లేకపోతే ఇంట్లోమూల జాగ్రత్తచేసినా పోతుంది.అడవిలో రక్షణ,బలములేకున్నా దైవబలంతో మనిషిబతుకుతాడు. లేకపోతే ఇంట్లోఉన్నాచస్తాడు.భాగవతం.పోతన. అసంపూర్ణమైయిన పద్యం: ధనము వీథిబడిన దైవవశంబున నుండు బోవు మూలనున్ననైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము వీథిబడిన దైవవశంబున నుండు బోవు మూలనున్ననైన నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధనము లేని చోట ధైర్యం ఉండదు, ధైర్యం లేని చోట ధనము ఉండదు.కాబట్టి మనిషి ధనాన్ని ధైర్యాన్ని రెంటిని సాధించాలి. అసంపూర్ణమైయిన పద్యం: ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యమొదవదేని ధనమొదవదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యమొదవదేని ధనమొదవదు ధనము ధైర్యమరయదగు భూమి నరులకు, విశ్వధాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ధనమెచ్చిన మదమెచ్చును మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనమెచ్చిన మదమెచ్చును మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్ ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఒకానొక బట్టతలవాడు, మిట్టమధ్యాహ్నం సూర్య తాపం భరించలేక అందులోనూ మరీ ముఖ్యంగా మాడుతున్న శిరస్సును కాపాడుకోవటానికి దగ్గర్లో ఓ చెట్టూ కనబడక తాటిచెట్టును చూశాడు. అదీ కొద్దిపాటి నీడలో తలదాచుకోవాలనుకొని దాని క్రిందికిచేరాడు అది వేసవికాలం కావడంతో చాల ముగ్గిన తాటిపండు ఒకటి దైవికంగా సరిగ్గా అప్పుడే వానితలపై పడింది వెంటనే వాడితల బ్రద్దలైపోయింది. దైవబలం చాలకపోతే ఇలాగే జరుగుతుందిమరి. అసంపూర్ణమైయిన పద్యం: ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై త్వరతోడన్ బరువెత్తి చేరినిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ ద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై త్వరతోడన్ బరువెత్తి చేరినిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ ద చ్ఛిరముం దత్ఫలపాత వేగంబున విచ్చెన్ శబ్దయోగం బు గాఁ బోరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎవరూ వెయ్యేండ్లు జీవించరు. ధనం శాశ్వతం కాదు. చనిపోయాక భార్యాపిల్లలు వెంటరారు. సేవకులూ మరణాన్ని తప్పించలేరు. బంధువులైనా బతికించలేరు. బలపరాక్రమమూ పనికిరాదు. వెర్రికుక్కల వంటి భ్రమలను విడిచి పెట్టాలి. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక విషయాలను వదిలేసి, శాశ్వతమైన ముక్తికోసం స్వామి భజన చేయడం ఉత్తమోత్తమం! అసంపూర్ణమైయిన పద్యం: ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు, వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను భజన జేసెడి వారికి బరమ సుఖము భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవరికైనా కన్నతల్లిని మించిన వారుండరు. ఐతే, ఇదే సమయంలో లోకంలో ప్రతి ఒక్కరికీ మరొక అయిదుగురు తల్లులు ఉంటారు. వారినీ కన్నతల్లి మాదిరిగానే తప్పక గౌరవించాలి. వారెవరంటే రాజు భార్య, గురు పత్ని, అన్న భార్య (వదిన), కులకాంత, భార్య తల్లి (అత్త). వీరంతా కన్నతల్లితో సమానమన్నమాట. అసంపూర్ణమైయిన పద్యం: ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కులకాంతను గ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కులకాంతను గ న్న రమణి దనుగన్న దియును ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నీటిలోతు తెలియాలంటే ఎలాగైతే దానిలో దిగిన వానికి మాత్రమే తెలుస్తుందో అలానే దానం యొక్క విలువ దాతకు మాత్రమే తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును? నీరుచొరమి లోతు నిజముగా దెలియదు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొబ్బరి చెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను ఇచ్చును. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదయును, తరువాత మిక్కిలి సుఖమును,సంతోషమును కలిగించును. ఇదిసుమతీ శతక పద్యము. అసంపూర్ణమైయిన పద్యం: ధీరులకు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధీరులకు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధైర్యవంతుడు ఎటువంటి కార్యముచేసినా సఫలమవుతుంది. దాని ఫలములు ఖచ్చితంగా దక్కుతాయి. పైగా అది తన వద్ద ఉంచుకోక ఇతరులకు దానిమిస్తాడు. ఇటువంటి వాడు ఉత్తములలోకెల్ల ఉత్తముడు. ఈ లోకములో దెన్నైనా ధైర్యముతో సాధించవచ్చు, కాబట్టి పిరికితనము కట్టిపెట్టి ధైర్యముతో పని మొదలుపెట్టాలి. అసంపూర్ణమైయిన పద్యం: ధైర్యయుతున కితర ధనమైన నరు దాన మిచ్చినపుడె తనకు దక్కె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధైర్యయుతున కితర ధనమైన నరు దాన మిచ్చినపుడె తనకు దక్కె ఎలమి మించుపనికి నెవరేమి సేతురు? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!నందుని ముద్దుల కుమారుడిగా పెరిగి మందర గిరిని చేతధరించి మునిగణములచే హరీ!మాధవా!విష్ణూ!అని స్తుతింప బడిన సుందరాకారా నిన్ను తలచు[ధ్యాన్నించు]చున్నాను.కృష్ణ శతకం అసంపూర్ణమైయిన పద్యం: నందుని ముద్దుల పట్టిని మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నందుని ముద్దుల పట్టిని మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ వందితు నినుదలతు భక్త వత్సల కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కుక్కను లోంగ దీసుకొవడానికి ఎలగైతే దాని బోను దగ్గర మెతుకులు చల్లుతామో, అదే విధంగా ధనాన్ని సంపాదించడానికి మనుషులు నక్క వినయాన్ని చూపుతూ తీయ్యగా మాట్లాడతారు. అసంపూర్ణమైయిన పద్యం: నక్క వినయములను నయగారముల బల్కి కడకు ధనముగూర్ప గడగచుండ్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నక్క వినయములను నయగారముల బల్కి కడకు ధనముగూర్ప గడగచుండ్రు కుక్కబోనువాత గూడు చల్లినయట్లు విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తన దగ్గర ఉన్న మాంసపు ముక్కతో తృప్తి చెందక, నదిలోన చెపను చూసిన వెంటనే, నక్క తన దగ్గరున్న మాంసపు ముక్కను జాగ్రత్తగా ఒడ్డున పెట్టి చేపను పట్టుకోవడానికి నదిలోకి దిగుతుంది. ఈ లోపులో గ్రద్ద ఒడ్డున ఉన్న మంసాన్ని తన్నుకుపోతుంది, చేప నక్క చూపునుంచి చేజారిపోతుంది. అదేవిధంగా లోభి అత్యాశకి పొయి ఉన్నదంతా నష్టపోతాడు. కాబట్టి మనదగ్గరున్న దానితో సంతృప్తి పడటం మేలు. అసంపూర్ణమైయిన పద్యం: నక్కనోటికండ నదిలోని మీనుకై తిక్కపట్టి విడిచి మొక్కుచెడద?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నక్కనోటికండ నదిలోని మీనుకై తిక్కపట్టి విడిచి మొక్కుచెడద? మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకపోవు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మంచిబుద్ధిగలవాడా! ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు. ఇతరుల మనసు బాధపడేలాగ మాట్లాడవద్దు. పూర్వం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అడవులు దాటి వెళ్లవలసి వచ్చేది. అలాగే శుభ్రంచేసిన దారులు కూడా తక్కువగా ఉండేవి. అందువల్ల పాములు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు వీరి బాధ ఎక్కువగా ఉండేది. ప్రజలందరూ గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఒంటరిప్రయాణం మంచిది కాదు. శత్రువు ఇంటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, అక్కడ వారు ఎంత ప్రేమగా ఏ పదార్థం పెట్టినా తినకుండా వ చ్చేయాలి. ఎందుకంటే శత్రువు తన పగ తీర్చుకోవటానికి ఆహారంలో విషంవంటివి కలిపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమీ తినకుండా వచ్చేయాలి. ఇతరుల మనసులను బాధపెట్టేలా మాట్లాడటం వలన వారి మనసు విరిగిపోతుంది. ఇంక ఎప్పటికీ మనతో సరిగా మాట్లాడలేరు. ఈ మూడు సూత్రాలను పాటించడం ప్రతిమనిషికీ అవసరమని బద్దెన చక్కగా వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: నడువకుమీ తెరువొక్కట కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నడువకుమీ తెరువొక్కట కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకుమీ పరధనముల నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకందము కలిగించు వస్త్రము ఏనుగుతోలుదుప్పటము కదా! కాలకూట మహావిషము నీ ఆహారము కదా! బ్రహ్మదేవుని తలపుర్రె నీవు అన్నము తినుటకుపయోగించు గిన్నె కదా! నీ కంఠహారము భయంకరమగు సర్పము కదా! మంచిది. ఇటువంటి లక్షణములు కలవని తెలిసీ పురుషోత్తముడగు విష్ణువు తన మానసమును నీ పాదపద్మములందు నిలిపెను కదా! అనగా సర్వదేవోత్తముడవగు మహాదేవుడవయిన నీ పరికరములేమి అయిన ఏమి? అందులకే విష్ణువే నిన్ను ఆరాధించుచుండగా నేను కూడ నిన్నే ఆశ్రయించి సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్ధతో చేయుచుండిన కీర్తి పొందును. అసంపూర్ణమైయిన పద్యం: నరవరుఁడు నమ్మి తను నౌ కరిలో నుంచునెడ వాని కార్యములందున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరవరుఁడు నమ్మి తను నౌ కరిలో నుంచునెడ వాని కార్యములందున్ సరిగా మెలంగ నేర్చిన పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పావనమైన నరసింహ మంత్ర ప్రభావంతో అన్ని పాపాలనూ తొలగించుకోవచ్చు. తీవ్ర రోగాలను దూరం చేసుకోవచ్చు. విరోధులను మట్టుపెట్టవచ్చు. యమభటులనైనా పారిపోయేలా చేయవచ్చు. నీ నామ మహత్తును తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. నేనైతే చక్కగా దివ్యమైన ఆ వైకుంఠ పదవినే సాధిస్తాను. అనుగ్రహించు స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు భళిర! నే నీ మహామంత్ర బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనిషి జాగ్రత్తగా ఉన్నట్లు నటిస్తుంటాడు లేదా తను జాగ్రత్త పడ్డానని ఊహించుకుంటూ ఉంటాడు కాని లోకములో మనిషికి జాగ్రత్త అరుదుగా ఉంటుంది. బయట జరిగే సంఘటనలు ఏవీ మనిషి ఆధీనంలో ఉండవు జాగ్రత్త పడటానికి, అసలు జాగ్రత్తగా ఉండగలిగే మనిషే పరమాత్మ. కాబట్టి అతి జాగ్రత్తకు పొయి జీవితాన్ని ఆస్వాదించడం మానుకోవద్దు. అసంపూర్ణమైయిన పద్యం: నరుడు జాగరమున నటియించు చుండును నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరుడు జాగరమున నటియించు చుండును నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము నరుడు జాగ్రతనుట ధరణిలో బరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మామూలు నరుడైనా గాని, దేవుడైన నారాయణుడైనా గాని, మహ గొప్ప తత్వవేత్తైనా గాని ఎలాంటివారైనా ఈ శరీరానికి మరణమున్నదని తప్పక గ్రహించాలి. ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని పరులకొరకు కొంత పాటుపడాలి. ఎవరూ ఇక్కడ శాశ్వతము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: నరుడెయైన లేక నారాయణుండైన తత్వబద్దుడైన ధరణి నరయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరుడెయైన లేక నారాయణుండైన తత్వబద్దుడైన ధరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నవరసములతోడ భావములతో అలంకారములతో కవిత్వ ప్రసంగములు,మనోహరములగు పాటలు పాడుటయు తెలివి లేనివానికి[వాటియందు ఆసక్తి లేనివారికి]చెప్పడం చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లేబద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: నవరస భావాలంకృత కవితా గోష్టియును మధుర గానంబును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నవరస భావాలంకృత కవితా గోష్టియును మధుర గానంబును దా నవివేకి కెంతజెప్పిన జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సభలోపలను,తల్లిదండ్రులతోనూ,అధికారులతోనూ,పరస్త్రీలతోనూ,బ్రాహ్మణోత్తములతోనూ పరిహాసములు[ఎకసక్కెము]లాడరాదు.ఈపద్యములో నవ్వకుమీఅంటే వెటకారాలు,వెక్కిరింతలు చేయకూడదని. అసంపూర్ణమైయిన పద్యం: నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతులతో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నారాయణా,పరమేశ్వరా,భూదేవిని ధరించినవాడా,నీలిరంగు దేహముకలవాడా,దుష్టులను శిక్షించువాడా, పాలసముద్రమందు పవళించువాడా,యదువంశవీరా నన్ను కరుణతో కాపాడు కృష్ణా! అసంపూర్ణమైయిన పద్యం: నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరీ క్షీరాబ్దిశయన యదుకుల వీరా ననుగావుకరుణ వెలయగ కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నారాయణ అన్న నామాన్ని ఎన్నిసార్లు పలికినా తనివి తీరదు కదా. ఓ శ్రీ కృష్ణా! నువు మహాలక్ష్మీపతివి. ఇటు వసుదేవునికి, అటు నందునికి సుపుత్రుడవైనావు. బ్రహ్మాండమైన కొండనే ఆభరణంగా ధరించిన వీరుడవు. నాకు నువ్వు తప్ప మరెవరు దిక్కు, నిన్నే నమ్ముకొన్నాను. నను బ్రోవుమయా స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నాసిక చివర దృష్టి నిలిపి, ఆలొచనలన్ని త్యగించి, నిశ్చలంగా మనసును అదుపులో ఉంచుకొనిన సమస్త ప్రపంచము అర్దమవుతుంది. ఈ యోగము సాధ్యమయితే కాశికి కంచికి వెళ్ళవలసిన పని లేదు. అసంపూర్ణమైయిన పద్యం: నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి వాసిగాను జూడ వశ్యమగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి వాసిగాను జూడ వశ్యమగును గాశికంచుల గన గడగండ్ల పడనేల? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎప్పుడైనా నిండుకుండలు తొణకవు. బాగా నీటితో వుండే నదులు గంభీరంగా ప్రవహిస్తుంటాయి. కానీ, నీళ్లు లేని వెర్రివాగులు మాత్రమే వేగంగా పొర్లి పొర్లి ప్రవహిస్తుంటాయి. ఇదే విధంగా, అల్పులైన దుర్జనులు ఎప్పుడూ ఆడంబరాలే పలుకుతుంటారు. కానీ, సజ్జనులు తక్కువగా, విలువైన రీతిలోనే మాట్లాడుతారు. అసంపూర్ణమైయిన పద్యం: నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెఱ్ఱివాగు పారు వేగబొర్లి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెఱ్ఱివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: నిక్క మైన మంచినీల మొక్కటి చాల తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిక్క మైన మంచినీల మొక్కటి చాల తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? చాటుపద్యములను చాలదా ఒక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును. అసంపూర్ణమైయిన పద్యం: నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నిజము తెలిసి ఉన్నప్పుడు మంచి వాడు ఆ నిజమునే మాట్లాడాలిగాని పరుల కోసం దాచి పెట్టకూడదు. ఎంత బ్రతిమిలాడినను ఒకరికోసం తను నిజం మాట్లాడడము అనే అలవాటు తప్పకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె పలుకవలయుగాని పరులకొఱకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె పలుకవలయుగాని పరులకొఱకు దాపగూడ దింక నోప దన్యము పల్క విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నిజమైనా అబద్దమైనా ఆ నీలకంఠునికి తప్పకుండా తెలుస్తాయి. మనం నిజం చెప్పకుంటే నీతి అనేది తప్పినట్టె. కాబట్టి నిజం చెప్పడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నిజం చెప్పే వాళ్ళు ఈశ్వరునితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: నిజముకల్ల రెండు నీలకంఠ డెఱుంగు నిజములాడకున్న నీతి దప్పు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిజముకల్ల రెండు నీలకంఠ డెఱుంగు నిజములాడకున్న నీతి దప్పు నిజము లాడునపుడు నీ రూపమనవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నిజము చెప్పెవాడెప్పుడు మంచి మనస్సు కలవాడై ఉంటాడు. పైగా నీతిపరుడు కూడ. కాబట్టి నిజము మాట్లాడేవారిని ఎల్ల వేళలా గౌరవించాలి. అబద్దం మాట్లాడెవాడు మాత్రం పరమ చండాలుడు. అసంపూర్ణమైయిన పద్యం: నిజములాడునతడు నిర్మలుడైయుండు నిజమునాడు నతడు నీతిపరుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిజములాడునతడు నిర్మలుడైయుండు నిజమునాడు నతడు నీతిపరుడు నిజముపల్కకున్న నీచచండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను బాణాసురునివలె నా గుమ్మమువద్ద కావలియుండుమని నిన్ను కోరను. మను అను భక్తుడువలె దేవతాస్త్రీ కొఱకు దూతవై వెళ్లుమని ప్రార్ధించను. తిన్నని వలె ఎంగిలి మాంసము తినుమని నిర్భందించను. నిన్ను నమ్మిన సజ్జనులను రక్షించువాడవని విని, నన్ను రక్షింపుమని ఎంత మొఱపెట్టుకున్నను వినకున్నావు. ఎందుకు ప్రభూ. అసంపూర్ణమైయిన పద్యం: నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింపఁజే సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నిన్ను నిందించిన దక్షుని విషయమున అతనిని దండించితివి కదా! నీవిషయమున అపరాధము చేసిన బ్రహ్మదేవుని కూడ శాసించితివి కదా! అట్టిధర్మరక్షకుడవగు నీవు నీ పాదపద్మములను ఆరాధించు సేవకులను తుచ్ఛమగు మాటలతో దూషించు దుర్మార్గులను దండించకపోగా వారిని వృద్ధిలో నుండునట్లు చేయుచున్నావే! నీ భక్తులకు కలిగిన నిందావమానములు నీవి కావా! ఒక వేళ నీవు వేరు నీ భక్తులు వేరను భేద భావమున ఉన్నావా! అట్లు కానిచో నీ భక్తులకు కలుగుచున్న ఈ నిందలను అవమానములను నీవు సహించగలవా? అసంపూర్ణమైయిన పద్యం: నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించుటచేత నాకు ఆపదలు కలుగనీ, నిత్యము ఉత్సవములే సిధ్ధించనీ, ఇతరులు నన్ను సాధారణ మానవునిగ అననీ, మహాత్ముడని మెచ్చుకొననీ, సంసారబంధవిషయమున సుఖభ్రాంతిచే, మోహమే కలుగనీ, వివేకముచే శివతత్వ జ్ఞానమే కలుగనీ, గ్రహచారవశమున బాధలే రానిమ్ము, మేలే కలుగనీ. అవి అన్నియు నాకు అలంకారములే అని భావించుచు వదలక నిన్ను సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈ జనులు నిన్న మొన్న నిత్యము ప్రతి ప్రాణియు ప్రతి మానవుడు మరణించుట చూచుచునే యున్నారు. దేహములు అనిత్యములని అట్టి దేహముల సౌఖ్యమునకై ధనము సంపాదించనాశపడుట వ్యర్ధమని వీరు తెలిసికొనుట లేదు. ఆపదలలో ఉన్నవాడు పెన్నిధిని చూచి తాపత్రయ పడునట్లు ధనమునందు భ్రాంతిచే ధనార్జనకు యత్నించుచున్నారే కాని ధన విరక్తి చెందకున్నారు. వీరు నిన్నెడును సేవించనే సేవించరో ఏమో అన్పించుచున్నది. నిన్ను గాక యితర దేవతలయందాసక్తులగు వారికి యిహపరములందు ఏ సుఖము పొందలేక పోవుటను చూచి నీవయిపునకు రావలయును కదా. కాని అట్లు వచ్చుటలేదు. అసంపూర్ణమైయిన పద్యం: నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్ విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు మరి ఎవ్వరిని విశ్వసించను. అన్నలు, తమ్ములు తల్లియు తండ్రియు, గురుడు ఇతరులెవ్వరును ఆపదలందు నాకు సాయపడువారు లేరు. నా తండ్రీ నిన్నే విశ్వసించి ఆశ్రయించిన నన్ను ఈ సంసారదుఃఖసాగరమునుండి దాటించి యెప్పుడు అఖండానందామృతసముద్రమున తేలియాడునట్లు చేయుదువో కదా! అసంపూర్ణమైయిన పద్యం: నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య ఛ్చిన్నానందసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! చిత్తతత్వమునకు ఆధారమగు పద్మమునందు విహరించుచు మత్తమయి యందు తుమ్మెద యగు నీ సగుణరూపమును కన్నులార చూచి, సేవించి తరించవలెనని కోతికగ ఉన్నది. కాని అది యెట్టిదియో నాకు తెలియదు. మునుపు కొందరు వివిధరూపములతో నిన్ను భావించి సేవించిరని తెలియుచున్నది. మోకాలు, ఆడుదాని స్తనము, కుంచము, మేకపెంటిక వీనిలో ఏది నీ సగుణరూపమో నాకు తెలియకున్నది. నా ఈ సందేహమును పోగొట్టి వాస్తవమగు నీ సగుణరూమును నాకు చూపుము. కన్నులార కాంచి నిన్ను సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా శాస్త్రములు, వాటినెరగిన వారు, అనుభవము కలవారు, పండితులు చెప్పు వచనములు ఏమనగా ""శివనామము అగ్ని అని అనదగినిది; దానిని మానవులు తప్పుగానో పొరపాటుగానో తెలిసియో తెలియకయో దూరమునుండి యైన వినినంత మాత్రముచేత కూడ అది కొండలంత పాపములను దూదికుప్పలను అగ్ని కాల్చినట్లు కాల్చును. ఇట్టి నిశ్చితవచనములు ఉండగా మానవులు ’నిన్ను అర్చించుటచే మోక్షము లభించును’ అన్న విషయమున సంశౌయింప పనిలేదు. అసంపూర్ణమైయిన పద్యం: నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్ తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్ తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్ తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్ చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవనిపై నీ కరుణ కలుగునో వాడు తన జీవన నిర్వహణమునకై ఏ నీచప్రభువులను, ధనికులను సేవలకై వారి భవనములలో ప్రవేశించవలసిన పనిలేదు. కృపణత్వమును (దైన్యము) ప్రకటించవలసిన పనిలేదు. ఏ కపట వేషము వేయలసిన పనిలేదు. శివ భక్తినే కాని ఇతరమతములను ఆదరించడు, స్వీకరించడు, ఏ కష్టమగు రీతులతో తన చిత్తము చీకాకు చెంది చెడిపోడు. తన జీవన దశలో స్థిరచిత్తుడై వర్తించును. తద్వారా ఉత్తమగతిని పొందును. అసంపూర్ణమైయిన పద్యం: నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్ గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్ జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నేను నీ సేవకుడనుగాక ముందు మనకొక ఏకాభిప్రాయము కుదురుటకు ఒక మాట చెప్పుచున్నాను వినుము. నేను నిన్ను ఎంతో ఆసక్తితో అన్ని సమయములందు సేవింతును. ప్రతిఫలముగ జీతము కోరను, గుఱ్ఱములు అక్కరలేదు, ఏనుగులు అక్కరలేదు, సంపదలు అక్కరలేదు. ఎందుకనగా వానియందు నాకు ఇఛ్చలేదు. కాని నా చిత్తమందుండి నన్ను భాధించు ఆరుమంది శతృవులకు (కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు) మాత్రం నన్ను అప్పగించవలదు. అంతయే చాలును. ఇంతచేసిన నాకు ఎంతో వేతనమిచ్చినట్లే. అసంపూర్ణమైయిన పద్యం: నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలుఁ దే జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ పంచయందు పడియుండి, నీ అనుగ్రహము మరియు ఆశ్రయము లభించినచో అది మాత్రమే చాలును. భిక్షాన్నము లభించినచో చాలును. మహానిధి లభించు అవకాశమున్నను కీటకములవలె క్షుద్రులగు రాజులను సేవించజాలను, ఇష్టపడను. నీవు నన్ను సేవకునిగా స్వీకరించు దయ నాపై కలిగినచో నన్ను ఆశాపాశములతో చుట్టి బంధించకుము. సంసారసుఖములకై యత్నించుచుండునట్లు చేయకుము. అసంపూర్ణమైయిన పద్యం: నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్ క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్ క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ నామమును నా నామముగా ధరించియున్నాను. నీ నామమే నా ధ్యేయముగా గ్రహించుచున్నాను. నీ పాదతీర్ధమును త్రావుచుందును. నీవు నమిలి ఉమిసిన తాంబూలము భక్తితో గ్రహించుచుందును. నీకు నివేదించిన ఆహారపు పళ్లెరములో లభించిన ప్రసాదమును తినుచుందును. ఇట్లు అనేక విధములుగ పుత్రుడనైన నన్ను నీ బిడ్డగనే ఉండనిమ్ము. మరియొకరెవరికి పుత్రుడనవను. తండ్రి తన పుత్రుని విడువదగదు కదా! అసంపూర్ణమైయిన పద్యం: నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్ నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్ నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు మాంసము తినుటయందిష్టమున్న నీచేత నున్న లేడిని ఇంకొక చేతనున్న గండ్రగొడ్డలితో కోసి ఆ మాంసమును తలనున్న గంగాజలముతో నుదుటనున్న నేత్రాగ్నియందు పాకముచేసి ఇంకొక బ్రహ్మకపాలములో భుజించు అవకాశము ఉండగా ఆ బోయవాని చేతి ఎంగిలిమాసమును తినుట నీకు తగునా! అసంపూర్ణమైయిన పద్యం: నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచేఁ జేకొం టెంగిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును. అసంపూర్ణమైయిన పద్యం: నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదవలేదు సుజన గోష్ఠి వలన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధ మలద మేనికంపడగినయట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సజ్జనులతో మాట్లాడుతూ, వాళ్ళ పంచన చేరితే మనకున్న దుర్గుణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వారిని చూసి మనమూ కాసింత మంచితనం నేర్చుకోవచ్చు. గంధము పూసుకుంటే శరీర దుర్గందము ఎలా పోతుందో ఇదీ అంతే. అసంపూర్ణమైయిన పద్యం: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదువలేదు సుజనగోష్టివలన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదువలేదు సుజనగోష్టివలన గంధమలద మేనికం పడగినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మూర్ఖుని యొక్క మాటలు నీటిమూటలే అవుతాయి. ఎందుకంటే నీటిని ఒక మూటలో కడితే నిలుస్తుందా ఎమిటి? ఈ రకంగా మూర్ఖుడు ఒకసారి చెప్పిన మాటను మరొకసారి చెప్పక మారుస్తూ ఉంటాడు. ఒకసారి మంచి అన్న దానిని మరోకసారి చెడు అంటుంటాడు. కాబట్టి ఈ విధంగా మాటలు మార్చే మూర్ఖులను నమ్మరాదు. అసంపూర్ణమైయిన పద్యం: నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటిజగతిలేదు పరములేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటిజగతిలేదు పరములేదు మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా నేను నిన్ను భక్తితో మెప్పింపజాలను. అర్జునునివలె నీతో యుధ్ధము చేయు శక్తి నాకు లేదు; పుష్పదంతుడను మహాభక్తునివలె నిన్ను మెప్పించునట్లు స్తుతిచేయుటకు సరిపోవు కవితాశక్తి నాకు లేదు; నీకొరకై తండ్రిని చంపునంతటి తీవ్రభక్తియు నాకు లేదు; రోకటితో నిన్ను మోదిన భక్తురాలియంతటి భక్తుడను కాను. అట్టి గాఢమగు భక్తిపరిపాకము లేని నేను ఏవిధముగ నిన్ను ఆరాధించి మెప్పించి నీ సాక్షాత్కారము పొందగలను. కనుక దేవా నీవే నా అసమర్ధతను గమనించి అకారణ దయతో నన్ననుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం బ్రీతుంజేయగలేను నీకొఱకు దండ్రింజంపగాఁజాల నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం బ్రీతుంజేయగలేను నీకొఱకు దండ్రింజంపగాఁజాల నా చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుంజీకాకు నాభక్తి యే రీతిన్నాకిఁక నిన్ను జూడగలుగన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కృష్ణా! నీనామము భవ బంధాలను తెంచి మనసుకు శాంతినిస్తుంది. ఈజన్మలో కావలసిన సుఖముల నిస్తుంది. అమృతమువంటి నీనామమును నేను అనుదినమూ తలచుచుందును.కృష్ణ శతక పద్యము. అసంపూర్ణమైయిన పద్యం: నీనామము భవహరణము నీనామము సర్వసౌఖ్య నివహకరంబున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీనామము భవహరణము నీనామము సర్వసౌఖ్య నివహకరంబున్ నీనామ మమృత పూర్ణము నీనామము నే దలంతు నిత్యము కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: భక్తి ప్రపత్తులున్న వారే దైవ బాంధవులు. పుట్టుకతో వచ్చే బంధుత్వాల కన్నా భగవంతునిపట్ల విశ్వాసం గల వారందరిలోని భావ బంధుత్వం ఎంతో గొప్పది. దేవునిపై కావ్యాలు చెబుతూ, పద్యాలు రాస్తూ, మహిమలను వల్లిస్తూ ఉండేవారు, పని కట్టుకొని ప్రబంధాలను మనోహరంగా నియమనిష్ఠలతో పఠించేవారు అసలైన పరమాత్మ బంధువులు. అసంపూర్ణమైయిన పద్యం: నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్‌ వ్రాసి యి మ్మాపాఠం బొనరింతునన్న యతడున్‌, మంజు ప్రబంధంబు ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్‌ వ్రాసి యి మ్మాపాఠం బొనరింతునన్న యతడున్‌, మంజు ప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచుకున్న యతడున్‌ సద్బాంధవుల్‌ గాక, ఛీ ఛీ! పృష్ఠాగల బాంధవంబు నిజమా! శ్రీకాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కవిగా నా భావములు చెప్పుచున్నాను. మా ఉత్తమ బంధువులెవరన్న నిన్నుద్దేశించి కావ్యము రచించుమని కోరిన కవిపోషకుడు, నీ పై కవితను చెప్పు కవియు, నిన్ను వర్ణించు పద్యములను చదువుకొనుటకు వ్రాసిమ్మని కోరినవారు, నిన్ను స్తుతించుచు వ్రాసిన మనోహరమగు ప్రబంధములను ఇచ్ఛాపూర్వకముగ అత్యంతాశక్తితో చదువుచుండువాదును. అంతియె కాని ఛీ ఛీ రక్తసంబంధమును ఆ బాంధవముతో తమ ప్రయోజనములకై వీరి వెంట పడుచుండు బంధువులను వాస్తవ బంధువులగుదురా. కానే కారు. అసంపూర్ణమైయిన పద్యం: నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్ గాక చీ చీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నీ భక్తులు నిన్ను బహువిధముల సేవించుచు అనేకపర్యాయములు ’మాకు అది యిమ్ము, ఇది యిమ్ము, ముక్తి ప్రసాదించుము’ అని వేడుచున్నారే. వారి కోరికలు తీర్చక వారికి ఇష్టార్ధములనీయక యున్నావే. నీ వద్ద యున్నవే కదా వారు కోరుచున్నారు. అవి యిచ్చుటలో నీకు లోభము ఏల? దయతో వారి కోరికలను తీర్చరాదా. నీ దగ్గర యున్నదానిలో చాల గొప్పది పరమార్ధ తత్త్వము కదా. అది ఇచ్చిన నీ భాండరములోని ధనము తరిగి పోవునా? అసంపూర్ణమైయిన పద్యం: నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా దా భవ్యంబుఁ దలంచి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ శ్రీ భాండరములోఁ గొఱంతపడునా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నీటి పైన నిప్పులు పడితే అవి బొగ్గులు కింద మారిపోతాయి. అవే నీటిని కుండలో పోసి నిప్పులను కింద పెడితే అవి పెళ పెళా కాగుతాయి. చూసారా ఈ ప్రపంచం ఎంత విచిత్రమైనదో! అసంపూర్ణమైయిన పద్యం: నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ నిప్పుమీద కుండ నీరు పెట్ట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ నిప్పుమీద కుండ నీరు పెట్ట కళ పెళనుచు గ్రాగు కడుచోద్య మిది గదా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీరాముని చేత లేదా లక్ష్మీపతియైన విష్ణువు చేత పూజింపబడు పాదపద్మద్వయము కలవాడా నీ సగుణరూపమును ధ్యానించవలయునని నాకు కోరిక యున్నది. కాని అట్టి నీ రూపపు తుద ఏదియో మొదలు ఏదియో నేను యెరుగను. పూర్వము బ్రహ్మ అంతటివాడే ఎంత పైకి పోయియు విష్ణువు ఎంత లోతునకు పోయినను నీతుది కానలేదు. మరి నేను ఎంతటివాడను! నీవయినను వాత్సల్యముతో నన్ను రారమ్మని దగ్గరకు పిలిచి ’ఇదిగో ఇట్టిది నారూపము’ అని చూపకుంటివి. నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనము లేకున్నది. కనుక శరణాగతి చేయుచున్నాను. నీవు నన్ను నీట ముంచినను పాలముంచినను రక్షించినను, రక్షిమ్చక త్రోసివేసినను సరియే. నిన్ను నమ్ముకొని యున్నాను. ఇక నీ ఇష్టము. అసంపూర్ణమైయిన పద్యం: నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో రారా రమ్మని యంచుఁ జెప్పవు పృధారంభంబు లింకేటికిన్!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో రారా రమ్మని యంచుఁ జెప్పవు పృధారంభంబు లింకేటికిన్! నీర న్ముంపుము పాల ముంపు మిఁక నిన్నే నమ్మినాఁడం జుమీ శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!నిన్నుచూడవలెనన్న దాగెదవు.స్తోత్రములలోనున్న నీరామనామమెందు దాచుకొందువు?అదిముక్తికిదారి.పాపముల తెగకొట్టుగొడ్డలి. అసంపూర్ణమైయిన పద్యం: నీలఘనాభ మూర్తివగు నిన్నుగనుంగనగోరి వేడినన్ జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కినరామనామమే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీలఘనాభ మూర్తివగు నిన్నుగనుంగనగోరి వేడినన్ జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కినరామనామమే మూలను దాచుకోగలవు ముక్తికిబ్రాపది పాపమూలకు ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పడవ నీటియందు చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ పోజాలదు. అట్టే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైననూ మంచిని గ్రహింపలేరు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైనఁబాఱలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైనఁబాఱలేదు నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ప్రజలసొమ్మంతా దిగమింగుకొని పుణ్యతీర్దాలలో మునుతారు, కడుపులో కల్మషం పెట్టుకొని గుళ్ళో దైవానికి మొక్కుతారు. వీటి మూలంగా ఏమి ఉపయొగం ఉండదని తెలుసుకొలేరు మూర్ఖులు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళ మునుగనేల? నిధుల మెట్టగనేల? మెనసి వేల్పులకును మ్రొక్కనేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళ మునుగనేల? నిధుల మెట్టగనేల? మెనసి వేల్పులకును మ్రొక్కనేల? కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనుజునకు స్థానము,కాలము,దైవముజయాపజయములు కలిగిస్తాయి.మొసలి నీటిలో నున్న యెడల బలమైన ఏనుగుని కూడా బాధించ గలదు.ఆదే మొసలినీళ్ళబైట ఉన్నప్పుడు కుక్కలు కరిచిచంపుతాయి.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళ లోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బైట కుక్కచేత భంగ పడును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళ లోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బైట కుక్కచేత భంగ పడును స్థానబలిమి గాని తనబలము గాదయా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నీళ్ళలో ఎంతో వేగంగా వెల్లె ఓడ భూమి మీధ బారెడు దూరం కూడ కదలలేదు. కొన్ని చోట్ల స్తానబలం బాగ పని చేస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళమీది నోడ నిలిచి తిన్నగసాగు బైట మూరెడైన బ్రాకలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళమీది నోడ నిలిచి తిన్నగసాగు బైట మూరెడైన బ్రాకలేదు నెలవుదప్పుచోట నెర్పరి కొఱగాడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నీటిలో స్వేచ్చగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా! అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు బైట మూరుడైన బారలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు బైట మూరుడైన బారలేదు స్ధానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడ జయింస్తుంది. కాని బయట కుక్కను కూడ ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు బయట కుక్కచేత భంగపడును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నీటియందలి చేప మాంసమును ఆశించి గాలమునకు చిక్కుకున్నట్లు, భూమియందు ఆశతో నరుడు చేపవలె జీవించి నశించును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి గాలమందు జిక్కుకరణి భువిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి గాలమందు జిక్కుకరణి భువిని ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నీళ్ళలో ఉన్న చేప ఎంత దూరమైన చాలా తెలికగా పోగలదు. అదే చేప బయట ఉంటే మూరెడు దూరం కూడ పోలెదు. అలా నీళ్ళలో వెల్లడం చేపకు దాని స్థాన బలం చేత నచ్చిందే కాని తన సొంత బలం కాదు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోని మెను నిగిడి దూరము పాఱు బయలు మూరెడైన బాఱలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోని మెను నిగిడి దూరము పాఱు బయలు మూరెడైన బాఱలేదు స్థానబలిమి కాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణునే సర్వస్వంగా భావించినపుడు మనకిక తిరుగుండదు. ఆ స్వామినే తల్లిగా, తండ్రిగా, తోడు నీడగా, స్నేహితుడిగా, గురువుగా, దైవంగా భావిస్తూనే అంతటితో ఊరుకోరు చాలామంది. తన ప్రభువూ ఆయనే. ఆఖరకు తనకు దిక్కూమొక్కూ అన్నీ నువ్వే అని వేడుకోవడంలో లభించే తృప్తి అంతటి భక్తులకు తప్ప అన్యులకు తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎవరైనపసివారి తప్పటడుగులు ప్రేమింతురు.అట్లేపండితులు మాటలనేర్పు లేనివారినిచూసి సంతసింతురు. అసంపూర్ణమైయిన పద్యం: నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం గడుగృపతోజెలంగుదురు కానియదల్పరు తజ్ఞులెల్లద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం గడుగృపతోజెలంగుదురు కానియదల్పరు తజ్ఞులెల్లద ప్పడుగులువెట్టుచున్నడచు నప్పుడు బాలునిముద్దుచేయగా దొడుగురురింతెకాని పడద్రోయుదురేఎవ్వరైన భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: బృహస్పతివంటి దేవగురువు. ఎదురులేని వజ్రాయుధం, దేవతలే సేనాసమూహం, స్వర్గమే కోట, ఐరావతమనే ఏనుగు, అన్నిటినిమించి శ్రీహరి అనుగ్రహం అన్నీ ఉన్నా దేవేంద్రుడు యుద్ధంలో ఓడిపోయాడు అదీ శత్రువులైన దానవులచేతిలో కారణం ప్రయత్నలోపం దీన్ని బట్టి ఏంతెలుస్తుందంటే ఎంతవారైనా ప్రయత్నించకుండా ఫలితం ఉండదు. ప్రయత్నం చేస్తేనే దైవానుగ్రహమైనా ఫలిస్తుంది అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: నేత్రా యస్య బృహస్పతిః, ప్రహరణం వజ్రం, సురాః సైని కాః స్వర్గో దుర్గ, మనుగ్రహః ఖలు హరే, రైరావణో వారణః","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేత్రా యస్య బృహస్పతిః, ప్రహరణం వజ్రం, సురాః సైని కాః స్వర్గో దుర్గ, మనుగ్రహః ఖలు హరే, రైరావణో వారణః ఇత్యాశ్చర్యబలాన్వితో2పి బలభి ద్భగ్నః పరైః సఙ్గరే తద్వ్యక్తం నను దైవ మేవ శరణం ధిగ్ ధిగ్ వృథా పౌరు షమ్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము జపించుట నాకుతియ్యగా నున్నది.రామచిలుక'రామా'అన్నంతనే మోక్షమొసంగితివి.నాకునుఇవ్వు.గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: నేనొనరించు పాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావన నామము దొంటిచిల్క రా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేనొనరించు పాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావన నామము దొంటిచిల్క రా మాననుగావుమన్న తుదిమాటకు సద్గతిజెందె గావునన్ దాని ధరింప గోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము నాకుతియ్యగానున్నది.రామచిలుక కడసారి'రామా'అన్నంతనే మోక్షమిచ్చితివి.అదేనాకుకావాలి.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: నేనొనరించుపాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావననామము దొంటిచిల్క'రా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేనొనరించుపాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావననామము దొంటిచిల్క'రా మా' ననుగావుమన్నతుదిమాటకు సద్గతిజెందెగావునన్ దానిధరింపగోరెదను దాశరధీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: వెన్నని కాచి నేతిగా మర్చి నీడ పాటు ఉంచినచో పెరుగులాగ గట్టిపడుతుంది. అలాగే సాధించి సాధించి మనస్సుని గట్టి పరుచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టి పడును పెరుగురీతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టి పడును పెరుగురీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాఁడు నింద జెందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాఁడు నింద జెందు ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దుష్టుడగు రావణుడు పోగాలము దాపరించి విభీషణుని మంచిమాటలు వినలేదు.చెడుకాలములో మంచిమాటలు చెవికెక్కవు. అసంపూర్ణమైయిన పద్యం: నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం గారణ మున్నవానికది కైకొనకూడదు నిక్కమే దురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం గారణ మున్నవానికది కైకొనకూడదు నిక్కమే దురా చారుడు రావణాసురు డసహ్యమునొందడె చేటుకాలముం జేరువయైననాడు నిరసించి విభీషణుబుద్ధి భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నిప్పుదిగజారినప్పుడు కట్టెలెగదోసిఊదితే మండుతుంది.గొప్పవాడు ధనము పోయినపుడు చేరదీసిపోషించిన తేరగలడు. అసంపూర్ణమైయిన పద్యం: నొగిలినవేళ నెంతటిఘనుండును దన్నొకరొక్క నేర్పుతో నగపడి ప్రోదిసేయక తనంతటబల్మికిరాడు నిక్కమే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నొగిలినవేళ నెంతటిఘనుండును దన్నొకరొక్క నేర్పుతో నగపడి ప్రోదిసేయక తనంతటబల్మికిరాడు నిక్కమే జగముననగ్నియైన గడుసన్నగిలంబడియున్న నింధనం బెగయగద్రోచి యూదకమరెట్లు రగుల్కొననేర్చు భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: భూతం వంటి మనసుతో, తోడేలు వంటి నోరెసుకుని నొసలకు విబూది పెట్టుకుని శివభక్తులమని ప్రచారము చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాల్లకు సిగ్గు ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె మనసు భూతమువలె మలయగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె మనసు భూతమువలె మలయగాను శివునిగాంతు ననుచు; సిగ్గెలగాదురా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పూర్వజన్మ పుణ్యం కారణంగా... చేయి చాచి ఇతరులను ధనం కోరని కొడుకు ఒక్కడు కలిగితే చాలు. ఇతరులు సహాయం కోరితే లేదనకుండా దానం చేసేవాడు ఒక్కడు చాలు. నోరు తెరిచి నిజం మాత్రమే పలికేవాడు ఒక్కడు చాలు. యుద్ధంలో వెన్ను చూపని ధైర్యవంతుడు ఒక్కడు చాలు. అటువంటి కొడుకు మాత్రమే కొడుకు కాని, ఇతరులైన వారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు. అసంపూర్ణమైయిన పద్యం: నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే జాచనివాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు నో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే జాచనివాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు నో రాచి నిజంబు కాని పలుకాడనివాడు రణంబులోన మేన్ దాచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బిగ్గరగా మాటలాడకు. అత్త గాని , మామ గాని దేనికైనా కోపించి ఏమైనా అంటే నువ్వు ఎదిరించి మాట్లాడకు. మన్ననగా మసలుతూండాలి. ఏ మాత్రం మర్యాదకి దెబ్బ తగిలేట్టు నడచినా నీకూ నీ పుట్టింటి వారికి అపకీర్తి తెచ్చిన దానవవుతావు. అత్త చెప్పిన పని వెంట వెంటనే చేస్తూ ఆమెకి సంతోషం కలిగిస్తూ ఉండు. అసంపూర్ణమైయిన పద్యం: నోరెత్తి మాటలాడకు మారాడకు కోపపడిన ; మర్యాదలలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నోరెత్తి మాటలాడకు మారాడకు కోపపడిన ; మర్యాదలలో గోరంత తప్పి తిరుగకు మీరక మీ అత్త పనుల మెలగు కుమారీ !",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నోరు లేని, తిరిగి ఎదిరించలేని, అమాయక జంతువులని చంపి తమ ఆకలి తీర్చుకుంటారు. అలాంటి వారి చావు చెప్పడానికి వీలుకానంత హీనంగా ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: నోరెరిగి తా మవేవియు నేరని జంతువుల జంపి నెమ్మది దిను నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నోరెరిగి తా మవేవియు నేరని జంతువుల జంపి నెమ్మది దిను నా క్రూరపు సంకర జాతుల మారణ మేమందు రింక మహిలో వేమ.",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భారతం పంచమ వేదమని గొప్పదని జనాలు ఎందుకు పొగుడుతారో బుద్ది లెకుండా? దాంట్లో ఎంత వెతికినా హింస తప్ప ఇంకేమి ఉండదు. హింసను కీర్తించడం వారికెల ఇష్టమైందో. అసంపూర్ణమైయిన పద్యం: పంచమ నిగమంబు భారతంబగునని పొగడిరేల జనులు బుద్దిమాలి!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పంచమ నిగమంబు భారతంబగునని పొగడిరేల జనులు బుద్దిమాలి! హింస నెంచి చొద నిష్టమెట్లయ్యెనో విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెట్టుకింద ఏనుగు, సింహము వంటి మృగముల విలువ చెట్టుపై కోతి ఉన్న తగ్గనట్లే అల్పుడొకడు పీఠమెక్కిన పండితుల విలువ తగ్గదు. అసంపూర్ణమైయిన పద్యం: పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్ గొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే రుండమదేభసింహ నికురుంబములుండవెచేరి భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: యుద్దనికి వీరుడే అవసరం. పిరికివానిని సేనాధికింద పెట్టుకుంటే యుద్దమునుండి ముందు తనే పారిపోతాడు. ఆ సేన అపజయం పాలవుతుంది. అలానే మనం కార్యం తగిన సమర్ధునికిచ్చి సాధించుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: పందనధిపుజేసి బవరంబునకు బంప బాఱిపోవు గార్యభంగమగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పందనధిపుజేసి బవరంబునకు బంప బాఱిపోవు గార్యభంగమగును పాఱునట్టి బంటు పనికిరా డెందును విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పంది ఒక్కసారే పదునైదు పిల్లలను కనును. కాని గొప్పదైన ఏనుగు ఒక పిల్లనే కనును. కాబట్టి పెక్కు సంతానమున కంటే గుణవంతుడగు ఒకడు మేలు అని అర్థము. అసంపూర్ణమైయిన పద్యం: పందిపిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబు లీను కొదమ నొకటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పందిపిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబు లీను కొదమ నొకటి యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా? విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అపకారులుకాని అమయకులైన పక్షులను పట్టుకుని పంజారాలలో పెట్టి హింసించే వారికి కూడ అలాంటి దుర్గతియే పడుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పక్షిజాతి బట్టి పరగ హింసలు పెట్టి గుళ్ళుగట్టి యందుగదురబెట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పక్షిజాతి బట్టి పరగ హింసలు పెట్టి గుళ్ళుగట్టి యందుగదురబెట్టి యుంచు వారి కట్టి వంచనరాదొకో విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తన కడుపు నింపుకోవడానికి, అమాయకులైన పక్షులను పట్టుకుని, హింసించి, కాల్చి, వండుకు తినె అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు. అసంపూర్ణమైయిన పద్యం: పక్షిజాతిబట్టి పరగ హింసలబెట్టి కుక్షినిండ కూడు కూరుటకును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పక్షిజాతిబట్టి పరగ హింసలబెట్టి కుక్షినిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమయ్యింది. ఆ వృక్షానికి అనేకమైన విత్తులు ఏర్పడ్డాయి. గమనిస్తే, ఇక ఆ విత్తులు ప్రతిదానిలో ఒక్కో వృక్షం సుప్తావస్థలో ఉంటుంది. ఏమైనా అర్థమయ్యిందా? ఒక రకంగా ఇది పొడుపు కథలాంటి పద్యం. లౌకికార్థంలో దీనిని విప్పడం కష్టమే. రెక్కలు గల దానిని పక్షి అంటారు అంటే సరిపోదు. ఒక తాత్త్వికార్థానికి పక్షి, వృక్షం, విత్తు అనేవి ప్రతీకలనుకుంటే కొంత ప్రయత్నించవచ్చు. పక్షి అంటే సృష్టి. వృక్షం అంటే శరీరం. పదమూడు విత్తులేమో శరీరంలోని త్రయోదశ తత్త్వాలు. సృష్టి మూలకమైన మానవ దేహంలో పదమూడు రకాల అంశాలున్నాయంటున్నాడు వేమన. అవి వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, అన్నం, జలం, తేజస్సు, అగ్ని, ఆకాశం, మన్మథుడు, ఆశ. వీటన్నింటికీ మూలం ప్రాణం. వాక్కు వ్యక్తీకరిస్తుంది. మనస్సు ఆలోచిస్తుంది. సంకల్పం స్థిరంగా ఉంచుతుంది. చిత్తం చపలంగా ఉంటుంది. ధ్యానం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. అన్నం, జలం శరీరాన్ని పోషిస్తాయి. తేజస్సు అంటే అగ్ని, జఠరాగ్ని లాంటివి. ఆకాశం శబ్ద స్వభావం గలది, మన్మథుడు కోరికలు కలిగిస్తాడు. ఆశ చూసిందెల్లా కావాలంటుంది. ఇంక అనేక రకాలుగా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు. గహనమైన వేదాంత విషయాలు కూడా వేమన్న చేతిలో క్రీడలాగ భాసిస్తాయి అని దీని వల్ల భావించవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను వృక్షము పదమూడు విత్తులయ్యె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను వృక్షము పదమూడు విత్తులయ్యె విత్తులందు నుండు వృక్షమాలించుమీ! విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పచ్చి కూరగాయలు తింటూ, పండుటాకులు నములుతూ, మురికి నీళ్ళతో దాహము తీర్చుకొంటూ, మనసులో కామమును అణిచివేసినంత మాత్రాన మోక్షము దొరుకుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి ఉచ్చ దప్పి తీర్చి యుడుకు కోర్చి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి ఉచ్చ దప్పి తీర్చి యుడుకు కోర్చి కచ్చము బిగియింప గలుగునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదాంత శాస్త్రము చదివియు (అ) కాలిన బట్టమడత వస్త్రమువలె ఉపయోగము లేని విధముగ జ్ఞాని కర్మేంద్రియములతోను జ్ఞానేంద్రియములతోను ప్రారబ్ధకర్మానుసారముగ వ్యవహరించుచున్నప్పటికి వాని యింద్రియములు శబ్ధ స్పర్స రూప రస గంధముల ననుభవించుట కుపయుక్తములు గాకుండుననియు, (ఆ) చీకటి వలన త్రాటి యందు సర్పభ్రాంతియు ప్రపంచబుద్ధియు కలుచుండుననియు, (ఇ) ముత్యపు చిప్పయందు గల్గిన రజతభ్రాంతి ఆ వెండితో మురుగులు మొదలైనవి చేసినొనుట కుపయోగింపనీయని విధముగ సంసారమునందు కల్గిన సుఖభ్రాంతి నిత్యసుఖము నీయలేదనియు, (ఈ) మంకెనపువ్వుల కాంతి చంద్రకాంతమణియందు ప్రతిబింబించి ఆ మణికి ఎర్రదనమును కలుగచేసినవిధముగ బ్రహ్మపదార్ధము జడమైన అంతఃకరణమందు ప్రతిబింబించి దానికి చైతన్యము గలుగచేయుననియు, (ఉ) కుడలవలె శరీరము లొక క్షణమున నశించుననియు వేదాంతశాస్త్రములోని మాటలు మాత్రము చెప్పుచుందురుగాని అనుభవము లేకుందురు. ఏ మాత్రమాపద కలిగినను వారు విచారపడుచుండుటయే వారికి అనుభవవిజ్ఞానము లేదన్టకు ప్రమాణము. అసంపూర్ణమైయిన పద్యం: పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్ చిటుకన్నం దలపోయఁజూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పట్టక పట్టక గొప్ప భాగ్యం పట్టిందంటే, మూర్ఖులు మిడిసిపడి పెద్దవారందరిని తిట్టడం మొదలు పెడతారు. అల్ప జాతిలో పుట్టిన కుక్కకి చిన్న పెద్ద తెడ ఎలా తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును అల్ప జాతి కుక్క యధికుల నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కాటువేయడానికి ముందు పాము పడగ ఓరగా పెట్టి ఎదురుచూస్తుంది. రాజు కూడ చంపదలచినప్పుడే చనువిస్తాడు. అదే విధంగా దుష్టుడు మంచి వారిని చెడగొట్టడానికే స్నేహం చేస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: పట్టనేర్చుపాము పడగ నోరగజేయు జెఱుపజూచువాడు చెలిమిజేయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టనేర్చుపాము పడగ నోరగజేయు జెఱుపజూచువాడు చెలిమిజేయ చంపదలచురాజు చనవిచ్చుచుండురా! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పట్టుదల అంటే ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పిన పద్యమిది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ముందే నిర్ణయించుకొని పట్టుదలకు సిద్ధం కావాలి. ఒకసారి పట్టు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విడవకూడదు. పట్టిన పట్టును మధ్యలోనే వదిలేయడమంటే మనిషి మరణంతో సమానం. అంటే, పట్టుదలకు అంత విలువ ఇవ్వాలన్నమాట. అసంపూర్ణమైయిన పద్యం: పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టేనేని బిగియ బట్టవలయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టేనేని బిగియ బట్టవలయు బట్టి విడుచుకన్న బరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శివునిపిలవక దక్షుడుయజ్ఞముచేసి అగచాట్లుపొందెను.మహాత్ములను ఎదిరించితూలనాడిన అట్లేఅగును. అసంపూర్ణమైయిన పద్యం: పట్టుగనిక్కుచున్ మదముబట్టి మహాత్ముల దూలనాడినన్ బట్టినకార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్ధదోషముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టుగనిక్కుచున్ మదముబట్టి మహాత్ముల దూలనాడినన్ బట్టినకార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్ధదోషముల్ పుట్టు మహేశుగాదని కుబుద్ధినొనర్చిన యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునికి మోసమువచ్చెగదయ్య భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పదే పదే మ్రొక్కినంత మాత్రాన గుడిలో ఉన్న కఠిన శిలల గుణాలు మారతాయా ఏమిటి? దేహమే దేవాలయము, ఆత్మయే దేవుడు అనే నిజము గ్రహించక రాతి విగ్రహాలకు పనికి మాలిన పూజలు చేయడము నిరర్దకము. అసంపూర్ణమైయిన పద్యం: పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా గుడి దేహ మాత్మ దేవుడు చెడుఱాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కన్నె నిచ్చి పెళ్ళి చేసిన వాణ్ణి, కడుపు నిండా ఆహారం పెట్టిన వాణ్ణి గౌరవించి ఆదరంగా చూసుకోవాలి. అలా చేయని వాడు ముచ్చు వాడు. అసంపూర్ణమైయిన పద్యం: పడుచు నిచ్చి నతని బత్తె మిచ్చిన వాని కడుపు చల్ల జేసి ఘనత నిడుచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పడుచు నిచ్చి నతని బత్తె మిచ్చిన వాని కడుపు చల్ల జేసి ఘనత నిడుచు నడుప నేఱ నతడు నాలి ముచ్చె గదా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో జీవించగలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: పతి కత్తకు మామకు స మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పతి కత్తకు మామకు స మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్ హిత మాచరింపవలయును బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పదివేలు ఇస్తానన్నా భర్తను విడువరాదు.అంతేకాదు, భర్తపై చాడిలు చెప్పరాదు, భర్తను నిందించరాదు. ఎంత అందగత్తె అయిన భార్య ఐనా ఇవన్ని చేయడం తగదు. అసంపూర్ణమైయిన పద్యం: పతిని విడువరాదు పదివేలకైనను బెట్టి చెప్పరాదు పెద్దకైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పతిని విడువరాదు పదివేలకైనను బెట్టి చెప్పరాదు పెద్దకైన పతిని తిట్టరాదు సతి రూపవతియైన విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రామా!నీవు బలినణచి దేవేంద్రునికి ముల్లోకాలనిచ్చుటకై వామనుడవై రెండుపాదాల భూమ్యాకాశములను మూడవడుగు అతడితలపై పెట్టితివికదా! అసంపూర్ణమైయిన పద్యం: పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని విక్రమా స్పదమగునబ్బలీంద్రు నొకపాదమునం దలక్రిందనొత్తి మే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని విక్రమా స్పదమగునబ్బలీంద్రు నొకపాదమునం దలక్రిందనొత్తి మే లొదవజగత్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి త్సదమలమూర్తినీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! లోకకంటకులగు దుష్టప్రభువుల వలన లభించు సౌఖ్యము పదివేల విధములుగా ఉండినను లేదా పదివేల బంగరు నాణేముల వెల చేయునదియె యైనను నాకు అది పథ్యము కాదు. ప్రతియొక ప్రాణి విషయమున నిస్పక్షపాత భావమును వహించి సత్యము దానము దయ మొదలగు సద్గుణములు గల రాజెవరైన ఉన్నచో అట్టివానిని నాకు చూపుము. అతనిని నిన్ను సేవించినట్లే సేవించుచు అతనివలన లభించునది ఎంతల్పమైనను అనుదినము ఆనందము ననుభవించుచు హాయిగా ఉందును. అసంపూర్ణమైయిన పద్యం: పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా నదయాదుల్ గల రాజు నాకొసఁగు మేనవ్వాని నీ యట్లచూ చి దినంబున్ ముదమొందుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వ చక్రవర్తులు పూర్వ రాజులలో ఒకరు పదునాల్గు మహాయుగములకాలము భూమండలమును పాలించెను. మరియొక రాజు దీర్ఘాయుష్మంతుడై ఉదయ పర్వతమునకు అస్తపర్వతమునకు నడుమనున్న సమస్త భూమిని చక్రవర్తియై పాలించెను. ఆ పూర్వ ప్రభువులముందు నేటి ఈ రాజుల జీవితకాలమెంత, రాజ్యవిస్తారమెంత. ఈ విషయములను తెలిసియు వీరు ఏల అహంకారముతో మత్తులై యుందురో తెలియుట లేదు. అసంపూర్ణమైయిన పద్యం: పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పనస తొనలు, పంచదార, జున్ను, పుట్టతెనె, చెరుకు రసము వీటన్నికన్నా ప్రియురాలి మాటలు మహా మధురంగా ఉంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: పనస తొనల కన్న పంచదారల కన్న జుంటి తేనె కన్న జున్ను కన్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనస తొనల కన్న పంచదారల కన్న జుంటి తేనె కన్న జున్ను కన్న చెఱకు రసము కన్న చెలుల మాటలె తీపి విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్నో రకాలు, కానీ దానికి వాడే మూల వస్తువు బంగారం ఒక్కటే. శరీరాలు వేరు వేరు కాని వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైనా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: పని తొడవులు వేరు బంగారమొక్కటి పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పని తొడవులు వేరు బంగారమొక్కటి పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: భార్య ఇంటిపనులు చేయునపుడు సేవకురాలు గాను, భోగించునపుడు రంభ వలెను, సలహాలు చెప్పునప్పుడు మంత్రి వలెను, భుజించు నప్పుడు తల్లివలెను ఉండవలయును. అసంపూర్ణమైయిన పద్యం: పనిచేయు నెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనిచేయు నెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్ దనభుక్తి యెడల తల్లియు యనదగు కులకాంత యుండ నగురా సుమతీ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పనితనము మూలంగా నగలు వేరుగా కనపడతాయి కాని వాటిలో ఉన్న బంగారమొకటే. ఆహారాలలో అనేక రకాలున్నాగాని ఆకలి ఒక్కటే. అలాగే దేహాలు వేరు కాని ప్రాణమొక్కటే? కాబట్టి అన్ని ప్రాణులను సమానంగా ఆదరించాలి. అసంపూర్ణమైయిన పద్యం: పనితొడవులు వేఱు బంగారు మొక్కటి పలు ఘటములు వేఱు ప్రాణమొకటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనితొడవులు వేఱు బంగారు మొక్కటి పలు ఘటములు వేఱు ప్రాణమొకటి అరయదిండ్లు వేఱుటాకలి యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తీరిక లేనంత బిజీగా, ఎన్ని పనుల ఒత్తిడిలో వున్నా కానీ, జ్ఞాన సముపార్జన కోసం బద్ధకానికి పోకుండా సమయం కేటాయించాలి. రోజురోజుకూ మన విద్యాబుద్ధులను పెంచుకొంటూ ఉండాలి. సత్కథలు (మంచికథలు) వినడానికి ఇష్టపడాలి. అప్పుడే మనలోని ప్రజ్ఞ ఇనుమడించి, ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై వినగోరుము సత్కథలను కాని విబుధులు సంతసించు గతిని కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఓ కుమారా! నీకు ప్రతిదినము పనులెన్ని యుండినప్పటికీ విద్య యందలి గౌరవముతో,పెద్దలయందున్న మెచ్చుకొనునట్లుగా మంచి మంచి కథలను పరిశీలించి వినుచుండును. అసంపూర్ణమైయిన పద్యం: పనులెన్ని కలిగియున్నను దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనులెన్ని కలిగియున్నను దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై వినఁగోరుము సత్కథలను కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పప్పులేని భొజనం పరులకి ఇస్టం ఉండధు. అప్పులేని వాడే గొప్ప బలవంతుడు. అలాగె ఇంటా బయటా ఎటువంటి ముప్పు లేని వాడే గొప్ప ఙాని అనిపించుకోగలడు. అసంపూర్ణమైయిన పద్యం: పప్పులేని కూడు పరుల కసహ్యమే యప్పులేని వాడె యధిక బలుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పప్పులేని కూడు పరుల కసహ్యమే యప్పులేని వాడె యధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుఙానిరా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కొత్తగా అత్తవారింటికి వెళ్లే అమ్మాయికి ఉండాల్సిన ఉత్తమ సంస్కారాల్ని బోధించే పద్యమిది. భర్త మినహా పర పురుషులందరినీ అన్నదమ్ములుగా భావించుకోవాలి. తన భర్తే తనకు దైవసమానుడు. భర్త అక్కలూ, చెల్లెండ్లనూ తన అక్కాచెల్లెండ్లలానే తలచుకోవాలి. అలాగే, అత్తామామలను తల్లిదండ్రులుగా ఎంచుకొని మెలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: పర పురుషులన్న దమ్ములు వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పర పురుషులన్న దమ్ములు వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్ మరదండ్రు నత్తమామలు దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రాతి గుండు పగులగొట్టవచ్చును. కొండలన్నియు డండిగొట్ట వచ్చును. కఠిన హృదయుని మనసు మాత్రము మార్చలేము. అసంపూర్ణమైయిన పద్యం: పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ! వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పరులధనం కోసం ఎంత పనైనా చేస్తారు. అబద్దాలతో తిరుగుతూ ఉంటారు. అసలు నిజము పలుకరు. తేజస్సు ఏమి లేకున్నా తామే గొప్ప వాళ్ళమని భావిస్తూ ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమింతలేక జారుడగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమింతలేక జారుడగును ద్విజులమంచు నెంత్రుతేజ మించుకలేదు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు. అసంపూర్ణమైయిన పద్యం: పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరుల దనుబొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తోటి స్త్రీలను తన సొదరిలుగా భావించి, పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరుల కోపించినను తాను కోపించుకొనక, ఇతరులచే కీర్తింపబడుతూ జీవన విధానమును చేయవలెను అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: పరనారీ సోదరుడై పరధనముల కాసపడక! పరహితచారై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరనారీ సోదరుడై పరధనముల కాసపడక! పరహితచారై పరు లలిగిన తా నలగక పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: యోగిలాగ వేషలు కట్టి కొన్ని బోధనలు చేసినంత మాత్రాన దాంభికులు ముక్తి పొందలేరు. కాబట్టి ఇలాంటి వేషాలు విడిచి సక్రమంగా నడవాలి. మంచి నడవడికె ముక్తికి మూల మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: పరమయోగులమని పరము చేరగలేని మాయజనులకెట్లు మంచి కలుగు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరమయోగులమని పరము చేరగలేని మాయజనులకెట్లు మంచి కలుగు? వేషములను విడిచి విహరిమప ముక్తియౌ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సజ్జనుల పట్టుదల సామాన్యమైంది కాదు. పరుల హితాన్ని కోరి, వారు చేసే కార్యం ఎంత భారమైనా సరే వెనుకడుగు వేయకుండా వెంటపడి మరీ సాధిస్తారు. అలాంటి వారే ప్రజలతో ప్రశంసలందుకొంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎలాగైతే ఎంత సునాయసంగా ఎత్తి చూపాడో అంత సులభంగా సత్పురుషులు కార్యభారాన్ని మోస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స త్పురుషులు లోకముల్పొగడ బూర్వము నందొకఱాల వర్ష","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స త్పురుషులు లోకముల్పొగడ బూర్వము నందొకఱాల వర్ష మున్‌ కురియగ జొచ్చినన్‌ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై గిరినొక కేలనైతి నంట కృష్ణుండు ఛత్రముభాతి భాస్కరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మహాత్ములుపరులకు కష్టములోసాయపడుదురు.రాళ్ళవాననించి కృష్ణుడు కొండెత్తి గోవుల్ని.గోపకుల్ని కాపాడాడు. అసంపూర్ణమైయిన పద్యం: పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస త్పు రుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక రాలవర్షమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస త్పు రుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక రాలవర్షమున్ గురియగజొచ్చినన్ గదిసిగొబ్బున గోజనరాక్షణార్ధమై గిరినొకకేలనెత్తెనట కృష్ణుడుఛత్రముభాతి భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇ ది ఎంత చిత్రమైనదంటే ఒకప్పుడు ఆపత్కాలంలో అతి సామాన్యమైనవస్తువే పెన్నిధిగా తోచవచ్చు అదే వస్తువుసంపదలొచ్చిన వేళ అల్పంగా అనిపించ వచ్చు ఉదాహరణకు దారిద్య్రంతో సతమత మవుతున్నపుడు గుప్పెడు గింజలు మహద్భాగ్యంగా తోచవచ్చు కాలాంతరంలో అతనికే ఐశ్వర్యం అబ్బినపుడు భూమండలం, మొత్తాన్ని గడ్డి పరకలా భావిస్తాడు సమయాన్ని బట్టి ఒకప్పుడు అధికమైనది మరొకప్పుడు అల్పంగా, సాధారణమైనది గొప్పగా తోచడం జరుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే స పశ్చాత్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృనసమాం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే స పశ్చాత్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృనసమాం అతశ్చానేకాన్తా గురులఘుతయా2ర్థేషు ధనినా మవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను ఎన్నియో మంత్ర తంత్రములను పరిశీలించితిని. వానిననుష్థించి వానివలన కలుగు ఫలమేమియో ఎంతయో అనుభవమున కూడ ఎరిగితిని. సాంఖ్యయోగము మొదలగు శాస్త్రములను పండితులు ప్రవచించగా వింటిని. శాస్త్రార్ధములనె ఎరిగియుంటిని. ఎన్ని చేసినను, అవి గుమ్మడికాయంతనుండి ఆవగింజంత కూడ నా సందేహములు తీరలేదు. కనుక అన్య శరణములేని వాడనై నిన్ను ఆశ్రయించి వేడుచున్నాను. నీవు నాకు తత్త్వవిషయమై విశ్వాసము కలిగించి స్థిరమైన సత్యము విజ్ఞానము కలుగునట్లు చేసి అనుగ్రహించుము. అసంపూర్ణమైయిన పద్యం: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచ్ంచి సు స్థిరవిజ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంత్రతంత్రాలన్నీ పరిశీలించాను. సాంఖ్యాది యోగ రహస్యాలను తెలుసుకొన్నాను. వేదశాస్ర్తాలను చదివాను. అయినా, నాలోని అనుమానాలు నివృత్తి కావడం లేదు. అవేవీ నా శంకలను తీర్చలేకున్నాయి. కాసింత నమ్మకమనే దీపాన్ని నాలో వెలగించవా దేవా! తద్వారా సుస్థిరమైన జ్ఞానజ్యోతిని నాలో ప్రసరింపజేయుమా! అసంపూర్ణమైయిన పద్యం: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్‌, శంక వో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్‌, శంక వో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన, నమ్మించి, సు స్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తోటి వారికి సహాయం చేస్తూ, పరుల సొమ్ము మనకు దొరికినట్లైతే దాన్ని ఇతరుల కోసమే ఉపయొగించుట మంచిది. అలా చేయటం మూలంగా వచ్చె పుణ్యం కంటే దొరికిన సొమ్ము విలువ ఏమి ఎక్కువ కాదు. అసంపూర్ణమైయిన పద్యం: పరుల కుపకరించి పరసొమ్ము పరునకు పరగ నిచ్చెనేని ఫలము కలుగు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుల కుపకరించి పరసొమ్ము పరునకు పరగ నిచ్చెనేని ఫలము కలుగు, పరముకన్న నేమి పావనమా సొమ్ము? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ప్రక్కన ఉన్న వాళ్ళ ఙానము చూసి, కుళ్ళు బుద్దితో మూర్ఖుడు ఉత్తుత్తి మాటలాడుతుంటాడు. అలాంటి మాటలవలన ప్రయొజనం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: పరుల చదువజూచి నిరసనబుద్దితో వట్టి మాటలాడ వ్యర్ధుడగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుల చదువజూచి నిరసనబుద్దితో వట్టి మాటలాడ వ్యర్ధుడగును అట్టివాని బ్రతుకు లరయగా నేటికి? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఇతరులను తిట్టరాదు. అలా తిడితే ఆ పాపమెన్నటికీ పోదు. వారిలోనూ ఉండేది పరమాత్మే. కాబట్టి ఇతరులను కించపరచకుండా గౌరవించడం నేర్చుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ విడువదెన్నటికిని విశ్వమందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ విడువదెన్నటికిని విశ్వమందు పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీకృష్ణా! ఇతరులను వేడుట నీచకార్యమని తెలుపుటకై వామనుడవై బలిచక్రవర్తిని మూడడుగులడిగితివి.నీభక్తులైన దేవతలకష్టాలు తీర్చుటకొరకు అట్టిపనికి సిద్ధపడితివి భక్తప్రియుడివి. అసంపూర్ణమైయిన పద్యం: పరులను నడిగిన జనులకు గురుచసుమీ ఇదియటంచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరులను నడిగిన జనులకు గురుచసుమీ ఇదియటంచు గురుతుగ నీవున్ గురుచుడవై వేడితి మును ధర బాదత్రయము బలిని దద్దయు కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మ్మనుషులందరూ తమ పర తారతమ్యాలు వదిలి అందరికి సమత్వము చూపినిచో అదే బ్రహ్మస్వరూపమై బయటపడుతుంది. అనగా అందరు సమానంగా ఉన్న సమాజమే స్వర్గం. అసంపూర్ణమైయిన పద్యం: పరులను నీవని తలచెడి పరబుద్దిని మీఱ్కీవు పదరక యున్నన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరులను నీవని తలచెడి పరబుద్దిని మీఱ్కీవు పదరక యున్నన్ సిరి వేత్తృతందు దోచెను పరిపూర్ణమె బట్టబయలు బాగుగ వేమా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇతరుల ధనం మీద ఆశకలుగని మానవుడే ఈ లోకంలో పుణ్యమూర్తి అవుతాడు. పరుల ధనమును పొందినచో అది పాపం చేత సంపాదించినదే అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి పురుషుడవనిలోన పుణ్యపూర్తి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి పురుషుడవనిలోన పుణ్యపూర్తి పరులవిత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృష్ణా! పరుసవేది తగిలితే ఇనుము బంగార మైనట్లు దేవతలచే స్తుతింపబడు నీనామ స్మరణ చేయుటవల్ల నేను నట్లే మోక్షము సులభాముగా పొందెదను. కృష్ణ శతకము. అసంపూర్ణమైయిన పద్యం: పరుసము సోకిన ఇనుమును వరుసగ బంగారమైన వడువున జిహ్వన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుసము సోకిన ఇనుమును వరుసగ బంగారమైన వడువున జిహ్వన్ హరి నీనామము సోకిన సురవందిత నేను నటుల సులభుడ కృష్ణా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పలుగు రాళ్ళు తెచ్చి గొప్ప గొప్ప దేవాలయాలు కట్టి అందమైన శిలా విగ్రహాలు తయారుచేసి వాటికి మొక్కడం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే? మీరు తయారుచేసిన శిలలకి దేవుళ్ళని పేరు పెట్టి మీరే పూజిస్తే ఫలితమేమిటి? దేవుళ్ళని ఎవరైన తయరు చేయగలరా? అసంపూర్ణమైయిన పద్యం: పలుగు ఱాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ చేయనేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పలుగు ఱాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ చేయనేల? శిలల సేవజేయ ఫలమేమి గల్గురా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మేఘాలు నీటిబిందువులను వానగా కురిపిస్తాయి. అయితే చల్లదనం కోసం అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపించినా, అవి వెంటనే చల్లని నీరుగా మారిపోతాయే గాని కఠిన శిలలా ఉండవు. అదే విధంగా మంచివాడు నిరంతరం మంచిమాటలనే పలుకుతాడు. ఒక్కోసారి సమయానుకూలంగా కఠినంగా పలుకుతాడు. అయితే ఆ మాటల వలన మేలు జరుగుతుందే కాని కీడు జరుగదు. అసంపూర్ణమైయిన పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్ పలుక డొకానొకప్పుడవి పల్కిన గీడును గాదు నిక్కమే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్ పలుక డొకానొకప్పుడవి పల్కిన గీడును గాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను దా వడగండ్ల రాల్పినన్ శిలలగునౌట వేగిరమె శీతల నీరము గాక భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంచివాడు మంచేమాట్లాడతాడు.ఓసారికఠినంపలికినా తప్పుకాదు.మేఘాలుఒకసారి వడగళ్ళు కురిసినా చల్లనీరగును. అసంపూర్ణమైయిన పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్ బలుక డొకానొకప్పుడవి పల్కినగీడునుగాదు నిక్కమే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్ బలుక డొకానొకప్పుడవి పల్కినగీడునుగాదు నిక్కమే చలువకువచ్చి మేఘు డొకజాడను దావడగండ్ల రాల్చినన్ శిలలగు నోటువేగిరమె శీతలనీరము గాక భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు గాలిని ఆహారముగా గ్రహించి జీవించు సర్పములను ఆభరణసమూహములును మదపుటేనుగుతోలును ఆటవికుని రూపమును నీకు ఇష్థములగుచు తిరుగుచున్నావు. సర్పమును, ఏనుగును కన్నప్పను కరుణించి సంసార దుఃఖము పోగొట్టి మోక్షమునిచ్చితివి. అంతకంటె క్షుద్రప్రాణియగు సాలెపురుగును కూడ చాల ఆదరించి కైవల్యమునిచ్చి వినోదించుచున్నావు. ఇందులకేమి కారణమో చెప్పగలవా? అట్టి క్షుద్రప్రాణులననుగ్రహించిన నీవు ఏకాంత భక్తితో ఆరాధించు నన్ను ఏల అనుగ్రహించక యున్నావయ్యా! అసంపూర్ణమైయిన పద్యం: పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్ భవదుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును. అసంపూర్ణమైయిన పద్యం: పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పశువులు దారితప్పితే కాపరిది, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడునడతకు తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది.. తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వుంటే ఎలా? నీవైనా వారికి జ్ఞానోదయం కలిగించు స్వామీ!! అసంపూర్ణమైయిన పద్యం: పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు, భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు, భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు, ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పనియందు కష్ట సుఖములు తెలుసుకోలేని అధికారి సేవ, ఇష్టములేని స్త్రీతో సంభోగము,చెడు స్నేహము ఏటికి ఎదురీదినట్లు కష్టము కలుగ జేయును. అసంపూర్ణమైయిన పద్యం: పాటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్ జేటెత్త జేయు జెలిమియు నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ.",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కృష్ణా! చేతిలో వెన్నముద్ద, జుట్టు ముడిలో నెమలి పింఛము, ముక్కునందు ముత్యమును నేర్పుతో ధరించి శేషునిమీద పవళించేనీవు ఏమీ ఎరుగని గొల్లపిల్ల వాడివలె తిరిగితివి కదా!కృష్ణశతకము. అసంపూర్ణమైయిన పద్యం: పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయగ బింఛం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయగ బింఛం బాణీముత్యము ముక్కున బాణువువై దాల్తు శేషశాయివి కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నీదయకన్నిజాతులవారూపాత్రులేకదా!రామా!రాతినహల్యగా మార్చావు.వైరితమ్ముని లంకారాజుచేశావు.గుహునికిపుణ్యము,కోతులకిమహిమిచ్చావు. అసంపూర్ణమైయిన పద్యం: పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ ట్రాతికిగల్గెభావన మరాతికి రాజ్యసుఖంబు గల్గెదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ ట్రాతికిగల్గెభావన మరాతికి రాజ్యసుఖంబు గల్గెదు ర్జాతికిబుణ్యమబ్బె గపిజాతిమహత్వమునొందె గావునన్ దాతవుయెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పాపపు కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా కనీసం మదిలోకూడా తలవకూడదు. మనపైనే ఆధారపడిన భార్యాబిడ్డలను ఎన్నడూ విడువరాదు. కాపాడుతానన్న వారిని వదిలి వేయవద్దు. మనసులో కూడా ఎవరికీ కీడు తలపెట్టకూడదు. అలాగే, దుర్మార్గులను ఎంతమాత్రం నమ్మరాదు. ఇలాంటి తగని పనులను తెలుసుకొని నడచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: పాపపు బని మది దలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాపపు బని మది దలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్ లోపల దలపకు, క్రూరుల ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాపటకాయ పైకినున్నగానున్ననూ లోపలచేదుపోదు.దుర్మార్గుడు పైకందముగా నున్ననూదుర్గుణములుపోవు.నమ్మరాదు.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్ లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగగూడదాతనిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్ లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగగూడదాతనిన్ బాపటకాయకున్ నునుపుపైపయి గల్గినగల్గుగాక యే రూపున దానిలోగల విరుద్ధపుచేదు నశించు భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అయోధ్యను పాలించే దశరథమహారాజు కుమారుడైన శ్రీరామా, కరుణకు మారుపేరయినావాడా, రామా! పాపం చేసినప్పుడు, పాపం వలన భయం కలిగినప్పుడు, బాధలు పీడించినప్పుడు, శరీరం జ్వరం వంటి రోగాలతో బాధ పడుతున్నప్పుడు, ఆపదలు కలిగిన సమయంలోనూ... నిన్ను పూజించేవారికి సహాయం చేయడం కోసం నువ్వు, నీ తమ్ముడైన లక్ష్మణుడితో కలసి వచ్చి, కష్టాలలో ఉన్నవారికి ఇరుపక్కల నిలబడి, ఆ బాధల నుంచి రక్షిస్తావని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్ బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు. అసంపూర్ణమైయిన పద్యం: పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాము ఎంతటి విషజంతువు. దానితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పాము కూడ పాములవాడు చెప్పినట్టు వింటుంది. కాని ముర్ఖుడు ఇంతకంటే ప్రమాదకరమైన వాడు. ఎవరు చెప్పినా వినడు. అసంపూర్ణమైయిన పద్యం: పాముకన్నలేదు పాపిష్టియగు జీవి యట్టి పాము చెప్పినట్టు వినును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాముకన్నలేదు పాపిష్టియగు జీవి యట్టి పాము చెప్పినట్టు వినును ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాలల్లో కలిసిన నీళ్ళు పాల లాగ మారిపోతాయి. అలాగే గురువు మూలంగా శిష్యుడుకూడ విద్వాంసుడవుతాడు.కాబట్టి సాధు సజ్జనులలో చేరితే సద్గుణాలే వస్తాయి. అసంపూర్ణమైయిన పద్యం: పాలగతియు నీరు పాలెయై రాజిల్లు గురునివలన నట్లు కోవిదుడగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలగతియు నీరు పాలెయై రాజిల్లు గురునివలన నట్లు కోవిదుడగు సాధుసజ్జనముల సంగతులిట్లరా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాలతో కలిసిన నీరు పాలరంగులో ఉండి తాగేందుకు రుచిగా ఉంటుంది.అలాగే మంచివారితో స్నేహంచేసిన ఏమీతెలియని అమాయకుడుకూడా సజ్జనులతో కలిసి సజ్జనుడుగానే పేరుతెచ్చుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: పాలగలయు నీరు పాలెయైరాజిల్లు నదియు పానయోగ్య మయినయట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలగలయు నీరు పాలెయైరాజిల్లు నదియు పానయోగ్య మయినయట్లు సాధుసజ్జనముల సాంగత్యములచేత మూఢజనుడు ముక్తిమొనయు వేమా",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాలలోకలిసిననీరు చూచుటకు పాలలాగేఉండును.కానిరుచిచూచిన యెడల పాలరుచిని తగ్గించును. అట్లేచెడ్డవారితో స్నేహముచేసిన యెడల మంచి గుణములు తగ్గిపోవును.కావున చెడ్డవారిస్నేహము వలదు.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండు బరికింపంగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండు బరికింపంగా బాలచవి జెరుచు గావున బాలసుడగువాని పొందు వలదుర సుమతీ",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కృష్ణా! నువ్వు నీ ఇంట్లోవే కాక ఇరుగుపొరుగు ఇళ్లనుంచి కూడా పాలువెన్నలను దొంగిలించావు. అందుకు నీ తల్లికి కోపం వచ్చి నిన్ను తాడుతో రోలుకి కట్టింది. దానిని నువ్వు ఒక లీలావినోదంగా చూశావు. నువ్వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చిన దేవదేవుడివి. అంతేకాని నువ్వు పసిపిల్లవాడివి మాత్రం కావు. అసంపూర్ణమైయిన పద్యం: పాలను వెన్నయు మ్రుచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలను వెన్నయు మ్రుచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్ లీలావినోదివైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాలరాళ్ళను తెచ్చి అత్యద్బుతంగా ఆలయం నిర్మించి, దానిలో శిలా విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. మనసులో భక్తేమి లేకుండా శిలలను పూజించడం మూలంగా ఏమి లాభం. అసంపూర్ణమైయిన పద్యం: పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి చెలగి శిలలు పూజ చేయుచుంద్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి చెలగి శిలలు పూజ చేయుచుంద్రు శిలల బూజచేయ చిక్కునదేమిటి? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పాలలో కొంచెం పులుసు పడినా కాని ఆ పాలు విరిగి పనికి రాకుండా పోతాయి. అలానే చెడు సహవాసాలవలన చెడు, మంచి సహవాసాలవలన మంచి కలుగుతాయి. అదే విధంగా ఙాన సంపర్కం వలన వివేకం కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పాలలోన బులుసు లీలతో గలసిన విఱిగి తునకలగును విరివిగాను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలలోన బులుసు లీలతో గలసిన విఱిగి తునకలగును విరివిగాను తెలియ మనములోన దివ్యతత్త్వము తేట విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు. అసంపూర్ణమైయిన పద్యం: పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ దే లగ్నిబడగఁ బట్టిన మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చేదుగల పండ్లలో పాలు, పంచదార పోసి వంటకం చేసిననూ ఆ పండ్లకు గల చేదు గుణములెట్లు ఉండునో, అలానే మంచి గుణములు ఎన్ని ప్రభోధించిననూ కుటిలుడు దుర్గుణములను వీడడని భావము. అసంపూర్ణమైయిన పద్యం: పాలు పంచదార పాపర పండ్లలోఁ జాల బోసి వండఁ జవికిరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలు పంచదార పాపర పండ్లలోఁ జాల బోసి వండఁ జవికిరాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్యవిశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు. అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపరసుఖములని అనుభవింపజేయుమా. అసంపూర్ణమైయిన పద్యం: పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పిండాలు తయారు చేసి పితృదేవతలని కాకులని పిలిచి పెడతారెం పిచ్చివాళ్ళారా. కనిపించిన చెత్తంతా తినే కాని మీ పితృదేవత ఎట్లయింది?. అసంపూర్ణమైయిన పద్యం: పిండములను జేసి పితరుల దలపొసి కాకులకును బెట్టు గాడ్దెలార","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిండములను జేసి పితరుల దలపొసి కాకులకును బెట్టు గాడ్దెలార పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఓ కుమారా! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినయెడల మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడచు మార్గములందు నడువు, అట్లు నీవు ప్రవర్తించుచుండిన యెడల లోకమునందంతటనూ ప్రఖ్యాతికెక్కగలవు. అసంపూర్ణమైయిన పద్యం: పిన్నల పెద్దలయెడఁ గడు మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిన్నల పెద్దలయెడఁ గడు మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ వెన్నుకొని తిరుగుచుండిన నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పిలవనిదే పనులకు పోరాదు.ఇష్టపడనిదే భార్యతో భోగించరాదు.అధికారి చూడని ఉద్యోగము చేయరాదు.పిలవనిపేరంటము పోరాదు.ఇష్టములేనిదే స్నేహము చేయరాదు. అసంపూర్ణమైయిన పద్యం: పిలువని పనులకు బోవుట గలయని సతి రతియు రాజు గానని కొలువున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిలువని పనులకు బోవుట గలయని సతి రతియు రాజు గానని కొలువున్ బిలువని పేరంటంబును వలవని చెలిమియును జేయవలదుర సుమతీ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పిసినారివాడి ఇంట్లో మరణం సంభవిస్తే పాడె కట్టెలకు డబ్బులిచ్చి, అవి ఖర్చై పొయాయని వెక్కి వెక్కి మరీ ఏడుస్తాడు లోభి. అసంపూర్ణమైయిన పద్యం: పిసిని వానియింట బీనుగు వెడలిన గట్టె కోలలకును గాసు లిచ్చి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిసిని వానియింట బీనుగు వెడలిన గట్టె కోలలకును గాసు లిచ్చి వెచ్చమాయనంచు వెక్కివెక్కి మరేడ్చు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రెండు కండ్లనిండా నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ! నిండైన నా మనోవాంఛ తీరేలా సొగసైన నీ రూపాన్ని చూపించు. పాపకర్మలు చేసే వారికంట పడకూడదని తీర్మానించుకున్నావా? సృష్టిలో పతిత పావనుడవు నీవేనని పుణ్యాత్ములంతా నిన్నే పొగడుతారు కదా! నీకింత కీర్తి ఎలా వచ్చెనయ్యా! ఇకనైనా నను బ్రోవవయ్యా నారసింహా!! అసంపూర్ణమైయిన పద్యం: పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి నేమిటికి విస్తరించె నీకింత కీర్తి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి నేమిటికి విస్తరించె నీకింత కీర్తి? ద్రోహినైనను నాకీవు దొరకరాదె? భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు వట్టిదెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు వట్టిదెపుడు యముని లెక్క రీతి అరుగుచు నుందురు విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనుషులు తమ అంతరాత్మలోనె భగవంతుడు ఉన్నాడనే చిన్న విషయం గ్రహించలేక కాశి యాత్రలకని, తీర్దయాత్రలకని పిచ్చిపట్టిన వాళ్ళలా తిరుగుతూ ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని గానలేక నరుడు కాశికేగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని గానలేక నరుడు కాశికేగి వెదకి వెదకి యతడు వెఱ్ఱియైపొవును విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఫుట్టగానే ఏడుపు, జీవితాంతం ఏడుపు, చావు సమయం దగ్గర పడగానే మళ్ళీ ఏడుపు ఇలా జీవించినంత కాలం మనిషి లోకం దుఃఖమయమే. ఇటువంటి దుఃఖనికి సాటిగల దుఃఖం మరెక్కడా లేదు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టు దుఃఖమునను బొరల దుఃఖమునను గిట్టు దుఃఖమునను గ్రిందపడును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టు దుఃఖమునను బొరల దుఃఖమునను గిట్టు దుఃఖమునను గ్రిందపడును మనుజుదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పుట్టగానే సంతోషిస్తారు. చనిపోగానే ఏడుస్తారు. పుట్టిన వారల్లా చావక తప్పదన్న చిన్న విషయం అందరికి తెలుసు. కాని ఈ ఏడుపులెందుకో అర్దంకాదు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత అందఱెఱిగినట్టి యల్పవిద్య","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత అందఱెఱిగినట్టి యల్పవిద్య చచ్చుగాన బుట్ట జప్పున నేడ్వరే? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యందు సరియైన భక్తిగల తత్వజ్ఞానియైన భక్తుడు ఒక మారేడు దళముతో నిన్ను పూజించెనేని అనంతపుణ్యము పొందగలడు. అట్టి భక్తి లేకయో ఏమో కొందరు ఇతరదైవములను నమ్మి వారికి భక్తులగుచు వారికి పప్పులు, ప్రసాదములు, కుడుములు, దోసెలు, సారెసత్తులు, అటుకులు, గుగ్గిళ్ళు మొదలగు పదార్ధములను నైవేద్యముగ సమర్పించి ఆరాధించుచున్నారు. దీనివలన వారు తగినంతగా ఐహిక సుఖమును పొందజాలరు. పరమున మోక్షానందమును పొందనే పొందజాలరు. అసంపూర్ణమైయిన పద్యం: పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం జెడి యెందుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓ కుమారా! చెడ్డనడవడి కలవాడు దుడుకుతనముచే లంచములను తీసికొనుటకు ఉద్దేశించును. కాబట్టి దుష్టబుద్ధిగల వాడవై లోకులందరనూ మర్యాదనతిక్రమించి వెంటతిప్పుకొనుచూ హాని చేయవద్దు. అసంపూర్ణమైయిన పద్యం: పుడమిని దుష్టత గలయా తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుడమిని దుష్టత గలయా తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ నడవడి మిడి యందఱి వెం బడి ద్రిప్పికొనుచును గీడు పఱుపకుఁబుత్రా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: లోకంలో జనులు కొడుకుని కనాలని విపరీతమైన ఆశతో తహతహలాడుతుంటారు. కాని కొడుకు పుట్టినంత మాత్రాన కులాన్ని ఉద్దరిస్తాడా ఎంటి?. అదంతా మూర్ఖత్వం. అసంపూర్ణమైయిన పద్యం: పుడమిలోన నరులు పుత్రుల గనగోరి యడలుచుందు రనుపమాశచేత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుడమిలోన నరులు పుత్రుల గనగోరి యడలుచుందు రనుపమాశచేత కొడుకు గలిగినంత కులముద్ధరించునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధనవంతుడికి చిన్న పుండు వచ్చినా లోకమంతా తెలుస్తుంది కాని పెద వాని ఇంట్లో పెల్లైనా ఎవరికి తెలియదు. ఇదే లొకం పోకడ. అసంపూర్ణమైయిన పద్యం: పుత్తడి గలవాని పుండుభాదయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుత్తడి గలవాని పుండుభాదయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు పేదవానియింట బెండ్లైన నెఱుగరు విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కొడుకుపుట్టగానే సంతోషంతండ్రికి కలగదుట. ఆకొడుకుపెద్దవాడై మంచిపేరుతెచ్చుకుని ప్రజలందరూ మెచ్చుకుంటూంటే అప్పుడుకలుగుతుందిట.కవిభావం పుట్టినప్పటికన్నాఅప్పుడెక్కువని. అసంపూర్ణమైయిన పద్యం: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడుజన్మించి నపుడెపుట్టదు జనులా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడుజన్మించి నపుడెపుట్టదు జనులా పుత్రునిగనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడుపొందుర సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: విత్తనము వేయకుండానే భూమ్మీద ఎక్కడైనా వారి పండుతుందా? అలాగే మనిషి తన ప్రయత్నం తాను చేయకపోతే భగవంతుడు ఎలా అనుకులిస్తాడు? కాబట్టి ఏ పనికైనా మానవ ప్రయత్నం అనేది ముఖ్యమని ఈ పద్యభావము. అసంపూర్ణమైయిన పద్యం: పురుషుండొనర్పని పనికిని నరయగ దైవం బదెట్టు లనుకూలించున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పురుషుండొనర్పని పనికిని నరయగ దైవం బదెట్టు లనుకూలించున్ సరణిగ విత్తకయున్నను వరిపండునె ధరణిలోన వరలి కుమారా !",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఖర్జూరపండ్లు పైకిఅందముగాలేకున్నాతియ్యగానుండుటచే తిందురు. అట్లేమంచివారిని అందములేకున్నాగౌరవింతురు. అసంపూర్ణమైయిన పద్యం: పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన వానియెడ దొడ్డగజూతురు బుద్దిమంతు లె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన వానియెడ దొడ్డగజూతురు బుద్దిమంతు లె ట్లారయ గొగ్గులైన మరియందుల మాధురి జూచికాదె ఖ ర్జూరఫలంబులం ప్రియముచొప్పడ లోకులుగొంట భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పూర్వజన్మలో ఒక్క పుణ్య కార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తుల తూగాలని, స్వర్ణ సుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు. విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడడం ఎంత అజ్ఞానమో, పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవటం కూడా అజ్ఞానమే అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి తా ధనంబు బడయలేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి తా ధనంబు బడయలేడు విత్తమరచి కోయ వెదకిన చందంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అభరణాలు బంగారు పుష్పాలు వంటివి గల సంపన్నుడు భూమి మీద తక్కువ కులస్తుడైనా గౌరవం పొందుతాడు. కులం అనేది పేరుకే గాని, మనుషులందరికి డబ్బంటే ఆశ, డబ్బు ఉన్నవాడంటే గౌరవం. అసంపూర్ణమైయిన పద్యం: పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు సంపదగలవాడు జగతియందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు సంపదగలవాడు జగతియందు హీనకులజుడైన హెచ్చని యందురు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: విలువైన బట్టలు,నగలు ధరించి ధనవంతునిగా నున్నయెడల దానికితోడు కండబలముకూడా నున్నయడల అట్టివానికి ఎదురేగి తీసుకొచ్చి సింహాసనమున కూర్చుండబెట్టి సత్కరించెదరు.నీచుడైననూ సరే.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: పూసపోగులైన పుట్టంబు విడియంబు కాయపుష్టి మిగుల గలిగియున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూసపోగులైన పుట్టంబు విడియంబు కాయపుష్టి మిగుల గలిగియున్న హీనజాతినైన నిందు రమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దయాగుణం కలిగిన ఓ దశరథరామా! మమ్మల్ని పెంచి పోషించటానికి తల్లి రూపం ధరిస్తావు. పాపాలను పోగొట్టడానికి తండ్రి రూపం ధరిస్తావు. ప్రతి మనిషికి శరీరంలో ఉండే పది ఇంద్రియ రోగాలను తగ్గించడానికి వైద్యుని రూపం ధరిస్తావు. ప్రజలందరి మీద దయ చూపటానికి, మోక్షం ఇవ్వడానికి, అవసరమైన సంపదలను కలిగించడానికి నువ్వే దిక్కుగా ఉన్నావు. అసంపూర్ణమైయిన పద్యం: పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పోషించుటకుతల్లిగా,దుష్టులచేరకుండాకాపాడు తండ్రిగా,అనారోగ్యాలనుండీ కాపాడువైద్యుడుగా రామా!ఇహపరాలకునీవేగతి.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర క్షింపనుతండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర క్షింపనుతండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా రింపనువెజ్దవై కృపగురించి పరంబుదిరంబుగాగస త్సంపదలీయనీవెగతి దాశరధీ కరుణాపయోనిధీ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అనేకమైన చదువులెందుకు? అర్ధరహితమైన వాదనలెందుకు? స్థిరమైన మనస్సుతో మౌనం వహించిన వేళ మనిషి ముని అవుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: పెక్కు చదువులేల చిక్కువాదములేల? ఒక్క మనసుతోడ నూఱుకున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెక్కు చదువులేల చిక్కువాదములేల? ఒక్క మనసుతోడ నూఱుకున్న సర్వసిద్దుడగును సర్వంబు దానగు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తనను పోషించుకుంటానికి దుష్టుడు జనాల్ని హింసిస్తాడు, వాళ్ళ సొత్తును దొంగలించుతాడు, చివరికి చంపటానికి కూడ వెనుకాడడు. అలాంటి వాళ్ళు తమ సంపద కలకాలం ఉంటదనుకుంటారు, అది వాళ్ళను కాపాడుతుందనుకుంటారు. కాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా యముని చేత చావు తప్పదని తేలుసుకోలేరు అసంపూర్ణమైయిన పద్యం: పెక్కు జనులగొట్టి పేదల వధియించి డొక్కకొఱకు నూళ్ళ దొంగలించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెక్కు జనులగొట్టి పేదల వధియించి డొక్కకొఱకు నూళ్ళ దొంగలించి యెక్కడికరిగిన నెఱిగి యముడు చంపు విశ్వదాభి రామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఉక్కుస్థంభమునుండి భయంకర నృసింహరూపముతో వెలువడి హిరణ్యకశిపుని గోళ్ళతోచంపి అతడికొడుకు ప్రహ్లాదుని కాపాడితివి అసంపూర్ణమైయిన పద్యం: పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహభీకర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహభీకర స్ఫుట వటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం తట గృపజూచితివికద దాశరధీ కరుణాపయోనిధీ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇతరులకు దానం చేసిన రోజులలో దట్టమైన అరణ్యమధ్యభాగాలలో ఉన్నప్పటికీ అక్కడ కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. అదే ఇతరులకు దానం చేయని రోజులలో అయితే బంగారపు కొండ మీద ఉన్నప్పటికీ అక్కడ అనుభవించదగినదేదీ దొరకదు కదా! కనుక ఉన్నంతలో ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కనుక వీలయినంతగా అవసరంలో ఉన్నవారికి దానం చేయవలసిందిగా కవి ఈ పద్యం ద్వారా నొక్కి చెప్పాడు. పెట్టిన దినములలోపలన్ అంటే ఇతరులకు దానం చేసిన రోజులలో; నడు + అడవులకున్+ ఐనన్ అంటే దట్టమైన అడవుల మధ్యభాగంలో ఉన్నప్పటికీ; నానా + అర్థములున్ అంటే కావలసిన ద్రవ్యాలన్నీ; వచ్చున్ అంటే దొరుకుతాయి; పెట్టని దినములన్ అంటే ఇతరులకు దానం చేయని రోజులలో; కనకము + గట్టు అంటే బంగారంతో నిండిన కొండ ను; ఎక్కినన్ అంటే అధిరోహించినప్పటికీ; ఏమి అంటే అనుభవించదగినదేదీ; లేదు + కదరా అంటే ఉండదు కదయ్యా! అసంపూర్ణమైయిన పద్యం: పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవరన్నా ఇతరులకు సహాయము చెద్దామని వస్తే, తను పెట్టకపొయినా ఫర్వాలేదుకాని చెడగొట్టకుండా ఉంటే చాలు. అలా చేసినట్లైతే తనే పెట్టినంత ఫలమే కాకుండా ఒక పెల్లి చేసినంత పుణ్యము వస్తుంది. కాబట్టి ఎవరన్నా ఇతరులకు సహాయము చేయడానికి సిద్దపడితే తనలోని ద్వేషభావాలను వదిలివేసి వారిని ప్రోత్సహించడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి జేయకున్న దాను చెఱపకున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి జేయకున్న దాను చెఱపకున్న పెండ్లి చేయునట్టి పెద్ద ఫలమురా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనమేమి అడగకుండానే ఇచ్చేవాడు నిర్మలమైన దాత. అలా కాకుండా నొటికొచ్చినట్టు తిట్టి ఇచ్చెవాడు ఒక పురుగులాంటి వాడు. అసలేమి ఇవ్వకుండా పైపై ఆర్బాటం చేసే వాడు అసలెన్నడు పైకెదగడు. అసంపూర్ణమైయిన పద్యం: పెట్టిపోయువాడు కట్టడి గలదాత తిట్టి పోయువాడు తుట్టె పురువు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెట్టిపోయువాడు కట్టడి గలదాత తిట్టి పోయువాడు తుట్టె పురువు రట్టు సేయువాడు రాణింపునకు రాడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కుమారా! పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు. ఇతర స్త్రీలను ఎపుడైనా చూచుటకు కోరవలదు. అసంపూర్ణమైయిన పద్యం: పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁబోవంగరాదు పరకాంతల నే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁబోవంగరాదు పరకాంతల నే ప్రొద్దే నెదఁబరికించుట కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పెద్దలను గౌరవించే పద్ధతిని చక్కగా తెలిపిన నీతిపద్యమిది. పెద్దలు మనమున్న చోటుకు వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ, పొగరుతోనో, చిన్నాపెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరకు బద్ధకం వల్లనైనా సరే మన హద్దు గ్రహించకుండా, అలానే కూచుండిపోయే వారిని బుద్ధిలేని మొద్దుగా, మూర్ఖునిగా జమకడతారు. అసంపూర్ణమైయిన పద్యం: పెద్దలు విచ్చేసినచొ బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెద్దలు విచ్చేసినచొ బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దు వలెం జూతురతని ముద్దు కుమారా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ప్రతి మహిళా పుట్టినింటి గౌరవాన్ని నిలుపుతూ, మెట్టినింటి మేలు కోసం పాటుపడాలి. భర్త వద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదు. బావల ముందు అర్థం పర్థం లేకుండా తిరుగకూడదు. చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకుండా మనసులో కల్మషం లేకుండా మెలగాలి. అలాంటి కోడలును ఆ అత్తింటి వారు కన్నకూతురు వలె చూసుకోకుండా ఉంటారా! అసంపూర్ణమైయిన పద్యం: పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్ గనపడగ రాదు కోపము మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సోమయాజి అని పేరు పెట్టుకుని పెద్ద బలవంతుడినని ఊహించుకుంటూ అమాయకమైన మేక పిల్లని, కోడి పిల్లని బలి ఇస్తారు. ఇలాంటి బలులు ఎన్ని ఇచ్చిన మోక్షం దొరకదని తెలియని మూర్ఖులు వాళ్ళు. అసంపూర్ణమైయిన పద్యం: పేరు సొమయాజి పెనుసిమ్హ బలుడాయె మేకపొతు బట్టి మెడను విరవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పేరు సొమయాజి పెనుసిమ్హ బలుడాయె మేకపొతు బట్టి మెడను విరవ కాని క్రతువువలన కలుగునా మొక్షంబు విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పైరు వేసి దానిని బాగా సంరక్షించిన వానికే పంట చెందుతుంది.ఏమి వేయకుండా ఊరికే కూర్చున్న వానికి పంట ఏవిధంగా దోరుకుతుంది. అదే విధంగా ఎంత చదివిన వానికైనను ప్రయత్నింపనిదే ఙానము రాదు. అసంపూర్ణమైయిన పద్యం: పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు పైరు నిడని వాడు ఫలము గనునె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు పైరు నిడని వాడు ఫలము గనునె? పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడౌ? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయు చుండుము. అప్పుడే వారు సంతోషింతురు. లేకున్న దోషములను లెక్కింతురు. నీ యందు తప్పు కల్గిన యెడల నీకు హాని కలుగును. అసంపూర్ణమైయిన పద్యం: పోషకుల మతముఁగనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పోషకుల మతముఁగనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్, దోషముల నెంచుచుందురు, దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ధైర్యవంతుడు పట్టభద్రుడుకాకున్నను ప్రజలు గుర్తిస్తారు, రాజు కాకున్నను గౌరవిస్తారు అలాగే యోగి కాకున్నను మంచి చెడ్డలు ఎరిగి జాగ్రత్తగా మాట్లడుతారు. కాబట్టి సమాజంలో మన్నన పొందడానికి ధైర్యం కలిగి ఉండాలి. చెడ్డని ఎదిరించగలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు పై గిరీటముండు బ్రభుడుకాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు పై గిరీటముండు బ్రభుడుకాడు ఓగు దెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనకు తోలి దైవం తల్లి. ఆ తర్వాత తండ్రి . ఇక గురువు తుది దైవము. ఈ ముగ్గురిని మించిన దైవం లేదని అందరు గ్రహించాలి. అసంపూర్ణమైయిన పద్యం: ప్రధమున మాతృదేవత పదపడి జనకుండుటగును బరికింప నికన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రధమున మాతృదేవత పదపడి జనకుండుటగును బరికింప నికన్ కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు వేఱు తోరము వేమ.",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రాజులకి అపరాధములు చెల్లిస్తారు కాని బీదవానికి దానం చేయరు. వేశ్యలకు ధనమిచ్చినట్లు విద్యార్ధులకివ్వరు. కల్లు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కాని పాలు కోసం పది సార్లు ఆలోచిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు వనిత కిచ్చునట్లు వటులకీరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు వనిత కిచ్చునట్లు వటులకీరు సురకు నిచ్చునట్లు సుధనుకును నీయరు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రాజు కాని కోతిలాగ చపలచిత్తుడైతే గనుక మంత్రి అశుద్దాన్ని తినే పందిలా మారతాడు. సైనికులు పశువుల్లా మారిపోతారు. ఇక గుర్రాలు ఏనుగులు, ఎలుకలు పిల్లుల్లా అవుతాయి. కాబట్టి ఎంత బలగం ఉన్నా రాజ్యన్ని పరిపాలించే ప్రభువు సమర్దుడు కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ సైనికుండు పక్కి సేన పనులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ సైనికుండు పక్కి సేన పనులు ఏన్గులశ్వములను నెలుకలు పిల్లులు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇందులో నాలుగు ప్రశ్నలున్నాయి 1. ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? కోరికలన్నీ తీర్చే సంపదలు పురుషునికెన్ని కలిగితేనేమి? 2. న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? శత్రువులపై విజయం సాధించి భూభాగాన్ని ఎంత విస్తరిస్తేనేమి? 3. సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? బాగా మిత్రులకు ధనకనక వస్తువాహనాలిచ్చి గౌరవిస్తేనేమి? 4. కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్? కల్పాంతందాకా చావులేకుండా బ్రతికితేనేమి? అనేవి ప్రశ్నలు దీనికి సమాధానాలేమిటి? అంటే ఇందులో లేవు. బయటినుండి తీసుకోవాలి ఆలోచించగా ఇవన్నీ ప్రయోజనం లేనివని అర్థం. మరేమి కావాలి ఎప్పుడు ఇవి ఫలవంతమైనవి. అంటే మోక్షదాయకమైనపుడు అనేది సమాధానం లేదా మోక్షమివ్వవుకనుక ఇవి నిష్ప్రయోజనాలే అని అర్థం స్ఫురుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్?",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ప్రేమతో పెట్టకపోతే పంచభక్ష్య పరమాన్నాలు కూడ రుచించవు. భక్తిలేని పూజ వలన పూజ సమాగ్రి దండగ. అలానే పతి భక్తి లేని భార్య నిరుపయోగము. అసంపూర్ణమైయిన పద్యం: ప్రియములేని విందు పిండి వంటలచేటు భక్తిలేని పూజ పత్రిచేటు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రియములేని విందు పిండి వంటలచేటు భక్తిలేని పూజ పత్రిచేటు ఓజమాలు నాల దోలి మాడల చేటు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రేమలేకుండా విందుచేస్తే పిండివంటలు వృధా.భక్తిలేకుండా పూజచేసి ప్రయోజనం ఉండదు. పత్రీ,పూలు చేటు.అర్హత లేనివారికి సువర్ణ దానమిస్తే పుణ్యం రాదుసరికదా!బంగారం వృధా.వేమన శతకం. అసంపూర్ణమైయిన పద్యం: ప్రియములేనివిందు పిండివంటలచేటు భక్తిలేనిపూజ పత్రిచేటు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రియములేనివిందు పిండివంటలచేటు భక్తిలేనిపూజ పత్రిచేటు పాత్రమెరిగి నీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనిషిఎడమచేతతినుట,కుడిచేత గుదముకడుగుటకూడనట్లే ప్రభువులునీచునికి గొప్ప అధికారము,గొప్పవారికి నీచపనిచ్చుటతగదు. అసంపూర్ణమైయిన పద్యం: ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం దామతి తుచ్చపుంబని నెదంబరికింపక యీయరాదుగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం దామతి తుచ్చపుంబని నెదంబరికింపక యీయరాదుగా వామకరంబుతోడ గడువం గుడిచేత నపానమార్గముం దోమగవచ్చునే మిగులదోచని చేతగుగాక భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అందరికి ఉపయోగపడే మంచి విషయం ఒక్కటి చెప్తే చాలు. అనవసరమైన వ్యర్ధ ప్రేలాపలనలు వెయ్యి పలికినా ఉపయోగం ఉండదు. అలాగే భక్తి లేకుండా ఎన్ని మొక్కులు మొక్కినా శూన్యం. భక్తి కలిగిన మొక్కు ఒక్కటి చాలు. అసంపూర్ణమైయిన పద్యం: ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల? దిక్కుకలిగి మ్రొక్క నొక్కటి చాలదా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మూర్ఖుని దగ్గర కాని ధనం చేరిందా, తమకేమన్న హాని చేస్తాడెమో అని కోరలున్న పాముని చూసి భయపడినట్లు భయపడుతారు. కాని ధనం పొయిందా, అతన్నెవరూ పట్టించుకోరు, చేరదీయరు. కోరలు పొయిన పాముని ఎవరూ పట్టించుకోరు కదా ఇదీ అలానే. అసంపూర్ణమైయిన పద్యం: ఫణికి గోరలుండు భయమొందునట్టులే వెఱుతురయ్య దుష్టువిభవమునకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫణికి గోరలుండు భయమొందునట్టులే వెఱుతురయ్య దుష్టువిభవమునకు కోఱలూడ ద్రాచు మీఱునా దుష్టత విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఏదైనా సమస్య వచ్చినపుడు న్యాయం తెలుసుకుని జవాబివ్వడం ఉత్తమం. అలా సమాధానం ఇచ్చినవాడే ఉత్తముడై గౌరవించబడతాడు. అలాంటి న్యాయ గుణము లేకపొయినా, కావాలని అన్యాయాన్ని ప్రోత్సహించినా గౌరవం పొందలేరు. అసంపూర్ణమైయిన పద్యం: ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు గుణములేక యున్న గుదురునే యూహలు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చకోరపక్షులు చంద్రునిచల్లనివాడని దరిచేరును.అట్లేఅధికారి మంచివాడైన లాభముకొంచమైననూ అంతాదగ్గరచేరుదురు. అసంపూర్ణమైయిన పద్యం: ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకు లాతనికపేక్ష యొనర్తురదెట్లు చంద్రికా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకు లాతనికపేక్ష యొనర్తురదెట్లు చంద్రికా విలసనమైన దామనుభవింప జకోరములాసజేరవే జలువగలట్టి వాడగుటజందురు నెంతయుగోరి భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: సాధారణముగా కొందరు కామినీ కాంచనముల యందు ఆశ కలిగి యుందురు.ఎవరు బంగారమును,స్త్రీలను చూచినను మనసు చలించక యుందురో అట్టివారు యోగులలో అగ్రగణ్యులని చెప్పబడుదురు. అసంపూర్ణమైయిన పద్యం: బంగరు పొడగన్న భామల పొడగన్న చిత్తమునను చింత సేయడేని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బంగరు పొడగన్న భామల పొడగన్న చిత్తమునను చింత సేయడేని వాడె పరమయోగి వర్ణింప జగమందు విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బంగారము తాకట్టుపెట్టకు అసలు,వడ్డీ అంటూ మొత్తం లాగేస్తారు.యుద్ధంలోంచీ భయంతో పారిపోయిరాకు.దుకాణములనుండీ సరుకులు అప్పుగా[అరువు]తీసుకోకు. వివేక హీనుడితో స్నేహముచేయకు.సుమతీ శతకపద్యం. అసంపూర్ణమైయిన పద్యం: బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనస్సే అన్ని కర్మలకు మూలం. దానిని అదుపులో ఉంచుకోనె మిగిలిన వాటిని జయించాలి. మన మనస్సునే అదుపులో ఉంచుకోలేనప్పుడు బయట వాటిని ఎలా సాదిస్తాం. ఇంట గెలిచాకనే బయట కూడ గెలవాలి. అసంపూర్ణమైయిన పద్యం: బంటుతనముగాదు బలముతొగట్టగా వెంటనుండి మనసు వెతలబఱచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బంటుతనముగాదు బలముతొగట్టగా వెంటనుండి మనసు వెతలబఱచు ఇంటగెల్చి రచ్చ నిల గెల్వవలెనయా! విశ్వధాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎప్పుడూ బురదలో దొర్లె పందికి గంధం వాసన ఎలా తెలియదో, అలాగే ఏప్పుడూ బండబూతులు మాట్లాడుతూ అందరిని ఇబ్బంది పెట్టెవాడికి మంచి వాళ్ళ విలువ అసలు తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: బండబూతులాడు పరమనీచుండెన్న దండివాని మేల్మి తానెఱుగునె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బండబూతులాడు పరమనీచుండెన్న దండివాని మేల్మి తానెఱుగునె? చందనంబు ఘనత పంది యేమెఱుంగును? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పాడైపోయిన పదార్థాలను నాలుగుబానలతో నూనిపెట్టి వంట చేసినప్పటికీ ఆవంటకు రుచిరాదు. అదేవిధంగా పూర్వపుణ్యం ఉంటే వాళ్ళజీవితం బాగుపడుతుందిగానిఅది లేనప్పుడు ఏమి బాగుపడదు. అసంపూర్ణమైయిన పద్యం: బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో వండి శుద్ధిచేయ దండి యగునె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో వండి శుద్ధిచేయ దండి యగునె పుట్టునందు గల్గు పూర్వపున్యంబున విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పేదవారి కష్టాన్ని తెలుసుకుని వారికి సాయపడని ధనవంతుడి ధనంవల్ల ప్రయోజనమేమిటి?కలిసిరాని బంధువుతో లాభమేమిటి?రోగి వ్యాధిఏమిటో తెలుసుకో లేని వైద్యుడెందుకు?అంటున్నాడువేమన. అసంపూర్ణమైయిన పద్యం: బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల ప్రోది యిడని బంధు భూతమేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల ప్రోది యిడని బంధు భూతమేల వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గెదెలు అరిచినట్లు వేదాలు వల్లిస్తే ఫలితమేమి ఉండదు. దానిలో ఉన్న భావార్ధకములు గ్రహించి సార్ధకులు కావాలి. అలా కానట్లైతే వినెవారు వెఱ్ఱివారుగా నెంచుతారు. అసంపూర్ణమైయిన పద్యం: బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా? అందు సార్ధకంబు చెందకున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా? అందు సార్ధకంబు చెందకున్న విన్నవారు వారి వెఱ్ఱులుగా నెంత్రు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా! నువ్వు కరిరాజు గజేంద్రుడికి బలమై కాపాడావు. ద్రౌపదికి కౌరవులు మాన భంగం చేయు సమయములో చీరలిచ్చి ఆమె మానాన్ని కాపాడావు.సుగ్రీవునికి బలమయ్యావు.నాకూనీవు బలమౌతండ్రీ! అసంపూర్ణమైయిన పద్యం: బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వడు రవిసుతునకు బలమెవ్వడు నాకునీవు బలమౌ కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బలముంటే బంధువులసాయముంటుంది లేకుంటేశత్రువులౌతారు. మంటల్నిగాలి మరింతపెంచుతుంది.కొంచెమైతే ఆర్పుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై జ్వలనుడుకానగాల్చుతరి సఖ్యముచూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదేగాలిభాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైన చీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ప్రపంచంలో చాలామంది తమకు చాలా బలం ఉందని, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉంటారు. ప్రతివారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎవరు పలకరించినా వారిని తక్కువగా చూస్తూ హేళనగా మాట్లాడతారు. తలనిండా విషం ఉన్న పామును సైతం అతి చిన్నవైన చీమలన్నీ క లిసి చంపేస్తాయి. పాములతో పోలిస్తే చీమలకు బలం కాని శక్తి కాని లేదు. అయినప్పటికీ ఐకమత్యం గల కొన్ని చీమలు కలిసి ఆ విషసర్పాన్ని చంపుతాయి. ఇది లోక ంలో ఉన్న వాస్తవం. అటువంటి వాస్తవంతో పోల్చి, మనుషుల ప్రవర్తనను వివరించాడు బద్దెన తన సుమతీ శతకంలో. అసంపూర్ణమైయిన పద్యం: బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: చంద్రుడున్నచో వెన్నెలకాయునేగాని నక్షత్రములెన్నున్న వెలుగులేనట్లే రాజువల్లే సభకు కాంతి. అసంపూర్ణమైయిన పద్యం: బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గ దెయ్యెడన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గ దెయ్యెడన్ జల్లని చందురుం డెడసి సన్నపు జుక్కలు కోటియున్న జల్లునే వెన్నెలల్ జగము జీకటులన్నియు బాయ భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మూర్ఖులు ప్రయత్నమేమి లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యము సఫలమవుతుందని సంతోషిస్తారు. ఒకవేళ అవకపోతే తమ కర్మమని వాపోతారు. పనులు ప్రయత్నముతో అవుతాయని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్దం కాదు. శకునాలు విడిచి కష్టపడుట మేలు. అసంపూర్ణమైయిన పద్యం: బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫలములగు ననుచు సంతసించి,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫలములగు ననుచు సంతసించి, కానిపనులకు దమ కర్మ మటందురు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బ్రాహ్మనుడైతే ఏమిటి, భక్తుడైతే ఏమిటి, జోగి ఐతే ఏమిటి, యొగి ఐతే ఏమిటి. యముడు ముందు ఇలాంటి భెదాలేమి ఉండవు. ఎవరి పాపలకు తగ్గట్టు వాళ్ళకి శిక్ష వేస్తూనే ఉంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: బాపడనగనేమి? భక్తుడనగనేమి? జోగియనగనాఎమి? స్రుక్కనేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బాపడనగనేమి? భక్తుడనగనేమి? జోగియనగనాఎమి? స్రుక్కనేమి? ఇన్నియేల వెన్కని నజుండు పని తీర్చు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బాలుడిగా ఉన్నప్పుడెమో భగవచ్చింతన తగదు. యవ్వనములో సిరి సంపదలు, అందచందాల వెంటపడి తిరుగుతావు. ముసలితనం వచ్చి చావు దగ్గరపడే సరికి శివుడు గుర్తొచ్చి, ఆరాధించడం, అన్వేషించడం మొదలుపెడతావు. అసంపూర్ణమైయిన పద్యం: బాలుడువై యున్నప్పుడు చాలవు, యౌవనమందు సంపదరూపుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బాలుడువై యున్నప్పుడు చాలవు, యౌవనమందు సంపదరూపుల్ మేలమౌ, ముదిమియె యే వేళను కడతేర్చు, శివుని వెదకుర వేమా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పొట్టకూటి కోసం ప్రతిఙలు చేసి, వాటిని పట్టించుకోక, ఇతరులను మోసము చేసి కాలము గడుపుతూ ఉంటారు దుర్జనులు. ఇన్ని చేసిన తరువాత చివరి దశలో మోక్షము కోసము ప్రాకులాడుతుంటారు. వీరికెలా మోక్షము కలుగుతుంది? అసంపూర్ణమైయిన పద్యం: బాసలాడనేర్చి పలుమోసములు చేసి గ్రాసమునకు భువిని ఖలుడవైతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బాసలాడనేర్చి పలుమోసములు చేసి గ్రాసమునకు భువిని ఖలుడవైతి దోసకారి! నీకు దొరుకునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖుడు తనకు తానే పెద్ద వాడిని గొప్ప వాడినని బింకాలు పోతుంటాడు. కాని అటువంటి వాడికి ఇంటా బయట ఎటువంటి మర్యాద ఉండదు. వాడు చచ్చినా గౌరవం పొందలేడు. గొప్పతనము మనకు ఇతరులు ఇచ్చేది కాని మనకు మనము ఇచ్చుకునేది కాదు. అసంపూర్ణమైయిన పద్యం: బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు సంకళ్చునకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు సంకళ్చునకు ఎచ్చు కలుగుదిచట, జచ్చిన రాదట విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బుద్దిమంతునికి పనికి మాలిన స్నేహము, కార్యసాధకునికి చంచలత్వము, కుత్సితుడికి గురుభక్తి కుదరవు. ఇవన్ని ఒకదానికోకటి వ్యతిరేకమైనవి. అసంపూర్ణమైయిన పద్యం: బుద్దియతునికేల పొసగని సఖ్యము కార్యవాదికేల కడు చలంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బుద్దియతునికేల పొసగని సఖ్యము కార్యవాదికేల కడు చలంబు కుత్సితునకు నేల గురుదేవభక్తి? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బుద్ధిమంతునకు కుదరని స్నేహముతో పనిలేదు. కష్టించి పనిచేయువానికి పట్టుదలలు,పంతాలతో పనిలేదు. అట్లే దుష్టునికి గురువులయందు, దేవతలయందూ భక్తి కుదరదు.అనవసరమని తలతురు.ఇదివేమన పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు కార్యవాదికేల కడుచలంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు కార్యవాదికేల కడుచలంబు కుత్సితునకేల గురుదేవతాభక్తి విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బూటకపు మాటలు చెపుతూ, నాటకాలాడి, దొంగ వినయము చూపి, వంచన చేస్తూ తమకెదురు లేదనే గర్వంతో తిరుగుచుంటారు కొందరు. అసంపూర్ణమైయిన పద్యం: బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని నాటకంబు లాడి నయముచూపి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని నాటకంబు లాడి నయముచూపి దీటులేక తాము తిరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దశరథుని కుమారా, దయలో సముద్రమువంటివాడా, అబద్ధం చెప్పనివాడు గొప్పవాడు, యోగ్యుడూను. శత్రువు బాగా దగ్గరకు వచ్చినప్పటికీ భయపడని వాడే వీరుడు, ధీరుడూను. యాచకుడు చేయి చాచి దానం అడిగినప్పుడు మంచిమనసుతో దానం చేసేవాడే అసలయిన దాత. నిన్ను పూజించేవాడే అనుమానం లేని మనసు ఉన్నవాడు (నిర్మలమైన మనసు కలిగినవాడు). అసంపూర్ణమైయిన పద్యం: బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్ జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్ జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్ గొంకని వాడె దాత మిము గొల్చి భజించిన వాడె పో నిరా తంక మనస్కుడెన్నగను దాశరథీ కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడీ పద్యంలో వేమన. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు. ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినా మిగిలి ఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన. బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు. అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది. ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకితభావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమే వివేకం. అసంపూర్ణమైయిన పద్యం: బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఈ శరిరాన్ని నమ్మి, మంచి ఆహారమిచ్చి పోషించి మళ్ళి దేవుని పేరుమీద ఉపవాసాలతో శుష్కింపజేయడం మహా పాపం. తన హృదయంలో మనస్పూర్తిగా భక్తిని నిలిపితే అదే మోక్షం. అసంపూర్ణమైయిన పద్యం: బొంది నమ్మి మిగులు బోషించి పలుమాఱు ప్రాణి విడుచుటెల్ల బాతకంబె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొంది నమ్మి మిగులు బోషించి పలుమాఱు ప్రాణి విడుచుటెల్ల బాతకంబె తనదులోన భక్తి దనరటే మొక్షము విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శరీరంఎంతపోషించినా చూస్తూండగానే ముసలిదయిపోతోంది.ప్రాణంఎలా వచ్చిందోఅలాగేపోతోంది,ధనము మనదనిప్రేమిస్తే అనుకోనిఖర్చులొచ్చి కరిగి పోతోంది.ధర్మమేమిగిలిమనతో పుణ్యం గావస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు బ్రాణమెవరిసొమ్ము భక్తిసేయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు బ్రాణమెవరిసొమ్ము భక్తిసేయ ధనముఎవరిసొమ్ము ధర్మమేతనసొమ్ము విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వేశ్య కల్లబొల్లి మాటలు చెప్పి విటుని ఇల్లు గుల్ల చేసి, దరిద్రుని చేసి, తర్వాత వెల్లి రమ్మంటూ తన ఇంటినుంచి వెళ్ళగొడుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: బొల్లి మాటలాడు బోగముదానితో దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొల్లి మాటలాడు బోగముదానితో దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి వెళ్ళి రమ్మటంచు వెడలించు నింటిని విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తలను బోడిగా చేసుకున్నా, విభూతి పూతలు పూసుకున్నా, ఎంతగా యోగ విద్యలు ప్రదర్శించినా, ప్రాణాయామాయాలు చేసినా మనసులోని మాలిన్యాలు తొలగిపోకుండా ఎవరూ యోగి కాజాలరు. అసంపూర్ణమైయిన పద్యం: బోడి తలలు నెల్ల బూడిద పూతలు నాసనముల మారుతాశనముల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బోడి తలలు నెల్ల బూడిద పూతలు నాసనముల మారుతాశనముల యోగిగాడు లోను బాగు గాకుండిన విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఙానము పొందాలంటే నిష్టగా కష్టపడి ప్రయత్నించాలి. లేదంటే బొనులో ఉన్న ఎలుక ఎలగైతె బయటకు పోవాలని దారులు వెతుకుతుందో మనసు కూడ అలాగే చేసె పని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: బోనులోన యెలుక పోజూచునట్టుల ఙానమొంద ఎఱుక చనును మీద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బోనులోన యెలుక పోజూచునట్టుల ఙానమొంద ఎఱుక చనును మీద గాన మేను మఱచి ఘనతత్వమందరా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బ్రతుకు శాశ్వతమని భావించి విర్రవీగుచూ తిరిగేవాడు వెఱ్ఱివాడు.భూమిమీద ఉన్న ప్రాణులందరు యముని కత్తిముందు గొఱ్ఱెలే. అసంపూర్ణమైయిన పద్యం: బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు ప్రాణులెల్ల యముని బారికి గొఱ్ఱెలు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దైవం ఎక్కడ, బ్రహ్మం ఎక్కడ అని పదే పదే అడుగుతూ ఉంటారు మూర్ఖజనులు, సమస్తమంతా బ్రహ్మతో నిండియుండగా అనుమానం ఎందుకో? అసంపూర్ణమైయిన పద్యం: బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై యుండ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: యుద్ధము చేయుటలో ఆరితేరిన భయంకరుడు, దుఃఖములో ఆర్తితో నున్నవారిని అక్కున జేర్చుకునే ఆత్మబంధువు. బాణప్రయోగ విద్యయందును, భుజ బలము నందును రామునకు దీటైన దేవుడు మరియొకడు లేడు గాక లేడని మదగజము నెక్కి 'డాం డాం' అంటూ డప్పు కొట్టి ప్రపంచమంతటా చాటింపు వేస్తాను.దశరధ రామా! కరుణా సముద్రా!ఇది దాశరధీ శతకం లోని పద్యం.కవి రామదాసుగా పేరుపొందిన గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అనుకూలవతి అయిన భార్య దోరికిందా అతడు అదృష్టవంతుడే. అటువంటి భార్య మూలంగా భక్తి, ముక్తి, భాగ్యము మూడు కలుగుతాయి. కాని భర్త మనస్సు గ్రహించలేని భార్యతో సంసారం వ్యర్ధము. అసంపూర్ణమైయిన పద్యం: భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును చిత్తమెఱుగు పడతి చెంత బతికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును చిత్తమెఱుగు పడతి చెంత బతికి చిత్తమెఱుగని సతి జేరంగరాదురా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా, నీవు నా విషయమై ""వీడు సంసార సుఖములయందాసక్తుడై అందు క్రీడించుచు మహాపాపము చేసినాడు, నన్ను యెరగకున్నాడు, మహాపాపాత్ముడై యున్నాడు, వీనితో నాకేమి?"" అని తలచుచున్నావు. నేను నరకసముద్రములో పడియున్నను పట్టించుకొనకున్నావు. ఇది నీకు తగునా! తన పిల్లవాడు ఆడుకొనుచు ఆటలోని పారవశ్యములో, యెరుగక నూతిలో పడినచో వాని తండ్రి తన పిల్లవాడు ఏమయ్యెనో విచారింపక, వానిని నూతినుండి బయటకు తీయకుండ ఊరకుండునా! అసంపూర్ణమైయిన పద్యం: భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! సంసారదుఃఖములు తొలగుట నీ పాదపద్మస్తుతిచేతనే అగును కాని నీ ముందు కీటకములవంటి వారగు రాజులను స్తుతించుటచే కాదు. ఎట్లన పసివారికి తమ తల్లులు వాత్సల్యముతో దయాభావముతో ఇచ్చు స్తన్యమును త్రాగుటచే వారి ఆకలిదప్పులు తీరునే కాని మేకల మెడలనుండి వ్రేలాడు చంటినుండి తీరవు కదా! అసంపూర్ణమైయిన పద్యం: భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ ష్థివిశేషంబున నిచ్చి చంటఁబలె నో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! విభూతి ధూళి రేగునట్లు పూసికొనుటచే దుమ్ముతో నిండిన శరీరము కలవారు, తమ తలలపై ఉన్న జడల బరువుతో నిండిన తమ శిరస్సులు కలవారు, శివతత్త్వమునే నిరంతరము భావన చేయుట అను తపమునందే మునిగి చిక్కుకొనియుండు అంతఃకరణవృత్తులు కలవారు, తమ నాలుకలపై పంచాక్షరీమంత్రమును నిలుపుకొని జపసిద్ధి పొందినవారు ప్రాపంచిక సుఖముల విరక్తి నొందినవారు, తమకు ఏమియున్నను లేకున్నను ఉన్నదానితోనే ఆనందముతో నుండువారు సత్యమునే పలుకువారు, మిగుల ప్రకాశించుచుండు రత్నములవలె శ్రేష్ఠరుద్రాక్ష పంక్తులతో కూడిన వారును అగునట్టి నీ భక్తులు ఎవ్వరు అయినను వారి యితరము లగు భేదములను ఎన్నక వారిని సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రాక్షసాంతక రామా!సూర్యుడుదయించగానే చంద్ర,అగ్నితేజస్సులు వెలవెలపోయినట్లు నీపదధ్యానము చేసినయెడల ఇతరదేవతలకాంతు లణగిపోవును.గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్ హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీపద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్ హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీపద ధ్యానముచేయుచున్న బరదైవమరీచు లడంగకుండునే దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భయంకరమైన పెద్దపులులనైనా భుజబలంతో చంపగలం. పాముకంఠాన్ని చేత్తో పట్టుకోగలం. కోటి బ్రహ్మరాక్షసులనైనా పారదోలగలం. మనుషుల రోగాలనూ మాన్పగలం. నాలుకకు రుచింపని చేదునైనా మింగగలం. పదునైన కత్తిని చేత్తో అదుమగలం. కష్టమైనా సరే, ముండ్లకంపలోకి దూరగలం. ఆఖరకు, తిట్టేవాళ్ల నోళ్లనైనా కట్టడి చేయగలం. కానీ, దుష్టులకు జ్ఞానబోధ చేసి, వారిని మంచివారిగా మాత్రం మార్చలేం. ఎంతటి చతురులకైనా ఇది సాధ్యపడదు సుమా. అసంపూర్ణమైయిన పద్యం: భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి సజ్జనుల జేయలేడెంత చతురుడైన భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవనికి పూర్వజన్మలో సంపాదిచుకున్న సుకృత సంపద సమృద్ధిగా ఉంటుందో అలాంటి సుగుణశాలికి అడవి నగరంగాను, శత్రువులు ఆత్మీయులుగాను, భూమి అంతా నిధులతోను, రత్నాలతోను నిండినదిగా అగును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి వనము పురమగుఁ, బరులాత్మజనము లగుదు, రవని నిధిరత్నపరిపూర్ణ యయి ఫలించు",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పాలకుడు సమర్థుడు కాకపోతే ప్రజలకు మేలు జరగదు. మహాభారతంలో కౌరవులవైపు అతిరథ మహారథులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యుల వంటి వారెందరో ఉన్నారు. అయినా, ఏం లాభం? ప్రభువు దుర్యోధనుడి బుద్ధిలోనే ఉంది కదా అసలు లోపం. మంత్రులు, ప్రధానులు ఎంత ప్రజ్ఞాదురంధరులైతేనేం, పాలకుడు సమర్థుడైనప్పుడే కార్యాలు చెల్లుతాయి. అసంపూర్ణమైయిన పద్యం: భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగలవారు భాస్కరా!!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రాజశ్రేష్టుడవైనరామా!ముల్లోకాలలో రాజ్యము స్థాపించిన రామా!మోక్షాన్ని ఇవ్వగల రామా!ఓసీతాపతిరామా!నిన్ను స్టుతిస్తాను.పాపాలుపోగొట్టు.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్ బాపగదయ్యరామ నినుప్రస్థుతి చేసెదనయ్యరామసీ తాపతిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదన భీతుఁజూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అర్జనుడెంతగొప్పవిలుకాడైననూ క్రిష్ణనిర్యాణానంతరము కృష్ణునిభార్యలను బోయవారినుండీ కాపాడలేకపోయెను.దైవబలంముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా వీరవరేణ్యుడర్జనుడు వింటికినేనధికుండనంచుదా నూరక వింటినెక్కిడగనోపడు కృష్ణుడులేమి భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మొక్కకు నీళ్ళు పోయకుండా మల్లెపూలు పూస్తాయా? అలాగే వంట వండకుండా వంటకం దోరుకుతుందా? ఎదైనా పొందాలంటే కష్టపడి పని చేయాలి. పని చేయకుండా ఫలితం పొందాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: మంచినీరు పోయ మల్లెపూచునుగాని ఫలిత మొనరుటెట్లు పని జొరమిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంచినీరు పోయ మల్లెపూచునుగాని ఫలిత మొనరుటెట్లు పని జొరమిని వంటచేయకెట్లు వంటక మబ్బును? విశ్వదాభి రామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు దోరకడం చాలా కష్టం. అదే చెడ్డవాళ్ళైతే ప్రతిచోట కనపడుతూ ఉంటారు. లోకంలో మంచి బంగారం దోరకడం కష్టం కాని బూడిద దోరకడం చాలా తేలిక. అసంపూర్ణమైయిన పద్యం: మంచివారు లేరు మహిమీద వెదికిన కష్టులెందఱైనగలరు భువిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంచివారు లేరు మహిమీద వెదికిన కష్టులెందఱైనగలరు భువిని పసిడి లేదుగాని పదడెంత లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మంచి శకునాన్ని ముహుర్తాన్ని జూసి లోకంలో అందరూ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు, అయినప్పటికీ మంచిచెడ్డలు జరుగుతూనే ఉంటాయి. మనుష్యుల కర్మలని శకునాలు అడ్డుకుంటాయా? అనుభవించి తీరవలసిందే. అసంపూర్ణమైయిన పద్యం: మంచిశకునములని యెంచి పెండిలి సేయు వారె కానివారు లేరు వసుధలోన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంచిశకునములని యెంచి పెండిలి సేయు వారె కానివారు లేరు వసుధలోన జనుల కర్మములకు శకునముల్ నిల్పున? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనిషి మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో తిరిగి, చివరికి మట్టిలోనే కలిసిపోతున్నాడు. మనిషి అనేవాడు మట్టిలో కలవడమే తత్వము. ఇది తప్పుబట్టరాని నిజం. అసంపూర్ణమైయిన పద్యం: మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి మంటిలోనె దిరిగి మనుజుడాయె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి మంటిలోనె దిరిగి మనుజుడాయె మన్నుమంటి గలువ మనుజుడే తత్వము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నోటికొచ్చిన కొన్ని మంత్రాలు జపించి, కాసేపు దేవతారాధన చేసి, తామింకా గొప్పవాళ్ళమైపొయామని తలచి వేద పఠనము మొదలు పెడతారు. ఇదంతా వెఱ్ఱితనము. మంత్ర తంత్రాల వలన కరుణ జనించదు. అసంపూర్ణమైయిన పద్యం: మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకు గరుణ చెందినదని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకు గరుణ చెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మొసలి నోట్లో దాని కోరల మధ్య ఇరుక్కొన్న రత్నాన్ని ఎంతో ప్రయత్నంచేత(దాన్ని చంపకుండా) బైటకు తీయవచ్చు పెను కెరటాలు క్షణం ఆగుండా ఒడ్డుకువిసిరే సముద్రాన్నయినా దాటవచ్చు మహాభీకరంగా బుసలు కొట్టే పామును సయితము మచ్చికతో పూలదండవలె తలమీద ధరించవచ్చు కానీ పట్టరాని క్రోధంతో మూర్ఖుడై వున్నవాడిని సమాధాన పరచడం మాత్రం నిజంగా అసాధ్యం అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ స్తకమునఁ బూవుదండవోలె సర్పమునైన భరింప వచ్చు, మ చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరి కిన్",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం. చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: మగ మీనమువై జలధిని పగతుని సోమకుని జంపి పద్మ భవునకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మగ మీనమువై జలధిని పగతుని సోమకుని జంపి పద్మ భవునకు న్నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడది భర్త ఉన్నపుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును. సంపద, దారిద్ర్యములు రెండునూ ఎంతవారైననూ అనుభవించవలసిందే కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గల వెంతవారికి విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచి మర్యాద తెలియని వాని ఇంటికి స్వయంగా దేవేంద్రుడు వెళ్ళినా అతనిని గౌరవించరు. అవమానించి పంపివేస్తారు. దారివేంట తిరిగే ఊర కుక్క మొఱుగుతూ యోగి వెంటపడుతుంది. అతని గొప్పతనం కుక్కకేమి తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: మఘవుడైననేమి? మర్యాదయెఱుగని వారలేల తెలిసి గౌరవింత్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మఘవుడైననేమి? మర్యాదయెఱుగని వారలేల తెలిసి గౌరవింత్రు ఉరిమి మొఱుగుకుక్క యొగినేమెఱుగురా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అత్యుతా! కృష్ణా! నీవు మడుగులోదూకి కాళీయుడను విషసర్పముతలలపై భరతశాస్త్ర రీతిలో ఆనందముగా నాట్యమాడితివి కదా!ఆనీ పాదములను నేను మనసులో నిలిపి ధ్యాన్నించు చున్నాను.కృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: మడుగుకు జని కాళింగుని పడగలపై భరతశాస్త్ర పధ్ధతి వెలయం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మడుగుకు జని కాళింగుని పడగలపై భరతశాస్త్ర పధ్ధతి వెలయం గడువేడుకతో నాడెడు నడుగులు నేమదిని దాల్తు నత్యుత!కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తాను అనుచరించే మతంపై నమ్మకం ఉండడంవలన ఆ మతం పేరుతో జరిగే మాయల్ని తెలుసుకోలేక పోతున్నాడు. మనిషిలో గర్వం పెరిగినప్పుడు తనని తాను మరిచిపోయి తిరుగుతూ ఉంటాడు. వీటివలన బుధ్ధిలేని పనులు చేస్తూ చెడిపోతాడు. అసంపూర్ణమైయిన పద్యం: మతముచేత లోకమాయల తెలియక మదముచేత తన్నుమరచు నెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మతముచేత లోకమాయల తెలియక మదముచేత తన్నుమరచు నెపుడు బుధ్ధిలేనిపనులు బధ్ధులై చెడుదురు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! మదపుటేనుగులును, అందలములును, అశ్వములును, మణులును, పల్లకులును, సుందరులగు స్త్రీలును, మేలగు సన్నని వస్త్రములును, సుగంధద్రవ్యములును మోక్షమునీయగలవా! ఇది ఆలోచించని అవివేకులు కొందరు ఇవి కావలయునని, అవి లభించునన్న విశ్వాసముతో రాజభవనద్వారప్రదేశమున కాచి వేచి యుండి దినములను వ్యర్ధముగ గడుపుచుందురు. అసంపూర్ణమైయిన పద్యం: మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే? మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబుఁ గా చి దినంబుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒళ్ళంతా మదమెక్కి ప్రగల్భాలు పలుకుతూ, మాయ మాటలతో పరులను మోసగించి వారి ధనాన్ని ఆర్జించే వాడు ఎక్క్డైనా గురువు అవుతాడా? కీనె కాడు. అలాంటి వాణ్ణి గురువుగా స్వీకరించడం మూర్ఖత్వం. అసంపూర్ణమైయిన పద్యం: మదమువలన గలుగు మాటలు మఱి పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మదమువలన గలుగు మాటలు మఱి పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కూడావచ్చినకుక్కను ధర్మజుడుముందుగా విమానమున కూర్చుండబెట్టెను. తన్నాశ్రయించినవారిని మంచివారాదరింతురు. అసంపూర్ణమైయిన పద్యం: మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్ వదలడు మేలుపట్టున నవశ్యముమున్నుగ నాదరించుగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్ వదలడు మేలుపట్టున నవశ్యముమున్నుగ నాదరించుగా త్రిదశ విమానమధ్యమున దెచ్చికృపామతి సారమేయమున్ మొదలనిడండె ధర్మజుడు మూగిసురావళిచూడ భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనస్సు,బుద్ధి పనిచేస్తున్నప్పుడే ఆయాసంవంటి కఫరోగాలురాకముందే శరీర పటుత్వంతగ్గకముందే మోక్షసాధనచెయ్యాలి మానితేకీడే.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంతటి మేనిబిగిదప్పకమున్నె నరుండుమోక్షసా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంతటి మేనిబిగిదప్పకమున్నె నరుండుమోక్షసా ధన మొనరింపగావలయు దత్వవిచారము మానియుండుట ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: చెట్టునాటిన వెంటనే ఎక్కడైనా కాయ కాస్తుందా? కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. అలా ఆగితే తప్పకుండా ఫలం పొందవచ్చును. అదే విధంగా స్థిరంగా కొంత కాలం మనస్సును భగవంతునియందు నిమగ్నం చేసిన మోక్షం దొరుకుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: మనసునంటి నిలిచి మనసున సుఖియింప గడకు మోక్షపదవిగనకపోడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనసునంటి నిలిచి మనసున సుఖియింప గడకు మోక్షపదవిగనకపోడు చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగినవాడే నిజమైన యోగి అవుతాడు అంటున్నాడు వేమన. మనసు అంటే చిత్తం, హృదయం అని అర్థాలున్నా తాత్వికంగా చెప్పాలంటే ఇది జీవాత్మ కంటే భిన్నమైన జ్ఞాన జనక ద్రవ్యం. దీనికి మనన ధర్మం ఉంటుంది. దీనికో రూపం ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారానే వ్యక్తమౌతుంది. లోకంలో ప్రేమికులు మనసును పారేసుకున్నామంటారు. ఇది కవితాత్మకంగా చెప్పడం. నిజానికి పారేసుకునేది తలపులనే కాని మనసుని కాదు. మమత అంటే నాది అనే అభిమానం. దీనిని నిర్దాక్షిణ్యంగా తీసేసుకోవాలి. కోసి అనే మాట వాడాడు వేమన. దృఢం చేసి అంటే పటిష్ఠ పరచుకొని. తేట అంటే స్వచ్ఛత, నిర్మలత్వం. తేట అంటే ఒక పదార్థంలోని సారం. ద్రవ పదార్థాలపైన తేరే భాగాన్ని తేట అంటారు. అట్లా పరిశుభ్రమైన మనస్సుతో శరీరాన్ని నిర్వహించుకోవాలి. ఇక ఘటం. ఘటం అంటే కుండ. ఇది దేహానికి సంకేతం. ఘటం అనేది శరీరానికి వేదాంత పరిభాష. ఘటం అంటే కుంభకం అనే ఒక ప్రాణాయామ భేదం కూడ. ఘనం అంటే దృఢత్వం, దిటవు అని అర్థాలు. గట్టిదైన అని. తోడుకొన్న పెరుగులో పైదీ కిందదీ కాక నడిమి గట్టి భాగాన్ని ఘనం అంటారు. ఘనతరం అంటే మరింత గట్టిదని. యోగ సాధనకు ముందుగా కావల్సినవి నిర్మమమత్వం, మానసిక నిర్మలత్వం. ఇవి పూజకు ముందు ఇల్లు అలకటం లాంటివి. ‘మనసులోన నున్న మర్మమెల్ల దెలసి, దిట్టపరచి మనసు తేటజేసి అనేవి పాఠాంతరాలు. అసంపూర్ణమైయిన పద్యం: మనసులోన నున్న మమతలన్నియు గోసి దృఢము చేసి మనసు తేటపరచి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనసులోన నున్న మమతలన్నియు గోసి దృఢము చేసి మనసు తేటపరచి ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనస్సె ముక్తి మార్గం. అది తెలియక మూర్ఖులు దేవాలయలకి, పుణ్యక్షేత్రాలకి, తీర్ధయాత్రలికి తిరుగుతూ ఉంటారు. అది గొర్రె పిల్లని చంకలో పెట్టుకుని ఊరంత వెతికినట్టు ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: మనసులోని ముక్తి మఱియొక్కచేటను వెదకబోవువాడు వెఱ్ఱివాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనసులోని ముక్తి మఱియొక్కచేటను వెదకబోవువాడు వెఱ్ఱివాడు గొఱ్ఱె జంకబెట్టి గొల్ల వెదకురీతి విశ్వదాభి రామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మరణం గురించి అంతలా ఎందుకు భయపడతారు. యుగయుగాలుగా మనకన్నా మహమహులెందరో మరణిస్తానే ఉన్నారు కదా? వారెం చేయలెకపొయిన దాన్ని మీరెం చేయగలరు. అసంపూర్ణమైయిన పద్యం: మరణమన్న వెఱచి మది కలంగగనేల నిరుడు ముందటేడు నిన్న మొన్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మరణమన్న వెఱచి మది కలంగగనేల నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువు విడుచి నతడు తనకన్న తక్కువా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు శ్రమపడుచు స్త్రీలతో కామసుఖములననుభవించు ప్రయత్నములో మునిగియుందురు. ఇది యోగసాధనములోని అంశమా ఏమి? స్త్రీ దేహాంశములలో ఈ కామసుఖస్థానము మలమూత్రాది మాలిన్యములతో నిండియుండు చోటే కాని సుషుమ్నా నాడీద్వారము కాదు. బొడ్డునుండి పైన కనబడు ’నూగారు’ అనబడు రోమరేఖ ’కుండలినీ’ కాదు. రెండు పాదములు, రెండు చేతులు రెండు కన్నులును పద్మములతో పోల్చి ఆనందింతురు. అవి మూలధారము మొదలైన ఆరు పద్మములు కావు కదా. ముఖమును పద్మముతో సమమని బావించి అందు ఆసక్తి చెందుదురు. అది వాస్తవ సహస్రారపద్మమా? కాదు. నుదురును అష్టమీచంద్రరేఖగా భావింతురు. అది వాస్తవమగు చంద్రరేఖ కానే కాదు. సంభోగప్రక్రియ యోగసాధనము కాదు. దేవా! నన్నట్టి మోహమునుండి తప్పింపుము. నిన్ను సేవించి తరించగల్గునట్లు అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మాటమీద నిలువని వాడు నీచుడు. అలానే ఆఙ ఇవ్వలేని రాజు వల్ల ప్రయొజనం లేదు. వరములివ్వని ఇంటి వేల్పు మట్టితో చేసిన పులితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: మాట నిలుపలేని మహితుండు చండాలు డాఙ్లేని నాధు డాడుముండ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాట నిలుపలేని మహితుండు చండాలు డాఙ్లేని నాధు డాడుముండ మహిమలేని వేల్పు మంటిజేసిన పులి విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మాటకు సత్యము,కోటకు మంచి భటుల సమూహము, స్త్రీకి సిగ్గు, ఉత్తరమునకు సంతకము ప్రాణము వలె ముఖ్యమైనవని అర్ధము. అసంపూర్ణమైయిన పద్యం: మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచి మాటలు పలికి, మనసును రంజింపజేసి, ప్రియంగా హితవులు చెప్పి ఇతరులకు ఆనందం కలుగ చేసినపుడే వారి నుంచి ధనాన్ని పొందగలుగుతాము. కనుక సుమధుర, సరస సంభాషణ అన్ని వేళలా లాభదాయకం అని తెలుసుకోండి. అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి పరగ ప్రియము జెప్పి బడలకున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి పరగ ప్రియము జెప్పి బడలకున్న నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా? విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కొందరు ఏవేవోమాట్లాడతారు. మనసుఆమాటలకి కట్టుబడిఉండదు. ఏవేవో చెప్తారుగాని తమమనసు ఏమిటో ఎవరికీ తెలియనివ్వరు.కత్తి చేతబట్టినంత మాత్రాన అతడువీరుడని చెప్పలేముకదా! అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు తెలుపవచ్చు దన్ను దెలియరాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు తెలుపవచ్చు దన్ను దెలియరాదు సురియు బట్టవచ్చు శూరుండు గారాదు విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చెడ్డవారు ఒకటి చెప్పి మరొకటి చేస్తుంటారు. మనస్సులో ఒకటి పెట్టుకుని నడతలో మరొకటి పాటిస్తారు.ఇట్లాంటి నీచులకు ముక్తి ఎలా లభిస్తుంది. మనం నమ్మిన దాన్ని మనసా వాచ పాటించడమే ముక్తికి నిజమైన మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనసులో ఉన్నది ఒకటి , పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు. అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓయి మిత్రమా!నే చెప్పు హితమాలింపుము.ధనము లేనిచో తల్లి దూషించును; తండ్రి మెచ్చుకొనడు; సోదరులు మాట్లాడరు; సేవకుడు మిడిసిపడును; కుమారుడును చెప్పినమాట వినడు; భార్య దగ్గరకు చేరబోదు; బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడ ఆడరారు; గనుక ధనము ఆర్జింపుము. ధనమునకు అందరూ వశులగుదురు. అదన్నమాట సంగతి. అందుకే ధనసంపాదన కోసం మనం ఇన్ని పాట్లు పడేది.కాని అదే అంత ముఖ్యమా? దానిని మించిన విలువలు ఇంకా ఎన్నో ఉన్నాయే.మరి వాటి సంగతి? ఇది ఎవరికి వారుగా నిర్ణయించుకోవలసిన విషయం. అసంపూర్ణమైయిన పద్యం: మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే! భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే! భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే! అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్! తస్మా దర్థ ముపార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మాదిగలనగానే ఎంతో చులకనగా చూస్తారు మూర్ఖులు. పురాణాలను చూస్తే మాదిగ దేవతలకు మామ కదా! అంతెందుకు మాదిగలలో పుట్టిన బిడ్డే మన అరుంధతి కదా! ప్రతి నవదంపతులకె చూపె దేవత తనే. కాబట్టి మనుషులందరు సమానమనే సత్యం తెలుసుకోవడం ముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: మాదిగయనగనె మఱి తక్కువందురు మాదికయిలసురుల మామ గాదె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాదిగయనగనె మఱి తక్కువందురు మాదికయిలసురుల మామ గాదె మాదిగకును బిడ్డ మన యరుంధతి గదా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అభిమానము గలవాడు ధైర్యము వదిలి ఒక దుర్మార్గుడి కింద పనిచేయుట అనగా మానెడు[లీటర్]నీళ్ళల్లో ఒక ఏనుగు శరీరాన్ని దాచినట్లుగా ఉంటుందని కవి బద్దెన అంటున్నాడు. ఈపద్యంలో. అసంపూర్ణమైయిన పద్యం: మానధను డాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మానధను డాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెండు జలము లోపల నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పెరట్లో మల్లెపాదును వేసి, దాని నీటికోసము బావి తవ్వి, అది ఎదిగి పెద్దదయ్యాక, దానికింద పందిరి వేసి, ఆ పందిరి కింద మంచము వేసి, దాని మీద మంచి భామతో సరససల్లపములు సాగిస్తామని మనస్సునందు ఊహించుకోంటూ ఉంటారు మూర్ఖులు. అటువంటి ఊహల మూలంగా కాలము వ్యర్ధమేగాని ప్రయోజనమేమి ఉండదు. కాబట్టి ఊహలు కట్టిపెట్టి కష్టపడుట మేలు. అసంపూర్ణమైయిన పద్యం: మానసమున మంచి మల్లెపూలచవికె బావితోటజేసి బాలగూడి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మానసమున మంచి మల్లెపూలచవికె బావితోటజేసి బాలగూడి భోగినయ్యెదనన బోయె బోకాలంబు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత, యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత, యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల, దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత, యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత, యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల, దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత, యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును బలుకవలెను భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నాపాపములు లెక్కలేనివి చిత్రగుప్తుడేమని వ్రాయునో యముడేశిక్షవేయునో ముందుగా తెలియదు.రామా! నిన్నేనమ్మాను. అసంపూర్ణమైయిన పద్యం: మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే మేమని వ్రాయునో శమనుడేమి విధించునో కాలకింకర","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే మేమని వ్రాయునో శమనుడేమి విధించునో కాలకింకర స్తోమ మొనర్చుటేమొ విన జొప్పడదింతకుమున్నె దీనచిం తామణి యెట్లు గాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! తొల్లి చెప్పిన శుష్కపండితులగు గురువులను కాని, ఇతరదేవతలు కాని, రాజులు కాని నీ మాయచే ఏర్పడిన బ్రహ్మాండముల కోటలను మర్దించినారా. వానియందలి సుఖసంపదల విషయమై విరక్తిని పొందినారా. ఎవ్వరికి జయింపశక్యము గాని శక్తిశాలియైన మన్మధుని జయించినారా. అశాశ్వతమైన సంపదలయందు మోహమును వదిలినారా. ఆయుహరణము చేయు కాలసర్పమను మృత్యువును అధిగమించినారా. ఇట్టి ఏ లక్షణములు లేని గురువులు, ఇతర దేవతలు, రాజులు మానవులకు ఎట్లు శ్రేయము కలిగించగలరు. అసంపూర్ణమైయిన పద్యం: మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ) జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ) జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మాలజాతి వాని చేత మాలకాడు. జగత్తులో ప్రతిపూట మాట తప్పిన వాడే మాల. పైగా మాల జాతిలో పుట్టిన వాడిని మాల అని నిందిస్తే అలా అన్న వాడే భూమి మీద అతిపెద్ద మాలవాడు. అసంపూర్ణమైయిన పద్యం: మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు మాట తిరుగు వాడె మాల గాక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు మాట తిరుగు వాడె మాల గాక వాని మాల యన్న వాడె పో పెనుమాల విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తక్కువ కులంవాడైన మంచిగుణమున్న వ్యక్తే మేలు. మనం చేసే పనులు మన గుణాన్ని నిర్ణయిస్తాయి కాని వేరొకటి కాదు. కావున గుణమే ప్రదానం కాని కులం కాదు. అసంపూర్ణమైయిన పద్యం: మాల మేలు గుణము మంచిది గల్గిన మాలకూడు గుడుచు మనుజుకంటె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాల మేలు గుణము మంచిది గల్గిన మాలకూడు గుడుచు మనుజుకంటె గుణమే మేలుకాని కులమేమి మేలురా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మాసినబట్టలతో,మలిన దేహముతో అశుభ్రమైన పనులుచేయువారిని ఎంతటి ఉన్నతకులస్థుడైనను చూచిఅసహ్యించుకొని దరికిరానియ్యక పొమ్మందురు.పరిశుభ్రతే ఆచారమయింది. వేమనశతక పద్యము అసంపూర్ణమైయిన పద్యం: మాసినపనితోడ మలినవస్త్రముతోడ యొడలు జిడ్డుతోడ నుండెనేని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాసినపనితోడ మలినవస్త్రముతోడ యొడలు జిడ్డుతోడ నుండెనేని యగ్రజన్ముడైన నట్టె పొమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సత్పురుషులు మ్రుదుస్వభావము గలిగియున్నను వారిమనసులో కోపముండును. ఇందుకు ఋషులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెరపకాయ చూడ్డానికి ఎర్రగా ఉన్నా కొరికితే నోరు మండుతుందికదా!అలాగే అసంపూర్ణమైయిన పద్యం: మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు గొరికి చూడ లోన జురుకు మనును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు గొరికి చూడ లోన జురుకు మనును సజ్జను లగువారి సారమిట్టులనుండు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: మిరపగింజచూడ మీద నల్లగనుండు కొరికిచూడు లోనచురుకు మనును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మిరపగింజచూడ మీద నల్లగనుండు కొరికిచూడు లోనచురుకు మనును సజ్జను లగునారి సారమిట్లుండురా విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మిరియము గింజ పైకి చూచినచో నల్లగా యున్ననూ, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు అలంకారములు లేకపోయిననూ, లోపల హృదయమునందు మేధాసంపత్తి నిండియుండును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు కొఱికి చూడ లోనంజుఱు మనును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు కొఱికి చూడ లోనంజుఱు మనును సజ్జనులగువారి సార మిట్లుండురా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నెత్తిన గుండు కొట్టిచ్చుకొని పెద్దలమని పవిత్రులమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయట ఎంత శుద్దిగా కనిపించిన మనసులో మాత్రం శుభ్రత ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: మీది యీకతీసి మిగులు పెద్దలమని కానరాక తిరుగు కర్మజనులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మీది యీకతీసి మిగులు పెద్దలమని కానరాక తిరుగు కర్మజనులు బయలు కోరినట్లు భావంబు గోరరు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శరీరమునకు తగిలిన గాయలు తగ్గించడానికి, మాన్పడానికి ఈ లోకంలో మందులు దొరుకుతాయి కాని, మనసుకి తగిలిన గాయాలు మాన్పె మందులు ఎక్కడా దొరకవు. కాబట్టి ఎవరి మనస్సుని నొప్పించకుండా , సుటి పోటి మాటలతో భాద పెట్టకుండా ఉండటం మానవత్వం. అసంపూర్ణమైయిన పద్యం: ముందరి పోటుల మాన్పను మందెందైనను గలుగును మహిలోపల నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముందరి పోటుల మాన్పను మందెందైనను గలుగును మహిలోపల నీ నిందల పోటుల మాన్పను మందెచ్చటనైన గలదె మహిలో వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గయ్యాలితనము గల భార్య దొరికిన వాడు, ఆమెను భరించలేక దేశాలు పట్టి తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాని తల్లిదండ్రులెమై పోతారో అని తలుచుకుంటుంటే భాద కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు ఎక్కడి తల్లిదండ్రు లేమైన దనకేల? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ముక్తి గాని, భక్తి గాని మరియు శక్తి గాని ఒకరికి సంబందించినవి కాదు. మనం ఒకరి దగ్గరనుంచి ఇవన్ని తీసుకోలేము. ఇవన్ని యుక్తితోనూ కష్టంతోను సాధించాల్సినవే. అసంపూర్ణమైయిన పద్యం: ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ భక్తి యెవరిసొమ్ము భజనచేయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ భక్తి యెవరిసొమ్ము భజనచేయ శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అందమైన అమ్మాయిని ముసలివానికిచ్చి పెళ్ళి చేస్తే మనస్సు అదుపులో ఉండక వేరొకరి చెంతకు చేరుతుంది. అలానే వెర్రిమొద్దుకు వేదశాస్త్రాలు నేర్పించడం దేనికి. అసంపూర్ణమైయిన పద్యం: ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది వసము గాక విటుని వలను జిక్కు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది వసము గాక విటుని వలను జిక్కు వెఱ్ఱి మొద్దునకును వేదశాస్త్రములేల? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తత్వము తెలియని మూర్ఖులు పుణ్యతీర్ధాలలో మునిగినా, కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, కడుపు కాల్చుకుని ఉపవాసాలు చేసినా ముక్తి లభించదు. అసంపూర్ణమైయిన పద్యం: మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి పక్కి పక్కి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి పక్కి పక్కి తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా. ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని. నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాము గానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మములయందు ధ్యానించి యుండలేదు కాబోలు. అందుకే అట్టి జన్మము రాక అపవర్గ మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని. అసంపూర్ణమైయిన పద్యం: మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైన నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము. నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను. ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను. జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ గన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము. అసంపూర్ణమైయిన పద్యం: మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎవరికైనాపాపఫలము మరుజన్మలోనైన అనుభవించాలీ.రాముడు చెట్టుచాటునుండీవాలినిచంపిన పాపము కృష్ణునిగా బోయవానిచే చంపబడెను. అసంపూర్ణమైయిన పద్యం: మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా వెనుకటిజన్మమం దనుభవింపకతీరదు రాఘవుండు వా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా వెనుకటిజన్మమం దనుభవింపకతీరదు రాఘవుండు వా లినిబడవేసితామగుడలీల యదూద్భవుడై కిరాతుచే వినిశితబాణపాతమున వీడ్కొనడేతనమేను భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఉదయాన్నే జన్మనిచ్చిన తల్లి తండ్రులను పూజించి, ఆ తరువాత ఙానముని అందించిన గురువుని పూజించి కార్యాలు మొదలు పెట్టాలి. అసంపూర్ణమైయిన పద్యం: మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి సన్నుతించి పిదప సంతతమును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి సన్నుతించి పిదప సంతతమును ఙాన దాత గొల్వ ఘనతచే విబుధిని విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ప్రాణముకొరకు యమభటులొచ్చినప్పుడు.రోగముతో గొంతులోశ్లేష్మ మడ్డుకున్నప్పుడు,బంధువులున్నప్పుడు మీస్మరణకలుగదు ఇప్పుడేచేస్తాను అసంపూర్ణమైయిన పద్యం: ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్ గొప్పరమైనచో కఫముకుత్తుక నిండినవేళ బాంధవుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్ గొప్పరమైనచో కఫముకుత్తుక నిండినవేళ బాంధవుల్ గప్పినవేళ మీస్మరణ గల్గునోగల్గదో నాటికిప్పుడే తప్పకచేతుమీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీరామా! నిన్ను సేవించడానికి.. వృద్ధాప్యంలో యమభటులు వాకిట్లోకి వచ్చినప్పుడో, రోగం ఎక్కువైపోయి కఫం గొంతులో నిండినప్పుడో, బంధుగణం చుట్టూ మూగినప్పుడో.. నీ పేరు తలుస్తానో లేదో. కీర్తనలు, భజనలు చేస్తానో లేదో. అందుకే, ఆలస్యం చేయకుండా తక్షణం నీ సేవకు సిద్ధమవుతాను. అసంపూర్ణమైయిన పద్యం: ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదో నాటి కిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు.","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: వాక్కు, దృశ్యము, ద్రష్ట వీటిని త్రిగుణాలంటారు. వీటిని మనము ఎల్ల వేళలా ఆధినంలో ఉంచుకోవాలి. అలా కానట్లైతే తాడుని తొక్కి పాము అని భ్రాంతి పడె మనిషిలాగ ఉంటుంది జీవితం. అసంపూర్ణమైయిన పద్యం: మూడు గుణములంటు మూలంబు గనవలె వీలుగాను త్రిపుటి వెలయనొక్కి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మూడు గుణములంటు మూలంబు గనవలె వీలుగాను త్రిపుటి వెలయనొక్కి త్రాడుత్రొక్కి బాము దలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టక ఏదో దొరికిన నాలుగు గడ్డిపరకలు మేస్తూ జీవించే జింకలకు అకారణ విరోధులు బోయవాళ్ళు. నీటిలో దొరికిన మేతతో బతికే చేపలకు అకారణ వైరం పూని వలవేసి పట్టేవారు జాలరులు ఇతరుల జోలికి పోక తనమానాన బ్రతికే సజ్జనుల్ని నిష్కారణంగా పీడించేవారు కొండెగాళ్ళు ఇదీ లోకరీతి. అని భావం అసంపూర్ణమైయిన పద్యం: మృగమీన సజ్జనానాం తృణ జలసన్తేష విహితవృత్తీనామ్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మృగమీన సజ్జనానాం తృణ జలసన్తేష విహితవృత్తీనామ్ లుబ్దకధీవరపిశునా నిష్కా రణమేవ వైరిణో జగతి",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నోరులేని మృగాలు అపాయం తలపెడతాయని వాటిని ద్వేషిస్తారు, వేటాడి చంపుతారు. కాని మూర్ఖులు మృగము కంటే అపాయం అని తెలుసుకోలేరు. మృగము తన ఆకలి కోసం వేటాడి అది తీరిన వెంటనే ఇంకెవరి జోలికి వెళ్ళదు. కాని మూర్ఖులు అలా కాదు తమ ద్వేషం చల్లారేదాకా హింసిస్తూనే ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: మృగము మృగమనుచును మృగమును దూషింత్రు మృగముకన్నజెడ్డ మూర్ఖుడగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మృగము మృగమనుచును మృగమును దూషింత్రు మృగముకన్నజెడ్డ మూర్ఖుడగును మృగముకన్న గుణము మూర్ఖునకేదయా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రకాశించు సూర్యుని మేఘము లడ్డమొచ్చిన కాంతిమరుగవును.చిత్త చాంచల్యము[మనోవికారములు బుద్ధినిచెరిచి]స్థిరత్వము తొలగును.అజ్ఞానము జ్ఞానమును పోగొట్టి ముక్తినిచెరచును. అసంపూర్ణమైయిన పద్యం: మేఘ మడ్డమయిన మిహిరుని జెరుచును చిత్త మడ్డమయిన స్థిరము జెరుచు మరపు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మేఘ మడ్డమయిన మిహిరుని జెరుచును చిత్త మడ్డమయిన స్థిరము జెరుచు మరపు లడ్డమయిన మరిముక్తి జెరుచురా విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ వేమనా! పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కన్పించుచుండును. దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యముగా ప్రదర్శించినప్పటికీ పిరికి తనము కలిగియుండును. అసంపూర్ణమైయిన పద్యం: మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మురికిగా ఉన్న బట్టలతోటి, మాసిన తలతోటి, ఒంటినిండా మురికి పట్టిన వాడు ఉత్తమ కులముకలవాడే అయినా వాడిని ఎవరు గౌరవించరు. కాబట్టి పరిశుభ్రంగా ఉండటం మనుషులకు ఎంతో ముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: మైల కోకతోడ మాసిన తల తోడ ఒడలి మురికి తోడ నుండెనేని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మైల కోకతోడ మాసిన తల తోడ ఒడలి మురికి తోడ నుండెనేని అధిక కులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మైలకోక తోడ మాసిన తలతోడ ఒడలు ముఱికి తోడ నుండెనేని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మైలకోక తోడ మాసిన తలతోడ ఒడలు ముఱికి తోడ నుండెనేని అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మొదట ఉపకారము చేసెదననిచెప్పి , త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును. అసంపూర్ణమైయిన పద్యం: మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను పరలోభులైన పాపులకును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను పరలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దురాత్ములు సన్మార్గులవలె నటించుచు గతంలో కొందరు ధర్మకర్తలు నిర్మించిన దేవాలయములను నిర్మూలించి తాము మరియొక ధర్మకార్యమును ఆచరింతురు. వీరిని వీరిదోషములతో కూడిన ధర్మకార్యములను చూసి, దేవుడు తప్పక నవ్వుకొనును. ఇటువంటివారి వలన లోకమున వాస్తవమగు ధర్మము భ్రష్థమగుచున్నది. ఈ చెడుపనుల వలన తమకు పుణ్యము లభించునా లేదా అని కాని తమవలన లోకమునకు హాని కలుగునని కాని తమకు పరమున నరకాది లోకములు ప్రాప్రించునని కాని భయపడకున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే సెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! పూరవము మార్కండేయుడు మొదలగు భక్తులకు ఎందరకో వారు ఒక్కమారు వేడినంతనే వారికి ఐహికఫలములను, దీర్ఘాయువు, జీవన్ముక్తి, విదేహకైవల్యము మొదలగునవి కూడ ఇచ్చియుంటివి. ఇపుడు నావంటి దీన భక్తుడు ఎంత వేడుకున్ననూ అనుగ్రహింపకున్నావు. ఇది ఏమి కాఠిన్యమయ్యా. మునుపు నీలో ఉన్న పరమదయళుతాస్వభవము ఇపుడు ఎచటికి పోయినది. ’ముదియగా ముదియగా ప్రాణికి లోభమును మోహమును పుట్టుకొని వచ్చును’ అన్న సామెతగ నీకు వయస్సు గడచిన కొలది నీవు నీకు ఉన్నది ఎవరికిని ఈయక దాచుకొని మూటకట్టుకొనవలయు నను ధనమోహము, ధనలోభము పుట్టినట్లున్నది. అసంపూర్ణమైయిన పద్యం: మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా ’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా ’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ ల్చి దినంబున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు. అసంపూర్ణమైయిన పద్యం: మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనసులో మలినము పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు. నిశ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు. కాబట్టి మనలోని చెడుని తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన బాదమైన ముక్తి పదవి గనడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన బాదమైన ముక్తి పదవి గనడు మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనకు ఇష్టము లేని పనులు చేస్తే మన దగ్గరి వారి మెప్పు కూడ పొందలేము. అదే ఏ పనైనా మనసుపెట్టి ఇష్టముతో చేస్తే రాజు కూడ మెచ్చుకుంటాడు. రాజేంటి, అందమైన యువతుల మెప్పుకూడ అవలీలగా పొందవచ్చు. కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్దగా చేయాలి. అసంపూర్ణమైయిన పద్యం: రక్తిలేని పనులు రమ్యమై యుండునా? రక్తికలిగెనేని రాజు మెచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రక్తిలేని పనులు రమ్యమై యుండునా? రక్తికలిగెనేని రాజు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రామావతారం ఎత్తిన ఓకృష్ణా! అల్పము, చంచలము అయిన నాబుద్ధితో రోజూ నీనామజపము నేను చేయలేక పోయిననూ నీవు దయగల తండ్రివి. నీవు నాపై దయజూపి నాపాపాలు పోగొట్టి రక్షించు తండ్రీ! అసంపూర్ణమైయిన పద్యం: రఘునాయక నీనామము లఘుపతితో దలపగలనె లక్ష్మీరమణా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రఘునాయక నీనామము లఘుపతితో దలపగలనె లక్ష్మీరమణా! అఘముల బాపుము దయతో రఘురాముడ వైన లోక రక్షక కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: యుద్ధభూమిలో మనలో మనం గొడవపడకూడదు. అబద్దలాడేవానిని బుజ్జగింపకూడదు. అలాగే గురువులతో వితండవాదం చేయకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: రజ్జు లాడరాదు రణభూమి లోపల బుజ్జగింప రాదు బొంకు వాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రజ్జు లాడరాదు రణభూమి లోపల బుజ్జగింప రాదు బొంకు వాని నొజ్జతోడ వాదు లొనరంగ మానరా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! శివభక్తుల మనస్సులందు ఒకప్పుడు స్వాభావికమగు కామభావము తన శక్తిని అధికముగ చూపును. అట్లు మన్మధుడు శివుని అణచివేయుచుండును. మరియొక సమయమున శివుడే తన శక్తి పైచేయి కాగా భక్తుల మనస్సులయందలి మన్మధుని నొక్కివేయుచుండున్. ఇట్లు శివ మన్మధులు తమ బలములను చూపుచూ బాగుగా పోరాడుచుండుట గవయ మృగము ఆబోతు పోరాడుచున్నట్లున్నది. అట్టి పోరాటములో లేగ నలిగిపోవునట్లు, నీ భక్తులు ఈ రెండు భావముల మధ్య నలిగిపోవుచున్నారు. కనుక ప్రభూ వీరి ఇట్టి కష్టమును తెలిసికొని వీరలపై దయవహించి రక్షించుమా. అసంపూర్ణమైయిన పద్యం: రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులందు ధర్మముగ ఉండవలసిన గుణములు దయ, ధర్మము, అభిజాత్యము, విద్య, ఓర్పు, సంస్కారము, సత్యము పలుకుట, విద్వాంసులను మిత్రులను కాపాడుట, సుజనత్వము, కృతజ్ఞత, విశ్వాసము, ఇతరులు తనను నమ్మదగిన వానిగ ఉండుట రాజులందు కనబడుట లేదు. రాజు కాగానే మానవతాలక్షణములైన్ పై గుణములన్నియు సహజముగానే పోవును కాబోలు. అట్లు కానిచో రాజులు పైన చెప్పిన గుణములు లేని పరమనీచులగుటకు కారణమేదియు కానరాదు. అసంపూర్ణమైయిన పద్యం: రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్ సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు ర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! రాజు ధనమునందు పేరాస కలవాడైనచో ఏదో ఒక విధముగ ప్రజలను పీడించి వారి ధనమును రాబట్టుకొనును. అపుడు ధర్మమెట్లు నిలుచును. వర్ణాశ్రమధర్మవ్యవస్థలు ఎట్లు ప్రవర్తుల్లును? చివరకు వేశ్యలకు కూడ జీవనము సాగక పోవచ్చును. వారి కళలకు ఆదరణ లభించదు. ధనము లభించినను రాజు దక్కనీయడు. నీ భక్తులు ఎవ్వరును నిబ్బరముతో మనస్సు నిలుకడతో నీ పాదపద్మములను సేవించజాలరు. కనుక లోకవ్యవస్థ సరిగ్గా ఉండి భక్తులు నిన్ను సేవించుటకు వీలుగా రాజులందు ఈ అర్ధకాంక్షాధిక్యము లేకుండునట్లు చేయమని ప్రార్ధించుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ రేజంబుల్ భజియింతు రేతెఱఁగునన్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల్ పాప చిత్తవృత్తులతో పాపములనాచరించుచు మదముచేత తమ బుద్ధులు గ్రుడ్డివి కాగా తమ పాండిత్యమో లేక యితర విజ్ఞానమో కారణముగ రాజులను సేవించి, దాసులగుచు పొందిన సంపదలు సుఖము కలిగించునా! లేక ఈ జన్మ దాటించి మరల జన్మించనవసరము లేని మోక్షమునిచ్చు నీ నిరంతర సేవ అధిక సుఖమిచ్చునా! ఇది తెలిసికొనజాలక ఉన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రాజసం చేత రాజ్యాదికారం లభిస్తుంది. కాని ఓర్పు లేకుండా ఉంటే రాజ్యం మోక్షం రొండూ పోతాయి. రాతి గుండును నీటిలో వేస్తె తేలదు కదా? అసంపూర్ణమైయిన పద్యం: రాజసంబుచేత రాజ్యభారం బందు నోర్పులేని యాత డుభయతజెడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజసంబుచేత రాజ్యభారం బందు నోర్పులేని యాత డుభయతజెడు నీటిపైన గుండు నిలుచునా మునగక విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! రాజులు అన్ని విధములుగ మత్తులు. వారి సేవ నరకబాధతో సమానము. వారు మెచ్చిన ఇత్తురు సుందర స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుఱ్ఱములు, భూషణములు మొదలైనవి. ఇవి చిత్తమునకు ఆత్మకు వ్యధ కలుగుటకు మూలసాధనములు. వాటియందు కోరిక కూడదు. వానిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలును. వానితో తగిన సంతృప్తిని పొందినాను. ఇక వారివలన ఏవిధమైన లక్ష్మి వలదు. నీవు నన్ను అనుగ్రహించి పరిపాకము పొందిన జ్ఞానలక్ష్మీజాగృతిని యిమ్మని వేడుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రాజులకు ఎప్పుడూ యిద్దముల గురించిన ఆలోచనే, మునులకు ఎప్పుడూ పరమాత్మగురించి ఆలొచనే, అల్పునకు ఎప్పుడూ అతివల గురించిన ఆలొచనే. అసంపూర్ణమైయిన పద్యం: రాజువరుల కెపుడు రణరంగముల చింత పరమ మునులకెల్ల పరము చెంత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజువరుల కెపుడు రణరంగముల చింత పరమ మునులకెల్ల పరము చెంత అల్పనరులకెల్ల నతివలపై చింత విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! చంద్రునకు రాజనుపేరు కలిగి గురుభార్యా సాంగత్యమువలన మహాపాతకి అయ్యెను. కుబేరునకు రారాజను శబ్ధము ఉండినందుననే అతనికొక కన్ను పార్వతీశాపము వలన వికలమాయెను. దుర్యోధనునకును రారాజను పేరున్నందుననే అతడు బంధుసమేతముగా యుధ్ధములోఁ జచ్చెను. రాజను పేరు గలవారందరు ఏదోయొక కీడును పొందియేయుండిరి. కావున నాకీ జన్మముననే కాక మరి ఏ జన్మమందైనను ఆ రాజ శబ్ధమునియ్యవలదు. అసంపూర్ణమైయిన పద్యం: రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ ఛీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: జీవం లేని నందిని మొక్కి జీవమున్న ఎద్దును భాదలు పెడుతూ ఉంటారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను మించిన పాపులు ప్రపంచంలో ఉండరు. అసంపూర్ణమైయిన పద్యం: రాతి బసవని గని రంగుగా మొక్కుచూ గనుక బసవనిగని గుద్దుచుండ్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాతి బసవని గని రంగుగా మొక్కుచూ గనుక బసవనిగని గుద్దుచుండ్రు బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రాముని భక్తులమని అనుకుంటూ మనసులో భక్తి లేకున్నా కూడ తెగ భజనలు చేస్తుంటారు. నిజమైన భక్తి ఉన్న వాడు భజనలు చేయవలసినా అవసరం ఉందా? భక్తిని మనస్సులో ఉంచుకుంటే చాలు, భజనలు చేయవలసిన అవసరం లేదు. అసంపూర్ణమైయిన పద్యం: రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక, భక్తి నిల్ప నతడు, భజన చేయునా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా!దుష్టులు నన్నుఅన్యాయంగాహింసిస్తూంటే ఊరుకుంటావా?నన్నుకాపాడు'రామదాసు. అసంపూర్ణమైయిన పద్యం: రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా నేమిఎరుంగనట్టుల సహించుచునున్నపనేమిచెప్పురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా నేమిఎరుంగనట్టుల సహించుచునున్నపనేమిచెప్పురా నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్ కోమలనీలవర్ణ రఘుకుంజర మద్గతిజానకీపతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధర్మాధర్మముల సూక్ష్మమును గ్రహించవలెను.రాముడు గొప్పరఘువంశమునబుట్టి ధర్మముతో మరింతపేరుతెచ్చెను.దుర్యోధనుడుగొప్ప కురువంశములోపుట్టి అధర్మముతో దానికికీడుతెచ్చాడు. అసంపూర్ణమైయిన పద్యం: రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె కురువిభుండుపుట్టి కులముచెరిచె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె కురువిభుండుపుట్టి కులముచెరిచె యెవరిమంచిచెడ్డ లెంచిచూచిన దేట విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నీలమేఘపురంగుతోవెలుగుతూ జనులకానందకారకా పరశురామునిగెలిచి ఏకపత్నీవ్రతుడవై కాకుత్సవంశచంద్రుడవైన రాక్షససంహారీరామా!గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీలనీరద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీలనీరద శ్యామ కకుత్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్బలో ద్దామవిరామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఘోరపాపాల నుండి విముక్తిని కలిగించేవాడు, సద్గుణములతో కూడిన కల్పవృక్షం వంటివాడు, తీగెలెన్నో విచ్చుకొనే తోట వంటివాడు, ఆరు రకాల వికారాలను జయించిన వాడు, సాధుపుంగవులను రక్షించడమే వ్రతంగా గలవాడు.. ఎవరంటే రాముడే. పరమదైవమూ ఆయనే కదా. నీ అడుగులలో పూచే తామరలనూ కొలవడమే నా పని భద్రగిరి వాసా! అసంపూర్ణమైయిన పద్యం: రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో ద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పాపముల పోగొట్టువాడవు, మంచిగుణములకు కల్పవృక్షపు వంటివాడవు,ఆరువికారములజయించి మంచినికాపాడు రామా!నిన్నేనమ్మానుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయరాముడు సాధుజనావన వ్రతో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయరాముడు సాధుజనావన వ్రతో ద్దాముడు రాముడేపరమదైవము మాకనిమీయడుంగుగెం దామరలేభజించెదను దాశరధీ కరుణాపయోనిధీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఒక రాయిని పట్టుకుని మరొక రాయితో అదె పనిగా రాస్తూ ఉంటే ఎంత గరుకు తనము అయినా పొయి నున్నగా తయారవుతాయి. అలాగే పట్టుదలతో చేస్తూ ఉంటే ఎలాంటి పనినైనా సాధించవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన యట్టు లన్ని పనులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన యట్టు లన్ని పనులు పాటు చేసినంత పరిపాటి యగునయా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మూర్ఖులకు దైవము తావు తెలియక మోక్షం కోరకు విగ్రహాలను పూజించుట, అడవులు, దేశదేశాలు పట్టి తిరుగుట చేస్తుంటారు.దైవము తన మనస్సులోనే ఉన్నాడని తెలుసుకోలేరు. తీర్ధయాత్రలు మాని మనస్సులోనున్న దైవాన్ని పూజించుటయే మేలు. అసంపూర్ణమైయిన పద్యం: రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు కానలేరు ముక్తికాంత నెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు కానలేరు ముక్తికాంత నెపుడు తానయుండుచోట దైవంబు నుండదా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మన మనస్సు ఏమి చెబుతుందో వినకుండా ఆవేశంతో అడవులబట్టి పోతే ప్రయొజనం ఉండదు. కావున ముందు మన మనస్సులో ఎముందో అది ఏమి చేప్పాలనుకుంటుందో విని అర్దం చేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: రూఢిమదిని మించి రొద వినజాలక కాడు చేరనేమి ఘనము కలుగు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూఢిమదిని మించి రొద వినజాలక కాడు చేరనేమి ఘనము కలుగు? వీటిలోన రవము విన్నంద వినుచుండు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: స్థిరముగా చేసెదననిచెప్పి తరవాత మానరాదు.సహాయముగా నుండే బంధువులకి చెడు మనసులోకూడా తలవకూడదు. కోపించే అధికారిని సేవించకూడదు.పాపులున్న దేశానికి వెళ్ళరాదు. అసంపూర్ణమైయిన పద్యం: రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఏదైనా రూఢిగా చెప్పి అనలేదని అబద్ధామాడకు.సహాయముగానుండు. బంధువులకు కీడుచేయకు.[మిగతావారికి చెయ్యచ్చని కాదు]కోపించే అధికారిని సేవించకు.పాపాత్ములుండెడి దేశానికి వెళ్ళకు. అసంపూర్ణమైయిన పద్యం: రూపించి పలికిబొంకకు ప్రాపగుచుట్టంబు కెగ్గుపలుకకుమదిలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూపించి పలికిబొంకకు ప్రాపగుచుట్టంబు కెగ్గుపలుకకుమదిలో గోపించురాజు గొల్వకు పాపపుదేశంబుసొరకు పదిలము సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: స్త్రీ రూపుని, నడకలో హొయలుని చూసి క్షణికావేశంలో బ్రాంతి చెందుతారు. అలాంటి బుద్ది మారక పోతె అందరి దగ్గర నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: రూపు నడక చూడదాపంబు పుట్టిన భ్రాంతిలంకురించు నంతలోనె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూపు నడక చూడదాపంబు పుట్టిన భ్రాంతిలంకురించు నంతలోనె బుద్దిమఱలకున్న రద్దికి నెక్కురా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! వాస్తవమగు తత్వజ్ఞానుభవము కాని చిత్తపవిత్రత కాని పవిత్రవర్తనము కాని లేక శుష్కమగు పాండిత్యము మాత్రము సంపాదించిన కొందరు ’మేము ప్రాపంచిక సుఖములపై రోత చెందితిమి’ అందురు. వాస్తవముగ తమ మనస్సులందు ఏ ఉత్తమ సంస్కారము లేక రోగగ్రస్తమగు మనస్సులు కలవారు. వీరికి ఏమి రోత కలిగినది. రోతనగా వీరికేమి తెలియును. నేను శివభక్తుడను, ఎంత విభూతిని పూసికొంటిని అందురు. వీరు పూసుకొన్నది లేదు వారి దేహములందు ఏపూతయు లేదు. ఎందుకంటె వారి అంతఃకరణములందు పాదుకొనియున్న మదము మొదలైన దుర్దోషములచే వారి దేహములు అపూతములు అపవిత్రములయి ఉన్నవి. నా వాంఛలు మొదలగు వాటిని మాత్రమే కాదు ధ్యానస్థితిలో కన్నులను మూసికొంటిని అందురు. వీరి కన్నులు మూతలు పడియున్నను వీరి మనస్సులు ప్రాపంచిక సుఖాదులు, వానిపై వాంఛలు, వాటిని పొందుటకు దుష్కర్మలును చూచుచునే ఉన్నవి. సదా మూఢత్వమే కాని వీరి అంతఃకరణములందు తత్వజ్ఞానము, యుక్తాయుక్త వివేకము ఉండవు. కనుక శివా నన్ను అట్టివానినిగా కానీయక నిన్ను సదా సేవించువానిగ అనుగ్రహించుము. అసంపూర్ణమైయిన పద్యం: రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్ మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ జేసిందేంటిది చేంతలేఁటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా మనస్సు విచిత్ర స్థితితో రీతిలో తన ఇఛ్ఛవచ్చినట్లు ప్రవర్తిల్లుచున్నది. సుందరులైన స్త్రీల యౌవన కామ సుఖానుభవమను దృష్టితో కొన్ని సమయములందు, విరక్తితో కొన్ని సమయములు సంచరించుచున్నది కాని పూర్ణవైరాగ్యము పొందుట లేదు. పుత్ర మిత్ర జనములు, సంపదల యందు ప్రీతిని కొద్దిగా వదలుచున్నది కాని పూర్తిగ వదలుట లేదు. కోరికలనెడి తీగలను కొంత కోసివేయుచున్నది కాని సంపూర్ణముగ కోసివేయుట లేదు. నీకు ప్రీతికరములగు సత్కర్మలనాచరించ సంకల్పించుచున్నది కాని పూర్ణముగ జరుగుట లేదు. కనుక దేవా నా ప్రార్ధన మన్నించి ఈ నా మనస్సునందలి ఈ విచ్చలవిడితనమును పోగొట్టి పైని చెప్పినట్లు ఉన్న నా మనోదోషములను నశింపజేయుమా. అసంపూర్ణమైయిన పద్యం: రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్ పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్ పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! విజ్జు అనెడి బోయవాని వలె ఱాలతో నిన్ను బూజించి నిన్ను మెప్పించలేను. సిరియాళరాజు వలె కొడుకుమాంసమును నీకు ఆహారముగ పెట్టి నిన్నాదరించలేను. విష్ణువువలె కన్ను పెఱికి నిన్ను పూజించి నిన్ను సంతోషపరచలేను. చపలచిత్తుడనగుటచే నాకు నీ విషయమున నిస్చలభక్తి లేదు. నిన్ను మెప్పించగల సామగ్రి యేది;యు లేకున్నను నిన్నే శరణు పొందినాను. నా అదృష్టము ననుసరించి నీ చిత్తమునకు దోచినవిధముగా జేయుము. అసంపూర్ణమైయిన పద్యం: ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ జాలన్ జంపంగ నేత్రము న్దివియంగాశక్తుండనేఁ గాను నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ జాలన్ జంపంగ నేత్రము న్దివియంగాశక్తుండనేఁ గాను నా శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనకు చేటు కాలం దాపురించినప్పుడు అల్పుడు కూడ భాద పెట్టకలడు. అంత గొప్ప రాజ్యమైన లంకని కోతులు నాశనం చేయలేదా? అసంపూర్ణమైయిన పద్యం: లంకపోవునాడు లంకాధిపతి రాజ్య మంత కీశసేన లాక్రమించె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లంకపోవునాడు లంకాధిపతి రాజ్య మంత కీశసేన లాక్రమించె చేటు కాలమైన జెఱుప నల్పుడె చాలు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొప్ప ధనవంతుదైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాసనము చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుదు సామాన్యులైనను అపకారము చేయుదురు. అసంపూర్ణమైయిన పద్యం: లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సమాజంలో నీతిపరులే నిజమైన బలవంతులు. శారీరకంగా ఎంత లావుంటే ఏం లాభం? నీతి లేని జీవితం వృథా. పెద్ద కొండవంటి ఏనుగునైనా సరే, చిన్నవాడైన మావటివాడు చక్కగా వశపరచుకొంటాడు. ఇదే మాదిరిగా, మనుషుల్లోనూ దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పదని తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: లావుగల వానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లావుగల వానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఆహారముగ ఉపయోగించుటకు అడవులలో కందమూలఫలములు లేవా. దప్పిక తీర్చుటకు నదులయందు జలములు లేవా. నివసించుటకు ఆశ్రయముగా పర్వత గుహలు లేవా. పండుకొనుటకు ఆకుల పడకలు లేవా. జీవితమున కలుగదగు సుఖములననుభవించుటకు, యోగక్షేమములు చూచుటకు సదా జనుల ఆత్మలలో అంతర్యామివై యున్నావు. నీ అనుగ్రహమున ఇన్న్ లభించుచుండగ మానవులు ఏ సుఖములు కోరి ఈ రాజులను సేవించుటకై ఏల పోవుచున్నారో నాకు తెలియుట లేదు. అసంపూర్ణమైయిన పద్యం: లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్ సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: లోకములు,లోకపాలకులు,లోకములలో నివసించువారు,కడకు లోకములన్నియు నశించినపిమ్మట గాఢమైన అంధకారము నిండియున్నవేళ ఒకేఆకారముతో వెలుగుతున్న వానినేసేవింతును.[ఆరాధింతును]గజేంద్రమోక్షం,పోతన అసంపూర్ణమైయిన పద్యం: లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది నలోకంబగు పెం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది నలోకంబగు పెం జీకటికవ్వల నెవ్వం డేకాకృతివెలుగు నతనినే సేవింతున్",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మంచివారు చెడ్డవారి విషయము తెలియకచేరితే మాటలతోవేధిస్తారు.కాకుల గుంపులోకి కోకిలవస్తేఅరిచి తరుముతాయి. అసంపూర్ణమైయిన పద్యం: లోకములోన దుర్జనుల లోతు నెరుంగక చేరరాదు సు శ్లోకుడు చేరినం గవయ జూతురు చేయుదు రెక్కసక్కెముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోకములోన దుర్జనుల లోతు నెరుంగక చేరరాదు సు శ్లోకుడు చేరినం గవయ జూతురు చేయుదు రెక్కసక్కెముల్ కోకిలగన్నచోటగుమిగూడి యసహ్యపు గూతలార్చుచున్ గాకులు తన్నవే తరిమి కాయము తల్లడమంద భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మంచివారు ఎదటివారుఎటువంటివారో సరిగ్గాతెలిసికొనకుండా వారినిచేరరాదు. కాకుల్లోకి కోకిలవస్తే తరిమినట్లు జరుగును. అసంపూర్ణమైయిన పద్యం: లోకములోనదుర్జనుల లోతునెరుంగక చేరగరాదుసు శ్లోకుడుచేరినం గవయజూతురు చేయుదురెక్కసక్కెముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోకములోనదుర్జనుల లోతునెరుంగక చేరగరాదుసు శ్లోకుడుచేరినం గవయజూతురు చేయుదురెక్కసక్కెముల్ కోకిలగన్నచోట గుమిగూడియసహ్యపు గూతలార్చుచున్ గాకులుతన్నవే తరిమికాయము తల్లడమందభాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఆత్మను చూచిన వాడు లోకంలో దెన్నైనా చూడగలడు. అలా బయట లోకం కూడ చూసిన వాడె పరమయోగి కూడ అవుతాడు. కాని తనను తాను తెలుసుకున్నవాడు, సర్వమూ తెలుసుకున్నట్లు. అసంపూర్ణమైయిన పద్యం: లోనుజూచినతడు లోకంబు లెఱుగును బయలజూచినతడు పరమయోగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోనుజూచినతడు లోకంబు లెఱుగును బయలజూచినతడు పరమయోగి తన్ను జూచినతడు తానౌను సర్వము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒంటి మీద రుద్రాక్షల మాల వేసుకుని, ఒళ్ళంతా బూడిద పూసుకుని దొంగ జపము చేస్తే ప్రొయొజనము లేదు. మనసులో గురువుని పెట్టుకుని గమనించడమే అసలైన ధ్యానం. అసంపూర్ణమైయిన పద్యం: వక్షమందు గురుని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాచబాట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వక్షమందు గురుని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాచబాట అక్షమాల జపమె యవని దొంగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము. అసంపూర్ణమైయిన పద్యం: వగవకు గడిచిన దానికి బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వగవకు గడిచిన దానికి బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై యెగి దీనత నొందకుమీ తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చావు పుట్టుకలు అనునవి ఎప్పుడును ఉండు ఈ సంసార చక్రమున చచ్చి పుట్టని వాడే ఉండడు. పుట్టిన వారిలో నశింపనివాడు ఉండడు. ఎవని పుట్టుకల వలన వంశము గొప్పకీర్తి చేత ప్రసిద్ది చెందునో వాడే జన్మించినవాడు. వాని పుట్టుకే గణనీయమైనది అగును. అసంపూర్ణమైయిన పద్యం: ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడుగలడె ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడుగలడె వాని జన్మంబు సఫల మెవ్వానివలన వంశ మధి కోన్నతి వహించి వన్నెకెక్కు.",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మీరు చేసిన దానముయొక్క ఫలితము వద్దంటే విడిపోదు అలానే దానము చేయకుండా రమ్మంటే రాదు.కాబట్టి ఫలితాలగురించి ఆలోచించకుండా తమ తమ తాహతుకి తగ్గట్టు దానము చేయుటయే మేలు. అసంపూర్ణమైయిన పద్యం: వద్దనంగబోదు వలెననగారాదు తాను చేసినట్టి దానఫలము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వద్దనంగబోదు వలెననగారాదు తాను చేసినట్టి దానఫలము ఉల్లమందు వగవకుండుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శరీరచాపల్యముచేఏనుగు,రుచికిచేప,పాటకిపాము,చూపుకిజంక,వాసనకితుమ్మెదలోబడినట్లకాక రామా!నన్నింద్రియాలనుండి కాపాడు.గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: వనకరిచిక్కుమైనసకు వాచవికింజెడిపోయె మీనుతా వినికికిజిక్కెజిల్వగను వేదరుజెందెనలేళ్ళు తావిలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వనకరిచిక్కుమైనసకు వాచవికింజెడిపోయె మీనుతా వినికికిజిక్కెజిల్వగను వేదరుజెందెనలేళ్ళు తావిలో మనికినశించెదేటితర మాయిరుమూటిని గెల్వనైదుసా ధనములనీవెకావనగు దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కృష్ణా!భక్తులనురక్షించువాడా!గొప్పవారైన త్రిమూర్తులలో కరుణామూర్తివైననీ సద్గుణాలను సనకాది మునీంద్రులుసహితము నిన్నుస్థుతించలేరు.ఇకనిన్ను స్తుతించుటకు నేనెంతటివాడను? అసంపూర్ణమైయిన పద్యం: వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై కననీ సద్గుణజాలము సనకాదిమునీంద్రు లెన్నజాలరు కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గతజన్మలో పుణ్యకార్యాలు చేయడం వల్ల సంపాదించిన పుణ్యరాశి ప్రభావం ఎంతటి దంటే అది మనుష్యుని ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది. అతడు అడవిలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, శత్రువుల మధ్య ఉ్నా, మహాసముద్రాలలో ఉన్నా కొండచివరల ఉన్నా, నిద్రలో ఉన్నా, మత్తులో ఉన్నా అపాయంలో ఉన్నా పుణ్యమే రక్షిస్తుంది అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వనే రణే శత్రుజలాగ్ని మధ్యే గుహార్ణ వే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వనే రణే శత్రుజలాగ్ని మధ్యే గుహార్ణ వే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని కర్మాచరణం వల్లకలిగే ఫలితం ఎంత బలీయమైనదో ఆపదల్లో సైతము పూర్వపుణ్యమే రక్షిస్తుంది. ఈ పుణ్యం గత జన్మ సంప్రాప్తం. ఇలాంటి వాళ్లు ఎక్కడున్నా వారికి లోటేమీ ఉండదు.",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వరదలొచ్చే పొలంలో వ్యవసాయం చెయ్యకు. అది సాగవదు.కరువుతో కష్టపడుతున్నా సరే చుట్టాలిళ్ళకు వెళ్ళకు.లోకువవుతావు.ఇతరులకు ఇంటిగుట్లు చెప్పకు.చేటు.పిరికివాడికి సేనాధిపత్యము నీయకు. అసంపూర్ణమైయిన పద్యం: వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనులకడ కేగకుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనులకడ కేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రత్నాలవంటి ధాన్యాలను పండించి, చక్కగా దంచి, రుచికరంగా వండి, తృప్తిగా ఇతరులకు బోజనం పెట్టెవాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, అతనే దైవసమానుడు. అసంపూర్ణమైయిన పద్యం: వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు చక్కదంచి వండి మిక్కుటముగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు చక్కదంచి వండి మిక్కుటముగ సుష్టు బోజనముల జూఱగా నిడువాడు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా! భక్తులను కాపాడే నీకు పరాకు వద్దు. నీ మంచి చరిత్రకి, నీ బిరుదుకి కీడు తెచ్చుకోవద్దు. నా పాపసముద్రము మీద నీవు తెప్పవు. అసంపూర్ణమైయిన పద్యం: వలదుపరాకు భక్తజనవత్సల నీచరితంబువమ్ముగా వలదుపరాకు నీబిరుదు వజ్రమువంటిదిగాన కూరకే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలదుపరాకు భక్తజనవత్సల నీచరితంబువమ్ముగా వలదుపరాకు నీబిరుదు వజ్రమువంటిదిగాన కూరకే వలదుపరాకు నాదురితవార్ధికి దెప్పవుగా మనంబులో దలతుమెకా నిరంతరము దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: భూలోకంలో వింతను, ఆకర్షణను కలిగించే గుర్రాన్ని ఎక్కావు. దుష్టులను సంహరించావు. ధర్మాన్ని నిలబెట్టటానికి కలియుగం ముగిసే సమయంలో కలిపురుషుడిగా అవతరించి, లోకాలు సృష్టించినవాడవు నువ్వు. అసంపూర్ణమైయిన పద్యం: వలపుల తేజీనెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలపుల తేజీనెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్ కలియుగము తుదిని వేడుక కలికివిగానున్న లోకకర్తవు కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అడవిలోని క్రూర మృగాలెన్నైనా వలవేసి బంధించి పట్టుకోనుట సాధ్యమేకాని గురువు సహాయం లేకుండా మనస్సును అదుపులో పెట్టుకోవడం అసాధ్యం. అసంపూర్ణమైయిన పద్యం: వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల బట్టవచ్చుగాని పాడుకర్మ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల బట్టవచ్చుగాని పాడుకర్మ గురుని బోధలేక కుదుట నొందదు సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తమలపాకుల్లో సున్నంఎక్కువైతే నోరుమండిపొక్కుతుంది.తప్పనిసరై దుష్టులతో కలిసినా అధికమైతేప్రమాదం.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయబడ్డచో గొలవదియెకాని యెక్కువలుగూడవు తమ్ములపాకులోపలం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయబడ్డచో గొలవదియెకాని యెక్కువలుగూడవు తమ్ములపాకులోపలం గలసినసున్న మించుకయకాక మరించుక యెక్కువైనచో నలుగడ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుకపొక్కకయున్నెభాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఇతరులకు బాధ కలిగించేవి కూడ సచ్ఛీలురైనవారు ఆనందగా భరిస్తారు. వారికి అగ్ని చల్ల నీటిలా, మహామేరు పర్వతం చిన్నరాయిలా, క్రూరమృగమైన సింహం సాధుజంతువు జింకలా, మహాసర్పం పూలహారంలా, విషము అమృతసమానంగా అనిపిస్తుంది అని భావం అసంపూర్ణమైయిన పద్యం: వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా న్మేరుఁ స్వల్పశిలాయతే, మృగపతిఁ సద్యఁ కురఙ్గాయతే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా న్మేరుఁ స్వల్పశిలాయతే, మృగపతిఁ సద్యఁ కురఙ్గాయతే వ్యాలో మాల్యగుణాయతే, విషరసః పీయూషవర్షాయతే యస్యాఙ్గే ऽ భిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనిషి మాట అనేది చాలా విలువైనది మరియు చాల శక్తి కలిగియున్నది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయొగించాలి. ఎంత గొప్ప బంధుత్వమయినప్పటికి ఒక్క మాట వలన చెడిపోతుంది. దీనివలనే స్త్రీలకి చెడ్డపేరు వస్తుంది. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మనం మాట్లాడే మాటలోనె ఉన్నది. అసంపూర్ణమైయిన పద్యం: వాక్కు చేత దప్పు వావులు వరుసలు వాక్కు చేత దప్పు వనితగుణము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాక్కు చేత దప్పు వావులు వరుసలు వాక్కు చేత దప్పు వనితగుణము వాక్కుచేత గల్గు వరకర్మములు భువి విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దుష్టుడైన వాడు వంకర టింకర మాటలతో ఎత్తి పొడుస్తూ వంకర దండాలు పెడుతూ ఉంటాడు కాని ప్రేమ అనేది ఉండదు. అలాగే కొంతమంది విభూది పెట్టి భక్తి నటిస్తారే కాని వారి నోరు తోడేలు వలె ఇతరులను మ్రింగడానికి చూస్తూ ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు ప్రేమ కలిగినట్టు పెట్టనేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు ప్రేమ కలిగినట్టు పెట్టనేల? నోసట బత్తిజూపు నోరు తోడేలయా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆకలితో మొహం వాచిపోయిన మనిషి ఎలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించినదల్లా తింటాడో, అలానే మనస్సు చలించిన మూర్ఖుడు నిలకడగా ఉండలేడు. అసంపూర్ణమైయిన పద్యం: వాచవికి మెగము వాచినయట్టుల నిదియు నదియు దినగ మొదలుపెట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాచవికి మెగము వాచినయట్టుల నిదియు నదియు దినగ మొదలుపెట్టు మరలదింక బుద్ది మర్యాదపోయిన విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నేను ఏ జన్మలోనో నీ విషయమై గొప్ప అపచారము చేసితిని. ఏమిటనగా సరస్వతీ పతియగు బ్రహ్మకు కూడా దుర్లభమైన నీ తోడి సాయుజ్యము పొందుటకు ఉత్తమమైన ప్రణవోపాసన మొదలగు ప్రక్రియలు చేయక, బ్రహ్మాదులవలె నీ ద్వారమున నిల్చి నిన్ను అనుగ్రహింప చేసికొనక, నీ ఈశ్వరత్వ లక్షణమైన మోక్షలక్ష్మిని (నిర్వాణశ్రీని) సాహసముతో చెరబట్ట తలచితిని. ఈ మానసాపచారముతో చేసిన మహాపరాధమునకు తగిన దండన విధించితివి. నీ సన్నిధిలో ఉండి నీ కల్యాణోత్సవములు మొదలైనవి చూచి ఆనందమును పొందు భాగ్యము లేకుండ చేసితివి. రాజులలోకెల్ల అధముడగు ఒకానొక భూపాలుని సేవకై వాని ద్వారమున దూరవలసిన దౌర్భాగ్యము ఈ జన్మమున నాకు కలిగించితివి. ఈ దండననుండి విడుదల చేయుమయ్యా. అసంపూర్ణమైయిన పద్యం: వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నిజమైన ఙానము కలవాడు ఎవ్వరితోను వాదులాడక, ఎవ్వరి పంచకు చేరక, ఎవరికీ కీడు చేయక, అందరివద్ద మంచిగా ఉంటూ గౌరవము పొందుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ జేరరాడు తాను చేటుదేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ జేరరాడు తాను చేటుదేడు ఙానియగుచు బుధుడు ఘనతబొందగజూచు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ప్రకృతి యందు వర్షము లేకున్నా దేశమునకు కరువు కాటకములు వచ్చును, మరియు వర్షములున్నచో వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజమే కదా అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వాన కురియకున్న వచ్చును కక్షామంబు వాన గురిసెనేని వఱద పాఱు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాన కురియకున్న వచ్చును కక్షామంబు వాన గురిసెనేని వఱద పాఱు వఱద కఱవు రెండు వరుసతో నెఱుగుడి విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వర్షము వచ్చుట, ప్రాణము పోవుట యే మనుజునకైనా తెలియదు. అది తెలిసినచో కలికాలము ముందుకు నడవదు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వాన రాకడయును బ్రాణంబు పోకడ కానఁబడ దదెంత ఘనునికైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాన రాకడయును బ్రాణంబు పోకడ కానఁబడ దదెంత ఘనునికైన గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వాన రావడం, ప్రాణం పోవడం ఎవ్వరికి తెలియదు. అవి అన్ని కాల, కర్మములను అనుసరించి వాటికవే జరిగిపొతుంటాయి. అలంటివి అన్ని ముందే తెలిస్తె ఇంకెమన్నా ఉందా? అసంపూర్ణమైయిన పద్యం: వానరాకడ మఱి ప్రాణంబుపోకడ కానబడదు కాలకర్మవశత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వానరాకడ మఱి ప్రాణంబుపోకడ కానబడదు కాలకర్మవశత గానబడినమీద కలి యిట్లు నడుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పేదవాడుచెవికుట్టు పెద్దదిచేసుకోగలడు ఆభరణం చేయించుకోలేనట్లే విద్యనేర్చినవారందరూ ధనవంతులుకాలేరు. అసంపూర్ణమైయిన పద్యం: వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా బూనినబూనుగాక తనపుణ్యముచాలక భాగ్యరేఖకుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా బూనినబూనుగాక తనపుణ్యముచాలక భాగ్యరేఖకుం బూనగనెవ్వడోపు సరిపోచెవి పెంచునుగాకదృష్టతా హీనుడు కర్ణభూషణము లెట్లుగడింపగనోపు భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధనములేని సమయములో తల్లి, భార్య, పిల్లలు, సన్నిహితులు వీరందరు శత్రువులు అవుతారనుట నిక్కమైన నిజము. కాబట్టి అతి ప్రేమకు పొయి ధనమును త్యజించుటకన్న, కావలిసినంత సంపాదించి అందరిని బ్రతికించగలగడం ముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: విత్త హీనమైన వేళలందును తల్లి తనయు లాలు సుహృదు లనెడివార","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విత్త హీనమైన వేళలందును తల్లి తనయు లాలు సుహృదు లనెడివార లెల్ల శత్రులగుదు రెండైన నిజమిది విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల చిత్తమునందు వ్యధ చాల ఎత్తగు వేపచెట్టు. అది మొలకెత్తుటకు పెరుగుటకు విత్తు ఉండవలెను కదా. అజ్ఞానమే ఆ విత్తు. చిత్తము ఆ విత్తు మొలకెత్తించుటకు చేసిన పాదు. ఆ చిత్తమునందు కలుగు సంసారవిషయక మయిన ఆవేశము ఆ పాదునకు వేసిన గట్టు మరియు ఆ విత్తు మొలకెత్తుటకు కావలసిన నీరు. అహంకారము ఆ విత్తునుండి వచ్చిన మొలక. అసత్యములు ఆ మొలకకు మారాకులు. మానవులాచరించు అత్యంతదుర్వర్తనములు ఆ చెట్టున పూచిన పూవులు, కామము మొదలగు చిత్తదోషములు ఆ చెట్టున పండిన పండ్లు. అసంపూర్ణమైయిన పద్యం: విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను , ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు. అసంపూర్ణమైయిన పద్యం: విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు బేద వానియింట బెండ్లయిననెరుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: విద్యఎవరికీకనపడని గుప్తఐశ్వర్యం. ధనాన్నిఎవరైనా దోచుకుంటారనేభయంతో దాచాలి.విద్యదాచపనిలేదు.విద్యాజ్ఞానమున్నవారు అవార్డులు,సత్కారాలు కోరకపోయినా కీర్తిప్రతిష్టలతో వెలుగుతూంటారు.వీరికి ధనలోపముండదు.విద్యే గురువుగాను విదేశాలలో బంధువుగాను ఉంటుంది.విద్యే దైవం.దానికిసరిపడే ధనముండదు.విద్యావంతులని రాజులు[దేశాద్యక్షులు]పూజిస్తారు.విద్యలేనివాడు మనిషా?అంటున్నాడు భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకుసాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: విద్య ఉండి వినయము లేకపోతే ఆ విద్య ఎందుకు పనికి రాదు. ముత్తైదువుకు ఆభరణాలు అన్ని ఉండి మంగళసూత్రం లేకపోతే ఏమి ప్రయొజనం అసంపూర్ణమైయిన పద్యం: విద్యగలికి యుండి వినయము లేకున్న నైదు వలకు మేలియైన మణులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విద్యగలికి యుండి వినయము లేకున్న నైదు వలకు మేలియైన మణులు సొమ్ములుండి కంఠ సూత్రము లేనట్లు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విద్యాహీనుడు పండితుని వద్ద ఎంత సమయము గడిపినా ఙాని కాలేడు. కొలనులో హంసలతో పాటు కొంగలున్నా అవి హంసలు కాలేవు కదా! అసంపూర్ణమైయిన పద్యం: విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు కొలని హంసల కడ గొక్కెరులున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎవ్వరేది చెప్పిననూ వినవచ్చును. విన్నమాటలన్నీ నమ్మేసి ఆవేశాలు తెచ్చుకోకూడదు. ఆ మాటలయొక్క పూర్వాపరాలు తెలుసుకుని న్యాయమేదో,అన్యాయమేదో గ్రహించగలవారే నీతిపరులు.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్ గనికల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓదయాసముద్రా!నీవుజీవులమాటలువిని,భక్తితోనిన్నుశరణువేడితే వెళ్లకూడనిచోట్లకి కూడాసర్వమూ మరిచివెళ్ళి రక్షిస్తావట.నేనుఇంతవేడుకుంటున్నానువ్వు రావడంలేదు.అందుకేసందేహంగావుంది.గజేంద్రుడు అసంపూర్ణమైయిన పద్యం: వినుదట జీవులమాటలు చనుదట చనరానిచోట్ల శరణార్ధులకో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వినుదట జీవులమాటలు చనుదట చనరానిచోట్ల శరణార్ధులకో యనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యె గరుణావార్దీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దాంభికుడు తాను విన్నవి కొన్ని, విననివి కొన్ని, వింతగా ఉండేవి కొన్ని చెపుతూ ఉంటాడు. అతనికి అసలు ఎటువంటి విషయాలు తెలియక పొయినా అన్ని కళ్ళార చూసినట్లు చెపుతుంటాడు. ఇలాంటి వారి మాటలు వినరాదు. అసంపూర్ణమైయిన పద్యం: విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని వింత సుద్దులెన్నో వినగ జెప్పు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని వింత సుద్దులెన్నో వినగ జెప్పు దాను గన్నయట్లే దాంభికుడెప్పుడు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బ్రాహ్మణులంతా ఒకచోట చేసి పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి, వెర్రి లెక్కలు వేసి, ఎవరు ఎవరికి మొగుడు పెళ్ళలవ్వాలో నిర్ణయించాక కూడ ప్రపంచంలో ఇంతమంది ముండమోపిలు ఎందుకున్నారు? అసంపూర్ణమైయిన పద్యం: విప్రులెల్లజేరి వెర్రికూతలు కూసి సతిపతులగూర్చి సమ్మతమున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విప్రులెల్లజేరి వెర్రికూతలు కూసి సతిపతులగూర్చి సమ్మతమున మునుముహుర్తమున ముండెట్లమోసెరా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా! లోకములను అందలిజీవులను సృష్టించుటకు బ్రహ్మవు. అన్నిటినీ,అందరినీ రక్షించుటకు విష్ణుడవు.కడకు నశింపజేయుటకు శివడవు.అన్నీనీవేఅయి విశ్వమంతా నిండియున్నావు. అసంపూర్ణమైయిన పద్యం: విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా విశ్వము జెరుపను హరుడవు విశ్వాత్మక నీవెయనుచు వెలయుదు కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో ధనవంతులు, రాజులు తమ ఐశ్వర్యములతో వివిధ భోగములు అనుభవించు చుందురు. ఇతరులు తమను పొగుడుచుండగ విని ఆనందించుచుందురు. తమ సంపదలిచ్చు భోగములు అనుభవించుచుందురు. అట్టి ఆనందపారవశ్యములో ములిగిన సమయములో దంభమునకై దానములు చేయుదురు. అవి పవిత్రము కాదు. క్షుద్రమైనవి. నాకు అట్టి సంపదలు వలదు. నీకై ఏ ఐశ్వర్యములు ఒల్లక సకలజీవులకు సకలైశ్వర్యములు, శాశ్వత మోక్షపదము ఇచ్చు నిన్నే ధ్యానింతును, అర్చింతును. అసంపూర్ణమైయిన పద్యం: వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్ పాడంగ వినునప్పుడున్ జెలఁగు దంభప్రాయవిశ్రాణన క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! పెద్దలను భక్తితో కొలుచుచున్న యెడల వానిని లోకమునందు పరిశుద్ధముగల మనస్సు కలవాడనియు, తెలివి తేటలు బాగుగా నుండు వాడనియు, ధర్మములనెరిగిన వాడనియు పెద్దలగువారందురు. అసంపూర్ణమైయిన పద్యం: వృద్ధజన సేవ చేసిన, బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వృద్ధజన సేవ చేసిన, బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్ సద్ధర్మశాలి యని బుధు లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగ కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది. త్వరలోనో కొంతకాలమునకో రానున్న దుర్మరణము తలుచుకొనగా ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మేలు సాధించనివాదనగుదునే. నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును. అసంపూర్ణమైయిన పద్యం: వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్ వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్ వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్ నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం జెనకుంజీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వెన్న చేతిలో పెట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నెయ్యిని అడుక్కున్నట్లు తనలోనే దైవము ఉన్నాడనే విషయము గ్రహింపక మూర్ఖ మానవులు దేవుని కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి దైవుని గురించి బయట వెదకడం మాని తనలోనే పరమాత్మని సృష్టించుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భంగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనలో ఉన్న మనసును మార్చుకోకుండా ఎన్ని వేషాలు వేసినా లాభం ఉండదు. నల్ల కుక్కను ఎంత తోమినా తెల్లబడదు. అసంపూర్ణమైయిన పద్యం: వెఱ్ఱి వేషములను వేసికోబోకుము కఱ్ఱికుక్క తెలుపుగాదు సుమ్ము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెఱ్ఱి వేషములను వేసికోబోకుము కఱ్ఱికుక్క తెలుపుగాదు సుమ్ము పుఱ్ఱెలోని గుణము పూడ్పింపజనవలె విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖునితొ చర్చించి విసిగింపకూడదు. మూర్ఖుని మాటలు లెక్క చేయకూడదు. అలాగే వెఱ్ఱి కుక్కను తీసుకుని వేటకు వెల్ల కూడదు. అసంపూర్ణమైయిన పద్యం: వెఱ్ఱివాని మిగులు విసిగింపగా రాదు వెఱ్ఱివాని మాట వినగ రాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెఱ్ఱివాని మిగులు విసిగింపగా రాదు వెఱ్ఱివాని మాట వినగ రాదు వెఱ్ఱికుక్క బట్టి వేటాడగా రాదు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనిషి ఈ భూమి మీదకి ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే పోతాడు. వచ్చెటప్పుడు ధనాన్ని తీసుకుని రాడు, పోయెటప్పుడు తీసుకుని పోడు. నరునికి ధనానికి అసలు బందమే లేదు. అయినా ఎందుకని ధనమంటే పడిచస్తారో తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు తేనులేడు కొంచు బోనులేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు తేనులేడు కొంచు బోనులేడు తా నదేడపోనొ ధనమేడపోవునో విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కొండెగాడు/మోసగాడు అతి వినయము చూపిస్తూ మనల్ని మాయ చేసి గోతిలోకి త్రోస్తాడు. అటువంటి వానిని చేరతీస్తే గోతిలో పడక తప్పదు. ఎంత అవసరమున్నా వానికి దూరముగా ఉండటమే ఉత్తమము. అసంపూర్ణమైయిన పద్యం: వేడుచున్నయట్టె విషయంబు జూపుచు గోత దింపుసుమ్ము కొండెగాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేడుచున్నయట్టె విషయంబు జూపుచు గోత దింపుసుమ్ము కొండెగాడు చేర్చరాదు వాని జెఱుచును తుదినెట్లొ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓకృష్ణా! నీవు వేదములకు కూడా దొరకని వాడవు.ఆది పురుషుడవు.పాపరహితుడవు.మురాసురుని చంపినవాడవు.అట్టి నీచూపు నిన్నే నమ్ముకున్న నాపై ప్రసరింపజేసి నన్ను కాపాడు తండ్రీ! కృష్ణ శతకము. అసంపూర్ణమైయిన పద్యం: వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ మురారీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ మురారీ నాదిక్కు జూచి కావుము నీదిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యంశముతోనే నీవు రజోగుణప్రధానమయిన సృష్టికర్తయగు బ్రహ్మను చేసితివి. అట్టి బ్రహ్మను తిట్టినచో నిన్ను తిట్టినట్లేయగును. ఐనను అతను చేసిన తప్పులను నీకు చెప్పుచున్నాను. భూలోకములో కొందరిని పండితులుగ, కొందరిని కవులుగ పుట్టించుట ఎందులకు? వారికి బుద్ధిచాతుర్యము కలిగించుట ఎందులకు? అట్టి వారికి ఆకలిబాధ మొదలైనవి కల్పించినాడు. అది నీవు అతనికి నియమించిన కృత్యమో ఏమో. అయినచో అతను రాజులను సద్గుణవంతులుగ పండితులను కవులను వారి యోగ్యత గుర్తించి ఆదరించు ఉత్తములుగా చేయక వారిని అనాదరము చేయు దుర్మార్గులుగ చేసినాడు. ఇది తగునా. అసంపూర్ణమైయిన పద్యం: వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం జీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పిచ్చి పట్టిన కుక్కలలాగ గుంపులు గుంపులుగా అరుస్తూ పనికిమాలిన వేదాలు మంత్రాలు చదువుతూ ఉంటారు.ఇలా అరవడం మూలంగా గొంతు నొప్పి రావడమే కాని ఎటువంటి ఉపయోగం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె అర్ధహీన వేద మఱచుచుంద్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె అర్ధహీన వేద మఱచుచుంద్రు కంఠశొషకంటె కలిగెడి ఫలమేమి? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికి చేస్దు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని మంచివాడు కాలేడు. అసంపూర్ణమైయిన పద్యం: వేము పాలువోసి ప్రేమతో బెంచిన చేదువిరిగి తీపజెందబోదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేము పాలువోసి ప్రేమతో బెంచిన చేదువిరిగి తీపజెందబోదు ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను విశ్వదాభిరామ! వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈ పద్యం వేమన్న పద్యాల్లో ఉన్నా వేమన్న పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది. బ్రౌన్ కూడా ‘వేయి విధములను’ అన్నాడు.'చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు'ను అని వ్యాఖ్యానించాడు. ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా, విశిష్టమైన ప్రజాయోగిగా విలసిల్లుతున్నాడని భావించవచ్చు. ‘మేడపైనా అలపైడి బొమ్మ/ నీడనే చిలకమ్మా’ అన్నాడు దేవదాసులో సినీకవి. దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనగా భావించేవారు. కొందరు వేదాంతార్థాల్ని కూడా వెతికేవారు. తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ ‘మేడపైన అలపైడి బొమ్మ’ అంటే పార్వతి అనీ, ‘నీడలో చిలకమ్మా’ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు. అవాంతర సందర్భంగా ఈ ప్రసక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక వేమన పద్యంలో ‘మేడ’ ఏమిటి? మానవ శరీరమా? అయితే ‘మెచ్చుల పడుచు’ నాలుక కావాలి. నాలుక పలుకునకు ప్రతీక గదా! మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది. ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది. లేదా మేడ ఆకాశం కావొచ్చు. ఆకాశానికి శబ్ద గుణముంటుంది. మేఘధ్వని శబ్దమే. దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది. మేఘాల్లోని మెరుపే మెచ్చుల పడుచు. భాషా వాఙ్మయమే భావం. ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది. ఇలా ఒకటి రెండు ప్రయత్నాలు. అప్పటివరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే జ్ఞాని కోసం ఎదురుచూద్దాం. అసంపూర్ణమైయిన పద్యం: వేయి విధములమర వేమన పద్యముల్ అర్థమిచ్చువాని నరసి చూడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేయి విధములమర వేమన పద్యముల్ అర్థమిచ్చువాని నరసి చూడ చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: లింగాన్ని కట్టుకున్నారేమి? అరె! కట్టుతాళ్లతో గుచ్చి దొంగలాగ బంధించి మెడలో కట్టుకున్నారేమి? లింగడు (అంటే శివుడు) ఏం దొంగతనం చేశాడని! బాహ్య లింగాన్ని పట్టుకోవడం మాని భావలింగాన్ని ఆరాధించడం మంచిది కదా! అని ఆనాటి ఆరాధ్య శైవులను వెక్కిరిస్తున్నాడు వేమన. సాధారణ శిలాలింగమైతే ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. ఆత్మలింగమైతే ఎడబాయకుండా తనతోనే ఉంటుందని వీరశైవం శైవం నుంచి వచ్చిన ఒక శాఖ. పండితారాధ్యుడు స్థాపించిన ఆరాధ్య సంప్రదాయం వీరశైవంలోని మరో అవాంతర శాఖ. ఆరాధ్యులు మెడలో లింగకాయ ధరించినా వీరశైవుల్లా వర్ణాశ్రమ ధర్మాన్ని నిరాకరించరు. వీరశైవులు దర్శనపరంగా శివ విశిష్టాద్వైతులు. అయితే మాయావాదాన్ని అంగీకరించరు. వీరశైవంలో స్థలం, లింగం, అంగం అనేవి ముఖ్యమైన మాటలు. లింగం అంటే జీవుల పట్ల జాలితో లింగరూపం ధరించిన ఉపాస్య దేవత. అంగం అంటే దేవుడు. లింగం కూడా మూడు రకాలు. 1. ప్రాణలింగం. దీనికి రూపం ఉంటుంది. 2. ఇష్టలింగం. ఇది అర్చించుకునే సౌకర్యాన్ని కలిగిస్తుంది. 3. ఇక భావలింగం అంతర దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. వేమన్న మాట్లాడుతున్నది దీని గురించే! వీరశైవంలో మానవ శరీరంతో లింగానికి అభేదాన్ని కల్పించారు. అంటే అంగానికీ లింగానికీ అద్వైతం సూచించబడింది. జీవుడు తన అవధులన్నింటినీ తొలగించుకొని, తనలోనే ఒక నిరవధిక మహాతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలంటున్నాడు వేమన. అసంపూర్ణమైయిన పద్యం: బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ లింగడేమి దొంగిలించినాడొ ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ లింగడేమి దొంగిలించినాడొ ఆత్మలింగమేల నర్పించి చూడరో విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ వేమనా! ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱు పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు ఆ చెట్టును నాశనం చేయును. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెదగొట్టును కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఈ లోకములో కూటి కొరకు, కోటి వేషాలు వేస్తారు జనులు.ఇటువంటివన్ని తృప్తిలేని జీవితాలు. ఎన్ని పనులుచేసినా వీరికి తృప్తి ఉండదు. అది మన మనసులో ఉంటుందని తేలుసుకోలేరు, మూర్ఖులు. అసంపూర్ణమైయిన పద్యం: వేలకొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేలకొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు మేలుకాదు; మదిని మిన్నందియుండుము విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వేషభాషలు మార్చి, కాషాయ బట్టలు ధరించి తలలకు గుండు కొట్టించుకుని యోగులమని చెప్పుకుని తిరుగుతుంటారు. తలలు బోడిగా ఉన్నంత మాత్రాన మనస్సులో ఉన్న కోరికలు బోడిగా ఉంటాయా ఏమిటి. నిజమైన యోగత్వం కోరికలని త్యజించినప్పుడే కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: వేషభాష లింక గాషాయ వస్త్రముల్ బోడినెత్తి లొప్ప బొరయుచుంద్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేషభాష లింక గాషాయ వస్త్రముల్ బోడినెత్తి లొప్ప బొరయుచుంద్రు తలలుబోడులైన దలపులు బోడులా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా! అసంపూర్ణమైయిన పద్యం: వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులైన తలుపులు బోడులా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తక్కువజాతి వాడైననూ, కొంచెమైన తెలివిలేని ప్రయోజనము లేనివాడైననూ, దాసీదాని కొడుకైననూ డబ్బు గలవాడు గొప్పవాడుగా నాయకుడుగా పేరుపొందుతూ ఉంటాడు.కోట్లుంటేనే కోటలో పాగా వెయ్యగలడు అసంపూర్ణమైయిన పద్యం: వేసరపు జాతికానీ వీసము దాజేయనట్టి వ్యర్ధుడు కానీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేసరపు జాతికానీ వీసము దాజేయనట్టి వ్యర్ధుడు కానీ దాసికొడుకైనం గానీ కాసులుగలవాడె రాజుగదరా సుమతీ",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వచ్చిన రోగాన్ని కుదుర్చుకోవడానికి మందు తినాలి. చీకటిని పోగొట్టుకోవడానికి దీపము కావాలి. అలానే మనలో ఉన్న అఙానాన్ని నిర్మూలించడానికి విద్య కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు తినకకాని మానదెందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు తినకకాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రోగం రాని వారు, వ్యసనము లేని వారు, భయము లేని వారు ఈ లోకములో ఎవ్వరూ ఏనాడు లేరు. ఎవరైనా వీటిలో ఒకటైనా తమకు లేదని చెబుతున్నారంటే అది అబద్దమే. అసంపూర్ణమైయిన పద్యం: వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు దుఃఖసంభవమున దొడరు భయము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు దుఃఖసంభవమున దొడరు భయము లేనివారలుండ రేనాటికైనను విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు. కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు. అర్జునుడి మీద ఉన్న ప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు. కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ విక్రమ మేమని పొగడుదు నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శతభిష అంటే నూరుగురువైద్యులు, నక్షత్రముపేరు. చంద్రుని వెంట శతభిష నక్షత్రం ఉంటుందని దాన్నే నూరుమంది వైద్యులు ఆయనతో ఉంటారని అర్థం. అలాగే చంద్రుడు శివుని తలపై అలంకృతుడై ఉంటాడు. ఓషధులకు రాజు, అమృతానికి నిధి, అయినప్పటికి తనకు వచ్చిన క్షయరోగము తప్పినదా తప్పలేదుకదా దైవ విధిని దైవనిర్ణయాన్ని దాటడానికి ఎంతటివారికి కూడ సాధ్యంకాదు అని దీనిభావం. అసంపూర్ణమైయిన పద్యం: శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ తతులకు నాథు డయ్యును, సుధారససేవధి యయ్యుఁ, దారకా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ తతులకు నాథు డయ్యును, సుధారససేవధి యయ్యుఁ, దారకా పతి దనరాజయక్ష్మభవబాధలఁ బాపగ నోపఁ డక్కటా హతవిధికృత్య మెవ్వనికినైన జగంబున దాటవచ్చునే",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శాంతముగా ఉండడం వలననే జనులకు విజయము లభిస్తుంది. శాంతముగా ఉండటం వలనే తగినె గురువు జాడ తెలుస్తుంది. శాంతము మూలంగానే సకల కార్యాలు నెరవేరుతాయి. అసలు శాంతము యొక్క మహిమ వర్ణింపలేనిది. అసంపూర్ణమైయిన పద్యం: శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడ తెలియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడ తెలియు శాంత భావమహిమ జర్చింపలేమయా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తలమీద రత్నకిరీటము,చేతులలో శంఖచక్రాలు ధరించి గుండెమీద వజ్రపు పతకము వ్రేలాడు చుండగా దేవతలచేత పూజలందుకుంటూ లక్ష్మీ నాయకుడవైన శ్రీహరీ కృష్ణా వందనం.కృష్ణ శతక పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖచక్ర ఘన భూషణముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖచక్ర ఘన భూషణముల్ ఉరమున వజ్రపు బతకము సిరినాయక యమర వినుత శ్రీహరి కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రాళ్ళని చూసి మానవులు శివుడని భావిస్తారు. రాళ్ళు రాళ్ళే కాని శివుడు కాదు. అసలు తమ లోపల దాగి ఉన్న శివుడుని ఎందుకు గుర్తింపలేకపోతున్నారో? అసంపూర్ణమైయిన పద్యం: శిలల జూచి నరులు శివుడని భావింత్రు శిలలు శిలలెకాని శివుడు కాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిలల జూచి నరులు శివుడని భావింత్రు శిలలు శిలలెకాని శివుడు కాడు తనదులోన శివుని దానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శిలలను పూజిస్తూ దేవతలని నమ్మిన వారు చివరకు మట్టిలో కలిసిపోతారు కదా! కాని ఆ మట్టిలోనే దేవుడున్నాడని తెలుసుకోలేకపోతున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: శిలలు దేవతలని స్థిరముగా రూపించి మంటిపాలెయైన మనుజులెల్ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిలలు దేవతలని స్థిరముగా రూపించి మంటిపాలెయైన మనుజులెల్ల మంటిలోని రాళ్ళ మదిలోన దెలియరు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తన దగ్గరకు ఙానం కోసం వచ్చిన శిష్యులకు శివతత్వము తెలుపక అన్య మతాలలోకి మార్చాలని చూస్తుంటారు. అలాంటి గురువులను నమ్ముకుంటే గుడ్డెద్దు చేలో పడినట్టె. అసంపూర్ణమైయిన పద్యం: శిష్య వర్గమునకు శివు జూప నేఱక కాని మతములోన గలుపునట్టి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిష్య వర్గమునకు శివు జూప నేఱక కాని మతములోన గలుపునట్టి గురుని నరసిచూడ గ్రుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! చిలుకలు ఎర్రని మోదుగుపూవులను పండ్ల గుత్తులనుకొని మిగుల ఆసక్తితో ఎప్పుడెప్పుడవి తిందుమా అను తహతహతో పాటుతో వానిని తెచ్చుకొనపోవును. కాని పండ్లు లభించక పోగా మరియొక కష్థము సిద్ధించును. అట్లే కర్మానుష్థానము బోధించు వేదాది విద్యలను వానికి తోడుగ శాస్త్రములను అధ్యయనము చేయువారికి నీ అనుగ్రహము కలుగదు. కర్మల ననుష్ఠించుటకు ఫలముగ వీరికి అశాశ్వతమగు స్వర్గాది లోకసుఖములు పునః పునర్జన్మలొందుచున్నారే కాని నిన్ను నిత్యమని తెలిసికొనక నీకయి సాధనము చేయుట దానిని సాధించుటయు జరుగదుకదా. అసంపూర్ణమైయిన పద్యం: శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా రికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనకి దానగుణముండాలి. పైగ ఎవరైనా దానము చేస్తుంటే వారిని అభినందించాలి కాని అడ్డుపడకూడదు. బలి చక్రవర్తి దానము చేస్తుంటే అడ్డుపడిన శుక్రాచార్యునికి ఒక కన్ను పొయినట్టె ఎవరైనా దానము చేస్తుంటే అడ్డుపడిన వారికి ఎదో ఒక నష్టం కలుగక తప్పదు. అసంపూర్ణమైయిన పద్యం: శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు పట్టలేక మనసు పారవిడిచి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు పట్టలేక మనసు పారవిడిచి కన్నుపోవ బిదప గాకి చందంబున విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అభినందనలు పొందని చదువు,సరైనరాగముతో నలుగురుమెచ్చని పాటలు,కబుర్లులేని పదుగురికలయిక,సభలోవారు మెచ్చుకోనివక్తల ఊకదంపుడు ఉపన్యాసాలు విలువలేనివిఅంటున్నాడు కవిబద్దెన సుమతీశతకపద్యంలో అసంపూర్ణమైయిన పద్యం: శుభముల నందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శుభముల నందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! శ్రీ లక్ష్మీనాథుడును, సంపదయు, ప్రేమయు రూపంగా కల వాడును అగు శ్రీ మహావిష్ణువును నీకెల్లప్పుడును సకల ఐశ్వర్యములను ఇచ్చునట్లుగా నా మనస్సునందు తలంచుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ భామినీ మనోహరు సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ భామినీ మనోహరు సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్ లో భావించెద; నీకున్ వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీరఘువంశ తిలకుడు, పవిత్ర తులసీమాలలు ధరించినవాడు, శాంతి, ఓర్పు వంటి సుగుణాల కోవిదుడు, మూడు లోకాల వాసులు కొనియాడదగిన శౌర్యపరాక్రమాలను ఆభరణాలుగా గలవాడు, కబంధుడు వంటి ఎందరో రాక్షసులను హతమార్చినవాడు, ప్రజల పాపాలను ఉద్ధరించేవాడు, దయసాగరుడు.. ఆ రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో కదా. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. పరమేశ్వరుడవు. నారద మహర్షి చేసే గానమునందు ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థనమనే కొండను ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు. జనులు అనే రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగా గొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము. శ్రీకృష్ణుని గురించిన సమాచారాన్ని కవి ఈ పద్యంలో ఎంతో అందంగా వివరించాడు. ఆయనను మనం ఎందుకు పూజించాలో తెలియచేయడానికి శ్రీకృష్ణుడిలో దైవలక్షణాలను కేవలం నాలుగు వాక్యాలలో ఎంతో సులువుగా తెలియచేశాడు. వేమన, సుమతీ శతకాల తరవాత అంతే తేలికగా ఉన్న శతకం శ్రీకృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంకీతలోల నగధర శౌరీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంకీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను శ్రీశైలమునకు పోయి మల్లికార్జునుని సేవింతునా! కాంచీనగరము పోయి అభవుడగు (శివుడు) ఏకామ్రేశ్వరుని ఆరాధింతునా! కాశీ నగరము పోయి విశ్వేశ్వరుని సేవింతునా! ఉజ్జయినీ నగరమునకు పోయి మహాకాలేశుని ఆరాధింతునా! అనగా ఇట్టి క్షేత్రములకు పోయి అందలి దేవతలను సేవించవలయునని నేను అనుకొనుట లేదే. ఈ కాళహస్తియందే యుండి నిన్నొక్కనినే సేవించుచున్నానే. ఇట్టి ఏకాంతభక్తుడునగు నాయందు నీపై భక్తి అను శీలము అణుమాత్రమే ఐనను మహామేరువుగా భావించి నాపై నీ కృప ప్రసరింపుము. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ సూర్యభగవానుడా! సముద్రం విలువైన రత్నాలను కలిగి ఉన్న కారణంగా నదులన్నీ సముద్రంలో కలవటానికి ఉత్సాహం చూపుతాయి. అదేవిధంగా సామాన్య మానవులు తమకు కలిగిన నష్టాలనుంచి బయటపడటం కోసం ధనవంతుని ఆశ్రయిస్తారు. ఇది సృష్టి ధర్మం. ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదను తీర్చగలవానిని ఆశ్రయిస్తే ఉపయోగం ఉంటుంది. అలా కాక మరో ఆపదలో ఉన్నవారిని ఆశ్రయించటం వల్ల ప్రయోజనం ఉండదు. నదులన్నీ సముద్రంలోనే చేరటానికి కారణం, సముద్రుడు రత్నాకరుడు కావటమే. అంటే ఎప్పుడైనా సరే మన కంటె అధికస్థాయిలో ఉన్నవారినే ఆశ్రయించాలి. విద్యలో సందేహాలు కలిగినప్పుడు పండితులను ఆశ్రయిస్తే సందేహనివృత్తి లభిస్తుంది. అంతేకాని చదువురాని అజ్ఞానిని అడగటం వల్ల ఉపయోగం ఉండదని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్ సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎంత సేవ చేసి ఎటువంటి కష్టాలు పడిన, రాజులైనట్టి వారికి విశ్వాసం ఉండదు. మనయందు చిన్న అనుమానం రాగనే ముందు వెనుకలు ఆలొచించకుండా శిక్షిస్తారు. వారితో స్నేహం పాముతో పొత్తులాంటిధి. ఎంత స్నేహమున్న అది కాటువేస్తుంది కదా. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత సేవచేసి యేపాటు పడినను రాచమూక నమ్మరాదురన్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత సేవచేసి యేపాటు పడినను రాచమూక నమ్మరాదురన్న పాముతోడిపొందు పదివేలకైనను విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లక్ష్మీదేవిని హృదయం మీద నిలిపినవాడా, శ్రీలక్ష్మికి భర్తయైనవాడా, శాశ్వతుడవైనవాడా, దేవేంద్రునిచేత స్తోత్రం చేయబడినవాడా, భూదేవిని ధరించినవాడా, పురుషులయందు పరమశ్రేష్ఠుడవైనవాడా, ముద్దులు మూటగట్టే రూపం కలవాడా, ఓ శ్రీకృష్ణా, నీ రెండు పాదాలను నిరంతరం సంతోషంతో నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను రక్షించు. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీధర మాధవ యచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీధర మాధవ యచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ పాదయుగళంబు నెప్పుడు మోదముతో న మ్మినాడ ముద్దుల కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!రఘువంశమునకు చంద్రుడువంటివాడవైన నీపాదపద్మాలపై మధురమైన ఉత్పలము,చంపకముఅనెడిపద్యాలతోపూజచేసెదనుస్వీకరింపుము.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైననీపవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైననీపవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద చిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లక్ష్మీదేవిసీతగా నీసేవకులుభక్తబృందముగా విరజానదిగోదావరిగా వైకుంఠమే భద్రాచలముగా రామా!మమ్మల్నికాపాడేందుకుఅవతరించావుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: శ్రీరమ సీతగాగ నిజసేవకబృందము వీరవైష్ణవా చారజనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీరమ సీతగాగ నిజసేవకబృందము వీరవైష్ణవా చారజనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాగ వసించుచేతనో ద్దారకుడైనవిష్ణుడవు దాశరధీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచిబుద్ధిగలవాడా! మీకు కొన్ని నీతులు చెబుతాను, వినండి. ఈ నీతులు నేను చెబుతున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముని అనుగ్రహమే కారణం. నేను చెప్పబోయేవన్నీ రానున్న కాలంలోనూ ప్రసిద్ధికెక్కుతాయి. అవి ఎవరూ అడ్డుచెప్పలేని ఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉంటాయి. ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ నీతులు విన్నవారు చెప్పే విధానం బాగుంది అని ఆశ్చర్యపోతారు. ఇది బద్దెన రచించిన సుమతీ శతకంలోని మొట్టమొదటి పద్యం. శతకం కాని, ఏదైనా కావ్యం కాని రాసేటప్పుడు మొదటి పద్యాన్ని సర్వసాధారణంగా శ్రీ తో మొదలుపెడతారు. అలాగే మొట్టమొదటి పద్యంలో దైవస్తుతి ఉంటుంది. బద్దెన రాసిన ఈ శతకంలో ప్రతిపద్యం చివర సుమతీ అనే మకుటం వస్తుంది. బద్దెన పద్యంలో తన పేరును పెట్టుకోకుండా రాశాడు ఈ శతకాన్ని. ‘సుమతీ’ అంటే ‘మంచి బుద్ధికలవాడా!’ అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులునౌరాయనగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులునౌరాయనగా ధారాళమైననీతులు నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా నా మనస్సునకు మూలరూపము అగునది నా అంతఃకరణము. దానికి ఆశ్రయమగునది నా హృదయపద్మము. అది సహజముగ చక్కగ వికసించు స్వభావము కలదియే. అది నాస్వభావముచేతను, నీయందు కల భక్తిచేతను, సాధనబలముచేతను మరింతగా వికాసము నొందసాగినది. ఇంతలో సంపదలు అనెడు మెఱపులతో కూడి సంసారము అనెడు మహామేఘములు క్రమ్మసాగినవి. నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనెడు వర్షజలధారలు ఆ మేఘములనుండి వేగముగా పడనారంభించినవి. వాని తీవ్రతచేత నా హృదయపద్మము చినిగి చిల్లులు పడ నారంభించినది. ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగము అయినది. దేవా! ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును. దాని ప్రభావమున నేను విమలఙ్ఞానరూపుడ వగు నీ తత్వమును భావన చేయుచు అదియే నీకు నేను చేయు సేవ కాగా అది ఎడతెగక సమృధ్ధినందుచుండ నా జీవనమును సాగింతును. కనుక నాయందు లేశమయిన కరుణ చూపుము. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహాజీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహాజీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! మీకరుణాశరత్సమయమింతేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదములను, ఉపనిషత్తులను, శాస్త్రములను అధ్యయనము చేయుదురు. అట్లద్యయనము చేసి అవి ప్రతిపాదించిన గొప్ప తత్వస్వరూపమును తమ బుధ్ధితో బాగుగా ఊహ చేయుదురు. అట్టి అధ్యయన ఫలముగ వారు సభలయందు శరీరము అశాశ్వతము, బ్రహ్మతత్వము మాత్రమే సత్యము, శాశ్వతమను విషయములను చూచినట్లుగ పఠించుదురు, వాదించుదురు, ప్రవచనములు చేయుదురు. ఇది అంతయు నిష్ప్రయోజనము. వీరు ఇంత చేసియు, తమ చిత్తవృత్తులను జయించుటచే కలుగు స్థిరసౌఖ్యానందానుభవమును ఎరుగజాలకున్నరు కదా! అసంపూర్ణమైయిన పద్యం: శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్ మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్ మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు రతిరాజగు మన్మధ రాజ ద్వారమువద్ద కామసుఖములకై యత్నములు చేసి ఎంతోకొంత సుఖించితిని. ఇక అవి చాలు చాలును. అనేక రాగుల ద్వారములవద్ద ఆశ్రయము లభించుటచే సౌకర్యములద్వారా ఎంతోకొంత శాంతి కలిగినది. ఆ సౌఖ్యములు చాలును. ఇకమీదట పరబ్రహ్మపదమను రాజుగారి ద్వారమున కలుగు సౌఖ్యము (మోక్షము) కోరుచున్నాను. నాకు ఆ అనుభవము చూపుము. దానిని అనుభవించి శాశ్వతమగు శాంతిని పొందెదను. అసంపూర్ణమైయిన పద్యం: సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్ శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్ శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్ శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మహాత్ముల హృదయాలు సంపదలు, సంతోషాలు కలిగినప్పుడు పూవు వలె మెత్తగా ఉంటాయి. ఆపదలలో చిక్కుకున్న వేళ, కొండల యొక్క రాతిబండ వలె వారి హృదయములు కఠినమగును. అసంపూర్ణమైయిన పద్యం: సంపదలు కల్గుతరి మహాజనుల హృదయ మభినవోత్పల కోమలంబగుచు వెలయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సంపదలు కల్గుతరి మహాజనుల హృదయ మభినవోత్పల కోమలంబగుచు వెలయు నాపదలు వొందు నప్పుడు మహామహీధ రాశ్మ సంఘాత కర్మశంబై తనర్చు",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సాక్షాత్కారము చేసికొనవలెననిన ఈ ముఖ్యసాధనములు కావలయును. మానవుడు తనకు సంపదలున్నను వానివలన గర్వము నందరాదు. కలిగిన గర్వమును పారద్రోలవలయును. కామము, క్రోధము, లోభము మోహము మదము మత్సరము మొదలైన అంతఃశత్రువులు తన జోలికి రాకుండునట్లు వానిని భయపెట్టవలెను. ప్రాపంచిక సుఖముల వలన కలుగు ఆకాంక్షలనే తంపులు పెట్టి వానిని దగ్ధము చేయవలహును. చిత్తక్లేశముల మూలములగు అంతఃకరణవృత్తిదోషములన్నింటిని ముక్కలు చేయవలెను. వయోవిలాసములచే కలుగు వికారములు సంక్షేపించి నశింపజేయవలెను. పంచతన్మాత్ర విషయములను తమ తమ జ్ఞానేంద్రియములతో అనుభవింప వలెనను వాంఛలకి చెంపలు వేయవలెను. వానియందు విరక్తి నందవలయును. ఇటువంటి సాధనసంపత్తితో కూడిన చిత్తముతో నిన్ను ఆరాధించినవారు మాత్రమే నీ తత్వమును ఎరిగి నిన్ను దర్శించగలుగును. అసంపూర్ణమైయిన పద్యం: సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్ దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్ దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం జెంపల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులను ఒకే దృష్ఠితో చూడగలిగిన వాడే నిజమైన యోగి. అన్నిటిలోను ఉన్నది ఒకే బ్రహ్మమని అదే బ్రహ్మము నీలో కూడ ఉన్నదని గ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: సకల జీవములను సమముగా నుండెడి యతని క్రమము దెలియు నతడె యోగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల జీవములను సమముగా నుండెడి యతని క్రమము దెలియు నతడె యోగి అతడు నీవెయనుట నన్యుండు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పెరటిలో ఉన్న చెట్టు ఎలగైతే మందుగా పనికిరాదో, అలాగే బాగా పాండిత్యమున్న వారు మనకు దగ్గరివారైతే, వారి యందు వారి పాండిత్యమందు మనకు చులకన భావము కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: సకల విద్యలందు సంపన్నులైయున్న నట్టివారు పరిచయమున జౌక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల విద్యలందు సంపన్నులైయున్న నట్టివారు పరిచయమున జౌక పెరటిచెట్టు మందు పరికింప మెచ్చరు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనకొచ్చిన సకల విద్యలు చూపిస్తే అవి చూసి లోభి ఆనందిస్తాడు కాని ఒక్క రూపాయి కూడ దానం చేయడు. దానం చేయడం ఉత్తమం, మంచి పని అని అందరు తెగ చెపుతారు కాని అది ఆచరించడం చాలా కష్టం. అసంపూర్ణమైయిన పద్యం: సకల విద్యలగని సంతోషపడవచ్చు చేయిచాచి కాసు నీయలేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల విద్యలగని సంతోషపడవచ్చు చేయిచాచి కాసు నీయలేడు చెలగి యొరులకైన జెప్పవచ్చునుకాని తాను చేయలేడు ధరణి వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: విద్యలన్నీ నేర్చి సభలను మెప్పించవచ్చు. శూరులమై పోరాడవచ్చు. రాజుగా పుట్టి రాజ్యాలను ఏలవచ్చు. బంగారం, గోవు వంటి దివ్యదానాలు చేయవచ్చు. ఆకాశంలోని చుక్కలనూ లెక్కించవచ్చు. భూమ్మీది జీవరాసుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగయోగాన్ని అభ్యసించవచ్చు. కఠిన శిలలను మింగవచ్చు. కానీ, నీ పరిపూర్ణ వర్ణన ఎవరికి సాధ్యం స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు, రాజరాజైన పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాసుల పేర్లు చెప్పవచ్చు, నష్టాంగయోగంబు లభ్యసించవచ్చు, కఠినమౌ రాల మ్రింగంగవచ్చు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు, రాజరాజైన పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాసుల పేర్లు చెప్పవచ్చు, నష్టాంగయోగంబు లభ్యసించవచ్చు, కఠినమౌ రాల మ్రింగంగవచ్చు, తామరసగర్భ హరపురంధరులకైన నిన్ను వర్ణింప దరమౌనె నీరజాక్ష! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సకల శాస్త్రాలు చదివి, రాసి ఎన్నొ విషయాలు తెలుసుకోవచ్చు కాని చావుని గురించి మాత్రం తెలుసుకోలెరు. చావు గురించి తెలుపలేని చదువులు మనకెందుకు. అసంపూర్ణమైయిన పద్యం: సకల శాస్త్రములను జదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల శాస్త్రములను జదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు చావు దెలియలేని చదువుల వేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సకల శాస్త్రాలను సంపుటాలుగా వ్రాసి, చదువగలిగి ఉన్న ఙాని కూడ చావుని తెలుసుకోలేడు. ఎంత చదివినా చావుని తేలుసుకోలెనప్పుడు ఆ చదువులు చదివి లాభం ఏమిటి. అసంపూర్ణమైయిన పద్యం: సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చియైన జా వెఱుగదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చియైన జా వెఱుగదు చవెఱుగని చదువు చదువంగ నేలనో? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చంద్రునికళకొంతసేపు రాహువువల్లతగ్గినా తిరిగికాంతినిపొందినట్లు సద్గుణుడు ఆపదొచ్చినా కోలుకుంటాడు.భాస్కరశతకం. అసంపూర్ణమైయిన పద్యం: సకలజనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికొ క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమెపాసిపోవుగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకలజనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికొ క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమెపాసిపోవుగా యకలుషమూర్తియైన యమృతాంశుడు రాహువుతన్ను మ్రింగినం డకటకమానియుండడె దృఢస్టితినెప్పటియట్ల భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సకల యఙాలు చేసి, సకల తీర్ధాలు తిరిగి, గుండు కొట్టిచ్చుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేయదు. తలలు బోడిగా శుభ్రంగా ఉన్నట్లు ఏ ఆలొచనలు లేకుండా మనసు ఉండగలదా? అసంపూర్ణమైయిన పద్యం: సకలతీర్ధములను సకలయఙంబుల తలలు గొరిగినంత ఫలము గలదె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకలతీర్ధములను సకలయఙంబుల తలలు గొరిగినంత ఫలము గలదె తలలు బోడులైన తలపులు బోడులా విశ్వధాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సజ్జనులస్నేహము బుద్ధినివికసింపజేస్తుంది.ఎప్పుడూ నిజమే పలుకునట్లు చేస్తుంది.పాపాలను పోగొట్టిగౌరవాన్ని నిలబెట్టికీర్తినిస్తుంది.అదిచేయని మంచిలేదు.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు గౌరమొసంగు జనులకు గలుషమడచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు గౌరమొసంగు జనులకు గలుషమడచు గీర్తిప్రకటించు చిత్తవిస్ఫూర్తి జేయు సాధుసంగంబు సకలార్ధ సాధనంబు",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! సజ్జనులతో సహవాసము, మాట్లాడుట సంపదలను కలిగించును. కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది. అసంపూర్ణమైయిన పద్యం: సద్గోష్ఠి సరియు నొసగును సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సద్గోష్ఠి సరియు నొసగును సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియె యొనగూర్చును సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: సాయముచేయువారు తామెట్లున్ననూచేస్తారు.బ్రాహ్మణ వేషములోనున్న భీముడు బకాసురునిచంపి ఊరివారిని కాపాడెనుకదా! అసంపూర్ణమైయిన పద్యం: సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు సత్వసం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు సత్వసం పన్నుడు భీముడాద్విజుల ప్రాణముకావడె ఏకచక్రమం దెన్నికగా బకాసురునినేపున రూపడగించి భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నిన్నే నమ్మిన వారిపట్ల అత్యంత దయను కురిపించే వాడవు. పాపులను ఉద్ధరించే వాడవు. చెదరని మనసుతో, సుస్థిరంగా, భక్తిమీరా ‘హరీ’ అంటూ భజనలు చేసే మహాత్ముల పాదధూళిని నా తలపై వేసుకొంటాను. ఆ యమధర్మరాజు భటులను మాత్రం నా వైపు రావద్దని ఒక్కసారి ఆజ్ఞాపించు స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: సపరమ దయానిధే పతిత పావననామ హరే యటంచు సు స్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సపరమ దయానిధే పతిత పావననామ హరే యటంచు సు స్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో త్కరముల కానబెట్టునట దాశరథీ కరుణాపయోనిథీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెరకురసమంతాతీసి పడేసినపిప్పిమీదచీమలుచేరినట్లుగా దానముచేసేవారివద్దకు ధనముపోయినాలోకులుపోవుదురు.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: సరస దయాగుణంబుగల జాణమహిం గడునొచ్చియుండియుం దరచుగవానికాసపడి దాయగవత్తురు లోకులెట్లనం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరస దయాగుణంబుగల జాణమహిం గడునొచ్చియుండియుం దరచుగవానికాసపడి దాయగవత్తురు లోకులెట్లనం జెరకురసంబు గానుగను జిప్పిలిపోయినమీద బిప్పియై ధరబడియున్నజేరవె ముదంబున జీమలుపెక్కు భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నీళ్ళుబురదగాఉంటే ఇండుప[చిల్ల]గింజ గంధంకలిపితే స్వచ్చమైనట్లు గుణవంతుడు చేసినతప్పు దిద్దుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం దొరసిన నిటునీకు దగునోయనిచెప్పిన మాననేర్చుగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం దొరసిన నిటునీకు దగునోయనిచెప్పిన మాననేర్చుగా బురదయొకించుకంత తముబొందినవేళల జిల్లవిత్తుపై నొరసిన నిర్మలత్వముననుండవె నీరములెల్ల భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఏదైనా అతి పనికిరాదని పెద్దలు అన్నారు. ఒక్కోసారి విపరీతానికి పోతే, సరసం విరసానికి, పరిపూర్ణ సుఖం కూడా అధిక బాధలకు, నిలువునా పెరగడం విరగడానికి దారితీస్తాయి. ధరలు తగ్గుతున్నాయని సంతోషపడితే రాబోయే కాలంలో పెరగడానికే దీనినొక సూచనగా భావించాలన్నమాట. అందుకే, ఒదుగుతూ ఎదిగితే ఏ బాధా లేదన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుకొరకే తథ్యము సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దశరథుని కుమారుడైన రామా! దయ చూపడంలో సముద్రుని వంటివాడా! సరసుని (మంచి ఆలోచనలు ఉండటం) మనసును సరసజ్ఞుడు మాత్రమే అర్థం చేసుకుని, గ్రహించగలదు. అంతేకాని మూర్ఖుడయిన వాడు గ్రహించలేడు. నిరంతరం కొలనులోనే నివసించే కప్ప... వికసించిన పద్మాలలో ఉండే తేనెను గ్రహించలేదు. కాని దూరంగా తిరుగాడే తుమ్మెద మాత్రం ఆ మకరందాన్ని గ్రహించి, తుమ్మెద మీద వాలుతుంది. అదేవిధంగా నీ మహిమ నీ భక్తులకు మాత్రమే తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం డెరిగి గ్రహించువాడె కొలనేక నివాసముగాగ దర్దురం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం డెరిగి గ్రహించువాడె కొలనేక నివాసముగాగ దర్దురం బరయగ నేర్చునెట్టు వికచాబ్జ మకరంద సైక సౌరభో త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము, కీర్తి లభించును. అంతేకాక దుష్టుల తోనూ, దొంగలతోనూ స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును. అసంపూర్ణమైయిన పద్యం: సరివారిలోన నేర్పున దిరిగెడు వారలకుగాక తెరవాటులలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరివారిలోన నేర్పున దిరిగెడు వారలకుగాక తెరవాటులలో నరయుచు మెలగెడి వారికి బరువేటికి గీడె యనుభవంబు కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవరు నీయందు నిశ్చలభక్తితో చుళుకప్రమాణము (అరచేతి గుంటెడు) జలముతో నీ శిరస్సును అభిషేకించి, నీ శిరస్సున ఒక పుష్పముతో అలంకరించి పూజించునో అతడు అట్టి పూజతో ధన్యుడగుచున్నాడు. వాడు ఈ లోకమునందు తన దేహావసానమున పరలోకమునందును గంగాజలమును చంద్రఖండమును పొందును. అట్లు వానికి ఇంద్ను అందును నీ చక్కదనము లభించును. నీ మహాత్మ్యము ఇటువంటిది. అసంపూర్ణమైయిన పద్యం: సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ నిల గంగాజలచంద్రఖండముల దానిందుం దుదిం గాంచు నీ చెలువం బంతయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కన్న తల్లికి ఉండే ప్రేమ ఎప్పుడూ సవతి తల్లికి ఉండదు. సవతి తల్లి సాకులు చూపిస్తూ సాధిస్తూ ఉంటుంది. ఙానము మనకు స్వంత తల్లి వంటిది. మాయ సవతి తల్లి వంటిది. కాబట్టి సవతి తల్లి వంటి మాయను చేదించి సొంత తల్లి వంటి ఙానాన్ని చేరుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: సవతితల్లి చొద సాకులు నెఱుపును స్వంత తల్లివలెను సైప దెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సవతితల్లి చొద సాకులు నెఱుపును స్వంత తల్లివలెను సైప దెపుడు వింతలడచి లోని విఙానమందరా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కష్టములందున్న సజ్జనుల కాపాడువాడు, ప్రజలను సంతోషపెట్టువాడు, తనను చంపవచ్చిన విరోధి నైన కరుణించువాడు తప్పక ముక్తిని పొందగలడు. వేమన శతక పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: సాధు సజ్జనులను సంతరించినవాడు ప్రజల సంతసంబు పరచువాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సాధు సజ్జనులను సంతరించినవాడు ప్రజల సంతసంబు పరచువాడు కదసి శాత్రవులను గరుణ జూచినవాడు పాదుకొన్న ముక్తి పరుడు వేమా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కొబ్బరి కాయలోకి నీళ్లు ఎలా వచ్చి చేరుతాయో అలాగే రావాల్సిన వేళ సంపదలు వాటంతటవే వచ్చేస్తాయి. అదే విధంగా ఐశ్వర్యం పోవాల్సినరోజే కనుక వస్తే, ఏనుగు వెలగపండులోని గుజ్జును మాత్రమే ఎలాగైతే గ్రహించి వదిలేస్తుందో అలాగే సిరి చల్లగా వెళ్లిపోతుంది. కనుక, ఐశ్వర్యం పట్ల అనవసరమైన ఆశలు, భ్రమలు పెట్టుకోరాదు. అసంపూర్ణమైయిన పద్యం: సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సత్కార్యాలు (మంచిపనులు) అనుకొన్న వెంటనే చెయ్యాలి. దైవభక్తి విషయంలోనూ అంతే. వృద్ధాప్యం వచ్చాక, అయ్యో ఒక్క పుణ్యకార్యమైనా చేయలేకపోయానే అని బాధపడితే ఏం ప్రయోజనం? గాలి ఎప్పుడైతే బాగా వీస్తుందో అప్పుడు దాని ప్రభావం వల్ల మంటలు పెరుగుతై. దాహం తీర్చుకోవడానికి వేసవి పూట బావి తవ్వితే దప్పిక తీరేనా! అసంపూర్ణమైయిన పద్యం: సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపై గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సంపదలున్నప్పుడుగర్వముతో మంచిపనులుచేయక అవిపోయాకఏడ్చి లాభంలేదు.ఇల్లుకాలిపోతున్నప్పుడు నుయ్యితవ్వినట్లుంటుంది.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచి పుణ్యముల్ పొరి బొరిసేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చువై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచి పుణ్యముల్ పొరి బొరిసేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చువై గెరసినవేళ దప్పికొనికీడ్పడువేళ జలంబుగోరి త త్తరమున ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మేఘములు చేలపైవర్షించిన ప్రయోజనము.సముద్రమున కురిసిలాభమేమి?పేదవారికిమేలుచేస్తే ప్రయోజనము.ఉన్నవాడికికాదు. అసంపూర్ణమైయిన పద్యం: సిరిగలవాని కెయ్యెడల జేసినమేలది నిష్పలంబగున్ నెరిగుఱిగాదు పేదలకు నేర్పునజేసిన సత్ఫలంబగున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగలవాని కెయ్యెడల జేసినమేలది నిష్పలంబగున్ నెరిగుఱిగాదు పేదలకు నేర్పునజేసిన సత్ఫలంబగున్ వరపునవచ్చి మేఘుడొకవర్షము వాడినచేలమీదటన్ గురిసినగాక యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏ సహాయమైనా, పని అయినా సార్థకత సిద్ధించాలంటే అర్హతగల వారికే చేయాలి. ఎలాగంటే, సంపన్నులకు ధనసహాయం చేయడం వృథా. అదే పేదవారికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది. అలాగే, వానలు లేని కాలంలో ఎండిపోయే చేలపైన మేఘాలు వర్షాన్ని కురిపిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కానీ, సముద్రంపై వానలు పడితే ఏం లాభం ఉండదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్; నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్;","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్; నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్; వఱపున వచ్చి మేఘండొకచొ, వర్షము వాడిన చేలమీదటన్ కురిసినం గాక, యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనుష్యులు నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు చేతిలో అద్దం ఉంటే అందులో చూసుకుంటూ చక్కగా, పద్ధతిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా తనకు తెలియని పనిని చేయవలసివచ్చినప్పుడు... ఆ పనిలో నేర్పరితనం ఉన్నవారి సహాయం తీసుకుంటే... ఆ పనిని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా పూర్తిచేసుకోవచ్చును. ఏదైనా విషయం తెలియకపోవటంలో దోషం లేదు. కాని తెలియకపోయిన దానిని గురించి ఇతరులను అడిగి తెలుసుకోకపోవటమే తప్పు. చేతిలో అద్దం ఉంటే తిలకం దిద్దుకోవటం ఎంత సులభమో, అదే విధంగా తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్ వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్ వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం గలుగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనద్దమున్ గలిగిన జక్క జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రామా!సంపదలిచ్చుసీత,పీడలుబాపుహనుమ,దుఃఖములార్చు లక్ష్మన్న,పాపములార్పు నీరామనామము ఇవన్నీమానవులకునీవేర్పరిచిన రక్షణ కవచము. అసంపూర్ణమైయిన పద్యం: సిరులిడసీత బీడలెగజిమ్ముటకున్ హనుమంతు డార్తిసో దరుడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరులిడసీత బీడలెగజిమ్ముటకున్ హనుమంతు డార్తిసో దరుడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణదలిర్ప మానవులగావగపన్నిన వజ్రపంజరో త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఆభరణములచే ప్రకాశించువాడవు, శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు, విపత్తులను రూపుమాపి, దుష్టులను సంహరిచువాడవు నగు ఓ నరసింహస్వామి ! నీవు శ్రీదేవి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సముద్రము వలె గంభీరమైన వాడవు. భక్తులను బ్రోచువాడవు, కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు. పద్మముల వంటి కన్నులున్నవాడవు. చేతులందు శంఖచక్రములు కలవాడవు. హిరణ్యకశివుని జంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల రక్షకుడవు. పాల సముద్రమున పవళించువాడవు. నల్లని కేశపాశములు కలవాడవు. చిగురాకుల వంటి ఎర్రని పాదపద్మ ద్వయము కలవాడవు. మంచి గంధము మొదలగు సువాసనద్రవ్యములు శరీరమునను పూయబడిన వాడవు. మల్లెమొగ్గల వంటి పలువరుస గలవాడవు. వైకుంఠము నందుడు వాడవు. (ఆగు నమస్కారము) అసంపూర్ణమైయిన పద్యం: సీ॥ శ్రీ మనోహర ! సురా ర్చిత ! సింధుగంభీర! భక్తవత్సల ! కోటి భానుతేజ ! కంజనేత్ర ! హిరణ్య కశ్యపాంతక శూర ! సాధురక్షణ ! శంఖ చక్రహస్త! ప్రహ్లాదవరద ! పా పధ్వంస ! సర్వేశ ! క్షీరసాగరశయన ! కృష్ణవర్ణ !","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సీ॥ శ్రీ మనోహర ! సురా ర్చిత ! సింధుగంభీర! భక్తవత్సల ! కోటి భానుతేజ ! కంజనేత్ర ! హిరణ్య కశ్యపాంతక శూర ! సాధురక్షణ ! శంఖ చక్రహస్త! ప్రహ్లాదవరద ! పా పధ్వంస ! సర్వేశ ! క్షీరసాగరశయన ! కృష్ణవర్ణ ! పక్షివాహన ! నీల భ్రమరకుంతలజాల ! పల్లవారుణ పాద పద్మ యుగాళ ! తే॥ చారు శ్రీ చందనాగురు చర్చితాంగ ! కుందకుట్మలదంత ! వై కుంఠ ధామ ! భూషణవికాస ! శ్రీధర్మ పుర నివాస ! దుష్ట సంహార ! నరసింహ ! దురిత దూర !",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సుఖదుఃఖాలు, కష్టసుఖాలు ఒకదాని వెంట ఉంటాయి. అలానే పాప పుణ్యాలు కూడ ఒకదాని వెంట మరొకటి ఉంటాయి. కనుక సుఖం కొరకు పుణ్యం కొరకు వెంపర్లాడకూడదు. అలా వెంపర్లాడితె దొంగ శిక్షను కోరుకున్నట్లె. అసంపూర్ణమైయిన పద్యం: సుఖము లెల్ల దెలిసి చూడంగ దుఖముల్ పుణ్యములను పాపపూర్వకములె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సుఖము లెల్ల దెలిసి చూడంగ దుఖముల్ పుణ్యములను పాపపూర్వకములె కొఱతవేయ దొంగ కోరిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమునందలి రాజులు సులభులు. వారి సేవ అశ్రమముగనే లభించును. వీరు మూర్ఖులు, జ్ఞానహీనులు, అహంకారాది దోషములు కలవారు, అనుత్తమోత్తములు, నీచులందరిలోను గొప్పవారు, పరమనీచులు. అట్టివారిని నేను సేవించను. ఆ కోపముతో వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినను లెక్కపెట్టను. విశిష్థ లక్షణమ్లతో, దుర్లభుడవు, సర్వజ్ఞుడవు, అహంకారాది దోషములు లేనివాడవు అగు నీ పాదపద్మములను వదలను. వారు ఏమిచ్చినను నాకు దానితో పని లేదు. నీవు ఏమి ఇచ్చినను దానిని నేను వెండికోడను పాలించుటగా, అంబునిధిలో కాపురముండుటగా మరియు పద్మమునందు చక్కగా సుఖించుచుండుటగా బావించి ఆనందింతును. అసంపూర్ణమైయిన పద్యం: సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న న్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న న్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దైవం బలీయమైనదని ఒకవైపు అంగీకరిస్తూనే, భగవల్లీలల్లో కొన్నిటిని ఆక్షేపిస్తున్నాడు కవి. అన్నీ సద్గుణాలను ఇచ్చి, అందరిచేతా ప్రశంసించబడే విధంగా ఒక మహాపురుషుణ్ని సృష్టిస్తావు కానీ, ఓ దైవమా! అంతలోనే వానిని ఎక్కువకాలం బ్రతుకనీకుండా కానరానిలోకాలకు తీసుకుపోతావు అయ్యయ్యో ఇదేమి మూర్ఖపు చేష్ట నీది విధీ నీకు తెలివి అనేది ఉన్నదా అని కవి ఆవేదన చెందుతున్నాడు. అసంపూర్ణమైయిన పద్యం: సృజతి తావ దశేషగుణాకరం పురుషరత్నమఙ్కరణం భువః","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సృజతి తావ దశేషగుణాకరం పురుషరత్నమఙ్కరణం భువః తదపి త, తక్ష్ణభఙ్గి కరోతి చే దహహ కష్టమపన్డితతా విధేః",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: వెల్లిపోయిన వయస్సు తిరిగిరావడం అసంభవం. సముద్రంలో మునిగినా కాకి తెల్లగా మారదు. కాశికి పొయినా గ్రద్ద గరుడ పక్షి అవదు. అలాగే బదిరీనాధ్ ని ఎన్ని సార్లు దర్శించినా ముసలివాడు బాలుడవడు. అసంపూర్ణమైయిన పద్యం: సేతువందు మునుగ క్షితి కాకి తెలుపౌనె? కాశికేగ గ్రద్ద గరుడౌనె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సేతువందు మునుగ క్షితి కాకి తెలుపౌనె? కాశికేగ గ్రద్ద గరుడౌనె? బదరి కరుగ వృద్దు బాలుడు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమందు ఇతరులను స్తుతి చేయుటకు ఇష్థపదనివారుగాని, ఇతరులను స్తుతించనన్న వ్రతము పూనినవారుగాని వేసము మాత్రమే వేసి, పైకి అట్లు చెప్పుచు నటించుచుందురు. కాని తమవారిని రక్షించుటకు కాని పోషించుటకు కాని రాజాధములను ఆశ్రయించి తమ స్తోత్రములతొ సేవించబోదురు. ఇది తగిన పనియా. నేను మాత్రము అట్టి పని ఎన్నడు చేయను. అసంపూర్ణమైయిన పద్యం: స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్ బాత్రం బంచు భజింపఁబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా రిత్రం బెన్నఁడు మెచ్చ నెంచ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మన వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావం చూపే కొన్ని మంచి పనులను చిన్న విషయాలుగా తీసి పారేయ కూడదు. అవేమిటంటే మహిళలతో ఎప్పుడూ గొడవ పడకూడదు. చిన్న పిల్లలతో స్నేహం చేసి మాట్లాడరాదు. మంచి గుణాలను ఎప్పుడూ విడువ వద్దు. అలాగే, భర్త (యజమాని)ను నిందలతో దూషించకూడదు. ఇలాంటివి తప్పక ఆచరించదగ్గది. అసంపూర్ణమైయిన పద్యం: స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమి చేసి భాషింపకుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఏటిగట్టుమీద వృక్షం ఎప్పుడు చెలించి కూలుతుందో తెలియదు. అట్లే ఎల్లప్పుడూ స్త్రీ సుఖమును కాంక్షించేవాడు చెడిపోక తప్పదు. అసంపూర్ణమైయిన పద్యం: స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ సేయని మనుజుండు చెడు నిజంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ సేయని మనుజుండు చెడు నిజంబు ఏటిగట్టు మ్రాని కెప్పుడు చలనంబు విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పైనపోవుచూ కాకి పాలసముద్రములో రెట్టవేసినసంద్రము చెడనట్లే ధర్మపరుని మూర్ఖుడు నిందించిన కొరతుండదు. అసంపూర్ణమైయిన పద్యం: స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము ష్కరు డతినీచవాక్యముల గాదనిపల్కిన నమ్మహాత్ముడుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము ష్కరు డతినీచవాక్యముల గాదనిపల్కిన నమ్మహాత్ముడుం గొరతవహింపడయ్యెడ నకుంఠీత పూర్ణసుధాపయోధిలో నరుగుచు గాకిరెట్టయిడినందున నేమికొఱంత భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధర్మ బద్దులులాగ స్నానం చేసి సంధ్యా వందనం చేసి జపము చేశాకె భొజనం చేస్తారు. కాని ఇలాంటి నియమ నిష్ఠలెన్ని చేసినా, కష్టాల్లో ఉన్న ఇతరులకు దానం చేయక పొతే పుణ్యం కలుగదు. అసంపూర్ణమైయిన పద్యం: స్నాన సంధ్య జపము జరియించు భుజియించు నిష్ఠ లెన్నియైన నెఱుపుగాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్నాన సంధ్య జపము జరియించు భుజియించు నిష్ఠ లెన్నియైన నెఱుపుగాని ఒకని కీయడేమి సుకృతంబు కలుగునో? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దుర్విరక్తులు తాము తమనే మోసం చేసుకుంటూ ఇతరుల్నీ వంచించేవారిని గురించి చెబుతున్నాడు స్త్రీలు చెడ్డవారు, వారిని కూడరాదు అంటూ సుద్దులు చెబుతుంటారు కొందరు. తపస్సే ముఖ్యం అని కూడ వీరి భాషణ. తపస్సు వల్ల ఫలితం స్వర్గప్రాప్తి. అక్కడ ఉండేది అప్సరస స్త్రీలు. స్వర్గం నిజంగా పొందడం అంటూ జరిగితే అక్కడ ఉండేదీ స్త్రీలే అయినపుడు, వీరు స్త్రీలను నిందించడం దేనికీ దీనివల్ల వీరి వైరాగ్యం అంతా నటనయే అనీ బయటకు అలా అంటారే తప్ప లోపల స్త్రీలాభాపేక్ష ఉందనీ గ్రహించవచ్చు మనం అసంపూర్ణమైయిన పద్యం: స్వపరప్రతారకోऽసౌ, నిన్దతి యోऽళీకపణ్డితో ఉపతీః,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్వపరప్రతారకోऽసౌ, నిన్దతి యోऽళీకపణ్డితో ఉపతీః, యస్మాత్తపసోऽపి ఫలం స్వర్గః స్వర్గేపి చాప్సరసః",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నా ప్రభువగు నిన్ను వదలి నేను మరియొక ప్రభువును సేవింపబోతినా! లేదా నేను నీవు చెప్పిన మాట వినకుంటినా! నీవే నా రక్షకుడవని భావింపక యుంటినా! ఈ విధమైన అపరాధములు నేను చేసియుండలేదే. ఐనను నీవు నన్ను అకారణముగ అపరాధినిగా తలచుచున్నావే! నన్ను మహా దుఃఖసముద్రములో ముంచివేయుచున్నావే! ఇట్లు చేయుట నీకు న్యాయమా! అసంపూర్ణమైయిన పద్యం: స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ చీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: గుర్రము దారి తప్పు పరిగెడుతుంటే దానిని నయానో భయానో అదుపులోకి తెచ్చి సరి అయిన దారిలో పెడతాము. అలాగే చంచలమైన మనస్సుని సాధనతో స్థిరపరచి సరి అయిన దారిలోకి మళ్ళించాలి. అసంపూర్ణమైయిన పద్యం: హయమదరి పరువులిడుగతి రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హయమదరి పరువులిడుగతి రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా నయమో భయమో చూపుచు బయనము సాగింపనీక పట్టర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృష్ణా! నువ్వు లక్ష్మీదేవితో కూడివచ్చి బ్రహ్మాది దేవతలు పొగిడేలా... మొసలిని చంపి దయతో ఏ విధంగా ఏనుగును కాపాడావో, నన్ను కూడా అదేవిధంగా రక్షించు. నాకు నీవే శరణు అవుతున్నావు. ఏనుగుకి, మొసలికి జరిగిన భయంకర యుద్ధంలో ఏనుగు బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఏనుగు తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలాగే వచ్చి ఏనుగును రక్షించాడు. తనను కూడా అదేవిధంగా రక్షించమని కవి ఈ పద్యంలో విన్నవించుకున్నాడు. అసంపూర్ణమైయిన పద్యం: హరి నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరి నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్ బరమేష్ఠి సురలు బొగడగ కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా! హిరణ్యకశిపుడు అడుగగా ప్రహ్లాదుడు నీవుఅంతటా నిండియున్నావని చెప్పగా స్థంభములోనుండీపుట్టి గొప్పవెలుగుతోవచ్చి ప్రహ్లాదుడు చూస్తుండగా అతడి తండ్రినిచంపితివి. అసంపూర్ణమైయిన పద్యం: హరి సర్వస్వంబున గలడని గరిమను దైత్యుండుపలుక గంబములోనన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరి సర్వస్వంబున గలడని గరిమను దైత్యుండుపలుక గంబములోనన్ ఇరవొంద వెడలిచీల్పవె శరణన బ్రహ్లాదుండుసాక్షియె కృష్ణా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: హరి అన్న రెండక్షరాలకు వున్న శక్తిని తెలిపే అద్భుత భక్తినీతి పద్యమిది. హరి అన్నమాట పలికినంతనే ప్రపంచంలోని పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు, హరి అనే ఈ పలుకులోని మహత్తు ఎంత గొప్పదంటే, దీనిని పలికినంతనే జన్మ ధన్యమైనట్టే. అటువంటి మహోత్కృష్టమైన శ్రీమహావిష్ణువు నామస్మరణతో స్వామిని పొగడడం ఎవరి వల్ల అవుతుంది! అసంపూర్ణమైయిన పద్యం: హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజ నాభా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజ నాభా హరి నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శివపార్వతులకి,విభీషణునికి మంత్రమై,కరి,అహల్య,ద్రౌపదికి ఆర్తిహరించిచుట్టమైన నీదివ్యనామము నానాలుకపైఎప్పుడూ పలుకజేయి. అసంపూర్ణమైయిన పద్యం: హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పిరితనము వలన దుఃఖము కలుగును, కష్టము కలుగును, దరిద్రము కూడ కలుగును. పిరికితనము వలన మనిషి సాదింపగలిగినది ఏది లేదు. కావున పిరికితనాన్ని వీడి దైర్యం కలిగి ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: హానిచేతగల్గు నధిక దుఃఖంబులు హానిచేత దప్పు నరయ సుఖము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హానిచేతగల్గు నధిక దుఃఖంబులు హానిచేత దప్పు నరయ సుఖము హానిచేత గొంత యలమట గలుగురా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవరికైనా స్వంతబుద్ధి బంగారుకాంతివలె నిలుచును.పరులుచెప్పినబుద్ధి సానబట్టిన ఇనుము తళుకువలె తాత్కాలికము. అసంపూర్ణమైయిన పద్యం: హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా వేళలకంతెకాని మరివెన్కకు నిల్వవు హేమకాంతి యె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా వేళలకంతెకాని మరివెన్కకు నిల్వవు హేమకాంతి యె న్నాళుల కుండు గానియొకనాడు పదంపడి సానబట్టినన్ దాళియు నుండునే యినుపతాటక జాయలుపోక భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దుర్గుణాలు కలిగిన వారిని ఎంత మాత్రం దరి చేరనీయరాదు. వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడమే మేలు. పొరపాటున అలాంటి వారిని ఇంట్లో వుంచుకొంటే, ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు. కర్మ కాలి ఈగ ఒకవేళ మన కడుపులోకి చేరితే.. ఇంకేమైనా ఉందా? లోన అది చేసే హాని ఇంతా అంతా కాదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: హీనగుణము వాని నిలుజేర నిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీనగుణము వాని నిలుజేర నిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో, ఎంతటి వానికైననూ కడుపులో ఈగ, పురుగులు ప్రవేశించి బాధపెట్టు విధంగా ఆపదలు కలుగజేయును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: హీనగుణమువాని నిలు సేరనిచ్చిన ఎంతవానికైన నిడుము గలుగు!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీనగుణమువాని నిలు సేరనిచ్చిన ఎంతవానికైన నిడుము గలుగు! ఈఁగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా? విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దుర్జనులతో, స్త్రీలతో, పడుచువాళ్ళతో, రాజులతో, పండితులతో మాట్లాడెటప్పుడు ఎప్పుడు, ఏమి, ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోని మాట్లాడాలి. లేనిచో వారు దేన్ని తప్పు పడతారో చెప్పలేము. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడెటప్పుడు ముందు వెనుక ఆలొచించి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: హీననరుల తోడ నింతులతోడను పడుచువాండ్రతోడ బ్రభువుతోడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీననరుల తోడ నింతులతోడను పడుచువాండ్రతోడ బ్రభువుతోడ బ్రాజ్ఞజనులతోడ బలకంగరాదయా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొఱకు జనుడెగాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొఱకు జనుడెగాని పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అప్పులు బాగా చేసి కొడుకుని దరిద్రుని చేసే విడిచిపెట్టే తండ్రి శత్రుపక్షంలో ఉన్న వీరుడు లాంటి వాడు. ఎంత వీరుడైనా శత్రువు శత్రువే కదా! అలానే మాట వినని భార్యకూడ శత్రువులాంటిదే. అసంపూర్ణమైయిన పద్యం: ౠణము పెంచి నరుని హీనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ౠణము పెంచి నరుని హీనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయ అలవి గాని యట్టి యాలును నట్టులే విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: వృక్షానికి వేరుపురుగు చేరిందంటే వేళ్ళు కొరికి కూల్చును.అట్లే చెట్లకు చీడపురుగు పట్టి నాశనము చేయును. అదేవిధముగా దురాత్ముడు మంచివారి దగ్గరజేరితే చెడగొట్టును.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును చీడపురుగుజేరి చెట్టుజెఱుచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును చీడపురుగుజేరి చెట్టుజెఱుచు కుత్సితుండుజేరి గుణవంతు జెఱుచురా విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తుంగ మత్తమాతంగ మస్తకన్యస్తలోచనః","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తుంగ మత్తమాతంగ మస్తకన్యస్తలోచనః ఆసన్నే నపి సారంగే కరోత్యాశాం మృగాధివః",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: సీ. మందుడనని నన్ను నిందజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావము లేక తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపము చేత దిట్టనేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సీ. మందుడనని నన్ను నిందజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావము లేక తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపము చేత దిట్టనేమి? హెచ్చుమాటల చేత నెమ్మలాడిన నేమి? చేరి దాపట గేలి సేయనేమి? తే. కల్పవృక్షము వలె నీవు గల్గ నింక బ్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ! భూషణవికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార ! నరసింహ ! దురితదూర!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మొరటువానికి శాస్త్రములతో పని లేదు. ఎవరు చెప్పినా వినడు. పడుచుదానికి ముసలిమొగుడు కిట్టడు. అలాగే చద్ది మిగిలిఉండని ఇల్లు సంసారానికి సరి అవుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు? ముద్దునాతి కేల ముసలిమగడు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు? ముద్దునాతి కేల ముసలిమగడు? చద్దిమిగుల నిల్లు సంసారమేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటే లోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా! ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ. వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: వడుగుడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వడుగుడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్ తొడిగితివి నీదు మేనునన్ గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు. నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు. అసంపూర్ణమైయిన పద్యం: కెరలి యఱచేత కంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కెరలి యఱచేత కంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉదరము జీరి వధించితివి నరహరి రూపావతార నగధర కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సభ జరిగే వేళ నవ్వకూడదు. ఎందుకంటే,అది తప్పుడు అర్థానికి దారితీస్తుంది. అలా నవ్విన వారు ఎంతటి వారైనా సరే, సభికులతో చిన్నచూపుకు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది. అలాగే, రాజు నీకు అభయమిచ్చి రక్షించినప్పుడు నీ పట్ల తాను చూపిన ఆ కరుణను నమ్ముకొని నువు ఎంతమాత్రం గర్వపడకూడదు కుమారా! అసంపూర్ణమైయిన పద్యం: సభ లోపల నవ్విన యెడ సభ వార్నిరసింతు రెట్టి జను నిన్నెరి నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సభ లోపల నవ్విన యెడ సభ వార్నిరసింతు రెట్టి జను నిన్నెరి నీ కభయం బొసంగె నేనియు బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దైవ పాదసేవను మించిన పరమోత్కృష్ట భక్తి మరేమీ ఉండదని చెప్పిన భక్తినీతి పద్యమిది. సాలెపురుగు, ఏనుగు, పాముతో పాటు బోయవానికి సైతం మోక్షసిద్ధి ఎలా కలిగింది? వేదాలు, శాస్త్రాలు, విద్యాభ్యాసం, మంత్రాలు వంటి వాటన్నింటికంటే విలువైంది కాళహస్తీశ్వరుని పాదసేవ. ఆ భాగ్యాన్ని నాకూ కలిగించుము స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఈ భూమిమీద మానవ జీవితం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా సరే ఎంతటి వారికైనా మరణం తథ్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలియకో లేదా తెలిసి కూడా ఏమవుతుందిలే అని అనుకొంటారో కానీ చాలామంది పాపపు పనులు చేస్తూ అధర్మమార్గంలోనే జీవిస్తున్నారు. ఒక్క ధర్మాన్నయినా పాటించకుండా అజ్ఞానంతో వుంటున్న ఈ మానవులను సర్వేశ్వరుడివైన నువ్వే క్షమించాలి సుమా. అసంపూర్ణమైయిన పద్యం: ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్ చెడుగుల్ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: భాస్కరా! పూర్వము చిత్రాంగియను నామె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని, తన కామము తీర్చమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె యెన్నో దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు ఖండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపనివాడెంత బలాడ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు. కాన, స్త్రీలను నమ్మరాదు. అసంపూర్ణమైయిన పద్యం: అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!నీదయనాపై కాస్తచిలకరిస్తేచాలు. చెడుపనులువదులుతాను.విరోధులనిఅదలిస్తాను.కోర్కెలువదలి నీకుబంటునై యమదూతలనెదిరిస్తాను..రామదాసు. అసంపూర్ణమైయిన పద్యం: అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ లించెదవైరివర్గ మెడలించెదగోర్కుల నీదుబంటనై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ లించెదవైరివర్గ మెడలించెదగోర్కుల నీదుబంటనై దంచెదకాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వేరే యేవిధమైన సహయము లేనప్పుడు ధర్మాత్ముని యిల్లు చేరితే అతడే కాపాడుతాడు. రాక్షస రాజైన రావణుని సోదరుడు విభీషణుడిని శ్రీ రాముడు ఆదరించ లేదా? అసంపూర్ణమైయిన పద్యం: అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు చేరవలయు బ్రతుకజేయు నతడు ఆ విభీషణునకు నతిగౌరవంబీడె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు చేరవలయు బ్రతుకజేయు నతడు ఆ విభీషణునకు నతిగౌరవంబీడె భూతలమున రామమూర్తి వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: స్వామీ! రామచంద్రమూర్తీ!! నిన్నే నమ్మి, మనసారా కొలిచిన వారికి నువ్వెన్నటికీ లోటు చేయవు కదా. అలాంటి వారి పాపాలు కొండలంతగా వున్నా సరే వాటిని నువ్వు నశింపజేస్తాయి. నీ కరుణా కటాక్షాలతో వారికి అఖండ వైభవాలు కలుగకుండా ఉండవు! ఆఖరకు మోక్షలక్ష్మి కూడా వారిని వరించేస్తుంది కదా. అసంపూర్ణమైయిన పద్యం: అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌ కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌ కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గరుడవాహనా!దశరధ రామా!నిన్నునమ్మి కొలిచెడువారి పాపములు కొండలంతటివైననూకరిగి సుఖములందుటేకాక మోక్షముసిద్ధించును. అసంపూర్ణమైయిన పద్యం: అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్ కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్ కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఓగరుడవాహనుడవైన కృష్ణా!నీవు గోవర్ధనమనేకొండ నెత్తావంటారు.బ్రహ్మాండాలనే బంతుల్లా ఆడేవాడవునీవు. గోవర్ధనగిరిని ఎత్తడంఓవింతా?నీకది పిల్లాట వంటిదికాక అదోపెద్ద కొండకిందలెక్కా? అసంపూర్ణమైయిన పద్యం: అండజవాహన వినుబ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్ గొండల నెత్తితివందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అండజవాహన వినుబ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్ గొండల నెత్తితివందురు కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇతరుల మనస్సులో ఏముందో పసిగట్టడం చాల కష్టం. దాన్ని పసిగట్టినవాడె గొప్పవాడు, గురువుకి కావలిసిన అర్హతలు కలవాడు.అంతెందుకు అతడు సరాసరి శివుడితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను అంతరంగ మెఱుగ నార్యుడగును అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను అంతరంగ మెఱుగ నార్యుడగును అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లోకంలో కొంతమంది మనుస్సులో చెడ్డభావాలు పెట్టుకొని పైకి మంచివారిలాగా ప్రవర్తిస్తారు. ఈవిషయాన్ని మనుష్యులు గుర్తించలేక పోయిన భగవంతుడు మాత్రం గుర్తిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: అంతరంగమంద అపరాధములుచేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లేరుగాకున్న ఈశ్వరుండేరుగడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతరంగమంద అపరాధములుచేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లేరుగాకున్న ఈశ్వరుండేరుగడ విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: అంతరంగమందు సపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతరంగమందు సపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణ.. ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామపఠనం పట్ల చింతాకు అంతైనా ధ్యాస నిలుపరు కదా. అసంపూర్ణమైయిన పద్యం: అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా, ఈప్రపంచమున కన్పించు ప్రతియొకటి వాస్తవమైనదిగ కన్పించుచున్నది. కాని వాస్తవము కాదు. వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమగుచున్నది. సత్యాసత్యములు ఎరుగగలిగిన ప్రతియొకడు తన భార్య/భర్త పుత్రులు, ధనము, శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలచుచు వానికై మరియు వానివలన సుఖము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మోహమను సముద్రమున పడి ఒడ్డు చేరక లోపలలోపలనే తిరుగుతున్నాడు. ఆలోచించినవారికి నీవు మాత్రమే పరమసత్యవస్తువని తెలుయును. అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు. ఇది చాల శోచనీయమగు విషయము కదా! అసంపూర్ణమైయిన పద్యం: అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించగా అంతయూ సత్యమా కాదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది ఉచితమా అనుచితమా అను సంశయములతో నిండిన విషయమే కాని నిశ్చితముగ ఇది యిట్టిదని చెప్ప శక్యము కాదు. ఈ శరీర నిర్మాణమంతా విచారము, దుఃఖము కలిగించునదియే. మనస్సులలో అంతయు దుఃఖపరంపరలతో నిండినదే కాని ఆనందకరమగునది ఏదియు లేదు. ఈ శరీరమంతయు వ్యాధులు ఆపదలు మొదలైనవాని వలన కలుగు భయములతోభ్రాంతులతో నిండినదియే. జీవన గమనములో ప్రతి అంశము మానవుని శరీరమును అనంతముగ శోషింపజేయు నదియే, అంతయు దుర్వ్యాపారములతోనే కాని సద్వర్తనముతో సరిగ జరుగదు. ఇంత కనబడుచున్నను మానవులు ధ్యాన నిష్ఠతో నిన్ను తలంచి నీ యనుగ్రహమును పొంద యత్నించకున్నారు కదా! అసంపూర్ణమైయిన పద్యం: అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్ జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మోక్షమనేది ఎత్తయిన చెట్టుకున్న పండు లాంటిది. అది పొందాలంటే ఙానముతొ కష్టపడి ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: అందరానిపం డదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండుపడిన జెట్టు బట్టంగలేరయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందరానిపం డదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండుపడిన జెట్టు బట్టంగలేరయా! విశ్వధాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం. విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా నందముగ కూర్మరూపున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా నందముగ కూర్మరూపున మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాదములకు అందెలు ధరించి అందముతో మునిజనులతో పొగడబడుతూ సౌందర్యముతో నిలబడిన నందుని వరపుత్రా! నిన్నే నమ్ముకున్నాను శ్రీకృష్ణా!కృష్ణ శతక పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: అందెల బాదములందును సుందరముగా నిల్చినావు సొంపమరంగా సుందర మునిజనసన్నుత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందెల బాదములందును సుందరముగా నిల్చినావు సొంపమరంగా సుందర మునిజనసన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు. అసంపూర్ణమైయిన పద్యం: అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! అడవిలో గర్వముతో పొగరుతో తిరుగుచు బాధించు మృగమును బంధించుటకు, అడవినుండి బయటకు వచ్చు మార్గమును ముందే ఏర్పచుకుని, దాని పరిసరములకు పోయి భయంకరములైన ఘంటలు, ఢంకాది వాద్యముల ధ్వనులతో భయపెట్టి లొంగదీసుకుందురు. అట్లే ఉపాసకులు ప్రణవనాదమను ఘంటయు, బిందువను దీపకాంతుల శ్రేణులు, వివేకాదులు సాధనములుగ చేసికొను, మనస్సు స్వాధీనమైన తర్వాత సంసారారణ్యము నుండి వెలికి వచ్చు మార్గముగా తారకయోగము తోడు చేసికొని సంసారబంధములను భయంకరమైన తీగలకట్టలను త్రెంచుట ఏమి ఆశ్చర్యము. కాని ఇవి లేని వారికి ఇట్టి సాధనములనుపయోగిచనివారికి సంసారబంధములు ఎట్లు వీడును. అసంపూర్ణమైయిన పద్యం: అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయనివారు బంధువులు కారు. అటువంటివారిని దూరంగా ఉంచాలి... అని చెబుతూ ఎటువంటివాటిని దూరంగా ఉంచాలో మరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో ఉన్నాయి. ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి. ‘అక్కరకు రావటం’ అంటే అవసరానికి ఉపయోగపడడం, వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అని అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నిటికీ సంబంధించినది. అవసరానికి ఉపయోగపడని బంధువును, దేవతను, గుర్రాన్ని... ఈ మూడిటినీ వెంటనే విడిచిపెట్టాలి అని సుమతీ శ తకం రచించిన బద్దెన వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా నెక్కిన బాఱని గుర్రము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా నెక్కిన బాఱని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: జపమాలలు ధరించి దొంగ జపాలు చేసేది భక్తి ఎక్కువై కాదు, కడుపులు నింపుకోవడానికి. ఇది ఎలాంటిది అంటే చేపలను మెక్కడానికి కొంగ నీళ్ళలో పైకి చూస్తూ ఉంటుంది కదా అలాంటిది. అసంపూర్ణమైయిన పద్యం: అక్షమాలబూని యలసటజెందక కుక్షినింపుకొనుట కొదువగాదు పక్షి కొంగరీతి పైచూపు లేదొకో!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అక్షమాలబూని యలసటజెందక కుక్షినింపుకొనుట కొదువగాదు పక్షి కొంగరీతి పైచూపు లేదొకో! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దెవుడుని వెతుక్కుంటూ దైవ గ్రంధాలను అడవులను కొండలను పట్టుకుని తెగ తిరుగుతూ ఉంటారు కాని మనలో ఉన్న దెవుణ్ణి మాత్రం గుర్తించలేరు. అసంపూర్ణమైయిన పద్యం: అక్షరాశివెంట అడవులవెంటను కొండరాల గోడు గుడవనేల హ్రుదయమందు శివుడుండుట తెలియదా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అక్షరాశివెంట అడవులవెంటను కొండరాల గోడు గుడవనేల హ్రుదయమందు శివుడుండుట తెలియదా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: లెక్కలేనంత వైభవము గల కేశవా, కొండ నెత్తిన వాడా,పూమాలలు ధరించే ఆదినారాయణా, భగవంతుడా, లక్ష్మిగలవాడా, జగత్తుని కాపాడువాడా!రక్షించు.రక్షించు.రక్షించు. కృష్ణా! అసంపూర్ణమైయిన పద్యం: అగణిత వైభవ కేశవ నగధర వనమాలీ యాది నారాయణ యో భగవంతుడ శ్రీమంతుడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అగణిత వైభవ కేశవ నగధర వనమాలీ యాది నారాయణ యో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇతరులను చెడుపనులనుండి నివారించేవాడు, మంచిపనులను చేయడానికి ప్రోత్సహించేవాడు, ఇతరులరహస్యాలను కాపాడటం, పరులయొక్క సద్గుణాలను మెచ్చుకొనడం, తమను ఆశ్రయించిన వారిని మాత్రమేకాక ఆపదలో ఉన్నకాలంకో ఎవరినైనా విడువకుండా ఉండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ పనులకు అవసరమైనవి అందించడం ఈ గుణాలున్న వాడు మంచి మిత్రుడని భావం. అసంపూర్ణమైయిన పద్యం: అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము, విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము, విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు.",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పాపపు పనులు చేయకుండా చూచుట, మేలు చేయుటకే ఆలోచించుట, రహస్యములను దాచిఉంచుట, మంచిగుణాలను అందరికీ తెలుపుట, ఆపదల్లో తోడుండుట, అవసరానికి సాయపడుట మిత్రుని గుణములు. అసంపూర్ణమైయిన పద్యం: అఘమువలన మరల్చు హితార్ధకలితు జేయు గోప్యంబుదాచు బోషించు గుణము విడువడాపన్ను లేవడి వేళనిచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అఘమువలన మరల్చు హితార్ధకలితు జేయు గోప్యంబుదాచు బోషించు గుణము విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలంగుచుండు",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బ్రహ్మకు తండ్రివి,సనకాదులకు పరతత్వానివి,మునులకు పరదేవతవు.సూర్యవంశ రాజులలో మేటివి.నిన్నునుతింతును.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా ద్ద్విజ మిము బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుష్యులు ఆవులయొక్క లేగదూడలను వాని తల్లుల పాలు త్రాగనీయకుండ, వారు పాలు తీసికొందమన్నచో నా యావులు వారికి పాలనివ్వక తన్నును. అదేవిధముగా లోభివానివలె వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షకుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొకప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు. అసంపూర్ణమైయిన పద్యం: అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నాకు నీ సేవ లభించినందున, ఇక నా కొఱకై నిన్ను సేవించుటయందాసక్తి లేని వారినెవ్వరిని ఏమియు కోరను. ఒక వేళ ఆవశ్యకత కలిగిన, నీ పాద పద్మములనారాధించు వారి దగ్గరికి మాత్రమే పోయెదను. వారినే యాచింతును. నీ సేవ లభించిన తరువాత కూడ నేను ఇతర దేవతలను కాని నీ భక్తులు కానివారిని కాని ఏల యాచింతును? నీ అనుగ్రహమొక్కటియే నాకు చాలును. అసంపూర్ణమైయిన పద్యం: అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా, నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా, మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా ఔతాయి అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్ క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అతిగా నిద్ర పోయెవానికి, అతిగా త్రాగేవానికి, అతిగా ఆకలి కలవానికి, అతి కోపిష్టికి, పిరికి వానికి, అపకారికి వీరందరికీ కష్టమైన విద్యలు తలకెక్కవు. అసంపూర్ణమైయిన పద్యం: అతి నిద్రావంతునకును నతి పానికి నిరశనునకు నతి కోపునకున్ ధృతిహీనున కపకృతునకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతి నిద్రావంతునకును నతి పానికి నిరశనునకు నతి కోపునకున్ ధృతిహీనున కపకృతునకు జతపడదీ బ్రహ్మ విద్య చాటరా వేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు. అసంపూర్ణమైయిన పద్యం: అతి బాల్యములోనైనను, బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స ద్గతిమీఱ మెలఁగ నేర్చిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతి బాల్యములోనైనను, బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స ద్గతిమీఱ మెలఁగ నేర్చిన నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇంటికి అతిధి రాగనే అదిలించి కసిరి పొమ్మని చెప్పే మూర్ఖులు తమ ధర్మాన్ని గుర్తించరు. మనకు మంచి కర్మలు కలగాలంటే ముందు ధర్మం ఆచరించాలి కదా? అసంపూర్ణమైయిన పద్యం: అతిధి రాకచూచి యడలించి పడవైచి కఠిన చిత్తులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతిధి రాకచూచి యడలించి పడవైచి కఠిన చిత్తులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ప్రతి పని వెనుకా ఒక పరమార్థం దాగుంటుంది. పెద్ద చదువులు అన్నవస్ర్తాలకు, ఉద్యోగ వృత్తులు ఆర్థిక సంపాదనకు, భార్య సంసారసుఖానికి, పిల్లలపోషణ ఉత్తమగతులకు, సైన్యం శత్రు నాశనానికి, సామువిద్యలు వీరత్వానికి, దానాలు పుణ్యానికి.. ఇలా ఎంత గొప్ప కార్యమైనా పొట్టకూటి కోసమే కదా. అలాగే, నీ పట్ల నిలిపే భక్తి అంతా ముక్తికోసమే స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె, సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె, సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె, దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె, యితర కామంబు గోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె, సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె, సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె, దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె, యితర కామంబు గోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె, భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఉత్తమమైన వాళ్ళు ఎవరైన మిక్కిలి హితముగా మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు. కాని అర్ధం లేకుండా అధిక ప్రసంగములు చేస్తే వారికి నచ్చదు. మనము ఉత్తములుగా ఉండి అర్ధరహితమైన సంబాషణలను ఖండించాలి. అసంపూర్ణమైయిన పద్యం: అతిహితమగునట్టు లాడిన మాట సంతసించు రెల్ల సత్పురుషులు అధికభాషణంబు లాయాసదంబులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అతిహితమగునట్టు లాడిన మాట సంతసించు రెల్ల సత్పురుషులు అధికభాషణంబు లాయాసదంబులు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: భాస్కరా! ఈభూమియందెవరికైనను పాలు కావలసివచ్చినప్పుడు ఆవులవద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలు కొరకు ఆ ఆవుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవంగా చూచినచో వారు ఆదరాభిమానము ఆతనిపై చూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు. అసంపూర్ణమైయిన పద్యం: అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా.",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును. అసంపూర్ణమైయిన పద్యం: అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇనుముతో గూడిన అగ్నికి(అగ్నహోత్రునకు) సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో గూడ మరియే సంబంధము లేకపోయినను వానితో కూడినంతమాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును. అసంపూర్ణమైయిన పద్యం: అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తనకు అనుకూలము కాని పరిస్థితులలో/ప్రదేశాలలో, ఎంత గొప్పవారైనా తగ్గి ఉండాలి. అలా తగ్గి, తలొగ్గినందు వల్ల తమ గొప్ప తనానికి వచ్చే లోటు ఏమీ ఉండదు. ఎలాగంటే, ఎంతో పెద్దదయిన కొండ కూడా అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది కదా! అసంపూర్ణమైయిన పద్యం: అనువు గాని చోట అధికులమనరాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు కొండ అద్దమందు కొంచెమై యుండదా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువు గాని చోట అధికులమనరాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు కొండ అద్దమందు కొంచెమై యుండదా? విశ్వదాభిరామ వినురవేమ.",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై యుండదా ?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై యుండదా ? విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనస్సుని మన ఆధీనంలో పెట్టుకుంటే ఎంతటి కష్టంలో కూడ ప్రశాంతంగా ఉండవచ్చు. అటువంటి మనస్సుతో ఆనందం అనుభవించువాడే పరమాత్ముడు కూడ. అలాగే మనస్సును ఆధీనంలో ఉంచుకోకపోతే ముక్తి అనేది కలుగదు. అసంపూర్ణమైయిన పద్యం: అనువుగాని మీఱ మదిని నానంద మందెడి నరుడు పరుడుగాడె నయముగాను మనసు నిలుపకున్న మఱిముక్తి లేదయా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువుగాని మీఱ మదిని నానంద మందెడి నరుడు పరుడుగాడె నయముగాను మనసు నిలుపకున్న మఱిముక్తి లేదయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అనుకూలము కాని చోట మనకు అచ్చిరాని చోట జూదము ఆడరాదు. అలా ఆడె ధర్మరాజు అడవి పాలైనాడు. అతనిని చూసి మనము నేర్చుకొవడము మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: అనువుగానిచోట బనిగొని జూదము నాడి యాడి యెడి యడవి సొచ్చు ఘనుని జూడజూచి గడువుము మూర్ఖత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అనువుగానిచోట బనిగొని జూదము నాడి యాడి యెడి యడవి సొచ్చు ఘనుని జూడజూచి గడువుము మూర్ఖత విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అన్నదానముకన్న మంచి దానం ఈ ప్రపంచంలోనే లేదు. అది కాకుండా మీరెన్ని ఎంతమందికి ఇచ్చినా అది గొప్ప అనిపించుకోదు. ఎందుకంటే ఆన్నం జీవనాధరం. మీరొక జీవాన్ని బతికించినట్లే. అసంపూర్ణమైయిన పద్యం: అన్న మిడుట కన్న నధిక దానంబుల నెన్నిచేయ నేమి యెన్న బోరు అన్న మెన్న జీవనాధార మగువయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్న మిడుట కన్న నధిక దానంబుల నెన్నిచేయ నేమి యెన్న బోరు అన్న మెన్న జీవనాధార మగువయా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము. అసంపూర్ణమైయిన పద్యం: అన్న మిడుటకన్న అధిక దానంబుల నెన్ని చేయనేమి యేన్నఁబోరు అన్న మెన్న జీవనాధార మగునయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్న మిడుటకన్న అధిక దానంబుల నెన్ని చేయనేమి యేన్నఁబోరు అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: అన్న దానం చేయడం చేత అధిక పుణ్యం కలిగి దేవలోకంలో కూడ పుజ్యుడవుతారు మీరు. అన్నమే పర బ్రహ్మస్వరూపం. దానికి మించిన దానం ఈ లోకంలో లేదు. కాబట్టి అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేయండి. అసంపూర్ణమైయిన పద్యం: అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అన్ని మార్గాలనూ నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు వేమన. అన్ని జాడలు అంటే మార్గాలు, అంటే అనేక సంప్రదాయాలు, షణ్మతాలు కావొచ్చు. ఇంకా చిన్నాచితకా పలు పంథాలు కావొచ్చు. వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్లమంటున్నాడు వేమన. ఇంతకూ ఆనందమంటే ఏమిటి? అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నెలవైంది ఆనందం అని పెద్దలు చెప్తున్నారు. ఇంగ్లిషులో దీనిని bliss అంటారు. బ్లిస్ అంటే పరమ సుఖం, బ్రహ్మానందమని అర్థాలు. ఆనందానికి అనేక సూక్ష్మ భేదాలున్నాయి. వాటిలో బ్రహ్మానందం, విషయానందాలు ప్రస్తుతానికి తెలుసుకోదగ్గవి. బ్రహ్మానందమంటే సుషుప్తియందు అనుభవించబడే ఆనందం. దీనికి స్వయం ప్రకాశం ఉంటుంది. విషయానందాలు అంటే ఇవి అంతఃకరణ వృత్తి విశేషాలు. అంటే ఇష్ట ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిఫలించేవి విషయానందాలు. ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఆనందమంటే పరబ్రహ్మమే. నిష్ఠ అంటే నియమ పాలన. బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం. జాడ అంటే దారి, రీతి, విధం, వైపు, గతి, వృత్తాంతం అని అర్థాలు. ఇక్కడ మార్గం. నిక్కం అంటే నిజం, నిశ్చయం, వాస్తవం, శాశ్వతత్వం అని అర్థాలు. ఆన అంటే ఒట్టు, తోడు, ఆజ్ఞ, ప్రమాణం అని అర్థాలు. ‘నీ యాన’ అనేది చక్కని తెలుగు నుడికారం. బహుశా ‘అనుట’ నుంచి వచ్చి ఉంటుంది. నిక్కచ్చితనానికి వాడుతారు. ‘నీయాన’ అంటే నీ మీద ఒట్టు అని. ‘నా యాన’ అంటే నాపై ఒట్టు అని. ఇంగ్లిషులో ’upon my word upon my honor' అంటారు. తెలుగులో 'నా ధర్మంగా' అనేది ఇట్లాంటిదే. అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణుజొచ్చాలనే గీతావాక్యం ఇట్లాంటిదే. ఉడుగు అంటే నశించు అని. ‘రోగాపమృత్యు వార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె’ అని ప్రయోగం. అసంపూర్ణమైయిన పద్యం: అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్టతోడ నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్టతోడ నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన! విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అన్నదానంలోని మంచితనాన్ని, కన్నతల్లి గొప్పతనాన్ని, గురువు వెల కట్టలేని విలువను వెల్లడించిన అద్భుత నీతిపద్యమిది. పుణ్యకార్యాల్లో అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమం. ఎలాగంటే, ప్రపంచంలో కన్నతల్లిని మించిన ఘనులెవరూ వుండరు. అలాగే, గౌరవాన్ని చూపించడంలోనూ గురువును మించిన వారుకూడా ఉండరు. అసంపూర్ణమైయిన పద్యం: అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనము లేదు ఎన్న గురునికన్న నెక్కువ లేదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనము లేదు ఎన్న గురునికన్న నెక్కువ లేదయా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఒక గ్రామంలో మనుషులు నివసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి. మొదటిది... అవసరానికి ఆదుకుని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు. కష్టాలు అనుకోకుండా వస్తాయి. ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. వెంటనే ఆదుకునే వాడు తప్పనిసరి. ఇక రెండవది... వైద్యుడు. బుద్ధిమతీ! అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చేవాడు, జబ్బుచేయకుండా లేదా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, తాగటానికి అవసరమయిన నీటినిచ్చే జీవనది, పెళ్లి వంటి శుభకార్యాల సందర్భాలలో పూజలు చేయించేందుకు బ్రాహ్మణుడు... ఈ సౌకర్యాలు లభించే ఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదు. ప్రాణాంతకమైన అనారోగ్యాలు కలిగిన సమయంలో డాక్టరు వెంటనే తగిన చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణం నిలబడుతుంది. డాక్టరు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటే, రోగిని తీసుకు వెళ్లేలోపే ప్రాణం పోవచ్చు. అందుకని డాక్టరు చాలా అవసరం. మూడవది... మంచినీరు గల నది. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అందువల్ల నివసించే ప్రాంతంలో నీరు తప్పనిసరి. ఇక చివరగా... అన్ని రకాల కర్మలుచేసే బ్రాహ్మణుడు. ఏ ఇంట్లోనైనా మంచి కాని చెడు కాని జరిగితే దానికి కావలసిన పూజలు చేయటానికి బ్రాహ్మణుడు తప్పనిసరి... అని బద్దెన వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అప్పుచేసి చేసే వేడుకలు [ఫంక్షన్లు], ముసలితనంలో పడుచుపెండ్లాము, మూర్ఖుడు చేసేతపస్సు,తప్పుసరిగ్గావిచారించని రాజుయొక్కరాజ్యము సహించరానివై చెడుచేయును.అంటున్నాడు బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీదగీడు దెచ్చుర సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తమని తాము తెలుసుకోలేక మూర్ఖులు గొప్ప కులంలో పుట్టాము ఎంతో గొప్ప వారమని భ్రమపడుతుంటారు. కాని వారికి తాము భ్రాంతిలో ఉన్నట్లు తెలియదు. మనం చేసె పనుల బట్టి గొప్పవారమవుతాము కాని జన్మించిన కులము బట్టి కాదు. ఇలాంటివారందరు మురికి కుండలమీద వాలే ఈగల లాంటివారు. అసంపూర్ణమైయిన పద్యం: అభిజాత్యముననె యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక మురికి భాండమునను ముసరునీగలరీతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అభిజాత్యముననె యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక మురికి భాండమునను ముసరునీగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెవులకుశాస్త్రాలు[మంచివిషయాలు]వినడమేఅందం.కుండలాలుకావు.చేతులకు దానంచేయుటేఅందం.కంకణాలుకావు.శరీరానికిఇతరులకి సాయపడడమేఅందం. పైపూతలుకావు.వీరేదయగలవారు.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి యురు దయాఢ్యులమేను పరోోపకార","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి యురు దయాఢ్యులమేను పరోోపకార కలన రాణించు గంధంబు వలన గాదు",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అమృతమువలన మరణాన్ని జయించి చిరంజీవులమవుదామనుకుంటారు. అలాంటి అమృతాన్ని ఏవరూ చూడలేదు. కాని ఒక్కొసారి అమృతమే విషమవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: అమృత సాధనమున నందఱు బలిసెద రమృత మెంచి చూడ నందలేరు అమృతము విషమాయె నదియేమి చిత్రమో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అమృత సాధనమున నందఱు బలిసెద రమృత మెంచి చూడ నందలేరు అమృతము విషమాయె నదియేమి చిత్రమో విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నేనెప్పుడైన బాధలలో ’అమ్మా! అయ్యా!’ అనిన అది నిన్నుద్దేశించియే సుమా! ఆ మాటలు నన్ను కన్నవారినుద్దేశించి అనుచున్నట్లు తలచి నన్ను నీవు వదలవద్దు. అట్టి నా ఆపదలు తొలగించి నన్ను రక్షించుచు నాకు ఆనందము కలిగించు తల్లియు తండ్రియు గురుడువు నీవు మాత్రమే. కనుక నన్ను సంసారపు చిమ్మచీకటులు చుట్టుముట్టిన సమయమున నీవు నన్ను వానినుండి ఆవలకు పోగలుగునట్లు చేయుమని వేడుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కేవలము శుష్కమగు పాండిత్యము కలవారు ’అయ్యవారు’ అయి తమ శిష్యుల దగ్గరకు సంచారార్ధమై పోవచ్చును, సేవలు చేయించుకోవచ్చును. తమ పాదోదకము వారితో త్రాగించి అదియే వారియెడ తమ అనుగ్రహమని చెప్పవచ్చును. ఇట్టివే మరికొన్ని చేసినను సిరులు, ప్రాపంచిక భోగములందు వాస్తవిక వైరాగ్యము కలిగి ఆత్మనైష్కర్మయోగముతో అమనస్క యోగమున నిన్ను దర్శించుట మాత్రము వారికి శక్యము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్ దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్ దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని ష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీకృష్ణా! నా పంచేంద్రియములు నన్ను[నామనసును] ఉయ్యాలలూచుచూ నన్ను కలతలకు లోనుచేయుచున్నవి. మహాత్మా! నామొరాలకించి నన్ను కాపాడి నీమహత్యమును నిలుపుకో తండ్రీ!.కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్ జయ్యన గలుగుచు నుంటిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్ జయ్యన గలుగుచు నుంటిని గుయ్యాలింపుము మహాత్మ గురుతుగ కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చిల్లుకుండలో ఏవిధంగా నైతే నీరు నిలవదో అదే విదంగా అబద్దాలాడి మనుషులను మోసగించే వారి ఇంట లక్షి నిలువదు. అసంపూర్ణమైయిన పద్యం: అరయ దఱచు కల్లలాడెది వారింట వెడల కేల లక్ష్మి విశ్రమించు? నీరమోటుకుండ నిలువనిచందాన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరయ దఱచు కల్లలాడెది వారింట వెడల కేల లక్ష్మి విశ్రమించు? నీరమోటుకుండ నిలువనిచందాన విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఆలోచింపగా , లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో ""యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే. అసంపూర్ణమైయిన పద్యం: అరయ నాస్తియనక యడ్డుమాటాడక పట్టుపడక మదిని దన్ను కొనక తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరయ నాస్తియనక యడ్డుమాటాడక పట్టుపడక మదిని దన్ను కొనక తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏదో నొక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారుకాదు. అట్లే యెంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తిలేక అతని గొప్పతనము రాణింపదు. అసంపూర్ణమైయిన పద్యం: అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం గారములోన నైన వెలిగారము గూడక యున్న భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సుర్యోదయాస్తమయాలు, జననమరణాలు, జాతులు లెక్కింపరానివి. అది తెలుసుకున్న వాడే ధీరుడైన యోగి అవును. అసంపూర్ణమైయిన పద్యం: అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య జనన మరణ సంఖ్య జాతి సంఖ్య దీనినెఱిగి యోగి ధీరుడై యుండును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య జనన మరణ సంఖ్య జాతి సంఖ్య దీనినెఱిగి యోగి ధీరుడై యుండును విశ్వధాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అయ్యో! మూర్ఖులకు ఎంత చెప్పినా అర్ధం కాదే? మెడలో శివలింగాన్ని ఉంచుకుని దైవ దర్శనమని కొండలు గుట్టలు ఎక్కుతారే? ఇలా ఎక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా ఏమిటి. వీరందరూ మూర్ఖులు అవుతారు కాని మరెవరూ కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అఱుత లింగముండ నదియెఱుంగగలేక పర్వతంబుబోవు బానిసీడు ముక్తిగాననగునె! మూఢాత్ముడగుగాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అఱుత లింగముండ నదియెఱుంగగలేక పర్వతంబుబోవు బానిసీడు ముక్తిగాననగునె! మూఢాత్ముడగుగాని విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణునికి చారెడు అటుకులు ఇచ్చాడు. ఆ మాత్రం స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణ్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు. అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైనవారు... నిరుపేద స్నేహితుడు ప్రేమతో తనకు ఏది ఇచ్చినా దానిని గొప్పగా భావించి, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్ వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్ వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇంటికొచ్చిన అతిధిని నానా భాదలకు గురిచేసి, మాటలతో సాధించి అన్నము పెట్టె మూర్ఖులు మరు జన్మలో పెండకుప్పల మీద జీవిస్తూ మట్టిదినే వాన పాములై పుడతారు. అసంపూర్ణమైయిన పద్యం: అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటికదేబెలెల్ల నెలమి మన్నుదినెడి యెఱ్ఱ్లౌదురు సుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటికదేబెలెల్ల నెలమి మన్నుదినెడి యెఱ్ఱ్లౌదురు సుమీ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అల్పబుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును, మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెఱకు తీపి యేమి తెలియును. అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము. అసంపూర్ణమైయిన పద్యం: అల్పజాతి వాని కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్పజాతి వాని కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము. అసంపూర్ణమైయిన పద్యం: అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వ దాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా! జగత్తుకే నాధుడవైన నీకు రేపల్లె క్రీడారంగ మయింది.పరమాత్ముడవైన నీవు ఓ గొల్ల భామ యశోదని తల్లిగా చేసుకుని ఆమె చన్ను గుడిచి ఆమెను తరింప జేశావు. అసంపూర్ణమైయిన పద్యం: అల్ల జగన్నాధుకు రే పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్ల జగన్నాధుకు రే పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయు దల్లియునై చన్ను గుడిపె దనరగ కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తలలు బోడి చేసుకుని , ఒంటికి బూడిద పూసుకుని, కంభళ్ళు కట్టుకుని మెము భక్తులమని చెప్పుకు తిరిగే వాళ్ళందరు, అవి తిండి కొసం వేసె వేషాలు కాక మరేమి కాదు. అసంపూర్ణమైయిన పద్యం: అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ ఒడల బూతిపూసి యుందురెపుడు ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ ఒడల బూతిపూసి యుందురెపుడు ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమీ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా! అసంపూర్ణమైయిన పద్యం: అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కుమారా ! వికలాంగుని, కురూపిగా వుండువానిని, ధనము లేని దరిద్రుని, విద్యరానివానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: అవయవహీనుని సౌంద ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం స్తవనీయు, దేవశృతులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అవయవహీనుని సౌంద ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం స్తవనీయు, దేవశృతులన్ భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం. అసంపూర్ణమైయిన పద్యం: అసువినాశమైన నానంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అసువినాశమైన నానంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనిషికి ఈ శరీరం మీద మక్కువ చాలా ఎక్కువ. ఎంతో వ్యయప్రయాసలు కోరి పెంచి పొషించిన ఈ దేహం తుదకు అగ్ని పాలో నక్కలపాలో అవుతుందన్న విషయం గ్రహించరు. అసంపూర్ణమైయిన పద్యం: అస్థిరమగు మేని కదరిపాటుల బొంది పెక్కు విధములందు బెంచి బెంచి అగ్నికిచ్చు; లేక యడవి నక్కల కిచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:అస్థిరమగు మేని కదరిపాటుల బొంది పెక్కు విధములందు బెంచి బెంచి అగ్నికిచ్చు; లేక యడవి నక్కల కిచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఆకలితో వచ్చె వాళ్ళకి పట్టెడన్నం కూడ పెట్టరు కాని వేశ్యలకి ఎంత డబ్బు అయినా ఇస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆకలిగొని వచ్చెనని పరదేశికి పట్టెడన్నమైన బెట్టలేడు లంజెదానికొడుకు లంజెల కిచ్చును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకలిగొని వచ్చెనని పరదేశికి పట్టెడన్నమైన బెట్టలేడు లంజెదానికొడుకు లంజెల కిచ్చును విశ్వధాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఆకాశగంగ శివుని తలమీంచీ హిమాలయం,భూమి,సముద్రం,పతాళాలకు దిగాజరినట్లు వివేకహీనుడు దిగజారుతాడు.భర్తృహరి అసంపూర్ణమైయిన పద్యం: ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ స్తోకాంభోది బయోధినుండి పవనాంధోలోకముంజేరె గం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ స్తోకాంభోది బయోధినుండి పవనాంధోలోకముంజేరె గం గాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఆకులమీద వ్రాసింది ఎవరైనా చదవవచ్చు. అలాగే చేతిలోని రెఖలబట్టి ఊహించి చెప్పవచ్చు కాని మన నుదిటిమీద బ్రహ్మ వ్రాసిన రాత చదవడం ఎవరితరమూ కాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఆకుమీదివ్రాత యందఱికిదెలియు చేతిలోనివ్రాత జెప్పవచ్చు తోలుక్రిందివ్రాత దొడ్డవాడెఱుగునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకుమీదివ్రాత యందఱికిదెలియు చేతిలోనివ్రాత జెప్పవచ్చు తోలుక్రిందివ్రాత దొడ్డవాడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఆకులు, వనమూలికలు తింటే కాయసిద్ది కలుగుతుందని మూర్ఖులు వాటిని తింటూ ఉంటారు. ఎప్పుడూ ఆకులు తింటున్నా కాని మేకలకెమన్న మోక్షం కలుగుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: ఆకులెల్ల దిన్న మేకపోతులకేల కాకపోయెనయ్య కాయసిద్ది లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళ బోదురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకులెల్ల దిన్న మేకపోతులకేల కాకపోయెనయ్య కాయసిద్ది లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళ బోదురు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు. ఈ పద్యంలో మనిషికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలను వివరించాడు కవి. ఆ లక్షణాలను అలవరచుకుంటే మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నడుస్తుంది. అందుకే వీటిలో కొన్నిటినైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు. అసంపూర్ణమైయిన పద్యం: ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా లోచనము లొందజేయకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా లోచనము లొందజేయకు మాచారము విడువ బోకుమయ్య కుమారా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్, బ్రాజ్ఞతను గలిగి యున్నన్,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్, బ్రాజ్ఞతను గలిగి యున్నన్, బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గుణవంతుడైన రాజుకు 6 గుణాలుంటాయి 1. దుష్టశిక్షణ నైపుణ్యం 2.. గొప్పకీర్తి 3. బ్రాహ్మణాదరణ 4. భోగాలను అనుభవించే గుణం 6. గొప్ప విరాళాలను దానంగా ఇవ్వగలగడం 6. శరణన్నవారిని రక్షించడం వీటిలో ఏది లోపించినా అలాంటి రాజును కొలవడం వృథా అంతేకాదు దగ్గరికి వెళ్ళినా లాభం ఉండదు. అని భావం అసంపూర్ణమైయిన పద్యం: ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్రసంరక్షణం చ యేషామేతే షడ్గుణా ప్రవృత్తాః","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్రసంరక్షణం చ యేషామేతే షడ్గుణా ప్రవృత్తాః కోऽర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ?",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడువారిని, బంగారాన్ని మరియు ధనాన్ని చూసి ఆశ పుట్టనిది ఎవరికి. సాక్షాత్తు బ్రహ్మకూడ తనకు వరుసకు కుమార్తె అయిన సరస్వతి దేవిని చూసి మోహించలేదా? అందుకే అంటారు బ్రహ్మకైన పుట్టు దిమ్మతెగులు అని. అసంపూర్ణమైయిన పద్యం: ఆడదానిజూడ నర్ధంబు జూడగ బమ్మకైన బుట్టు దిమ్మతెగులు బ్రహ్మయాలిత్రాడు బండిరేవున ద్రెంప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆడదానిజూడ నర్ధంబు జూడగ బమ్మకైన బుట్టు దిమ్మతెగులు బ్రహ్మయాలిత్రాడు బండిరేవున ద్రెంప విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధము అని వేమన భావన) అసంపూర్ణమైయిన పద్యం: ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నిజమైన ఙానులు తాము గొప్ప వాళ్ళమని గర్వపడరు. ధీరులైయున్నను తిరగరు. ప్రశాంతముగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు ధీరవృత్తి కలిగి తిరుగబోరు రూపుకుదరనుంచి రూఢిగావింతురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు ధీరవృత్తి కలిగి తిరుగబోరు రూపుకుదరనుంచి రూఢిగావింతురు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు. అసంపూర్ణమైయిన పద్యం: ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా! నీవు గజరాజుఆర్తితో చేసిన మొరను విని వెంటనే కాపాడినదేవుడవు దండకారణ్యమున కోదండ ధారివై తిరిగిన కోమల మూర్తివైన రాముడవు. నాయందుండి నన్ను ఎల్లవేళలా కాపాడవయ్యా!కృష్ణ శతక పద్యము. అసంపూర్ణమైయిన పద్యం: ఆదండకావనంబున గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ నాదండ కావరమ్మీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆదండకావనంబున గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ నాదండ కావరమ్మీ వేదండము గాచినట్టి వేల్పువు కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మంచివారు చేసె పనులకు అర్ధం మూర్ఖుడు తెలుసుకోలేడు కాని వాటిని చెడకొడతానికి మాత్రం అన్ని వేళళా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలానే చేసే ప్రతి మంచి పనిలోనూ కూడ తప్పులు పడుతూ ఉంటాడు. జాగ్రత్తగా పేర్చిన కుండలను కుక్క త్రోసి పడగొట్టి చిరాకు చేస్తుంది కాని తిరిగి వాటిని పేర్చలేదు కదా? అసంపూర్ణమైయిన పద్యం: ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు? చెప్పలేడుగాని తప్పుబట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు? చెప్పలేడుగాని తప్పుబట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడు అని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ మోదమున సురలు పొగడఁగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ మోదమున సురలు పొగడఁగ మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన. ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి. భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ ""But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం. ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతర సమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు. ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగం గల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైంది ప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం. ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం. అసంపూర్ణమైయిన పద్యం: ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమమరు ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమమరు ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము. అసంపూర్ణమైయిన పద్యం: ఆపదల వేళ బంధులరసిజూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆపదల వేళ బంధులరసిజూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడక చివరివరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి లక్షణం . అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.ఎప్పుడు కార్యసాధకుల వలనే ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆత్మకు ఆశ్రయస్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచేర్మడిన ’ఓం’ కారము. దీనిని ఉపాసనా సంప్రదాయమునందు ""తారకము"" అని అందురు. మరియొక నామము ""నాదము"". దీనినుండి దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. ఈ విశ్వమునకు ""బిందువు"" అనియు వ్యవహిరింతురు. నాదము కాని బిందువు కాని చక్కైని శోభతో ప్రకాసించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు. అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు సబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. దానిని తెలుపు సావయవసబ్దముల మూలతత్త్వము ""కలలు"" అనబడు వర్ణములు. ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు శక్తి అను అంశములుగ చూడవలయును. ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము. అసంపూర్ణమైయిన పద్యం: ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ) కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ) కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నిజమైన జీవితానుభవం కలిగినవారు తమ అనుభవములను స్పష్టంగా చెప్పగలరు. కాని ఇతరులావిధంగా చెప్పలేరు. తమకు లేని అనుభవాలని కల్పించి చెప్పేవారు బుద్దిహీనులు. అసలు గురుతే తెలియని వాడు గురిని చూపుట సాధ్యమా? అసంపూర్ణమైయిన పద్యం: ఆర్యులైనవార లనుభవరూఢిని దెలియజెప్పుచుంద్రు తేటపడగ గుఱుతుగననివాడు గుఱియొప్పజెప్పునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆర్యులైనవార లనుభవరూఢిని దెలియజెప్పుచుంద్రు తేటపడగ గుఱుతుగననివాడు గుఱియొప్పజెప్పునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! సంసార బంధములలోని అంశముగ మానవులలో పురుషునకు భార్య, భార్యకు భర్త అను బంధములను గట్టుచున్నావు. దానికితోడు సంతానమను బంధపరంపరను కల్పించుచున్నావు. ఈ సంతతితో కోడండ్రు అల్లుళ్లు అను బాంధవ్య బంధములను కల్పించి మాలిమి ఆసక్తి మమకారము ఉద్భవింపచేస్తున్నావు. ఇది ఎట్లున్నదనగా ఒక వస్తువును మరియొక వస్తువుతో కలిపి విడిపోకుండ ఒక సీలను కొట్టి ఆపై మరికొన్ని సీలలు కొట్టినట్టున్నది. నన్ను అట్టి బంధములలో ఇరికించవలదు. ఇప్పటివరకు నేను చిక్కుకున్న బంధములనుండి నన్ను విడిపించుము. అసంపూర్ణమైయిన పద్యం: ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురము పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుత అసాధ్యము కదా! కనుక భార్యం మాట విని ఆలోచించి కాపురము పెట్టాలని భావము. అసంపూర్ణమైయిన పద్యం: ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు కుక్క తోకఁబట్టి గోదావరీదునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు కుక్క తోకఁబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఆడిన మాట కొరకు హరిచంద్రుడు ఆలిని అమ్మి, ఆచారము విడనాడి కాటి కాపరియై, పుత్రశోకము అనుభవించి కష్టనష్టాల పాలైనాడు. కాని సత్యానికి ప్రతీకగా నిలిచాడు. కావున నిజం చెప్పెవాళ్ళు మొదలు ఎన్ని కష్టాలు పాలైనా చివరకు సుఖపడతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆలినమ్మి భువిని నాచారహీనుడై ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు ఆడి తప్పకుండ కాడుకాచినవాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలినమ్మి భువిని నాచారహీనుడై ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు ఆడి తప్పకుండ కాడుకాచినవాడు వాడె పరమ గురుడు వసుధ వేమ.",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: భార్య మాటవిని అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని వేరుపడే నరుడు మహా మూర్ఖుడు. అలా చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు మద్దతునిచ్చేది మన తోబుట్టువులే. అసంపూర్ణమైయిన పద్యం: ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు కుక్కతోకబట్టి గోదావరీదును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు కుక్కతోకబట్టి గోదావరీదును విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్థసంపదలనిచ్చి వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో. కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా. కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు. అసంపూర్ణమైయిన పద్యం: ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా నీవు ఎల్లజీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా వారికి ఆ యా జన్మలందు ప్రారబ్ధమును నిర్ణయించి దానితోపాటు వారిని జన్మింపజేయుదువు. అట్టి ప్రారబ్ధఫలములోని అంశముగా నీవు నాకు సంసారబంధము అంటగట్టితివి. అందలి అంశముగా ఆలు, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకొనినవి. అందులకు సంబంధించిన పనులతోనే నాకు సమయము గడచుచున్నది. మరి ఏసమయమున ఏవిధముగ నిన్ను ధ్యానించగలను? మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసునందు దుష్టమోహమున్నది. అందుచే కలుగు క్షుద్రచింతలను మానిపి ఎట్లు నన్ననుగ్రహింతువో! అసంపూర్ణమైయిన పద్యం: ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఆవు పాలను పిదికి, వేడి చేసి, తోడు వేస్తె ఎలాగైతె వెన్న, పెరుగు, మజ్జిగ దొరుకుతాయొ అలానే ఆత్మను శొధిస్తే కొత్త సంగతులు అవగతమవుతాయి. అసంపూర్ణమైయిన పద్యం: ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు తవిలిలోన గలదు నవనీత మిట్లురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు తవిలిలోన గలదు నవనీత మిట్లురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆశను కోసి, అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియ కట్టి, ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వాడినే యోగి అందురు. అసంపూర్ణమైయిన పద్యం: ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు. అసంపూర్ణమైయిన పద్యం: ఆశ పాపజాతి యన్నింటికంటెను ఆశచేత యతులు మోసపోరె చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశ పాపజాతి యన్నింటికంటెను ఆశచేత యతులు మోసపోరె చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు. అసంపూర్ణమైయిన పద్యం: ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆశ అనే పాశంతో జగములో ఉన్న ప్రాణులన్ని బంధించబడి ఉన్నాయి. దాన్ని మాములు కత్తులతో కాక ఙానమనే చురకత్తితోనె తెంచగలం. అసంపూర్ణమైయిన పద్యం: ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల గట్టుబడునుగాన నిట్టలమున ఙానమనెడి చురియ బూని కోయగరాదె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల గట్టుబడునుగాన నిట్టలమున ఙానమనెడి చురియ బూని కోయగరాదె? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి ఉండటం, మదాన్ని వీడడటం, పాపకార్యాలపై కోరికలేకుండటం, సత్యాన్నే పలకడం, సజ్జనులను సేవించడం, సంపద కలిగి ఉండడం, శత్రువులనైనా చక్కగా చూడడం, పూజ్యులను పూజించడం, పెద్దలయెడ అణకువ కలిగి ఉండడం, దుఃఖితులయెడ దయ చూపడం ఇవ్నీ సత్పురుషులలో ఉండే లక్షణాలు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్ వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్ వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ శ్రీశాలిత్వము, దీనులందుఁగృపయున్ శిష్టాలికిన్ ధర్మ ముల్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఫెళ్ళాడిన భార్య ఇంట్లో ఉండగా ఆమెను కాదని పర స్త్రీల కోసం వెళ్ళె వాళ్ళు మహా మూర్ఖులు. పంట ఉన్న చేనును వదిలి పరిగ గింజల కోసం ఎవరైనా ఆశ పడుతారా? అసంపూర్ణమైయిన పద్యం: ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు పంటచేను విడిచి పరిగయేరినయట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు పంటచేను విడిచి పరిగయేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇంటిలో ఉన్న దెవున్ని ఎరుగక అతని కొరకై అడవులకు వెల్లె వాళ్ళు మూర్ఖులు. అలాంటి అవివేకుకలను ఏమనాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక అంటిచూడలేక యడవులందు నుండగోర దైవ ముండనీయడువాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక అంటిచూడలేక యడవులందు నుండగోర దైవ ముండనీయడువాని విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇంటిలోన దూరిన కోతి ఎలాగైతే చక చక తిరుగుతూ అన్ని వెతుకుతుంటుందో, అలానే మనస్సు ఒక చోట నిలువక తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సును అదుపులో పెట్టడమమే ముక్తికి మొదటి మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు కోతి నోకటి నిల్పి కుదురుండలేరయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు కోతి నోకటి నిల్పి కుదురుండలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం వద్దు.అంతటా వ్యాపించియున్న చక్రధారి ఎక్కడ కావాలంటే అక్కడే కనబడతాడు.విన్నావా?దానవేశ్వరా!' అంటున్నాడు ప్రహ్లాదుడు.హిరణ్యకశిపుడితో.పోతన భాగవతం. అసంపూర్ణమైయిన పద్యం: ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇంద్రియాలకు లొంగు వాడు అధముడు. ఇంద్రియాలకు దాసుడైనను భక్తి కలవాడు మధ్యముడు. ఇంద్రియాలను జయించినవాడు ఉత్తముడు. అలాంటి జితేంద్రియుడు ఈశ్వరునితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: ఇంద్రియ పరవశు డధమం డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ డింద్రియ జయడుత్తముడు జి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇంద్రియ పరవశు డధమం డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ డింద్రియ జయడుత్తముడు జి తేంద్రియసంధికుడు విన మహేశుండు వేమా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ధనము సంపాదించ గలిగేదేవిద్య.యుద్ధమునందు జొరబడితేనే పౌరుషవంతుడవుతాడు.[పిరికితనం పనికిరాదని అర్ధం]గొప్పకవులు మెచ్చితేనే నేర్పరితనం.తగవులాడుట కీడుకిదారితీస్తుంది.సుమతీ. అసంపూర్ణమైయిన పద్యం: ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు వాదుకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు వాదుకు వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దానము చేయువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు. కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్షసమీపమునకు రానివ్వదు కదా! ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న జచ్చుగాని యీవి సాగనీఁడు కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న జచ్చుగాని యీవి సాగనీఁడు కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దానము చేయువాని యొద్ద పిసినారి ఉన్నయడల చచ్చినా ఎవ్వరికీ తాను దానం చెయ్యడు. చేసేవారిని చెయ్యనియ్యడు.కల్పవృక్షమును గచ్చచెట్టు మూసినట్లుగా అగును. అసంపూర్ణమైయిన పద్యం: ఇచ్చువానియొద్ద నీనివాడుండిన జచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చచెట్లున్నట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇచ్చువానియొద్ద నీనివాడుండిన జచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చచెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఇనుము విరిగిన కాల్చి , అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరియంట నేర్చునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొల్వుయందు ఉన్నాడు కదా! అట్లే స్థానము దప్పినపుడు విషయ వాంఛను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిది అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని కాల మొక్కరీతి కడపవలయు విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని కాల మొక్కరీతి కడపవలయు విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇరుగు పొరుగు వారిని చూసి, వారికి ధనమున్నదని మీకు లేదని దుఃఖింపకూడదు.వెనుకటి జన్మలో దాన ధర్మాలు చేస్తే ఇప్పుడు సంపద వచ్చియుండేది. అప్పుడేమియు చేయకుండా ఇప్పుడెల వస్తుంది? కావున బుద్ది తెచ్చుకుని ఇప్పుడు దానము చేస్తే కనీసము మరుజన్మలో అయిన ధనము పొందగలవు. అసంపూర్ణమైయిన పద్యం: ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేది? ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేది? ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు. జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్ అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా! సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనా వరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్ ధర గశ్యపునకు నిచ్చియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్ ధర గశ్యపునకు నిచ్చియు బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇల్లు, వాకిలి వదిలి కొరికలను చంపుకుని, గోచి కట్టుకుని అడవిలో ఒంటరిగా తపస్సు చేసినంత మాత్రాన సుఖమేమి ఉండదు. అలా చెస్తె తత్వం తెలుస్తుందనుకోవడం మూర్ఖత్వం. అసంపూర్ణమైయిన పద్యం: ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి వంటకంబు నీటివాంచ లుడిగి ఒంటినున్నయంత నొదవునా తత్వంబు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి వంటకంబు నీటివాంచ లుడిగి ఒంటినున్నయంత నొదవునా తత్వంబు? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇష్టమని చెప్పి దెవుని చిత్రాలు, లింగాలు మెల్లొ వేసుకుని కష్టపడి మోస్తు తిరుగుతూ ఉంటారు. దీనివల్ల కష్టమే కాని దైవం ఇష్టపడదు. అసంపూర్ణమైయిన పద్యం: ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె? నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి కష్టపడుటగాని కలగదు దైవంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె? నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి కష్టపడుటగాని కలగదు దైవంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వెపనూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి పల్లు దోమినంత బరిశుద్దులగుదురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి పల్లు దోమినంత బరిశుద్దులగుదురా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము. అసంపూర్ణమైయిన పద్యం: ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిది నిజము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిది నిజము విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనుజుడెంత గొప్పవాడైనను దైవగతి మారునప్పుడన్నిటిని గోల్పోయి బేలయై తిరుగును. దశరథునంత వారి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటిని విడిచి యడవిలో కూరలు కాయలు భుజించి తిరుగలేదా? అసంపూర్ణమైయిన పద్యం: ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్ భోజనమై తగన్వనికి బోయి చరింపడే మున్ను భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఈ దేహాన్ని ఎంత పోషించినా చివరకు మట్టిపాలు కాక తప్పదు. అంతిమ సత్యమైన ఈ నిజాన్ని గమనించి తన పర అనే భేదభావం వదిలి అందరిని సమాన దృష్టితో చూడాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే మీదెఱిగి మురికి గడుగుచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే మీదెఱిగి మురికి గడుగుచు భేదంబులు మాని ముక్తి బెరయును వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తేనె రుచి చూడటానికి ఈగ ఎగురుకుంటూ వచ్చి, దాని మీద వాలి అతుక్కుని చచ్చి పోతుంది. కామావేశం ఉన్నవాడు కామ సుఖానికి లోంగి చచ్చిపోతాడు. దాత కాని లోభిని దానమడిగినంతనే చస్తాడు. ఇదే లోక రీతి. అసంపూర్ణమైయిన పద్యం: ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు త్యాగి కాని వాని ధర్మ మడ్గిన జచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు త్యాగి కాని వాని ధర్మ మడ్గిన జచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఈత వచ్చినవానికి లోతనిపించదు. పాత నేరస్థునికెప్పుడూ భయము లేదు. ఇదంతా వారికి ఎంత సులభం అంటే కోతి ఒక కొమ్మ మీదనుంచి మరోక కొమ్మ మీదకి దూకినంత. అసంపూర్ణమైయిన పద్యం: ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు క్రొతి కొమ్మ కెక్కి కుప్పుంచి దూకదా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు క్రొతి కొమ్మ కెక్కి కుప్పుంచి దూకదా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈత వచ్చిన వాడికి లోతుతో పని లేదు. చచ్చిపోవడం కన్న మనకు జరిగే గొప్ప కీడు లేదు. అలాగే గొచి ఉండతం కన్న మనకు కలిగే పేదరికం లేదు. అసంపూర్ణమైయిన పద్యం: ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు చావుకన్న కీడు జగతిలేదు గోచిపాతకన్న కొంచెబింకను లేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు చావుకన్న కీడు జగతిలేదు గోచిపాతకన్న కొంచెబింకను లేదు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈత రాని వాడు ఎన్ని సార్లు నీళ్ళలో దిగినా మునిగిపోతాడు కాని ఏరు దాటలేడు. అదే విధంగా ఙాని కాని వాడు ఎన్ని సార్లు ప్రయత్నించినా ముక్తిని పొందలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి? పరుడు కానివాడు పరలోకమందునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి? పరుడు కానివాడు పరలోకమందునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎంత ఈత వచ్చిన వారైనా కాని లోతైనటువంటి బావిలో పడితో చావు తప్పదు. అలాగే ఎంత యోగము తెలిసినా మనస్సులో ఏకాగ్రత లేకపోతే వ్యర్దము. అసంపూర్ణమైయిన పద్యం: ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా? ఈతలు నేర్చిన యోగము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా? ఈతలు నేర్చిన యోగము చేతిరుగకయున్న నేమిచేయుదు వేమా?",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికి మహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన. ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది. మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోని మహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి. ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు వేషధారి యుదర పోషకుండధముండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు వేషధారి యుదర పోషకుండధముండు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైన పట్టగలదు. అదే ముసలి ఒడ్డుమీద ఉన్నప్పుడు ఏనుగు చేతులో చస్తుంది. బలాబలాలు ఒకటే ఐనప్పటికీ, స్థాన బలాన్ని బట్టి మారుతుంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు ఎఱుక మఱుగు దెలిసి యేకమై యట్లుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు ఎఱుక మఱుగు దెలిసి యేకమై యట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె బ్రహ్మదేవు సేత పదడైన సేతరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె బ్రహ్మదేవు సేత పదడైన సేతరా విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వయస్సుతో సంబందం లేకుండా మనం చేసే పనులు చూసి మనల్ని గౌరవిస్తారు. వయసులో పెద్ద కదా అని శ్రీ కృష్ణుని విడిచి వసుదేవుడికి గౌరవం ఇవ్వడం లేదు కదా? కాబట్టి గౌరవం పొందాలంటే పెరిగే వయస్సు గురించి ఆలోచించకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం. అసంపూర్ణమైయిన పద్యం: ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్దతనము నెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్దతనము నెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! నీకు రహస్యము తెలసి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ బయట చెప్పుటకై పోవద్దు. అనగా రహస్యము తెలిసినదైననూ నీవు మాత్రం తెలియజేయవద్దు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నీవు నడచుకొనుము. అసంపూర్ణమైయిన పద్యం: ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు కలవాడు. ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసినవారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పు చేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెరుకుగడ మొదలు తియ్యగానుండును.నడుమభాగమున తీపికొంతతగ్గి కొసకు చప్పగా నుండును. అట్లే చెడ్డవారితోస్నేహము మొదట ఇంపుగాను,నడుమ వికట ముగాను,కడకు చెడ్డగాను తోచును.సుమతీ శతకపద్యము. అసంపూర్ణమైయిన పద్యం: ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో నెపములు వెదకును గడపట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: స్వతహాగా తెలివిగలవాడు ఊరికే కాలక్షెపము చేస్తూ కూర్చోకూడదు. సరైన గురువుని ఆశ్రయించి ఙానం పొందాలి. గురువు చెప్పిన విధానాన్ని పాటించి గొప్పవాడవ్వాలి. లేకపోతె అతని తెలివితేటలు వృదానే. అసంపూర్ణమైయిన పద్యం: ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు గురుడు చెప్పు రీతి గుఱి మీఱ రాదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు గురుడు చెప్పు రీతి గుఱి మీఱ రాదయా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తిండి తినక ఉపవాసాలుండి శరీరన్ని భాద పెడితే మనుజన్మలో ఊర పందియై పుడతారు.అలానే ఎంత తప్పస్సు చేసే ముని అయినా కాని లాభం లేదు. ఎందుకంటే జీవముండి ఎంతో చైతన్యముకల మానవుడు ప్రాణములేని రాతికి దండము పెట్టి ఫలము ఆశిస్తున్నాడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: ఉపవసించినంత నూఱబందిగ బుట్టు తపసియై దరిద్రతను వహించు; శిలకుమ్రొక్కనగునె జీవముగల బొమ్మ?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపవసించినంత నూఱబందిగ బుట్టు తపసియై దరిద్రతను వహించు; శిలకుమ్రొక్కనగునె జీవముగల బొమ్మ? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దాంభికులు (గొప్పలు చెప్పుకునె వాళ్ళు) ఎలాంటి వాళ్ళంటే భక్తి నటించి, ఉపవాసాలు ఉన్నట్లు పదిమందికి చూపించి, నైవెద్యెము పేరుతో వాళ్ళె దాన్ని తిని ఆకలి తీర్చుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు దాని నోరుకట్టి తమె తిందురుకదా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు దాని నోరుకట్టి తమె తిందురుకదా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఉప్పుగల్లు, కర్పూరము చూపులకు ఒకే విధముగా తెల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుని రుచి చూస్తేగాని తేడా తెలియదు. అలాగే, మనచుట్టూ ఉండే మనషుల్లోనూ... మంచివారు/గొప్పవారు ఎవరో కాని వారెవరో అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము. అసంపూర్ణమైయిన పద్యం: ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ.",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఉప్పు నీళ్ళలో ఎలగైతె కలిసిపోతుందో, కర్పూరం జ్యోతిలో ఎలాగైతె కలిసిపోతుందో, అలాగే మంచి మనసులో దెవుడు కలిసిపోయి ఉంటాడు. అందుకని మనం దెవుణ్ణి ఎక్కడో వెతకక్కరలేదు. అందరి మంచి వాళ్ళలో దెవుడుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు లుప్పతిల్లు మదిని నొప్పుగా శివుడుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు లుప్పతిల్లు మదిని నొప్పుగా శివుడుండు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పప్పులేని భోజనము, అలానె ఉప్పులేని కూర నోటికి రుచించవు. లోకంలో అప్పులేని వాడె అందరికన్న ధనవంతుడి కింద లెక్క. అసంపూర్ణమైయిన పద్యం: ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడు యధిక సంపన్నుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడు యధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: గుణవంతుడు పరులు తన కెంత యపకారము చేసినను ఆ యపకారుల కుపకారమునె చేయును కాని చెడ్డ చేయడు. పెరుగు ఎంతగా తన్ను కలియబెట్టి చిలికినను వెన్ననే యిచ్చునుగదా? అసంపూర్ణమైయిన పద్యం: ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్ దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అమృతము రుచిని ఆమాటకొస్తే ఏరుచైనా నాలుకకి తెలుస్తుంది గాని చెయ్యి తెలుసుకొన లేదుకదా!అలాగే పరమయోగీశ్వరులయొక్క విలువ తెలిసికొనలేక కించపరుస్తూవుంటారు సామాన్యులు.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి తెగడువారుగాని తెలియలేరు అమృతపు రుచులను హస్తమేమెరుగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి తెగడువారుగాని తెలియలేరు అమృతపు రుచులను హస్తమేమెరుగును విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఊపిరిలేని కొలిమితిత్తి కొద్దిగా ఊదితేనే మంటలోఉన్న పంచలోహలు భస్మమవుతాయి. అలాగే ఙానులు ఉసూరుమంటే లోకములే దగ్దముకావా? కావున ఙానులు నిశబ్దముగా ఉండకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా? విశ్వధాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏదైన పని సాధించాలంటే కష్టపడి ప్రయత్నము చేయాలి. అంతే కాని ఒకసారి చేసి వదిలెస్తే మన లక్ష్యము నెరవేరదు. చెట్టుకొమ్మని విరగగొట్టడానికి ఒకసారి ఊపితే సరిపోదు కదా! అది మెత్తపడి విరిగే వరకు గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నములో లోపము ఉంటే లక్ష్యము నెరవేరదు. అసంపూర్ణమైయిన పద్యం: ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేరు పట్టు పూంకి కొలది పనిచేయ లక్ష్యంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేరు పట్టు పూంకి కొలది పనిచేయ లక్ష్యంబు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఊరపందికి మంచి వస్తువుల విలువ ఎలా తెలుస్తుంది. మనం ఎంత మంచి ప్రదెశం చూపినా, వెళ్ళి బురద బురద గుంటలోనె పడుకుంటుంది. అలాగే తిరుగుబోతులకు మంచి విలువ తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్ చెడ్డనరక మెల్లజెందుగాని సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్ చెడ్డనరక మెల్లజెందుగాని సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సురాసురులు అమృతమునకై మందరపర్వతమును కవ్వముగాను, వాసుకియను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభ రత్నమును, కల్పవృక్షమును, కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో 'లక్ష్మియు, కౌస్తుభరత్నము' అను నీ రెండును ప్రయాసపడకుండగనే విష్ణువుకు లభించెను. అదృష్టవంతునకు అభివృద్ధి కలుగబోవునెడల అతడికే ప్రయాస కలగకుండనే భాగ్యములబ్బును. అసంపూర్ణమైయిన పద్యం: ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్ వార లటుండగా నడుమ వచ్చినశౌరికి గల్గె గాదె శృం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్ వార లటుండగా నడుమ వచ్చినశౌరికి గల్గె గాదె శృం గారపుబ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినను దుర్జనుఁడోర్వలేమిచే వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమటపురుగున కేమి లాభముండును? అసంపూర్ణమైయిన పద్యం: ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కొండవీడు ప్రాంతములోని మూగ చింతపల్లెలోని పశ్చిమవీథిలో మొదటి ఇల్లు తనదని, తనది రెడ్డి కులమని వేమన వివరించుచున్నాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి, మూగచింతపల్లె, మొదటి యిల్లు, ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి, మూగచింతపల్లె, మొదటి యిల్లు, ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించినచో పండితులు కవులు రాగులను ఆశ్రయించవలసిన ఆవశ్యకత ఏమున్నది? బిచ్చమెత్తుటకు పోయినచో జనులు బిచ్చము పెట్టరా. ఎండనుండి వాననుండి కాపాడుకొనుటకు కొండ గుహలు లేవా. మానసంరక్షణకు చింకిపాతలు దొరకవా. జలప్రవాహములందు చల్లని తీయని నీరు దొరకదా. అట్టి జీవనము గడుపుతూ నిన్ను సేవించువారిని నీవు దయతో అనుగ్రహించనున్నావు కదా. మరి రాజుల నాశ్రయించుట ఎందుకు? అసంపూర్ణమైయిన పద్యం: ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అడవిలో ఉంటూ ఋషులమని చెప్పుకుంటూ షడ్రుచుల భోజనం కోరుకొనడం, తినే అవకాశం ఉన్నా తినకుండా ఉండటనం, పెండ్లాడిన భార్యలను పోషింపకుండా ఉండటం, వీటి కంటే రోత పని ఇంకొకటి లేదు. అసంపూర్ణమైయిన పద్యం: ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత భార్యలనుచు వారి భరియింపమియు రోత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత భార్యలనుచు వారి భరియింపమియు రోత విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎన్నెన్ని పూజలు పేరు పేరున చేసినా ప్రయోజనమేమిటి? భక్తి లేని పూజకి ఫలములేదు గాన పూజ చేసే ముందు దేనికి చేస్తునారో, ఆ కారణం తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు కాన పూజ సేయగారణ మెఱుగుడీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు కాన పూజ సేయగారణ మెఱుగుడీ విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎండిన మ్రాను అడివిలొ ఉంటే దానిలో పుట్టె అగ్ని మొత్తం అడివిని కాల్చెస్తుంది. అలాగే నీచుడొకడు పుడితే చాలు మొత్తం వంశం నాశనమైపొతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎండిన మానొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యీడ్చును చెట్లన్ దండి గల వంశమెల్లను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎండిన మానొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యీడ్చును చెట్లన్ దండి గల వంశమెల్లను చండాలుం డొకడు పుట్టి చదుపును వేమా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎంత కడిగినా నోటిలో ఎంగిలి పోతుందా ఎమిటి. అలానే ప్రతిదినము అసత్యాలాడుతూ అందరిని భాద పెట్టే నోరు ఉన్నంత కాలం దాని చెడ్డ గుణము పోదు. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె? ఎల్లకాలమందు నెంగిలి తగు ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె? ఎల్లకాలమందు నెంగిలి తగు ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎంత గొప్ప చదువులు చదివి ఎన్ని వాదోపవాదాలు విన్నాగాని, మూర్ఖుడు అవలక్షణాలను మానలేడు. నల్లని బొగ్గుని ఎన్నిసార్లు పాలతో కడిగినా తెల్లగా అవుతుందా? ఇది అంతే! అసంపూర్ణమైయిన పద్యం: ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎంతో కష్టపడి, ఎమేమో చదవినా మన దగ్గర ఆలోచించే గుణం లేకపోతే వృదానే. ఎంత చదివినా చింతన కలిగియుండాలి, విడువకుండా మన మనస్సుని శోధించ కలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు పంతగించి మదిని పరికించి చూడరా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు పంతగించి మదిని పరికించి చూడరా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ధనం ఎక్కువ అయిన కొద్ది విచారము పెరుగుతూ ఉంటుంది. ఆటువంటి విచారము చేత మనస్సులో చింత పెరుగుతుందే కాని తరగదు. మనకేమి చింతంటూ లేకుండా ఉండటమే అసలైన సంపద. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత చింతచేత మనసు చివుకుమనును చింతలేకయుంట చెడిపోని సంపద","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత చింతచేత మనసు చివుకుమనును చింతలేకయుంట చెడిపోని సంపద విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పదిమందిలో ఎవరైనా సరే వినయ విధేయతలను మరవకూడదు. ప్రత్యేకించి పంక్తి భోజనాల వేళ ఆకలి దంచేస్తున్నదని తొందరపడి, అందరికంటే ముందు తినడం మంచిదికాదు. అలా తినేవాళ్లను ఎదుటివాళ్లు తిండిపోతుగా ముద్ర వేస్తారు. కాబట్టి, ఇంట్లోని వారంతా కూర్చుని భోజనం చేసేప్పుడు అందరూ వచ్చాకే తినడం షురూ చేయాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా మంతులు బంధువులును నిసు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా మంతులు బంధువులును నిసు మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రామా!శబరిపుణ్యమేమో ఆమెఇచ్చిన ఎంగిలిపండ్లనుతిన్నావు.ప్రేమతోఉడుతను గోళ్ళతోనిమిరి ఆనందింపజేశావు.కులాలలెక్కించక వేదాంతముచూపావు. అసంపూర్ణమైయిన పద్యం: ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కులజన్మము లేమిలెక్కవే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కులజన్మము లేమిలెక్కవే దాంతముగాదె నీమహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మూర్ఖునికి సిగ్గు లజ్జ లేకుండా అంతా ఒకేలా కనిపిస్తుంది. అది మంచిది కాదు. ఉచ్చ నీచ స్థితిగతులను ఎరిగి ప్రవర్తించుటయె మంచి మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య తగ్గి యొగ్గకెపుడు తాకుట పరమురా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య తగ్గి యొగ్గకెపుడు తాకుట పరమురా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎలాంటి మంత్రమునైన నొటితో పలికితే ఎంగిలి అవుతుంది. ఎంగిలి కాకుండ పలకడం బ్రహ్మకైన తరము కాదు. ఎంగిలి ఎంగిలి అని ఎందుకాగోల? అసంపూర్ణమైయిన పద్యం: ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన ఎంగి లెంగిలందు రీ నాటితోడనే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన ఎంగి లెంగిలందు రీ నాటితోడనే విశ్వధాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎంతటి గొప్ప యోగి అయినా మన్మధుడికి దాసుడైతే అతని యోగత్వం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కావున గొప్పతనం నిలవాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ తెలియవచ్చునేని తేటగాను యోగమెల్ల మండి జోగియై పాడగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ తెలియవచ్చునేని తేటగాను యోగమెల్ల మండి జోగియై పాడగు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చీడపురుగు పెరుగుతున్నచెట్టునుపట్టితినునుగాని నీరుపోసిపెంచనట్లే దుర్జనుడు కీడుచేయునేగాని మేలుచేయడు అసంపూర్ణమైయిన పద్యం: ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహమొక్కటినైన భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ప్రపంచజ్ఞానములేని వానిని ప్రయత్నించి ఒకేడాదికి జ్ఞానిని చేయచ్చు.మాటవినిపించుకోని మౌనికైన ఎలాగోచెప్పిఒకనెల్లో జ్ఞానిని చేయచ్చు.మూర్ఖుని ముప్ఫై ఏళ్లయినా మార్చలేం.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకునైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: వెడ్డివారి (మూర్ఖులు) స్వభావం ఎలా ఉంటుందో తెలిపే నీతిపద్యమిది. సత్పురుషులతో ఎన్నాళ్లు సావాసం చేసినా సరే, మూఢులైన వారు సద్గుణాలను ఎప్పటికీ ఒంట పట్టించుకోరు. మంచివాళ్ల ప్రజ్ఞాపాటవాలు వారి మనసుకు ఎక్కవు కాక ఎక్కవు. ఎలాగంటే, వంట ఎంత రుచిగా ఉందో తినే నాలుకకు తెలుస్తుంది కానీ, కలిపే గరిటెకు తెలియదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే? తెడ్డది కూరలోగలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖునికి ఎంత వివరించి చెప్పినా ప్రయోజనము ఉండదు. మంచిని అర్ధం చేసుకునే తెలివి లేక ఇంకా మూర్ఖంగానే ఉంటాడు. అదే విధంగా చెడ్డ వాడైన కొడుకు, తండ్రి ఎంత మంచి చెప్పినను వినిపించుకోక చెడ్డ దారిలోనే జీవిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎదుటివారి బలము, తమ సొంత బలము తెలియక మొండిపట్టు పడితె ప్రయోజనం ఉండదు.కాబట్టి తమ, పర బల బలహీనతలు తెలిసి నడచుకోవడం మేలు. ఎంత జంతువైన కాని ఎలుగుబంటిని దివిటి మోయమంటే మొస్తుందా? దానికి ఒల్లంతా జుట్టు ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళదు. మనమూ అలానే ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చలముననె దీర్చెనేని ఎలుగు దివిటిసేవకేర్పడు చందము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చలముననె దీర్చెనేని ఎలుగు దివిటిసేవకేర్పడు చందము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చూడటానికి ఎద్దు, దున్న ఒకెలా పని చేస్తున్నా, తరచి చూస్తే ఆ పనిలో మనకు తేడ కనిపిస్తుంది. అలానే చేసే పనిలో నేర్పులేవాడు ఎంత కష్టపడి చేసినా గొప్ప యోధుడనిపించుకోలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయొధుడందురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయొధుడందురా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తే జంతువు అయిన ఎద్దు కూడ మనం చెప్పేది అర్దం చేసుకుని దానికి తగ్గట్టు మసులుతుంది. కాని మూర్ఖుడైన మనిషి ముప్పై ఏళ్ళకి కూడ అర్ధం చేసుకోలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన మాటదెలిసి నడుచు మర్మమెరిగి మొప్పెదెలియలెడు ముప్పదేండ్లకు నైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన మాటదెలిసి నడుచు మర్మమెరిగి మొప్పెదెలియలెడు ముప్పదేండ్లకు నైన విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్నాళ్లు బ్రతుక బోదురు కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం దున్నట్టివారి కందఱి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్నాళ్లు బ్రతుక బోదురు కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం దున్నట్టివారి కందఱి కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనస్సులో భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. భక్తి చేసే పూజ అన్ని విధాల సత్ఫలితాలను ఇస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి? భక్తిలేనిపూజ ఫలములేదు భక్తిగల్గుపూజ బహుళ కారణమగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి? భక్తిలేనిపూజ ఫలములేదు భక్తిగల్గుపూజ బహుళ కారణమగు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఎన్ని స్థలములు తిరిగిననూ, ఎన్ని కష్టములు పడిననూ, ఏమి యును పొందనీయక శని వెన్నంటుచూ తిరుగుచుండును. మునుపు శివుని వెంబడించి బాధలు పెట్టెను కదా! అలాగే భూమి కొత్తదైనచో జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కాలం కలిసి రానప్పుడు ఎంత శ్రమ పడిన ప్రయొజనం ఉండదు. శని మనల్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. భూమి మార్చినా కాని భొక్త మారడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు భూమి క్రొత్తయైన భొక్తలు క్రొత్తలా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు భూమి క్రొత్తయైన భొక్తలు క్రొత్తలా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈనాటివరకు ఎంతో కొంత కాలము జీవించితిని. ఇంకను ఎన్నాళ్లు జీవింతును. జీవించినను ఏమి ప్రయోగనము. నన్ను నేనే కాపాడుకున్నను ఎవ్వరిని రక్షించినను కలుగు ప్రయోగనమేమి. వీనివలన సాటిలేని శాశ్వతమైన ఆనందము ఎట్లు కలుగును? ఇకమీదట నేను నిన్నే త్వదేకనిష్థాభవముతో సేవింతును. ప్రభూ నన్ను చిన్నబుచ్చకుము. నన్ను నీవానిగా అంగీకరించి నీసన్నిధియందు నీ సేవకునిగా ఆశ్రయమునిమ్ము. అసంపూర్ణమైయిన పద్యం: ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం? జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎప్పటికిన్ + ఏ + అది అంటే ఆయా సందర్భాలను బట్టి. ఎయ్యది అంటే ఏ మాట. ప్రస్తుతం అంటే అనుకూలంగా ఉండి మన్నన పొందుతుందో. (ఏ సమయంలో ఏ మాట మాట్లాడితే అక్కడ గౌరవమర్యాదలు కలుగుతాయో). అప్పటికిన్ అంటే ఆ సమయానికి. ఆ మాటలు అంటే అటువంటి పలుకులు. ఆడి అంటే పలికి. అన్యులమనముల్ అంటే ఇతరుల మనసులను. నొప్పింపక అంటే బాధపడేటట్లు చేయక. తాన్ అంటే తాను కూడా. నొవ్వక అంటే బాధపడవలసిన స్థితి కల్పించుకుని బాధపడకుండా. (తన మాటలకు ప్రతిగా ఇతరులు తన మనసు కష్టపెట్టేలా మాట్లాడనివ్వకుండా). తప్పించుక అంటే అటువంటి పరిస్థితులను తొలగించుకొని. తిరుగువాడు అంటే ప్రవర్తించే వ్యక్తి. ధన్యుడు అంటే కృతకృత్యుడు. విజ్ఞతను ప్రదర్శించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడితే అది తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివ్యక్తి మనస్సు కష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు మాట్లాడటంలో కృతకృత్యుడయ్యినట్లే. అసంపూర్ణమైయిన పద్యం: ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, విలువ ఏర్పడేలా చేయాలనే తలంపుతో దానిని కర గించి అచ్చుగా పోసినా అది బంగారం కాలేదు. ఇలలోన్ అంటే ఈ భూమి మీద. నీచునకున్ అంటే దుష్టస్వభావం కలవానికి. ఉత్తమగుణములు అంటే గొప్పవి అయిన సుగుణాలు. ఎత్తెరగున అంటే ఏవిధంగా. కలుగనేర్చున్ అంటే అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయ్యెడలన్ అంటే ఏ ప్రాంతంలోనైనా. ఎత్తిచ్చి అంటే గొప్పదాన్ని. కరగి అంటే ద్రవరూపంలోకి మారేటట్ల్లు కాచి. పోసినన్ అంటే అచ్చులో పోసినప్పటికీ. ఇత్తడి అంటే ఒకానొక లోహం. తాను అంటే అది. బంగారము అంటే స్వర్ణం. అగునె అంటే కాగలదా. ఇత్తడి, బంగారం చూడటానికి ఒకే తీరులో ఉంటాయి. కాని బంగారానికున్న విలువ ఇత్తడికి లేదు. అదేవిధంగా మంచి గుణాలు కలవారికి ఉండే సంస్కారం చెడు గుణాలు ఉన్నవారికి కలుగదు అని కవి వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగ బోసిన ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగ బోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది. మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి. అసంపూర్ణమైయిన పద్యం: ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల బిలువని నోరును ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలం బతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది. ఉడుము అంటే బల్లి ఆకారంలో దానికంటె ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండే జంతువు. నూరేండ్లును అంటే వంద సంవత్సరాలు. ఉండ దె అంటే జీవించదా. పాము అంటే సర్పం. పేర్మిన్ అంటే ఎంతో గొప్పగా. పది నూరేండ్లున్ అంటే వెయ్యి సంవత్సరాలైనా. పడి ఉండదె అంటే నిష్ర్పయోజనంగా జీవించి ఉండదా. కొక్కెర అంటే కొంగ. మడువునన్ అంటే చెరువులో. ఉండదె అంటే జీవించి ఉండదా. మానవుడు... ఇలన్ అంటే భూలోకంలో. కడున్ అంటే మిక్కిలి. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తి కలవాడు. కావలెన్ అంటే అయి ఉండాలి. ఈ పద్యంలో మనిషి ధర్మబద్ధంగా ఉంటూ ధనాన్ని సంపాదించుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, చివరకు మోక్షం పొందాలని వివరించాడు కవి. అసంపూర్ణమైయిన పద్యం: ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును. అసంపూర్ణమైయిన పద్యం: ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్ దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: అర్హులు కాని వారిని సేవించడం వల్ల కలిగే అనర్థాన్ని తెలియజెప్పిన పద్యరత్నమిది. నల్ల తాచుపాము పడగ నీడలో నివసించే కప్ప బతుకు క్షణక్షణం ప్రాణగండమే. ఇదే విధంగా, ఎప్పుడూ అయిన దానికీ, కాని దానికీ దోషాలను వెదికే యజమానిని సేవిస్తే వచ్చే లాభమేమో కానీ అనుక్షణం ప్రమాదకరమైన పరిస్థితే పొంచి ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం. ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలు అంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము). పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైన మనస్సును నిలపడం కోసమే శివపూజ. భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది. చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది. అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్న ప్రత్యేకత. అసంపూర్ణమైయిన పద్యం: ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తెలివిలేనివాడు ఎన్నినీతి,ధర్మశాస్త్రములు చదివినంత సేపేసజ్జనుడుగా ఉండును. బైటికివస్తే దుర్మార్గములు ప్రారంభించును.కప్పతామరాకుమీద ఉన్నoతసేపూఉండి బైటికివచ్చి పురుగుల్నితింటుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుకమాలువాడు ఏమేమిచదివిన జదివినంతసేపు సద్గుణియగు కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుకమాలువాడు ఏమేమిచదివిన జదివినంతసేపు సద్గుణియగు కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని గొడ్డుటావు పాలు గోరితే చేపునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: గొడ్డుటావు ఎంత ప్రయత్నించినా చేపనట్లే మూర్కుడైన ప్రభువును ఎన్నాళ్ళు సేవించిన ప్రయోజనంలేదు. అతడు సహాయం చేస్తాడు అనుకోవడం వట్టి బ్రాంతి మాత్రమే. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటావుపాలు కోరినచేపున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటావుపాలు కోరినచేపున విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము. అసంపూర్ణమైయిన పద్యం: ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు నొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు నొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తెలిసిన వానికి అన్ని తెలిసే ఉంటాయి. తెలియని వానికి ఏమీ తెలియదు. తెలియని దానిని తెలుసుకొనడమే ఙానము. కాబట్టి బద్దకము వదిలించుకుని తెలియని దాని గూర్చి పరిశోదిస్తూ తెలుసుకొనిన వాడే గొప్ప ఙాని. అసంపూర్ణమైయిన పద్యం: ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం. ఎలుక తోలును ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప, దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా. అలాగే, కొయ్యబొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం? అది మాట్లాడుతుందా! కాబట్టి, స్వతసిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు. అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము) అసంపూర్ణమైయిన పద్యం: ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మన ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ సత్యం తెలియక మూర్ఖుడు తను శాశ్వతము అని తలచి అపకీర్తి తెచ్చుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె యపకీర్తి గనలేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె యపకీర్తి గనలేక విరగబడు నరుడు వెఱ్ఱి వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఏ గుణముల మూలంగా మనకు ఆపదలు వస్తాయొ, ఆ గుణాలను వెంటనే వదిలి పెట్టాలి. అలాగే ఏ గుణముల మూలంగా మనకు మేలు జరుగుతుందో వాటిని వెంటనె అనుసరించి, గొప్ప పేరు పొందాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుండై ఏ గుణములు మేలొనరచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుండై ఏ గుణములు మేలొనరచు నా గుణముల ననుసరించి యలరుము వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కులమేంటి? మతమేంటి? ముందు ఙానం తెచ్చుకుని అందరిని ఆదరించు. ఈ భేదములు అంతరించి నీకు అంతా తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఏది కులము నీకు? ఏది మతంబురా? పాదుకొనుము మదిని పక్వమెరిగి యాదరించు; దానియంతము తెలియుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏది కులము నీకు? ఏది మతంబురా? పాదుకొనుము మదిని పక్వమెరిగి యాదరించు; దానియంతము తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం. అసంపూర్ణమైయిన పద్యం: ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుషులు ధనంపై లేనిపోని ఆశలు కల్పించుకోవడం వ్యర్థం. ఎవరైనా సరే, భూమిపై పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. చనిపోయేటప్పుడు కూడా దేనినీ తీసుకుపోరు. సంపాదించే ధనం ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. తాను అదేమీ లేకుండానే జీవితాన్ని చాలించక తప్పదు. కాబట్టి, లోభత్వాన్ని వదిలేసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనుజుడు పుట్టుకతో ఏమి తీసుకురాడు, చచ్చినచో ఏమీ తీసుకుపోడు. అట్లే ఈ సంపదలు ఎక్కడికీ పోవు. తానేక్కడికీ పోడు అని తెలుసుకోలేడు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు బుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు బుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పసిరి కాయలు కోయరాదు. బంధువులను దూషించడం పాపము. యుద్ధమునకు సిద్ధమైన తరువాత వెనుదిరిగి పారిపోడం ధర్మం కాదు.[అదే గీతాసారం] గురువులు చెప్పిన మాట జవదాటరాదు.ఇది సుమతీశతక పద్యం. బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నదినిదాటినతరవాత పడవనువదలి పట్టించుకోకుండా తనదారిన వెళ్ళినట్లుగా ధ్యానయోగాములో మునిగి సంకల్పసిద్ధి పొందినయోగి శరీరమును విడుచుటకు కొంచెముకూడా సందేహింపక వదులుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకుగొనక పోయినట్లు యోగపురుషు డేలయొడలు పాటించురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకుగొనక పోయినట్లు యోగపురుషు డేలయొడలు పాటించురా? విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నావంటి కవులు తమ పరిమితమగు బుధ్ధిశక్తితో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము. చాలు చాలును. సత్యమగు వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా. అసంపూర్ణమైయిన పద్యం: ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం జాలుఁజాలుఁ గవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మన ఇంద్రియాలన్ని మనసు ఆధీనంలో ఉంటాయి. మన మనసు ఎటువైపు మరలితే ఇంద్రియాలు అటువైపు వెళతాయి. కావున మనలో ఉన్న పరమాత్మయందు మనస్సు ఉంచితే ఇంద్రియాలు మరే వైపునకు మరలవు. అసంపూర్ణమైయిన పద్యం: ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు న్నీ వంక మనసు కలిగిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు న్నీ వంక మనసు కలిగిన నేవంకకు నింద్రియంబు లేగవు వేమా.",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అత్యుతా!కృష్ణా!ఘోరమైన యుద్దముచేసి దుష్టుడైనరావణునివధించి సౌమ్యుడైన అతనితమ్ముడు విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన ఆరామవిభునే మదిలో ధ్యాన్నిస్తాను.కృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: ఏవిభుడు ఘోరరణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్ దీవించి యా విభీషణు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఏవిభుడు ఘోరరణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్ దీవించి యా విభీషణు నా విభునే దలతు మదిని నత్యుత కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఐకమత్యం మొక్కటే మనకెప్పుడూ అవసరం. దానికి ఉన్న బలం దేనికి సాటి రాదు. దాని వలన ఎంత ప్రయొజనం ఐనా చెకూరుతుంది. గడ్డి పరకలన్నింటిని చేర్చి ఎనుగును కట్టలేమా? అసంపూర్ణమైయిన పద్యం: ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డీ వెంటబెట్టి కట్టరా యేనుంగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డీ వెంటబెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చేతికి ఐదు వేళ్ళూ ఉన్నపుడే నువ్వు చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్కవేలు లోపించినా ఆ హస్తం ఎందుకూ కొరకరాదు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ధి సాధించటం కూడా చాలా కష్టం అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలో చెప్పిన నీతిపద్యమిది. ఐశ్వర్యం కోసమో, ద్రవ్యం ఆశించో, బంగారమీయమనో, పల్లకి కావాలనో, సొమ్ములివ్వమనో ఇంకా భూములు, కీర్తి, సామర్థ్యం, ఆఖరకు బతుకుదెరువు కోసం ఏవైనా పనులు అప్పజెప్పమనీ.. ఇలాంటివేవీ అడగకుండా కేవలం మోక్షమొక్కటి ఇస్తే చాలు అన్నదే మన వేడుకోలు కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒక అంకె క్రింద మరొకటి పెట్టి గుణిస్తె ఎలా వృద్ది చెందుతాయొ, అలానె మంచి వాళ్ళ గుణాలు వృద్ది పొందుతాయి కాని తగ్గవు. అసంపూర్ణమైయిన పద్యం: ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరుగున గుణియింప వరుస బెరుగు అట్టీరీతి గుణులు నరయ సజ్జనులిల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరుగున గుణియింప వరుస బెరుగు అట్టీరీతి గుణులు నరయ సజ్జనులిల విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం. అసంపూర్ణమైయిన పద్యం: ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు తమదు చే టెరుఁగరు ధరను నరులు తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు తమదు చే టెరుఁగరు ధరను నరులు తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మనుషులు తమకు ఒకపూట కొంచెము కూడు తక్కువయినచో ఓర్చుకొనడు. ఎండ తగులుచున్నచో ఒర్చుకొనజాలక నీడకై వెదకుచు పోవును. చలి వేసినచో వెచ్చదనమునకు కుంపటి ఎత్తుకొన యత్నించును. ఎక్కడికైన పోవునప్పుడు వాన వచ్చినచో ఇల్లుల్లు దూరి వాననుండి రక్షించుకొన యత్నించును. శరీరమును సుఖపెట్టుటకు ఈ ప్రయత్నములన్ని చేయుచున్నాడు. ఈ శరీరము వలన కలుగు సుఖములు అశాశ్వతము, కృత్రిమము. ఇది ఎరుగక పరమార్ధమునకై ప్రయత్నించుటయు లేదు. ఎంత శోచనీయము. అసంపూర్ణమైయిన పద్యం: ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ నుండి ఏ ప్రయోజనమును, ఫలమును అడుగబోవుట లేదు. ఏది ఏట్లు జరుగునో అట్లే జరగనిమ్ము. నీ పై నా స్వభావసిధ్ధముగ కవిత్వమును మాత్రము చెప్పుదును, చెప్పుచునేయుందును. అవి నాకు చెందనివి. నీవు వలదనిను ఆ కవిత్వము నా స్వభావసిద్ధముగ వచ్చుచుండునే యుండును. నీ అనుగ్రహము నీ అంతటే కలుగువలయును గాని నేను కోరితే వచ్చుట సాధ్యమా. అసంపూర్ణమైయిన పద్యం: ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చిన్న వారిని పెద్దవారు మోసగించినప్పటికి, ఆ పెద్దవారిని తమని మించిన వారు మోసం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చేపల్ని వాటికంటే పెద్ద చేప తినగా, ఆ పెద్ద చేపని మనిషి చంపి తింటున్నడు కదా! అలాగా. కాబట్టి ఒకరికొకరు మోసగించుకోవడం మాని సహకారం చేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేప పిండు బెద్ద చేపలు చంపును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేప పిండు బెద్ద చేపలు చంపును చేపలన్ని జనుడు చంపు వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు ఇతరులని చంపి తాము ఉన్నత పదములను పొంది సుఖించవలెనని తలచుచుందురు. ఆలోచించి చూడగ తామెన్నడును చావరా? తమ సంపదలు ఎన్నటికి పోక అట్లే ఉండునా? తాము హింసతో, క్రౌర్యముతో సంపాదించిన ఉన్నత పదములతో తాము తమ పుత్ర, మిత్ర, కళత్రములతో కూడి శాశ్వరముగా సుఖించగలరా? అట్లుండదని వారికి తెలియదా. అసంపూర్ణమైయిన పద్యం: ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!ఒక్కసారి నీపేరు గట్టిగా తలిస్తే పాపాలన్నీ పోతాయనుటకు సాక్ష్యము కావలెనన్న అజామీళుని కథఉంది.అతడు జారుడుగా చోరుడుగా తిరిగి కడకు కుమారుని నారాయణ అని పిలిస్తే కాపాడావు. అసంపూర్ణమైయిన పద్యం: ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్ వికలములై తొలగుటకును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్ వికలములై తొలగుటకును సకలాత్మ యజామీళుడు సాక్షియె కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కౌరవసేనవచ్చి విరాటరాజుగోవులను తరలించుకొనిపోతున్నప్పుడు అర్జనుడొక్కడెదిరించెను.కార్యసాధకుడొక్కడుచాలు అసంపూర్ణమైయిన పద్యం: ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్ జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్ జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్ మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్కకిరీటిభాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తడికెను జాగ్రత్తగా మూసి బిగించి కట్టినా తలుపుతో సమానం కాదుకదా ! అలాగే అసలయిన సాధన లేకుండా వొళ్ళంతా విభూతి పూసుకున్నా, వెంట్రుకల్ని జడలు కట్టించిన సాములోరయినా.. అవన్నియు వేషానికే గాని మోక్షానికి పనికి రాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఒడల భూతి బూసి జడలు ధరించిన నొడయు డయిన ముక్తి బడయలేడు తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒడల భూతి బూసి జడలు ధరించిన నొడయు డయిన ముక్తి బడయలేడు తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దానం చేస్తె దాత అవుతాడు కాని, చక్కని రూపు రేఖలు కలిగి, పెద్దగా గడ్డం పెంచుకుని మునిలా తయారైనా కాని దాత కాడు. ఎంత పెద్ద శరీరం ఉన్న దున్నపోతు ఏనుగై పొతుందా? అసంపూర్ణమైయిన పద్యం: ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన దానగుణము లేక దత యగునె? ఎనుము గొప్పదైన నెనుగుబోలునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన దానగుణము లేక దత యగునె? ఎనుము గొప్పదైన నెనుగుబోలునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెడ్డవారుఎప్పుడూ చెడ్డవారినే మెచ్చుకొందురు.అజ్ఞానిఎప్పుడూఅజ్ఞానినే ప్రశంసించుచుండును.సర్వమూతెలిసినజ్ఞానులను మెచ్చుకొనలేరు. పందిబురదనేగాని పన్నీరుమెచ్చదు. అసంపూర్ణమైయిన పద్యం: ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గుణవంతుల విలువ తెలియక మూర్ఖులు వారిని లక్ష్యపెట్టరు. దాని మూలంగా మంచి వారికొచ్చె నష్టమేమి ఉండదు. ఏనుగు వెనుక కుక్కలు పడితే ఏనుగుకు ఏమౌతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు నిల సుధీజనముల నెంచజూచు కరినిగాంచి కుక్క మొఱిగిన సామ్యమౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు నిల సుధీజనముల నెంచజూచు కరినిగాంచి కుక్క మొఱిగిన సామ్యమౌ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఓర్పు లేని భార్య, బుద్ది లేని బిడ్డ, మంచి గుణాలు లేని చదువుకున్న వాడు, వీరి మూలంగా మనకు ఏమి ప్రయొజనము ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి సద్గుణంబు లేని చదువరి యేలరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి సద్గుణంబు లేని చదువరి యేలరా విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎవరన్నా ఒక మాట మాట్లడితే మరుక్షణమే దానిని ఇంకొకరు అంగీకరించకపోవచ్చు. పైగా ఒకరిద్దరు అంగీకరించిన దాని మిగిలిన వారు సమర్ధించుట కష్టము. అసంపూర్ణమైయిన పద్యం: ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు దాని నిలువదీయ దాతలు దిగివచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు దాని నిలువదీయ దాతలు దిగివచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అఙాతవాసంలో ధర్మరాజు అంతటి వాడు కూడ కాలం కలిసిరాకనే కంకుభట్టుగా విరాట రాజును సేవించవలసి వచ్చింది. కాలధర్మాలను ఎరిగి ప్రవర్తించకపోతె ఇలాంటి తిప్పలు తప్పవు. అసంపూర్ణమైయిన పద్యం: కంకుభట్టనంగ గాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరట కాలకర్మగతులు కనిపెట్టవలెనయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కంకుభట్టనంగ గాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరట కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీకృష్ణా! నేను నీసేవకుడనని కంటికి రెప్పవలె కాపాడుచూ జంటగా నీవు వచ్చు చుండుటచే కంటకాల వంటి పాపములను దాటుకుని వచ్చుచుంటిని. కృష్ణ శతకం అసంపూర్ణమైయిన పద్యం: కంటికి రెప్ప విధంబున బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్ జంటయు నీవుండుటనే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కంటికి రెప్ప విధంబున బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్ జంటయు నీవుండుటనే కంటక మగు పాపములను గడచితి కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కోపంతో శివుడు తన మూడో కంటితో మన్మదుణ్ణి దహించాడు. అలాంటి బైరాగి అయిన శివుడు కూడ కామాగ్నికి లోబడి గౌరిదేవిని పెళ్ళి చేసుకున్నాడు. శివుడంతటివాడే కర్మని తప్పించుకోలేకపొయాడు. అసంపూర్ణమైయిన పద్యం: కంటిమంటచేత గాముని దహియించి కామమునకు కడకు గౌరిగూడె నట్టి శివునినైన నంటును కర్మము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కంటిమంటచేత గాముని దహియించి కామమునకు కడకు గౌరిగూడె నట్టి శివునినైన నంటును కర్మము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బాగా చక్కెర కలిపి మంచి పాలు పోసినను పాము చంపడానికి వెనుకపడినట్లే, కపటమున్నవాడు ఎంత సహయము చేసినను మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి కపటులకి దూరంగా ఉంటూ, వారి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె? కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె? కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ... వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు. కట్టడదప్పి అంటే దారి తప్పి లేదా అదుపు తప్పి; తాము అంటే ఎవరికి వారు; చెడుకార్యమున్ అంటే తప్పుడు పనులను; చేయుచున్ + ఉండిరి + ఏని అంటే చేస్తున్నట్లయితే; తోబుట్టిన వారినైన అంటే ఒక తల్లికి పుట్టినవారైనప్పటికీ; విడిచిపోవుట అంటే వదిలి వెళ్లిపోవటం; కార్యము అంటే మంచిది; దౌర్మద + అంధ్యమున్ అంటే చెడుపనులతో మదము; దొట్టిన అంటే కలిగిన; రావణాసురునితో అంటు రాక్షసరాజయిన రావణునితో; ఎడబాసి అంటే విభేదించి; విభీషణ + ఆఖ్యుడు అంటే విభీషణుడు అనే పేరు కలిగిన రావణుని సోదరుడైన విభీషణుడు, ఆ పట్టునన్ అంటే ఆ సమయంలో; రాముని చేరి అంటే శ్రీరామచంద్రునితో స్నేహం చేసి; చిరపట్టము అంటే శాశ్వతమైన లంకాధిపత్యాన్ని; కట్టుకొనడె అంటే పొందలేదా! అరచేతిలోని ఐదు వేళ్లలో ఒక వేలు పాడైతే ఆ వేలిని తొలగించేయాలి. లేకపోతే చెయ్యి తీసేయవలసి వస్తుంది. అలాగే ఒక వంశ ంలో ఒకరు దుర్మార్గుడైతే వారిని త్యజించాలని శాస్త్రం చెబుతోంది. అలా చేయకపోతే ఆ వంశానికే కళంకం ఏర్పడుతుంది. అందుకే చెడుని విడిచిపెట్టకపోవటం వల్ల కష్టాలు కలుగుతాయే కాని, ఏ మాత్రం మేలు జరగదని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్ దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్ దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విధినిర్ణయముబట్టి చేసినకర్మఫలము అనుభవమగును.గబ్బిలములను తల్లకిందులుగావేలాడమని కాళ్ళుకట్టలేదే! అసంపూర్ణమైయిన పద్యం: కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా గట్టుక వ్రేలుడంచు దలక్రిందుగగట్టిరే ఎవ్వరైననా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా గట్టుక వ్రేలుడంచు దలక్రిందుగగట్టిరే ఎవ్వరైననా చెట్టున గబ్బిలంబులకు జేసినకర్మముగాక భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కట్టిన బట్టలు చూసి గొప్పతనాన్ని చెప్పకూడదు. మనిషిలోని గొప్పతనం వేషంలో ఉండదు. బూడిధ పూసుకున్నంత మాత్రాన సాదువులైపొతారా ఎంటి? అసంపూర్ణమైయిన పద్యం: కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు; లోని ఘనతలెల్ల జంగమైన వాని జాతి నెంచగవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు; లోని ఘనతలెల్ల జంగమైన వాని జాతి నెంచగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే. ఆయన సమస్త ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ నాడిని అంటుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పొడిచే నక్షత్రంలా వెలుగుతున్నాడు. ఆ వెలుగే మనకు దిక్కు. ఎంత ఆలోచించినా ఆ వెలుగు కన్న దిక్కు మనకెవ్వరూ లేరు. కడక అంటే పూనిక, ప్రయత్నం, కోరిక అనే అర్థాలున్నా ఇక్కడ సాధన. అఖిలం అంటే ప్రపంచం మొత్తం. ఇది ‘నడినాళం’. నడినాళం అంటే వెన్నెముకలోని ఇడపింగళ అనే నాడులకు మధ్యనుండే నాడి. సుషుమ్న అని దాని పేరు. ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముకలో వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇడ అనేది మనస్సంబంధమైన నాడి. ఇది ఎడమ వైపు నుండి ప్రసరిస్తుంది. పింగళ కూడ నాడే. ఇది ఎడమ వైపుకు ప్రవహిస్తుంది. ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు. మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములు అంటే ఆకులు. సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్). జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమన చెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం. జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం. అసంపూర్ణమైయిన పద్యం: కడక నఖిలమునకు నడి నాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కడక నఖిలమునకు నడి నాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల గ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన. బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం. కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలి అని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం. పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం. ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం. అసంపూర్ణమైయిన పద్యం: కడగి వట్టి యాస కడతేరనివ్వదు యిడుములందు బెట్టి యీడ్చుగాని పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కడగి వట్టి యాస కడతేరనివ్వదు యిడుములందు బెట్టి యీడ్చుగాని పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అని ఆలోచించమంటున్నాడు వేమన. రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం. కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం స్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం. ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటే ఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది. అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం. అసంపూర్ణమైయిన పద్యం: కడుపుకేల మనస! కళవళ పడియెదు కడుపుకేల తృప్తి కలుగుచుండు కడుపు రాతిలోని కప్పకు గలుగదా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కడుపుకేల మనస! కళవళ పడియెదు కడుపుకేల తృప్తి కలుగుచుండు కడుపు రాతిలోని కప్పకు గలుగదా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బంగారు వర్ణంలో వస్ర్తాలను ధరించిన వాడు, సంసారమనే అడవికి గొడ్డలిమొన వంటివాడు, సజ్జనులను పాలించే వాడు, దేవతలతో స్తోత్రింపబడే వాడు, ఉత్తమ గుణాలు గలవాడు, విలువిద్యలో నిష్ణాతుడు, శరత్కాల మేఘం, మొల్లలు, గంధం, పచ్చకర్పూరాల వలె నిగ్గు తేలిన కీర్తిగల వాడు సాక్షాత్తు ఆ కరుణాపయోనిధి అయిన శ్రీరామచంద్రమూర్తియే! అసంపూర్ణమైయిన పద్యం: కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చం దన ఘనసార సారయశ! దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధనము అనగానే ఎంతటి వారికైన ప్రేమ కలుగుతుంది. రాముడు అంతటి వాడే బంగారు లేడి అనగానే, అసలు భూమి మీద బంగారు లేడులు ఉంటాయా ఉండవా అని ఏమాత్రం ఆలోచించకుందా దాని కోసం భార్యను విడిచి బయలుదేరాడు. అసంపూర్ణమైయిన పద్యం: కనకమృగము భువిని కద్దు లేదనకనే తరుణి విడిచిపోడె దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనకమృగము భువిని కద్దు లేదనకనే తరుణి విడిచిపోడె దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధభరిత పుష్ప జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే. అసంపూర్ణమైయిన పద్యం: కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి పసుల వన్నె లెన్నొ పాలొకటియె పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి పసుల వన్నె లెన్నొ పాలొకటియె పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా , వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ! వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కొందరు ధనవంతులు పేదవారిని చూడగనే అతడేమి యడుగునో యని వేషభాష లనిబట్టి పేదయని గ్రహించి చూసీ చూడనట్లూరకుంటారు.మాటలు విననట్లుంటారు. సన్నిపాతరోగ మొచ్చినట్లుందురు. అసంపూర్ణమైయిన పద్యం: కనియు గానలేడు కదిలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున సంపద గలవాడు సన్నిపాతక మది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనియు గానలేడు కదిలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున సంపద గలవాడు సన్నిపాతక మది విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దృష్టిని స్థిరంగా ఉంచి, శరీరముపై మొహము వదిలి పెట్టి, పరమాత్మునిపై మనసు నిలిపిన వాడె ఈలోకాన శివుడౌతాడు. అతడికి సుఖ దుఃఖాలుండవు. అసంపూర్ణమైయిన పద్యం: కనులు చూడ్కిని చెదరక నొక్కి తనువుపై నాశ విదిచిన తావు బట్టి యున్న మనుజుడె శివుండయా యుర్విలోన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కనులు చూడ్కిని చెదరక నొక్కి తనువుపై నాశ విదిచిన తావు బట్టి యున్న మనుజుడె శివుండయా యుర్విలోన నతని కేటికి సుఖ దుఃఖ వితతి వేమ.",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తామర (కమలం) నీటిలో ఉన్నంత సేపు సూర్యరశ్మి తాకి వికసిస్తుంది. కానీ, దానిని నీటినుంచి బయటకు తెస్తే అదే సూర్యరశ్మి తాకి కొంత సమయానికి వాడిపోతుంది. ఎవరైనా సరే, తాము ఉండాల్సిన చోట ఉంటేనే విలువ, గౌరవం. స్థానభ్రంశం చెందితే జరగకూడనివి జరగవచ్చు. ఒక్కోసారి మిత్రులు సైతం శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసంపూర్ణమైయిన పద్యం: కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం, నోటికి సత్యవాక్కును పలికే లక్షణం, శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం, బాహువులకు ఎదురులేని పరాక్రమం కలిగి ఉండే గుణం, మనస్సునకు అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం, చెవులకు శాస్త్రశవణం అనే గుణం ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి. అసంపూర్ణమైయిన పద్యం: కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్ సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దశరథుని కుమారా, కరుణకు సముద్రము వంటివాడా, శ్రీరామా, నా శరీరంలో.... చేతులు నిన్ను నమస్కరించటానికి, కన్నులు నీ అందాన్ని చూడటానికి, నాలుక నీ నామాన్ని జపించడానికి, చెవులు నీ కథలను వినడానికి, ముక్కు నువ్వు ధరించే పూల వాసనలను ఆస్వాదించడానికి ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు వాటివాటి పనులను చేయడం అంటే ఆ భగవంతుడి సన్నిధి పొందడానికే కాని ఇతరమైన నీచపనులు చేయడానికి మాత్రం కాదు. అసంపూర్ణమైయిన పద్యం: కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రామా!చేతులుమీకుమ్రొక్కేట్లు,కళ్ళుమిమ్ముచూసేట్లు,నాలుకనిన్నుజపించేట్లు, చెవులునీకథలువినేట్లు,ముక్కునీపూలవాసనపీల్చేట్లుచెయ్యి అసంపూర్ణమైయిన పద్యం: కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ యరుతనుబెట్టు పూసరులకానుగొనం బరమార్ధసాధనో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ యరుతనుబెట్టు పూసరులకానుగొనం బరమార్ధసాధనో త్కరమిదిచేయవేకృపను దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నీవు ఏ త్రిశూలముతో గజాసురుని పొడిచి చంపితివో ఆ త్రిశూలము ఇపుడు నీ హస్తమున లేదా! రతీదేవి పతి యగు మన్మధుని ఏ కంటి మంటలతో కాల్చితివో ఆ అగ్నిజ్వాలలు చల్లారినవా? నిన్ను, నీభక్తులను పరనిందగ చేయువారిని వధించకున్నావేమయ్యా! ఆ దుష్టులు నీకేమి పరమోపకారము చేసినారని వారిని దండించక ఉపేక్షించుచున్నావో తెలియుట లేదు. అసంపూర్ణమైయిన పద్యం: కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లోకంలో కెల్ల కర్ణునికి మించిన దాత లేడని ప్రతీతి. కర్ణుడు తన దగ్గర ధనం ఉండబట్టె కదా దానం చేయగలిగాడు. కాబట్టి అతనికొచ్చిన కీర్తంతా ధనానిదే. అసంపూర్ణమైయిన పద్యం: కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు దానశీలుడంచు దలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను సుమీ!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు దానశీలుడంచు దలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను. అసంపూర్ణమైయిన పద్యం: కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు వెండికొండ నివాసము, ఎముకల మాలయే కంఠహారము, తలపుర్రె ఆహారపాత్ర, పులితోలు కట్టుబట్ట, బూడిద నీ మెయిపూత, పాములు శరీరలంకారములు. ఎవరికి లేని ఎవరికి చెందని చంద్రకళ గంగ మొదలైనవి నీకే ఉన్నవి. ఒకవేళ నీకు అన్నలో తమ్ములో ఉన్న, ఈ నీ ధనమును వాహనాదికములు తమకు కావలెనని కాని భాగమిమ్మని కాని అడుగు అవకాశము లేదు. అయినను నీవు నీకు అట్టి చిక్కులు రాకుండవలెనని ముందే ఏ తోబుట్టువులు లేకుండ చేసికొంటివి. ధనము నుండి భాగము కోరువారు లేకపోవుట మేలైనది. ఎవరైన ఉన్నయెడల వారికి భాగమునీయవలసియైన వచ్చును లేదా పంచుటకు శక్యము కాని వానిని అట్లే వారికి ఈయవలసివచ్చును. ఈ గొడవలేలని నీవు తెలిసియే నీకు తమ్ములెవరూ లేకుండ చేసికొంటివ్. అసంపూర్ణమైయిన పద్యం: కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులముగు మాకు మేము మామంచిచెడుగులను మేమే నిర్ణయించు కొనగలమను అజ్ఞానము కలిగించి వెర్రి మొర్రి ప్రాపంచిక విద్యలైన స్వప్నములు వాటి ఫలితములు, శుభ దుశ్శకునములు, శుభాశుభ గ్రహయోగములు, సాముద్రిక లక్షణములు, అరిష్థములు, దృష్థిదోషములు, భూతములు, విషాదులు మొదలగునవి మామెడకు కట్టితివి. వాని మోహములో వాటిని నమ్ముతు పొరపాటు చేయుచున్నాము. ఇది అంతయు అర్ధనిమేష అల్పకాలజీవనము కొరకే కదా! ఈ లోతును మేము ఆలోచించలేకున్నాము. ఏల ఇట్లు చేసి మమ్ము బధింతువయా ప్రభూ. అసంపూర్ణమైయిన పద్యం: కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ధనమున్న మనిషి మన్మధుని లాగ చంద్రుడిలాగ మెరిసిపోతుంటాడు.లేకపోతే బోడి సన్యాసియె. అసంపూర్ణమైయిన పద్యం: కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగులు తేజమునకు మెఱయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగులు తేజమునకు మెఱయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సంపద కలవారు కొంతమంది చాల కఠినంగా మూర్ఖులవలే ప్రవర్తిస్తుంటారు. కాని సంపద వచ్చి పొయే వెన్నెల లాగ స్థిరముగ ఉండదు అని గ్రహించలేరు. కావున ఎంత కలిమి గలిగియుండినను ప్రశాంతంగా అందరిని ఆదరించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక కలిమి వెన్నెలగతి గానంగలేరయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక కలిమి వెన్నెలగతి గానంగలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లోకమలో గొప్పకులం ధనము కలిగిఉండే కులం. అది ఉంటే చాలు మనకు కావలిసిన భొగభాగ్యాలన్ని దక్కుతాయి. అటువంటి ధనము లేకపోతె ఎంతటి వాడైన హీన కులస్థుడే. అసంపూర్ణమైయిన పద్యం: కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమి లేనివాని కుమేమి కులమయా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమి లేనివాని కుమేమి కులమయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏంతో కష్టపడి తేనెటీగ సంపాదించిన తేనె ఎలా తనకు దక్కకుండా పోతుందో అలానే కరుణలేని మనిషి సంపాదించిన ధనం అంతా ఆ వ్యక్తికి దక్కకుండా పోతుంది. కావున ధర్మంతో సంపాదించిన ధనం మాత్రమే మన దగ్గర ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్ములకును తేనె గూర్ప నీగ తెరువునా బోవదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్ములకును తేనె గూర్ప నీగ తెరువునా బోవదా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో, శరీరముకోసి ఇచ్చినంత భాద పెట్టగలరు. మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది. సమానునికి ఇస్తే కొంత నయము. మనకంటే పేద వానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది. కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమఉజ్జి అవసరము. అసంపూర్ణమైయిన పద్యం: కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రామా!కలికాలమున మనుషులు నిన్నుగనలేకున్నారో,నీకుదయలేదో,ఆపదలలో పిలిచిన పలుకవు.నాడు సీతచెర విడిపించినట్లు కాపాడలేవా? అసంపూర్ణమైయిన పద్యం: కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో బిలిచిన బల్కవింతమరపే నరులిట్లనరాదు గాకనీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో బిలిచిన బల్కవింతమరపే నరులిట్లనరాదు గాకనీ తలపునలేదె సీతచెర దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఎలాగైతే పొలంలో నుంచి కలుపును తీసి రైతు పొలాన్ని కాపాడుతాడో అదేవిధంగా మనస్సులో మొలకెత్తిన చెడ్డ ఆలోచనలను తొలగించి మనస్సును ప్రశాంతంగా, నిర్భయంగా ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని దృశ్యములను ద్రుంచి తెంపుగానుండుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని దృశ్యములను ద్రుంచి తెంపుగానుండుము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: అందమైన చక్కని కన్నులు కలిగి యుండినను, చిలుకలా ఇంపుగా మాట్లాడే స్వరము కలిగినను తెలివితేటలు ఉన్నప్పుడే స్త్రీ ఒక యోగ్యురాలిగా రాణించును. తెలివిలేని యెడల హీనురాలగును. కాబట్టి అందచందాల కంటే తెలివితేటలు పెంచుకొనుటకు స్త్రీలు ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలువపూలవంటి కన్నులుండిననేమి? చిలుక పలుకులట్లు పలుకనేమి? తెలివి బలిమి గల్గి తేజరిలిననేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలువపూలవంటి కన్నులుండిననేమి? చిలుక పలుకులట్లు పలుకనేమి? తెలివి బలిమి గల్గి తేజరిలిననేమి? తులువ గామి నలరు నెలత వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబబు కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ ఙానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది.కాబట్టి ఙానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసు లోన భాను డడగినట్లు తేట నీరు పుణ్య దేహ మట్లుండురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసు లోన భాను డడగినట్లు తేట నీరు పుణ్య దేహ మట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అలాగే పాప చిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేటనీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సుగల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడడగినట్టు తేటనీరు పుణ్యదేహమట్లుండురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడడగినట్టు తేటనీరు పుణ్యదేహమట్లుండురా? విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నీరు పల్లమెరుగును , సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును. అసంపూర్ణమైయిన పద్యం: కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లితానెరుగు తనయుని జన్మంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లితానెరుగు తనయుని జన్మంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అబద్దాలడటం కంటే చెడ్డపని ఇంకొకటి లేదు. దాని వలన ఎప్పుడోకప్పుడు కీడు తప్పదు. కాబట్టి ఎల్లప్పుడూ నిజములు పలుకడం ఉత్తమం. పైగా అబద్దాలాడుతూ తమకు అంతా తెలుసునని చెప్పుకునే వాడు ధూర్తుడు.. అసంపూర్ణమైయిన పద్యం: కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడుకలుగజేయు ద్విజుడననుట చొద త్రిమ్మరి తనమురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడుకలుగజేయు ద్విజుడననుట చొద త్రిమ్మరి తనమురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును. అసంపూర్ణమైయిన పద్యం: కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కల్లు కుండకి ఎన్ని అభరణాలు పెట్టినా, ఎంత బాగ అలంకరించినా, దానిలో ఉన్న కల్లు కంపు పోదు. అలానే నీచునికి ఎంత ఉన్నతమైన పదవి ఇచ్చినా వాని చెడ్డ గుణము పోదు. అసంపూర్ణమైయిన పద్యం: కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె? తులువ పదవిగొన్న దొలిగుణమేమగు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె? తులువ పదవిగొన్న దొలిగుణమేమగు? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కల్లు తాగే వాడిని కల్లుమ్రుచ్చు, చెడిపొయాడు అంటారు కాని అబద్దాలు చెప్పెవాడే నిజమైన మ్రుచ్చు. కల్లు తాగడం కంటే అబద్దాలు చెప్పడమే హానికరం. అసంపూర్ణమైయిన పద్యం: కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు కల్లుత్రాగుటకంటె కల్లలాడుట కీడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు కల్లుత్రాగుటకంటె కల్లలాడుట కీడు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొరె వెనుక నక్క నిరుపయొగంగా తిరిగినట్టు, అసలు కొంచెం కూడ దానమియ్యని లోభివాని చుట్టు సంపద ఆశించి దరిద్రుడు తిరుగుతుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: కష్టలోభివాని కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగలిన చందము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కష్టలోభివాని కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగలిన చందము విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పండినపండుతినక పచ్చికాయకొరికినచో వగరుతప్ప మధురముగా నుండదు.అట్లే ఇష్టమైన యౌవనవతి పొందుఆనందముగాని పసిబాలికలపొందు వికటము.అట్టివాడు పశువుతో సమానము. అసంపూర్ణమైయిన పద్యం: కసుగాయ గఱచి చూచిన మసలక తగు యొగరుగాక మధురంబగునా పసగలుగు యువతులుండగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కసుగాయ గఱచి చూచిన మసలక తగు యొగరుగాక మధురంబగునా పసగలుగు యువతులుండగ బసిబాలల బొందువాడు పశువుర సుమతీ.",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనం తిండి పెట్టె పశువులు మన మాట వింటూ మన పనులు చేసిపెడతాయి. కాని మన మీద బ్రతుకుతూ మన మాట పట్టించుకోని మూర్ఖులు పశువుల కంటే హీనం. అసంపూర్ణమైయిన పద్యం: కసువు తినును గాదె పసరంబు లెప్పుడు చెప్పినట్లు వినుచు జేయు బనులు, వానిసాటియైన మానవుడొప్పడా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కసువు తినును గాదె పసరంబు లెప్పుడు చెప్పినట్లు వినుచు జేయు బనులు, వానిసాటియైన మానవుడొప్పడా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గడ్డి గాదము తినె మూర్ఖునికి మధురమైన పండు రుచి ఎలా తెలుస్తుంది. అలాగే తక్కువ చదువు ఉన్నవానికి మంచి ఙానం కలుగదు. అసంపూర్ణమైయిన పద్యం: కసువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడుగాదె వానియట్లు చిన్న చదువులకును మిన్నఙానమురాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కసువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడుగాదె వానియట్లు చిన్న చదువులకును మిన్నఙానమురాదు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చూచుటకు చదువున్నవారు ఏమాత్రంలేనివారు ఒకేవిధముగా ఉంటారు.అయితే విద్యావంతుల విద్యేవారిని ఉత్తములుగా తెలుపుతుంది.కస్తూరినల్లగావున్నా దానిపరిమళముతో అందర్నీఆకర్షిస్తుంది.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు పరిమళించు దానిపరిమళంబు గ ురువులయిన వారిగుణములీలాగురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు పరిమళించు దానిపరిమళంబు గ ురువులయిన వారిగుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బంగారాన్ని కాని అందమైన అమ్మాయిని కాని చూస్తే బ్రహ్మ అంతటి వాడికే వీపరీత బుద్ది పుడుతుంది. మనమెంత. అసలు స్త్రీ అక్కరలేని వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? అసంపూర్ణమైయిన పద్యం: కాంచనంబుపైన గాంతలపైన బమ్మకైనబుట్టు దిమ్మతెగులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంచనంబుపైన గాంతలపైన బమ్మకైనబుట్టు దిమ్మతెగులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ధనము మీద ఉన్న ఆశనే మోహము అంటారు. ఆ ధనం మీద ఆశను విద్వాంసులు కూడ విడువలేరు. అసలు ధనకాంక్ష లేని వారు లోకములో ఎక్కడా కానరారు. ఇది సత్యం. అసంపూర్ణమైయిన పద్యం: కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన కాంక్ష లేనివారు కానగరారయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన కాంక్ష లేనివారు కానగరారయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: స్త్రీల మీద ఉన్న ప్రేమ చేత మనసుకు ఆనందం లభిస్తుంది. కాని ఆమెను పొందగానె చింతలన్ని తీరిపోవు. పరమాత్ముని పొందినప్పుడే శాశ్వతానందం దొరుకుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ( దరుణి చిక్కునపుడె వింతయమరబోదు విశ్వసాక్షిని గూడ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ( దరుణి చిక్కునపుడె వింతయమరబోదు విశ్వసాక్షిని గూడ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడదాన్ని శరీరాన్ని చూడగానె కలవరపడతారు కాని ఆమె కడుపులోన దాగి ఉన్న అసహ్యాన్ని చూడలేరు. ఇంత రోత కలిగియున్న ఈ దేహముపైన ఎందుకింత వ్యామోహపడతారో? అసంపూర్ణమైయిన పద్యం: కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక ఇంత రోత గల్గు నీ దేహ మేలరా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక ఇంత రోత గల్గు నీ దేహ మేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పందికొక్కు బోనులో ఉన్న ఎరని చూసి ఆశపడి అందులో అడుగుపెడితే దానికి హాని తప్పదు కదా! దుర్మార్గుడు తియ్యతియ్యగా ఎన్ని మాటలు చెప్పినా నమ్మి, వాడిని అనుసరించకూడదు. వాడి మాటలు నమ్మామా.... పోయి పోయి ఉచ్చులో చిక్కుకున్నట్లే! అసంపూర్ణమైయిన పద్యం: కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పందికొక్కు బోనులోఆహారముచూసి తనచావునకనితెలియక వెళ్లిచచ్చినట్లు దుర్మార్గుడిమాటలునమ్మి సామాన్యులుహానిపొందుదురు. అసంపూర్ణమైయిన పద్యం: కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడ్డినబోను మేలుగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడ్డినబోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుకూలదెకొక్కు భాస్కరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కష్టాలకి భయపడి వెనుదిరిగిపోతే సుఖాలను పొందలేము. నల మహరాజు లాంటి వాడే అడవులకి పోయి ఎన్నొ కష్టాలనుభవించిన తర్వాత కాని రాజ్యం పొందలేక పొయాడు. అసంపూర్ణమైయిన పద్యం: కాననంబు చేరి కడుశ్రమ లొందిన యానలుండు రాజ్యమందె మఱల కష్టములకు నోర్ప గల్గును సుఖములు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాననంబు చేరి కడుశ్రమ లొందిన యానలుండు రాజ్యమందె మఱల కష్టములకు నోర్ప గల్గును సుఖములు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అరణ్యమందు,యుద్దమందు,శత్రువులమధ్య,నీటియందు,నిప్పులవలన,గుహలయందు,సముద్రములయందు,పర్వతాగ్రములయందు చిక్కుకున్నను పూర్వజన్మలందు చేసుకున్న పుణ్యములే రక్షిస్తాయిభర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: కాననమున రణమున సలి, లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర స్థానమున సత్తునిద్రితు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాననమున రణమున సలి, లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర స్థానమున సత్తునిద్రితు బూనికతో బూర్వపుణ్యములు రక్షించున్",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: కానివాని చేతఁగాసు వీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కానివాని చేతఁగాసు వీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మన దేహాన్ని ఎంత రక్షించుకుంటే ఏం లాభం? అది శాశ్వతంగా నిలిచేది కాదుగా. ఎప్పుడు, ఏ రోగం వచ్చి ఏ రకంగా నశిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత మంచి చికిత్స చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఎవరూ ఆపలేరు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం తప్పు కాకపోవచ్చు. కానీ, అంత్యకాలమంటూ వస్తే దానిని ఎవరూ ఆపకలేకపోగా, ఒక్క క్షణమైనా అది నిలవదు. అసంపూర్ణమైయిన పద్యం: కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన? భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కామసుఖములనుభవించు సందర్భమున స్త్రీలు గోళ్లతో కలిగిన నఖక్షతములతో నా శరీరము కాచినది. స్త్రీలు తమ స్తనములతో రాయుటచే నా రొమ్ము బండబారినది. కామక్రీడచే కలుగు క్లేశము కూడ సుఖమేనను భ్రమతో నా వయస్సంతయు గడచిపోయినది. తల అంతయు కేశములు లేక బట్టతల అయినది. ఇట్లు చెప్పుచు పొయినచో అంతయు రోతయే. ఇట్టి సంసారము చేయుటకు నాకు ఇష్థము లేదు. అట్లని నాకు విరక్తియు కల్గుటయు లేదు. కనుక శివా, నాకు వైరాగ్యము ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దయనేది లేకపోవుట, కారణము లేకనే అందరితో పోట్లాడుట, పరధనముల మీద, పర స్త్రీల మీద కోరిక కలిగి ఉండుట, సజ్జనులను, బందుజనాలను, ఎదిరించుట, బాధించుట. ఇవి దుష్టచిత్తుల గుణాలు. అసంపూర్ణమైయిన పద్యం: కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములం దసహిష్ణుత్వమనగ జగతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములం దసహిష్ణుత్వమనగ జగతి బ్రకృతి సిద్ధంబులివి దుష్టనికరమునకు",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించి చూడగ నీ నామము యముని వాకిటి తలుపును మూసివేసి బిగించునట్టి గడియ యగునది. దుష్టుడగు యముడు తనకు ప్రమాణముగ అతని లేఖకుడు చిత్రగుప్తుడు, ఆ చిత్రగుప్తుని నోరు అను పుట్టయందు మహాభయంకరమగు నాలుక యను సర్పము, ఇట్టి సర్పము పాలిటి గరుడునివంటిది నీ నామము. మృత్యువు అను కౄరమృగపు నోటియందలి కోరలను పర్వతమునకు వగ్రమువంటిది నీ నామము. అసంపూర్ణమైయిన పద్యం: కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కాకులు కావ్ కావ్ మని ఎలా అరుస్తాయొ అలానే మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ బ్రహ్మణులు. అంతే కాని వాటి అర్ధం పరమార్ధం తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండదు. ఇలాంటి వాళ్ళకా బ్రహ్మత్వం అర్ధమయ్యెది?. అసంపూర్ణమైయిన పద్యం: కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి కాకి కరణి బల్కి కానరారు బాపలైనవారు బ్రహ్మము నెఱుగరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి కాకి కరణి బల్కి కానరారు బాపలైనవారు బ్రహ్మము నెఱుగరు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అంతములేనిది,మిక్కిలిగొప్పదిఐన అంతావ్యాపించియున్నట్టి ఆపరబ్రహ్మమునే ధ్యాన్నించుము.చెడుఆలోచనలవలన ప్రయోజనమేమి?సుఖభోగములు,భువనాధి పత్యముకూడానీచమే.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: కావున ననంత మంజర మక్షర మజంబు బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను బ్రహ్మసంగికి భువనాధిపత్య భోగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కావున ననంత మంజర మక్షర మజంబు బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను బ్రహ్మసంగికి భువనాధిపత్య భోగ పదవియును నీకుదుచ్చమై పరగుజువ్వె",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఏదో ముక్తి వస్తుంది కదా అని ఎన్నో కష్టాలు పడి కాశియాత్రలు తిరుగుతూ ఉంటారు. వాటి మూలంగా ఉన్న ధనం పోవడమే కాని ఫలితం ఉండదు. ఆశని త్యజించినవానికి ముక్తి కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మొసమగును గాన ముక్తిలేదు పాశముడుగబూను ఫలమెయాకాశిరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మొసమగును గాన ముక్తిలేదు పాశముడుగబూను ఫలమెయాకాశిరా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులకు ఈ ప్రాపంచిక మరియు సంసారిక సుఖాదులు కోరి దురాశతో చేయు కార్యముల వలన కలుగు ప్రయోజనమేమి? ఏ కొంచెమైన సుఖమును కలిగించగలదా. మనసులోని కోరికలను శాశ్వతముగా తీర్చునా? పరలోకప్రయాణ సమయమున వీసమంతైన సంపదలు వెంట వచ్చునా? జగద్విఖ్యాతి కలుగునా? సంపాదించిన ధనముతో చేసిన దోషములు పాపములు దూరమగునా? కోరిన సమయమున కోరిన విధమున ఈ ధనము నిన్ను దర్శింపచేయునా? ఇట్టి సంసారదురాశను మామనస్సుల నుండి తొలగించుము. అసంపూర్ణమైయిన పద్యం: కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు యుప్పు లవణ మండ్రు యొకటి గాదె? భాషలింతె వేఱు పరతత్వమొకటే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు యుప్పు లవణ మండ్రు యొకటి గాదె? భాషలింతె వేఱు పరతత్వమొకటే విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కుండకు చిల్లుపడినా కాని దాంట్లో గుడ్డను కుక్కి వాడుకోవచ్చు. అది బాగానే పని చేస్తుంది. కాని ఒక్కసారి జీవితంలో బాగ దెబ్బతిన్న మనుషులు మళ్ళీ కోలుకోవడం కష్టం. అసంపూర్ణమైయిన పద్యం: కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు పనికి వీలుపడును బాగుగాను కూలబడిన నరుడు కుదురుట యరుదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు పనికి వీలుపడును బాగుగాను కూలబడిన నరుడు కుదురుట యరుదయా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎంత భారి శరీరం ఉన్న దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు. అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు. అసంపూర్ణమైయిన పద్యం: కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దొమ గజముగాదు దొడ్డదైన లొభిదాతగాడు లోకంబు లోపల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దొమ గజముగాదు దొడ్డదైన లొభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: వీధిన పొయె కుక్క జంగముని పట్టి కరుస్తుంది కాని దానికి అతని గొప్ప తనముతో పని లేదు. అలాగే మూర్ఖులకు గొప్ప వాళ్ళ ఙానముతో పని ఉండదు కాని వారి వెంట పడి చిరాకు పెడుతూనే ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు పిక్కబట్టి యొడిసి పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు పిక్కబట్టి యొడిసి పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కడుపులో బ్రహ్మాండములనుంచుకుని అందరినీకాపాడు నీవేనాకుదిక్కు. మేముచేసిన పాపములనుక్షమించి రక్షించువాడవు నీవేగా రామా! అసంపూర్ణమైయిన పద్యం: కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా పక్షము నీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా పక్షము నీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్తనీవెకద దాశరధీ కరుణాపయోనిధీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భార్యతో లేని తప్పులుమోపి జగడమాడి కంటతడి పెట్టించరాదు. పతివ్రతయైన స్త్రీయొక్క కంటి నీరు పడినచో ఇంటియందు సిరి [లక్ష్మి,డబ్బు] సంపద ఉండదు. సుమతీ శతక పద్యం అసంపూర్ణమైయిన పద్యం: కులకాంత తోడ నెప్పుడు గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ కలకంఠకంఠీ కన్నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులకాంత తోడ నెప్పుడు గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ కలకంఠకంఠీ కన్నీ రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మంచి కులము గలవాడు , మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము. అసంపూర్ణమైయిన పద్యం: కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు పసిడి గలుగువాని బానిస కొడుకులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పేరును బట్టి మనిషి గుణము అంచనా వేయరాదు.ధర్మరాజనే పేరు పెట్టుకుని ధర్మం ప్రకారమేమన్నా నడిచాడా? వంశగౌరవం నశింపజేసె అబద్దం బొంకి గురువైన ద్రొణునినే చంపించాడు. పేరుకు ధర్మరాజు నడత మొత్తం అధర్మం. అసంపూర్ణమైయిన పద్యం: కులము నీఱుచేసి గురువును వధియింప బొసగ నేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము నీఱుచేసి గురువును వధియింప బొసగ నేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ. అసంపూర్ణమైయిన పద్యం: కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కులానికి గొప్ప తక్కువ అన్న భెదం లేదు. కులాలన్ని సమానమే. కాబట్టి ఒకటి గొప్ప మరోకటి చిన్న అనే భావనలు వ్యర్ధం అసంపూర్ణమైయిన పద్యం: కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱుంగగవచ్చు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱుంగగవచ్చు? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖుడు, కుళ్ళుబోతు అయిన వాడితో కబుర్లు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా రహస్య విషయాలు అసలు చెప్పరాదు. అలా చెప్తే వాడి కుళ్ళుబోతు తనము వల్ల ఊరంత చాటించి మన పరువు తీస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కూర ఉడికే ముందే అందులో ఉన్న చెత్తని వేరుచేసి పారేయాలి. ఒకసారి ఉడికిన తరువాత చెత్త తీయడం ఎవరికీ సాధ్యము కాదు.అలానే సమయము తప్పిన యెడల ధర్మము చేయడము సాధ్యము కాదు. కాబట్టి సరి అయిన సమయములో జాగు చేయక ధర్మాన్ని ఆచరించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కూరయుడుకు వెనుక కూడునా కసవేర? యెఱుకగల్గి మునుపె యేరవలయు; స్థలము తప్పువెనుక ధర్మంబు పుట్టునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూరయుడుకు వెనుక కూడునా కసవేర? యెఱుకగల్గి మునుపె యేరవలయు; స్థలము తప్పువెనుక ధర్మంబు పుట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కూరలేనటువంటి భొజనం, మారు వడ్డన లేని భొజనం, నేతి ధార లేని భొజనం హీనమైనవి. అసంపూర్ణమైయిన పద్యం: కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అందరూ ఇలా వుండకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టిలో ఇదే నిజం. ఏ ఇద్దరి మధ్యయినా స్నేహం చెడకూడదన్నది నీతి. పరస్పరం మిత్రత్వంతో ఉన్నపుడు ఒకరి నేరాలు మరొకరికి నేరాల్లా కనిపించవు. కానీ, అదే స్నేహం చెడిందా, అంతే. ఎదుటి వ్యక్తి చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి, ఎంతటి వారికైనా స్నేహం కొనసాగితే ఏ బాధా ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కూలి నాలి చేసైనా, సెవకుడిగా ఉండైనా, ఎదో ఒక విధంగా డబ్బు తెచ్చిన భర్తనే భార్య గౌరవిస్తుంది. లేకపోతే ఎళ్ళవేళలా తిడుతూ ఉంటుంది.ధనమే అన్ని సుఖాలకు మూలం, జీవితము గడపడానికి అత్యవసరం. కాబట్టి సొమరియై ఇంట్లో కూర్చోకుండా కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించాలి. అసంపూర్ణమైయిన పద్యం: కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు లేమిజిక్కు విభుని వేమారు తిట్టును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు లేమిజిక్కు విభుని వేమారు తిట్టును విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లా ఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన. ‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నే మరోచోట.. . తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన కూళ విటుడు యువతి కూడుటెల్ల పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు. దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటే ఈ దృష్టాంతం కుదురుతుంది. నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం. ‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం. అసంపూర్ణమైయిన పద్యం: కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాని మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాని మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బుద్దిమంతుడైన వాడు సమయానుకూలంగా నడుచుకుంటాడు. ఎలాగంటే కల్లు తాగి మత్తెక్కి ఉన్నవాని జోలికి పోడు. ఎటువంటి సమయములోనైనా అదుపుతప్పి మాట్లాడడు. ఇటువంటి మంచి లక్షణాలు కలవానికెప్పుడు అపకారము జరుగదు. అసంపూర్ణమైయిన పద్యం: కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాదయా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాదయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు. అసంపూర్ణమైయిన పద్యం: కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు కాశి కరుగఁ బంది గజము కాదు వేరుజాతి వాడు విప్రుండు కాలేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు కాశి కరుగఁ బంది గజము కాదు వేరుజాతి వాడు విప్రుండు కాలేడు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీకృష్ణా! నీభక్తిలో నేను చాలాఅల్పుడినని నాభక్తి చాలాకొంచెమని నీవనుకొన వలదు. వాసుదేవ! గోవిందా! హరీ! నీకరుణకు కొంచెము,ఎక్కువ అనే కొలతలు ఉండవు కదా!నన్నుకాపాడవయ్యా!కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: కొంచెపు వాడని మదిలో కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ యంచితముగ నీకరుణకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొంచెపు వాడని మదిలో కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ యంచితముగ నీకరుణకు గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తర్కవాదములను గొడ్డలితో కనుగొనలేని రాముడనునిధి భక్తియనుయజ్ఞ కాటుకచే దొరికినది.రామా!శాశ్వతముగానాలోనిలుగోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్ రంజిలద్రవ్వి కన్గొనని రామవిధానము నేడుభక్తి సి ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీయనగామదీయహృ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్ రంజిలద్రవ్వి కన్గొనని రామవిధానము నేడుభక్తి సి ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీయనగామదీయహృ త్కంజమునన్ వసింపుమిక దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కొండలు పగులగొట్టి తెచ్చిన రాళ్ళతో గుళ్ళు కట్టి ఆ గుళ్ళకు యాత్రలుగా పోయి ఆ రాళ్ళ మద్యనే శివుడున్నాడనుకోవడం అఙానం. ప్రాణంతో ఉన్న మనుష్యుల్లో ఉన్న దేవునికోసం ప్రాణంలేని రాళ్ళలో వెతకడం శుద్ద దండగ. మానవుడే దేవుడు. అసంపూర్ణమైయిన పద్యం: కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన గుళ్ళలోన త్రిగి కుల్లనేల పాయరాని శివుడు ప్రాణియై యుండంగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన గుళ్ళలోన త్రిగి కుల్లనేల పాయరాని శివుడు ప్రాణియై యుండంగ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దుష్టుడు కొండలలో తపస్సు చేసినా, దేవాలయములో పూజలు చేసినా, ఒంటినిండా దట్టముగా విభూది పూసి తిరిగినా, అతని బుద్ది మారదు. కాబట్టి ఎటువంటి వేషాలు వేసినా సరె దుష్టుడికి దూరంగా ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: కొండగుహలనున్న గోవెలలందున్న మెండుగాను బూది మెత్తియున్న దుష్టబుద్దులకును దుర్బుద్ది మానునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండగుహలనున్న గోవెలలందున్న మెండుగాను బూది మెత్తియున్న దుష్టబుద్దులకును దుర్బుద్ది మానునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు అయినట్టు, మొండివాడికి బండవాడు మిత్రుడైనట్టు, దుర్మార్గునికి అబద్దాలకోరు సహాయపడును. కాబట్టి ఇటువంటి మూర్ఖులకు దూరంగా ఉండటం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు మొండివాని హితుడు బండవాడు దుండగీడునకు కొండెడు దళవాయి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు మొండివాని హితుడు బండవాడు దుండగీడునకు కొండెడు దళవాయి విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దుర్జనుడు అయిన వాడు చచ్చినా, జనులు వాని ఇంటి ముందు నుంచి తొంగి చూచి వెళ్ళిపోతారే కాని పట్టించుకోరు. ఏమి భాద పడరు. తోడేలు చచ్చిపోతే దూడలు ఏమి భాద పడవు కదా! ఇదీ అంతే. అసంపూర్ణమైయిన పద్యం: కొండెగాడు చావ గొంపవాకిటికిని వచ్చిపోదురింతే వగపులేదు దూడ వగచునె భువి దోడేలు చచ్చిన?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొండెగాడు చావ గొంపవాకిటికిని వచ్చిపోదురింతే వగపులేదు దూడ వగచునె భువి దోడేలు చచ్చిన? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏద్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును. అసంపూర్ణమైయిన పద్యం: కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్! చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వ్యాపారస్తుడు తనకొచ్చె లాభంకోసం కరువు రావాలని కోరుకుంటాడు. వైద్యుడు అందరికి జబ్బులు రావాలని కోరుకుంటాడు. అలానే బీదవాడు ధనవంతుని చెంత జేరాలని కోరుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: కొమతి మదిగోరు క్షామమే యెల్లెడ వైద్యుడొరులకెపుడు వ్యాధిగోరు ఊరివాడు ధనికుజేరగాగోరును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొమతి మదిగోరు క్షామమే యెల్లెడ వైద్యుడొరులకెపుడు వ్యాధిగోరు ఊరివాడు ధనికుజేరగాగోరును విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం. కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు. అసంపూర్ణమైయిన పద్యం: కొఱగాని కొడుకుపుట్టిన కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్ చెఱకు తుద వెన్ను పుట్టిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కొఱగాని కొడుకుపుట్టిన కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్ చెఱకు తుద వెన్ను పుట్టిన చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కోటి రూపాయలు దానమిచ్చినా ఎప్పుడూ కోపంగా ఉండే వాడిని ఎవరూ మెచ్చుకోరు. ఎప్పుడైనా సాత్విక గుణమున్నవాడే సజ్జనుడు అనిపించుకుంటాడు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని శాంతిగా మెలగడం అలవాటుచేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: కోటిదానమిచ్చి కోపంబు పొందుచో బాటిసేయ రతని బ్రజలు మెచ్చి; సాత్విక గుణముల సజ్జనుడగునయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోటిదానమిచ్చి కోపంబు పొందుచో బాటిసేయ రతని బ్రజలు మెచ్చి; సాత్విక గుణముల సజ్జనుడగునయా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కొండముచ్చులు కోతిని తెచ్చి , క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు. అసంపూర్ణమైయిన పద్యం: కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కోతులలో ఒకజాతియైన కొండముచ్చు లన్నీచేరి కోతికి కొత్తబట్టలుకట్టి కొలుస్తున్నట్లుగా అవినీతి పరుని అలాంటిఅవినీతిపరులు,దౌర్భాగ్యులు చుట్టూచేరికొలుస్తూంటారు.వేమన పద్యం అసంపూర్ణమైయిన పద్యం: కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దశరథుని కుమారుడైన శ్రీరామా! దయాగుణంలో సముద్రుడవైన ఓ రామా! ఒక సామాన్యమైన కోతి, కోట్లకొలదీ భయంకరమైన రాక్షసులను గెలవటం సాధ్యం కాదు. పోనీ ఏదో ఒక ప్రభావంతో గెలిచిందనుకుందాం. కాని ఆ కోతి తోకకు అంటించిన నిప్పు వేడిగా ఉండక చల్లగా ఉండటం ఆశ్చర్యం కాదా! మా తల్లి సీతామాత పాతివ్రత్య ప్రభావాన్ని, నిన్ను సేవించిన వారికి లభించిన భాగ్యాన్ని, నీ కటాక్షవీక్షణాల గొప్పదనాన్ని... బ్రహ్మ మొదలుగా గల దేవతలకైనా సాధ్యమేనా. అసంపూర్ణమైయిన పద్యం: కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా సీత పతివ్రతామహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా సీత పతివ్రతామహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!హనుమకి రాక్షసులనుగెలవడంసాధ్యమా?అతడితోకకి పెట్టిననిప్పు చల్లబడుట సీతమ్మపాతివ్రత్యమహిమ,నీసేవకిఫలము.మిమ్ముపొగడబ్రహ్మతరమా?గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం బాతనిమేన శీతకరుడౌటదవానలు డెట్టివింతమా సీతపతివ్రతామహిమ సేవకుభాగ్యము మీకటాక్షమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం బాతనిమేన శీతకరుడౌటదవానలు డెట్టివింతమా సీతపతివ్రతామహిమ సేవకుభాగ్యము మీకటాక్షమున్ ధాతకుశక్యమాపొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కోపమువలన మనిషికి కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడిన విలువ తగ్గిపోవును.మంచిగుణములు నశించును.కష్టములు వచ్చిచేరును.కోపము నణచుకొన్నచో కోరికలు తీరుమార్గముతోచి పొందుటసులభమగును.వేమన శతకము. అసంపూర్ణమైయిన పద్యం: కోపమునను ఘనత కొంచమై పోవును కోపమునను మిగుల గోడు జెందు గోప మడచెనేని గోరిక లీడేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోపమునను ఘనత కొంచమై పోవును కోపమునను మిగుల గోడు జెందు గోప మడచెనేని గోరిక లీడేరు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కాలం మూడితె ఎంతటి బలవంతుడికైనా చావు తప్పదు. తన కండబలము మీద గర్వంతో ద్రౌపదిని చెరపట్టిన కీచకుడు కాలం మూడి చచ్చాడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన సింహబలుని చావుజెప్పదరమె? ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన సింహబలుని చావుజెప్పదరమె? ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!పుణ్యముల కొరకు తీర్థయాత్రలు, వ్రతాలు,దానాలు చేయాలా? లక్ష్మీపతివైన నిన్ను తలచిన చెప్పనలవికానన్ని పుణ్యములు కలగకపోవునా?కలుగుతాయికదా! అసంపూర్ణమైయిన పద్యం: క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములుసేయవలెనా?లక్ష్మీ పతి!మిము దలచినవారికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములుసేయవలెనా?లక్ష్మీ పతి!మిము దలచినవారికి నతులిత పుణ్యములు గలుగుటరుదా?కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓర్పు ఉంటే కవచము అక్కరలేదట. క్రోధముంటే హాని కలిగించటానికి శత్రువు పనిలేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు. దుష్టులుంటే భయంకరమైన పాము అక్కరలేదు. ఉదాత్తకవిత్వముంటే రాజ్యంతో పనిలేదు. చక్కని విద్య ఉంటే సంపదలతో ప్రయోజనంలేదు. తగురీతిన సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కరలేదు. కాబట్టి ఓర్పు మొదలైన పదార్థాలుంటే కవచము మొదలైన వాటితో పనిలేదు. అంటున్నాడు కవి. అసంపూర్ణమైయిన పద్యం: క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య వి త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య వి త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా ప్రముఖపదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! రాజసభయందు భృత్యుడు వచ్చి ""ఓ రాజశ్రేష్థా సత్కవీశ్వరుడు మీ దర్శనమునకై వేచి యున్నాడు, కవితా నిర్మాణమునందు అతడు గొప్పవాడుట, అతని పాండిత్య ప్రతిభ గొప్పదియట, అడిగిన తత్క్షణమునే కావ్య రచన శీఘ్రముగ చేయగలడట, అతను తిట్టు కవిత్వము కూడ చెప్పువాడు కాడట."" అని చెప్పగా ఆ రాజు ""అతడా, నన్నింతకుముందే చూచినాడు వానిని ఇక చూడవలసిన పనిలేదు పొమ్ము"" అని అనాదరణముతో మాటలాడును. రాజుల్ ఇంతటి అధములు. శివా నీవు కవులను ఎంతటి సామాన్యులైనను అనాదరించవు, వారిని అనుగ్రహించి శాశ్వతఫలమునిచ్చు మహానుభావుడవు. అసంపూర్ణమైయిన పద్యం: క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్ ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్ ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ పాదపద్మములను అర్చించినచో ఆ భక్తులకు ఈ లోకమున శ్రేష్ఠములగు అశ్వములను, గజములను లభించుట ఏమి ఆశ్చర్యకరము! పాలకీలు మేనాలు మొదలగు వాహన సమూహములు లభించుట ఏమి లెక్క! సుందరులగు స్త్రీలును విలాసినులగు దాసీజనములు దాసులు ఉత్తములగు వస్త్రసమూహములు భూషణముల సమూహములు సుగుణవంతులగు పుత్రులును ఏ మొదలగు ప్రాపంచిక సంపత్సమృద్ధి సిద్ధించుట ఎంతమాత్రము దుర్లభము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో జితపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెట్లు నరికిన చిగురిస్తాయి.చంద్రుడు క్షీణించి తిరిగి పెరుగుతాడు.అట్లే లోకములో మంచి స్వభావము గలవారు మిక్కిలి కష్టాలను పొందినా ధైర్యముతో నిలబడతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును నభివృద్ధి చెందుసోము డివ్విధమున విచారించి యెడల దెగిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును నభివృద్ధి చెందుసోము డివ్విధమున విచారించి యెడల దెగిన జనములకు దాపమొందరు సాధుజనులు",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దైవం ఈ భూమి మీద కనపడదు. కనపడినా ఈ మూర్ఖమానవులు అసలు గౌరవించరు. కనపడే దైవాలైన తల్లి తండ్రి గురువు వీళ్ళనే గౌరవించడం లేదు. ఇక దేవతలను ఏమి గౌరవించుతారు. అసంపూర్ణమైయిన పద్యం: ఖచరవరులు భూమి గనబడరందురు కాన వచ్చినంత గౌరవింత్రొ? తల్లితండ్రి గురువు తత్సముల్ కారొకో?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖచరవరులు భూమి గనబడరందురు కాన వచ్చినంత గౌరవింత్రొ? తల్లితండ్రి గురువు తత్సముల్ కారొకో? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓసూర్యవంశజుడవైనరామా!నీవు భూతప్రేతపిశాచ జ్వరపీడలనుండి కాపాడుతావనినమ్మి నీపాదాలనునమ్మాను దీనులరక్షించెదవన్న బిరుదుమరువకు. అసంపూర్ణమైయిన పద్యం: ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పాదాబ్జవి స్ఫురదుర వజ్రపంజరము జొచ్చితినీయెడదీనమానవో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పాదాబ్జవి స్ఫురదుర వజ్రపంజరము జొచ్చితినీయెడదీనమానవో ద్దరబిరుదాంకమేమరకు దాశరధీ కరుణాపయోనిధీ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గాడిద పాలు తెచ్చి బాగ కాచి పంచదార వేసినా ఎందుకూ పనికి రావు. అలాగే ఙానములేని వాడికి ఎంత చెప్పినా వృదాయె. అసంపూర్ణమైయిన పద్యం: ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లే యెంత చెప్పి చివరనెసగిన బొసగునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లే యెంత చెప్పి చివరనెసగిన బొసగునే విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెడ్డవారితో స్నెహం ఎటువంటి వారికైన మంచిది కాదు. ఎంత గొప్పవాడైన దుష్టుని సహవాసం మూలంగా తప్పకుండా చెడిపోతాడు.కావున దుష్టులను చేరదీయరాదు. అసంపూర్ణమైయిన పద్యం: ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు మాన దెంత మేటి వానికైన వాని చేదదీయ వలవదు చెడుదువు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు మాన దెంత మేటి వానికైన వాని చేదదీయ వలవదు చెడుదువు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దుష్టులైనట్టి వారు తిట్టినా లెక్కచేయక్కరలేదు. దాని మూలంగా మనకు ఎటువంటి నష్టము ఉండదు.కాని మంచి వారు మనల్ని నిందించకుండా జాగ్రత్త పడాలి. సజ్జనుల తిట్టు శాపమువలె పనిచేస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఖలులు తిట్టిరంచు గలవరపడనేల? వారు తిట్ల నేమి వాసి చెడును? సజ్జనుండు తిట్ట శాపంబదౌనయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఖలులు తిట్టిరంచు గలవరపడనేల? వారు తిట్ల నేమి వాసి చెడును? సజ్జనుండు తిట్ట శాపంబదౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది. అసంపూర్ణమైయిన పద్యం: గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ! వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా!గంగమొదలైన నదులలో స్నానము చేసిన యెడల పుణ్యములు కలుగునని చెప్పుచుందురు.అయితే అవి మిమ్ములను తలచి ధ్యాన్నించేవారికి కలిగే ఫలితములతో సాటిరావు.[స్థాయికి]తీసికట్టే అనిఅర్ధం. అసంపూర్ణమైయిన పద్యం: గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్ సంగతి గలిగిన ఫలములు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్ సంగతి గలిగిన ఫలములు రంగుగ మిముదలచు సాటి రావుర కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది. అలాగే, భక్తి/ప్రేమ తో పెట్టే తిండి పిడిసెడు అయినా చాలు సంతృప్తి పొందవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైననుజాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీకృష్ణా! గజేంద్రుని కాపాడినవాడా! కేశవా! మూడులోకాలకూ శుభాలుచేకూర్చేవాడా! దేవతలమొర లాలకించువాడా!శేషునిపైపవళించు మాధవా! అర్జునునికి ప్రాణహితుడా!వేడుకగా నన్నుకాపాడుమయ్యా! అసంపూర్ణమైయిన పద్యం: గజరాజ వరద కేశవ త్రిజగత్కళ్యాణ మూర్తి దేవమురారీ భుజగేంద్ర శయన మాధవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గజరాజ వరద కేశవ త్రిజగత్కళ్యాణ మూర్తి దేవమురారీ భుజగేంద్ర శయన మాధవ విజయాప్తుడ నన్నుగావు వేడుక కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొండలమీద ఉన్న రాళ్ళు తెచ్చి, ఉలితో చేతులు కాళ్ళు చెక్కి, విగ్రహాలు తయారు చేసి వాటికి నమస్కరిస్తూ ఉంటారు. అలాంటి మూర్ఖులను ఎమనాలి? అసంపూర్ణమైయిన పద్యం: గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి కాచి యులులచేత గాసిజేసి మొఱకు ఱాళ్ళ కెఱగు ముప్పేల నేమందు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి కాచి యులులచేత గాసిజేసి మొఱకు ఱాళ్ళ కెఱగు ముప్పేల నేమందు? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు. అసంపూర్ణమైయిన పద్యం: గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! ఇప్పటినుండి రెండు లేదా మూడు లేదా ఒక గడియ తరువాతనే కాని మరికొంత తడవుగ ఈనాడో మరునాడో కాకున్నను సంవత్సరమునకో మరి ఎన్నడో తెలియదు కాని మొత్తము మీద ఈ శరీరములు జీవరహితము లగుచు భూమిమీద పడక తప్పదు. దేహములు నశించక ఉండిపోవు. కాని యిది ఎరుగియు మానవులు ధర్మమార్గమును ఒక్కదానినైన ఆచరించక ఉన్నారు. అధమము నీ పదములయందు భక్తిని పూనలేక యున్నారు కదా. అసంపూర్ణమైయిన పద్యం: గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్ చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమున కొందరకు నిన్ను సేవించవలయునని, ధ్యానించవలెనని, తత్వమునెరుగవలెనని ఆలోచన వచ్చుటలేదు. నీవే గతియని నమ్మినవారు మోక్షము నొందుట చూసి కూడ నిన్నెరుగక, ధ్యానించక, సేవించక నిరంతర ధన సంపాదనకు, ఉదరపోషణకు యత్నములు చేయుచు కాలయాపన చేయుచున్నారు. వారు ’ఆయు రన్నం ప్రయచ్ఛతి’ పూర్వజన్మకర్మఫలమగు ప్రారబ్ధముచే ఈ జన్మమునకు నిర్ణయించబడిన ఆయువే వీరి జీవితకాలము. ఆ ఆయువున్నంతవరకు బ్రదుకుటకు ఆవశ్యకమగునంత ఆహారము కూడ ఇచ్చును అను శ్రుతుల మాటలు కూడ చెవినబెట్టకున్నారు. వీరిని సంసారాంధకారము క్రమ్మి వీరి అంతఃకరణమును మూసివేసినది. అసంపూర్ణమైయిన పద్యం: గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గాజుగిన్నె లోనుండు దీపం గాలితాకిడిలేక నిలకడగా వెలుగుతుంది. వివేకము గలవారి దేహమునందు జ్ఞానము కూడా అట్లే ఒడిదుడుకులు లేకుండా నిర్మలముగా నుండును. అసంపూర్ణమైయిన పద్యం: గాజు కుప్పెలోన గడగుచు దీపంబ దెట్టులుండు జ్ఞాన మట్టులుండు తెలిసినట్టి వారి దేహంబు లందును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గాజు కుప్పెలోన గడగుచు దీపంబ దెట్టులుండు జ్ఞాన మట్టులుండు తెలిసినట్టి వారి దేహంబు లందును విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: గాడిద మీద గంధం పూసిన కాని ఎం ప్రయొజనం. అది మల్లి వెల్లి బురదలో పడుకుంటుంది. అలాగె మోటు వాని సొగసు కూడ. అసంపూర్ణమైయిన పద్యం: గాడ్దెమేనుమీద గంధంబు పూసిన బూదిలోన బడుచు బొరల మరల మోటువాని సొగసు మొస్తరియ్యది సుమీ!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గాడ్దెమేనుమీద గంధంబు పూసిన బూదిలోన బడుచు బొరల మరల మోటువాని సొగసు మొస్తరియ్యది సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: గాడిదకు కస్తూరి తిలకం, కోతికి గంధం వాసన, పులికి చక్కెర వంటలు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు చెవిపోగులు, దున్నపోతుకు మంచి వస్ర్తాలు, కొంగలకు పంజరం.. ఎందుకు? వాటి అవసరం ఆ జంతువులకు ఉండదు. ఇలాంటి పనులవల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే, ద్రోహబుద్ధిని ప్రదర్శించే దుర్జనులకు మధురమైన నీ నామము రుచించదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు? ద్రోహచింతన చేసెడి దుర్జనులకుమధురమైనట్టి నీ నామ మంత్రమేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు? ద్రోహచింతన చేసెడి దుర్జనులకుమధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నారసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శూద్రకుడనురాజు కాశీలోచావవలె ననిమోకాళ్ళు విరగ్గొట్టుకున్నాడు.కాళ్ళుంటే తిరిగి ఎక్కడికైనావెళ్ళబుద్ధి పుడుతుందని. ముక్తిపొందాలని అతడి ఆలోచన.అయితే విధి లిఖితం మరోలా వుంది.అక్కడి అధిపతి ఒకరు గుఱ్ఱమును కొని స్వారీ చేయుట చేతగాక ఎలాగాని బాధపడుతుంటే చూసిన ఈరాజు నన్ను గుఱ్ఱం మీదకి ఎక్కిస్తే నేను గుఱ్ఱాన్ని అదుపులోకి తేగలను.అంటే అతడెక్కించాడు.అదిఊరివెలపల చెట్టుకి గుద్ది చంపింది. అసంపూర్ణమైయిన పద్యం: గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో బుట్టదుచావు జానువుల పున్కలనూడిచి కాశిజావగా ల్గట్టిన శూద్రకున్ భ్రమలగప్పుచు దద్విధి గుఱ్ఱమౌచు నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో బుట్టదుచావు జానువుల పున్కలనూడిచి కాశిజావగా ల్గట్టిన శూద్రకున్ భ్రమలగప్పుచు దద్విధి గుఱ్ఱమౌచు నా పట్టునగొంచు మఱ్ఱికడబ్రాణముదీసె గదయ్యభాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!నువ్వు గిరులలో మేరు పర్వతానివి.దేవతలలో ఇంద్రుడవు.చుక్కల్లో చంద్రుడివి.నరులలో రాజువి.అంటున్నాడు కృష్ణ శతక కవి.ఈభావం భగవద్గీతలో పదవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినది. అసంపూర్ణమైయిన పద్యం: గిరులందు మేరువౌదువు సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్ బరమాత్మ చంద్రుడౌదువు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గిరులందు మేరువౌదువు సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్ బరమాత్మ చంద్రుడౌదువు నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనుషుల కులము కంటే గుణమే ముఖ్యము.మంచి గుణము కలవాని కులమును ఎవరూ అడుగజాలరు. అలాగే ఎంత మంచి కులములో పుట్టినా గుణము లేకపొతే గుడ్డి గవ్వంత విలువ కూడ చేయరు. అసంపూర్ణమైయిన పద్యం: గుణములుగలవాని కులమెంచగానేల? గుణము కలిగెనేని కోటిసేయు గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు లేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణములుగలవాని కులమెంచగానేల? గుణము కలిగెనేని కోటిసేయు గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు లేదు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గుణవంతునికి ఒక చిన్న సహాయం చేసినా కూడ పెద్దదిగా భావించి కృతఙతాభావంతో ఉంటాడు. అది అతని సహజగుణం. కాని చెడ్డ గుణం కలవారికి ఎంత సహాయం చేసినా పట్టించుకోనట్లే ఉంటారు. అటువంటి వారికి ఏవిధమైన సహయము చేసినా మనమే భాద పడాలి. అసంపూర్ణమైయిన పద్యం: గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత కొండయంత మేలు గుణహీనుడెఱుగునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత కొండయంత మేలు గుణహీనుడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచిగుణములేని వాని గుణగణాలని తలచరాదు. బుద్దిలేని వాడిని, గొప్పవాడని వారిని పూజించకూడదు. అలానె మనస్సు శుద్దిగాలేని వాని మంత్రాలను నమ్మకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: గుణవిహీన జనుని గుణ మెంచగనేల? బుద్దిలేనివాని పూజయేల? మనసులేనివాని మంత్రంబు లేలయా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణవిహీన జనుని గుణ మెంచగనేల? బుద్దిలేనివాని పూజయేల? మనసులేనివాని మంత్రంబు లేలయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంచి గుణము కలవానికి ఙానము సంపాదించుకోవడంలో గల గొప్పతము గురించి కొంచెము చెప్పినను అది కొండంత అవుతుంది.అదే గుణహీనునికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మంచి గుణములేని వానికి మంచి మాటలు చెప్పడం వృదా. అసంపూర్ణమైయిన పద్యం: గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన గొండయగును వాని గుణముచేత గుణ విహీనుకెట్లు కుదురు నా రీతిగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన గొండయగును వాని గుణముచేత గుణ విహీనుకెట్లు కుదురు నా రీతిగ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రౌతు సరిగా ఉన్నప్పుడే గుర్రము మంచి దారిలో నడుస్తూ ఉంటుంది. కొంచెమైన ఏమరుపాటుగా ఉన్న దారి తప్పుతుంది. అప్పుడు దాన్ని శిక్షించి సరి అయిన దారిలోకి తేవాలి. అలానే దుర్జనుణ్ణి కూడ అవసరమైతే శిక్షించి సరియైన దారిలోకి తేవాలి. అసంపూర్ణమైయిన పద్యం: గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న గుఱ్ఱములు నడుచు గుఱుతుగాను గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న గుఱ్ఱములు నడుచు గుఱుతుగాను గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఒక పక్షి కోసం శరీరాన్ని ఇచ్చిన శిబి చక్రవర్తి రాక్షసుడైన గొప్ప వానిగా కీర్తి పొదాడు. లోకానికి మంచి చెయాలనుకునే వారికి ఎప్పుడూ చెడ్డ పేరు రాదు. అసంపూర్ణమైయిన పద్యం: గువ్వకొఱకు మేను కొసియా శిబిరాజు వార్త విడువరాక కీర్తి కెక్కె ఒగునెంచబోన రుపకారి నెంతురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గువ్వకొఱకు మేను కొసియా శిబిరాజు వార్త విడువరాక కీర్తి కెక్కె ఒగునెంచబోన రుపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ముక్తి కోసం గురువుని వెతుక్కుంటూ గుహలలోకెల్లే మూర్ఖులకు క్రూరమృగమొకటి కనపడితే చాలు, అదే వాళ్ళకి ముక్తి చూపిస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ క్రూరమృగ మెకండు తారసిలిన ముక్తిదారి యదియె ముందుగా జూపురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ క్రూరమృగ మెకండు తారసిలిన ముక్తిదారి యదియె ముందుగా జూపురా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సాధువులా బిచ్చమెత్తినంత మాత్రాన విషయ వాంచ లేనట్లు కాదు, యొగి కాడు. గుడ్లగూబ లాగ గ్రుడ్లుతిప్పినంత మాత్రాన ఉన్న గుణము పోదు. లోభము మోహము వదిలినప్పుడే ప్రయొజనం ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు లోభమోహము లుడుగంగ లాభమగును దేబెలై బిక్షమెత్తుట తీర్పదెపుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు లోభమోహము లుడుగంగ లాభమగును దేబెలై బిక్షమెత్తుట తీర్పదెపుడు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము. అసంపూర్ణమైయిన పద్యం: గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన పాలనీక తన్ను పండ్లురాల లోభివాని నడుగ లాభంబు లేదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన పాలనీక తన్ను పండ్లురాల లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు. లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి. పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను. నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: గోపాల దొంగ మురహర పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి దయతో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గోపాల దొంగ మురహర పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి దయతో నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: బయటకు కనిపించే వేషధారణ వేరు, మనసులో ఉండే ఆశ వేరు.నడుముకి గోచి కట్టుకుని మునిగా భావించేవాడెవ్వడు ఆశను జయించలేడు. అలా అనుకునే యోగిపుంగవుడు ఉభయభ్రష్టుడు. అసంపూర్ణమైయిన పద్యం: గోలి పాతబెట్టి కోరి తా మునినంచు మనసులోన యాశ మానలేడు ఆకృతెన్నవేఱికాశ యెన్నగ వేఱు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గోలి పాతబెట్టి కోరి తా మునినంచు మనసులోన యాశ మానలేడు ఆకృతెన్నవేఱికాశ యెన్నగ వేఱు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పవిత్ర గౌతమీ (గోదావరి) నదిలో చన్నీళ్ల స్నానం చేయలేను. తీర్థయాత్రలు చేసే ఓపికా లేదు. దానధర్మాలు చేయడానికి కావలసినంత ధనం లేదు. ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి మనోనిగ్రహం లేదు. ఇంకే కష్టాలనూ భరించలేను. నాకు చేతనైన మేర నీ నామస్మరణ చేస్తాను. ఇదొక్కటే నాకున్న నిర్మల భక్తికి నిదర్శనం స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టములకోర్వ నా చేతగాదు, నిన్ను స్మరణ జేసెద నా యథాశక్తి కొలది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టములకోర్వ నా చేతగాదు, నిన్ను స్మరణ జేసెద నా యథాశక్తి కొలది భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! జనులు సాధారణముగ నిన్ను సేవింపక అనేక క్లేశములు పడుతున్నారు. అనుదినము శుభకరమగు నీ నామమును స్మరించు ఉత్తమోత్తములను గ్రహదోషములు కాని దుర్నిమిత్తములు కాని బాధించవు. మిడుతల గుంపు ఎంతఁగ్రమ్మిన అగ్నిని ప్రకాశించకుండ కప్పివేయజాలవు కదా! అసంపూర్ణమైయిన పద్యం: గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే? దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే? దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీకృష్ణా!నిన్నుమనసులో ధ్యాన్నించేవారికి గ్రహపీడలవల్ల జరిగేకష్టనష్టాలు అనారోగ్యాలువంటివి దరిచేరవు. ఇహపరసుఖాలు ఇచ్చేనిన్ను తలచేవారికి మనసుకి ఇక భయాలెక్కడివి?ఉండవు.కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: గ్రహభయదోషము బొందదు బహుపీడలు చేరవెరచు బాయును నఘముల్ ఇహపర ఫలదాయక విను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రహభయదోషము బొందదు బహుపీడలు చేరవెరచు బాయును నఘముల్ ఇహపర ఫలదాయక విను తహతహలెక్కడివి నిన్నుదలచిన కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పచ్చికుండలో నీళ్ళు వేస్తే మెల్లగా కుండ కరిగి ఆ నీళ్ళంతా నేల పాలు అవుతాయి. అలానే తిండిలేక కష్టపడుతున్న వాని వద్ద సరస్వతీ దేవి కూడ నిలువకుండా మెల్లగా కరిగిపోవును. ఎంత విద్యలున్న తిండిలేక పోతే ఏమి ప్రయోజనం. అసంపూర్ణమైయిన పద్యం: గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న విద్యయేల నిలుచు, వెడలుగాక పచ్చికుండ నీళ్ళు పతిన నిలుచునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న విద్యయేల నిలుచు, వెడలుగాక పచ్చికుండ నీళ్ళు పతిన నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పిచ్చి వాళ్ళు తమకు తెలిసిందే వేదమనుకుని ఙానుల ముందుకొచ్చి విమర్శిస్తూ ఉంటారు. అదెలాగుంటుందంటే గుడ్డొచ్చి పిల్లను ఎద్దెవా చేసినట్లుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు ఙానులైనవారి గర్హింతు రూరక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు ఙానులైనవారి గర్హింతు రూరక విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వయస్సులో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహములేక, ముక్తి కొరకు మరణకాలమాసన్నమవగానే సన్న్యాసము తీసుకొందురు. అంత మాత్రముచేత ముక్తి కలుగదు. అత్మశుద్ది ఇంద్రియ నిగ్రహము ఉన్నప్పుడే ముక్తి కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఘటము నింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునపుడు సన్న్యసించు నాత్మశుద్దిలేక యందునా మోక్షంబు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘటము నింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునపుడు సన్న్యసించు నాత్మశుద్దిలేక యందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పెద్ద చెరువు ఎండిపోయినపుడు చిన్న వర్షంతో అది నిండదు కదా. దానికి తగ్గట్టు అంత పెద్ద వాన పడాల్సిందే. ఏనుగు కింద పడితే అంతటి ఏనుగే దానిని లేవనెత్తాలె. ఇదే మాదిరిగా గొప్పవాడు పేదరికంలో పడితే అతనిని ఆదుకోవడానికి ఎందరు పేదవాళ్లున్నా ప్రయోజనముండదు! ధనవంతుడే (సత్ప్రభువు) ఆదుకోవాలి మరి. అసంపూర్ణమైయిన పద్యం: ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా కనుగొన నొక్క సత్ప్రభువుగాక నరాధము లోపరెందఱుం బెను జెఱు వెండినట్టితఱి బెల్లున మేఘుడుగాక నీటితో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా కనుగొన నొక్క సత్ప్రభువుగాక నరాధము లోపరెందఱుం బెను జెఱు వెండినట్టితఱి బెల్లున మేఘుడుగాక నీటితో దనుపదుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి. నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలో బలరామావతారాన్ని వర్ణించాడు. అసంపూర్ణమైయిన పద్యం: ఘనులగు ధేనుక ముష్టిక దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘనులగు ధేనుక ముష్టిక దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నీనామమన్న యమభటులకు దిగులుపుట్టును.దరిద్రపిశాచము నశించును.నీభక్త జనులకు ఎల్లప్పుడూ వైకుంఠద్వారము బ్రద్దలై దారిచ్చునుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచసంహరణ కార్యవినోది వికుంఠమందిర ద్వారకవాటభేది నిజదాస జనావళికెల్లప్రొద్దు నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచసంహరణ కార్యవినోది వికుంఠమందిర ద్వారకవాటభేది నిజదాస జనావళికెల్లప్రొద్దు నీ తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఙానాన్ని పొందాలనే ఆలొచనతో తన దేహాన్ని తనే మరుచు వాడు మొక్షాన్నే కాని కామాన్ని కోరడు. అటువంటి వారు కచ్చితంగా ఙానము పొందగలుగుతారు. కాబట్టి ఙానం కోసం శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు కాని కాడు మోక్ష కమి గాని నియమ నిష్ఠ లుడిపి నిర్గుణ ముందురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు కాని కాడు మోక్ష కమి గాని నియమ నిష్ఠ లుడిపి నిర్గుణ ముందురా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుషులు నేర్పుగా, ఇంపుగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. అలా మాట్లాడగలిగిన వాడినే అందరు గౌరవిస్తారు. వాడు చెప్పినట్టు వింటారు. అలా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే మూర్ఖుని మాటలు ఎవరూ పట్టించుకోరు సరి కదా ఎదిరిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: చందమెఱిగి మాటజక్కగా జెప్పిన నెవ్వడైన మాఱికేల పలుకు? చందమెఱికియుండ సందర్భమెఱుగుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చందమెఱిగి మాటజక్కగా జెప్పిన నెవ్వడైన మాఱికేల పలుకు? చందమెఱికియుండ సందర్భమెఱుగుము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తనను చంపతగినంత కీడు చేసిన శత్రువే అయినా ఆపదలో సాయం కోరి వస్తే, అలాంటి వారికి హాని తలపెట్టరాదు. చేతనయినంత సాయం చేసి పంపడం మంచిది. అదే అతనికి తగిన శిక్ష. సమాజానికి ఈ క్షమాగుణం ఎంతో అవసరము. అసంపూర్ణమైయిన పద్యం: చంప దగినయట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలుజేసి పొమ్మనుటే చావు!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చంప దగినయట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలుజేసి పొమ్మనుటే చావు! విశ్వదాభిరామ వినురవేమ.",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నోరులేని మూగ జీవాలను చంపకూడదు. దేన్నైనా నిర్మూలించాలి అంటే లోకములో మనష్యుల మద్య ఉండే శత్రుభావనలను నిర్మూలించాలి. మనకు హాని చేసే తేలుని చంపకుండా దాని కొండిని తీసివేస్తే అది మనల్ని ఏమి చేయలేదు. అసంపూర్ణమైయిన పద్యం: చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము తేలుకొండిగొట్ట దేలేమిచేయురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము తేలుకొండిగొట్ట దేలేమిచేయురా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మదపుటేనుగు మావటివానిచేతిలో అణగియున్నట్లు ఎంతబలవంతుడైననూ విధివశమున అల్పునియొద్ద కష్టపడును. అసంపూర్ణమైయిన పద్యం: చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా జిక్కియవస్థలం బొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్ మిక్కిలి సత్వసంపదల మీరిన గంధగజంబు మావటీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా జిక్కియవస్థలం బొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్ మిక్కిలి సత్వసంపదల మీరిన గంధగజంబు మావటీ డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదే యోర్చి భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దయాగుణం కలిగిన దశరథరామా! జ్ఞానం లేని వారు తియ్యగా ఉండే పంచదారను వదిలి, చేదుగా ఉండే వేప ఆకును తింటారు. ఆ విధంగా కొందరు నీ గొప్పదనాన్ని తెలుసుకోలేక, చిల్లరదేవుళ్లను కొలుస్తున్నారు. ఇది మంచిది కాదు. అందరూ మొక్కదగినవాడవు నువ్వే. మోక్షమిచ్చేవాడివి కూడా నువ్వే. ఇంక ఇతరమైన మాటలు మాట్లాడటం అనవసరం. అసంపూర్ణమైయిన పద్యం: చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీక యీవలెన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీక యీవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!మ్రొక్కదగినవాడవు,మోక్షమొసగేవాడవునీవనిఎరుగక కొందరుఅధములు చక్కెరమానిచేదుతిన్నట్లుగా బక్కదైవాలనిపూజిస్తారు అసంపూర్ణమైయిన పద్యం: చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవములవేమరుగొల్చెద రట్లకాదయా మ్రొక్కిననీకుమ్రొక్కవలె మోక్షమొసంగిననీవయీవలెం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవములవేమరుగొల్చెద రట్లకాదయా మ్రొక్కిననీకుమ్రొక్కవలె మోక్షమొసంగిననీవయీవలెం దక్కినమాటలేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును , కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా. అసంపూర్ణమైయిన పద్యం: చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చనిపొయిన మనిషి శవాన్ని చూసి దేహము అసత్యం, ఆత్మ సత్యమనే తత్వాన్ని గ్రహించిన వాడే నిజమైన ఙాని. అసంపూర్ణమైయిన పద్యం: చచ్చువాని జూచి చావని పుట్టని తత్వమెల్ల నాత్మ దలపుజేసి యరసి చూచునట్టి యతడె పో సుజనుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చచ్చువాని జూచి చావని పుట్టని తత్వమెల్ల నాత్మ దలపుజేసి యరసి చూచునట్టి యతడె పో సుజనుండు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మంచితనం లేని విద్వాంసునికన్నా మన బట్టలు ఉతికే చాకలి వాడు మేలు. అలాగే కోరిన వరాలియ్యని ఇలవేల్పు కన్నా, పాలిచ్చె పాడి గేదె మేలు. నీతిలేని బ్రహ్మణుని కన్నా నీచజాతి మానవుడు మేలు. అసంపూర్ణమైయిన పద్యం: చదివినయ్యకన్న చాకలియె మేలు గృహమువేల్పు కన్న గేదెమేలు బాపనయ్యకన్న బైనీడు మేలయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదివినయ్యకన్న చాకలియె మేలు గృహమువేల్పు కన్న గేదెమేలు బాపనయ్యకన్న బైనీడు మేలయా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: వంటఎంత అమోఘంగాచేసినా అందులోఉప్పులేకరుచిలేనట్లే ఎంత గొప్పచదువుచదివినా స్పందించేగుణం లేనిదేరాణించరు. అసంపూర్ణమైయిన పద్యం: చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం పొదవెడునుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఎంత చదివితే ఏం లాభం? అందులోని సారం గ్రహించనంత వరకు అదంతా వ్యర్థమే కదా. మంచి గుణవంతులుగా కావాలంటే చదువులోని పరమార్థాన్ని గ్రహించాలి. ఎలాగైతే, నలభీమ పాకాలకైనా సరే చిటికెడు ఉప్పు లేకపోతే అవి రుచించనట్టు. కనుక, పిల్లలైనా పెద్దలైనా ఏది చదివినా, ఎంత చదివినా మనసు పెట్టి చదవాలి. అందులోని సారాన్ని తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం పాదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య! భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సన్యాసి అయ్యి వేదాంతాలన్ని చదివి ఆరు మతాలలో చిక్కి చావడం కన్నా, అత్మతత్వాన్ని తెలుసుకోని నిర్గుణస్వరూపుడైన భగవంతుని సేవించడం ఉత్తమం. అసంపూర్ణమైయిన పద్యం: చదువు చదవనేల? సన్యాసి కానేల? షణ్మతముల జిక్కి చావనేల? అతని భజనచేసి యాత్మలో దెలియుండీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువు చదవనేల? సన్యాసి కానేల? షణ్మతముల జిక్కి చావనేల? అతని భజనచేసి యాత్మలో దెలియుండీ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: విద్వాంసుడు దుష్టుడైతే అతని యొక్క మంచి బుద్ది కొంతకాలమే ఉంటుంది. తరువాత తన సహజమైన నీచ ప్రవర్తనలోకి మారిపోతాడు. కుక్క దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలొచన ఎలా చేస్తుందో ఇది అంతే. అసంపూర్ణమైయిన పద్యం: చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము దాలిగుంటగక్క తలచిన చందమౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము దాలిగుంటగక్క తలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! శాస్త్రములను బాగుగా చదివిన పండితులు వాస్తవమున పండితులనదగిన వారు కాదు. పండితులలో అధములు లేదా పండితులుగ కాన్పడు అధములు. వారు తాము నేర్చిన పాండిత్యములో తమకు తోచినదానినే ఉచితమనుచు తమ ఇచ్చవచ్చినట్లు స్వేచ్ఛాభాషణములను చేయుచు వదరుచుందురు. కాని వాస్తవమున వారికి ఏ విషయమునను నిశ్చయ జ్ఞానము ఉండదు. సంశయములు తీరియుండవు. అందుచే వారు సంశయములను భయంకరారణ్యములో సరియగు త్రోవనెరుగక దారి తప్పి తిరుగుచుందురు. అట్టి స్థితిలో నున్న వారి చిత్తము ఏమియు తోచనిదై చెదరిపోవును. ఆ స్థితిని నీవు చిత్తగించవలయునని వేడుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్ వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్ వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం జెదరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! అవివేకులు తమ బంధువులో, మిత్రులో మరి ఏ ఆప్తులో మరణించుట చూచి మహాదుఃఖముతో ఏడ్చెదరు.. యమునుద్దేశించి యమా! మేము వీరి ఏడబాటును ఓర్వజాలము, మేము కూడ వీరితోబాటు మరణింతుమని రకరకములుగ ప్రతిజ్ఞలు పలుకుతు శపధములు చేయుదురు. కాని వారాప్రతిజ్ఞలలోని అర్ధములెరుగక ఆవిధముగ చేయజాలరు. ప్రతివారు లోకసహజమగు మోహముతో ప్రేమ ఒలుకబోయువారే గాని చచ్చువారితో తాము చావను లేరు. తత్వమునెరిగి, నిన్ను సేవించి మోక్షము నందుటకు యత్నించినలేరు. ఇట్టివారి జీవితము వ్యర్ధము కదా. అసంపూర్ణమైయిన పద్యం: చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్ మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్ మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనస్సులో వచ్చె పిచ్చి పిచ్చి ఆలొచనలను కట్టిపెట్టి, యోగ నియమాలు పాటించి తపస్సుచేయువాడే గొప్ప వేదాంతి అవుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: చపలచిత్తవృత్తి జయమొంద గమకించి నిపుణుడయ్యు యోగనియతి మీఱి తపము చేయువాడు తత్వాధికుండురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చపలచిత్తవృత్తి జయమొంద గమకించి నిపుణుడయ్యు యోగనియతి మీఱి తపము చేయువాడు తత్వాధికుండురా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బాగా నూనె ఉన్నప్పుడే దీపం వెలుగుతుంది. అలానే ధనం బాగా ఉన్నప్పుడు ఆలోచనలు పెరుగుతాయి. ధనం లేకపోతే ఆలొచనలు ఉండవు ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ జీవించవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: చమురు గల్గు దివె సంతోషముగ వెల్గు ధనముగల్గుదాని తలపుజెలగు ధనములేనివాని తలపులు తీరునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చమురు గల్గు దివె సంతోషముగ వెల్గు ధనముగల్గుదాని తలపుజెలగు ధనములేనివాని తలపులు తీరునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒంటికి నూనె రాసి బాగ మర్దనా చేస్తే మెరుపు వస్తుంది. కష్టపడి వ్యాయమం చేస్తే దారుఢ్యమవుతుంది. అలానే ఎన్ని ఆటంకాలెదురైనా ఙానాన్ని పెంచుకుని మోక్షం పొందాలి. అసంపూర్ణమైయిన పద్యం: చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు సాముచేయ మేన సత్తువెక్కు ఙానమార్గ మెఱుగ గడతేరు జన్మంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు సాముచేయ మేన సత్తువెక్కు ఙానమార్గ మెఱుగ గడతేరు జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సీతాదేవికి పతి అయినవాడా, దశరథుని కుమారుడా, కరుణలో సముద్రము వంటివాడా, నీ పాదాల స్పర్శ తగలగానే ఒక రాయి స్త్రీగా మారింది. ఇది ఒక ఆశ్చర్యం. నీటిమీద నిలకడగా కొండలు తేలాయి. ఇది మరొక వింత. అందువ ల్ల ఈ భూమి మీద నిన్ను ధ్యానించే మానవులు వేగంగా మోక్షం పొందడంలో ఎటువంటి వింతా లేదు. అసంపూర్ణమైయిన పద్యం: చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత, యీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత, యీ ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంద్రజాలికుడు చిత్రవిచిత్రములను కనబర్చునట్లుగా నీవు జంతువులయందు చూచుటకు నేత్రములు, వినుటకు చెవులు, వాసన చూచుటకు ముక్కు, రుచులను తెలిసికొనుటకు నాలుక, శీతోష్ణ స్పర్సలు తెలిసికొనుటకు చర్మము సృజించితివి. అవివేకులు వాటిని సద్వృత్తులయందు ప్రవర్తింపజేయలేక దుర్వృత్తులందు ప్రవర్తింపజేసి పాపములు చేయుచున్నారు. ఇట్లు చేయుటవలన నీకేమి లాభమో తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు చ్చి వినోదింపఁగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చాకలి వాళ్ళు బట్టలకున్న ఉన్న మురికి వదలకొడతానికి బండకేసి బాదతారు. మెలితిప్పి నీళ్ళను పిండుతారు. రాయి తీసుకుని రుద్దుతారు. కాని చివరకు బట్టలను శుభ్రం చేస్తారు. అలాగే మనకు మంచి చెప్పె వాళ్ళు ఒక దెబ్బ వేసినా ఫర్వాలేదు. అసంపూర్ణమైయిన పద్యం: చాకి కొకలుతికి చీకాకుపడజేసి మైలతీసి లెస్స మడిచినట్లు బుద్దిజేప్పువాడు గుద్దినా మేలయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చాకి కొకలుతికి చీకాకుపడజేసి మైలతీసి లెస్స మడిచినట్లు బుద్దిజేప్పువాడు గుద్దినా మేలయా విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దెవుడు లేడు అనే చార్వాకమతం కాని, శక్తి, శైవ మతాలు కాని వెటిని నమ్మ రాదు. అవి అన్ని తప్పుడు మార్గాలే పైగా నీచమైన సేవ పద్ధతులు. అసంపూర్ణమైయిన పద్యం: చాలదయ్య ఇంక చార్వాక మతరీతి శక్తిశైవమనుచు జాల నమ్మి సరణి మిగిలి చెడును చండాలసేవచే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చాలదయ్య ఇంక చార్వాక మతరీతి శక్తిశైవమనుచు జాల నమ్మి సరణి మిగిలి చెడును చండాలసేవచే విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కొందరు ఐహికజీవితముపై విరక్తి కలిగినట్లు జీవచ్చ్రాద్ధము జరుపుకొనెదరు. సంన్యాసమును కూడ స్వీకరింతురు. కాని వారికి దేహ భ్రాంతి వదలదు. దేహముపై మమకారము పోదు. మరికొంత కాలము సుఖముగ, ఆరోగ్యముగ బ్రతుకవలయునను కోరికతో తనను ఏ వైద్యుడైనను చికిత్స చేసి తన దేహ భాధలు పోగొట్టగలడో, ఏ మందు తనను కాపాడునో, ఏ దేవుడో దేవతో రక్షించునని మ్రొక్కుచు ఆ ప్రయత్నములలో మునిగియుందురే కాని నిన్ను కొంచెమైన ధ్యానించరు. నాకు యిట్టి స్ఠితి వలదు. నిన్నే ఆశ్రయించుచున్నాను. నీకడ ఆశ్రయమిచ్చి నన్ను నీ సేవకునిగ చేసికొనుము. అసంపూర్ణమైయిన పద్యం: చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా జీవచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మరణ సమయం ఆసన్నమైందని తెలిసి కూడా రోగిష్టి ఏ వైద్యుడో, మరే చికిత్సో తనను మృత్యువు నుంచి కాపాడుతారేమో అని ఎదురుచూస్తుంటాడు. ఆఖరకు తన పిండాన్ని తానే పెట్టుకొనే యోగి సైతం ఏ దైవమో తనపట్ల కృప చూపక పోతాడా అనీ ఆశపడుతుంటాడు. నా మనసు మాత్రం అలా కాకుండా, నీ ధ్యానం పైనే దృష్టి పెట్టేలా చూడు స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింప దా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింప దా జీవశ్శ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది అంటున్నాడు వేమన. ‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అని సూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని. ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం. కోరికలకు సంబంధించిన పనులను వదిలెయ్యటం. ఏవో కారణాల వల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది. చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన్న సందేశం. అసంపూర్ణమైయిన పద్యం: చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు కడకు మొదటి కులము చెడినయట్లు పాపమొకటి గలదు ఫలమేమి లేదయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు కడకు మొదటి కులము చెడినయట్లు పాపమొకటి గలదు ఫలమేమి లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనసు విపరీతమైన చంచంల స్వబావం కలది. వింతలు విడ్డూరాలు చూపి తప్పు దారులు పట్టించడానికి ప్రయత్నిస్తుంది. కావునా మనస్సునెపుడు స్థిరముగా నిలిపి మన స్వాధీనములో ఉంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: చింతమానుకొనను జేరిన నలకాంత వింత చూపి చనును విడువరాదు పంతగించి దాని బట్టిననే మేలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చింతమానుకొనను జేరిన నలకాంత వింత చూపి చనును విడువరాదు పంతగించి దాని బట్టిననే మేలు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది. అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు. అసంపూర్ణమైయిన పద్యం: చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా! అసంపూర్ణమైయిన పద్యం: చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నల్లనయ్యా! చిత్తశుద్ధితోనే నీకు సేవ చేశానే కానీ, లోకం మెప్పుకోసం కాదు. జన్మపావనం కావాలనే నీ నామస్మరణ చేశాను కానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు. ముక్తికోసమే నిన్ను వేడుకొన్నానే తప్ప, భోగభాగ్యాలకు ఆశపడలేదు. విద్య నేర్పుతూ నిన్ను పొగడొచ్చు అనుకొన్నా కానీ, కూటికోసమైతే కాదు. పారమార్థికం కోసమే నా ఆరాటమంతా, కీర్తికోసం కాదు! అసంపూర్ణమైయిన పద్యం: చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు పారమార్థికమునకు నే బాటుపడితి గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు పారమార్థికమునకు నే బాటుపడితి గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ! భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార!నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యంగా తయారవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే ఒక నీటి బొట్టై తన అస్థిత్వాన్నె కోల్పోతుంది. అదే విధంగా మనకు ప్రాప్తం ఉన్నప్పుడు ఫలం తప్పకుండా లభిస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళగలసె ప్రాప్తమున్నచోట ఫలమేల తప్పురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళగలసె ప్రాప్తమున్నచోట ఫలమేల తప్పురా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం. ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షము నిచ్చితి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షము నిచ్చితి వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తీయగా పలికే నోటిని నొక్కి, మన్మథుని నిగ్రహించడానికి గోచి బిగించి కట్టినా మనసు మన మాట వినదు. ఇదెక్కడి కర్మరా నాయనా? అసంపూర్ణమైయిన పద్యం: చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి కచ్చడంబు బిగియగట్టికొన్న మనసు వశముగాదె? మహినేమి పాపమో?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి కచ్చడంబు బిగియగట్టికొన్న మనసు వశముగాదె? మహినేమి పాపమో? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీకృష్ణా!ఒకవనిత తనుముద్దుగా పెంచుకున్నచిలుకకు నీవిష్ణునామాలలో ఒకటైన రామనామమును పెట్టినేర్పించిపిలిచిన మోక్షమిచ్చితివి.నిన్నునమ్మిన వారికిమోక్షము రాకుండునా?కృష్ణశతకం అసంపూర్ణమైయిన పద్యం: చిలుకయొక రమణి ముద్దుగ చిలుకను శ్రీరామయనుచు శ్రీపతిపేరం బిలిచిన మోక్షమునిచ్చితి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చిలుకయొక రమణి ముద్దుగ చిలుకను శ్రీరామయనుచు శ్రీపతిపేరం బిలిచిన మోక్షమునిచ్చితి వలరగనిను దలచుజనుల కరుదా కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీకృష్ణా!ఆకాశంలో నక్షత్రాలులెక్కపెట్టవచ్చేమో!భూమిమీదఉండే ఇసుక రేణువులను లెక్కించవచ్చేమో!అవిచెయ్యలేనివైనా చెయ్యచ్చేమో!నీగుణములను మాత్రమూ బ్రహ్మకూడా లెక్కపెట్టలేడు. అసంపూర్ణమైయిన పద్యం: చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్ జొక్కపు నీగుణ జాలము నక్కజమగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్ జొక్కపు నీగుణ జాలము నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పెద్ద పెద్ద గోడలతో, చెట్లు కొట్టేసిన కొయ్యలతో, మంచి ఇటుకులతో ఇల్లు కట్టి అదే శాశ్వతమని ఆనందిస్తూ ఉంటారు. కట్టినవాళ్ళె శాశ్వతంగా ఉండరు అనే సత్యాన్ని తెలుసుకోలేరు. అసంపూర్ణమైయిన పద్యం: చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి ఇట్టునట్టు పెద్ద ఇల్లుకట్టి మిట్టిపడును మీది పట్టేల యెఱుగడో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి ఇట్టునట్టు పెద్ద ఇల్లుకట్టి మిట్టిపడును మీది పట్టేల యెఱుగడో విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దేన్నైన కోయాలంటే కత్తితో చేయాలికాని దాని పిడితో చేయలేము. పిడి పట్టుకొనడానికి ఉపకరిస్తుంది కాని కోయడానికి కాదు. అదే విధంగా ఏదైనా సాధించాలంటే తెలివి ఉండాలి కాని దేహ బలంతో ఏమి చేయలేము. దేహము మనకు పిడిలాంటిది మాత్రమే. అసంపూర్ణమైయిన పద్యం: చురికితోడగోయ జొప్పడునేకాని దానిపిడినిగోయ దరమె నీకు? తెలివిలేనిమేని బలమేమి చేయును?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చురికితోడగోయ జొప్పడునేకాని దానిపిడినిగోయ దరమె నీకు? తెలివిలేనిమేని బలమేమి చేయును? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కృష్ణా! నిన్నే నమ్ముకున్నాను. నాకు నీ రూపాన్ని చూపు. తామర నాభియందు కల వాడా! బ్రహ్మకు తండ్రీ ! నేను చేసిన కర్మల పాపములను పోగొట్టు తండ్రీ! అసంపూర్ణమైయిన పద్యం: చూపుము నీరూపంబును పాపపు దుష్కృతము లెల్ల బంకజనాభా పాపుము నాకును దయతో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చూపుము నీరూపంబును పాపపు దుష్కృతము లెల్ల బంకజనాభా పాపుము నాకును దయతో శ్రీపతి నిను నమ్మినాడ సిద్ధము కృష్ణా లక్ష్మీపతీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును. అసంపూర్ణమైయిన పద్యం: చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటియై ధరజెల్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటియై ధరజెల్లు విశ్వదాభిరామ! వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: చేడ్డవారిని ఆదరించి వారికి మంచి చేడులు చేప్పి, మంచివారిగా మార్చిన వారిని భగవంతుడు మెచ్చి తన దగ్గర చేర్చుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: చెడిన మానవులని చేపట్టి రక్షింప కడకు జేర్చునట్టి ఘనులు తలప విబుభ జనులు గాంత్రు విశ్వేశు సన్నిధి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడిన మానవులని చేపట్టి రక్షింప కడకు జేర్చునట్టి ఘనులు తలప విబుభ జనులు గాంత్రు విశ్వేశు సన్నిధి విశ్వదాభి రామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: చెడుగుణములు గలవారికి ఏనుగులు,గుర్రములు,ధనము, భార్యా,పుత్రులు సర్వము నశించును.విష్ణువునునమ్మి ధ్యాన్నించువారికి ఏవీచెడకుండుటయేగాక ముక్తులగుదురు. అసంపూర్ణమైయిన పద్యం: చెడు గరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడుచెనటులకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడు గరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడుచెనటులకున్ జెడక మనునట్టి సుగుణులకు జెడని పదార్దములు విష్ణు సేవానిరతుల్",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనలో ఉన్న చెడ్డ గుణాలను పోగోట్టి, మంచి మాటలు చెప్పి, మనల్ని మార్చి, మనయొక్క జీవితాశయాన్ని చూపగల గురువుని సేవించాలి. అసంపూర్ణమైయిన పద్యం: చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి పరమపదవి సిద్దపడగ జూపు నట్టి గురుని వేడి యపరోక్షమందరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి పరమపదవి సిద్దపడగ జూపు నట్టి గురుని వేడి యపరోక్షమందరా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దుష్టులు నాము ఒకటిగా కూడి చెడుపనులు చేయుచుండిరి. నేనును వారితో చేరి చెడుపనులను చేసితిని. చీకట్లలో దూరుటకు, వారు వినరాని, ఎరుగరాని చెడుపనులను చేయుటకు పాలు పడితిని. ఈ కారణముచే నన్ను నీవు స్వీకరించదగనివానిగా భావించితివి. నన్ను నీ భక్తుని చేసికొనుటకు తిరస్కరించి వెడలగొట్టితివి. ఐనను నేను లెక్కపెట్టను. ఇంటిలోనుండి వెడలగొట్టుచుండగా చూరులు పట్టుకొని వ్రేలాడుచున్నాడు అన్న సామెతగ నేను నిన్నే ఆశ్రయించుచున్నాను. నన్ననుగ్రహించి నా కోరికలను అభీష్ఠములను ఏల ఈయవు. అసంపూర్ణమైయిన పద్యం: చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్ వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్ వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడవారికైనా, మగవారికైనా వర్తించే నీతి ఇది. చేసిన మేలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే, దానికి విలువ ఉండదు. ఏదో ప్రచారం కోసం చేశారనుకోవచ్చు. పైగా, అదేదో గొప్పలు చెబుతున్నట్టుగానూ ఉంటుంది. నిజంగానే మనం గొప్ప పనే చేసినా సరే, ఎవరికీ చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమం. దీనిని మనసులో పెట్టుకొని మెలగాలి సుమా. అసంపూర్ణమైయిన పద్యం: చెప్పకు చేసిన మేలు నొ కప్పుడయిన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెప్పకు చేసిన మేలు నొ కప్పుడయిన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెప్పులోపడినరాయి, చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలిలోదిగినముల్లు,ఇంటిలోమొదలైనపోరు చిన్నవేఅయినా భరించడంకష్టం. అసంపూర్ణమైయిన పద్యం: చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోనిపోరు ఇతింత కాదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోనిపోరు ఇతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెప్పులో దూరినరాయి,చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంటిలోఎవరైనా పెట్టేపోరు కొంచెమైనా ఎక్కువగా బాధిస్తాయి. ఆసమయంలో బుర్రకూడా పనిచెయ్యదు. అసంపూర్ణమైయిన పద్యం: చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ కంటిలోనినలుసు కాలిముల్లు యింటిలోనిపోరు ఇంతింతకాదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ కంటిలోనినలుసు కాలిముల్లు యింటిలోనిపోరు ఇంతింతకాదయా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెఱుకు నందు తీపి లేకపోతె ఎంతో ఆశగా తిందామని తీసుకున్న వారు కూడ చెత్త అని అవతల పడెస్తారు. అలాగె ఎంత చదువు ఉండి కూడ మంచి గుణాలు లేకపోతె జనాలు వాళ్ళని నీచులుగా చూస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు పరగ గుణములేని పండితుండు దూఱుపడునుగాదె దోషమటుండగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు పరగ గుణములేని పండితుండు దూఱుపడునుగాదె దోషమటుండగ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: చెరకుతోటలో పిచ్చి పిచ్చి మొక్కలుండిన చెరకుకు వచ్చె నష్టమేమి లేదు. తను ఎల్లపుడూ తన తీపి తనము కోల్పోదు.అలానే ఙానుల గుంపులో మూర్ఖుడున్న వారి ఙానమునకు వచ్చిన నష్టమేమిలేదు. అసంపూర్ణమైయిన పద్యం: చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన కొచెమైన దాని గుణము చెడదు ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన కొచెమైన దాని గుణము చెడదు ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తనని శరణుకోరి వచ్చిన వారికి దయతలచి రక్షించి కాపాడుట మన కనీస ధర్మం. అట్లు చేయని వాని పుట్టుక కూడ వ్యర్దం. అసంపూర్ణమైయిన పద్యం: చేకొనుచును తమకు చేసాచినంతలో చెడిన ప్రజల రక్ష చేయకున్న తమది సాగుటేమి? తమ తను వదియేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేకొనుచును తమకు చేసాచినంతలో చెడిన ప్రజల రక్ష చేయకున్న తమది సాగుటేమి? తమ తను వదియేమి? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చేతులకు అలంకారము దానము.పాలకులకు సత్యము పలుకుటే అలంకారము. నీతి,న్యాయము అందరికీ అలంకారము. స్త్రీకి పవిత్రతే[పాతివ్రత్యం]అలంకారము. ఈసుగుణాలు లేకున్న వ్యర్ధమని భావం.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: చేతులకు తొడవు దానము భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో నీతియె తొడ వెవ్వారికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేతులకు తొడవు దానము భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో నీతియె తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మన వల్ల సాధ్యం కాని పనిని ఎప్పుడూ చేయబోకండి. అలాగని మంచిపని చేయకుండా ఊరుకోకూడదు కూడా. అట్లాగే, పగవారి ఇంట్లో భోజనం చేయరాదు. అంతేకాదు, తోటివారిని బాధపెట్టేలా నిష్ఠూరపు మాటలు మాట్లాడకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్ జేయకుము రిపు గృహంబున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్ జేయకుము రిపు గృహంబున గూయకు మొరుమనసు నొచ్చు కూత కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనమెప్పుడు తగిన సమయంలో తగిన పనినే చేయాలి. సమయమికి కొంచెం అటు ఇటు అయినా ఆపని పనికిరాకుండా ఉండే ప్రమాదం ఉంది. బుడమకాయ పచ్చిగా ఉన్నఫ్ఫుడు చేదుగా ఉంటుంది. బాగా పండితే కుళ్ళు వాసన వస్తుంది. దోరగా ఉన్నప్పుడే బాగుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: చేయదగినవేళ జేసిన కార్యంబు వేగపడి యొనర్ప విషమగు బుడమకాయ చేదు; ముదిసిన తీపగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేయదగినవేళ జేసిన కార్యంబు వేగపడి యొనర్ప విషమగు బుడమకాయ చేదు; ముదిసిన తీపగు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనుషులు ఎప్పుడూ సత్కార్యాలే చెయ్యాలి. చెడు పనులు చేసి, వాటిని దాచినా అవి శాశ్వతంగా దాగవు. ఏనాటికో ఒకనాటికి బయట పడకుండా ఉండవు. ఎలాగైతే, రాగిపైన బంగారు పూత పూస్తే కొన్నాళ్లకు అది తొలగి, ఆ బండారం బయట పడుతుందో అలాగ. కాబట్టి, దుర్మార్గపు పనులు దాగేవి కావు. కనుక వాటిని చేయకపోవడమే మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగు భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రాగిపాత్రపైపూసిన బంగరుపూతచెదిరి రాగిబైటపడినట్లు దుష్టుడుచేసినపాపపుపని దాచినను బైటపడకపోదు.భాస్కరశతకం. అసంపూర్ణమైయిన పద్యం: చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా మూసినయంతటన్ బయలుముట్టకయుండ దదెట్లు రాగిపై బూసినబంగరుం జెదిరిపోవగడంగిన నాడునాటికిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా మూసినయంతటన్ బయలుముట్టకయుండ దదెట్లు రాగిపై బూసినబంగరుం జెదిరిపోవగడంగిన నాడునాటికిన్ దాసినరాగి గానపడదా జనులెల్లరెరుంగ భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: గుర్రమెక్కి వీధుల వెంట పోయే వాని మీద కుక్కలు మోరిగినా ఏమి లాభము. దర్జాగా తనదారిన తను పోతుంటాడు. మూర్ఖులు మంచివారి మీద వేసే నిందలు అంతే, సజ్జనులు వాటికి చలింపక తమ మార్గములో సాగిపోతారు. అసంపూర్ణమైయిన పద్యం: జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు గుక్క విన్నివెంట కూయదొడగు ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు గుక్క విన్నివెంట కూయదొడగు ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఫుట్టే చచ్చె వేళలయందు స్వాతంత్ర్యము లేదు. పోని తన వెంట తీసుకొచ్చింది లేదు తీసుకు పోయేది లేదు. మద్యలో మాత్రము అన్నిటికి తామే కర్తనని చెప్పుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు తేను లేదు మున్ను పోనులేదు నడుమగర్తననుట నగుబాటు కాదటే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు తేను లేదు మున్ను పోనులేదు నడుమగర్తననుట నగుబాటు కాదటే విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: జయాపజాయలనేవి పట్టించుకోకూడదు. అటువంటివి అన్ని వదిలిపెట్టి మంచి గురువుని ఎన్నుకుని పట్టుదలతో, అతని సహాయంతో మనం అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: జయము భయము దాటి చలపట్టి యుండును దయకు బాత్రుడగును ధర్మపరుడు నయముగాను గురుని నమ్మి నెమ్మది వేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జయము భయము దాటి చలపట్టి యుండును దయకు బాత్రుడగును ధర్మపరుడు నయముగాను గురుని నమ్మి నెమ్మది వేడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను కవిని కనుక చేతనయిన విధమున కావ్యరచనతో ఆయాయుపచారములతో నిన్ను ఆరాధించుటకు యత్నింతును. ఎట్లన కావ్యమున ఆయా వర్ణన చేత స్ఫురింపజేయబడు శృంగారాది రసములే నీకు అభిషేక సాధనమగు పవిత్ర తీర్ధ జలములగును. అందలి సాధు శబ్దముల కూర్పులు పుష్పములు మాలలు అగును. శ్రవణమధురములగు శబ్దాలంకారముల కూర్పుచే సంపన్నమగౌ మధురోఛ్ఛారణ ధ్వనులు నీ పూజలో మ్రోగించు మంగళవాద్యములగును. ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అర్ధాలంకారములు నిన్ను అలంకరించు వస్త్రములగును. కైశికి మొదలగు వృత్తులు, వైదర్భి మొదలగు రీతులతో ఏర్పడు కావ్యరచనలలోని మెఱగులు నీ సన్నిధియందు వెలిగించు దీపములగును. కావ్యమునందలి ఆయీ ఉత్తమగుణములు మననము చేయుటచే కలుగు ఆనందమాధుర్యము నీకు నైవేద్యమగును. ఈ విధముగ కావ్యరచనలతోనే నిన్ను భక్తితో దివ్యమగు అర్చనాసామగ్రి కూర్చి చక్కని ప్రక్రియతో చేతనయిన విధముగ ఆరాధించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు నా విషయమున ""అరరె పద్మములతో శోభిల్లు నీరు సరస్సులయందో నదులయందో ఉండును కాని చట్టురాతిలో ఉండునా, బ్రాహ్మణుల గృహము పవిత్ర మగు బ్రాహ్మణాగ్రహారములో ఉండును కాని చండాలవాటికలలో ఉండునా, అట్లే ఆయా దుష్కృత్యములను చేసి చేసి అపవిత్ర మయిన శరీరమునకు పవిత్రత ఎక్కడిది, పవిత్రమగు ఆలోచనలెట్లు వచ్చును, మలినములగు సంస్కారములతో పాడయిపోయిన నా చిత్తమున నిన్నుపాసించు పవిత్ర ఆలోచనలెక్కడనుంచి వచ్చును"" అని నాలో శారీరకముగ మానసికముగ అపవిత్రత భావించి నీలో నాపై రోత కలుగుట తగదు. నాలో ఎన్ని దోషములైన ఉండనిమ్ము. నీలో కల దయాదిగుణములు ఉత్తమములయినవి ఎన్నియో కలవు కదా. వాని విషయమున లోకమునకు నమ్మిక కలుగుట కైన నీవు నన్ను స్వీకరించి నన్ను అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే! వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా! నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే! వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా! నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా!ఒకేబాణముతో ఏడుసముద్రాలని ఒకచోటికితెచ్చావు.నీపాదధూళితోరాయి స్త్రీగామారింది.నీమహిమపొగడ బ్రహ్మాదులకిసాధ్యంకాదుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం పలరగ జేసెనాతిగ బదాబ్జపరాగము నీచరిత్రముం జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు గావునం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం పలరగ జేసెనాతిగ బదాబ్జపరాగము నీచరిత్రముం జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు గావునం దలప నగణ్యమయ్యయిది దాశరథీ! కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: జాతిని ఆశ్రయించు వాడు ఎన్నటికి నీతిని వదలరాదు. జాతి కంటే నీతి ఎక్కువ. అలానే మతముని నమ్మిన వాడు జాతిని అశ్రద్ద చేయకుఊడదు. మతము కంటే జాతియే గొప్ప. అసలు వీటన్నిటిని వదిలి యోగి అగుట ఇంకా మేలు. అసంపూర్ణమైయిన పద్యం: జాతి మతము విడిచి చని యోగి కామేలు జాతితోనె యున్న నీతి వలదె? మతము బట్టి జాతి మానకుంట కొఱంత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతి మతము విడిచి చని యోగి కామేలు జాతితోనె యున్న నీతి వలదె? మతము బట్టి జాతి మానకుంట కొఱంత విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పుట్టిన నాటినుంచే జాతి భేదముమరచి సర్వేశరుడను మనసులో నిల్పినవాడే ఉత్తముడు. అతడే ముక్తిని పొందగలడు. కాబట్టి అందరూ కుల మత బేధాలు వదిలి శాంతిగా ఉండి సజ్జనులు కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిన నభవుని నిలిపెనేని అఖిల జనులలోన నతడు ఘనుడండయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిన నభవుని నిలిపెనేని అఖిల జనులలోన నతడు ఘనుడండయా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై, వివేచనా ఙానము నశించి, చచ్చి పుడుతుంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావముతో కులభేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి. అసంపూర్ణమైయిన పద్యం: జాతి, కులములంచు జనులెల్ల బద్దులై, భావ పరమునందు బ్రాలుమాలి, చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతి, కులములంచు జనులెల్ల బద్దులై, భావ పరమునందు బ్రాలుమాలి, చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మూర్ఖులు సమానత్వం అనేది తెలియకుండా తన పర అనే జాతి భేదాలు చూపెడుతూ ఉంటారు. కాని భూమి మీద ఉన్న జీవులన్నియు సమానమే. అసంపూర్ణమైయిన పద్యం: జాతిభేదమెంచి జన్మముల్ తెలియక ముక్తిగానలేరు మూర్ఖజనులు జాతి నెంచనేల జన్మమును తెలియుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతిభేదమెంచి జన్మముల్ తెలియక ముక్తిగానలేరు మూర్ఖజనులు జాతి నెంచనేల జన్మమును తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనుషులలో ఉన్న జాతులలో ఏజాతి గొప్పదని తర్కించి ప్రయొజనం లేదు. అన్ని జాతులకంటే కూడ ఙానమే ముఖ్యమని గ్రహించిన ఙానుడిదే ఉత్తమజాతి. కాబట్టి నా జాతి గొప్పదనే వితండవాదంతో సమయం వృదా చేయకుండా ఙానాన్ని పెంచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు మెఱుకలేక తిరుగ నేమిఫలము? ఎఱుకకల్గ మనుజుడేజాతి కలవాడొ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు మెఱుకలేక తిరుగ నేమిఫలము? ఎఱుకకల్గ మనుజుడేజాతి కలవాడొ విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! భవిష్యత్ చెప్పుట, యితరుల సేవ చేయుటయు, అసత్యములను పలుకుటయు అన్యాయములు ఆచరించుచు ఆ విషయమున పేరు పొందుటయు, కొండెములు చెప్పువాడు, ప్రాణిహింస చేయువాడగుట, అసత్యములను ఇతరులకు ప్రవచించుట ఎందులకు? పరుల ద్రవ్యము తాను సంపాదించవలెనన్న ఆశతోనే కదా. ఇట్లు అధర్మముతో సంపాదించినది ఎన్నినాళ్లుండును? కనుక మానవుడు యిట్టి ప్రాపంచిక ధనమును ఆశించి అధర్మ వర్తనమున వర్తించుటకంటె నిశ్చల నిర్మల భక్తితో నిన్ను ఆరాధించుటచే శాశ్వర మోక్షపదము లభించును. అసంపూర్ణమైయిన పద్యం: జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: జీవుని చంపడమంటే శివుని తిరస్కరించినట్లే. భూమి మీద కల ప్రతి జీవిలోను శివుడున్నాడు. జీవుడు శివుడు ఒక్కరే అని తెలుసుకోవడమే ఙానం. అసంపూర్ణమైయిన పద్యం: జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవి నరసి కనుడు శివుడె యగును జీవుడు శివుడనుట సిద్దంబు తెలియురా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవి నరసి కనుడు శివుడె యగును జీవుడు శివుడనుట సిద్దంబు తెలియురా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దయకు సముద్రము వంటివాడా! దశరథమహారాజ కుమారా! శ్రీరామా! కొలనులో నీరు ఇంకిపోయిన తరువాత అందులో బురద మాత్రమే మిగులుతుంది. ఆ బురదలో చిక్కిన చేపపిల్ల అక్కడ నుంచి కదలలేకపోతుంది. అప్పుడు అది నీరు కావాలని కోరుకుంటుంది. అదేవిధంగా మానవులు ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత వారికి నువ్వు గుర్తు వస్తావు. అప్పుడు నీ మీద మనసు లగ్నం చేస్తారు. అలా చేసినప్పటికీ వారిని నువ్వు తప్పక అనుగ్రహిస్తావు. అసంపూర్ణమైయిన పద్యం: జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం దావలమైన దాని గురి తప్పనివాడు తరించువాడయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం దావలమైన దాని గురి తప్పనివాడు తరించువాడయా తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ప్రాణాలు పోక ముందే తగిన మందిచ్చి మనిషిని బతికించాలి. ఒక్కసారి ప్రాణం పోతే ఎంత గొప్ప ఔషథమైనా ఉపయొగం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలగె నేని జావనౌషథ మేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలగె నేని జావనౌషథ మేల? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దయాగుణం కలిగిన దశరథరామా! నీ గురించిన కథలు అమృతంలా ఉంటాయి. ఆ అమృతాన్ని తాగుతాను. కమలాల వంటి నీ పాదాల నుంచి పుట్టిన తీర్థజలాన్ని నోరారా జుర్రుతాను. ‘రామా’ అనే మాటను పలకడం వలన కలిగిన సుధారసాన్ని ఎంతో ఇష్టంతో ఆరగిస్తాను. నన్ను నీచులైన మనుష్యులతో స్నేహం చేయకుండా కాపాడు. జాలిగుణం కలిగిన నిన్ను, నీ పాదాలను సేవించే రుచులను పొందే వారి స్నేహాన్ని కలగచేయి. అసంపూర్ణమైయిన పద్యం: జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే తర్రుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మీకథలనెడిఅమృతమును.మీపాదజలమును.రామనామముతోఉప్పొంగుచున్న అమ్రుతరసము జుర్రెదను.రామా!దుష్టులస్నేహముకాక ఇటువంటివారి స్నేహమివ్వు. అసంపూర్ణమైయిన పద్యం: జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్ జుర్రెదరామనామమున బొబ్బిలుచున్నసుధారసంబునే జుర్రెదజుర్రజుర్రగరుచుల్ గనువారిపదంబుగూర్పవే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్ జుర్రెదరామనామమున బొబ్బిలుచున్నసుధారసంబునే జుర్రెదజుర్రజుర్రగరుచుల్ గనువారిపదంబుగూర్పవే తర్రులతోడిపొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నా జ్ఞాతులు నాకు ద్రోహము చేయువారే కాని హితము చేయువారు కారు. నా విషయమున చూపు కపటము అసూయ మొదలగు దుర్భావనలను ఆ భావములతో వారు చేయు పనులను సహించుట శక్యము కాదు. నా తండ్రిపై ఆన. వారు నా విషయమున చేయు చెడుగులకు ప్రత్యపకారము చేయను. ఎందుకనగా దాని వలన నాకు దోషము కల్గును. వారి విషయము ఆలోచించక వారికి దూరముగ తొలగిపోదుమన్న మనస్సునందు ఆ జ్ఞాతులపై క్రోధము తగ్గవలయును. కాని అది తగ్గుట లేదు. ఏమి చేయుదును? నా అంతఃకరణవృత్తులందలి సకలదోషములను మానిపి నీ పాదపద్మముల యంద్ నిశ్చల నిర్మల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్ మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్ మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఉల్లితోటలో ఉన్న మల్లెమొక్క గుణము ఎలా నశించునో, అలానే ఉత్తముడైనవాడు చెడ్డవారితో తిరుగుతూ పక్కవారిని వెక్కిరించిన వాని మంచితనము నశిస్తుంది. కాబట్టి చెడ్డ వారితో స్నేహం మానుకొని ఇతరులని గౌరవించడం అలవరచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పొట్టి వాళ్ళు ఎంత బలవంతులైనా నింగికి ఎగిరి చెట్టు చివర ఉన్న పండుని అందుకోలెరు. అలాగె ఎన్ని వేదాంత గ్రంధాలు చదివినా ఆచరించకపోతె మోక్షం రాదు. అసంపూర్ణమైయిన పద్యం: టింగణాలు బలిసి నింగికి నెగిరినా చెట్టుచివరి పండు చేతబడునే? పుస్తకముల జదువ బొందునా మోక్షంబు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టింగణాలు బలిసి నింగికి నెగిరినా చెట్టుచివరి పండు చేతబడునే? పుస్తకముల జదువ బొందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తమ పాండిత్యాన్ని తెలియచెప్పడానికి మూర్ఖులు వేదాలని, ధర్మ శాస్త్రాలని, వ్యాఖ్యలని వివరిస్తారు కాని వీటి యోక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో మాత్రం చెప్పలేరు. వీరి గొప్పతనమంత పదాల గారడీ తప్ప పాండిత్యం శూన్యం. అసంపూర్ణమైయిన పద్యం: టిప్పణములు చేసి చప్పని మాటలు చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు విప్పి చెప్పరేల వేదాంతసారంబు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టిప్పణములు చేసి చప్పని మాటలు చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు విప్పి చెప్పరేల వేదాంతసారంబు? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దేవుడొక్కడే, మతాలన్ని సమానమే అంటూ అనేకమంది పెద్దలు లోకములో వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు సవివరంగా విడమరచి చెప్పారు. అయినా కాకులలాంటి ఈ జనం, దానిలో మర్మమును చూడలేక ఇంకా అఙానంగానే ఉన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు లొకమందు జెప్పి రేకమంచు కాకులబట్టి జనులు కాన రీ మర్మము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు లొకమందు జెప్పి రేకమంచు కాకులబట్టి జనులు కాన రీ మర్మము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చేసే పని ఏదైనా పూర్తిగా గ్రహించి అర్ధం చేసుకుని చేయాలి. ఒకవేళ దాని గురించి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకుని మొదలుపెట్టాలి. అంతే కాని పైపైన చూసి ఏదీ చేయరాదు. బయటకు బాగానే కనిపించే పాత్రలో లోపల కన్నం ఉండగా, ఏదైనా దాయడం కష్టమే కదా? పని కూడ అంతే. అసంపూర్ణమైయిన పద్యం: డాగుపడిన వెనుక దాగ నశక్యము అరసి చేయుమయ్య యన్ని పనులు తెలియకున్న నడుగు తెలిసినవారిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:డాగుపడిన వెనుక దాగ నశక్యము అరసి చేయుమయ్య యన్ని పనులు తెలియకున్న నడుగు తెలిసినవారిని విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రామా!శబరినీకు దగ్గరిచుట్టమా?దయతోఏలావు.నీభక్తునికిభక్తుడా?గుహుడు.అతడికిిసేవా భాగ్యమిచ్చావు.నేనేంపాపంచేశాను?నీభక్తుణ్ణి.కాపాడు.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ దాసునిదాసుడాగుహుడు తావకదాస్య మొసంగినావునే చేసినపాపమా వినుతిచేసిన కావవు కావుమయ్యనీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ దాసునిదాసుడాగుహుడు తావకదాస్య మొసంగినావునే చేసినపాపమా వినుతిచేసిన కావవు కావుమయ్యనీ దాసులలోననేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అసూయకలిగిన హీనుడు ఇతరులకి హాని తలపెడతానికి శతవిధాల ప్రయత్నిస్తాడు కాని చివరకు వానికే హాని కలుగుతుంది. కాబట్టి అటువంటి వారి మాయలో పడి ఇతరులను బాద పెట్టకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: డెందమందు దలచు దెప్పరమెప్పుడు వోర్వలేనిహీను డొరునికట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:డెందమందు దలచు దెప్పరమెప్పుడు వోర్వలేనిహీను డొరునికట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: న్యాయం చెప్పమని మన దగ్గరకు వచ్చిన వాళ్ళ తగువులు తీర్చే సమయములో ధర్మం తప్పి ప్రవర్తించరాదు. అలా చేసిన వాళ్ళకు ముక్తి ఉండదు. ధర్మం పలికిన వాళ్ళకు దైవం కూడ తోడుగా ఉంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన మానవుండు ముక్తి మానియుండు ధర్మమునె పలికిన దైవంబు తోడగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన మానవుండు ముక్తి మానియుండు ధర్మమునె పలికిన దైవంబు తోడగు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొప్పవారిబలము తెలియకకోపముతో ఎదిరించిన చెడుదురు.పొట్టేలు కొండతో పోరుసలిపిన తానే చెడును.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్ దెగి యొకకొండతో దగరుఢీకొని తాకిననేమి భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: గుర్రం ఎక్కి అడవుల వెంట తిరగడం వేట అనిపించుకోదు. ఎప్పుడోకప్పుడు కింద పడి ఎదో ఒకటి విరగ్గొట్టుకుంటారు. ధైర్యం, ఓపిక కలిగి కార్యం సాధించినప్పుడే నిజమైన వేట అనిపించుకుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: తట్టు నెక్కి తిరుగునట్టె వేటయ్యెనా? ఎపుడో క్రిందబడిన నేదొ విరుగు చెల్లియుండి యొర్పుజెందిన భూషింత్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తట్టు నెక్కి తిరుగునట్టె వేటయ్యెనా? ఎపుడో క్రిందబడిన నేదొ విరుగు చెల్లియుండి యొర్పుజెందిన భూషింత్రు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కార్య సాఫల్యత అంత తేలిక కాదు. మరీ ముఖ్యంగా చెడిన పనులైతే మరింత కష్టం. ఆలస్యమవుతుందని, శరీర శ్రమకు గురి కావలసి వస్తుందని తొందరపాటు ప్రదర్శించకూడదు. అలా చేస్తే పనులు మరింత వెనుకబడి పోతాయి. అటు ఆలస్యాన్ని, ఇటు శారీరక శ్రమను రెండింటినీ భరిస్తూ ఓపిగ్గా, కష్టపడినపుడే చెడిన పనులైనా సరే నెరవేరుతాయి. అసంపూర్ణమైయిన పద్యం: తడ వోర్వక, యొడ లోర్వక కడు వేగం బడిచి పడిన గార్యం బగునే తడ వోర్చిన, నొడ లోర్చిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడ వోర్వక, యొడ లోర్వక కడు వేగం బడిచి పడిన గార్యం బగునే తడ వోర్చిన, నొడ లోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మరుగుతున్ననూనెలో నీటిబొట్టుపడిన భగ్గునమంటలేచును.దుష్టునికి మంచిచెప్పిన అట్లేమండిపడును.దూరముండాలి. అసంపూర్ణమైయిన పద్యం: తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా చెడుగుణమిట్లు వల్వదనిచెప్పిన గ్రక్కునకోపచిత్తుడై కడుదెగజూచుగా మరుగగాగిన తైలము నీటిబొట్టుపై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా చెడుగుణమిట్లు వల్వదనిచెప్పిన గ్రక్కునకోపచిత్తుడై కడుదెగజూచుగా మరుగగాగిన తైలము నీటిబొట్టుపై బడునెడ నాక్షణంబెగసి భగ్గునమండకయున్నె భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ! అసంపూర్ణమైయిన పద్యం: తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆలస్యము,శరీరశ్రమ సహించలేక త్వరపడినచో ఏపనీ సాధించలేరు.కాస్త ఓపికతో ఎదురుచూసిన చెడిపోయాయనుకున్నవికూడా తిరిగి ఫలించవచ్చు.ఆలస్యం అమృతంవిషం,నిదానంప్రధానం.ఏదెక్కడోతెలియాలి. అసంపూర్ణమైయిన పద్యం: తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచిపడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచిపడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకురుసుమతీ.",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనసులో కపటము/మోసము వున్న వారికి అందరూ అకారణంగా మోసగాళ్ళ లాగానే కనిపిస్తారు. మనిషి లో ఆ గుణం పోయినప్పుడు... యెవరూ అకారణంగా మోసకారులుగా అనిపించరు. అసంపూర్ణమైయిన పద్యం: తన మది కపటము కలిగిన తనవలెనే కపటముండు తగ జీవులకున్ తన మది కపటము విడిచిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన మది కపటము కలిగిన తనవలెనే కపటముండు తగ జీవులకున్ తన మది కపటము విడిచిన తన కెవ్వడు కపటిలేడు ధరలో వేమా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తన భాగ్యమే ఇంద్రవైభవము వంటిదని, తనదరిద్రమే ప్రపంచమున కంతటికీ దరిద్రమనీ, తనచావు యుగాంత ప్రళయమని, తను ప్రేమించిన స్త్రీయే రంభ అని ప్రజలనుకొనుచుందురు. అసంపూర్ణమైయిన పద్యం: తనకలిమి ఇంద్రభోగము తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తనచావు జగత్ప్రళయము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకలిమి ఇంద్రభోగము తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తనచావు జగత్ప్రళయము తనువలచిన యదియెరంభ తథ్యము సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చక్కిలాన్ని చూసి జంతిక వెక్కిరించినట్లు, తను చేసిన తప్పులు ఎన్నో ఉండగా మూర్ఖులు పక్క వాళ్ళ తప్పులను వెదకడానికి మహా ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటివారిని అసలు పట్టించుకోకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేర మెంచు నోగి యెపుడు జక్కిలంబు చూచి జంతి కేరినయట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేర మెంచు నోగి యెపుడు జక్కిలంబు చూచి జంతి కేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మన దగ్గర ధనం ఉన్నదని తెలియగానె ఆశ పరుడు ఏదో బంధుత్వం కలుపుకొని, కానుకలిచ్చి, తన కన్యనిచ్చి పెల్లి చేయాలనుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి కలిమి గలయజూచి కాంక్షపరుడు దక్షిణలనొసంగి తరుణి నీయగజూచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి కలిమి గలయజూచి కాంక్షపరుడు దక్షిణలనొసంగి తరుణి నీయగజూచు విశ్వధాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనకు ప్రాప్తం లేకపొతే అవసరం వచ్చినప్పుడు ఎంత తిరిగినా దానం దోరకదు. అలాంటప్పుడు దైవాన్ని నిందించి ఏమి లాభం? కర్మజీవులని చెప్పుకుంటామే ఆ మాత్రం తెలియదా? అసంపూర్ణమైయిన పద్యం: తనకు బ్రాప్తిలేక దానం చిక్కదు దైవనింద వెఱ్ఱితనము గాదె? కర్మజీవులేల కర్మంబు దెలియరు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు బ్రాప్తిలేక దానం చిక్కదు దైవనింద వెఱ్ఱితనము గాదె? కర్మజీవులేల కర్మంబు దెలియరు? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తనకు చేసిన మేలును మంచి వాడెన్నటికి మరువడు. కుక్క జంతువైన కూడ విశ్వాసముతో యజమాని యెడల భక్తి కలిగి ఉండును.చేసిన మేలును మరిచిన దుర్జనుడు అటువంటి కుక్క కంటే కూడ హీనుడు. అసంపూర్ణమైయిన పద్యం: తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు నెలమితోడ గుక్కయెఱుక భువిని తనకు మేలు చేయదా నెఱుంగగ వేమి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు నెలమితోడ గుక్కయెఱుక భువిని తనకు మేలు చేయదా నెఱుంగగ వేమి మనుజుడెంత ఖలుడొ మహిని వేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా, వాడు ఇతరులను తప్పులను లెక్కించుచూ ఉండును. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉండునని భావం. అసంపూర్ణమైయిన పద్యం: తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా ఓగు నేర మెంచు నొరులఁగాంచి చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా ఓగు నేర మెంచు నొరులఁగాంచి చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఈ భూప్రపంచంలో అన్ని ప్రాణులు సమనామే. ఇతర ప్రాణులను కూడ తమతో సమనంగా చూడాలి.ఇది విస్మరించి దుర్జనులు జీవులను హింసిస్తుంటారు.నిజమైన ఙాని ఏనాడు ప్రాణిని చంపడు. అసంపూర్ణమైయిన పద్యం: తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ పరగదన్న బోలి బ్రతుకుగాదె ఙానిప్రాణి జంప గారణమేమయా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ పరగదన్న బోలి బ్రతుకుగాదె ఙానిప్రాణి జంప గారణమేమయా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తనకోపము శత్రువువలె తననే బాధపెట్టును.శాంతము రక్షకుని వలె తనను కాపాడును.మనము ఇతరులపై చూపిన దయ బంధువులా సాయపడును.సంతోషమే స్వర్గము,దుఃఖమే నరకము వంటివి.అవి ఎక్కడో లేవు.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: తనకోపమె తనశత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనకోపమె తనశత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లితండ్రులను, సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వాడితో సమానమే అగును. అసంపూర్ణమైయిన పద్యం: తనజులనుం గురువృద్ధుల జననీజనకులను సాధుజనుల నెవడు దా ఘనుడయ్యు బ్రోవడో యా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనజులనుం గురువృద్ధుల జననీజనకులను సాధుజనుల నెవడు దా ఘనుడయ్యు బ్రోవడో యా జనుడే జీవన్మ్రుతుండు జగతి కుమార !",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తన మేలు కోరి మంచి చెప్పినా మూర్ఖుడు అందరిముందూ మన మొహం మీదనే తిడతాడు. పొన్లె పాపం అని దయతో గడ్డి వేసె వారి పైనే కొమ్ము విసిరే పొట్లగిత్తలాంటివాళ్ళు. అసంపూర్ణమైయిన పద్యం: తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన దిట్టుచుండు నధము డెట్టయెదుట గడ్డి వేయ బోట్ల గొడ్డు కొమ్మాడించు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన దిట్టుచుండు నధము డెట్టయెదుట గడ్డి వేయ బోట్ల గొడ్డు కొమ్మాడించు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట అవతలి వారి మనస్సు సంతోషపడునట్లుగా నడుచుకొనుటయే బుద్ధిమంతులు చేయుపని. అసంపూర్ణమైయిన పద్యం: తనపై దయ నూల్కొనఁగను గొన నేతెంచినను శీల గురుమతులను వం దనముగఁ బూజింపం దగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనపై దయ నూల్కొనఁగను గొన నేతెంచినను శీల గురుమతులను వం దనముగఁ బూజింపం దగు మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! సత్పుత్రుని కనుట, ధనమును నిక్షేపించుట, దేవాలయమును నిర్మించి దేవతాప్రతిష్థ జరిపి దేవతల పూజ మొదలగునవి జరుగుటకు వ్యవస్థలు చేయుట, బ్రహ్మచారి బ్రాహ్మణునకు వివాహము జరుపుట, కవిచే కావ్యము వ్రాయించి తాను అంకితము నందుట, చెరువులు త్రవ్వించుట, ఉద్యానవనములను ప్రతిష్థించుట యను సప్త సంతానములందురు. ఇవి అన్ని జరిపి గొపదనము వహించినవాడుకూడ నిన్ను సేవించిన పుణ్యాత్ముడు పొందు ఉత్తమఫలములను పొందడు. అసంపూర్ణమైయిన పద్యం: తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా? వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనవసరం లేదా? గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులై పోతారు. అందుకే, ఉదా॥కు కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి. కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి. అలాగే, పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా వున నీ జననీ జనకుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా వున నీ జననీ జనకుల కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఆత్మఙానం, పరతత్వం తనలో ఉన్నవని తెలియక బయట దాని కోసం అన్వెషించే వాడు మూర్ఖుడు, అది ఎలా ఉంటుందంటే సూర్యుని ముందు దివ్వెతో వెదికినట్లుగా ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: తనలోన జీవతత్త్వము తెలియక వేఱుయనుచు దలచి వెతుకుటెల్ల భానునరయ దివ్వె పట్టినరీతిరా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనలోన జీవతత్త్వము తెలియక వేఱుయనుచు దలచి వెతుకుటెల్ల భానునరయ దివ్వె పట్టినరీతిరా! విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా శరీరము ఎంతవరకు భూమిపై ఉండునో అంతవరకు ఇది మహారోగముల పాలయి, అవి అధికము కాగా కలుగు దుఃఖములను నేను పొందకుండునట్లు దయాదృష్టితో చూడుము. తదుపరి కోరికయేమనగా నేను నీ పాదపద్మములనే సేవించుచు ధ్యానించుచు నాచిత్తము ఈ సర్వప్రపంచపు వాసనలను వదలగల్గునట్లు అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా సిన చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు. అసంపూర్ణమైయిన పద్యం: తనువ దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువ దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ! వినుర వేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇదినాశరీరం కాపాడుకోవాలి అనుకున్నాఅది అనారోగ్యాలపాలవుతూనే వుంటుంది.ప్రాణం కాపాడుకోవాలనుకున్నా ఏదోఒకనాడు వదిలిపోతుంది.ఇంక ధనంమాత్రం ఎవరిసొమ్మని దాచుకుంటాం?వేమనశతకపద్యం. అసంపూర్ణమైయిన పద్యం: తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ ప్రాణమెవరిసొమ్ము పాయకుండగ నిల్ప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ ప్రాణమెవరిసొమ్ము పాయకుండగ నిల్ప విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మన ప్రాణం దేహాన్ని వదిలి వెళ్ళే వేళ, భార్య కాని, కొడుకులు కూతుళ్ళు కాని, చుట్టాలు కాని, స్నెహితులు కాని ఎవరూ వెంట రారు. మన ప్రాణంతోటి మనం చేసిన మంచి పనులు మాత్రమే తోడు వస్తాయి. అసంపూర్ణమైయిన పద్యం: తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ తనదు భార్య సుతులు తగినవారు నొక్కరైన నేగ రుసురు మాత్రమే కాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ తనదు భార్య సుతులు తగినవారు నొక్కరైన నేగ రుసురు మాత్రమే కాని తనదు మంచి తోడు తనకు వేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శరీరము, ధనము అశాశ్వతాలని దాంభికుడు ఇతరులకు నీతులు చెపుతూ ఉంటాడు, కాని తాను మాత్రము ఆచరించడు. ఇటువంటి నీతులు చెప్పడం తెలికే గాని చేయడం మహా కష్టం. అసంపూర్ణమైయిన పద్యం: తనువులస్థిరమని ధనము లస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువులస్థిరమని ధనము లస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ""దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః"" అన్నారు ఆర్యులు. దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారేగానీ వేరొక చోట వెతకరు. కోటి ప్రభలలో సూర్యుడు ప్రకాశించుచుండగా గుడ్డిదీపంతో వస్తువులను అన్వేషించడం అజ్ఞానం కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: తనువులోని యాత్మ తత్వ మెఱుంగక వేరె కలడటంచు వెదుక డెపుడు భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువులోని యాత్మ తత్వ మెఱుంగక వేరె కలడటంచు వెదుక డెపుడు భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా? విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ శరీరము ఉన్నంతవరకు నిన్ను శాశ్వతముగా సేవించుచుండవలయును. అందుకు అనుకూలముగ నా శరీరము శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది కుదరనిచో నేను చచ్చింతరువాత మరల పుట్టకుండునట్లు నీతో సాయుజ్యము పొందునట్లు అనుగ్రహించుము. ఈ రెండును చేయజాలనిచో ఆ విషయము యిప్పుడే చెప్పుము; నేను ఏమి చేయవలెనో ఆలోచించుకొని నిర్ణయించు కొందను. ఏమియు స్ఫురించనిచో ఇట్లే సేవించి సేవించి నీ యనుగ్రహమును పొంది నిన్ను దర్శించుకొనెదను. అసంపూర్ణమైయిన పద్యం: తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తానెవరో తాను తెలుసుకున్న వానికి వేరోక దైవంతో పని లేదు. గొప్ప గొప్ప తత్వ ఙానులందరు తమను తామే దైవమనుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు తానె దైవమంచు తత్వయొగి తలచుచుండు నెపుడు ధరలోన నరయుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు తానె దైవమంచు తత్వయొగి తలచుచుండు నెపుడు ధరలోన నరయుము విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఇతరులు తమను పొగడాలని మూర్ఖులు ఇరుగు పొరుగు వారి సొమ్ములు తెచ్చిమరీ ధరిస్తూ ఉంటారు. ఇంతటితో ఆగకుండా వారు పొగడకపొయే సరికి తమను తామే పొగుడుకుని ఆనందపడుతుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని సొమ్ములెఱపుదెచ్చి నెమ్మిమీఱ నొరులకొరకు తానె యుబ్బుచునుండును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని సొమ్ములెఱపుదెచ్చి నెమ్మిమీఱ నొరులకొరకు తానె యుబ్బుచునుండును విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తనను తాను తెలుసుకున్న వాడె నిజమైన బ్రహ్మ. ముక్తి అనేది ఎక్కడో లేదని తన దేహంలోనె ఇమిడి ఉందని తెలుసుకోవాలి. తనను తానే తెలుసుకోలేనివాడు దేన్ని తెలుసుకోలేడు. అసంపూర్ణమైయిన పద్యం: తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు తనువులోన ముక్తి దగిలియుండు తన్నెఱుంగని వాడు తానెట్టి బ్రహ్మంబు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు తనువులోన ముక్తి దగిలియుండు తన్నెఱుంగని వాడు తానెట్టి బ్రహ్మంబు? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శివుని చూడడానికి తపస్సు చేయవలసిన పనిలేదు, మనస్సు స్థిరంగా ఉంచుకొని మనస్సులోనికి పరిశీలించినట్లయితే పరమేశ్వరుని సాక్షాత్కారం జరుగుతోంది. అసంపూర్ణమైయిన పద్యం: తపలేలమరయ ధాత్రి జనులకెల్ల నొనరఁ శివునిఁజూడ నుపమకలదు మనసు చెదరనీక మదిలోనచూడరో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తపలేలమరయ ధాత్రి జనులకెల్ల నొనరఁ శివునిఁజూడ నుపమకలదు మనసు చెదరనీక మదిలోనచూడరో విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అబద్దాలు చెప్పి, ఇతరులను మాయ చేసి సంపాదించిన వాని ఇంట ధనము నిలువదు. చిల్లి కుండలో నిళ్ళు పొయినట్లు లక్ష్మి పోతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తప్పు పలుకు పలికి తాచోట చేసిన కూడియున్న లక్ష్మి క్రుంగిపొవు నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తప్పు పలుకు పలికి తాచోట చేసిన కూడియున్న లక్ష్మి క్రుంగిపొవు నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎదుటివారు తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు. తన యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే యందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనుల కెల్లా నుండు దప్పు తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనుల కెల్లా నుండు దప్పు తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా!తప్పులు చేసితిని,నీవేఇక నాదైవం,నిన్నుతప్ప ఇతరులను కొలువను.,నీదాసానుదాసులను సేవించెద.నన్నుకాపాడు.గోపన్న[రామదాసు]. అసంపూర్ణమైయిన పద్యం: తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా యప్పవుగావుమంటి నికనన్యులకున్ నుడురంటనంటి నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకుబంటునంటి నా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా యప్పవుగావుమంటి నికనన్యులకున్ నుడురంటనంటి నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకుబంటునంటి నా తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను వేడెదేమనగా ’మనస్సు అత్యంత ఆశక్తితో పరస్త్రీలతో సంగమించి సుఖించగోరుచున్నది. పరద్రవ్యములను దొంగిలించవలె ననుకొనుచున్నది. అందుకు అధిక ప్రయత్నములు చేయుచున్నది. నా మనస్సు దొంగయి నాకు తెలియకుండనే ఇట్టి దుష్ప్రయత్నములు చేయుచున్నది. కనుక నీవు ఈ దొంగను పట్టుకొని వైరాగ్యమను పాశములతో బంధించుము. పిమ్మట ఎచ్చటికి పోనీయక నీ పాదములను స్తంభమునకు కట్టివేయుము. ఆ విధముగ నాకు సంతోషమును ఆనందమును కలిగించుము. అసంపూర్ణమైయిన పద్యం: తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! మనుష్యులు ఉత్తమ మగు యోగసాధనము చేసి తమ నేత్రమునందలి తేజోబిందువును తామే చూచినచో వారు తాదాత్మ్యమును పొంది బ్రహ్మానందము నందగలరు. కాని వీరు అది మాని సుందరులగు స్త్రీల కనుల జంటకు కల సౌందర్య విషయమున మోహము పొందుచున్నారు. ఆ సుందరుల కన్నులు నిర్మములు, పద్మములను పోలునవి, కదలికలు మెఱుపుతీగల లాస్యమను సుకుమారనృత్యమును పోలునవి, ఆ సౌందర్యముతోనే మన్మధుడు లోకములను జయించగలుగుచున్నాడని వర్ణించుచున్నారు. వీరెంతటి అవివేకులో కదా! అసంపూర్ణమైయిన పద్యం: తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తమ్ములు తమయన్న యెడ భ యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌ దమ్ముల నన్నయు సమ్మో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తమ్ములు తమయన్న యెడ భ యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌ దమ్ముల నన్నయు సమ్మో దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ప్రాణములు, నీటి అలలవలె, రావిఆకులవలె, మెఱపులతో చెయబడిన అద్దములవలె, గాలిలో పెట్టిన దీపమువలె, ఏనుగు చెవుల కొనలవలె, ఎండమావులవలె, మిణుగురు పురుగుల కాంతులవలె, ఆకాశమందు వ్రాయబడిన అక్షరములవలె భ్రాంతిచే కల్పింపబడిన అవాస్తవములు , క్షణికములు అయియున్నవి. సంపదలు మంచునీటి బొట్టులవలె ఎప్పుడు కరిగిపోవునో తరిగిపోవునో తెలియదు. జనులు వానియందు మునిగి, మదముచే కన్నును మిన్నును కానని గ్రుడ్డివారుగా అజ్ఞానులుగా ఏల అవుదురో చెప్పజాలకున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్ సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్ సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అసత్యమాడేవాడు రాజైనా సరె అతని సంపద నశించును. చిల్లి కుండలో ఏవిధంగానైతే నీరు ఉండదో, అదే విధంగా అబద్దాలాడే వాడు ఎంతటివాడైనా లక్షి అతని చెంట ఉండాలనుకోదు.కాబట్టి అసత్యాలని వదిలివేసి ఎల్ల వేళలా నిజం పలకాలి. అసంపూర్ణమైయిన పద్యం: తరచు కల్లలాడు ధరణీశులిండ్లలో వేళవేళ లక్షి వెడలిపోవు నోటికుండలోన నుండునా నీరంబు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరచు కల్లలాడు ధరణీశులిండ్లలో వేళవేళ లక్షి వెడలిపోవు నోటికుండలోన నుండునా నీరంబు? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నిండుగాపండ్లు ఉన్నవృక్షం వంగే ఉంటుంది.నీటిని నింపుకుని వర్షించే మేఘాలు కిందికి వంగే ఉంటాయి.సంపదలున్నా ఉపకార గుణమున్నవారు ఆహంకరించరు.భర్తృహరి సుభాషితములు. అసంపూర్ణమైయిన పద్యం: తరువు లతిరస ఫలభార గురుతగాంచు నింగి మ్రేలుచు నమృతమొసంగు మేఘు డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరువు లతిరస ఫలభార గురుతగాంచు నింగి మ్రేలుచు నమృతమొసంగు మేఘు డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత జగతి నుపకర్తలకు నిది సహజగుణము",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చెట్లకుపూసి కాయలుగామారేపువ్వులు మీపాదాలను చేర్చిన భక్తులకు ధనధాన్యములు,సకలసంపదల నిచ్చును.విరజానదిని దాటించునుకదా!రామా! అసంపూర్ణమైయిన పద్యం: తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ చ్చరణము సోకి దాసులకు సారములై ధనధాన్య రాసులై కరిభట ఘోటకాంబరని కాయములై విరజానదీ సము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ చ్చరణము సోకి దాసులకు సారములై ధనధాన్య రాసులై కరిభట ఘోటకాంబరని కాయములై విరజానదీ సము త్తరణ మొనర్చు జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తలకిందులుగా తపస్సుచేసే యొగులైనా కాని మనస్సును అదుపులో ఉంచుకోకపోతే ఙానం కలగదు. దాని వల్ల శరీరాన్ని కష్టపెట్టినట్టు అవుతుందేకాని ఏమి ఉపయోగం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: తలను వ్రేలతీసి తొలిమించుకలేక యోగితెఱచు గన్ను మూగ ఙానమది యెటౌను? కష్టంపు దేహమౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తలను వ్రేలతీసి తొలిమించుకలేక యోగితెఱచు గన్ను మూగ ఙానమది యెటౌను? కష్టంపు దేహమౌ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పాముకి విషము తలలో ఉంటుంది. తేలుకి తోక[కొండెం]లో ఉంటుంది. దుర్మార్గుడికి తల,తోక అని కాక ఒళ్ళంతా విషము నిండి ఉంటుంది. అందుకే అతడికి కీడు చేసే గుణమే మెండుగా ఉంటుంది.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్ దలతోక యనకనుండును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్ దలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఏ మానవుడు నీ యందలి అవ్యాజభక్తితో తన తలమీద నిన్ను పూజించుటచే ఏర్పడిన పుష్పప్రసాదము ధరించునో, తన నుదుటియందు విభూతిని ధరించునో, తన కంఠప్రదేశమున రుద్రాక్షదండ ధరించునో, తన ముక్కుకొనయందు గంధపూతన ధరించునో, తన కడుపులోనికి నీకు నివేదించిన పవిత్రాహారము తీసికొనునో ఆ భక్తమానవుడు నీ నివాసమగు వెండికోడమీద నీ కైలాసమున నీ చెలికానిగా అయి ఆనందముతో విహరించును. అసంపూర్ణమైయిన పద్యం: తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్ గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో పల నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాభక్తుండు నీకెప్పుడుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్ గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో పల నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాభక్తుండు నీకెప్పుడుం జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తల్లిని కన్న తల్లి, తల్లి పిన తల్లి, తండ్రి తల్లి, తాత తల్లి ఇలా అందరూ బ్రహ్మనుంచి వచ్చిన శూద్రులే. వీరిలో కొంత మంది బ్రహ్మణులమని చెప్పుకుంటారు. అందరూ ఒకరే అని తెలియని ఇలాంటి మూర్ఖుల గొప్పతనమేమిటి? అసంపూర్ణమైయిన పద్యం: తల్లి కన్న తల్లి తన తల్లి పినతల్లి తండ్రిగన్న తల్లి, తాత తల్లి ఎల్లశూద్రులైరి యేటి బ్రాహ్మణుడిక?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లి కన్న తల్లి తన తల్లి పినతల్లి తండ్రిగన్న తల్లి, తాత తల్లి ఎల్లశూద్రులైరి యేటి బ్రాహ్మణుడిక? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తల్లితండ్రుల యందూ, దారిద్ర్యము అనుభవించే వారి యందు, నమ్మిన నిరుపేదలందు, ప్రభువుల యందు భయ భక్తులు కలిగియుండాలి. అసంపూర్ణమైయిన పద్యం: తల్లి దండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిన నిరుపేద నరుల యందు ప్రభుల యందు జూడ భయభక్తులుంచుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లి దండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిన నిరుపేద నరుల యందు ప్రభుల యందు జూడ భయభక్తులుంచుము విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తల్లి బిడ్డల మద్య తగువులు పుట్టించగలిగినంత ప్రమాదకరమైనది ధనము. దాని వల్ల ఎంతో సుఖం కలుగుతుందని సంపాదిస్తారు కాని చివరకు అది ఎప్పుడూ దఃఖానికి కారణమవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చు నని గడింత్రు కాని యెల్ల యెడల ఘన దుఖకరమది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చు నని గడింత్రు కాని యెల్ల యెడల ఘన దుఖకరమది విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి ? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి ? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ! వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తల్లిదండ్రులు తొలి గురువులు. పార్వతీపరమేశ్వరులు పరమ గురువులు. కాసుల కోసం బోధలు చేసేవారు గురువులుకారు. వారిని అలా అనడమే ద్రోహం. అసంపూర్ణమైయిన పద్యం: తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు పార్వతీ భవులును పరమ గురులు కూలికాండ్ల జగతి గురులన ద్రోహంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు పార్వతీ భవులును పరమ గురులు కూలికాండ్ల జగతి గురులన ద్రోహంబు విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తల్లిదండ్రుల యందును, నిరుపేదల యందును, తమను నమ్మివచ్చిన పేదలయందు, రాజులయందు భయభక్తులు కలిగియుండుట ఇహము పరము,శ్రేయస్సు కలుగ గలదు.వేమన శతకము అసంపూర్ణమైయిన పద్యం: తల్లిదండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిననిరుపేద నరులయందు ప్రభువులందు జూడభయభక్తు లమరిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లిదండ్రులందు దారిద్ర్య యుతులందు నమ్మిననిరుపేద నరులయందు ప్రభువులందు జూడభయభక్తు లమరిన నిహము పరము గల్గు నెసగు వేమా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కన్నతల్లి బాధపడుతూ ఉంటే అది పట్టించుకోకపోయినా భార్య బాధని చూసి చలించిపోయెవాడు పరమ మూర్ఖుడు. అటువంటి వాడు పశువుతో సమానం. కన్నతల్లె దేవునికన్న గొప్ప. ఇది ఎవరూ మార్చలేని సత్యం. అసంపూర్ణమైయిన పద్యం: తల్లియేడ్వ వినక తనయాలు వగచిన జాలిపడెడువాడు జడుడు సుమ్మి తారతమ్య మెఱుగనేరని పశువువాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తల్లియేడ్వ వినక తనయాలు వగచిన జాలిపడెడువాడు జడుడు సుమ్మి తారతమ్య మెఱుగనేరని పశువువాడు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తవుడును చూచుటకు బోవగా బియ్యము గంప కుక్క తినివేసినట్లుగ , వైశ్యునిసొమ్ము నీచుల పాలగు చుండును. అసంపూర్ణమైయిన పద్యం: తవిటి కరయ వోయ దండులంబులగంప శ్వాన మాక్రమించు సామ్యమగును వైశ్వవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తవిటి కరయ వోయ దండులంబులగంప శ్వాన మాక్రమించు సామ్యమగును వైశ్వవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! తమ తాతలు తల్లియు తండ్రియు మరియు ఇట్టివారెందరో పెద్దలు చావగా జనులు చూచియుండరా. చావు అనునది ప్రతిప్రాణికి తప్పక జరుగునని యిది స్వాభావికమని తెలియదా. అట్టి చావునుండి భయపడుట ఏల! మానవుడు యిట్టి మృత్యువునకు భయపడుచు దుఃఖముతో కాలమును గడుపుచుండునే కాని మృత్యువును జయించి అమృతతత్వరూపమగు ముక్తి పొందుటకు సాధనమైన నీ సేవ చేయకున్నాడే. ఇది ఎంత ఆశ్చర్యకరమగు విషయము. అసంపూర్ణమైయిన పద్యం: తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తాము తినకుండ, ధర్మమైనా చేయకుండా కొడుకుల కోసం సంపద కూడ బెట్టి అంత్య సమయంలో అది చెప్పలేక చనిపోతారు. ఆ సొమ్మంతా పరులపాలు అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తాను దినక తగిన ధర్మము చేయక కొడుకుల కని సొత్తు కూడబెట్టి తెలియజెప్ప లేక తీరిపొదురు వెన్క","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాను దినక తగిన ధర్మము చేయక కొడుకుల కని సొత్తు కూడబెట్టి తెలియజెప్ప లేక తీరిపొదురు వెన్క సొమ్ము పరుల జేరు చూడు వేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడ జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా! అసంపూర్ణమైయిన పద్యం: తామసించి చేయఁదగ దెట్టికార్యంబు వేగిరింప నదియు విషమెయగును పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన ?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తామసించి చేయఁదగ దెట్టికార్యంబు వేగిరింప నదియు విషమెయగును పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన ? విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తొందరపడి ఎటువంటి పని చేయకూడదు.తొందరపాటు వలన చేసే పని సఫలం కాకపోగా సర్వనాశనమవుతుంది. దోరగా ఉన్న పండుని తీసుకొచ్చి పండబెడితే పండుతుంది కాని, లేత పచ్చి కాయని పండబెడితే కుళ్ళిపోతుంది కాని పండదు. అసంపూర్ణమైయిన పద్యం: తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎలాగైతే ఎండిన చెరువులోనుంచి కొంగలు తరలి వెల్లిపోతాయో, అలానే కరువు వచ్చిన ఊరుని విడిచి వెల్లిపోవడం ఉత్తమం. బ్రతుకు తెరువు దొరకనప్పుడు ఉన్న ప్రదేశాన్ని పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టి యూరువిడిచి యవలబోరె? కొలకు లెండినంత గొక్కెరలుండునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టి యూరువిడిచి యవలబోరె? కొలకు లెండినంత గొక్కెరలుండునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృతఘ్నులకు ఎంత సహాయం చేసినా వ్యర్థం. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? దానితోపాటు విషమూ పెరుగుతుంది. చెరువులో నీరు కూడా ఇంతే. పొలాలకు పారుతుందే తప్ప, వాడనంత మాత్రాన అందులో నిల్వ వుండదు కదా. ఇదే పద్ధతిలో బాధ్యత తెలియని యజమానికి ఎంత ధన సహాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్ బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్ బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం జాలంగ నంతకంతకొక చాయను హెచ్చునుగాక భాస్కరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాముపిల్లకు పాలుపోసి పెంచిన విషము పెరుగునుగాని తగ్గదు. అట్లే దుష్టునకు ఎంతమేలుచేసినా కీడే జరుగును. అసంపూర్ణమైయిన పద్యం: తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్ మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగు బాముపిల్లకున్ బాలిడిపెంచినన్ విషము పాయగనేర్చునే దానికోరలన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్ మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగు బాముపిల్లకున్ బాలిడిపెంచినన్ విషము పాయగనేర్చునే దానికోరలన్ జాలగనంతకంత కొకచాయను హెచ్చునుగాక భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మడుగుల్లో నీళ్లు ఇంకిపోయి ఆహారం దొరక్కపోతే కొంగలు ఏం చేస్తాయి? నీళ్లున్న మరోచోటికి వలస పోతాయి. అట్లాగే ఎవరైనా తాను ఉన్న ఊరిలో ఆపదలు, బాధలు ఎదురైతే ప్రశాంతత గల మరో ఊరికి తరలిపోవడం మంచిది అని సూచిస్తున్నాడు వేమన. వేమన పద్యాలు కేవలం వైయక్తిక అనుభవాలు కాదు. అవి చాలా వరకు నాటి పరిస్థితులను ప్రతిబింబించాయి. విజయ నగర సామ్రాజ్యం చాలాకాలం కొన ఊపిరితోనే కొట్టుమిట్టాడింది. పాలెగాండ్లు కేంద్రాధికారాన్ని సాగనివ్వలేదు. పాలెగాళ్ల మూకుమ్మడి దాడులతో గ్రామాలు తల్లడిల్లాయి. శాంతి కరువైన పల్లెల నుండి వలసలు మొదలైనాయి. బహుశా అట్లాంటి సందర్భాన్ని ఈ పద్యం ప్రతిబింబిస్తున్నదనుకోవాలి. రాజకీయంగా గాని, సాంఘికంగా గాని, ఆర్థికంగా గాని శాంతి లేకపోతే ఎక్కడైనా జీవనోపాధి కరువౌతుంది. భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అటువంటప్పుడు మరోచోటికి వలస పోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తా అంటే తాను, వ్యక్తి, వసించు చోటు అంటే నివసించే ఊరు. అలజడి (అల్జడి) అంటే అశాంతి, ఆపద, బాధ అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో అలసికె అంటారు. అంటే అలసట. తమిళంలో అలచటి, అలైచటి అంటే విసుగు. మలయాళంలో అలసల్, అలశల్ అంటే కలత. ఇంచుమించు అర్థమొక్కటే, ఇవన్నీ ఛాయాభేదాలు. ‘నృపతికి లేవలజళ్లు భయలోక లీలల యందున్’ అని ప్రయోగం. సౌఖ్యం అంటే వెసులుబాటు, హాయి. ఈ ఇంట్లో నాకు సౌఖ్యంగా లేదు అంటే సౌకర్యంగా లేదని. భూమి అంటే ఇక్కడ మరోచోట. ‘జరుగవలయు’ అంటే వెళ్లిపోవాలని. చోటు మార్పు అన్నమాట. ఇది నుడికారం. ‘అతడు జరిగిపోయినాడు’ అంటే చనిపోయాడని. ‘ఇక్కడ జరుగుబాటు లేదు’ అంటే గడవటం లేదని. కొలకు అంటే అడవిలో ఉండే నీటి మడుగు. కొలను. కొలకులు అనేది కొలనుకు బహువచనం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రష్యాలోని సైబీరియా నుండి మన కొల్లేరుకు కొంగలు వలస వస్తాయి. కొల్లేటి కొంగలని పేరు వీటికి. ఆ సమయంలో ఇక్కడి చిన్న చేపలు, తుంగ గడ్డి, రెల్లుగడ్డి చిగుళ్లు వాటికి ఆహారం. సైబీరియాలో వాటికి ఈ సమయం ప్రతికూలం కావొచ్చు. వేలాది మైళ్లు ఎగుర్తూ రావడం విశేషం. ఒక్కసారి అవి వచ్చేటప్పుడు అది రమణీయ దృశ్యమని అకారంలో తెల్లటి మేఘాలు కమ్మినట్లుందని అక్కడివారు చెప్తారు. అయితే అప్పటివరకు కొల్లేటి పరిసరాల్లో ఉండే పిట్టలు వీటి ధాటికి పారి పోతాయంటారు. ఈనాటి మన కలుషిత పరాక్రమానికి కొంగలు కూడా ముఖం చాటేస్తున్నాయంటున్నారు.మొదటి పాదంలోని ‘తగ’ తరచుగా పాద పూరణమే. సరిపోయినట్లుగా అని అర్థం. తగుట నుంచి వచ్చిందే తగ. అసంపూర్ణమైయిన పద్యం: తావసించు చోట తగనల్జడాయెనా సౌఖ్యము గల భూమి జరుగవలయు కొలకులింకెనేని కొంగలందుండునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తావసించు చోట తగనల్జడాయెనా సౌఖ్యము గల భూమి జరుగవలయు కొలకులింకెనేని కొంగలందుండునా? విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొప్ప ఙానం కలవాడు మనం కొట్టినా తిట్టినా ఏమి చలించక మన అమాయకత్వాన్ని సహించి ఊరుకుంటాడు. వారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదొర్కొనగల ధైర్యం కలిగు ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక అట్టు నిట్టు చూచి యదరి పడక తన్నుగానియట్లు తత్వఙుడుండును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక అట్టు నిట్టు చూచి యదరి పడక తన్నుగానియట్లు తత్వఙుడుండును విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తిరుపతికి పోయినా తురక దాసరికాలేడు. కాశికి పొయినా పంది ఏనుగు కాలేదు. గోదావరిలో మునిగినా కుక్క సింహము కాలేదు. అలానే ఎన్ని ఘనకార్యాలు చేసినా నీచుడు ఉత్తముడు కాలేడు. అసంపూర్ణమైయిన పద్యం: తిరుపతికి బోవ దురక దాసరికాడు, కాశికేగ పంది గజము కాదు, కుక్క సింహమగునె గోదావరికిబోవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తిరుపతికి బోవ దురక దాసరికాడు, కాశికేగ పంది గజము కాదు, కుక్క సింహమగునె గోదావరికిబోవ విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రయత్నం చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందు నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనస్సులో భక్తి ఉంటే తీర్థయాత్రలు చేయడం వృధా. అలానే మనస్సులో భక్తి లేకుండా తీర్థయాత్రలు చేయడం వృధానే. అసంపూర్ణమైయిన పద్యం: తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు పామరుండుగాక భక్తుడగునె? తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు పామరుండుగాక భక్తుడగునె? తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎలగైతే తుమ్మచెట్టుకు పుట్టూకతోనే ముల్లుంటాయొ, అలానె ముర్ఖునికి చెడ్డబుద్ది పుట్టుకతో ఉంటుంది. కావున మూర్ఖుడు ఎంతవాడైనా జాగ్రత్తగా ఉండటం మేలు. అసంపూర్ణమైయిన పద్యం: తుమ్మచెట్టు ముండ్లతోడనెపుట్టును విత్తులోననుండి వెడలునట్లు మూర్ఖునకు బుద్ది ముందుగాబుట్టును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తుమ్మచెట్టు ముండ్లతోడనెపుట్టును విత్తులోననుండి వెడలునట్లు మూర్ఖునకు బుద్ది ముందుగాబుట్టును విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!ఆశ్వ మేధ యాగము చేసిన వారికి ఏ పదవి దక్కునో, ఏమో గాని, మిమ్ము నమ్మి తలచిన వారికి మీ సాన్నిధ్యము[కైవల్యము] దక్కుట కష్టమా?కాదు. లభించియే తీరునని అర్ధము.కృష్ణ శతకం. అసంపూర్ణమైయిన పద్యం: తురగాధ్వరంబు జేసిన పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో హరి మిము దలచిన వారికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తురగాధ్వరంబు జేసిన పురుషులకును వేరె పదవి పుట్టుట యేమో హరి మిము దలచిన వారికి నరుదా కైవల్య పదవి యత్యుత కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బ్రహ్మ దేవునివశమే తెలియనివారికి చెప్పడంసులువు.బాగాతెలిసినవారికి చెప్పడంఅతిసులువు.ఏదో కొద్దిగాతెలుసుకుని తనకేఅంతా తెలుసనుకుని ఎదటివారి మాటవిననివారికి బ్రహ్మకూడా చెప్పలేడు.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్ దెలిసినవానిం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్ దెలిసినవానిం దెలిసియు దెలియని నరుదెల్ప",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తెలిపే వాడెవడు? తెలుసుకునే వాడేవడు? సృష్టి రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం. అది నీటి కుండలో సూర్యబింబం లాంటిది. దాన్ని చూసి సూర్యుడని పొరబడరాదు. అసంపూర్ణమైయిన పద్యం: తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు? గుట్టెఱుంగునంత బట్టబయలు సొరిది భాండమందు సూర్యుని చందంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తెలుపువాడెవడు? తెలియువాడెవ్వడు? గుట్టెఱుంగునంత బట్టబయలు సొరిది భాండమందు సూర్యుని చందంబు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తేలుకు తోకలో విషము ఉంటుంది, పాముకు కోరలలో విషము ఉంటుంది కాని మూర్ఖునికి ఒళ్ళంతా విషమే. కాబట్టి తెలివితక్కువ మూర్ఖుడు మన మిత్రుడైనను వానితో జాగ్రత్తగా మసలడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: తేలునకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు తెలివిలేనివాండ్ర దేహమెల్ల విషంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తేలునకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు తెలివిలేనివాండ్ర దేహమెల్ల విషంబు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఆత్మ, పరమాత్మ అనేవి మన దేహంలొ ఉన్నాయి కాని రాళ్ళలో ఉన్నాయనుకోవడం మన భ్రాంతి. రాయిలో దెవుడుంటే మనం పెట్టిన నైవెద్యాలు తింటాడు కదా? అసంపూర్ణమైయిన పద్యం: తోలుకడుపులోన దొడ్డవా డుండగ రాతిగుళ్ళనేల రాశిదోయ రాయిదేవుడైన రాసులు మ్రింగడా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తోలుకడుపులోన దొడ్డవా డుండగ రాతిగుళ్ళనేల రాశిదోయ రాయిదేవుడైన రాసులు మ్రింగడా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: త్రాడును పాముగా బ్రమించి భయపడతాడు మానవుడు. అది పాము కాదు, త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో భయం తొలగి పోతుంది. భయం తొలగితే ఆనందం కలుగుతుంది. రజ్జుసర్ప భ్రాంతి వంటిదే సంసారం. సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించినవాడు తానే బ్రహ్మ అవుతాడు. అందుకే ""ఆనందో బ్రహ్మ"" అని అన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: త్రాడు పామటంచు దాజూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:త్రాడు పామటంచు దాజూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: జంధ్యం మెల్లో వేసుకుని తనకి శూద్రత్వం పొయి బ్రహ్మణత్వం వచ్చిందనుకోవడం బుద్దిహీనత. మనస్సుని స్థిరంగా ఉంచుతూ ఙానం సంపాదించకపోతే ఎన్ని జంద్యాలు వేసుకున్నా ఏమి లాభం. అసంపూర్ణమైయిన పద్యం: త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము పోయె ననెడి దెల్ల బుద్ది లేమి మది నిలుపక త్రాడు మఱి వన్నె దెచ్చునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము పోయె ననెడి దెల్ల బుద్ది లేమి మది నిలుపక త్రాడు మఱి వన్నె దెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి. అసంపూర్ణమైయిన పద్యం: త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి. జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను. అసంపూర్ణమైయిన పద్యం: దండమయా విశ్వంభర దండమయా పుండరీకదళ నేత్ర హరీ దండమయా కరుణానిధి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దండమయా విశ్వంభర దండమయా పుండరీకదళ నేత్ర హరీ దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను. అసంపూర్ణమైయిన పద్యం: దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఏ కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుంది. ఎలాగంటే, గండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవు. ఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదా. గృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే మరి. అసంపూర్ణమైయిన పద్యం: దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తీయని మాటలు చెప్పే దాంభికులు మహ మోసగాళ్ళు. వారి దగ్గరకు పొరపాటున కూడ చేరకూడదు. క్రూర జంతువులులాంటి వారు, ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తెలికగా మోసపుచ్చుతారు. అసంపూర్ణమైయిన పద్యం: దగ్గఱకుము పాపదాంభికులము నీవు మోసపుత్తురయ్య దోసమనక క్రూరమృగములట్టివారురా నమ్మకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దగ్గఱకుము పాపదాంభికులము నీవు మోసపుత్తురయ్య దోసమనక క్రూరమృగములట్టివారురా నమ్మకు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు నిన్ను అనుదినము సేవించుచు ’నన్ను దయతో చూడుము’ అని ప్రార్ధింతురు. వాస్తవము ఆలోచించగా ఇట్లు ప్రార్ధించుట పనిలేని పని. నీవు భక్తుని నియమనిష్ఠలు, శ్రద్ధయు, విశ్వాసము, భక్తియందలి నిర్మలత్వము ఎంత ఎట్లుండునో అంత ఫలము వారికి లభించును. అల్పసేవతో అధికఫలము లభించదు. అట్లే నిర్మల భక్తితో చిత్తనైష్కర్మ్య యోగముతో నిన్ను సేవించనిదే ఎవరికిని వారికిష్టమగు సుఖములు లభించవు. అసంపూర్ణమైయిన పద్యం: దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్ నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్ నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని ష్క్రియతన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రామావతారంలో దశరథ మహారాజుకు సుకుమారునిగా జన్మించితివి. ఆసాంతం అద్భుతమైన రామావతారాన్ని పరిసమాప్తి చేశావు. పది తలల రావణాసురుని హతమార్చావు. సీతమ్మతో క్షేమంగా అయోధ్యా నగరానికి వచ్చావు. యుగయుగాలుగా కీర్తింపదగ్గ స్థాయిలో రాజ్యాన్ని పరిపాలించావు. నీవెంత ధన్యుడవో కదా కృష్ణా! అసంపూర్ణమైయిన పద్యం: దశకంఠుని బరిమార్చియు కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య న్విశదముగ కీర్తి నేలితి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దశకంఠుని బరిమార్చియు కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య న్విశదముగ కీర్తి నేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు. అసంపూర్ణమైయిన పద్యం: దాత కాని వాని దరచుగా వేఁడిన వాఁడు దాత యౌనె వసుధలోన ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దాత కాని వాని దరచుగా వేఁడిన వాఁడు దాత యౌనె వసుధలోన ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా విశ్వదాభిరామ! వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దాత ఇతరులతో పోటీ పడకుండా తనకు తోచిన సహయమేదో ముందుగానే ఇస్తాడు. అది ఎంతైనా కావొచ్చు. కాని లోభి ఎంత వేడుకొన్న కొంచమైనా సహయం చేయడు. నీరు మన దాహం తీరుస్తుంది కాని, మలము తీర్చదు కదా? అసంపూర్ణమైయిన పద్యం: దాతయైనవాడు తానె మున్నిచ్చెడు గాని వాడొసగునె కానియైన జలము దప్పిదీర్చు మలమెట్లు తీర్చును?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దాతయైనవాడు తానె మున్నిచ్చెడు గాని వాడొసగునె కానియైన జలము దప్పిదీర్చు మలమెట్లు తీర్చును? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అనుకున్న వెంటనే దానము చేయకుండా ""రేపు రేపు"" అంటూ జాప్యము చేస్తాడు మూర్ఖుడు.రేపు అన్నది అసత్యమని తెలుసుకోలేడు.రేపు అన్నది రావచ్చు రాకపోవచ్చు. రేపు తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకే తెలియదు. కాబట్టి చేసే దానాన్ని వాయిదా వేయకుండా తక్షణమే చేయడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: దానధర్మములకు దగు రేపురేపని కాల వ్యయము చేయు గష్టజనుడు తానునేమియౌనొ? తనబ్రతుకేమౌనొ?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానధర్మములకు దగు రేపురేపని కాల వ్యయము చేయు గష్టజనుడు తానునేమియౌనొ? తనబ్రతుకేమౌనొ? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దానం, పరోపకారం అనే గుణాలు మనస్సులో లేని అవివేకికి పేదరికం వచ్చినా, సంపదలు కలిగినా ఒకే లాగ ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్థరాత్రి అయినా , పట్టపగలైనా ఒకటే కదా !(మార్పేమి ఉండదని భావం ) అసంపూర్ణమైయిన పద్యం: దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్ లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్ పూనిన వేళ నొక్క సరిపోలును జీకునకర్థరాత్రి యం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్ లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్ పూనిన వేళ నొక్క సరిపోలును జీకునకర్థరాత్రి యం దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: గంధపు చెట్టుమీద ఉండే పాము ఎలాగైతే గంధము వాసన పీల్చడానికి వచ్చిన వాళ్ళను బెదరగొట్టి వెల్లకొడుతుందో, అదే విధంగా మూర్ఖుడు, దానం చేసే దాత వద్దన చేరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఆశ్రయం సంపాదించి ఇంక ఎవరినీ అతని వద్దకు చేరనీయడు. అసంపూర్ణమైయిన పద్యం: దానమరసిచేయు దాత దగ్గఱజేరి వక్రభాషణములు పలుకు మొఱకు చందనతరునందు సర్పమున్నట్లయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానమరసిచేయు దాత దగ్గఱజేరి వక్రభాషణములు పలుకు మొఱకు చందనతరునందు సర్పమున్నట్లయా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధనము ఖర్చగుటకు మూడు మార్గములు.దానము చేయుట,అనుభవించుట,దొంగలెత్తుకొని పోవుట. ధనవంతులు దానముచేయక,తామనుభవింపక ధనము కూడబెట్టిన కడకు దొంగలపాలవును.భర్తృహరి సుభాషితములు. అసంపూర్ణమైయిన పద్యం: దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్ దానము భోగము నెరుగని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్ దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతిద్రుతీయమె పొసగన్",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మేఘములు సముద్రమునకుబోయి ఆవిరిరూపమున నీటినిదెచ్చి వర్షించును.అట్లే దానబుద్ధి ఉన్నవాడు మరొకచోటతెచ్చి ఇచ్చును. అసంపూర్ణమైయిన పద్యం: దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో నైన బరోపకారమునకై యొకదిక్కున దేచ్చియైన నీ బూనును మేఘుడంబుధికి బోయిజలంబులదెచ్చి యీయడే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో నైన బరోపకారమునకై యొకదిక్కున దేచ్చియైన నీ బూనును మేఘుడంబుధికి బోయిజలంబులదెచ్చి యీయడే వాని సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అడవులలో బూరుగు చెట్లు కాసి పండినప్పుడు కోసి ఆదూది వాడక గాలికి ఎగిరిపోయి వృధా అయినట్లు సంపదలు దానము చేయక వృధా అగును. అసంపూర్ణమైయిన పద్యం: దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్ దానెపలాయనంబగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్ దానిఫలంబులూరక వ్రుధాపడిపోవవె ఎండిగాలిచే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానముచేయనేరని యధార్మికుసంపద యుండియుండియున్ దానెపలాయనంబగుట తథ్యము బూరుగుమ్రానుగాచినన్ దానిఫలంబులూరక వ్రుధాపడిపోవవె ఎండిగాలిచే గానలలోననేమిటికిగాక యభోజ్యములౌటభాస్కరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మూర్ఖుడు ఎక్కువధనము సంపాదించి ఇంకొకళ్ళకి దానం చేకుండా ఉంచి, దాన్ని నేలలో పాతిపెట్టో వ్యర్ధంగా ఖర్చుపెట్టో నాశనం చేస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: దానములజేయ ధర జేతులాడక బహుధనంబు గూర్చి పాతిపెట్టి తుదకు దండుగనిడి మొదలుచెడు నరుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానములజేయ ధర జేతులాడక బహుధనంబు గూర్చి పాతిపెట్టి తుదకు దండుగనిడి మొదలుచెడు నరుండు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈ మనిషి ఉన్నాడే అపార ధన రాసులను సంపాదిస్తాడు. కాని చిత్రమేమిటంటే దాన ధర్మాల రూపంలో ఒక్క పైసా అయినా విదల్చడు. పైగా వాటిని భూమిలో పాతి పెడతాడు. ఇది ఎవరి కోసం? దీని గురించి వేమన్న ఏమంటున్నాడంటే ఇతడు దానాలు చెయ్యక అపరాధం చేశాడు. అపరాధికి ద్రవ్య శిక్ష తప్పదు. అతని మరణానంతరం అది అధికారుల పాలో, రాజుల పాలో అవుతుంది. అది అతడు చెల్లించిన దండుగ. అంతేకాదు పుణ్యం మిగలని అతని జీవితం నిర్మూలమైపోయింది. కాబట్టి సంపాదించిన దానిలో కొంతైనా నలుగురి సాయానికి వెచ్చించడం మంచిది అని వేమన్న సందేశం. చేతులాడక అంటే మనసొప్పక అని. ఇది మంచి నుడికారం. దండుగ అంటే వృథా. కాని ఇక్కడ జరిమానా. నేరం చేసిన వారికి చెల్లించాలని విధించే సొమ్ము. అపరాధి నుండి అపరాధ పరిహారంగా అధికారి తీసుకునే దండుగ గురించి హనుమకొండ శాసనం (క్రీ.శ. 1079)లో ఉంది. ఈ దండుగను రాజులు ధనవంతుల నుంచి బలాత్కారంగా తీసుకునేవారు. ఎవరినైనా బాధిస్తే దండుగ ఈనాం అని కూడా ఇచ్చేవారు. అంటే అనవసరంగా బాధించినందుకు ప్రతిఫలంగా ఇచ్చే భూమి. ‘కలవారిగని దండుగలు వెట్టె నృపుడు’ అని ప్రయోగం. పాతిపెట్టిన ధనంతో తనకూ సుఖం లేదు. మరణిస్తే గుప్తంగా వ్యర్థంగా భూమిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా ఇది దండుగే. తుదను అంటే అవసాన వేళ. ‘మొదలు చెడు’ అంటే వేళ్లూ కొమ్మలూ లేని చెట్టులా నామ రూపాలు లేకుండా పోతాడని. అసంపూర్ణమైయిన పద్యం: దానములను సేయ ధరచేతులాడక బహు ధనంబు గూర్చి పాతిపెట్టి తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానములను సేయ ధరచేతులాడక బహు ధనంబు గూర్చి పాతిపెట్టి తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దానధర్మాలు ప్రతీ ఒక్కరికీ ఆచరణదాయకం. ప్రత్యేకించి వనితలకైతే దానాలు, ధర్మకార్యాలు ఆభరణాల్లా వెలుగొందుతాయి. ‘ఇవి మగవారి పనులు, మావి కావు’ అని అనుకోకుండా మహిళలు తప్పకుండా వీటిని పాటించాలి. అప్పుడే ఉత్తమ మహిళలుగా కీర్తింపబడతారు. కనుక, వారు ఈ నీతిని తెలుసుకొని మసలుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: దానములు ధర్మకార్యము లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌ మానవతుల కిది ధర్మము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దానములు ధర్మకార్యము లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌ మానవతుల కిది ధర్మము గా నెఱిగి యొనర్పవలయు గాదె కుమారీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! అనుదినము నీ ఆలయ సమీపమున ప్రవహించు సువర్ణముఖీ నదీతీరమున ఉన్న మామిడితోట నడుమనున్న అరుగు పై పద్మాసనమున కూర్చుండి నిష్థాపూర్వకముగ ధ్యానమున నిన్ను దర్శ్ంచుచు చిత్తమునందు ఆనందమును అనుభవించ కలిగినచో అదియే వాస్తవమగు ఆనందము. అదియే సత్యమగు సుఖము. అంతేకాని లక్ష్మీవిలసనములచే ధనసాధ్యములగు భ్రాంతి కల్పితములగు భోగములతో కలుగు ఆనందము ఆనందమా? అసంపూర్ణమైయిన పద్యం: దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా మేరుపర్వతము స్వయముగ బంగారుకొండ. దానికి రత్నసానువు అను పేరు సార్ధకమగును. దేవ వృక్షములగు కల్పవృక్షము మొదలగు ఐదు వృక్షములును, కామధేనువును, వివిధమహారత్నములును మున్నగు వాటితో ఘనమైన ఐశ్వర్యముతో ప్రకాశించునది ఆ పర్వతము. అట్టి మేరువు త్రిపురాసురసంహారివగు నీకు విల్లు. నవనిధులకును అధినాధుడగు కుబేరుడు నీకు మిత్రుడు. సముద్రమునకు బిడ్డ యగు లక్ష్మికి పతి శ్రీమహావిష్ణువు నిన్ను అర్చించువారందరిలో ముఖ్యుడు. ఇట్లు ఏ విధముగ చూచినను నీతో సమానులగు దేవులు ఎవ్వరును లేరు. మహాదేవా! అట్టి నీవే నా విషయమును విచారింపకున్నావే! మరి ఎవ్వరు నా దారిద్ర్యమును పోగొట్టగలరు? అసంపూర్ణమైయిన పద్యం: దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం డువిశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దివిజక్ష్మా రుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్నసా నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశికన్యావిభుం డువిశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా! పట్టుదలతో నావంటి దీనుల నెందరినో రక్షించితివి.ద్రౌపది కోరగానే చీరలు ఆక్షయముగా నిచ్చితివి.నామొర వినవేమి? అసంపూర్ణమైయిన పద్యం: దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ ద్రక్షక తొల్లి యాద్రుపదరాజ తనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నామొర చిత్తగించి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ ద్రక్షక తొల్లి యాద్రుపదరాజ తనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నామొర చిత్తగించి ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బండరాజు కొడుకు దుండగుడు. మిత్రుడు కొంటెవాడు. మంత్రేమో శక్తిలేనటువంటి వాడు. కొండముచ్చుకు కోతి దొరికినట్లు అందరు బాగానే కుదిరారు. అసంపూర్ణమైయిన పద్యం: దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు బండరాజునకు బడుగుమంత్రి కొండముచ్చునకును కోతియె సరియగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు బండరాజునకు బడుగుమంత్రి కొండముచ్చునకును కోతియె సరియగు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తాము అధికులమనిపించుటకు ధనము సంపాదించుటకు ఎన్నియో మార్గములు కలవు. వానిలో రాజుల యుద్ధమొక తంత్రముగ వాడుదురు. కోట రాజులకు ఆత్మరక్షణ సాధనము. రాయబారములు ఒక ఉపాయము. జనులకు దొంగతనము, కులవృత్తులు సాధనములు. కవులు, పండితులు, కళలు నేర్చినవారికి రాజాశ్రయము చక్కని మార్గము. ఓడవ్యాపారము అన్ని సాధనములలో గొప్పది. మంత్రోపాసనతో సిద్ధి పొందినవారు ఎన్నియో అద్భుత కార్యములను సాధింవచ్చును. పైన పేర్కొన్న ఏఒక్క సాధనము ఫలించినా మహాఫలము లభించును. కానిచో ఫలము లభించకపోగా ఉన్న ధనము కాని ప్రాణము కాని పోవును. కాని నీ సేవ అట్టిది కాదు. నిన్ను ఎట్లు ఎంతగా సేవించినను నీ అనుగ్రహము కలుగును మరియు మహాఫలము తప్పక సిద్ధించును. లౌకిక ప్రయోజనములను సాధించు ఉపాయములు ఒకప్పుడు హానికరములు కావచ్చును, కాని శివపూజ అట్టిది కాదు. మహాఫలప్రద దాత. అసంపూర్ణమైయిన పద్యం: దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్ నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్ అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్ నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్ అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే తప్పినన్ సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా! ముల్లోకాలకీ ఆధారమైన నీవు దుర్జనులైన రాజ సమూహములను చంపదలచినవాడవై ఆకారణముగా అర్జనుడికి ప్రేమతోసారధివై సంగ్రామము నడిపితివికదా!'పార్ధసారధి'అనిపేరుపొందావు. అసంపూర్ణమైయిన పద్యం: దుర్జనులగు నృపసంఘము నిర్జింపగ వలసి నీవు నిఖిలాధారా దుర్జనుల సంహరింపను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దుర్జనులగు నృపసంఘము నిర్జింపగ వలసి నీవు నిఖిలాధారా దుర్జనుల సంహరింపను నర్జునునకు బ్రేమసారధైతివి కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దుష్టులు తాము చేసేవి చెడ్డపనులైనా కాని మంచి పనులేనని వాదిస్తూ ఉంటారు.పైగా అలాంటి పనులు చేయకూడదు అని చెప్పినవారిని తిడతారు. ఈ విధమైన వారికి దూరంగా ఉండటం మేలు. అసంపూర్ణమైయిన పద్యం: దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ జేయుచుంద్రు కూడదనెడువారి గూడ నిందింతురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ జేయుచుంద్రు కూడదనెడువారి గూడ నిందింతురు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మూర్ఖులు తమమీద బరువు పడెవరకు వచ్చె ఆపద గురించి ఆలొచించరు. ఒక వేళ ఎదన్నా సమస్య వచ్చిందా, దాని నుంచి దూరంగా పరుగు అందుకుంటారు. ఇలాంటి వారు మంచి మాటలకు లొంగరు, శిక్షించి దారిలోకి తేవడమే సరియైన పద్దతి. అసంపూర్ణమైయిన పద్యం: దూరదృష్టిగనరు తూగినదనుకను బాఱుపట్టెఱుగరు పడినదనుక దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దూరదృష్టిగనరు తూగినదనుకను బాఱుపట్టెఱుగరు పడినదనుక దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పుణ్యక్షేత్రాలలో, దేవాలయాలలో దేవుడున్నాడని మ్రొక్కేవారు అసలు దేవుణ్ణి గాంచలేక తిరుగుతుంటారు. ఇలాంటివాళ్ళు ఎంత తిరిగినా దైవత్వం మోక్షం కలుగుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: దేవభూములందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక తిరుగుచుండు వాడు దేవాది దేవుడా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేవభూములందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక తిరుగుచుండు వాడు దేవాది దేవుడా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దేవుడనేవాడు ఇంకో దేశంలోనో ఇంకో లోకంలోనో ఉన్నాడా ఏమిటి. దైవము మన శరీరంలోని అణువణులో ఇమిడి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మూర్ఖులు వాహనమెక్కి దేవాలయాల్లో దైవ వేటకు బయలుదేరుతారు. అసంపూర్ణమైయిన పద్యం: దేవుడనగ వేఱుదేశమందున్నాడే? దేవుడనగ దనదు దేహముపయి వాహనంబునెక్కి వడిగదులును చూడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేవుడనగ వేఱుదేశమందున్నాడే? దేవుడనగ దనదు దేహముపయి వాహనంబునెక్కి వడిగదులును చూడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీకృష్ణా!తనకుపూజ చేయలేదను కోపముతో దేవేంద్రుడు వడివడిగా రాళ్ళవాన కురిపించగా గోవుల్ని,గోపాలకుల్ని కాపాడడంకోసం నువ్వు గోవర్ధన పర్వతాన్ని చేతితో ఎత్తిపట్టావుకదా!కృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: దేవేంద్రు డలుకతోడను వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్ గోవర్ధన గిరి యెత్తితి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేవేంద్రు డలుకతోడను వావిరిగా రాళ్ళవాన వడిగురియింపన్ గోవర్ధన గిరి యెత్తితి గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: గారడివాడు ఇతరులను మోసగించుతాడు కాని తన మాయలో తానెప్పుడు పడిపోడు. అలాగే దేహతత్వమేరిగిన యొగి మొహావేశాలలో చిక్కడు. అసంపూర్ణమైయిన పద్యం: దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి మోహమందు దనివి మోసపోడు ఇంద్రజాలకుం డటెందునకు జిక్కండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి మోహమందు దనివి మోసపోడు ఇంద్రజాలకుం డటెందునకు జిక్కండు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రామా!తల్లి,తండ్రి,గురువు,దైవం,దాత,సఖుడునీవేఅనినమ్మిన నన్నుపాపములు నాచేచెడుచేయించుచున్నవికాపాడు.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా భావనసేయుచున్నతరి పాపములెల్ల మనోవికారదు ర్భావితు చేయుచున్నవి కృపామతివై ననుగావుమీ జగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా భావనసేయుచున్నతరి పాపములెల్ల మనోవికారదు ర్భావితు చేయుచున్నవి కృపామతివై ననుగావుమీ జగ త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దొంగ మాటలు మాట్లడే వారికి మోక్షము కలుగదు.చేత కాని అటువంటి మాటల వలను వాళ్ళె నష్టపోతారు. అలాగే మనస్సులో దుర్గుణాలు ఉన్న వాళ్ళు గురువులకింద పనికిరారు. అసంపూర్ణమైయిన పద్యం: దొంగ మాటలాడు దొరకునె మొక్షము చేతగాని పలుకు చేటు దెచ్చు గురువు పద్దు కాదు గునహైన్య మది యగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొంగ మాటలాడు దొరకునె మొక్షము చేతగాని పలుకు చేటు దెచ్చు గురువు పద్దు కాదు గునహైన్య మది యగు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దొంగతనాలు, ద్రోహాలు చేసి ఎవరికీ తెలియదని మనుషులు అనుకుంటారు. కాని ఎప్పటికైనా వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు. అసంపూర్ణమైయిన పద్యం: దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి నెవ్వరెఱుగకుండ నిముడుకున్న తాముచేయు పనులు దగులుకోకుందురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి నెవ్వరెఱుగకుండ నిముడుకున్న తాముచేయు పనులు దగులుకోకుందురా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నీచమైన దాంభికులు గురువులమని నీచమంత్రములు చెప్పి మోసగిస్తుంటారు. అట్టి వారు గుణవిహీనులు. వారిని నమ్మరాదు. మనకు ఆత్మశుద్ది లేకుండా అటువంటివారు చెప్పె మాటలు ఎన్ని విన్నా మోక్షము లభించదు. అసంపూర్ణమైయిన పద్యం: దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు చేతగానిచేత చెల్లదెపుడు గురువటండ్రె వాని గుణమీనుడనవలె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు చేతగానిచేత చెల్లదెపుడు గురువటండ్రె వాని గుణమీనుడనవలె విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పెద్దవాల్ల మని గొప్పలు చెప్పుకొని రాజుల దగ్గర, దొరల దగ్గర ఉండి అందరి మీద చాడిలు చెబుతూ ఉంటారు. అలాంటి వాల్లకు ముక్తి ఎలా కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి చాడి చెప్పు పాపజాతి నరుడు చాడి చెప్పువాడు సాయజ్యమెందునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి చాడి చెప్పు పాపజాతి నరుడు చాడి చెప్పువాడు సాయజ్యమెందునా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మాములు మనిషైన గొఱ్ఱెల కాపరి కూడ తోడేలు తన మందమీద పడితే దానిని చంపో బెదరగొట్టో పశువులను కాపాడుకుంటాడు. అలానే మనం కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన తత్వం. అసంపూర్ణమైయిన పద్యం: దొడ్డివాడు పెద్ద తోడేలునైనను మట్టుచూచి దాని మర్మమెఱిగి గొడ్డుగొఱ్ఱెనైన గొని చననీయడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొడ్డివాడు పెద్ద తోడేలునైనను మట్టుచూచి దాని మర్మమెఱిగి గొడ్డుగొఱ్ఱెనైన గొని చననీయడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అమ్మోరు ఆటలమ్మ అని జబ్బులకి పేర్లు పెట్టి, అవి తగ్గటానికి అమ్మవారికి జంతువులని బలి ఇస్తూ ఉంటారు. ఇదేమి మాయ తెగులోకాని, ఇవన్ని చేసేది అమ్మ వారి పేరు చెప్పి అందరు తినడానికే. అసంపూర్ణమైయిన పద్యం: దొమ్మ మాయు కొఱకు నమ్మవారికి వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ తెగులొ? అమ్మవారి పేర నందఱు దినుటకా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొమ్మ మాయు కొఱకు నమ్మవారికి వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ తెగులొ? అమ్మవారి పేర నందఱు దినుటకా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కుల పర్వతాలు 7 మహేంద్ర, మలయ, సహ్య, వింధ్య, సానుమంత, ఋక్ష, పారియాత్రము అనేవి కులపర్వతాలు సముద్రాలు 7 దధి, ఇక్షు, సుర, క్షీర, ఘృత, లవణ,జల అనేవి సప్తసముద్రాలు కులపర్వతాలు, సప్తసముద్రాలు ధ్వంసమైనా, ప్రళయం వచ్చి కల్పమే అంతరించినా మహాత్మలకు ఎటువంటి ఆపదలు వచ్చినా వారి ధైర్యాన్ని విడనాడరు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ వ్యసనము మాను మాను, ప్రళయంబున వితనిజక్రమంబు లై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ వ్యసనము మాను మాను, ప్రళయంబున వితనిజక్రమంబు లై ససి నెడ వించుకంతయును సాగరముల్ గులపర్వతంబు లున్",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తనకు గుప్పెడు మెతుకులు వేస్తే వాడిముందర తోకాడిస్తూ నిలబడటమో నేలమీద పొర్లుతూ కాలితో తన పొట్టకేసి చూపించడమో చేస్తుంది కుక్క. కాని ఏనుగు అలా కాదు.... ఠీవిగా నిలబడి మావటి వాడు ఆప్యాయంగా అందించే మేతను లాలింపు ద్వారా గ్రహిస్తూ ధైర్యదృక్కులతో చూస్తూంటుంది. కవినిశిత పరిశీలనకు ఇది మచ్చు తునకగా చెప్పవచ్చు. ఉత్తములు నీచ చేష్టలు చేయరని దీని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం గాలిడుఁద్రవ్వుఁబిండదునికట్టెదుటన్ శునకంబు భద్రశుం డాలము శాలితండులగుడంబులు చాటువచశ్శతంబుచే ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం గాలిడుఁద్రవ్వుఁబిండదునికట్టెదుటన్ శునకంబు భద్రశుం డాలము శాలితండులగుడంబులు చాటువచశ్శతంబుచే నోలి భుజించి ధైర్యగుణయుక్తిగఁ జూచు మహోన్నతస్థి తిన్",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ధనికుడైన వాడు తప్పు చేసినా, చెడ్డ వాడైనా, విరొధియైనా, నిందితుడైనా సరే జనులు వాడి చెప్పింది చేస్తూ వాణ్ణె తృప్తిపరుద్దామనుకుంటారు. అసంపూర్ణమైయిన పద్యం: దోసకారియైన దూసకాడైన బగతుడైన వేదబాహ్యుడైన ధనికు నెల్లవారు తనియింపుచుందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దోసకారియైన దూసకాడైన బగతుడైన వేదబాహ్యుడైన ధనికు నెల్లవారు తనియింపుచుందురు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎలాంటి దోషగుణం కలవాడైనా, దూషింప తగినవాడైనా, పతితుడైనా, కష్టాల్లో ఉంటే సాయం చేయడంలో తప్పు లేదు. అసంపూర్ణమైయిన పద్యం: దోసకారియైన దూసరి కాడైన పతితుడైన వేద బాహ్యుడైన వట్టి లేని వేద వానికీదగు నీవి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:దోసకారియైన దూసరి కాడైన పతితుడైన వేద బాహ్యుడైన వట్టి లేని వేద వానికీదగు నీవి విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చెడ్డవాడు మంచి చెడ్డలు ఆలోచించక ద్రోహ బుద్దితో తన మిత్రులకి కూడ హాని తలపెడతానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలంటి వాని వలలో పడి మోసపోకూడదు. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎల్లవేళలా మంచి చెడుని అంచనా వేయగలిగి ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైన జెఱుపుచేయు నూహ కలిగియుండు నోగుబాగులు లేక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైన జెఱుపుచేయు నూహ కలిగియుండు నోగుబాగులు లేక విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మోక్షలక్ష్మీరాజ్యము గోరు నీ భక్తులు, రాగులిచ్చు తుచ్చములగు లక్ష్మిని కోరి రాజసేవ చేయుటకిష్ఠపడరు. రాజాశ్రయము కోరి వారి దర్శనము కోరిన వారి పాట్లు చూసేవ వారు రాజుల సేవ చేయరు. ఆ పాట్లెట్లుండుననగా, రాజ దర్శనమునకు పోవు వారు త్రోవలో దుర్గములు, ప్రాకారములు ద్వారా పోవలయును. అట్టి ప్రదేశములలో కంచుకులను రక్షకులుందురు. వారు వీరి యోగ్యత గణించక, కంచుకములతో త్రోయుచు శరీరభాగములంచు గాయములు చేయుదురు. దుర్భాషలు కూడ పలుకుదురు. వీరు ఆ కంచుకులను బ్రతిమాలి బామాలి రాజ దర్శనము చేయవలెను. దేవా నీ దర్శమునకై ఇన్ని పాట్లు పడవలసిన పనిలేదు. నిర్మలమగు భక్తితో సేవించినవారిని వారు భక్తితో సమర్పించిన మారేడుదళముతో సంతృప్తినొంది అనుగ్రహింతువు. ఇహమున సుఖములిచ్చుటయే కాక పరమున మోక్షసామ్రాజ్యము ప్రసాదింతువు. అసంపూర్ణమైయిన పద్యం: ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్ దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్ వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్ దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్ వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గుమ్మానికి తలుపులు, గడియలు ఉన్నట్లే, మాటకు నియమాలు రక్షణగా పనిచేస్తాయి.ధర్మం గ్రహించి జాగ్రత్తగా మాట్లాడి మెప్పు పొందాలి గాని, విచ్చలవిడిగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ద్వారబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెఱిగి పలుక ధన్యుండౌ భువిలోన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ద్వారబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెఱిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ధనము సంపాదించి , దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును. అసంపూర్ణమైయిన పద్యం: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాపాత్ములు ధనము కూడబెట్టి వాటిని దానం చేయకుండా ఇంకొక ఆలోచనలు లేకుండా అలానే దాచి పెట్టుకుంటారు. మీరు పోయెటప్పుడు ధనము మీ వెంట రాదు అది గుర్తుపెట్టుకుని దానం చేయడం మొదలుపెట్టాలి. అసంపూర్ణమైయిన పద్యం: ధనము గూడ బెట్టి ధర్మంబు చేయక యూరకుంద్రు పాపు లూహలేక ధనము వెంటరాదు ధర్మంబు సేయుడీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము గూడ బెట్టి ధర్మంబు చేయక యూరకుంద్రు పాపు లూహలేక ధనము వెంటరాదు ధర్మంబు సేయుడీ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తేనెని సమకూర్చిన ఈగ దానిని పరులపాలు చేసినట్లుగా, నరుడు చాల కష్టపడి ధనము సంపాదించి, దానిని ధర్మము చేయక చివరకు ఇతరుల పాలు చేస్తాడు. కాబట్టి తనకు సరిపడిన ధనాన్ని ఉంచుకుని మిగిలిన దాన్ని పరులకివ్వడం పుణ్యుని లక్షణం. అసంపూర్ణమైయిన పద్యం: ధనము చాల గూర్చితను దాన ధర్మముల్ పొనరుపకయ యిచ్చు తనయులకును తేనెకూర్చు నీగ తెరువరులకు నీదె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము చాల గూర్చితను దాన ధర్మముల్ పొనరుపకయ యిచ్చు తనయులకును తేనెకూర్చు నీగ తెరువరులకు నీదె విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దేవునిదయవుంటే వీధిలోపడేసినా డబ్బుపోదు.లేకపోతే ఇంట్లోమూల జాగ్రత్తచేసినా పోతుంది.అడవిలో రక్షణ,బలములేకున్నా దైవబలంతో మనిషిబతుకుతాడు. లేకపోతే ఇంట్లోఉన్నాచస్తాడు.భాగవతం.పోతన. అసంపూర్ణమైయిన పద్యం: ధనము వీథిబడిన దైవవశంబున నుండు బోవు మూలనున్ననైన నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనము వీథిబడిన దైవవశంబున నుండు బోవు మూలనున్ననైన నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధనము లేని చోట ధైర్యం ఉండదు, ధైర్యం లేని చోట ధనము ఉండదు.కాబట్టి మనిషి ధనాన్ని ధైర్యాన్ని రెంటిని సాధించాలి. అసంపూర్ణమైయిన పద్యం: ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యమొదవదేని ధనమొదవదు ధనము ధైర్యమరయదగు భూమి నరులకు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యమొదవదేని ధనమొదవదు ధనము ధైర్యమరయదగు భూమి నరులకు, విశ్వధాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: ధనమెచ్చిన మదమెచ్చును మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్ ధనముడిగిన మదముడుగును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధనమెచ్చిన మదమెచ్చును మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్ ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఒకానొక బట్టతలవాడు, మిట్టమధ్యాహ్నం సూర్య తాపం భరించలేక అందులోనూ మరీ ముఖ్యంగా మాడుతున్న శిరస్సును కాపాడుకోవటానికి దగ్గర్లో ఓ చెట్టూ కనబడక తాటిచెట్టును చూశాడు. అదీ కొద్దిపాటి నీడలో తలదాచుకోవాలనుకొని దాని క్రిందికిచేరాడు అది వేసవికాలం కావడంతో చాల ముగ్గిన తాటిపండు ఒకటి దైవికంగా సరిగ్గా అప్పుడే వానితలపై పడింది వెంటనే వాడితల బ్రద్దలైపోయింది. దైవబలం చాలకపోతే ఇలాగే జరుగుతుందిమరి. అసంపూర్ణమైయిన పద్యం: ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై త్వరతోడన్ బరువెత్తి చేరినిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ ద చ్ఛిరముం దత్ఫలపాత వేగంబున విచ్చెన్ శబ్దయోగం బు గాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై త్వరతోడన్ బరువెత్తి చేరినిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ ద చ్ఛిరముం దత్ఫలపాత వేగంబున విచ్చెన్ శబ్దయోగం బు గాఁ బోరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎవరూ వెయ్యేండ్లు జీవించరు. ధనం శాశ్వతం కాదు. చనిపోయాక భార్యాపిల్లలు వెంటరారు. సేవకులూ మరణాన్ని తప్పించలేరు. బంధువులైనా బతికించలేరు. బలపరాక్రమమూ పనికిరాదు. వెర్రికుక్కల వంటి భ్రమలను విడిచి పెట్టాలి. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక విషయాలను వదిలేసి, శాశ్వతమైన ముక్తికోసం స్వామి భజన చేయడం ఉత్తమోత్తమం! అసంపూర్ణమైయిన పద్యం: ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు, వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను భజన జేసెడి వారికి బరమ సుఖము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు, వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను భజన జేసెడి వారికి బరమ సుఖము భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవరికైనా కన్నతల్లిని మించిన వారుండరు. ఐతే, ఇదే సమయంలో లోకంలో ప్రతి ఒక్కరికీ మరొక అయిదుగురు తల్లులు ఉంటారు. వారినీ కన్నతల్లి మాదిరిగానే తప్పక గౌరవించాలి. వారెవరంటే రాజు భార్య, గురు పత్ని, అన్న భార్య (వదిన), కులకాంత, భార్య తల్లి (అత్త). వీరంతా కన్నతల్లితో సమానమన్నమాట. అసంపూర్ణమైయిన పద్యం: ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కులకాంతను గ న్న రమణి దనుగన్న దియును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కులకాంతను గ న్న రమణి దనుగన్న దియును ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నీటిలోతు తెలియాలంటే ఎలాగైతే దానిలో దిగిన వానికి మాత్రమే తెలుస్తుందో అలానే దానం యొక్క విలువ దాతకు మాత్రమే తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును? నీరుచొరమి లోతు నిజముగా దెలియదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును? నీరుచొరమి లోతు నిజముగా దెలియదు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొబ్బరి చెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను ఇచ్చును. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదయును, తరువాత మిక్కిలి సుఖమును,సంతోషమును కలిగించును. ఇదిసుమతీ శతక పద్యము. అసంపూర్ణమైయిన పద్యం: ధీరులకు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధీరులకు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధైర్యవంతుడు ఎటువంటి కార్యముచేసినా సఫలమవుతుంది. దాని ఫలములు ఖచ్చితంగా దక్కుతాయి. పైగా అది తన వద్ద ఉంచుకోక ఇతరులకు దానిమిస్తాడు. ఇటువంటి వాడు ఉత్తములలోకెల్ల ఉత్తముడు. ఈ లోకములో దెన్నైనా ధైర్యముతో సాధించవచ్చు, కాబట్టి పిరికితనము కట్టిపెట్టి ధైర్యముతో పని మొదలుపెట్టాలి. అసంపూర్ణమైయిన పద్యం: ధైర్యయుతున కితర ధనమైన నరు దాన మిచ్చినపుడె తనకు దక్కె ఎలమి మించుపనికి నెవరేమి సేతురు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ధైర్యయుతున కితర ధనమైన నరు దాన మిచ్చినపుడె తనకు దక్కె ఎలమి మించుపనికి నెవరేమి సేతురు? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా!నందుని ముద్దుల కుమారుడిగా పెరిగి మందర గిరిని చేతధరించి మునిగణములచే హరీ!మాధవా!విష్ణూ!అని స్తుతింప బడిన సుందరాకారా నిన్ను తలచు[ధ్యాన్నించు]చున్నాను.కృష్ణ శతకం అసంపూర్ణమైయిన పద్యం: నందుని ముద్దుల పట్టిని మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నందుని ముద్దుల పట్టిని మందర గిరి ధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ వందితు నినుదలతు భక్త వత్సల కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కుక్కను లోంగ దీసుకొవడానికి ఎలగైతే దాని బోను దగ్గర మెతుకులు చల్లుతామో, అదే విధంగా ధనాన్ని సంపాదించడానికి మనుషులు నక్క వినయాన్ని చూపుతూ తీయ్యగా మాట్లాడతారు. అసంపూర్ణమైయిన పద్యం: నక్క వినయములను నయగారముల బల్కి కడకు ధనముగూర్ప గడగచుండ్రు కుక్కబోనువాత గూడు చల్లినయట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నక్క వినయములను నయగారముల బల్కి కడకు ధనముగూర్ప గడగచుండ్రు కుక్కబోనువాత గూడు చల్లినయట్లు విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తన దగ్గర ఉన్న మాంసపు ముక్కతో తృప్తి చెందక, నదిలోన చెపను చూసిన వెంటనే, నక్క తన దగ్గరున్న మాంసపు ముక్కను జాగ్రత్తగా ఒడ్డున పెట్టి చేపను పట్టుకోవడానికి నదిలోకి దిగుతుంది. ఈ లోపులో గ్రద్ద ఒడ్డున ఉన్న మంసాన్ని తన్నుకుపోతుంది, చేప నక్క చూపునుంచి చేజారిపోతుంది. అదేవిధంగా లోభి అత్యాశకి పొయి ఉన్నదంతా నష్టపోతాడు. కాబట్టి మనదగ్గరున్న దానితో సంతృప్తి పడటం మేలు. అసంపూర్ణమైయిన పద్యం: నక్కనోటికండ నదిలోని మీనుకై తిక్కపట్టి విడిచి మొక్కుచెడద? మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకపోవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నక్కనోటికండ నదిలోని మీనుకై తిక్కపట్టి విడిచి మొక్కుచెడద? మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకపోవు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మంచిబుద్ధిగలవాడా! ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు. ఇతరుల మనసు బాధపడేలాగ మాట్లాడవద్దు. పూర్వం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అడవులు దాటి వెళ్లవలసి వచ్చేది. అలాగే శుభ్రంచేసిన దారులు కూడా తక్కువగా ఉండేవి. అందువల్ల పాములు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు వీరి బాధ ఎక్కువగా ఉండేది. ప్రజలందరూ గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఒంటరిప్రయాణం మంచిది కాదు. శత్రువు ఇంటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, అక్కడ వారు ఎంత ప్రేమగా ఏ పదార్థం పెట్టినా తినకుండా వ చ్చేయాలి. ఎందుకంటే శత్రువు తన పగ తీర్చుకోవటానికి ఆహారంలో విషంవంటివి కలిపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమీ తినకుండా వచ్చేయాలి. ఇతరుల మనసులను బాధపెట్టేలా మాట్లాడటం వలన వారి మనసు విరిగిపోతుంది. ఇంక ఎప్పటికీ మనతో సరిగా మాట్లాడలేరు. ఈ మూడు సూత్రాలను పాటించడం ప్రతిమనిషికీ అవసరమని బద్దెన చక్కగా వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: నడువకుమీ తెరువొక్కట కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకుమీ పరధనముల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నడువకుమీ తెరువొక్కట కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకుమీ పరధనముల నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకందము కలిగించు వస్త్రము ఏనుగుతోలుదుప్పటము కదా! కాలకూట మహావిషము నీ ఆహారము కదా! బ్రహ్మదేవుని తలపుర్రె నీవు అన్నము తినుటకుపయోగించు గిన్నె కదా! నీ కంఠహారము భయంకరమగు సర్పము కదా! మంచిది. ఇటువంటి లక్షణములు కలవని తెలిసీ పురుషోత్తముడగు విష్ణువు తన మానసమును నీ పాదపద్మములందు నిలిపెను కదా! అనగా సర్వదేవోత్తముడవగు మహాదేవుడవయిన నీ పరికరములేమి అయిన ఏమి? అందులకే విష్ణువే నిన్ను ఆరాధించుచుండగా నేను కూడ నిన్నే ఆశ్రయించి సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్ధతో చేయుచుండిన కీర్తి పొందును. అసంపూర్ణమైయిన పద్యం: నరవరుఁడు నమ్మి తను నౌ కరిలో నుంచునెడ వాని కార్యములందున్ సరిగా మెలంగ నేర్చిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరవరుఁడు నమ్మి తను నౌ కరిలో నుంచునెడ వాని కార్యములందున్ సరిగా మెలంగ నేర్చిన పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పావనమైన నరసింహ మంత్ర ప్రభావంతో అన్ని పాపాలనూ తొలగించుకోవచ్చు. తీవ్ర రోగాలను దూరం చేసుకోవచ్చు. విరోధులను మట్టుపెట్టవచ్చు. యమభటులనైనా పారిపోయేలా చేయవచ్చు. నీ నామ మహత్తును తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. నేనైతే చక్కగా దివ్యమైన ఆ వైకుంఠ పదవినే సాధిస్తాను. అనుగ్రహించు స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు భళిర! నే నీ మహామంత్ర బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు భళిర! నే నీ మహామంత్ర బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనిషి జాగ్రత్తగా ఉన్నట్లు నటిస్తుంటాడు లేదా తను జాగ్రత్త పడ్డానని ఊహించుకుంటూ ఉంటాడు కాని లోకములో మనిషికి జాగ్రత్త అరుదుగా ఉంటుంది. బయట జరిగే సంఘటనలు ఏవీ మనిషి ఆధీనంలో ఉండవు జాగ్రత్త పడటానికి, అసలు జాగ్రత్తగా ఉండగలిగే మనిషే పరమాత్మ. కాబట్టి అతి జాగ్రత్తకు పొయి జీవితాన్ని ఆస్వాదించడం మానుకోవద్దు. అసంపూర్ణమైయిన పద్యం: నరుడు జాగరమున నటియించు చుండును నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము నరుడు జాగ్రతనుట ధరణిలో బరమాత్మ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరుడు జాగరమున నటియించు చుండును నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము నరుడు జాగ్రతనుట ధరణిలో బరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మామూలు నరుడైనా గాని, దేవుడైన నారాయణుడైనా గాని, మహ గొప్ప తత్వవేత్తైనా గాని ఎలాంటివారైనా ఈ శరీరానికి మరణమున్నదని తప్పక గ్రహించాలి. ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని పరులకొరకు కొంత పాటుపడాలి. ఎవరూ ఇక్కడ శాశ్వతము కాదు. అసంపూర్ణమైయిన పద్యం: నరుడెయైన లేక నారాయణుండైన తత్వబద్దుడైన ధరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నరుడెయైన లేక నారాయణుండైన తత్వబద్దుడైన ధరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నవరసములతోడ భావములతో అలంకారములతో కవిత్వ ప్రసంగములు,మనోహరములగు పాటలు పాడుటయు తెలివి లేనివానికి[వాటియందు ఆసక్తి లేనివారికి]చెప్పడం చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లేబద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: నవరస భావాలంకృత కవితా గోష్టియును మధుర గానంబును దా నవివేకి కెంతజెప్పిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నవరస భావాలంకృత కవితా గోష్టియును మధుర గానంబును దా నవివేకి కెంతజెప్పిన జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సభలోపలను,తల్లిదండ్రులతోనూ,అధికారులతోనూ,పరస్త్రీలతోనూ,బ్రాహ్మణోత్తములతోనూ పరిహాసములు[ఎకసక్కెము]లాడరాదు.ఈపద్యములో నవ్వకుమీఅంటే వెటకారాలు,వెక్కిరింతలు చేయకూడదని. అసంపూర్ణమైయిన పద్యం: నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతులతో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్ నవ్వకుమీ పరసతులతో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నారాయణా,పరమేశ్వరా,భూదేవిని ధరించినవాడా,నీలిరంగు దేహముకలవాడా,దుష్టులను శిక్షించువాడా, పాలసముద్రమందు పవళించువాడా,యదువంశవీరా నన్ను కరుణతో కాపాడు కృష్ణా! అసంపూర్ణమైయిన పద్యం: నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరీ క్షీరాబ్దిశయన యదుకుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరీ క్షీరాబ్దిశయన యదుకుల వీరా ననుగావుకరుణ వెలయగ కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నారాయణ అన్న నామాన్ని ఎన్నిసార్లు పలికినా తనివి తీరదు కదా. ఓ శ్రీ కృష్ణా! నువు మహాలక్ష్మీపతివి. ఇటు వసుదేవునికి, అటు నందునికి సుపుత్రుడవైనావు. బ్రహ్మాండమైన కొండనే ఆభరణంగా ధరించిన వీరుడవు. నాకు నువ్వు తప్ప మరెవరు దిక్కు, నిన్నే నమ్ముకొన్నాను. నను బ్రోవుమయా స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిను నమ్మితి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నాసిక చివర దృష్టి నిలిపి, ఆలొచనలన్ని త్యగించి, నిశ్చలంగా మనసును అదుపులో ఉంచుకొనిన సమస్త ప్రపంచము అర్దమవుతుంది. ఈ యోగము సాధ్యమయితే కాశికి కంచికి వెళ్ళవలసిన పని లేదు. అసంపూర్ణమైయిన పద్యం: నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి వాసిగాను జూడ వశ్యమగును గాశికంచుల గన గడగండ్ల పడనేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి వాసిగాను జూడ వశ్యమగును గాశికంచుల గన గడగండ్ల పడనేల? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎప్పుడైనా నిండుకుండలు తొణకవు. బాగా నీటితో వుండే నదులు గంభీరంగా ప్రవహిస్తుంటాయి. కానీ, నీళ్లు లేని వెర్రివాగులు మాత్రమే వేగంగా పొర్లి పొర్లి ప్రవహిస్తుంటాయి. ఇదే విధంగా, అల్పులైన దుర్జనులు ఎప్పుడూ ఆడంబరాలే పలుకుతుంటారు. కానీ, సజ్జనులు తక్కువగా, విలువైన రీతిలోనే మాట్లాడుతారు. అసంపూర్ణమైయిన పద్యం: నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెఱ్ఱివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నధికుండు నాడునా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెఱ్ఱివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: నిక్క మైన మంచినీల మొక్కటి చాల తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? చాటుపద్యములను చాలదా ఒక్కటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిక్క మైన మంచినీల మొక్కటి చాల తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? చాటుపద్యములను చాలదా ఒక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును. అసంపూర్ణమైయిన పద్యం: నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నిజము తెలిసి ఉన్నప్పుడు మంచి వాడు ఆ నిజమునే మాట్లాడాలిగాని పరుల కోసం దాచి పెట్టకూడదు. ఎంత బ్రతిమిలాడినను ఒకరికోసం తను నిజం మాట్లాడడము అనే అలవాటు తప్పకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె పలుకవలయుగాని పరులకొఱకు దాపగూడ దింక నోప దన్యము పల్క","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె పలుకవలయుగాని పరులకొఱకు దాపగూడ దింక నోప దన్యము పల్క విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నిజమైనా అబద్దమైనా ఆ నీలకంఠునికి తప్పకుండా తెలుస్తాయి. మనం నిజం చెప్పకుంటే నీతి అనేది తప్పినట్టె. కాబట్టి నిజం చెప్పడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నిజం చెప్పే వాళ్ళు ఈశ్వరునితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: నిజముకల్ల రెండు నీలకంఠ డెఱుంగు నిజములాడకున్న నీతి దప్పు నిజము లాడునపుడు నీ రూపమనవచ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిజముకల్ల రెండు నీలకంఠ డెఱుంగు నిజములాడకున్న నీతి దప్పు నిజము లాడునపుడు నీ రూపమనవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నిజము చెప్పెవాడెప్పుడు మంచి మనస్సు కలవాడై ఉంటాడు. పైగా నీతిపరుడు కూడ. కాబట్టి నిజము మాట్లాడేవారిని ఎల్ల వేళలా గౌరవించాలి. అబద్దం మాట్లాడెవాడు మాత్రం పరమ చండాలుడు. అసంపూర్ణమైయిన పద్యం: నిజములాడునతడు నిర్మలుడైయుండు నిజమునాడు నతడు నీతిపరుడు నిజముపల్కకున్న నీచచండాలుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిజములాడునతడు నిర్మలుడైయుండు నిజమునాడు నతడు నీతిపరుడు నిజముపల్కకున్న నీచచండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను బాణాసురునివలె నా గుమ్మమువద్ద కావలియుండుమని నిన్ను కోరను. మను అను భక్తుడువలె దేవతాస్త్రీ కొఱకు దూతవై వెళ్లుమని ప్రార్ధించను. తిన్నని వలె ఎంగిలి మాంసము తినుమని నిర్భందించను. నిన్ను నమ్మిన సజ్జనులను రక్షించువాడవని విని, నన్ను రక్షింపుమని ఎంత మొఱపెట్టుకున్నను వినకున్నావు. ఎందుకు ప్రభూ. అసంపూర్ణమైయిన పద్యం: నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింపఁజే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింపఁజే సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నిన్ను నిందించిన దక్షుని విషయమున అతనిని దండించితివి కదా! నీవిషయమున అపరాధము చేసిన బ్రహ్మదేవుని కూడ శాసించితివి కదా! అట్టిధర్మరక్షకుడవగు నీవు నీ పాదపద్మములను ఆరాధించు సేవకులను తుచ్ఛమగు మాటలతో దూషించు దుర్మార్గులను దండించకపోగా వారిని వృద్ధిలో నుండునట్లు చేయుచున్నావే! నీ భక్తులకు కలిగిన నిందావమానములు నీవి కావా! ఒక వేళ నీవు వేరు నీ భక్తులు వేరను భేద భావమున ఉన్నావా! అట్లు కానిచో నీ భక్తులకు కలుగుచున్న ఈ నిందలను అవమానములను నీవు సహించగలవా? అసంపూర్ణమైయిన పద్యం: నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించుటచేత నాకు ఆపదలు కలుగనీ, నిత్యము ఉత్సవములే సిధ్ధించనీ, ఇతరులు నన్ను సాధారణ మానవునిగ అననీ, మహాత్ముడని మెచ్చుకొననీ, సంసారబంధవిషయమున సుఖభ్రాంతిచే, మోహమే కలుగనీ, వివేకముచే శివతత్వ జ్ఞానమే కలుగనీ, గ్రహచారవశమున బాధలే రానిమ్ము, మేలే కలుగనీ. అవి అన్నియు నాకు అలంకారములే అని భావించుచు వదలక నిన్ను సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈ జనులు నిన్న మొన్న నిత్యము ప్రతి ప్రాణియు ప్రతి మానవుడు మరణించుట చూచుచునే యున్నారు. దేహములు అనిత్యములని అట్టి దేహముల సౌఖ్యమునకై ధనము సంపాదించనాశపడుట వ్యర్ధమని వీరు తెలిసికొనుట లేదు. ఆపదలలో ఉన్నవాడు పెన్నిధిని చూచి తాపత్రయ పడునట్లు ధనమునందు భ్రాంతిచే ధనార్జనకు యత్నించుచున్నారే కాని ధన విరక్తి చెందకున్నారు. వీరు నిన్నెడును సేవించనే సేవించరో ఏమో అన్పించుచున్నది. నిన్ను గాక యితర దేవతలయందాసక్తులగు వారికి యిహపరములందు ఏ సుఖము పొందలేక పోవుటను చూచి నీవయిపునకు రావలయును కదా. కాని అట్లు వచ్చుటలేదు. అసంపూర్ణమైయిన పద్యం: నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్ విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు మరి ఎవ్వరిని విశ్వసించను. అన్నలు, తమ్ములు తల్లియు తండ్రియు, గురుడు ఇతరులెవ్వరును ఆపదలందు నాకు సాయపడువారు లేరు. నా తండ్రీ నిన్నే విశ్వసించి ఆశ్రయించిన నన్ను ఈ సంసారదుఃఖసాగరమునుండి దాటించి యెప్పుడు అఖండానందామృతసముద్రమున తేలియాడునట్లు చేయుదువో కదా! అసంపూర్ణమైయిన పద్యం: నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య ఛ్చిన్నానందసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! చిత్తతత్వమునకు ఆధారమగు పద్మమునందు విహరించుచు మత్తమయి యందు తుమ్మెద యగు నీ సగుణరూపమును కన్నులార చూచి, సేవించి తరించవలెనని కోతికగ ఉన్నది. కాని అది యెట్టిదియో నాకు తెలియదు. మునుపు కొందరు వివిధరూపములతో నిన్ను భావించి సేవించిరని తెలియుచున్నది. మోకాలు, ఆడుదాని స్తనము, కుంచము, మేకపెంటిక వీనిలో ఏది నీ సగుణరూపమో నాకు తెలియకున్నది. నా ఈ సందేహమును పోగొట్టి వాస్తవమగు నీ సగుణరూమును నాకు చూపుము. కన్నులార కాంచి నిన్ను సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా శాస్త్రములు, వాటినెరగిన వారు, అనుభవము కలవారు, పండితులు చెప్పు వచనములు ఏమనగా ""శివనామము అగ్ని అని అనదగినిది; దానిని మానవులు తప్పుగానో పొరపాటుగానో తెలిసియో తెలియకయో దూరమునుండి యైన వినినంత మాత్రముచేత కూడ అది కొండలంత పాపములను దూదికుప్పలను అగ్ని కాల్చినట్లు కాల్చును. ఇట్టి నిశ్చితవచనములు ఉండగా మానవులు ’నిన్ను అర్చించుటచే మోక్షము లభించును’ అన్న విషయమున సంశౌయింప పనిలేదు. అసంపూర్ణమైయిన పద్యం: నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్ తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్ తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్ తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్ తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్ చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవనిపై నీ కరుణ కలుగునో వాడు తన జీవన నిర్వహణమునకై ఏ నీచప్రభువులను, ధనికులను సేవలకై వారి భవనములలో ప్రవేశించవలసిన పనిలేదు. కృపణత్వమును (దైన్యము) ప్రకటించవలసిన పనిలేదు. ఏ కపట వేషము వేయలసిన పనిలేదు. శివ భక్తినే కాని ఇతరమతములను ఆదరించడు, స్వీకరించడు, ఏ కష్టమగు రీతులతో తన చిత్తము చీకాకు చెంది చెడిపోడు. తన జీవన దశలో స్థిరచిత్తుడై వర్తించును. తద్వారా ఉత్తమగతిని పొందును. అసంపూర్ణమైయిన పద్యం: నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్ గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్ గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్ జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నేను నీ సేవకుడనుగాక ముందు మనకొక ఏకాభిప్రాయము కుదురుటకు ఒక మాట చెప్పుచున్నాను వినుము. నేను నిన్ను ఎంతో ఆసక్తితో అన్ని సమయములందు సేవింతును. ప్రతిఫలముగ జీతము కోరను, గుఱ్ఱములు అక్కరలేదు, ఏనుగులు అక్కరలేదు, సంపదలు అక్కరలేదు. ఎందుకనగా వానియందు నాకు ఇఛ్చలేదు. కాని నా చిత్తమందుండి నన్ను భాధించు ఆరుమంది శతృవులకు (కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు) మాత్రం నన్ను అప్పగించవలదు. అంతయే చాలును. ఇంతచేసిన నాకు ఎంతో వేతనమిచ్చినట్లే. అసంపూర్ణమైయిన పద్యం: నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలుఁ దే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలుఁ దే జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ పంచయందు పడియుండి, నీ అనుగ్రహము మరియు ఆశ్రయము లభించినచో అది మాత్రమే చాలును. భిక్షాన్నము లభించినచో చాలును. మహానిధి లభించు అవకాశమున్నను కీటకములవలె క్షుద్రులగు రాజులను సేవించజాలను, ఇష్టపడను. నీవు నన్ను సేవకునిగా స్వీకరించు దయ నాపై కలిగినచో నన్ను ఆశాపాశములతో చుట్టి బంధించకుము. సంసారసుఖములకై యత్నించుచుండునట్లు చేయకుము. అసంపూర్ణమైయిన పద్యం: నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్ క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్ క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ నామమును నా నామముగా ధరించియున్నాను. నీ నామమే నా ధ్యేయముగా గ్రహించుచున్నాను. నీ పాదతీర్ధమును త్రావుచుందును. నీవు నమిలి ఉమిసిన తాంబూలము భక్తితో గ్రహించుచుందును. నీకు నివేదించిన ఆహారపు పళ్లెరములో లభించిన ప్రసాదమును తినుచుందును. ఇట్లు అనేక విధములుగ పుత్రుడనైన నన్ను నీ బిడ్డగనే ఉండనిమ్ము. మరియొకరెవరికి పుత్రుడనవను. తండ్రి తన పుత్రుని విడువదగదు కదా! అసంపూర్ణమైయిన పద్యం: నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్ నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్ నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు మాంసము తినుటయందిష్టమున్న నీచేత నున్న లేడిని ఇంకొక చేతనున్న గండ్రగొడ్డలితో కోసి ఆ మాంసమును తలనున్న గంగాజలముతో నుదుటనున్న నేత్రాగ్నియందు పాకముచేసి ఇంకొక బ్రహ్మకపాలములో భుజించు అవకాశము ఉండగా ఆ బోయవాని చేతి ఎంగిలిమాసమును తినుట నీకు తగునా! అసంపూర్ణమైయిన పద్యం: నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచేఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచేఁ జేకొం టెంగిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును. అసంపూర్ణమైయిన పద్యం: నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధ మలద మేనికంపడగినయట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధ మలద మేనికంపడగినయట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సజ్జనులతో మాట్లాడుతూ, వాళ్ళ పంచన చేరితే మనకున్న దుర్గుణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వారిని చూసి మనమూ కాసింత మంచితనం నేర్చుకోవచ్చు. గంధము పూసుకుంటే శరీర దుర్గందము ఎలా పోతుందో ఇదీ అంతే. అసంపూర్ణమైయిన పద్యం: నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదువలేదు సుజనగోష్టివలన గంధమలద మేనికం పడగినయట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదువలేదు సుజనగోష్టివలన గంధమలద మేనికం పడగినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మూర్ఖుని యొక్క మాటలు నీటిమూటలే అవుతాయి. ఎందుకంటే నీటిని ఒక మూటలో కడితే నిలుస్తుందా ఎమిటి? ఈ రకంగా మూర్ఖుడు ఒకసారి చెప్పిన మాటను మరొకసారి చెప్పక మారుస్తూ ఉంటాడు. ఒకసారి మంచి అన్న దానిని మరోకసారి చెడు అంటుంటాడు. కాబట్టి ఈ విధంగా మాటలు మార్చే మూర్ఖులను నమ్మరాదు. అసంపూర్ణమైయిన పద్యం: నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటిజగతిలేదు పరములేదు మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటిజగతిలేదు పరములేదు మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా నేను నిన్ను భక్తితో మెప్పింపజాలను. అర్జునునివలె నీతో యుధ్ధము చేయు శక్తి నాకు లేదు; పుష్పదంతుడను మహాభక్తునివలె నిన్ను మెప్పించునట్లు స్తుతిచేయుటకు సరిపోవు కవితాశక్తి నాకు లేదు; నీకొరకై తండ్రిని చంపునంతటి తీవ్రభక్తియు నాకు లేదు; రోకటితో నిన్ను మోదిన భక్తురాలియంతటి భక్తుడను కాను. అట్టి గాఢమగు భక్తిపరిపాకము లేని నేను ఏవిధముగ నిన్ను ఆరాధించి మెప్పించి నీ సాక్షాత్కారము పొందగలను. కనుక దేవా నీవే నా అసమర్ధతను గమనించి అకారణ దయతో నన్ననుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం బ్రీతుంజేయగలేను నీకొఱకు దండ్రింజంపగాఁజాల నా చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుంజీకాకు నాభక్తి యే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీతో యుధ్ధము చేయ నోఁపఁ గవితా నిర్మాణశక్తి న్నినుం బ్రీతుంజేయగలేను నీకొఱకు దండ్రింజంపగాఁజాల నా చేతన్ రోకట నిన్నుమొత్తవెఱతుంజీకాకు నాభక్తి యే రీతిన్నాకిఁక నిన్ను జూడగలుగన్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కృష్ణా! నీనామము భవ బంధాలను తెంచి మనసుకు శాంతినిస్తుంది. ఈజన్మలో కావలసిన సుఖముల నిస్తుంది. అమృతమువంటి నీనామమును నేను అనుదినమూ తలచుచుందును.కృష్ణ శతక పద్యము. అసంపూర్ణమైయిన పద్యం: నీనామము భవహరణము నీనామము సర్వసౌఖ్య నివహకరంబున్ నీనామ మమృత పూర్ణము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీనామము భవహరణము నీనామము సర్వసౌఖ్య నివహకరంబున్ నీనామ మమృత పూర్ణము నీనామము నే దలంతు నిత్యము కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: భక్తి ప్రపత్తులున్న వారే దైవ బాంధవులు. పుట్టుకతో వచ్చే బంధుత్వాల కన్నా భగవంతునిపట్ల విశ్వాసం గల వారందరిలోని భావ బంధుత్వం ఎంతో గొప్పది. దేవునిపై కావ్యాలు చెబుతూ, పద్యాలు రాస్తూ, మహిమలను వల్లిస్తూ ఉండేవారు, పని కట్టుకొని ప్రబంధాలను మనోహరంగా నియమనిష్ఠలతో పఠించేవారు అసలైన పరమాత్మ బంధువులు. అసంపూర్ణమైయిన పద్యం: నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్‌ వ్రాసి యి మ్మాపాఠం బొనరింతునన్న యతడున్‌, మంజు ప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచుకున్న యతడున్‌ సద్బాంధవుల్‌ గాక, ఛీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్‌ వ్రాసి యి మ్మాపాఠం బొనరింతునన్న యతడున్‌, మంజు ప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచుకున్న యతడున్‌ సద్బాంధవుల్‌ గాక, ఛీ ఛీ! పృష్ఠాగల బాంధవంబు నిజమా! శ్రీకాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కవిగా నా భావములు చెప్పుచున్నాను. మా ఉత్తమ బంధువులెవరన్న నిన్నుద్దేశించి కావ్యము రచించుమని కోరిన కవిపోషకుడు, నీ పై కవితను చెప్పు కవియు, నిన్ను వర్ణించు పద్యములను చదువుకొనుటకు వ్రాసిమ్మని కోరినవారు, నిన్ను స్తుతించుచు వ్రాసిన మనోహరమగు ప్రబంధములను ఇచ్ఛాపూర్వకముగ అత్యంతాశక్తితో చదువుచుండువాదును. అంతియె కాని ఛీ ఛీ రక్తసంబంధమును ఆ బాంధవముతో తమ ప్రయోజనములకై వీరి వెంట పడుచుండు బంధువులను వాస్తవ బంధువులగుదురా. కానే కారు. అసంపూర్ణమైయిన పద్యం: నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్ గాక చీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని ష్టాపూర్తిం బఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్ గాక చీ చీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నీ భక్తులు నిన్ను బహువిధముల సేవించుచు అనేకపర్యాయములు ’మాకు అది యిమ్ము, ఇది యిమ్ము, ముక్తి ప్రసాదించుము’ అని వేడుచున్నారే. వారి కోరికలు తీర్చక వారికి ఇష్టార్ధములనీయక యున్నావే. నీ వద్ద యున్నవే కదా వారు కోరుచున్నారు. అవి యిచ్చుటలో నీకు లోభము ఏల? దయతో వారి కోరికలను తీర్చరాదా. నీ దగ్గర యున్నదానిలో చాల గొప్పది పరమార్ధ తత్త్వము కదా. అది ఇచ్చిన నీ భాండరములోని ధనము తరిగి పోవునా? అసంపూర్ణమైయిన పద్యం: నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా దా భవ్యంబుఁ దలంచి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా దా భవ్యంబుఁ దలంచి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ శ్రీ భాండరములోఁ గొఱంతపడునా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నీటి పైన నిప్పులు పడితే అవి బొగ్గులు కింద మారిపోతాయి. అవే నీటిని కుండలో పోసి నిప్పులను కింద పెడితే అవి పెళ పెళా కాగుతాయి. చూసారా ఈ ప్రపంచం ఎంత విచిత్రమైనదో! అసంపూర్ణమైయిన పద్యం: నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ నిప్పుమీద కుండ నీరు పెట్ట కళ పెళనుచు గ్రాగు కడుచోద్య మిది గదా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ నిప్పుమీద కుండ నీరు పెట్ట కళ పెళనుచు గ్రాగు కడుచోద్య మిది గదా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీరాముని చేత లేదా లక్ష్మీపతియైన విష్ణువు చేత పూజింపబడు పాదపద్మద్వయము కలవాడా నీ సగుణరూపమును ధ్యానించవలయునని నాకు కోరిక యున్నది. కాని అట్టి నీ రూపపు తుద ఏదియో మొదలు ఏదియో నేను యెరుగను. పూర్వము బ్రహ్మ అంతటివాడే ఎంత పైకి పోయియు విష్ణువు ఎంత లోతునకు పోయినను నీతుది కానలేదు. మరి నేను ఎంతటివాడను! నీవయినను వాత్సల్యముతో నన్ను రారమ్మని దగ్గరకు పిలిచి ’ఇదిగో ఇట్టిది నారూపము’ అని చూపకుంటివి. నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనము లేకున్నది. కనుక శరణాగతి చేయుచున్నాను. నీవు నన్ను నీట ముంచినను పాలముంచినను రక్షించినను, రక్షిమ్చక త్రోసివేసినను సరియే. నిన్ను నమ్ముకొని యున్నాను. ఇక నీ ఇష్టము. అసంపూర్ణమైయిన పద్యం: నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో రారా రమ్మని యంచుఁ జెప్పవు పృధారంభంబు లింకేటికిన్! నీర న్ముంపుము పాల ముంపు మిఁక నిన్నే నమ్మినాఁడం జుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీరూపంబు దలంపఁగాఁ దుదమొదల్ నేగాన నీవైనచో రారా రమ్మని యంచుఁ జెప్పవు పృధారంభంబు లింకేటికిన్! నీర న్ముంపుము పాల ముంపు మిఁక నిన్నే నమ్మినాఁడం జుమీ శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!నిన్నుచూడవలెనన్న దాగెదవు.స్తోత్రములలోనున్న నీరామనామమెందు దాచుకొందువు?అదిముక్తికిదారి.పాపముల తెగకొట్టుగొడ్డలి. అసంపూర్ణమైయిన పద్యం: నీలఘనాభ మూర్తివగు నిన్నుగనుంగనగోరి వేడినన్ జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కినరామనామమే మూలను దాచుకోగలవు ముక్తికిబ్రాపది పాపమూలకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీలఘనాభ మూర్తివగు నిన్నుగనుంగనగోరి వేడినన్ జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కినరామనామమే మూలను దాచుకోగలవు ముక్తికిబ్రాపది పాపమూలకు ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పడవ నీటియందు చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ పోజాలదు. అట్టే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైననూ మంచిని గ్రహింపలేరు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైనఁబాఱలేదు నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైనఁబాఱలేదు నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ప్రజలసొమ్మంతా దిగమింగుకొని పుణ్యతీర్దాలలో మునుతారు, కడుపులో కల్మషం పెట్టుకొని గుళ్ళో దైవానికి మొక్కుతారు. వీటి మూలంగా ఏమి ఉపయొగం ఉండదని తెలుసుకొలేరు మూర్ఖులు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళ మునుగనేల? నిధుల మెట్టగనేల? మెనసి వేల్పులకును మ్రొక్కనేల? కపట కల్మషములు కడుపులో నుండగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళ మునుగనేల? నిధుల మెట్టగనేల? మెనసి వేల్పులకును మ్రొక్కనేల? కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మనుజునకు స్థానము,కాలము,దైవముజయాపజయములు కలిగిస్తాయి.మొసలి నీటిలో నున్న యెడల బలమైన ఏనుగుని కూడా బాధించ గలదు.ఆదే మొసలినీళ్ళబైట ఉన్నప్పుడు కుక్కలు కరిచిచంపుతాయి.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళ లోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బైట కుక్కచేత భంగ పడును స్థానబలిమి గాని తనబలము గాదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళ లోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బైట కుక్కచేత భంగ పడును స్థానబలిమి గాని తనబలము గాదయా విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నీళ్ళలో ఎంతో వేగంగా వెల్లె ఓడ భూమి మీధ బారెడు దూరం కూడ కదలలేదు. కొన్ని చోట్ల స్తానబలం బాగ పని చేస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళమీది నోడ నిలిచి తిన్నగసాగు బైట మూరెడైన బ్రాకలేదు నెలవుదప్పుచోట నెర్పరి కొఱగాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళమీది నోడ నిలిచి తిన్నగసాగు బైట మూరెడైన బ్రాకలేదు నెలవుదప్పుచోట నెర్పరి కొఱగాడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నీటిలో స్వేచ్చగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా! అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు బైట మూరుడైన బారలేదు స్ధానబల్మిగాని తనబల్మి కాదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు బైట మూరుడైన బారలేదు స్ధానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడ జయింస్తుంది. కాని బయట కుక్కను కూడ ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నీటియందలి చేప మాంసమును ఆశించి గాలమునకు చిక్కుకున్నట్లు, భూమియందు ఆశతో నరుడు చేపవలె జీవించి నశించును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి గాలమందు జిక్కుకరణి భువిని ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి గాలమందు జిక్కుకరణి భువిని ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నీళ్ళలో ఉన్న చేప ఎంత దూరమైన చాలా తెలికగా పోగలదు. అదే చేప బయట ఉంటే మూరెడు దూరం కూడ పోలెదు. అలా నీళ్ళలో వెల్లడం చేపకు దాని స్థాన బలం చేత నచ్చిందే కాని తన సొంత బలం కాదు. అసంపూర్ణమైయిన పద్యం: నీళ్ళలోని మెను నిగిడి దూరము పాఱు బయలు మూరెడైన బాఱలేదు స్థానబలిమి కాని తన బల్మి కాదయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీళ్ళలోని మెను నిగిడి దూరము పాఱు బయలు మూరెడైన బాఱలేదు స్థానబలిమి కాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణునే సర్వస్వంగా భావించినపుడు మనకిక తిరుగుండదు. ఆ స్వామినే తల్లిగా, తండ్రిగా, తోడు నీడగా, స్నేహితుడిగా, గురువుగా, దైవంగా భావిస్తూనే అంతటితో ఊరుకోరు చాలామంది. తన ప్రభువూ ఆయనే. ఆఖరకు తనకు దిక్కూమొక్కూ అన్నీ నువ్వే అని వేడుకోవడంలో లభించే తృప్తి అంతటి భక్తులకు తప్ప అన్యులకు తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎవరైనపసివారి తప్పటడుగులు ప్రేమింతురు.అట్లేపండితులు మాటలనేర్పు లేనివారినిచూసి సంతసింతురు. అసంపూర్ణమైయిన పద్యం: నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం గడుగృపతోజెలంగుదురు కానియదల్పరు తజ్ఞులెల్లద ప్పడుగులువెట్టుచున్నడచు నప్పుడు బాలునిముద్దుచేయగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం గడుగృపతోజెలంగుదురు కానియదల్పరు తజ్ఞులెల్లద ప్పడుగులువెట్టుచున్నడచు నప్పుడు బాలునిముద్దుచేయగా దొడుగురురింతెకాని పడద్రోయుదురేఎవ్వరైన భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: బృహస్పతివంటి దేవగురువు. ఎదురులేని వజ్రాయుధం, దేవతలే సేనాసమూహం, స్వర్గమే కోట, ఐరావతమనే ఏనుగు, అన్నిటినిమించి శ్రీహరి అనుగ్రహం అన్నీ ఉన్నా దేవేంద్రుడు యుద్ధంలో ఓడిపోయాడు అదీ శత్రువులైన దానవులచేతిలో కారణం ప్రయత్నలోపం దీన్ని బట్టి ఏంతెలుస్తుందంటే ఎంతవారైనా ప్రయత్నించకుండా ఫలితం ఉండదు. ప్రయత్నం చేస్తేనే దైవానుగ్రహమైనా ఫలిస్తుంది అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: నేత్రా యస్య బృహస్పతిః, ప్రహరణం వజ్రం, సురాః సైని కాః స్వర్గో దుర్గ, మనుగ్రహః ఖలు హరే, రైరావణో వారణః ఇత్యాశ్చర్యబలాన్వితో2పి బలభి ద్భగ్నః పరైః సఙ్గరే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేత్రా యస్య బృహస్పతిః, ప్రహరణం వజ్రం, సురాః సైని కాః స్వర్గో దుర్గ, మనుగ్రహః ఖలు హరే, రైరావణో వారణః ఇత్యాశ్చర్యబలాన్వితో2పి బలభి ద్భగ్నః పరైః సఙ్గరే తద్వ్యక్తం నను దైవ మేవ శరణం ధిగ్ ధిగ్ వృథా పౌరు షమ్",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము జపించుట నాకుతియ్యగా నున్నది.రామచిలుక'రామా'అన్నంతనే మోక్షమొసంగితివి.నాకునుఇవ్వు.గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: నేనొనరించు పాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావన నామము దొంటిచిల్క రా మాననుగావుమన్న తుదిమాటకు సద్గతిజెందె గావునన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేనొనరించు పాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావన నామము దొంటిచిల్క రా మాననుగావుమన్న తుదిమాటకు సద్గతిజెందె గావునన్ దాని ధరింప గోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నేనెన్నిపాపములుచేసిననూ నీనామము నాకుతియ్యగానున్నది.రామచిలుక కడసారి'రామా'అన్నంతనే మోక్షమిచ్చితివి.అదేనాకుకావాలి.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: నేనొనరించుపాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావననామము దొంటిచిల్క'రా మా' ననుగావుమన్నతుదిమాటకు సద్గతిజెందెగావునన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేనొనరించుపాపములనేకములైనను నాదుజిహ్వకున్ బానకమయ్యె మీపరమపావననామము దొంటిచిల్క'రా మా' ననుగావుమన్నతుదిమాటకు సద్గతిజెందెగావునన్ దానిధరింపగోరెదను దాశరధీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: వెన్నని కాచి నేతిగా మర్చి నీడ పాటు ఉంచినచో పెరుగులాగ గట్టిపడుతుంది. అలాగే సాధించి సాధించి మనస్సుని గట్టి పరుచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టి పడును పెరుగురీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టి పడును పెరుగురీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాఁడు నింద జెందు ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాఁడు నింద జెందు ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దుష్టుడగు రావణుడు పోగాలము దాపరించి విభీషణుని మంచిమాటలు వినలేదు.చెడుకాలములో మంచిమాటలు చెవికెక్కవు. అసంపూర్ణమైయిన పద్యం: నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం గారణ మున్నవానికది కైకొనకూడదు నిక్కమే దురా చారుడు రావణాసురు డసహ్యమునొందడె చేటుకాలముం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం గారణ మున్నవానికది కైకొనకూడదు నిక్కమే దురా చారుడు రావణాసురు డసహ్యమునొందడె చేటుకాలముం జేరువయైననాడు నిరసించి విభీషణుబుద్ధి భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నిప్పుదిగజారినప్పుడు కట్టెలెగదోసిఊదితే మండుతుంది.గొప్పవాడు ధనము పోయినపుడు చేరదీసిపోషించిన తేరగలడు. అసంపూర్ణమైయిన పద్యం: నొగిలినవేళ నెంతటిఘనుండును దన్నొకరొక్క నేర్పుతో నగపడి ప్రోదిసేయక తనంతటబల్మికిరాడు నిక్కమే జగముననగ్నియైన గడుసన్నగిలంబడియున్న నింధనం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నొగిలినవేళ నెంతటిఘనుండును దన్నొకరొక్క నేర్పుతో నగపడి ప్రోదిసేయక తనంతటబల్మికిరాడు నిక్కమే జగముననగ్నియైన గడుసన్నగిలంబడియున్న నింధనం బెగయగద్రోచి యూదకమరెట్లు రగుల్కొననేర్చు భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: భూతం వంటి మనసుతో, తోడేలు వంటి నోరెసుకుని నొసలకు విబూది పెట్టుకుని శివభక్తులమని ప్రచారము చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాల్లకు సిగ్గు ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె మనసు భూతమువలె మలయగాను శివునిగాంతు ననుచు; సిగ్గెలగాదురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె మనసు భూతమువలె మలయగాను శివునిగాంతు ననుచు; సిగ్గెలగాదురా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పూర్వజన్మ పుణ్యం కారణంగా... చేయి చాచి ఇతరులను ధనం కోరని కొడుకు ఒక్కడు కలిగితే చాలు. ఇతరులు సహాయం కోరితే లేదనకుండా దానం చేసేవాడు ఒక్కడు చాలు. నోరు తెరిచి నిజం మాత్రమే పలికేవాడు ఒక్కడు చాలు. యుద్ధంలో వెన్ను చూపని ధైర్యవంతుడు ఒక్కడు చాలు. అటువంటి కొడుకు మాత్రమే కొడుకు కాని, ఇతరులైన వారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు. అసంపూర్ణమైయిన పద్యం: నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే జాచనివాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు నో రాచి నిజంబు కాని పలుకాడనివాడు రణంబులోన మేన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే జాచనివాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు నో రాచి నిజంబు కాని పలుకాడనివాడు రణంబులోన మేన్ దాచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బిగ్గరగా మాటలాడకు. అత్త గాని , మామ గాని దేనికైనా కోపించి ఏమైనా అంటే నువ్వు ఎదిరించి మాట్లాడకు. మన్ననగా మసలుతూండాలి. ఏ మాత్రం మర్యాదకి దెబ్బ తగిలేట్టు నడచినా నీకూ నీ పుట్టింటి వారికి అపకీర్తి తెచ్చిన దానవవుతావు. అత్త చెప్పిన పని వెంట వెంటనే చేస్తూ ఆమెకి సంతోషం కలిగిస్తూ ఉండు. అసంపూర్ణమైయిన పద్యం: నోరెత్తి మాటలాడకు మారాడకు కోపపడిన ; మర్యాదలలో గోరంత తప్పి తిరుగకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నోరెత్తి మాటలాడకు మారాడకు కోపపడిన ; మర్యాదలలో గోరంత తప్పి తిరుగకు మీరక మీ అత్త పనుల మెలగు కుమారీ !",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నోరు లేని, తిరిగి ఎదిరించలేని, అమాయక జంతువులని చంపి తమ ఆకలి తీర్చుకుంటారు. అలాంటి వారి చావు చెప్పడానికి వీలుకానంత హీనంగా ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: నోరెరిగి తా మవేవియు నేరని జంతువుల జంపి నెమ్మది దిను నా క్రూరపు సంకర జాతుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:నోరెరిగి తా మవేవియు నేరని జంతువుల జంపి నెమ్మది దిను నా క్రూరపు సంకర జాతుల మారణ మేమందు రింక మహిలో వేమ.",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భారతం పంచమ వేదమని గొప్పదని జనాలు ఎందుకు పొగుడుతారో బుద్ది లెకుండా? దాంట్లో ఎంత వెతికినా హింస తప్ప ఇంకేమి ఉండదు. హింసను కీర్తించడం వారికెల ఇష్టమైందో. అసంపూర్ణమైయిన పద్యం: పంచమ నిగమంబు భారతంబగునని పొగడిరేల జనులు బుద్దిమాలి! హింస నెంచి చొద నిష్టమెట్లయ్యెనో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పంచమ నిగమంబు భారతంబగునని పొగడిరేల జనులు బుద్దిమాలి! హింస నెంచి చొద నిష్టమెట్లయ్యెనో విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చెట్టుకింద ఏనుగు, సింహము వంటి మృగముల విలువ చెట్టుపై కోతి ఉన్న తగ్గనట్లే అల్పుడొకడు పీఠమెక్కిన పండితుల విలువ తగ్గదు. అసంపూర్ణమైయిన పద్యం: పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్ గొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్ గొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే రుండమదేభసింహ నికురుంబములుండవెచేరి భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: యుద్దనికి వీరుడే అవసరం. పిరికివానిని సేనాధికింద పెట్టుకుంటే యుద్దమునుండి ముందు తనే పారిపోతాడు. ఆ సేన అపజయం పాలవుతుంది. అలానే మనం కార్యం తగిన సమర్ధునికిచ్చి సాధించుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: పందనధిపుజేసి బవరంబునకు బంప బాఱిపోవు గార్యభంగమగును పాఱునట్టి బంటు పనికిరా డెందును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పందనధిపుజేసి బవరంబునకు బంప బాఱిపోవు గార్యభంగమగును పాఱునట్టి బంటు పనికిరా డెందును విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పంది ఒక్కసారే పదునైదు పిల్లలను కనును. కాని గొప్పదైన ఏనుగు ఒక పిల్లనే కనును. కాబట్టి పెక్కు సంతానమున కంటే గుణవంతుడగు ఒకడు మేలు అని అర్థము. అసంపూర్ణమైయిన పద్యం: పందిపిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబు లీను కొదమ నొకటి యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పందిపిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబు లీను కొదమ నొకటి యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా? విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అపకారులుకాని అమయకులైన పక్షులను పట్టుకుని పంజారాలలో పెట్టి హింసించే వారికి కూడ అలాంటి దుర్గతియే పడుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పక్షిజాతి బట్టి పరగ హింసలు పెట్టి గుళ్ళుగట్టి యందుగదురబెట్టి యుంచు వారి కట్టి వంచనరాదొకో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పక్షిజాతి బట్టి పరగ హింసలు పెట్టి గుళ్ళుగట్టి యందుగదురబెట్టి యుంచు వారి కట్టి వంచనరాదొకో విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తన కడుపు నింపుకోవడానికి, అమాయకులైన పక్షులను పట్టుకుని, హింసించి, కాల్చి, వండుకు తినె అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు. అసంపూర్ణమైయిన పద్యం: పక్షిజాతిబట్టి పరగ హింసలబెట్టి కుక్షినిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పక్షిజాతిబట్టి పరగ హింసలబెట్టి కుక్షినిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమయ్యింది. ఆ వృక్షానికి అనేకమైన విత్తులు ఏర్పడ్డాయి. గమనిస్తే, ఇక ఆ విత్తులు ప్రతిదానిలో ఒక్కో వృక్షం సుప్తావస్థలో ఉంటుంది. ఏమైనా అర్థమయ్యిందా? ఒక రకంగా ఇది పొడుపు కథలాంటి పద్యం. లౌకికార్థంలో దీనిని విప్పడం కష్టమే. రెక్కలు గల దానిని పక్షి అంటారు అంటే సరిపోదు. ఒక తాత్త్వికార్థానికి పక్షి, వృక్షం, విత్తు అనేవి ప్రతీకలనుకుంటే కొంత ప్రయత్నించవచ్చు. పక్షి అంటే సృష్టి. వృక్షం అంటే శరీరం. పదమూడు విత్తులేమో శరీరంలోని త్రయోదశ తత్త్వాలు. సృష్టి మూలకమైన మానవ దేహంలో పదమూడు రకాల అంశాలున్నాయంటున్నాడు వేమన. అవి వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, అన్నం, జలం, తేజస్సు, అగ్ని, ఆకాశం, మన్మథుడు, ఆశ. వీటన్నింటికీ మూలం ప్రాణం. వాక్కు వ్యక్తీకరిస్తుంది. మనస్సు ఆలోచిస్తుంది. సంకల్పం స్థిరంగా ఉంచుతుంది. చిత్తం చపలంగా ఉంటుంది. ధ్యానం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. అన్నం, జలం శరీరాన్ని పోషిస్తాయి. తేజస్సు అంటే అగ్ని, జఠరాగ్ని లాంటివి. ఆకాశం శబ్ద స్వభావం గలది, మన్మథుడు కోరికలు కలిగిస్తాడు. ఆశ చూసిందెల్లా కావాలంటుంది. ఇంక అనేక రకాలుగా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు. గహనమైన వేదాంత విషయాలు కూడా వేమన్న చేతిలో క్రీడలాగ భాసిస్తాయి అని దీని వల్ల భావించవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను వృక్షము పదమూడు విత్తులయ్యె విత్తులందు నుండు వృక్షమాలించుమీ!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను వృక్షము పదమూడు విత్తులయ్యె విత్తులందు నుండు వృక్షమాలించుమీ! విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పచ్చి కూరగాయలు తింటూ, పండుటాకులు నములుతూ, మురికి నీళ్ళతో దాహము తీర్చుకొంటూ, మనసులో కామమును అణిచివేసినంత మాత్రాన మోక్షము దొరుకుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి ఉచ్చ దప్పి తీర్చి యుడుకు కోర్చి కచ్చము బిగియింప గలుగునా మోక్షము?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి ఉచ్చ దప్పి తీర్చి యుడుకు కోర్చి కచ్చము బిగియింప గలుగునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదాంత శాస్త్రము చదివియు (అ) కాలిన బట్టమడత వస్త్రమువలె ఉపయోగము లేని విధముగ జ్ఞాని కర్మేంద్రియములతోను జ్ఞానేంద్రియములతోను ప్రారబ్ధకర్మానుసారముగ వ్యవహరించుచున్నప్పటికి వాని యింద్రియములు శబ్ధ స్పర్స రూప రస గంధముల ననుభవించుట కుపయుక్తములు గాకుండుననియు, (ఆ) చీకటి వలన త్రాటి యందు సర్పభ్రాంతియు ప్రపంచబుద్ధియు కలుచుండుననియు, (ఇ) ముత్యపు చిప్పయందు గల్గిన రజతభ్రాంతి ఆ వెండితో మురుగులు మొదలైనవి చేసినొనుట కుపయోగింపనీయని విధముగ సంసారమునందు కల్గిన సుఖభ్రాంతి నిత్యసుఖము నీయలేదనియు, (ఈ) మంకెనపువ్వుల కాంతి చంద్రకాంతమణియందు ప్రతిబింబించి ఆ మణికి ఎర్రదనమును కలుగచేసినవిధముగ బ్రహ్మపదార్ధము జడమైన అంతఃకరణమందు ప్రతిబింబించి దానికి చైతన్యము గలుగచేయుననియు, (ఉ) కుడలవలె శరీరము లొక క్షణమున నశించుననియు వేదాంతశాస్త్రములోని మాటలు మాత్రము చెప్పుచుందురుగాని అనుభవము లేకుందురు. ఏ మాత్రమాపద కలిగినను వారు విచారపడుచుండుటయే వారికి అనుభవవిజ్ఞానము లేదన్టకు ప్రమాణము. అసంపూర్ణమైయిన పద్యం: పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేధనుల్ చిటుకన్నం దలపోయఁజూతు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పట్టక పట్టక గొప్ప భాగ్యం పట్టిందంటే, మూర్ఖులు మిడిసిపడి పెద్దవారందరిని తిట్టడం మొదలు పెడతారు. అల్ప జాతిలో పుట్టిన కుక్కకి చిన్న పెద్ద తెడ ఎలా తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును అల్ప జాతి కుక్క యధికుల నెఱుగునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును అల్ప జాతి కుక్క యధికుల నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కాటువేయడానికి ముందు పాము పడగ ఓరగా పెట్టి ఎదురుచూస్తుంది. రాజు కూడ చంపదలచినప్పుడే చనువిస్తాడు. అదే విధంగా దుష్టుడు మంచి వారిని చెడగొట్టడానికే స్నేహం చేస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: పట్టనేర్చుపాము పడగ నోరగజేయు జెఱుపజూచువాడు చెలిమిజేయ చంపదలచురాజు చనవిచ్చుచుండురా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టనేర్చుపాము పడగ నోరగజేయు జెఱుపజూచువాడు చెలిమిజేయ చంపదలచురాజు చనవిచ్చుచుండురా! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పట్టుదల అంటే ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పిన పద్యమిది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ముందే నిర్ణయించుకొని పట్టుదలకు సిద్ధం కావాలి. ఒకసారి పట్టు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విడవకూడదు. పట్టిన పట్టును మధ్యలోనే వదిలేయడమంటే మనిషి మరణంతో సమానం. అంటే, పట్టుదలకు అంత విలువ ఇవ్వాలన్నమాట. అసంపూర్ణమైయిన పద్యం: పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టేనేని బిగియ బట్టవలయు బట్టి విడుచుకన్న బరగ జచ్చుట మేలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టేనేని బిగియ బట్టవలయు బట్టి విడుచుకన్న బరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ! వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శివునిపిలవక దక్షుడుయజ్ఞముచేసి అగచాట్లుపొందెను.మహాత్ములను ఎదిరించితూలనాడిన అట్లేఅగును. అసంపూర్ణమైయిన పద్యం: పట్టుగనిక్కుచున్ మదముబట్టి మహాత్ముల దూలనాడినన్ బట్టినకార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్ధదోషముల్ పుట్టు మహేశుగాదని కుబుద్ధినొనర్చిన యజ్ఞతంత్రముల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పట్టుగనిక్కుచున్ మదముబట్టి మహాత్ముల దూలనాడినన్ బట్టినకార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్ధదోషముల్ పుట్టు మహేశుగాదని కుబుద్ధినొనర్చిన యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునికి మోసమువచ్చెగదయ్య భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పదే పదే మ్రొక్కినంత మాత్రాన గుడిలో ఉన్న కఠిన శిలల గుణాలు మారతాయా ఏమిటి? దేహమే దేవాలయము, ఆత్మయే దేవుడు అనే నిజము గ్రహించక రాతి విగ్రహాలకు పనికి మాలిన పూజలు చేయడము నిరర్దకము. అసంపూర్ణమైయిన పద్యం: పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా గుడి దేహ మాత్మ దేవుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా గుడి దేహ మాత్మ దేవుడు చెడుఱాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కన్నె నిచ్చి పెళ్ళి చేసిన వాణ్ణి, కడుపు నిండా ఆహారం పెట్టిన వాణ్ణి గౌరవించి ఆదరంగా చూసుకోవాలి. అలా చేయని వాడు ముచ్చు వాడు. అసంపూర్ణమైయిన పద్యం: పడుచు నిచ్చి నతని బత్తె మిచ్చిన వాని కడుపు చల్ల జేసి ఘనత నిడుచు నడుప నేఱ నతడు నాలి ముచ్చె గదా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పడుచు నిచ్చి నతని బత్తె మిచ్చిన వాని కడుపు చల్ల జేసి ఘనత నిడుచు నడుప నేఱ నతడు నాలి ముచ్చె గదా! విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో జీవించగలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: పతి కత్తకు మామకు స మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్ హిత మాచరింపవలయును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పతి కత్తకు మామకు స మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్ హిత మాచరింపవలయును బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పదివేలు ఇస్తానన్నా భర్తను విడువరాదు.అంతేకాదు, భర్తపై చాడిలు చెప్పరాదు, భర్తను నిందించరాదు. ఎంత అందగత్తె అయిన భార్య ఐనా ఇవన్ని చేయడం తగదు. అసంపూర్ణమైయిన పద్యం: పతిని విడువరాదు పదివేలకైనను బెట్టి చెప్పరాదు పెద్దకైన పతిని తిట్టరాదు సతి రూపవతియైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పతిని విడువరాదు పదివేలకైనను బెట్టి చెప్పరాదు పెద్దకైన పతిని తిట్టరాదు సతి రూపవతియైన విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రామా!నీవు బలినణచి దేవేంద్రునికి ముల్లోకాలనిచ్చుటకై వామనుడవై రెండుపాదాల భూమ్యాకాశములను మూడవడుగు అతడితలపై పెట్టితివికదా! అసంపూర్ణమైయిన పద్యం: పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని విక్రమా స్పదమగునబ్బలీంద్రు నొకపాదమునం దలక్రిందనొత్తి మే లొదవజగత్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని విక్రమా స్పదమగునబ్బలీంద్రు నొకపాదమునం దలక్రిందనొత్తి మే లొదవజగత్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి త్సదమలమూర్తినీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! లోకకంటకులగు దుష్టప్రభువుల వలన లభించు సౌఖ్యము పదివేల విధములుగా ఉండినను లేదా పదివేల బంగరు నాణేముల వెల చేయునదియె యైనను నాకు అది పథ్యము కాదు. ప్రతియొక ప్రాణి విషయమున నిస్పక్షపాత భావమును వహించి సత్యము దానము దయ మొదలగు సద్గుణములు గల రాజెవరైన ఉన్నచో అట్టివానిని నాకు చూపుము. అతనిని నిన్ను సేవించినట్లే సేవించుచు అతనివలన లభించునది ఎంతల్పమైనను అనుదినము ఆనందము ననుభవించుచు హాయిగా ఉందును. అసంపూర్ణమైయిన పద్యం: పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా నదయాదుల్ గల రాజు నాకొసఁగు మేనవ్వాని నీ యట్లచూ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా నదయాదుల్ గల రాజు నాకొసఁగు మేనవ్వాని నీ యట్లచూ చి దినంబున్ ముదమొందుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వ చక్రవర్తులు పూర్వ రాజులలో ఒకరు పదునాల్గు మహాయుగములకాలము భూమండలమును పాలించెను. మరియొక రాజు దీర్ఘాయుష్మంతుడై ఉదయ పర్వతమునకు అస్తపర్వతమునకు నడుమనున్న సమస్త భూమిని చక్రవర్తియై పాలించెను. ఆ పూర్వ ప్రభువులముందు నేటి ఈ రాజుల జీవితకాలమెంత, రాజ్యవిస్తారమెంత. ఈ విషయములను తెలిసియు వీరు ఏల అహంకారముతో మత్తులై యుందురో తెలియుట లేదు. అసంపూర్ణమైయిన పద్యం: పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పనస తొనలు, పంచదార, జున్ను, పుట్టతెనె, చెరుకు రసము వీటన్నికన్నా ప్రియురాలి మాటలు మహా మధురంగా ఉంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: పనస తొనల కన్న పంచదారల కన్న జుంటి తేనె కన్న జున్ను కన్న చెఱకు రసము కన్న చెలుల మాటలె తీపి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనస తొనల కన్న పంచదారల కన్న జుంటి తేనె కన్న జున్ను కన్న చెఱకు రసము కన్న చెలుల మాటలె తీపి విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్నో రకాలు, కానీ దానికి వాడే మూల వస్తువు బంగారం ఒక్కటే. శరీరాలు వేరు వేరు కాని వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైనా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: పని తొడవులు వేరు బంగారమొక్కటి పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పని తొడవులు వేరు బంగారమొక్కటి పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: భార్య ఇంటిపనులు చేయునపుడు సేవకురాలు గాను, భోగించునపుడు రంభ వలెను, సలహాలు చెప్పునప్పుడు మంత్రి వలెను, భుజించు నప్పుడు తల్లివలెను ఉండవలయును. అసంపూర్ణమైయిన పద్యం: పనిచేయు నెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్ దనభుక్తి యెడల తల్లియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనిచేయు నెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్ దనభుక్తి యెడల తల్లియు యనదగు కులకాంత యుండ నగురా సుమతీ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పనితనము మూలంగా నగలు వేరుగా కనపడతాయి కాని వాటిలో ఉన్న బంగారమొకటే. ఆహారాలలో అనేక రకాలున్నాగాని ఆకలి ఒక్కటే. అలాగే దేహాలు వేరు కాని ప్రాణమొక్కటే? కాబట్టి అన్ని ప్రాణులను సమానంగా ఆదరించాలి. అసంపూర్ణమైయిన పద్యం: పనితొడవులు వేఱు బంగారు మొక్కటి పలు ఘటములు వేఱు ప్రాణమొకటి అరయదిండ్లు వేఱుటాకలి యొక్కటి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనితొడవులు వేఱు బంగారు మొక్కటి పలు ఘటములు వేఱు ప్రాణమొకటి అరయదిండ్లు వేఱుటాకలి యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తీరిక లేనంత బిజీగా, ఎన్ని పనుల ఒత్తిడిలో వున్నా కానీ, జ్ఞాన సముపార్జన కోసం బద్ధకానికి పోకుండా సమయం కేటాయించాలి. రోజురోజుకూ మన విద్యాబుద్ధులను పెంచుకొంటూ ఉండాలి. సత్కథలు (మంచికథలు) వినడానికి ఇష్టపడాలి. అప్పుడే మనలోని ప్రజ్ఞ ఇనుమడించి, ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై వినగోరుము సత్కథలను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై వినగోరుము సత్కథలను కాని విబుధులు సంతసించు గతిని కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఓ కుమారా! నీకు ప్రతిదినము పనులెన్ని యుండినప్పటికీ విద్య యందలి గౌరవముతో,పెద్దలయందున్న మెచ్చుకొనునట్లుగా మంచి మంచి కథలను పరిశీలించి వినుచుండును. అసంపూర్ణమైయిన పద్యం: పనులెన్ని కలిగియున్నను దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై వినఁగోరుము సత్కథలను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పనులెన్ని కలిగియున్నను దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై వినఁగోరుము సత్కథలను కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పప్పులేని భొజనం పరులకి ఇస్టం ఉండధు. అప్పులేని వాడే గొప్ప బలవంతుడు. అలాగె ఇంటా బయటా ఎటువంటి ముప్పు లేని వాడే గొప్ప ఙాని అనిపించుకోగలడు. అసంపూర్ణమైయిన పద్యం: పప్పులేని కూడు పరుల కసహ్యమే యప్పులేని వాడె యధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుఙానిరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పప్పులేని కూడు పరుల కసహ్యమే యప్పులేని వాడె యధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుఙానిరా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కొత్తగా అత్తవారింటికి వెళ్లే అమ్మాయికి ఉండాల్సిన ఉత్తమ సంస్కారాల్ని బోధించే పద్యమిది. భర్త మినహా పర పురుషులందరినీ అన్నదమ్ములుగా భావించుకోవాలి. తన భర్తే తనకు దైవసమానుడు. భర్త అక్కలూ, చెల్లెండ్లనూ తన అక్కాచెల్లెండ్లలానే తలచుకోవాలి. అలాగే, అత్తామామలను తల్లిదండ్రులుగా ఎంచుకొని మెలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: పర పురుషులన్న దమ్ములు వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్ మరదండ్రు నత్తమామలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పర పురుషులన్న దమ్ములు వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్ మరదండ్రు నత్తమామలు దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రాతి గుండు పగులగొట్టవచ్చును. కొండలన్నియు డండిగొట్ట వచ్చును. కఠిన హృదయుని మనసు మాత్రము మార్చలేము. అసంపూర్ణమైయిన పద్యం: పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ! వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పరులధనం కోసం ఎంత పనైనా చేస్తారు. అబద్దాలతో తిరుగుతూ ఉంటారు. అసలు నిజము పలుకరు. తేజస్సు ఏమి లేకున్నా తామే గొప్ప వాళ్ళమని భావిస్తూ ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమింతలేక జారుడగును ద్విజులమంచు నెంత్రుతేజ మించుకలేదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమింతలేక జారుడగును ద్విజులమంచు నెంత్రుతేజ మించుకలేదు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు. అసంపూర్ణమైయిన పద్యం: పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరుల దనుబొగడ నెగడక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరుల దనుబొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తోటి స్త్రీలను తన సొదరిలుగా భావించి, పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరుల కోపించినను తాను కోపించుకొనక, ఇతరులచే కీర్తింపబడుతూ జీవన విధానమును చేయవలెను అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: పరనారీ సోదరుడై పరధనముల కాసపడక! పరహితచారై పరు లలిగిన తా నలగక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరనారీ సోదరుడై పరధనముల కాసపడక! పరహితచారై పరు లలిగిన తా నలగక పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: యోగిలాగ వేషలు కట్టి కొన్ని బోధనలు చేసినంత మాత్రాన దాంభికులు ముక్తి పొందలేరు. కాబట్టి ఇలాంటి వేషాలు విడిచి సక్రమంగా నడవాలి. మంచి నడవడికె ముక్తికి మూల మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: పరమయోగులమని పరము చేరగలేని మాయజనులకెట్లు మంచి కలుగు? వేషములను విడిచి విహరిమప ముక్తియౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరమయోగులమని పరము చేరగలేని మాయజనులకెట్లు మంచి కలుగు? వేషములను విడిచి విహరిమప ముక్తియౌ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సజ్జనుల పట్టుదల సామాన్యమైంది కాదు. పరుల హితాన్ని కోరి, వారు చేసే కార్యం ఎంత భారమైనా సరే వెనుకడుగు వేయకుండా వెంటపడి మరీ సాధిస్తారు. అలాంటి వారే ప్రజలతో ప్రశంసలందుకొంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎలాగైతే ఎంత సునాయసంగా ఎత్తి చూపాడో అంత సులభంగా సత్పురుషులు కార్యభారాన్ని మోస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స త్పురుషులు లోకముల్పొగడ బూర్వము నందొకఱాల వర్ష మున్‌ కురియగ జొచ్చినన్‌ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరహితమైన కార్య మతిభారముతోడిదియైన బూను స త్పురుషులు లోకముల్పొగడ బూర్వము నందొకఱాల వర్ష మున్‌ కురియగ జొచ్చినన్‌ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై గిరినొక కేలనైతి నంట కృష్ణుండు ఛత్రముభాతి భాస్కరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మహాత్ములుపరులకు కష్టములోసాయపడుదురు.రాళ్ళవాననించి కృష్ణుడు కొండెత్తి గోవుల్ని.గోపకుల్ని కాపాడాడు. అసంపూర్ణమైయిన పద్యం: పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస త్పు రుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక రాలవర్షమున్ గురియగజొచ్చినన్ గదిసిగొబ్బున గోజనరాక్షణార్ధమై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస త్పు రుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక రాలవర్షమున్ గురియగజొచ్చినన్ గదిసిగొబ్బున గోజనరాక్షణార్ధమై గిరినొకకేలనెత్తెనట కృష్ణుడుఛత్రముభాతి భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఇ ది ఎంత చిత్రమైనదంటే ఒకప్పుడు ఆపత్కాలంలో అతి సామాన్యమైనవస్తువే పెన్నిధిగా తోచవచ్చు అదే వస్తువుసంపదలొచ్చిన వేళ అల్పంగా అనిపించ వచ్చు ఉదాహరణకు దారిద్య్రంతో సతమత మవుతున్నపుడు గుప్పెడు గింజలు మహద్భాగ్యంగా తోచవచ్చు కాలాంతరంలో అతనికే ఐశ్వర్యం అబ్బినపుడు భూమండలం, మొత్తాన్ని గడ్డి పరకలా భావిస్తాడు సమయాన్ని బట్టి ఒకప్పుడు అధికమైనది మరొకప్పుడు అల్పంగా, సాధారణమైనది గొప్పగా తోచడం జరుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే స పశ్చాత్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృనసమాం అతశ్చానేకాన్తా గురులఘుతయా2ర్థేషు ధనినా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే స పశ్చాత్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృనసమాం అతశ్చానేకాన్తా గురులఘుతయా2ర్థేషు ధనినా మవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నేను ఎన్నియో మంత్ర తంత్రములను పరిశీలించితిని. వానిననుష్థించి వానివలన కలుగు ఫలమేమియో ఎంతయో అనుభవమున కూడ ఎరిగితిని. సాంఖ్యయోగము మొదలగు శాస్త్రములను పండితులు ప్రవచించగా వింటిని. శాస్త్రార్ధములనె ఎరిగియుంటిని. ఎన్ని చేసినను, అవి గుమ్మడికాయంతనుండి ఆవగింజంత కూడ నా సందేహములు తీరలేదు. కనుక అన్య శరణములేని వాడనై నిన్ను ఆశ్రయించి వేడుచున్నాను. నీవు నాకు తత్త్వవిషయమై విశ్వాసము కలిగించి స్థిరమైన సత్యము విజ్ఞానము కలుగునట్లు చేసి అనుగ్రహించుము. అసంపూర్ణమైయిన పద్యం: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచ్ంచి సు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచ్ంచి సు స్థిరవిజ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంత్రతంత్రాలన్నీ పరిశీలించాను. సాంఖ్యాది యోగ రహస్యాలను తెలుసుకొన్నాను. వేదశాస్ర్తాలను చదివాను. అయినా, నాలోని అనుమానాలు నివృత్తి కావడం లేదు. అవేవీ నా శంకలను తీర్చలేకున్నాయి. కాసింత నమ్మకమనే దీపాన్ని నాలో వెలగించవా దేవా! తద్వారా సుస్థిరమైన జ్ఞానజ్యోతిని నాలో ప్రసరింపజేయుమా! అసంపూర్ణమైయిన పద్యం: పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్‌, శంక వో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన, నమ్మించి, సు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్‌, శంక వో దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన, నమ్మించి, సు స్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తోటి వారికి సహాయం చేస్తూ, పరుల సొమ్ము మనకు దొరికినట్లైతే దాన్ని ఇతరుల కోసమే ఉపయొగించుట మంచిది. అలా చేయటం మూలంగా వచ్చె పుణ్యం కంటే దొరికిన సొమ్ము విలువ ఏమి ఎక్కువ కాదు. అసంపూర్ణమైయిన పద్యం: పరుల కుపకరించి పరసొమ్ము పరునకు పరగ నిచ్చెనేని ఫలము కలుగు, పరముకన్న నేమి పావనమా సొమ్ము?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుల కుపకరించి పరసొమ్ము పరునకు పరగ నిచ్చెనేని ఫలము కలుగు, పరముకన్న నేమి పావనమా సొమ్ము? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ప్రక్కన ఉన్న వాళ్ళ ఙానము చూసి, కుళ్ళు బుద్దితో మూర్ఖుడు ఉత్తుత్తి మాటలాడుతుంటాడు. అలాంటి మాటలవలన ప్రయొజనం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: పరుల చదువజూచి నిరసనబుద్దితో వట్టి మాటలాడ వ్యర్ధుడగును అట్టివాని బ్రతుకు లరయగా నేటికి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుల చదువజూచి నిరసనబుద్దితో వట్టి మాటలాడ వ్యర్ధుడగును అట్టివాని బ్రతుకు లరయగా నేటికి? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఇతరులను తిట్టరాదు. అలా తిడితే ఆ పాపమెన్నటికీ పోదు. వారిలోనూ ఉండేది పరమాత్మే. కాబట్టి ఇతరులను కించపరచకుండా గౌరవించడం నేర్చుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ విడువదెన్నటికిని విశ్వమందు పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ విడువదెన్నటికిని విశ్వమందు పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీకృష్ణా! ఇతరులను వేడుట నీచకార్యమని తెలుపుటకై వామనుడవై బలిచక్రవర్తిని మూడడుగులడిగితివి.నీభక్తులైన దేవతలకష్టాలు తీర్చుటకొరకు అట్టిపనికి సిద్ధపడితివి భక్తప్రియుడివి. అసంపూర్ణమైయిన పద్యం: పరులను నడిగిన జనులకు గురుచసుమీ ఇదియటంచు గురుతుగ నీవున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరులను నడిగిన జనులకు గురుచసుమీ ఇదియటంచు గురుతుగ నీవున్ గురుచుడవై వేడితి మును ధర బాదత్రయము బలిని దద్దయు కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మ్మనుషులందరూ తమ పర తారతమ్యాలు వదిలి అందరికి సమత్వము చూపినిచో అదే బ్రహ్మస్వరూపమై బయటపడుతుంది. అనగా అందరు సమానంగా ఉన్న సమాజమే స్వర్గం. అసంపూర్ణమైయిన పద్యం: పరులను నీవని తలచెడి పరబుద్దిని మీఱ్కీవు పదరక యున్నన్ సిరి వేత్తృతందు దోచెను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరులను నీవని తలచెడి పరబుద్దిని మీఱ్కీవు పదరక యున్నన్ సిరి వేత్తృతందు దోచెను పరిపూర్ణమె బట్టబయలు బాగుగ వేమా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇతరుల ధనం మీద ఆశకలుగని మానవుడే ఈ లోకంలో పుణ్యమూర్తి అవుతాడు. పరుల ధనమును పొందినచో అది పాపం చేత సంపాదించినదే అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి పురుషుడవనిలోన పుణ్యపూర్తి పరులవిత్తమరయ పాపసంచితమగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి పురుషుడవనిలోన పుణ్యపూర్తి పరులవిత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృష్ణా! పరుసవేది తగిలితే ఇనుము బంగార మైనట్లు దేవతలచే స్తుతింపబడు నీనామ స్మరణ చేయుటవల్ల నేను నట్లే మోక్షము సులభాముగా పొందెదను. కృష్ణ శతకము. అసంపూర్ణమైయిన పద్యం: పరుసము సోకిన ఇనుమును వరుసగ బంగారమైన వడువున జిహ్వన్ హరి నీనామము సోకిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పరుసము సోకిన ఇనుమును వరుసగ బంగారమైన వడువున జిహ్వన్ హరి నీనామము సోకిన సురవందిత నేను నటుల సులభుడ కృష్ణా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పలుగు రాళ్ళు తెచ్చి గొప్ప గొప్ప దేవాలయాలు కట్టి అందమైన శిలా విగ్రహాలు తయారుచేసి వాటికి మొక్కడం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే? మీరు తయారుచేసిన శిలలకి దేవుళ్ళని పేరు పెట్టి మీరే పూజిస్తే ఫలితమేమిటి? దేవుళ్ళని ఎవరైన తయరు చేయగలరా? అసంపూర్ణమైయిన పద్యం: పలుగు ఱాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ చేయనేల? శిలల సేవజేయ ఫలమేమి గల్గురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పలుగు ఱాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ చేయనేల? శిలల సేవజేయ ఫలమేమి గల్గురా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మేఘాలు నీటిబిందువులను వానగా కురిపిస్తాయి. అయితే చల్లదనం కోసం అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపించినా, అవి వెంటనే చల్లని నీరుగా మారిపోతాయే గాని కఠిన శిలలా ఉండవు. అదే విధంగా మంచివాడు నిరంతరం మంచిమాటలనే పలుకుతాడు. ఒక్కోసారి సమయానుకూలంగా కఠినంగా పలుకుతాడు. అయితే ఆ మాటల వలన మేలు జరుగుతుందే కాని కీడు జరుగదు. అసంపూర్ణమైయిన పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్ పలుక డొకానొకప్పుడవి పల్కిన గీడును గాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను దా వడగండ్ల రాల్పినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్ పలుక డొకానొకప్పుడవి పల్కిన గీడును గాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను దా వడగండ్ల రాల్పినన్ శిలలగునౌట వేగిరమె శీతల నీరము గాక భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంచివాడు మంచేమాట్లాడతాడు.ఓసారికఠినంపలికినా తప్పుకాదు.మేఘాలుఒకసారి వడగళ్ళు కురిసినా చల్లనీరగును. అసంపూర్ణమైయిన పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్ బలుక డొకానొకప్పుడవి పల్కినగీడునుగాదు నిక్కమే చలువకువచ్చి మేఘు డొకజాడను దావడగండ్ల రాల్చినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్ బలుక డొకానొకప్పుడవి పల్కినగీడునుగాదు నిక్కమే చలువకువచ్చి మేఘు డొకజాడను దావడగండ్ల రాల్చినన్ శిలలగు నోటువేగిరమె శీతలనీరము గాక భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు గాలిని ఆహారముగా గ్రహించి జీవించు సర్పములను ఆభరణసమూహములును మదపుటేనుగుతోలును ఆటవికుని రూపమును నీకు ఇష్థములగుచు తిరుగుచున్నావు. సర్పమును, ఏనుగును కన్నప్పను కరుణించి సంసార దుఃఖము పోగొట్టి మోక్షమునిచ్చితివి. అంతకంటె క్షుద్రప్రాణియగు సాలెపురుగును కూడ చాల ఆదరించి కైవల్యమునిచ్చి వినోదించుచున్నావు. ఇందులకేమి కారణమో చెప్పగలవా? అట్టి క్షుద్రప్రాణులననుగ్రహించిన నీవు ఏకాంత భక్తితో ఆరాధించు నన్ను ఏల అనుగ్రహించక యున్నావయ్యా! అసంపూర్ణమైయిన పద్యం: పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్ భవదుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్ భవదుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును. అసంపూర్ణమైయిన పద్యం: పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పశువులు దారితప్పితే కాపరిది, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడునడతకు తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది.. తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వుంటే ఎలా? నీవైనా వారికి జ్ఞానోదయం కలిగించు స్వామీ!! అసంపూర్ణమైయిన పద్యం: పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు, భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు, ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు, భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు, ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పనియందు కష్ట సుఖములు తెలుసుకోలేని అధికారి సేవ, ఇష్టములేని స్త్రీతో సంభోగము,చెడు స్నేహము ఏటికి ఎదురీదినట్లు కష్టము కలుగ జేయును. అసంపూర్ణమైయిన పద్యం: పాటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్ జేటెత్త జేయు జెలిమియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్ జేటెత్త జేయు జెలిమియు నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ.",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కృష్ణా! చేతిలో వెన్నముద్ద, జుట్టు ముడిలో నెమలి పింఛము, ముక్కునందు ముత్యమును నేర్పుతో ధరించి శేషునిమీద పవళించేనీవు ఏమీ ఎరుగని గొల్లపిల్ల వాడివలె తిరిగితివి కదా!కృష్ణశతకము. అసంపూర్ణమైయిన పద్యం: పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయగ బింఛం బాణీముత్యము ముక్కున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయగ బింఛం బాణీముత్యము ముక్కున బాణువువై దాల్తు శేషశాయివి కృష్ణా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: నీదయకన్నిజాతులవారూపాత్రులేకదా!రామా!రాతినహల్యగా మార్చావు.వైరితమ్ముని లంకారాజుచేశావు.గుహునికిపుణ్యము,కోతులకిమహిమిచ్చావు. అసంపూర్ణమైయిన పద్యం: పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ ట్రాతికిగల్గెభావన మరాతికి రాజ్యసుఖంబు గల్గెదు ర్జాతికిబుణ్యమబ్బె గపిజాతిమహత్వమునొందె గావునన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ ట్రాతికిగల్గెభావన మరాతికి రాజ్యసుఖంబు గల్గెదు ర్జాతికిబుణ్యమబ్బె గపిజాతిమహత్వమునొందె గావునన్ దాతవుయెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పాపపు కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా కనీసం మదిలోకూడా తలవకూడదు. మనపైనే ఆధారపడిన భార్యాబిడ్డలను ఎన్నడూ విడువరాదు. కాపాడుతానన్న వారిని వదిలి వేయవద్దు. మనసులో కూడా ఎవరికీ కీడు తలపెట్టకూడదు. అలాగే, దుర్మార్గులను ఎంతమాత్రం నమ్మరాదు. ఇలాంటి తగని పనులను తెలుసుకొని నడచుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: పాపపు బని మది దలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్ లోపల దలపకు, క్రూరుల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాపపు బని మది దలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్ లోపల దలపకు, క్రూరుల ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాపటకాయ పైకినున్నగానున్ననూ లోపలచేదుపోదు.దుర్మార్గుడు పైకందముగా నున్ననూదుర్గుణములుపోవు.నమ్మరాదు.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్ లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగగూడదాతనిన్ బాపటకాయకున్ నునుపుపైపయి గల్గినగల్గుగాక యే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్ లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగగూడదాతనిన్ బాపటకాయకున్ నునుపుపైపయి గల్గినగల్గుగాక యే రూపున దానిలోగల విరుద్ధపుచేదు నశించు భాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అయోధ్యను పాలించే దశరథమహారాజు కుమారుడైన శ్రీరామా, కరుణకు మారుపేరయినావాడా, రామా! పాపం చేసినప్పుడు, పాపం వలన భయం కలిగినప్పుడు, బాధలు పీడించినప్పుడు, శరీరం జ్వరం వంటి రోగాలతో బాధ పడుతున్నప్పుడు, ఆపదలు కలిగిన సమయంలోనూ... నిన్ను పూజించేవారికి సహాయం చేయడం కోసం నువ్వు, నీ తమ్ముడైన లక్ష్మణుడితో కలసి వచ్చి, కష్టాలలో ఉన్నవారికి ఇరుపక్కల నిలబడి, ఆ బాధల నుంచి రక్షిస్తావని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్ బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్ బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు. అసంపూర్ణమైయిన పద్యం: పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాము ఎంతటి విషజంతువు. దానితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పాము కూడ పాములవాడు చెప్పినట్టు వింటుంది. కాని ముర్ఖుడు ఇంతకంటే ప్రమాదకరమైన వాడు. ఎవరు చెప్పినా వినడు. అసంపూర్ణమైయిన పద్యం: పాముకన్నలేదు పాపిష్టియగు జీవి యట్టి పాము చెప్పినట్టు వినును ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాముకన్నలేదు పాపిష్టియగు జీవి యట్టి పాము చెప్పినట్టు వినును ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాలల్లో కలిసిన నీళ్ళు పాల లాగ మారిపోతాయి. అలాగే గురువు మూలంగా శిష్యుడుకూడ విద్వాంసుడవుతాడు.కాబట్టి సాధు సజ్జనులలో చేరితే సద్గుణాలే వస్తాయి. అసంపూర్ణమైయిన పద్యం: పాలగతియు నీరు పాలెయై రాజిల్లు గురునివలన నట్లు కోవిదుడగు సాధుసజ్జనముల సంగతులిట్లరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలగతియు నీరు పాలెయై రాజిల్లు గురునివలన నట్లు కోవిదుడగు సాధుసజ్జనముల సంగతులిట్లరా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాలతో కలిసిన నీరు పాలరంగులో ఉండి తాగేందుకు రుచిగా ఉంటుంది.అలాగే మంచివారితో స్నేహంచేసిన ఏమీతెలియని అమాయకుడుకూడా సజ్జనులతో కలిసి సజ్జనుడుగానే పేరుతెచ్చుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: పాలగలయు నీరు పాలెయైరాజిల్లు నదియు పానయోగ్య మయినయట్లు సాధుసజ్జనముల సాంగత్యములచేత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలగలయు నీరు పాలెయైరాజిల్లు నదియు పానయోగ్య మయినయట్లు సాధుసజ్జనముల సాంగత్యములచేత మూఢజనుడు ముక్తిమొనయు వేమా",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పాలలోకలిసిననీరు చూచుటకు పాలలాగేఉండును.కానిరుచిచూచిన యెడల పాలరుచిని తగ్గించును. అట్లేచెడ్డవారితో స్నేహముచేసిన యెడల మంచి గుణములు తగ్గిపోవును.కావున చెడ్డవారిస్నేహము వలదు.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండు బరికింపంగా బాలచవి జెరుచు గావున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండు బరికింపంగా బాలచవి జెరుచు గావున బాలసుడగువాని పొందు వలదుర సుమతీ",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కృష్ణా! నువ్వు నీ ఇంట్లోవే కాక ఇరుగుపొరుగు ఇళ్లనుంచి కూడా పాలువెన్నలను దొంగిలించావు. అందుకు నీ తల్లికి కోపం వచ్చి నిన్ను తాడుతో రోలుకి కట్టింది. దానిని నువ్వు ఒక లీలావినోదంగా చూశావు. నువ్వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చిన దేవదేవుడివి. అంతేకాని నువ్వు పసిపిల్లవాడివి మాత్రం కావు. అసంపూర్ణమైయిన పద్యం: పాలను వెన్నయు మ్రుచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్ లీలావినోదివైతివి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలను వెన్నయు మ్రుచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్ లీలావినోదివైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పాలరాళ్ళను తెచ్చి అత్యద్బుతంగా ఆలయం నిర్మించి, దానిలో శిలా విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. మనసులో భక్తేమి లేకుండా శిలలను పూజించడం మూలంగా ఏమి లాభం. అసంపూర్ణమైయిన పద్యం: పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి చెలగి శిలలు పూజ చేయుచుంద్రు శిలల బూజచేయ చిక్కునదేమిటి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి చెలగి శిలలు పూజ చేయుచుంద్రు శిలల బూజచేయ చిక్కునదేమిటి? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పాలలో కొంచెం పులుసు పడినా కాని ఆ పాలు విరిగి పనికి రాకుండా పోతాయి. అలానే చెడు సహవాసాలవలన చెడు, మంచి సహవాసాలవలన మంచి కలుగుతాయి. అదే విధంగా ఙాన సంపర్కం వలన వివేకం కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: పాలలోన బులుసు లీలతో గలసిన విఱిగి తునకలగును విరివిగాను తెలియ మనములోన దివ్యతత్త్వము తేట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలలోన బులుసు లీలతో గలసిన విఱిగి తునకలగును విరివిగాను తెలియ మనములోన దివ్యతత్త్వము తేట విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు. అసంపూర్ణమైయిన పద్యం: పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ దే లగ్నిబడగఁ బట్టిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ దే లగ్నిబడగఁ బట్టిన మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: చేదుగల పండ్లలో పాలు, పంచదార పోసి వంటకం చేసిననూ ఆ పండ్లకు గల చేదు గుణములెట్లు ఉండునో, అలానే మంచి గుణములు ఎన్ని ప్రభోధించిననూ కుటిలుడు దుర్గుణములను వీడడని భావము. అసంపూర్ణమైయిన పద్యం: పాలు పంచదార పాపర పండ్లలోఁ జాల బోసి వండఁ జవికిరాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలు పంచదార పాపర పండ్లలోఁ జాల బోసి వండఁ జవికిరాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్యవిశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు. అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపరసుఖములని అనుభవింపజేయుమా. అసంపూర్ణమైయిన పద్యం: పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పిండాలు తయారు చేసి పితృదేవతలని కాకులని పిలిచి పెడతారెం పిచ్చివాళ్ళారా. కనిపించిన చెత్తంతా తినే కాని మీ పితృదేవత ఎట్లయింది?. అసంపూర్ణమైయిన పద్యం: పిండములను జేసి పితరుల దలపొసి కాకులకును బెట్టు గాడ్దెలార పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిండములను జేసి పితరుల దలపొసి కాకులకును బెట్టు గాడ్దెలార పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఓ కుమారా! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినయెడల మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడచు మార్గములందు నడువు, అట్లు నీవు ప్రవర్తించుచుండిన యెడల లోకమునందంతటనూ ప్రఖ్యాతికెక్కగలవు. అసంపూర్ణమైయిన పద్యం: పిన్నల పెద్దలయెడఁ గడు మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ వెన్నుకొని తిరుగుచుండిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిన్నల పెద్దలయెడఁ గడు మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ వెన్నుకొని తిరుగుచుండిన నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పిలవనిదే పనులకు పోరాదు.ఇష్టపడనిదే భార్యతో భోగించరాదు.అధికారి చూడని ఉద్యోగము చేయరాదు.పిలవనిపేరంటము పోరాదు.ఇష్టములేనిదే స్నేహము చేయరాదు. అసంపూర్ణమైయిన పద్యం: పిలువని పనులకు బోవుట గలయని సతి రతియు రాజు గానని కొలువున్ బిలువని పేరంటంబును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిలువని పనులకు బోవుట గలయని సతి రతియు రాజు గానని కొలువున్ బిలువని పేరంటంబును వలవని చెలిమియును జేయవలదుర సుమతీ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పిసినారివాడి ఇంట్లో మరణం సంభవిస్తే పాడె కట్టెలకు డబ్బులిచ్చి, అవి ఖర్చై పొయాయని వెక్కి వెక్కి మరీ ఏడుస్తాడు లోభి. అసంపూర్ణమైయిన పద్యం: పిసిని వానియింట బీనుగు వెడలిన గట్టె కోలలకును గాసు లిచ్చి వెచ్చమాయనంచు వెక్కివెక్కి మరేడ్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పిసిని వానియింట బీనుగు వెడలిన గట్టె కోలలకును గాసు లిచ్చి వెచ్చమాయనంచు వెక్కివెక్కి మరేడ్చు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రెండు కండ్లనిండా నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ! నిండైన నా మనోవాంఛ తీరేలా సొగసైన నీ రూపాన్ని చూపించు. పాపకర్మలు చేసే వారికంట పడకూడదని తీర్మానించుకున్నావా? సృష్టిలో పతిత పావనుడవు నీవేనని పుణ్యాత్ములంతా నిన్నే పొగడుతారు కదా! నీకింత కీర్తి ఎలా వచ్చెనయ్యా! ఇకనైనా నను బ్రోవవయ్యా నారసింహా!! అసంపూర్ణమైయిన పద్యం: పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి నేమిటికి విస్తరించె నీకింత కీర్తి? ద్రోహినైనను నాకీవు దొరకరాదె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి నేమిటికి విస్తరించె నీకింత కీర్తి? ద్రోహినైనను నాకీవు దొరకరాదె? భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు వట్టిదెపుడు యముని లెక్క రీతి అరుగుచు నుందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు వట్టిదెపుడు యముని లెక్క రీతి అరుగుచు నుందురు విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనుషులు తమ అంతరాత్మలోనె భగవంతుడు ఉన్నాడనే చిన్న విషయం గ్రహించలేక కాశి యాత్రలకని, తీర్దయాత్రలకని పిచ్చిపట్టిన వాళ్ళలా తిరుగుతూ ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని గానలేక నరుడు కాశికేగి వెదకి వెదకి యతడు వెఱ్ఱియైపొవును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని గానలేక నరుడు కాశికేగి వెదకి వెదకి యతడు వెఱ్ఱియైపొవును విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఫుట్టగానే ఏడుపు, జీవితాంతం ఏడుపు, చావు సమయం దగ్గర పడగానే మళ్ళీ ఏడుపు ఇలా జీవించినంత కాలం మనిషి లోకం దుఃఖమయమే. ఇటువంటి దుఃఖనికి సాటిగల దుఃఖం మరెక్కడా లేదు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టు దుఃఖమునను బొరల దుఃఖమునను గిట్టు దుఃఖమునను గ్రిందపడును మనుజుదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టు దుఃఖమునను బొరల దుఃఖమునను గిట్టు దుఃఖమునను గ్రిందపడును మనుజుదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పుట్టగానే సంతోషిస్తారు. చనిపోగానే ఏడుస్తారు. పుట్టిన వారల్లా చావక తప్పదన్న చిన్న విషయం అందరికి తెలుసు. కాని ఈ ఏడుపులెందుకో అర్దంకాదు. అసంపూర్ణమైయిన పద్యం: పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత అందఱెఱిగినట్టి యల్పవిద్య చచ్చుగాన బుట్ట జప్పున నేడ్వరే?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత అందఱెఱిగినట్టి యల్పవిద్య చచ్చుగాన బుట్ట జప్పున నేడ్వరే? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యందు సరియైన భక్తిగల తత్వజ్ఞానియైన భక్తుడు ఒక మారేడు దళముతో నిన్ను పూజించెనేని అనంతపుణ్యము పొందగలడు. అట్టి భక్తి లేకయో ఏమో కొందరు ఇతరదైవములను నమ్మి వారికి భక్తులగుచు వారికి పప్పులు, ప్రసాదములు, కుడుములు, దోసెలు, సారెసత్తులు, అటుకులు, గుగ్గిళ్ళు మొదలగు పదార్ధములను నైవేద్యముగ సమర్పించి ఆరాధించుచున్నారు. దీనివలన వారు తగినంతగా ఐహిక సుఖమును పొందజాలరు. పరమున మోక్షానందమును పొందనే పొందజాలరు. అసంపూర్ణమైయిన పద్యం: పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం జెడి యెందుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓ కుమారా! చెడ్డనడవడి కలవాడు దుడుకుతనముచే లంచములను తీసికొనుటకు ఉద్దేశించును. కాబట్టి దుష్టబుద్ధిగల వాడవై లోకులందరనూ మర్యాదనతిక్రమించి వెంటతిప్పుకొనుచూ హాని చేయవద్దు. అసంపూర్ణమైయిన పద్యం: పుడమిని దుష్టత గలయా తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ నడవడి మిడి యందఱి వెం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుడమిని దుష్టత గలయా తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ నడవడి మిడి యందఱి వెం బడి ద్రిప్పికొనుచును గీడు పఱుపకుఁబుత్రా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: లోకంలో జనులు కొడుకుని కనాలని విపరీతమైన ఆశతో తహతహలాడుతుంటారు. కాని కొడుకు పుట్టినంత మాత్రాన కులాన్ని ఉద్దరిస్తాడా ఎంటి?. అదంతా మూర్ఖత్వం. అసంపూర్ణమైయిన పద్యం: పుడమిలోన నరులు పుత్రుల గనగోరి యడలుచుందు రనుపమాశచేత కొడుకు గలిగినంత కులముద్ధరించునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుడమిలోన నరులు పుత్రుల గనగోరి యడలుచుందు రనుపమాశచేత కొడుకు గలిగినంత కులముద్ధరించునా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధనవంతుడికి చిన్న పుండు వచ్చినా లోకమంతా తెలుస్తుంది కాని పెద వాని ఇంట్లో పెల్లైనా ఎవరికి తెలియదు. ఇదే లొకం పోకడ. అసంపూర్ణమైయిన పద్యం: పుత్తడి గలవాని పుండుభాదయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు పేదవానియింట బెండ్లైన నెఱుగరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుత్తడి గలవాని పుండుభాదయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు పేదవానియింట బెండ్లైన నెఱుగరు విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కొడుకుపుట్టగానే సంతోషంతండ్రికి కలగదుట. ఆకొడుకుపెద్దవాడై మంచిపేరుతెచ్చుకుని ప్రజలందరూ మెచ్చుకుంటూంటే అప్పుడుకలుగుతుందిట.కవిభావం పుట్టినప్పటికన్నాఅప్పుడెక్కువని. అసంపూర్ణమైయిన పద్యం: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడుజన్మించి నపుడెపుట్టదు జనులా పుత్రునిగనుగొని పొగడగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడుజన్మించి నపుడెపుట్టదు జనులా పుత్రునిగనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడుపొందుర సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: విత్తనము వేయకుండానే భూమ్మీద ఎక్కడైనా వారి పండుతుందా? అలాగే మనిషి తన ప్రయత్నం తాను చేయకపోతే భగవంతుడు ఎలా అనుకులిస్తాడు? కాబట్టి ఏ పనికైనా మానవ ప్రయత్నం అనేది ముఖ్యమని ఈ పద్యభావము. అసంపూర్ణమైయిన పద్యం: పురుషుండొనర్పని పనికిని నరయగ దైవం బదెట్టు లనుకూలించున్ సరణిగ విత్తకయున్నను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పురుషుండొనర్పని పనికిని నరయగ దైవం బదెట్టు లనుకూలించున్ సరణిగ విత్తకయున్నను వరిపండునె ధరణిలోన వరలి కుమారా !",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఖర్జూరపండ్లు పైకిఅందముగాలేకున్నాతియ్యగానుండుటచే తిందురు. అట్లేమంచివారిని అందములేకున్నాగౌరవింతురు. అసంపూర్ణమైయిన పద్యం: పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన వానియెడ దొడ్డగజూతురు బుద్దిమంతు లె ట్లారయ గొగ్గులైన మరియందుల మాధురి జూచికాదె ఖ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన వానియెడ దొడ్డగజూతురు బుద్దిమంతు లె ట్లారయ గొగ్గులైన మరియందుల మాధురి జూచికాదె ఖ ర్జూరఫలంబులం ప్రియముచొప్పడ లోకులుగొంట భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పూర్వజన్మలో ఒక్క పుణ్య కార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తుల తూగాలని, స్వర్ణ సుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు. విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడడం ఎంత అజ్ఞానమో, పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవటం కూడా అజ్ఞానమే అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి తా ధనంబు బడయలేడు విత్తమరచి కోయ వెదకిన చందంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి తా ధనంబు బడయలేడు విత్తమరచి కోయ వెదకిన చందంబు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అభరణాలు బంగారు పుష్పాలు వంటివి గల సంపన్నుడు భూమి మీద తక్కువ కులస్తుడైనా గౌరవం పొందుతాడు. కులం అనేది పేరుకే గాని, మనుషులందరికి డబ్బంటే ఆశ, డబ్బు ఉన్నవాడంటే గౌరవం. అసంపూర్ణమైయిన పద్యం: పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు సంపదగలవాడు జగతియందు హీనకులజుడైన హెచ్చని యందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు సంపదగలవాడు జగతియందు హీనకులజుడైన హెచ్చని యందురు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: విలువైన బట్టలు,నగలు ధరించి ధనవంతునిగా నున్నయెడల దానికితోడు కండబలముకూడా నున్నయడల అట్టివానికి ఎదురేగి తీసుకొచ్చి సింహాసనమున కూర్చుండబెట్టి సత్కరించెదరు.నీచుడైననూ సరే.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: పూసపోగులైన పుట్టంబు విడియంబు కాయపుష్టి మిగుల గలిగియున్న హీనజాతినైన నిందు రమ్మందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పూసపోగులైన పుట్టంబు విడియంబు కాయపుష్టి మిగుల గలిగియున్న హీనజాతినైన నిందు రమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దయాగుణం కలిగిన ఓ దశరథరామా! మమ్మల్ని పెంచి పోషించటానికి తల్లి రూపం ధరిస్తావు. పాపాలను పోగొట్టడానికి తండ్రి రూపం ధరిస్తావు. ప్రతి మనిషికి శరీరంలో ఉండే పది ఇంద్రియ రోగాలను తగ్గించడానికి వైద్యుని రూపం ధరిస్తావు. ప్రజలందరి మీద దయ చూపటానికి, మోక్షం ఇవ్వడానికి, అవసరమైన సంపదలను కలిగించడానికి నువ్వే దిక్కుగా ఉన్నావు. అసంపూర్ణమైయిన పద్యం: పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాగ స","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: పోషించుటకుతల్లిగా,దుష్టులచేరకుండాకాపాడు తండ్రిగా,అనారోగ్యాలనుండీ కాపాడువైద్యుడుగా రామా!ఇహపరాలకునీవేగతి.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర క్షింపనుతండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా రింపనువెజ్దవై కృపగురించి పరంబుదిరంబుగాగస","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర క్షింపనుతండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా రింపనువెజ్దవై కృపగురించి పరంబుదిరంబుగాగస త్సంపదలీయనీవెగతి దాశరధీ కరుణాపయోనిధీ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అనేకమైన చదువులెందుకు? అర్ధరహితమైన వాదనలెందుకు? స్థిరమైన మనస్సుతో మౌనం వహించిన వేళ మనిషి ముని అవుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: పెక్కు చదువులేల చిక్కువాదములేల? ఒక్క మనసుతోడ నూఱుకున్న సర్వసిద్దుడగును సర్వంబు దానగు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెక్కు చదువులేల చిక్కువాదములేల? ఒక్క మనసుతోడ నూఱుకున్న సర్వసిద్దుడగును సర్వంబు దానగు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: తనను పోషించుకుంటానికి దుష్టుడు జనాల్ని హింసిస్తాడు, వాళ్ళ సొత్తును దొంగలించుతాడు, చివరికి చంపటానికి కూడ వెనుకాడడు. అలాంటి వాళ్ళు తమ సంపద కలకాలం ఉంటదనుకుంటారు, అది వాళ్ళను కాపాడుతుందనుకుంటారు. కాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా యముని చేత చావు తప్పదని తేలుసుకోలేరు అసంపూర్ణమైయిన పద్యం: పెక్కు జనులగొట్టి పేదల వధియించి డొక్కకొఱకు నూళ్ళ దొంగలించి యెక్కడికరిగిన నెఱిగి యముడు చంపు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెక్కు జనులగొట్టి పేదల వధియించి డొక్కకొఱకు నూళ్ళ దొంగలించి యెక్కడికరిగిన నెఱిగి యముడు చంపు విశ్వదాభి రామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఉక్కుస్థంభమునుండి భయంకర నృసింహరూపముతో వెలువడి హిరణ్యకశిపుని గోళ్ళతోచంపి అతడికొడుకు ప్రహ్లాదుని కాపాడితివి అసంపూర్ణమైయిన పద్యం: పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహభీకర స్ఫుట వటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహభీకర స్ఫుట వటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం తట గృపజూచితివికద దాశరధీ కరుణాపయోనిధీ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇతరులకు దానం చేసిన రోజులలో దట్టమైన అరణ్యమధ్యభాగాలలో ఉన్నప్పటికీ అక్కడ కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. అదే ఇతరులకు దానం చేయని రోజులలో అయితే బంగారపు కొండ మీద ఉన్నప్పటికీ అక్కడ అనుభవించదగినదేదీ దొరకదు కదా! కనుక ఉన్నంతలో ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కనుక వీలయినంతగా అవసరంలో ఉన్నవారికి దానం చేయవలసిందిగా కవి ఈ పద్యం ద్వారా నొక్కి చెప్పాడు. పెట్టిన దినములలోపలన్ అంటే ఇతరులకు దానం చేసిన రోజులలో; నడు + అడవులకున్+ ఐనన్ అంటే దట్టమైన అడవుల మధ్యభాగంలో ఉన్నప్పటికీ; నానా + అర్థములున్ అంటే కావలసిన ద్రవ్యాలన్నీ; వచ్చున్ అంటే దొరుకుతాయి; పెట్టని దినములన్ అంటే ఇతరులకు దానం చేయని రోజులలో; కనకము + గట్టు అంటే బంగారంతో నిండిన కొండ ను; ఎక్కినన్ అంటే అధిరోహించినప్పటికీ; ఏమి అంటే అనుభవించదగినదేదీ; లేదు + కదరా అంటే ఉండదు కదయ్యా! అసంపూర్ణమైయిన పద్యం: పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల గనకపు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవరన్నా ఇతరులకు సహాయము చెద్దామని వస్తే, తను పెట్టకపొయినా ఫర్వాలేదుకాని చెడగొట్టకుండా ఉంటే చాలు. అలా చేసినట్లైతే తనే పెట్టినంత ఫలమే కాకుండా ఒక పెల్లి చేసినంత పుణ్యము వస్తుంది. కాబట్టి ఎవరన్నా ఇతరులకు సహాయము చేయడానికి సిద్దపడితే తనలోని ద్వేషభావాలను వదిలివేసి వారిని ప్రోత్సహించడం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి జేయకున్న దాను చెఱపకున్న పెండ్లి చేయునట్టి పెద్ద ఫలమురా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి జేయకున్న దాను చెఱపకున్న పెండ్లి చేయునట్టి పెద్ద ఫలమురా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనమేమి అడగకుండానే ఇచ్చేవాడు నిర్మలమైన దాత. అలా కాకుండా నొటికొచ్చినట్టు తిట్టి ఇచ్చెవాడు ఒక పురుగులాంటి వాడు. అసలేమి ఇవ్వకుండా పైపై ఆర్బాటం చేసే వాడు అసలెన్నడు పైకెదగడు. అసంపూర్ణమైయిన పద్యం: పెట్టిపోయువాడు కట్టడి గలదాత తిట్టి పోయువాడు తుట్టె పురువు రట్టు సేయువాడు రాణింపునకు రాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెట్టిపోయువాడు కట్టడి గలదాత తిట్టి పోయువాడు తుట్టె పురువు రట్టు సేయువాడు రాణింపునకు రాడు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కుమారా! పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు. ఇతర స్త్రీలను ఎపుడైనా చూచుటకు కోరవలదు. అసంపూర్ణమైయిన పద్యం: పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁబోవంగరాదు పరకాంతల నే ప్రొద్దే నెదఁబరికించుట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁబోవంగరాదు పరకాంతల నే ప్రొద్దే నెదఁబరికించుట కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: పెద్దలను గౌరవించే పద్ధతిని చక్కగా తెలిపిన నీతిపద్యమిది. పెద్దలు మనమున్న చోటుకు వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ, పొగరుతోనో, చిన్నాపెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరకు బద్ధకం వల్లనైనా సరే మన హద్దు గ్రహించకుండా, అలానే కూచుండిపోయే వారిని బుద్ధిలేని మొద్దుగా, మూర్ఖునిగా జమకడతారు. అసంపూర్ణమైయిన పద్యం: పెద్దలు విచ్చేసినచొ బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్ హద్దెరిగి లేవకున్నన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెద్దలు విచ్చేసినచొ బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దు వలెం జూతురతని ముద్దు కుమారా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమారీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ప్రతి మహిళా పుట్టినింటి గౌరవాన్ని నిలుపుతూ, మెట్టినింటి మేలు కోసం పాటుపడాలి. భర్త వద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదు. బావల ముందు అర్థం పర్థం లేకుండా తిరుగకూడదు. చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకుండా మనసులో కల్మషం లేకుండా మెలగాలి. అలాంటి కోడలును ఆ అత్తింటి వారు కన్నకూతురు వలె చూసుకోకుండా ఉంటారా! అసంపూర్ణమైయిన పద్యం: పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్ గనపడగ రాదు కోపము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్ గనపడగ రాదు కోపము మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సోమయాజి అని పేరు పెట్టుకుని పెద్ద బలవంతుడినని ఊహించుకుంటూ అమాయకమైన మేక పిల్లని, కోడి పిల్లని బలి ఇస్తారు. ఇలాంటి బలులు ఎన్ని ఇచ్చిన మోక్షం దొరకదని తెలియని మూర్ఖులు వాళ్ళు. అసంపూర్ణమైయిన పద్యం: పేరు సొమయాజి పెనుసిమ్హ బలుడాయె మేకపొతు బట్టి మెడను విరవ కాని క్రతువువలన కలుగునా మొక్షంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పేరు సొమయాజి పెనుసిమ్హ బలుడాయె మేకపొతు బట్టి మెడను విరవ కాని క్రతువువలన కలుగునా మొక్షంబు విశ్వధాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పైరు వేసి దానిని బాగా సంరక్షించిన వానికే పంట చెందుతుంది.ఏమి వేయకుండా ఊరికే కూర్చున్న వానికి పంట ఏవిధంగా దోరుకుతుంది. అదే విధంగా ఎంత చదివిన వానికైనను ప్రయత్నింపనిదే ఙానము రాదు. అసంపూర్ణమైయిన పద్యం: పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు పైరు నిడని వాడు ఫలము గనునె? పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడౌ?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు పైరు నిడని వాడు ఫలము గనునె? పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడౌ? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయు చుండుము. అప్పుడే వారు సంతోషింతురు. లేకున్న దోషములను లెక్కింతురు. నీ యందు తప్పు కల్గిన యెడల నీకు హాని కలుగును. అసంపూర్ణమైయిన పద్యం: పోషకుల మతముఁగనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్, దోషముల నెంచుచుందురు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:పోషకుల మతముఁగనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్, దోషముల నెంచుచుందురు, దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ధైర్యవంతుడు పట్టభద్రుడుకాకున్నను ప్రజలు గుర్తిస్తారు, రాజు కాకున్నను గౌరవిస్తారు అలాగే యోగి కాకున్నను మంచి చెడ్డలు ఎరిగి జాగ్రత్తగా మాట్లడుతారు. కాబట్టి సమాజంలో మన్నన పొందడానికి ధైర్యం కలిగి ఉండాలి. చెడ్డని ఎదిరించగలగాలి. అసంపూర్ణమైయిన పద్యం: ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు పై గిరీటముండు బ్రభుడుకాడు ఓగు దెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు పై గిరీటముండు బ్రభుడుకాడు ఓగు దెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనకు తోలి దైవం తల్లి. ఆ తర్వాత తండ్రి . ఇక గురువు తుది దైవము. ఈ ముగ్గురిని మించిన దైవం లేదని అందరు గ్రహించాలి. అసంపూర్ణమైయిన పద్యం: ప్రధమున మాతృదేవత పదపడి జనకుండుటగును బరికింప నికన్ కుదిరిన సదమల గురుడే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రధమున మాతృదేవత పదపడి జనకుండుటగును బరికింప నికన్ కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు వేఱు తోరము వేమ.",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: రాజులకి అపరాధములు చెల్లిస్తారు కాని బీదవానికి దానం చేయరు. వేశ్యలకు ధనమిచ్చినట్లు విద్యార్ధులకివ్వరు. కల్లు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కాని పాలు కోసం పది సార్లు ఆలోచిస్తారు. అసంపూర్ణమైయిన పద్యం: ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు వనిత కిచ్చునట్లు వటులకీరు సురకు నిచ్చునట్లు సుధనుకును నీయరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు వనిత కిచ్చునట్లు వటులకీరు సురకు నిచ్చునట్లు సుధనుకును నీయరు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రాజు కాని కోతిలాగ చపలచిత్తుడైతే గనుక మంత్రి అశుద్దాన్ని తినే పందిలా మారతాడు. సైనికులు పశువుల్లా మారిపోతారు. ఇక గుర్రాలు ఏనుగులు, ఎలుకలు పిల్లుల్లా అవుతాయి. కాబట్టి ఎంత బలగం ఉన్నా రాజ్యన్ని పరిపాలించే ప్రభువు సమర్దుడు కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ సైనికుండు పక్కి సేన పనులు ఏన్గులశ్వములను నెలుకలు పిల్లులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ సైనికుండు పక్కి సేన పనులు ఏన్గులశ్వములను నెలుకలు పిల్లులు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఇందులో నాలుగు ప్రశ్నలున్నాయి 1. ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? కోరికలన్నీ తీర్చే సంపదలు పురుషునికెన్ని కలిగితేనేమి? 2. న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? శత్రువులపై విజయం సాధించి భూభాగాన్ని ఎంత విస్తరిస్తేనేమి? 3. సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? బాగా మిత్రులకు ధనకనక వస్తువాహనాలిచ్చి గౌరవిస్తేనేమి? 4. కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్? కల్పాంతందాకా చావులేకుండా బ్రతికితేనేమి? అనేవి ప్రశ్నలు దీనికి సమాధానాలేమిటి? అంటే ఇందులో లేవు. బయటినుండి తీసుకోవాలి ఆలోచించగా ఇవన్నీ ప్రయోజనం లేనివని అర్థం. మరేమి కావాలి ఎప్పుడు ఇవి ఫలవంతమైనవి. అంటే మోక్షదాయకమైనపుడు అనేది సమాధానం లేదా మోక్షమివ్వవుకనుక ఇవి నిష్ప్రయోజనాలే అని అర్థం స్ఫురుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్?",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ప్రేమతో పెట్టకపోతే పంచభక్ష్య పరమాన్నాలు కూడ రుచించవు. భక్తిలేని పూజ వలన పూజ సమాగ్రి దండగ. అలానే పతి భక్తి లేని భార్య నిరుపయోగము. అసంపూర్ణమైయిన పద్యం: ప్రియములేని విందు పిండి వంటలచేటు భక్తిలేని పూజ పత్రిచేటు ఓజమాలు నాల దోలి మాడల చేటు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రియములేని విందు పిండి వంటలచేటు భక్తిలేని పూజ పత్రిచేటు ఓజమాలు నాల దోలి మాడల చేటు విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రేమలేకుండా విందుచేస్తే పిండివంటలు వృధా.భక్తిలేకుండా పూజచేసి ప్రయోజనం ఉండదు. పత్రీ,పూలు చేటు.అర్హత లేనివారికి సువర్ణ దానమిస్తే పుణ్యం రాదుసరికదా!బంగారం వృధా.వేమన శతకం. అసంపూర్ణమైయిన పద్యం: ప్రియములేనివిందు పిండివంటలచేటు భక్తిలేనిపూజ పత్రిచేటు పాత్రమెరిగి నీవి బంగారు చేటురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రియములేనివిందు పిండివంటలచేటు భక్తిలేనిపూజ పత్రిచేటు పాత్రమెరిగి నీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనిషిఎడమచేతతినుట,కుడిచేత గుదముకడుగుటకూడనట్లే ప్రభువులునీచునికి గొప్ప అధికారము,గొప్పవారికి నీచపనిచ్చుటతగదు. అసంపూర్ణమైయిన పద్యం: ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం దామతి తుచ్చపుంబని నెదంబరికింపక యీయరాదుగా వామకరంబుతోడ గడువం గుడిచేత నపానమార్గముం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం దామతి తుచ్చపుంబని నెదంబరికింపక యీయరాదుగా వామకరంబుతోడ గడువం గుడిచేత నపానమార్గముం దోమగవచ్చునే మిగులదోచని చేతగుగాక భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అందరికి ఉపయోగపడే మంచి విషయం ఒక్కటి చెప్తే చాలు. అనవసరమైన వ్యర్ధ ప్రేలాపలనలు వెయ్యి పలికినా ఉపయోగం ఉండదు. అలాగే భక్తి లేకుండా ఎన్ని మొక్కులు మొక్కినా శూన్యం. భక్తి కలిగిన మొక్కు ఒక్కటి చాలు. అసంపూర్ణమైయిన పద్యం: ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల? దిక్కుకలిగి మ్రొక్క నొక్కటి చాలదా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల? దిక్కుకలిగి మ్రొక్క నొక్కటి చాలదా? విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మూర్ఖుని దగ్గర కాని ధనం చేరిందా, తమకేమన్న హాని చేస్తాడెమో అని కోరలున్న పాముని చూసి భయపడినట్లు భయపడుతారు. కాని ధనం పొయిందా, అతన్నెవరూ పట్టించుకోరు, చేరదీయరు. కోరలు పొయిన పాముని ఎవరూ పట్టించుకోరు కదా ఇదీ అలానే. అసంపూర్ణమైయిన పద్యం: ఫణికి గోరలుండు భయమొందునట్టులే వెఱుతురయ్య దుష్టువిభవమునకు కోఱలూడ ద్రాచు మీఱునా దుష్టత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫణికి గోరలుండు భయమొందునట్టులే వెఱుతురయ్య దుష్టువిభవమునకు కోఱలూడ ద్రాచు మీఱునా దుష్టత విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఏదైనా సమస్య వచ్చినపుడు న్యాయం తెలుసుకుని జవాబివ్వడం ఉత్తమం. అలా సమాధానం ఇచ్చినవాడే ఉత్తముడై గౌరవించబడతాడు. అలాంటి న్యాయ గుణము లేకపొయినా, కావాలని అన్యాయాన్ని ప్రోత్సహించినా గౌరవం పొందలేరు. అసంపూర్ణమైయిన పద్యం: ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు గుణములేక యున్న గుదురునే యూహలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు గుణములేక యున్న గుదురునే యూహలు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చకోరపక్షులు చంద్రునిచల్లనివాడని దరిచేరును.అట్లేఅధికారి మంచివాడైన లాభముకొంచమైననూ అంతాదగ్గరచేరుదురు. అసంపూర్ణమైయిన పద్యం: ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకు లాతనికపేక్ష యొనర్తురదెట్లు చంద్రికా విలసనమైన దామనుభవింప జకోరములాసజేరవే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకు లాతనికపేక్ష యొనర్తురదెట్లు చంద్రికా విలసనమైన దామనుభవింప జకోరములాసజేరవే జలువగలట్టి వాడగుటజందురు నెంతయుగోరి భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: సాధారణముగా కొందరు కామినీ కాంచనముల యందు ఆశ కలిగి యుందురు.ఎవరు బంగారమును,స్త్రీలను చూచినను మనసు చలించక యుందురో అట్టివారు యోగులలో అగ్రగణ్యులని చెప్పబడుదురు. అసంపూర్ణమైయిన పద్యం: బంగరు పొడగన్న భామల పొడగన్న చిత్తమునను చింత సేయడేని వాడె పరమయోగి వర్ణింప జగమందు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బంగరు పొడగన్న భామల పొడగన్న చిత్తమునను చింత సేయడేని వాడె పరమయోగి వర్ణింప జగమందు విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బంగారము తాకట్టుపెట్టకు అసలు,వడ్డీ అంటూ మొత్తం లాగేస్తారు.యుద్ధంలోంచీ భయంతో పారిపోయిరాకు.దుకాణములనుండీ సరుకులు అప్పుగా[అరువు]తీసుకోకు. వివేక హీనుడితో స్నేహముచేయకు.సుమతీ శతకపద్యం. అసంపూర్ణమైయిన పద్యం: బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే నంగడి వెచ్చములాడకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనస్సే అన్ని కర్మలకు మూలం. దానిని అదుపులో ఉంచుకోనె మిగిలిన వాటిని జయించాలి. మన మనస్సునే అదుపులో ఉంచుకోలేనప్పుడు బయట వాటిని ఎలా సాదిస్తాం. ఇంట గెలిచాకనే బయట కూడ గెలవాలి. అసంపూర్ణమైయిన పద్యం: బంటుతనముగాదు బలముతొగట్టగా వెంటనుండి మనసు వెతలబఱచు ఇంటగెల్చి రచ్చ నిల గెల్వవలెనయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బంటుతనముగాదు బలముతొగట్టగా వెంటనుండి మనసు వెతలబఱచు ఇంటగెల్చి రచ్చ నిల గెల్వవలెనయా! విశ్వధాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఎప్పుడూ బురదలో దొర్లె పందికి గంధం వాసన ఎలా తెలియదో, అలాగే ఏప్పుడూ బండబూతులు మాట్లాడుతూ అందరిని ఇబ్బంది పెట్టెవాడికి మంచి వాళ్ళ విలువ అసలు తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: బండబూతులాడు పరమనీచుండెన్న దండివాని మేల్మి తానెఱుగునె? చందనంబు ఘనత పంది యేమెఱుంగును?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బండబూతులాడు పరమనీచుండెన్న దండివాని మేల్మి తానెఱుగునె? చందనంబు ఘనత పంది యేమెఱుంగును? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పాడైపోయిన పదార్థాలను నాలుగుబానలతో నూనిపెట్టి వంట చేసినప్పటికీ ఆవంటకు రుచిరాదు. అదేవిధంగా పూర్వపుణ్యం ఉంటే వాళ్ళజీవితం బాగుపడుతుందిగానిఅది లేనప్పుడు ఏమి బాగుపడదు. అసంపూర్ణమైయిన పద్యం: బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో వండి శుద్ధిచేయ దండి యగునె పుట్టునందు గల్గు పూర్వపున్యంబున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో వండి శుద్ధిచేయ దండి యగునె పుట్టునందు గల్గు పూర్వపున్యంబున విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పేదవారి కష్టాన్ని తెలుసుకుని వారికి సాయపడని ధనవంతుడి ధనంవల్ల ప్రయోజనమేమిటి?కలిసిరాని బంధువుతో లాభమేమిటి?రోగి వ్యాధిఏమిటో తెలుసుకో లేని వైద్యుడెందుకు?అంటున్నాడువేమన. అసంపూర్ణమైయిన పద్యం: బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల ప్రోది యిడని బంధు భూతమేల వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల ప్రోది యిడని బంధు భూతమేల వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల విశ్వదాభిరామ వినురవేమ",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గెదెలు అరిచినట్లు వేదాలు వల్లిస్తే ఫలితమేమి ఉండదు. దానిలో ఉన్న భావార్ధకములు గ్రహించి సార్ధకులు కావాలి. అలా కానట్లైతే వినెవారు వెఱ్ఱివారుగా నెంచుతారు. అసంపూర్ణమైయిన పద్యం: బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా? అందు సార్ధకంబు చెందకున్న విన్నవారు వారి వెఱ్ఱులుగా నెంత్రు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా? అందు సార్ధకంబు చెందకున్న విన్నవారు వారి వెఱ్ఱులుగా నెంత్రు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కృష్ణా! నువ్వు కరిరాజు గజేంద్రుడికి బలమై కాపాడావు. ద్రౌపదికి కౌరవులు మాన భంగం చేయు సమయములో చీరలిచ్చి ఆమె మానాన్ని కాపాడావు.సుగ్రీవునికి బలమయ్యావు.నాకూనీవు బలమౌతండ్రీ! అసంపూర్ణమైయిన పద్యం: బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వడు రవిసుతునకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వడు రవిసుతునకు బలమెవ్వడు నాకునీవు బలమౌ కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బలముంటే బంధువులసాయముంటుంది లేకుంటేశత్రువులౌతారు. మంటల్నిగాలి మరింతపెంచుతుంది.కొంచెమైతే ఆర్పుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై జ్వలనుడుకానగాల్చుతరి సఖ్యముచూపును వాయుదేవుడా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై జ్వలనుడుకానగాల్చుతరి సఖ్యముచూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదేగాలిభాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైన చీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ప్రపంచంలో చాలామంది తమకు చాలా బలం ఉందని, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉంటారు. ప్రతివారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎవరు పలకరించినా వారిని తక్కువగా చూస్తూ హేళనగా మాట్లాడతారు. తలనిండా విషం ఉన్న పామును సైతం అతి చిన్నవైన చీమలన్నీ క లిసి చంపేస్తాయి. పాములతో పోలిస్తే చీమలకు బలం కాని శక్తి కాని లేదు. అయినప్పటికీ ఐకమత్యం గల కొన్ని చీమలు కలిసి ఆ విషసర్పాన్ని చంపుతాయి. ఇది లోక ంలో ఉన్న వాస్తవం. అటువంటి వాస్తవంతో పోల్చి, మనుషుల ప్రవర్తనను వివరించాడు బద్దెన తన సుమతీ శతకంలో. అసంపూర్ణమైయిన పద్యం: బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: చంద్రుడున్నచో వెన్నెలకాయునేగాని నక్షత్రములెన్నున్న వెలుగులేనట్లే రాజువల్లే సభకు కాంతి. అసంపూర్ణమైయిన పద్యం: బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గ దెయ్యెడన్ జల్లని చందురుం డెడసి సన్నపు జుక్కలు కోటియున్న","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గ దెయ్యెడన్ జల్లని చందురుం డెడసి సన్నపు జుక్కలు కోటియున్న జల్లునే వెన్నెలల్ జగము జీకటులన్నియు బాయ భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మూర్ఖులు ప్రయత్నమేమి లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యము సఫలమవుతుందని సంతోషిస్తారు. ఒకవేళ అవకపోతే తమ కర్మమని వాపోతారు. పనులు ప్రయత్నముతో అవుతాయని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్దం కాదు. శకునాలు విడిచి కష్టపడుట మేలు. అసంపూర్ణమైయిన పద్యం: బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫలములగు ననుచు సంతసించి, కానిపనులకు దమ కర్మ మటందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫలములగు ననుచు సంతసించి, కానిపనులకు దమ కర్మ మటందురు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: బ్రాహ్మనుడైతే ఏమిటి, భక్తుడైతే ఏమిటి, జోగి ఐతే ఏమిటి, యొగి ఐతే ఏమిటి. యముడు ముందు ఇలాంటి భెదాలేమి ఉండవు. ఎవరి పాపలకు తగ్గట్టు వాళ్ళకి శిక్ష వేస్తూనే ఉంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: బాపడనగనేమి? భక్తుడనగనేమి? జోగియనగనాఎమి? స్రుక్కనేమి? ఇన్నియేల వెన్కని నజుండు పని తీర్చు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బాపడనగనేమి? భక్తుడనగనేమి? జోగియనగనాఎమి? స్రుక్కనేమి? ఇన్నియేల వెన్కని నజుండు పని తీర్చు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బాలుడిగా ఉన్నప్పుడెమో భగవచ్చింతన తగదు. యవ్వనములో సిరి సంపదలు, అందచందాల వెంటపడి తిరుగుతావు. ముసలితనం వచ్చి చావు దగ్గరపడే సరికి శివుడు గుర్తొచ్చి, ఆరాధించడం, అన్వేషించడం మొదలుపెడతావు. అసంపూర్ణమైయిన పద్యం: బాలుడువై యున్నప్పుడు చాలవు, యౌవనమందు సంపదరూపుల్ మేలమౌ, ముదిమియె యే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బాలుడువై యున్నప్పుడు చాలవు, యౌవనమందు సంపదరూపుల్ మేలమౌ, ముదిమియె యే వేళను కడతేర్చు, శివుని వెదకుర వేమా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పొట్టకూటి కోసం ప్రతిఙలు చేసి, వాటిని పట్టించుకోక, ఇతరులను మోసము చేసి కాలము గడుపుతూ ఉంటారు దుర్జనులు. ఇన్ని చేసిన తరువాత చివరి దశలో మోక్షము కోసము ప్రాకులాడుతుంటారు. వీరికెలా మోక్షము కలుగుతుంది? అసంపూర్ణమైయిన పద్యం: బాసలాడనేర్చి పలుమోసములు చేసి గ్రాసమునకు భువిని ఖలుడవైతి దోసకారి! నీకు దొరుకునా మోక్షము?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బాసలాడనేర్చి పలుమోసములు చేసి గ్రాసమునకు భువిని ఖలుడవైతి దోసకారి! నీకు దొరుకునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖుడు తనకు తానే పెద్ద వాడిని గొప్ప వాడినని బింకాలు పోతుంటాడు. కాని అటువంటి వాడికి ఇంటా బయట ఎటువంటి మర్యాద ఉండదు. వాడు చచ్చినా గౌరవం పొందలేడు. గొప్పతనము మనకు ఇతరులు ఇచ్చేది కాని మనకు మనము ఇచ్చుకునేది కాదు. అసంపూర్ణమైయిన పద్యం: బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు సంకళ్చునకు ఎచ్చు కలుగుదిచట, జచ్చిన రాదట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు సంకళ్చునకు ఎచ్చు కలుగుదిచట, జచ్చిన రాదట విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: బుద్దిమంతునికి పనికి మాలిన స్నేహము, కార్యసాధకునికి చంచలత్వము, కుత్సితుడికి గురుభక్తి కుదరవు. ఇవన్ని ఒకదానికోకటి వ్యతిరేకమైనవి. అసంపూర్ణమైయిన పద్యం: బుద్దియతునికేల పొసగని సఖ్యము కార్యవాదికేల కడు చలంబు కుత్సితునకు నేల గురుదేవభక్తి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బుద్దియతునికేల పొసగని సఖ్యము కార్యవాదికేల కడు చలంబు కుత్సితునకు నేల గురుదేవభక్తి? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: బుద్ధిమంతునకు కుదరని స్నేహముతో పనిలేదు. కష్టించి పనిచేయువానికి పట్టుదలలు,పంతాలతో పనిలేదు. అట్లే దుష్టునికి గురువులయందు, దేవతలయందూ భక్తి కుదరదు.అనవసరమని తలతురు.ఇదివేమన పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు కార్యవాదికేల కడుచలంబు కుత్సితునకేల గురుదేవతాభక్తి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు కార్యవాదికేల కడుచలంబు కుత్సితునకేల గురుదేవతాభక్తి విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బూటకపు మాటలు చెపుతూ, నాటకాలాడి, దొంగ వినయము చూపి, వంచన చేస్తూ తమకెదురు లేదనే గర్వంతో తిరుగుచుంటారు కొందరు. అసంపూర్ణమైయిన పద్యం: బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని నాటకంబు లాడి నయముచూపి దీటులేక తాము తిరుగుచునుందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని నాటకంబు లాడి నయముచూపి దీటులేక తాము తిరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దశరథుని కుమారా, దయలో సముద్రమువంటివాడా, అబద్ధం చెప్పనివాడు గొప్పవాడు, యోగ్యుడూను. శత్రువు బాగా దగ్గరకు వచ్చినప్పటికీ భయపడని వాడే వీరుడు, ధీరుడూను. యాచకుడు చేయి చాచి దానం అడిగినప్పుడు మంచిమనసుతో దానం చేసేవాడే అసలయిన దాత. నిన్ను పూజించేవాడే అనుమానం లేని మనసు ఉన్నవాడు (నిర్మలమైన మనసు కలిగినవాడు). అసంపూర్ణమైయిన పద్యం: బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్ జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్ గొంకని వాడె దాత మిము గొల్చి భజించిన వాడె పో నిరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్ జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్ గొంకని వాడె దాత మిము గొల్చి భజించిన వాడె పో నిరా తంక మనస్కుడెన్నగను దాశరథీ కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడీ పద్యంలో వేమన. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు. ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినా మిగిలి ఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన. బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు. అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది. ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకితభావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమే వివేకం. అసంపూర్ణమైయిన పద్యం: బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఈ శరిరాన్ని నమ్మి, మంచి ఆహారమిచ్చి పోషించి మళ్ళి దేవుని పేరుమీద ఉపవాసాలతో శుష్కింపజేయడం మహా పాపం. తన హృదయంలో మనస్పూర్తిగా భక్తిని నిలిపితే అదే మోక్షం. అసంపూర్ణమైయిన పద్యం: బొంది నమ్మి మిగులు బోషించి పలుమాఱు ప్రాణి విడుచుటెల్ల బాతకంబె తనదులోన భక్తి దనరటే మొక్షము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొంది నమ్మి మిగులు బోషించి పలుమాఱు ప్రాణి విడుచుటెల్ల బాతకంబె తనదులోన భక్తి దనరటే మొక్షము విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శరీరంఎంతపోషించినా చూస్తూండగానే ముసలిదయిపోతోంది.ప్రాణంఎలా వచ్చిందోఅలాగేపోతోంది,ధనము మనదనిప్రేమిస్తే అనుకోనిఖర్చులొచ్చి కరిగి పోతోంది.ధర్మమేమిగిలిమనతో పుణ్యం గావస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు బ్రాణమెవరిసొమ్ము భక్తిసేయ ధనముఎవరిసొమ్ము ధర్మమేతనసొమ్ము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు బ్రాణమెవరిసొమ్ము భక్తిసేయ ధనముఎవరిసొమ్ము ధర్మమేతనసొమ్ము విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వేశ్య కల్లబొల్లి మాటలు చెప్పి విటుని ఇల్లు గుల్ల చేసి, దరిద్రుని చేసి, తర్వాత వెల్లి రమ్మంటూ తన ఇంటినుంచి వెళ్ళగొడుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: బొల్లి మాటలాడు బోగముదానితో దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి వెళ్ళి రమ్మటంచు వెడలించు నింటిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బొల్లి మాటలాడు బోగముదానితో దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి వెళ్ళి రమ్మటంచు వెడలించు నింటిని విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తలను బోడిగా చేసుకున్నా, విభూతి పూతలు పూసుకున్నా, ఎంతగా యోగ విద్యలు ప్రదర్శించినా, ప్రాణాయామాయాలు చేసినా మనసులోని మాలిన్యాలు తొలగిపోకుండా ఎవరూ యోగి కాజాలరు. అసంపూర్ణమైయిన పద్యం: బోడి తలలు నెల్ల బూడిద పూతలు నాసనముల మారుతాశనముల యోగిగాడు లోను బాగు గాకుండిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బోడి తలలు నెల్ల బూడిద పూతలు నాసనముల మారుతాశనముల యోగిగాడు లోను బాగు గాకుండిన విశ్వదాభిరామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఙానము పొందాలంటే నిష్టగా కష్టపడి ప్రయత్నించాలి. లేదంటే బొనులో ఉన్న ఎలుక ఎలగైతె బయటకు పోవాలని దారులు వెతుకుతుందో మనసు కూడ అలాగే చేసె పని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: బోనులోన యెలుక పోజూచునట్టుల ఙానమొంద ఎఱుక చనును మీద గాన మేను మఱచి ఘనతత్వమందరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బోనులోన యెలుక పోజూచునట్టుల ఙానమొంద ఎఱుక చనును మీద గాన మేను మఱచి ఘనతత్వమందరా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: బ్రతుకు శాశ్వతమని భావించి విర్రవీగుచూ తిరిగేవాడు వెఱ్ఱివాడు.భూమిమీద ఉన్న ప్రాణులందరు యముని కత్తిముందు గొఱ్ఱెలే. అసంపూర్ణమైయిన పద్యం: బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు ప్రాణులెల్ల యముని బారికి గొఱ్ఱెలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు ప్రాణులెల్ల యముని బారికి గొఱ్ఱెలు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: దైవం ఎక్కడ, బ్రహ్మం ఎక్కడ అని పదే పదే అడుగుతూ ఉంటారు మూర్ఖజనులు, సమస్తమంతా బ్రహ్మతో నిండియుండగా అనుమానం ఎందుకో? అసంపూర్ణమైయిన పద్యం: బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై యుండ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై యుండ విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: యుద్ధము చేయుటలో ఆరితేరిన భయంకరుడు, దుఃఖములో ఆర్తితో నున్నవారిని అక్కున జేర్చుకునే ఆత్మబంధువు. బాణప్రయోగ విద్యయందును, భుజ బలము నందును రామునకు దీటైన దేవుడు మరియొకడు లేడు గాక లేడని మదగజము నెక్కి 'డాం డాం' అంటూ డప్పు కొట్టి ప్రపంచమంతటా చాటింపు వేస్తాను.దశరధ రామా! కరుణా సముద్రా!ఇది దాశరధీ శతకం లోని పద్యం.కవి రామదాసుగా పేరుపొందిన గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అనుకూలవతి అయిన భార్య దోరికిందా అతడు అదృష్టవంతుడే. అటువంటి భార్య మూలంగా భక్తి, ముక్తి, భాగ్యము మూడు కలుగుతాయి. కాని భర్త మనస్సు గ్రహించలేని భార్యతో సంసారం వ్యర్ధము. అసంపూర్ణమైయిన పద్యం: భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును చిత్తమెఱుగు పడతి చెంత బతికి చిత్తమెఱుగని సతి జేరంగరాదురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును చిత్తమెఱుగు పడతి చెంత బతికి చిత్తమెఱుగని సతి జేరంగరాదురా విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా, నీవు నా విషయమై ""వీడు సంసార సుఖములయందాసక్తుడై అందు క్రీడించుచు మహాపాపము చేసినాడు, నన్ను యెరగకున్నాడు, మహాపాపాత్ముడై యున్నాడు, వీనితో నాకేమి?"" అని తలచుచున్నావు. నేను నరకసముద్రములో పడియున్నను పట్టించుకొనకున్నావు. ఇది నీకు తగునా! తన పిల్లవాడు ఆడుకొనుచు ఆటలోని పారవశ్యములో, యెరుగక నూతిలో పడినచో వాని తండ్రి తన పిల్లవాడు ఏమయ్యెనో విచారింపక, వానిని నూతినుండి బయటకు తీయకుండ ఊరకుండునా! అసంపూర్ణమైయిన పద్యం: భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! సంసారదుఃఖములు తొలగుట నీ పాదపద్మస్తుతిచేతనే అగును కాని నీ ముందు కీటకములవంటి వారగు రాజులను స్తుతించుటచే కాదు. ఎట్లన పసివారికి తమ తల్లులు వాత్సల్యముతో దయాభావముతో ఇచ్చు స్తన్యమును త్రాగుటచే వారి ఆకలిదప్పులు తీరునే కాని మేకల మెడలనుండి వ్రేలాడు చంటినుండి తీరవు కదా! అసంపూర్ణమైయిన పద్యం: భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ ష్థివిశేషంబున నిచ్చి చంటఁబలె నో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! విభూతి ధూళి రేగునట్లు పూసికొనుటచే దుమ్ముతో నిండిన శరీరము కలవారు, తమ తలలపై ఉన్న జడల బరువుతో నిండిన తమ శిరస్సులు కలవారు, శివతత్త్వమునే నిరంతరము భావన చేయుట అను తపమునందే మునిగి చిక్కుకొనియుండు అంతఃకరణవృత్తులు కలవారు, తమ నాలుకలపై పంచాక్షరీమంత్రమును నిలుపుకొని జపసిద్ధి పొందినవారు ప్రాపంచిక సుఖముల విరక్తి నొందినవారు, తమకు ఏమియున్నను లేకున్నను ఉన్నదానితోనే ఆనందముతో నుండువారు సత్యమునే పలుకువారు, మిగుల ప్రకాశించుచుండు రత్నములవలె శ్రేష్ఠరుద్రాక్ష పంక్తులతో కూడిన వారును అగునట్టి నీ భక్తులు ఎవ్వరు అయినను వారి యితరము లగు భేదములను ఎన్నక వారిని సేవింతును. అసంపూర్ణమైయిన పద్యం: భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రాక్షసాంతక రామా!సూర్యుడుదయించగానే చంద్ర,అగ్నితేజస్సులు వెలవెలపోయినట్లు నీపదధ్యానము చేసినయెడల ఇతరదేవతలకాంతు లణగిపోవును.గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్ హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీపద ధ్యానముచేయుచున్న బరదైవమరీచు లడంగకుండునే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్ హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీపద ధ్యానముచేయుచున్న బరదైవమరీచు లడంగకుండునే దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: భయంకరమైన పెద్దపులులనైనా భుజబలంతో చంపగలం. పాముకంఠాన్ని చేత్తో పట్టుకోగలం. కోటి బ్రహ్మరాక్షసులనైనా పారదోలగలం. మనుషుల రోగాలనూ మాన్పగలం. నాలుకకు రుచింపని చేదునైనా మింగగలం. పదునైన కత్తిని చేత్తో అదుమగలం. కష్టమైనా సరే, ముండ్లకంపలోకి దూరగలం. ఆఖరకు, తిట్టేవాళ్ల నోళ్లనైనా కట్టడి చేయగలం. కానీ, దుష్టులకు జ్ఞానబోధ చేసి, వారిని మంచివారిగా మాత్రం మార్చలేం. ఎంతటి చతురులకైనా ఇది సాధ్యపడదు సుమా. అసంపూర్ణమైయిన పద్యం: భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి సజ్జనుల జేయలేడెంత చతురుడైన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి సజ్జనుల జేయలేడెంత చతురుడైన భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవనికి పూర్వజన్మలో సంపాదిచుకున్న సుకృత సంపద సమృద్ధిగా ఉంటుందో అలాంటి సుగుణశాలికి అడవి నగరంగాను, శత్రువులు ఆత్మీయులుగాను, భూమి అంతా నిధులతోను, రత్నాలతోను నిండినదిగా అగును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి వనము పురమగుఁ, బరులాత్మజనము లగుదు,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి వనము పురమగుఁ, బరులాత్మజనము లగుదు, రవని నిధిరత్నపరిపూర్ణ యయి ఫలించు",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పాలకుడు సమర్థుడు కాకపోతే ప్రజలకు మేలు జరగదు. మహాభారతంలో కౌరవులవైపు అతిరథ మహారథులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యుల వంటి వారెందరో ఉన్నారు. అయినా, ఏం లాభం? ప్రభువు దుర్యోధనుడి బుద్ధిలోనే ఉంది కదా అసలు లోపం. మంత్రులు, ప్రధానులు ఎంత ప్రజ్ఞాదురంధరులైతేనేం, పాలకుడు సమర్థుడైనప్పుడే కార్యాలు చెల్లుతాయి. అసంపూర్ణమైయిన పద్యం: భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగలవారు భాస్కరా!!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రాజశ్రేష్టుడవైనరామా!ముల్లోకాలలో రాజ్యము స్థాపించిన రామా!మోక్షాన్ని ఇవ్వగల రామా!ఓసీతాపతిరామా!నిన్ను స్టుతిస్తాను.పాపాలుపోగొట్టు.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్ బాపగదయ్యరామ నినుప్రస్థుతి చేసెదనయ్యరామసీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్ బాపగదయ్యరామ నినుప్రస్థుతి చేసెదనయ్యరామసీ తాపతిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదన భీతుఁజూచి కాలుడు నవ్వును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదన భీతుఁజూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అర్జనుడెంతగొప్పవిలుకాడైననూ క్రిష్ణనిర్యాణానంతరము కృష్ణునిభార్యలను బోయవారినుండీ కాపాడలేకపోయెను.దైవబలంముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా వీరవరేణ్యుడర్జనుడు వింటికినేనధికుండనంచుదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా వీరవరేణ్యుడర్జనుడు వింటికినేనధికుండనంచుదా నూరక వింటినెక్కిడగనోపడు కృష్ణుడులేమి భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మొక్కకు నీళ్ళు పోయకుండా మల్లెపూలు పూస్తాయా? అలాగే వంట వండకుండా వంటకం దోరుకుతుందా? ఎదైనా పొందాలంటే కష్టపడి పని చేయాలి. పని చేయకుండా ఫలితం పొందాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: మంచినీరు పోయ మల్లెపూచునుగాని ఫలిత మొనరుటెట్లు పని జొరమిని వంటచేయకెట్లు వంటక మబ్బును?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంచినీరు పోయ మల్లెపూచునుగాని ఫలిత మొనరుటెట్లు పని జొరమిని వంటచేయకెట్లు వంటక మబ్బును? విశ్వదాభి రామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు దోరకడం చాలా కష్టం. అదే చెడ్డవాళ్ళైతే ప్రతిచోట కనపడుతూ ఉంటారు. లోకంలో మంచి బంగారం దోరకడం కష్టం కాని బూడిద దోరకడం చాలా తేలిక. అసంపూర్ణమైయిన పద్యం: మంచివారు లేరు మహిమీద వెదికిన కష్టులెందఱైనగలరు భువిని పసిడి లేదుగాని పదడెంత లేదయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంచివారు లేరు మహిమీద వెదికిన కష్టులెందఱైనగలరు భువిని పసిడి లేదుగాని పదడెంత లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మంచి శకునాన్ని ముహుర్తాన్ని జూసి లోకంలో అందరూ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు, అయినప్పటికీ మంచిచెడ్డలు జరుగుతూనే ఉంటాయి. మనుష్యుల కర్మలని శకునాలు అడ్డుకుంటాయా? అనుభవించి తీరవలసిందే. అసంపూర్ణమైయిన పద్యం: మంచిశకునములని యెంచి పెండిలి సేయు వారె కానివారు లేరు వసుధలోన జనుల కర్మములకు శకునముల్ నిల్పున?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంచిశకునములని యెంచి పెండిలి సేయు వారె కానివారు లేరు వసుధలోన జనుల కర్మములకు శకునముల్ నిల్పున? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనిషి మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో తిరిగి, చివరికి మట్టిలోనే కలిసిపోతున్నాడు. మనిషి అనేవాడు మట్టిలో కలవడమే తత్వము. ఇది తప్పుబట్టరాని నిజం. అసంపూర్ణమైయిన పద్యం: మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి మంటిలోనె దిరిగి మనుజుడాయె మన్నుమంటి గలువ మనుజుడే తత్వము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి మంటిలోనె దిరిగి మనుజుడాయె మన్నుమంటి గలువ మనుజుడే తత్వము విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నోటికొచ్చిన కొన్ని మంత్రాలు జపించి, కాసేపు దేవతారాధన చేసి, తామింకా గొప్పవాళ్ళమైపొయామని తలచి వేద పఠనము మొదలు పెడతారు. ఇదంతా వెఱ్ఱితనము. మంత్ర తంత్రాల వలన కరుణ జనించదు. అసంపూర్ణమైయిన పద్యం: మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకు గరుణ చెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకు గరుణ చెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మొసలి నోట్లో దాని కోరల మధ్య ఇరుక్కొన్న రత్నాన్ని ఎంతో ప్రయత్నంచేత(దాన్ని చంపకుండా) బైటకు తీయవచ్చు పెను కెరటాలు క్షణం ఆగుండా ఒడ్డుకువిసిరే సముద్రాన్నయినా దాటవచ్చు మహాభీకరంగా బుసలు కొట్టే పామును సయితము మచ్చికతో పూలదండవలె తలమీద ధరించవచ్చు కానీ పట్టరాని క్రోధంతో మూర్ఖుడై వున్నవాడిని సమాధాన పరచడం మాత్రం నిజంగా అసాధ్యం అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ స్తకమునఁ బూవుదండవోలె సర్పమునైన భరింప వచ్చు, మ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ స్తకమునఁ బూవుదండవోలె సర్పమునైన భరింప వచ్చు, మ చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరి కిన్",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం. చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: మగ మీనమువై జలధిని పగతుని సోమకుని జంపి పద్మ భవునకు న్నిగమముల దెచ్చి యిచ్చితి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మగ మీనమువై జలధిని పగతుని సోమకుని జంపి పద్మ భవునకు న్నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆడది భర్త ఉన్నపుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును. సంపద, దారిద్ర్యములు రెండునూ ఎంతవారైననూ అనుభవించవలసిందే కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గల వెంతవారికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గల వెంతవారికి విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచి మర్యాద తెలియని వాని ఇంటికి స్వయంగా దేవేంద్రుడు వెళ్ళినా అతనిని గౌరవించరు. అవమానించి పంపివేస్తారు. దారివేంట తిరిగే ఊర కుక్క మొఱుగుతూ యోగి వెంటపడుతుంది. అతని గొప్పతనం కుక్కకేమి తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: మఘవుడైననేమి? మర్యాదయెఱుగని వారలేల తెలిసి గౌరవింత్రు ఉరిమి మొఱుగుకుక్క యొగినేమెఱుగురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మఘవుడైననేమి? మర్యాదయెఱుగని వారలేల తెలిసి గౌరవింత్రు ఉరిమి మొఱుగుకుక్క యొగినేమెఱుగురా విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: అత్యుతా! కృష్ణా! నీవు మడుగులోదూకి కాళీయుడను విషసర్పముతలలపై భరతశాస్త్ర రీతిలో ఆనందముగా నాట్యమాడితివి కదా!ఆనీ పాదములను నేను మనసులో నిలిపి ధ్యాన్నించు చున్నాను.కృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: మడుగుకు జని కాళింగుని పడగలపై భరతశాస్త్ర పధ్ధతి వెలయం గడువేడుకతో నాడెడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మడుగుకు జని కాళింగుని పడగలపై భరతశాస్త్ర పధ్ధతి వెలయం గడువేడుకతో నాడెడు నడుగులు నేమదిని దాల్తు నత్యుత!కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తాను అనుచరించే మతంపై నమ్మకం ఉండడంవలన ఆ మతం పేరుతో జరిగే మాయల్ని తెలుసుకోలేక పోతున్నాడు. మనిషిలో గర్వం పెరిగినప్పుడు తనని తాను మరిచిపోయి తిరుగుతూ ఉంటాడు. వీటివలన బుధ్ధిలేని పనులు చేస్తూ చెడిపోతాడు. అసంపూర్ణమైయిన పద్యం: మతముచేత లోకమాయల తెలియక మదముచేత తన్నుమరచు నెపుడు బుధ్ధిలేనిపనులు బధ్ధులై చెడుదురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మతముచేత లోకమాయల తెలియక మదముచేత తన్నుమరచు నెపుడు బుధ్ధిలేనిపనులు బధ్ధులై చెడుదురు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! మదపుటేనుగులును, అందలములును, అశ్వములును, మణులును, పల్లకులును, సుందరులగు స్త్రీలును, మేలగు సన్నని వస్త్రములును, సుగంధద్రవ్యములును మోక్షమునీయగలవా! ఇది ఆలోచించని అవివేకులు కొందరు ఇవి కావలయునని, అవి లభించునన్న విశ్వాసముతో రాజభవనద్వారప్రదేశమున కాచి వేచి యుండి దినములను వ్యర్ధముగ గడుపుచుందురు. అసంపూర్ణమైయిన పద్యం: మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే? మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబుఁ గా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే? మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబుఁ గా చి దినంబుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒళ్ళంతా మదమెక్కి ప్రగల్భాలు పలుకుతూ, మాయ మాటలతో పరులను మోసగించి వారి ధనాన్ని ఆర్జించే వాడు ఎక్క్డైనా గురువు అవుతాడా? కీనె కాడు. అలాంటి వాణ్ణి గురువుగా స్వీకరించడం మూర్ఖత్వం. అసంపూర్ణమైయిన పద్యం: మదమువలన గలుగు మాటలు మఱి పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మదమువలన గలుగు మాటలు మఱి పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: కూడావచ్చినకుక్కను ధర్మజుడుముందుగా విమానమున కూర్చుండబెట్టెను. తన్నాశ్రయించినవారిని మంచివారాదరింతురు. అసంపూర్ణమైయిన పద్యం: మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్ వదలడు మేలుపట్టున నవశ్యముమున్నుగ నాదరించుగా త్రిదశ విమానమధ్యమున దెచ్చికృపామతి సారమేయమున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్ వదలడు మేలుపట్టున నవశ్యముమున్నుగ నాదరించుగా త్రిదశ విమానమధ్యమున దెచ్చికృపామతి సారమేయమున్ మొదలనిడండె ధర్మజుడు మూగిసురావళిచూడ భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనస్సు,బుద్ధి పనిచేస్తున్నప్పుడే ఆయాసంవంటి కఫరోగాలురాకముందే శరీర పటుత్వంతగ్గకముందే మోక్షసాధనచెయ్యాలి మానితేకీడే.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంతటి మేనిబిగిదప్పకమున్నె నరుండుమోక్షసా ధన మొనరింపగావలయు దత్వవిచారము మానియుండుట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంతటి మేనిబిగిదప్పకమున్నె నరుండుమోక్షసా ధన మొనరింపగావలయు దత్వవిచారము మానియుండుట ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: చెట్టునాటిన వెంటనే ఎక్కడైనా కాయ కాస్తుందా? కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. అలా ఆగితే తప్పకుండా ఫలం పొందవచ్చును. అదే విధంగా స్థిరంగా కొంత కాలం మనస్సును భగవంతునియందు నిమగ్నం చేసిన మోక్షం దొరుకుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: మనసునంటి నిలిచి మనసున సుఖియింప గడకు మోక్షపదవిగనకపోడు చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనసునంటి నిలిచి మనసున సుఖియింప గడకు మోక్షపదవిగనకపోడు చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగినవాడే నిజమైన యోగి అవుతాడు అంటున్నాడు వేమన. మనసు అంటే చిత్తం, హృదయం అని అర్థాలున్నా తాత్వికంగా చెప్పాలంటే ఇది జీవాత్మ కంటే భిన్నమైన జ్ఞాన జనక ద్రవ్యం. దీనికి మనన ధర్మం ఉంటుంది. దీనికో రూపం ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారానే వ్యక్తమౌతుంది. లోకంలో ప్రేమికులు మనసును పారేసుకున్నామంటారు. ఇది కవితాత్మకంగా చెప్పడం. నిజానికి పారేసుకునేది తలపులనే కాని మనసుని కాదు. మమత అంటే నాది అనే అభిమానం. దీనిని నిర్దాక్షిణ్యంగా తీసేసుకోవాలి. కోసి అనే మాట వాడాడు వేమన. దృఢం చేసి అంటే పటిష్ఠ పరచుకొని. తేట అంటే స్వచ్ఛత, నిర్మలత్వం. తేట అంటే ఒక పదార్థంలోని సారం. ద్రవ పదార్థాలపైన తేరే భాగాన్ని తేట అంటారు. అట్లా పరిశుభ్రమైన మనస్సుతో శరీరాన్ని నిర్వహించుకోవాలి. ఇక ఘటం. ఘటం అంటే కుండ. ఇది దేహానికి సంకేతం. ఘటం అనేది శరీరానికి వేదాంత పరిభాష. ఘటం అంటే కుంభకం అనే ఒక ప్రాణాయామ భేదం కూడ. ఘనం అంటే దృఢత్వం, దిటవు అని అర్థాలు. గట్టిదైన అని. తోడుకొన్న పెరుగులో పైదీ కిందదీ కాక నడిమి గట్టి భాగాన్ని ఘనం అంటారు. ఘనతరం అంటే మరింత గట్టిదని. యోగ సాధనకు ముందుగా కావల్సినవి నిర్మమమత్వం, మానసిక నిర్మలత్వం. ఇవి పూజకు ముందు ఇల్లు అలకటం లాంటివి. ‘మనసులోన నున్న మర్మమెల్ల దెలసి, దిట్టపరచి మనసు తేటజేసి అనేవి పాఠాంతరాలు. అసంపూర్ణమైయిన పద్యం: మనసులోన నున్న మమతలన్నియు గోసి దృఢము చేసి మనసు తేటపరచి ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనసులోన నున్న మమతలన్నియు గోసి దృఢము చేసి మనసు తేటపరచి ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనస్సె ముక్తి మార్గం. అది తెలియక మూర్ఖులు దేవాలయలకి, పుణ్యక్షేత్రాలకి, తీర్ధయాత్రలికి తిరుగుతూ ఉంటారు. అది గొర్రె పిల్లని చంకలో పెట్టుకుని ఊరంత వెతికినట్టు ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: మనసులోని ముక్తి మఱియొక్కచేటను వెదకబోవువాడు వెఱ్ఱివాడు గొఱ్ఱె జంకబెట్టి గొల్ల వెదకురీతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మనసులోని ముక్తి మఱియొక్కచేటను వెదకబోవువాడు వెఱ్ఱివాడు గొఱ్ఱె జంకబెట్టి గొల్ల వెదకురీతి విశ్వదాభి రామ వినురవేమ",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మరణం గురించి అంతలా ఎందుకు భయపడతారు. యుగయుగాలుగా మనకన్నా మహమహులెందరో మరణిస్తానే ఉన్నారు కదా? వారెం చేయలెకపొయిన దాన్ని మీరెం చేయగలరు. అసంపూర్ణమైయిన పద్యం: మరణమన్న వెఱచి మది కలంగగనేల నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువు విడుచి నతడు తనకన్న తక్కువా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మరణమన్న వెఱచి మది కలంగగనేల నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువు విడుచి నతడు తనకన్న తక్కువా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు శ్రమపడుచు స్త్రీలతో కామసుఖములననుభవించు ప్రయత్నములో మునిగియుందురు. ఇది యోగసాధనములోని అంశమా ఏమి? స్త్రీ దేహాంశములలో ఈ కామసుఖస్థానము మలమూత్రాది మాలిన్యములతో నిండియుండు చోటే కాని సుషుమ్నా నాడీద్వారము కాదు. బొడ్డునుండి పైన కనబడు ’నూగారు’ అనబడు రోమరేఖ ’కుండలినీ’ కాదు. రెండు పాదములు, రెండు చేతులు రెండు కన్నులును పద్మములతో పోల్చి ఆనందింతురు. అవి మూలధారము మొదలైన ఆరు పద్మములు కావు కదా. ముఖమును పద్మముతో సమమని బావించి అందు ఆసక్తి చెందుదురు. అది వాస్తవ సహస్రారపద్మమా? కాదు. నుదురును అష్టమీచంద్రరేఖగా భావింతురు. అది వాస్తవమగు చంద్రరేఖ కానే కాదు. సంభోగప్రక్రియ యోగసాధనము కాదు. దేవా! నన్నట్టి మోహమునుండి తప్పింపుము. నిన్ను సేవించి తరించగల్గునట్లు అనుగ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మాటమీద నిలువని వాడు నీచుడు. అలానే ఆఙ ఇవ్వలేని రాజు వల్ల ప్రయొజనం లేదు. వరములివ్వని ఇంటి వేల్పు మట్టితో చేసిన పులితో సమానం. అసంపూర్ణమైయిన పద్యం: మాట నిలుపలేని మహితుండు చండాలు డాఙ్లేని నాధు డాడుముండ మహిమలేని వేల్పు మంటిజేసిన పులి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాట నిలుపలేని మహితుండు చండాలు డాఙ్లేని నాధు డాడుముండ మహిమలేని వేల్పు మంటిజేసిన పులి విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మాటకు సత్యము,కోటకు మంచి భటుల సమూహము, స్త్రీకి సిగ్గు, ఉత్తరమునకు సంతకము ప్రాణము వలె ముఖ్యమైనవని అర్ధము. అసంపూర్ణమైయిన పద్యం: మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచి మాటలు పలికి, మనసును రంజింపజేసి, ప్రియంగా హితవులు చెప్పి ఇతరులకు ఆనందం కలుగ చేసినపుడే వారి నుంచి ధనాన్ని పొందగలుగుతాము. కనుక సుమధుర, సరస సంభాషణ అన్ని వేళలా లాభదాయకం అని తెలుసుకోండి. అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి పరగ ప్రియము జెప్పి బడలకున్న నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి పరగ ప్రియము జెప్పి బడలకున్న నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా? విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కొందరు ఏవేవోమాట్లాడతారు. మనసుఆమాటలకి కట్టుబడిఉండదు. ఏవేవో చెప్తారుగాని తమమనసు ఏమిటో ఎవరికీ తెలియనివ్వరు.కత్తి చేతబట్టినంత మాత్రాన అతడువీరుడని చెప్పలేముకదా! అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు తెలుపవచ్చు దన్ను దెలియరాదు సురియు బట్టవచ్చు శూరుండు గారాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు తెలుపవచ్చు దన్ను దెలియరాదు సురియు బట్టవచ్చు శూరుండు గారాదు విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చెడ్డవారు ఒకటి చెప్పి మరొకటి చేస్తుంటారు. మనస్సులో ఒకటి పెట్టుకుని నడతలో మరొకటి పాటిస్తారు.ఇట్లాంటి నీచులకు ముక్తి ఎలా లభిస్తుంది. మనం నమ్మిన దాన్ని మనసా వాచ పాటించడమే ముక్తికి నిజమైన మార్గం. అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనసులో ఉన్నది ఒకటి , పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు. అసంపూర్ణమైయిన పద్యం: మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓయి మిత్రమా!నే చెప్పు హితమాలింపుము.ధనము లేనిచో తల్లి దూషించును; తండ్రి మెచ్చుకొనడు; సోదరులు మాట్లాడరు; సేవకుడు మిడిసిపడును; కుమారుడును చెప్పినమాట వినడు; భార్య దగ్గరకు చేరబోదు; బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడ ఆడరారు; గనుక ధనము ఆర్జింపుము. ధనమునకు అందరూ వశులగుదురు. అదన్నమాట సంగతి. అందుకే ధనసంపాదన కోసం మనం ఇన్ని పాట్లు పడేది.కాని అదే అంత ముఖ్యమా? దానిని మించిన విలువలు ఇంకా ఎన్నో ఉన్నాయే.మరి వాటి సంగతి? ఇది ఎవరికి వారుగా నిర్ణయించుకోవలసిన విషయం. అసంపూర్ణమైయిన పద్యం: మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే! భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే! అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే! భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే! అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్! తస్మా దర్థ ముపార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మాదిగలనగానే ఎంతో చులకనగా చూస్తారు మూర్ఖులు. పురాణాలను చూస్తే మాదిగ దేవతలకు మామ కదా! అంతెందుకు మాదిగలలో పుట్టిన బిడ్డే మన అరుంధతి కదా! ప్రతి నవదంపతులకె చూపె దేవత తనే. కాబట్టి మనుషులందరు సమానమనే సత్యం తెలుసుకోవడం ముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: మాదిగయనగనె మఱి తక్కువందురు మాదికయిలసురుల మామ గాదె మాదిగకును బిడ్డ మన యరుంధతి గదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాదిగయనగనె మఱి తక్కువందురు మాదికయిలసురుల మామ గాదె మాదిగకును బిడ్డ మన యరుంధతి గదా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: అభిమానము గలవాడు ధైర్యము వదిలి ఒక దుర్మార్గుడి కింద పనిచేయుట అనగా మానెడు[లీటర్]నీళ్ళల్లో ఒక ఏనుగు శరీరాన్ని దాచినట్లుగా ఉంటుందని కవి బద్దెన అంటున్నాడు. ఈపద్యంలో. అసంపూర్ణమైయిన పద్యం: మానధను డాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెండు జలము లోపల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మానధను డాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెండు జలము లోపల నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పెరట్లో మల్లెపాదును వేసి, దాని నీటికోసము బావి తవ్వి, అది ఎదిగి పెద్దదయ్యాక, దానికింద పందిరి వేసి, ఆ పందిరి కింద మంచము వేసి, దాని మీద మంచి భామతో సరససల్లపములు సాగిస్తామని మనస్సునందు ఊహించుకోంటూ ఉంటారు మూర్ఖులు. అటువంటి ఊహల మూలంగా కాలము వ్యర్ధమేగాని ప్రయోజనమేమి ఉండదు. కాబట్టి ఊహలు కట్టిపెట్టి కష్టపడుట మేలు. అసంపూర్ణమైయిన పద్యం: మానసమున మంచి మల్లెపూలచవికె బావితోటజేసి బాలగూడి భోగినయ్యెదనన బోయె బోకాలంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మానసమున మంచి మల్లెపూలచవికె బావితోటజేసి బాలగూడి భోగినయ్యెదనన బోయె బోకాలంబు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత, యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత, యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల, దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత, యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును బలుకవలెను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత, యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత, యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల, దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత, యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును బలుకవలెను భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నాపాపములు లెక్కలేనివి చిత్రగుప్తుడేమని వ్రాయునో యముడేశిక్షవేయునో ముందుగా తెలియదు.రామా! నిన్నేనమ్మాను. అసంపూర్ణమైయిన పద్యం: మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే మేమని వ్రాయునో శమనుడేమి విధించునో కాలకింకర స్తోమ మొనర్చుటేమొ విన జొప్పడదింతకుమున్నె దీనచిం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే మేమని వ్రాయునో శమనుడేమి విధించునో కాలకింకర స్తోమ మొనర్చుటేమొ విన జొప్పడదింతకుమున్నె దీనచిం తామణి యెట్లు గాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! తొల్లి చెప్పిన శుష్కపండితులగు గురువులను కాని, ఇతరదేవతలు కాని, రాజులు కాని నీ మాయచే ఏర్పడిన బ్రహ్మాండముల కోటలను మర్దించినారా. వానియందలి సుఖసంపదల విషయమై విరక్తిని పొందినారా. ఎవ్వరికి జయింపశక్యము గాని శక్తిశాలియైన మన్మధుని జయించినారా. అశాశ్వతమైన సంపదలయందు మోహమును వదిలినారా. ఆయుహరణము చేయు కాలసర్పమను మృత్యువును అధిగమించినారా. ఇట్టి ఏ లక్షణములు లేని గురువులు, ఇతర దేవతలు, రాజులు మానవులకు ఎట్లు శ్రేయము కలిగించగలరు. అసంపూర్ణమైయిన పద్యం: మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ) జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ) జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మాలజాతి వాని చేత మాలకాడు. జగత్తులో ప్రతిపూట మాట తప్పిన వాడే మాల. పైగా మాల జాతిలో పుట్టిన వాడిని మాల అని నిందిస్తే అలా అన్న వాడే భూమి మీద అతిపెద్ద మాలవాడు. అసంపూర్ణమైయిన పద్యం: మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు మాట తిరుగు వాడె మాల గాక వాని మాల యన్న వాడె పో పెనుమాల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు మాట తిరుగు వాడె మాల గాక వాని మాల యన్న వాడె పో పెనుమాల విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తక్కువ కులంవాడైన మంచిగుణమున్న వ్యక్తే మేలు. మనం చేసే పనులు మన గుణాన్ని నిర్ణయిస్తాయి కాని వేరొకటి కాదు. కావున గుణమే ప్రదానం కాని కులం కాదు. అసంపూర్ణమైయిన పద్యం: మాల మేలు గుణము మంచిది గల్గిన మాలకూడు గుడుచు మనుజుకంటె గుణమే మేలుకాని కులమేమి మేలురా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాల మేలు గుణము మంచిది గల్గిన మాలకూడు గుడుచు మనుజుకంటె గుణమే మేలుకాని కులమేమి మేలురా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మాసినబట్టలతో,మలిన దేహముతో అశుభ్రమైన పనులుచేయువారిని ఎంతటి ఉన్నతకులస్థుడైనను చూచిఅసహ్యించుకొని దరికిరానియ్యక పొమ్మందురు.పరిశుభ్రతే ఆచారమయింది. వేమనశతక పద్యము అసంపూర్ణమైయిన పద్యం: మాసినపనితోడ మలినవస్త్రముతోడ యొడలు జిడ్డుతోడ నుండెనేని యగ్రజన్ముడైన నట్టె పొమ్మందురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మాసినపనితోడ మలినవస్త్రముతోడ యొడలు జిడ్డుతోడ నుండెనేని యగ్రజన్ముడైన నట్టె పొమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సత్పురుషులు మ్రుదుస్వభావము గలిగియున్నను వారిమనసులో కోపముండును. ఇందుకు ఋషులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెరపకాయ చూడ్డానికి ఎర్రగా ఉన్నా కొరికితే నోరు మండుతుందికదా!అలాగే అసంపూర్ణమైయిన పద్యం: మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు గొరికి చూడ లోన జురుకు మనును సజ్జను లగువారి సారమిట్టులనుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు గొరికి చూడ లోన జురుకు మనును సజ్జను లగువారి సారమిట్టులనుండు విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: మిరపగింజచూడ మీద నల్లగనుండు కొరికిచూడు లోనచురుకు మనును సజ్జను లగునారి సారమిట్లుండురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మిరపగింజచూడ మీద నల్లగనుండు కొరికిచూడు లోనచురుకు మనును సజ్జను లగునారి సారమిట్లుండురా విశ్వదాభిరామ! వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: మిరియము గింజ పైకి చూచినచో నల్లగా యున్ననూ, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు అలంకారములు లేకపోయిననూ, లోపల హృదయమునందు మేధాసంపత్తి నిండియుండును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు కొఱికి చూడ లోనంజుఱు మనును సజ్జనులగువారి సార మిట్లుండురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు కొఱికి చూడ లోనంజుఱు మనును సజ్జనులగువారి సార మిట్లుండురా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: నెత్తిన గుండు కొట్టిచ్చుకొని పెద్దలమని పవిత్రులమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయట ఎంత శుద్దిగా కనిపించిన మనసులో మాత్రం శుభ్రత ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: మీది యీకతీసి మిగులు పెద్దలమని కానరాక తిరుగు కర్మజనులు బయలు కోరినట్లు భావంబు గోరరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మీది యీకతీసి మిగులు పెద్దలమని కానరాక తిరుగు కర్మజనులు బయలు కోరినట్లు భావంబు గోరరు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శరీరమునకు తగిలిన గాయలు తగ్గించడానికి, మాన్పడానికి ఈ లోకంలో మందులు దొరుకుతాయి కాని, మనసుకి తగిలిన గాయాలు మాన్పె మందులు ఎక్కడా దొరకవు. కాబట్టి ఎవరి మనస్సుని నొప్పించకుండా , సుటి పోటి మాటలతో భాద పెట్టకుండా ఉండటం మానవత్వం. అసంపూర్ణమైయిన పద్యం: ముందరి పోటుల మాన్పను మందెందైనను గలుగును మహిలోపల నీ నిందల పోటుల మాన్పను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముందరి పోటుల మాన్పను మందెందైనను గలుగును మహిలోపల నీ నిందల పోటుల మాన్పను మందెచ్చటనైన గలదె మహిలో వేమా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గయ్యాలితనము గల భార్య దొరికిన వాడు, ఆమెను భరించలేక దేశాలు పట్టి తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాని తల్లిదండ్రులెమై పోతారో అని తలుచుకుంటుంటే భాద కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు ఎక్కడి తల్లిదండ్రు లేమైన దనకేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు ఎక్కడి తల్లిదండ్రు లేమైన దనకేల? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ముక్తి గాని, భక్తి గాని మరియు శక్తి గాని ఒకరికి సంబందించినవి కాదు. మనం ఒకరి దగ్గరనుంచి ఇవన్ని తీసుకోలేము. ఇవన్ని యుక్తితోనూ కష్టంతోను సాధించాల్సినవే. అసంపూర్ణమైయిన పద్యం: ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ భక్తి యెవరిసొమ్ము భజనచేయ శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ భక్తి యెవరిసొమ్ము భజనచేయ శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: అందమైన అమ్మాయిని ముసలివానికిచ్చి పెళ్ళి చేస్తే మనస్సు అదుపులో ఉండక వేరొకరి చెంతకు చేరుతుంది. అలానే వెర్రిమొద్దుకు వేదశాస్త్రాలు నేర్పించడం దేనికి. అసంపూర్ణమైయిన పద్యం: ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది వసము గాక విటుని వలను జిక్కు వెఱ్ఱి మొద్దునకును వేదశాస్త్రములేల?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది వసము గాక విటుని వలను జిక్కు వెఱ్ఱి మొద్దునకును వేదశాస్త్రములేల? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: తత్వము తెలియని మూర్ఖులు పుణ్యతీర్ధాలలో మునిగినా, కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, కడుపు కాల్చుకుని ఉపవాసాలు చేసినా ముక్తి లభించదు. అసంపూర్ణమైయిన పద్యం: మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి పక్కి పక్కి తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి పక్కి పక్కి తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా. ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని. నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాము గానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మములయందు ధ్యానించి యుండలేదు కాబోలు. అందుకే అట్టి జన్మము రాక అపవర్గ మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని. అసంపూర్ణమైయిన పద్యం: మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైన నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము. నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను. ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను. జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ గన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము. అసంపూర్ణమైయిన పద్యం: మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎవరికైనాపాపఫలము మరుజన్మలోనైన అనుభవించాలీ.రాముడు చెట్టుచాటునుండీవాలినిచంపిన పాపము కృష్ణునిగా బోయవానిచే చంపబడెను. అసంపూర్ణమైయిన పద్యం: మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా వెనుకటిజన్మమం దనుభవింపకతీరదు రాఘవుండు వా లినిబడవేసితామగుడలీల యదూద్భవుడై కిరాతుచే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా వెనుకటిజన్మమం దనుభవింపకతీరదు రాఘవుండు వా లినిబడవేసితామగుడలీల యదూద్భవుడై కిరాతుచే వినిశితబాణపాతమున వీడ్కొనడేతనమేను భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఉదయాన్నే జన్మనిచ్చిన తల్లి తండ్రులను పూజించి, ఆ తరువాత ఙానముని అందించిన గురువుని పూజించి కార్యాలు మొదలు పెట్టాలి. అసంపూర్ణమైయిన పద్యం: మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి సన్నుతించి పిదప సంతతమును ఙాన దాత గొల్వ ఘనతచే విబుధిని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి సన్నుతించి పిదప సంతతమును ఙాన దాత గొల్వ ఘనతచే విబుధిని విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ప్రాణముకొరకు యమభటులొచ్చినప్పుడు.రోగముతో గొంతులోశ్లేష్మ మడ్డుకున్నప్పుడు,బంధువులున్నప్పుడు మీస్మరణకలుగదు ఇప్పుడేచేస్తాను అసంపూర్ణమైయిన పద్యం: ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్ గొప్పరమైనచో కఫముకుత్తుక నిండినవేళ బాంధవుల్ గప్పినవేళ మీస్మరణ గల్గునోగల్గదో నాటికిప్పుడే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్ గొప్పరమైనచో కఫముకుత్తుక నిండినవేళ బాంధవుల్ గప్పినవేళ మీస్మరణ గల్గునోగల్గదో నాటికిప్పుడే తప్పకచేతుమీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీరామా! నిన్ను సేవించడానికి.. వృద్ధాప్యంలో యమభటులు వాకిట్లోకి వచ్చినప్పుడో, రోగం ఎక్కువైపోయి కఫం గొంతులో నిండినప్పుడో, బంధుగణం చుట్టూ మూగినప్పుడో.. నీ పేరు తలుస్తానో లేదో. కీర్తనలు, భజనలు చేస్తానో లేదో. అందుకే, ఆలస్యం చేయకుండా తక్షణం నీ సేవకు సిద్ధమవుతాను. అసంపూర్ణమైయిన పద్యం: ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదో నాటి కిప్పుడే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదో నాటి కిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు. అసంపూర్ణమైయిన పద్యం: ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: వాక్కు, దృశ్యము, ద్రష్ట వీటిని త్రిగుణాలంటారు. వీటిని మనము ఎల్ల వేళలా ఆధినంలో ఉంచుకోవాలి. అలా కానట్లైతే తాడుని తొక్కి పాము అని భ్రాంతి పడె మనిషిలాగ ఉంటుంది జీవితం. అసంపూర్ణమైయిన పద్యం: మూడు గుణములంటు మూలంబు గనవలె వీలుగాను త్రిపుటి వెలయనొక్కి త్రాడుత్రొక్కి బాము దలచిన చందమౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మూడు గుణములంటు మూలంబు గనవలె వీలుగాను త్రిపుటి వెలయనొక్కి త్రాడుత్రొక్కి బాము దలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టక ఏదో దొరికిన నాలుగు గడ్డిపరకలు మేస్తూ జీవించే జింకలకు అకారణ విరోధులు బోయవాళ్ళు. నీటిలో దొరికిన మేతతో బతికే చేపలకు అకారణ వైరం పూని వలవేసి పట్టేవారు జాలరులు ఇతరుల జోలికి పోక తనమానాన బ్రతికే సజ్జనుల్ని నిష్కారణంగా పీడించేవారు కొండెగాళ్ళు ఇదీ లోకరీతి. అని భావం అసంపూర్ణమైయిన పద్యం: మృగమీన సజ్జనానాం తృణ జలసన్తేష విహితవృత్తీనామ్ లుబ్దకధీవరపిశునా నిష్కా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మృగమీన సజ్జనానాం తృణ జలసన్తేష విహితవృత్తీనామ్ లుబ్దకధీవరపిశునా నిష్కా రణమేవ వైరిణో జగతి",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నోరులేని మృగాలు అపాయం తలపెడతాయని వాటిని ద్వేషిస్తారు, వేటాడి చంపుతారు. కాని మూర్ఖులు మృగము కంటే అపాయం అని తెలుసుకోలేరు. మృగము తన ఆకలి కోసం వేటాడి అది తీరిన వెంటనే ఇంకెవరి జోలికి వెళ్ళదు. కాని మూర్ఖులు అలా కాదు తమ ద్వేషం చల్లారేదాకా హింసిస్తూనే ఉంటారు. అసంపూర్ణమైయిన పద్యం: మృగము మృగమనుచును మృగమును దూషింత్రు మృగముకన్నజెడ్డ మూర్ఖుడగును మృగముకన్న గుణము మూర్ఖునకేదయా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మృగము మృగమనుచును మృగమును దూషింత్రు మృగముకన్నజెడ్డ మూర్ఖుడగును మృగముకన్న గుణము మూర్ఖునకేదయా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ప్రకాశించు సూర్యుని మేఘము లడ్డమొచ్చిన కాంతిమరుగవును.చిత్త చాంచల్యము[మనోవికారములు బుద్ధినిచెరిచి]స్థిరత్వము తొలగును.అజ్ఞానము జ్ఞానమును పోగొట్టి ముక్తినిచెరచును. అసంపూర్ణమైయిన పద్యం: మేఘ మడ్డమయిన మిహిరుని జెరుచును చిత్త మడ్డమయిన స్థిరము జెరుచు మరపు లడ్డమయిన మరిముక్తి జెరుచురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మేఘ మడ్డమయిన మిహిరుని జెరుచును చిత్త మడ్డమయిన స్థిరము జెరుచు మరపు లడ్డమయిన మరిముక్తి జెరుచురా విశ్వదాభిరామ వినురవేమ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ వేమనా! పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కన్పించుచుండును. దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యముగా ప్రదర్శించినప్పటికీ పిరికి తనము కలిగియుండును. అసంపూర్ణమైయిన పద్యం: మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మురికిగా ఉన్న బట్టలతోటి, మాసిన తలతోటి, ఒంటినిండా మురికి పట్టిన వాడు ఉత్తమ కులముకలవాడే అయినా వాడిని ఎవరు గౌరవించరు. కాబట్టి పరిశుభ్రంగా ఉండటం మనుషులకు ఎంతో ముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: మైల కోకతోడ మాసిన తల తోడ ఒడలి మురికి తోడ నుండెనేని అధిక కులజుడైన నట్టిట్టు పిలువరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మైల కోకతోడ మాసిన తల తోడ ఒడలి మురికి తోడ నుండెనేని అధిక కులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: మైలకోక తోడ మాసిన తలతోడ ఒడలు ముఱికి తోడ నుండెనేని అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మైలకోక తోడ మాసిన తలతోడ ఒడలు ముఱికి తోడ నుండెనేని అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మొదట ఉపకారము చేసెదననిచెప్పి , త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును. అసంపూర్ణమైయిన పద్యం: మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను పరలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను పరలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దురాత్ములు సన్మార్గులవలె నటించుచు గతంలో కొందరు ధర్మకర్తలు నిర్మించిన దేవాలయములను నిర్మూలించి తాము మరియొక ధర్మకార్యమును ఆచరింతురు. వీరిని వీరిదోషములతో కూడిన ధర్మకార్యములను చూసి, దేవుడు తప్పక నవ్వుకొనును. ఇటువంటివారి వలన లోకమున వాస్తవమగు ధర్మము భ్రష్థమగుచున్నది. ఈ చెడుపనుల వలన తమకు పుణ్యము లభించునా లేదా అని కాని తమవలన లోకమునకు హాని కలుగునని కాని తమకు పరమున నరకాది లోకములు ప్రాప్రించునని కాని భయపడకున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే సెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! పూరవము మార్కండేయుడు మొదలగు భక్తులకు ఎందరకో వారు ఒక్కమారు వేడినంతనే వారికి ఐహికఫలములను, దీర్ఘాయువు, జీవన్ముక్తి, విదేహకైవల్యము మొదలగునవి కూడ ఇచ్చియుంటివి. ఇపుడు నావంటి దీన భక్తుడు ఎంత వేడుకున్ననూ అనుగ్రహింపకున్నావు. ఇది ఏమి కాఠిన్యమయ్యా. మునుపు నీలో ఉన్న పరమదయళుతాస్వభవము ఇపుడు ఎచటికి పోయినది. ’ముదియగా ముదియగా ప్రాణికి లోభమును మోహమును పుట్టుకొని వచ్చును’ అన్న సామెతగ నీకు వయస్సు గడచిన కొలది నీవు నీకు ఉన్నది ఎవరికిని ఈయక దాచుకొని మూటకట్టుకొనవలయు నను ధనమోహము, ధనలోభము పుట్టినట్లున్నది. అసంపూర్ణమైయిన పద్యం: మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా ’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా ’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ ల్చి దినంబున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు. అసంపూర్ణమైయిన పద్యం: మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మనసులో మలినము పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు. నిశ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు. కాబట్టి మనలోని చెడుని తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అసంపూర్ణమైయిన పద్యం: యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన బాదమైన ముక్తి పదవి గనడు మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన బాదమైన ముక్తి పదవి గనడు మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా! విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మనకు ఇష్టము లేని పనులు చేస్తే మన దగ్గరి వారి మెప్పు కూడ పొందలేము. అదే ఏ పనైనా మనసుపెట్టి ఇష్టముతో చేస్తే రాజు కూడ మెచ్చుకుంటాడు. రాజేంటి, అందమైన యువతుల మెప్పుకూడ అవలీలగా పొందవచ్చు. కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్దగా చేయాలి. అసంపూర్ణమైయిన పద్యం: రక్తిలేని పనులు రమ్యమై యుండునా? రక్తికలిగెనేని రాజు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రక్తిలేని పనులు రమ్యమై యుండునా? రక్తికలిగెనేని రాజు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రామావతారం ఎత్తిన ఓకృష్ణా! అల్పము, చంచలము అయిన నాబుద్ధితో రోజూ నీనామజపము నేను చేయలేక పోయిననూ నీవు దయగల తండ్రివి. నీవు నాపై దయజూపి నాపాపాలు పోగొట్టి రక్షించు తండ్రీ! అసంపూర్ణమైయిన పద్యం: రఘునాయక నీనామము లఘుపతితో దలపగలనె లక్ష్మీరమణా! అఘముల బాపుము దయతో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రఘునాయక నీనామము లఘుపతితో దలపగలనె లక్ష్మీరమణా! అఘముల బాపుము దయతో రఘురాముడ వైన లోక రక్షక కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: యుద్ధభూమిలో మనలో మనం గొడవపడకూడదు. అబద్దలాడేవానిని బుజ్జగింపకూడదు. అలాగే గురువులతో వితండవాదం చేయకూడదు. అసంపూర్ణమైయిన పద్యం: రజ్జు లాడరాదు రణభూమి లోపల బుజ్జగింప రాదు బొంకు వాని నొజ్జతోడ వాదు లొనరంగ మానరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రజ్జు లాడరాదు రణభూమి లోపల బుజ్జగింప రాదు బొంకు వాని నొజ్జతోడ వాదు లొనరంగ మానరా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! శివభక్తుల మనస్సులందు ఒకప్పుడు స్వాభావికమగు కామభావము తన శక్తిని అధికముగ చూపును. అట్లు మన్మధుడు శివుని అణచివేయుచుండును. మరియొక సమయమున శివుడే తన శక్తి పైచేయి కాగా భక్తుల మనస్సులయందలి మన్మధుని నొక్కివేయుచుండున్. ఇట్లు శివ మన్మధులు తమ బలములను చూపుచూ బాగుగా పోరాడుచుండుట గవయ మృగము ఆబోతు పోరాడుచున్నట్లున్నది. అట్టి పోరాటములో లేగ నలిగిపోవునట్లు, నీ భక్తులు ఈ రెండు భావముల మధ్య నలిగిపోవుచున్నారు. కనుక ప్రభూ వీరి ఇట్టి కష్టమును తెలిసికొని వీరలపై దయవహించి రక్షించుమా. అసంపూర్ణమైయిన పద్యం: రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులందు ధర్మముగ ఉండవలసిన గుణములు దయ, ధర్మము, అభిజాత్యము, విద్య, ఓర్పు, సంస్కారము, సత్యము పలుకుట, విద్వాంసులను మిత్రులను కాపాడుట, సుజనత్వము, కృతజ్ఞత, విశ్వాసము, ఇతరులు తనను నమ్మదగిన వానిగ ఉండుట రాజులందు కనబడుట లేదు. రాజు కాగానే మానవతాలక్షణములైన్ పై గుణములన్నియు సహజముగానే పోవును కాబోలు. అట్లు కానిచో రాజులు పైన చెప్పిన గుణములు లేని పరమనీచులగుటకు కారణమేదియు కానరాదు. అసంపూర్ణమైయిన పద్యం: రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్ సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్ సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు ర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! రాజు ధనమునందు పేరాస కలవాడైనచో ఏదో ఒక విధముగ ప్రజలను పీడించి వారి ధనమును రాబట్టుకొనును. అపుడు ధర్మమెట్లు నిలుచును. వర్ణాశ్రమధర్మవ్యవస్థలు ఎట్లు ప్రవర్తుల్లును? చివరకు వేశ్యలకు కూడ జీవనము సాగక పోవచ్చును. వారి కళలకు ఆదరణ లభించదు. ధనము లభించినను రాజు దక్కనీయడు. నీ భక్తులు ఎవ్వరును నిబ్బరముతో మనస్సు నిలుకడతో నీ పాదపద్మములను సేవించజాలరు. కనుక లోకవ్యవస్థ సరిగ్గా ఉండి భక్తులు నిన్ను సేవించుటకు వీలుగా రాజులందు ఈ అర్ధకాంక్షాధిక్యము లేకుండునట్లు చేయమని ప్రార్ధించుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ రేజంబుల్ భజియింతు రేతెఱఁగునన్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల్ పాప చిత్తవృత్తులతో పాపములనాచరించుచు మదముచేత తమ బుద్ధులు గ్రుడ్డివి కాగా తమ పాండిత్యమో లేక యితర విజ్ఞానమో కారణముగ రాజులను సేవించి, దాసులగుచు పొందిన సంపదలు సుఖము కలిగించునా! లేక ఈ జన్మ దాటించి మరల జన్మించనవసరము లేని మోక్షమునిచ్చు నీ నిరంతర సేవ అధిక సుఖమిచ్చునా! ఇది తెలిసికొనజాలక ఉన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రాజసం చేత రాజ్యాదికారం లభిస్తుంది. కాని ఓర్పు లేకుండా ఉంటే రాజ్యం మోక్షం రొండూ పోతాయి. రాతి గుండును నీటిలో వేస్తె తేలదు కదా? అసంపూర్ణమైయిన పద్యం: రాజసంబుచేత రాజ్యభారం బందు నోర్పులేని యాత డుభయతజెడు నీటిపైన గుండు నిలుచునా మునగక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజసంబుచేత రాజ్యభారం బందు నోర్పులేని యాత డుభయతజెడు నీటిపైన గుండు నిలుచునా మునగక విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! రాజులు అన్ని విధములుగ మత్తులు. వారి సేవ నరకబాధతో సమానము. వారు మెచ్చిన ఇత్తురు సుందర స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుఱ్ఱములు, భూషణములు మొదలైనవి. ఇవి చిత్తమునకు ఆత్మకు వ్యధ కలుగుటకు మూలసాధనములు. వాటియందు కోరిక కూడదు. వానిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలును. వానితో తగిన సంతృప్తిని పొందినాను. ఇక వారివలన ఏవిధమైన లక్ష్మి వలదు. నీవు నన్ను అనుగ్రహించి పరిపాకము పొందిన జ్ఞానలక్ష్మీజాగృతిని యిమ్మని వేడుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రాజులకు ఎప్పుడూ యిద్దముల గురించిన ఆలోచనే, మునులకు ఎప్పుడూ పరమాత్మగురించి ఆలొచనే, అల్పునకు ఎప్పుడూ అతివల గురించిన ఆలొచనే. అసంపూర్ణమైయిన పద్యం: రాజువరుల కెపుడు రణరంగముల చింత పరమ మునులకెల్ల పరము చెంత అల్పనరులకెల్ల నతివలపై చింత","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజువరుల కెపుడు రణరంగముల చింత పరమ మునులకెల్ల పరము చెంత అల్పనరులకెల్ల నతివలపై చింత విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! చంద్రునకు రాజనుపేరు కలిగి గురుభార్యా సాంగత్యమువలన మహాపాతకి అయ్యెను. కుబేరునకు రారాజను శబ్ధము ఉండినందుననే అతనికొక కన్ను పార్వతీశాపము వలన వికలమాయెను. దుర్యోధనునకును రారాజను పేరున్నందుననే అతడు బంధుసమేతముగా యుధ్ధములోఁ జచ్చెను. రాజను పేరు గలవారందరు ఏదోయొక కీడును పొందియేయుండిరి. కావున నాకీ జన్మముననే కాక మరి ఏ జన్మమందైనను ఆ రాజ శబ్ధమునియ్యవలదు. అసంపూర్ణమైయిన పద్యం: రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ ఛీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: జీవం లేని నందిని మొక్కి జీవమున్న ఎద్దును భాదలు పెడుతూ ఉంటారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను మించిన పాపులు ప్రపంచంలో ఉండరు. అసంపూర్ణమైయిన పద్యం: రాతి బసవని గని రంగుగా మొక్కుచూ గనుక బసవనిగని గుద్దుచుండ్రు బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాతి బసవని గని రంగుగా మొక్కుచూ గనుక బసవనిగని గుద్దుచుండ్రు బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రాముని భక్తులమని అనుకుంటూ మనసులో భక్తి లేకున్నా కూడ తెగ భజనలు చేస్తుంటారు. నిజమైన భక్తి ఉన్న వాడు భజనలు చేయవలసినా అవసరం ఉందా? భక్తిని మనస్సులో ఉంచుకుంటే చాలు, భజనలు చేయవలసిన అవసరం లేదు. అసంపూర్ణమైయిన పద్యం: రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక, భక్తి నిల్ప నతడు, భజన చేయునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక, భక్తి నిల్ప నతడు, భజన చేయునా? విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రామా!దుష్టులు నన్నుఅన్యాయంగాహింసిస్తూంటే ఊరుకుంటావా?నన్నుకాపాడు'రామదాసు. అసంపూర్ణమైయిన పద్యం: రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా నేమిఎరుంగనట్టుల సహించుచునున్నపనేమిచెప్పురా నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా నేమిఎరుంగనట్టుల సహించుచునున్నపనేమిచెప్పురా నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్ కోమలనీలవర్ణ రఘుకుంజర మద్గతిజానకీపతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధర్మాధర్మముల సూక్ష్మమును గ్రహించవలెను.రాముడు గొప్పరఘువంశమునబుట్టి ధర్మముతో మరింతపేరుతెచ్చెను.దుర్యోధనుడుగొప్ప కురువంశములోపుట్టి అధర్మముతో దానికికీడుతెచ్చాడు. అసంపూర్ణమైయిన పద్యం: రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె కురువిభుండుపుట్టి కులముచెరిచె యెవరిమంచిచెడ్డ లెంచిచూచిన దేట","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె కురువిభుండుపుట్టి కులముచెరిచె యెవరిమంచిచెడ్డ లెంచిచూచిన దేట విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: నీలమేఘపురంగుతోవెలుగుతూ జనులకానందకారకా పరశురామునిగెలిచి ఏకపత్నీవ్రతుడవై కాకుత్సవంశచంద్రుడవైన రాక్షససంహారీరామా!గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీలనీరద శ్యామ కకుత్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్బలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీలనీరద శ్యామ కకుత్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్బలో ద్దామవిరామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి. అసంపూర్ణమైయిన పద్యం: రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఘోరపాపాల నుండి విముక్తిని కలిగించేవాడు, సద్గుణములతో కూడిన కల్పవృక్షం వంటివాడు, తీగెలెన్నో విచ్చుకొనే తోట వంటివాడు, ఆరు రకాల వికారాలను జయించిన వాడు, సాధుపుంగవులను రక్షించడమే వ్రతంగా గలవాడు.. ఎవరంటే రాముడే. పరమదైవమూ ఆయనే కదా. నీ అడుగులలో పూచే తామరలనూ కొలవడమే నా పని భద్రగిరి వాసా! అసంపూర్ణమైయిన పద్యం: రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో ద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో ద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పాపముల పోగొట్టువాడవు, మంచిగుణములకు కల్పవృక్షపు వంటివాడవు,ఆరువికారములజయించి మంచినికాపాడు రామా!నిన్నేనమ్మానుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయరాముడు సాధుజనావన వ్రతో ద్దాముడు రాముడేపరమదైవము మాకనిమీయడుంగుగెం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయరాముడు సాధుజనావన వ్రతో ద్దాముడు రాముడేపరమదైవము మాకనిమీయడుంగుగెం దామరలేభజించెదను దాశరధీ కరుణాపయోనిధీ",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఒక రాయిని పట్టుకుని మరొక రాయితో అదె పనిగా రాస్తూ ఉంటే ఎంత గరుకు తనము అయినా పొయి నున్నగా తయారవుతాయి. అలాగే పట్టుదలతో చేస్తూ ఉంటే ఎలాంటి పనినైనా సాధించవచ్చు. అసంపూర్ణమైయిన పద్యం: రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన యట్టు లన్ని పనులు పాటు చేసినంత పరిపాటి యగునయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన యట్టు లన్ని పనులు పాటు చేసినంత పరిపాటి యగునయా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మూర్ఖులకు దైవము తావు తెలియక మోక్షం కోరకు విగ్రహాలను పూజించుట, అడవులు, దేశదేశాలు పట్టి తిరుగుట చేస్తుంటారు.దైవము తన మనస్సులోనే ఉన్నాడని తెలుసుకోలేరు. తీర్ధయాత్రలు మాని మనస్సులోనున్న దైవాన్ని పూజించుటయే మేలు. అసంపూర్ణమైయిన పద్యం: రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు కానలేరు ముక్తికాంత నెపుడు తానయుండుచోట దైవంబు నుండదా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు కానలేరు ముక్తికాంత నెపుడు తానయుండుచోట దైవంబు నుండదా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మన మనస్సు ఏమి చెబుతుందో వినకుండా ఆవేశంతో అడవులబట్టి పోతే ప్రయొజనం ఉండదు. కావున ముందు మన మనస్సులో ఎముందో అది ఏమి చేప్పాలనుకుంటుందో విని అర్దం చేసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: రూఢిమదిని మించి రొద వినజాలక కాడు చేరనేమి ఘనము కలుగు? వీటిలోన రవము విన్నంద వినుచుండు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూఢిమదిని మించి రొద వినజాలక కాడు చేరనేమి ఘనము కలుగు? వీటిలోన రవము విన్నంద వినుచుండు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: స్థిరముగా చేసెదననిచెప్పి తరవాత మానరాదు.సహాయముగా నుండే బంధువులకి చెడు మనసులోకూడా తలవకూడదు. కోపించే అధికారిని సేవించకూడదు.పాపులున్న దేశానికి వెళ్ళరాదు. అసంపూర్ణమైయిన పద్యం: రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఏదైనా రూఢిగా చెప్పి అనలేదని అబద్ధామాడకు.సహాయముగానుండు. బంధువులకు కీడుచేయకు.[మిగతావారికి చెయ్యచ్చని కాదు]కోపించే అధికారిని సేవించకు.పాపాత్ములుండెడి దేశానికి వెళ్ళకు. అసంపూర్ణమైయిన పద్యం: రూపించి పలికిబొంకకు ప్రాపగుచుట్టంబు కెగ్గుపలుకకుమదిలో గోపించురాజు గొల్వకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూపించి పలికిబొంకకు ప్రాపగుచుట్టంబు కెగ్గుపలుకకుమదిలో గోపించురాజు గొల్వకు పాపపుదేశంబుసొరకు పదిలము సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: స్త్రీ రూపుని, నడకలో హొయలుని చూసి క్షణికావేశంలో బ్రాంతి చెందుతారు. అలాంటి బుద్ది మారక పోతె అందరి దగ్గర నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: రూపు నడక చూడదాపంబు పుట్టిన భ్రాంతిలంకురించు నంతలోనె బుద్దిమఱలకున్న రద్దికి నెక్కురా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రూపు నడక చూడదాపంబు పుట్టిన భ్రాంతిలంకురించు నంతలోనె బుద్దిమఱలకున్న రద్దికి నెక్కురా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! వాస్తవమగు తత్వజ్ఞానుభవము కాని చిత్తపవిత్రత కాని పవిత్రవర్తనము కాని లేక శుష్కమగు పాండిత్యము మాత్రము సంపాదించిన కొందరు ’మేము ప్రాపంచిక సుఖములపై రోత చెందితిమి’ అందురు. వాస్తవముగ తమ మనస్సులందు ఏ ఉత్తమ సంస్కారము లేక రోగగ్రస్తమగు మనస్సులు కలవారు. వీరికి ఏమి రోత కలిగినది. రోతనగా వీరికేమి తెలియును. నేను శివభక్తుడను, ఎంత విభూతిని పూసికొంటిని అందురు. వీరు పూసుకొన్నది లేదు వారి దేహములందు ఏపూతయు లేదు. ఎందుకంటె వారి అంతఃకరణములందు పాదుకొనియున్న మదము మొదలైన దుర్దోషములచే వారి దేహములు అపూతములు అపవిత్రములయి ఉన్నవి. నా వాంఛలు మొదలగు వాటిని మాత్రమే కాదు ధ్యానస్థితిలో కన్నులను మూసికొంటిని అందురు. వీరి కన్నులు మూతలు పడియున్నను వీరి మనస్సులు ప్రాపంచిక సుఖాదులు, వానిపై వాంఛలు, వాటిని పొందుటకు దుష్కర్మలును చూచుచునే ఉన్నవి. సదా మూఢత్వమే కాని వీరి అంతఃకరణములందు తత్వజ్ఞానము, యుక్తాయుక్త వివేకము ఉండవు. కనుక శివా నన్ను అట్టివానినిగా కానీయక నిన్ను సదా సేవించువానిగ అనుగ్రహించుము. అసంపూర్ణమైయిన పద్యం: రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్ మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్ మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ జేసిందేంటిది చేంతలేఁటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా మనస్సు విచిత్ర స్థితితో రీతిలో తన ఇఛ్ఛవచ్చినట్లు ప్రవర్తిల్లుచున్నది. సుందరులైన స్త్రీల యౌవన కామ సుఖానుభవమను దృష్టితో కొన్ని సమయములందు, విరక్తితో కొన్ని సమయములు సంచరించుచున్నది కాని పూర్ణవైరాగ్యము పొందుట లేదు. పుత్ర మిత్ర జనములు, సంపదల యందు ప్రీతిని కొద్దిగా వదలుచున్నది కాని పూర్తిగ వదలుట లేదు. కోరికలనెడి తీగలను కొంత కోసివేయుచున్నది కాని సంపూర్ణముగ కోసివేయుట లేదు. నీకు ప్రీతికరములగు సత్కర్మలనాచరించ సంకల్పించుచున్నది కాని పూర్ణముగ జరుగుట లేదు. కనుక దేవా నా ప్రార్ధన మన్నించి ఈ నా మనస్సునందలి ఈ విచ్చలవిడితనమును పోగొట్టి పైని చెప్పినట్లు ఉన్న నా మనోదోషములను నశింపజేయుమా. అసంపూర్ణమైయిన పద్యం: రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్ పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్ పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! విజ్జు అనెడి బోయవాని వలె ఱాలతో నిన్ను బూజించి నిన్ను మెప్పించలేను. సిరియాళరాజు వలె కొడుకుమాంసమును నీకు ఆహారముగ పెట్టి నిన్నాదరించలేను. విష్ణువువలె కన్ను పెఱికి నిన్ను పూజించి నిన్ను సంతోషపరచలేను. చపలచిత్తుడనగుటచే నాకు నీ విషయమున నిస్చలభక్తి లేదు. నిన్ను మెప్పించగల సామగ్రి యేది;యు లేకున్నను నిన్నే శరణు పొందినాను. నా అదృష్టము ననుసరించి నీ చిత్తమునకు దోచినవిధముగా జేయుము. అసంపూర్ణమైయిన పద్యం: ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ జాలన్ జంపంగ నేత్రము న్దివియంగాశక్తుండనేఁ గాను నా శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నా భాగ్యమో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ జాలన్ జంపంగ నేత్రము న్దివియంగాశక్తుండనేఁ గాను నా శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనకు చేటు కాలం దాపురించినప్పుడు అల్పుడు కూడ భాద పెట్టకలడు. అంత గొప్ప రాజ్యమైన లంకని కోతులు నాశనం చేయలేదా? అసంపూర్ణమైయిన పద్యం: లంకపోవునాడు లంకాధిపతి రాజ్య మంత కీశసేన లాక్రమించె చేటు కాలమైన జెఱుప నల్పుడె చాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లంకపోవునాడు లంకాధిపతి రాజ్య మంత కీశసేన లాక్రమించె చేటు కాలమైన జెఱుప నల్పుడె చాలు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: గొప్ప ధనవంతుదైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాసనము చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుదు సామాన్యులైనను అపకారము చేయుదురు. అసంపూర్ణమైయిన పద్యం: లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు విశ్వదాభిరామ! వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: సమాజంలో నీతిపరులే నిజమైన బలవంతులు. శారీరకంగా ఎంత లావుంటే ఏం లాభం? నీతి లేని జీవితం వృథా. పెద్ద కొండవంటి ఏనుగునైనా సరే, చిన్నవాడైన మావటివాడు చక్కగా వశపరచుకొంటాడు. ఇదే మాదిరిగా, మనుషుల్లోనూ దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పదని తెలుసుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: లావుగల వానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లావుగల వానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఆహారముగ ఉపయోగించుటకు అడవులలో కందమూలఫలములు లేవా. దప్పిక తీర్చుటకు నదులయందు జలములు లేవా. నివసించుటకు ఆశ్రయముగా పర్వత గుహలు లేవా. పండుకొనుటకు ఆకుల పడకలు లేవా. జీవితమున కలుగదగు సుఖములననుభవించుటకు, యోగక్షేమములు చూచుటకు సదా జనుల ఆత్మలలో అంతర్యామివై యున్నావు. నీ అనుగ్రహమున ఇన్న్ లభించుచుండగ మానవులు ఏ సుఖములు కోరి ఈ రాజులను సేవించుటకై ఏల పోవుచున్నారో నాకు తెలియుట లేదు. అసంపూర్ణమైయిన పద్యం: లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో లేవో నీవు విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్ సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: లోకములు,లోకపాలకులు,లోకములలో నివసించువారు,కడకు లోకములన్నియు నశించినపిమ్మట గాఢమైన అంధకారము నిండియున్నవేళ ఒకేఆకారముతో వెలుగుతున్న వానినేసేవింతును.[ఆరాధింతును]గజేంద్రమోక్షం,పోతన అసంపూర్ణమైయిన పద్యం: లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది నలోకంబగు పెం జీకటికవ్వల నెవ్వం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది నలోకంబగు పెం జీకటికవ్వల నెవ్వం డేకాకృతివెలుగు నతనినే సేవింతున్",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: మంచివారు చెడ్డవారి విషయము తెలియకచేరితే మాటలతోవేధిస్తారు.కాకుల గుంపులోకి కోకిలవస్తేఅరిచి తరుముతాయి. అసంపూర్ణమైయిన పద్యం: లోకములోన దుర్జనుల లోతు నెరుంగక చేరరాదు సు శ్లోకుడు చేరినం గవయ జూతురు చేయుదు రెక్కసక్కెముల్ కోకిలగన్నచోటగుమిగూడి యసహ్యపు గూతలార్చుచున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోకములోన దుర్జనుల లోతు నెరుంగక చేరరాదు సు శ్లోకుడు చేరినం గవయ జూతురు చేయుదు రెక్కసక్కెముల్ కోకిలగన్నచోటగుమిగూడి యసహ్యపు గూతలార్చుచున్ గాకులు తన్నవే తరిమి కాయము తల్లడమంద భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మంచివారు ఎదటివారుఎటువంటివారో సరిగ్గాతెలిసికొనకుండా వారినిచేరరాదు. కాకుల్లోకి కోకిలవస్తే తరిమినట్లు జరుగును. అసంపూర్ణమైయిన పద్యం: లోకములోనదుర్జనుల లోతునెరుంగక చేరగరాదుసు శ్లోకుడుచేరినం గవయజూతురు చేయుదురెక్కసక్కెముల్ కోకిలగన్నచోట గుమిగూడియసహ్యపు గూతలార్చుచున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోకములోనదుర్జనుల లోతునెరుంగక చేరగరాదుసు శ్లోకుడుచేరినం గవయజూతురు చేయుదురెక్కసక్కెముల్ కోకిలగన్నచోట గుమిగూడియసహ్యపు గూతలార్చుచున్ గాకులుతన్నవే తరిమికాయము తల్లడమందభాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఆత్మను చూచిన వాడు లోకంలో దెన్నైనా చూడగలడు. అలా బయట లోకం కూడ చూసిన వాడె పరమయోగి కూడ అవుతాడు. కాని తనను తాను తెలుసుకున్నవాడు, సర్వమూ తెలుసుకున్నట్లు. అసంపూర్ణమైయిన పద్యం: లోనుజూచినతడు లోకంబు లెఱుగును బయలజూచినతడు పరమయోగి తన్ను జూచినతడు తానౌను సర్వము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:లోనుజూచినతడు లోకంబు లెఱుగును బయలజూచినతడు పరమయోగి తన్ను జూచినతడు తానౌను సర్వము విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఒంటి మీద రుద్రాక్షల మాల వేసుకుని, ఒళ్ళంతా బూడిద పూసుకుని దొంగ జపము చేస్తే ప్రొయొజనము లేదు. మనసులో గురువుని పెట్టుకుని గమనించడమే అసలైన ధ్యానం. అసంపూర్ణమైయిన పద్యం: వక్షమందు గురుని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాచబాట అక్షమాల జపమె యవని దొంగలరీతి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వక్షమందు గురుని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాచబాట అక్షమాల జపమె యవని దొంగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము. అసంపూర్ణమైయిన పద్యం: వగవకు గడిచిన దానికి బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై యెగి దీనత నొందకుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వగవకు గడిచిన దానికి బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై యెగి దీనత నొందకుమీ తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: చావు పుట్టుకలు అనునవి ఎప్పుడును ఉండు ఈ సంసార చక్రమున చచ్చి పుట్టని వాడే ఉండడు. పుట్టిన వారిలో నశింపనివాడు ఉండడు. ఎవని పుట్టుకల వలన వంశము గొప్పకీర్తి చేత ప్రసిద్ది చెందునో వాడే జన్మించినవాడు. వాని పుట్టుకే గణనీయమైనది అగును. అసంపూర్ణమైయిన పద్యం: ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడుగలడె వాని జన్మంబు సఫల మెవ్వానివలన ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడుగలడె వాని జన్మంబు సఫల మెవ్వానివలన వంశ మధి కోన్నతి వహించి వన్నెకెక్కు.",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మీరు చేసిన దానముయొక్క ఫలితము వద్దంటే విడిపోదు అలానే దానము చేయకుండా రమ్మంటే రాదు.కాబట్టి ఫలితాలగురించి ఆలోచించకుండా తమ తమ తాహతుకి తగ్గట్టు దానము చేయుటయే మేలు. అసంపూర్ణమైయిన పద్యం: వద్దనంగబోదు వలెననగారాదు తాను చేసినట్టి దానఫలము ఉల్లమందు వగవకుండుటే యోగంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వద్దనంగబోదు వలెననగారాదు తాను చేసినట్టి దానఫలము ఉల్లమందు వగవకుండుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శరీరచాపల్యముచేఏనుగు,రుచికిచేప,పాటకిపాము,చూపుకిజంక,వాసనకితుమ్మెదలోబడినట్లకాక రామా!నన్నింద్రియాలనుండి కాపాడు.గోపన్న. అసంపూర్ణమైయిన పద్యం: వనకరిచిక్కుమైనసకు వాచవికింజెడిపోయె మీనుతా వినికికిజిక్కెజిల్వగను వేదరుజెందెనలేళ్ళు తావిలో మనికినశించెదేటితర మాయిరుమూటిని గెల్వనైదుసా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వనకరిచిక్కుమైనసకు వాచవికింజెడిపోయె మీనుతా వినికికిజిక్కెజిల్వగను వేదరుజెందెనలేళ్ళు తావిలో మనికినశించెదేటితర మాయిరుమూటిని గెల్వనైదుసా ధనములనీవెకావనగు దాశరథీ! కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కృష్ణా!భక్తులనురక్షించువాడా!గొప్పవారైన త్రిమూర్తులలో కరుణామూర్తివైననీ సద్గుణాలను సనకాది మునీంద్రులుసహితము నిన్నుస్థుతించలేరు.ఇకనిన్ను స్తుతించుటకు నేనెంతటివాడను? అసంపూర్ణమైయిన పద్యం: వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై కననీ సద్గుణజాలము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై కననీ సద్గుణజాలము సనకాదిమునీంద్రు లెన్నజాలరు కృష్ణా!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: గతజన్మలో పుణ్యకార్యాలు చేయడం వల్ల సంపాదించిన పుణ్యరాశి ప్రభావం ఎంతటి దంటే అది మనుష్యుని ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది. అతడు అడవిలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, శత్రువుల మధ్య ఉ్నా, మహాసముద్రాలలో ఉన్నా కొండచివరల ఉన్నా, నిద్రలో ఉన్నా, మత్తులో ఉన్నా అపాయంలో ఉన్నా పుణ్యమే రక్షిస్తుంది అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వనే రణే శత్రుజలాగ్ని మధ్యే గుహార్ణ వే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని కర్మాచరణం వల్లకలిగే ఫలితం ఎంత బలీయమైనదో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వనే రణే శత్రుజలాగ్ని మధ్యే గుహార్ణ వే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని కర్మాచరణం వల్లకలిగే ఫలితం ఎంత బలీయమైనదో ఆపదల్లో సైతము పూర్వపుణ్యమే రక్షిస్తుంది. ఈ పుణ్యం గత జన్మ సంప్రాప్తం. ఇలాంటి వాళ్లు ఎక్కడున్నా వారికి లోటేమీ ఉండదు.",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వరదలొచ్చే పొలంలో వ్యవసాయం చెయ్యకు. అది సాగవదు.కరువుతో కష్టపడుతున్నా సరే చుట్టాలిళ్ళకు వెళ్ళకు.లోకువవుతావు.ఇతరులకు ఇంటిగుట్లు చెప్పకు.చేటు.పిరికివాడికి సేనాధిపత్యము నీయకు. అసంపూర్ణమైయిన పద్యం: వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనులకడ కేగకుమీ పరులకు మర్మము సెప్పకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనులకడ కేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రత్నాలవంటి ధాన్యాలను పండించి, చక్కగా దంచి, రుచికరంగా వండి, తృప్తిగా ఇతరులకు బోజనం పెట్టెవాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, అతనే దైవసమానుడు. అసంపూర్ణమైయిన పద్యం: వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు చక్కదంచి వండి మిక్కుటముగ సుష్టు బోజనముల జూఱగా నిడువాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు చక్కదంచి వండి మిక్కుటముగ సుష్టు బోజనముల జూఱగా నిడువాడు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా! భక్తులను కాపాడే నీకు పరాకు వద్దు. నీ మంచి చరిత్రకి, నీ బిరుదుకి కీడు తెచ్చుకోవద్దు. నా పాపసముద్రము మీద నీవు తెప్పవు. అసంపూర్ణమైయిన పద్యం: వలదుపరాకు భక్తజనవత్సల నీచరితంబువమ్ముగా వలదుపరాకు నీబిరుదు వజ్రమువంటిదిగాన కూరకే వలదుపరాకు నాదురితవార్ధికి దెప్పవుగా మనంబులో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలదుపరాకు భక్తజనవత్సల నీచరితంబువమ్ముగా వలదుపరాకు నీబిరుదు వజ్రమువంటిదిగాన కూరకే వలదుపరాకు నాదురితవార్ధికి దెప్పవుగా మనంబులో దలతుమెకా నిరంతరము దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: భూలోకంలో వింతను, ఆకర్షణను కలిగించే గుర్రాన్ని ఎక్కావు. దుష్టులను సంహరించావు. ధర్మాన్ని నిలబెట్టటానికి కలియుగం ముగిసే సమయంలో కలిపురుషుడిగా అవతరించి, లోకాలు సృష్టించినవాడవు నువ్వు. అసంపూర్ణమైయిన పద్యం: వలపుల తేజీనెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్ కలియుగము తుదిని వేడుక","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలపుల తేజీనెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్ కలియుగము తుదిని వేడుక కలికివిగానున్న లోకకర్తవు కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అడవిలోని క్రూర మృగాలెన్నైనా వలవేసి బంధించి పట్టుకోనుట సాధ్యమేకాని గురువు సహాయం లేకుండా మనస్సును అదుపులో పెట్టుకోవడం అసాధ్యం. అసంపూర్ణమైయిన పద్యం: వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల బట్టవచ్చుగాని పాడుకర్మ గురుని బోధలేక కుదుట నొందదు సుమీ!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల బట్టవచ్చుగాని పాడుకర్మ గురుని బోధలేక కుదుట నొందదు సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తమలపాకుల్లో సున్నంఎక్కువైతే నోరుమండిపొక్కుతుంది.తప్పనిసరై దుష్టులతో కలిసినా అధికమైతేప్రమాదం.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయబడ్డచో గొలవదియెకాని యెక్కువలుగూడవు తమ్ములపాకులోపలం గలసినసున్న మించుకయకాక మరించుక యెక్కువైనచో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయబడ్డచో గొలవదియెకాని యెక్కువలుగూడవు తమ్ములపాకులోపలం గలసినసున్న మించుకయకాక మరించుక యెక్కువైనచో నలుగడ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుకపొక్కకయున్నెభాస్కరా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఇతరులకు బాధ కలిగించేవి కూడ సచ్ఛీలురైనవారు ఆనందగా భరిస్తారు. వారికి అగ్ని చల్ల నీటిలా, మహామేరు పర్వతం చిన్నరాయిలా, క్రూరమృగమైన సింహం సాధుజంతువు జింకలా, మహాసర్పం పూలహారంలా, విషము అమృతసమానంగా అనిపిస్తుంది అని భావం అసంపూర్ణమైయిన పద్యం: వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా న్మేరుఁ స్వల్పశిలాయతే, మృగపతిఁ సద్యఁ కురఙ్గాయతే వ్యాలో మాల్యగుణాయతే, విషరసః పీయూషవర్షాయతే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా న్మేరుఁ స్వల్పశిలాయతే, మృగపతిఁ సద్యఁ కురఙ్గాయతే వ్యాలో మాల్యగుణాయతే, విషరసః పీయూషవర్షాయతే యస్యాఙ్గే ऽ భిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనిషి మాట అనేది చాలా విలువైనది మరియు చాల శక్తి కలిగియున్నది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయొగించాలి. ఎంత గొప్ప బంధుత్వమయినప్పటికి ఒక్క మాట వలన చెడిపోతుంది. దీనివలనే స్త్రీలకి చెడ్డపేరు వస్తుంది. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మనం మాట్లాడే మాటలోనె ఉన్నది. అసంపూర్ణమైయిన పద్యం: వాక్కు చేత దప్పు వావులు వరుసలు వాక్కు చేత దప్పు వనితగుణము వాక్కుచేత గల్గు వరకర్మములు భువి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాక్కు చేత దప్పు వావులు వరుసలు వాక్కు చేత దప్పు వనితగుణము వాక్కుచేత గల్గు వరకర్మములు భువి విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: దుష్టుడైన వాడు వంకర టింకర మాటలతో ఎత్తి పొడుస్తూ వంకర దండాలు పెడుతూ ఉంటాడు కాని ప్రేమ అనేది ఉండదు. అలాగే కొంతమంది విభూది పెట్టి భక్తి నటిస్తారే కాని వారి నోరు తోడేలు వలె ఇతరులను మ్రింగడానికి చూస్తూ ఉంటుంది. అసంపూర్ణమైయిన పద్యం: వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు ప్రేమ కలిగినట్టు పెట్టనేల? నోసట బత్తిజూపు నోరు తోడేలయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు ప్రేమ కలిగినట్టు పెట్టనేల? నోసట బత్తిజూపు నోరు తోడేలయా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఆకలితో మొహం వాచిపోయిన మనిషి ఎలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించినదల్లా తింటాడో, అలానే మనస్సు చలించిన మూర్ఖుడు నిలకడగా ఉండలేడు. అసంపూర్ణమైయిన పద్యం: వాచవికి మెగము వాచినయట్టుల నిదియు నదియు దినగ మొదలుపెట్టు మరలదింక బుద్ది మర్యాదపోయిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాచవికి మెగము వాచినయట్టుల నిదియు నదియు దినగ మొదలుపెట్టు మరలదింక బుద్ది మర్యాదపోయిన విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నేను ఏ జన్మలోనో నీ విషయమై గొప్ప అపచారము చేసితిని. ఏమిటనగా సరస్వతీ పతియగు బ్రహ్మకు కూడా దుర్లభమైన నీ తోడి సాయుజ్యము పొందుటకు ఉత్తమమైన ప్రణవోపాసన మొదలగు ప్రక్రియలు చేయక, బ్రహ్మాదులవలె నీ ద్వారమున నిల్చి నిన్ను అనుగ్రహింప చేసికొనక, నీ ఈశ్వరత్వ లక్షణమైన మోక్షలక్ష్మిని (నిర్వాణశ్రీని) సాహసముతో చెరబట్ట తలచితిని. ఈ మానసాపచారముతో చేసిన మహాపరాధమునకు తగిన దండన విధించితివి. నీ సన్నిధిలో ఉండి నీ కల్యాణోత్సవములు మొదలైనవి చూచి ఆనందమును పొందు భాగ్యము లేకుండ చేసితివి. రాజులలోకెల్ల అధముడగు ఒకానొక భూపాలుని సేవకై వాని ద్వారమున దూరవలసిన దౌర్భాగ్యము ఈ జన్మమున నాకు కలిగించితివి. ఈ దండననుండి విడుదల చేయుమయ్యా. అసంపూర్ణమైయిన పద్యం: వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క ళ్యాణక్రీడలఁ బాసి దుర్దశలపా లై రాజలోకాధమ శ్రేణీద్వారము దూఱఁజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: నిజమైన ఙానము కలవాడు ఎవ్వరితోను వాదులాడక, ఎవ్వరి పంచకు చేరక, ఎవరికీ కీడు చేయక, అందరివద్ద మంచిగా ఉంటూ గౌరవము పొందుతాడు. అసంపూర్ణమైయిన పద్యం: వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ జేరరాడు తాను చేటుదేడు ఙానియగుచు బుధుడు ఘనతబొందగజూచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ జేరరాడు తాను చేటుదేడు ఙానియగుచు బుధుడు ఘనతబొందగజూచు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ప్రకృతి యందు వర్షము లేకున్నా దేశమునకు కరువు కాటకములు వచ్చును, మరియు వర్షములున్నచో వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజమే కదా అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వాన కురియకున్న వచ్చును కక్షామంబు వాన గురిసెనేని వఱద పాఱు వఱద కఱవు రెండు వరుసతో నెఱుగుడి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాన కురియకున్న వచ్చును కక్షామంబు వాన గురిసెనేని వఱద పాఱు వఱద కఱవు రెండు వరుసతో నెఱుగుడి విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వర్షము వచ్చుట, ప్రాణము పోవుట యే మనుజునకైనా తెలియదు. అది తెలిసినచో కలికాలము ముందుకు నడవదు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వాన రాకడయును బ్రాణంబు పోకడ కానఁబడ దదెంత ఘనునికైన గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వాన రాకడయును బ్రాణంబు పోకడ కానఁబడ దదెంత ఘనునికైన గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వాన రావడం, ప్రాణం పోవడం ఎవ్వరికి తెలియదు. అవి అన్ని కాల, కర్మములను అనుసరించి వాటికవే జరిగిపొతుంటాయి. అలంటివి అన్ని ముందే తెలిస్తె ఇంకెమన్నా ఉందా? అసంపూర్ణమైయిన పద్యం: వానరాకడ మఱి ప్రాణంబుపోకడ కానబడదు కాలకర్మవశత గానబడినమీద కలి యిట్లు నడుచునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వానరాకడ మఱి ప్రాణంబుపోకడ కానబడదు కాలకర్మవశత గానబడినమీద కలి యిట్లు నడుచునా? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: పేదవాడుచెవికుట్టు పెద్దదిచేసుకోగలడు ఆభరణం చేయించుకోలేనట్లే విద్యనేర్చినవారందరూ ధనవంతులుకాలేరు. అసంపూర్ణమైయిన పద్యం: వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా బూనినబూనుగాక తనపుణ్యముచాలక భాగ్యరేఖకుం బూనగనెవ్వడోపు సరిపోచెవి పెంచునుగాకదృష్టతా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వానికివిద్యచేత సిరివచ్చెనటంచును విద్యనేర్వగా బూనినబూనుగాక తనపుణ్యముచాలక భాగ్యరేఖకుం బూనగనెవ్వడోపు సరిపోచెవి పెంచునుగాకదృష్టతా హీనుడు కర్ణభూషణము లెట్లుగడింపగనోపు భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ధనములేని సమయములో తల్లి, భార్య, పిల్లలు, సన్నిహితులు వీరందరు శత్రువులు అవుతారనుట నిక్కమైన నిజము. కాబట్టి అతి ప్రేమకు పొయి ధనమును త్యజించుటకన్న, కావలిసినంత సంపాదించి అందరిని బ్రతికించగలగడం ముఖ్యం. అసంపూర్ణమైయిన పద్యం: విత్త హీనమైన వేళలందును తల్లి తనయు లాలు సుహృదు లనెడివార లెల్ల శత్రులగుదు రెండైన నిజమిది","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విత్త హీనమైన వేళలందును తల్లి తనయు లాలు సుహృదు లనెడివార లెల్ల శత్రులగుదు రెండైన నిజమిది విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల చిత్తమునందు వ్యధ చాల ఎత్తగు వేపచెట్టు. అది మొలకెత్తుటకు పెరుగుటకు విత్తు ఉండవలెను కదా. అజ్ఞానమే ఆ విత్తు. చిత్తము ఆ విత్తు మొలకెత్తించుటకు చేసిన పాదు. ఆ చిత్తమునందు కలుగు సంసారవిషయక మయిన ఆవేశము ఆ పాదునకు వేసిన గట్టు మరియు ఆ విత్తు మొలకెత్తుటకు కావలసిన నీరు. అహంకారము ఆ విత్తునుండి వచ్చిన మొలక. అసత్యములు ఆ మొలకకు మారాకులు. మానవులాచరించు అత్యంతదుర్వర్తనములు ఆ చెట్టున పూచిన పూవులు, కామము మొదలగు చిత్తదోషములు ఆ చెట్టున పండిన పండ్లు. అసంపూర్ణమైయిన పద్యం: విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను , ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు. అసంపూర్ణమైయిన పద్యం: విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు బేద వానియింట బెండ్లయిననెరుగరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు బేద వానియింట బెండ్లయిననెరుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: విద్యఎవరికీకనపడని గుప్తఐశ్వర్యం. ధనాన్నిఎవరైనా దోచుకుంటారనేభయంతో దాచాలి.విద్యదాచపనిలేదు.విద్యాజ్ఞానమున్నవారు అవార్డులు,సత్కారాలు కోరకపోయినా కీర్తిప్రతిష్టలతో వెలుగుతూంటారు.వీరికి ధనలోపముండదు.విద్యే గురువుగాను విదేశాలలో బంధువుగాను ఉంటుంది.విద్యే దైవం.దానికిసరిపడే ధనముండదు.విద్యావంతులని రాజులు[దేశాద్యక్షులు]పూజిస్తారు.విద్యలేనివాడు మనిషా?అంటున్నాడు భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకుసాటి ధనంబు లేదిలన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకుసాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: విద్య ఉండి వినయము లేకపోతే ఆ విద్య ఎందుకు పనికి రాదు. ముత్తైదువుకు ఆభరణాలు అన్ని ఉండి మంగళసూత్రం లేకపోతే ఏమి ప్రయొజనం అసంపూర్ణమైయిన పద్యం: విద్యగలికి యుండి వినయము లేకున్న నైదు వలకు మేలియైన మణులు సొమ్ములుండి కంఠ సూత్రము లేనట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విద్యగలికి యుండి వినయము లేకున్న నైదు వలకు మేలియైన మణులు సొమ్ములుండి కంఠ సూత్రము లేనట్లు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: విద్యాహీనుడు పండితుని వద్ద ఎంత సమయము గడిపినా ఙాని కాలేడు. కొలనులో హంసలతో పాటు కొంగలున్నా అవి హంసలు కాలేవు కదా! అసంపూర్ణమైయిన పద్యం: విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు కొలని హంసల కడ గొక్కెరులున్నట్లు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు కొలని హంసల కడ గొక్కెరులున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఎవ్వరేది చెప్పిననూ వినవచ్చును. విన్నమాటలన్నీ నమ్మేసి ఆవేశాలు తెచ్చుకోకూడదు. ఆ మాటలయొక్క పూర్వాపరాలు తెలుసుకుని న్యాయమేదో,అన్యాయమేదో గ్రహించగలవారే నీతిపరులు.బద్దెన. అసంపూర్ణమైయిన పద్యం: వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్ గనికల్ల నిజము దెలిసిన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్ గనికల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని పోతన పద్యాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓదయాసముద్రా!నీవుజీవులమాటలువిని,భక్తితోనిన్నుశరణువేడితే వెళ్లకూడనిచోట్లకి కూడాసర్వమూ మరిచివెళ్ళి రక్షిస్తావట.నేనుఇంతవేడుకుంటున్నానువ్వు రావడంలేదు.అందుకేసందేహంగావుంది.గజేంద్రుడు అసంపూర్ణమైయిన పద్యం: వినుదట జీవులమాటలు చనుదట చనరానిచోట్ల శరణార్ధులకో యనుదట పిలిచిన సర్వము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వినుదట జీవులమాటలు చనుదట చనరానిచోట్ల శరణార్ధులకో యనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యె గరుణావార్దీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దాంభికుడు తాను విన్నవి కొన్ని, విననివి కొన్ని, వింతగా ఉండేవి కొన్ని చెపుతూ ఉంటాడు. అతనికి అసలు ఎటువంటి విషయాలు తెలియక పొయినా అన్ని కళ్ళార చూసినట్లు చెపుతుంటాడు. ఇలాంటి వారి మాటలు వినరాదు. అసంపూర్ణమైయిన పద్యం: విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని వింత సుద్దులెన్నో వినగ జెప్పు దాను గన్నయట్లే దాంభికుడెప్పుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని వింత సుద్దులెన్నో వినగ జెప్పు దాను గన్నయట్లే దాంభికుడెప్పుడు విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: బ్రాహ్మణులంతా ఒకచోట చేసి పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి, వెర్రి లెక్కలు వేసి, ఎవరు ఎవరికి మొగుడు పెళ్ళలవ్వాలో నిర్ణయించాక కూడ ప్రపంచంలో ఇంతమంది ముండమోపిలు ఎందుకున్నారు? అసంపూర్ణమైయిన పద్యం: విప్రులెల్లజేరి వెర్రికూతలు కూసి సతిపతులగూర్చి సమ్మతమున మునుముహుర్తమున ముండెట్లమోసెరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విప్రులెల్లజేరి వెర్రికూతలు కూసి సతిపతులగూర్చి సమ్మతమున మునుముహుర్తమున ముండెట్లమోసెరా విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా! లోకములను అందలిజీవులను సృష్టించుటకు బ్రహ్మవు. అన్నిటినీ,అందరినీ రక్షించుటకు విష్ణుడవు.కడకు నశింపజేయుటకు శివడవు.అన్నీనీవేఅయి విశ్వమంతా నిండియున్నావు. అసంపూర్ణమైయిన పద్యం: విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా విశ్వము జెరుపను హరుడవు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా విశ్వము జెరుపను హరుడవు విశ్వాత్మక నీవెయనుచు వెలయుదు కృష్ణా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో ధనవంతులు, రాజులు తమ ఐశ్వర్యములతో వివిధ భోగములు అనుభవించు చుందురు. ఇతరులు తమను పొగుడుచుండగ విని ఆనందించుచుందురు. తమ సంపదలిచ్చు భోగములు అనుభవించుచుందురు. అట్టి ఆనందపారవశ్యములో ములిగిన సమయములో దంభమునకై దానములు చేయుదురు. అవి పవిత్రము కాదు. క్షుద్రమైనవి. నాకు అట్టి సంపదలు వలదు. నీకై ఏ ఐశ్వర్యములు ఒల్లక సకలజీవులకు సకలైశ్వర్యములు, శాశ్వత మోక్షపదము ఇచ్చు నిన్నే ధ్యానింతును, అర్చింతును. అసంపూర్ణమైయిన పద్యం: వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్ పాడంగ వినునప్పుడున్ జెలఁగు దంభప్రాయవిశ్రాణన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్ పాడంగ వినునప్పుడున్ జెలఁగు దంభప్రాయవిశ్రాణన క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఓ కుమారా! పెద్దలను భక్తితో కొలుచుచున్న యెడల వానిని లోకమునందు పరిశుద్ధముగల మనస్సు కలవాడనియు, తెలివి తేటలు బాగుగా నుండు వాడనియు, ధర్మములనెరిగిన వాడనియు పెద్దలగువారందురు. అసంపూర్ణమైయిన పద్యం: వృద్ధజన సేవ చేసిన, బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్ సద్ధర్మశాలి యని బుధు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వృద్ధజన సేవ చేసిన, బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్ సద్ధర్మశాలి యని బుధు లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగ కుమారా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది. త్వరలోనో కొంతకాలమునకో రానున్న దుర్మరణము తలుచుకొనగా ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మేలు సాధించనివాదనగుదునే. నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును. అసంపూర్ణమైయిన పద్యం: వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్ వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్ నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్ వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్ నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం జెనకుంజీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వెన్న చేతిలో పెట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నెయ్యిని అడుక్కున్నట్లు తనలోనే దైవము ఉన్నాడనే విషయము గ్రహింపక మూర్ఖ మానవులు దేవుని కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి దైవుని గురించి బయట వెదకడం మాని తనలోనే పరమాత్మని సృష్టించుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనలో ఉన్న మనసును మార్చుకోకుండా ఎన్ని వేషాలు వేసినా లాభం ఉండదు. నల్ల కుక్కను ఎంత తోమినా తెల్లబడదు. అసంపూర్ణమైయిన పద్యం: వెఱ్ఱి వేషములను వేసికోబోకుము కఱ్ఱికుక్క తెలుపుగాదు సుమ్ము పుఱ్ఱెలోని గుణము పూడ్పింపజనవలె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెఱ్ఱి వేషములను వేసికోబోకుము కఱ్ఱికుక్క తెలుపుగాదు సుమ్ము పుఱ్ఱెలోని గుణము పూడ్పింపజనవలె విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మూర్ఖునితొ చర్చించి విసిగింపకూడదు. మూర్ఖుని మాటలు లెక్క చేయకూడదు. అలాగే వెఱ్ఱి కుక్కను తీసుకుని వేటకు వెల్ల కూడదు. అసంపూర్ణమైయిన పద్యం: వెఱ్ఱివాని మిగులు విసిగింపగా రాదు వెఱ్ఱివాని మాట వినగ రాదు వెఱ్ఱికుక్క బట్టి వేటాడగా రాదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెఱ్ఱివాని మిగులు విసిగింపగా రాదు వెఱ్ఱివాని మాట వినగ రాదు వెఱ్ఱికుక్క బట్టి వేటాడగా రాదు విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: మనిషి ఈ భూమి మీదకి ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే పోతాడు. వచ్చెటప్పుడు ధనాన్ని తీసుకుని రాడు, పోయెటప్పుడు తీసుకుని పోడు. నరునికి ధనానికి అసలు బందమే లేదు. అయినా ఎందుకని ధనమంటే పడిచస్తారో తెలియదు. అసంపూర్ణమైయిన పద్యం: వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు తేనులేడు కొంచు బోనులేడు తా నదేడపోనొ ధనమేడపోవునో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు తేనులేడు కొంచు బోనులేడు తా నదేడపోనొ ధనమేడపోవునో విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కొండెగాడు/మోసగాడు అతి వినయము చూపిస్తూ మనల్ని మాయ చేసి గోతిలోకి త్రోస్తాడు. అటువంటి వానిని చేరతీస్తే గోతిలో పడక తప్పదు. ఎంత అవసరమున్నా వానికి దూరముగా ఉండటమే ఉత్తమము. అసంపూర్ణమైయిన పద్యం: వేడుచున్నయట్టె విషయంబు జూపుచు గోత దింపుసుమ్ము కొండెగాడు చేర్చరాదు వాని జెఱుచును తుదినెట్లొ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేడుచున్నయట్టె విషయంబు జూపుచు గోత దింపుసుమ్ము కొండెగాడు చేర్చరాదు వాని జెఱుచును తుదినెట్లొ విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఓకృష్ణా! నీవు వేదములకు కూడా దొరకని వాడవు.ఆది పురుషుడవు.పాపరహితుడవు.మురాసురుని చంపినవాడవు.అట్టి నీచూపు నిన్నే నమ్ముకున్న నాపై ప్రసరింపజేసి నన్ను కాపాడు తండ్రీ! కృష్ణ శతకము. అసంపూర్ణమైయిన పద్యం: వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ మురారీ నాదిక్కు జూచి కావుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ మురారీ నాదిక్కు జూచి కావుము నీదిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యంశముతోనే నీవు రజోగుణప్రధానమయిన సృష్టికర్తయగు బ్రహ్మను చేసితివి. అట్టి బ్రహ్మను తిట్టినచో నిన్ను తిట్టినట్లేయగును. ఐనను అతను చేసిన తప్పులను నీకు చెప్పుచున్నాను. భూలోకములో కొందరిని పండితులుగ, కొందరిని కవులుగ పుట్టించుట ఎందులకు? వారికి బుద్ధిచాతుర్యము కలిగించుట ఎందులకు? అట్టి వారికి ఆకలిబాధ మొదలైనవి కల్పించినాడు. అది నీవు అతనికి నియమించిన కృత్యమో ఏమో. అయినచో అతను రాజులను సద్గుణవంతులుగ పండితులను కవులను వారి యోగ్యత గుర్తించి ఆదరించు ఉత్తములుగా చేయక వారిని అనాదరము చేయు దుర్మార్గులుగ చేసినాడు. ఇది తగునా. అసంపూర్ణమైయిన పద్యం: వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం జీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పిచ్చి పట్టిన కుక్కలలాగ గుంపులు గుంపులుగా అరుస్తూ పనికిమాలిన వేదాలు మంత్రాలు చదువుతూ ఉంటారు.ఇలా అరవడం మూలంగా గొంతు నొప్పి రావడమే కాని ఎటువంటి ఉపయోగం ఉండదు. అసంపూర్ణమైయిన పద్యం: వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె అర్ధహీన వేద మఱచుచుంద్రు కంఠశొషకంటె కలిగెడి ఫలమేమి?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె అర్ధహీన వేద మఱచుచుంద్రు కంఠశొషకంటె కలిగెడి ఫలమేమి? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికి చేస్దు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని మంచివాడు కాలేడు. అసంపూర్ణమైయిన పద్యం: వేము పాలువోసి ప్రేమతో బెంచిన చేదువిరిగి తీపజెందబోదు ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేము పాలువోసి ప్రేమతో బెంచిన చేదువిరిగి తీపజెందబోదు ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను విశ్వదాభిరామ! వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఈ పద్యం వేమన్న పద్యాల్లో ఉన్నా వేమన్న పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది. బ్రౌన్ కూడా ‘వేయి విధములను’ అన్నాడు.'చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు'ను అని వ్యాఖ్యానించాడు. ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా, విశిష్టమైన ప్రజాయోగిగా విలసిల్లుతున్నాడని భావించవచ్చు. ‘మేడపైనా అలపైడి బొమ్మ/ నీడనే చిలకమ్మా’ అన్నాడు దేవదాసులో సినీకవి. దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనగా భావించేవారు. కొందరు వేదాంతార్థాల్ని కూడా వెతికేవారు. తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ ‘మేడపైన అలపైడి బొమ్మ’ అంటే పార్వతి అనీ, ‘నీడలో చిలకమ్మా’ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు. అవాంతర సందర్భంగా ఈ ప్రసక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక వేమన పద్యంలో ‘మేడ’ ఏమిటి? మానవ శరీరమా? అయితే ‘మెచ్చుల పడుచు’ నాలుక కావాలి. నాలుక పలుకునకు ప్రతీక గదా! మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది. ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది. లేదా మేడ ఆకాశం కావొచ్చు. ఆకాశానికి శబ్ద గుణముంటుంది. మేఘధ్వని శబ్దమే. దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది. మేఘాల్లోని మెరుపే మెచ్చుల పడుచు. భాషా వాఙ్మయమే భావం. ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది. ఇలా ఒకటి రెండు ప్రయత్నాలు. అప్పటివరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే జ్ఞాని కోసం ఎదురుచూద్దాం. అసంపూర్ణమైయిన పద్యం: వేయి విధములమర వేమన పద్యముల్ అర్థమిచ్చువాని నరసి చూడ చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేయి విధములమర వేమన పద్యముల్ అర్థమిచ్చువాని నరసి చూడ చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: లింగాన్ని కట్టుకున్నారేమి? అరె! కట్టుతాళ్లతో గుచ్చి దొంగలాగ బంధించి మెడలో కట్టుకున్నారేమి? లింగడు (అంటే శివుడు) ఏం దొంగతనం చేశాడని! బాహ్య లింగాన్ని పట్టుకోవడం మాని భావలింగాన్ని ఆరాధించడం మంచిది కదా! అని ఆనాటి ఆరాధ్య శైవులను వెక్కిరిస్తున్నాడు వేమన. సాధారణ శిలాలింగమైతే ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. ఆత్మలింగమైతే ఎడబాయకుండా తనతోనే ఉంటుందని వీరశైవం శైవం నుంచి వచ్చిన ఒక శాఖ. పండితారాధ్యుడు స్థాపించిన ఆరాధ్య సంప్రదాయం వీరశైవంలోని మరో అవాంతర శాఖ. ఆరాధ్యులు మెడలో లింగకాయ ధరించినా వీరశైవుల్లా వర్ణాశ్రమ ధర్మాన్ని నిరాకరించరు. వీరశైవులు దర్శనపరంగా శివ విశిష్టాద్వైతులు. అయితే మాయావాదాన్ని అంగీకరించరు. వీరశైవంలో స్థలం, లింగం, అంగం అనేవి ముఖ్యమైన మాటలు. లింగం అంటే జీవుల పట్ల జాలితో లింగరూపం ధరించిన ఉపాస్య దేవత. అంగం అంటే దేవుడు. లింగం కూడా మూడు రకాలు. 1. ప్రాణలింగం. దీనికి రూపం ఉంటుంది. 2. ఇష్టలింగం. ఇది అర్చించుకునే సౌకర్యాన్ని కలిగిస్తుంది. 3. ఇక భావలింగం అంతర దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. వేమన్న మాట్లాడుతున్నది దీని గురించే! వీరశైవంలో మానవ శరీరంతో లింగానికి అభేదాన్ని కల్పించారు. అంటే అంగానికీ లింగానికీ అద్వైతం సూచించబడింది. జీవుడు తన అవధులన్నింటినీ తొలగించుకొని, తనలోనే ఒక నిరవధిక మహాతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలంటున్నాడు వేమన. అసంపూర్ణమైయిన పద్యం: బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ లింగడేమి దొంగిలించినాడొ ఆత్మలింగమేల నర్పించి చూడరో ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ లింగడేమి దొంగిలించినాడొ ఆత్మలింగమేల నర్పించి చూడరో విశ్వదాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ వేమనా! ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱు పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు ఆ చెట్టును నాశనం చేయును. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెదగొట్టును కదా! అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఈ లోకములో కూటి కొరకు, కోటి వేషాలు వేస్తారు జనులు.ఇటువంటివన్ని తృప్తిలేని జీవితాలు. ఎన్ని పనులుచేసినా వీరికి తృప్తి ఉండదు. అది మన మనసులో ఉంటుందని తేలుసుకోలేరు, మూర్ఖులు. అసంపూర్ణమైయిన పద్యం: వేలకొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు మేలుకాదు; మదిని మిన్నందియుండుము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేలకొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు మేలుకాదు; మదిని మిన్నందియుండుము విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: వేషభాషలు మార్చి, కాషాయ బట్టలు ధరించి తలలకు గుండు కొట్టించుకుని యోగులమని చెప్పుకుని తిరుగుతుంటారు. తలలు బోడిగా ఉన్నంత మాత్రాన మనస్సులో ఉన్న కోరికలు బోడిగా ఉంటాయా ఏమిటి. నిజమైన యోగత్వం కోరికలని త్యజించినప్పుడే కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: వేషభాష లింక గాషాయ వస్త్రముల్ బోడినెత్తి లొప్ప బొరయుచుంద్రు తలలుబోడులైన దలపులు బోడులా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేషభాష లింక గాషాయ వస్త్రముల్ బోడినెత్తి లొప్ప బొరయుచుంద్రు తలలుబోడులైన దలపులు బోడులా? విశ్వదాభిరామ వినురవేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా! అసంపూర్ణమైయిన పద్యం: వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులైన తలుపులు బోడులా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులైన తలుపులు బోడులా విశ్వదాభిరామ! వినుర వేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: తక్కువజాతి వాడైననూ, కొంచెమైన తెలివిలేని ప్రయోజనము లేనివాడైననూ, దాసీదాని కొడుకైననూ డబ్బు గలవాడు గొప్పవాడుగా నాయకుడుగా పేరుపొందుతూ ఉంటాడు.కోట్లుంటేనే కోటలో పాగా వెయ్యగలడు అసంపూర్ణమైయిన పద్యం: వేసరపు జాతికానీ వీసము దాజేయనట్టి వ్యర్ధుడు కానీ దాసికొడుకైనం గానీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేసరపు జాతికానీ వీసము దాజేయనట్టి వ్యర్ధుడు కానీ దాసికొడుకైనం గానీ కాసులుగలవాడె రాజుగదరా సుమతీ",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: వచ్చిన రోగాన్ని కుదుర్చుకోవడానికి మందు తినాలి. చీకటిని పోగొట్టుకోవడానికి దీపము కావాలి. అలానే మనలో ఉన్న అఙానాన్ని నిర్మూలించడానికి విద్య కావాలి. అసంపూర్ణమైయిన పద్యం: వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు తినకకాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయునా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు తినకకాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయునా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: రోగం రాని వారు, వ్యసనము లేని వారు, భయము లేని వారు ఈ లోకములో ఎవ్వరూ ఏనాడు లేరు. ఎవరైనా వీటిలో ఒకటైనా తమకు లేదని చెబుతున్నారంటే అది అబద్దమే. అసంపూర్ణమైయిన పద్యం: వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు దుఃఖసంభవమున దొడరు భయము లేనివారలుండ రేనాటికైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు దుఃఖసంభవమున దొడరు భయము లేనివారలుండ రేనాటికైనను విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు. కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు. అర్జునుడి మీద ఉన్న ప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు. కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ విక్రమ మేమని పొగడుదు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శక్రసుతు గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ విక్రమ మేమని పొగడుదు నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శతభిష అంటే నూరుగురువైద్యులు, నక్షత్రముపేరు. చంద్రుని వెంట శతభిష నక్షత్రం ఉంటుందని దాన్నే నూరుమంది వైద్యులు ఆయనతో ఉంటారని అర్థం. అలాగే చంద్రుడు శివుని తలపై అలంకృతుడై ఉంటాడు. ఓషధులకు రాజు, అమృతానికి నిధి, అయినప్పటికి తనకు వచ్చిన క్షయరోగము తప్పినదా తప్పలేదుకదా దైవ విధిని దైవనిర్ణయాన్ని దాటడానికి ఎంతటివారికి కూడ సాధ్యంకాదు అని దీనిభావం. అసంపూర్ణమైయిన పద్యం: శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ తతులకు నాథు డయ్యును, సుధారససేవధి యయ్యుఁ, దారకా పతి దనరాజయక్ష్మభవబాధలఁ బాపగ నోపఁ డక్కటా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ తతులకు నాథు డయ్యును, సుధారససేవధి యయ్యుఁ, దారకా పతి దనరాజయక్ష్మభవబాధలఁ బాపగ నోపఁ డక్కటా హతవిధికృత్య మెవ్వనికినైన జగంబున దాటవచ్చునే",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శాంతముగా ఉండడం వలననే జనులకు విజయము లభిస్తుంది. శాంతముగా ఉండటం వలనే తగినె గురువు జాడ తెలుస్తుంది. శాంతము మూలంగానే సకల కార్యాలు నెరవేరుతాయి. అసలు శాంతము యొక్క మహిమ వర్ణింపలేనిది. అసంపూర్ణమైయిన పద్యం: శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడ తెలియు శాంత భావమహిమ జర్చింపలేమయా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడ తెలియు శాంత భావమహిమ జర్చింపలేమయా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: తలమీద రత్నకిరీటము,చేతులలో శంఖచక్రాలు ధరించి గుండెమీద వజ్రపు పతకము వ్రేలాడు చుండగా దేవతలచేత పూజలందుకుంటూ లక్ష్మీ నాయకుడవైన శ్రీహరీ కృష్ణా వందనం.కృష్ణ శతక పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖచక్ర ఘన భూషణముల్ ఉరమున వజ్రపు బతకము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖచక్ర ఘన భూషణముల్ ఉరమున వజ్రపు బతకము సిరినాయక యమర వినుత శ్రీహరి కృష్ణా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: రాళ్ళని చూసి మానవులు శివుడని భావిస్తారు. రాళ్ళు రాళ్ళే కాని శివుడు కాదు. అసలు తమ లోపల దాగి ఉన్న శివుడుని ఎందుకు గుర్తింపలేకపోతున్నారో? అసంపూర్ణమైయిన పద్యం: శిలల జూచి నరులు శివుడని భావింత్రు శిలలు శిలలెకాని శివుడు కాడు తనదులోన శివుని దానేల తెలియడో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిలల జూచి నరులు శివుడని భావింత్రు శిలలు శిలలెకాని శివుడు కాడు తనదులోన శివుని దానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శిలలను పూజిస్తూ దేవతలని నమ్మిన వారు చివరకు మట్టిలో కలిసిపోతారు కదా! కాని ఆ మట్టిలోనే దేవుడున్నాడని తెలుసుకోలేకపోతున్నారు. అసంపూర్ణమైయిన పద్యం: శిలలు దేవతలని స్థిరముగా రూపించి మంటిపాలెయైన మనుజులెల్ల మంటిలోని రాళ్ళ మదిలోన దెలియరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిలలు దేవతలని స్థిరముగా రూపించి మంటిపాలెయైన మనుజులెల్ల మంటిలోని రాళ్ళ మదిలోన దెలియరు విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: తన దగ్గరకు ఙానం కోసం వచ్చిన శిష్యులకు శివతత్వము తెలుపక అన్య మతాలలోకి మార్చాలని చూస్తుంటారు. అలాంటి గురువులను నమ్ముకుంటే గుడ్డెద్దు చేలో పడినట్టె. అసంపూర్ణమైయిన పద్యం: శిష్య వర్గమునకు శివు జూప నేఱక కాని మతములోన గలుపునట్టి గురుని నరసిచూడ గ్రుడ్డెద్దు చేనురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శిష్య వర్గమునకు శివు జూప నేఱక కాని మతములోన గలుపునట్టి గురుని నరసిచూడ గ్రుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! చిలుకలు ఎర్రని మోదుగుపూవులను పండ్ల గుత్తులనుకొని మిగుల ఆసక్తితో ఎప్పుడెప్పుడవి తిందుమా అను తహతహతో పాటుతో వానిని తెచ్చుకొనపోవును. కాని పండ్లు లభించక పోగా మరియొక కష్థము సిద్ధించును. అట్లే కర్మానుష్థానము బోధించు వేదాది విద్యలను వానికి తోడుగ శాస్త్రములను అధ్యయనము చేయువారికి నీ అనుగ్రహము కలుగదు. కర్మల ననుష్ఠించుటకు ఫలముగ వీరికి అశాశ్వతమగు స్వర్గాది లోకసుఖములు పునః పునర్జన్మలొందుచున్నారే కాని నిన్ను నిత్యమని తెలిసికొనక నీకయి సాధనము చేయుట దానిని సాధించుటయు జరుగదుకదా. అసంపూర్ణమైయిన పద్యం: శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా రికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనకి దానగుణముండాలి. పైగ ఎవరైనా దానము చేస్తుంటే వారిని అభినందించాలి కాని అడ్డుపడకూడదు. బలి చక్రవర్తి దానము చేస్తుంటే అడ్డుపడిన శుక్రాచార్యునికి ఒక కన్ను పొయినట్టె ఎవరైనా దానము చేస్తుంటే అడ్డుపడిన వారికి ఎదో ఒక నష్టం కలుగక తప్పదు. అసంపూర్ణమైయిన పద్యం: శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు పట్టలేక మనసు పారవిడిచి కన్నుపోవ బిదప గాకి చందంబున","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు పట్టలేక మనసు పారవిడిచి కన్నుపోవ బిదప గాకి చందంబున విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: అభినందనలు పొందని చదువు,సరైనరాగముతో నలుగురుమెచ్చని పాటలు,కబుర్లులేని పదుగురికలయిక,సభలోవారు మెచ్చుకోనివక్తల ఊకదంపుడు ఉపన్యాసాలు విలువలేనివిఅంటున్నాడు కవిబద్దెన సుమతీశతకపద్యంలో అసంపూర్ణమైయిన పద్యం: శుభముల నందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శుభముల నందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! శ్రీ లక్ష్మీనాథుడును, సంపదయు, ప్రేమయు రూపంగా కల వాడును అగు శ్రీ మహావిష్ణువును నీకెల్లప్పుడును సకల ఐశ్వర్యములను ఇచ్చునట్లుగా నా మనస్సునందు తలంచుచున్నాను. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ భామినీ మనోహరు సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్ లో భావించెద; నీకున్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ భామినీ మనోహరు సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్ లో భావించెద; నీకున్ వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీరఘువంశ తిలకుడు, పవిత్ర తులసీమాలలు ధరించినవాడు, శాంతి, ఓర్పు వంటి సుగుణాల కోవిదుడు, మూడు లోకాల వాసులు కొనియాడదగిన శౌర్యపరాక్రమాలను ఆభరణాలుగా గలవాడు, కబంధుడు వంటి ఎందరో రాక్షసులను హతమార్చినవాడు, ప్రజల పాపాలను ఉద్ధరించేవాడు, దయసాగరుడు.. ఆ రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో కదా. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. పరమేశ్వరుడవు. నారద మహర్షి చేసే గానమునందు ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థనమనే కొండను ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు. జనులు అనే రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగా గొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము. శ్రీకృష్ణుని గురించిన సమాచారాన్ని కవి ఈ పద్యంలో ఎంతో అందంగా వివరించాడు. ఆయనను మనం ఎందుకు పూజించాలో తెలియచేయడానికి శ్రీకృష్ణుడిలో దైవలక్షణాలను కేవలం నాలుగు వాక్యాలలో ఎంతో సులువుగా తెలియచేశాడు. వేమన, సుమతీ శతకాల తరవాత అంతే తేలికగా ఉన్న శతకం శ్రీకృష్ణశతకం. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంకీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంకీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేను శ్రీశైలమునకు పోయి మల్లికార్జునుని సేవింతునా! కాంచీనగరము పోయి అభవుడగు (శివుడు) ఏకామ్రేశ్వరుని ఆరాధింతునా! కాశీ నగరము పోయి విశ్వేశ్వరుని సేవింతునా! ఉజ్జయినీ నగరమునకు పోయి మహాకాలేశుని ఆరాధింతునా! అనగా ఇట్టి క్షేత్రములకు పోయి అందలి దేవతలను సేవించవలయునని నేను అనుకొనుట లేదే. ఈ కాళహస్తియందే యుండి నిన్నొక్కనినే సేవించుచున్నానే. ఇట్టి ఏకాంతభక్తుడునగు నాయందు నీపై భక్తి అను శీలము అణుమాత్రమే ఐనను మహామేరువుగా భావించి నాపై నీ కృప ప్రసరింపుము. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ఓ సూర్యభగవానుడా! సముద్రం విలువైన రత్నాలను కలిగి ఉన్న కారణంగా నదులన్నీ సముద్రంలో కలవటానికి ఉత్సాహం చూపుతాయి. అదేవిధంగా సామాన్య మానవులు తమకు కలిగిన నష్టాలనుంచి బయటపడటం కోసం ధనవంతుని ఆశ్రయిస్తారు. ఇది సృష్టి ధర్మం. ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదను తీర్చగలవానిని ఆశ్రయిస్తే ఉపయోగం ఉంటుంది. అలా కాక మరో ఆపదలో ఉన్నవారిని ఆశ్రయించటం వల్ల ప్రయోజనం ఉండదు. నదులన్నీ సముద్రంలోనే చేరటానికి కారణం, సముద్రుడు రత్నాకరుడు కావటమే. అంటే ఎప్పుడైనా సరే మన కంటె అధికస్థాయిలో ఉన్నవారినే ఆశ్రయించాలి. విద్యలో సందేహాలు కలిగినప్పుడు పండితులను ఆశ్రయిస్తే సందేహనివృత్తి లభిస్తుంది. అంతేకాని చదువురాని అజ్ఞానిని అడగటం వల్ల ఉపయోగం ఉండదని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్ సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఎంత సేవ చేసి ఎటువంటి కష్టాలు పడిన, రాజులైనట్టి వారికి విశ్వాసం ఉండదు. మనయందు చిన్న అనుమానం రాగనే ముందు వెనుకలు ఆలొచించకుండా శిక్షిస్తారు. వారితో స్నేహం పాముతో పొత్తులాంటిధి. ఎంత స్నేహమున్న అది కాటువేస్తుంది కదా. అసంపూర్ణమైయిన పద్యం: ఎంత సేవచేసి యేపాటు పడినను రాచమూక నమ్మరాదురన్న పాముతోడిపొందు పదివేలకైనను","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎంత సేవచేసి యేపాటు పడినను రాచమూక నమ్మరాదురన్న పాముతోడిపొందు పదివేలకైనను విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లక్ష్మీదేవిని హృదయం మీద నిలిపినవాడా, శ్రీలక్ష్మికి భర్తయైనవాడా, శాశ్వతుడవైనవాడా, దేవేంద్రునిచేత స్తోత్రం చేయబడినవాడా, భూదేవిని ధరించినవాడా, పురుషులయందు పరమశ్రేష్ఠుడవైనవాడా, ముద్దులు మూటగట్టే రూపం కలవాడా, ఓ శ్రీకృష్ణా, నీ రెండు పాదాలను నిరంతరం సంతోషంతో నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను రక్షించు. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీధర మాధవ యచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ పాదయుగళంబు నెప్పుడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీధర మాధవ యచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ పాదయుగళంబు నెప్పుడు మోదముతో న మ్మినాడ ముద్దుల కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: రామా!రఘువంశమునకు చంద్రుడువంటివాడవైన నీపాదపద్మాలపై మధురమైన ఉత్పలము,చంపకముఅనెడిపద్యాలతోపూజచేసెదనుస్వీకరింపుము.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైననీపవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద చిత్తగింపుమీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైననీపవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద చిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: లక్ష్మీదేవిసీతగా నీసేవకులుభక్తబృందముగా విరజానదిగోదావరిగా వైకుంఠమే భద్రాచలముగా రామా!మమ్మల్నికాపాడేందుకుఅవతరించావుగోపన్న అసంపూర్ణమైయిన పద్యం: శ్రీరమ సీతగాగ నిజసేవకబృందము వీరవైష్ణవా చారజనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాగ వసించుచేతనో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీరమ సీతగాగ నిజసేవకబృందము వీరవైష్ణవా చారజనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాగ వసించుచేతనో ద్దారకుడైనవిష్ణుడవు దాశరధీ కరుణాపయోనిధీ",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మంచిబుద్ధిగలవాడా! మీకు కొన్ని నీతులు చెబుతాను, వినండి. ఈ నీతులు నేను చెబుతున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముని అనుగ్రహమే కారణం. నేను చెప్పబోయేవన్నీ రానున్న కాలంలోనూ ప్రసిద్ధికెక్కుతాయి. అవి ఎవరూ అడ్డుచెప్పలేని ఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉంటాయి. ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ నీతులు విన్నవారు చెప్పే విధానం బాగుంది అని ఆశ్చర్యపోతారు. ఇది బద్దెన రచించిన సుమతీ శతకంలోని మొట్టమొదటి పద్యం. శతకం కాని, ఏదైనా కావ్యం కాని రాసేటప్పుడు మొదటి పద్యాన్ని సర్వసాధారణంగా శ్రీ తో మొదలుపెడతారు. అలాగే మొట్టమొదటి పద్యంలో దైవస్తుతి ఉంటుంది. బద్దెన రాసిన ఈ శతకంలో ప్రతిపద్యం చివర సుమతీ అనే మకుటం వస్తుంది. బద్దెన పద్యంలో తన పేరును పెట్టుకోకుండా రాశాడు ఈ శతకాన్ని. ‘సుమతీ’ అంటే ‘మంచి బుద్ధికలవాడా!’ అని అర్థం. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులునౌరాయనగా ధారాళమైననీతులు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులునౌరాయనగా ధారాళమైననీతులు నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా నా మనస్సునకు మూలరూపము అగునది నా అంతఃకరణము. దానికి ఆశ్రయమగునది నా హృదయపద్మము. అది సహజముగ చక్కగ వికసించు స్వభావము కలదియే. అది నాస్వభావముచేతను, నీయందు కల భక్తిచేతను, సాధనబలముచేతను మరింతగా వికాసము నొందసాగినది. ఇంతలో సంపదలు అనెడు మెఱపులతో కూడి సంసారము అనెడు మహామేఘములు క్రమ్మసాగినవి. నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనెడు వర్షజలధారలు ఆ మేఘములనుండి వేగముగా పడనారంభించినవి. వాని తీవ్రతచేత నా హృదయపద్మము చినిగి చిల్లులు పడ నారంభించినది. ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగము అయినది. దేవా! ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును. దాని ప్రభావమున నేను విమలఙ్ఞానరూపుడ వగు నీ తత్వమును భావన చేయుచు అదియే నీకు నేను చేయు సేవ కాగా అది ఎడతెగక సమృధ్ధినందుచుండ నా జీవనమును సాగింతును. కనుక నాయందు లేశమయిన కరుణ చూపుము. అసంపూర్ణమైయిన పద్యం: శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహాజీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! మీకరుణాశరత్సమయమింతేఁ జాలుఁ జిద్భావనా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రీవిద్యుత్కలితా ‍జవంజవమహాజీమూతపాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! మీకరుణాశరత్సమయమింతేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదములను, ఉపనిషత్తులను, శాస్త్రములను అధ్యయనము చేయుదురు. అట్లద్యయనము చేసి అవి ప్రతిపాదించిన గొప్ప తత్వస్వరూపమును తమ బుధ్ధితో బాగుగా ఊహ చేయుదురు. అట్టి అధ్యయన ఫలముగ వారు సభలయందు శరీరము అశాశ్వతము, బ్రహ్మతత్వము మాత్రమే సత్యము, శాశ్వతమను విషయములను చూచినట్లుగ పఠించుదురు, వాదించుదురు, ప్రవచనములు చేయుదురు. ఇది అంతయు నిష్ప్రయోజనము. వీరు ఇంత చేసియు, తమ చిత్తవృత్తులను జయించుటచే కలుగు స్థిరసౌఖ్యానందానుభవమును ఎరుగజాలకున్నరు కదా! అసంపూర్ణమైయిన పద్యం: శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్ మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్ మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు రతిరాజగు మన్మధ రాజ ద్వారమువద్ద కామసుఖములకై యత్నములు చేసి ఎంతోకొంత సుఖించితిని. ఇక అవి చాలు చాలును. అనేక రాగుల ద్వారములవద్ద ఆశ్రయము లభించుటచే సౌకర్యములద్వారా ఎంతోకొంత శాంతి కలిగినది. ఆ సౌఖ్యములు చాలును. ఇకమీదట పరబ్రహ్మపదమను రాజుగారి ద్వారమున కలుగు సౌఖ్యము (మోక్షము) కోరుచున్నాను. నాకు ఆ అనుభవము చూపుము. దానిని అనుభవించి శాశ్వతమగు శాంతిని పొందెదను. అసంపూర్ణమైయిన పద్యం: సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్ శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్ శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్ శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్ శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!",14,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: మహాత్ముల హృదయాలు సంపదలు, సంతోషాలు కలిగినప్పుడు పూవు వలె మెత్తగా ఉంటాయి. ఆపదలలో చిక్కుకున్న వేళ, కొండల యొక్క రాతిబండ వలె వారి హృదయములు కఠినమగును. అసంపూర్ణమైయిన పద్యం: సంపదలు కల్గుతరి మహాజనుల హృదయ మభినవోత్పల కోమలంబగుచు వెలయు నాపదలు వొందు నప్పుడు మహామహీధ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సంపదలు కల్గుతరి మహాజనుల హృదయ మభినవోత్పల కోమలంబగుచు వెలయు నాపదలు వొందు నప్పుడు మహామహీధ రాశ్మ సంఘాత కర్మశంబై తనర్చు",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సాక్షాత్కారము చేసికొనవలెననిన ఈ ముఖ్యసాధనములు కావలయును. మానవుడు తనకు సంపదలున్నను వానివలన గర్వము నందరాదు. కలిగిన గర్వమును పారద్రోలవలయును. కామము, క్రోధము, లోభము మోహము మదము మత్సరము మొదలైన అంతఃశత్రువులు తన జోలికి రాకుండునట్లు వానిని భయపెట్టవలెను. ప్రాపంచిక సుఖముల వలన కలుగు ఆకాంక్షలనే తంపులు పెట్టి వానిని దగ్ధము చేయవలహును. చిత్తక్లేశముల మూలములగు అంతఃకరణవృత్తిదోషములన్నింటిని ముక్కలు చేయవలెను. వయోవిలాసములచే కలుగు వికారములు సంక్షేపించి నశింపజేయవలెను. పంచతన్మాత్ర విషయములను తమ తమ జ్ఞానేంద్రియములతో అనుభవింప వలెనను వాంఛలకి చెంపలు వేయవలెను. వానియందు విరక్తి నందవలయును. ఇటువంటి సాధనసంపత్తితో కూడిన చిత్తముతో నిన్ను ఆరాధించినవారు మాత్రమే నీ తత్వమును ఎరిగి నిన్ను దర్శించగలుగును. అసంపూర్ణమైయిన పద్యం: సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్ దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్ దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం జెంపల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులను ఒకే దృష్ఠితో చూడగలిగిన వాడే నిజమైన యోగి. అన్నిటిలోను ఉన్నది ఒకే బ్రహ్మమని అదే బ్రహ్మము నీలో కూడ ఉన్నదని గ్రహింపుము. అసంపూర్ణమైయిన పద్యం: సకల జీవములను సమముగా నుండెడి యతని క్రమము దెలియు నతడె యోగి అతడు నీవెయనుట నన్యుండు కాడయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల జీవములను సమముగా నుండెడి యతని క్రమము దెలియు నతడె యోగి అతడు నీవెయనుట నన్యుండు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: పెరటిలో ఉన్న చెట్టు ఎలగైతే మందుగా పనికిరాదో, అలాగే బాగా పాండిత్యమున్న వారు మనకు దగ్గరివారైతే, వారి యందు వారి పాండిత్యమందు మనకు చులకన భావము కలుగుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: సకల విద్యలందు సంపన్నులైయున్న నట్టివారు పరిచయమున జౌక పెరటిచెట్టు మందు పరికింప మెచ్చరు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల విద్యలందు సంపన్నులైయున్న నట్టివారు పరిచయమున జౌక పెరటిచెట్టు మందు పరికింప మెచ్చరు విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మనకొచ్చిన సకల విద్యలు చూపిస్తే అవి చూసి లోభి ఆనందిస్తాడు కాని ఒక్క రూపాయి కూడ దానం చేయడు. దానం చేయడం ఉత్తమం, మంచి పని అని అందరు తెగ చెపుతారు కాని అది ఆచరించడం చాలా కష్టం. అసంపూర్ణమైయిన పద్యం: సకల విద్యలగని సంతోషపడవచ్చు చేయిచాచి కాసు నీయలేడు చెలగి యొరులకైన జెప్పవచ్చునుకాని","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల విద్యలగని సంతోషపడవచ్చు చేయిచాచి కాసు నీయలేడు చెలగి యొరులకైన జెప్పవచ్చునుకాని తాను చేయలేడు ధరణి వేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: విద్యలన్నీ నేర్చి సభలను మెప్పించవచ్చు. శూరులమై పోరాడవచ్చు. రాజుగా పుట్టి రాజ్యాలను ఏలవచ్చు. బంగారం, గోవు వంటి దివ్యదానాలు చేయవచ్చు. ఆకాశంలోని చుక్కలనూ లెక్కించవచ్చు. భూమ్మీది జీవరాసుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగయోగాన్ని అభ్యసించవచ్చు. కఠిన శిలలను మింగవచ్చు. కానీ, నీ పరిపూర్ణ వర్ణన ఎవరికి సాధ్యం స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు, రాజరాజైన పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాసుల పేర్లు చెప్పవచ్చు, నష్టాంగయోగంబు లభ్యసించవచ్చు, కఠినమౌ రాల మ్రింగంగవచ్చు, తామరసగర్భ హరపురంధరులకైన నిన్ను వర్ణింప దరమౌనె నీరజాక్ష!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు, రాజరాజైన పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాసుల పేర్లు చెప్పవచ్చు, నష్టాంగయోగంబు లభ్యసించవచ్చు, కఠినమౌ రాల మ్రింగంగవచ్చు, తామరసగర్భ హరపురంధరులకైన నిన్ను వర్ణింప దరమౌనె నీరజాక్ష! భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సకల శాస్త్రాలు చదివి, రాసి ఎన్నొ విషయాలు తెలుసుకోవచ్చు కాని చావుని గురించి మాత్రం తెలుసుకోలెరు. చావు గురించి తెలుపలేని చదువులు మనకెందుకు. అసంపూర్ణమైయిన పద్యం: సకల శాస్త్రములను జదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు చావు దెలియలేని చదువుల వేలరా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల శాస్త్రములను జదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు చావు దెలియలేని చదువుల వేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సకల శాస్త్రాలను సంపుటాలుగా వ్రాసి, చదువగలిగి ఉన్న ఙాని కూడ చావుని తెలుసుకోలేడు. ఎంత చదివినా చావుని తేలుసుకోలెనప్పుడు ఆ చదువులు చదివి లాభం ఏమిటి. అసంపూర్ణమైయిన పద్యం: సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చియైన జా వెఱుగదు చవెఱుగని చదువు చదువంగ నేలనో?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చియైన జా వెఱుగదు చవెఱుగని చదువు చదువంగ నేలనో? విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: చంద్రునికళకొంతసేపు రాహువువల్లతగ్గినా తిరిగికాంతినిపొందినట్లు సద్గుణుడు ఆపదొచ్చినా కోలుకుంటాడు.భాస్కరశతకం. అసంపూర్ణమైయిన పద్యం: సకలజనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికొ క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమెపాసిపోవుగా యకలుషమూర్తియైన యమృతాంశుడు రాహువుతన్ను మ్రింగినం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకలజనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికొ క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమెపాసిపోవుగా యకలుషమూర్తియైన యమృతాంశుడు రాహువుతన్ను మ్రింగినం డకటకమానియుండడె దృఢస్టితినెప్పటియట్ల భాస్కరా",14,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సకల యఙాలు చేసి, సకల తీర్ధాలు తిరిగి, గుండు కొట్టిచ్చుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేయదు. తలలు బోడిగా శుభ్రంగా ఉన్నట్లు ఏ ఆలొచనలు లేకుండా మనసు ఉండగలదా? అసంపూర్ణమైయిన పద్యం: సకలతీర్ధములను సకలయఙంబుల తలలు గొరిగినంత ఫలము గలదె తలలు బోడులైన తలపులు బోడులా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సకలతీర్ధములను సకలయఙంబుల తలలు గొరిగినంత ఫలము గలదె తలలు బోడులైన తలపులు బోడులా విశ్వధాభిరామ వినురవేమ",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: సజ్జనులస్నేహము బుద్ధినివికసింపజేస్తుంది.ఎప్పుడూ నిజమే పలుకునట్లు చేస్తుంది.పాపాలను పోగొట్టిగౌరవాన్ని నిలబెట్టికీర్తినిస్తుంది.అదిచేయని మంచిలేదు.భర్తృహరి. అసంపూర్ణమైయిన పద్యం: సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు గౌరమొసంగు జనులకు గలుషమడచు గీర్తిప్రకటించు చిత్తవిస్ఫూర్తి జేయు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు గౌరమొసంగు జనులకు గలుషమడచు గీర్తిప్రకటించు చిత్తవిస్ఫూర్తి జేయు సాధుసంగంబు సకలార్ధ సాధనంబు",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! సజ్జనులతో సహవాసము, మాట్లాడుట సంపదలను కలిగించును. కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది. అసంపూర్ణమైయిన పద్యం: సద్గోష్ఠి సరియు నొసగును సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియె యొనగూర్చును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సద్గోష్ఠి సరియు నొసగును సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియె యొనగూర్చును సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: సాయముచేయువారు తామెట్లున్ననూచేస్తారు.బ్రాహ్మణ వేషములోనున్న భీముడు బకాసురునిచంపి ఊరివారిని కాపాడెనుకదా! అసంపూర్ణమైయిన పద్యం: సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు సత్వసం పన్నుడు భీముడాద్విజుల ప్రాణముకావడె ఏకచక్రమం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు సత్వసం పన్నుడు భీముడాద్విజుల ప్రాణముకావడె ఏకచక్రమం దెన్నికగా బకాసురునినేపున రూపడగించి భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: నిన్నే నమ్మిన వారిపట్ల అత్యంత దయను కురిపించే వాడవు. పాపులను ఉద్ధరించే వాడవు. చెదరని మనసుతో, సుస్థిరంగా, భక్తిమీరా ‘హరీ’ అంటూ భజనలు చేసే మహాత్ముల పాదధూళిని నా తలపై వేసుకొంటాను. ఆ యమధర్మరాజు భటులను మాత్రం నా వైపు రావద్దని ఒక్కసారి ఆజ్ఞాపించు స్వామీ! అసంపూర్ణమైయిన పద్యం: సపరమ దయానిధే పతిత పావననామ హరే యటంచు సు స్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సపరమ దయానిధే పతిత పావననామ హరే యటంచు సు స్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో త్కరముల కానబెట్టునట దాశరథీ కరుణాపయోనిథీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెరకురసమంతాతీసి పడేసినపిప్పిమీదచీమలుచేరినట్లుగా దానముచేసేవారివద్దకు ధనముపోయినాలోకులుపోవుదురు.భాస్కరశతకం అసంపూర్ణమైయిన పద్యం: సరస దయాగుణంబుగల జాణమహిం గడునొచ్చియుండియుం దరచుగవానికాసపడి దాయగవత్తురు లోకులెట్లనం జెరకురసంబు గానుగను జిప్పిలిపోయినమీద బిప్పియై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరస దయాగుణంబుగల జాణమహిం గడునొచ్చియుండియుం దరచుగవానికాసపడి దాయగవత్తురు లోకులెట్లనం జెరకురసంబు గానుగను జిప్పిలిపోయినమీద బిప్పియై ధరబడియున్నజేరవె ముదంబున జీమలుపెక్కు భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: నీళ్ళుబురదగాఉంటే ఇండుప[చిల్ల]గింజ గంధంకలిపితే స్వచ్చమైనట్లు గుణవంతుడు చేసినతప్పు దిద్దుకుంటాడు. అసంపూర్ణమైయిన పద్యం: సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం దొరసిన నిటునీకు దగునోయనిచెప్పిన మాననేర్చుగా బురదయొకించుకంత తముబొందినవేళల జిల్లవిత్తుపై","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం దొరసిన నిటునీకు దగునోయనిచెప్పిన మాననేర్చుగా బురదయొకించుకంత తముబొందినవేళల జిల్లవిత్తుపై నొరసిన నిర్మలత్వముననుండవె నీరములెల్ల భాస్కరా",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: ఏదైనా అతి పనికిరాదని పెద్దలు అన్నారు. ఒక్కోసారి విపరీతానికి పోతే, సరసం విరసానికి, పరిపూర్ణ సుఖం కూడా అధిక బాధలకు, నిలువునా పెరగడం విరగడానికి దారితీస్తాయి. ధరలు తగ్గుతున్నాయని సంతోషపడితే రాబోయే కాలంలో పెరగడానికే దీనినొక సూచనగా భావించాలన్నమాట. అందుకే, ఒదుగుతూ ఎదిగితే ఏ బాధా లేదన్నారు. అసంపూర్ణమైయిన పద్యం: సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుకొరకే తథ్యము సుమతీ!",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దశరథుని కుమారుడైన రామా! దయ చూపడంలో సముద్రుని వంటివాడా! సరసుని (మంచి ఆలోచనలు ఉండటం) మనసును సరసజ్ఞుడు మాత్రమే అర్థం చేసుకుని, గ్రహించగలదు. అంతేకాని మూర్ఖుడయిన వాడు గ్రహించలేడు. నిరంతరం కొలనులోనే నివసించే కప్ప... వికసించిన పద్మాలలో ఉండే తేనెను గ్రహించలేదు. కాని దూరంగా తిరుగాడే తుమ్మెద మాత్రం ఆ మకరందాన్ని గ్రహించి, తుమ్మెద మీద వాలుతుంది. అదేవిధంగా నీ మహిమ నీ భక్తులకు మాత్రమే తెలుస్తుంది. అసంపూర్ణమైయిన పద్యం: సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం డెరిగి గ్రహించువాడె కొలనేక నివాసముగాగ దర్దురం బరయగ నేర్చునెట్టు వికచాబ్జ మకరంద సైక సౌరభో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం డెరిగి గ్రహించువాడె కొలనేక నివాసముగాగ దర్దురం బరయగ నేర్చునెట్టు వికచాబ్జ మకరంద సైక సౌరభో త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ కరుణాపయోనిధీ!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము, కీర్తి లభించును. అంతేకాక దుష్టుల తోనూ, దొంగలతోనూ స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును. అసంపూర్ణమైయిన పద్యం: సరివారిలోన నేర్పున దిరిగెడు వారలకుగాక తెరవాటులలో నరయుచు మెలగెడి వారికి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సరివారిలోన నేర్పున దిరిగెడు వారలకుగాక తెరవాటులలో నరయుచు మెలగెడి వారికి బరువేటికి గీడె యనుభవంబు కుమారా!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! ఎవరు నీయందు నిశ్చలభక్తితో చుళుకప్రమాణము (అరచేతి గుంటెడు) జలముతో నీ శిరస్సును అభిషేకించి, నీ శిరస్సున ఒక పుష్పముతో అలంకరించి పూజించునో అతడు అట్టి పూజతో ధన్యుడగుచున్నాడు. వాడు ఈ లోకమునందు తన దేహావసానమున పరలోకమునందును గంగాజలమును చంద్రఖండమును పొందును. అట్లు వానికి ఇంద్ను అందును నీ చక్కదనము లభించును. నీ మహాత్మ్యము ఇటువంటిది. అసంపూర్ణమైయిన పద్యం: సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ నిల గంగాజలచంద్రఖండముల దానిందుం దుదిం గాంచు నీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ నిల గంగాజలచంద్రఖండముల దానిందుం దుదిం గాంచు నీ చెలువం బంతయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాళహస్తీశ్వరా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కన్న తల్లికి ఉండే ప్రేమ ఎప్పుడూ సవతి తల్లికి ఉండదు. సవతి తల్లి సాకులు చూపిస్తూ సాధిస్తూ ఉంటుంది. ఙానము మనకు స్వంత తల్లి వంటిది. మాయ సవతి తల్లి వంటిది. కాబట్టి సవతి తల్లి వంటి మాయను చేదించి సొంత తల్లి వంటి ఙానాన్ని చేరుకోవాలి. అసంపూర్ణమైయిన పద్యం: సవతితల్లి చొద సాకులు నెఱుపును స్వంత తల్లివలెను సైప దెపుడు వింతలడచి లోని విఙానమందరా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సవతితల్లి చొద సాకులు నెఱుపును స్వంత తల్లివలెను సైప దెపుడు వింతలడచి లోని విఙానమందరా విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: కష్టములందున్న సజ్జనుల కాపాడువాడు, ప్రజలను సంతోషపెట్టువాడు, తనను చంపవచ్చిన విరోధి నైన కరుణించువాడు తప్పక ముక్తిని పొందగలడు. వేమన శతక పద్యం. అసంపూర్ణమైయిన పద్యం: సాధు సజ్జనులను సంతరించినవాడు ప్రజల సంతసంబు పరచువాడు కదసి శాత్రవులను గరుణ జూచినవాడు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సాధు సజ్జనులను సంతరించినవాడు ప్రజల సంతసంబు పరచువాడు కదసి శాత్రవులను గరుణ జూచినవాడు పాదుకొన్న ముక్తి పరుడు వేమా",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కొబ్బరి కాయలోకి నీళ్లు ఎలా వచ్చి చేరుతాయో అలాగే రావాల్సిన వేళ సంపదలు వాటంతటవే వచ్చేస్తాయి. అదే విధంగా ఐశ్వర్యం పోవాల్సినరోజే కనుక వస్తే, ఏనుగు వెలగపండులోని గుజ్జును మాత్రమే ఎలాగైతే గ్రహించి వదిలేస్తుందో అలాగే సిరి చల్లగా వెళ్లిపోతుంది. కనుక, ఐశ్వర్యం పట్ల అనవసరమైన ఆశలు, భ్రమలు పెట్టుకోరాదు. అసంపూర్ణమైయిన పద్యం: సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సత్కార్యాలు (మంచిపనులు) అనుకొన్న వెంటనే చెయ్యాలి. దైవభక్తి విషయంలోనూ అంతే. వృద్ధాప్యం వచ్చాక, అయ్యో ఒక్క పుణ్యకార్యమైనా చేయలేకపోయానే అని బాధపడితే ఏం ప్రయోజనం? గాలి ఎప్పుడైతే బాగా వీస్తుందో అప్పుడు దాని ప్రభావం వల్ల మంటలు పెరుగుతై. దాహం తీర్చుకోవడానికి వేసవి పూట బావి తవ్వితే దప్పిక తీరేనా! అసంపూర్ణమైయిన పద్యం: సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపై గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపై గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: సంపదలున్నప్పుడుగర్వముతో మంచిపనులుచేయక అవిపోయాకఏడ్చి లాభంలేదు.ఇల్లుకాలిపోతున్నప్పుడు నుయ్యితవ్వినట్లుంటుంది.గోపన్న అసంపూర్ణమైయిన పద్యం: సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచి పుణ్యముల్ పొరి బొరిసేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చువై గెరసినవేళ దప్పికొనికీడ్పడువేళ జలంబుగోరి త","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచి పుణ్యముల్ పొరి బొరిసేయనైతినని పొక్కినగల్గునె గాలిచిచ్చువై గెరసినవేళ దప్పికొనికీడ్పడువేళ జలంబుగోరి త త్తరమున ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మేఘములు చేలపైవర్షించిన ప్రయోజనము.సముద్రమున కురిసిలాభమేమి?పేదవారికిమేలుచేస్తే ప్రయోజనము.ఉన్నవాడికికాదు. అసంపూర్ణమైయిన పద్యం: సిరిగలవాని కెయ్యెడల జేసినమేలది నిష్పలంబగున్ నెరిగుఱిగాదు పేదలకు నేర్పునజేసిన సత్ఫలంబగున్ వరపునవచ్చి మేఘుడొకవర్షము వాడినచేలమీదటన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగలవాని కెయ్యెడల జేసినమేలది నిష్పలంబగున్ నెరిగుఱిగాదు పేదలకు నేర్పునజేసిన సత్ఫలంబగున్ వరపునవచ్చి మేఘుడొకవర్షము వాడినచేలమీదటన్ గురిసినగాక యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: ఏ సహాయమైనా, పని అయినా సార్థకత సిద్ధించాలంటే అర్హతగల వారికే చేయాలి. ఎలాగంటే, సంపన్నులకు ధనసహాయం చేయడం వృథా. అదే పేదవారికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది. అలాగే, వానలు లేని కాలంలో ఎండిపోయే చేలపైన మేఘాలు వర్షాన్ని కురిపిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కానీ, సముద్రంపై వానలు పడితే ఏం లాభం ఉండదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్; నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్; వఱపున వచ్చి మేఘండొకచొ, వర్షము వాడిన చేలమీదటన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్; నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్; వఱపున వచ్చి మేఘండొకచొ, వర్షము వాడిన చేలమీదటన్ కురిసినం గాక, యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా!",16,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మనుష్యులు నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు చేతిలో అద్దం ఉంటే అందులో చూసుకుంటూ చక్కగా, పద్ధతిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా తనకు తెలియని పనిని చేయవలసివచ్చినప్పుడు... ఆ పనిలో నేర్పరితనం ఉన్నవారి సహాయం తీసుకుంటే... ఆ పనిని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా పూర్తిచేసుకోవచ్చును. ఏదైనా విషయం తెలియకపోవటంలో దోషం లేదు. కాని తెలియకపోయిన దానిని గురించి ఇతరులను అడిగి తెలుసుకోకపోవటమే తప్పు. చేతిలో అద్దం ఉంటే తిలకం దిద్దుకోవటం ఎంత సులభమో, అదే విధంగా తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని కవి ఈ పద్యంలో వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్ వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం గలుగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనద్దమున్ ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్ వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం గలుగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనద్దమున్ గలిగిన జక్క జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: రామా!సంపదలిచ్చుసీత,పీడలుబాపుహనుమ,దుఃఖములార్చు లక్ష్మన్న,పాపములార్పు నీరామనామము ఇవన్నీమానవులకునీవేర్పరిచిన రక్షణ కవచము. అసంపూర్ణమైయిన పద్యం: సిరులిడసీత బీడలెగజిమ్ముటకున్ హనుమంతు డార్తిసో దరుడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణదలిర్ప మానవులగావగపన్నిన వజ్రపంజరో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సిరులిడసీత బీడలెగజిమ్ముటకున్ హనుమంతు డార్తిసో దరుడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణదలిర్ప మానవులగావగపన్నిన వజ్రపంజరో త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: ఆభరణములచే ప్రకాశించువాడవు, శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు, విపత్తులను రూపుమాపి, దుష్టులను సంహరిచువాడవు నగు ఓ నరసింహస్వామి ! నీవు శ్రీదేవి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సముద్రము వలె గంభీరమైన వాడవు. భక్తులను బ్రోచువాడవు, కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు. పద్మముల వంటి కన్నులున్నవాడవు. చేతులందు శంఖచక్రములు కలవాడవు. హిరణ్యకశివుని జంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల రక్షకుడవు. పాల సముద్రమున పవళించువాడవు. నల్లని కేశపాశములు కలవాడవు. చిగురాకుల వంటి ఎర్రని పాదపద్మ ద్వయము కలవాడవు. మంచి గంధము మొదలగు సువాసనద్రవ్యములు శరీరమునను పూయబడిన వాడవు. మల్లెమొగ్గల వంటి పలువరుస గలవాడవు. వైకుంఠము నందుడు వాడవు. (ఆగు నమస్కారము) అసంపూర్ణమైయిన పద్యం: సీ॥ శ్రీ మనోహర ! సురా ర్చిత ! సింధుగంభీర! భక్తవత్సల ! కోటి భానుతేజ ! కంజనేత్ర ! హిరణ్య కశ్యపాంతక శూర ! సాధురక్షణ ! శంఖ చక్రహస్త! ప్రహ్లాదవరద ! పా పధ్వంస ! సర్వేశ ! క్షీరసాగరశయన ! కృష్ణవర్ణ ! పక్షివాహన ! నీల భ్రమరకుంతలజాల ! పల్లవారుణ పాద పద్మ యుగాళ ! ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సీ॥ శ్రీ మనోహర ! సురా ర్చిత ! సింధుగంభీర! భక్తవత్సల ! కోటి భానుతేజ ! కంజనేత్ర ! హిరణ్య కశ్యపాంతక శూర ! సాధురక్షణ ! శంఖ చక్రహస్త! ప్రహ్లాదవరద ! పా పధ్వంస ! సర్వేశ ! క్షీరసాగరశయన ! కృష్ణవర్ణ ! పక్షివాహన ! నీల భ్రమరకుంతలజాల ! పల్లవారుణ పాద పద్మ యుగాళ ! తే॥ చారు శ్రీ చందనాగురు చర్చితాంగ ! కుందకుట్మలదంత ! వై కుంఠ ధామ ! భూషణవికాస ! శ్రీధర్మ పుర నివాస ! దుష్ట సంహార ! నరసింహ ! దురిత దూర !",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: సుఖదుఃఖాలు, కష్టసుఖాలు ఒకదాని వెంట ఉంటాయి. అలానే పాప పుణ్యాలు కూడ ఒకదాని వెంట మరొకటి ఉంటాయి. కనుక సుఖం కొరకు పుణ్యం కొరకు వెంపర్లాడకూడదు. అలా వెంపర్లాడితె దొంగ శిక్షను కోరుకున్నట్లె. అసంపూర్ణమైయిన పద్యం: సుఖము లెల్ల దెలిసి చూడంగ దుఖముల్ పుణ్యములను పాపపూర్వకములె కొఱతవేయ దొంగ కోరిన చందమౌ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సుఖము లెల్ల దెలిసి చూడంగ దుఖముల్ పుణ్యములను పాపపూర్వకములె కొఱతవేయ దొంగ కోరిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమునందలి రాజులు సులభులు. వారి సేవ అశ్రమముగనే లభించును. వీరు మూర్ఖులు, జ్ఞానహీనులు, అహంకారాది దోషములు కలవారు, అనుత్తమోత్తములు, నీచులందరిలోను గొప్పవారు, పరమనీచులు. అట్టివారిని నేను సేవించను. ఆ కోపముతో వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినను లెక్కపెట్టను. విశిష్థ లక్షణమ్లతో, దుర్లభుడవు, సర్వజ్ఞుడవు, అహంకారాది దోషములు లేనివాడవు అగు నీ పాదపద్మములను వదలను. వారు ఏమిచ్చినను నాకు దానితో పని లేదు. నీవు ఏమి ఇచ్చినను దానిని నేను వెండికోడను పాలించుటగా, అంబునిధిలో కాపురముండుటగా మరియు పద్మమునందు చక్కగా సుఖించుచుండుటగా బావించి ఆనందింతును. అసంపూర్ణమైయిన పద్యం: సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న న్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సులభుల్మూర్ఖు లనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ న న్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: దైవం బలీయమైనదని ఒకవైపు అంగీకరిస్తూనే, భగవల్లీలల్లో కొన్నిటిని ఆక్షేపిస్తున్నాడు కవి. అన్నీ సద్గుణాలను ఇచ్చి, అందరిచేతా ప్రశంసించబడే విధంగా ఒక మహాపురుషుణ్ని సృష్టిస్తావు కానీ, ఓ దైవమా! అంతలోనే వానిని ఎక్కువకాలం బ్రతుకనీకుండా కానరానిలోకాలకు తీసుకుపోతావు అయ్యయ్యో ఇదేమి మూర్ఖపు చేష్ట నీది విధీ నీకు తెలివి అనేది ఉన్నదా అని కవి ఆవేదన చెందుతున్నాడు. అసంపూర్ణమైయిన పద్యం: సృజతి తావ దశేషగుణాకరం పురుషరత్నమఙ్కరణం భువః తదపి త, తక్ష్ణభఙ్గి కరోతి చే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సృజతి తావ దశేషగుణాకరం పురుషరత్నమఙ్కరణం భువః తదపి త, తక్ష్ణభఙ్గి కరోతి చే దహహ కష్టమపన్డితతా విధేః",18,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: వెల్లిపోయిన వయస్సు తిరిగిరావడం అసంభవం. సముద్రంలో మునిగినా కాకి తెల్లగా మారదు. కాశికి పొయినా గ్రద్ద గరుడ పక్షి అవదు. అలాగే బదిరీనాధ్ ని ఎన్ని సార్లు దర్శించినా ముసలివాడు బాలుడవడు. అసంపూర్ణమైయిన పద్యం: సేతువందు మునుగ క్షితి కాకి తెలుపౌనె? కాశికేగ గ్రద్ద గరుడౌనె? బదరి కరుగ వృద్దు బాలుడు కాడయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సేతువందు మునుగ క్షితి కాకి తెలుపౌనె? కాశికేగ గ్రద్ద గరుడౌనె? బదరి కరుగ వృద్దు బాలుడు కాడయా! విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమందు ఇతరులను స్తుతి చేయుటకు ఇష్థపదనివారుగాని, ఇతరులను స్తుతించనన్న వ్రతము పూనినవారుగాని వేసము మాత్రమే వేసి, పైకి అట్లు చెప్పుచు నటించుచుందురు. కాని తమవారిని రక్షించుటకు కాని పోషించుటకు కాని రాజాధములను ఆశ్రయించి తమ స్తోత్రములతొ సేవించబోదురు. ఇది తగిన పనియా. నేను మాత్రము అట్టి పని ఎన్నడు చేయను. అసంపూర్ణమైయిన పద్యం: స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్ బాత్రం బంచు భజింపఁబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్ బాత్రం బంచు భజింపఁబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా రిత్రం బెన్నఁడు మెచ్చ నెంచ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!",13,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని సుమతీ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: మన వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావం చూపే కొన్ని మంచి పనులను చిన్న విషయాలుగా తీసి పారేయ కూడదు. అవేమిటంటే మహిళలతో ఎప్పుడూ గొడవ పడకూడదు. చిన్న పిల్లలతో స్నేహం చేసి మాట్లాడరాదు. మంచి గుణాలను ఎప్పుడూ విడువ వద్దు. అలాగే, భర్త (యజమాని)ను నిందలతో దూషించకూడదు. ఇలాంటివి తప్పక ఆచరించదగ్గది. అసంపూర్ణమైయిన పద్యం: స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!",14,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: ఏటిగట్టుమీద వృక్షం ఎప్పుడు చెలించి కూలుతుందో తెలియదు. అట్లే ఎల్లప్పుడూ స్త్రీ సుఖమును కాంక్షించేవాడు చెడిపోక తప్పదు. అసంపూర్ణమైయిన పద్యం: స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ సేయని మనుజుండు చెడు నిజంబు ఏటిగట్టు మ్రాని కెప్పుడు చలనంబు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ సేయని మనుజుండు చెడు నిజంబు ఏటిగట్టు మ్రాని కెప్పుడు చలనంబు విశ్వదాభిరామ వినురవేమ",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: పైనపోవుచూ కాకి పాలసముద్రములో రెట్టవేసినసంద్రము చెడనట్లే ధర్మపరుని మూర్ఖుడు నిందించిన కొరతుండదు. అసంపూర్ణమైయిన పద్యం: స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము ష్కరు డతినీచవాక్యముల గాదనిపల్కిన నమ్మహాత్ముడుం గొరతవహింపడయ్యెడ నకుంఠీత పూర్ణసుధాపయోధిలో","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము ష్కరు డతినీచవాక్యముల గాదనిపల్కిన నమ్మహాత్ముడుం గొరతవహింపడయ్యెడ నకుంఠీత పూర్ణసుధాపయోధిలో నరుగుచు గాకిరెట్టయిడినందున నేమికొఱంత భాస్కరా",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: ధర్మ బద్దులులాగ స్నానం చేసి సంధ్యా వందనం చేసి జపము చేశాకె భొజనం చేస్తారు. కాని ఇలాంటి నియమ నిష్ఠలెన్ని చేసినా, కష్టాల్లో ఉన్న ఇతరులకు దానం చేయక పొతే పుణ్యం కలుగదు. అసంపూర్ణమైయిన పద్యం: స్నాన సంధ్య జపము జరియించు భుజియించు నిష్ఠ లెన్నియైన నెఱుపుగాని ఒకని కీయడేమి సుకృతంబు కలుగునో?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్నాన సంధ్య జపము జరియించు భుజియించు నిష్ఠ లెన్నియైన నెఱుపుగాని ఒకని కీయడేమి సుకృతంబు కలుగునో? విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: దుర్విరక్తులు తాము తమనే మోసం చేసుకుంటూ ఇతరుల్నీ వంచించేవారిని గురించి చెబుతున్నాడు స్త్రీలు చెడ్డవారు, వారిని కూడరాదు అంటూ సుద్దులు చెబుతుంటారు కొందరు. తపస్సే ముఖ్యం అని కూడ వీరి భాషణ. తపస్సు వల్ల ఫలితం స్వర్గప్రాప్తి. అక్కడ ఉండేది అప్సరస స్త్రీలు. స్వర్గం నిజంగా పొందడం అంటూ జరిగితే అక్కడ ఉండేదీ స్త్రీలే అయినపుడు, వీరు స్త్రీలను నిందించడం దేనికీ దీనివల్ల వీరి వైరాగ్యం అంతా నటనయే అనీ బయటకు అలా అంటారే తప్ప లోపల స్త్రీలాభాపేక్ష ఉందనీ గ్రహించవచ్చు మనం అసంపూర్ణమైయిన పద్యం: స్వపరప్రతారకోऽసౌ, నిన్దతి యోऽళీకపణ్డితో ఉపతీః,","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్వపరప్రతారకోऽసౌ, నిన్దతి యోऽళీకపణ్డితో ఉపతీః, యస్మాత్తపసోऽపి ఫలం స్వర్గః స్వర్గేపి చాప్సరసః",15,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నా ప్రభువగు నిన్ను వదలి నేను మరియొక ప్రభువును సేవింపబోతినా! లేదా నేను నీవు చెప్పిన మాట వినకుంటినా! నీవే నా రక్షకుడవని భావింపక యుంటినా! ఈ విధమైన అపరాధములు నేను చేసియుండలేదే. ఐనను నీవు నన్ను అకారణముగ అపరాధినిగా తలచుచున్నావే! నన్ను మహా దుఃఖసముద్రములో ముంచివేయుచున్నావే! ఇట్లు చేయుట నీకు న్యాయమా! అసంపూర్ణమైయిన పద్యం: స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ చీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: గుర్రము దారి తప్పు పరిగెడుతుంటే దానిని నయానో భయానో అదుపులోకి తెచ్చి సరి అయిన దారిలో పెడతాము. అలాగే చంచలమైన మనస్సుని సాధనతో స్థిరపరచి సరి అయిన దారిలోకి మళ్ళించాలి. అసంపూర్ణమైయిన పద్యం: హయమదరి పరువులిడుగతి రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా నయమో భయమో చూపుచు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హయమదరి పరువులిడుగతి రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా నయమో భయమో చూపుచు బయనము సాగింపనీక పట్టర వేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృష్ణా! నువ్వు లక్ష్మీదేవితో కూడివచ్చి బ్రహ్మాది దేవతలు పొగిడేలా... మొసలిని చంపి దయతో ఏ విధంగా ఏనుగును కాపాడావో, నన్ను కూడా అదేవిధంగా రక్షించు. నాకు నీవే శరణు అవుతున్నావు. ఏనుగుకి, మొసలికి జరిగిన భయంకర యుద్ధంలో ఏనుగు బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఏనుగు తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలాగే వచ్చి ఏనుగును రక్షించాడు. తనను కూడా అదేవిధంగా రక్షించమని కవి ఈ పద్యంలో విన్నవించుకున్నాడు. అసంపూర్ణమైయిన పద్యం: హరి నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్ బరమేష్ఠి సురలు బొగడగ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరి నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్ బరమేష్ఠి సురలు బొగడగ కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావం: కృష్ణా! హిరణ్యకశిపుడు అడుగగా ప్రహ్లాదుడు నీవుఅంతటా నిండియున్నావని చెప్పగా స్థంభములోనుండీపుట్టి గొప్పవెలుగుతోవచ్చి ప్రహ్లాదుడు చూస్తుండగా అతడి తండ్రినిచంపితివి. అసంపూర్ణమైయిన పద్యం: హరి సర్వస్వంబున గలడని గరిమను దైత్యుండుపలుక గంబములోనన్ ఇరవొంద వెడలిచీల్పవె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరి సర్వస్వంబున గలడని గరిమను దైత్యుండుపలుక గంబములోనన్ ఇరవొంద వెడలిచీల్పవె శరణన బ్రహ్లాదుండుసాక్షియె కృష్ణా!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: హరి అన్న రెండక్షరాలకు వున్న శక్తిని తెలిపే అద్భుత భక్తినీతి పద్యమిది. హరి అన్నమాట పలికినంతనే ప్రపంచంలోని పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు, హరి అనే ఈ పలుకులోని మహత్తు ఎంత గొప్పదంటే, దీనిని పలికినంతనే జన్మ ధన్యమైనట్టే. అటువంటి మహోత్కృష్టమైన శ్రీమహావిష్ణువు నామస్మరణతో స్వామిని పొగడడం ఎవరి వల్ల అవుతుంది! అసంపూర్ణమైయిన పద్యం: హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజ నాభా హరి నీ నామ మహాత్మ్యము","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజ నాభా హరి నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!",18,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని దాశరథి శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: శివపార్వతులకి,విభీషణునికి మంత్రమై,కరి,అహల్య,ద్రౌపదికి ఆర్తిహరించిచుట్టమైన నీదివ్యనామము నానాలుకపైఎప్పుడూ పలుకజేయి. అసంపూర్ణమైయిన పద్యం: హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ! కరుణాపయోనిధీ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: పిరితనము వలన దుఃఖము కలుగును, కష్టము కలుగును, దరిద్రము కూడ కలుగును. పిరికితనము వలన మనిషి సాదింపగలిగినది ఏది లేదు. కావున పిరికితనాన్ని వీడి దైర్యం కలిగి ఉండాలి. అసంపూర్ణమైయిన పద్యం: హానిచేతగల్గు నధిక దుఃఖంబులు హానిచేత దప్పు నరయ సుఖము హానిచేత గొంత యలమట గలుగురా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హానిచేతగల్గు నధిక దుఃఖంబులు హానిచేత దప్పు నరయ సుఖము హానిచేత గొంత యలమట గలుగురా! విశ్వదాభిరామ వినురవేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భాస్కర శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎవరికైనా స్వంతబుద్ధి బంగారుకాంతివలె నిలుచును.పరులుచెప్పినబుద్ధి సానబట్టిన ఇనుము తళుకువలె తాత్కాలికము. అసంపూర్ణమైయిన పద్యం: హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా వేళలకంతెకాని మరివెన్కకు నిల్వవు హేమకాంతి యె న్నాళుల కుండు గానియొకనాడు పదంపడి సానబట్టినన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా వేళలకంతెకాని మరివెన్కకు నిల్వవు హేమకాంతి యె న్నాళుల కుండు గానియొకనాడు పదంపడి సానబట్టినన్ దాళియు నుండునే యినుపతాటక జాయలుపోక భాస్కరా",13,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: దుర్గుణాలు కలిగిన వారిని ఎంత మాత్రం దరి చేరనీయరాదు. వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడమే మేలు. పొరపాటున అలాంటి వారిని ఇంట్లో వుంచుకొంటే, ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు. కర్మ కాలి ఈగ ఒకవేళ మన కడుపులోకి చేరితే.. ఇంకేమైనా ఉందా? లోన అది చేసే హాని ఇంతా అంతా కాదు కదా. అసంపూర్ణమైయిన పద్యం: హీనగుణము వాని నిలుజేర నిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీనగుణము వాని నిలుజేర నిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ!",16,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో, ఎంతటి వానికైననూ కడుపులో ఈగ, పురుగులు ప్రవేశించి బాధపెట్టు విధంగా ఆపదలు కలుగజేయును అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: హీనగుణమువాని నిలు సేరనిచ్చిన ఎంతవానికైన నిడుము గలుగు! ఈఁగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీనగుణమువాని నిలు సేరనిచ్చిన ఎంతవానికైన నిడుము గలుగు! ఈఁగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా? విశ్వదాభిరామ! వినుర వేమ!",14,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: దుర్జనులతో, స్త్రీలతో, పడుచువాళ్ళతో, రాజులతో, పండితులతో మాట్లాడెటప్పుడు ఎప్పుడు, ఏమి, ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోని మాట్లాడాలి. లేనిచో వారు దేన్ని తప్పు పడతారో చెప్పలేము. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడెటప్పుడు ముందు వెనుక ఆలొచించి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అసంపూర్ణమైయిన పద్యం: హీననరుల తోడ నింతులతోడను పడుచువాండ్రతోడ బ్రభువుతోడ బ్రాజ్ఞజనులతోడ బలకంగరాదయా!","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీననరుల తోడ నింతులతోడను పడుచువాండ్రతోడ బ్రభువుతోడ బ్రాజ్ఞజనులతోడ బలకంగరాదయా! విశ్వదాభిరామ వినురవేమ!",17,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం. అసంపూర్ణమైయిన పద్యం: హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొఱకు జనుడెగాని పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొఱకు జనుడెగాని పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె విశ్వదాభిరామ! వినుర వేమ!",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: అప్పులు బాగా చేసి కొడుకుని దరిద్రుని చేసే విడిచిపెట్టే తండ్రి శత్రుపక్షంలో ఉన్న వీరుడు లాంటి వాడు. ఎంత వీరుడైనా శత్రువు శత్రువే కదా! అలానే మాట వినని భార్యకూడ శత్రువులాంటిదే. అసంపూర్ణమైయిన పద్యం: ౠణము పెంచి నరుని హీనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయ అలవి గాని యట్టి యాలును నట్టులే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ౠణము పెంచి నరుని హీనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయ అలవి గాని యట్టి యాలును నట్టులే విశ్వదాభిరామ వినురవేమ!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యం: వృక్షానికి వేరుపురుగు చేరిందంటే వేళ్ళు కొరికి కూల్చును.అట్లే చెట్లకు చీడపురుగు పట్టి నాశనము చేయును. అదేవిధముగా దురాత్ముడు మంచివారి దగ్గరజేరితే చెడగొట్టును.వేమన. అసంపూర్ణమైయిన పద్యం: వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును చీడపురుగుజేరి చెట్టుజెఱుచు కుత్సితుండుజేరి గుణవంతు జెఱుచురా","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును చీడపురుగుజేరి చెట్టుజెఱుచు కుత్సితుండుజేరి గుణవంతు జెఱుచురా విశ్వదాభిరామ వినురవేమ",13,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని భర్తృహరి సుభాషితాలు శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: ఉత్తుంగ మత్తమాతంగ మస్తకన్యస్తలోచనః ఆసన్నే నపి సారంగే","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఉత్తుంగ మత్తమాతంగ మస్తకన్యస్తలోచనః ఆసన్నే నపి సారంగే కరోత్యాశాం మృగాధివః",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని నరసింహ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది. అసంపూర్ణమైయిన పద్యం: సీ. మందుడనని నన్ను నిందజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావము లేక తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపము చేత దిట్టనేమి? హెచ్చుమాటల చేత నెమ్మలాడిన నేమి? చేరి దాపట గేలి సేయనేమి? ","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సీ. మందుడనని నన్ను నిందజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావము లేక తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపము చేత దిట్టనేమి? హెచ్చుమాటల చేత నెమ్మలాడిన నేమి? చేరి దాపట గేలి సేయనేమి? తే. కల్పవృక్షము వలె నీవు గల్గ నింక బ్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ! భూషణవికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార ! నరసింహ ! దురితదూర!",15,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని వేమన శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధము: మొరటువానికి శాస్త్రములతో పని లేదు. ఎవరు చెప్పినా వినడు. పడుచుదానికి ముసలిమొగుడు కిట్టడు. అలాగే చద్ది మిగిలిఉండని ఇల్లు సంసారానికి సరి అవుతుందా? అసంపూర్ణమైయిన పద్యం: ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు? ముద్దునాతి కేల ముసలిమగడు? చద్దిమిగుల నిల్లు సంసారమేలరా?","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు? ముద్దునాతి కేల ముసలిమగడు? చద్దిమిగుల నిల్లు సంసారమేలరా? విశ్వదాభిరామ వినురవేమ!",18,['tel'] "క్రింద ఇచ్చిన అర్ధం అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: అర్ధం: కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటే లోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా! ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ. వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు. అసంపూర్ణమైయిన పద్యం: వడుగుడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్ తొడిగితివి నీదు మేనునన్","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:వడుగుడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్ తొడిగితివి నీదు మేనునన్ గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!",17,['tel'] "క్రింద ఇచ్చిన భావము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కృష్ణ శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: భావము: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు. నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు. అసంపూర్ణమైయిన పద్యం: కెరలి యఱచేత కంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉదరము జీరి వధించితివి","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:కెరలి యఱచేత కంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉదరము జీరి వధించితివి నరహరి రూపావతార నగధర కృష్ణా!",15,['tel'] "క్రింద ఇచ్చిన తాత్పర్యము అనుసరించి అసంపూర్ణమైయిన పద్యాన్ని కుమార శతకం శైలిలో పూర్తిచేసి రాయండి: తాత్పర్యము: సభ జరిగే వేళ నవ్వకూడదు. ఎందుకంటే,అది తప్పుడు అర్థానికి దారితీస్తుంది. అలా నవ్విన వారు ఎంతటి వారైనా సరే, సభికులతో చిన్నచూపుకు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది. అలాగే, రాజు నీకు అభయమిచ్చి రక్షించినప్పుడు నీ పట్ల తాను చూపిన ఆ కరుణను నమ్ముకొని నువు ఎంతమాత్రం గర్వపడకూడదు కుమారా! అసంపూర్ణమైయిన పద్యం: సభ లోపల నవ్విన యెడ సభ వార్నిరసింతు రెట్టి జను నిన్నెరి నీ కభయం బొసంగె నేనియు","పూర్తిచేయబడ్డ పద్యం క్రింద ఇవ్వబడింది: పద్యం:సభ లోపల నవ్విన యెడ సభ వార్నిరసింతు రెట్టి జను నిన్నెరి నీ కభయం బొసంగె నేనియు బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా!",16,['tel']